☰
మంగళవారం, ఏప్రిల్ 20, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

సంబంధిత వార్తలు

  • మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడి మృతి..అనారోగ్యంతో మృతి చెందిన మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడు గుండెపోటుతో మరణించగా.. అల్లుడు చనిపోయిన విషయం తెలుసుకొని అత్త
  • శంషాబాద్‌లో లారీ బోల్తా: ఆరుగురి మృతిశంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ వేగంగా..
  • నాగదోషమని పసికందు గొంతు కోసిన తల్లిసూర్యాపేట జిల్లా మోతె మండలం మేకలపాటి తండాలో దారుణం చోటుచేసుకుంది. తనకు నాగదోషం ఉందని ఓ తల్లి ఆరునెలల పసికందును కత్తితో గొంతు కోసి
  • కరోనాతో ఇద్దరు అటవీ అధికారుల మృతిఆదిలాబాద్‌ జిల్లాలో ఇద్దరు అటవీశాఖ అధికారులు కరోనాతో మృతిచెందారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు అధికారులు వేర్వేరు చోట్ల విధులు నిర్వర్తి్స్తూ వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని భీంపూర్‌ గ్రామానికి చెందిన రాఠోడ్‌ ఈశ్వర్‌ (50) ఆదిలాబాద్‌ సెక్షన్..
  • పిడుగుపాటుకు ముగ్గురు మృతితెలంగాణ రాష్ట్రంలో సోమవారం సాయంత్రం వర్షం బీభత్సం సృష్టించింది.అకాల వర్షాల కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై ముగ్గురు మృత్యువాత పడ్డారు.
  • నాయిని అల్లుడు శ్రీనివాస్‌రెడ్డికి ఈడీ సమన్లుసంచలనం సృష్టించిన ఐఎంఎస్‌ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి..
  • రోడ్డుప్రమాదం:కుమార్తె సహా దంపతుల మృతిజోగులాంబ గద్వాల జిల్లా ధర్మవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులతో పాటు కుమార్తె దుర్మరణం పాలయ్యారు.
  • TS: ఈడీ సోదాల్లో భారీగా నగదు, ఆస్తులు లభ్యంఈఎస్‌ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు ముమ్మరం చేసింది. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్‌లోని పదికి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ భారీగా నగదు, రూ. కోటికిపైగా..
  • నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంఊహకందని ఘోర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబం పాలిట మృత్యు శాసనమైంది. చిన్నారులతో సహా శుభకార్యానికి బయలుదేరిన ఆ దంపతులు మార్గంమధ్యలోనే విగతజీవులయ్యారు
  • వీడియో: మీ చిన్నారులను ఒంటరిగా వదలొద్దు!చిన్నారులను వీధుల్లోకి ఒంటరిగా వదిలిపెట్టే సాహసం చేస్తున్న తల్లిదండ్రులకు ఇది ఓ హెచ్చరిక. బయటకు వెళ్లిన అభం శుభం తెలియని చిన్నారులు ఊహించని ప్రమాదంలో చిక్కుకోవచ్చు. నాగర్‌కర్నూలు
  • హత్య చేసి.. ఫ్రిజ్‌లో పెట్టి..హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని కార్మిక నగర్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్న 38ఏళ్ల సిద్దిఖ్
  • HYD: అందరూ చూస్తుండగానే రౌడీషీటర్‌ హత్యరంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో దారుణహత్య జరిగింది. అందరూ చూస్తుండగానే రౌడీషీటర్‌ అసద్‌ ఖాన్‌‌ను దుండగులు
  • 8 పెళ్లిళ్లు.. నిత్యం వేధింపులుఓ వ్యక్తి మోసం చేసి 8 పెళ్లిళ్లు చేసుకున్నాడని కొందరు మహిళలు ఇవాళ విశాఖ సీపీకి వాయిస్‌ మెసేజ్‌ పంపారు.
  • టీ తాగి ఆమె చనిపోయింది.. రోజు మాదిరిగానే ఇవాళ కూడా ఆ కుటుంబం టీ తాగింది. అయితే పాలలో టీ పొడి బదులు విషగుళికలు చేరడంతో ఒకరు మృతిచెందగా.
  • సినీఫక్కీలో ఎస్‌బీఐకి కన్నం..!సినీ ఫక్కీలో దొంగలు ఓ బ్యాంకుకు కన్నమేశారు. పెద్దఎత్తున బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. వివరాల్లో వెళ్తే.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు
  • ప్రేయసి కాదందని వైద్య విద్యార్థి ఆత్మహత్యప్రేమించిన అమ్మాయి కాదందని ఓ వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన
  • లైంగికదాడి కేసు: నిందితుడికి 20ఏళ్ల జైలుఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఖమ్మం ఒకటో ప్రత్యేక ఫోక్సో (ఫాస్‌ట్రాక్‌) కోర్టు న్యాయమూర్తి డానీరుత్‌
  • పంతంగి టోల్‌ వద్ద భారీగా బంగారం పట్టివేతయాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పరిధిలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 25 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు
  • కారు డ్రైవర్‌ను రోడ్డుపైనే చితక్కొట్టిన పోలీసులుఫ్రెండ్లీ పోలీసింగ్‌.. తరచూ పోలీసు శాఖ ఉన్నతాధికారులు తరచూ చెప్పే మాటలివి. ఎక్కడ ఏం జరిగినా ధైర్యంగా
  • ఆటోను ఢీకొన్న కంటైనర్: నలుగురి దుర్మరణంఆటోను కంటైనర్‌ ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అందోలు మండలం అల్మాయిపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. సంగారెడ్డి
  • ఘనశ్యామ్‌ జ్యువెలర్స్‌ ప్రీత్‌కుమార్‌ అరెస్ట్‌బంగారం అక్రమ రవాణా కేసులో ఘనశ్యామ్‌ జ్యూవెలర్స్‌ యజమాని కుమారుడు ప్రీత్‌కుమార్‌ అగర్వాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసింది. ఎగుమతి చేసే బంగారం విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ఆయనపై అభియోగాలు ఉన్నాయి. కోల్‌కతా విమానాశ్రయంలో 2018లో..
  • ఏసీ కంప్రెషర్ పేలి వ్యక్తి మృతిద్విచక్రవాహనంపై తీసుకెళ్తున్న ఏసీ కంప్రెషర్‌ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది
  • ‘చెడ్డీ గ్యాంగ్‌’కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షనిజామాబాద్‌లో దాదాపు ఏడాదిన్నర కిందట దొంగతనాలకు పాల్పడిన ‘చెడ్డీ గ్యాంగ్‌’ ముఠాకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ మేరకు నిజామాబాద్‌ అసిస్టెంట్‌
  • విచారణ నెలరోజులు వాయిదా వేయండి: రేవంత్‌ఓటుకు నోటు కేసు విచారణ ప్రక్రియను నెలరోజుల పాటు వాయిదా వేయాలని నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్‌రెడ్డి ఏసీబీ కోర్టును కోరారు. పార్లమెంట్‌ సమావేశాలు ఉన్నందున
  • వెంచర్‌కు లంచం.. ఏసీబీ వలలో సర్పంచ్‌వెంచర్‌కు అనుమతి ఇవ్వడానికి రూ.13 లక్షలు లంచం అడిగిన సర్పంచ్‌ను అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు వల పన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..
  • నిప్పంటుకుని తల్లీకుమార్తె సజీవదహనంమెదక్‌ పట్టణంలోని అజంపురా కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని తల్లీకుమార్తె సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. మెదక్‌
  • దంపతుల హత్యకేసు: మరొకరి అరెస్ట్‌న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో పోలీసులు మరొక నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసులో ఏ-5గా ఉన్న లచ్చయ్యను అరెస్ట్‌ చేసి మంథని మేజిస్ట్రేట్‌
  • న్యాయవాద దంపతుల హత్య కేసు: కత్తులు లభ్యంన్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్యకేసులో నిందితులు ఉపయోగించిన కత్తిని పోలీసులు గుర్తించారు. పార్వతి బ్యారేజీలో 53వ నంబర్‌ పిల్లర్‌ వద్ద కత్తి
  • గిఫ్ట్‌కార్డుల పేరుతో మోసాలు.. ముఠా అరెస్ట్‌గిఫ్ట్‌కార్డుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు వివరాలను సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. ఈ కేసులో బిహార్‌, ఝార్ఖండ్‌కు
  • హత్యకు వాడిన కొడవళ్ల కోసం గాలింపుపెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన న్యాయవాద దంపతుల హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. హత్యకు నిందితులు ఉపయోగించిన కొడవళ్ల స్వాధీనానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వామన్‌రావు, నాగమణిని చంపేందుకు ఉపయోగించిన ఆయుధాలను
  • న్యాయవాదుల హత్య: కస్టడీకి బిట్టు శ్రీనుపెద్దపల్లి జిల్లాలో జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు (49), నాగమణి (45) హత్యకేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నాలుగో
  • మహిళ దారుణ హత్యగుర్తుతెలియని వ్యక్తులు మహిళ నోట్లో గుడ్డలు కుక్కి హత్య చేసిన ఘటన వికారాబాద్‌ సమీపంలోని ఆలంపల్లి-గెరిగేట్‌పల్లి రైల్వే వంతెన సమీపం..
  • న్యాయవాదుల హత్య: కస్టడీకి నిందితులుపెద్దపల్లి జిల్లాలో జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు (49), నాగమణి (45) హత్యకేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులుగా
  • మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణంమూసాపేట మండలం జానంపేటలో దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల బాలుడిని దుండగులు అపహరించి అతికిరాతకంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన లక్ష్మి,..
  • బిట్టు శ్రీను అరెస్ట్‌న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో నాలుగో నిందితుడు బిట్టు శ్రీనును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు.
  • దోషులెవరైనా వదిలేది లేదు: సజ్జనార్‌బోధన్‌ పాస్‌పోర్టు కేసులో విచారణ వేగవంతం చేసినట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. దీనికోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ..
  • లాయర్‌ దంపతుల హత్య: దర్యాప్తు ముమ్మరంన్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కుంట శ్రీనుతో పాటు మరో ఇద్దరిని కస్టడీకి అప్పగించాలని కోరుతూ మంథని కోర్టులో రామగిరి పోలీసులు ..
  • వామన్‌రావు హత్య కేసు నిందితులకు రిమాండ్‌హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో ముగ్గురు నిందితులకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. వీరిని మంథనిలోని జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌..
  • రథయాత్రలో అపశ్రుతి.. ఇద్దరి దుర్మరణం  నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బాపన్‌పల్లి శివారులోని వెంకటేశ్వర దేవాలయ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథసప్తమి సందర్భంగా రథయాత్ర
  • హైదరాబాద్‌లో బీటెక్‌ విద్యార్థికి దేహశుద్ధిప్రేమించాలంటూ యువతికి తుపాకీ చూపి బెదిరింపులకు పాల్పడిన ఓ యువకుడిని సికింద్రాబాద్‌లో స్థానికులు చితకబాదారు. దమ్మాయిగూడలోని సాయిబాబానగర్‌కు...
  • న్యాయవాదుల హత్య కేసు: ఏ1గా కుంట శ్రీనుహైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఈ ఉదయం 11 గంటల
  • న్యాయవాదుల హత్య: అదుపులో నిందితులుహైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు (49), నాగమణి (45) దంపతుల హత్యకేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి అభియోగాలు
  • బోయిన్‌పల్లి కేసులో 14మందికి బెయిల్‌తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 14మందికి సికింద్రాబాద్ న్యాయస్థానం షరతులతో కూడిన
  • అరకు ప్రమాదం.. హైదరాబాద్‌కు‌ మృతదేహాలువిశాఖ జిల్లా అరకు సమీపంలోని డుముకు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాలు హైదరాబాద్‌ షేక్‌పేటకు చేరుకున్నాయి.
  • దాంపత్య జీవితానికి అడ్డు వస్తోందని...!తమ దాంపత్య జీవితానికి అడ్డువస్తుందని విసుగు చెందిన ఓ మహిళ (మొదటి భార్య) తన భర్త రెండో భార్యను చున్నీతో ఉరివేసి హతమార్చింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. రాయదుర్గం
  • ఖమ్మం హత్యకేసులో కొత్త కోణంఖమ్మం జిల్లాలో భార్యను హత్య చేసిన భర్త కేసులో మరో కోణం బయటపడింది. నవ్య రెడ్డి హత్యకేసు దర్యాప్తులో ఉండగానే మరో యువతి...
  • సిద్దిపేట జిల్లాలో రోడ్డుప్రమాదం: ముగ్గురి మృతిసిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మండలంలోని గొల్లపల్లి రహదారిపై తుపాన్‌ వాహనం..
  • స్థిరాస్తి వ్యాపారి దారుణ హత్య సూర్యాపేట జిల్లాలో స్థిరాస్తి వ్యాపారి శశిధర్‌రెడ్డి (47) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో తన వ్యవసాయ క్షేత్రానికి డ్రైవర్‌ నరేశ్‌తో...
  • జైలుకు పంపిందనే కక్షతో వివాహితపై దాడిహైదరాబాద్‌ శివారు గుర్రంగూడలో దారుణం చోటుచేసుకుంది. టీచర్స్‌ కాలనీకి చెందిన వివాహితపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
  • ధర్మారెడ్డి ఇంటిపై దాడి: 44మందికి రిమాండ్‌పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి కేసులో మొత్తం 44 మందిని జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు ఈనెల 15 వరకు రిమాండ్‌ విధిస్తూ వరంగల్‌ ఆరో అదనపు కోర్టు మెజిస్ట్రేట్‌ కె.కుమారస్వామి పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు వరంగల్‌ అర్బన్‌, రూరల్‌..
  • బోయిన్‌పల్లి కేసు: 17 బెయిల్‌ పిటిషన్లు తిరస్కరణప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో నిందితులుగా ఉన్న 17మంది బెయిల్ పిటిషన్లను సికింద్రాబాద్ న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో 17మంది నిందితులను
  • జనగామలో తెదేపా నేత దారుణ హత్యతెదేపా నేత, మాజీ మున్సిపల్ కౌన్సిలర్‌ పులి స్వామి(53) దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు అతడిని హతమార్చారు. జనగామ...
  • నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతినల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో.. బొలేరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.
  • అఖిల బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదాబోయిన్‌పల్లి అపహరణ కేసులో ప్రధాన నిందితురాలు, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ సికింద్రాబాద్‌ కోర్టులో విచారణ జరిగింది. అఖిలప్రియ
  • ఏసీబీ అదుపులో మార్క్‌ఫెడ్‌ ఎండీ, జీఎంతెలంగాణ గిడ్డంగుల సంస్థ, మార్క్‌ఫెడ్‌ ఎండీ భాస్కరాచారి, జీఎం సుధాకర్‌రెడ్డిపై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఓ ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజనాలు ..
  • లారీ దగ్ధం.. ఒకరు సజీవదహనంనిజామాబాద్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. బోధన్‌ రోడ్డులో రహదారి పక్కన నిలిపి ఉన్న లారీకి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో లారీ క్యాబిన్‌లో ఉన్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. సమాచారమందుకున్న పోలీసులు
  • కస్టడీకి అఖిలప్రియ వ్యక్తిగత సహాయకులుప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరు నిందితుల పోలీసు కస్టడీకి సికింద్రాబాద్‌ కోర్టు అనుమతి ఇచ్చింది. అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వ్యక్తిగత..
  • బోయిన్‌పల్లి కేసులో మరో 15మంది అరెస్టుప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి మరో 15 మంది నిందితులను అరెస్టు చేశారు. విజయావాడకు
  • ముగిసిన అఖిలప్రియ మూడో రోజు కస్టడీప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ మూడో రోజు కస్టడీ ముగిసింది. మూడు రోజుల కస్టడీలో పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది.. 

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • కొవిడ్‌-19 ఎందుకింత ఉద్ధృతం?ఎప్పుడు ప్రమాదకరం?
  • కార్చిచ్చులా కరోనా
  • మీ పేరుపై ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసుకోండి
  • తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..
  • Horoscope: ఈ రోజు రాశి ఫలం
  • నా భర్తను ముద్దు పెట్టుకుంటా..ఏం చేస్తారు..
  • India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు
  • చెన్నై చెడుగుడు
  • ఆ డేటా ఫోన్‌లో ఉంటే డిలీట్‌ చేయండి: ఎస్‌బీఐ
  • వచ్చే 3 వారాలు కీలకం
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.