మహిళా జయహో
-
పింక్ లూ... అందుకోసం! ప్రయాణాల సమయంలో మగవాళ్లకు లేని అసౌకర్యం ఆడవాళ్లకే ఎదురవుతుంది. ఎందుకంటే... రహదారుల్లో అందుబాటులో ఉండే మూత్రశాలలు చాలా తక్కువ. అవి కూడా చాలా అపరిశుభ్రంగా ఉంటాయి.
-
నాసా... ఆమె పేరుతో!‘హిడెన్ఫిగర్స్’... అమెరికాలో శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి కోసం కృషి చేసిన నల్లజాతి మహిళలపై మార్గట్లీ రాసిన పుస్తకం ఇది. తర్వాత సినిమాగా కూడా వచ్చింది. ఇందులో ప్రధాన పాత్ర మేరీ డబ్ల్యూ
-
నేను వాళ్ల రోల్మోడల్గా ఉండాలనుకున్నా!‘పెళ్లంటే ఒకరి బాధ్యతల్ని మరొకరు ఇష్టంగామోయడం... మా అమ్మానాన్నలు ఆ పనిని ఎంతో ఇష్టంగా చేశారు..’ సూపర్స్టార్ రజనీకాంత్, ఆయన భార్య లత నలభయ్యో పెళ్లిరోజుని ఉద్దేశించి కూతురు ఐశ్వర్య చేసిన ట్వీట్ ఇది. దేశం మెచ్చిన నటుడు రజనీ ఎదుగుదలలో లత పాత్ర చిన్నదేం కాదు.. ముఖ్యంగా పిల్లల విషయంలో
-
ఆ కళాకారుడి ఆవేదన కదిలించింది...
ఫేస్బుక్లో వచ్చిన ఓ పోస్ట్ ఆమెను కదిలించింది... ఓ వ్యక్తి రెండు చేతులూ జోడించి ‘ఆకలితో ఉన్నా.. ఆదుకోండి’ అంటూ ఉన్న ఆ పోస్టు గురించి ఆరా తీసింది. అదో నృత్యకళాకారుడిది. దాంతో ఒక్కసారిగా దుఃఖం
-
ఆ కండల వెనక కన్నీటి గాథఅప్పుడు పక్షవాతంతో పనికిరాదనుకున్న చేయి.. ఇప్పుడు కసరత్తులతో కండలు తిరుగుతోంది.. నాడు స్థూలకాయంతో మంచానికే అతుక్కుపోయిన శరీరం ఇప్పుడు బొంగరంలా తిరుగుతూ డాన్సులు చేస్తోంది. కొన్నేళ్ల క్రితం బతకడమే
-
ఎనభైఏళ్ల వయసులోనూ పీహెచ్డీ..!ఆసక్తి ఉండాలేగానీ.. నేర్చుకోవడానికి వయసుతో సంబంధంలేదని మరోసారి నిరూపించారు శశికళా రావల్. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చెందిన ఈమె ఎనభైఏళ్ల వయసులో సంస్కృతంలో పీహెచ్డీ పట్టా
-
ఈ సెన్సర్..విపత్తును గుర్తిస్తుంది!ఉత్తరాఖండ్లో ఇటీవల చోటుచేసుకున్న జలప్రళయం వందలాదిమంది ప్రాణాలను బలిగొంది. అకస్మాత్తుగా వచ్చే ఇటువంటి ప్రమాదాలను క్షణాల్లోనే గుర్తించి హెచ్చరించే సెన్సర్ను కనిపెట్టారు వారణాసికి చెందిన
-
అంజలి పోరాటం... ఆకలిపై!లాక్డౌన్ తర్వాత పేదల పరిస్థితి ఎలా ఉంది?
అంతకు ముందులాగే అందరికీ పని దొరికిందా? కడుపు నిండుతోందా?
‘లేదు... ఇప్పటికీ నరకం చూస్తున్నాం...’ అటు పని దొరక్క... ఇటు ప్రభుత్వ పథకాలు ఆగిపోయి ఆకలితో అల్లాడుతున్నాం... అంటూ పెదవి దాటిన ఓ పేదరాలి ఆకలిబాధ ఆమె మనసును తాకింది. అంతే... ఆమె పోరాటం మొదలైంది. ఫలితం...
లక్షలాదిమంది కడుపు నిండింది. ఇలాంటి పోరాటాలు ఆమెకి కొత్తకావు..
ప్రభుత్వచట్టాలను ప్రజల వద్దకు చేర్చాలనే ఈమె లక్ష్యం..
-
రూ. మూడువేలతో మొదలై.. మూడు కోట్లకు!అందరి జీవితాలు ఒకేలా ఉండవు. కొందరిది వడ్డించిన విస్తరైతే.. మరికొందరు గుప్పెడు మెతుకుల కోసం జీవన పోరాటం చేస్తుంటారు. అలాంటివారికి అండగా నిలుస్తోంది ‘శ్రామిక్ మహిళా వికాస్ సంఘ్’.
ముంబయికి
-
డెబ్భైఏడేళ్ల వయసులోనూ అదే ఉత్సాహం!గ్యాస్ సిలెండర్ త్వరగా అయిపోతే ఈసారైనా జాగ్రత్తగా వాడి ఖర్చులను కాస్త తగ్గించుకోవాలనుకుంటాం. కానీ విమల్డిగే మాత్రం సిలెండర్తో పనిలేకుండానే పదహారేళ్లుగా వంట చేస్తూ పొదుపు చేస్తున్నారు.
-
నన్నారికి సై అన్నారు!నన్నారీ షర్బత్... వేసవిలో ఇంతకు మించిన చల్లని పలకరింపు మరొకటి ఉండదేమో! అడవుల్లో పెరిగే ఈ నన్నారీని ప్రత్యేకంగా సాగుచేసి లక్షల్లో సంపాదిస్తున్నారు గిరిజన మహిళలు. కర్నూలు జిల్లాలోని ఛాగలమర్రి
-
ఆ రాణీ కోటకుప్రాణం పోస్తున్నా!‘రాజులసొమ్ము రాళ్లపాలని’ రాళ్లపై నిందలు వేస్తాం కానీ.. అవే లేకపోతే కాలాన్ని తట్టుకుని చరిత్రకథలు మనతో చెప్పేదెవరు? అందుకే చరిత్రని చెరగనివ్వకుండా విలువైన వారసత్వ కట్టడాలని నిలబెట్టే పనిలో పడింది హెరిటేజ్ ఆర్కిటెక్చర్
-
సర్పంచ్ ‘గోల్’ కొట్టారుక్రీడాకారిణిగా దేశానికి ప్రాతినిథ్యం వహించింది. అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణించింది. గ్రామ అభివృద్ధిని సైతం పరుగులుపెట్టించగలను అంటూ సర్పంచిగా ఎన్నికైంది ఓర్వకల్లుకు చెందిన తోట
-
చదివి ఏం చేస్తావనిహేళన చేసేవారు...ఆమె పేరు జరీన్ బేగం యూసప్ఖాన్. వయసు 24 ఏళ్లు. నివసించేది థానేకి సమీపంలోని ముంబ్రా ప్రాంతం. తండ్రి, ఇద్దరు సోదరులు కలిసి మెకానిక్ షెడ్లో పని చేసి ఆ కుటుంబాన్ని పోషిస్తారు. ఈమెకు ఓ తోబుట్టువు. డిగ్రీ చదువుతోంది. తల్లి
-
అరగంటలోచిత్రం గీసేస్తుంది!చేతిలో పిల్లనగ్రోవితో.. తలపై నెమలి పింఛంతో.. వేణుమాధవుడి విగ్రహం... నిర్మలమైన మోముతో తథాగతుడి శిల్పం... ఇలా అద్భుతమైన కళాఖండాలు ఆమె చేతిలో రూపుదిద్దు కుంటాయి. అచ్చెరువొందే చిత్రాలు ఆమె కుంచె
-
ఈ దీపాల్ని దొంగిలించలేరు!గ్రామాల్లో పొద్దుగూకిన తర్వాత వీధిదీపాలు లేని దారుల్లో నడవాలంటే గుండెలు చిక్కబట్టుకోవాలి. కొన్నిచోట్ల గుడ్డిదీపాలే ఉంటాయి. మహిళలు, పిల్లలు అలాంటి బాటలో వెళ్లాలంటేనేే భయపడతారు. పాములబెడద ఉంటే ఇక చెప్పక్కర్లేదు.
-
పద్నాలుగు పతకాలు ఆమె సొంతం!డాక్టర్ కావాలనేది తన చిన్ననాటి కల.. దాన్ని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించింది. వైద్యవిద్యలో పద్నాలుగు బంగారు పతకాలు అందుకుని యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆమే ఇండోర్కి చెందిన యువ
-
మేము సైతం సాధించగలం ఒంటికాలితో దేశం చుట్టేసి...!అన్నీ బాగుండి, ఆరోగ్యంగా ఉన్నా... నాలుగడుగులు వేయడానికే మనం ఆలోచిస్తాం. కానీ తాన్యాదాగా అందుకు భిన్నం... ఒంటికాలితోనే 3800 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ దేశాన్ని చుట్టేసింది.అదీ తన కోసం కాదు...క్రీడల్లో రాణించాలనుకుంటోన్న దివ్యాంగులకు చేయూతనందించేందుకు...ఆ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఆమె స్ఫూర్తికథ మనమూ చదవాల్సిందే.
-
మాకు స్ఫూర్తి... ఆ అక్కచెల్లెళ్లు!కొండను ఢీకొట్టడమే కష్టం... మరి ఆ కొండను నుగ్గు చేయడం అంటే? అలాంటి సాహసానికి పెట్టింది పేరు కాబట్టే నవోమీ ఒసాకా టెన్నిస్లో ఇప్పుడో సంచలనం. గంటకు 125 మైళ్ల వేగంతో ఆమె చేసే సర్వీస్ చిరుతపులి వేగానికన్నా రెండు రెట్లు ఎక్కువ. ఆ వేగంతో సర్వ్ చేస్తుంది కాబట్టే నవోమీ ఒసాకాని ‘బుగాటీ వేరాన్’ అని ప్రేమగా పిలుచుకుంటారు. కోర్టులో అడుగుపెడితే కనికరం లేకుండా ఆడే ఒసాకా ప్రస్థానంలో ఆసక్తికరమైన విషయాలెన్నో ఉన్నాయి..
-
...వారికి కొత్త దిశ!సుమతి ఎదురుచూపులు ఫలించాయి. ఏడేళ్లగా సంతానం కోసం చూస్తున్న ఆమె ఓ పండండి బిడ్డకు జన్మనిచ్చింది. సంతోషంతో ఉప్పొంగిపోయిన సుమతికి ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. పాపకు ఆటిజం ఉన్నట్లు వైద్యులు నిర్ధరించడంతో భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలో అర్థంకాలేదామెకు.
-
రూ.150 కోట్లు కూడబెట్టారు!వాళ్లెవ్వరూ ఎంబీయేలు చదివి వ్యాపార పాఠాలు నేర్చుకున్నవాళ్లు కాదు ఆమాటకొస్తే వాళ్ల అక్షరజ్ఞానం అంతంత మాత్రమే!
-
ఆమె నొసటన అరుణ తిలకం!కాలిఫోర్నియాలోని నాసా మిషన్ కంట్రోల్రూమ్ అది... భరించరాని ఉత్కంఠ అందరిలోనూ! గుండుసూది పడినా వినపడేంత నిశబ్ధం అలుముకుందక్కడ.. ఆ నిశబ్ధాన్ని, ఉత్కంఠను ఛేదిస్తూ ‘నేలను తాకింది’ అని ఆమె ఉద్వేగభరితంగా అన్న మాటలు అక్కడున్న...
-
ఒక ఇల్లు... ఇద్దరు ఛాంపియన్లు!ఒక ఇంట్లో ఒక ఛాంపియన్ ఉండటమే గొప్ప.. అలాంటిది ఇద్దరుంటే విశేషమే కదా! మరి ఆ ఇద్దరూ ఒకే క్రీడలో ఛాంపియన్లుగా
-
ఔషధి ప్యాడ్స్... కష్టాన్ని తీర్చేందుకే!నెలలో ‘ఆ మూడు రోజులు’ స్త్రీలందరికీ సాఫీగానే సాగిపోతున్నాయా? లేదు... చాలామంది మహిళలకుఆ రోజులు నరకప్రాయమే! నెలసరి సమయంలో రుతుస్రావాన్ని అదుపు చేసేందుకు ఆకులు, మాసినబట్టలు, చెక్కలు వాడి తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు వాళ్లు. ఈ విషయాలని తన అనుభవంలో తెలుసుకున్న శాస్త్రవేత్త రమాదేవి
-
నెల్లిపాకను బీమా గ్రామం చేశారామె!అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ మారుమూల మన్యం గ్రామం. దాని పేరు నెల్లిపాక. కొవిడ్ నేపథ్యంలో ప్రజలంతా అడుగు బయటపెట్టడానికే భయపడుతున్న వేళ అక్కడి పోస్ట్మాస్టర్ ఆవుల సంధ్య
-
విజేతగా నిలవండి!సుచిత్రకు రెండేళ్ల పాప ఉంది. ఓవైపు ఇంట్లో కూతురి సంరక్షణ చూసుకుంటూనే మరోవైపు తనకిష్టమైన రంగంలో వ్యాపారవేత్తగా ఎదిగింది. విజయవంతంగా కెరీర్ను మలుచుకుంది.
-
నీకు అర్హత లేదన్నారు..!అరుదైన వ్యాధి శరీరాన్ని శిథిÅలం చేస్తున్నా... అడుగు కదిపితే చాలు.. ఎముకలు విరిగిపోతున్నా... చక్రాల కుర్చీ నుంచి కిందికి దిగే అవకాశం లేకున్నా... ఆమె సాధించింది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. త్వరలో వైద్యురాలు కాబోతున్న ఈ ఫాతిమా కథ అందరికీ ఓ స్ఫూర్తి పాఠం.
-
...క్షణం కూడా ఆలోచించలేదు!ఆ కాలువ లోతు 40 అడుగులు. అంత లోతున్న ప్రవాహంలో అడుగు పెట్టడానికి ఎంత ఈత వచ్చిన వారైనా ఆలోచిస్తారు. కానీ ఆమె క్షణం కూడా వృథా చేయలేదు. భయపడనూ లేదు. నీళ్లలో కొట్టుకుంటున్న
-
పోలీసాఫీసరే కాదు... ఎందరికో మార్గదర్శి కూడా!కౌన్సెలర్, టీచర్, డెంటిస్ట్, ఈ ముగ్గురూ వేర్వేరు అనుకుంటే పొరపాటే. ఐపీఎస్ ఆఫీసర్ అయిన డాక్టర్ ప్రీత్పాల్ కౌర్ ఒక్కరే మూడు రకాల విధులనూ నిర్వహిస్తోంది.
-
అమ్మను అలా చూశాక... చదువు వద్దనుకున్నా!
అర్ధరాత్రి తాగొచ్చి తండ్రి పెట్టే హింసను భరించలేక తల్లిపెట్టే గావుకేకలు సొనాలికి కొత్తకాదు! కానీ ఒక రోజు సగం కాలిన తల్లి శరీరాన్ని చూసిన తర్వాతే.. బాగా చదువుకోవాలనే తన కోరికను సంకల్పంగా మార్చుకుంది సోనాలీ రాథోడ్..
-
గుప్పెడు సంకల్పం!మార్పు కోరుకుంటే...దానికోసం మొదటి అడుగు మనమే వేయాలి. దాన్నే నమ్మింది ఓ అమ్మాయి. బడికెళ్లే వయసులో మనసులో నాటుకున్న సేవాబీజం...ఒంటరిగా మొలకెత్తి... మరికొంతమందినీ తనతో చేర్చుకుంటూ విస్తరిస్తోంది. మరి అదెలాగో
-
...ప్రతి అడుగూ కష్టమైంది!అది ఫిబ్రవరి ఏడోతేదీ అర్ధరాత్రి. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా జోషిమఠ్ ప్రాంతం. కొన్ని గంటల క్రితం అక్కడ మరణమృదంగం మోగించిన ధౌలీగంగ నది ఏమీ ఎరగనట్టు ప్రశాంతంగా ఉంది. పక్కనే జలవిద్యుత్తుకేంద్రం సొరంగం వద్ద ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) దళాలు ముమ్మరంగా సహాయచర్యలు చేపడుతున్నాయి.
-
జీవితమే ఓ పరుగు పందెంఆమె ఓ ఒంటరి తల్లి... జీవితంలో కష్టాలొచ్చాయని కుంగిపోలేదు. ఆత్మస్థైర్యాన్ని ఆలంబనగా చేసుకుంది. ఉద్యోగంలో నిలదొక్కుకుంది...ఇష్టంగా నేర్చుకున్న డ్రైవింగ్ని అభిరుచిగా మార్చుకుంది. ఓ పక్క రేసింగ్లో దూసుకుపోతూ...మరో పక్క అందాల కిరీటాన్ని ఆత్మవిశ్వాసంతో అందుకుంది.
-
బిర్యానీ రుచికి తలపాగా చుట్టారు!తలపాగా... నిండైన ఆత్మగౌరవానికి నిదర్శనం... తమ ప్రాంత చిహ్నంగా మారిన రుచికరమైన బిర్యానీకీ తలపాగా పేరే పెట్టుకున్నారు తమిళనాడులోని దిండిగల్వాసులు.ఆ ఆత్మగౌరవానికి, మరింత సృజనాత్మకతను జోడించిన దీపిక ‘తలపాకట్టి బిర్యానీ’ రుచిని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు. కేవలం అయిదే సంవత్సరాల్లో రూ.200 కోట్ల వ్యాపారంగా మార్చారు...
-
నువ్వు ఒంటరి కాదు!గడప దాటిన ఆడపిల్ల...రోజూ గండాలెన్నో దాటుకుని తిరిగి రావాల్సి వస్తోంది. కామాంధుల కళ్లను గప్పి... ఏ రోజుకారోజు ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి. ఈ దారుణాలను అడ్డుకోవడానికి అమ్మాయిలకు తమకు ఉన్న రక్షణ వ్యవస్థల గురించి అవగాహన, అప్రమత్తత కూడా అవసరం. ఇవిగో ఆ వివరాలు...
-
జమున వెనుక అమ్మ! అమ్మ నన్ను నాన్నలా పెంచింది... నాకల నెరవేరడం కోసం తన కలలని త్యాగం చేసింది అంటుంది అంతర్జాతీయ బాక్సర్గా రాణిస్తున్న జమునాబోరా...
-
మేం నడిపితే తప్పేంటి?ఆమె అక్షరాల 1001 రోజులు జైల్లో గడిపింది.. చిత్రహింసలు అనుభవించింది... ఎలక్ట్రిక్ షాకులకు గురయ్యింది.. ఇంతకీ ఆమె చేసిన నేరం... వాహనాన్ని నడపడం! సౌదీలో డ్రైవింగ్ చేసినందుకు ఆమె అనుభవించింది మామూలు నరకం ...
-
మేయర్ బడిలో ఉత్తీర్ణత 100%అగ్రరాజ్యంలో పౌరసత్వం.. నెలకు రూ.లక్షల్లో జీతం.. అడిగింది క్షణాల్లో కళ్ల ముందుంచే కుటుంబం.. ఇవేవీ ఆమెకు సంతృప్తినివ్వలేకపోయాయి. పుట్టి పెరిగిన మట్టిపై ప్రేమ.. ఇంటి చుట్టూ ఉన్న బస్తీ జనాల బతుకుల్లో మార్పు తేవాలనే తపన ఆమెను రాజకీయం వైపు అడుగులేయించాయి. ఇందుకోసం అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్న గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికయ్యారు...
-
ఈ అందాల రాణి... రిక్షావాలా కూతురు!అది మిస్ ఇండియా పోటీలు జరుగుతోన్న వేదిక...వందలాదిమందితో పోటీ పడి...చివరి దశకు చేరుకున్నారు.అందరిలోనూ ఓ ఉత్కంఠ...కిరీటం ఎవరిని వరిస్తుందోనని! వారిలో ఒకరైన మాన్యాసింగ్ మాత్రం... తాను ఆ వేదికపై నిలబడటమే విజయం అని నిబ్బరంగా ఉంది. ఎందుకంటే...
-
వాళ్లు రాసే ఉత్తరాలే నాకు స్ఫూర్తి!అమ్మమ్మ చేసే వేడివేడి పెసరట్టు.... రంజాన్ వేళ రాత్రిపూట వెలిగిపోయే హైదరాబాద్ వీధులు... బతుకమ్మ పండగతో నిండుదనం తెచ్చుకొనే భాగ్యనగరం.. ఇవంటే ప్రాణం అంటుంది ‘ఫెమినా మిస్ ఇండియా వరల్డ్-2020’
-
ఆ దుస్తుల్లో ఆటలొద్దన్నారు!సౌమ్య ఏడో తరగతి చదువుతున్నప్పుడు... ఆమె పరుగులో మెరుపువేగాన్ని గుర్తించాడు కోచ్! భవిష్యత్తులో మంచి పుట్బాల్ ప్లేయర్ అవుతుందన్నాడు.. ‘ఆ పొట్టిబట్టల్లో ఆడాలా... వద్దేవద్దు!’ అన్న కుటుంబమే ఆమెలోని ఉత్సాహాన్ని చూసి కాదనలేకపోయింది. ఇప్పుడా ఆ అమ్మాయే పాతిక సంవత్సరాల తర్వాత
-
పెన్సిళ్లతో కొత్త రాత!రాతరాసే పెన్సిళ్లతోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని... పదకొండు గ్రామాల మహిళలు తమ తలరాతను మార్చుకుంటున్నారు. గుజరాత్, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల
-
ఆమె మాట... కాసుల మూట!ఉదయం పూట వంట చేస్తూనే టీవీలో వచ్చే అంతర్జాతీయ న్యూస్పై ఓ కన్నేస్తారు 64 ఏళ్ల భాగ్యశ్రీపాఠక్. ఆ ఏదో ఉబుసుకుపోక అనుకుంటే
-
ఆ ఆలోచనేఆత్మనిర్భర్‘ ఆత్మనిర్భర్’ అంటే... నిండైన ఆత్మవిశ్వాసం తన అంకుర సంస్థకు ఆత్మనిర్భర్ అనే పేరు పెట్టి ఎందరో మహిళల్లో ధైర్యాన్ని నింపుతోంది పావని. ఇంతకీ ఏంటా వైవిధ్యమైన ఆలోచన తెలుసుకుందాం రండి..
-
పసి వయసుకు తేజో మంత్రం!
ఆరేళ్ల బాలికను చిదిమేసిన మృగాడికి సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది.అలాంటి సంఘటనలను రోజూ ఎక్కడోచోట వింటూనే ఉంటున్నాం. ఎన్నెన్నో చూస్తున్నాం... అలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు చేస్తోన్న ఓ ప్రయత్నమే తేజో భారత్. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా బాలలపై లైంగిక
-
అమ్మ కోసం!సౌకర్యం.. అందానికి పెద్ద పీట వేస్తూ వాళ్లు రూపొందించిన దుస్తులు కేంద్ర ప్రభుత్వ అవార్డుని అందుకున్నాయి. ఇంతకీ ఆ దుస్తుల గొప్పదనం ఏంటో తెలుసుకుందామా?
-
ఆరువేల మంది మహిళలు...బేతంచర్లకు గీటురాళ్లు!బేతంచర్ల నాపరాయి అంటే ఒక బ్రాండ్! ఈ కఠినమైన రాళ్లను అందంగా మలిచి దేశం నలుమూలలకు చేరవేయడం వెనుక సున్నితమైన చేతులు దాగి ఉన్నాయంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. కడప జిల్లాలో ఉన్న 630 నాపరాయి పరిశ్రమల్లో వేలాది మంది మహిళలు కోత, పాలిషింగ్ వంటి విభాగాల్లో మగవాళ్లతో పోటీపడి చేయడం విశేషం...
-
అలుగు దొంగలకు ఆమె సింహస్వప్నం!మనుషుల స్వార్థానికి ఆ చిన్నప్రాణి బలైపోకూడదనుకున్నారామె... ఇందుకోసం 30 గ్రామాల ప్రజల్లో.... ఫారెస్ట్ అధికారిణి సాస్మితలెంక తీసుకొచ్చిన చైతన్యం చిన్నదేం కాదు.
-
పంట వ్యర్థాలే.. బ్యాటరీలుగా..భువనేశ్వర్కు చెందిన ఇద్దరు కవలలు చేసిన ఆవిష్కరణ... వాహనరంగంలో సరికొత్త రికార్డును సృష్టించింది. అతి తక్కువ సమయంలో ఛార్జింగ్ అయ్యే బ్యాటరీని తయారుచేయడం ఓ సవాల్ అయితే, వాటిని పంటవ్యర్థాలతో రూపొందించడం మరో ప్రత్యేకత.... ఈ కృషే అక్కాచెల్లెళ్లు నిషిత, నిఖితలను...
-
సేవ... రచన కలిస్తే అలైస్!ఎన్నడూ ఊహించని విషాదకరమైన అనుభవం ఎదురైతే... మనిషి ఆలోచనా విధానమే మారిపోతుంది. జీవితం ఎంత విలువైందో తెలిసివస్తుంది.
-
తళతళా గోదావరి.. మిలమిలా కృష్ణమ్మ!జీవనదుల పరిరక్షణనే లక్ష్యంగా పెట్టుకున్నారామె. గోదావరి, కృష్ణ, యమున, కావేరి సహా దేశంలోని నదులను శుభ్రం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. అలాగని ఆమె ఏ పర్యావరణవేత్తో అనుకుంటే పొరపాటు. ఏడో తరగతి చదువుకుని, పిండిమరని ఉపాధిగా చేసుకున్న ఓ సామాన్యురాలు.
-
వ్యాక్సిన్ లెక్క ఈమె తేలుస్తుంది!టీకాలను ఎక్కడ భద్రపరిచారు... ఏ ఉష్ణోగ్రత వద్ద దాచిపెట్టారు... టీకా బాగానే ఉందా... పాడైందా? ఇలాంటి కీలకాంశాలను తెలుసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించిందో తెలుగమ్మాయి. ఆమే స్టాట్విగ్ సంస్థ సీఓఓ కొత్త కీర్తిరెడ్డి. ‘ఫోర్బ్స్ అండర్-30’ జాబితాలో చోటు దక్కించుకున్న ఆమె వసుంధరతో ముచ్చటించారు.
-
మీ ఇంటిని అందంగా సర్దిపెడతారు!వార్డ్రోబ్ తెరిస్తే చాలు... కిందపడిపోయేన్ని డ్రెస్సులు. మనకు కావాల్సింది మాత్రం దొరకదు! ఆఫీసు టైం అయిపోతుంది. వంటకు కావాల్సిన సరకులు ఎక్కడ పెట్టామో గుర్తుకురాదు... అలాగని పద్ధతిగా సర్దుకునే సమయం దొరకదు. ఇంకొందరికి అంత ఓపిక ఉండదు.
-
సాగుతో బతుకును గెలిచింది..జీవితంలో ఎదురైన గడ్డు పరిస్థితులని సాగుతో ఎదిరించి తన తలరాతను మార్చుకుంది ఈశ్వరమ్మ.. విత్తు నుంచి కోత వరకు తానొక్కతే పనిచేస్తూ నాలుగెకరాలను ఇరవై ఎకరాలు చేసింది. భర్తతో
-
కంటైనర్లే విద్యాకేంద్రాలుఉద్యోగాలు దొరకడం లేదని బాధపడే యువత ఒకవైపు... తగిన నైపుణ్యాలున్న ఉద్యోగులు దొరకడం లేదని బాధపడే పారిశ్రామిక వర్గాలు మరోవైపు...ఉన్నారన్న విషయం ఆమె కుటుంబ వ్యాపారంలోకి దిగాక కానీ అర్థం కాలేదు. అందుకే ఆ ఖాళీని తానే పూరించాలనుకుంది.
-
ఆటిజం పిల్లలకు ఆన్లైన్ అమ్మ!‘బడులు ఎప్పుడు తెరుస్తారో.. వీళ్ల అల్లరికి ఎప్పుడు చెక్పడుతుందో’ అని అనుకోని అమ్మలు లేరేమో! మామూలు పిల్లల విషయంలోనే తల్లులు ఇంతలా విసిగిపోతే మరి ప్రత్యేక అవసరాలుండే స్పెషల్ కిడ్స్ మాటేంటి? అటువంటి పిల్లల అవసరాలని అర్థం చేసుకుని వారికోసం ఆన్లైన్, వాట్సాప్ తరగతులు
-
90 ఏళ్ల...బుట్టబొమ్మ!రాధేదేవి బామ్మని ఆప్యాయంగా ‘పాట్లొయ్సెట్పీ’ అని పిలుస్తారు. మణిపురీలో ‘పెళ్లిబట్టల బామ్మ’ అని దానర్థం. 58 సంవత్సరాలుగా పెళ్లిబట్టలు కుట్టడాన్నే ఉపాధిగా మలుచుకున్న ఈ తొంభై ఏళ్ల బామ్మగారు పద్మశ్రీ అవార్డుని అందుకోవడం విశేషం...
-
హింస నుంచి ఉపాధివైపుఛత్తీస్గఢ్లోని దంతెవాడ పేరు చెబితే ఇప్పటివరకూ మనసులో నక్సల్స్.. హింస వంటి దృశ్యాలే మెదిలేవి. ఇక నుంచీ ఆ దృశ్యాన్ని తమ శ్రమశక్తితో మార్చే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి మహిళలు. నక్సల్ ప్రభావిత ప్రాంతంగా పేరొందిన
-
అంతా శూన్యమైనవేళ... అన్నీ తానైంది!అమ్మా..నేనో వలస కూలీని.. బిడ్డలతో పునరావాస కేంద్రంలో ఉన్నా. రెండు రోజుల నుంచీ పిల్లలు ఏమీ తినలేదు..అంటూ ఓ మహిళ ఏడుస్తూ అర్ధరాత్రి ఫోన్ చేసింది..ఆ మాట విని చలించిన ఆ అధికారిణి వెంటనే అప్పటికప్పుడు పులిహోర తయారుచేసి 30 కిలోమీటర్ల దూరంలో కొవిడ్ శిబిరంలో
-
ఎర్రంచు తెల్లచీర!మామూలుగా అయితే బడ్జెట్ సమయంలో వస్త్రధారణ గురించి జరిగే చర్చ అంతంత మాత్రమే. కానీ ఈసారి ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ కట్టుకున్న చీరపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. ఆ చీర గురించి అనేక విషయాలు వైరల్ అయ్యాయి. సాధారణంగా కాటన్, కోటా డోరియా, ఇకత్ లాంటి చేనేత చీరలతో కనిపించే
-
ఆ నలుగురు లేకున్నా...కడసారిచూపు చూడ్డానికి అయినవాళ్లే వెనుకాడుతున్న రోజులివి..మరి ఎవరో తెలియని అనాథమృతదేహాన్ని చూస్తే? వీలైనంత పక్కకు జరుగుతాం! కానీ ఎస్సై శిరీష మాత్రం రెండు కిలోమీటర్ల మేర ఓ అనాథ శవాన్ని మోసి మానవత్వాన్ని చాటుకున్నారు...
-
ఆమె... ఓ వనమాలి!ఆసక్తికి పట్టుదల తోడైతే...పరిధుల్లేకుండా విస్తరించొచ్చు. సృజనతో అవకాశాలను సృష్టించుకుని ఆకాశమంత ఎత్తుకీ ఎదగొచ్చు. అందుకు ఉదాహరణే విజయవాడకు చెందిన కందుల శారదావాణి జీవితం. అభిరుచితో మొదలుపెట్టిన పెరటి మొక్కల పెంపకం కాస్తా...
-
వెయ్యిమంది దంపతుల తారక మంత్రం శ్రమయేవ జయతే!భార్య భర్త ఒకే కార్యాలయంలో పనిచేయడం మనం చూస్తుంటాం! అదే కార్యాలయమంతా భార్యభర్తలే పనిచేస్తుంటే...నెల్లూరుజిల్లాలోని అపాచీ సంస్థ దంపతులకు కలిసి పనిచేసే అవకాశాన్ని ఇస్తోంది. అటువంటి అవకాశాన్ని వాడుకుని వెయ్యిమంది మహిళలు తమ కుటుంబాలకు ఇరుసుగా మారిన కథ ఇది...
-
నాటుకోడితో కోట్లు కూడగట్టారు!రూపాయి అంటే తేలిగ్గా తీసుకుంటాం. కానీ... వాళ్లు వారానికి అర్ధరూపాయి కోసం కష్టపడ్డారు..అంతా కలిసి నెలకి రూ. 20 పోగేసి నాటుకోళ్లను పెంచడం మొదలుపెట్టారు. ఈరోజు వాళ్ల వ్యాపారం విలువ రూ.14 కోట్లు. వాళ్లలో ఆ చైతన్యాన్ని నింపింది చంద్రకాళి...
-
...ఇచ్చోటనే! ఓ ఇల్లాలి జీవన సమరంఓ స్త్రీ ఇల్లాలు కావాలనుకుంటుంది. హాయిగా కుటుంబ జీవితాన్ని గడపాలనుకుంటుంది. ఆమె కూడా అలాగే అనుకుంది. కానీ ఆమె కలలు కన్నీటిలో కరిగిపోతే ఎవరూ చేయని సాహసం చేసింది. భర్త చేసిన కాటికాపారి వృత్తినే తన బతుకుదెరువుగా
-
ప్రధాని... రాష్ట్రపతి...అందరూ మహిళలే!ఎస్తోనియా దేశరాష్ట్రపతి, ప్రధాని ఇద్దరూ మహిళలే. ఇలా ఈ రెండు పదవులనూ మహిళలు స్వీకరించడంతో ఈ దిశగా మహిళానేతలున్న తొలి దేశంగా ప్రపంచంలోనే నిలిచింది. యూరోపియన్ దేశం ఎస్తోనియా కొత్త రికార్డును
-
నాకోసం ఎదురు చూసేవాళ్లే గుర్తొస్తుంటారు...!ఆ ఊళ్లోకి ఆమె అడుగుపెడితేనే... ప్రతి ఇంటా పొయ్యి వెలుగుతుంది. పిడికెడు అన్నం ఉడుకుతుంది. అందుకే ఎప్పుడామె వస్తుందో అని అక్కడ ఎన్నో కళ్లు ఎదురుచూస్తుంటాయి. వానే కానీ, వరదే
-
మౌనం వీడండి!ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న హింసను తగ్గించేందుకు... ఐరాస గత సంవత్సరం హ్యాష్ ‘బిల్డ్బ్యాక్బెటర్ అండ్ ఈక్వల్’ పేరుతో ఒక ప్రచారాన్ని మొదలుపెట్టింది. ముఖ్యంగా లాక్డౌన్
-
రూపాయి రూపాయి దాచి వందల కోట్ల టర్నోవర్ చేసి...రాజప్రసాదాన్ని తలపిస్తోన్న ఈ భవనం ఓ పాఠశాల. ఇంతే ఆధునికంగా ఓ బ్యాంకు, కార్యాలయ భవనాలు ఓర్వకల్లు మండలంలో కనిపిస్తాయి. అయితే ఇవన్నీ ఏ కార్పొరేట్ సంస్థలవో అనుకుంటే పొరపాటు. రూపాయి రూపాయి దాచి పొదుపు సంఘం మహిళలు చేసిన అద్భుతమిది... కర్నూలు జిల్లా ఓర్వకల్లు పొదుపు ఐక్య సంఘం సాధించిన విజయగాథ ఇది...
-
21 ఏళ్లకే వ్యాపార పాఠాలు!అనారోగ్యంపాలైన తండ్రి స్థానంలో కుటుంబానికి అండగా ఉండేందుకు... పశువుల కొట్టంలో అడుగుపెట్టింది శ్రద్ధ...
-
ప్రతిభకు పద్మాల మాల!అద్భుతమైన గానామృతంతో ఒకరు... అచ్చెరువొందే వ్యాపార మెలకువలతో మరొకరు... మనసుని కదిలించే సేవతో ఇంకొకరు... కళ, సేవ, వ్యాపారం... రంగమేదైనా తమదైన ముద్రతో లక్షలాది మందికి చేరువయ్యారు. శెభాష్ అనిపించుకున్నారు.. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్న వీరికి తాజాగా ప్రకటించిన పద్మపురస్కారాలు మరింత నిండుదనాన్ని, గౌరవాన్ని తీసుకొచ్చాయి.
-
షిల్కాను ముందుండి నడిపించి...ఆధునిక రాడార్లు, డిజిటల్ ఫైర్కంట్రోల్ కంప్యూటర్లతో ఆధునికీకరించిన షిల్కా ఆయుధ వ్యవస్థకు తొలిసారిగా ఓ మహిళ నాయకత్వం వహించడం విశేషం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశసైనికదళానికి చెందిన మహిళా కాంటిజెంట్ కమాండర్ కెప్టెన్ ప్రీతీచౌధురి సైనిక కవాతుకు నేతృత్వం వహించింది.
-
కాళ్లూ చేతులూ లేకున్నా...ఆల్రౌండర్ అయ్యిందిక్యాన్సర్తో బాధపడుతూ ఆశలన్నీ ఆవిరై.. మరణం అంచుల్లో ఉన్న వాళ్లకి కూడా నూర్ మాటలు వింటే బతుకు మీద ఆశపుడుతుంది. మరణాన్ని జయించాలన్న తపన మొదలవుతుంది. నూర్ బొమ్మ వేసినా, వయెలిన్ వాయించినా, పాటపాడినా అందులో జీవకళ ప్రవహిస్తుంది. పదిహేడేళ్లకే ఓ అమ్మాయి ఇవన్నీ చేయడం, తన సేవతో తోటివారి మనసులని గెల్చుకోవడం గొప్పే. కానీ పుట్టుకతోనే కాళ్లూ, చేతులూ లేని ఓ అమ్మాయి చేయడం ఇంకా గొప్పవిషయం! కాదంటారా...
-
ప్రాణాలకు తెగించిన సాహసానికి... రాష్ట్రపతి అవార్డు!నవంబరు 4, 2018.. విశాఖ జిల్లా రేవుపోలవరం బీచ్కు 20మందికిపైగా స్కూల్పిల్లలు వచ్చారు. వాళ్లంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఆటల్లో మునిగిపోయారు. అంతలో ఊహించని ఘటన జరిగింది. ఆడుకుంటున్న పిల్లల్లో ఇద్దరు సముద్రపునీటిలో కొట్టుకుపోతూ... సాయం కోసం అరుస్తున్నారు. అక్కడే ఉన్న సాహితి వాళ్లని చూసింది.
-
స్ఫూర్తిని నింపిన క్యాడెట్!వాళ్లు పోలీసులు కాదు..ప్రభుత్వ ఉద్యోగులూ కాదు...అయినా గతేడాది కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు. కడప జిల్లా, బద్వేలుకు చెందిన ఎన్సీసీ అధికారి ప్రియాంక నాయకత్వంలో కరోనా మహమ్మారిని అదుపు చేయడానికి ఈ విద్యార్థులు తమవంతు కృషి చేశారు.
-
ఆమె కవిత అక్కడ మారుమోగింది!అమెరికా దేశాధ్యక్షుడి ప్రమాణ స్వీకార సమయమది.. అక్కడ హాజరైన అతి తక్కువమందిలో 22 ఏళ్ల అమందాగోర్మాన్ ఒకరు. అంతవరకూ ఆమె గురించి కవిత్వ ప్రియులకు మాత్రమే తెలుసు.. కానీ ఆ సభలో ఆమె చెప్పిన కవిత.. బైడెన్, కమలాహ్యారిస్ సహా ప్రపంచాన్నంతా ఫిదా చేసింది.
-
కొండకోనల్లో.. స్వర్గాన్ని సృష్టించారుచుట్టూ ఎత్తైన మంచు కొండలతో...మెరిసిపోయే అందమైన ప్రాంతం హిమాచల్ప్రదేశ్లోని స్పితిలోయ. అక్కడ యాభై గడపలుండే ఓ చిన్న గిరిజన గ్రామం ఉంది. దాని పేరే ఖురిక్. ఇప్పుడు ఆ ఊరి పేరు ఆ చుట్టుపక్కల మారుమోగిపోతోంది. దానికి కారణం ఆ ఊరిని మద్యపానరహితంగా మార్చేశారు
-
పదివేలమంది పట్టుదల.. జీన్స్ దుర్గమైందిబూట్కట్.. పెన్సిల్కట్.. స్ట్రెచింగ్... ఏరకమైన జీన్స్అయినా కానీయండి... వాళ్ల చేతిలో అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది! అలాగని వాళ్లేదో ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీలు అందుకున్నవాళ్లు అనుకుంటే పొరబాటే. ఏ ఆసరాలేని మహిళలు వీరంతా! అనంతపురం,
-
ఆ రోజు సిరాజ్ను ఎందుకు రావొద్దన్నానంటే...తనని గుండెలపైన ఆడించిన నాన్న... తన ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకున్న నాన్న... ఇక లేడని తెలిసినప్పుడు ఏ కొడుకైనా చివరిచూపు కోసం పరితపిస్తాడు. కానీ సిరాజ్ అలా చేయలేదు.. గుండెని రాయి చేసుకున్నాడు. అందుకు కారణం అతని తల్లే. ఆటను వదిలేసి వెనుతిరగాలనుకున్న
-
జెండాపై ప్రేమతో...ఏ బొమ్మవేసినా అందులో మువ్వన్నెల జెండా బొమ్మ తప్పనిసరి... ఆ చిన్న వయసులో జాతీయ జెండాపై అంతగా ప్రేమను పెంచుకుంది స్వాతి రాథోడ్. ఆ ప్రేమతోనే భారతవైమానిక దళంలో ఫ్లైట్ లెఫ్టినెంట్గా చేరింది.. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో
-
మిగిలిన అన్నాన్ని...అమృతంగా మార్చి!పిడికెడు పొట్ట నింపుకోవడానికి... పట్టెడన్నం చాలు. కానీ దానికోసమే రోజంతా రెక్కలు ముక్కలు చేసుకునే వాళ్లు మాత్రం ఎందరో. అలా తమ దుకాణంలో ఆకలితో పనిచేస్తోన్న పనివారికి రోజూ భోజనం పెట్టాలనుకుందో
-
ఆ పని చేస్తే పెళ్లి కాదన్నారు!‘బాగా ఆలోచించుకునే వచ్చావా ఈ ఉద్యోగానికి? ఎండా... వానా అని చూడకుండా పని చేయాలి. ఎండలో మాడిపోతావ్. పెళ్లికూడా కాదు’... అన్నారా రైల్వే అధికారి. నా రంగు మాత్రమే చూసి వచ్చే పెళ్లికొడుకు నాకు అవసరం లేదు సర్...
-
... అది నా డీఎన్ఏలోనే ఉంది!జో, జిల్ బైడన్ల ముద్దుల కూతురు ఆష్లే బైడెన్. తండ్రి అందించిన విలువల వారసత్వాన్ని తాను నిలబెడతానని చెప్పే ఆమె...ప్రచారానికి దూరంగా ఉంటారు. అందుకే జో బైడెన్ ఇతర పిల్లల కంటే ఆష్లే పేరు కాస్త తక్కువగానే వినిపిస్తుంది. అలాగని అసలు ప్రజాజీవితంలో కనిపించదనుకుంటే పొరబాటే. సామాజిక కార్యకర్తగా, ఫ్యాషన్ డిజైనర్గా ఆమె వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో...
-
గణతంత్ర వేడుకల్లో... మన పొదుపు లక్ష్మి!కష్టం వస్తే అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవడం... వాటిని తీర్చడానికి తిరిగి కష్టాల్లో కూరుకుపోవడం...
-
నగరాల భవిష్యత్తు.. ఈమె చెబుతుంది!మనదేశం చాలా మారాలండీ... మన నగరాలు చాలా అభివృద్ధి చెందాలండీ...ఇతర దేశాల్లో చూడండి... ఎలాంటి మార్పులు వస్తున్నాయో... ఇలాంటి కబుర్లు చాలామంది చెబుతారు. కానీ ఫ్యూచరిస్టులు అలా కాదు... ఏం మారాలో చెబుతారు... ఎలా మారాలో చెబుతారు... అందుకు ఏం చేయాలో కూడా చెబుతారు. ప్రపంచంలో జరుగుతున్న మార్పుల ఆధారంగా జరగబోయే పరిణామాలను అంచనా వేసి సమాజాన్ని సిద్ధం చేస్తారు. ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేస్తారు.
-
సాగు పాఠాలు వెదజల్లుతూ...ఆమె చదువుకోలేదు.. కానీ ఆమె చేసిన ఆ ప్రయోగాలని మాత్రం వ్యవసాయ అధికారులు శెభాష్ అంటున్నారు.
-
అడయారు అమ్మ!నెల్లూరు నుంచి వచ్చిన లక్ష్మి ఆసుపత్రిలో బెంచిపై కూర్చుంది. క్యాన్సర్ అని చెప్పి డాక్టర్ ఆమెను అక్కడకు పంపించారు. ఇంతలో ఓ వృద్ధురాలు కారిడార్లోకి వస్తోంది. అందరూ చేతులు జోడించి లేచి నిలబడ్డారు. లక్ష్మి కూడా నుంచుంది. నవ్వుతూ దేవతలా ఉన్న ఆమె... డాక్టర్ వి శాంత. లక్ష్మి తన అనారోగ్యం గురించి ఆమెకు చెప్పింది. ‘భయపడకు... అంతా తగ్గిపోతుంది. ధైర్యంగా ఉండు. డబ్బుల్లేవని బాధపడకు....
-
ఆ సువాసనలు వాడిన పూలవి!పూల జీవితం ఒక్కరోజే. తర్వాత రోజుకి అవి వ్యర్థాలే. కానీ వాటితోనే అద్భుతాలు చేస్తూ చక్కని వ్యాపారానికి...
-
అమ్మా మొదటిసారి ఓ జెంటిల్మెన్ని చూశా!అమెరికా ఉపాధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు? ఆర్భాటంగా, అట్టహాసంగా, అత్యంత భద్రంగా... కానీ ఆమె అలా లేరు. ఓ టీచర్గా రోజూ స్కూల్కెళ్లి పాఠాలు చెబుతూ ఉన్నారు. ఎందుకిలా అంటే... ‘నేను టీచర్ కాలేదు... టీచర్గా పుట్టాను’ అంటారామె. ఇప్పుడు దేశానికే ప్రథమ మహిళ అయినా ‘నేను ఉపాధ్యాయినిగానే కొనసాగుతా’ అంటున్న జిల్ ఎవరో తెలుసా? అమెరికా అధ్యక్షుడి భార్య జిల్ బైడెన్...
-
69ఏళ్లు... అయితే ఏంటి?డెబ్భై ఏళ్ల వయసులో ఎలా ఉండాలి? మనవలూ.. మనవరాళ్లతో కాలక్షేపం చేస్తూ రోజులు సుఖంగా గడిచిపోతే చాలనేది ...
-
కమల వండితే.. అమెరికా ఆహా అందిఅమెరికా ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు కమలా హారిస్. 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. సగటు భారతీయ మహిళలానే వంట చేయడాన్ని అమితంగా ఇష్టపడే ఆమె మంచి రాజకీయ నాయకురాలిగానే కాదు...చేయి తిరిగిన పాకశాస్త్ర నిపుణురాలిగానూ మన్ననల్ని అందుకుంటున్నారు.
-
ఓ సావిత్రి కథ...బిడ్డకున్న వైకల్యం ఆమె గుండెను బద్దలుచేస్తే... భర్త మరణం ఆమె జీవితాన్ని అగాథంలోకి నెట్టేసింది.. దాంతో ఐదుగురున్న కుటుంబానికి తానే పెద్దదిక్కయింది. కఠిన పరిస్థితులను ఎదుర్కోడానికి మహిళలు అరుదుగా ఉండే ఆ పనిని ఎంచుకుంది ఆమె.
-
వినువీధిలో.. విశ్వవిజేతలు!అది కదన రంగంలో నిప్పులు కురిపించే యుద్ధ విమానం కావొచ్చు. ప్రయాణీకులని సురక్షితంగా గమ్యానికి చేర్చే కమర్షియల్ విమానం కావొచ్చు. వాటిని అత్యంత చాకచక్యంగా నడిపించి శెభాష్ అనిపించుకుంటున్నారు అమ్మాయిలు. గత ఏడాది శివాంగీలాంటి వాళ్లు యుద్ధ విమానాలు నడిపించి భేష్ అనిపించుకుంటే నిన్నటికి నిన్న 17 వేల కిలోమీటర్ల దూరాన్ని ఉత్తర ధ్రువంమీదుగా ....
-
మొదటి వరసలో ఆ ఇద్దరూ!ఆ ఇద్దరూ!
అప్పుడు...
వాళ్లు ముందుకొచ్చారు..
ప్రపంచం వైరస్తో
వణికిపోవడం చూశారు...
వందల సంఖ్యలో మరణాలనూ కళ్లారా చూశారు...
అయినవాళ్లే వదిలేసి వెళితే ఆ రోగులున్న వార్డులని శుభ్రం చేశారు.
వాళ్లకు సేవలు చేశారు...
ఇప్పుడు...
వాళ్లే ముందుకొచ్చారు..
వ్యాక్సిన్ వేయించుకోవాలా వద్దా అనే సందేహం.. అనేకమందికి దానిపై అపోహాలూ ఇంకెన్నో!
చాలామంది దూరంగా జరుగుతున్నప్పుడు
మొదటి టీకా వారే తీసుకున్నారు.
వీరే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పారిశుధ్య కార్మికులు కిష్టమ్మ, పుష్పలు...
-
గర్వపడండి...గరిమను చూసి!అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో ఇప్పటికే కీలకపదవులు అందుకున్న భారతీయుల సరసన గరిమా వర్మ చేరారు. ప్రథమ మహిళ జిల్ బృందంలో డిజిటల్ డైరెక్టర్గా కీలక స్థానం అందుకున్నారు. ‘ప్రతి ఉత్పత్తికి, ప్రతి చిత్రానికీ ఓ కథ ఉంటుంది. అది బోలెడంత బాధ్యతనూ, మోయలేనంత బరువునీ కలిగి ఉంటుంది.
-
నమ్మండి...పోటీలోకి సైకిల్వాలా టీ!రోడ్డుమీద సైకిల్వాలా అమ్మే టీకి కూడా ఓ బ్రాండ్ ఇమేజ్ని తెచ్చే ప్రయత్నం చేస్తోంది దమయంతి.. ఇప్పటికే తమిళనాడులో ‘నమ్మకేఫ్’ పేరుతో సైకిల్ప్రెన్యూర్షిప్ని ప్రోత్సహిస్తున్న ఈ అమ్మాయి త్వరలో దేశమంతటా ఈ రకం కేఫ్లని విస్తరించేందకు సిద్ధమవుతోంది...
-
ప్రకృతితో కొత్తబాటలు...తలపండిన రైతులే వ్యవసాయం నష్టం అనుకుంటున్న వేళ....ఓ పక్క కాలేజీకి వెళ్తూనే ప్రకృతి వ్యవసాయం చేసి ఎకరాకు 45 బస్తాలు పండిస్తోంది శ్రీవనిత. ‘ప్రకృతి ఒడిలో’పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి నవతరంలో స్ఫూర్తిని నింపుతున్న ఆమె ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డుని అందుకోవడం విశేషం...
-
తన కష్టం ఎవరికీ వద్దని...కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న భర్త వేధింపుల పాలుచేస్తే... కుంగిపోలేదామె. ధైర్యంగా పోరాడింది. పరిస్థితులని చక్కదిద్దుకుంటూ పోలీస్ అధికారిణి అయ్యింది.
-
పిండివంటలతో జీవితాన్ని గెలిచింది!చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే తలరాత మారిపోదు. చిన్న దీపాన్నైనా వెలిగించే ప్రయత్నం చేస్తే ఆ వెలుగులో దారి దొరుకుతుంది. ఊళ్లో వ్యవసాయం కలిసి రాలేదు. పిల్లల భవిష్యత్తు, కుటుంబ పరిస్థితులు చక్కబడాలంటే తాను ఓ ఉపాధి మార్గం వెతుక్కోవాలనుకుంది జగిత్యాల జిల్లా భీర్పూర్ గ్రామానికి చెందిన సుహాసిని.
-
ఒక్కసారిగా విమానం ఊగిపోయింది!చిక్కని చీకట్లో... మిణుకుమిణుకు నక్షత్రాలు ఎప్పుడూ చూసేవే.. కానీ భూగోళపు ఒక కొనపై ఉండి అనంతాకాశాన్ని వీక్షించడం అనే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. మళ్లీమళ్లీ సాధ్యం కానిది.. ఈ అందమైన జ్ఞాపకాన్ని మూటగట్టుకోవడానికి పెద్ద సాహసమే చేసి ప్రపంచ
-
గరిటె పట్టిన చేత్తో రెంచి పట్టింది!ఆదిలక్ష్మిదో ఆసక్తికరమైన కథ...కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవడం కోసం చేస్తున్న పని అందరినీ ఆమె వైపు చూసేలా చేసింది.
-
ఆమె తెగువకు సెల్యూట్!అడుగు తీసి బయటపెడితే చాలు...ఆడపిల్లలపై జరుగుతోన్న అకృత్యాలకు లెక్కేలేదు. వాటిని ఎదుర్కొని బయటపడాలంటే...బోలెడంత గుండె ధైర్యం కావాలి. అలాంటి తెగువతోనే ఓ అమ్మాయి ప్రాణాలను
-
మన విజయను చూసి అమెరికా ఔరా! అంది..వివాదాలు తలెత్తినప్పుడు... సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆమెలోని న్యాయవాది బుర్ర పాదరసంలా పనిచేస్తుంది.... మంత్రం వేసినట్టుగా సమస్యలని చక్కబెట్టేస్తుంది... అమెరికాలో రాజకీయ విశ్లేషణలు చేసే ‘పొలిటికో’ పత్రిక ఏడాది క్రితం తెలుగమ్మాయి విజయగద్దెపై రాసిన వ్యాసం సారాంశం అది.. ఆ మాటలని అక్షరాలా నిజం చేస్తూ తాజాగా ట్రంప్ ట్విటర్ ఖాతాను తొలగించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది...
-
అందరూ వక్కటయ్యారు! ఆదర్శం చాటారుతమలపాకులు తాంబూలంగా మారాలంటే వక్క ఉండాల్సిందే... ఆ వక్కతో నోటినే కాదు జీవితాలనూ పండించుకుంటున్నారు ఆ మహిళలు.
-
నీకిక భయం లేదమ్మా!హాస్టల్కి వచ్చావుగా...ప్రసవం స్త్రీకి పునర్జన్మ అంటారు... ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇది అక్షరాలా నిజం. ముఖ్యంగా గిరిశిఖర గ్రామాల్లో ఉండే మహిళలు తల్లి అవ్వాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే. విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్లో
-
కరోనా కాలంలో... నేనున్నానంటూ!
ఆ అమ్మాయికి నానమ్మ నేర్పిన చక్కని అలవాట్లు... చిన్నతనం నుంచే ఆమెను సేవా పథంలో నడిపిస్తున్నాయి. ఓవైపు అనాథ వృద్ధులకు చేయూతనిస్తూనే, మరోవైపు గ్రామీణ నిరుపేద విద్యార్థులకు
-
ధైర్యం..వయా ఉత్తర ధ్రువం!ఒకటీ రెండూ కాదు.. 16వేల కిలోమీటర్ల విరామం లేని సుదీర్ఘ ప్రయాణం.. అదికూడా అత్యంత క్లిష్టమైన ఉత్తర ధ్రువం మీదుగా! ఈ ప్రపంచ రికార్డుని సృష్టిస్తోంది ఎవరో కాదు
-
మా మంచి బ్యాక్టీరియా... ఎక్కడున్నావ్?పిండిని రొట్టెగా మార్చేది ఒకటైతే... పాలను పెరుగుగా మార్చేది ఇంకొకటి... కంటికి కనిపించని సూక్ష్మజీవులు మనిషికి చేసే సహాయం అనంతం... అలాంటి మంచి బ్యాక్టీరియా జాడ కనిపెట్టడమే ఆమె పని. ఒకటి కాదు, రెండుకాదు ఏకంగా 200 రకాల కొత్త బ్యాక్టీరియాలను గుర్తించారు హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్ సీహెచ్.శశికళ.
-
ఈ హాస్టళ్లు... పాల వెల్లువకు!మనుషుల హాస్టల్స్ గురించి తెలుసు.. మరి పశువుల హాస్టల్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? పాడి పశువులని పెంచే సౌకర్యాలు, ఓపిక లేనివాళ్లెవరైనా ఈ వసతి గృహంలో వీటిని ఉంచొచ్చు. వాటి పోషణ బాధ్యతంతా మహిళలదే. ఇందుకోసం నెలకింతని రుసుము వసూలు చేస్తున్నారు
-
అమ్మాయిలూ... మీరే మా హీరోలు!...ఇప్పుడు అమెరికాలో ఏ నోట విన్నా ఈ మాటలే వినిపిస్తున్నాయి. ‘మన ఆడపిల్లల్లో ధైర్యం పెరగాలంటే వారి ఫొటోని చూపించండి’అని అందరూ అంటున్నారంటే వారి తెగువ అలాంటిది మరి.
-
ఆ ఇంటికన్నా రోడ్డే నయమనుకున్నా..అర్ధరాత్రి ఆ స్త్రీ తన ఇంటికంటే రోడ్డే పదిలం అనుకుంది! తన ముగ్గురు పసిపిల్లలనీ ఆ ఇంట్లోనే వదిలిపెట్టి ఒంటరి ప్రయాణం మొదలుపెట్టింది.. ఆరోజు ఆమె చేసిన ధైర్యం ఈ రోజు వేలాదిమంది తల్లీపిల్లలకు తోడూ-నీడైంది...
-
పూజ గెలిచింది!‘ఒంటి చేత్తో’ సాధించడం అనే మాటకు అర్థం తెలియాలంటే పూజ గెలుపు కథ తెలుసుకోవాల్సిందే.ఓ ప్రమాదంలో కాళ్లూ, చేయీ కోల్పోయిన పూజ అయినవాళ్ల ఆదరణ లేకున్నా కుంగిపోకుండా షూటర్గా ఎదిగింది. ప్రపంచ పారాలింపియన్ షూటర్స్ జాబితాలోస్థానం సంపాదించి శెభాష్ అనిపించుకుంటోంది.
-
అట్టముక్కలతో...కోడింగ్ నేర్పిస్తాం!కూకట్పల్లిలోని ‘భువన విజయం’ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోన్న గీత కంప్యూటర్ కోడ్ రాయగలదు. ఈమె క్లాస్మేట్ శ్రీనుకి కూడా కోడింగ్ వచ్చు. ఆ నైపుణ్యాలని వీళ్లు కంప్యూటర్ మీద నేర్చుకోలేదు. అసలు వీళ్ల స్కూల్లో కంప్యూటరే లేదు.
-
. ఈ అమ్మాయి... ఆదర్శ రైతు!చిన్నప్పుడు నాన్న చెయ్యి పట్టుకుని పొలానికి వెళ్లడమంటే ఆమెకెంతో ఇష్టం. పెద్దయ్యాకా ఆ అలవాటు మారలేదు. సాగుపై ఆమెకున్న ఇష్టమే అమన్దీప్ కౌర్ని ఆదర్శ రైతుగా మార్చింది. అమన్ పంజాబ్లోని సంగ్రూ(కనోయ్) గ్రామానికి చెందిన రైతు కుటుంబంలో పుట్టింది.
-
పల్లెకు పోదాం.. పంటను చూద్దాం!ఐఏఎస్ల శిక్షణ గురించి తెలుసు... ఐపీఎస్లదీ తెలుసు. కానీ గ్రామీణ భారతానికి వెలుగులు తెచ్చే వ్యవసాయ శాస్త్రవేత్తల శిక్షణ గురించి ఎప్పుడైనా విన్నారా? కృత్రిమమేధ, జన్యుపరిజ్ఞానం.. ఈ-మార్కెటింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలను రైతు ముంగిటకు తెచ్చేందుకు నార్మ్(నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్) శాస్త్రవేత్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. ఈసారి శిక్షణ తీసుకున్నవారిలో 16 మంది మహిళా శాస్త్రవేత్తలు ఉండటం విశేషం...
-
అతని డ్రైవింగ్తో నా ప్రాణాలు పోతాయనుకున్నాఆడపిల్ల ఒంటరిగా వీధి చివరికి వెళ్తానంటేనే భయపడతాం. కానీ ఈ తెలుగు యూట్యూబర్ ప్రపంచవ్యాప్తంగా...
-
అమ్మ..పిల్లలు..ఓ రోబో!పిల్లల అవసరాలని అమ్మకంటే బాగా ఎవరు అర్థం చేసుకుంటారు? టెక్నాలజీని అమితంగా ప్రేమించే తన కొడుక్కి పాఠాలు చెబుతున్నప్పుడు డింపుల్ వర్మ మదిలో మెదిలిన ఆలోచనే ‘విజ్రోబో’.. రోబోటిక్ ల్యాబులు, క్లబ్లు, కిట్స్ సాయంతో రేపటి తరం పిల్లలకు అవసరం అయిన కృత్రిమమేథ, ఐవోటీ పాఠాలను తేలిగ్గా చెప్పేస్తున్నారీమె...
-
అనాథల ఇంటికే క్యారియర్లు...అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు... దమయంతి అలా కాదు... అడగకుండానే ఎక్కడెక్కడో ఉన్న వృద్ధ అనాథలకు ఇంటికే భోజనం పంపిస్తోంది ముంబయికి చెందిన దమయంతి.
-
ఈ పద్దెనిమిది మంది చక్రం తిప్పుతారు!వాళ్లు పల్లెటూరి అమ్మాయిలే! నిన్నటిమొన్నటి వరకూ అంతంతమాత్రం టెక్నాలజీ తెలిసిన వాళ్లే! అలాగని తక్కువ అంచనా వేయొద్దు..రేపట్నుంచి వాళ్లే రహదారులపై క్యాబ్లు నడుపుతూ రయ్మంటూ దూసుకుపోనున్నారు
-
చెల్లెళ్ల సుసాగు!ఇంట్లో ఒక్క ఆడపిల్ల ఉంటేనే మహాలక్ష్మి అని మురిసిపోతాం..
మరి దాదాపు వెయ్యిమంది అక్కాచెల్లెళ్లు కలిసి ఉంటే?
అవును ఈ ‘చిరుధాన్యాల చెల్లెళ్లు’ రెండువేల ఎకరాల భూమిలో ప్రకృతి వ్యవసాయం
చేస్తూ సంపదని సృష్టిస్తున్నారు.. సుసాగు పేరుతో కొత్త పుంతలు తొక్కుతూ శెభాష్ అనిపించుకుంటున్నారు...
-
పశువులు మేపిన అమ్మాయిఇకపై న్యాయమూర్తి!సోనాల్ తండ్రి ఖ్యాలీలాల్ది పాల వ్యాపారం. అతని నలుగురి పిల్లల్లో సోనాల్ ఒకరు. రాజస్థాన్లోని ఉదయపుర్లో...
-
బంతిపూల సంపద..నాన్నలాంటి రైతుల కోసం!డిగ్రీలో తనకోసం రూ.12వేల ఫీజు కట్టడానికి నాన్న ఊరందరినీ చేబదులు అడిగిన జ్ఞాపకం ఆ అమ్మాయి మనసులో తడారని గాయంలా ఉండిపోయింది...
ఈ బాధ తన తండ్రిది మాత్రమే కాదు తన తండ్రిలాంటి రైతులందరికీ అని అర్థమైంది సుమలతకు.
-
..ఇక నడవలేను అనుకున్నా!‘ఒక అమ్మాయి వద్దంటే దానర్థం వద్దనే’... ‘పింక్’ సినిమాలో అమ్మాయిల అభిప్రాయాన్ని బలంగా వినిపించింది మినాల్.. ‘థప్పడ్’లో తాప్సీ కనిపించదు. గృహహింసపై పోరాడే ఇల్లాలు అమృతే కనిపిస్తుంది.. ‘సాండ్కీ ఆంఖ్’లో ముదిమి వయసులో స్త్రీ అస్తిత్వం కోసం పోరాడే ప్రకాషీతోమర్ని చూస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఇలా స్త్రీల సమస్యలని ఒక్కోప్రాతతో తెరపైకి తెచ్చిన తాప్సీ ఆ పాత్రలు తనకు ఏ పాఠాలు నేర్పాయో వసుంధరతో పంచుకుంది..
-
ఫియట్ ఆమె చెబితేనే రైట్ రైట్!కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఏ చదివిన ఆ యువతి... ఇప్పుడు ‘ఫియట్ క్రైష్లర్ ఆటోమొబైల్స్’కి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. హైదరాబాద్లో స్కూల్కి నడిచి వెళ్లిన ఆ అమ్మాయి ఫియట్ని ఆధునిక కార్ల తయారీవైపు నడిపిస్తోంది. ఆ సంస్థ అమెరికా, ఆసియా-పసిఫిక్ వ్యవహారాలకు ఆమె రథ సారథి. ఆ అరుదైన ఘనత సాధించిన తెలుగు వనిత... మమత చామర్తి. ఆమె ప్రస్థానమిది..
-
ఈ గీత... అంధుల కోసం!భగవద్గీత... నరనరానా ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసే భగవానుడి ఉపదేశం. దీన్ని చదివే భాగ్యాన్ని అంధులకూ కల్పించాలనుకున్నారామె. ఆ లక్ష్యాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసి ఔరా
-
చేద్దాం...2021 శుభారంభం!ఆరోగ్యం, కెరీర్, డబ్బు.. ఈ మూడు విషయాల్లో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నాఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో 2020 చెప్పింది! ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా సానుకూల ఆలోచనలతో ముందుకెళదాం..కొత్త సంవత్సరంలో చక్కని ప్రణాళికతో బంగారు భవిష్యత్తుకు పునాదులు వేద్దాం
-
మావాళ్లు ఆంక్షలు పెట్టారు... కానీ!కోస్తా కర్ణాటకకి వెళ్లండి.. యక్షగానం వినిపిస్తుంది. పురుషుల ప్రవేశం అధికంగా ఉండే ఆ కళలో స్త్రీల మాట అరుదే. అయితే.. ఆరోజు నిశబ్దంగా ఉన్న స్టేజీ.. ఆమె రాకతో ఒక్కసారిగా ధ్వనించింది. చుట్టూ ఉన్న కళాభిమానుల హృదయాలను ‘యక్షగానం’తో ఆకట్టుకుంది 20 ఏళ్ల అర్షియా.
-
ఒక పుస్తకం... 111 మంది రచయిత్రులుజీవితాన్ని కాచివడపోచిన రచయిత్రుల అనుభవాలు... ఇప్పుడిప్పుడే జీవితాన్ని అర్థం చేసుకుంటూ తమకెదురయిన వ్యక్తిగత, సామాజిక పరిస్థితులకు అక్షర రూపం ఇస్తున్న యువ రచయిత్రులు.. ఇలా ఒక్కరూ
-
తెలుగు వనితలు వెలుగయ్యారుప్రపంచం భయం గుప్పిట్లో ఉన్నప్పుడు వాళ్లు మాత్రం యోధుల్లా ముందుకొచ్చారు... పగలు, రాత్రి అనే తేడా లేకుండా... తోటి వారికి సేవలు అందించి మానవత్వం గొప్పదనాన్ని చాటిచెప్పారు... ఎర్రనిఎండలో
-
సంపదల అంకాపూర్ వారి చలవే!ఈమె పేరు లక్ష్మి ఇరవైఏళ్ల కిందట ఆమె ఎదురుగా రెండే దారులున్నాయి... మొదటిది... భర్త చేసిన రూ.5 లక్షల అప్పుని తీర్చేందుకు ఉన్న భూమినంతా అమ్ముకోవడం.. లేదా ఆ భూమిలోనే బంగారం పండించడం. రెండోదారినే ఎంచుకుందామె. ఆమె శ్రమ వృథాపోలేదు. స్వేదానికి బదులుగా ఆ భూమి సిరులని కురిపించింది. అలా ఒకరిద్దరితో మొదలైన మహిళా వ్యవసాయ విప్లవం ఈ రోజు ఊరుఊరంతా పాకింది.
-
రోబో అందరిదీ!హైదరాబాద్ అమ్మాయి హర్షిత కల నిజమైతే గ్రామీణ మహిళల చేతుల్లో రోబోలు తయారవుతాయి. ఆ లక్ష్యంతో ఆమె స్థాపించిన ఐరా....
-
ఊరికిచ్చిన మాట!చెప్పుల్లేకుండా దుమ్ముకొట్టుకుపోయిన కాళ్లు.. మాసిపోయి చిరుగులతో వెక్కిరిస్తున్న యూనిఫామ్... ‘బడికెళ్లాలి. బస్సు టికెట్ కోసం డబ్బులు కావాలి బాబాయ్’... అని పక్కింటాయన్ని అడగడానికి ఆ ఆరేళ్ల చిన్నారికి అభిమానం అడ్డొచ్చింది. అడుగుతున్నప్పుడు మనసు రంపపు కోతకి గురైంది.
-
ఫేస్బుక్కి కీర్తిగా!ఫేస్బుక్ మొదటి ఉద్యోగి ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ ఐతే, భారత్లో ఆ సంస్థ తొలి ఉద్యోగి కీర్తికా రెడ్డి. ఫేస్బుక్ ఇండియా
-
ఆ తల్లీకూతుళ్లది.. అనంత సంస్కారంఅయిన వాళ్లందరూ ఉంటే చావుకూడా పెళ్లిలా ఘనంగా జరుగుతుంది. మరి ఎవరూలేని అనాథల సంగతేంటి? అలాంటి వారి కోసమే మేమున్నాం అంటున్నారు నెల్లూరుకు చెందిన తల్లీకూతుళ్లు మునిరత్నమ్మ, శ్వేతాపరిమళ. ఉద్యోగబాధ్యతలు, చదువులో క్షణం తీరికలేకపోయినా అనాథల కోసం ఓ ఫౌండేషన్ స్థాపించి ఎవరూ లేనివారికి ఆసరాగా నిలుస్తున్నారు...
-
మా మిద్దెతోట చూశారా!రసాయన ఎరువుల వాడకం వల్ల కలిగే హాని గురించి అందరికీ అర్థమవుతోంది. దాంతో చాలామంది సహజ పద్ధతుల్లో సేంద్రియ విధానం వైపు చూస్తున్నారు.
-
రైతు కోసం రామసేతు!రైతన్నకు నిరంతరం పనే... నారు వేయాలి.. నీరు పెట్టాలి.. కోతకోసి, కుప్పనూర్చాలి. ఆ మొత్తం పనిని ఓ యాప్ ద్వారా చేసేస్తే.
-
గుడ్డు తయారు చేశారు!రోజూ గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి... అని వైద్యులు చెబితే, ‘నేను శాకాహారిని’ అనో, ‘శనివారం మాత్రం తినను’ అనో బదులివ్వాల్సిన పనిలేదిక...
-
కలవారింటముగ్గుల పంట!సబితా ఇంద్రారెడ్డి తన ముగ్గురు అబ్బాయిల పెళ్లిల్లో ఆమెతో రంగవల్లులు వేయించి తన ముచ్చట తీర్చుకున్నారు. మంత్రి కేటీఆర్ అత్తారింటికి వెళ్లినా ఆమె వేసిన ముగ్గులే సందడిచేస్తాయి. ఇలా సెలబ్రిటీ ఇళ్లలోనే కాదు, దేవాలయాలు, ఖరీదైన అపార్ట్మెంట్లలో అందమైన
-
కత్రినాకే కాదు...వారికీ అమ్మే!ఎనిమిది మంది పిల్లల్ని పెంచి పెద్ద చేయడం అంటే మాటలు కాదు.. ఎన్నో కష్టాలకోర్చి సుసానే వాళ్లని పెద్ద చదువులు చదివించింది.. ఆ క్రమంలోనే ఆడపిల్ల చదువుకుండే ప్రాముఖ్యం ఆమెని ఆలోచింపజేేసింది.. ఇందుకోసమే తమిళనాడులోని ప్రత్యేకంగా
-
కశ్మీరులోయలో...చక్రం తిప్పింది!జమ్మూకశ్మీర్లాంటి కల్లోల ప్రాంతంలో అమ్మాయిలు నిర్భయంగా బయటకు రావడమే అరుదు. అలాంటిది ఒక అమ్మాయి బస్సు నడుపుతూ ప్రయాణీకులని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయడం అంటే గొప్పేకదా! అందుకే కేంద్రమంత్రులంతా
-
మేయర్ ఆర్య!ఆర్య తండ్రి రాజేంద్రన్ ఎలక్ట్రీషియన్. తల్లి శ్రీలత ఎల్ఐసీ ఏజెంట్. ఆరేళ్ల వయసులోనే కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యంలో నడిచే ‘బాలసంఘం’లో చేరింది ఆర్య. ఆసియాలోనే అత్యధికమంది బాలలు సభ్యులుగా ఉన్న సంస్థ ఇది. సుమారు పదిలక్షలమంది పిల్లలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. పిల్లలని స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆలోచించేలా చేయడమే ఈ సంస్థ లక్ష్యం. బాల సంఘం ఇచ్చిన శిక్షణ ఆర్యలో స్వతంత్రంగా ఆలోచించే గుణాన్ని పెంచింది.
-
ప్రేమతో.. పల్లవి అక్క!ఖమ్మంలోని ఆ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరూ ఆ రోజు.. రోజూకంటే ఉత్సాహంగా బడికి వచ్చారు. అందుకు కారణం ఉంది....
-
కళ్లు లేకున్నా.. కాళ్లు లేకున్నా.. కలత లేకుండా!ఇద్దరు పిల్లలున్న లక్ష్మి బధిరురాలు. తాను సంపాదిస్తేనే ఇల్లు గడిచేది. కానీ వైకల్యం ఉన్న ఆమెకి పని ఎవరు ఇస్తారు? మూర్తి... మూడడుగులు మరుగుజ్జు. దాంతో అతడికి ఎక్కడా పని దొరకలేదు. రంజిత్ మానసిక దివ్యాంగుడు.. కీర్తి చేతులతో ఏ వస్తువునూ సరిగ్గా పట్టుకోలేదు, నడవలేదు.
-
వర్షపు నీటిని దాచిఊరి రాతను మార్చి...కొన్నేళ్ల క్రితం... అక్కడ గొంతు తడుపుకోవాలన్నా, పంట పండాలన్నా... వాననీరే ఆధారం. కానీ దాన్ని ఒడిసిపట్టడం తెలియక ఆ ప్రాంతం కరవుతో విలవిల్లాడేది.
-
ఆ కన్నీళ్లకు సమాధానం కరీమాగుమ్మం ముందు కట్టెలపొయ్యిపై వంట చేస్తున్న జరీనాను మిలటరీ వాహనాలపై వచ్చిన కొందరు బలవంతంగా లాక్కుపోయారు.. తల్లిని వదల్లేని ఆమె కొడుకు చిన్నారి మురాద్బక్స్ కూడా అమ్మవెంట పడ్డాడు.. వాడినీ ఆ ట్రక్కులో వేసుకుని తీసుకెళ్లిపోయారు వాళ్లు. ఇది జరిగి ఎనిమిదేళ్లవుతుంది..
-
ఆ రుచులను నిజాం మెచ్చారు!ఖుజీ.. దమ్కీరాన్... కైరీకా దోప్యాజా.. మటన్ షికమ్పూర్... ఇవన్నీ వంద సంవత్సరాల క్రితం నిజాం ప్రభువుల భోజనాల
-
అప్పుడూ ఇప్పుడూ మారాణులే!భారతీయతని ప్రతిబింబిస్తోన్న ఈ చిత్రం అలనాటి సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతిరూపంలా ఉంది కదా... అంతేకాదు ఈ చిత్రం ఒక రాణి ముందుచూపు, త్యాగాలకు నిదర్శనం. ఏంటా త్యాగం... ఏమా ముందుచూపు అంటారా?... ఆమె రగిలించిన
-
ఊళ్లు ఉద్యానవనాలుగా...పల్లెలంటే పచ్చగా ఉంటాయి... ప్రశాంతంగా పలకరిస్తాయి! కానీ నేటి పల్లెలు అలానే ఉంటున్నాయా? ప్లాస్టిక్తో, పంటలకు వాడే రసాయనాలతో కళ తప్పుతున్నాయి. ఇదే సామాజిక విషయాలపై పల్లెవాసులకు
-
కోడళ్లు తెచ్చిన సిరి సంపదలు!కోడళ్ల రాకతో ఇంటికి లక్ష్మీకళ వస్తుందని నమ్ముతారు... కానీ ఈ కోడళ్లు చిరుధాన్యాలతో ఊళ్లకే సిరిసంపదలు తెచ్చిపెట్టారు. అంతరించిపోతున్న పల్లె సంపదలను భద్రపరిచి జీవవైవిధ్యానికి ప్రాణం పోస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 23 గ్రామాలకు చెందిన 700 మంది కోడళ్లు సాధించిన విజయాలు చాలా ఉన్నాయి...
-
క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం సాహసాల రెజీనా!ఓవైపు గడ్డకట్టించే చలి... ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఆ ఎత్తైన కొండలమీద నుంచి జారిపడి గాయాలపాలవ్వడం ఖాయం! అయినాసరే ఆ కఠినమైన హిమాలయ పర్వత శ్రేణుల్లోనే సాహసం చేసింది నటి రెజీనా కసాండ్రా. కారణం...
-
నేతన్నలు సంతసించేలా!మనలో చాలామందికి సంతకి వెళ్లి కూరగాయలు కొనుక్కోవడం తెలుసు...
మరి చేనేత వస్త్రాలను సంతలో ఎప్పుడైనా కొనుక్కున్నారా?
హైదరాబాద్లో ఏర్పాటు చేసే సంత లక్ష్యం ఎంతో ఉన్నతమైంది. నేతన్నల సంక్షేమం, చేనేత వస్త్రాలకు ఆదరణ కల్పించడం కోసం హైదరాబాద్కు చెందిన సరస్వతి కవుల అనే మహిళ చేసిన ఈ ఆలోచన ఇప్పుడు వందలాది మందికి వరమైంది.. దీనికోసం కార్పొరేట్ కొలువు, కోరుకున్న జీతం వదిలేసి క్షేత్రస్థాయిలో ఆమె చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకోవాల్సిందే....
-
మన సీత స్ఫూర్తిగా...చూస్తుంటే 2024 నాటికి జాబిల్లిపై అమ్మాయిలు అడుగుపెట్టడం ఖాయంఅనిపిస్తోంది. నాసా, బ్లూఆరిజన్, స్పేస్ఎక్స్ వంటి అంతరిక్ష సంస్థలు చందమామపై అమ్మాయిలని పంపించడానికి సర్వం సిద్ధం చేస్తున్నాయి.. ఈ సంవత్సరం అంతరిక్షంలో అమ్మాయిలు చేసిన అద్భుతాలు కూడా తక్కువేం కాదు...
-
...ఈ మార్పు వేల మందిలో!హేళనలు... అవమానాలు.. అంటరానితనం నిండిన తన జీవితాన్ని మార్చుకోవడానికి పెద్ద పోరాటమే చేసింది ఉషాచౌమర్. ‘మానవ వ్యర్థాలను తలపై మోసే’ కులవృత్తిని వదిలి కొత్తబాటలో నడిచేందుకు ఎందరో స్త్రీలకు ఓ చోదక శక్తిగా మారిన ఆమె జీవితం అడుగడుగునా ఆసక్తిదాయకమే..
-
నాగ్ స్టైల్... నాదే!ఇంజినీరింగ్ పూర్తిచేసి ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగం సంపాదించినా మనోజ్ఞ మనసు అక్కడ ఉండేది కాదు. తన లక్ష్యం ఫ్యాషన్ డిజైనర్ కావాలని. చివరకు ఉద్యోగం వదిలేసి ఆ రంగంలోకి వెళ్లి...స్టైలిస్ట్గా మారింది.
-
అమ్మ చిట్కాలు రూ. కోట్లు తెస్తున్నాయి!చందమామ లాంటి అందమైన ముఖం మీద... చిన్న మొటిమ వచ్చినా అమ్మాయిలు కంగారు పడిపోతుంటారు. రాత్రీ, పగలూ దాని గురించే ఆలోచిస్తుంటారు. రాజమహేంద్రవరానికి చెందిన అమృతకూ
-
ఆదుకొనే ఆటోలు!తలత్జహాన్... నీలిమాజాతవ్లు వాళ్ల ఆటోరిక్షాలు వేసుకుని బస్తీల్లో అడుగుపెట్టారంటే అక్కడున్న ఆడవాళ్లకు కొండంత ధైర్యం వస్తుంది. కారణం... ఇంట్లో తాము ఎదుర్కొంటున్న గృహహింస నుంచి విముక్తి
-
కూరగాయల తోటల్లో... శ్రీ మహాలక్ష్ములుఒక ఊళ్లో కూరగాయలు పండించడం మనకు తెలుసు. కానీ ఒక ఊరే కూరగాయల తోటగా మారితే... అది రామభద్రపురం. విజయనగరం జిల్లాలోని ఈ గ్రామానికి ఇంతటి ప్రత్యేకత తెచ్చిపెట్టింది అక్కడి మహిళలే. ఆ ఊళ్లోని దాదాపు ప్రతి గడపనుంచి కూరగాయలు పండించే మహిళలు కనిపిస్తారు. వీళ్లే గ్రామానికి
-
ఇంత దానం ఎవరిస్తారు?తన కోసం కాకుండా.. నలుగురి కోసం ఆలోచించాలంటే పెద్ద మనసు కావాలి. అలాంటి మనసు తనకుందని నిరూపించుకుంది మెకంజీ స్కాట్. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్
-
ఆ పరిశోధనలకు మేమే ఆయువుపట్టు!ఔషధాలు, వ్యాక్సిన్ల అభివృద్ధికి విస్తృతస్థాయి పరిశోధనలు జరగాలి. అందుకు వివిధ వ్యాధులకు సంబంధించిన ‘జీవ నమూనాలు’ కావాలి. భారత్లో వాటిని సేకరించే బయో బ్యాంకు ఒక్కటీ లేదని గుర్తించిన శాస్త్రవేత్త జుగ్నూ జైన్... అమెరికా వదిలి హైదరాబాద్లో మొదటి బయో బ్యాంక్ను ప్రారంభించారు. క్యాన్సర్ మొదలు కరోనా వరకూ ఎన్నో వ్యాధుల పరిశోధనలకు ఈమె ప్రారంభించిన ‘సేపియన్ బయోసైన్సెస్’ కీలకంగా నిలుస్తోంది.
-
కొడుకులాంటి కూతురి కథ!ఆ ఆటో డ్రైవర్ను చూస్తే అబ్బాయే అనుకుంటారు. మాట్లాడితేగానీ అర్థంకాదు... అతడు కాదు ఆమె అని. ఆమె ఆటో డ్రైవర్గా బతకడం వెనక, ఆహార్యం మార్చుకుని ఉండడం వెనక ఓ బాధ్యత ఉంది. అసాధారణ బతుకు పోరాటం ఉంది. ‘ఎందుకు బిడ్డా ఇక్కడ కష్టంగా ఉంది, నువ్వు అక్కడే ఉండకపోయావా’... ఇది ఓ తండ్రి కూతురితో అన్న మాటలు.
-
ఈ డాక్టరు ఫీజు రూ. 10ప్రైవేటు ఆసుపత్రి మెట్లు ఎక్కడానికే సామాన్యులు భయపడుతుంటారు. వందలూ, వేలు చెల్లించే స్తోమతలేక ఎంతో ఇబ్బందిపడుతుంటారు.
-
పులి... పది మీటర్ల దూరంలో!మనిషి నెత్తురు రుచి మరిగిన మృగాన్ని పట్టుకునే పనిలో ఉన్నారు ఓ ఇద్దరు మహిళా అధికారులు. అడుగడుగునా సవాళ్లు... వాటిని దాటుతూ లక్ష్యం వైపు వెళుతున్నారు వారు... కుమురం భీం జిల్లా...పెంచికల్పేట, దహెగాం ఫారెస్టు రేంజి ప్రాంతాలు...
-
ఆకాశమే హద్దుగా..!కాళ్లకు కనీసం చెప్పుల్లేకుండా చెన్నై విమానాశ్రయంలో అడుగుపెట్టాడు పదోతరగతి విద్యార్థి జయకుమార్. తనకున్న నాలుగు జతల బట్టల్నీ ఓ పెట్టెలో సర్దుకుని అమాయకంగా అదే విమానాశ్రయానికి చేరుకుంది 13 ఏళ్ల నిత్య. అంతరిక్ష కేంద్రం, రాకెట్లను ఫొటోల్లో మాత్రమే చూడగల వీరిద్దరూ
-
వారి లక్ష్యం... పది సెకన్లకో పంపు తయారీ!తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని కనయూరు... కిర్లోస్కర్ ఆల్ ఉమెన్ యూనిట్... లేతనీలం రంగు కుర్తాపై నేవీ బ్లూ కోటు ధరించిన వందలాది మంది మహిళలు ఓ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఏటా రూ.132 కోట్ల సంపదని సృష్టిస్తున్న వారంతా ఓ అద్భుతాన్ని
-
కలలుగని డాక్టర్గా.. పట్టుబట్టి కెప్టెన్గా...కొంతమంది అంతే నిరంతరం పోరాడుతూనే ఉంటారు. అనుకున్నది సాధించడం కోసం సమరం చేయడం వారి నైజం. కృష్ణవేణి కూడా ఆ కోవలోకే వస్తుంది. ఏమీలేని స్థితి నుంచి పదుగురి సాయంతో వైద్యురాలిగా మారింది. తన సేవలు దేశానికి వినియోగించాలని పట్టుపట్టి సైన్యంలో...
-
శభాష్... మీనాక్షమ్మా!ఇంటిని చక్కదిద్దే స్త్రీమూర్తి గ్రామాన్ని కూడా దిద్దడం మొదలు పెడితే... ఆ ఊరు అచ్చం ముఖరా(కె)లా ఉంటుంది. చేసే పనిలో పారదర్శకత, నిజాయతీతో ఓ మహిళా సర్పంచి పల్లెను అద్దంలా తీర్చిదిద్దిన కథ ఇది. ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల
-
ఇది చదువుల ఓటీటీ...ఓటీటీ... వినోదాన్ని పంచే వేదిక. కొవిడ్ నేపథ్యంలో వీటికి మరింత ఆదరణ పెరిగింది. అయితే ‘ఓటీటీలు వినోదానికేనా... చదువులకు ఉండకూడదా’ అనుకుంది ఆకాంక్ష చతుర్వేది. అనుకోవడమే కాదు, ‘ఎడ్యు ఆరా’ పేరుతో అలాంటి యాప్నీ తెచ్చింది.
-
అంజూ... అలా గెలిచింది!నీకు ఆట ముఖ్యమా... ప్రాణం ముఖ్యమా? అంటే ఆటే... అన్నది ఆమె సమాధానం.
‘వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్’ పోటీలకు సరిగ్గా 20 రోజుల ముందు..
‘నీకో కిడ్నీ లేదు... ఇక లాంగ్జంప్ గురించి మర్చిపోవచ్చు...’
అని డాక్టర్లు చెప్పిన రోజున అంజూ కూడా అందరిలాగానే కుంగిపోయింది.
కుమిలిపోయింది. ‘దేవుడా! ఎందుకింత శిక్ష వేశావ్’ అని బాధపడింది.
-
కథ వినండి మరి!చిన్నారులని మురిపెంగా ఒళ్లో కూర్చోబెట్టుకుని చిట్టి కథలని ఓపిగ్గా చెప్పేంత తీరిక ఈతరం తల్లుల్లో ఎంతమందికి ఉంది? సాంకేతికతను ఊతంగా చేసుకుని ఆ బాధ్యతని తానే స్వయంగా తీసుకున్నారు హైదరాబాద్కి చెందిన ప్రియ...
-
కన్నీళ్లు నింపిన నేలలోనే.. సిరులని పండిస్తోంది!భర్త.. మామ..మరిది..
సాగు మిగిల్చిన కష్టాల కారణంగా ఆరేళ్ల వ్యవధిలో ఇంట్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఒంటరి స్త్రీ అయితే ఆ పరిస్థితుల నుంచి పారిపోయేదే! జ్యోతి అలా చేయలేదు. కన్నీళ్లు నింపిన నేలలోనే సిరులని పండించింది. ఆదర్శరైతుగా నిలిచి... ఎంతోమంది ఒంటరి స్త్రీలల్లో స్ఫూర్తినీ, రైతుల్లో ధైర్యాన్నీ నింపుతోంది...
-
వంద రూపాయలకే రైడింగ్!రద్దీగా ఉండే బస్సుల్లో రోజూ ప్రయాణించలేక... అలాగని సొంతంగా ద్విచక్ర వాహనం కొనుక్కునే ఆర్థిక స్తోమతలేక ఎంతోమంది...
-
చీరను వేలం పెట్టి...చిన్నారులు కథల ద్వారా విజ్ఞానాన్ని పొందుతారు. పేద పిల్లలకూ ఆ అవకాశాన్ని అందించడానికి తనవంతు...
-
వైరస్లను పసిగట్టేలా... వ్యాధుల పనిపట్టేలా!వాతావరణ కాలుష్యం, బ్యాక్టీరియా, వైరస్లను మనం ధరించే దుస్తులే ముందుగా పసిగడితే... వాటిని నిరోధిస్తే..! ఇప్పుడు అలాంటి వస్త్రానికి రూపకల్పన చేసింది హైదరాబాద్కు చెందిన దీప్తి నత్తల. వ్యాధి నిరోధకశక్తి ఉండే వస్త్రాన్ని రూపొందించి శభాష్ అనిపించుకుంది.
-
నలభై ఏళ్లుగా ఆమే కళ్ల్లుగా!విజయనగరం జిల్లా... గరివిడి ఫేకర్ పరిశ్రమ సీఎండీ రామకృష్ణ సరాఫ్ సతీమణి ప్రమీలా సరాఫ్. దివ్యాంగులను చుట్టూ ఉన్న వారు చులకన చేసి మాట్లాడడం చూశారు.
-
అమ్మాయీ... స్వాగతం!ఆడపిల్ల పుట్టిందా... అయ్యో! అనడం విన్నాం. అబ్బాయి పుట్టాడని సంబరాలు చేసుకోవడమూ చూశాం. కానీ తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా హరిదాస్పూర్లో పరిస్థితి వేరుగా ఉంటుంది. ఆ గ్రామంలో
-
ఆ సూత్రంతో ఆమె వి.ఐ.పి.!తొంభైల నాటి మాట... వీఐపీ సంస్థకు మంచి పేరున్నా ఆధునిక హంగులు లేవనే ముద్ర కూడా పడింది. లగేజ్ ఉత్పత్తుల రంగంలో లోకల్, విదేశీ బ్రాండ్ల హవా ఎక్కువయ్యింది.
-
వేయి దండాలు... బిందమ్మా!మనిషిని శారీరకంగానే కాదు ఆర్థికంగా కూడా కుంగదీసే వ్యాధులు మూర్ఛ, పక్షవాతం..
ఇవి వస్తే రెక్కాడితేగానీ డొక్కాడని పేదల జీవితాల్లో కల్లోలమే!
-
అయినవారు పొమ్మన్నా... అందరి బంధువైంది!రద్దీగా ఉండే ఓ బస్టాండు..
సమీపంలో చిరిగిన దుస్తులతో స్పృహ లేని స్థితిలో ఓ వ్యక్తి...
ఓ రైల్వేస్టేషన్ సమీపంలో బురద మధ్య ఒళ్లంతా గాయాలతో కదల్లేని స్థితిలో ఒక వృద్ధుడు... మరో చోట మానసిక స్థితి సరిగ్గాలేని దివ్యాంగురాలు... ఆ పక్క నుంచి నడిచివెళ్లేవారే తప్ప ఏ ఒక్కరూ ఆ వైపు అడుగులేయలేదు. అయితే 24 ఏళ్ల మనీషా మాత్రం అక్కడికెళు తుంది. దిక్కులేకుండా పడి ఉన్న ఆ అనాథలను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటుంది. వారికి ఆహారాన్ని అందించి పునరావాసకేంద్రానికి తరలిస్తుంది....
-
పిల్లల కోసంపోటెత్తే శబరి దాటి..ఉద్ధృతంగా ప్రవహించే శబరీ నది అంటే గజ ఈతగాళ్లు కూడా గజగజలాడతారు. అలాంటి నదిలో నిత్యం ఒంటరి ...
-
సాగులో సౌందర్యంతళుకుబెళుకుల లోకాన్ని వదిలి వ్యవసాయక్షేత్రాల్లోకి ఎవరైనా వస్తారా? మిస్ఇండియా పోటీల్లోపాల్గొన్న ఆమె..పొలం బాట పట్టింది. వ్యవసాయంలో అనేక ఆవిష్కరణలకు తెరతీసి అత్యుత్తమ రైతుగా పేరు తెచ్చుకుంది...
-
ఏడు కోట్ల మంది మెచ్చిన డిజిటల్ టీచరమ్మ!ఆ టీచరమ్మ వయసు 21... కాలేజీ విద్యార్థుల దగ్గర ఆరిందాలా కనిపించేందుకు చీరకట్టుకుని వెళ్లి మరీ క్లాస్చెప్పింది.. ఏదో సరదాకి చెప్పిన ఆ క్లాస్ ఆమె జీవితాన్ని ఎంతగా మార్చేసిందంటే ఇండియాలోని టాప్-100 ధనిక కుటుంబాల్లో ఆమె కుటుంబాన్ని కూడా చేర్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడ్యుటెక్ కంపెనీకి డైరెక్టర్ని చేసింది.. ఆమె మరెవరో కాదు ‘బైజూస్ లెర్నింగ్ యాప్’కి కో-ఫౌండర్ అయిన దివ్యగోకుల్నాథ్...
విద్యార్థుల మనసుకు హత్తుకుపోయేలా పాఠాలు చెప్పే టీచరమ్మ ఆమె. మరోవైపు ఇరవైరెండువేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని విస్తరించి ఫోర్బ్స్, ఫార్చ్యూన్ వంటి
-
వారి ఆలోచనే నన్ను బతికించింది!ఎదుటివారికి మన గురించి చెప్పేటప్పుడు గతంలో చేదు జ్ఞాపకాలు ఉంటే వాటిని అలాగే మనసు పొరల్లో పాతరేసి తక్కిన విషయాల గురించి మాత్రమే చెబుతాం. కానీ అవని అలా చేయలేదు. తన కథని అలాగే చెప్పడానికి ఇష్టపడుతుంది..అంతేకాదు ఎంతోమంది బాలికలకు, యువతులకు ధైర్యం నూరిపోస్తుంది. తన జీవితాన్నే పాఠాలుగా మార్చి బోధిస్తోంది. సామాజిక సమస్యలను ఎదుర్కొనే సైనికులుగా మారుస్తోంది...
-
ఒంటరిగా వచ్చి...వెయ్యిమందికి దారి చూపి!ఓ నిర్ణయం... ఆడపిల్లకు ఎలాగైనా పెళ్లి చేసి పంపాలనుకున్న సగటు తల్లిదండ్రులది. డిగ్రీ చదువుతూ, భవిష్యత్తును పంచరంగుల్లో ఊహించుకుంటున్న ఆమెను ఇల్లాలిని చేసింది. మరో నిర్ణయం... ఈసారి ఆమెది. మనసుకు తగిలిన గాయాలను కృషితో, పట్టుదలతో మాన్పుకోవాలనుకుంది. ఆ సంకల్పం వందల మంది బధిరులకు బతుకునిచ్చింది.
-
అమ్మ తోడుగా అగ్రగామిగా!అగ్రదేశంలో ఉన్నా..నీరాటాండన్ జీవితం వడ్డించిన విస్తరి కాదు... అమ్మనాన్న మధ్య హాయిగా బాల్యం సాగిపోలేదు. ఆర్థికంగా సౌకర్యవంతమైన స్థితి లేదు. దేశంకాని దేశంలో... అడుగడుగునా అడ్డంకులు. అయినా కుంగిపోలేదామె. కష్టపడి తన భవిష్యత్తును నిర్మించుకున్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి ముఖ్య వ్యూహకర్తల్లో ఒకరుగా మారే అవకాశాన్ని పొందారు.
-
క్యాన్సర్ కబళిస్తుంటే బతికి సాధించాలి అనుకున్నా!మరణం...
భయంకరమైన నిజం.
ఓ వ్యక్తి తాలూకు శరీరాన్నే కాదు, ఆశలనూ సమాధి చేస్తుంది.
తన చుట్టూ నిర్మించుకున్న ప్రపంచాన్ని అనాథను చేస్తుంది.
ముంబయిలోని క్యాన్సర్ ఆసుపత్రి...
ఐసీయూలో ఉంది పదమూడేళ్ల రోమితా ఘోష్...శరీరంలో ఉన్న శక్తినంతా ఎవరో పిండేస్తున్నట్టు అనిపిస్తోందామెకు.
అటూ ఇటూ తిరుగుతున్న నర్సులు, డాక్టర్ల మాటలు, అమ్మనాన్న ఆందోళన లీలగా తెలుస్తున్నాయి.
అంతకు ముందు కొద్దిరోజుల ముందు...
-
ఆవుల కోసం లోన్ తీసుకుంది..!ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికో.. పిల్లల ఉన్నత చదువుల కోసమో లోన్ తీసుకుంటారు. కానీ గాయత్రి మాత్రం ఆవులను బతికించడం కోసం లోన్ తీసుకుంది..
-
ఆటో అక్క!రాజీఅక్క... ఆటోఅక్క ఈ పేరు చెబితే చెన్నై మహిళలకు ఓ భరోసా. ఆటో నడిపే రాజీని అక్కడి మహిళలు కేవలం ఆటోడ్రైవర్గా మాత్రమే చూడరు. అంతకుమించి ఓ ఆత్మీయురాలిగా భావిస్తారు. అందుకు కారణం... రాజీ చూపించే ...
-
...నగరాన్ని దిద్దుదామని!విజయవాడకు చెందిన కొల్లా జయశ్రీ వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. బోధనారంగంలో పాతికేళ్ల అనుభవం ఆమెది. ఐదంకెల జీతం.. సౌకర్యవంతమైన జీవితం ఉన్నా.. ఇంకా ఏదో చేయాలన్న తపన ఆమెని నిలవనీయలేదు. ముఖ్యంగా.. ఘోరమైన రోడ్డు ప్రమాదాలు ఆమెను కలచివేశాయి. బయటకు వెళ్లినవాళ్లు...
-
బస్తీలకు బంధువు!సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి కాస్త చేయూత ఇవ్వగలిగితే చాలు... వారు తమ జీవితాల్ని చక్కదిద్దుకోగలుగుతారనేది నా నమ్మకం. ఆ ఆలోచనే నన్ను సేవారంగం వైపు నడిపించింది. నేను హైదరాబాదీనే. ఇంజినీరింగ్ పూర్తయ్యాక హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్లో ఉద్యోగ జీవితం ప్రారంభించా. మంచి జీతం, సదుపాయాలు అందుకుంటున్నా...
-
ఆమె వేగం ముందు బీఎండబ్ల్యూ... ఉఫ్!చాలా చిన్నవయసులోనే ఫార్మూలావన్ కార్ల రేసులో అడుగుపెట్టింది మీరా. 20 ఏళ్లకే ఎన్నో విజయాలని తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ఫార్ములా-4 బీఎండబ్ల్యూ కార్లని అత్యంత
-
రాతమార్చిన లడ్డూ!మీకో లడ్డూ కనిపించింది.. ఏం చేస్తారు? కమ్మగా ఆరగించేస్తారు... అంతేకదా... కానీ ఆమె మాత్రం ఆలోచనలో పడిపోయింది. అది వందలాది మంది తలరాత మార్చింది.
-
అప్పుడు... అమెరికన్లా మారిపోవాలనుకున్నా!పసివయసులో ఎదుర్కొన్న వివక్ష ఎదిగేకొద్దీ ఆ అమ్మాయిలో పరిణతి తెచ్చిపెట్టింది. చదువుల్లో ప్రతిభ చూపుతూనే...మరొపక్క అలాంటి వివక్ష మరెవరూ ఎదుర్కోకూడదని నడుం కట్టింది. స్వచ్ఛంద సంస్థలతో కలిసి అడుగులు వేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది.ఆమె వేసిన అడుగులే ఈ రోజు ప్రతిష్ఠాత్మక ‘రోడ్స్’ అందించే ఉపకార వేతనాన్ని అందుకునేలా చేశాయి....
-
తల్లిపాల కోసం ఇల్లిల్లూ తిరిగా!ప్రసవం కష్టమైంది.. తన బిడ్డను కళ్లారా చూసుకోకుండానే కనుమూసిందా తల్లి. మరి ఆ పాప ఆకలి తీర్చేదెవరు? ఆ సమయంలో అమ్మపాలతో ఆ చిన్నారి కడుపు నింపిందామె. ఆ ఒక్క పాపకే కాదు అవసరంలో ఉన్న వందలాది చిన్నారులకు తల్లిపాలను అందిస్తూ ప్రాణం పోస్తోంది ఐశ్వర్య..
-
మాతృ భాష ఉర్దూ... మనసు భాష తెలుగు!తేనెలొలికే తెలుగు మాధుర్యాన్ని రుచి చూస్తే వదల్లేం అన్నది అక్షర సత్యం. అందుకు చక్కటి ఉదాహరణ సయ్యద్ ఆఫ్రిన్. ఆమెది నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడకు చెందిన సంప్రదాయ ముస్లిం కుటుంబం.
-
...వారిని ఎందుకు శభాష్ అన్నారు?మానసీజోషి... రిధిమాపాండే... బిల్కిస్బానో... ఇసైవాణి.. ఎవరు వీళ్లంతా అనుకుంటున్నారా? ఈ ఏడాది బీబీసీ ఎంపిక చేసిన ధీరోదాత్త మహిళల జాబితాలో ఉన్న మన భారతీయులు వీళ్లు. ‘ప్రపంచాన్ని
-
అందానికి కేరాఫ్ అడ్రస్!అందమె ఆనందం... అంతేనా అందం ఐశ్వర్యం కూడా... సౌందర్యాన్ని కోరుకునే మహిళల శిరోజాల నుంచి గోళ్ల దాకా చర్మం నుంచి కళ్ల దాకా... తీర్చిదిద్దిన వందన 13వందల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించింది.. వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది.
-
డ్రైవర్ సీట్లో... ఆశ!ఎనిమిదో తరగతిలోనే పల్సర్ని అవలీలగా నడిపేసిన చల్లా ఆశ.. ఇప్పుడు బస్సుని కూడా అంతే సునాయాసంగా నడిపేసి వార్తల్లోకి ఎక్కింది. త్వరలో ఆర్టీసీలో మొదటి మహిళా డ్రైవర్గా చేరే అవకాశాన్ని పొందింది.
-
వ్యాధికారక కణాలపై దేవి రణంకొత్తగూడెంలో స్కూల్కి వెళ్లే దారిలో కుష్టు, పోలియో వ్యాధిగ్రస్తుల్ని చూసి చలించిపోయిన ఓ అమ్మాయి... ఆ వ్యాధులకు కారణమేంటో తెలుసుకుని నివారించాలనీ, వారిలా ఇంకెవరూ బాధ పడకూడదనీ గట్టిగా నిర్ణయించుకుంది. పెద్దయ్యాకా తన లక్ష్యాన్ని మర్చిపోకుండా శాస్త్రవేత్త అయ్యింది. ఆ దిశగా ఎన్నో పరిశోధనలూ చేసింది...
-
500మంది కళ్లకు వెలుగుగా..తాను అనుభవించిన బాధను మరెవరూ పడకూడదు అనుకుంది. చిన్న వయసులోనే పెద్ద మనసుతో ఆలోచించి వృద్ధులకు చేయూతను అందిస్తోంది. వారి కళ్లతో పాటు జీవితాల్లోనూ వెలుగులు నింపుతోంది....
-
ఫైజర్ టీకా... ఆమె ‘ప్రేమ’కానుక!సైన్స్, ప్రేమ చెట్టపట్టాలేసుకుని కలిసి తిరిగితే ఎలా ఉంటుంది? డాక్టర్ ఓజ్లెమ్ టురేసి... డాక్టర్ ఉరుమ్ షాహిన్ల జంటలా ఉంటుంది. జర్మనీకి చెందిన ఈ డాక్టర్లు నిజానికి వలసపక్షులు. ఇస్తాంబుల్లో పుట్టిన ఓజ్లెమ్ తండ్రితో కలిసి జర్మనీకి వలస వచ్చింది. ఆయన డాక్టర్ కావడంతో... అతని దగ్గర ఎంతోమంది నన్స్ నిస్వార్థంగా వైద్య సేవలు అందించేవారు. వాళ్లను చూసిన ఓజ్లెమ్ తానుకూడా పెద్దయ్యాక నన్లా మారి రోగులకు సేవలు అందించాలని తపనపడింది. తండ్రిని చూసిన తర్వాత వైద్య వృత్తి కాకుండా మరోవృత్తిని తాను ఊహించుకోలేకపోయింది.
-
నిన్న కమల... నేడు మాల!అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయాలూ, అధికార యంత్రాంగంలో భారతీయ మహిళల హవా కొనసాగుతోంది. తాజాగా ఆ జాబితాలోకి చేరిపోయారు భారత....
-
ల్యాబ్లో శాస్త్రవేత్త... బస్తీలో చదువులమ్మ!మీ పిల్లలు ఏం చదువుతున్నారంటే... ఠక్కున చెప్పేస్తాం! కానీ ఆమెను అడిగితే మాత్రం... సమాధానం చెప్పడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే.. ఆమె అంతమంది పిల్లలను చదివిస్తోంది మరి... ఈ యువ శాస్త్రవేత్త వీధి బాలలను తన పిల్లలనుకుంది. వారి ఆలనా పాలనా మాత్రమే కాదు చదువు బాధ్యతనూ భుజానికెత్తుకుంది.
-
ఆవలి గట్టున... ఆమె కోసం!అవి మార్చి నెల చివరి రోజులు... లాక్డౌన్తో మహారాష్ట్రలోని నర్మదా నది ఒడ్డునున్న ఆ రెండు గ్రామాలకూ రవాణా నిలిచి పోయింది. ఆ గ్రామాల్లో ఎందరో గర్భిణీలూ, బాలింతలూ,
-
సూపర్ పోలీస్... సీమ!దిల్లీ ప్రజలే కాదు... పోలీసులు సైతం హెడ్ కానిస్టేబుల్ సీమా ధాకాని నువ్వు ‘సూపర్ కాప్’వి అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పొగడటమే కాదు...
-
అనాథ పిల్లలతో ఆటలు.. ప్రిన్స్ ఛార్సెస్తో మాటలు!‘వోగ్’ కవర్పేజీపై అందంగా ఒదిగిపోయినా..
ప్రిన్స్ ఛార్లెస్తో కలిసి భోజనం చేసినా..
అదంతా సేవలో భాగంగానే అంటుంది నటాషా పూనావాలా.
వ్యాక్సిన్ తయారీరంగంలో అగ్రగామి సంస్థ ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ బాధ్యతల్లో కీలకంగా వ్యవహరించడంతోపాటూ...
‘విల్లూ పూనావాలా ఫౌండేషన్’ వేదికగా సేవారంగంలో
తనదైన ముద్ర వేస్తోందీ బహుముఖ ప్రజ్ఞాశాలి. ...
-
ఆ సాహసం చేసింది ఐష్ కాదు... నేనే!అప్పటికే అంత ఎత్తైన కొండలమీద నుంచి కింద ఉన్న నీటి ప్రవాహంలోకి 13 సార్లు దూకింది సనోబార్. మరొకరైతే అంతెత్తు నుంచి కిందకు చూడ్డానికే భయపడతారు. ఆమెకి మాత్రం ఇదో సాధారణ విషయం. ఎందుకంటే ఆమె వృత్తే సాహసాలు చేయడం కాబట్టి. స్టంట్ ఉమెన్ సనోబార్ ‘విలన్’ సినిమాలో ఐశ్వర్యారాయ్ కోసం చేసిన సాహసం ఇది....
-
అమ్మకు అన్నీ చెబుతుంది!అమ్మ కడుపులో పడ్డ నలుసుకి అడుగడుగునా గండాలే! నగరాల్లో, పట్టణాల్లో ఉన్న తల్లులకు ఈ గండాలు దాటడం కాస్తయినా తేలికవుతుందేమోకానీ... పల్లెలూ, గిరిజనప్రాంతాల్లో ఉండేవారి పరిస్థితి ఏంటి? అలాంటి వారిని కూడా ఈ తొమ్మిది నెలల ప్రయాణాన్ని సునాయాసంగా దాటించాలన్న ఓ మహిళ ప్రయత్నానికి ప్రతిరూపమే ‘క్రియ’.
-
మేమున్నాం...మీరు ఒంటరి కాదు!విడాకులూ, అకాల మరణం... కారణంఏదైనా భర్త దూరమైన ఒంటరి మహిళల్ని సమాజమూ ఎడం పెడుతుంది. మరోవైపు పిల్లల పెంపకం, ఆర్థిక అవసరాలు... వీటన్నింటినీ ఒక్కరే చూసుకోవాల్సిన పరిస్థితి. ఊహించని ఈ పరిణామాలతో బతుకు బండి గాడి తప్పిందని ఆందోళన చెందుతారు చాలామంది
-
కాటుక కనుల ‘దీ’‘కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి...’ ఇప్పుడు అందరూ హమ్ చేస్తున్న ఈ పాటని పాడింది 22 ఏళ్ల ‘దీ’....
-
కళ్లులేని ఆడపడుచా.. కాపురం కష్టమన్నారు!కంటిచూపులేని నాగలక్ష్మి కేవలం స్పర్శతోనే వంట చేస్తుంది. చేయడమే కాదు... యూట్యూబ్ సాయంతో పదిమందితోనూ పంచుకుంటోంది కూడా.. తన వదినతో కలిసి నాగలక్ష్మి నడుపుతున్న
-
యువరాణి మెచ్చింది... మా సైట్ క్రాష్ అయ్యింది!ముంబయిలో పుట్టి పెరిగిన అనితా డోంగ్రే... అదే నగరం నుంచి కార్పొరేట్, వ్యాపార, సినీ రంగాల్లో రాణిస్తున్న మహిళల గురించి విన్నప్పుడల్లా తానూ వాళ్లలా ఎందుకు కాకూడదనుకునేది. కానీ, అంతలోనే ఆమెకు తన కుటుంబం గుర్తొచ్చేది. సింధీ మహిళలు బయటకు వెళ్లి పనిచేసే సంప్రదాయం లేదు. కానీ అనిత ఆకాంక్ష ముందు ఆ ఆంక్షలు నిలువలేకపోయాయి.
-
అమ్మాయిలూ.... ఐఎఫ్ఎస్... మీరూ చెప్పొచ్చు ఎస్!దట్టమైన అడవుల్లో తిరగాలి... శారీరక శ్రమ ఎక్కువ! ఇంకో ప్రయత్నం చేస్తే ఐపీఎస్ కొట్టేస్తావ్ అంటూ చాలా మంది సలహాలు ఇచ్చారు. అయినా తనకిష్టమైన ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) శిక్షణని ఎన్నో సవాళ్ల మధ్య పూర్తిచేసుకుంది మహారాష్ట్ర క్యాడర్కి చెందిన శ్వేతా బొడ్ఢు శిక్షణలో తాను చేసిన సాహసాలని ట్విటర్లో పోస్టుచేయడంతో అవి వైరల్గా మారి ఎంతోమంది అమ్మాయిల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి. ఈ సందర్భంగా ఆమెతో ‘వసుంధర‘ మాట్లాడింది..
-
ఆ మాట కోసం పదేళ్లు ఎదురుచూశా!పేగు పంచుకు పుట్టిన బిడ్డ ‘అమ్మా’ అని తొలిసారి పలికినపుడు తల్లి మనసు ఎంతో మురిసిపోతుంది. బాబు పెదాల వెంట ఆ మాట వచ్చినపుడు ఆ తల్లి మిగతా తల్లులతో పోలిస్తే పదిరెట్లు ఎక్కువ సంబరపడిపోయింది. ఎందుకంటే ఆ మాట పలికించడానికి దాదాపు పదేళ్లు శ్రమించిందామె.
-
శ్యామల కూతురు... అలా పిలిస్తేనే ఇష్టం!ఇడ్లీ సాంబార్, కొమ్ముసెనగల కూర... ఆమెకిష్టమైన వంటకాలు పనైతే కొబ్బరికాయ కొట్టడం ఆమెలోని ఆధ్యాత్మిక కోణం... ‘నాయకత్వం ఒకరిస్తే తీసుకునేది కాదు.. దానికి అనుమతులు అవసరం లేదు’.. ఇది ఆమె నైజం. ఇవన్నీ ఎవరి గురించి అనుకుంటున్నారా? అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా విజయపతాకాన్ని ఎగరేసిన కమలాదేవిహ్యారిస్ గురించే....
-
సినిమాలు వదిలేసి సేద్యం చేద్దామనుకున్నా!పెళ్లై... పిల్లలు పుట్టిన తరువాత కెరీర్లో నిలదొక్కుకోవడం కష్టమేమో అనుకుంటారు చాలామంది. అది నిజం కాదని నిరూపించారు సుధా కొంగర... మొదటి సినిమా నిరాశనే మిగిల్చినా.. గెలుపు కోసం ఆరేళ్లు ఎదురుచూసి
-
250 డాలర్లతో అమెరికాలో అడుగు పెట్టా!ఉచితాల ఊసులేదు, ప్యాకేజీల ప్రకటనలూ లేవు... ‘పిల్లలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యసేవలు అందేలా చూస్తా... భవిష్యత్తు తరాల కోసం పర్యావరణాన్ని, సహజ వనరుల్నీ కాపాడతా...’ అంటూ నిజాయతీగా
-
గనిలో... ఆమెదే మొదటి అడుగు!సవాళ్లకి ఎదురెళ్లే వాళ్లు కొందరుంటారు.. వాళ్లు మాత్రమే చరిత్రని తిరగరాస్తారు.. రాసకట్ల సంధ్య ఇటువంటి అమ్మాయే. అందరూ ఎంచుకునే ఉద్యోగాలని..
-
తినలేని మిఠాయిలు కాల్చలేని టపాసులు!దీపావళి అంటే టపాకాయలు.. స్వీట్లే గుర్తుకొస్తాయి కదా! శ్వేతభట్టాడ్ కూడా టపాకాయలు, స్వీట్లు తయారుచేసి దేశమంతా అందిస్తోంది. కాకపోతే ఆమె చేసే మిఠాయిలని తినలేం... టపాకాయలని కాల్చలేం. పెరుగుతున్న పర్యావరణ సమస్యలని దృష్టిలో పెట్టుకుని శ్వేత చేసిన ఆ టపాకాయల గురించి మీకూ తెలుసుకోవాలని ఉందా...
-
ఆమె ఒక్కరే... ఆ నలుగురూ!కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో తెలీదు కానీ అవి మన జీవితాల్ని మలుపు తిప్పుతాయి. నా జీవితంలోనూ అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓసారి బైక్పై వెళ్తున్నా. పెద్ద శబ్దం. చూస్తే.. ఎదురుగా యాక్సిడెంట్. రక్తమోడుతున్న గాయాల మధ్య కొన ఊపిరితో ఓ కుర్రాడు. చుట్టూ గుమిగూడిన వాళ్లలో ఆత్రుత, కుతూహలం తప్పించి అతన్ని ఆస్పత్రిలో చేరుద్దామంటే ఒక్కరూ ముందుకు రాలేదు. చివరికి ఆ పని నేనే చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత తెలిసింది. అతనో అనాథ అని.
-
రైతు కష్టం చూడలేక...ఆలోచనలకు తగిన ప్రోత్సాహం దొరికితే... అద్భుత ఆవిష్కరణలెన్నో బయటకు వస్తాయి. రైతు సమస్యలకు ఓ వినూత్న పరిష్కారాన్ని కనిపెట్టిన
-
వీధివీధీ తిరిగి... మ్యాపులు తయారుచేశాం!పదిహేనేళ్ల క్రితం మాట. అప్పటికింకా గూగుల్ మ్యాప్లు పరిచయం కూడా లేనిరోజులు. రష్మి మాత్రం భవిష్యత్తులో డిజిటల్ మ్యాప్ల అవసరాన్ని ముందుగానే పసిగట్టారు. ప్రయాణాన్ని సులభతరం చేసి, సమయాన్ని ఆదాచేసే డిజిటల్ మ్యాపుల అవసరం రవాణా, ఆటోమొబైల్ రంగాల్ల్లో ఎక్కువగా ఉంటుందని గ్రహించారు. ఆయా రంగాలకు డిజిటల్ మ్యాప్లను అందివ్వడం కోసం పోర్టబుల్ జీపీఎస్ ట్రాకర్ పరికరాల తయారీని మొదలుపెట్టారు....
-
పల్లె బాలికల కోసం... పట్నం మిత్రులు!వాళ్లంతా తమ చిట్టిచిట్టి చేతులతో కేకులు చేశారు, బొమ్మలు గీశారు. అంతేకాదు, మారథాన్లలో పాల్గొని పరుగులూ తీశారు. ఇవన్నీ చేసి కొంత డబ్బు పోగేశారు. అయితే, ఆ డబ్బు వాళ్లకోసం కాదు! పల్లెల్లో సదుపాయాల్లేక ఇబ్బంది పడుతున్న తమలాంటి బాలికలకోసం. చంద్రిక కనుమూరి ప్రారంభించిన ‘బాలమిత్ర’ సంస్థ ఇందుకు వేదికగా నిలుస్తోంది.
-
వైకల్యాన్నీ 'స్మాష్' చేసింది!
జీవితం ఆగిపోయింది అనుకున్న చోట నుంచే కొత్త మలుపు తిరిగితే ఎలా ఉంటుంది?మృత్యువు అంచులవరకూ వెళ్లిన మానసి జోషి జీవితంలోనూ అలాంటి ఘటనే జరిగింది. రెండు నెలలపాటు హాస్పిటల్ బెడ్కే పరిమితమైనా ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్గా ఎదిగింది. తాజాగా టైమ్ మ్యాగజైన్ ముఖచిత్రంగా మారిన ఆమె గెలుపు కథ ఇది...
-
రూపాయి తీసుకోకుండా శిక్షణ ఇస్తాం!ఆత్మవిశ్వాసం స్త్రీలకు ఆభరణం... అది తోడవ్వాలంటే వారికి ఆర్థిక సాధికారత ఎంతో అవసరం. ఆ విషయాన్ని మాటల్లో చెప్పడంకంటే... చేతల్లో చూపించాలనుకున్నారు హైదరాబాద్కు చెందిన ధేరం ఉష.
-
తేట తెలుగు అందం!విదేశాల్లో పుట్టి పెరిగినా తెలుగులో గలగలా మాట్లాడేస్తుంది. తెలుగు సాహిత్యాన్ని ఇష్టంగా చదివేస్తుంది. భారతీయ నృత్యరీతుల్లో మేటిగా ప్రదర్శనలు ఇస్తుంది. ఇవన్నీ అందాల పోటీల్లో ఆమెకు అర్హతను
-
మీరు కోరిన భోజనం మేం వండి పంపిస్తాం!మధ్యాహ్నం పన్నెండు అయ్యిందో లేదో వేడివేడి పదార్థాలతో క్యారేజీ ఇంటికి వచ్చేసింది. బామ్మగారికి ఉప్పు తగ్గించిన వంటలు, తాతగారి షుగర్ని నియంత్రించే భోజనం...కొవిడ్ బారిన పడినవారికి వ్యాధినిరోధశక్తిని పెంచే ఆహారం... ఇలా ఎవరి అవసరాలకు తగ్గట్లు వాళ్లకి ‘లవ్ ఫర్ ఫుడ్’ అందిస్తోన్న ప్రత్యేకమైన మెనూ ఇది.
-
ఆమె కాళ్లు కుంచె పట్టాయి!పుట్టుకతోనే చేతుల్లేకుండా ఉన్న స్వప్నని చూసి... ‘ఈ పిల్లని ఎవరికైనా ఇచ్చి బరువు దించుకోండి’, ‘ఏదైనా ఆశ్రమంలో వదిలేస్తే మంచిది’... ఇలా తలో సలహా ఇచ్చారు. ఆ పిల్లని ఎలా పెంచాలో తల్లిదండ్రులకూ పాలుపోలేదు.
-
మనసెరిగిన రాకుమారి!ఫ్యాషన్ రాజధాని ప్యారిస్కేకాదు... లండన్, ఆస్ట్రేలియాలకు సైతం పీడీకేఎఫ్ తమ ఫ్యాషన్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. పీడీకేఎఫ్ అంటే ‘ప్రిన్స్ దియాకుమారి ఫౌండేషన్’ అని అర్థం. పేద మహిళల ఆర్థికసాధికారతే లక్ష్యంగా సాగుతున్న ఈ సంస్థ జైపుర్లోని సిటీప్యాలెస్లో ఉన్న బాదల్మహల్లో నడుస్తోంది. దీన్ని ప్రారంభించిన దియాకుమారి మరెవరోకాదు...
-
ఔషధ మొక్కలపై వైద్యులకే పాఠాలు చెబుతోంది!అడవిలో అడుగుపెడితే.. ఏ మొక్క గొప్పతనం ఏంటో పొల్లుపోకుండా చెప్పేంత నేర్పరి! వంశపారంపర్యంగా అందిన ఔషధమొక్కల రహస్యాలను, ప్రకృతి వైద్యవిద్యను తోటిమహిళలకు నేర్పిస్తూ దేశవ్యాప్తంగా వేలాది మహిళలను ఉపాధి బాటపట్టిస్తోంది. అరోవిలే సంస్థలో హెర్బలిస్ట్గా పనిచేస్తూ వేలాదిమందికి ఔషధమొక్కలపై అవగాహన కలిగిస్తోంది పార్వతీ నాగరాజ్...
-
యువ శ్రీమంతుల్లో ఒకే ఒక్క మహిళ...ఆమె ముందు రెండు దారులున్నాయి... ఒకటి.. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన సంస్థ పగ్గాలు చేపట్టి అప్పటికే ఉన్న పరుగుపందెంలో ఏదో ఒక స్థానాన్ని పదిలపరుచుకోవడం. రెండోది.. వ్యాపారంలో తనే కొత్తగా ఓ బాటని వేయడం. దేవితా షరాఫ్ ఆ రెండోదారినే ఎంచుకుంది. 24 ఏళ్ల వయసులో ఆమె తీసుకున్న నిర్ణయం
-
నా బంగారు పతకాలని నాన్న చూసుంటే...క్యాన్సర్ నయమయ్యింది... కానీ కంటిచూపు కోల్పోయింది. కాసింత కుదురుకునేలోపు... మరో కష్టం వెంటాడింది. ఇన్ని సమస్యల మధ్య చదువే తోడుగా సాగింది బెంగళూరుకు చెందిన కావ్య.
-
నాలాల చుట్టూ ఏడాది తిరిగా!‘ఈ నగరానికి ఏమైంది..?’ ప్రస్తుతం మనముందున్న ప్రశ్న. ఇప్పుడు కాదు... ఆరేళ్ల కిందటే వరదలు వస్తే ‘భాగ్యనగరానికి ఏమవుతుంది’ అని ఆలోచించారామె. అప్పట్నుంచీ పర్యావరణ మార్పుల కారణంగా నగరాలని ముంచెత్తనున్న అధిక వర్షాలు, వరద నిర్వహణవంటి అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు స్వాతి వేముల. ఏడాది క్రితమే ఈ వరద విపత్తుని అంచనా వేసిన స్వాతి... భవిష్యత్తులో జడివానల ప్రభావం నుంచి నగరాన్ని కాపాడుకునేందుకు సూచనలూ చేస్తున్నారు.
-
ఆ బియ్యం పండిస్తే.. పెట్టుబడి ఇస్తామంటున్నారు!కాలాబట్టి, నవారా, రత్నసాలి, కులాకార్... ‘ఇవన్నీ ఏంటి?’ అనుకుంటున్నారా... దేశీ వరి వంగడాలు. మీకే కాదు మన రైతులకీ వీటి గురించి పెద్దగా తెలీదు. హరిత విప్లవం పేరుతో హైబ్రిడ్ రకాల్ని సాగుచేస్తూ... ఔషధ గుణాలుండే ఈ వంగడాలని ఎప్పుడో మర్చిపోయారు మనవాళ్లు. తమ కుటుంబంలో ఓ క్యాన్సర్ మరణం జక్కుల రేణుకని వీటి గురించి పరిశోధించేలా చేసింది. ఆమె ప్రయత్నం అక్కడితో ఆగిపోలేదు...వాటి సాగు దిశగా వెళ్లి ‘దేశీ వంగడాల విప్లవం’గా మారుతోంది.
-
‘సకినాల సావిత్రమ్మ’ అంటారంతా!సకినాలు చేసినా... సర్వపిండి వండినా వాటిల్లో ఉప్పూ, కారంతో పాటూ కాస్తంత ఆప్యాయతను కూడా కలుపుతారేమో ఆమె. అందుకే ఆ పిండివంటలని తిన్నవాళ్లంతా ఆమెని ‘సకినాల సావిత్రమ్మ’ అంటారు ఇష్టంగా! ఆమె దగ్గర పనిచేసేవాళ్లైతే ‘పెద్దమ్మ’ అని ఆప్యాయంగా పిలుస్తారు... హైదరాబాద్కు చెందిన డెబ్భై ఆరేళ్ల వంగపల్లి సావిత్రమ్మ చేసే పిండి వంటకాలకు సామాన్యుల నుంచి వీఐపీల వరకూ ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే...
-
ఊరి కోసం...నాసా ఆహ్వానాన్ని వద్దనుకుంది!పైసా ఖర్చు లేకుండా అమెరికా వెళ్లే అవకాశం వస్తే ఎవరైనా ఎగిరిగంతేస్తారు కదా! కానీ 17 ఏళ్ల జయలక్ష్మి మాత్రం త....
-
పల్లె ఉత్పత్తులుప్రపంచానికి...అమెరికాలో చదువుకున్న సాహితీ దివికి లక్షల జీతమొచ్చే ఉద్యోగాన్ని సాధించడం కష్టమేం కాదు. కానీ ఆమె లక్ష్యం అది కాదు. అందుకే నగరజీవితాన్నీ కాదనుకుని భర్తతో కలిసి పల్లెబాట పట్టింది. గ్రామీణ ఉత్పత్తులపై ప్రపంచం దృష్టి పడేటట్టు చేస్తోంది.
-
చదువుల నాడి పట్టేశారు...ర్యాంకులు కొట్టేశారు!ఐఏఎస్ అవ్వాలనుకున్నా, తర్వాత మనసు మార్చుకుని వైద్యసేవలందించాలనుకుంది... ఆకాంక్ష సింగ్. రోగులకు ప్రాణం పోసి... వాళ్లకళ్లలో వెలుగులు చూడటానికి మించిన సంతృప్తి మరొకటి లేదు కనుకనే వైద్యవృత్తిలోకి రావాలనుకుంది... స్నికిత. అమ్మానాన్నల స్ఫూర్తితో వైద్యవృత్తిలో అడుగుపెట్టాలనుకుంది చైతన్య సింధు... నీట్ ఫలితాల్లో టాప్-10 ర్యాంకుల్లో నిలిచి తమ కలలని సాకారం చేసుకోవాలనుకుంటున్నారు వీరంతా...
-
గింత ఫేమస్ అయితననుకోలేదుగంగవ్వ.. ఇప్పుడీ పేరు మారుమోగుతోంది. మనింట్లో అవ్వ లెక్కనో.. లేదా బాగా తెలిసిన మనిషిలెక్కనో అందరి మనసుల్ని చూరగొంటోంది. మాటల్లో చెప్పలేని అభిమానాన్ని అందుకుంటోంది. ఆరు పదుల వయసులోనూ తన నటనతో ఆకట్టుకుంటోంది. మారుమూల పల్లె నుంచి జాతీయస్థాయి వరకు యూట్యూబ్ స్టార్గా గుర్తింపు పొందింది. ఇటీవలే బిగ్బాస్ షో నుంచి బయటకొచ్చిన గంగవ్వ అంతరంగం ఆమె మాటల్లోనే.....
-
హింస భరించొద్దు... మాకు చెప్పండి! కట్టుకున్నవాడు, కన్నతండ్రి మాత్రమే కాదు ఆఖరికి పేగు తెంచుకుని పుట్టిన కొడుకుల చేతిలో కూడా హింసకు గురవుతోన్న మహిళలు ఎందరో! అలాంటి వాళ్లందరికీ చేయూతనిస్తోంది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న ‘మైఛాయిసెస్ ఫౌండేషన్’. పేదరికం, నిరక్షరాస్యత, పురుషాధిక్య
-
20వేల మంది ఒక్కటై... నదిని బతికించుకున్నారు!చిత్ర... ఆనంది... గీత... హంసవేణి.. కుముదవల్లి... వీళ్ల ముందు రెండే దారులుండేవి.
ఒకటి.. కన్నబిడ్డలను ప్రతిరోజూ ఆకలితో మాడ్చడం రెండు.. ఊరు వదిలి వలస బాటపట్టడం.
ఆమాటకొస్తే వేలూరు జిల్లాలోని వేలాది మంది మహిళల పరిస్థితి ఒకప్పుడు ఇదే.
-
బాలికలే... అధికారులు!అనంతపురం జిల్లా అధికార యంత్రాంగం... కలెక్టరు ఎం.శ్రావణి, జాయింట్ కలెక్టర్ సహస్ర, డీఆర్ఓ సమీరా, మున్సిపల్ కమిషనర్ కె.చిన్మయి... ‘ఏంటీ అక్కడ అందరూ మహిళా అధికారులే ఉన్నారు’ అనుకుంటున్నారా! అవునండీ, ఆ జిల్లా మొత్తం మహిళా అధికారులే.
-
తనలా ఎవరూ కాకూడదని...ఆకలితో ఏడ్చే తన చెల్లెళ్లను గుర్తుకు తెచ్చుకుంటూ... వేరే దారిలేక తానో ఆటబొమ్మగా మారింది. అదృష్టవశాత్తూ ఆ నరకం నుంచి బయటపడ్డాక తనలాంటి కష్టం మరే ఆడపిల్లకూ రాకూడదనుకుంది. వారి చీకటి జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రాణాలకూ తెగించి పోరాడుతోంది భీమవ్వ ఛాల్వాడీ.
-
పేదింటి నుంచి ఐఐటీకి...వెన్నెల తల్లి ఓ స్కూల్కి వాచ్మెన్గా పనిచేస్తూ ఆమెని చదివించింది. హరిత తండ్రి పారిశుద్ధ్య కార్మికుడు. పావని తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలే! ఎన్నో కష్టాలమధ్య ఉండి కూడా వీళ్లెవ్వరూ ఆడపిల్లల్ని భారంగా చూడలేదు. వారి శక్తిసామర్థ్యాలని నమ్మారు. రెక్కల కష్టాన్నే పెట్టుబడిపెట్టి చదివించారు. ప్రతిఫలమే... వెన్నెల, హరిత, పావనిలు జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకులు సాధించి ఐఐటీలో ప్రవేశానికి అర్హత పొందారు. అందరి చేతా శెభాష్ అనిపించుకుంటున్నారు...
-
బుజ్జాయిల మేలుకోరి..కెరీర్ గ్రాఫ్ పైపైకి దూసుకుపోతున్న సమయంలో పెళ్లి, పిల్లలు వంటి బాధ్యతలతో ఉద్యోగానికి బ్రేక్పడింది. విరామం తీసుకోవాల్సి వచ్చింది. దాంతో కెరీర్ ముగిసిపోయిందని అనుకోలేదు వాళ్లు. తమకు ఎదురైన పరిస్థితుల నుంచి సామాజిక ప్రయోజనం కలిగించే వ్యాపార సంస్థలకు జీవం పోశారు. పసిపిల్లలకు హానిచేయని వ్యక్తిగత ఉత్పత్తులని అందిస్తూ శీతల్కాబ్రా వ్యాపారిగా నిలబడితే.. పర్యావరణానికి హానిచేయని సేంద్రియ న్యాప్కిన్లని తయారుచేస్తున్నారు అరుణ.
-
ఎవరీ ‘స్లమ్ చాందినీ’డోలు చప్పుడు.. చుట్టూ చప్పట్లు.. ఇవేవీ పట్టించుకోకుండా తీగపై అడుగులు వేస్తోందో అమ్మాయి! ఆకలిని జయించడానికి అయిదేళ్ల వయసులోనే ఆ సాహసానికి పూనుకుందా చిన్నారి. అప్పుడు తన కోసం.. కుటుంబం కోసం.. కష్టపడింది. తనలా ఎవరూ బాధపడకూడదని పోరాటం మొదలుపెట్టింది. ఇప్పుడో వ్యవస్థగా ఎదిగింది నిరుపేద చిన్నారుల జీవితాల్లో వెన్నెల కురిపిస్తోన్న చాందినీని వసుంధర పలకరించింది..
-
బధిరులకు బంధువై...పత్రికలు.. టీవీలు.. రింగ్టోన్లు.. సామాజిక మాధ్యమాలు... కరోనా సమాచారం అందించే మార్గాలెన్నో... మరి మాటలు రాని, చెవులు వినపడని వారి పరిస్థితేంటి?....
-
ప్రయోగాల రంగుల పంట!నాలుగున్నర ఎకరాల భూమి...అందులో ముప్పై రకాల పండ్ల చెట్లు...పదిహేడు వెరైటీల మామిళ్లు...అయిదు రకాల బెండకాయలు..ముత్యాల మెరుపుల మొక్కజొన్నలు...టమాటలు, క్యాప్సికం, బొప్పాయి, ఆకుకూరలు, జొన్నలు, కొర్రలు, కందులు, మినుములు...ఈ కొద్ది నేలలోనే విరగకాస్తున్న పంటలెన్నో...ఇవన్నీ ఆధునిక రైతు, హైదరాబాదీ రేణురావు పరిశోధనల కష్టానికి కాసిన ఫలాలు.
-
డ్రైవర్ పెద్దమ్మఒకటి.. రెండు.. మూడు..మహా అయితే నాలుగు! ఒక వ్యక్తి నడపగలిగే వాహనాల సంఖ్యది. ఒక మహిళ అవలీలగా 20 రకాల భారీ వాహనాలు నడిపించగలదు. అదీ 69 ఏళ్ల వయసులో! ఆ బామ్మ సత్తాకు మనం చేతులెత్తి మొక్కాల్సిందే.
-
ఆమె సేవాగుణం కిడ్నీ ఇచ్చేంతసాయం చేయడం ఆమె బలం.. బలహీనత.. పిచ్చి! పైసా ప్రయోజనం ఆశించకుండా పరుల కోసమే జీవిస్తోంది. పదిమంది బాగు పడతారని ఉన్న ఒక్క ఇల్లూ అమ్మేసింది...ఓ వ్యక్తి ప్రాణం నిలబెట్టడానికి తన కిడ్నీనే దానం చేసింది...అయినవాళ్లను ఆదుకోవడానికే తటపటాయిస్తున్న ఈ రోజుల్లో తన సర్వస్వం ధారపోస్తున్న ఆ మహాతల్లి ఉమా ప్రేమన్...ఇరవై ఏళ్లుగా నిరుపేదలకు వెలుగు దివ్వెలా అండగా నిలుస్తున్న ఆమెను వసుంధర పలకరించింది.
-
మల్లీశ్వరి అంటే పతకాలే కాదు..బయోపిక్ వార్త అధికారికంగా బయటకు వచ్చాక.. నేను 33 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాను. ఎక్కడ సిక్కోలు.. ఎక్కడ సిడ్నీ! ఎన్నో సంవత్సరాల కఠిన శ్రమ. సడలని పట్టుదల.. అవన్నీ కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఉత్సాహంగా నేను బరువులు ఎత్తినప్పుడు ‘ఆడపిల్లకు ఇవేం పాడు పనులు’ అన్నవాళ్లున్నారు....
-
కోవాతో ఉపాధి కోటలుఅవకాశంలో సగమిస్తే చాలు.. మహిళలు ఆకాశమంత సాధిస్తారు అనడానికి ఉదాహరణ వీళ్లు.అక్షరం రాకున్నా.. ఆర్థిక స్వావలంబనలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. పశుపోషణకు ప్రత్యేకంగా నిర్మించిన వసతి గృహం బాగోగులు చూసుకుంటూనే.. కుటుంబ పోషణలో సింహభాగం అవుతున్నారు. పొలిమేర దాటని తమ పల్లె పేరును.. స్వచ్ఛమైన కోవాతో ఎల్లలు దాటించారు. కర్నూలు జిల్లా కల్లూర్ మండలం తడకనపల్లె గ్రామ మహిళల విజయగాథ చదివేయండిక..
-
అందరి కష్టం అమ్మ రుచిఆమె పేరు ప్రియాబాబు. తన కాళ్లపై తాను నిలబడాలనుకుంది. అందుకు తనకు వచ్చిన ఒకే ఒక్క కళ వంట చేయడం. దాన్నే పెట్టుబడిగా పెట్టి ఉపాధిని ఎంచుకోవాలనుకుంది.
-
అగ్నిమాపక పుత్రిక..!పాతికేళ్ల అమ్మాయి లైఫ్స్టైల్ ఎలా ఉంటుంది?సినిమాలు.. చాటింగ్లు.. స్నేహితులు.. అలంకరణపై శ్రద్ధ... హైదరాబాదీ సాత్వికగుప్తా అలాకాదు...నిత్యం నిప్పుతో చెడుగుడు ఆడుకుంటుంది...ఎగిసిపడే అగ్నికీలల్ని ఎలా ఆర్పేయాలో శిక్షణనిస్తుంది... తను ఆసియాలోనే లెవెల్-7 అర్హత అందుకున్న తొలి నిపుణురాలు... ఉత్తమ సేవలకు ప్రభుత్వ సత్కారం అందుకుంది.
-
అడవి నుంచి అమెరికాకు‘అమ్మా! నేను అడవిలోకి వెళ్తాను! చెట్లు, జంతువుల గురించి చదువుకుంటాను..’ అని ఆడకూతురంటే.. ఏ అమ్మైనా.. ఏమంటుంది? ‘ఆడపిల్లకు అడవేంటే! బుద్ధిగా చదువుకో!’ అంటుంది. సూర్యదీపికకు అలాంటి సమాధానమే వచ్చింది. కానీ, ఇష్టమైనదాన్ని సాధించాలనే తపన..
-
కరోనాపై ఎక్కడి వార్ అక్కడేఈ మహిళలంతా ఉన్నత విద్యావంతులో, ఆ రంగంలో తలపండిన నిపుణులో కాదు...హైదరాబాద్కి చెందిన బటర్ఫ్లైఫీల్డ్స్ అనే ఆన్లైన్ విద్యాసంస్థలో పనిచేస్తోన్న సాధారణ ఉద్యోగుల బృందం వీరిది. ఈ సంస్థ పన్నెండేళ్లుగా విద్యార్థులు గణితం, సైన్సుని తేలిగ్గా అర్థం చేసుకునేలా ప్రయోగాలు చేస్తోంది. అంటే... ఉదాహరణకు గాలిమోటారు ఎలా తిరుగుతుంది? అయస్కాంతక్షేత్రం ఎలా పనిచేస్తుంది?...అన్న విషయాలని పాఠాల రూపంలో ....
-
కష్టైశ్వర్యాల విజేతకవ్వించే అందం కాదు.. గాడ్ఫాదర్ అండ లేదు... ఆర్థికంగా స్థితిమంతురాలు కాదు... ఉన్నదల్లా నటి కావాలనే కోరిక ఒక్కటే... కాళ్లరిగేలా తిరిగింది. చిన్న పాత్రైనా ఇమ్మని వేడుకుంది... చిన్నచూపునకు
-
నమ్మకు నమ్మకు ఈ మాటని!కొన్ని మాటలు ఆకాశానికి ఎత్తేసినట్టు ఉంటాయి. ఇంకొన్ని అలసిన మనసుకు ఊరటనిస్తాయి. మరికొన్ని.. జీవితం ఊగిసలాటలో ఉన్న మనిషిని పక్కదారి పట్టిస్తాయి. వీటిని కనిపెట్టకపోతే.. అవి మాట్లాడేవారికి అడ్డుకట్ట వేయకపోతే జీవితాలు చిన్నాభిన్నం అయ్యే ప్రమాదం ఉంది. ఆ మాటల్లోని అసలు విషయం అర్థమయ్యేలోపు పరిస్థితి చేజారిపోతుంది.
-
ఆమె చెప్పింది మీరు వినండికరోనా కాలం మొదలైనప్పటి నుంచి ఎవరికి ఫోన్ చేసినా.. ప్రత్యేకమైన కాలర్ట్యూన్ వినిపిస్తోంది. తల్లిలా జాగ్రత్తలు చెబుతోందా గొంతు. అక్కలా హెచ్చరిస్తోంది.
-
నేల విడిచి సాగు..అన్నింట్లో హైటెక్ పద్ధతులు వచ్చినట్టే.. వ్యవసాయమూ కొత్తపుంతలు తొక్కుతోంది. తరిగిపోతున్న సహజ వనరులను సద్వినియోగం చేసుకునే క్రమంలో కొత్తరకం సేద్య విధానాలు తెరమీదికొస్తున్నాయి. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా వినూత్న మార్పుగా చెప్పుకొంటున్న విధానం జల సాగు. అదే హైడ్రోపోనిక్ విధానం. ఇంకా చెప్పాలంటే నేల విడిచి సాగు చేయడమన్నమాట....
-
భజన బాంధవులు‘అందరు కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే రాఘవుడు..’ అని కొండంత విశ్వాసంతో కీర్తనలు పాడే ఆ గిరిజనులు.. ఇప్పుడు మానవుడిలోనే మాధవుడిని దర్శిస్తున్నారు. చేయి చేయి కలుపుదాం.. సేవ చేయ కదులుదాం అని నినదిస్తున్నారు. గుడిలోనూ, గుడిసెలోనూ ఒకడే గోవిందుడు అంటూ సాటివారికి సాయం చేస్తున్నారు. పాడేరు, రంపచోడవరం, పార్వతీపురం ఏజెన్సీల్లోని భజన సంఘాల మహిళలు.. గిరికోనల్లో కరోనా రక్షణ చర్యలకు పాటుపడుతున్నారు.
-
నావికా నాయికావేల దరఖాస్తులు.. రకరకాల వడపోతలు...
నాలుగేళ్ల కఠోర శిక్షణ...
ఇవి పూర్తి చేస్తేనే పైలట్గా ఎంపిక...
అన్ని దశలనూ అవలీలగా దాటుకొని ప్రతిష్ఠాత్మక అమెరికా నావికాదళానికి ఎంపికైంది తెలుగు తేజం దొంతినేని దేవిశ్రీ...
ఈ స్థాయి అందుకున్న తొలి భారత సంతతి అమ్మాయిగా ఘనత సాధించింది... ఆ స్ఫూర్తి కెరటాన్ని వసుంధర పలకరించింది. అత్యంత శక్తిమంతమైన అమెరికా నావికాదళానికి ఎంపికవడం అంటే మాటలు కాదు. అందునా అమ్మాయిలకైతే ఇది కఠిన సవాలుతో కూడుకున్న విషయం....
-
పరిశ్రమిస్తే... ఉషస్సులు ఖాయం!వ్యాపారం సాగింది లేదు..పరిశ్రమ నడిచిందీ లేదు... సకలం బంద్...ఇప్పుడు లాక్డౌన్ ఎత్తివేయడంతో మళ్లీ కొత్త సందడి మొదలవబోతోంది. కార్యకలాపాల రీస్టార్ట్ అంటే ఒకరకంగా మళ్లీ మొదటి నుంచీ ప్రారంభించడమే! అందరితోపాటు మహిళా పారిశ్రామికవేత్తలకూ ఇది ఇబ్బందికరమైన పరిస్థితి.
-
ఈ వని ఆ వనితలది!ఆడపిల్లలకు ప్రత్యేక స్కూళ్లు, కాలేజీలుంటాయి. మహిళల కోసం మాత్రమే నడిచే బస్సులుంటాయి. వనితల కోసం వారే నాటిన వనం సంగతి తెలుసా? వరంగల్లో ఉందీ ఉద్యానవనం! ఆ సంగతులు
-
నాన్నకు తల్లిగా.. జీవన జ్యోతిగా..తల్లి నవమాసాలు మోస్తుంది. తండ్రి బాధ్యతలు మోస్తాడు. పిల్లలు ఇంటి పరువు ప్రతిష్ఠలు మోస్తారంటారు కానీ, ఈ కూతురు తల్లిలా.. తండ్రిని వెయ్యి కిలోమీటర్లు మోసింది. తనను భుజాలకెక్కించొని ఆడించిన నాన్నను.. సైకిల్ ఎక్కించుకొని.. సొంతూరుకు చేర్చింది. ‘దాహంతో నోరు ఎండిపోయేది. నాన్న తనకు ఎంత ఇబ్బందిగా ఉన్నా చెప్పేవాడు కాదు. నేనూ అంతే! ఇద్దరి కడుపులో ఒకటే ఆకలి.
-
శ్రీమంతురాలు!మొదటి జీతంతో ఏం చేస్తావ్ అని అడిగితే ఓ... ఇంత పెద్ద జాబితాను తీస్తారు ఎవరైనా? ఆశ్లేష మాత్రం మొదటి జీతాన్నే కాదు ఇప్పటివరకు....
-
కోవిడ్ను గెలిచిన సిస్టార్!‘సిస్టర్.. జాగ్రత్త!’ అన్నారెవరో!
ఫర్వాలేదులే అన్నట్టుగా చిన్నగా నవ్విందామె!
కొన్నాళ్లకు..
‘సిస్టర్.. జాగ్రత్త!’ అన్నారింకెవరో!!
‘నా ధర్మం నేను నిర్వర్తించాలి. భయపడితే ఎలా?’ అని సమాధానమిచ్చింది.
ఇంకొన్నాళ్లకు..
‘సిస్టర్.. జాగ్రత్త!’ అంటూ ఆ రాష్ట్ర మంత్రి ఫోన్ చేశారు.
‘ధన్యవాదాలు..’ అని చెప్పి కొత్త శక్తితో మళ్లీ విధుల్లో చేరింది. ఈ మూడు సంఘటనలు ఆమె శక్తిని తెలియజేసేవే!
కరోనా బాధితులకు సేవలు చేసి.. తానూ వైరస్ బారిన పడి.. కొవిడ్పై గెలిచి మళ్లీ విధులకు
హాజరవుతున్నారు కేరళ నర్సు రేష్మా మోహన్దాస్. ఆమెను వసుంధర పలకరించింది.. ఈ నర్సమ్మ అనుభవాలు ఆమె మాటల్లోనే..
-
వైరస్పై నారి సారించారుకరోనా కట్టడిలో పురుషాధినేతలు పరేషాన్ అవుతున్నారు.
పెద్దన్నలు సైతం పెద్దగా ఏం సాధించలేకపోతున్నారు.
అదే సమయంలో.. స్త్రీమూర్తులు తమ యుక్తిని చాటుతున్నారు.
దేశాధినేతలు కాస్తా తల్లిపాత్ర పోషిస్తున్నారు.
పిల్లల మేలుకోరి కొవిడ్పై పోరాడుతున్నారు.
తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ఇంగ్ కావొచ్చు..
న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కావొచ్చు..
ఎందరెందరో ఇంతులు..
కరోనా అంతు తేలుస్తున్నారు!
మూడు టీలతో ముందడుగు...
- ఏంజెలా మెర్కెల్, జర్మనీ ఛాన్సెలర్
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా చెప్పే ఐరోపా దేశాలు.. కరోనా ధాటికి విలవిల్లాడిపోతున్నాయి. ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. జర్మనీ మాత్రం కరోనాను సమర్థంగా కట్టడి చేయగలిగింది...
-
కష్టం ఎక్కడ?మేం అక్కడ!మిట్టమధ్యాహ్నం.. ఎండ మండిపోతోంది. హైదరాబాద్లో ఓ రహదారి. దానికి పక్క అపస్మారకస్థితిలో పడి ఉన్న ఓ యాభై ఏళ్ల మహిళ. అదే సమయంలో అటుగా వెళుతున్న జీహెచ్ఎంసీ సిబ్బంది దృష్టి ఆమెపై పడింది. తమవెంట తీసుకెళ్లారు. ఇంకోరోజు ఇద్దరు చిన్నారులు రోడ్డుపై బిక్కుబిక్కుమంటూ కనిపించారు. తినడానికి ఏమైనా దొరక్కపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. వారినీ చేరదీశారు. లాక్డౌన్ వేళ.. ఏ దిక్కూ లేకుండా పడిగాపులు కాస్తున్న ఎందరినో ఆదుకుంటున్నారు జీహెచ్ఎంసీ మహిళా ఉద్యోగుల బృందం..
-
వాళ్ల ఆత్మగౌర్వం!మాస్క్, శానిటైజర్, గ్లవుజులు.. అన్నీ సిద్ధం చేసుకుని.. ఆ ఊరిలోని మూడు వందలమంది ఆడ పిల్లలు సంతకాలు చేసిచ్చిన దరఖాస్తుతో.. స్కూటీపై బయలుదేరింది రేణుగౌర్. ఇంతకీ వారంతా దరఖాస్తు చేసుకున్నది దేనికోసం? ఆమె ప్రయాణం ఎక్కడికి?
-
ప్రసవాలు స్వీకరించి...వేలల్లో ప్రసవాలు చేసిన చేతులు..పెద్ద ప్రాణానికి ఏ ముప్పూ రాకుండా కాపాడిన చేతులు. అడ్డం తిరిగిన బిడ్డనూ అడ్డంకులు అధిగమించి ఈ లోకంలోకి తెచ్చిన చేతులు.. ఈసారి తల్లీబిడ్డలే కాదు.. ఆ వైద్యులూ ఆపదలో ఉన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి శస్త్రచికిత్సకు పూనుకున్నారు. గంటలోపు గండాన్ని దాటి.. శిశువుకు స్వాగతం పలికారు. కొవిడ్ బాధితురాలికి పురుడు పోసి వైద్యుల గొప్పదనాన్ని మరోసారి చాటారు
-
గడ్డుకాలంలో గట్టెక్కిస్తున్న నేతకొన్ని ఉత్పాతాలు.. ఉప్పెనలు.. సంక్షోభాలు జనాన్ని ఇబ్బంది పెట్టినా మేటి నాయకుల్ని అందిస్తాయి. పెరూ ఆర్థికమంత్రి మరియా ఆంటోనిటా ఆల్వా ఈ కష్ట సమయంలో సమర్థత, దీక్షాదక్షతతో జనం
-
ఇప్పటికైనా మారండి...అడవిని నమ్ముకున్న గిరిపుత్రికలు.. అక్షరానికి ఆమడ దూరం ఉండే నిరక్ష్యరాస్యులు. అయితేనేం అవసరం వారిని ఆవిష్కరణ బాట పట్టించింది.
-
చల్లని తల్లి సాహోదరి..తెల్లని దుస్తుల్లో చల్లని తల్లి.. ముఖంలో చెరగని చిరునవ్వు.. అశ్వినీ దేవతల దూతగా భువిపైకి వచ్చిందేమో ఆమె! ‘రాత్రి నిద్ర పట్టిందా..’ అని రోగిని పలకరిస్తుంది.. ‘చెప్పినట్టు వింటే రెండు రోజుల్లో ఇంటికి పంపించేస్తాం’ అని నెమ్మదిగా హెచ్చరిస్తుంది! తోబుట్టువులా కుశలం కోరుతుంది.. పేరుకు నర్సే అయినా.. సిస్టర్ అంటారంతా! కరోనా కాలంలో ఎన్నడూ లేనంత బిజీ అయిపోయింది సిస్టర్! ప్రపంచమంతా భౌతిక దూరానికి దగ్గరైనా.. రోగులను అక్కున చేర్చుకుని అండగా నిలుస్తోంది. అందుకే ప్రధాని నుంచి సామాన్యుల వరకూ సాహో సహోదరి అని సిస్టర్ని కీర్తిస్తున్నారు..
-
సేవా ప్రణీతంసామాజిక మాధ్యమాల్లో సందేశాలివ్వడం, విపత్తు వచ్చినప్పుడు విరాళాలు ప్రకటించడం అందరు సినీతారలు చేసేదే! కన్నడ భామ, అత్తారింటికి దారేదీ హీరోయిన్ ప్రణీత వీళ్లందరికీ భిన్నం. స్వయంగా కార్యక్షేత్రంలోకి దిగుతుంది. చేతులారా సాయం చేస్తుంది. ఇప్పుడూ అంతే. వంటింట్లోకి దూరి గరిటె తిప్పుతోంది. అన్నాన్ని ప్యాక్ చేస్తోంది...
-
ఐన్స్టీన్..నెహ్రూ..ఆమెది అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్... ప్రపంచ నేతలు, నోబెల్ గ్రహీతలతో కూడిన ప్రఖ్యాత సంస్థ...
-
వంటచేత్తో పోరాటం!మనకు లాక్డౌన్ కొత్తగా పరిచయమైంది కానీ, ఎందరో అమ్మలు.. ఎప్పుడూ లాక్డౌన్లోనే ఉంటుంటారు. ఇల్లు, వాకిలి ఇవే ఆమె సామ్రాజ్యాలు. పని విషయంలో ఏ సామంతుల సాయం కోరదు. పొద్దున లేస్తూనే యుద్ధం. పిల్లల పనులతో యుద్ధం.. పెనిమిటి ఆదేశాలతో యుద్ధం.. వంటింట మంటతో యుద్ధం. రోజంతా రణరంగంలోనే ఉంటుంది. దేశమంతా లాక్డౌన్ ప్రకటించడంతో.. అమ్మ పాంచజన్యం పూరించింది. అక్షయ పాత్ర చేతబూని అన్నపూర్ణ అవతారం ఎత్తింది. లాక్డౌన్ను విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తోంది.
-
అమ్మా వందనం!తొమ్మిది నెలలు తల్లి కడుపులో చల్లగా ఉన్నాం. నాలుగేళ్లు అమ్మ ఒడిలో హాయిగా పెరిగాం. ఉద్యోగాలు, పెళ్లి, పిల్లలు..
-
ఆపదలో ఉన్నవారికి తస్లీమా.. అస్లీ మాఆకలితో ఉన్న వాళ్లకు అన్నంపెట్టి... అమ్మైంది. పేద విద్యార్థులు చదువుకోవడానికి సాయంచేసి పెద్దక్కలా అండగా నిలిచింది. ఇంటిపెద్ద చనిపోతే దహన సంస్కారాలు చేసి.. ఆ ఇంటికే పెద్ద దిక్కయ్యింది. ఒక్కమాటలో చెప్పాలంటే అవసరం, ఆపద ఎక్కడ ఉంటే తస్లీమా అక్కడ ఉంటారు. ములుగు సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న తస్లీమా ఈ కరోనా కష్టకాలంలో ఎంతో మందికి అండగా నిలిచి అందరి చేత శెభాష్ అనిపించుకుంటున్నారు...
-
ఔషడాళ్లతో యుద్ధానికి..కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు.. వందల కొద్దీ పరిశోధనలు చేపడుతున్నారు. వీటిలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిన్స్ట్రేషన్ అనుమతులు పొందిన రెమిడెసివిర్ ఔషధం కోట్లాదిమందిలో ఆశలు రేపుతోంది. ఈ ఔషధం తయారీ బృందంలో భారతీయ మూలాలున్న స్టాన్ఫర్డ్ వైద్యులు డాక్టర్ అరుణ సుబ్రమణియన్, నీరా అహూజా కీలక పాత్ర పోషిస్తున్నారు..
-
చోదకశక్తి!అంబులెన్స్ సైరన్ వింటేనే ఆందోళన చెందుతాం. అది మనల్ని దాటి ముందు కెళ్తుంటే.. కంగారుపడతాం. కానీ, ఈ అంబులెన్స్ వెళ్లిపోయాక కూడా ఆశ్చర్యపోతూనే ఉంటాం. ఎందుకంటే.. అందులో ఉంది కరోనా బాధితులనో..
-
భళా తపాలపోస్ట్.. ఆహారం. పోస్ట్... ఔషధాలు. పోస్ట్.. మామిడిపళ్లు. లాక్డౌన్వేళ తంతితపాలా తనవంతు పాత్ర పోషిస్తోంది. తోకలేని పిట్ట ఆహారాన్ని ఆకలి చిరునామాకు చేరవేస్తోంది. ఆపత్కాలంలో అండగా నిలుస్తోంది. ఈ బృహత్కార్యంలో 17 వేల మంది సైన్యాన్ని ముందుండి నడిపిస్తున్నారు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సంధ్యారాణి కన్నెగంటి...సరైన నాయకత్వం ఉంటే.. సమర్థమైన సేవలు ఎలా అందించవచ్చో నిరూపిస్తున్నారు...ఆమెతో వసుంధర మాట కలిపింది...
-
తల్లిడిల్లుతూనే..ఒడిశాలోని పూరీ జిల్లా, పిపిలీ పోలీస్ స్టేషన్. అక్కడ హోంగార్డ్గా పనిచేస్తోంది గౌరి బెహరా. లాక్డౌన్ అమల్లో భాగంగా రహదారుల వెంట గస్తీ కాస్తున్నారు పోలీసులంతా! వచ్చిపోతున్న వాహనాలను ఆపుతోంది గౌరి...
-
మది నిండా మానవత్వంతో..అనంతపురం జిల్లా గోరంట్ల మండల కేంద్రం పీహెచ్సీ అది. అక్కడ ఇన్ఛార్జిగా సేవలు అందిస్తున్నారు డాక్టర్ ప్రత్యూష. ఎనిమిది నెలల గర్భిణి ఆమె. కావాలనుకుంటే సెలవులు తీసుకోవచ్చు. కానీ, వద్దనుకున్నారు...
-
అడవి దారిలో.. 40 రోజులుకరోనా జోరుమీదుందిలాక్డౌన్ అమల్లో ఉందిఎక్కడివారక్కడే ఉండిపోయారుఆమె మాత్రం కొండలు ఎక్కుతున్నారులోయలు దిగుతున్నారుకాల్వలు దాటుతున్నారుఅడవిబిడ్డల ఆకలి తీర్చడానికి రంగంలోకి దిగారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. గూడెం వాసుల గోడు వింటున్నారు. అడవి బిడ్డలకు అమ్మయ్యారు.
-
పాజిటివ్లతో ప్రయాణంకరోనా అనగానే ఎందరో వణికిపోతున్నారు. ఎక్కడో.. ఎవరికో.. వైరస్ సోకిందని తెలిస్తే.. అటుగా వెళ్లడానికి జంకుతున్నారు....
-
వారి కృతజ్ఞతే నాకు స్ఫూర్తిడాక్టర్ అవ్వాలనుకున్నారు ఆమె. ‘ఆర్డర్.. ఆర్డర్.. నువ్వు న్యాయవాది కావాలి. న్యాయానికి న్యాయం చేయాలి’ అన్నారు వాళ్ల నాన్న. ఆయనపై ప్రేమతో లా చదివారు. బండెడు పుస్తకాల్లో క్లాజులు, సబ్క్లాజులు అన్నీ కరతలామలకమయ్యాయి. ఏళ్లకేళ్లు ఒకటే దీక్ష. వందల్లో కేసులు.. వేలల్లో వాదనలు.. ఎన్నెన్నో మరపురాని విజయాలు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ‘ఆర్డర్ ఆర్డర్’ అనే స్థాయికి చేరుకున్నారు. ...
-
పేదకు.. సేవకు వారధి!సాయం చేయడానికి మంచి మనసుంటే చాలు...
చేసేలా ఒప్పించడానికి చొరవ కావాలి...
చేసే చేతులేవో గుర్తించే నేర్పు ఉండాలి...
బాధితుడికి అందించేంతవరకు ఓపిక పట్టాలి...
హైదరాబాద్కి చెందిన సీహెచ్ రేఖారావులో ఇవన్నీ ఉన్నాయి... ప్రభుత్వాధికారులు, సామాజిక సంస్థలు, నిరుపేదలకు మధ్య ఆమె వారధిలా నిలుస్తున్నారు... లాక్డౌన్వేళ అన్నార్థుల ఆకలి తీరుస్తున్నారు.. ఉప్పల్లోని ఒక బస్తీ నుంచి కొద్దిరోజుల కిందట రేఖారావుకు ఫోనొచ్చింది. అక్కడ లాక్డౌన్లో చిక్కుకున్న 50 ....
-
వలస దారిలో..ఒయాసిస్ఉదయాన్నే టీ, బిస్కెట్లు.. మధ్యాహ్నం భోజనం.. సాయంత్రం తర్భూజ.. ఏమిటీ మెను అనుకుంటున్నారా? దారి వెంట...
-
రక్షకులకు అండగా...భర్త యుద్ధంలో వీరమరణం పొందాడు. భార్య కరోనా మహమ్మారితో జరుగుతున్న యుద్ధంలో అలుపెరుగక శ్రమిస్తున్న భద్రతా సిబ్బందికి అండగా నిలుస్తోంది. ఆమే నితికా కౌల్
-
పండిన పంటనంతా పంచింది!కష్టపడి పండించిన ఆ పంటని అమ్ముకుంటే తన కుటుంబ అవసరాలకు ఢోకా లేకపోవచ్చు. అదే పంటని పదిమందికీ పంచితే ఊరందరి ఆకలి తీరుతుంది కదా అని ఆలోచించిందా ఊరి
-
ఇంట్లోంచి సేవ.. ఉద్యోగానికి తోవ...ఛాటింగ్లు.. టిక్టాక్లు.. సినిమాలు... లాక్డౌన్ వేళ సమయమంతా వీటికేనా?
ట్రెండ్ మార్చండి. వర్చువల్ వాలంటీరింగ్కి సిద్ధంకండి అంటోంది ‘వీ డిడ్ ఇట్’...
ఇంట్లో ఉంటూనే సాయం చేయడమే టాస్క్... బాగా చేసినవాళ్లకు సర్టిఫికెట్లూ ఇస్తున్నారు...
విద్యాసంస్థల్లో ప్రవేశాలకు, ఉద్యోగ సాధనకు ఇదో మార్గమంటోంది ఆ స్వచ్ఛంద సంస్థ..
-
ఆ పల్లెకు తల్లీకూతుళ్ల రక్షఓ ఇల్లాలికి భర్త.. ఓ ఆడ కూతురికి తండ్రి దూరమై నాలుగు నెలలైంది. పెనిమిటిని తలుచుకొని ఆమె.. నాన్నను గుర్తుచేసుకుంటూ కూతురు.. బాధలో కూరుకుపోయారు. ఇప్పుడు అందులో నుంచి తేరుకున్నారు. కరోనా నుంచి తమ గ్రామాన్ని కాపాడేందుకు తమవంతుగా ప్రయత్నిస్తున్నారు.
-
మాస్కు మంత్రం ఆయుర్వేద తంత్రంచేతిలో చరవాణి లేకున్నా ఫరవాలేదు.. అందులో డేటా అయిపోయినా ఇబ్బంది లేదు.. ముఖానికి మాత్రం మాస్కు ఉండాల్సిందే!! ‘మాస్కు ధరించండి.. రిస్కు తగ్గించుకోండి’ ఇప్పుడిదే తారక మంత్రం. దీనికి ఆయుర్వేద తంత్రాన్ని జతచేసి.. విలక్షణ రక్షణ కల్పిస్తున్నారు తెలంగాణలోని నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన. ఏమిటీ ఆయుర్వేద మాస్కులు.. చదివేయండి...
-
ఆవిడే.. వైశాలి!‘డిమాండు బాగుంది.. ధర పెంచేసెయ్’ ఇది వ్యాపార సూత్రం. ఈ కష్టకాలాన్ని సొమ్ము చేసుకోవాలనుకోలేదామె.లాభాలు వద్దనుకున్నారు....
-
ముంబయిలో తెలుగు అన్నపూర్ణకూలి కోసం ముంబయికి వలస వెళ్లిన బడుగులు... పూట గడిస్తే చాలనుకునే పేద జీవులు... లాక్డౌన్తో కష్టదిగ్బంధంలో చిక్కుకుపోయారు... ఉపాధి మాట దేవుడెరుగు.. బతుకే బరువై పోయింది... పట్టెడన్నం కరవై ఆకలితో అలమటిస్తున్నారు...
-
ఆపద అంచునఇక్కడి పల్లెటూరి పిల్లలు.. అక్కడి ఇంగ్లాండ్కు వెళ్లారు మాయదారి వ్యాధిపై పోరాటం చేస్తున్నారు ఒంట్లో నలతగా ఉన్నా.. ఓర్చుకుంటున్నారు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నా.. భరిస్తున్నారు కరోనా బాధితులకు అండగా ఉంటున్న ఈ నర్సులు.. అక్కడి పరిస్థితులను వసుంధరతో పంచుకున్నారు.
-
నడిచొచ్చినా ఏటీఎమ్ సలామీబ్యాంకు ఖాతాలో డబ్బులు పడ్డాయని సంబరం. కానీ, వెళ్లే దారేది! వెళ్తే వచ్చే వీలేది!! ఒడిశాలోని మారుమూల పల్లెల్లో గిరిజనుల దుస్థితి ఇది. వీరికి అండగా నిలబడింది సలామీ శశాంకర్. గిరిజనుల పాలిట నడిచివచ్చిన ఏటీఎమ్లా మారిందామె.
-
మూర్తీభవించిన మానవత్వంఇన్ఫోసిస్ ఫౌండేషన్ లక్ష్యం రూ.100 కోట్ల సాయం. సంకల్పం బలంగా ఉంటే.. లక్ష్యం చిన్నదైపోతుంది. సుధామూర్తి అనుకున్నది దాటేశారు. రూ.100 కోట్లు..
-
పద్మావతి పల్లెకెళ్లింది!లాక్డౌన్తో విద్యాసంస్థలకి సెలవులు ఇచ్చేశారు. ఊహించని సెలవులను తోచినట్టుగా గడిపేస్తున్నారు విద్యార్థులు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులు మాత్రం ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య దువ్వూరు జమున ఆలోచనలను అమలు చేస్తున్నారు. ఇంతకీ ఆమె నిర్దేశించిన కర్తవ్యం ఏమిటి? విద్యార్థులు ఆచరిస్తున్న విధానం ఎట్టిది? చదివేయండి మరి....
-
ఈ సీతలు గీత దాటనీయడం లేదుముగ్గురు మహిళా సర్పంచులు... కరోనాని కట్టుదిట్టంగా కట్టడి చేస్తున్న వనితలు... కష్టకాలంలో ఊరికి భరోసాగా నిలుస్తున్న అతివలు... వారికి ప్రధానితో మాట్లాడే అరుదైన అవకాశం దక్కింది... ఈ క్లిష్ట సమయంలో వారి చొరవ, జనానికి అండగా నిలుస్తున్న వైనం మోదీని మెప్పించాయి... మీలా ముందుండి నడిపించే నాయకులే ఈ దేశానికి కావాలంటూ మెచ్చుకున్నారు... జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం అందుకు వేదికైంది... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్లు తమ ఆచరణ వివరించారు....
-
సేవాకావ్యంమామూలు రోజుల్లోనే వారి గురించి ఎవరూ పట్టించుకోరు. ఒకరినొకరు అనుమానంగా చూస్తున్న ఈ రోజుల్లో మతిస్థిమితం లేని వారి బాగోగులు ఎవరు చూస్తారు? నోరు తెరిచి...
-
క్షణక్షణం... కణం భయం!నిన్నమొన్నటి వరకు తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షలు హైదరాబాద్లోనే జరిగేవి. రాజధాని వెలుపల తొలి కొవిడ్-19 పరీక్షా కేంద్రం ఇటీవలే వరంగల్లో ఏర్పాటైంది. ఈ కేంద్రానికి నేతృత్వం వహిస్తున్నవారంతా మహిళలే. ఎన్నో సమస్యలను అధిగమించి సవాళ్లతో కూడుకున్న పరీక్షలను సమర్థంగా చేస్తున్నారు వీళ్లు. పక్కాగా ఫలితాలు ఇస్తున్నారు. కరోనా పరీక్షా కేంద్రం ఏర్పాటైన కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుంకరనేని సంధ్య...
-
ఆమె కోసం.. బండెనక బండికట్టి!ఎంత కష్టపడినా కొందరి ప్రాణాలు కాపాడలేకపోతున్నాం. ఇతర జబ్బులు ఉన్నవారికి ప్రాణాపాయం ఎక్కువగా ఉంటోంది. మృతుల సంగతి వారి కుటుంబసభ్యులకు ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. ఆ సమయంలో యుద్ధంలో ఓడిపోతున్నామేమో! అనిపిస్తుంటుంది. చనిపోయిన వ్యక్తిని కడసారి చూసే అవకాశం కూడా ఉండదు. ఇది మరీ వేదనకు గురిచేస్తుంటుంది. కానీ, ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. కరోనాపై విజయం సాధించే వరకు విశ్రమించేది లేదు....
-
ఆమె ముందు..కిమ్నలేరు!నిగూఢ దేశంలో ఓ వార్త నిప్పు రాజేస్తోంది... నియంత కిమ్ తర్వాత ఉక్కు మహిళ పీఠం ఎక్కబోతోందనేది సారాంశం...
-
శ్వాసకు ఆ ముగ్గురి తోడు!కరోనా పేట్రేగిపోతున్న వేళ.. వైద్య సదుపాయాలు మెరుగుపరచడంపై ఎందరో దృష్టి పెడుతున్నారు....
-
మూర్తీభవించిన దాతృత్వంపనులు కరవై.. బతుకు బరువై.. సొంతూరు బాట పట్టిన వలస కూలీలను ఆదరించి అమ్మయ్యింది ఆమె....
-
ఐరాస మెచ్చిన పొలిమేరమ్మచైనా వుహాన్లో కరోనా ఉత్పాతం మొదలైన రోజులవి. అదే దేశంలో కింగాయ్ ప్రావిన్స్. అందులో చిన్న పల్లెటూరు...
-
ఉత్కళకు అండగా!కరోనా కోరలు చాస్తే.. బాధితుల సంఖ్య వందలు, వేలు దాటుతుంది. లక్షలను తాకుతుంది. ఈ విషయంలో ఆది నుంచి అప్రమత్తంగా ఉండటంతో ఒడిశాలో ఈ వైరస్ పీడితుల సంఖ్య ఇంకా పదుల్లోనే ఉంటోంది.
-
యాచించిన చేతులే!కరోనా మహమ్మారి రోజురోజుకీ విస్తరిస్తోంటే ప్రజల్లో మాత్రం మానవత్వం పరిమళిస్తోంది. ఉన్నదాంట్లో మరొకరికి సాయం చేసే గొప్ప గుణం పెరుగుతోంది. అలాంటి సంఘటనే ఛత్తీస్గఢ్లోని లింగియాదిహ్ గ్రామంలో కనిపించింది...
-
గృహమంత్రే..విత్తమంత్రి!కరోనా సామాన్యుడిపై కష్టాల పంజా విసురుతోంది...మహమ్మారి దెబ్బకి కొందరి జీతాల్లో కోతలు పడుతున్నాయి...చిన్నాచితకా వ్యాపారుల వెతలు వర్ణనాతీతం...ఆర్థిక కరవుతో అతలాకుతలం అవుతున్న కుటుంబాలెన్నో...ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఇల్లాలే నడుం బిగించాలి... ఇల్లంతా పొదుపు బాట పట్టాలి... హోంమంత్రే విత్తమంత్రిగా మారి ముందుండి నడిపించాలి...
-
కామాటిపుర కన్నీళ్లు తుడుస్తూ..కరోనా కాలంలో కష్టాల్లో ఉన్న వారిని ఎందరో ఆదుకుంటున్నారు. కానీ కడుపు నిండటం కోసం పడుపు వృత్తిని ఆశ్రయించిన వారి మాటేంటి?
-
తైవాన్ విజయం వెనుక తాను..చైనాలో పుట్టిన కరోనా ఖండాలు దాటింది. ప్రపంచాన్ని వణికిస్తోంది... కానీ పక్కనే ఉన్న తైవాన్ మాత్రం ఆ మహమ్మారిని సమర్థంగా నిలువరించింది.. కరోనాని కట్టడి చేసి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ విజయంలో దేశ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ది కీలక పాత్ర...
ఈ జనవరిలో తైవాన్లో అధ్యక్ష ఎన్నికలు జరగడానికి ముందే చైనాలోని వుహాన్లో కరోనా వైరస్ ప్రబలిపోయింది. ఈ విషయం తెలుసుకొన్న త్సాయ్ రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేదు.
-
తెలుగింటి కోడలు తెచ్చింది కిట్టు!వైరస్ ఉందో, లేదో తేలాలంటే నిర్ధారణ కిట్ కావాల్సిందే. మన దగ్గర తగినన్ని లేవు. విదేశాల నుంచి ఇప్పట్లో రావు... ఈ గడ్డు పరిస్థితిని సావకాశంగా మలుచుకున్నారు రచనా త్రిపాఠి... తక్కువ ధరలో, తక్కువ సమయంలో కరోనా నిర్ధారణ కిట్ తయారు చేశారు. భారతీయ వైద్య పరిశోధనా మండలి మెప్పు పొందారు... సంక్షోభ సమయంలో దేశానికి ఇది తనవంతు సాయమంటున్నారు... ఆమె తెలుగింటి కోడలు. వసుంధరతో మాట కలిపారు....
-
ఎంత దూరమైనాఇంటికొచ్చి.. మందులిచ్చి!సోలో బైక్ రైడింగ్లో విశేష అనుభవమున్న ఆమె... ఈ ఆపద కాలంలో తన అభిరుచిని సేవామార్గానికి మళ్లించింది....
-
...డాక్టర్ పోలీస్!ముంబయిలోని ఓ ఐపీఎస్ అధికారి ఓవైపు ఎస్పీగా లా అండ్ ఆర్డర్ను చక్కబెడుతూనే మరోవైపు వైద్యురాలిగా ...
-
రాజసౌధం వీడి...ఆమె యువరాణి. కోరుకుంటే సకల సౌకర్యాలు కాళ్ల దగ్గరకే వస్తాయి. అలాంటిది ఆమె రాజసౌధాలు దాటి...
-
మనసుకు గాయం..మేం కానీయం!ఇలాంటి వందల సందేహాలు, వేల బాధలకు మాటల మందు వేస్తోంది ‘కొవిడ్ సాథీ’...జనాన్ని కుంగుబాటు నుంచి బయట పడేస్తూ బతుకుపై భరోసా కల్పిస్తోందీ హెల్ప్లైన్. హైదరాబాద్కి చెందిన మాల పరోపకారి, రజనీ కాసు దీన్ని ప్రారంభించారు..
-
సంరక్షకులకు రక్షణగా..కరోనా కట్టడికి రేయింబవళ్లు కృషి చేస్తున్న వైద్యులు, సిబ్బందికి రక్షణ కవచాలు సిద్ధం చేస్తున్నారు తిరుపతి మహిళలు. పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్) కిట్లు రూపొందించే పనిని వీరంతా ఎంతో దీక్షగా నిర్వర్తిస్తున్నారు....
-
పదుగురి కోసం...కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి తనవంతు కృషి చేస్తున్నారామె. చీరలు, బ్లవుజు పీసులతో మాస్కులు కుడుతూ స్థానికులకు ఉచితంగా అందజేస్తున్నారు. విధులు నిర్వర్తిస్తూనే ఖాళీ సమయాన్ని ఇందుకు వినియోగిస్తున్నారు....
-
కరోనాపై కాళికలుకార్యదీక్షకు నిదర్శనం వాళ్లు. పరిపాలనలో దక్షత వారి సొంతం. జీవితంలో ఏ పాత్రనైనా అవలీలగా పోషించే ఆడపడుచులు.. కలెక్టర్లుగా తమ సత్తా చాటుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో సమర్థంగా విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణలో కరోనా కట్టడికి కీలకంగా వ్యవహరిస్తున్న జిల్లా మహిళా పరిపాలనాధికారులు నారీశక్తిని చాటుతున్నారు..
-
మాస్కులపై మధుబనిలాక్డౌన్ కారణంగా చేతివృత్తులపై ఆధారపడిన వారి పరిస్థితి మరీ అగమ్యగోచరంగా తయారైంది...
-
న్యూజిలాండ్.. ఊపిరి పీల్చుకో!కరోనా కల్లోలానికి అగ్రరాజ్యాలే ఉలికిపడుతున్న వేళ.. ‘న్యూజిలాండ్ ఊపిరి పీల్చుకో.. నేనున్నాను’ అంటున్నారు ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్. ఆమె పాలనా దక్షత.. మహిళగా ముందుచూపు.. న్యూజిలాండ్కు కరోనా నుంచి
-
ఆ మూడూ ప్రధాన ఆయుధాలుకరోనా కాటుకు అగ్రరాజ్యం అల్లాడుతోంది అక్కడి వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి అక్కడి దృశ్యాలు హృదయాన్ని కలిచి వేస్తున్నాయి పరిస్థితులు చేజారినా.. పట్టువదలకుండా పోరాడుతున్నారు వైద్యులు! వారిలో ఒకరు డాక్టర్ విజయ సోమరాజు.
విస్కాసన్ రాష్ట్రంలో రాక్కౌంటీ నగరంలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఈమె మరెవరో కాదు.. దివంగత మాజీ ప్రధాని, తెలుగింటి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు గారాలపట్టి. అమెరికాలో కొవిడ్ కల్లోలాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న విజయ సోమరాజు.. తన అనుభవాలను వసుంధరతో పంచుకున్నారు....
-
ఆ సైన్యంలో ఆమె..కనిపించని మహమ్మారిపైనే ఇప్పుడు మన పోరు...కరోనా వైరసే మానవాళికి ఉమ్మడి శత్రువు...ఈ యుద్ధంలో గెలవడానికి ప్రపంచమంతా ఏకమవుతోంది...ఆ ప్రయత్నంలో కొన్ని ప్రఖ్యాత సంస్థలు ఒక కన్సార్టియంగా ఏర్పడ్డాయి..
-
కాశీ అన్నపూర్ణ ఈ బామ్మ!అక్కడంతా కోలాహలంగా ఉంది. ఒకరు కూరగాయలు తరుగుతుంటే మరొకరు పెద్ద పాత్రలో అన్నం వండుతున్నారు. మరొకరు స్వీట్లు చేస్తున్నారు.
-
అంతులేని సాహాయంకరోనాపై పోరులో వైద్యులు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. వారికి అండగా ఎందరో నిలుస్తున్నారు. తోచిన సాయం చేస్తూ.. వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
-
వైరివర్గంపై యుద్ధభేరి!వైరస్ అంటేనే వణికి పోతున్నాం...కరోనా పేరెత్తితేనే హడలిపోతున్నాం...ఇలాంటి మొండి మహమ్మారులపై ఎప్పట్నుంచో పోరాడుతున్నారు మన మహిళా వైరాలజిస్టులు. వాటి వ్యాప్తి నియంత్రణకు రేయింబవళ్లు పరిశోధనలు చేస్తున్నారు...టీకాల అభివృద్ది కోసం ప్రయోగశాలలకే పరిమితమవుతున్నారు. అలా తమ విశేష కృషితో మానవాళికి మేలు చేసే ఆవిష్కరణలు చేసిన కొందరు అధ్యయన వేత్తల గురించి తెలుసుకుందాం..
-
ధైర్యమే కవచంగా...తుమ్మితే అనుమానంగా చూస్తున్నారు. దగ్గితే దూరం జరిగిపోతున్నారు. జ్వరం ఉందంటే.. ఆ వైపు వెళ్లడానికి జంకుతున్నారు. కానీ ఈ మహిళలు మాత్రం.. నిరంతరం శోధిస్తున్నారు. వైరస్ బారిన పడినవారిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు. ఇంటింటికీ వెళ్తున్నారు.. వీధి వీధినీ జల్లెడ పడుతున్నారు వాళ్లే ఏఎన్ఎమ్లు, ఆశా కార్యకర్తలు.. కరోనా కట్టడికి వీళ్లు నడుం బిగించారు. అవమానాలు ఎదురైనా.. అనుమానితులను వదలడం లేదు. అయినవారే వద్దంటున్నా...
-
చక్రం తిప్పుతున్నారు!ఆమె ఒంటరి తల్లి. ఇంట్లో పసి పిల్లలని వదిలి బయటకు వెళ్లి అవసరం అయిన మందులు, కాయగూరలు...
-
మా ఊరి మాలక్ష్మిఊరంతా నిశ్శబ్దంగా ఉంది. గడప దాటి బయటకు రావడం లేదెవరు. ఒక్క మహిళ మాత్రం రోడ్డెక్కింది. ఊరంతా తిరుగుతోంది. వీధి వీధికీ వెళ్తోంది. వచ్చిన వీధికే మళ్లీ వస్తోంది. వెళ్లిన దారిలోనే మళ్లీ వెళ్తోంది.
-
అమ్మా అని పిలిచినా.. ఆలకించలేక!రెండేళ్ల పిల్లాడు అమ్మా! అని పిలిచాడు.. దగ్గరకు తీసుకోలేదా తల్లి. అమ్మ పెడితేనే అన్నం తింటా అని మారాం చేశాడు.. అయినా ఆ అమ్మ మనసు కరగలేదు. కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్న ఓ కలెక్టర్ ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. పేగు కదిలేలా కన్నకొడుకు పిలుస్తున్నా.. సామాజిక బాధ్యతను విస్మరించడంలేదామె. ఈ మహమ్మారిని జయించాలంటే ముందుజాగ్రత్తే మేలైన మందని భావించింది....
-
కిరీటం వదిలి.. స్టెత్ చేపట్టిందితన వృత్తి వైద్యం.. జీవిత లక్ష్యం మాత్రం ప్రపంచ సుందరిగా ఎంపికవడం. గతేడాది ఆ స్వప్నానికి చేరువైంది.. మిస్ ఇంగ్లండ్గా నిలిచింది. ...
-
వైద్యులకు త్రీడీ రక్షణకరోనా రక్కసిపై త్రీడీ పోరుకు సిద్ధమమయ్యారామె. వైద్యులకు అండగా త్రీడీ మాస్కులు, ఫేసషీల్డ్లు తయారు చేశారు....
-
అందుకే.. మా అమ్మానాన్నకు కరోనా రాలేదు!కరోనా తాకిడికి వణికిపోతున్న ఇటలీ నుంచి వచ్చిందామె. కానీ ధైర్యంగా.... జాగ్రత్తగా వచ్చింది.. తనకు కరోనా సోకిందని తేలాక కూడా నిబ్బరంగానే ఉంది 24 రోజులు చికిత్స పొంది.. పూర్తి స్వస్థత పొందింది సంతోషంగా ఇంటికి వెళ్లిపోయింది తన వల్ల మరొకరికి వ్యాధి సోకకుండా జాగ్రత్త పడ్డందుకు గర్వంగా ఉందంటున్న 23 ఏళ్ల స్నేహ ‘వసుంధర’తో పంచుకున్న అనుభవాలివి..
-
శక్తికి సలాంకరోనా భారత్లో అడుగుపెట్టింది.. వాళ్లు కార్యక్షేత్రంలోకి దిగారు... మహమ్మారి కోరలు చాచి విస్తరిస్తోంది.. వాళ్లు కార్యాచరణలో వేగం పెంచారు... కొవిడ్-19 జనాన్ని భయకంపితులను చేస్తోంది.. వాళ్లు దాని పీచమణిచేలా కష్టపడుతున్నారు... ఈ ఆపత్కాలంలో ఒడిశాలోని స్వయం సహాయక బృందాలు వెల కట్టలేని సేవలందిస్తున్నాయి...
-
మన్యంలో.. మానవతామూర్తికరోనా కాలంలో గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు. ప్రస్తుతం ఏడో నెల గర్భంతో ఉన్నా... వైరస్ ముప్పును లెక్కచేయకుండా బాధ్యతల్లో నిమగ్నమయ్యారు ఓ అధికారిణి. విశ్రాంతి, విరామం తీసుకోకుండా గిరిపుత్రులకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు
-
కరోనాను ఊడ్చేద్దామని!లాక్డౌన్ కాలం.. కరోనా కల్లోలం..
పేదవాడి నుంచి శ్రీమంతుడి వరకు అందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు
గడప దాటి బయట అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు
ఎక్కడ తాకితే.. ఏం అంటుకుంటుందో అని జంకుతున్నారు
పారిశుద్ధ్య కార్మికులు మాత్రం అదేపనిగా వీధుల్లో తిరుగుతున్నారు
కొంగును నడుములోకి దోపి వైరస్పై స్వచ్ఛ అస్త్రాన్ని సంధిస్తున్నారు
ప్రాణాలు పణంగా పెట్టి కరోనాను తరిమికొట్టే యజ్ఞంలో పాల్గొంటున్నారు....
-
శానిటైజర్లతో ఫోర్బ్స్కెక్కింది!అదృష్టం కలిసొస్తే గడ్డు కాలంలోనూ దండిగా కాసులు పోగేసుకోవచ్ఛు ఒకరి భయం వేరొకరికి జాక్పాట్లా మారొచ్ఛు స్పెయిన్...
-
...వందనాలమ్మా!వారు మనకెందుకులే అనుకోలేదు... అమ్మో! మనకొస్తుందేమో అని భయపడనూ లేదు... ప్రళయంలా ముంచుకొచ్చిన మహమ్మారిని తరిమి కొట్టే యజ్ఞంలో మేము సైతం అన్నారు. అలాగని వారేమీ కోట్లకు పడగలెత్తినవారు కాదు. కనీసం పది మందికి పెట్టే తాహతూ లేదు. కానీ అంతరాంతరాళాల్లో గూడుకట్టుకున్న మానవత్వం వారిని కదిలించింది.
-
నిఖా కాదని లోక కల్యాణానికి...నాలుగు రోజుల్లో నిఖా.. మెహెందీతో మెరవాల్సిన చేతుల్లో స్టెతస్కోప్ ఉంది బారాత్లో తేలాల్సిన పెళ్లికూతురు.. ఆదరాబాదరాగా ఆసుపత్రిలో తిరుగుతోంది సంగీత్లో పాటలు వినాల్సిన ఆ చెవులకు.. రోదనలు వినిపించాయ్.. పెళ్లి కన్నా.. తన వృత్తి ధర్మమే మిన్న అనుకుంది.
-
నిండు గర్భిణి పోరాటం!దేశమంతా లాక్డౌన్ కొనసాగుతున్నా.. సూరత్లోని ఈ మహిళ మాత్రం వీధులని అద్దంలా తీర్చిదిద్దుతూ కనిపిస్తోంది. ఇంతకూ ఈమె తొమ్మిది నెలల గర్భిణి.
-
కరోనా సమయాన... ఆమె అన్నపూర్ణఅంతటా కరోనా భయమైతే... దిల్లీ మురికివాడల్లో మాత్రం ఆకలి తాండవం చేస్తోంది. పొట్టచేత పట్టుకుని రాజధాని నగరానికి వచ్చిన వలసకూలీలు ఆకలితో అలమటించిపోతున్నారు. ఆకలి తీర్చడానికి ఎవరైనా రాకపోతారా... అనుకుంటూ ఎదురుచూస్తున్న వారి వద్దకు దేవతలా వచ్చిందామె. రొట్టె, మంచినీళ్లు, బిస్కట్లు, భోజనం ప్యాకెట్లను అందించి వారి ఆకలి తీర్చింది...
-
వైరస్లకు గీత గీసి!జీవితమంతా వైరస్తోనే పోరాడారు...మానవాళిని మహమ్మారి నుంచి కాపాడే లక్ష్యంతో పని చేశారు... ప్రపంచం పొగిడే వైరాలజిస్టు అయ్యారు... చేసిన కృషికి గుర్తింపుగా అంతర్జాతీయ అవార్డులందుకున్నారు
-
కేరళ నర్సులూ.. శెభాష్!కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆరోగ్య కార్యకర్తలు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. దీంట్లో కేరళకు చెందిన నర్సులే కీలకపాత్ర పోషిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
-
అగ్గిమీద గబ్బిలం కావొద్దుగబ్బిలం కనిపిస్తే చాలామందికి చిరాకు!
అది ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతోందంటే.. అపశకునంగా భావిస్తారు!!
ఇవి చాలవన్నట్టు కరోనా ఎక్కడి నుంచి వచ్చింది? గబ్బిలాల నుంచేనని కొందరి సమాధానం. అందులో నిజమెంతో తేలకముందే.. గబ్బిలాలపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు! ఆమె మాత్రం ఈ నిశాచర జీవులపై కనికరం చూపుతున్నారు. మనిషి మనుగడకు అవెలా తోడ్పడుతున్నాయో నిగ్గు తేలుస్తున్నారు. గబ్బిలాల వల్ల నేరుగా మనిషికి వైరస్లు రావని చెబుతున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయ పోస్టు డాక్టోరల్ పరిశోధకురాలు భార్గవి శ్రీనివాసులు. 18 ...
-
నర్సుగా మారిన నటి!యాక్టర్గా మారిన డాక్టర్లని చూసుంటారు. మరి నర్సుగా మారిన యాక్టర్ని చూశారా? కొవిడ్-19 బాధితులకు ...
-
మహమ్మారిని గెలిచారుకరోనా వైరస్ బారిన పడినవారంతా ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందేనా?
ఈ మహమ్మారిని చావుకు కోరలు చాచి దూసుకువస్తున్న యమపాశంతో పోల్చాలా...?
క్వారంటైన్లు, ఐసోలేషన్ వార్డులను నరకానికి ద్వారాలుగా భావించాలా..?
కరోనాపై ప్రజల్లో నెలకొన్న ఇలాంటి అనుమానాలన్నీ కేవలం భయాందోళనలేనని చాటిచెబుతున్నారు వారు...
-
కరోనా సమయంలో కమ్యూనిటీ కిచెన్లుకరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేరళలో పూర్తి స్థాయిలో కర్ఫ్యూ విధించారు అధికారులు. గుమ్మం బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులు, దినసరి కూలీతో బతికే నిరుపేదలు, అనారోగ్యంతో ఇంట్లోనే నిర్బంధంలో ఉన్నవారి ఆకలిని తీర్చడానికి నడుంకట్టారు ‘కుటుంబశ్రీ’ మహిళలు.
-
భళారే మినాల్!కరోనా వైరస్ భారత్లో వెలుగుచూసేనాటికే ఆమె నిండు గర్భిణి... కానీ ఆ మహమ్మారికి భయపడి ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలనుకోలేదామె. ...
-
మహిమాన్విత సేవలుకరోనా కలవరపెడుతున్న వేళ... ఆపదలో ఉన్నవారికి సాయం చేద్దాం రండి అంటూ ఫేస్బుక్ ద్వారా సేవలందిస్తోంది...
-
ఆహా.. అనేలా!2020 జనవరి 23.. హూ.. సర్దుకోండి..త్వరగా.. త్వరగా.. ఈ ఊరు దాటి వెళ్లిపోండి! ఎక్కడ విన్నా ఇవే మాటలు! అందరూ హడావుడిగా కదులుతున్నారు. భయం భయంగా పరుగులు తీస్తున్నారు.
ఆమె మాత్రం.. ఆలోచనలో పడింది. కదలక మెదలక నిల్చుంది. ‘అనిలా..! నీ సంగతేంటి?’ అడిగారెవరో. సమాధానం చెప్పలేదామె. అనిలా అజయన్. కేరళ కుట్టి. కరోనా పుట్టిన వుహాన్లో ఉందప్పుడు. ఇప్పుడూ అక్కడే ఉంది.
-
ఉప్పు వేసుకొని అన్నం తిన్నా!తనతో వచ్చినవారంతా సురక్షితంగా స్వదేశానికి బయల్దేరారు. ఆమె మాత్రం కరోనా వలలో చిక్కుకుపోయింది. 26 రోజులు చైనాలో బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఊహించని ఇబ్బందులు దాటుకొని..
-
కూన దొరికింది!చిక్కటి అడవిలో అడుగులు వేస్తోందామె! జాగ్రత్తగా నడుస్తోంది. పక్షుల కువకువలు వినడానికి కాదు ఆమె ప్రయాణం....
-
కలెక్టరమ్మ ముందుచూపు!సమస్య వచ్చిన తర్వాత పరిష్కారానికి కృషిచేయడం వేరు... దాని తీవ్రతను కాస్త ముందుగానే ....
-
పిల్లలకు ఆకలిబాధ లేకుండా...కరోనా కారణంగా మూతబడిన పాఠశాలల్లోని చిన్నారుల ఆకలి గురించి ఆలోచించింది హాలీవుడ్ నటి ....
-
సీఎం మెచ్చిన కవిత!జనం కరోనా భయంతో విలవిల్లాడుతున్నారు... ఎక్కడి నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని వణికిపోతున్నారు... ఆమె ఆ మహమ్మారిపై పోరాడేలా అక్షర సేద్యం చేస్తున్నారు... ‘క్వారంటైనే మన వాలంటైన్... ఏమైందిప్పుడు.. క్షణాలు మాత్రమే కల్లోలితం. ఆత్మస్థైర్యాలు కాదు కదా! సమూహాలు మాత్రమే సంక్షోభితం..
-
ఖమ్మం మహిళల చేయూత!ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా మాట్లాడుకుంటోంది కరోనా గురించే. దీని వ్యాప్తిని నిరోధించడానికి తమ వంతు ప్రయత్నం చేయడానికి ముందుకు వచ్చారు ఖమ్మం జిల్లా మెప్మా సంఘాల మహిళలు. మాస్కులు, శానిటైజర్ల తయారీలో భాగమై... వైద్యులు, పోలీసులు, అధికారుల మాదిరిగా తామూ ప్రజలకు సాయం చేస్తామంటున్నారు.
-
మేమున్నామనీ... మీకేం కాదని..!కరోనాని నిలువరించడానికి... మా ప్రపంచం మాదే అని చుట్టూ గిరిగీసుకుంటున్న సమయమిది. అలాంటి సమయంలో స్వార్థం హద్దులు చెరిపేస్తూ... చీకట్లో చిరుదివ్వెల్లా మారి ఈ అమ్మాయిలు చేస్తున్న సాయం... మానవత్వాన్ని ప్రేమించేలా చేస్తున్నాయి...
-
మాస్కుల తయారీలో మహిళా ఖైదీలుకరోనా కలవరపెడుతున్న సమయాన.. వరంగల్ సెంట్రల్ జైలులోని మహిళా ఖైదీలు చేస్తున్న ఓ మంచి పని కారుచీకట్లో కాంతిపుంజంలా అనిపిస్తోంది. మాస్కుల కొరతని నిలువరించేందుకు వారంతా చేతులు కలిపారు. రోజుకి వేలల్లో మాస్కులని కుట్టేస్తున్నారు...
-
సాజిదా... సంగీతానికి ఫిదా!శిలలను సైతం కరిగించే శక్తి సంగీతానికి ఉందంటారు. అలాంటి సంగీతానికి అదనపు మెరుగులు అద్ది, వినసొంపుగా మలిచే బాధ్యత ఆడియో ఇంజినీర్ది. అక్షరాల అమరికకు అనుగుణంగా, పదాల అర్థాన్ని నొక్కి చెప్పేలా సినీ సంగీతాన్ని తీర్చిదిద్దేది వారే. అంతటి క్లిష్టమైన రంగాన్ని కెరీర్గా ఎంచుకున్న హైదరాబాదీ యువతి సాజిదాఖాన్... దేశంలోనే తొలి మహిళా ఆడియో ఇంజినీర్గా గుర్తింపు సాధించారు....
-
చిన్నిచిన్నిఆశ!ఆశాదేవి కుటుంబం ప్లాస్టిక్పై ఎంతో కాలం నుంచి పోరు సాగిస్తోంది. కేవలం మాటలతో సరిపెట్టకుండా...
-
శెభాష్స్వాతీ!ఇటలీ
ప్రస్తుతం కరోనా కబంధహస్తాల్లో చిక్కుకున్న మృత్యునేల.
అక్కడ బతుకే ఒక భయం.. క్షణం గడవడమే పెద్ద గండం. అలాంటి గడ్డపై 263 మంది భారతీయులు చిక్కుకుపోయారు....
-
విలయం వద్దని‘జుట్టు’కట్టారు!మూడు షిఫ్టుల్లోనూ పనే. కంటి మీద రెప్ప వేయడం మర్చిపోయారు. బ్రెడ్డు ముక్కలతోనే కడుపు నింపుకుంటున్నారు...
-
అలా చూస్తే బాధనిపించింది...కరోనా ప్రభావం అటు అంతరిక్షంపైనా ప్రభావం చూపుతున్నట్టుగా ఉంది. నాసా వ్యోమగామి జెస్సికా ...
-
ప్రయోగాత్మక బోధన.. ‘జన్య’తో సాధన!ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుంది? గణిత సూత్రాలను ఎందుకు బట్టీపట్టాలి? వాటికి ప్రామాణికం లేదా? ఉల్కలు, తోకచుక్కలు ఎలా ఏర్పడతాయి...? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు పాఠ్యపుస్తకాల్లో ఉన్నా, విద్యార్థులకు అంత సులువుగా చెవికెక్కవు. ఇలాంటి అంశాలను పిల్లలకు
-
మన్ను అన్నంగా...ఇవేవో మనం ఎండాకాలం పెట్టే పిండి వడియాల మాదిరిగా ఉన్నాయే అనుకుంటున్నారా? అవి వడియాలనే మాట నిజమే కానీ... పిండి వడియాలో, గుమ్మడి వడియాలో మాత్రం కాదు. మామూలు మట్టితో చేసిన వడియాలు. ఆశ్చర్యంగా ఉందా? హైతీ మహిళలు ఆకలిని చల్లార్చుకోవడాని
-
కరోనాపై గాంధీవం‘‘అనవసరంగా బయటకు రాకండి.. ఇంటి పట్టునే ఉండండి..’’ ఎల్లలు దాటొచ్చిన కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న సూచనలు.
-
నా కూతుర్ని ఎన్నోసార్లు చంపుకొన్నాఆనాడు కూతురు ఫోన్ కోసం ఎదురు చూసింది.. అర్ధరాత్రి దాటే వరకూ రాలేదు.
తర్వాత దాదాపు ఏడున్నరేళ్లు న్యాయం కోసం ఎదురు చూసింది.. తెల్లవారుతుండగా వచ్చింది
-
మనసుని జాదూ చేస్తుంది!పద్నాలుగేళ్ల దాకా పుస్తకం పట్టలేదు... 29 ఏళ్లకు అయిదు పుస్తకాలు రాసేసింది! జీవితంలో ఒక్కసారైనా బడికెళ్లలేదు...
-
మనందరి కోసం జెన్నిఫర్!బాధితుల్ని తాకడానికే కాదు... తలుచుకోవడానికే భయపడుతున్నాం ఆ వైరస్ ఎక్కడ వస్తుందో అని....
-
షెరిల్ శెభాష్ అంది...ఒకదాని తర్వాత ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠశాలలన్నీ క్రమంగా మూతపడుతున్నాయి....
-
ఎడారి జీవితాలకు రంగులద్దింది...పేదరికం, నిరక్షరాస్యతలో కొట్టుమిట్టాడుతున్న మహిళలను ఒక్కటి చేసింది...వారిలోని సృజనాత్మకతను వెలికితీసింది...రంగు దారాలతో ఆ ఎడారి జీవితాల్లో సంతోషాలు పూయించింది...పెద్దగా చదువుకోకున్నా రుమాదేవి ఎడారినేలలో సాధించిన విజయం వేలాది మంది మహిళలను కదిలించింది...
-
అమెరికా సైన్యంలో ఆమె!సైనిక దుస్తుల్లో ఉన్న ఈ అమ్మాయి పని చేస్తోంది మన సైన్యంలో కాదు... అమెరికా ఆర్మీలో... పేరు నికీలెగో. అరుణాచల్ ప్రదేశ్లోని ఈస్ట్ సయాంగ్జిల్లా అయేంగ్ ఈమెది...
-
పోచంపల్లి వెళ్లింది పెరూదాకా..!ఓ ముగ్గురు మహిళలు... హస్తకళనే నమ్ముకున్నారు. కళారూపాలతో దేశమంతటినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు దేశంకాని దేశంలోనూ శెభాష్ అనిపించుకున్నారు...
స్వయంసహాయక మహిళా బృందాలు తమ ఉత్పత్తులను విదేశీ విపణిలో అమ్ముకునేందుకు మెప్మా, ఎన్ఎస్ఐసీ కలిసి పెరూ దేశంలో ఒక వేదికను ఏర్పాటు చేశాయి.
-
మనసున్న పంతులమ్మ!పాఠశాలలో ఏదైనా సందేహం వస్తే టీచర్ వైపు చూస్తాం.. కరోనా మహమ్మారి బారిన పడ్డ కేరళ కూడా ఇప్పుడో ఉపాధ్యాయురాలి వైపు చూస్తోంది. కారణం.. ఈ మహమ్మారిని ఆమె దూరం చేయగలదన్న ఓ ఆశ. అందుకే ఆమెకు రోజూ వందల ఫోన్లు వస్తాయి..
-
వంటింట్లోదినుసులే...ధనుస్సులయ్యాయి!ఆమె అనుకున్న లక్ష్యం డాక్టర్ కావాలని. కోరుకున్నది.. రోగులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని. డాక్టర్ చదవలేదు. ఆమె లక్ష్యాన్ని చేరుకోలేదు....
-
కథలుచెబుతుందమ్మకళావతి!ఆమె అక్షరాలు దిద్దలేదు... అయినా అయిదు వందలకు పైగా కథలను, పురాణాలను కంఠస్థం చేశారు....
-
పండంటి కెరీర్కు 12 సూత్రాలుమనకు తెలిసిన అనుష్క.. అందం, నటనలో ఆల్రౌండర్... సినిమా పరిశ్రమలో స్టార్లందరికీ డియరెస్ట్... స్వీటీలో ఆకట్టుకునే కోణాలెన్నో... తన దగ్గర పని చేసేవాళ్లకి పెద్దపెద్ద నజరానాలు ఇస్తుంది... అభిమానుల పుట్టినరోజు వేడుకల్ని స్వయంగా జరుపుతుంది... మూగ జీవాల్ని అక్కున చేర్చుకుంటుంది...
-
ఆ భయాలకు ఆమె అభయంఎదిగే వయసుకు ఆమె తోడు...ఆ వయసు పిల్లలకు ఆమె ఓ నీడ...వారి ఆరోగ్యానికి ఆమె ఓ అండ..వారి భవిష్యత్తుకు ఆమె ఓ భరోసా..యుక్తవయసుకొస్తున్న పిల్లల్లో చైతన్యాన్ని, ధైర్యాన్ని నింపేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నం అసాధారణమైంది..దీనికోసం ఆమె సమయాన్నే కాదు... సొంత సొమ్మునీ వెచ్చిస్తున్నారు. 29 ఏళ్ల వయసులో రేచెల్ ఓ బృహత్తర బాధ్యతని భుజాన వేసుకున్నారు...
-
గబ్బిలం గుట్టు విప్పిందికరోనా...అనగానే ప్రపంచమంతా చైనా వైపు చూసింది. ఆ చైనా ఎవరివైపు చూసిందో తెలుసా..! ఓ మహిళ వైపు..! కరోనాతో వుహాన్ నగరం ఉలిక్కిపడ్డ వేళ.. చైనాలోని అధికారులంతా ఆమె ఫోన్ నంబరు కోసమే వెతికారు. ఆమె పేరు... షి-జెంగ్లీ.
-
బాహుబలి బామ్మ!డెబ్భైఅయిదేళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు. జీవితపు మలి సంధ్యలో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ మనుమలు, మనుమరాళ్లతో కాలక్షేపం చేయాలనుకుంటారు....
-
ఆ సేవ కదిలించింది!ఇటలీకి చెందిన ఈ అమ్మాయి పేరు అలేసియా బొనారీ. కరోనావైరస్ బారిన పడి ఆసుపత్రులపాలైన వందలాదిమందికి ఆమె సేవలందిస్తోంది....
-
క్యాన్సర్పై సాధించి.. శోధిస్తోందినీ కలలో నిజాయతీ ఉంటే...
నీ సంకల్పం బలమైనదైతే ప్రకృతి శక్తులన్నీ ఏకమై దాన్ని నిజం చేస్తాయంటారు...
ఆమెకు భరించడం తెలుసు...
ఆమెకు జయించడం తెలుసు...
ఆమెకు సాధించడం తెలుసు...
మృత్యువు ఎదురుగా నిలుచున్నా సంకల్పాన్ని వదల్లేదు...
ప్రాణాలు కొడిగడుతున్నా పట్టుదలను వదల్లేదు...
-
ఈ ఊరు పట్టు పట్టిందిఏ ఊర్లోనైనా రైతులంటే మగవాళ్లే గుర్తుకు వస్తారు... అక్కడ మాత్రం సింగులు పైకి చెక్కుకుని శ్రమించే మహిళలే మదిలో మెదులుతారు... వరి, మిరప, పత్తి.. ఎక్కడైనా ఈ పంటలే బతుకుదెరువు! ఆ పల్లెలో పట్టుపరిశ్రమే వారి జీవితాలను సాకుతోంది... మగవారు సైతం ఆ మహిళా రైతులతో పోటీ పడాలంటే భయపడతారు
-
రక్తం కలిపింది అందరినీనేను సిజేరియన్ చేయించుకున్నా... రక్తదానం చేయొచ్చా? నెలసరిలో రక్తం ఇస్తే ఇబ్బందా? రక్తదానం చేయాలనుకునే మహిళలకు ఇలా ఎన్నో సందేహాలు.
-
వారు కోట్లు సంపాదించారు నేను కోట కడుతున్నాను!ఆడపిల్లయినా అమ్మ,నాన్న బాగా చదివించారు... ఆ చదువునే ఆయుధంగా చేసుకున్న ఆమె ఇప్పుడు దేశ ఆయుధ రంగానికి చుక్కానిగా నిలుస్తోంది. రక్షణ శాఖలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆయుధ భూషణ్’ అవార్డును దక్కించుకొని స్త్రీలు ఏ రంగంలోనైనా ప్రగతి సాధించగలరని నిరూపించిన సుజాత విజయ గాథ ఆమె.. మాటల్లోనే...!
-
అ‘పూర్వ’ క్యాలెండర్చారిత్రక కట్టడాల సమాహారం హైదరాబాద్. ఎంతో మంది పాలకుల ఏలుబడికి చిహ్నంగా నిలిచిందీ నగరం. ఇంతటి ఘన చరిత ఉన్న ఈ మహానగరానికి మణిహారాలుగా, చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్న ప్రాచీన కట్టడాలను తన కుంచెతో ఆకర్షణీయంగా రూపొందిస్తోంది ఓ చిత్రకారిణి.
-
క్లిక్ దూరంలో న్యాయ సేవలు!ఓ ఆకతాయి తనను ప్రేమించాలంటూ సంవత్సరం నుంచి గీతను ఏడిపిస్తున్నాడు... పోలీసులను ఎలా సంప్రదించాలో తెలియక తనలో తానే కుంగిపోతోంది గీత... అదనపు కట్నం కోసం రుక్మిణిని కొన్ని రోజులుగా భర్త చిత్రహింసలు పెడుతున్నాడు... కోర్టును ఆశ్రయిస్తే తనకు న్యాయం జరుగుతుందో
-
దంతెవార్లో ధైర్యంగా...నెలలు నిండాక... అన్ని సౌకర్యాలూ ఉన్నచోట పనిచేయడమే కష్టం! అలాంటిది నిత్యం బుల్లెట్ శబ్దాలు సుప్రభాతంలా వినబడే దంతెవాడ కల్లోల కీకారణ్యంలో ఓ గర్భిణి విధులు నిర్వహించడం అంటే? నిత్యం కష్టాలని వెంటేసుకుని తిరగడమే! అయినా సునయనా పాటిల్ జంకడం లేదు. తొమ్మిదినెలల ఈ గర్భిణి...
-
నారీశక్తి మంత్రం!వివిధ రంగాల్లో సేవలందించిన అతివల దీక్షా దక్షతలకు దక్కిన అరుదైన గౌరవం... నారీశక్తి పురస్కారం. కోట్ల మందికి ప్రేరణగా నిలిచిన మహిళలను యావత్ నారీలోకం స్మరించుకోవాల్సిన సందర్భమిది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఈ పురస్కారం అందజేసి సత్కరించారు రాష్ట్రపతి. వీరిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పడాల భూదేవితో పాటు బినాదేవి, అర్ఫా జాన్, చామి ముర్ము, కళావతీ దేవి....
-
సబలా సాహోవారు గెలిచారు... అంతులేని శ్రమతో... తరగని చిత్తశుద్ధితో... వారు నిలిచారు తమ రంగంలో మేటిగా... అందరికీ స్ఫూర్తిగా... కలం పట్టినా, హలం పట్టినా, సేవ చేసినా ఉద్యోగం చేసినా, వాణిజ్యంలో రాణించినా, పరిశ్రమలు స్థాపించినా, వారికి వారేసాటి... ఇది ‘ఈనాడు- వసుంధర’ విజేతల ప్రస్థానం. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు... ఆహ్లాదకరమైన సంగీత విభావరి... శాంత స్వరూపులైన అమ్మలు.. దుష్టశిక్షణలో శక్తి స్వరూపిణులుగా మారి.. దుర్మార్గులు, అసురులను అంతమొందించిన పురాణ ప్రదర్శనలు...సాధారణ వ్యక్తుల్లా జీవన ప్రయాణాన్ని ప్రారంభించి అసాధారణ విజయాలను సాధించి స్ఫూర్తిగా నిలుస్తున్న లబ్ధప్రతిష్టులు......
-
మణిలాంటి వారు... మనసులు గెలిచారుమహిళంటే..?
పేగుతెంచి ప్రాణం పోసి..
రక్తాన్ని పాలగా చేసి.. మనల్ని పెంచే అమ్మ.
మహిళంటే..? చేయిపట్టి బడికి నడిపించి..
భుజం తట్టి గెలిపించే.. సోదరి.
మహిళంటే..? తననే నీకిచ్ఛి..
నీతోనే జీవితాంతం నడిచే... సతి.
అంతేనా...!
మహిళంటే..?
ఆటల్లో పోటి... అంతరిక్షంలో మేటి
సాగులో సాటి... సేవలో దీటు
మహిళంటే..?
ప్రతిభా కుసుమం.. ప్రగతి పరిమళం
జగతి జాగృతం... లోకానికే మాతృత్వం....
-
చెలరేగే మంటలకు ఎదురేగుతారు!ఎగసిపడుతున్న మంటలు, నాల్కలు చాస్తున్న అగ్నికీలలు... వీటిని అడ్డుకోడానికి మేమున్నామంటూ...
-
ఆ రైల్వే స్టేషన్లో అందరూ మహిళలేరైలు పట్టాలకు క్లాంపులు బిగించడం దగ్గర్నుంచి... పచ్చజెండా ఊపడం వరకూ అంతా మహిళలే కనిపిస్తారక్కడ...
-
వందేళ్ల విద్యార్థులు!నలభైదాటితే చాలు... ఓపిక లేదంటారు..
అరవైదాటితే చాలు... కృష్ణారామా అంటారు....
కానీ వాళ్లు వందేళ్ల వయసులోనూ ఏబీసీడీలు దిద్దుతున్నారు..
ఎక్కాలు బట్టీపడుతున్నారు. పరీక్షలు పాసై అందరితో శెభాష్ అనిపించుకుంటున్నారు...
నారీశక్తి పురస్కారం అందుకుంటున్న ఈ ఇద్దరి బామ్మల విజయగాథని ఓ సారి చదివేయండి...
-
ఊరు పదిలంనెలకి ఇరవై రూపాయలు... వారి ఆత్మాభిమానాన్ని నిలబెట్టింది! నెలకి పదిరూపాయలు... వారి ఆరోగ్యానికి అండగా నిలిచింది.. ఆ గ్రామ మహిళలు చేసిన పొదుపు దేశం గుర్తించేలా చేసింది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని ముండ్రాయి గ్రామ మహిళలు సాధించిన ఆ విజయం ఏంటో తెలుసుకోండి!
-
త్రివిధ దళాల్లో...త్రిబుల్స్టార్‘బలంగా అనుకో...అయిపోతుంది’... అనే మాట మాధురి కనిత్కర్కు సరిగ్గా సరిపోతుంది. వైద్యవృత్తి స్వీకరించాలనుకున్నారు. స్వీకరించారు. సైన్యంలోనే సేవలందించాలనుకున్నారు...
-
అలాంటి వ్యక్తిని ప్రేమించకండి!ఒక్కోసారి ప్రేమావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాంతం చేదు అనుభవాలనే మిగులుస్తాయి అంటూ తాజాగా ఇన్స్టాగ్రామ్లో తన మనసులోని మాటను వెల్లడించింది బాలీవుడ్ నటి నీనాగుప్తా. ‘పెళ్లైనవారితో ప్రేమలో పడకండి. అలాచేసి నేనెంతో బాధపడ్డాను. పెళ్లైన వ్యక్తిని ప్రేమించి, ఆ తర్వాత భార్యకు విడాకులు ఇవ్వమంటే
-
ఆ పనిమనిషి... పరుగుల రాణిచిన్నవయసులోనే పెళ్లి తాగుబోతు భర్త... కలహాల కాపురం ఒక్కగానొక్క కొడుకుతో ముంబయి వీధుల్లో తానొక్కతే... అయినా ఆమె ఆత్మవిశ్వాసం వీడలేదు.. నాలుగిళ్లలో పనిమనిషిగా చేస్తూనే పరుగు మొదలుపెట్టింది.
-
వీరు బొమ్మలకు అమ్మలు! అందమైన బొమ్మలు.. ఆకట్టుకునే టెడ్డీబేర్లు... ఎనభై దేశాలకు ఎగుమతి అవుతున్నాయి... వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి... చూపరులను మురిపిస్తూ.. చిన్నారులకు నేస్తాలవుతున్న అలాంటి బొమ్మలు మన కాకినాడలోనూ తయారవుతున్నాయి... వాటికి రూపం ఇచ్చే దగ్గర్నుంచి, ప్యాకింగ్కి ముస్తాబు చేసేదాకా ఈ అందమైన బొమ్మలకు ప్రాణం పోస్తోంది అంతా అతివలే.
-
చెక్కని చెక్కారు మోదీ మెచ్చారు!కలప వారి చేతిలో పడితే చాలు.. అద్భుతమైన కళాఖండం ఆవిష్కృతమవుతుంది... కర్రపై వారి చేతులు కదలాడితే చాలు.. ఆ చెక్క నగిషీ ఖండాంతరాలు దాటుతుంది..
-
షారూఖ్ మెచ్చిన గోపిక!పాడిపరిశ్రమతో ఎంతోమంది రైతన్నల కన్నీళ్లు తుడవాలి... పరిశోధనలతో లాభాల పంటలు పండించాలి... ఈ ఆశయమే గోపికకు ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ విశ్వవిద్యాలయం.....
-
ఓ రాధ క్రికెట్ కథఅతనికున్నది ఓ చిన్న ఇల్లు.. కూరగాయలు అమ్మితే కానీ పూట గడవదు..అలాంటి పరిస్థితుల్లో తన కూతురిని క్రికెటర్గా చూడాలనుకున్నాడు ఓ తండ్రి.
-
నేర్చుకుందామా! 4పాఠాలురాధ, రమ్య, రజని, రవళి.. చిన్నప్పటి నుంచీ స్నేహితురాళ్లు. తర్వాత వివిధ కారణాల వల్ల దూరమయ్యారు. చాలా రోజుల తర్వాత ఓ స్నేహితురాలి గృహ ప్రవేశంలో కలుసుకున్నారు. ఇక కబుర్లే.. కబుర్లు. ఆ మాటల్లో ఆర్థిక అంశాలూ దొర్లాయి. అలా చేసి ఉండకపోయి ఉంటే ఎంత బాగుండు అని అనుకున్నారు. మరి వీళ్ల కథల నుంచి మనమేం తెలుసుకోవచ్చో చూద్దాం!...
-
ఈమె కథ వింటేబొమ్మలూబాధపడతాయితన శరీరంలో ఎప్పుడు ఏ ఎముక విరిగిపోతుందో తెలియదు.. తనకున్న ఆ శారీరక బలహీనత గురించి ..
-
తాలిబన్ల మనసు మార్చింది!అందరు ఆడపిల్లల్లాగే హాయిగా చదువుకోవాలనుకుంది.. మంచి డాక్టరై సేవ చేయాలనుకుంది.. అమ్మానాన్న, భర్త, పిల్లలు... అందరితో ఆనందంగా జీవితాన్ని గడిపేయాలనుకుంది. కానీ... ఆమె ఓ రాజకీయనాయకురాలైంది. ప్రతికూల శక్తులతో పెనుపోరాటం చేయాల్సి వచ్చింది. అందునా...
-
సింహం కోసం దేశాన్ని కదిలించిందిమనిషికి మనిషికి మధ్య బంధాలే పలుచనైపోతున్న రోజులివి. అలాంటిది ఒక మహిళకు, సింహానికి మధ్య బంధం ఒక దేశాన్నే
-
అమ్మాయి పుడితే ఆస్పత్రి ఖర్చులు ఫ్రీఅమ్మాయి పుడితే అది సిజేరియన్ అయినా సరే.. ఒక్క రూపాయి కూడా ఫీజుగా తీసుకోదా డాక్టరమ్మ....
-
ఆ ఘనత ఆమెదే!అందం, అభినయంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది విశ్వ సుందరి ప్రియాంకా చోప్రా. సామాజిక సేవలోను, సోషల్ మీడియాలోను చురుగ్గా పాల్గొంటారు ఆమె. తనకు సంబంధించిన ప్రత్యేకమైన విషయాలను, సినిమా విశేషాలను సామాజిక మాధ్యమాల
-
మహాశయం ముందు.. మహమ్మారి ఓడింది!ఆడిపాడే వయసులోనే క్యాన్సర్ మహమ్మారి బారిన పడిందా అమ్మాయి. శరీరంలో శక్తి లేకుండా కుంచించుకు పోయిన దుస్థితి నుంచి... స్పోర్ట్ క్లైంబింగ్ పోటీల్లో మేటిగా ఎదిగింది. చిరిగిన బూట్లతోనే టోర్నీలు ఆడుతూ ఛాంపియన్గా నిలిచింది. అవరోధాలను అధిగమించడం అలవాటు చేసుకుంటూ..
-
చేద్దామా... చెట్ల యాత్రలు!అదో పార్కు. పిల్లా, పెద్ద కలిపి ఓ 25 మంది వరకు చెట్ల దగ్గరకు వెళ్లారు. అందరూ ఒక చెట్టు దగ్గర ఆగి... ‘ఇదిగోండి ఈ చెట్టు పేరు అడవి బాదం. దీని కాయలు భలే ఉంటాయి. ఈ కాయల్లోపల నల్లటి విత్తనాలుంటాయి.
-
అమ్మాయే అబ్బాయిగా...చివరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు నెగ్గిన అతడు... ఆమె అని తెలిస్తే...? ఆశ్చర్యానికి లోనవుతాం కదూ... పదేళ్ల వయసులో... భారత క్రికెట్ నయా యువ సంచలనం షెఫాలీ వర్మ కూడా ఇలాంటి ఆశ్చర్యానికే గురి చేసింది అందరినీ. తన అన్నయ్య
-
గుండెల్లోకి.. గుడి వైభవం!విదేశాలకు వెళ్లొచ్చిన తర్వాత ఆ గొప్పలు చెప్పి మురిసిపోయే వాళ్ల గురించి తెలుసు! కానీ... స్వదేశం గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకున్న
-
అధ్యక్షుడి చిత్రాలన్నీ ఆమెవే!వైట్హౌస్లో ఏ వేడుక జరిగినా ఆమె ఉండి తీరాల్సిందే! అలాగని ఆమె ఏ ప్రభుత్వ అధికారో అనుకునేరు. వైట్హౌస్ అధికారిక ఫొటోగ్రాఫర్.
-
ప్రధాని మాట... ఆమె గొంతులో!మొన్న ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి కదూ! ఆ సమయంలో మోదీ వెనకాల ఓ మహిళ ఉండటాన్ని గమనించారా!!....
-
నాన్నగారు చెప్పారండి!బొమ్మరిల్లు సినిమా చూశారుగా..! హీరో పెళ్లిచూపులకెళ్లిన అమ్మాయి ఏ ప్రశ్న అడిగినా... ‘నాన్నగారు చెప్పారండి’ అని ముక్తాయిస్తుంది.హీరోకే కాదు... మనకీ విసుగొచ్చే సమాధానం అది. తల్లిదండ్రులు నడిపించాలి కానీ వారి ఎదుగుదలకి అడ్డుకాకూడదు. వారి అభిప్రాయాలకు అడ్డుకట్ట వేయకూడదు.,..
-
అరేబియా రాణి సమానత్వ వాణిరాజభవనాల్లో... ఘోషాతెరల మధ్య ఉంటూ చరిత్రలో పేరుకు మాత్రమే మిగిలిపోయే రాణీలా ఉండాలనుకోలేదామె! ప్రజల గుండెల్లో కొలువు తీరి నిజమైన రాణీగా మారాలనుకుంది....
-
ఆమె చేతిలో..వాహ్నమైంది!వాహనాల పనితీరుపై ఆమెకు ఉన్న ఆసక్తి... ఆవిష్కరణల దిశగా అడుగులేసేలా చేసింది. గతంలో బ్యాటరీతో పనిచేసే ద్విచక్రవాహనాన్ని తయారుచేసిన ఆమె, మరిన్ని ప్రయోగాలు చేసింది...
-
చీకట్లు అలముకున్న ఆరోజు... వెలుగులు చూస్తున్నా ఈరోజుఇరవై ఏళ్లు రంగుల ప్రపంచాన్ని చూశాయా కళ్లు... ఇంతలో కారుచీకట్లు కమ్ముకున్నాయి. కానీ కళ్లు లేవని ఆమె...
-
తళుకుమన్నదినలుపు తార!ఆ చిన్నారిని చూసి తోటివారు నవ్వేవాళ్లు...హేళనగా మాట్లాడేవారు... మరికొందరు చూడటానికే భయపడేవారు..
-
1971 ఓ వీరగాథఅంతవరకు గడపదాటని ఆ ఇంతులే... దేశాన్ని రక్షించుకున్నారు! చేయిచేయి కలిపి సైన్యానికి దన్నుగా నిలిచారు.. మహిళల సంఘటిత శక్తిని చాటిన ఆ సంఘటన 1971 భారత్- పాక్ యుద్ధ సమయంలో జరిగింది. అదేంటో చదివేయండి...
-
ఇంట వద్దన్నా... రచ్చ గెలిచింది!ఆమెతో ఆడేందుకు అమ్మాయిలెవరూ లేరు... అందుకే అబ్బాయిలతోనే ఢీ కొట్టింది... నువ్వు చిన్నదానివి.. మాతో ఆడలేవు పొమ్మన్నారు, నిరాశపరిచారు... అలాంటమ్మాయి పేరు జట్టులో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారిణిగా మారుమోగింది.. ఆమే నగోమ్ బాలాదేవి. ఇటీవల స్కాట్లాండ్ రేంజర్స్ క్లబ్లో చోటు సంపాదించి...
-
అమృత హస్తానికి అభివందనం!‘ఈ రోజు మా అబ్బాయి పెళ్లి. ఆహారం మిగిలింది. మీరు వచ్చి తీసుకెళ్లండి...’ అంటూ అమృతహస్తం స్వచ్ఛంద సంస్థకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. నిమిషాల్లోనే వాలంటీర్లు వచ్చి దాన్ని తీసుకెళ్లారు. దగ్గర్లోని కాలనీలకు వెళ్లి
-
ఐకియా మెచ్చిన అమ్మాయి!ఫర్నిచర్ దిగ్గజం ఐకియా దృష్టిని ఆకర్షించిన భారతీయ ఇంటీరియర్ డిజైనర్ ఆమె. ప్రకృతికి హానిచేయని ఉత్పత్తులకున్న గిరాకీనే ఆమెని ‘ఫోర్బ్స్- 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించుకునేలా చేసింది. ఆమె మరెవరో కాదు 27 ఏళ్ల ఆకాంక్ష డియోశర్మ...
-
ఫిల్మ్నగర్కు రంగుపడింది!అంతా ఆమె సృజనచుట్టూ మురుగు. అపరిశుభ్రమైన వీధులు. దుమ్ము పేరుకుపోయిన ఇళ్లు. పది రోజుల కిందట హైదరాబాద్ ఫిలింనగర్లోని ఓ మురికి వాడ పరిస్థితి ఇది. ఇప్పుడది రంగులమయంగా మారింది. పరిశుభ్రతపై అక్కడి ప్రజలకు అవగాహన పెరిగింది. అక్కడి పిల్లలకు చదువు విలువ తెలిసింది. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా! ముంబయికి చెందిన రూబుల్ నాగి లండన్లో ఫైన్ ఆర్ట్స్ చదివింది. ఆమె తండ్రి ఆర్మీ అధికారి. ఉద్యోగరీత్యా ఆయన వివిధ ...
-
పిల్లలకు నచ్చింది...మెలానియామెచ్చింది!అనగనగా ఓ బడి...
అక్కడ ఓ తరగతిలో పిల్లలందరూ టీచర్ ముందే నాటకాలు వేస్తున్నారు...
-
ఆ ధ్వని70 కోట్లగుండెల్ని తడిమింది!ఆకట్టుకునే గాత్రం.. పాటలో విషయం ఉంటే రికార్డులు వెతుక్కుంటూ వస్తాయని నిరూపించింది...
-
భద్రం పిల్లో...దేశంలోనే తొలి మహిళా కమాండో శిక్షకురాలామె. దేశభద్రతలో అత్యంత కీలకమైన, కఠినమైన పోరాటాలను నేర్పించే డాక్టర్ సీమా రావు
-
ఈ పోరాటం ఇంటి నుంచే మొదలైంది!మాది ఉత్తరాఖండ్లో ఓ కుగ్రామం. సాధారణ మధ్యతరగతి కుటుంబం. నాన్న ప్రభుత్వోద్యోగి, అమ్మ ఉపాధ్యాయిని. మేం ముగ్గురం అక్కచెల్లెళ్లం. ఒక తమ్ముడు. ఇంటర్ తరువాత కంప్యూటర్ కోర్సు చేయాలనుకున్న నా దిశను నాన్నే మార్చేశారు. మా ప్రాంతంలో అబ్బాయిలందరూ ఆర్మీలో చేరేవారు. మాకది సర్వసాధారణం. కానీ అమ్మాయిలు అటువైపు వెళ్లేవారు కాదు. అయితే నాన్న మాత్రం అలా అనుకోలేదు.
-
సముద్రంలో స్వచ్ఛభారత్స్వచ్ఛభారత్లో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం తెలిసిందే. కానీ సముద్రగర్భంలో వ్యర్థాలను తొలగిస్తూ..సముద్రజీవుల ప్రాణాలను కాపాడుతూ ప్రధాని ప్రశంసలూ అందుకుంది మన తెలుగింటి ఆడపడుచు మడిపల్లి పద్మావతి...
-
పాప కోసం 7 కోట్లుపగవాడికి కూడా నాకష్టం రాకూడదు అనుకోవడం వేరు..ఆ కష్టాలు రాకుండా ఉండటం కోసం తనవంతు సాయం చేయడం వేరు. తెలుగింటి కోడలు సుధా జనార్దన్ ఈ రెండో కోవకి చెందినవారు..
-
బిహారీ మలయాళికి వందకు వంద!మనకు తెలియని భాష చదవడానికే భయపడతాం.. ఇక పరీక్ష రాయాలంటే వణుకుపుట్టాల్సిందే...కేరళకు వలస వెళ్లిన రోమియా మాత్రం మలయాళం లో వందకు వంద మార్కులు తెచ్చుకుంది.. ఆ విశేషాలివి...
-
ఫుట్పాత్పై చదివి... జడ్జయ్యింది!ఉన్న కాస్త గూడు నేలకూలింది.. కాసింత నీడకోసం ఎన్నో ఎదురుదెబ్బలు తింది... అయినా లక్ష్యాన్ని మాత్రం మరిచిపోలేదు...
-
మంచు ముప్పులో గుండె చప్పుడువేసవి సెలవులంటే ఎగిరిగంతేయని పిల్లలుంటారా? పరికుల్ కూడా అంతే. కాకపోతే ఆమెకు ఆ సమయం ఆటవిడుపు కాదు. సేవ చేసే సమయం.
-
ఇది...నది మది!నదులను దేవతలుగా కొలిచే దేశం మనది. వాటిని ఒకపక్క పూజిస్తూనే మరోవైపు కాలుష్యం కోరల్లో బంధిస్తున్నాం.. ఒకవేళ నదులకే స్పందించే గుణం ఉంటే నదీకాలుష్యం గురించి వాటి వేదన ఎలా ఉంటుంది?
-
ధూం..ధాం... కనకవ్వ!మొన్నటి వరకు ‘అంగూర్లు.. అరటి పండ్లు..’ అంటూ నోరుపోయేలా అరిచినా ఎవరూ వినేవారే లేరు.. ఇప్పుడు ఆమె గొంతెత్తి పాడితే చెవులు రిక్కించి విననివారుండరు! 64 ఏళ్ల కనకవ్వ పాడిన మేడారం జాతర పాటకు 65 లక్షలమంది అభిమానులు ఉండటం విశేషం....
-
సవాల్!స్కూల్ నుంచి తిరిగొచ్చిన పిల్లల లంచ్ బాక్స్ తెరిచిచూస్తే అందులో పెట్టింది పెట్టినట్టే ఉంటుంది...
-
రాళ్లల్లో రాగబంధం!ప్రేమించి.. పెళ్లి చేసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకుని సుఖంగా ఉందామనుకుంటారు చాలామంది! కానీ ఈ జంట మాత్రం రాళ్లను రక్షించే పనిలో పడింది. పర్యావరణాన్ని సంరక్షించే బాధ్యతను భుజానికెత్తుకుంది. అందుకే ఈ జంట ప్రేమకథ శిలాక్షరాలుగా మారిపోయింది.... ‘సేవ్రాక్స్’ పేరుతో పాతికేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో
-
కరెంటువాడనిహేమంతంపుణె నగరంలో ఓ అడవి. అది హేమ సానే సృష్టించిన చిన్న అడవి. అందులో ఓ పాత ఇల్లు. ఇంటి చుట్టూ చెట్లు. చెట్ల చుట్టూ అల్లుకున్న తీగలు. తీగలకు ఊగుతున్న పూలపై గింగిరాలు కొడుతూ తుమ్మెదలు. అపురూప దృశ్యం మదిలో మెదలుతుండగానే.. ఓ కొమ్మపై ఆకట్టుకునే వడ్రంగి పిట్ట. ఇంకో కొమ్మపై ఆటాడుతూ అందమైన పిచ్చుక.
-
ఆప్ను దిద్దిన అతిషిఆమె పేరులో మార్క్స్ ఉన్నాడు.
ఆమె పేరులో లెనిన్ ఉన్నాడు.
దిల్లీలో ఆప్ సాధించిన
విజయంలో తనకూ వాటా ఉంది.
ఆ పార్టీ మేనిఫెస్టోలో ఆమె ప్రమేయం ఉంది. అయిదేళ్లు దేశమంతా చర్చించుకున్న ఆప్ సర్కార్ సంస్కరణల్లో తన ఆలోచనలూ ఉన్నాయ్. దిల్లీ ఎన్నికల్లో దద్దరిల్లే విజయం సొంతం చేసుకున్న ఆ ఇంతి పేరు అతిషి మార్లెన. దిల్లీలో మొదలైన అతిషి మార్లెన ప్రయాణం.. మళ్లీ అక్కడికే విజయవంతంగా చేరింది. అతిషి తల్లిదండ్రులు త్రిప్తవహి, విజయ్సింగ్....
-
రైల్లో చదువుకుని...పదిహేడు పతకాలుఅమ్మానాన్నల కష్టం చూశాక ట్యూషన్ పెట్టించండి అని ఇంట్లో వాళ్లని ధైర్యంగా అడగలేకపోయిందా అమ్మాయి. పైపెచ్ఛు...
-
ఆమె ఒకవిజ్ఞాన కేతనంఅంతరిక్షాన్ని శోధించినా... విజ్ఞాన సాగరాన్ని మథించినా... వైద్యరంగంలో ప్రభంజనాలు సృష్టించినా... ఆమెకు ఆమే సాటి... అంతర్జాతీయ వైజ్ఞానిక రంగంలో కీర్తిపతాకలు ఎగరేస్తున్న మహిళామణులెందరో..
-
అఫ్గాన్ కాళ్లకు చక్రాలు తొడిగారు!ఓవైపు బాంబుల మోత.. మరోవైపు ఆంక్షల చట్రం...
భద్రత కనుమరుగైన అఫ్గానిస్థాన్ గడ్డపై అతివది గడప దాటలేని దైన్యం...
ఈ పరిస్థితి మార్చడానికి చిన్నపాటి యుద్ధమే చేసిందో స్వచ్ఛంద సంస్థ...
-
మన మెనూలో ఆదివాసీ ఆహారంసాధించిన అవార్డులు, పొందిన గుర్తింపుతో తన ప్రయాణం ఆపేయలేదు. నచ్చిన రంగంలో ప్రయోగాలు చేయడానికి అడవుల బాట పట్టి గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తోంది గరిమా అరోరా. తెలంగాణలో తొలి పర్యటన మొదలుపెట్టి.. నల్లమలలోని చెంచులు, కోయలు, ఆదిలాబాద్ గోండుల ఆహార అలవాట్లు, సంప్రదాయాలను ప్రత్యక్షంగా తెలుసుకుంది.
-
మలబారు సీమలోశ్రీ మహాలక్ష్ములు!కన్నీళ్లు తుడిచారు... కలలను పేర్చారు... ఇంటికి దీపం ఇల్లాలు... ఆ ఇంటికి ఏ కష్టం వచ్చినా అల్లాడిపోయేదీ ఆమే! కుటుంబాన్ని, ఇంటిని ప్రాణప్రదంగా కాచుకోవడం ఆమెకే తెలుసు.
...ఉన్నట్టుండి ఓ ఉపద్రవం ముంచుకొచ్చి...పరిస్థితులను తారుమారు చేస్తే? కంటికి రెప్పలా కాచుకునే ఇల్లు... ప్రకృతి విలయంలో తుడిచి పెట్టుకు పోతే?
-
శ్రమ జీవనం... ఆమె చిత్రం!మనం గుడిలోని దేవుడినే చూస్తాం.. ఆమె గుడిబయట పూలమ్మే శ్రమజీవులని చూస్తుంది. మనం పండిన పంటనే చూస్తాం. ఆమె పండించే చేతులనే చూస్తుంది. మన చుట్టూ, మన వీధుల్లో తిరిగే శ్రమజీవుల జీవన నేపథ్యాన్ని స్ట్రీట్ ఫొటోగ్రఫీ పేరుతో తన కెమెరా కంటితో బంధిస్తోంది వర్షిణిరెడ్డి..
-
ఈ వైద్యులు గుళ్లకు జీవంపోస్తున్నారుఆలయం... ఓ నిర్మాణం కాదు. ఓ సంస్కృతి... ఓ సనాతన భావజాలం. దానిని పరిరక్షించుకోవడం జాతి ధర్మం. సాధారణంగా ఈ ధర్మాన్ని ఏ మఠాలో, మఠాధిపతులో నిర్వర్తించడం మనం చూసేదే! కానీ ఓ ఇద్దరు వైద్యులు ఆ బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు. తమదైన శైలిలో ఆలయాలకు ప్రాణం పోస్తున్నారు...
-
అక్కడా ఒంటరిని కాదుఅంతరిక్షంలో ఒక రోజు ఉంటేనే గొప్ప! ఆమె పది రోజులు.. వంద రోజులు.. ఏకంగా 328 రోజులు గగనాంతర రోదసిలో గడిపి చరిత్ర సృష్టించింది. అదే అంతరిక్షంలో ఆరుసార్లు నడిచింది. ఇటీవల దివి నుంచి భువికి దిగివచ్చిన 41 ఏళ్ల అమెరికా వ్యోమగామి క్రిస్టినా హేమాక్ కోచ్ ఇప్పుడో సంచలనం. ఆమె కథ చదివేయండి....
-
ఈ ఉప్పెన ఊహించింది ఈమే!2019 డిసెంబరు 26.. చైనాలోని వుహాన్ నగరం. ప్రశాంతంగా ఉంది. అక్కడో ఆస్పత్రి.. అందులో 54 ఏళ్ల వైద్యురాలు. పేరు జాంగ్ జిజియాన్.
-
వీడియోలు చూసి విజేత అయ్యింది!ఉపాసన తాలుక్దార్. ఏడో తరగతి చదువుతోంది. రిథమిక్ జిమ్నాస్ట్. ఖేలో ఇండియా పోటీల్లో మూడు పతకాలు సాధించింది.
-
సీతమ్మ వాకిట్లో చిన్నారి పథకంఎనిమిదో తరగతి చదువుతోంది ఓ అమ్మాయి. తన పుట్టిన రోజున అమ్మ కొత్త డ్రెస్సు కొంటానంది. ‘నాకేం వద్దు. నాకు చాలానే కొత్త దుస్తులున్నాయి. కావాలంటే నువ్వు డ్రెస్సుకు ఖర్చుపెట్టాలనుకున్న డబ్బులు నాకివ్వు’ అంటూ అమ్మకు తేల్చి చెప్పిందా చిన్నారి. ఇంతకీ ఆ డబ్బులు ఎందుకు?
-
విదేశీ దారుల నుంచి పాలధారల వైపుకల్తీలేని పాల రుచి ఎలా ఉంటుందో తెలుసా? తెలియదనే జవాబే ఎక్కువ మంది ఇస్తారేమో! రసాయనాల ప్రభావంతో పాలరుచే కాదు, పోషకాలూ మాయమవుతున్న వేళ ఈ ప్రశ్న విలువైందే మరి...
-
సుహాసినికి అందిన అందాలు!12 మంది ప్రతిభావనులు..45 రోజులు.. 25 మంది కళాకారులు కలిసి చేసిన అద్భుతం ఇది. అలనాటి ...
-
గ్రాండ్గాసాధించిందిఆమె ఏడేళ్లకే చదరంగంలో పతకం సాధించింది. గుర్తింపుతో సమానంగా వచ్చిన ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొంది....
-
అరిస్తే పట్టిస్తుంది...మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, అకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు వినూత్నంగా ఆలోచించారు బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థినులు...
-
నాన్న కష్టం కోసం... తన కల కోసం పరిశ్రమించిందికుటుంబం కోసం తండ్రి పడే కష్టాన్ని చిన్నప్పటి నుంచీ చూసిన ఓ యువతి ఆయన్నే ఆదర్శంగా తీసుకుంది. తన కలకు పదును పెట్టుకుంటూ సొంతంగా ఓ కంపెనీ ప్రారంభించి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది.
-
ఆ బ్యాంకు... లోదుస్తుల కోసం!ఉపయోగించని, పాత బ్రాలను ఏం చేస్తాం? ఏం చేస్తాం.. చెత్తబుట్టలో పారేస్తాం. కానీ అమెరికా, లండన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో మాత్రం వీటిని ఓ డ్రాప్ బాక్సులో వేస్తారు. ఎందుకంటే అవి పేద మహిళలకు ఉపాధినిస్తాయి కాబట్టి...
-
ఈ బొకేలు తినేయొచ్చు!వివాహాలు, నూతన సంవత్సర వేడుకలు, అభినందన కార్యక్రమం... వేడుక ఏదైనా శుభాకాంక్షలు చెప్పడానికి వాడేవి పూలు, పూలదండలు లేదా బొకేలు. వీటితో ఎవరికి ఉపయోగం? ఇలానే ఆలోచించింది ఓ మహిళ. వృథాగా పోయే ఇలాంటివాటి స్థానంలో చాక్లెట్తో రూపొందించిన పూలు, బొకేలను
-
వాహన రంగంలో ఇంతే ఇంధనమై...అత్యంత ఆదరణ పొందిన మహీంద్రా ఎక్స్యూవీ 500 విడుదలైన సమయం అది.. బండి మార్కెట్లోకి రాగానే బుకింగ్లు పోటెత్తాయి... అంతగా వాహన ప్రియుల మనసు దోచుకున్న ఆ కారు డిజైన్ బృందానికి నాయకత్వం వహించింది ఒక మహిళ.
-
30 ఏళ్ల కిందటే సేంద్రియమయంసేంద్రియ వ్యవసాయం... జీరోవేస్ట్ వంటి మాటలని మనం ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటుంటే 30 ఏళ్ల కిందటి నుంచే తన ఇంటినీ, పెరటినీ సేంద్రియం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు కాకినాడకు చెందిన బోళ్ల పద్మావతి..
-
మూత్రశాలలకు మేఘసందేశం!నిర్వహణ సరిగ్గా లేక పాడైపోయే మూత్రశాలలను చాలానే చూసుంటాం... అలా కాకూడదనే నోయిడాకు చెందిన మేఘ ఓ సాంకేతికతను అభివృద్ధి చేసింది. టాయిలెట్ ఎక్కడ అపరిశుభ్రంగా ఉన్నా... కంప్యూటర్ సహాయంతో శుభ్రం చేసేలా గార్వ్ టాయిలెట్స్ను రూపొందించింది. వీటిని రోజుకి ఒకటిన్నర లక్షల సార్లు వినియోగిస్తుండటం విశేషం.
-
బుర్రకు పనిపెట్టింది!ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ప్లాస్టిక్తో చేసిన కళాకృతులే కనిపిస్తాయి... కొందరిళ్లలో మాత్రమే కాగితంతోనో, మట్టితోనో చేసినవి చూస్తుంటాం... మరి సొరకాయ బుర్రతో చేసిన గృహోపకరణాల గురించి ఎప్పుడైనా విన్నారా...
-
దోమలు కుట్టని దుస్తులు!సైన్స్తో సామాన్యుల సమస్యలకు పరిష్కారాలు చూపించాలనుకుందా యువతి. ప్రయోగాలు చేసి దోమలను దూరంచేసే దుస్తుల్ని రూపొందించింది. ఇందుకుగాను రాష్ట్రపతి చేతుల మీదుగా బాల శక్తి పురస్కారాన్ని అందుకుంది.
-
ఐటీ వదిలి అరక పట్టి¨...ఆరోగ్యవంతమైన సాగు కోసం... ఆమె అరక పట్టింది... పచ్చని పంట పండిస్తూ... రెక్కల కష్టాన్ని నమ్ముకునే రైతుల కోసం పిడికిలి ఎత్తింది... పోరాడి ప్రజాప్రతినిధిగా మారింది. ఆమే తమిళనాడులో స్థిరపడ్డ తెలుగుతేజం రేఖా రాము. ఆ విశేషాలివి... ఐటీలో ఉద్యోగం. లక్షల్లో జీతం. వీటన్నింటినీ కాదనుకుంది తమిళనాడులోని పుత్తిరన్కొట్టైకి చెందిన రేఖారాము. సేద్యం బాట పట్టి రైతులకు స్ఫూర్తినిచ్చింది.
-
ఆమె గొంతుకూ గ్రామీ!ఆమె సిగ్గరి... సందర్భం వస్తే సివంగిలా మారుతుంది! ఆమె నెం.1 విద్యార్థిని... కానీ బార్బీ బొమ్మలంటే ప్రాణం పెడుతుంది..
-
భర్త ప్రాణాల కోసం...పరుగుభర్త ప్రాణాలను కాపాడుకోవడానికి యముడినే ఎదురించింది సావిత్రి! భర్తని బతికించుకోవడం కోసం మారథాన్లలో...
-
కిలిమంజారో తలొంచిందిసాధించాలన్న కసి ఉంటే... ఎంతటి ఎత్తైనా అలవోకగా ఎక్కేస్తారు... పేదరికం అడ్డురాదు... అనారోగ్యాన్ని లెక్కచేయరు...
-
నానమ్మ, అమ్మ కలగన్నారు నేను సాధించాను!సెలవులు దొరికితే చాలు, ఒంటరిగా ప్రయాణించడానికి ఇష్టపడతా. సిక్కిం అంటే ఇష్టం. అమ్మ చేసే కేక్ అంటే ఇష్టం. ఇప్పటికీ చిన్న ముక్క కూడా వదలకుండా తినేస్తా. అలాగే పావ్బాజీ కూడా. చిన్నప్పటి నుంచి జంతువులంటే ఇష్టం. ఆకలితో ఉండే వీధికుక్కలకు నా లంచ్ బాక్సులో రోటీలను పెట్టేసేదాన్ని.
-
అడవి మనసు ఆమెకు తెలుసు!ఆ అడవిలో ప్రతి చెట్టుకూ ఆమె తెలుసు... రోజూ ఆమె రాక కోసం... మొక్కల ఆకులు విప్పారి ఎదురుచూస్తుంటాయి... ఆమె వస్తుందన్న వార్త తెలియగానే
-
లద్దాఖ్కు మాతృమూర్తి!వైద్యునికి, రోగికి మధ్య ఉండాల్సింది నమ్మకం అని చాటిచెబుతున్నారు. డాక్టర్ తె్సెరింగ్ లండాల్.
-
రిక్షావాలా కూతురు... హాకీకి రాణి అయిందెలా?ఆమె ఆరేళ్లకే హాకీ స్టిక్ పట్టుకుంది. పద్నాలుగేళ్లకే జాతీయ జట్టుకు ఎంపికై అందరి దృష్టినీ ఆకర్షించింది. కెప్టెన్గా జట్టుకు
-
అంతరిక్షంలో.. ట్వీటుతార!ఆమె ట్విటర్ పేజీలో ఏ పోస్ట్ చూసినా ఆసక్తిగానే ఉంటుంది. జడ వేయడం ఎలా? బిస్కెట్లు తయారుచేయడం ఎలా? ఇలా...! అరే..
-
నేనున్నానని...ఇంటి నుంచి అడుగు బయటపెడితే మళ్లీ తిరిగి ఇంటికి చేరేదాకా ఉగ్గబట్టుకుని ఉండాల్సిన దుస్థితి. దీనికి పరిష్కారం చూపించాలనే దిశగా ఆలోచించింది సుష్మ
-
ఆమె ప్రతిభకు ఆసీస్ ఓఎస్భారతదేశం నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లింది ప్రియా కుటుంబం. అక్కడి సంప్రదాయాలు, భాష అర్థం కాక ఎన్నో కష్టాలు పడింది ప్రియ. సహ విద్యార్థులు గేలి చేస్తుంటే తరగతిలో ఒంటరిగానే గడిపేది. ఎప్పటికైనా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యమే ఆమెను మిస్ ఆస్ట్రేలియాని చేయడంతోపాటు...
-
మౌనంగానే ఎదిగింది మనసులను గెలిచిందిపెళ్లిచూపుల్లో తనేం చెబుతుందో పెళ్లికొడుక్కి అర్థం కాలేదు.. పెళ్లై కొడుకుపుట్టాక... ఆ పిల్లాడు గుక్కపెట్టి ఏడ్చే ఏడుపు ఆ అమ్మాయికి వినబడలేదు.. కారణం... కౌసల్యా కార్తీక బధిరురాలు. మూగ, చెవిటి అమ్మాయి. అలాంటి అమ్మాయి కోటీశ్వరి కార్యక్రమంలో కోటి రూపాయలు గెలిచి విజేతగా నిలిచింది..
-
ఆమె ప్రభుత్వాన్ని కదిలించింది!యుక్తవయసులో.. తోటి బాలికలు నెలసరి సమయంలో అవసరమయ్యే న్యాప్కిన్లు కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆమె గుర్తించింది. ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేయడానికి పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించింది.
-
మీరు ఒంటరి కాదు!మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, దాని ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఎన్నో రకాలుగా కృషిచేస్తోంది బాలీవుడ్ నటి దీపికా పదుకొనె. దీనికి గుర్తింపుగా ఇటీవల దావోస్లోని వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ‘క్రిస్టల్ అవార్డు’
-
శిల్ప శాకుంతలంఏదైనా నేర్చుకోవాలంటే ఒక్క ఆసక్తి మాత్రమే ఉంటే సరిపోదు. ఎంత కష్టమైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇష్టమైన దారిలో వెళ్లడంలోని ఆ ఆనందమే వేరు. అలాంటివాళ్లు చాలా అరుదుగా ఉంటారు. వారిలో ఒకరే జహీరాబాద్కు చెందిన శకుంతల.
-
లడ్డూ దిద్దిన కాపురాలు!లడ్డూ దిద్దిన కాపురాలు! పొట్టకూటి కోసం సారా కాసిన చేతులవి...ఇప్పుడు పోషకాల లడ్డూలు చేస్తున్నాయి. ఇప్ప పువ్వుతో చితికిన బతుకులవి..ఇప్పుడు వాటితోనే నవ్వులు విరుస్తున్న జీవితాలయ్యాయి... ఇది జార్ఖండ్లోని ఓ కుగ్రామం కథ. అదేంటో మీరూ చదవండి...
-
చీకటితో తలపడి వెలుగై నిలబడిమనకున్న లోపాలను మరిచిపోవాలంటే... మనం ఏదో ఒక పనిలో మునిగిపోవాలి. అలా జూడోలో మునిగిపోయి, అందులో ఆరితేరి... ఇప్పుడు పారా ఒలింపిక్స్కు ఎంపికైంది రమ. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పెద్దకొంగరాం గ్రామానికి చెందిన రమకు పుట్టుకతోనే అంధత్వం శాపంగా మారింది. దాన్ని అధిగమించడానికి ఆమె బాల్యం నుంచే పోరాటం మొదలెట్టింది. అమ్మానాన్నలు రమకు మిగతా పిల్లల్లాగే సమాన అవకాశాలు అందించారు. తెల్లవారుజామున 4గంటలకు లేపి చదివించేవారు. 5 గంటల నుంచి వ్యాయామ శిక్షణ ఇప్పించేవారు. వేసవి సెలవుల్లో పల్లెకు దూరంగా ఉన్న పశువుల కొట్టానికి సైకిల్పై తీసుకెళ్లి వెయిట్లిఫ్టింగ్లో సాధన చేయించేవారు. ఇలా అథ్లెటిక్స్, పవర్లిఫ్టింగ్, జూడోలో ప్రతిభ చూపారు. జాతీయ స్థాయి జూడో పోటీల్లో కాంస్య పతకం సాధించారు. పారా ఒలింపిక్స్ పోటీలకు ఎంపికయ్యారు.
-
పాతబస్సులు ఆత్మగౌరవమయ్యాయి!నిత్యం ఏదో ఒక పనిమీద బయటకు వెళ్లే మహిళలకు ప్రత్యేక శౌచాలయాలు ఎక్కడా ఉండవు. దీన్ని గమనించారు పుణెకు చెందిన ఉల్కా సదాల్కర్. అప్పటికే పబ్లిక్ ఈవెంట్లకు మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయించే వ్యాపారంలో ఉన్న ఆమె, పాత బస్సులను మోడ్రన్ టాయిలెట్లుగా మార్చి మహిళల అవసరాలను తీరుస్తున్నారు.
-
మలి వయసులో తొలి పౌరురాలుచకచకా నడక... నలుగురికి సేవ చేయాలన్న తపన... ఇలా మనం మాట్లాడుకునేది ఏ యువతి గురించో కాదు... ఓ బామ్మ గురించి....
-
16 మంది రక్షకులుఒకమ్మాయి బండి నడిపితేనే ఆశ్చర్యంగా చూస్తారు... అలాంటిది బుల్లెట్పై రయ్యిమని దూసుకుపోతూ...
-
భిక్షమెత్తిన చేతులు లక్షలెత్తాయిఇది ఓ ఈశ్వరి కథ! వీధుల్లో తిరుగుతూ బిచ్చమెత్తుకుంటూ తిరిగే కుటుంబానికి చెందిన ఆమె వారి జాతికే ఓ దీపమైంది. అంతేనా... ‘కోటీశ్వరి’ కార్యక్రమంతో లక్షలాదిమంది మనసులు గెలిచింది....
-
తారలా మిలమిలా!కొత్త ఉద్యోగానికి మారాలనుకునేవారు లక్ష్యాలను ఎలా నిర్దేశించుకోవాలి? ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ఎలాంటి నైపుణ్యాలు అవసరం? కెరీర్ బ్రేక్ తర్వాత అర్హత, అనుభవానికి తగిన ఉద్యోగం సాధించేందుకు....
-
పాడింది గఘన రాగంసోనమహాపాత్ర పేరుచెబితే సంగీత ప్రపంచం ఉర్రూతలూగుతుంది. జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలతో ఎందరో మనసులని గెలుచుకున్న సోనకి ఇటీవల ఆహ్వానం అందింది. అది ఏ సంగీత సదస్సుకు సంబంధించినదో అయితే మనమిక్కడ ప్రస్తావించుకునేవాళ్లమే కాదు. ఓ శాటిలైట్ లాంచింగ్కి సంబంధించిన కార్యక్రమానికి ఆమెను పిలవడమే ఇక్కడ విశేషం. ఓ గాయనికి, సైన్స్ సదస్సుకి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు..
-
ముత్తాత తాత తండ్రి కూతురుఆస్తులని వారసత్వంగా అందిపుచ్చుకునేవాళ్లని చూసుంటారు. దేశభక్తిని, వీరత్వాన్ని వారసత్వంగా అందుకునేవాళ్లని చూశారా? అందులోనూ ఓ అమ్మాయి అటువంటి ప్రయత్నం చేస్తే? తానియాషేర్గిల్ ఆ కోవకే చెందుతుంది. ముత్తాత, తాత, తండ్రి దేశంకోసమే కదనరంగంలో కత్తిదూశారు. ఆ కుటుంబంలో పుట్టిన తానియా వారి ఆశయాలని అందిపుచ్చుకోవడంతోపాటు మరో అరుదైన ఘనతని కూడా సొంతం చేసుకుంది..
-
అది మన బాధ్యత కాదా?ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అంతా వాతావరణ మార్పుల వల్లే అంటూ ప్రకృతి మీదకి నెట్టేయడం సరికాదు. అవి జరగడానికి మనమే బాధ్యులం అనే విషయాన్ని గుర్తించి ఇకపై అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి అంటోంది ఆస్ట్రేలియా పర్యటకశాఖ తరఫున రాయబారిగా పనిచేస్తున్న పరిణీతి చోప్రా...
-
వారి కళ్లల్లోనిత్య సంక్రాంతిసంక్రాంతి వస్తే ముంగిళ్లే కాదు.. పతంగులతో నింగీ రంగులమయంగా మారుతుంది... ఈ గాలిపటాలు ఆకాశాన్నే కాదు... ఎందరో వనితల జీవితాలను వర్ణమయంగా మారుస్తున్నాయి.. ధూల్పేట అనగానే కొన్నేళ్ల క్రితం సారా వాసనలే గుర్తొచ్చేవి.. ఇప్పుడు హరివిల్లులా మారిన అతివల జీవితాలు మదిలో మెదులుతాయి..
-
కాలుష్యంపై కదం తొక్కుతూ!27 సంవత్సరాల శృచీ వడాలియా ఇప్పుడు క్యాన్సర్తో పోరాడుతోంది. అనుకోకుండా ఆమె జీవితంలో సంభవించిన ఓ ఉత్పాతాన్ని ధైర్యంగా ఎదుర్కోవడమే కాదు... అందుకు కారణమైన కాలుష్యభూతంపై పచ్చదనమనే ఆయుధంతో పోరాటం మొదలుపెట్టింది. అంతేకాదు..
-
ఈ దూకుడు...సాటెవ్వరు?అతివల్లో ధైర్యానికి స్పీడోమీటర్... అమ్మాయిల్లో శక్తికి యాక్సిలరేటర్ అయిన పోలిశెట్టి గీతికకు బంగారం, దుస్తుల కన్నా బైకే... కిక్కు. హైదరాబాద్కు చెందిన ఈ బైకర్ తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా బైక్ డేర్డెవిల్గా కీర్తి సంపాదించింది. ద్విచక్రవాహనాలు అద్భుతంగా నడపడమే కాకుండా వాటిపై అచ్చెరువొందే విన్యాసాలు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది....
-
కార్చిచ్చులో...కాస్తంత ఓదార్పు!దేశం కాని దేశం నుంచి సొంతూరికి వెళ్తున్నామంటే ఎంత ఆనందరగా ఉంటుంది... అదీ పదేళ్ల తర్వాత బయలుదేరుతున్నామంటే ఇంకెంత...
-
కొలువుకు సులువు దారి!పెళ్లవగానే భర్తతో కలిసి దేశం దాటారు... కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు వర్క్ ఫ్రం హోం మొదలు పెట్టారు... ఆ అనుభవంతోనే సొంతంగా బ్లాగ్ ప్రారంభించారు... అదిప్పుడు 15 దేశాల్లో వేలమందికి కొలువుల దారి చూపుతున్న వేదిక...
-
స్వీటీకి ఎవరు పోటీ!స్వీటీ కుమారి. అంతర్జాతీయంగా పేరొందుతున్న రగ్బీ క్రీడాకారిణి. మనదేశమే. ఇటీవల ఆసియా వేగవంతమైన క్రీడాకారిణిగా, ఇంటర్నేషనల్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా గుర్తింపు పొందింది. మన దేశంలో అంతగా తెలియకపోయినా ఈ లేడీ బుల్లెట్కు అంతర్జాతీయంగా ఎంతో మంది అభిమానులున్నారు....
-
నిర్భయకు అభయ!ఈ ఉరి.. కోట్ల గళాల ఊపిరి ఈ ఉరి..? ఓ ఆడపిల్ల ఆవేదనకు ప్రతీకారం...! ఓ కన్నతల్లి కన్నీటికి పరిష్కారం...! ఈ ఉరి..? అరవైకోట్ల ఆడపడుచులకు కొండంత ‘నిర్భయం’! మద మృగాళ్లకు నిలువెల్లా భయం! ఈ ఉరి..? అమ్మాయిల ఆత్మస్థైర్యానికి ఆయుధం.. ఒళ్లు మరిచిన మగాళ్లను కుళ్లబొడిచే సాధనం! ఈ ఉరి..? మహిళల మాన, ప్రాణాలకు భద్రత వలయం... కళ్లు మూసుకుపోయిన కీచక వారసులకు మరణశాసనం....!....
-
...కెరటమై సాగనీ!నడి సంద్రంలో.. నాలుగువేల మైళ్ల ప్రయాణం... ఇరవై రెండు రోజులపాటు అలుపెరుగని యానం... మధ్యలో భీకరమైన తుపాన్లతో సావాసం.. ఎగిసిపడే కెరటాలతో పోరాటం... అయినా అన్ని ఆటంకాలు దాటుకుంటూ ‘క్లిప్పర్ రౌండ్ ద వరల్డ్’ పడవ పోటీల్లో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు మన తెలుగింటి ఆడపడుచు రజనీ చలసాని.
-
తండా నుంచి శాస్త్రీయ జెండా!ఎవరీమె... ధరావత్ అంజలి. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.
-
ఈ అమ్మలు.. పిల్లలు దిద్దిన బొమ్మలు2017 నాటి మాట మహిళా సంఘంలో రుణం తీసుకోవాలంటే వేలిముద్ర వేయాలి. బస్సు ఎక్కడికి పోతుందో తెలుసుకోవాలంటే వేరొకరిని అడగాలి. కారణం..
-
అలజడుల సీమలో... ఆటల వసంతం!మొదటి చిత్రంలో జమ్మూకశ్మీర్లో పోలీసులపై రాళ్లు రువ్వుతూ ఉన్న అమ్మాయి... రెండో చిత్రంలో ముంబయి ఫిఫా ఫుట్బాల్ బృందానికి గోల్కీపర్గా వ్యవహరిస్తున్న అమ్మాయి ఒక్కరే అంటే నమ్ముతారా? ఆమె పేరు అఫ్షాన్ ఆషిక్.
-
సమయానికి తగు మాటలాడి!ఎవరికైనా ఉండేది ఆ 24 గంటలే. కొంతమందేమో... ఆ సమయంలోనే పనులన్నీ చక్కబెట్టేసుకుని ఏ టెన్షన్ లేకుండా ఉంటే మరికొందరేమో సమయం లేదని తెగ బాధపడుతుంటారు. అలా కాకుండా సమయాన్ని ఆదా చేసుకోవడం తెలిస్తే మీరూ హాయిగా ఉండొచ్చు. నచ్చిన అభిరుచుల కోసం సమయాన్ని కేటాయించొచ్చు...
-
అణుబంధాల నుంచి... అనుబంధం దాకా..మధ్యాహ్నం పన్నెండవుతోంది. ఎవరో తలుపు తట్టారు. వెళ్లి చూస్తే నా బిడ్డను నువ్వే రక్షించాలమ్మా అంటూ ...
-
పులులపై బులెట్లుదాడి నుంచి తప్పించుకోవాలంటే చేతిలో ఆయుధం ఉండాలి. ఆయుధం ఉంటే సరిపోతుందా? దాన్ని సరైన పద్ధతిలో వాడటం కూడా తెలియాలి కదా! అందుకే మృగాల దాడి నుంచి తమనితాము రక్షించుకోవడానికి కొడగు మహిళలు తుపాకీ కాల్చడంలో శిక్షణపొందుతున్నారు...
-
ఇంతింతై... స్ఫూర్తిమంతమై!వాళ్లు రాణించారు... వాళ్లు ఆవిష్కరించారు... వాళ్లు పరిస్థితులను ఎదిరించి విజేతలుగా నిలిచారు... అందుకే వాళ్లు స్ఫూర్తి ప్రదాతలయ్యారు! నూతన దశకంలోకి అడుగుపెడుతున్న మనం వారి విజయాలను స్మరిద్దాం..
-
ఎక్కడిదా ధైర్యంఅందరూ నడిచే దారిలో పయనిస్తారు చాలా మంది. కొందరు మాత్రం తమ దారిని తామే సొంతంగా వేసుకుంటారు.
ఆ మార్గంలో ఎన్ని అవరోధాలు, సవాళ్లు ఎదురైనా ఎదురొడ్డి పోరాడతారు.
ఢీ కొంటే కొండనే ఢీ కొనాలి.
నిఖత్ జరీన్ అదే చేసింది
మేరీకోమ్తో తలపడింది.
మేరీ.. ఆషామాషీ క్రీడాకారిణి కాదు..
ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్,
ఒలింపిక్ విజేత కూడా...
నిజామాబాద్ నిప్పు కణిక ఇరవై మూడేళ్ల నిఖత్ జరీన్ కూడా అంతే. అమ్మాయిలు అంతగా అడుగుపెట్టని బాక్సింగ్లోకి ప్రవేశించింది ఎన్నో ఢక్కా ముక్కీలు తింది. అయినా ఎన్నడూ వెనుకంజ వేయలేదు.
-
సుద్దముక్కలే చురకత్తులయ్యాయి
తమకు జరిగిన అవమానాలని గుండెల్లోనే దాచుకుని కుంగిపోవాలని అనుకోలేదా మహిళలు. నడివీధిలో నలుగురికీ తెలియజేయాలనుకున్నారు. నలుగురూ నడిచే రహదారులనే తమ పోరాటానికి వేదికలుగా మలుచుకున్నారు. ఇంతకీ వాళ్లు చేసిన పనేంటి?
-
జానపద సుధ!అక్కడి బామ్మలు, అమ్మమ్మలు సాయంత్రం అయితే చాలు పిల్లలకు ఏ తెలుగు కథ చెప్పాలా అని ఆలోచిస్తారు. చెప్పిన కథ చెప్పకుండా చెప్పి పిల్లలని జోకొడతారు.. ఇందులో వింతేముంది అనుకోవచ్చు. ఆ తెలుగు కథ వినిపించేది తెలుగునేలపైన కాదు తమిళనాడు పల్లెల్లో అంటే ఆశ్చర్యమేగా! మల్లెల్లాంటి తెలుగు మాటలు...
-
...అందుకోసమే రూపాయికి పుస్తకం!‘ఏడు తరాల’ను భావితరాలకు అందించినా... రక్తాశ్రువులు, స్పార్టకస్లను సామాన్యులకు చేరువ చేసినా..ఎంతోమంది ప్రముఖులకు అక్షర పట్టాభిషేకం చేసినా... ఆమెదో ప్రత్యేక పంథా...తాజాగా ఒక్క రూపాయికే అనితరసాధ్యమైన సాహిత్యాన్ని అందిస్తూ ఆశ్చర్యపరిచారామె.నలభై ఏళ్లుగా తెలుగు భాషకు, సమాజానికి ఆమె చేసిన సేవ ఎప్పటికీ నిలిచిపోతుంది...హైదరాబాద్ బుక్ ట్రస్ట్ సంపాదకురాలు గీతా రామస్వామి వివిధ విషయాలపై వసుంధరతో పంచుకున్న మనోభావాలివి.....
-
అమ్మయితే... ఆడకూడదా?పెళ్లికి ముందే సానియా మీర్జా టెన్నిస్ కెరియర్ ముగిసిందని అనుకున్నారు చాలా మంది. కానీ పెళ్లి తర్వాతా ఆమె కెరియర్ అద్భుతంగా
-
భిన్నత్వంలో ఏకత్వానికి.. కిరీటం!ఖండాలు, దేశాలు, రాష్ట్రాలు... ఇలాంటి విభజనలు లేకుండా ఒకటే ప్రపంచం ఉంటే బాగుంటుందా? న్యాయనిర్ణేతలు అడిగిన ఈ ప్రశ్నకు ‘మిస్ టీన్ ఇంటర్నేషనల్’గా ఎంపికయిన పదహారేళ్ల ఆయూషీ ధోలాకియా ఏం సమాధానం చెప్పి ఉంటుందో ఊహించగలరా?
-
అడవిలోఅష్టలక్ష్ములుఏదైనా చేద్దాం.. ఎలాగైనా సాధిద్దాం!
ఈ ఆలోచన కార్పొరేట్ ఆఫీస్లో పుడితే.. క్షణాల్లో పరిష్కారం తడుతుంది. ఏంబీఏలు చేసినవారికొస్తే వారంలో ఓ ఆచరణలోకి వస్తుంది. ఇదే ప్రశ్న అడవిలో ఉదయిస్తే.. అడవిబిడ్డలు వారిని వారు ప్రశ్నించుకుంటే.
-
ఈ గెలుపు చిన్నారులదే!బుడిబుడి అడుగులు వేయాల్సిన వయసులో తన చిట్టితల్లి అచేతనంగా ఉండిపోతే ఏ కన్నతల్లి మనసైనా కలత చెందుతుంది. సనా సుధతిదీ అదే పరిస్థితి. తన బిడ్డకి ప్రత్యేక విద్యావిధానంలో బోధించడం మొదలుపెట్టారు. ఆ పాపని అంతర్జాతీయ అవార్డులు అందుకునేలా తీర్చిదిద్దారు.
-
శాకాంబరతరుణులువంకాయను ఎన్ని రకాలుగా వండుకోవచ్చు? అరటికాయతో ఏమేం వెరైటీలు చేసుకోవచ్చో తెలుసా? ఎవరెన్ని చెప్పినా ...
-
పొదుపుల పెట్టెనిత్యావసరాల ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఉల్లి అయితే ఇల్లాలి కంట కన్నీరు పెట్టిస్తోంది. మిగతా కూరగాయలు కూడా ఆకాశం వైపే చూస్తున్నాయి. దీంతో మహిళలు తమ ఖజానాగా, అత్యవసరానికి పనికివచ్చే పోపుల పెట్టెకు తూట్లు పడుతున్నాయి. అందులోని పొదుపు చేసిన మొత్తం కరిగిపోయేలా ఉంది. అమ్మా.. నాకు పాకెట్ మనీ ఇవ్వవే.. అంటే మొహం వేలాడేసే పరిస్థితి రాకుండా ఏం చేయాలి. పిల్లల పుట్టిన రోజులకు ‘సర్ప్రైజ్ గిఫ్ట్’ ఇవ్వాలని...
-
కడుపుతో ఉన్నారా..కథ వినండి!‘అనగనగా ఒక రాజు.. ఆ రాజుకు ఏడుగురు భార్యలు...’ ఇలాంటి కమ్మని కథలను అంగన్వాడీ కార్యకర్త చెబుతూ...
-
అభిశంసన వెనుక ఆమెరికప్రపంచాన్నే శాసించే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు.. అలాంటి వ్యక్తినే ఓ 79 ఏళ్ల మహిళ అల్లాడించింది. ఆందోళనకు గురిచేసింది. ఆమే నాన్సీ పెలోసి.. ట్రంప్ అభిశంసన తీర్మానంలో కీలక పాత్ర పోషించిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్..
-
రన్ బామ్మ రన్ఆ బామ్మ.. వయసులో సెంచరీ దాటేసింది. అయినా చెలరేగే ఉత్సాహంతో పరుగులు పెడుతూనే ఉంది. ఆమె సంకల్పానికి, సాహసానికి ఎన్నో రికార్డులు సలాం కొట్టాయి. ఆమే పటియాలాకు చెందిన మన్ కౌర్. ఫిట్ ఇండియా ఉద్యమం కో
-
ప్రయోగాల ‘చెట్టు’ నీడలో..!మహిరుహమ్.. ఇదేదో మంత్రం అనుకుంటున్నారా? సంస్కృతంలో మహిరుహమ్ అంటే చెట్టు. ఈ చెట్టు జ్ఞానం పూస్తోంది. ప్రయోగ ఫలాలిస్తోంది. విజ్ఞానశాస్త్రాల్లోని సంక్లిష్ట విషయాలను సరళం చేస్తోంది. రేపటి పౌరుల మేధస్సును విత్తనాలుగా మారుస్తోంది. ఆ విత్తనాలు నాటి..
-
ఇస్రోకు ఆమె ఇంధనం!పీఎస్ఎల్వీ-సీ48కు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఇస్రో ప్రయోగించిన 50వ పీఎస్ఎల్వీ ఉపగ్రహ వాహక నౌక. ఇది ఇస్రో వాణిజ్య విభాగమైన యాంత్రిక్స్కు భారీగా ఆదాయాన్ని ఆర్జించింది. ఇప్పటి వరకు మొత్తం 319 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో రోదసీ కక్ష్యలోకి చేర్చింది. వీటిల్లో 233 ఉపగ్రహాలు ఒక్క అమెరికాకు చెందినవే.. ఇంత పెద్ద వినియోగదారుణ్ని భారత్కు అందించింది ఎవరో తెలుసా.. ఒక మహిళ. ఆమే సుస్మితా మహంతి. .! ఆమె కృషి ఫలితంగానే అమెరికాలోని స్టాన్ఫొర్డ్లోని స్కైబాక్స్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ నుంచి ప్రయోగించేందుకు ఆ దేశం అంగీకారం తెలిపింది...
-
తలవంచిన జలపాతాలు!జలపాతం కిందికి చేరితే కేరింతలు. పైకి చేరుకునే మార్గముంటే ఆనందం కొండంతలు. అక్కడి నుంచి తాడు సాయంతో కిందకు రమ్మంటే....
-
బుద్ధవనంలో స్వర్ణశిల్పిశిల్పకళా రంగంలో ఆడవారికి ప్రవేశమే తక్కువ... ఇంతటి క్లిష్టమైన కళలో ఓ నారీమణిది అందెవేసిన చేయి మూమూలు శిల్పాలు చెక్కడమే ‘ఉలి’మీద సాము అనుకుంటే...
-
విజయాల సహజఆటల్లో ఆరితేరిన వాళ్లు.. చదువుల్లో చలాకీగా ఉండటం అరుదు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సహజశ్రీ ఇందుకు మినహాయింపు.
-
నేనే ఉరి తీస్తా!దిల్లీలో జరిగిన నిర్భయ దుర్ఘటన ఎంతో మంది మనసుల్ని కలచివేసింది. నేరస్థులను తక్షణమే శిక్షించాలని దేశవ్యాప్తంగా ఎన్నో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
-
ఈమెది ‘పుట్టో’గ్రఫీతొమ్మిది నెలలు కడుపులో ప్రాణం పోసుకున్న బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్ఛి.. తన పేగు తెంచుకొంటున్న క్షణం... ఎంత అపురూపం?
ఐదారుగంటలు పురిటినొప్పులుభరించిన తల్లి బిడ్డను తొలిసారి తనివితీరా తడిమిన స్పర్శ... ఎంత మధురం?
కాన్పు గది బయట కాళ్లరిగేలా
-
స్ఫూర్తి గీతం!ఎన్ని లైకులొస్తాయో... ఎంతమంది కామెంట్లు పెడతారోనని టిక్టాక్ వీడియోలు చేసేవారు బోలెడు. ఆమె చేసే వీడియోలు మాత్రం..
-
గెలుపు పాఠాలు నేర్చుకుందాంమార్కులు, ర్యాంకులకోసం మాత్రమే పోటీపడే విద్యార్థులకు అంతకు మించిన గొప్ప విషయాలని పరిచయం చేయాలని అనుకున్నారా
-
అమ్మయ్యాక... 18 పతకాలు!లారీడ్రైవర్ కూతురామె. చదువుకోవాలని ఉన్నా చదివించలేని పేదరికం తండ్రిది. ఆ అమ్మాయి కూడా తండ్రి పరిస్థితిని అర్థం చేసుకుని పెళ్లిచేసుకుని అత్తారింటికి
-
మాతృ గ్రూపోభవపాపకు ఒకటే జలుబు, జ్వరం ఏం చేయమంటారు?
వెంటనే అమ్మమ్మ కల్పించుకొని పరిష్కారం చెబుతుంది...
అమ్మమ్మ అందుబాటులో లేకపోతే అక్కడే ఉన్న మరో డాక్టరమ్మ అందుకొని ఫలానా మందులు వాడండని సలహా ఇస్తుంది...
-
మా తుజే సలాంసాధారణంగా బయటకు వెళితే తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు. డబ్బా పాల మీద ఆధారపడుతుంటారు.. కానీ ఇక్కడ ఒక క్రీడాకారిణి తల్లి పాల విలువను చాటుతూ తన బిడ్డను మైదానానికి తీసుకెళ్లడమే కాదు....
-
కథల కోసం..అమెరికా వదిలిఅమెరికా పౌరసత్వం ఉంటే.. బిడ్డలందరూ అక్కడే ఉన్నతంగా స్థిరపడితే.. వాళ్లంతా మా దగ్గరికి వచ్చేయమని ఆప్యాయంగా పిలిస్తే.. ఎవ్వరైనా రెక్కలు కట్టుకొని వాలిపోతారు. ఈ బామ్మ మాత్రం అందుకు మినహాయింపు. 90 ఏళ్ల వయసులోనూ ఓ మహాకార్యాన్ని భుజానికెత్తున్నారు...
-
దట్టమైన అడవిని దాటి ....జీతం కోసం చేసే ఉద్యోగం...సంతృప్తిని వెతుకుతూ చేసే ఉద్యోగం! మనలో చాలామంది మొదటిదాన్నే ఇష్టపడతారు. రాజేశ్వరి మాత్రం ఎన్నికష్టాలొచ్చినా రెండోదారే సరైందని మనసావాచా నమ్మారు.. 12 సంవత్సరాలుగా గిరిజనుల కోసం అంకితభావంతో పనిచేస్తున్న ఆమె తాజాగా నైటింగేల్ అవార్డును అందుకున్నారు...
-
కష్టాలను గెలిచి... ప్రధానిగా నిలిచి...ఔరా...సనా!ఆమె సాధారణ మధ్యతరగతి అమ్మాయే. తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఓ సగటు అమ్మాయిలా తానూ కష్టాలు పడింది. బేకరీలో పని చేసింది. వీధుల్లో మ్యాగజైన్లు అమ్మింది దుకాణంలో క్యాషియర్గా, సేల్స్విమెన్గా.. ఇలా ఎన్నో ఉద్యోగాలు చేసింది. కుటుంబానికి తన వంతు అండగా నిలిచింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏకంగా తన దేశానికే అండగా నిలవనుంది. ...
-
పర్యావరణ బంధం హృదయమంతా అందంప్రస్తుతం అమ్మాయిలకు నాయకత్వ లక్షణాలను పెంచుకోవడం నేర్పాలి. ప్రపంచంలోనే మనమే అత్యంత శక్తివంతమైనవాళ్లం...
-
కట్టుబాట్లు దాటి... కరాటుదేలి...కట్టుబాట్లను, విమర్శలను దాటుకుని... మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండే కరాటేలో జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధిస్తోంది ఓ యువతి. గుండెబలంతోపాటు
-
సద్ది కట్టి సాగనంపుతారు!సద్దిమూటలు గురించి వినడమేకానీ చూసుండరు కదా! అదిలాబాద్ గిరిజనజాతుల్లో ఇప్పటికీ ఓ ఆచారం ఉంది. మగవాళ్లు ఎక్కడికైనా వెళ్లండి... ఎంత దూరమైన వెళ్లండి... ఇంటి నుంచి ఆడవాళ్లు కట్టిన చద్దిమూటలు తీసుకుపోతారు. నూనెలేని, ఆరోగ్యవంతమైన ఆహారమే తినాలనే తపనతో ఇప్పటికీ ఇల్లాలు కట్టిన ఈ మూటలే పట్టుకునిపోతారు.
-
ఊరి బయట నుంచి ఉత్తర అమెరికా దాకా..ఒకప్పుడు ఇచ్చేది పుచ్చుకోవడానికి అడుగున ఉన్న చేతులవి.. మరిప్పుడ[ు? అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాల నుంచి ఆర్డర్లు సాధించుకుంటున్నాయి.. రంగురంగుల బ్యాగులు వాళ్ల జీవితాలనూ రంగులమయం చేశాయి. ఒకప్పుడు కన్నీటివానలు కురిసిన ఆ కళ్లలో నేడు కోటికాంతులు కనిపిస్తున్నాయి..
-
ఐరాస మెచ్చినఅందాల అమ్మఅమ్మగా మారితే... కెరీర్లో రాణించడం కష్టమే! ఈ అభిప్రాయాన్ని ఆమె తన విజయంతో మార్చేసింది... వృథా వస్తువులతో కళాకృతులను తీర్చిదిద్దే పనిలో విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తూనే... అందాల కిరీటాన్నీ అందుకుంది. మరోపక్క సామాజికపరమైన అంశాలపై కృషి చేసిమార్పు కోసం పోరాడింది. తాజాగా ఐరాస అందించే ‘కర్మవీర్చక్ర అవార్డు’ గౌరవాన్ని దక్కించుకుంది హైదరాబాద్కు చెందిన రుమానా సిన్హా
-
55 వేల గళాలు ధ్వనిస్తేఆఫీసు పని పూర్తిచేసుకుని మెట్రోలో ఇంటికెళ్లాలి.. మెట్రో దిగిన తర్వాత నాకు తోడుగా మా చెల్లెలు అక్కడకు వస్తుంది..ఇద్దరం కలిసి ఇంటికి వెళ్తాం.
-
షోలాపూర్పై తెలుగింటి ముద్ర!ఈమె పేరు ఎన్నం శ్రీకాంచన రమేష్. వయసు 46. ఉండేది మహారాష్ట్రలోని షోలాపూర్లో.
-
తీర్పులిచ్చేస్తుంది బంట్రోతుగారమ్మాయికోర్టులో నాన్న ప్యూన్గా పనిచేయడం ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండేది కాదు. బాగా చదువుకుని న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకోవాలనుకునేది. దాన్నే లక్ష్యంగా పెట్టుకుంది. జ్యుడీ…షియల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలై అనుకున్నది సాధిÅంచింది. త్వరలో జడ్జిగా పదవీస్వీకారం చేయనుంది. ఆమే... అర్చన.
-
60లక్షల విజయం విశిష్ట వాణి!ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలన్న ఆకాంక్ష...అంతర్జాతీయ చట్టాలపై పట్టుతెచ్చుకోవాలన్న కోరిక...ఆమెను న్యాయవిద్య వైపు అడుగులు వేయించాయి... సుమారుగా అరవై లక్షల ఉపకారవేతనం అందుకునేలా చేశాయి... ఆ విద్యార్థే హైదరాబాద్కు చెందిన స్రష్టవాణి. ఆ విశేషాలు మీరూ చదవండి.
-
దివ్యాంగులకు...దారిదీపాలు!లక్ష్యం బలంగా ఉంటే జీవితానికి ఏదీ అడ్డుకాదు. ఆత్మవిశ్వాసంతో ఆటంకాలన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగుతారు. అలాంటి వారే ఈ అతివలు... చేతివేళ్లతో జీవితాన్ని దిద్దుకుంటూ వైకల్యం తనకు అడ్డుకాదంటోంది దీప. దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తూ దివిటీగా మారుతోంది మీరా. తాము నడవలేకున్నా మరికొందరిని నడిపిస్తున్నారు కొందరు మహిళలు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆ విశేషాలు మీరూ చదవండి....
-
గల్లీగల్లీ చెప్పే యాప్దిల్లీపై సరైన అవగాహన లేకుండా వెళ్లే మహిళలకు దిశానిర్దేశం కల్పించాలనే ఆలోచన వచ్చిందా విద్యార్థినులకు. నగరానికి వచ్చేవారిని....
-
స్కూటీపై ఒంటరిగా...హైదరాబాద్లో చోటు చేసుకున్న దిశ సంఘటనకు వ్యతిరేకంగా, మహిళల్లో ధైర్యం నింపడానికి 28 ఏళ్ల నీతూ చోప్రా రాజస్థాన్ ....
-
పెళ్లి వద్దు... చదువే ముఖ్యమన్నారు!వారంతా గిరిజన కుటుంబాలకు చెందిన బాలికలు. అక్కడి తండాలన్నీ అక్షరాస్యతకు ఆమడ దూరంలో ఉంటాయి. బాల్య వివాహాలు సర్వ సాధారణం. అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన కొందరు బాలికలు...
-
ఆదిపరాశక్తిలా మారండిఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓ మహిళ తనని తాను కాపాడుకోవాలంటే ఆత్మరక్షణ పద్ధతులు కొన్నయినా తెలిసుండాలి. ఆ మెలకువలనే సూచిస్తున్నారు హైదరాబాద్లోని రాణి రుద్రమదేవి సెల్ఫ్డిఫెన్స్ అకాడమీ నిర్వాహకురాలు లక్ష్మీ సామ్రాజ్యం.
-
అంధులకు... ఆడియో కథలుసాహిత్యంపై పట్టు పెంచుకున్న ఓ వైద్యురాలు... బాల సాహిత్యాన్ని అంధ విద్యార్థులకు చేరువ చేయాలనుకుంది. ఆమె రాసిన రెండొందలకు పైగా కథలను ఆడియోల రూపంలోకి మార్చి పాఠశాలలకు అందించింది. ఎల్వీ ప్రసాద్ సంస్థ సాయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు డెబ్బైకి పైగా పాఠశాలలకు ఈ కథలను పరిచయం చేసింది.
-
ఆ ఇద్దరిలా కావొద్దు!అమాయకత్వం, అతినమ్మకం... అభం శుభం తెలియని ఇద్దరు అమ్మాయిల ఉసురు తీసింది. మృగాళ్ల అమానుషానికి అసువులు బాసేలా చేసింది. వీరే కాదు... అమ్మా వెంటనే వస్తానని గుమ్మం దాటే అబలను... ఏ కామాంధుడు ఎక్కడ మాటు వేస్తాడో తెలియదు. ఏ మృగాడు ఎలా చెరపడతాడో చెప్పలేం. ఏ ఉన్మాది ఉసురు తీస్తాడో ఊహించలేం. కనీస రక్షణ చర్యలు తీసుకోనన్ని రోజులు మృగాళ్లు ఇలాగే కాటేస్తుంటారు. ఇలాంటి అమాయకపు అమ్మాయిలు బలవుతూనే ఉంటారు.
-
పాప ఏడుస్తున్నా... పరీక్షకు చదివా!ఎవరైనా కొంతవరకూ చదివి ఆపేస్తారు. చాలా తక్కువమంది మాత్రమే ఇంకా ఇంకా చదువుతారు. బిల్ల సృజన ఆ తక్కువ మందిలో ఒకరు. వైద్యురాలైన ఆమె పాప పుట్టాక...
-
సింహాలతో...సినిమాలు తీస్తుందివాతావరణం ఎలా ఉంటుందో ఊహించలేం... ఎక్కడి నుంచి ఏ జంతువచ్చి దాడి చేస్తుందో చెప్పలేం... అయినా ఆమె జంకడం లేదు... పొద్దున్నే మొదలయ్యే ఆమె కెమెరా వేట పొద్దుపోయేవరకు ముగియదు. ఆమే వైల్డ్లైఫ్ ఫిల్మ్మేకర్ ఆకాంక్ష సూద్ సింగ్. ఆ విశేషాలివీ...అది పులులు, సింహాలుండే గిర్ అరణ్యం. అప్పుడే చీకటి పడుతోంది. ఆకాంక్ష తన కెమెరాతో చుట్టూ ఉన్న ప్రాంతాన్ని చిత్రీకరిస్తోంది....
-
వంటలే... మా వ్యాపారంవంటలు, తినుబండారాలపై చర్చలే... ఆ ఇద్దరు యువతులకు ఉపాధి మార్గాన్ని చూపించాయి. సంప్రదాయ వంటకాలపై చేసిన ప్రయోగాలతో గుర్తింపు తెచ్చుకున్న వారు... సామాజిక మాధ్యమాల్లో మార్కెటింగ్ చేసుకుంటూ
-
పుస్తకంతో ఒకరు... పెకిలించాలని మరొకరు!ముంబయిలో ఉగ్రదాడులు జరిగి నేటితో పదకొండేళ్లు. ఆ రోజున ఎందరో అమాయకులతోపాటు కొందరు పోలీసు అధికారులూ ప్రాణాలు కోల్పోయారు. వాళ్లలో మహారాష్ట్ర, యాంటీ టెర్రరిస్టు స్వ్కాడ్ చీఫ్ హేమంత్ కర్కరే సైతం ఉన్నారు. చివరి క్షణం వరకూ దేశం కోసం పోరాడిన అతని గురించి ప్రపంచానికి తెలియజేయాలనుకుంది ఆయన కూతురు 38ఏళ్ల జూయ్ నవారే. ‘హేమంత్ కర్కరే-ఏ డాటర్స్ మెమొయిర్’ పేరుతో పుస్తకం రాసింది. ఈ ఏడాది నవంబరు 26న కర్కరే 11వ వర్ధంతి సందర్భంగా ముంబయిలో ఆవిష్కరించనుంది.
-
వీధి బాలలకు విద్య నేర్పుతాం..చదువుకుంటున్నప్పుడే... నిరుపేద చిన్నారుల గురించి ఆలోచించిన ఆమె... డ్రాపవుట్లు తగ్గించేందుకు ఉచిత
-
సౌదీలో మొదటి రేసర్ ఈమెసౌదీ అరేబియా అంటేనే ఆడవాళ్లపై కఠిన ఆంక్షలు గుర్తొస్తాయి. అలాంటిది ఆ దేశంలో ఏకంగా మోటార్ రేస్ డ్రైవింగ్ లైసెన్స్ సాధించి
-
ప్లాస్టిక్ పై అక్కాచెల్లెళ్ల పోరాటం...టీనేజీ అంటేనే...చదువులు, ర్యాంకులు, సరదాలు...అంటూ బోలెడు చెప్పేస్తాం. వీటితో పాటు అభిరుచులు... సామాజిక చైతన్యం మాకు ఎక్కువే అంటున్నారీ అక్కా చెల్లెళ్లు. ప్లాస్టిక్ వినియోగంపై యుద్ధం ప్రకటించారు వారే ప్రగ్యా నగోరీ, మిృదు .... ఊర్జా పేరుతో వీరు చేస్తున్నా సేవాకార్యక్రమాల గురించి మిృదు వివరిస్తోందిలా...
-
గాల్లో శివంగిలాభారత నౌకదళంలో మొదటి మహిళా పైలట్ ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు ఎంతోమందికి ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆమెకూ అంతే. గాల్లో చక్కర్లు కొట్టిన గాలిమోటార్ ఆమెకూ ఎగరాలన్న కోరికను పెంచింది. లక్ష్యాన్ని మార్చుకొని పైలట్ కావాలన్న కాంక్షను బలపరిచింది. భారత నౌకా దళంలో తొలి మహిళా పైలట్గా చరిత్ర సృష్టించేలా చేసింది. ఆమే బిహార్కు చెందిన సబ్ లెఫ్టినెంట్ శివాంగి. తన గురించి వసుంధరతో చెప్పుకొచ్చిందిలా.
-
చూసి కాదు... ధరించాకే కొనండి!ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొనేటప్పుడు బాగానే కనిపిస్తుంది. దగ్గరొచ్చాకే మనం అనుకున్నట్ల్లుగా ఉండకపోవచ్చు. ఇలాంటి సమస్యల్ని గమనించిన అమృతవల్లి... ఓ సంస్థను ప్రారంభించింది.
-
నాన్నకు ప్రేమతో...నిండా 20 ఏళ్లు లేకపోయినా... కాలేయమిచ్చి తండ్రిని కాపాడుకుంది ఆ కూతురు. ఆమే రమ్య. అసలేం జరిగిందంటే...
-
కాలుష్యనియంత్రణకోసిగ్నల్!ముంబయికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు కాలుష్యాన్ని తగ్గించడానికి, ఇంధనాన్ని పొదుపు చేయడానికి ఓ మార్గాన్ని కనుక్కున్నారు...
-
మహిళలు టాయిలెట్లు కట్టేస్తున్నారు!వేల రూపాయలు వెచ్చించి శౌచాలయాలు నిర్మించుకునే స్థోమత లేని వారికి ఓ సంస్థ సామాజిక బాధ్యత కింద పరిష్కారం చూపించింది. అచ్చుల సాయంతో వాటిని నిర్మించుకునేలా ఆ ఇంజినీర్లు మహిళలకు శిక్షణ ఇస్తూ, వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు....
-
నృత్యంతో ట్రాఫిక్ నియంత్రణ!‘హెల్మెట్ పెట్టుకున్నందుకు మీకు నమస్కారాలు...’ ‘ఇక నుంచైనా మీరు శిరస్త్రాణం ధరించాలని కోరుకుంటున్నా. హెల్మెట్ ధరించండి.. మీకు ధన్యవాదాలు చెప్పడానికి అవకాశం ఇప్పించండి. ప్లీజ్... సీటుబెల్ట్ పెట్టుకోవడం మరిచిపోవద్దు..
-
చదువు పది...ప్రసంగం ప్రపంచంముందుపదోతరగతిలోకి వస్తే చాలు... అభిరుచులన్నింటినీ పక్కన పెట్టేసి... చదువే ప్రపంచంగా గడుపుతారు విద్యార్థులు. వీళ్లు మాత్రం చదువుతోపాటు సామాజిక సేవపైనా దృష్టిపెట్టారు. తాగునీటి ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు ఓ ప్రాజెక్టు చేపట్టి... అనాథాశ్రమాల్లో మంచినీటి ఫిల్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. వాళ్లే హైదరాబాదీ అమ్మాయిలు నైనికారెడ్డి, మీరా రామకృష్ణ. ఆ ప్రయత్నం వాళ్లకు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అవకాశాన్ని తెచ్చిపెట్టింది....
-
పొదుపు తెచ్చిన పురస్కారంతల్లిదండ్రులు పాకెట్ మనీకోసం ఇచ్చిన డబ్బుల్లో ఎంతో కొంత పొదుపు చేసుకునే అలవాటే ఓ విద్యార్థినికి రాష్ట్ర స్థాయి అవార్డు తెచ్చిపెట్టింది. పొదుపుపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన...
-
అయోధ్య కాండలో...తెలుగింటి ఆడపడుచులుఅనుకున్న లక్ష్యం దిశగా రామబాణంలా దూసుకుపోయిన మహిళలు వాళ్లు. అనుకోని కేసులో భాగస్వామ్యమయ్యారు. సర్వశక్తులూ ఒడ్డి స్త్రీశక్తిని చాటారు. అయోధ్య కేసులో తలపడిన..తలలు పండిన న్యాయవాదులతో కొందరు జూనియర్లూ పనిచేశారు. అందులో ఓ ఇద్దరు తెలుగు వనితలు. వారి పేర్లు విఎన్ఎల్ సింధూర, గవర్రాజు ఉషశ్రీ. అతిరథ న్యాయవాదులు, ఆరితేరిన వాదనలు... అన్నింటా వెన్నంటి ఉండి ఔరా! అనిపించుకున్నారు. ఆ మహిళామణుల అంతరంగం ‘వసుంధర’కు ప్రత్యేకం....
-
మహిళలు నేసే గమోసాపరుగుల రాణి హిమదాస్ తెలుసుగా... పతకాలు అందుకున్నప్పుడు... ఆమె మెడలో ఓ శాలువా లాంటిది గమనించారా.. దానిపేరు గమోసా. ఇది అసోంవాసుల సంప్రదాయానికి ప్రతీక. ఈ గమోసా వెనుక ఓ కథే ఉంది. దీన్ని తయారీలో మహిళలు గిన్నిస్ రికార్డూ సాధించారు. అదెలాగంటే...
-
అంధుల కోసం... టోపీ కనిపెట్టింది!కామెర శ్రీజ... పదో తరగతి విద్యార్థిని. ఓ అంధుడికి జరిగిన ప్రమాదాన్ని చూసిన ఆమె... బ్లైండ్ హెల్పర్ మిషన్ని అందుబాటులోకి తెచ్చింది.
-
200 రకాల మోమోలు చేయగలనుచిన్నప్పుడు వంటింట్లో సరదాగా గరిటె తిప్పిన ఆమె... ఐదు నక్షత్రాల హోటల్లో పనిచేసే స్థాయికి చేరుకుంది. దాదాపు 200 రకాల మోమోస్ తయారుచేస్తూ, చైనీస్ వంటకాలపై పట్టు సాధించింది. తాజాగా భారత కలనరీ ఫోరం నుంచి లేడీ చెఫ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న ఆమే రేఖాశర్మ.
-
కళలకు రాయబారిప్రముఖ మహిళావ్యాపారవేత్త, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ బోర్డుకు ఎన్నికై చరిత్ర సృష్టించారు. గత 150 ఏళ్లలో ఈ స్థానాన్ని దక్కించుకున్న తొలి భారతీయురాలిగా నిలిచారామె...
-
రాక్బీట్... రూటే సపరేటు!చక్కటి స్వరంతో పాడాలనుకుంటున్నారా...
మంచి బీట్కి దుమ్ము రేపే డ్యాన్స్ చేయాలనుకుంటున్నారా...
వంటల్లో ఆరితేరాలనుకుంటున్నారా...
మీ అభిరుచి ఏదైనా అక్కడ ఆచరణలో పెట్టొచ్చు. కొంత ఆదాయాన్నీ అందుకోవచ్చు. అందరితోనూ శెభాష్ అనిపించుకోవచ్చు.
ఇదంతా ఎలా సాధ్యం అంటారా...
రెండు పదులు నిండని శ్రియా గుప్తా చేసిన అద్భుతం అది... అదే నేషన్స్ రాక్బీట్.
అసలు ఆమె ఏం చేస్తుందంటే...
మాది పశ్చిమబంగ అయినా... పద్నాలుగేళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. నేను ఇంజినీరింగ్లో చేరాక అంటే.. 2015లో నేషన్స్ రాక్బీట్ని ప్రారంభించా. హైదరాబాద్లోని వీఎన్నార్వీజేఐటీలో ఆటోమొబైల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. ప్రస్తుతం డెలాయిట్లో పనిచేస్తున్నా...
-
దివ్యాంగులకుపెళ్లిళ్లు చేస్తాందివ్యాంగులంటే అందరికీ చిన్నచూపే... ఇక వారికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు ఎంత కష్టమో చెప్పక్కర్లేదు...
-
ఖైదీలకు చిత్రకళపాఠశాల స్థాయిలోనే మహిళాఖైదీలపై లఘుచిత్రం రూపొందించిందామె. ఇప్పుడు వారి మానసిక ఒత్తిడిని దూరం చేయడం కోసం...
-
ఇన్స్టాలో రాణిస్తున్నారుఇన్స్టాగ్రామ్... ఫొటోలు పంచుకోవడానికి... ప్రముఖుల గురించి తెలుసుకోవానికి లాగిన్ అవుతాం. ఈ వనితలు మాత్రం... ఇన్స్టా ద్వారా రకరకాల అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్యం, మానసిక సమస్యలు, ఫ్యాషన్ వంటివి చర్చిస్తూ... సలహాలు అందిస్తున్నారు.
-
విమానాశ్రయానికి వనిత రక్షణఒకప్పుడు ఆమె సాధారణ ఉద్యోగిని. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియాకు ఎంపికైన అగ్నిమాపకదళ అధికారిణి. ఆసక్తితో ఈ రంగాన్ని ఎంచుకున్న ఆమె... ప్రస్తుతం చెన్నై విమానాశ్రయంలో విధుల్లో చేరింది. ఆమే ఇరవైఎనిమిదేళ్ల రెమ్యా శ్రీకాంతన్.
-
విరామం..విజయాన్ని ఆపలేదుబడిలో గురువులు బోధించే పాఠాలు పసితనంపై ముద్రవేస్తాయి. తెలిసీ తెలియని వయసులోనే తమ లక్ష్యాన్ని బుర్రలో నాటేలా చేస్తాయి. అలా పొందిన స్ఫూర్తితో ఓ సాధారణ విద్యార్థిని... శాస్త్రవేత్తగా ఎదిగారు. పెళ్లి, పిల్లల బాధ్యతలతో పదేళ్లకాలం కరిగిపోయినా... తనలో సైన్స్పట్ల ఉన్న ఆసక్తిని దూరం చేసుకోలేదామె. ఆ సంకల్పబలమే... ఉన్నత చదువులు... పరిశోధన వైపు అడుగులు వేసేందుకు బాటలు వేసింది. సీనియర్ శాస్త్రవేత్తగా ఎదిగేలా చేసింది. ప్రతిష్ఠాత్మకమైన ఇన్ఫోసిస్ సైన్స్ పురస్కారం అందుకునేలా చేసింది. ఆమే సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ మంజులారెడ్డి.
-
ఎక్కడైనా రాములమ్మనే!నవ్వితే... అందరి దృష్టి తిప్పుకోవడానికన్నారు. కాస్త దూకుడుగా మాట్లాడితే... ఆటలు సాగడం లేదని కామెంట్లు చేశారు. మిన్నకుంటే... ఏదో ప్లాన్ చేస్తోందని అనుమానించారు. మాట్లాడితే... అరిచినట్టుందన్నారు. అరిస్తే... అక్కడికెక్కడికో వినిపిస్తుందన్నారు. బిగ్బాస్- 3 హౌజ్లో శ్రీముఖి 105 రోజుల ప్రస్థానమిది. కానీ, ఇన్ని రోజులూ ఆ షోను ఫాలో అయిన ప్రేక్షకులు మాత్రం... ఆమె ఆమెలాగే ఉందనుకున్నారు. తనలాగే ఆడుతోందనుకున్నారు.
-
దేశం కోసం ఆమె సైతం!సైన్యంలో చేరి దేశం కోసం పోరాడాలన్నది ఎంతో మంది అమ్మాయిల కల. కొన్ని నిబంధనల వల్ల ఇది ఇన్ని రోజులు సాధ్యం కాలేదు. ఇటీవల ప్రభుత్వం ఏటా వంద మంది మహిళల్ని తీసుకోవాలని నిర్ణయించుకుంది.
-
కాలుష్యంపైఫరెవర్ యుద్ధం!విద్యార్థులు మార్కులకోసం కుస్తీపట్టడం సాధారణం. కానీ అమెరికాలో స్థిరపడిన పదిహేడేళ్ల తెలుగమ్మాయి చదువుతో పాటు సామాజిక ...
-
గుర్రపుడెక్కఆకుతో న్యాప్కిన్లుకేరళ, కొట్టూరులోని ఏకేఎంహెచ్ఎస్ స్కూల్లో అశ్వతి, పీవీ హెన్నాసుమి, శ్రీజెష్ వారియర్ 11వ తరగతి చదువుతున్నారు. చెరువులు, కాలువల్లో నీటిపై ఎక్కువగా పెరిగి, నీటి కాలుష్యానికి కారణమైన గుర్రపుడెక్క ఆకునే న్యాప్కిన్ల తయరీకి ఉపయోగిస్తున్నారు.
-
అవకాశాలు సృష్టిస్తూ...అంధనంత ఎత్తుకు...శాంతీ రాఘవన్, ఆమె భర్త దీపేస్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా చేసేవారు. ఆమె తమ్ముడు హరి రాఘవన్ ముంబయిలో డిగ్రీ చదివేవాడు. హరి చూపు సంబంధ సమస్యతో బాధపడేవాడు. క్రమంగా అతడు అంధుడిగా మారిపోయాడు. తమ్ముడికి సరైన చికిత్స ఇప్పించాలనే ఉద్దేశంతో అతడిని అమెరికాకు రప్పించుకుందామె....
-
మోదీ మెచ్చిన మాతృమూర్తిఐదుగురు పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఆ తల్లి చేయని పనిలేదు. పడని కష్టంలేదు. ఆమె ప్రయత్నం వృథాపోలేదు. ఐదుగురూ జీవితంలో ఉన్నతంగా స్థిరపడ్డారు. ఇప్పుడు ఆమె కృషిని ప్రధాని మోదీ గుర్తించి తాజాగా జరిగిన మన్కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించడం విశేషం. ఆమే కొడిపాక అరుణ...
-
గుర్రాల మనసు మాకు తెలుసు!బెంగళూరు టర్ఫ్ క్లబ్లో ఏకైక మహిళా శిక్షకురాలైన పార్వతి, మొదటి సీజన్లోనే ‘చైనా వన్’ గుర్రాన్ని రేసులో విజేతగా నిలిపింది. రెండేళ్లలోనే 11 గుర్రాలు మొదటి స్థానంలో నిలిచాయి. ఈ ఏడాది మార్చిలో బెంగళూరు టర్ఫ్ క్లబ్లో జరిగిన ద బెకెట్ ట్రోఫీలో పార్వతి శిక్షణ ఇచ్చిన ‘మదామ్ సుల్తానా’ గుర్రం గెలవడం విశేషం.
-
బడికొస్తే భోజనం పెడతారు!ఆకలి... ఎంత చెడ్డదో చెప్పక్కర్లేదు. ఓ పూట కడుపునిండా భోంచేయడానికే నానా కష్టాలు పడేవారు ఎందరో... నాలుగుముద్దలు తినలేక ఎముకల గూడులా మారిపోయే చిన్నారులు, పేదవారు మన చుట్టూనే ఉంటారు. అలాంటివారి ఆకలి బాధలు తీర్చాలనుకున్న సృష్టి జైన్, స్నేహితుడితో కలిసి ఫీడింగ్ ఇండియా పేరుతో ఓ సంస్థనే ప్రారంభించింది. వృథా అయ్యే ప్రతి అన్నం మెతుకు పేదవారికోసమే ...
-
ఆత్మరక్షణ శిక్షణలో సన్యాసినులుబౌద్ధమత బోధనలకు ప్రభావితమెన ఈ ఇద్దరూ చిన్నవయసులోనే సన్యాసినులుగా మారారు. ఇప్పుడు మహిళాసాధికారత కోసం కృషి చేయాలనే...
-
ప్యాడ్ గాళ్ఆమెకెదురైన ఓ సమస్యతో... శానిటరీ న్యాప్కిన్లు అందించే యంత్రాన్నే తయారు చేసింది. పలు కాలేజీల్లో వీటిని ఏర్పాటు చేయడమే కాదు... ఆ ప్రయోగానికి అవార్డూ అందుకుంది. తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఆ ప్రతిభావనే కరీంనగర్కు చెందిన 22 ఏళ్ల విశ్వజారెడ్డి.
-
ఆమె పోరాటం... పేదరికంపైనే!ఆమె ఎందరో బాల కార్మికుల జీవితాలకు దారి చూపిస్తోంది... అతివలకు ఉపాధి కల్పిస్తూ పేదరికంపై పోరాటం చేస్తోంది...
-
చరిత్ర సృష్టించిన స్పైడర్ ఉమన్!స్పైడర్ మ్యాన్ పాకుతూ ఎలా గోడలు ఎక్కుతాడో తెలిసిందే కదా. అలాంటి ఆటలోనే ఓ 24 ఏళ్ల యువతి చరిత్ర సృష్టించింది. ఇండోనేషియాకు చెందిన స్పీడ్ అథ్లెట్ సుశాంతి రహాయూ 15 మీటర్ల గోడను అతి తక్కువ సమయంలో...
-
వాడిన పూల సువాసనలుపూజకు, అలంకరణకు విరివిగా పూలను వాడుతుంటాం. వాటిని వృథాగా పడేయకుండా అగరుబత్తీలు, సబ్బులు తయారు చేస్తున్నారు హైదరాబాద్కు చెందిన మినాల్ దాల్మియా, మాయా వివేక్. పర్యావరణ పరిరక్షణ దిశగా చేసిన ఈ ప్రయోగం వీరికి ‘గ్రీన్ ఇండియా’ అవార్డును తెచ్చిపెట్టింది. ఆ అనుభవాలను వసుంధరతో పంచుకున్నారిలా...
-
ఆత్మ గౌరవం కోసం ముందడుగు వేసిందినేనొక్కదాన్నే కదా అని అనుకోలేదామె... ఓ అడుగు ముందుకేస్తేనే కదా... ఇతరులు మనతో కలిసి నడిచేదని నమ్మింది...
-
అమ్మే... నా ధైర్యం!అందాల పోటీలంటే అందమొక్కటే కాదు... ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తి, ధైర్యం... ఇలా ఎన్నో కావాలి. తల్లి నుంచి అవన్నీ అందిపుచ్చుకున్న ఆమె... తాజాగా అంతర్జాతీయ స్థాయి అందాల పోటీల్లో కిరీటం గెలుచుకుంది. ఆ తెలుగింటమ్మాయి అక్షరారెడ్డి. ఆ వివరాలను వసుంధరతో పంచుకుందిలా...
-
మహిళాశక్తి ప్రపంచానికి చాటి చెబుదాం!మనదేశంలో స్త్రీని లక్ష్మీదేవితో పోలుస్తాం. అలాంటి వారి విజయాలను సంతోషంగా పంచుకుంటే...సమాజం మరింతగా అభివృద్ధి చెందుతుంది. అందుకే ఈ దీపావళికి మహిళల విజయాలను స్మరించుకుందాం.
-
పిల్లల కోసం నగలు అమ్మేశా!‘ఇది పిచ్చివాళ్ల పాఠశాల కాదు... ఇంకెక్కడైనా నీ బిడ్డను చేర్చు’... అన్న మాటలు ఆమెను కుంగదీయలేదు... మరింత కసిని పెంచాయి. మానసిక దివ్యాంగుల కోసం ప్రత్యేక పాఠశాల ప్రారంభించేలా చేశాయి. ఎంతో మంది చిన్నారులను తీర్చిదిద్దేందుకు బాటలు వేశాయి. ఆమే గుంటూరుకు చెందిన యామిజాల జయలక్ష్మీశ్రీనివాస్. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...
-
పరిశోధనతో ప్రపంచ స్థాయికి!చదువుకుంటూ... పరిశోధనలవైపు అడుగులు వేసిన ఆమె... అరుదైన గుర్తింపే సాధించింది. అంతర్జాతీయ సదస్సుకు ఎంపికై... తన పరిశోధనల్ని మరో మెట్టుకు తీసుకెళ్లనుంది. తల్లి స్ఫూర్తితో ఇంజినీరింగ్ ఎంచుకుని...మేటిగా నిలుస్తోన్న ఆమే 26 ఏళ్ల శ్రావ్య టేకుమళ్ల.
-
క్షణాల్లో... ఈ చీర కట్టేసుకోవచ్చు!చీర సాధారణంగా ఐదున్నర లేదా ఆరు గజాల్లో ఉంటుంది. భిన్న డిజైన్లు, రంగులు, వస్త్రాల్లో ఆకట్టుకోవడం తెలిసిందే. కానీ ఈ చీర ప్రత్యేకత వేరు. దీన్ని తయారుచేస్తున్న మహిళలూ వేరు.
-
స్పేస్వాక్తోచరిత్ర సృష్టించారు!వాలెంటీనా టెరిస్కోవా... అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మహిళా వ్యోమగామి అయితే... ఈ ఇద్దరూ... ఏకంగా ఒకేసారి స్పేస్వాక్ చేసి... అరుదైన రికార్డే సృష్టించారు....
-
ఆమే అందగత్తె అట!అందం... అంటే ఏంటనే ప్రశ్న మనలో చాలామందికి తలెత్తుతుంది. అందుకే ప్రాచీన గ్రీకు శాస్త్రవేత్తలు... ఆ కొలమానం కోసం కొన్ని లెక్కలు వేసుకున్నారు. ఆ సూత్రాల ఆధారంగానే... ఎవరు అందగత్తె అని నిర్ణయించేవారట. ఇప్పుడు దాని ప్రకారమే ఇసాబెల్లా హదిద్ అందగత్తెగా ఎంపికైంది.
-
అర్చన యాత్రలు... వారికోసమే!అందరు అమ్మాయిల్లా బైక్ నడపాలనుకున్న ఆమె అభిరుచి... మరెన్నో సాహసాలు చేసేందుకు దారితీసింది. ఆమె ప్రయాణంలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. కొంతవరకూ వినగలిగిన ఆమె... దేశంలోనే మొదటి డెఫ్ మహిళా బైక్ రైడర్గా ఘనత సాధించింది. ఆ ప్రతిభావనే అర్చనా తిమ్మరాజు.
-
పేద పిల్లలకు...పోషకాహార గీతంవ్యాపారం అంటే... సంపద పెంచుకోవడమే కాదు... సమాజానికి సేవా చేయడం. ఈ సూత్రాన్నే ఆమె నమ్మింది. పిల్లలకు పోషకాహారం అందించాలని... ..
-
కారు... బస్సు ఏదైనా నడిపేస్తారు!ఓ ఇల్లాలు తన భాగస్వామికి ఆసరాగా నిలవాలనుకుంది. డిగ్రీ పూర్తిచేసిన అమ్మాయి తన కాళ్లపై తాను నిలబడాలనుకుంది. ఇద్దరు పిల్లల తల్లి తన బిడ్డల కోసం పని చేయాలనుకుంది.... వాళ్లంతా ఇప్పుడు క్యాబ్డ్రైవర్లుగా మారిపోయారు. ఇంతకీ ఎవరు వాళ్లు... ఏం చేస్తున్నారో చూద్దామా...
-
అనారోగ్య విముక్తేశ్వరిజ్వరమో, జబ్బో వస్తే కుప్పకూలిపోయే పేద కుటుంబాలెన్నో. అలాంటి వారికి బీమా కల్పించి ధీమాగా నిలుస్తోందామె. ఆరోగ్యంపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ... గ్రామీణుల్లో ధైర్యాన్ని నూరిపోస్తోంది. అతివలకు పలు అంశాల్లో శిక్షణ ఇస్తూ ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తోంది. ఆమే ముక్తేశ్వరీ బోస్కో. ఇంతకీ ఆమె ఏం చేస్తోందంటే...
-
వినలేను కానీ... అంధులకు వినిపిస్తా!ఆమెకు పుట్టుకతోనే వినికిడి సమస్య... ఈ లోపం తనకు ఎక్కడా అడ్డంకిగా మారొద్దనుకుంది... అన్నింట్లోనూ రాణించేది... ఇప్పుడు అంధుల కోసం ఓ పరికరాన్ని తయారు చేసింది.
-
మహిళా సహకార దీపం!బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదులుకొని ఇష్టంతో సామాజిక సేవవైపు వెళ్లిందామె. ఆ కార్యక్రమాలను గుర్తించిన జౌళి మంత్రిత్వ శాఖ మహిళలకు చేనేత కళలపై శిక్షణ ఇవ్వమంటూ ఓ ప్రాజెక్టుని అప్పజెప్పింది. అప్పుడే జ్యూట్ ఉత్పత్తుల గురించి తెలుసుకుని సొంతంగా ఓ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇప్పుడు వాటిని పెద్ద మొత్తంలో తయారు చేసేందుకు ఓ సహకార సంఘాన్నే స్థాపించింది. ఆమే దీపా దూర్జటి. ఈ రంగంలో....
-
చదువుకుంటూ చదివిస్తోందిఈమె పేరు కావ్య. ఇంటర్ విద్యార్థిని. తన అభిరుచి ఫొటోలు తీయడం... అలా తీసిన చిత్రాలే కొంతమంది అమ్మాయిల్ని బడిబాట పట్టించాయి....
-
ఇన్స్టాగ్రామ్లో వండేస్తున్నారుచిటికెలో రెడీ అయ్యే చక్కటి రుచులు... అందరూ ఆస్వాదించే ఆహార పదార్థాలు... భోజన ప్రియులు మెచ్చే సంప్రదాయ వంటకాలు... ఇలా ఒకటేమిటీ... అన్ని రకాల పదార్థాలను వారు ఇన్స్టాగ్రామ్లో ఘుమఘుమలాడిస్తున్నారు... గరిటె చేత పట్టి క్షణాల్లోనే రుచిగా, శుచిగా ఎలా తయారు చేయాలో నేర్పిస్తున్నారు. వారే ఉమా రఘురామన్, హినా బిష్ట్, నతాషా. వాళ్లేం చేస్తున్నారంటే...
-
ఆత్మవిశ్వాసంతో పెంచుదాంఅమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా... ఎక్కడో ఓ చోట విఫలమవుతూనే ఉంటారు. ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూనే ఉంటారు. ఆంక్షలు, కట్టుబాట్లు... ఇలా కారణాలు ఏవైనా...
-
ఆంచల్... పేద పిల్లలకు అన్నపూర్ణఆంచల్ వయసు చిన్నదైనా మనసు పెద్దది. రోజూ రెండువందలమంది పేద పిల్లలకు కడుపునిండా భోజనం పెడుతోంది. అలాగని డబ్బున్న అమ్మాయి కాదు. ఓ ఆటో డ్రైవరు కూతురు. క్యాన్సర్ బాధితురాలు. సమాజానికి ఎంతోకొంత సేవ చేయాలనే తపనే ఆమెను భోజనం పెట్టేలా చేస్తోంది...
-
‘గంతలు కట్టి...సముద్రంలో వదిలేస్తారు!’కళ్లు తెరిచి చూసేసరికి ఆమె చుట్టూ అన్నీ షార్క్ చేపలే. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. తనను తాను ఎలా రక్షించుకోవాలో తెలియదు. కాసేపటికి షార్క్లన్నీ అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అసలేం జరిగిందంటే.. అది ఆస్ట్రేలియాలోని టాస్మానియా. అక్కడి నుంచి పడవలో సముద్రం మధ్యలోకి వెళ్లింది నీల. శిక్షకుడి సలహాతో అందరికంటే ముందు సముద్రంలో డైవ్ చేసింది. కొంత సమయం గడిచాక తాము...
-
మీరైతే ఏం చేస్తారు?చదువు, ఉద్యోగాల పేరుతో ఆడపిల్లలు ఎక్కువ సమయం బయట గడుపుతోన్న రోజులివి. ఈ పరిస్థితుల్లో ఆకతాయిల వేధింపులూ మామూలే. ఓ ఆడపిల్లగా వాటిని మీరు ఎంత....
-
ఇంతింతై...గోద్రేజంతై!వాణిజ్య ప్రపంచంలో గోద్రేజ్ది ఓ బ్రాండ్ ఇమేజ్. అరవైవేల కోట్ల రూపాయలు టర్నోవర్ ఉన్న కంపెనీ. దాని పగ్గాలు అందుకోవాలంటే... భవిష్యత్తు వ్యూహచతురత, అందరినీ ఏకతాటిపై నడిపించే నేర్పు, ఆటుపోట్లను తట్టుకోగలిగే మనోనిబ్బరం కావాలి. వారసత్వం ఉన్నా...అందరికీ అలాంటి నాయకత్వ లక్షణాలు ఉండకపోవచ్చు. కానీ ఆ ఇంటి అమ్మాయి సంస్థలో చేరిన కొన్నాళ్లకే తన సత్తా నిరూపించుకుని పాలనా పగ్గాలు అందుకోగలిగింది. ఆమే నిసాబా గోద్రేజ్.
-
నీతా పంథా...సేవాపథంప్రతి భర్త విజయం వెనుక...భార్య ఉంటుంది. ఆమెకు ఈ మాటలు అక్షరాలా సరిపోతాయి. అతడి విజయం వెనుక...ఆ ఇంటి గౌరవం వెనుక...ఆ కుటుంబం ఆనందం వెనుక...ఆమె ఉంది. లక్షల కోట్లకు అధిపతి అయినా... భర్తకు తోడుగా... తనవారందరికీ నీడగా నిలబడ్డారామె. దేశంలోనే సంపన్నుడైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఓ శక్తి మాత్రమే కాదు..అంతులేని ఆత్మవిశ్వాసానికి ప్రతీక....
-
70 వేల మంది నా పిల్లలే!‘విద్య అంటే... విద్యార్థుల మెదడును సమాచారంతో నింపడం కాదు, అన్ని అంశాల్లో నిపుణులను చేయడం... వాళ్లకు అనువైన వాతావరణం కల్పించడం...’ అంటారు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్. ఈ ఆలోచనల నుంచి వచ్చిందే వేదవిజ్ఞాన విద్యాపీఠం ట్రస్టు. గురూజీ సిద్ధాంతాలకు పెద్దపీట వేస్తూ, విద్యతో పాటు విలువలను ఉచితంగా భోదించాలని సంకల్పించారు ఆయన సోదరి భానుమతి నరసింహన్. దేశవ్యాప్తంగా ఇరవైరెండు రాష్ట్రాల్లో ఏడువందలకు పైగా పాఠశాలలను స్థాపించి, చదువుకు దూరంగా ఉంటున్న వర్గాలకు....
-
ఆ మహిళలకు ఆమె మహాలక్ష్మి!మనం ఎదగడమే కాదు... మన చుట్టూ ఉన్నవారు ఎదగాలి... అదీ విజయమంటే... ఆదిత్య బిర్లా వారసురాలు పాతికేళ్ల అనన్యా బిర్లా అదే సూత్రాన్ని పాటిస్తుంది. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె....
-
అమీరా షామ్రాజ్ఞిఆమె ఓ పట్టుదల... ఆమె ఓ నవకల్పన... రెండు పదుల వయసులో ఆమె అద్భుతాలే చేసింది. సవాళ్లను తోసిరాజని వ్యాపార సామ్రాజ్ఞిగా దూసుకుపోతోంది. విజయాలను పాదాక్రాంతం చేసుకుంటోంది. అందుకే ఆమె ఓ చైతన్య స్వరూపిణిగా జేజేలు అందుకుంటోంది. ఆమే మెట్రోపొలిస్ హెల్త్కేర్కి మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అమీరా షా.
-
అన్నం పెట్టడమే మా పని!రాబిన్హుడ్ తెలుసుగా... ఈ హాలీవుడ్ పాత్రధారి ఉన్నవారి దగ్గర దోచుకుని పేదలకు పంచుతాడు. ఈ రాబిన్హుడ్లు పేదల కడుపు నింపుతున్నారు. అయితే ఓ చిన్న మార్ఫు వీరు ఉన్నవాళ్ల దగ్గర ఆహారం తీసుకుని పంచిపెడుతున్నారు. ఈ సంస్థకు తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా, పేదల ఆకలి తీర్చే అన్నపూర్ణగా చిలకమర్తి ఉమ వ్యవహరిస్తున్నారు. ఆకలి....ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు ఆ బాధ తెలిసే ఉంటుంది. కొందరికి మాత్రం ఆ పరిస్థితి నిత్యకృత్యం. కాలే కడుపుతో, బతుకీడ్చే అభాగ్యులెందరికో మా...
-
అమ్మ మలచిన గాంధీపిల్లలకు మొదటి గురువు తల్లే. బాల్యంలో ఆమె చూపిన దారిలోనే పెద్దయ్యాక పిల్లలు పయనిస్తారు. గాంధీ విషయంలోనూ...
-
గాంధీపై పరీక్షదేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని గాంధీ ఆలోచనలు ఎంతో ప్రభావితం చేశాయి. వాటి ఆధారంగానే అబీదా జల్గావ్లోని గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్, ....
-
ఇన్ఫోసిస్కి డబ్బులిచ్చి కాశీలో చీరలు వదిలి...ఒక మహిళ ఏం చేయగలదు...? ఇంటితోపాటు సమాజాన్ని మార్చగలదు... పిల్లలతోపాటు సహచరులను తీర్చిదిద్దగలదు. ఏం సందేహం లేదు... కావాలంటే సుధామూర్తినే చూడండి. జ్ఞానం, ధైర్యం, వినయం, బాధ్యత కలబోసిన ధీరవనిత. జ్ఞానమయి గాయత్రీశక్తికి ఈమె ఓ ప్రతీక.
-
అందుకే ఐరాస పిలిచిందిఓ లఘుచిత్రం ఆమెకు అంతర్జాతీయ వేదికపై మాట్లాడే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. బాలల హక్కుల పరిరక్షణ, యువత విద్య వంటి విషయాలపై ఆమె ఆలోచనలను పంచుకునేలా చేస్తోంది. ఆమే మదురైకి చెందిన 21 ఏళ్ల టి.ప్రేమలత. జెనీవాలోని ఐరాస కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననుంది.
-
కంటిపాపలకోసం... రెప్పవేయకుండా!నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజున ఇంద్రకీలాద్రి మీద దుర్గాదేవి బాలాత్రిపురసుందరీ దేవిగా దర్శనమిస్తుంది. అభయహస్తం, వరదముద్ర ప్రదర్శిస్తూ చేతిలో రుద్రాక్షమాలను ధరించి ఉంటుంది. మనస్సు, బుద్ధి, అహంకారం ఈ తల్లి అధీనంలో ఉంటాయి. మిగిలిన అలంకారాల్లో దేవతకు పూజ
-
పట్టిక పూర్తిచేసి... రికార్డు సాధించిఆవర్తన పట్టిక... దానిలోని మూలకాలను చిన్నప్పుడు వల్లె వేయడానికి, నేర్చుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి కష్టపడిన తీరుని ఎవరూ మర్చిపోలేరు. అదే ఆవర్తన పట్టికను రెండు నిమిషాల నలభై తొమ్మిది సెకన్లలో రాసి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది ఓ ప్రొఫెసర్....
-
50 మంది మహిళలు... తోటను అల్లారుఆ తోటలోకి అడుగుపెట్టగానే పచ్చని గడ్డి మధ్య మల్లెలు, మందారాలు, చామంతులు, గులాబీలు అందంగా పలకరిస్తాయి. మధ్యలో ఉన్న చిన్న సరోవరంలో తామరపూలు తేలుతూ ఉంటాయి. అపురూపమైన ఈ తోట వెనుక 50 మంది మహిళల సృజనాత్మకత దాగి ఉంది...
-
దేశ రక్షణలో...సీమ శిక్షణదుర్గం అంటే కోట. దుర్గ అంటే కోటలా అందరినీ కాపాడే శక్తి. ఈమె అలాంటి శక్తికి ప్రతిరూపమే. కోటగోడలాంటి సైనికశక్తికి అద్భుత శిక్షణ ఇస్తూ... దేశ భద్రతకు భరోసాగా నిలుస్తూ... దుర్గాశక్తికి అద్దం పడుతోంది. ఆమే డాక్టర్ సీమారావు. యుద్ధవిద్యలు, పర్వతారోహణ, స్కూబా డీప్ సీ డైవింగ్...ఇలా ఒకటేమిటి అన్నింటా ఆమె మేటి. అందుకే తొలి మహిళా కమాండో ట్రైనర్ అయ్యింది....
-
సేవలో మేటిగా...యువతకు స్ఫూర్తిగాయువత అంటే... ఆటలు, పాటలు సరదాలే కాదు... చదువుల్లో ముందుండాలి. సామాజిక బాధ్యతతో అడుగులేయాలి. అదే చేశారు ఈ ఇద్దరమ్మాయిలు. ..
-
బాల్యవివాహాలు ఆపి... ఛేంజ్మేకర్గా మారిపదేళ్లకే పెళ్లంటే... వద్దంటూ తల్లిదండ్రుల్ని బతిమాలింది. ఇతర ఆడపిల్లలదీ తనలాంటి పరిస్థితేనని అర్థంచేసుకున్న ఆమె... బాల్యవివాహాలపై
-
సైరా కోసం... వేల స్కెచ్లు!పదకొండేళ్లకే మోడల్గా ర్యాంప్పై నడిచిన ఆమె... ప్రముఖ నటులకు స్టైలిస్ట్గా మారతానని ఊహించి ఉండదు. ఇష్టంగా ఈ రంగంలోకి వచ్చి... సృజనకు పదును పెట్టుకుంది. అంచెలంచెలుగా ఎదిగింది. ఆ కష్టమే ఆమెకు సైరాకు స్టైలిస్ట్గా పనిచేసే అవకాశాన్ని తెచ్చిపెట్టింది.
-
ఈ కేరర్...క్యాన్సర్ రోగుల కోసం!క్యాన్సర్ ఉందని తెలిస్తేనే... మానసికంగా కుంగిపోతారు. ఇక, ఆపరేషన్, కీమో, రేడియోథెరపీలు మొదలయ్యాక శారీరకంగా బలహీనమవుతారు. ఆ తరువాత కోలుకోవాలంటే ఎంతో మనోధైర్యం కావాలి. ఆరునెలల్లో అలాంటి ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తామని చెబుతుంది సమర. క్యాన్సర్ చికిత్సానంతరం....శారీరకంగా, మానసికంగా తీసుకోవాల్సిన అన్నిరకాల జాగ్రŸ్తలు సూచించేందుకు ఆమె ఏర్పాటు చేసిందే కేరర్....
-
కిరణ్ థాలీ కథ తెలుసా!పద్దెనిమిదేళ్ల వయసులో ఓ సాధారణ గృహిణిగా అమెరికాలో అడుగుపెట్టిన కిరణ్ వర్మ.....ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చెఫ్లలో ఒకరిగా ఘనత సాధించారు. తాజాగా హౌడీ-మోడీ కార్యక్రమానికి యూఎస్ వెళ్లిన మోదీకి విందు భోజనం తయారు చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు
-
సెకండ్ ఇన్నింగ్స్లోసత్తా చాటుతూ...ఓ వయసు వచ్చాక... వ్యాయామం అంటే నడకే అనేది చాలామంది అభిప్రాయం. ఈ మహిళలు మాత్రం దానికే పరిమితం కాలేదు. పరుగు పందెం, ఈత... వంటి వివిధ క్రీడల్లో రాణిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా... అలాంటి పోటీల్లో పాల్గొంటూ ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నారు. తమ అభిరుచికి సమయం కేటాయించుకోగలుగుతున్నారు. ఆ వివరాలే ఇవి...
-
అభిరుచితో ఆదాయం!ఒకప్పుడు... పెళ్లయ్యాక ఉద్యోగమే చేయాలనుకోలేదామె. ఇప్పుడు తనో ఔత్సాహిక వ్యాపారవేత్త. పాపాయి పుట్టినరోజు వేడుకను అద్భుతంగా చేయాలన్న ఆలోచనే... హైదరాబాద్కి చెందిన ప్రత్యూషను ఈ దిశగా నడిపించింది. ఆ వివరాలే ఇవి...
-
హెచ్ఐవీపై నినాదం తెచ్చింది కిరీటంతెలుగువాళ్లయినా ఒడిశాలో స్థిరపడిన కుటుంబం జగ్యసినిది. తండ్రి రాజయ్యరెడ్డి విశ్రాంత సైనిక ఉద్యోగి. తల్లి ద్రౌపది, అక్క ప్రియదర్శిని. పదో తరగతి వరకు సొంత ఊళ్లోనే చదువుకున్న ఆమె... ఇంటర్ రాజస్థాన్లో పూర్తిచేసింది. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ మొదటి ఏడాది చదువుతోంది.
-
వ్యాపకమే వ్యాపారమైందిఉపాధి, ఉద్యోగం...ఏదైనా చదివిన చదువుకి తగ్గవే ఎంచుకోవాలన్నది పాత మాట... అభిరుచి, సృజన ఉంటే... రంగం ఏదైనా దూసుకుపోవచ్చనేది నేటి యువతరం బాట. ఎంఫార్మసీ చదివినా... మొక్కలంటే ఆసక్తితో గ్రీన్ట్విగ్స్ పేరుతో అర్బన్ గార్డెన్ అవసరాలను తీరుస్తోంది విశాఖపట్నానికి చెందిన ఇరవై ఆరేళ్ల రావిపాటి కుముద.
-
ఈమె పోరు ప్లాస్టిక్పై...ప్లాస్టిక్ భూతం ప్రపంచం మొత్తాన్నీ భయపెడుతోంది. పాలిథిన్ కవర్లతో భూమి, గాలి, జలం కలుషితమవుతుందని పర్యావరణ వేత్తలు ...
-
అలాంటి పిల్లలొస్తే...ఇల్లు ఖాళీ చేయమన్నారు!పాపాయి కడుపులో పడ్డప్పటి నుంచి పుట్టబోయే బిడ్డకోసం ఎన్నో కలలు కంటుంది ఆ తల్లి. బిడ్డ భవిష్యత్తుని ముందే ఊహించి ప్రణాళికలు వేసుకుంటుంది.కానీ ఆ చిన్నారి ఎదుగుదల సరిగ్గా లేకపోతే...! ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదూ. ఈ అమ్మ పరిస్థితీ అదే. అయినా సరే! ఆ కుంగుబాటు నుంచి బయటపడి తన కొడుక్కి ఓ దారి చూపించాలనుకుంది. అలాంటి ప్రత్యేక అవసరాలున్న పిల్లలకూ ఆసరా కావాలనుకుంది. వాళ్లకు అవసరమైన చికిత్సను ఉచితంగా అందించాలనుకుంది. గనామస్ పేరుతో ఓ పాఠశాలనీ ప్రారంభించింది. ఆమే హైదరాబాద్కి చెందిన మాదినేని కల్యాణి....
-
కిచిడీ వండే కాకూ... కోటీశ్వరురాలయ్యింది!మొన్నటివరకు సాధారణ ఆయా ఆమె... ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్నం పూట కిచిడీ వండటం ఆమె పని. జీతం నెలకు 1500 రూపాయలు. ఇప్పుడా ఆయా కోటీశ్వరురాలయ్యింది. కౌన్ బనేగా కరోర్పతి కార్యక్రమంలో విజేతగా నిలిచి... ఆనందంగా ఇంటికి తిరిగొస్తోన్న ఆమే బబితా తడే. తన గురించి వసుంధరతో ప్రత్యేకంగా చెప్పుకొచ్చిందిలా...
-
బధిరుల కోసమే ఈ స్టార్టప్డిగ్రీ చదివిన ఆమె మాట్లాడలేదు. వినలేదు. తనలాంటివారికోసం ఏదో ఒకటి చేయాలనుకుంది. ఏకంగా ఓ సంస్థనే ప్రారంభించి...
-
అందుకే మరో పెళ్లి చేశా!కొడుకు మరణం కంటే... కోడలు జీవితం అంధకారంలోకి వెళ్తుందనే బాధ ఆమెను కుంగదీసింది. ఎప్పుడూ చిరునవ్వుతో సందడి చేసే ఇల్లాలి ముఖం......
-
పిల్లల కోసం పనిచేస్తున్నా!కాలేజీ చదువు ఇంకా పూర్తికాలేదు కానీ... ఆమె మాత్రం బాలికలకోసం ఓ ఎన్జీవోనే ప్రారంభించింది. అమ్మాయిలకు స్వీయ రక్షణతో పాటు సామాజిక అంశాలపైనా అవగాహన కల్పిస్తోంది. కరమ్వీర్చక్ర అవార్డుకు ఎంపికైన ఆమే షెర్లీ దేవరపల్లి.
-
వినూత్న సాగుతో... లాభాల పంటఇద్దరికీ వ్యవసాయంలో అనుభవంలేదు. సరదాగా పంటలు పండించడం మొదలుపెట్టారు. సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తూ లాభాల పంట పండిస్తున్నారు. నలుగురికీ అవగాహన కల్పిస్తున్నారు. ఒకరు ఇంటిపై వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంటే... తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు పండిస్తూ ఆదాయం పొందుతున్నారు మరొకరు. వాళ్లే ఉషాగజపతిరాజు, మీరాబాయి.
-
70 దాటినా... సాహసానికి సైఆమెది ఏడు పదుల వయసు అయినా... యువతతో పోటీపడే ఉత్సాహం.... సాహసం అంటే వెనకడుగు వేయని తత్వం... ఇవన్నీ ఆమెను మలివయసులో 400 సాహసకృత్యాలు చేసేలా ప్రోత్సహించాయి. ఆమే సుధా మహాలింగం. ఆ విశేషాలేంటంటే...
-
కుర్తీలపై హార్ట్స్ హంగులు!దుస్తులపై చదరంగం, పేకముక్కల గుర్తుల మోటిఫ్లు అమరితే... వాటికి సంప్రదాయ కచ్ పనితనం, టాజిల్స్ తోడయితే... ఆ అందమే వేరు. అలాంటి కాటన్ కుర్తీలే ఇవి. కాలేజీ అమ్మాయిలకు భలే నప్పుతాయి. ఇండియన్-బొహిమియన్ సంస్కృతికి అద్దంపట్టే ఈ టాప్లనూ మీరూ చూసేయండి.
-
దాహం తీరుస్తూ... ఉపాధి పొందుతూ!స్వయం సహకార, ఉపాధి సంఘాల మహిళలను సమన్వయం చేసుకుంటూ సేఫ్ వాటర్ నెట్వర్క్ సంస్థ... ‘ఐ- జల్’ పేరిట తెలంగాణలోని 17 జిల్లాల్లో ఉచితంగా నీటిశుద్ధి కేంద్రాలను స్థాపించింది. ‘మన నీరు- మన ఆరోగ్యం’ అనే నినాదంతో రాష్ట్రంలో 250కి పైగా నీటిశుద్ధి కేంద్రాలను నెలకొల్పి, కేవలం ఐదు రూపాయలకే 20 లీటర్ల నీటిని అందిస్తోంది.
-
ఇప్పుడు ఆమే గ్యాంగ్లీడర్తెల్లవారకుండానే... చిమ్మ చీకట్లో... చేతిలో టార్చితో భుజంపై 15 కేజీల బరువుతో సైనికుడిలా అడుగులేస్తుందీమె. ఖరగ్పూర్ పరిధిలోని రైల్వేజోన్కి వెళ్తుంది. పది కిలోమీటర్ల దూరం పొడవునా... రోజుకి 150కి పైగా రైళ్లు ప్రయాణించే పట్టాలను అణువణువూ పరీక్షించి... ఏ ప్రమాదం జరగకుండా చూడటం ఆమె కర్తవ్యం.
-
మేమున్నామని...ఆవేశం... ఏదో సాధించాలని కాదు... ఎందుకు బతికున్నామని! తెగింపు... కష్టాల నుంచి గట్టెక్కాలని కాదు.. జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాలని! కుంగుబాటులో బతుకుబాటను దిద్దుకోలేక.. ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సామాజిక పరిస్థితులో, ఆర్థిక ఇబ్బందులో కారణాలేవైనా..
-
శ్రమకు పురస్కారం!గ్రామీణులకు సేవలందించేందుకు ఆమె చేసిన కృషి ఫలించింది. లక్షలాది మంది ఉద్యోగుల్లో ప్రత్యేకంగా నిలిచేలా చేసింది. గ్రామీణ డాక్ సేవక్ చాగణం శ్రీలక్ష్మి గురించే
-
మహిళా శాస్త్రవేత్తల కోసం...మీకు తెలిసిన శాస్త్రవేత్తల పేర్లు చెప్పమంటే ఎవరి గురించి చెబుతాం... ఏ డార్వినో, ఐన్స్టీనో, సీవీ రామన్ గురించో అంతే కదా! అదే మహిళా శాస్త్రవేత్తల గురించి అడిగితే...
-
మిస్టీన్ వరల్డ్గా తెలుగుతేజం!టీనేజీ యువత అనగానే...ఏ ఫేస్బుక్లోనో, యూట్యూబ్లోనో తీరిక లేకుండా గడిపేస్తుంటారు అనుకుంటాం. కానీ అమెరికాలో స్థిరపడిన ఈ తెలుగమ్మాయి ఈశా కోడే అలా కాదు.
-
అప్పటి నుంచి నాన్న మాట్లాడలేదు!తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తున్నారు... కుటుంబమంతా కాంగ్రెస్ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకుంటే... ఆమె మాత్రం బీజేపీవాదానికి దగ్గరయ్యారు. అనర్గళంగా మాట్లాడుతూ తమిళ ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంతో మంది హృదయాల్లో నిలిచారు.
-
నాసా అవకాశం వచ్చిందలా!అవకాశాల్ని అందుకోవాలంటే ఆసక్తి ఉండాలి... విజ్ఞానం కలగాలంటే పాఠాలతో పాటు... పరిసరాల్నీ చదవాలి... ఆ అమ్మాయి చేసింది అదే..! అందుకే దేశవ్యాప్తంగా ఓ సంస్థ నిర్వహించిన పరీక్షలో వేలాదిమందితో పోటీపడి ముగ్గురిలో ఒకరిగా నిలిచింది. నాసా అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అధ్యయనం చేసే అవకాశం అందుకుంది తొమ్మిదో తరగతి విద్యార్థిని సాయి పూజిత.
-
లేడీ బాడీగార్డు ... ఈ దబాంగ్ సింగ్!బాడీగార్డ్... ఈ పేరు వింటే పెద్ద పెద్ద కండలేసుకొని, కళ్లజోడు పెట్టుకొని పరిసరాలు నిశితంగా పరిశీలించే పురుషులే గుర్తుకు వస్తారు. ఈ రంగంలో అమ్మాయిలను ఊహించడం దాదాపుగా కష్టమే. అలాంటి రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది వీణాగుప్తా.
-
నేనూ అమ్మనయ్యా!ఆ భార్యాభర్తల్ని శుభకార్యాలకు పిలిచేవారు కాదు. పిల్లలు లేని ఆ దంపతులు ఎదురొస్తే ఏ పనీ కాదంటూ అవమానించేవారు. వీటన్నింటితో తన కడుపు పండేలా చేయమని కనిపించిన ప్రతి దేవుడినీ మొక్కేదామె. ఇన్నాళ్లకు 73 ఏళ్ల వయసులో ఆమె ప్రయత్నం ఫలించింది. పండంటి కవల ఆడపిల్లల్ని కని... గొడ్రాలు మంగాయమ్మ అనే ముద్ర చెరిపేసుకుంది. ఐవీఎఫ్ పద్ధతిలో గర్భం దాల్ఛి.. నిన్న ...
-
సింధ్లో హిందూ పోలీస్ప్రపంచంలోని ముస్లిం ప్రాబల్య దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. అక్కడ హిందువులు మైనారిటీలు. అన్ని రంగాల్లో వీరి సంఖ్య తక్కువగానే ఉంటుంది. అలాంటి చోట పోలీస్ కొలువు సాధించి రికార్డు సృష్టించింది పుష్పా కోహ్లి. సింధ్ పోలీస్ శాఖలో చేరిన మొదటి హిందూ మహిళగా ఆమె ఘనతకెక్కింది. బుధవారం పాకిస్థాన్కు చెందిన ఒక వార్తాసంస్థ ఈ విషయాన్ని తెలియజేసింది.
-
జీతాలు తీసుకోరు పాఠాలు చెబుతారువ్యక్తిగా, శక్తిగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్రే కీలకం. ఎదుటివారికి మంచి చేయాలనే సంకల్పం ఉంటే చాలు... టీచరుగా హోదా అక్కర్లేదు. అనుభవం అంతకన్నా అవసరం లేదు. జీతాల ఊసే ఎత్తక్కర్లేదు. పాఠాలు చెప్పడానికి ఫుట్పాత్లే పాఠశాలలు అవుతాయి. మాటలే మంత్రంగా పనిచేసి విద్యాబుద్ధులు నేర్పించే ఉత్సాహం ఇస్తాయి.
-
వ్యాపారం... సాగుతున్నారు!ఇద్దరూ ఉన్నత విద్యావంతులు. విదేశాల్లో ఉద్యోగాలు... అయినా వ్యవసాయంపై మమకారం. ఆ ఇష్టమే వాళ్లను భారత్కు రప్పించింది. కంప్యూటర్లూ, ఏసీ గదులు వదిలేసినవాళ్లు... మట్టిలో పనిచేయడం మొదలుపెట్టారు. సాగుతో సరిపెట్టుకోకుండా... జీరో వేస్ట్ పద్ధతిలో వ్యవసాయాధారిత ఉత్పత్తులనూ మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టారు. వారే కవితా మంథా, కీర్తీ చెకోటి.
-
సృజనాత్మకతతో పోటీపడి...ఆ పోటీల్లో పాల్గొనాలంటేనే కనీసం 56 రంగాల్లో ఏదో ఒకదాంట్లో మేటిగా ఉండాలి. విజయం సాధించాలంటే ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ఎంతో మంది దిగ్గజాలను ఓడించాలి. అవే ‘వరల్డ్ స్కిల్ ఇంటర్నేషనల్’ పోటీలు.
-
ఆ అవ్వ అమ్మే ఇడ్లీ... రూపాయేతమిళనాడు పెరూర్కు సమీపంలోని వడివేలంపాలెయం ప్రాంతానికి చెందిన కమలత్తాళ్ది పెద్ద రైతు కుటుంబం. పెళ్లైన తరువాత ఆమెను ఇంట్లో ఒంటరిగా వదిలి అందరూ వ్యవసాయ పనులకు వెళ్లిపోయేవారు. ఖాళీ సమయంలో ఏం చేయాలనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఇడ్లీల వ్యాపారం.
-
అమ్మ చెక్కిన అపురూప శిల్పంసాధారణ స్త్రీ అయినా... ముల్లోకాలకూ తల్లయినా అమ్మ అమ్మే... మాతృత్వంలోని మధురిమలో మంచి బుద్ధిని రంగరించి... సకల సిద్ధులకూ అధిపతిగా చేసి... గజముఖ గణపయ్యను గణనాథుడిగా తీర్చిదిద్దింది ఆ మాతృ హృదయమే.. అందుకే ఆ కాలమైనా అమ్మ మనసుకు నిలువుటద్దం... పార్వతమ్మ. బిడ్డను జ్ఞానస్వరూపుడిగా తీర్చిదిద్దిన శివయ్య...
-
అతడికి పరీక్ష తప్పదు!కొన్ని సంప్రదాయాలు వింతగా అనిపిస్తాయి. నమ్మశక్యంగానూ ఉండవు. వివిధ ప్రాంతాల్లో పెళ్లి సమయంలో పాటించే అలాంటి వింత ఆచారాలను తెలుసుకుందామా...
-
పులి... సింహం...ఏదైతే ఆమెకేం!అది గుజరాత్లోని గిర్ అరణ్యం. అంతటా దట్టమైన చెట్లూ, పొదలూ...ఏ పొద మాటున ఏ సింహం ఉంటుందో... ఎటువైపు నుంచి ఏ పులి వచ్చి దాడి చేస్తుందో చెప్పలేం. క్షణం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణం మీదికొస్తుంది. అలాంటి ప్రాంతంలో ఎంతో ధైర్యంగా వన్యప్రాణులను రక్షిస్తోంది రసీలా వాథెర్. గిర్ అభయారణ్యంలో ఏకైక రెస్క్యూ ఫారెస్ట్ ఆఫీసర్ ఆమె...
-
అమ్మాయిలు కుదిర్చిన మైత్రిఅనాథ చిన్నారులకు ఎవరూ ఉండరు. వయసుమీద పడి వృద్ధాశ్రమాల్లో ఉండే పెద్దవాళ్లేమో చిన్నపిల్లలతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయాలనుకుంటారు. ఈ ఇద్దరి అవసరాలు గుర్తించిన ఓ విద్యార్థినుల బృందం ప్రత్యేకంగా ఓ యాప్ని అందుబాటులోకి తెచ్చింది.
-
ఈ ఇంగ్లిష్ టీచర్... పిల్లల నేస్తంఓ సాధారణ ఉపాధ్యాయురాలిగా బోధనారంగంలోకి వచ్చిన ఆమె... అంచెలంచెలుగా కృషి చేసి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. విద్యార్థులను చదువులో మెరికల్లా తయారుచేయడానికి తాను నిత్య విద్యార్థినిగా మారింది. ఎప్పటికప్పుడు కొత్త బోధనా విధానాలను ప్రవేశపెడుతూ... ప్రయోగాలు చేస్తోంది. నిరుపేద పిల్లలకు సేవచేస్తూ...
-
వెదురుతో వైవిధ్యంగా...!నిటారుగా పెరిగే వెదురు...ఆమె చేతిలో పడితే ఔరా అనిపించే కళాఖండంగా మారిపోతుంది. అంతేనా! కుంగుబాటు నుంచి బయటపడేందుకు నేర్చుకున్న ఈ కళ ద్వారా ఎందరో గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఆమే మహారాష్ట్రలోని చంద్రపూర్కి చెందిన మీనాక్షీ వాల్కే. ఆమె ప్రస్థానం ఇలా...!
-
చెత్తబుట్ట నుంచి... హాట్సీట్ వరకూపుట్టిన వెంటనే చెత్తబుట్టలోకి చేరిన ఆమె... తరువాత పక్షవాతానికి గురైంది. అయితేనేం... చదువుల సరస్వతిగా నిలిచింది. బిగ్బీకి ఎదురుగా
-
ఫ్లైయింగ్ కమాండెంట్గా ధామిభారత వైమానిక దళ వింగ్ కమాండర్ శాలిజా ధామి ఇటీవల ఫ్లైయింగ్ యూనిట్లో ఫ్లైయింగ్ కమాండెంట్గా కీలక బాధ్యతలు చేపట్టారు.
-
కాళ్లు బొబ్బలెక్కినా పరుగు ఆపలేదు!ఆమె జడ్పీ ఛైర్పర్సన్... భర్త ఎమ్మెల్యే. రాజకీయాల్లో క్షణం తీరికలేకపోయినా... తనకు ఇష్టమైన పరుగును వదలడంలేదు. మారథాన్లలో పరుగులు తీస్తూ... జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో గుర్తింపు తెచ్చుకుంటోంది. ఆమే వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ అధ్యక్షురాలు 49 ఏళ్ల గండ్ర జ్యోతి.
-
సాహో అవకాశం శ్రద్ధతోనే...సాహో... అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా. ఇందులో తొలిసారి తెలుగు తెరపై మెరవనున్న శ్రద్ధాకపూర్ను... మరింత వర్ణరంజితంగా కనిపించేలా చేయడంలో దుస్తుల డిజైనర్ లేపాక్షి ఎల్లవాడి పాత్ర ఎంతో ఉంది. ఇప్పటికే పలు సినిమాలకు పనిచేసిన ఆమెకు... ఈ అవకాశం ఎలా వచ్చిందీ... దానికోసం ఎంత కష్టపడిందీ..
-
సింధు విజయంమూడేళ్లక్రితం రియో ఒలింపిక్ క్రీడా వేదికపై వెండి వెలుగులు విరబూయించిన సింధు... తాజాగా ప్రపంచ ఛాంపియన్షిప్(సింగిల్స్)లో స్వర్ణకాంతులు వెదజల్లింది. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్గా చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా తన విజయాన్ని అమ్మ విజయకి అంకితం చేసింది. కూతురి గెలుపుకోసం ఉద్యోగాన్ని సైతం వదులుకున్న ఆ తల్లి...ప్రోత్సహిస్తే ప్రతి ఆడపిల్లా తన కూతురిలా శక్తికి ప్రతిరూపమని చెబుతున్నారు. వసుంధరతో ముచ్చటించిన ఆ వివరాలే ఇవి...
-
పేదింటి విద్యార్థిని... పవర్ లిఫ్టింగ్లో రాణిస్తూ...పవర్లిఫ్టింగ్... ఆమెకది పరిచయం లేని ఆట. ఎంతో శ్రమిస్తే కానీ నెగ్గడం కష్టం... అదీ చదువుకుంటూ సాధన చేయాలంటే ఇంకా కష్టం. అందులో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది ట్రిపుల్ఐటీ
-
అమ్మకే అమ్మయ్యిందిఆమె ఉద్యోగం పోయింది. పెళ్లి ఆగిపోయింది. బంధువులూ మాట్లాడటం మానేశారు. ఉన్న ఇల్లు తాకట్టుపెట్టాల్సి వచ్చింది. ఇన్ని జరిగినా... బాధపడలేదామె. కారణం... పేగు పంచిన తల్లికి... తన మూత్రపిండాన్ని సంతోషంగా పంచడమే. ఆమే ఇరవైఆరేళ్ల సోర్బోజయా సిథిదేబ్.
-
పాపాయిని వదిలి... శిక్షణలో గెలిచి...ఐదుగురు ఆడపిల్లల్లో ఒకరిగా... కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకున్న ఆమెకి కష్టం విలువ తెలుసు.. అందుకే భర్త స్ఫూర్తితో ఐపీఎస్ లక్ష్యాన్ని ఏర్పరుచుకుంది. దాన్ని సాధించి... పసిపాపను పొత్తిళ్లలో ఉంచుకోవాల్సిన సమయంలో కఠోర శిక్షణతో రాటుదేలింది. తాజాగా హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీసు
-
నేత్ర రక్షణకు... కదిలిన నేస్తాలుఆ నలుగురూ బీటెక్ చదువుతున్నారు. ఓ ఆసుపత్రిలోని దృశ్యం వారిచేత ఓ ప్రయోగం చేయించింది. కంటి వ్యాధులు గుర్తించే పరికరం...
-
నేత్ర రక్షణకు... కదిలిన నేస్తాలుఆ నలుగురూ బీటెక్ చదువుతున్నారు. ఓ ఆసుపత్రిలోని దృశ్యం వారిచేత ఓ ప్రయోగం చేయించింది. కంటి వ్యాధులు గుర్తించే పరికరం కనుగొనే స్థాయికి తీసుకెళ్లింది. ఇంతకీ వాళ్లెవరూ... ఆ విశేషాలేంటంటే... ...
-
కశ్మీరు అంటే... అమ్మ భయపడిందికశ్మీరు లోయలో... ఉద్రిక్త పరిస్థితులు తరచూ వినిపించే వార్త! కర్ఫ్యూ విధింపు.. తరచూ కనిపించే దృశ్యం! ఉగ్రవాదుల దుశ్చర్యలు, తుపాకుల మోతలు పతాక శీర్షికల్లో వస్తూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగమంటే... అదీ ఆ పరిస్థితులను అదుపు చేసే పనంటే... లక్షలిచ్చినా... ధైర్యం చేయం. తెలుగింటి బిడ్డ ఐపీఎస్ నిత్య మాత్రం మహిళా పోలీసు అధికారిగా... కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తోంది.
-
ఆనంద్భవన్ అందరూ మహిళలేఅదో రెస్టారంట్... అక్కడ వంట చేయడం నుంచి.. వడ్డించడం వరకూ అంతా మహిళలే. అందరూ సామాన్యులే. రకరకాల సమస్యలు ఎదుర్కొన్నవారే. అలాంటి వారందరినీ ఒక్కచోటకు చేర్చింది హిమబిందు. ఒకప్పుడు క్యాబ్డ్రైవర్గా పనిచేసిన ఆమె...
-
క్రీడారంగంలో కీర్తి కెరటాలుచిన్న ఓటమికే జీవితం ముగిసిందనుకునేవారెందరో... కానీ వారలా కుంగిపోలేదు. ఎన్ని అడ్డంకులెదురైనా... ఎదిరించి నిలబడ్డారు. జీవితమే సవాలుగా మారినా... పోరాడి సాధించారు... పక్షవాతం అచేతనంగా చేసినా... అంచెలంచెలుగా ఎదిగి రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి నామినేట్ అయ్యింది ఒకరైతే, పేదరికంలో పెరిగి... పరుగుల రాణిగా పేరొందింది మరొకరు...
-
ఆ రోజుల్లో... ఆ దేశాల్లో!అతివకు నెలసరి సహజ ప్రక్రియ. ఆ సమయంలో కొన్ని ఆచారాలు, మూఢనమ్మకాలు, అపోహలతో సమాజం ఆమెను కొన్నింటికి దూరం పెడుతుంది. ..
-
పరీక్షల్లో పోటీ.. వ్యాపారంలో మేటిచదువుకుంటూ ఉద్యోగాలు చేయడం ఒకప్పుడు గొప్ప విషయం... ఇప్పుడు కెరీర్కి బాటలు వేసుకుంటూనే... అభిరుచుల్ని సానబెట్టుకుంటూ... ..
-
పిల్లాడి సమస్యతో సేవకు కదిలి...కన్నబిడ్డ ఆరోగ్యం విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె... తమలా ఎవరూ బాధపడకూడదనుకుంది. ఆమె ఆలోచన వృథా కాలేదు. కొన్నేళ్లక్రితం మొదలైన ఆ ప్రయత్నం... మూత్రపిండాల సమస్యలున్న రోగులకు ఆసరాగా మారింది. తమ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా ఎంతోమంది కిడ్నీ బాధితులకు అండగా నిలుస్తున్న ఆమే వసుంధరా రాఘవన్...
-
పరిశోధనతో పతాకస్థాయికి...ఆ సంస్థ పేరు ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్ఎస్ఏ). దాని 85 ఏళ్ల చరిత్రలో మొదటిసారి ఓ మహిళ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ఆమే జీవశాస్త్రవేత్త డాక్టర్ చంద్రిమా షా. త్వరలో ఆమె ఆ సంస్థ బాధ్యతలు చేపట్టనున్నారు.
-
ఆయన అడుగుజాడల్లోనే...భర్త...గుండెల్లో తుపాకీ గుండ్లు దిగినా దేశం కోసం పోరాడాడు... వెన్ను చూపక ఉగ్రమూకల్ని సంహరించే నేలకొరిగాడు... ఆయన వీరమరణం ఆమెను కుంగదీయలేదు... దేశం కోసం ప్రాణాలడ్డుపెట్టిన భర్తను చూసి గర్వపడింది. ఆయన మృతదేహంపై పరచిన మువ్వన్నెల జెండాను చూసి మురిసింది....
-
భుజం విరిగినా బండి దిగలేదుఐశ్వర్యా మధుసూధన్ పిస్సే పుట్టి పెరిగినదంతా బెంగళూరు. తల్లిదండ్రులు కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకోవడంతో తండ్రి దగ్గరే పెరిగింది. ఐశ్వర్య ఇంటరులో ఫెయిల్ కావడంతో... తండ్రి ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు. అభిమానంతో గడప దాటిన ఆమె...
-
గిరిసీమలోవెలుగుల దివ్యఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నా... గూడేల్లో ఇంకా పేదరికం, నిరక్షరాస్యత కనిపిస్తుంది. అధికారులతో తమ బాధలు చెప్పుకోలేని అమాయకత్వం వారిది. వీటన్నింటిని గమనించిన ఓ జిల్లా పాలనాధికారి గిరిసీమలో వెలుగులు నింపేందుకు ఓ సాధారణ మహిళగా వారితో కలిసిపోయారు. ఆదివాసుల ఆడపడుచుగా గుర్తింపు పొంది, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆమే ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి దివ్యా దేవరాజన్.
-
వ్యవసాయమే అనామిక వ్యాపారంచదివింది సాహిత్యం...చేసింది ఐటీ ఉద్యోగం...పర్యావరణానికి హితమైంది చేస్తూనే భిన్నమైన వ్యాపార మార్గాన్ని అనుసరించింది ఝార్ఖండ్కు చెందిన అనామిక. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే...
-
ఆమె అవసరానికి ఉచితంగాఆకలి... రుచీ, శుచీ ఎరగదు. కాలే కడుపునకి నాలుగు మెతుకులు దొరికితే చాలు... ఎంత సంతోషమో! అలాంటివారిని చూసి అయ్యో అనుకోవడంతో సరిపెట్టుకోలేదామె. వారి బాధల్ని అమ్మలా అర్థం చేసుకున్నారు హైదరాబాద్కి చెందిన డాక్టర్ నీలిమా ఆర్య. పబ్లిక్ ఫ్రిజ్ల ఏర్పాటుతో నిరుపేదల ఆకలిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మహిళల నెలసరి అవసరానికి ఉపయోగపడేలా బహిరంగ ప్రదేశాల్లో శానిటరీ న్యాప్కిన్లను ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నారు....
-
ఇద్దరిని కాపాడి... వైరల్ అయ్యింది!రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎవరికైనా ఏదయినా సమస్య ఎదురైతే... కొన్నిసార్లు చూసీచూడనట్లు అక్కడినుంచి వెళ్లిపోతాం. మరికొన్నిసార్లు అయ్యో అని బాధపడతాం. ఈ యువతి ఆ రెండూ చేయలేదు. తన ఎదురుగా జరుగుతోన్న సంఘటనను చూసి కదిలిపోయింది. ప్రాణాలకు తెగించి మరీ... అక్కడ ప్రమాదంలో ఉన్న ఇద్దరిని కాపాడింది...
-
చిన్న వయసు... పెద్ద మనసు!వారంతా... బాల్యం నుంచే బతుకు పాఠాలు నేర్చుకున్నారు. సమాజంలోని సమస్యలకు సమాధానం వెతకాలనుకున్నారు. మురికివాడలు మార్చాలని ఒకరు... మహిళా విద్య కోసం మరొకరు... పర్యావరణ హితం కోరి ఇంకొకరు... ఇలా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
-
డాక్టర్ సుకన్య కేరాఫ్ గిరిజన గూడెం!వైద్యం చదివితే చాలు... కార్పొరేట్ ఆసుపత్రుల్లో కాలు కదపకుండా... ఏసీ గదుల్లో పనిచేయొచ్చనుకుంటారు చాలామంది. ఈ వైద్యురాలు మాత్రం అవేవీ వద్దనుకుంది. కారడవుల్లో జీవించే ఆదివాసీలకు అండగా నిలవాలనుకుంది. విశాఖ మన్యంలోని పాడేరు ఏజెన్సీలో మారుమూలన ఉన్న పెదవలస ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరింది.
-
మంచి కోసం మిత్రులయ్యారునేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం స్నేహితులంటే సరదాగా గడపడమే కాదు... ఒకరినొకరు అర్థం చేసుకోవడం... ఒకరికొకరు అండగా ఉండటం... ఈ రెండూ ఉన్న స్నేహబంధం ప్రపంచాన్నే మార్చేస్తుంది. ఇదిగో అలాంటి మిత్రులే వీరు. తమ స్నేహాన్ని సామాజిక సేవకు అన్వయించుకున్నారు. నలుగురికీ ఉపయోగపడుతూ...
-
అడవులు పెంచిన...అనసూయమ్మ!ఆ ఊరివాళ్లంతా ఆమెను గుబ్బల అనసూయమ్మ అని పిలుస్తారు. 17 గ్రామాల్లో కొండప్రాంతాలు కలిపి... 1200 ఎకరాల్లో లక్షల్లో మొక్కలు నాటించినందుకే ఆమెకు ఆ పేరు. చదువు అంతంత మాత్రమైనా... వృక్షశాస్త్రనిపుణులతో సమానంగా మొక్కల పేర్లు, వాటి పెంపకం గురించి....
-
తలాక్తో పోరాడారుతలాక్...తలాక్...తలాక్... అని మూడు సార్లు ఈ పదాన్ని ఉచ్ఛరిస్తే చాలు... కట్టుకున్న భార్యను వదిలేయొచ్చు. కడదాకా కలిసి
-
బామ్మగారు... సాటిరారు!ఆమె వయసు 85 ఏళ్లు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలనుకుంది. ఆలోచన వచ్చిందే ఆలస్యం... స్వచ్ఛందంగా రెండు కిలోమీటర్ల పొడవున్న పూరీ బీచ్ను శుభ్రం చేసింది. అనుకున్నది చేయడానికి వయసు అవరోధం కాదంటూ అందరికీ స్ఫూర్తిగా నిలిచింది...
-
అతివలు దిద్దిన యాప్లువెతికేకొద్దీ ఎన్నో యాప్లు...ప్లేస్టోర్, ఐఓఎస్లలో కనిపిస్తున్నా... అందులో అందరినీ ఆకర్షించేవి కొన్నే! ప్రపంచ ప్రఖ్యాతి సంపాదించే వాటినైతే వేళ్లమీదే లెక్కేయొచ్చు. ఈ మహిళలు తయారు చేసిన యాప్లు ఆ అతికొద్ది వాటిలో ప్రముఖంగా ఉంటాయి. ఇంతకీ వాళ్లెవరూ... ఏం చేశారంటే...
-
స్టెమ్ గుర్తింపు పొంది...వారిద్దరూ ప్రవాస భారతీయ మహిళలు. ఇద్దరికీ అరుదైన గౌరవం దక్కింది. అక్టోబర్లో జరగనున్న 2019 విమెన్ ఆఫ్ కలర్ సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మాథ్స్(స్టెమ్) సదస్సులో పురస్కారాలు అందుకోనున్నారు.
-
రెండుసార్లు చనిపోయి బతికి...హృద్రోగంతో పుట్టిన ఆమెకు రెండుసార్లు గుండెమార్పిడి జరిగింది. ఆమె అక్కడితో ఆగిపోలేదు. ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. పదేళ్లుగా అవయవదానం పట్ల అవగాహన కల్పిస్తోంది. నిరుపేద రోగులకు తన ఎన్జీవో ద్వారా చేయూత అందిస్తోంది. వందలమందికి ప్రాణదాతగా... వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఆమే 38 ఏళ్ల రీనారాజు.
-
ఆమెలాంటివారికి అండగాఆమె అత్యాచార బాధితురాలు. తన జీవితం అక్కడితో ఆగిపోయిందని కుంగిపోతూ ఉండిపోలేదు. మనోవేదన నిలువునా దహించివేస్తున్నా... ధైర్యంగా బయటకు వచ్చి, తనలాంటి పరిస్థితి మరొకరికి ఎదురు కాకూడదని పోరాడింది. ఆ తెగువ ఆమెకు పోలీసు ఉద్యోగాన్ని అందించింది.
-
ఆదర్శం ఈ ప్రతిభావనులుఒకామె భర్త మరణించినా బెదిరిపోలేదు. పిల్లల భారం మీదపడినా బెంగపెట్టుకోలేదు. కూలికెళ్లి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ఇంకొకామె... దివ్యాంగురాలినని కుంగిపోలేదు. చీకట్లో దీపాలు పెట్టుకొని చదివింది.
-
ప్రతిభకు ఉపకారవేతనంవాళ్లు కేరళ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారిణులు. ఇద్దరూ యునైటెడ్ కింగ్డమ్ అందించే ప్రతిష్ఠాత్మక చెవెనింగ్ ఉపకారవేతనానికి ఎంపికయ్యారు. వాళ్లే మెరిన్ జోసెఫ్, నిశాంతిని.
-
కారడవుల్లో కదన శక్తులుదట్టమైన కీకారణ్యాలు... సామాన్యులు అడుగుపెట్టాలంటే హడలిపోయే ప్రాంతాలు... పురుషులూ గుండెలు అరచేతిలో పెట్టుకునే పరిస్థితులు... అయినా వారు నెట్టుకొస్తున్నారు... కాదు కాదు.. నెగ్గుకొస్తున్నారు. పులులను, అడవి జంతువులను... అంతకన్నా ప్రమాదకరమైన మానవ మృగాలను ఎదుర్కొంటూ విధులు నిర్వర్తిసున్నారు. వారూ సామాన్య మహిళలే కానీ విధుల్లో మాత్రం అపర శక్తులు. అటవీ ప్రాంతంలో మహిళా ఉద్యోగుల స్వీయ అనుభవాలను చూద్దాం..
-
ఛాంగుభళా అవకాశం అలా!ఓ బేబీ! సినిమా ఎంత హిట్టో... అందులో పాటలూ అంతే ప్రాచుర్యం పొందాయి. మూడు పాటలు వేర్వేరు జోనర్లలో పాడటం అంటే మాటలేం కాదు... వాటిని నూతన మోహన్ అలవోకగా పాడేసింది. ఇప్పటికే బెంగాల్ టైగర్, కాటమరాయుడు, సోగ్గాడే చిన్నినాయనా వంటి సినిమాల్లోని పాటలతో హిట్ కొట్టింది. మరోసారి మన ముందుకి వచ్చింది...
-
వీర మహిళలకు జయహో!కార్గిల్... యుద్ధం జరిగి అప్పుడే రెండు దశాబ్దాలు. ఆ రణరంగంలో ఎందరో సైనికులు అమరులయ్యారు. ఇంకెందరో వీరోచిత త్యాగాలు, పోరాట పటిమ చూపి స్ఫూర్తిగా నిలిచారు. విజయ్ కార్గిల్ దివస్ సందర్భంగా వారిలో యుద్ధవిమానాల...
-
మరణం జయించి... ఉద్యోగం సాధించిప్రేమలో విఫలమై చావు చివరిదాకా వెళ్లిందామె కూతురి బాధను చూసి కుంగిపోయిన ఆమె తల్లి... కాలం చేసింది. బెంగతో తండ్రి మంచం పట్టాడు. ఇవన్నీకాక, ఆర్థిక ఇబ్బందులు... ఇలా తన ప్రతి అడుగులోనూ ఓ కన్నీటి కడలినే ఈదింది... అక్క అండతో ధైర్యం కూడగట్టుకుంది... కసితో చదివి ఇటీవలే ఎస్సై కొలువు సాధించింది...
-
రెస్క్యూ పైలట్ @ హిమాలయాస్ఎవరైనా దారితప్పినా... ప్రమాదంలో ఉన్నా... పైనుంచి ఓ హెలికాప్టర్ వచ్చి వాళ్లను కాపాడటం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. ఈమె పనీ అంతే. పర్వత ప్రాంతాల్లోని సాహసికులు ఎవరైనా ప్రమాదంలో ఉన్నారని తెలిస్తే హెలికాప్టర్లో రివ్వున ఎగిరి వారిని చేరుకుంటుంది. తగిన ప్రథమ చికిత్స అందించి రక్షిస్తుంది. ఆమే రెస్క్యూ పైలట్ ప్రియా అధికారి. ఇప్పటివరకూ కొన్ని వందలమందిని కాపాడిన ఆమె గురించి తెలుసుకుందామా...
-
చందమామలో వెన్నెలమ్మలుచంద్రయాన్ 2... మువ్వన్నెల జెండాను మరోసారి రెపరెపలాడించిన ప్రయోగం. ఇస్రోలో ఎప్పుడూ లేని విధంగా దీనికి ఇద్దరు మహిళలు నాయకత్వం వహించారు... వారే రీతూ కరిదాల్, ముత్తయ్య వనిత. ఈ మిషన్ కోసం పని చేసిన వారిలో 30 శాతం మంది మహిళలే కావడం విశేషం. వారిలో చంద్రయాన్ 2కి అవసరమైన పరికరాలు తయారులో కీలకపాత్ర పోషించింది శ్యామా నరేంద్రనాథ్ అయితే...
-
పాత జీన్స్తో కొత్త బ్యాగు!జీన్స్... యువత స్టైల్. వేడుక ఏదయినా జీన్స్లోనే మెరవాలనుకుంటారు. ఆ జీన్స్నే తన వ్యాపారమార్గంగా మార్చుకుంది కల్లూరి సౌమ్య అన్నపూర్ణ. పనికిరాని జీన్స్ని బ్యాగులుగా తయారు చేస్తోంది ఈ ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న ప్రతిభావని.
-
కుంచె పట్టి... కళకు కంచె కట్టి!వారంతా గిరిజన, గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు... చాలా మందివి రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు... వారిలో చదువుకున్నది ఒకరిద్దరే. అయితేనేం! పట్టుదలతో వారసత్వ కళకు ప్రాణం పోస్తున్నారు... తాజాగా వీరంతా అరకు లోయలోని లలిత కళా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ‘ది మిస్సింగ్ రెయిన్బో’ అనే జాతీయ స్థాయి ప్రదర్శనలో తమ సత్తా చాటుతున్నారు. ఆ విశేషాలేంటంటే...
-
పరిశోధనకే పురస్కారంఆమె లక్ష్యం డాక్టర్ అయినా మొక్కల గురించి పరిశోధనలు చేసే శాస్త్రవేత్త అయ్యింది. ఎక్కువ దిగుబడులు ఇచ్చే సిరిధాన్యాలను ఉత్పత్తి చేయడంలో పీహెచ్డీ చేసింది. దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలో పరిశోధనలు చేసి, ఐసీఏఆర్ అందించే జవహర్లాల్ నెహ్రూ అవార్డుకు ఎంపికైంది.
-
హైకూలు రాస్తుంది.. బొమ్మలూ వేస్తుంది!ప్రముఖులు ఏం చేసినా దానికో అర్థం ఉంటుందంటారు. టెక్ ప్రతిభావని పద్మశ్రీ వారియర్ సైతం ఆ కోవలోకే వస్తారు. మోటరోలా, సిస్కో వంటి సంస్థల్లో కీలక పదవుల్ని అధిరోహించిన ఆమెకు సిలికాన్ వ్యాలీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం చైనాకు చెందిన ఎన్ఐవో సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
-
చరిత వెనుక వనిత!చందమామ రావె... జాబిల్లి రావె... అని ఎందరో అమ్మలు, అమ్మమ్మలు పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తుంటారు. అలా ఎన్ని సార్లు పిలిచినా ఆ చందమామ రాలేదు కానీ... కొన్నేళ్ల కిందట నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ అల్డ్రిన్, మైఖేల్ కొలిన్స్ ఆయన దగ్గరికి వెళ్లి వచ్చారు. ఈ మిషన్ విజయవంతం చేయడంలో ఎంతో మంది మహిళలూ రాత్రింబవళ్లు శ్రమించారు. మనిషి చంద్రునిపై కాలుమోపి నేటితో యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా అందులో కీలకంగా వ్యవహరించిన కొందరు వనితలు...
-
పొదుపు మహిళలకు కరాటే శిక్షణచిన్నప్పుడు పోలీసులు కనబడితే చాలు గౌరవంతో సెల్యూట్ చేసిన ఆ అమ్మాయి... వారికే ఆత్మరక్షణ విద్యలు నేర్పుతోంది. స్నేహితురాలిని ఆకతాయి ఏడిపించడంతో కరాటే నేర్చుకున్న ఆమె... ఇప్పుడు లక్షలాది మందికి ఆ విద్యలో తర్ఫీదునిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ మెప్మా ఆధ్వర్యంలో
-
ఆగదు.. ఈ పరుగుచిన్న ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కోసం పరుగు మొదలు పెట్టిన ఆమె అంతర్జాతీయ స్థాయిలో పతకాలతో సత్తా చాటింది సంచలనాలు సృష్టించింది. అంతలోనే ఆమెపై వేటు పడినా ఆ యోధురాలు వెనకడుగు వేయలేదు. పోరాడి మరీ ట్రాక్పై అడుగుపెట్టింది. తాజాగా ప్రపంచ విశ్వవిద్యాలయాల మహిళల 100 మీ. పరుగులో పసిడి నెగ్గి ఆ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్గా చరిత్ర నమోదు చేసింది. భారత అగ్రశ్రేణి అథ్లెట్ ద్యుతిచంద్ గురించే ఈ ఉపోద్ఘాతమంతా!....
-
భర్తకోసమే ఆ రంగంలోకి...గరీమా అబ్రోల్... మొన్నటివరకూ సాధారణ మహిళ. స్క్వాడ్రన్ లీడర్ సమీర్ అబ్రోల్ సతీమణి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరు వాయుసేనకు చెందిన మిరాజ్-2000 విమానం కూలిపోయింది. ఆ ప్రమాదంలో ఆమె భర్త చనిపోయాడు. ఆమె అక్కడితో ఆగిపోలేదు...
-
సప్త శిఖరాలకు సవాల్ విసిరా!కనుచూపుమేర మంచు పర్వతాలు... లోతైన లోయలు. 130 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు... మైనస్ 40 డిగ్రీల చలి. ఏ సమయంలోనైనా తుపాను లేదా భూకంపం రావొచ్చు. ఎటునుంచైనా ప్రమాదం చుట్టుముట్టొచ్చు. ఈ వాతావరణంలో అపర్ణాకుమార్ 45 కేజీల బరువును వీపున మోస్తూ ఒంటరిగా అడుగులేసింది...
-
పనిచేసే పిల్లలు... చదువుబాట పట్టేలా!ఇష్టంగా ఎంచుకున్న వృత్తిని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించేవారు కొందరే. ఆ కొందరిలో ఒకరు ప్రజ్ఞా పరాండే. న్యాయవాద రంగంలోకి వచ్చిన ఆమె... బాలల చదువు, వారి హక్కులు, అభ్యున్నతికోసం పాటుపడుతోంది. వాళ్లకోసం ఓ సేవా సంస్థనే ప్రారంభించింది. ప్రస్తుతం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలిగా పిల్లలకు తనవంతు చేయూత అందిస్తోంది....
-
పొద్దున పోలీసు సాయంత్రం టీచరుఆమె సాధారణ కానిస్టేబుల్. చేసే ఉద్యోగంతో సంతృప్తి పడలేదామె. పేదపిల్లలకు విద్యాదానం చేయాలనుకుంది. వీధి బాలలకోసం సాయంత్రం వేళల్లో టీచరుగా మారింది. ఆమే ఉత్తరప్రదేశ్, బులంద్షహర్కు చెందిన గుడాన్ చౌదరి.
-
నాసా శిక్షణకు ఈ నలుగురు...‘అంతర్జాతీయ అంతరిక్ష విశ్వవిద్యాలయం’లో పరిశోధన చేయాలని, శిక్షణ తీసుకోవాలనేది ఎందరో శాస్త్రవేత్తల కల. తెలుగమ్మాయి నిఖితకు ఆ అవకాశం అనుకోకుండానే వచ్చింది. శాస్త్ర, సాంకేతిక రంగంలోకి రావాలనుకునే విద్యార్థులకు ఆమె కల్పిస్తోన్న అవగాహనతోనే ఆ ఛాన్స్ కొట్టేసింది. కల్పనా చావ్లా జ్ఞాపకార్థం అందించే ఉపకార వేతనమూ అందుకుంది. ఇంతకీ ఆమె ఏం చేస్తుందో వివరించిందిలా...
అనంత విశ్వం అంటే... అంతరిక్ష పరిశోధనలు ఎక్కడ చేస్తారు...రాకెట్ రయ్మని ఎలా దూసుకుపోతుంది.....
-
మెకానిక్ మైనా!యాభై రెండేళ్ల మైనా చేసే పని చాలామంది మహిళలతో పోలిస్తే భిన్నం. ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా...
-
పేదింటి దుర్గ... ఉపాధి చూపిస్తోందిఅయిదేళ్లకే పెళ్లి... పదహారేళ్లకో పాప. ఇంటి బాధ్యతలతో ఆమె సామాన్య గృహిణిగా ఉండిపోలేదు. దుస్తుల డిజైనింగ్ మొదలుపెట్టింది. ఇరవైఏళ్లకు తన వయసువారికి ఆ పనిలో శిక్షణనిచ్చే స్థాయికి ఎదిగింది. కుటుంబానికి వెన్నెముకలా నిలిచింది.
-
చెడు స్పర్శ చెబుతారిలా!పసిపిల్లలకు ఏది మంచో... ఏది చెడో తెలియదు. చాక్లెట్ ఇస్తే ముద్దు పెడతారు. ముద్దు చేస్తే... ఆప్యాయంగా అల్లుకుపోతారు. అన్న, అంకుల్, తాతయ్య...అంటూ వరసలు కలుపుతారు. కానీ ఆ బంధాల చాటున బుసలు కొట్టే కొన్ని పాములు ఉంటాయని వారికి తెలియదు.
-
కొడుకుకోసం యముడితో పోరాడింది...హాయిగా ఆడుతూ, పాడుతూ తిరిగే పిల్లాడు... జ్వరంతో మంచం పడితేనే... తల్లిమనసు తల్లడిల్లిపోతుంది. అలాంటిది అకస్మాత్తుగా అతడికి బ్రెయిన్డెడ్ అయ్యిందనీ... ఇక దక్కడని తెలిస్తే! ఆ అమ్మ బాధ తీర్చలేం. ఓదార్చలేం. ఈ తల్లి కథా అలాంటిదే. అంతా ఆమె కొడుకు చనిపోయాడని చెబుతూ... అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తోంటే...! ఆమె తన బిడ్డ బతికే ఉన్నాడని... తుది వీడ్కోలు చెప్పడానికి వీల్లేదని పట్టుబట్టింది. పోరాడింది.
-
చిరునవ్వుతో చనిపోయేలా...క్యాన్సర్ చివరిదశ... చనిపోలేక, బతకలేక అదో నరకయాతనే. ఆ వ్యాధిగ్రస్థుల దీనస్థితిని చూసి కొన్నిసార్లు కుటుంబ సభ్యులూ ఇబ్బందిపడొచ్చు. అలాంటివారికి ఆమె అమ్మవుతోంది. చివరి శ్వాస విడిచే వరకు వారిని చంటి బిడ్డలా ఆదరిస్తోంది. వైద్యసాయం అందిస్తూ... చిరునవ్వుతో చనిపోయేలా ఆసరా అందిస్తోంది. ఆమే... విజయలక్ష్మి మహాదేవన్.
-
స్వచ్ఛ రక్షణకు హసిరు దళంచెత్త సేకరించే వారికి సమాజంలో కనీస గుర్తింపు ఉండదు. ఎంత కష్టపడినా...చిన్న చూపే చూస్తారు. అలాంటి వారి సంక్షేమం కోసమే బెంగళూరుకి చెందిన ‘హసిరు దళ’ పనిచేస్తోంది. ఆ వివరాలేంటంటే...
-
ఉద్యోగావకాశాలు చెప్పే ఛానల్అదో యూట్యూబ్ ఛానల్. ఉద్యోగార్థులు, విద్యార్థుల కోసం పని చేస్తుంది. పోటీ పరీక్షలకు సంబంధించిన విలువైన సమాచారం అందిస్తుంది. దీన్ని ప్రారంభించింది విజయవాడకు చెందిన ప్రియాంక. ఆ ఛానల్ని విజయంతంగా నిర్వహిస్తున్నందుకు ఇటీవల సోషల్ మీడియా స్టార్ అవార్డు సైతం అందుకుంది. ఆ విశేషాలేంటంటే..
-
పరుగో పరుగుఅంతా నలభై ప్లస్ మహిళలు. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగాలతో క్షణం తీరికలేని జీవితాలు. అయితేనేం... వయసురీత్యా వచ్చే మార్పుల్ని లెక్కచేయకుండా పరుగును మొదలుపెట్టారు. తాజాగా జరిగిన జాతీయ మహిళల మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తమ సత్తా చాటారు. ఇంతకీ వాళ్లెవరూ... ఏం చేశారో వివరిస్తున్నారు ఆ సభ్యుల్లో ఒకరైనా జాక్వెలిన్ బబితా జేవియర్...
-
సిస్టరమ్మలు చాటిన నైటింగేల్ స్ఫూర్తిసాధారణ నర్సులుగా వృత్తి జీవితాన్ని మొదలు పెట్టిన వీళ్లిద్దరూ ఎంతోమంది రోగులకు నిస్వార్థంగా సేవలందించారు. ఉద్యోగం పట్ల చూపిన అంకితభావం, ఓపిక, సమయస్ఫూర్తి వీరికి తాజాగా జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును తెచ్చిపెట్టాయి.
-
అమ్మ వంట... ముంగిట్లోకి!పంచభక్ష్య పరమాన్నాలు పెట్టక్కర్లేదు... కమ్మటి ఇంటి భోజనం వేళకు దొరికితే చాలు... దాన్ని మించింది ఏముంటుందని అనుకుంటారు చాలామంది. అలా కోరుకునేవారి కోసమే... నోరూరించే ఇంటి వంటను గుమ్మంలోకి వచ్చే ఏర్పాటు చేస్తోంది మామ్ మేడ్ ఫర్ యూ. ఆ వంటలు పంపించేది ఎవరో కాదు...
-
తొంభైమూడేళ్లకు తొలి సంపాదన!హర్భజన్ కౌర్ది అమృత్సర్. పెళ్లయిన తరువాత లూథియానాకు వచ్చేసింది. పదేళ్ల కిందట ఆమె భర్త చనిపోయాడు....
-
టీచర్ వెళ్లొద్దు ప్లీజ్!ఆమె కేవలం పాఠాలు మాత్రమే చెప్పే పంతులమ్మ కాదు... ఎదిగే పిల్లలకు పోషకాలు ఎంత అవసరమో చెప్పి కడుపు నిండా తినిపించే అమ్మ. ముభావంగా ఉన్న చిన్నారుల్ని దగ్గరికి తీసుకుని లాలించే స్నేహశీలి... అంతేనా! ఆటపాటల్లో, చదువుల్లో.... దూసుకుపోయేలా ఆత్మవిశ్వాసాన్ని నింపే మానవతామూర్తి. తాజాగా ఆమె బదిలీ వార్త విని... విద్యార్థులంతా ఒక్కసారిగా ఏడ్చేశారు.
-
49 నిమిషాలు.. 50 వాద్యాలు...అవును... నలభైతొమ్మిది నిమిషాల్లో వాద్యాలు వాయించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు సంపాదించుకుంది ముప్ఫై నాలుగేళ్ల అంధురాలు. ఆమే సంగీత అధ్యాపకురాలు యోగితా అరుణ్ తంబే.
-
మత్తు వదిలిస్తూ... మనిషిలా మారుస్తూ!ఉమా మహేంద్ర రాజ్ స్వస్థలం కృష్ణా జిల్లా. ఆమె చిన్నతనంలో నూజివీడులో ఒక వ్యక్తి మద్యానికి బానిసై, చనిపోయాక కనీస గౌరవ మర్యాదలకు దూరమైన ఉదంతం ఉమ మనసులో పాతుకుపోయింది. సమాజంలో ఇలా తాగుడుకు బానిసలైన వ్యక్తులను చాలా మందిని గమనించారు ఉమ. ‘ఈ అలవాటు వారిని మానసికంగా, శారీరకంగా ఎంతో వ్యథకు గురి చేస్తుంది. వీరి ప్రవర్తనకు వారి కుటుంబాలూ మానసిక క్షోభను అనుభవిస్తాయి...
-
జీ20లో హైదరాబాదీజీ20 సదస్సు... ప్రపంచంపై అత్యంత ప్రభావం చూపే దేశాలకు వేదిక... ప్రపంచంలోని అగ్ర నేతలందరికీ ఆతిథ్యం అందే సదస్సూ అదే. ఇటీవల జపాన్లో నిర్వహించిన ఈ సదస్సుకు వరల్డ్ ఈటాలజీ ఫోరం ద్వారా హాజరయ్యారు తెలుగు తేజం షర్మిలా నిసుధాన్. భారత్ నుంచి ఆ అవకాశం అందుకున్న ఒకే ఒక్క మహిళ ఆమె కావడం విశేషం. అక్కడ ‘ప్రపంచ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు- ఆహారోత్పత్తి, వినియోగం’ అనే అంశంపై మాట్లాడిన ఆమె...
-
ఆ వీధికి గ్రీన్ అవార్డుఆ వీధిలోని కుటుంబాలన్నీ కలిసి ఒక్కటై తమ వాకిళ్లను తీర్చిదిద్దుకున్నారు. ప్లాస్టిక్రహితమే పర్యావరణహితమంటూ పరిశుభ్రతకు పెద్దపీట వేశారు. ఆ రాష్ట్రప్రభుత్వం నుంచి గ్రీన్ అవార్డును అందుకున్నారు. వారంతా ఎవరంటే...
-
సామాజిక మాధ్యమం వీరిదే పెత్తనంవీలైతే ఫేస్బుక్... లేదంటే యూట్యూబ్... బోర్కొడితే ఇన్స్టాగ్రాం, టిక్టాక్...ఇలా చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ సామాజిక మాధ్యమాల్లో బిజీబిజీగా ఉంటున్నారు. వీళ్లందరినీ నవ్వించేందుకు కొందరు... ఆరోగ్య సూత్రాలు చెబుతూ మరికొందరు... స్ఫూర్తిదాయక కథలు వివరిస్తూ ఇంకొందరు... వాళ్ల ప్రతిభను ప్రదర్శిస్తున్నారు...
-
స్త్రీ శక్తి @ శ్రీ సిటీఒకప్పుడు మగవాళ్ల అరకొర సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చే ఆ మహిళలు ఇప్పుడు ఆదాయబాట పడుతున్నారు. అక్కడున్న పారిశ్రామిక నగరం ‘శ్రీసిటీ’ ప్రస్తుతం స్త్రీ శక్తికి చిరునామాగా నిలుస్తోంది. యాభై శాతం కంటే ఎక్కువ ఉద్యోగాలు మహిళలే చేయడం విశేషం...
-
వితంతువుకు చదువెందుకు అన్నారు!ఆమె జీవితంలో ఎన్నో కన్నీటి చారలు... మరెన్నో కష్టాల బాటలు... వితంతువుగా ఆమె అనుభవించిన వేదన...ఎందరి బతుకులకో వెలుగు దివ్వె... ఆమె చాలీచాలని జీతం... మరెంతో మందికి జీవితం... 29 ఏళ్ల సిఫియా హనీఫ్ కథ ఇది. 500 నిరుపేద కుటుంబాలను అక్కున చేర్చుకుని వారికి విద్య, వైద్యం అందిస్తోందామె. ఆ సేవే నేడు సిఫియాకు‘నీరజా బానోత్ అవార్డు’ను తెచ్చిపెట్టింది...
-
పటాస్తో జబర్దస్త్గా!చిన్నప్పటి నుంచీ ఎదుటివారిని పరిశీలించడం, వారిని అనుకరించడం అలవాటైన ఆ అమ్మాయికి అదే కెరీర్ అయ్యింది. ప్రముఖుల ప్రశంసలూ తెచ్చిపెట్టింది. నటీనటులు, రాజకీయ ప్రముఖులు... ఇలా ఎవరి గొంతునైనా ఇట్టే అనుకరించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య.
-
మాటలతో....ఆటాడిస్తాంక్రీడా వ్యాఖ్యాత కావాలంటే... భాషపైనే కాదు... ఆ ఆటపైనా మంచి పట్టు ఉండాలి. షాట్లను పట్టుకోవాలి... వారి క్రీజుని గుర్తించాలి... ఆ క్రీడాకారుల స్ఫూర్తి అందిపుచ్చుకోవాలి. అప్పుడే ప్రేక్షకుల్లో ఆటపై ఆసక్తిని పెంచగలుగుతారు. వీక్షకుల్ని తమ వాక్చాతుర్యంతో ఆకట్టుకోగలుగుతారు. ఆ మాటలతోనే మాయచేస్తున్నారు
-
శాంతి రక్షణకు మహిళాదళంవాళ్లంతా మహిళా సైనికులు. వాళ్ల బాధ్యతల్ని నిర్వర్తించడమే కాకుండా.. ప్రపంచశాంతి పరిరక్షణలోనూ ఇప్పుడు భాగం అయ్యారు. ఇంతకీ వాళ్లెవరంటే...
-
బద్ధకం వదిలి... బరువు తగ్గేలాబరువు తగ్గాలని ఉన్నా... వ్యాయామశాలకు వెళ్లాలంటే చాలా మందికి బద్ధకం. దీన్నుంచి బయటపడి రోజూ వ్యాయామం చేయాలంటే ఈ చిట్కాలు పాటించి చూడండి.
-
అక్కాచెల్లెళ్లు... అంగారకుణ్ని అధ్యయనం చేశారు!అంతుచిక్కని రహస్యాలెన్నో ఇముడ్చుకున్న ఆకాశం గురించి తెలుసుకోవాలనుకున్నారు ఆ ఇద్దరక్కాచెల్లెళ్లు. ఆ ఆసక్తితోనే సొంతంగా ప్రయత్నించి నాసా ఏటా నిర్వహించే ‘‘ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ సదస్సు- 2019’కి ఎంపికయ్యారు.
-
వయసు నూటమూడు... రికార్డులు బోలెడు!ఆమె పేరు జూలియా హాకిన్స్. అభిమానులు మాత్రం ఆమెను ‘హరికేన్ హాకిన్స్’ అని పిలుస్తారు. జూలియాలోని వేగమే... ఆమెకు ఆ పేరు తెచ్చిపెట్టింది. 103 ఏళ్లలో పరుగు పోటీల్లో పాల్గొంటూ బంగారు పతకాలను అందుకోవడమే ఆమె ప్రత్యేకత.
-
బాధితులకు వాయిసెస్పని ప్రదేశంలో ఎన్నో మానవ మృగాలుంటాయి. వారి నుంచి ఎదురయ్యే వేధింపులను...
-
చేతివాచీ... చెక్కుతుందామెచేతి వాచీ ఒకప్పుడు అవసరం... ఇప్పుడు ముంజేతికి ముచ్చటగా ఒదిగిపోయే ఆభరణం. అలాంటి వాచీలను అందించే దేశీయ బ్రాండ్ అంటే ఆ తరానికి టైటన్. ఈ తరానికి ఫాస్ట్రాక్ గుర్తొస్తాయి. అంతటి పేరున్న ఈ బ్రాండెడ్ గడియారాల వెనక రేవతీ కాంత్ కృషి ఎంతో...
-
పిల్లలు పుట్టినా పోటీలకు వెళ్తున్నా!ఓ పక్క ఉద్యోగం... మరోపక్క కుటుంబం... ఇదే ఆమె జీవితం! పిల్లలు పుట్టిన తరువాత ఆమెలో వచ్చిన శారీరక మార్పులే యోగా సాధన చేసేలా చేశాయి. ఆమే విశాఖపట్నానికి చెందిన సీఐడీ ఇన్స్పెక్టర్ టి.కల్యాణి.
-
వన్యప్రాణుల ప్రేమికకు పురస్కారంఆమె ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త. పర్యావరణ పరిరక్షణ, పరిశోధనలతోపాటు పలు ప్రాజెక్టులను చేపట్టింది. ఆ కృషికి గుర్తింపుగా ‘రోలెక్స్ అవార్డ్ ఫర్ ఎంటర్ప్రైజ్’ పురస్కారానికి ఎంపికైంది. ఆమే కృతి కారంత్.
-
అబలకు ఆమె దీదీఉన్నత చదువులు చదివి...గృహిణిగా కుటుంబాన్ని చూసుకుంటోన్న ఆమె జీవితంలో ఒక్కసారిగా ఎన్నో మలుపులు... భర్త అనారోగ్యం, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు... ఉక్కిరిబిక్కిరి చేశాయి. అప్పులు తీర్చలేక జైలుకి వెళ్లాల్సి వచ్చినా భయపడలేదామె. కాలానికి ఎదురు తిరిగింది. కొన్నాళ్లకే జీవితాన్ని తన చేతుల్లోకి తెచ్చుకుంది. డ్రైవర్గా ఉపాధి పొంది... హే దీదీ అంటూ మరెంతో మంది అమ్మాయిల భవిష్యత్తుకు బాటలు వేసింది.
-
అమెజాన్ వేదికగా... సబ్బులు అమ్మేస్తున్నా!బంధువుల అమ్మాయికి వచ్చిన ఓ ఆరోగ్య సమస్య... ఆమెకు వ్యాపార మార్గాన్ని చూపించింది. నిత్యం అందుబాటులో ఉండే నూనెలు, పూలు... వంటివాటితో సబ్బులు, షాంపూలు, తలనూనెలు తయారుచేస్తూ అమెజాన్ వేదికగా అమ్మకాలు చేస్తోంది.
-
సాధారణ స్థాయినుంచి... రన్నరప్గా!ఆమె ఓ సాధారణ అమ్మాయి. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు పారిశుద్ధ్య కార్మికులకోసం పనిచేసింది. ఆ కష్టం, ఆమె ప్రయత్నం వృథా పోలేదు. ఇటీవల ముంబయిలో జరిగిన మిస్ ఇండియా-2019 పోటీల్లో రన్నరప్గా నిలిపాయి.
-
నైపుణ్య సారథులుభారతదేశంలో సగం జనాభా పాతికేళ్లలోపువారే. వారిలో దాదాపు నలభై నుంచి యాభైశాతం మందిలో ఆత్మన్యూనత ఉంటుంది. ఉద్వేగాలు ఎక్కువగా ఉండటం, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం కారణంగా రకరకాల సమస్యలు ఎదుర్కొనడం వారిలో మామూలే. అలాంటివారికి అండగా ఉండేందుకే ‘మెంటార్ టు గెదర్’ ఏర్పాటు చేశామంటుంది అరుంధతీ గుప్తా.
-
ఆ పురస్కారం పిల్లల కథలకేఆమె ఓ ఉపాధ్యాయురాలు. పిల్లలకు పాఠాలు చెప్పడంతోనే తన బాధ్యత అయిపోయిందనుకోలేదు. చిన్నచిన్న ఆంగ్ల కథలను మాతృభాషలోకి అనువదించి చిన్నారులకు అందించారు. ఆ కృషే ఆమెకు ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి బాల సాహిత్య పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఆమే 58 సంవత్సరాల దేవి నచియప్పన్.
-
చంద్రకాంతలు... ఈ ప్రతిభావనులుఅంతరిక్ష పరిశోధనా సంస్థ. పురుషాధిక్యత ఉన్న రంగం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి పరిశోధనా సంస్థలో ఇద్దరు మహిళలకు అరుదైన గౌరవం దక్కింది. భారత్ త్వరలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న చంద్రయాన్ -2 మిషన్కు వాళ్లు సారథ్యం వహిస్తున్నారు. వాళ్లే రీతూ కరిధల్, ఎం.వనిత.
-
మురుగు శుభ్రతకు మొదటి లైసెన్స్!మురుగు పారుతుంటే ముక్కు మూసుకుంటాం. అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోవడానికి వడివడిగా అడుగులు వేస్తాం. క్షణమైనా అక్కడ నిలబడలేం. మనమే ఇలా అంటే... ఆ మురుగును శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి.
-
లాక్మే ఫ్యాషన్ వీక్లో హైదరాబాదీ!ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘లాక్మే ఫ్యాషన్ వీక్’ (ఎల్ఎఫ్డబ్ల్యూ) వేదికపై తమ డిజైన్లు ప్రదర్శించాలని కలలు కంటారు. హైదరాబాద్కు చెందిన ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైన్ కాలేజీ విద్యార్థిని
-
క్లర్కుగా చేరి...ఎండీగా ఎదిగి!పెద్ద బొట్టు... ముఖంపై చెరగని చిరునవ్వు... చూడ్డానికి మన పక్కింట్లోని వ్యక్తిలా కనిపిస్తారామె. సాధారణ క్లర్కుగా తన కెరీర్ని ప్రారంభించి...ఇప్పుడు ఇండియన్ బ్యాంకు ఎండీగా ఉన్నత స్థానంలో ఉన్నారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమె ప్రయాణం, సవాళ్లను అధిగమించిన తీరు, కెరీర్ని తీర్చిదిద్దుకున్న విధానం ఈతరం అమ్మాయిలకు ఆదర్శం. ఆ తెలుగింటి ఆడపడుచు
-
మహిళా రైతులు... రైడింగ్ రాణులుఉదయం అయిదు గంటలు... సూరీడు అప్పుడే తన వెలుగులు విరజిమ్ముతూ బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ సమయంలో గ్రామంలో రయ్... రయ్... మంటూ స్కూటీల చప్పుడు.
-
వ్యాపారం+సేవ= శ్రావ్యఆమె చదివింది ·కెమికల్ ఇంజినీరింగ్ అయినా... మోడలింగ్లో సత్తా చాటింది. లిప్స్టిక్లు తయారుచేసి అమ్ముతూ... తద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సేవకు కేటాయిస్తోంది. ఆమే కెనడాలో స్థిరపడ్డ తెలుగమ్మాయి శ్రావ్య కల్యాణపు.
రెండేళ్లక్రితం... శ్రావ్య ప్రజల ఓటింగ్ ద్వారా మిస్ వరల్డ్ కెనడా టైటిల్ని సొంతం చేసుకుంది. అనుకోకుండా పోటీల్లో పాల్గొన్నా అక్కడితో ఆగిపోలేదామె. చదువు, వ్యాపారం, సేవ అన్నింటినీ సమన్వయం చేసుకుంటోంది.
-
రాక్బ్యాండ్తో సేవమహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్ని సంగీతం ద్వారా సాధారణ ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంది లఖనవూ చెందిన జయ తివారి. పాటలతో ఎన్నో సమస్యల్ని నలుగురికీ తెలియజేస్తోంది. ఇంతకీ ఆమె ఎవరంటే...
-
ఆఫ్బీట్గా... ఆనందంగాఏదయినా కొత్త ఊరు వెళ్తే... అక్కడ దొరికే వస్తువుల్ని తెచ్చుకుని మురిసిపోతాం. అందరికీ గొప్పగా చూపిస్తాం. అక్కడితోనే ఆగిపోకుండా... స్థానికంగా ఉండే రైతులతో వ్యవసాయం చేసే అవకాశం వస్తే... గ్రామీణుల ఇళ్లలో బస చేసి... వారి వంటల్నీ నేర్చేసుకుంటే... ఆ అనుభూతే వేరు కదూ! హైదరాబాద్కు చెందిన వందనా విజయ్ తన సంస్థ ఆఫ్బీట్ ట్రాక్స్ ద్వారా అలాంటి జ్ఞాపకాలనే మనకు అందిస్తుంది. ఇంతకీ ఆమె ఏం చేస్తుదందంటే...
-
అత్యధిక ధనవంతులు వీరేనట!వ్యాపారరంగంలోకి అడుగుపెట్టిన ఆ మహిళలు అంచెలంచెలుగా ఎదిగారు. ఆ కృషే ఇప్పుడు వారికి ఫోర్బ్స్ ప్రకటించిన ‘అమెరికాలో అత్యంత ధనవంతుల’ జాబితాలో స్థానం కల్పించింది. వాళ్లెవరంటే...
-
కేన్స్లో తొలి ఛాయాగ్రాహకురాలుదినపత్రికలు వేసే ఓ కుర్రాడిపై తీసిన ‘పేపర్బాయ్’... చైనా యూత్ ఫిల్మ్ ఫ్రాజెక్టులో భాగంగా రూపొందించిన ‘ద గర్ల్ అక్రాస్ ద స్ట్రీం’... ఆసియన్ ఫిల్మ్ అకాడమీ సహకారంతో తీసిన ‘మీట్ సోహీ’...
-
ప్రకృతి ప్రేమికలకు ప్రతిష్ఠాత్మక పురస్కారం...మనుషులం మాత్రమే బతకడం కాదు. మన చుట్టూ ఉన్న ప్రాణికోటి...
-
నవ తరానికి పెరుంసోరుఆమె ఓ చెఫ్. వంటల్లో కొత్తకొత్త ప్రయోగాలు చేయడమే కాదు... అయిదో శతాబ్దం నాటి రుచులను ఈ తరానికి పరిచయం చేస్తోంది. అలనాటి లిపిల ఆధారంగా ఆహారపుటలవాట్లపై పరిశోధన కొనసాగిస్తోంది. భౌగోళిక పరిస్థితులకు తగ్గట్లు అధ్యయనం చేసి వాటిని రేపటి తరాలకు అందించడానికి డాక్యుమెంటరీనీ రూపొందిస్తోంది. ఆమే శ్రీబాల.
-
చెత్త వీళ్లకు బంగారం!ఒక టన్ను పేపర్ రీసైక్లింగ్ చేస్తే పదిహేడు చెట్లను రక్షించినవాళ్లం అవుతాం. ఒక ప్లాస్లిక్ సీసా రీసైక్లింగ్ నెలకు అరవై వాట్ల విద్యుత్ని ఆదా చేస్తుంది. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ భూమిలో కలవడానికి సుమారు ఐదువందల ఏళ్లు పడుతుంది. ఇన్ని తెలిసినా పర్యావరణానికి హాని చేస్తుంటాం. తిరిగి వాడుకోగల వస్తువుల్ని సైతం ఏమీ ఆలోచించకుండా పడేస్తుంటాం. కానీ... ఈ మహిళలు మనలా కాదు... పర్యావరణహిత స్టార్టప్లతో సమాజానికి మేలు చేస్తున్నారు. ఆదాయాన్నీ పొందుతున్నారు.
-
పెద్దలు పనికి... పిల్లలు బడికి!మురికివాడల్లోని పిల్లలను పాఠశాలలో చేర్పించాలనేది ఆమె లక్ష్యం. ఆ ప్రయత్నానికి ఎవరూ చేయూతనందించలేదు. పైగా ఇంట్లో వాళ్లే అవమానించారు. పిల్లల తల్లిదండ్రులూ బెదిరించారు. అయినా ఆమె పట్టువదల్లేదు.
-
అమ్మకోసం కారులో ప్రయాణం!సృష్టికి ఆధారం అమ్మ... కుటుంబానికి, సమాజ శ్రేయస్సు పాటుపడేది ఆమే. భావితరానికి చక్కటి పౌరులను తయారు చేసేదీ కూడా అమ్మే. అందుకే అటువంటి అమ్మ గురించి తెలుసుకోవాలనుకుంది
-
మిస్ టీన్ వరల్డ్గా... ముంబయి అమ్మాయి!‘నువ్వు అందంగా లేవు...’ ఈ మాటలు విన్నప్పుడు ఆ అమ్మాయి కుంగిపోలేదు. తనను తాను మార్చుకునేందుకు సిద్ధపడింది. కష్టపడింది. అదే ఇప్పుడు ఆమెకు ‘మిస్ టీన్ వరల్డ్-2019’ కిరీటాన్ని తెచ్చిపెట్టింది.
-
ఆ కృషికే ఈ గుర్తింపుమహిళలపై జరుగుతున్న దాడులు... అతివలపై సాగుతున్న ఆకృత్యాలు... వరకట్న వేధింపులు... వారిని స్త్రీ సాధికారత కోసం పాటుపడేలా చేశాయి. ఆ కృషే... తాజాగా విడుదలైన గ్లోబల్ ఇంటర్నెట్ ఫ్లాట్ఫాం
-
డెయిరీతో అభివృద్ధి పథంలో!మహిళలు తలచుకుంటే ఏ రంగంలోనైనా ముందుకు దూసుకువెళతారని నిరూపిస్తోంది ఓ మహిళా రైతు. ఆవుల పోషణలో రాణిస్తోంది. ఆమే అరవై ఐదేళ్ల గౌరవరం సుకన్య.
-
అమ్మ కవిత్వానికి 25వేల షేర్లు‘అమ్మా... నా స్నేహితులు వస్తున్నారు... వాళ్ల ఎదుట నన్ను విసిగించకు. ఆంగ్లంలో మాట్లాడటానికి ప్రయత్నించకు. మా స్కూల్కు వచ్చేటప్పుడు మంచి దుస్తులు వేసుకో... ఎందుకిలా తప్పుగా ప్రవర్తిస్తావు...’
-
మ్యాంగో మింట్ ఖీర్!మామిడి పండు ముక్కలు - కప్పు, పాలు - రెండు లీటర్లు, బియ్యం - అరకప్పు, యాలకులు - నాలుగు, కిస్మిస్, బాదం పలుకులు - పావుకప్పు, పుదీనా తరుగు - చెంచా, చక్కెర - కప్పు, నెయ్యి - రెండు చెంచాలు.
-
విదేశీయులకు వెదురువిద్య నేర్పిస్తున్నాఆమె చదివింది ఏడో తరగతి. చిన్నప్పుడు ఇష్టంగా నేర్చుకున్న విద్యనే ఉపాధిగా మార్చుకుంది. అంతేనా పీహెచ్డీ విద్యార్థులకు ఈ విద్యలో శిక్షణ ఇస్తోంది. భాష ఇబ్బందైనా విదేశీయులకు కూడా పాఠాలు చెబుతోంది.
-
మహిళాసైనికులకు రక్షణ కవచంపారామిలిటరీ, పోలీసు బలగాల్లో విధులు నిర్వర్తించే మహిళలకు త్వరలో ప్రత్యేక రక్షణ కవచాలు అందించనున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు పురుషుల కోసం రూపొందించిన వాటినే వీరు ఉపయోగిస్తున్నారు.
-
ఈ-చెత్త పడేయొద్దు...మాకివ్వండి!ఫోను, టీవీ, కంప్యూటర్, ఇయర్ఫోన్స్, ఛార్జర్... ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులెన్నో తరచూ కొంటూంటాం! పాడైపోగానే పక్కన పడేస్తాం. అలాంటివాటిని ఈ సంస్థకు ఇస్తే... డబ్బులిచ్చి మరీ కొనుక్కుంటుంది. వీళ్లకేం లాభం అంటారా! వాటిని తిరిగి ఉపయోగించేలా రీసైక్లింగ్ చేయిస్తారు. పర్యావరణానికి పరోక్షంగా మేలు చేస్తున్నారు. ఆ వివరాలే చెబుతున్నారు సంస్థ సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ శాలినీ శర్మ.
-
ఆ పాప కోసం.. గుండు చేయించుకుందిఅఘాయిత్యాలకు బలవుతున్న ఏడాదిలోపు చిన్నారులు... అత్యాచారాలకు గురవుతున్న పాఠశాల విద్యార్థినులు... అటు చదువును కొనసాగించలేక, ఇటు సమాజంలో కలవలేక... నిర్జీవంగా మారిపోతారు. అది గమనించే... చీకట్లు ముసురుకుంటున్న వీరి భవిష్యత్తులోకి వెలుగులను తీసుకురావాలనుకుంది షెరీన్ బాస్కో. అలాంటివారికి తమ స్వచ్ఛంద సంస్థ నక్షత్ర ద్వారా చట్టరీత్యా,
-
లోక్సభలో అతిచిన్న ఎంపీ చంద్రాణి!17వ లోక్సభలో అతిచిన్న వయసున్న ఎంపీ ఆమె. సాధారణ అమ్మాయిలానే పెరిగింది... బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంది... తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలనుకుంది...కానీ ప్రజాప్రతినిధి అవుతానని ఊహించలేకపోయింది
-
ప్రజారోగ్యం కోసం ప్రపంచదేశాలు చుట్టేస్తోంది!విద్యార్థులు చాలా అరుదుగా ఎంచుకునే ఆ అంశమే... ఆమెకు ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నుంచి ఉపకార వేతనాన్ని తెచ్చిపెట్టింది. అదే ‘ప్రజారోగ్యం’. ఐదు నెలల చొప్పున నాలుగు అంతర్జాతీయ విశ్వ విద్యాలయాల్లో ఈ అంశంపై చదవబోతోన్న ఆమే...
-
వంశవృక్షం... ఓ కథ!ఇప్పటి తరాన్ని కుటుంబంలో కాస్త పెద్దవాళ్లు ఎవరంటే టక్కున చెప్పలేరు. అటువంటప్పుడు భవిష్యత్తులో కుటుంబ నేపథ్యం గురించి అడిగితే మౌనమే వారి సమాధానం అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే వంశవృక్షాన్ని రూపొందించింది జీవని సలాది.
-
అమేఠీలో విజయస్మృతి చేనేత చీరకట్టు... పాపిట సింధూరం.. నుదుట రూపాయి కాసంత బొట్టు! ఆమె ఆహార్యం. ఆత్మాభిమానానికి నిలువెత్తు నిదర్శనం. మహిళాశక్తికి ఆమె ఓ సంకేతం. ప్రజా సమస్యలపై పోరాడేతత్వం ఆమెను సామాన్యులకు దగ్గర చేసింది. కష్టాలు, నష్టాలు, ఒడుదొడుకులు, విమర్శల జడివానలు... ఇలా ఎన్ని ఎదురైనా నిరాడంబరత్వం, సహనం, వాగ్ధాటి, చురుగ్గా స్పందించేతత్వం ఆమెకి ఆభరణాలయ్యాయి. ఇవన్నీ ఆమెను విజయానికి దగ్గర చేశాయి....
-
యుద్ధ విమానంతో భావనాకాంత్ఆసక్తితో వైమానిక రంగంలోకి వచ్చిన ఆమె... ఇప్పుడు అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. శిక్షణలో భాగంగా మిగ్-21 బైసన్ విమానాన్ని పగటిపూట విజయవంతంగా నడిపింది. దీంతో యుద్ధవిమానంలో
-
అరబిక్ రచయిత్రికి అరుదైన అవార్డుఆ పుస్తకం ముగ్గురు మహిళల జీవితం. ప్రేమకు సంకేతం. ఒమన్ దేశ చరిత్రకు ప్రతిబింబం. రాసింది ఆ దేశ మహిళా రచయిత్రి జోకా అల్హర్తి. ఆ పుస్తకం పేరే ‘సెలెస్టియల్ బాడీస్’. ఇప్పుడు దానికే ‘మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ పురస్కారం
-
హైవేలపై లారీమణులుబైకు, కారు నడిపే అమ్మాయిలు కొందరుంటారు. ఆటో, బస్సు, ట్రాలీ నడిపే ఆడవాళ్లూ లేకపోలేదు. ఈ మహిళలు మాత్రం వాళ్లందరికన్నా ఒక అడుగు ముందుకేసి... భారీ వాహనాల చక్రాలను తిప్పేస్తున్నారు. హైవేలపై దూసుకుపోతూ... ఉపాధి పొందుతున్నారు.
నడపడం కష్టమన్నారు...
భారీ వాహనాన్ని రెండు, మూడు గంటలు నడిపి వదిలేయడం కాదు. ఏకంగా వారం రోజులు నడుపుతారు.
-
చెత్తతో ఎరువు చేస్తున్నారు!వంటింటి వృథాను బయట పారేస్తాం కదా... కానీ ఆ మహిళలు మాత్రం ఆ చెత్తను భద్రపరుస్తారు. దాంతో ఎరువును తయారుచేసి మొక్కలకు వాడతారు. ఆంధ్రప్రదేశ్ విజయనగరానికి చెందిన చాలామంది మహిళలు
-
ఆమె కట్టడాలన్నీ వెదురుతోనే...సహజంగా దొరికే వాటినే నిర్మాణ రంగంలో వినియోగించాలనేదే ఆమె తపన... పర్యావరణ హితంగానే కట్టడాలు చేపట్టాలనేదే ఆమె లక్ష్యం... ఈ లక్ష్యంతోనే ఓ సంస్థ స్థాపించి శిక్షణ కూడా ఇస్తోంది... ఆమె నీలమ్ మంజునాథ్.
-
ఎవరెస్టు కొలిచి... రికార్డు సాధించిఆమె ఉత్తరాఖండ్కు చెందిన 23 ఏళ్ల శీతల్ రాజ్. ఎవరెస్టు శిఖరం ఎత్తును అతిచిన్న వయసులో కొలిచిన యువతుల్లో ఒకరిగా ప్రపంచ రికార్డు సాధించింది. ఈ విషయాన్ని నిర్వాహకులు గత గురువారం అధికారికంగా ప్రకటించారు..
-
సాధికారతకు ఆ మూడే ముఖ్యం!మహిళ... ఓ కుటుంబానికి ఆధారం. ఇంట్లో పనులన్నీ చకచకా సాగిపోవాలంటే ఆమె తప్పనిసరి. అటువంటి స్త్రీ సమాజంలో సమానత్వం సాధించడం ఎలా? సాధికారత దిశగా అడుగులు వేయాలంటే ఏం చేయాలి? ఇటువంటి వాటికే సమాధానం చెబుతూ అపర కుబేరుడు బిల్గేట్స్ సతీమణి మిలిందా గేట్స్ ...
-
బాబు కోసమే ఈ థెరపీలు!కన్నబిడ్డ ఎదుగుదలలో లోపం ఆ తల్లికి కునుకు లేకుండా చేసింది. ఆమె తిరగని ఆసుపత్రి లేదు. సమస్య తెలియక, ఎంచుకున్న చికిత్సలు సాంత్వన ఇవ్వక చాలా ఇబ్బందులే పడిందా తల్లి. అవన్నీ చూశాకే మరే చిన్నారీ తన బిడ్డలా బాధపడకూడదని ఓ పరిష్కారం వెతికింది. అదే పినాకిల్ బ్లూమ్స్. నాడీ సంబంధ సమస్యలు, లెర్నింగ్ డిజేబిలిటీస్, మానసిక ఇబ్బందులతో బాధపడేవారికి అవసరమైన థెరపీలను అందిస్తుందీ సంస్థ. ఆమే హైదరాబాద్కి చెందిన శ్రీజ సరిపల్లి....
-
ఆడపిల్ల పుడితే... మిఠాయిలు పంచుతారు!ఉత్తరప్రదేశ్, మిర్జాపూర్ జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలవి. అక్కడ ఆడపిల్ల పుడితే చాలు... ఆకుపచ్చని చీరలు ధరించిన ఓ మహిళాబృందం చేరుకుని, ఆ శిశువు తల్లిదండ్రులను అభినందిస్తుంది. అంతేనా
-
నా కోసం ఇళ్లు మారేవారుఆ అమ్మాయి పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఇంటరులో మంచి మార్కులు తెచ్చుకుని ప్రతిభా పురస్కారాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకుంది. డిగ్రీలో కాలేజీ టాపర్గా నిలిచింది.
-
మహి+ఆరోహి= సాహసంఆమె కెప్టెన్ ఆరోహి పండిట్. వయసు 23 సంవత్సరాలు. చదువు, ఫ్యాషన్లు, స్నేహితులతో సరదాగా గడిపే సాయంత్రాల కన్నా... సాహసం చేస్తే వచ్చే కిక్ వేరనుకుంది. అందుకే ఓ చిన్న విమానంలో అట్లాంటిక్ సముద్రంపై ప్రయాణించింది. అలా వెళ్లొచ్చి ప్రపంచంలోనే తొలి యువతిగా రికార్డూ సృష్టించించింది.
ఆరోహి స్వస్థలం ఈశాన్య ముంబయిలో బోరివాలి.
-
ఇంజినీరింగ్ చదివి బ్లాగర్గా!ఫ్యాషన్ పరంగా ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ఏ డ్రెస్సు వేస్తే అదిరిపోతాం... పెళ్లిల్లో మెరిసి పోవాలంటే ఎటువంటి దుస్తులు ధరించాలి... ఆఫీసులో అందరిలో ఆకట్టుకోవాలంటే ఏం చేయాలి..
-
కష్టాలు ఎదురైనా... క్రికెట్ వదల్లేదురాజమహేంద్రవరంలో పుట్టి జంషెడ్పూర్లో బాల్ పట్టిన తొలితరం మహిళ క్రికెటర్ గండికోట సర్వలక్ష్మి. సరైన మౌలిక వసతులు లేకపోయినా, అదృష్టం కలిసి రాకపోయినా క్రికెట్ను వీడలేదు. అండర్ 16 స్థాయి నుంచి.. అంతర్జాతీయ స్థాయి మహిళల క్రికెట్ మ్యాచ్ రిఫరీగా ఆమె ప్రయాణం ఎన్నో అనుభవాల సమ్మేళనం.
-
ధైర్యసాహసాలకే ఆ అవార్డుధైర్యసాహసాలు ప్రదర్శించి, అంకిత భావంతో విధులను నిర్వహించే వారికి ఏటా మెకైన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ లీడర్షిప్ ప్రతిష్ఠాత్మక అవార్డుని అందిస్తుంది. 2019కి గాను ఈ ‘కరేజ్ అండ్ లీడర్షిప్ అవార్డు’ దిల్లీ
-
అవమానాలే ఆభరణాలు... చీత్కారాలే సత్కారాలు!పుట్టుకతోనే అంగవైకల్యం... పాఠశాలలకు వెళ్తే అవమానం... వైద్యం చదవాలనుకుంటే నిరాకరణ... ఉద్యోగం కోసం వెళ్తే ఎలా చేస్తావనే సూదిపోటు ప్రశ్న... కట్టుకున్నోడు నిప్పుపెట్టి కడతేర్చాలని చూశాడు...
-
నడిపించే అమ్మ గెలిపించే బ్రహ్మకడుపు మాడినా ఓర్చుకుంటుంది... బిడ్డ ఆకలి తీర్చడానికి కత్తులతోనైనా పోరాడుతుంది! తనకు కష్టమొస్తే కన్నీరు పెడుతుంది... బిడ్డకు నష్టమొస్తే ఎదురొచ్చే మిన్నునైనా బెదిరిస్తుంది! గుండెలు పెగిలినా భరిస్తుంది... కన్నపేగుకు కన్నీరొస్తే ఎంతకైనా తెగిస్తుంది! ఆమే అమ్మ... !
-
వ్యాధికి సాధనం...వైద్యం సులభంవీరిద్దరూ ఇంజినీరింగ్లో రాటుదేలిన విద్యార్థులు... మెల్లిగా మెడిసిన్లో మెలకువలు నేర్చుకున్నారు... రోగులకు మేటిగా సేవలందించేలా పనిచేస్తున్నారు... ఒకరు పసిపిల్లల ఆరోగ్యాన్ని పరీక్షించే పరికరం తయారు చేస్తే... మరొకరు ఫిజియోథెరపి సులువుగా జరిగే సాధనం కనుగొన్నారు...
-
మిరాంజ్ మెరుపులివిఆమె చదివింది ఎంబీఏ ఫైనాన్స్... నిన్నటి వరకూ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేసింది. కానీ దానికంటే అభిరుచికే ప్రాధాన్యం ఇచ్చింది. ఆసక్తినే ఆదాయ మార్గంగా మలుచుకోవాలనుకుంది. బ్యాగులు, నగల తయారీలో
-
పోషకాల పంటతోనే లాభాల బాటరైతులు లాభాలబాట పట్టాలంటే... వాళ్లకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలి... అని అంటారు డాక్టర్ జనీలా పసుపులేటి. ఇక్రిశాట్లో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్న ఆలివ్లలో ఉండే పోషకాలు పల్లీలతో అందించేలా కొత్తరకాన్ని అభివృద్ధి చేశారు.
-
సాహసంతో పట్టుకున్నారుఆ నలుగురు... యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ (ఏటీఎస్) మహిళా ఆఫీసర్లు. ఎవరూ చేయని సాహసానికి పూనుకున్నారు. అడవిలో ఏడాదిగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఓ హంతకుడిని వెంటాడి, పట్టుకుని సీబీఐకి అప్పగించారు.
-
కెరటాలకు ఎదురీదిన కమలిఆ లఘుచిత్రం పేరు కమలి. ఇప్పుడది అట్లాంటా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ లఘుచిత్రంగా ఎంపికైంది. అదో చిన్నారి కథ... ఆమె తల్లి సుగంధి వ్యథ.
చెన్నై శివారులోని మహాబలిపురం సుగంధి స్వస్థలం. ఆమె పిల్లలే కమలి, హరీష్. భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోవడం గమనించిన ఆమె...
-
చిన్నారి పొన్నారి చిత్తాలు తెలిసి!బంగారుపళ్లానికైనా గోడ ఆసరా కావల్సిందే అంటారు. పిల్లలకూ ఇదే వర్తిస్తుంది. అటు చదువుల్లో, ఇటు ఆటపాటల్లో రాణించాలంటే... అర్థమయ్యేలా వివరించే ఆసరా కావాలి. అదే చేస్తున్నారీ ముగ్గురు. ఒకరు చిన్నారుల్లోని నైపుణ్యాలను వెలికితీసేందుకు ఆన్లైన్ పత్రికను తెస్తే... మరొకరు పిల్లలు, టీచర్లలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఇంకొకరు ట్యూటర్ని ఏర్పాటు చేసుకునే
-
ఆ బాధితులకు అండా...దండాఊహించని ఓ సంఘటన ఆమె జీవితాన్నే తలకిందులు చేసింది. ప్రేమ పేరుతో ఓ అగంతకుడు యాసిడ్దాడి చేస్తే లెక్కలేనన్ని శస్త్ర చికిత్సలు చేయించుకుంది. ఆ గతాన్ని మర్చిపోవాలని అనుకుంది. చివరకు తనలాంటి యాసిడ్ బాధితులకు అండగా నిలిచేందుకు
-
బతుకుతో పోరాటం... రొట్టెలతో వ్యాపారం!వీళ్లు ఎంబీఏలు చదవలేదు.. వ్యాపార మెలకువలు నేర్చుకోలేదు. వ్యవసాయం కలిసిరాక... తెలిసిన విద్యతో కుటుంబానికి ఆధారం అవుతున్నారు. రోజుకు కనీసం పదిహేను వందల నుంచి రెండువేల రూపాయలు సంపాదిస్తూ... ఔరా! అనిపిస్తున్నారు. తక్కువ ఖరీదులో పోషకాహారం అందిస్తున్నారు.
-
సచిన్ మెచ్చిన తోబుట్టువులుఅదో పల్లెటూరిలోని క్షౌరశాల... కుర్చీలో కూర్చున్న వ్యక్తి చెప్పినట్లుగా ఓ అమ్మాయి గడ్డం గీస్తోంది. ఇందులో ఆశ్చర్యం ఏముంది? అంటారా...
-
జీతం కోసం పోరాటమే చేశాపనిచేసేచోట కంటిపై కొట్టినా భరించింది. ఎండలో... వర్షంలో వదిలేసినా మౌనం వహించింది. భర్త చనిపోయాడని తెలిసినా పంటిబిగువన బాధపడింది. కారణం... తనకు వచ్చే ఆ నాలుగు జీతం డబ్బులు పోతాయని. కానీ ఎప్పుడయితే ఆ డబ్బు ఇవ్వలేదో.....
-
ఇంటికే సేంద్రియ కూరగాయలుచదువుకి తగ్గ ఉద్యోగం చేస్తున్నా... అది సంతృప్తినివ్వదు కొన్నిసార్లు. అదే మనసుకి నచ్చే రంగంలో పనిచేస్తే విజయం మన తోడవుతుంది ఆ ప్రయత్నమే చేసింది బెంగళూరుకి చెందిన బీకే భవ్య కూడా. సివిల్ ఇంజినీరింగ్ చదివి... సేంద్రియ సాగుతో దూసుకుపోతోంది. ఆ వివరాలే ఇవి...
-
పుస్తకం దిద్దిన జీవితం‘కలలు కనాలి... సాకారం చేసుకోవాలి’. అబ్దుల్కలాం మంత్రమిది. దాన్నే జపించిందామె. పెద్ద చదువు చదవకపోయినా, జీవిత భాగస్వామి చేయూతలేకపోయినా తన కలలను మాత్రం వీడలేదు. ఒంటరిగానే పోరాడింది. ధైర్యాన్ని సాయంగా చేసుకుని తనేంటో నిరూపించుకుంది. నోటు పుస్తకాల తయారీని ప్రారంభించింది.
-
పుస్తకం దిద్దిన జీవితం‘కలలు కనాలి... సాకారం చేసుకోవాలి’. అబ్దుల్కలాం మంత్రమిది. దాన్నే జపించిందామె. పెద్ద చదువు చదవకపోయినా, జీవిత భాగస్వామి చేయూతలేకపోయినా తన కలలను మాత్రం వీడలేదు. ఒంటరిగానే పోరాడింది. ధైర్యాన్ని సాయంగా చేసుకుని తనేంటో నిరూపించుకుంది...
-
కృత్రిమ మేధస్సుపై ఇష్టంతోనే!ప్రతి తప్పునీ గమనించుకోవడం, దాన్ని సరిదిద్దుకోవడం... ఏకాగ్రతతో చదవగలగడమే తన విజయానికి సోపానాలంటోంది కొండా రేణు. దేశవ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో తొలి పది ర్యాంకుల్లో నిలిచిన ఒకే ఒక్క అమ్మాయి ఆమె..
-
అమ్మ...నిత్య కార్మికమ్మరెండు నుంచి మూడు కిలోల పసికందును కడుపులో పెట్టుకుని తొమ్మిది నెలలు మోస్తుంది అమ్మ...
-
గగన్దీప్...చిన్నారుల దేవత!ఫెలోషిప్ ఆఫ్ ది రాయల్ సొసైటీది] 360 సంవత్సరాల చరిత్ర. ఇప్పటివరకూ అందులో పురుషుల సంఖ్యే ఎక్కువ. ఈసారి దానికి ఎంపికైన తొలి భారతీయ మహిళగా గుర్తింపు సాధించింది శాస్త్రవేత్త గగన్దీప్ కాంగ్. అలుపెరగని పరిశోధనలు... దేశానికి తన వంతుగా సేవ చేయాలనే తపనే...
-
స్వదేశానికి చేర్చినందుకే సత్కారంఉద్యోగం పేరుతో మన దేశం నుంచి సౌదీకి వెళ్లి, అక్కడ బానిసల్లా మారిన మహిళలను చూసి చలించిపోయిందామె. దేశం కాని దేశంలో, భాష తెలియని ప్రాంతంలో వారు పడుతున్న ఇబ్బందులను స్వయానా చూసింది..
-
బామ్మగారు... పోత్లీబ్యాగుల డిజైనరు!నైపుణ్యం, దృఢమైన లక్ష్యం ఉండాలేకానీ మనం చేసే పనికి... వయసుకు సంబంధం లేదంటారు ఈ బామ్మ. ఆమే అసోంకి చెందిన ఎనభై తొమ్మిదేళ్ల లతికా. అలుపెరగకుండా ఈ వయసులో కూడా ఆమె తన చేతిపనితనాన్ని చూపిస్తున్నారు...
-
వీణపై సరాగాల వాణివీణ...అంటే శాస్త్రీయ సంగీతవాద్యమనే తెలుసు. మనసుంటే.. దానిలో అనేక పాశ్చాత్య సరాగాలను పలికించొచ్చని
-
దానంలోశ్రీమంతులుఎంత సంపాదిస్తున్నామన్నది కాదు... అందులో ఎంత సామాజిక సేవకు ఖర్చు చేస్తున్నామనేదే ముఖ్యం... ఏవో ఒకటో, రెండో సేవా కార్యక్రమాలు చేపడితే సరిపోదు... చేసే పనులతో సమాజంలో ఎంత మార్పు తీసుకువస్తున్నామనేదే లెక్క... కొందరు ప్రముఖ మహిళా వ్యాపారవేత్తలు ఈ కోణంలోనే
-
తారలు మెచ్చిన పంఛీపంఛీ పేరుతో కలెక్షన్లను ప్రారంభించిన కానుప్రియ స్వస్థలం ఉత్తరప్రదేశ్. బెంగళూరులో చదువుకున్న ఆమె ఓ ప్రైవేటు సంస్థలో
-
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు!ఇటువంటి సాహస యాత్రలు సూఫియాకు తొలిసారేం కాదు. గతేడాది 16 రోజుల్లో దిల్లీ, ఆగ్రా, జైపూర్ మీదుగా 720 కి.మీలు
-
ఇన్స్టాలో చందమామకథలుఆమెకు తెలుగంటే ఇష్టం... బాల్యం నుంచే తెలుగు కథలు, నవలలు చదివేది. సాహిత్యాన్ని ఆస్వాదించేది. ప్రస్తుతం ఆ సాహిత్యం...ఆ తెలుగు పదసంపదను ఈతరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్లో ఓ ఖాతా తెరిచింది.
-
పరీక్షల్లో ఫెయిలై... జీవితంలో పాసై!పరీక్ష... దేనికి? జీవితానికా... చదివిన చదువుకా? పరీక్షలో నెగ్గకపోతే జీవితంలో ఓడిపోయినట్టేనా? ఫలితం తారుమారైతే... భవిష్యత్తు తలకిందులైపోతుందా? పోదు.. అస్సలు పోదు... పరీక్షలో తడబడి... జీవితంతో తలబడిన వారెందరో! అత్తెసరు మార్కులు కూడా సాధించని వారిలో...
-
డ్రైవర్ల తనయలు... బంగారు తల్లులుఒకరి తండ్రి ఆటోడ్రైవర్... మరొకరి తండ్రి బస్ డ్రైవర్. అతి సామాన్య కుటుంబ నేపథ్యాలు. అయితేనేం... ఆ అమ్మాయిలు చదువుల పంట పండించి... బంగారు పతకాలు అందుకున్నారు. బెంగళూరు విశ్వవిద్యాలయం 54వ స్నాతకోత్సవంలో ఒకరి తరువాత మరొకరు వరుసగా పతకాలు
-
న్యాయపోరాటంలో... నెగ్గిందికష్టం అంటే ఆమెది... సమస్య ఎదురైనప్పుడు... ఎలా తట్టుకుని నిలబడాలో ఆమె జీవితం చెబుతుంది.
-
పిల్లాడి కోసం... చిరుతపై శివంగిలాకన్నబిడ్డను చిరుత నోటకరచుకుపోతుంటే ఆ తల్లి పేగు తల్లడిల్లింది. వెనుకాముందు ఆలోచించకుండా చిరుతపై శివంగిలా దాడికి దిగింది. బిడ్డను ప్రాణాలతో కాపాడుకుంది. ఆ ప్రయత్నంలో తాను చిక్కుకున్నా ధైర్యాన్ని వీడలేదు. చిరుతపై దాడి చేస్తూనే, మరో వైపు ఊరి ప్రజలను..
-
ఉపాసనకు సామాజిక సేవా పురస్కారంప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకురాలు ఉపాసన కొణిదెలకు ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. ఆమెను ‘ది బెస్ట్ ఫిలాంత్రపిస్ట్ ఆఫ్ ద ఇయర్ -2019’గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. నిరుపేదలు, అనాథ చిన్నారులకు ఉచితంగా వైద్యసేవలు అందించడంతో పాటు..
-
కమలమ్మ... ఆడబిడ్డలకు అమ్మఆడబిడ్డకు కన్నీళ్లొస్తే... ఆమె చేయి వాటిని తుడుస్తుంది. ఆడపిల్లకు కష్టమొస్తే ... ఆమే చేయిపట్టుకొని నడిపిస్తుంది. ఏ చెల్లికి వేదనొచ్చినా... ఆమె ఓదార్పు అవుతుంది. ఏ అక్కపై హింస జరిగినా ... ఆమె ఆయుధంలా మారుతుంది. ఆమెవరో కాదు... అమ్మ మనసున్న కమలమ్మ...
-
నాన్నకు అమ్మయింది!నాన్న ప్రేమ పంచుతాడు. ఆస్తిని పంచుతాడు రక్తం పంచిన అమ్మ కన్నా తానే ఎక్కువని నిరూపించుకోవాలని అనుకుంటాడు. బిడ్డల ఆనందాన్ని పంచుకుంటే చాలనుకుంటాడు! అలాంటి నాన్న చావుబతుకుల మధ్య ఉంటే...
-
ఆ శాస్త్రవేత్తల్లో ఆమె!చిన్నారులకు వచ్చే అనారోగ్యాలను నిరోధించే టీకాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందామె. ఆ కష్టమే ఆమెను ప్రతిష్ఠాత్మకమైన రాయల్ సొసైటీ ఫెలోకు ఎంపికయ్యేలా చేసింది. ఆమే ప్రముఖ శాస్త్రవేత్త 57 ఏళ్ల గగన్దీప్ కంగ్. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే...
-
ఆదాయం అల్లుకుంది!కుట్లు, అల్లికలు ఆమెకు చిన్ననాటి నుంచే అలవాటు... అప్పుడప్పుడు ఏవో వస్తువులు తయారు చేసేది... వాటిని ఇరుగుపొరుగు వారు చూసి శెభాష్ అనేవారు... ఇటువంటి ప్రశంసల నుంచి పుట్టిన ఆలోచనే ‘హోంమేడ్ బాస్కెట్’. దీన్ని ప్రారంభించింది హైదరాబాద్కు చెందిన సోనాలి జుడిత్ లీమా...
-
ఒకేసారి ముగ్గురు... ఎవరెస్టుపైకిముగ్గురు మహిళలు... ఇప్పటికే పర్వతారోహణలో రికార్డులు సాధించారు. ఇప్పుడు మళ్లీ ఎవరెస్టు అధిరోహించబోతున్నారు. ఎందుకంటే... మహిళాసాధికారతపై అవగాహన, విశ్వశాంతితోపాటు ప్రపంచదేశాల మధ్య స్నేహభావం...
-
పాత ఫర్నిచర్కు నయా నగిషీలుపాత కాలం నాటి వస్తువుల్ని అలంకార ప్రాయంగా ఉపయోగిస్తాం లేదా ఏ అటకమీదో పెట్టేస్తాం. కానీ అలా ఎంతకాలం? ఇదే ఆలోచించిన హైదరాబాద్కి చెందిన అస్మితారెడ్డి... ఆటమ్లీఫ్ పేరుతో క్యూరెటెడ్ ఫర్నిచర్ని తయారు చేస్తోంది. ఆ ప్రయోగం నాలుగేళ్లలోనే ప్రముఖ సంస్థలతో...
-
మెకానిక్ చిన్నది...టాపర్గా!శాస్త్రవేత్త కావాలని అనుకుంది... ఆర్థికంగా స్థోమత లేక ఆర్ట్స్లో చేరింది. మొదట్లో కష్టంగా చదివింది... ఆ తరువాత ఇష్టాన్ని పెంచుకుంది. పుస్తకాలు కొనుక్కోవడానికి కనీసం డబ్బులు లేవు... కళాశాలకు వెళ్లడానికి సైకిల్ కూడా లేదు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు...
-
హింసకు అడ్డుకట్ట వేయాలని...!నిత్యం మావోయిస్టులు, పోలీసుల తుపాకుల మోతలు, రక్తపాతాలతో వార్తల్లోకెక్కే జిల్లా ఛత్తీస్గఢ్లోని దంతెవాడ. ఇప్పుడు ఆ ప్రాంతం మరోసారి వార్తల్లోకొచ్చింది. అయితే మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగే ఎన్కౌంటర్ల విషయం కాదు...
-
క్యాన్సర్తో బాధపడుతున్నా... వారి సేవలోనేరోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచేందుకు భర్తతో చేయి కలిపిందామె. ఉచిత అంబులెన్సు సేవలను అందించడమే కాదు, ఆ వాహనాన్ని నడపడం నేర్చుకుంది. ఉత్తరాదిన అంబులెన్సు తొలిమహిళా డ్రైవరుగా నిలిచింది. క్యాన్సర్ వ్యాధికి గురైనా, చికిత్సతో తేరుకుని..
-
వందేళ్ల చరిత్రలో ఆమె!దిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం (జెఎంఐ) ఉప కులపతిగా నజ్మా అక్తర్ నియమితులయ్యారు. ఈ విశ్వవిద్యాలయంలో ఓ మహిళ ఈ స్థానాన్ని పొందడం ఇదే తొలిసారి. ‘ వందేళ్ల చరిత్ర ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో మొదటి మహిళా ఉప కులపతిగా..
-
అందరినీ కలిపేందుకే ఆ కేఫ్!అది జూబ్లీహిల్స్లోని ఓ కాఫీ షాప్. అక్కడ పుస్తకాలు చదువుకోవచ్చు.. ఆటలూ ఆడుకోవచ్చు. ఇష్టమైన సంగీత పరికరం తెచ్చుకుని శ్రుతి చేయొచ్చు. పిచ్చాపాటీ కబుర్లూ చెప్పుకోవచ్చు. ఏ విషయంపైనైనా చర్చలూ పెట్టుకోవచ్చు. అంతేనా! అప్పుడప్పుడూ చిన్నారులు చేసే లైవ్..
-
వస్త్రాలు వారి అస్త్రాలుదుస్తులు సరికొత్త దారి చూపాయి! ఇద్దరూ కాలేజీ విద్యార్థినులే. చదువుకుంటూనే వ్యాపారబాట పట్టారు. అందరికీ తెలిసిన దుస్తుల్నే తమ వ్యాపారమార్గంగా ఎంచుకున్నారు... వినూత్న పద్ధతిలో అడుగులు వేశారు. ఇంతకీ వాళ్లేం చేస్తున్నారంటే...
-
వ్యత్యాసం చూపించని రోజు కోసం చూస్తున్నా...‘పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు ప్రతిభ చూపాలంటే ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించాలి. ఈ రోజు సైనా నెహ్వాల్, పీవీ సింధూ, మేరీకోమ్, దీపా కర్మాకర్, సాక్షి మాలిక్ లాంటి పదిమంది మహిళల్ని గుర్తించి సూపర్ క్రీడాకారిణులుగా చెప్పొచ్చు. వీళ్లంతా ఎన్ని కష్టాలు పడినా దేశాన్ని గర్వపడేలా చేశారు...
-
అందరి ప్రేమే కాపాడింది!ఆమె ఒకప్పుడు అగ్ర కథానాయిక. క్యాన్సర్ రక్కసితో ఆమె మరణం అంచుల దాకా వెళ్లింది. కానీ ఏ మాత్రం తొణకలేదు బెణకలేదు. కేవలం 30 శాతమే బతికే అవకాశం ఉన్నా... దానిని 100 శాతానికి తీసుకురావడంలో అలుపెరగని పోరాటం చేసింది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమో థెరపీ నొప్పిని సంతోషంగా..
-
ఆమె శిక్షణ... అతివలకు రక్షణఓ కల్నల్ భార్యగా... ఆమె జీవితాన్ని హాయిగా ఆనందించొచ్చు. కానీ మార్షల్ ఆర్ట్స్లో ఎప్పటికప్పుడు రికార్డులు సృష్టిస్తూ... ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్య నేర్పిస్తూ... సేవా కార్యక్రమాలు చేస్తూ...
-
నేనూ... నా రాణాక్రిష్!అది కేరళలోని త్రిశూరు. ఓ ప్రధాన రహదారి... ఆ రద్దీ రోడ్డుమీద వాహనాల మధ్య నుంచి ఓ అమ్మాయి గుర్రంపై వేగంగా దూసుకుపోతోంది. అక్కడ ఆమెనెవరూ పట్టించుకోలేదు కానీ... భుజాన స్కూల్బ్యాగుతో పదో తరగతి పరీక్షలకు గుర్రంపై వెళ్తోన్న ఆమె వీడియో సామాజిక..
-
అప్పుడు... నిరుద్యోగులం ఇప్పుడు...యజమానులంఈ స్నేహితుల జీవితాల్లో ఎన్నో నిరాశలు.. మరెన్నో సమస్యలు... అన్నీ లక్ష్యానికి అడ్డుపడినా వాళ్లు మాత్రం ప్రయాణం ఆపలేదు. పేదరికంలో పుట్టినా... పట్టుదలనే ఆభరణంగా చేసుకున్నారు. షైన్గ్లాస్ల తయారీ సంస్థను ఏర్పాటు చేశారు. నిన్నటివరకూ కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడినవారే...
-
టాయిలెట్ల మేస్త్రీభవన నిర్మాణాల్లో కూలీలుగా మహిళలు ఉండటం సహజం కానీ మేస్త్రీలు కాదు. అయితే జార్ఖండ్కు చెందిన సునీతాదేవి మేస్త్రీగా మారి, ఇప్పటివరకు 475 మూత్రశాలలను నిర్మించింది. ఆ కష్టమే ఆమెకు గుర్తింపునిచ్చింది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి నారీశక్తి పురస్కారం అందుకుందామె...
-
ఆయనకు ప్రేమతో...వారిద్దరిదీ పాతికేళ్ల వివాహ బంధం. ఈ అనుబంధంలో ఎన్నో మధుర జ్ఞాపకాలను పెనవేసుకున్నారు. కారణాలేవైనా ఇప్పుడు... ఆ జంట విడిపోయింది. వారే అమెజాన్ దిగ్గజం జెఫ్ బెజోస్, అతని సహచరి మెకంజీ. కలిసి ఉన్నప్పుడే కాదు...విడిపోయాక కూడా తన భర్తపై ఉన్న ప్రేమను చాటుకుంది మెకంజీ...
-
విజయ గీతికలుఓటమి ఏడిపిస్తుంది. ఓటమి వెనకడుగు వేసేలా చేస్తుంది. అలాగని వదిలేస్తే ఎలా అంటున్నారు... తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన ఈ అమ్మాయిలు. ఒకప్పుడు వీళ్లు కూడా వైఫల్యం ఎదుర్కొని డీలాపడ్డవారే. ఆ పరాజయాన్నే గెలుపుమెట్లుగా మార్చుకున్నారు. ఇప్పుడు మాదే జయం అంటున్నారు ఆనందంగా. ఆ ప్రతిభావనులు ఎవరంటే...
-
శాంతి పరిరక్షణలో మహిళాపోలీసులుఆరుగురు మహిళా పోలీసులు... ఈ ఏడాది ‘యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్’కు ఎంపికయ్యారు. ఆ అర్హత సాధించేందుకు వాళ్లు పరీక్షలు కూడా రాశారు. ఆ ప్రతిభావనులే చండీగఢ్కు చెందిన పోలీసు అధికారిణులు. ఎంపికైన మహిళా పోలీసులందరికీ రాష్ట్రపోలీసు విభాగం తరఫున డీఐజీ ఓపీ మిశ్రా అభినందనలు తెలియజేశారు...
-
వ్యవసాయం చదువు... కోటిరూపాయల జీతంఆమె వ్యవసాయ విద్యార్థిని. కానీ ఇప్పుడు ఏడాదికి కోటిరూపాయలు జీతాన్ని అందించే ఉద్యోగాన్ని దక్కించుకుంది. ఆమే కవితా ఫమన్. కవితది పంజాబ్లోని గుర్దాస్పూర్. జలంధర్ విశ్వవిద్యాలయానికి అనుసంధానమైన లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ విభాగంలో ఎంఎస్సీలో చేరింది...
-