శనివారం, ఏప్రిల్ 10, 2021
సంబంధిత వార్తలు
-
150మంది మాపై దాడి చేయడంతోనే..
పశ్చిమ బెంగాల్లో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతున్న వేళ కోచ్బిహార్లో చోటుచేసుకున్న కాల్పులు ఘటన రాజకీయ దుమారానికి దారితీసింది. ఘటన నేపథ్యంలో భాజపా, తృణమూల్ పరస్పర ఆరోపణలు
-
మంచి మాటలంటే కేంద్రానికి అలర్జీ: రాహుల్ గాంధీదేశంలో కరోనా వైరస్ విజృంభణకు కేంద్రప్రభుత్వ విఫలవిధానాలే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ అహంకారపూరిత ప్రభుత్వానికి మంచి మాటలు గిట్టవని మండిపడ్డారు.
-
కరోనా సెకండ్ వేవ్: చిన్నారులపైనా ప్రభావంప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గతేడాది కరోనా వైరస్
-
లాక్డౌన్ ఉండదు కానీ..: కేజ్రీవాల్దిల్లీలో కరోనా కట్టడికి చర్యలు: కేజ్రీవాల్
-
అక్కడ.. అదను చూసి కరోనా బుసలుపశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాజపా, తృణమూల్ కాంగ్రెస్ సభలకు జనాలు పోటెత్తారు.
-
మరిన్ని ఆంక్షల దిశగా మహారాష్ట్ర?దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ విజృంభణ తీవ్ర స్థాయిలో ఉంది. 24 గంటల వ్యవధిలో అక్కడ దాదాపు 60వేల కొత్త కేసులు బయటపడటం
-
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్కు కరోనారాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ కరోనా బారిన పడ్డారు. భగవత్ను నాగ్పూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆరెస్సెస్ వర్గాలు తెలిపాయి. ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ కరోనా బారిన పడ్డారు....
-
ఒక్కరోజే 1.45లక్షల మందికి కరోనాదేశంలో కరోనా ఉద్ధృతి ఇప్పట్లో ఆగేలా లేదు. కొద్దివారాలుగా ఏడాది కాలంలో ఎన్నడూ లేనంత వేగంగా మహమ్మారి విస్తరిస్తోంది.
-
కరోనా టీకా బదులు యాంటీ రేబిస్ ఇచ్చేశారు!
యూపీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొవిడ్ టీకా పంపిణీలో ప్రభుత్వ వైద్య సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.....
-
రక్తం గడ్డకట్టిన దాఖలాలు ఉన్నాయా..!ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా టీకా తీసుకున్నవారిలో రక్తం గడ్డకడుతున్న కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో వాటిపై కేంద్రం దృష్టి సారించింది.
-
భారత్లో కరోనా: 149 జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్!దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ..గడిచిన వారం రోజుల్లో 149జిల్లాల్లో కొత్తకేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు.
-
కరోనా వచ్చింది అతడికి.. నాకు కాదుపీపీఈ కిట్లు ధరించిన ఇద్దరు అంబులెన్సు సిబ్బంది రోడ్డు పక్కన చెరుకు రసం కోసం ఆగారు. ఒకరు కిందికి దిగి, మాస్క్ తీసి చెరుకు రసం కోసం ఆర్డర్ ఇవ్వగా..ఇంకొకరు డోరు తీసి దర్జాగా సీట్లో కూర్చున్నారు.
-
18 ఏళ్లు దాటితే మతం స్వీకరించే స్వేచ్ఛ18 ఏళ్లు దాటిన వ్యక్తులు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే స్వేచ్ఛ ఉంటుందని సుప్రీంకోర్టు
-
ఏడాదిగా జాగ్రత్తగా ఉన్నా.. నేడు కరోనాకు చిక్కా!
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘‘ఈ చెత్త వైరస్ను తప్పించుకునేందుకు
-
వ్యాక్సిన్ కొరతతో 75 టీకా కేంద్రాల మూసివేతకరోనా టీకాల కొరతతో ముంబయిలోని పలు వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేశారు. టీకాలు లేవని బోర్డులు పెట్టారు. కరోనా వ్యాక్సిన్లు వేయించుకుందామని వచ్చినవారంతా నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. బీకేసీలోని అతిపెద్ద వ్యాక్సినేషన్ కేంద్రం సహా....
-
రైళ్ల రాకపోకలు నిలిపివేయట్లేదు!దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ లాక్డౌన్ భయాలతో వలస కూలీలు సొంతూళ్ల బాటపట్టారు. దీంతో చాలా రాష్ట్రాల్లో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ పరిణామాలపై స్పందించి
-
ఉన్నావ్ అత్యాచార దోషి భార్యకు భాజపా టికెట్మైనర్పై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సింగ్ సెంగర్ భార్య సంగీత సెంగర్కు భాజపా టికెట్ ఇచ్చింది.
-
టీకా ఎగుమతులను తక్షణమే నిలిపివేయండిదేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్న వేళ టీకాల ఎగుమతి సరికాదంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. తాజాగా ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.
-
మమతకు మరోసారి ఈసీ నోటీసులుపశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీకి ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది.
-
వ్యాక్సిన్ల కొరత అంటుంటే.. టీకా ఉత్సవమా?
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న వేళ దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కొవిడ్ టీకాలను ఎగుమతి చేయడం ఎంతవరకు సమంజసం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు
-
పరీక్షలు పెడతామనడం CBSE బాధ్యతారాహిత్యమే
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ బోర్డు పరీక్షలు రద్దు చేయాలని కోరుతున్న సీబీఎస్ఈ విద్యార్థులకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మద్దతుగా నిలిచారు.
-
ఈ ఏడాదిలో హిడ్మా కథ ముగిస్తాం..!ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో నెత్తురు పారించిన నక్సల్స్ కమాండర్ హిడ్మా చరిత్రలో కలిసిపోవడం ఖాయమని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్సింగ్ అన్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణ మొదలైనట్లు పేర్కొన్నారు....
-
రక్తపుమడుగులో అమ్మానాన్న.. బాల్కనీలో చిన్నారిఅప్పటిదాకా తనతో ఆడుకున్న అమ్మానాన్నలు ఎంత పిలిచినా లేవట్లేదు..! ఏం జరిగిందో తెలియక, ఏం చేయాలో అర్థంకాక అభం శుభం తెలియని ఆ నాలుగేళ్ల పాప బాల్కనీలో నిల్చుని వెక్కివెక్కి ఏడుస్తోంది
-
కరోనా: ఒక్కరోజే 780 మంది మృతిదేశంలో కరోనా మహమ్మారి పగ్గాలు లేకుండా విస్తరిస్తోంది. వందల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటోంది.
-
మహారాష్ట్రలో ఆగని కరోనా విలయతాండవంమహారాష్ట్రలో కొవిడ్ ఉద్ధృతి తగ్గడం లేదు. గత కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న...
-
కిరీటం లాక్కున్న ‘మిసెస్ వరల్డ్’అరెస్ట్
మిసెస్ శ్రీలంక’ పోటీల్లో వేదికపై గందరగోళం సృష్టించిన మిసెస్ వరల్డ్ కరోలిన్ జూరీని పోలీసులు అరెస్టు చేశారు. కొలంబోలోని నీలమ్ పోకునా.....
-
మావోల చెరలో జవాన్.. కాసేపట్లో విడుదల?
ఛత్తీస్గఢ్ అడవుల్లో భీకర ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్....
-
దేశ్ముఖ్పై సీబీఐ దర్యాప్తు.. అవసరమే
మహారాష్ట్రలో రూ. 100కోట్ల వసూళ్ల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు వ్యవహారంలో మహారాష్ట్ర సర్కారు, ఆ రాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది.
-
నక్సల్స్ చెర నుంచి ఆ జవానుకు విముక్తి
ఛత్తీస్గఢ్ అడవుల్లో భీకర ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్కు విముక్తి లభించింది. ఐదు రోజుల తర్వాత నక్సల్స్ జవానును విడుదల చేశారు
-
నోయిడాలో రాత్రి కర్ఫ్యూ నిత్యం లక్షకు పైగా కేసులతో దేశంలో కరోనా ఉగ్రరూపం చూపిస్తుండగా..దానిని కట్టడి చేసే లక్ష్యంతో ప్రభుత్వాలు ఆంక్షల వైపు మొగ్గు చూపుతున్నాయి.
-
ఇప్పుడు వెళ్తేనే మంచిది: సొంతూళ్లకు కూలీలుకరోనా మహమ్మారి వివిధ రాష్ట్రాలను వణికిస్తోంది. చాప కింద నీరులా కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు
-
మరో 2 రోజులకు సరిపడా టీకానే ఉంది: మహారాష్ట్రకరోనా విజృంభణ వేళ..మహారాష్ట్రలో టీకా కొరతపై అక్కడి ప్రభుత్వం చేస్తోన్న ప్రకటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
-
‘పరీక్షలు రద్దు’పై CBSE ఏమందంటే..దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో సీబీఎస్ఈ 10, 12వ తరగతి వార్షిక పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై స్పందించిన సీబీఎస్ఈ.. విద్యార్థుల కోసం తగిన
-
కరోనా ఉద్ధృతి: మధ్యప్రదేశ్లోనూ లాక్డౌన్దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు మరోసారి ఆంక్షల బాటపట్టాయి. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా వారాంతపు లాక్డౌన్ విధించింది. రాష్ట్రంలోని
-
ఆఘాడీ సర్కారును కూల్చేందుకే ఈ కుట్రలు
మహారాష్ట్రలో మహా వికాస్ ఆఘాడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కొందరు ‘చెత్త’ రాజకీయాలకు పాల్పడుతున్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. అయితే ఆ ప్రయత్నాలు
-
భౌతిక దూరానికే షార్ట్కట్ ఇది..మహీంద్రా ట్వీట్ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తరచూ సరదా సంఘటనలను నెటిజన్లతో పంచుకుంటుంటారు.
-
సీఎంలతో మోదీ భేటీకి దీదీ దూరం..!దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు వర్చువల్గా
-
భారత ప్రయాణికులకు న్యూజిలాండ్ ‘నో ఎంట్రీ’
భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు(ఆ దేశ పౌరులతో సహా) తమ దేశంలోకి ప్రవేశాన్ని
-
ఆగని ఉద్ధృతి: 1,26,789 కరోనా కొత్త కేసులుదేశంలో కరోనా కోరలు చాస్తోంది. మహమ్మారి రోజురోజుకు కొత్త రికార్డులను నమోదు చేస్తోంది.
-
మహారాష్ట్రలో కొత్తగా 60వేల కేసులు!
మహారాష్ట్రలో కరోనా రంకెలేస్తోంది. రోజుకో కొత్త రికార్డుతో రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత కొన్ని వారాలుగా రోజురోజుకీ పెరిగిపోతున్న.....
-
బెంగాల్ భాజపా అధ్యక్షుడి కాన్వాయ్పై దాడిఎన్నికల వేళ పశ్చిమ్బెంగాల్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్పై దాడి జరిగింది. కూచ్బెహర్ వద్ద దుండగులు దాడికి పాల్పడ్డారు.
-
నేను..బెంగాల్ ఆడపులిని..! మమతాభారతీయ జనతా పార్టీ తమపై చేస్తోన్న దాడులకు భయపడి తలవంచబోనని.. నేను బెంగాల్ ఆడపులినని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు.
-
మహారాష్ట్రలో వ్యాక్సిన్ల కొరత..మహారాష్ట్రలో కొవిడ్ విజృంభణ తొలి దశ కంటే రెండో దశలోనే తీవ్రంగా ఉంది. దేశంలో తాజాగా నమోదవుతున్న కేసులు, మరణాల్లో.. సగం ఇక్కడి నుంచే నమోదవుతున్నాయి
-
కారులో ఒంటరిగా ఉన్నా..మాస్కు పెట్టాల్సిందేదేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోన్న వేళ..దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
-
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. మోదీ విజ్ఞప్తిధనలను కట్టుదిట్టంగా పాటించాలని బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. మరోసారి కరోనా ఉద్ధృతి తీవ్రమవుతోన్న తరుణంలో.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా ఈ విజ్ఞప్తి చేశారు.
-
ఆ రాష్ట్రంలో 80శాతం యూకే వేరియంట్ కేసులే!పంజాబ్లో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ శాతం యూకే వేరియంట్కు సంబంధించినవేనని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ తెలిపారు. రాష్ట్రంలో కేసుల పెరుగుదలకు భారీగా జరుగుతున్న వివాహ వేడుకలు,
-
వైరస్ భారీ విజృంభణ..1,15,736 కొత్త కేసులుదేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. మరోసారి రికార్డు స్థాయిలో మహమ్మారి విజృంభిస్తోంది.
-
తొలి గగనయానానికి సిద్ధంఅంగారకుడి ఉపరితలం మీదకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రవేశపెట్టిన ‘ఇన్జెన్యుటీ’ హెలికాప్టర్ సొంతంగా అక్కడి కఠోర వాతావరణాన్ని తట్టుకొని నిలబడింది. సాంద్రత తక్కువగా ఉండే అక్కడి ..
-
92 సార్లు ఓడినా.. మళ్లీ ఎన్నికల బరిలోకి..ఎన్నికలు అనగానే ఎవరైనా గెలుపు కోసం ప్రయత్నిస్తారు. ఒక్కసారైనా విజయం సాధించకపోతామా అని కోరుకుంటారు. అయితే.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన అంబేడ్కరీ హసనురామ్ మాత్రం అందుకు భిన్నం...
-
మహారాష్ట్రలో కరోనా మరో కొత్త రికార్డు!
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ యాక్టివ్ కేసుల గ్రాఫ్ పైపైకి పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా మంగళవారం ఒక్కరోజే 55వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఓ వైపు
-
పడకల్లేవ్.. ఆక్సిజన్ బయటే ఎక్కిస్తున్నారు!దేశంలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. గతేడాది కన్నా మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. దీంతో మహారాష్ట్ర, దిల్లీ సహా పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో రాత్రిపూట....
-
అమిత్ షా, యోగిని చంపేస్తాం.. బెదిరింపు ఈమెయిల్!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామంటూ సీఆర్పీఎఫ్కు బెదిరింపు ఈ-మెయిల్ ....
-
కరోనా ఉద్ధృతి: వచ్చే 4వారాలు చాలా కీలకందేశంలో కొవిడ్ మహమ్మారి తీవ్రత నానాటికీ పెరుగుతోందని, గతంలో కంటే వేగంగా వైరస్ వ్యాపిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. అయితే కరోనా పట్ల నిర్లక్ష్య ధోరణే మహమ్మారి
-
లాక్డౌన్ గురించి ఆలోచించండి..!
గుజరాత్లో గత కొద్దిరోజులుగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్వల్పకాల లాక్డౌన్ నిర్ణయాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడి హైకోర్టు
-
18ఏళ్లు దాటిన వారందరికీ టీకా ఇవ్వండిదేశంలో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో..18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేయాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.
-
24 గంటల్లో 43లక్షల మందికి టీకా
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్న నేపథ్యంలో వైరస్ను కట్టడి చేసే వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. 24 గంటల వ్యవధిలో 43 లక్షలకు పైగా మందికి టీకాలు
-
దేశంలో రాజకీయ అస్థిరతకు కుట్ర..!దేశంలో రాజకీయ అస్థిరతను సృష్టించడానికి జరుగుతోన్న కుట్రలో భాగంగానే ఎన్డీఏ ప్రభుత్వం గురించి తప్పుడు ప్రచారాలు వ్యాపిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
-
పైలట్ అవుతానన్న చిన్నారి.. రాహుల్ ఏంచేశారంటేపైలట్ కావాలనుకుంటున్న ఓ చిన్నారి తన కలను నిజం చేసుకునే దిశగా తొలి అడుగు వేయించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆ చిన్నారిని విమానం ఎక్కించుకుని కాక్పిట్
-
ఇక.. ఏడాది పొడవునా మామిడిఏడాది పొడవునా మామిడి కాయలు కాసే కొత్త రకాన్ని రాజస్థాన్లోని కోటాకు చెందిన శ్రీకిషన్ సుమన్ అనే రైతు కనిపెట్టినట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ
-
కరోనా ఉద్ధృతి: 97వేల కొత్త కేసులుదేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం 96,982 మంది వైరస్ బారినపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
-
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణభారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును
-
నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఒకే దశలో ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది.
-
‘రెండో ఉపద్రవాలను’ ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం!కరోనా వైరస్ మొదటి తరంగాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత్, రెండో విజృంభణ వల్ల కలిగే ఉపద్రవాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
-
షిర్డీ ఆలయం మూసివేతకరోనా కోరలు చాస్తుండటంతో దేశం మరోసారి ఆంక్షల వలయంలోకి జారుకుంటోంది. తాజాగా ఆదివారం ఒక్కరోజే లక్షకు.....
-
యడియూరప్పకు సుప్రీంలో ఊరట!కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పదేళ్ల నాటి ఓ కేసులో ఆయనపై దర్యాప్తు చేయాలని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై భారత అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది.
-
జనాలకు కరోనా భయం లేదా?!దేశంలో కరోనా రెండో దశలో రోజూవారీ కేసులు లక్షమార్కును దాటాయి. అగ్రదేశం అమెరికా తర్వాత ఈ స్థాయి కేసులు మనదేశంలోనే నమోదవుతున్నాయి
-
కొవిడ్ ఉద్ధృతి.. మరోసారి సీఎంలతో మోదీ భేటీ
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఏప్రిల్ 8న గురువారం వీడియో
-
నక్సల్స్పై పోరు మరింత ఉద్ధృతం: అమిత్ షా
ఛత్తీస్గఢ్లో నక్సల్స్ దాడిలో అమరులైన జవాన్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. సోమవారం జగ్దల్పూర్కు విచ్చేసిన ఆయన ప్రధాని.....
-
ఉన్నవి 90ఓట్లు.. పోలైనవి 171అసోం శాసనసభ ఎన్నికల్లో అవకతవకలు మరోసారి బయటికొచ్చాయి. మొన్నటికి మొన్న ఓ భాజపా అభ్యర్థికి చెందిన కారులో ఈవీఎంను తరలిస్తుండటం రాజకీయ వివాదానికి తెరలేపగా.. తాజాగా
-
వీడియో: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చూశారా?1315 మీటర్లు పొడవు.. 467 మీటర్ల ఆర్చ్.. రోజూ 500మంది వర్కర్లు.. 331 మీటర్ల ఎత్తులో పని..
-
నక్సల్స్ చెరలో.. కోబ్రా కమాండో!ఛత్తీస్గఢ్ అడవుల్లో భీకర కాల్పుల తర్వాత కోబ్రా యూనిట్కు చెందిన ఓ కమాండో కన్పించకుండా పోయారు. అయితే ఆ జవాను ఇప్పుడు మావోయిస్టుల చెరలో ఉన్నట్లు సమాచారం. ఆ కమాండో
-
దేశ్ముఖ్పై ఆరోపణలు.. సీబీఐతో దర్యాప్తు
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ఫై ముంబయి మాజీ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ముకేశ్ అంబానీ
-
కొవిడ్ పాజిటివ్ వస్తే.. చుట్టూ 25 మీటర్లు సీల్కరోనా వైరస్ కట్టడికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
-
ఛత్తీస్గఢ్ అమరులకు అమిత్ షా నివాళిఛత్తీస్గఢ్లోని బీజాపూర్-సుకుమా జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో నక్సల్స్ దాడిలో అమరులైన జవాన్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. ఈ ఉదయం జగదల్పూర్ చేరుకున్న
-
ఒక్కరోజే లక్ష కేసులు.. యూఎస్ తర్వాత మనమేజనవరి 30, 2020.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్లోకి ప్రవేశించిన రోజు.. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన రోజు.. ఆ తర్వాత నుంచి రోజుకు పదులు, వందలు, వేల సంఖ్యలో ప్రజలు కొవిడ్ బారినపడ్డారు. ఇప్పుడు ఈ
-
నిఘా వైఫల్యం లేదు.. 25-30 మంది నక్సలైట్ల హతంఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో నిఘా వ్యవస్థ వైఫల్యం ఏమాత్రం లేదని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్సింగ్ స్పష్టం చేశారు. ఎదురుకాల్పుల ఘటనను పర్యవేక్షిస్తున్న ఆయన మావోయిస్టులపై దాడులకు రచించిన కార్యాచరణలోనూ లోపాలు లేవని వెల్లడించారు....
-
అజేయుడు ఊమెన్ చాందీ
కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఊమెన్ చాందీ (77) ఖాతాలో ఓ అరుదైన ఘనత ఉంది.
-
కట్టు తప్పిన కరోనా..ఒక్కరోజే లక్షమందికి వైరస్భారత్లో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,03,558 మందికి పాజిటివ్గా తేలింది.
-
కొవిడ్ రిపోర్ట్ లేకుంటే రాష్ట్రంలోకి నో ఎంట్రీ!కరోనా వైరస్ రెండో దశ ఉద్ధృతిని అరికట్టేందుకు రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. నేటి నుంచి రాత్రి వేళ కర్ఫ్యూ విధించడం సహా, మల్టీప్లెక్స్లు, జిమ్లు మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది.
-
మహారాష్ట్రలో ప్రతాపం చూపుతున్న కరోనామహారాష్ట్రలో కొవిడ్ తన ప్రతాపం చూపిస్తోంది. రోజురోజుకీ కేసుల తీవ్రత మరింత అధికమవుతోంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా అక్కడ కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో మహారాష్ట్ర వ్యాప్తంగా 57,074మందికి కొవిడ్ సోకగా.. 222 మంది మరణించారు..
-
మావోయిస్టులకు దీటైన సమాధానమిస్తాం!మావోయిస్టులు రక్తపాతాన్ని సృష్టించడాన్ని సహించేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు
-
చిత్ర హింసలు.. దారుణ హత్యలు..ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవిలో జవాన్లు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అమరులైన జవాన్ల సంఖ్య 24కి చేరింది. 30కిపైగా మంది గాయపడ్డారు. మరికొంతమంది ఆచూకీ గల్లంతైంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఎన్కౌంటర్కి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి....
-
ఇండోనేసియాలో వరదలు.. 44మంది మృతిఇండోనేసియా తూర్పు ప్రాంతంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ దాదాపు 44 మంది మృతి చెందారు..
-
మీ త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరువదుఛత్తీస్గఢ్ బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో అమరులైన జవాన్ల సంఖ్య 22కి చేరింది. ఈ ఘటనలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి......
-
కరోనా ఉద్ధృతిపై మోదీ ఉన్నతస్థాయి సమావేశం!దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలో జరుగుతున్న టీకా పంపిణీ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు....
-
ఈ వీడియో గేమ్లో మీరే డిటెక్టివ్!వీడియో గేమ్ అంటే ఎప్పుడూ ఆట ఒక్కటేనా? వీటిని ఆడేవారిని ప్రధాన పాత్రలో భాగస్వామ్యం చేయలేమా?
-
దండకారణ్యం రక్తసిక్తంఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో అసువులు బాసిన జవాన్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 22 మంది జవాన్లు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. నిన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో 17 మంది మృతదేహాలను గుర్తించారు...
-
ఏసుక్రీస్తు బోధనలు గుర్తుంచుకోవాలి: మోదీఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి కృప అందరి మీద ఉండాలని పేర్కొన్నారు. ‘ఈస్టర్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు ధర్మబద్ధమైన బోధలను మనం గుర్తుంచుకోవాలి....
-
కరోనా ఉద్ధృతి: ఒకేరోజు 93వేల కేసులు!భారత్లో కరోనా వైరస్ రెండో దశ ఉద్ధృతి కొనసాగుతోంది. క్రితం రోజుతో పోలిస్తే కొవిడ్ కేసులు సంఖ్యలో పెరుగుదల నమోదు కాగా, మరణాలు కొంతమేర తగ్గాయి. గడిచిన 24గంటల్లో 11.66లక్షల పరీక్షలు చేయగా..
-
డిజిటల్ కరెన్సీ వైపు ప్రపంచండిజిటల్ కరెన్సీ... ముఖ్యంగా కేంద్ర బ్యాంకు విడుదల చేసే డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)పై నేడు ప్రపంచ దృష్టి కేంద్రీకృతమవుతోంది. ప్రయోగాత్మకంగా సీబీడీసీని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన దేశాల జాబితాలో తాజాగా భారతదేశమూ చేరింది. సీబీడీసీ అంటే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో లావాదేవీలు జరుగుతున్న....
-
పగ్గాల్లేని కరోనా.. మహారాష్ట్రలో 49వేలకు పైనే!మహారాష్ట్రలో కరోనా వైరస్ భారీగా విజృంభిస్తోంది. కొత్త కేసులు అక్కడ రికార్డు స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు....
-
కార్యకర్తకు అస్వస్థత.. ప్రసంగం ఆపిన మోదీఅసోంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓ కార్యకర్త కోసం తన ప్రసంగాన్ని కొంతసేపు ఆపారు. ఆ కార్యకర్త అస్వస్థతకు గురవడంతో
-
కనిమొళికి కరోనా..ద్రవిడ మున్నెట్ర కజిగమ్(డీఎంకే) నేత, ఎంపీ కనిమొళి శనివారం కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారు.
-
కరోనా ఉద్ధృతి.. ఆ దేశాలు ‘లాక్డౌన్’ఏడాది కాలంగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. ఇటీవల మళ్లీ పంజా విసురుతోంది. కొన్ని దేశాల్లో వైరస్ విజృంభణ.. అక్కడ మరోసారి ‘లాక్డౌన్’కు దారితీసింది. ఇప్పటికే ఫ్రాన్స్ సహా పలు దేశాలు లాక్డౌన్ విధించగా..
-
అప్పుడే ఇతర వర్గాలకు టీకా:గులేరియాదేశంలో కరోనా కోరలు చాస్తున్న వేళ.. మరిన్ని సమూహాలకు టీకాలు వేయాల్సి ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా అన్నారు.
-
‘దుర్గ్’లో కొవిడ్.. పేరుకుపోతున్న శవాలురెండో దశలోకి ప్రవేశించిన కరోనా..ముంబయి, పుణె, నాగ్పూర్, దిల్లీ తదితర నగరాల్లో ఉగ్రరూపం!
-
సచిన్ వాజే.. రూం నంబరు 1964ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసులో అరెస్టయిన సచిన్ వాజే గురించి తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
-
గ్యాంగ్స్టర్ పాత్రపై దర్యాప్తు..పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాలతో స్కార్పియోను ఉంచిన కేసులో..
-
సిలబస్ తగ్గించం: సీబీఎస్ఈకరోనా వైరస్ విస్తృతి కారణంగా గత విద్యాసంవత్సరంలో 9 నుంచి 12 తరగతుల వరకు తగ్గించిన సిలబస్ను
-
పంచాయతీ ఎన్నికల బరిలో ‘అందాల రాణి’ఉత్తరప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ ఎన్నికల్లో జాన్పూర్ జిల్లా బక్షా
-
కరోనా కాటుకు 714 మంది బలిరెండో దశలో కరోనా మహమ్మారి ప్రాణాంతకంగా మారుతోంది. గడిచిన 24 గంటల్లో 714 మంది ప్రాణాలను హరించింది.
-
తాజ్మహల్ వద్ద అనుమానాస్పద డబ్బా కలకలంఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్మహల్ వద్ద ఓ అనుమానాస్పద డబ్బా కలకలం రేపింది. పేలుడు పదార్థాలు ఉన్నాయనే అనుమానంతో భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు నిర్వహించారు....
-
మధ్యప్రదేశ్లో ఆ నాలుగు జిల్లాల్లో లాక్డౌన్దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ ఉద్ధృతి అధికంగా ఉన్న నాలుగు జిల్లాల్లో లాక్డౌన్ విధించనున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు చింద్వారా, రాట్లమ్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి...
-
టీకాల ఎగుమతిపై నిషేధం లేదు: కేంద్రంకొవిడ్ టీకా ఎగుమతికి సంబంధించి ఎలాంటి నిషేధం విధించలేదని భారత ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది.
-
మగువా.. భళా నీ తెగువభారత సైన్యంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పటివరకు పురుషులకే పరిమితమైన ఈ విభాగంలో సత్తా చాటేందుకు వంద మంది మహిళా సిపాయిలు సిద్ధమయ్యారు. 61 వారాల కఠిన శిక్షణ పూర్తిచేసిన వారంతా మే 8న భారత సైన్యంలో చేరనున్నారు....
-
అక్కడ పూర్తి స్థాయి లాక్డౌన్..దేశంలో రోజురోజుకీ పెరుగుతోన్న కరోనా కేసులను అరికట్టడానికి ఆంక్షలు విధిస్తూ పలు రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో
-
రెండు వారాల కవలల్లో కరోనా వైరస్దేశంలో కరోనా సెకండ్ వేవ్ కోరలు చాచినట్లుగా కనిపిస్తోంది. కొద్ది రోజుల నుంచి పాజిటివ్ కేసుల్లో హెచ్చుతగ్గులు వచ్చినా.. వైరస్ మళ్లీ తిరగబడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ వైరస్ సోకుతోంది. ఈ మేరకు గుజరాత్లోని వడోదరలో ఈ మధ్యనే జన్మించిన కవలలకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు...
-
మహిళలను గౌరవించని డీఎంకే, కాంగ్రెస్!మహిళలకు భద్రత, వారి గౌరవాన్ని కాపాడడంలో డీఎంకే, కాంగ్రెస్ హామీ ఇవ్వలేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఆ రెండు పార్టీలు మహిళలను ఎప్పుడూ అవమానపరుస్తూనే ఉంటాయని దుయ్యబట్టారు.
-
పుణెలో హోటళ్లు బంద్.. రాత్రి కర్ఫ్యూదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ ఉద్ధృతంగా ఉంది. అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో మహా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. వైరస్
-
‘బూస్టర్ డోస్’కు సిద్ధమైన భారత్ బయోటెక్!భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్కు ‘బూస్టర్ డోస్’ తయారు చేసింది. తాజాగా ఈ ‘బూస్టర్ డోస్’ క్లినికల్ ట్రయల్స్కు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
-
కరోనా: వణికించి.. విరామమిచ్చి.. తిరగబడిఏడాది క్రితం భారత్లోకి ప్రవేశించిన కరోనా వైరస్ శరవేగంగా తన ప్రతాపం చూపించింది. ఆరు నెలలు తిరిగేసరికి ఉగ్రరూపం దాల్చింది. లక్షల కొద్దీ కేసులు.. వేలకొద్దీ మరణాలతో విరుచుకుపడింది.
-
భాజపానేత వాహనంలో ఈవీఎం..!గురువారం అసోంలో రెండోదశ పోలింగ్ అనంతరం ఈవీఎంల తరలింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
-
వెలవెలబోతున్న కుంభమేళా ఘాట్లుకరోనా ప్రభావం కంభమేళాపై కూడా పడింది. హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళ వెలవెలబోయి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తరాఖండ్ సర్కారు కొవిడ్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలుచేస్తోంది....
-
స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఐటీ సోదాలుతమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అల్లుడు శబరీశన్ నివాసంలో ఆదాయ పన్నుశాఖ
-
కొవిడ్ బాధిత విద్యార్థులకు మళ్లీ పరీక్షలు
కొవిడ్ సోకి ప్రాక్టికల్ పరీక్షలు రాయలేని పది, పన్నెండో తరగతి విద్యార్థులు సెంటర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఊరట కల్పించింది. ఆ విద్యార్థులకు మళ్లీ ప్రయోగ పరీక్షలు
-
ఒక్కరోజే 80వేలకు పైగా కరోనా కేసులు దేశంలో కరోనా ఉద్ధృతి ఇప్పట్లో తగ్గేలా లేదు. కరోనా రెండో దశ భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలకు కారణమవుతోంది.
-
ఆ ఏడు కార్లలోనే వాజే కేసు గుట్టు!పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల కారు కేసుకు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది.
-
మహారాష్ట్రను వణికిస్తున్న కరోనామహారాష్ట్రలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. గత రికార్డులను తిరగరాసేలా అక్కడ నమోదవుతున్న.....
-
దిల్లీలో ఒక్క రోజే 53 శాతం పెరిగిన కేసులుదేశవ్యాప్తంగా కరోనా మరోసారి కోరలు చాచినట్లు కనిపిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ సారి పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో ఉగ్రరూపం దాల్చుతోన్న వైరస్.. ప్రస్తుతం దేశ రాజధానిలో పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దిల్లీలో 2,790 కొత్త కేసులు నమోదు కాగా, 9 మంది మృతిచెందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది...
-
భారత్ నుంచి దిగుమతులపై పాక్ యూటర్న్భారత్ నుంచి చక్కెర, పత్తిని దిగుమతి చేసుకోవాలన్న నిర్ణయంపై పాక్ యూటర్న్ తీసుకుంది. దిగుమతులు పునరుద్ధరిస్తామన్న ప్రకటించిన మరుసటి రోజే నిర్ణయం మార్చుకోవడం గమనార్హం. 2019 ఆగస్టులో జమ్ము-కశ్మీర్కు.
-
యూపీ సీఎంకు ఆ నైతిక హక్కు లేదు: స్టాలిన్మహిళలకు భద్రత కల్పించడంలో ఉత్తరప్రదేశ్ పూర్తిగా విఫలమైందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విమర్శించారు.
-
మహారాష్ట్ర: నెలలో 6 లక్షల కొత్త కేసులు..దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కొత్త కేసుల్లో సగానికిపైగా మహారాష్ట్రలోనే రావడం కలవరపెడుతోంది. కేవలం మార్చి నెలలోనే రికార్డుస్థాయిలో 6 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది...
-
అక్కడ ర్యాపిడ్ టెస్ట్ రూ. 150దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాచినట్లుగా కనిపిస్తోంది. రోజురోజుకీ అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మహారాష్ట్రలో మహమ్మారి మరోసారి విలయం సృష్టిస్తోంది. దీంతో గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవడం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్ నిర్ధారణ రుసుమును తగ్గిస్తూ.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...
-
ఏప్రిల్లో అన్ని రోజులూ టీకా పంపిణీదేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ను మరింత పెంచేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెలలో అన్ని రోజులూ టీకా పంపిణీ
-
సువేందు అధికారి కాన్వాయ్పై రాళ్లదాడిపశ్చిమ్ బెంగాల్లోని సొంత నియోజకవర్గం నందిగ్రామ్లో పోలింగ్ జరుగుతోన్న వేళ.. భాజపా నేత సువేందు అధికారి కాన్వాయ్పై గురువారం రాళ్లదాడి జరిగింది.
-
కొడుకు మృతదేహం కోసం.. తండ్రి అన్వేషణచేతిలో పలుగు, పారతో రోజూ ఉదయాన్నే ఇంటి నుంచి బయల్దేరుతాడు ఆ తండ్రి. సమీపంలోని పొలాల్లో భూమిని తవ్వుతాడు. వ్యవసాయం చేసేందుకు కాదు.. మట్టిలో కలిసిపోయిన తన కన్నకొడుకు మృతదేహం కోసం..!
-
‘వడ్డీరేట్ల’పై పొరబాటా..? ఎన్నికల జిమ్మిక్కా?చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం తొలుత వడ్డీరేట్లను తగ్గించడం.. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.
-
ఒక్కరోజే కరోనాకు 459 మంది బలిదేశంలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకూ భారీ సంఖ్యలో ప్రాణాలను హరిస్తోంది.
-
రెండో దశ పోలింగ్: బెంగాల్లో ఉద్రిక్తతలుపశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ గురువారం ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. కీలకమైన నందిగ్రామ్ సహా రాష్ట్రంలోని 30 నియోజకవర్గాలకు నేడు
-
పరంబీర్ పిటిషన్: బాంబే హైకోర్టు తీర్పు రిజర్వ్!మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ అవినీతిపై విచారణ జరపాలంటూ పరంబీర్ వేసిన పిటిషన్పై తీర్పును బాంబే హైకోర్టు రిజర్వ్లో పెట్టింది.
-
తొలి డోస్ తీసుకున్నా..కుంభమేళాకు ఎంట్రీ! వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న యాత్రికులు సైతం హరిద్వార్లో నిర్వహించే కుంభమేళాకు వచ్చేందుకు ఉత్తరాఖండ్ హైకోర్టు అనుమతిచ్చింది. దేశవ్యాప్తంగా కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో యాత్రికులు కరోనా టెస్టు చేసుకొని రావాలని
-
‘పార్లమెంట్కు మార్చ్’.. రైతుల నిర్ణయం!కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా ఏప్రిల్ 1 నుంచి తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు తెలిపారు. ఏప్రిల్ 10న కేఎంపీ ఎక్స్ప్రెస్వేని .....
-
టీకా వృథా కట్టడికి..ఈ చర్యలు తీసుకోండిదేశంలో రెండు దశల్లో భాగంగా కరోనా టీకా కార్యక్రమం నడుస్తోంది. రేపటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి కూడా కేంద్రం టీకా డోసులను పంపిణీ చేయనుంది.
-
మహారాష్ట్రలో పూర్తిస్థాయి లాక్డౌన్ ఉండదు..!రెండో దశలో మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తోంది. వైరస్ ఉద్ధృతికి చెక్ పెట్టేందుకు, ప్రజారోగ్య వ్యవస్థపై భారం తగ్గించేందుకు లాక్డౌన్ సాధ్యాసాధ్యాలపై అక్కడి ప్రభుత్వ యోచన చేస్తోంది.
-
ఆరు రాష్ట్రాల్లో.. 82 శాతం మరణాలుదేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 53,480 మంది కరోనా బారినపడ్డారు.
-
ఆ పేలుడు పదార్థాలు కొన్నది సచిన్ వాజేనేప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వాహనంలో ఉన్న జిలటెన్ స్టిక్స్ను పోలీసు
-
దిల్లీ వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలుకొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి దిల్లీకి చేరుకునే ప్రయాణికులకు ర్యాండమ్గా కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
-
గే లాయర్ పదోన్నతిపై కేంద్రానికి సీజేఐ లేఖస్వలింగ సంపర్కుడైన సీనియర్ న్యాయవాది సౌరభ్ కృపాల్ పదోన్నతి అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే కేంద్రానికి లేఖ రాసినట్లు సమాచారం. లాయర్ కృపాల్పై
-
84 దేశాలకు 64 మిలియన్ల డోసులుఇప్పటివరకు వివిధ కార్యక్రమాల కింద భారత్ 84 దేశాలకు 64 మిలియన్ల కరోనా టీకా డోసులను సరఫరా చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
-
‘స్పుత్నిక్ వి’ టీకా ఆమోదంపై నేడు భేటీదేశంలో అతి త్వరలో మరో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. రష్యా అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్ వి’ టీకా అత్యవసర వినియోగంపై కేంద్ర నిపుణుల కమిటీ నేడు భేటీ కానుంది.
-
కలవరపెడుతోన్న కరోనా మరణాలుదేశంలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వరసగా రెండో రోజు 50వేలపైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
-
కొవిడ్తో ఆస్పత్రిలో చేరిన మహా సీఎం సతీమణిమహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సతీమణి, సామ్నా సంపాదకురాలు రష్మీ ఠాక్రే కొవిడ్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. మార్చి 22న ఆమెకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి
-
హిరేన్ హత్య: పన్నాగ భేటీలో సచిన్ వాజే!హిరేన్ హత్యకు పథకం రచించేందుకు భేటీ అయిన సమయంలో ముంబయి పోలీసు అధికారి సచిన్ వాజేతోపాటు మరో కానిస్టేబుల్ వినాయక్ షిండే కూడా అక్కడే ఉన్నట్లు జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) వెల్లడించింది.
-
దేశంలో ‘తీవ్ర’స్థాయికి కొవిడ్.. దేశంలో ఇటీవల అనతికాలంలోనే కొవిడ్ కేసులు ఐదు రెట్లు పెరిగాయని, పరిస్థితి తీవ్రంగానే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
-
రాష్ట్రపతి కోవింద్కు బైపాస్ సర్జరీ ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా బైపాస్ సర్జరీ నిర్వహించారు. ఈ విషయాన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విటర్లో
-
ఒక్క బెడ్పై ఇద్దరు కొవిడ్ రోగులు..!దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ విజృంభణ విపరీతంగా ఉంది. కొవిడ్ ఉద్ధృతితో నాగ్పూర్లోని ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో
-
మహిళలను అవమానిస్తే తమిళ ప్రజలు ఊరుకోరు!తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే పార్టీలు కలిసి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు.
-
వార్ రూమ్స్ ద్వారా కొవిడ్ పడకల కేటాయింపుమహారాష్ట్రలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. రాజధాని ముంబయిలో పరిస్థితి అదే తీరుగా ఉంది.
-
ఎయిర్పోర్టులో మాస్క్ లేకుండా కన్పిస్తే..దేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కఠిన చర్యలకు ఉపక్రమించింది. కరోనా నిబంధనలు పాటించని ప్రయాణికులను విమానాల
-
రాహుల్ గాంధీపై మాజీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలుకేరళలోని ఇడుక్కి మాజీ ఎంపీ జోయిస్ జార్జ్.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీతో జాగ్రత్తగా ఉండాలని యువతులను హెచ్చరించారు....
-
‘కూడు-గూడు’ ఆదేశాలపై వెనక్కితగ్గిన మణిపూర్మయన్మార్ నుంచి వస్తున్న శరణార్థులకు ఆహారం, ఆవాసం కల్పించొద్దంటూ ఇచ్చిన ఆదేశాలపై మణిపూర్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన
-
కరోనా కొత్త కేసుల్లో 17శాతం తగ్గుదలకరోనా మహమ్మారి కాస్త తగ్గినట్లే తగ్గి, మరోసారి తన ఉనికిని చాటుతోంది.
-
ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, లోక్సభ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విటర్లో
-
మయన్మార్ శరణార్థులకు కూడు-గూడు ఇవ్వొద్దు!మయన్మార్ నుంచి వస్తున్న శరణార్థులకు ఆహారం, ఆవాసం సదుపాయాలు కల్పించొద్దని మణిపూర్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే గాయాలపాలై వచ్చిన వారికి మానవతా దృక్పథంతో వైద్యం చేయాలని అధికారులకు సూచించింది. ఈ మేరకు చందెల్, టెంగోన్పాల్, కామ్జాంగ్, ఉర్కుల్..
-
మహారాష్ట్ర, దిల్లీలో ఆగని కరోనా విజృంభణదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడంలేదు. మహారాష్ట్ర, దిల్లీలలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి......
-
లాక్డౌన్ లేదు.. ఆంక్షలు మాత్రం ఉంటాయ్!ఓ వైపు కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతున్నప్పటికీ.. రాష్ట్రంలో ప్రస్తుతానికి లాక్డౌన్ విధించే యోచన లేదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అపార్ట్మెంట్లలో కరోనా విస్తృతి అధికంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది....
-
డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ పెంపుకరోనా నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) తదితర ద్రువపత్రాల వ్యాలిడిటీని పెంచాల్సిందిగా కేంద్ర రోడ్డు, రవాణా శాఖ సూచించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈసారి మాత్రం ఫిబ్రవరి 1, 2021 నుంచి మార్చి 31 మధ్య వ్యాలిడిటీ పూర్తయిన వారికే...
-
భారత్-పాక్ స్నేహ హస్తం మాకు ‘సంతోషం’: చైనాగత కొంతకాలంగా భారత్-పాకిస్థాన్ మధ్య చోటుచేసుకుంటున్న సానుకూల పరిణామాలు మాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని చైనా అభిప్రాయపడింది.
-
నేపాల్ ఆర్మీకి.. భారత సైన్యం టీకాలుకొవిడ్ మహమ్మారిపై పోరులో భాగంగా అనేక దేశాలకు ‘వ్యాక్సిన్’ సహకారం అందించిన భారత్.. పొరుగు దేశమైన నేపాల్ సైన్యానికి కూడా స్వదేశీ టీకాలకు అందించింది. ఇరు దేశాల
-
100 మీటర్ల పరుగు ఈసారి 8.78 సెకన్లలోనే..అభినవ ఉసేన్ బోల్ట్గా గుర్తింపు పొందిన కంబళ వీరుడు శ్రీనివాస గౌడ మరో రికార్డు నెలకొల్పాడు. గతేడాది 9.55 సెకన్లలో 100 మీటర్ల పరుగు పూర్తిచేసి వార్తల్లో నిలిచిన శ్రీనివాస గౌడ ఇప్పుడు 8.78 సెకన్లలోనే పూర్తిచేసి ఆ రికార్డును తిరగరాశాడు....
-
కాంగ్రెస్: సీఎం అభ్యర్థి లేకుండానే ఎన్నికల బరిలోకి!కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) మాత్రం ఎన్నికల తర్వాతే తమ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడించింది.
-
సచిన్ వాజే గురించి అప్పుడే హెచ్చరించా!ముంబయి పోలీసు అధికారి సచిన్ వాజే వల్ల మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి సమస్యలు ఎదురవుతాయని తానెప్పుడో హెచ్చరించానని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. వాజే ఉదంతం
-
ప్రభుత్వం నాకు పాస్పోర్టు ఇవ్వట్లేదు: ముఫ్తీదేశ భద్రత పేరుతో ప్రభుత్వం తనకు పాస్పోర్టు జారీ చేయట్లేదని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఇవేనా కశ్మీర్లో నెలకొన్ని సాధారణ పరిస్థితులు
-
కరోనా రెండో దశ..మరణాలు పైపైకిదేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తీవ్రమవుతోంది. గడిచిన 24 గంటల్లో 68,020 మందికి వైరస్ సోకింది.
-
పళనిస్వామికి క్షమాపణలు చెప్పిన రాజాతన తల్లిని కించపరిచారని కంటతడి పెట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి డీఎంకే ఎంపీ ఎ.రాజా క్షమాపణలు చెప్పారు. ఆయనను వ్యక్తిగతంగా కించపరచాలన్నది తన ఉద్దేశం కాదని పేర్కొన్నారు....
-
ఎన్కౌంటర్..ఐదుగురు మావోయిస్టుల మృతి!మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో సోమవారం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
-
పొత్తికడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన పవార్రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అనారోగ్యానికి గురయ్యారు.
-
70వేల మార్కు దిశగా కరోనా కొత్త కేసులుదేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. తాజాగా 9,13,319 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 68,020 కొత్త కేసులు వెలుగుచూశాయి.
-
ఆకట్టుకున్న భారత్-అమెరికా నౌకాదళ విన్యాసాలురక్షణ, సైనిక వ్యవహారాల్లో భాగస్వామ్యం బలోపేతమే లక్ష్యంగా తూర్పు హిందూ మహాసముద్రంలో భారత్-అమెరికా దేశాల నౌకాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆదివారం ప్రారంభమైన ఈ విన్యాసాలు రెండు రోజులపాటు జరుగనున్నాయి....
-
ముకేశ్ ఇంటివద్ద వాహనం: కీలక ఆధారాలు లభ్యం!మన్సుఖ్ హిరేన్ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మన్సుఖ్ మృతదేహం లభ్యమైన మితి నదిలో మరిన్ని కీలక ఆధారాలను కేంద్ర దర్యాప్తు బృందం సేకరించింది.
-
లాక్డౌన్కు సిద్ధం కండి: ఉద్ధవ్ ఠాక్రేకొవిడ్ మహమ్మారి విజృంభణతో వణికిపోతోన్న మహారాష్ట్ర మరోసారి లాక్డౌన్ అమలు చేసేందుకు సిద్ధమవుతున్న తెలుస్తోంది.
-
ప్రతిదీ బయటకు చెప్పలేం కదా!: అమిత్ షామహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు బయటపడిన వేళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర హోంమంత్రి అమిత్షా మధ్య రహస్య భేటీ చర్చనీయాంశంగా మారింది. దీనికి..
-
ఆ యూనివర్సిటీలో 40 మందికి పాజిటివ్దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా పాఠశాలలు, కళాశాలు, వర్సిటీలలో వైరస్ పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో కొవిడ్ కలకలం సృష్టించింది. ఈ మేరకు మొత్తంగా 40 మంది విద్యార్థులు, అధ్యాపకులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు...
-
కేరళ ప్రభుత్వ నిర్ణయం..సమాఖ్య సూత్రాలకే సవాల్!కేంద్ర దర్యాప్తు సంస్థలపై న్యాయవిచారణ జరపాలని కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికే ఒక సవాల్ అని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
-
‘మహా’ హోంమంత్రిపై..రిటైర్డ్ జడ్జితో విచారణ!మహారాష్ట్ర హోంమంత్రిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ తనపై చేసిన అవినీతి ఆరోపణలపై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ చేపట్టనున్నట్లు హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ వెల్లడించారు.
-
30న రాష్ట్రపతికి బైపాస్ సర్జరీ!రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆరోగ్యంపై రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఎయిమ్స్లో చేరినట్టు వెల్లడించింది. ఈ నెల 30న (మంగళవారం) ఉదయం కోవింద్కు బైపాస్ సర్జరీ జరిగ.......
-
భవిష్యత్లో కోర్టు గదులు చిన్నవైపోతాయిసాంకేతికత కారణంగా భవిష్యత్లో కోర్టు గదులు, కోర్టు కాంప్లెక్సులు చిన్నవిగా మారిపోబోతున్నాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే.......
-
80 శాతం కేసులు..ఆరు రాష్ట్రాల్లోనేదేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. సుమారు ఐదు నెలల తరవాత నిన్న ఒక్కరోజే 62,258మందికి కరోనా సోకింది.
-
₹850 చెల్లిస్తే ₹5లక్షల ఆరోగ్య బీమా!
రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ వెల్లడించారు. మే 1 నుంచి ప్రతికుటుంబానికి సార్వత్రిక ఆరోగ్య.......
-
సెప్టెంబర్కు మరో టీకా తేనున్నాం: సీరంతమ సంస్థ నుంచి మరో టీకాను తీసుకువచ్చేందుకు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిద్ధమవుతోంది.
-
‘నా భర్తను శవాన్ని ఈడ్చినట్లు ఈడ్చుకెళ్లా..’ముంబయిలోని షాపింగ్మాల్లో మంటలు చెలరేగి అందులోని కొవిడ్ ఆసుపత్రికి మంటలంటుకొని 10 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో పలువురు గాయపడగా మరికొందరు క్షేమంగా బయటపడ్డారు....
-
‘షుక్రియా భారత్’..చిన్నారి ముద్దుగొల్పే మాటలుకొవిడ్-19 టీకాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ..భారత్ తన ఉదారతను చాటుకుంటోంది.
-
ఎయిమ్స్కు రాష్ట్రపతి కోవింద్దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఛాతీలో అసౌకర్యం కారణంగా ఆయన నిన్న దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అంఫ్ రెఫరల్
-
పోలింగ్ వేళ.. బెంగాల్లో ఘర్షణలుయావత్ దేశ దృష్టికి ఆకర్షిస్తున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ శనివారం కొనసాగుతోంది. మొత్తం 294 నియోజకవర్గాలకు గానూ నేడు 30 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. అయితే
-
కరోనా పోవాలని కాళీమాతను ప్రార్థించా: మోదీబంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండో రోజు బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా షట్ఖిరా జిల్లాలోని ఈశ్వరీపూర్లో గల ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయాన్ని
-
కరోనా కొత్త కేసులు..62,258దేశంలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. కొత్త కేసులు, మరణాలు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి.
-
పోల్ అప్డేట్స్: బెంగాల్లో 7.7%, అసోంలో 8.8%
పశ్చిమబెంగాల్, అసోంలో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే ఈవీఎం సమస్యల కారణంగా
-
టీకా పంపిణీ: 4 రోజుల్లోనే కోటి డోసులు..!దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టంచేశారు. గడిచిన నాలుగు రోజుల్లోనే దేశంలో కోటి కరోనా డోసులను పంపిణీ చేశామన్నారు.
-
నికితను చంపిన దోషులకు జీవితఖైదుహరియాణాలో గతేడాది సంచలనం సృష్టించిన నికితా తోమర్ హత్య కేసులో దోషులకు శిక్షపడింది. ఈ కేసులు దోషులు తౌసీఫ్, రిహాన్లకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఫరీదాబాద్ కోర్టు
-
డ్రైవింగ్ లైసెన్స్ల గడువు మరోసారి పొడిగింపుమోటారు వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర పత్రాల గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. కొవిడ్-19 నేపథ్యంలో జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు...
-
అక్కడ మాస్క్ లేకపోతే.. రూ. 500 ఫైన్..!దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఆంక్షలు విధిస్తూ.. కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో కొవిడ్ ఉద్ధృతి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు గట్టిగానే హెచ్చరిస్తున్నారు...
-
కరోనా రెండో విజృంభణ.. కారణాలు ఏంటంటే?సెకండ్ వేవ్కు మ్యుటేషన్ చెందిన రకాలే కారణమని నిర్ధారించే రుజువులు ఇప్పటివరకు బయటపడలేదని, అయినప్పటికీ ఇది కూడా కారణమయ్యే అవకాశాలున్నాయని వైరాలజీ నిపుణులు వెల్లడిస్తున్నారు.
-
ప్రమాదం జరిగింది.. క్షమించండి: ఠాక్రేమహారాష్ట్రలో కరోనా ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ఠాక్రే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం అనంతరం ఘటనాస్థలాన్ని సందర్శించిన
-
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు అస్వస్థతదేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో స్వల్ప అసౌకర్యానికి గురవడంతో ఈ ఉదయం దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. వైద్య
-
ఎన్నికల బాండ్ల విక్రయానికి సుప్రీం గ్రీన్సిగ్నల్ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఎన్నికల బాండ్ల జారీకి సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల బాండ్ల విక్రయాలపై స్టే విధించాలని కోరుతూ
-
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: 10కి చేరిన మృతులు మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఓ మాల్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పదికి పెరిగింది. ముంబయి మహా నగరంలోని భాండప్ ప్రాంతంలో ఓ మాల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది
-
నిర్లక్ష్యం చేస్తే..‘నో ఫ్లై’ జాబితాలోకేదేశంలో మరోసారి కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది.
-
బంగబంధు రెహ్మాన్ బతికుంటే..బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు, బంగబంధు షేర్ ముజిబుర్ రెహ్మాన్ హత్య దక్షిణాసియా పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపించిందని, ఆయన బతికుంటే బంగ్లాదేశ్, ఈ ప్రాంతం మరోలా ఉండేదని
-
కరోనా కలవరం: 60వేలకు చేరువగా కేసులుదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది.
-
భారత్ బంద్.. స్తంభించిన ఉత్తరభారతంకేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత నాలుగు నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు శుక్రవారం సంపూర్ణ భారత్ బంద్ చేపట్టారు. ఉదయం ఆరు గంటలకు మొదలైన
-
కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: ఇద్దరు మృతి ముంబయిలోని ఓ కరోనా ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డట్లు తెలుస్తోంది. ముంబయి మహా నగరంలోని భాండప్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాతో 76 మంది చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం
-
స్వర్గసీమ మణిదీప్తులు... తులిప్ పువ్వులు‘‘దేఖ ఏక్ ఖ్యాబ్ ఏ సిలిసిలే హువే...’’ అంటూ.. అమితాబ్, రేఖ పాడుకునే ఒకానొక ప్రేమగీతం వెనుక తివాచీలా కనువిందు చేసే తులిప్ల గురించి తెలిసింది చాలా
-
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించండి..!మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ముంబయి నగర మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ చేసిన ఆరోపణలు, సచిన్ వాజే ఎపిసోడ్ నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రమంత్రి రాందాస్ అఠవాలే డిమాండ్ చేశారు.
-
కరోనా తర్వాత తొలిసారి ‘బంగ్లా’ వెళ్తున్నా:మోదీబంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆహ్వానం మేరకు రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటనకు వెళ్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ నెల 26, 27తేదీల్లో .....
-
పుణ్య స్నానానికి.. ‘కరోనా నెగెటివ్’ తప్పనిసరి..!దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో హరిద్వార్లో నిర్వహించే కుంభమేళాకు వచ్చే యాత్రికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసుకొని రావాలని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు దేశంలో వైరస్ వ్యాప్తి అధికమవుతుండటంతో కుంభమేళా ఒక నెల పాటే జరగనుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు...
-
మహా హోంమంత్రిపై సీబీఐ దర్యాప్తు జరిపించండి..!మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
-
మాస్క్ లేకపోతే రూ.250 ఫైన్తగ్గుముఖం పట్టిందన్న కరోనా వివిధ రాష్ట్రాల్లో చాప కింద నీరులా వ్యాప్తిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలందరూ
-
సచిన్ వాజే ఇంటి నుంచి 62 బుల్లెట్లు స్వాధీనంసస్పెండ్ అరెస్టయిన ముంబయి పోలీస్ అధికారి సచిన్ వాజే ఇంట్లో ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) సోదాలు
-
కొవిడ్ సెకండ్ వేవ్: ఏప్రిల్లో గరిష్ఠానికి..దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా దేశంలో విపరీతంగా పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు భారత్లో కరోనా సెకండ్ వేవ్ ప్రవేశించిందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే దేశంలో ఫిబ్రవరి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం కొవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తికి నిదర్శనమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తాజా నివేదికలో వెల్లడించింది...
-
సైన్యంలో శాశ్వత కమిషన్..అది మహిళా వివక్షే!శాశ్వత కమిషన్ ఏర్పాటుకు మహిళా అధికారుల వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్) సమీక్షను ఆధారంగా చేసుకోవడం లోపభూయిష్టమని, వివక్షతో కూడిన విధానమని పేర్కొంది.
-
టీకా ఎగుమతి తగ్గించే యోచనలో కేంద్రం!దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో దేశ అవసరాల దృష్ట్యా కొన్ని రోజులు ఆస్ట్రాజెనెకా టీకాలు పెద్ద ఎత్తున ఎగుమతిని నిలివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం.
-
బ్యాంకుల ప్రైవేటీకరణపై ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు!బ్యాంకుల ప్రైవేటీకరణపై భారతీయ రిజర్వు బ్యాంక్ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడంపై భారత ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆర్బీఐ స్పష్టంచేసింది.
-
వైష్ణోదేవికి 1,800 కేజీల బంగారంజమ్ము కశ్మీర్లోని ప్రముఖ వైష్ణోదేవి ఆలయానికి గత ఇరవై ఏళ్లలో 1,800 కేజీల బంగారం విరాళంగా వచ్చిందని సమాచారహక్కు చట్టం ద్వారా తెలిసింది.
-
చేప కడుపులో ప్లాస్టిక్ బ్యాగ్ కర్ణాటకలో ఓ చేప కడుపులో పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్ దొరికింది. సముద్రం అడుగు భాగంలోకి ప్లాస్టిక్ చేరటం
-
దిల్లీ ప్రభుత్వమంటే ఎల్జీనే.. రాజ్యసభ ఆమోదందేశ రాజధాని దిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్కు మరిన్ని అధికారాలు కట్టబెట్టే కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళన మధ్య అధికార పార్టీ ఈ బిల్లును నెగ్గించుకుంది. దిల్లీ ప్రభుత్వం.
-
ఏ పేరు లేకుండానే ఆ పథకం: కేజ్రీవాల్నేరుగా వినియోగదారుల ఇంటికే రేషన్ సరకులు అందించాలనే పథకానికి దిల్లీ కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఘర్ ఘర్ యోజన అని నామకరణం చేసిన ఈ పథకానికి కేంద్రం గతంలో అడ్డు చెప్పింది. దీంతో ఏ పేరు లేకుండానే ఈ
-
నాలుగు రోజుల పనిదినాలపై కేంద్రం క్లారిటీ!కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిదినాల తగ్గింపుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వారంలో నాలుగు రోజుల పనిదినాలను ప్రవేశపెట్టే ఆలోచన ప్రస్తుతం లేదని స్పష్టం చేసింది.
-
కొవిడ్తో రైల్వేలకు నష్టాలు..గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల విభాగంలో రూ.38వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది.
-
కొవిడ్ నీడలో..5 రాష్ట్రాల్లో ఎన్నికలకు సన్నద్ధం!దేశంలో రెండో దఫా కరోనా విజృంభణ కొనసాగుతోన్న నేపథ్యంలో సురక్షిత వాతావరణంలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.
-
కరోనాతో మళ్లీ స్కూళ్లు మూత.. ఏ రాష్ట్రంలో ఎలా?
దేశంలో కరోనా వైరస్ మళ్లీ అలజడి సృష్టిస్తోంది. పలు రాష్ట్రాల్లో భారీగా నమోదవుతున్న కొత్త కేసులు కలవర పెడుతున్నాయి. గతేడాది విద్యారంగాన్ని కోలుకోలేని......
-
పండగల వేళ.. ఆంక్షలు తప్పనిసరి..!దేశంలో కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆంక్షలు విధించడాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. రానున్న పండగలు, ఉత్సవాల దృష్ట్యా వివిధ రాష్ట్రాలు కొవిడ్ ఆంక్షలు విధించడంపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం వివరించింది...
-
‘టీఆర్పీ’ కేసులో అర్ణబ్ గోస్వామికి ఊరటటీఆర్పీ కుంభకోణం కేసులో అర్ణబ్ గోస్వామికి ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయదలిస్తే మూడు రోజుల ముందు నోటీసులివ్వాలని బాంబే హైకోర్టు ముంబయి
-
18 రాష్ట్రాల్లో ‘కొత్తరకం’ కరోనా!దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఆందోళన కొనసాగుతున్న వేళ.. కొత్తరకం స్ట్రెయిన్లు కలవరపెడుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో 18 రాష్ట్రాల్లో కొత్తరకం స్ట్రెయిన్లను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
-
ఇక్కడ కాదు.. ముందు హైకోర్టుకు వెళ్లండి
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై అవినీతి ఆరోపణలు చేసిన ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్వీర్ సింగ్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దేశ్ముఖ్ కేసులో సీబీఐతో
-
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కుదింపు!నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను కుదించే అవకాశాలున్నాయి. షెడ్యూల్ ప్రకారం రెండో విడత బడ్జెట్ సమావేశాలు
-
తదుపరి సీజేగా జస్టిస్ ఎన్వీ రమణభారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ
-
ఎదురుతిరిగిన కుడిభుజంబెంగాల్లోనే కాదు... దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఇప్పుడందరి నోళ్లలో నానుతున్న పేరు సువేందు అధికారి! నందిగ్రామ్లో మమత బెనర్జీ ఓడించాలనుకుంటున్న భాజపా నేత..
-
కరోనా ఉద్ధృతి.. ఏ రాష్ట్రంలో ఎలా?దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. నానాటికీ కొత్త కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 47వేల మందికి పైగా వైరస్ బారినపడ్డారు
-
డీబీటి విధానంలో ఎరువుల సబ్సిడీపై కేంద్రం స్పష్టత!ఎరువుల సబ్సిడీని నేరుగా రైతులకే (డీబీటీ విధానంలో) అందించే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
-
మన్సుక్ హిరేన్ హత్య: వాజేనే కీలక సూత్రధారి!ముకేశ్ అంబానీ ఇంటివద్ద లభించిన వాహన యజమాని మన్సుక్ హిరేన్ హత్య కేసులో ఇప్పటికే సస్పెండైన సచిన్ వాజేనే కీలక సూత్రధారి అని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్) పేర్కొంది.
-
కరోనా ఉద్ధృతి.. కేంద్రం నూతన మార్గదర్శకాలుదేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి మళ్లీ కొనసాగుతున్న వేళ కేంద్ర హోంశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టులు, ట్రేసింగ్, చికిత్సపై రాష్ట్రాలు, కేంద్రపాలిత
-
కొత్త కలవరం: దేశంలో 795 కేసులుదేశంలో కరోనా కొత్త రకం కేసులు భారీగా బయటపడుతున్నాయి. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకాలకు చెందిన కొత్త కేసులు ప్రస్తుతం 795కు చేరుకున్నాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
-
పంజాబ్ కొత్త కేసుల్లో 81శాతం బ్రిటన్ రకానివే..!పంజాబ్లో కొన్ని నమూనాలను పరిశీలించగా వాటిలో 81శాతం బ్రిటన్ రకానికి చెందినవేనని వెల్లడైంది.
-
45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాకరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో..టీకా కార్యక్రమం కింద కేంద్రం మరో ప్రాధాన్య సమూహాన్ని చేర్చింది.
-
కరోనా కేసుల డబ్లింగ్ టైంలో భారీ తగ్గుదలదేశంలో ఆ మధ్య తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. కొద్ది రోజులుగా మళ్లీ కోరలు చాస్తోంది. రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల కలవరపెడుతోంది. ఇదిలా ఉండగా.. తాజా ఉద్ధృతితో దేశంలో
-
కరోనా టీకా: రక్తం గడ్డకట్టే ప్రమాదం లేదుకొవిషీల్డ్, కొవాగ్జిన్ కరోనా టీకాలు తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టే ప్రమాదమేమీ లేదని ఉన్నత స్థాయి ప్రభుత్వ ప్యానెల్ వెల్లడించింది.
-
ఓటీటీ నియంత్రణ: హైకోర్టుల్లో విచారణపై స్టేనెట్ఫ్లిక్స్, హాట్స్టార్ వంటి ఓటీపీ వేదికలను నియంత్రించాలంటూ దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న విచారణలపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించింది. హైకోర్టుల్లో ఉన్న అన్ని పిటిషన్లను
-
చుట్టుముట్టిన కార్యకర్తలు.. అభ్యర్థి పరుగులుపశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అభ్యర్థి, నటి సయోనీ ఘోష్ ప్రచారం సందర్భంగా విచిత్ర పరిస్థితి ఎదురైంది. తనపైకి పార్టీ కార్యకర్తలు దూసుకురావడంతో పరుగులుపెట్టారు....
-
‘నాన్నా..! బయటకు రా.. నిన్నేం చేయరు’‘‘అబ్బూ జీ నేను అబ్రర్ను. మీరు బయటకు రండి. వీళ్లు మిమ్మల్ని ఏం చేయరు. బయటకు రండి నాన్నా..! నాకు మీరు చాలా గుర్తొస్తున్నారు’’.. ఉగ్రవాది అయిన తన తండ్రి కోసం నాలుగేళ్ల చిన్నారి పడుతున్న ఆవేదన
-
అవినీతి ఆరోపణలు.. దేశ్ముఖ్ వీడియో మెసేజ్
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై అవినీతి ఆరోపణలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆరోపణలు వచ్చిన సమయం అయిన ఫిబ్రవరిలో దేశ్ముఖ్
-
కాస్త తగ్గిన కరోనా కేసులుదేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది.
-
మహారాష్ట్రలో మరో 24,265 కొత్త కేసులు
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత రెండు రోజులుగా రికార్డులు బ్రేక్ చేసిన కొత్త కేసులు తాజాగా కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనబడుతున్నాయి. గత 24 గంటల్లో 24,265 కొత్త కేసులు, 58 మరణాలు......
-
ఫాస్టాగ్ ద్వారా నిత్యం రూ.100 కోట్ల వసూళ్లు!దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్గేట్ల నుంచి వసూలు చేస్తోన్న రుసుము రోజువారీగా సరాసరి రూ.100కోట్ల మార్కును దాటింది.
-
దిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే!దేశ రాజధాని దిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వానికి షాక్. ‘దిల్లీ ప్రభుత్వం’ అంటే ఇకపై ‘లెఫ్టినెంట్ గవర్నర్’ అని నిర్వచించే కీలక బిల్లుకు లోక్సభ ఆమోదం.......
-
ఎన్నికల వాగ్దానాలను భాజపా నెరవేర్చలేదు: మమతాఅసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ తప్పుడు వాగ్దానాలు చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు.
-
దిల్లీలో మద్యం తాగే వయస్సు కుదింపు
దేశ రాజధాని నగరంలో మద్యపానానికి చట్టబద్ధమైన వయస్సును దిల్లీ ప్రభుత్వం కుదించింది. గతంలో ఈ వయస్సు 25 ఏళ్లుగా.....
-
చమురు ఆదాయం.. ఆరేళ్లలో 300% జంప్పెట్రోల్, డీజిల్పై పన్నుల ద్వారా కేంద్రానికి సమకూరే ఆదాయం గడిచిన ఆరేళ్లలో 300 శాతం పెరిగిందని ప్రభుత్వం లోక్సభకు వెల్లడించింది. ఈ మేరకు పార్లమెంట్ సభ్యుడు......
-
ఫేస్బుక్లో 130కోట్ల నకిలీ ఖాతాల తొలగింపుగతేడాది అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య 130కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్లు ప్రముఖ సోషల్మీడియా సంస్థ ఫేస్బుక్ సోమవారం వెల్లడించింది. తమ సామాజిక మాధ్యమ వేదికపై తప్పుడు,
-
కొవిషీల్డ్ టీకా: 4-8 వారాల్లో రెండో డోసుకరోనా టీకా కొవిషీల్డ్తో మెరుగైన ఫలితాలు పొందేందుకు రెండు డోసుల మధ్య వ్యవధిని 4-8 వారాలకు పెంచాలని కేంద్రం వెల్లడించింది.
-
బీమా సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదంబీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బీమా సవరణ బిల్లు-2021కు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం.
-
ఎన్నారై భర్తల మోసాలపై విచారణ ఎన్నారైలను పెళ్లి చేసుకుని మోసపోయిన 8 మంది మహిళలు వేసిన పిటషన్పై జులైలో తుది విచారణ చేపడతామని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం స్పష్టం చేసింది. ఎన్నారైలు తమను పెళ్లి చేసుకుని
-
హోంమంత్రిపై ఆరోపణల కేసులో కీలక మలుపు!మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ఆరోపణ చేసిన ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్వీర్ సింగ్, తనను హోంగార్డ్ విభాగానికి బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
-
‘జనతా కర్ఫ్యూ’కు ఏడాదైన వేళ..!గతేడాది మార్చి 22న పూర్తి లాక్డౌన్ విధించి నేటికి ఏడాది గడుస్తోంది. చరిత్రలోనే కనీవిని ఎరుగని అలాంటి రోజును ప్రజలు మరోసారి గుర్తు చేసుకుంటుండగా, ప్రస్తుతం దేశంలో కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూలు, లాక్డౌన్ ఆంక్షలు సాధారణమైపోయాయి.
-
దేశ్ముఖ్ రాజీనామా అవసరంలేదుప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసు దర్యాప్తును దృష్టి మళ్లించేందుకే మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై అవినీతి ఆరోపణలు చేశారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్
-
రాజ్యసభలో ‘మహా’ గందరగోళంమహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై అవినీతి ఆరోపణలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ విషయంపై రాజ్యసభలోనూ నేడు గందరగోళ వాతావరణం నెలకొంది. కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్
-
మళ్లీ నోరుపారేసుకున్న ఉత్తరాఖండ్ సీఎంమహిళల వస్త్రధారణపై వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కిన ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వం అందించే రేషన్ ఎక్కువ కావాలనుకునేవారు
-
ఉగ్ర ఉక్కును తుక్కు చేసే కవచాలుసాధారణ రక్షణ కవచాలనూ ఛిద్రం చేసే ఉక్కు తూటాలు మరోసారి ఉగ్రవాదుల
-
47వేల కేసులు..200పైబడ్డ మృతులుదేశంలో కరోనా ఉద్ధృతి ఆందోళనకరంగా ఉంది. రోజూవారీ కేసులు 50వేలకు చేరువవుతుండగా.. మరణాలు 200కు పైబడ్డాయి.
-
ఆ రాష్ట్రాల్లోనే అత్యధిక కరోనా మరణాలుభారత్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 43,846 కొత్త కేసులు నమోదు కాగా, ఇందులో 83(83.14) శాతం కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్లలోనే వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించింది...
-
ఓటమి భయంతోనే ఈవీఎంలపై అనుమానాలు!అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని ముందుగానే గ్రహించిన మమతా బెనర్జీ, ఈవీఎం పనితీరును ప్రశ్నించడం మొదలుపెట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు.
-
టీకా తర్వాత రక్తదానం.. ఎన్నిరోజులు ఆగాలి?కొవిడ్ టీకా తీసుకున్నవారు రక్తదానం చేసే విషయంలో జాతీయ రక్తదాన మండలి (ఎన్బీటీసీ) కీలక సూచన చేసింది. రెండో డోసు తీసుకున్న తర్వాత 28 రోజుల వరకు రక్తదాన....
-
నిర్లక్ష్యం చేస్తే.. మరింత ప్రమాదమే..!దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు కొవిడ్ జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి పెరిగిపోతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే దేశంలో రానున్నరోజులు చాలా ప్రమాదకరంగా మారతాయని ఆయన హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కొవిడ్ విజృంభణపై ఉన్నతాధికారులు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు...
-
ఆరోపణలు తీవ్రమైనవే..శరద్ పవార్మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు.
-
లోక్సభ స్పీకర్కు కరోనాలోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దిల్లీ ఎయిమ్స్లో
-
భారత్తో మా బంధం దృఢమైనదిద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికా నిశ్చయించాయి.
-
కరోనా ‘మహా’ రికార్డు!
మహారాష్ట్రలో కరోనా కల్లోలం రేపుతోంది. రోజురోజుకీ అక్కడ నమోదవుతున్న వైరస్ కొత్త రికార్డులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత రెండు రోజులూ 25వేల ......
-
మహారాష్ట్ర హోంమంత్రిపై సంచలన ఆరోపణలు!మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం. రాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్పై ముంబయి మాజీ కమిషనర్ పరంబీర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. అంబానీ ఇంటి ......
-
టీకాతో 8-10 నెలల వరకు రక్షణకొవిడ్-19 టీకాలు ఎనిమిది నుంచి 10 నెలల పాటు వైరస్ నుంచి రక్షణ ఇవ్వగలవని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు.
-
రైళ్లలో సిగరెట్ తాగితే భారీ జరిమానా!రైళ్లలో సిగరెట్/ బీడీ వంటివి తాగే వ్యక్తులకు భారీ జరిమానా విధించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లిన సందర్భాల్లో అరెస్టులు సైతం చేయాలన.........
-
డీఎన్ఏ పరీక్షతో తేలిన శునక పంచాయితీ!డీఎన్ఏ పరీక్షతో కుక్క యజమానిని తేల్చారు మధ్యప్రదేశ్ పోలీసులు. నిరుడు ఆగస్టులో ఓ లాబ్రాడర్ జాతి కుక్క..
-
కరోనా ఉద్ధృతి: 40 వేలు దాటిన కేసులుదేశంలో రోజురోజుకూ కరోనా మహమ్మారి తీవ్రత ఆందోళన కలిగిస్తోంది
-
అమెరికా, చైనా మాటల యుద్ధంఅమెరికా, చైనా ఉన్నత స్థాయి దౌత్యవేత్తలు బహిరంగంగా మాటల యుద్ధానికి దిగారు.
-
మహారాష్ట్రలో రెండో రోజూ 25000+ కేసులు కరోనా వైరస్ మహారాష్ట్రను వణికిస్తోంది. మళ్లీ అక్కడ 25వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ గత 24గంటల్లో 25,681 కొత్త కేసులు, 70 మరణాలు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది......
-
కొవాగ్జిన్ టీకాలో మార్పులు అవసరం లేదు!దేశంలో అందుబాటులోకి వచ్చిన కొవాగ్జిన్ టీకాకు ఎటువంటి మార్పులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
-
మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్ పెడతారా?మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకీ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 25,800 కొత్త కేసులు రావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన అక్కడి ప్రభుత్వం మళ్లీ లాక్డౌన్ విధిస్తుందా అనే చర్చ.......
-
తీరత్పై సీరియస్.. వివరణ కోరిన భాజపామహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్సింగ్ రావత్పై భాజపా అధిష్ఠానం సీరియస్గా స్పందించింది. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా....
-
కొవిడ్ గుప్పిట్లో ధారావి..!మహారాష్ట్ర మరోసారి కొవిడ్ గుప్పిట్లో చిక్కుకుంది. తాజాగా అక్కడ రికార్డు స్థాయిలో 25,833 కొత్త కేసులు వెలుగుచూశాయి.
-
పంజాబ్లో మార్చి 31వరకు స్కూళ్లు మూతకరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుండటంతో పంజాబ్ ప్రభుత్వం మరింతగా అప్రమత్తమైంది. మహమ్మారి వ్యాప్తి కట్టడికి ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల ఆంక్షలు అమలు చేస్తున్న ప్రభుత్వం.. వాటిని మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆంక్షలు అమలు చేయనున్నట్టు సీఎం అమరీందర్ సింగ్.....
-
ప్రతి ఒక్కరికీ టీకా ఇవ్వాల్సిన పనిలేదుకరోనా టీకాకు సంబంధించి ఎలాంటి అపోహలు అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ లోక్సభ వేదికగా మరోసారి భరోసా ఇచ్చారు.
-
అంబానీ ఇంటివద్ద పేలలేదు.. అక్కడ పేలిందిప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనం కేసు అనేక మలుపులు తీసుకుంటుంది.
-
రైతు ఉద్యమ కేంద్రం వద్ద కుమారుడి వివాహంవ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 100 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న రైతులు తాజాగా వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఓ రైతు నాయకుడు తన కుమారుడి వివాహాన్ని ఉద్యమ కేంద్రం వద్దే జరిపించారు....
-
వామ్మో.. ‘మహా’ విజృంభణ! మహారాష్ట్రాను కరోనా మరోసారి వణికిస్తోంది. రోజురోజుకు అక్కడ ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్న కేసులు.. ఆ రాష్ట్రంతోపాటు, భారత్లో కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో
-
40వేలకు చేరువగా కరోనా కేసులుదేశంలో కరోనా కేసులు రోజురోజుకూ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.
-
పోలీసులే బంధువులు- స్టేషనే ఆమె ఇల్లు!ఎవరూ లేని ఆ మహిళకు పోలీసులే ఆత్మబంధువులయ్యారు.
-
పెళ్లి దోషం.. 13 ఏళ్ల బాలుడితో టీచర్ పెళ్లి..!దేశం శాస్త్ర- సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా... ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మూఢనమ్మకాలను వీడట్లేదు. ఓ ఉపాధ్యాయురాలు తనకు పెళ్లి దోషం ఉందని మైనర్ బాలుడిని బలవంతంగా పెళ్లి చేసుకున్న విచిత్ర ఘటన పంజాబ్లోని జలంధర్
-
ముంబయి: అలా చేస్తే రాత్రి కర్ఫ్యూ అవసరం లేదు..దేశంలో కరోనా రోజురోజుకి విజృంభిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని కొన్ని నగరాల్లో ఇప్పటికే లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి నగరవాసులు కలిసి కట్టుగా కృషి చేయాలని ముంబయి మేయర్ కిశోరి పెడ్నేకర్ గురువారం చెప్పారు...
-
కొవిడ్ కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మరణాలు!గడిచిన ఏడాదిలో కొవిడ్ మరణాల కంటే రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
-
‘రాఖీ కట్టించుకుంటే బెయిల్’ తీర్పు రద్దు
లైంగిక వేధింపుల కేసులో నిందితుడు బాధితురాలితో రాఖీ కట్టించుకుంటే బెయిల్ ఇస్తామని గతేడాది మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు
-
ఇంటర్నెట్పై ఆధిపత్యాన్ని సహించం! ఇంటర్నెట్పై ఆధిపత్యాన్ని చెలాయించాలని కొన్ని కంపెనీలు చేసే ప్రయత్నాలను సంహిచబోమని భారత ప్రభుత్వం స్పష్టంచేసింది.
-
కరోనా: 400కి చేరిన కొత్తరకం కేసులు బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకానికి చెందిన కరోనా కేసులు భారత్లో 400కు చేరుకున్నాయని గురువారం కేంద్రం వెల్లడించింది.
-
3 కోట్ల మందికి టీకాలా.. దారుణం: చిదంబరందేశ ప్రజలకు టీకాలు పంపిణీ చేసే విషయంలో కేంద్రం దారుణంగా విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విరుచుకుపడ్డారు.
-
65% కేసులు.. ఒక్క మహారాష్ట్రలోనేదేశంలో తగ్గముఖం పట్టినట్లే కన్పించిన కరోనా మహమ్మారి.. ఇటీవల మళ్లీ కొమ్ములు పైకెత్తుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి నానాటికీ ఆందోళనకరంగా మారుతోంది. దేశంలో నమోదవుతున్న
-
ఇక 45 ఏళ్లు పైడిన వారికి టీకా..!ఒకవైపు కరోనా వైరస్ టీకా కార్యక్రమం సజావుగా సాగుతున్నా..కొద్ది వారాలుగా కరోనా కేసుల్లో పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.
-
సీజనల్ వ్యాధిగా కొవిడ్..?కొవిడ్-19 సీజనల్ వ్యాధిగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని గురువారం ఐక్యరాజ్య సమితి(ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది.
-
కరోనా ఉద్ధృతి.. పలు రాష్ట్రాల్లో ఆంక్షలుదేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తున్నట్లే కన్పిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో కొత్త కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు మళ్లీ
-
మీక్కావాల్సిన కిళ్లీ.. ఇకపై ఎప్పుడైనా!భోజనం చేసిన తర్వాత రిఫ్రెష్మెంట్ కోసం ఒక కిళ్లీ వేసుకోకపోతే నిద్రపట్టదు చాలా మందికి. అలవాటున్నవారైతే రోజుకు రెండు మూడు సార్లు నమలందే ఉండలేనివారెందరో! అందుకే విందుల్లోనూ మన దగ్గర పాన్ తప్పనిసరిగా మారింది.........
-
ఎంపీ ప్రశ్నకు దీటుగా సమాధానమిచ్చిన మంత్రివిదేశాలకు కరోనా టీకా ఎగుమతి చేసే విషయంపై అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు మహారాష్ట్రకు మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. దేశంలో టీకాకు భారీ డిమాండ్ ఉన్న సమయంలోనే విదేశాలకు సరఫరా చేయడంపై మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు
-
72 దేశాలకు ‘మేడ్ ఇన్ ఇండియా’ టీకాలు!ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 72 దేశాలకు భారత్లో తయారైన వ్యాక్సిన్లను సరఫరా చేసినట్లు కేంద్ర విదేశాంగశాఖ వెల్లడించింది.
-
ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలి: కేజ్రీవాల్దేశ రాజధాని దిల్లీలోని లెఫ్టినెంట్ గవర్నర్కు మరిన్ని అధికారాలు కట్టబెట్టేలా తీసుకొచ్చిన బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని..
-
అంబానీ ఇంటివద్ద వాహనం పెట్టింది వాజేనేప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న వాహనాన్ని నిలిపింది పోలీసు అధికారి సచిన్ వాజేనే అని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బుధవారం ధ్రువీకరించింది.
-
తమిళనాట..ఉచితాలతో ఓట్ల వేట!ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి తమిళనాట రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ‘ఉచిత’ వాగ్దానాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి.
-
₹3 వేల కోట్లు దాటిన రామమందిరం విరాళాలుఅయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం సేకరిస్తున్న విరాళాలు రూ.3 వేల కోట్లు దాటాయి. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ప్రస్తుతం ఆడిట్ జరుగుతోందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు....
-
ఎన్నికల రాష్ట్రాల్లో రూ. 331కోట్లు పట్టివేత
నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. నామినేషన్లు.. హోరాహోరీ ప్రచారాలతో అభ్యర్థులు బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు
-
3కోట్ల రేషన్ కార్డుల రద్దు.. తీవ్రమైన అంశంఆధార్ కార్డుతో అనుసంధానం చేయలేదని దాదాపు మూడు కోట్ల రేషన్ కార్డులను రద్దు చేయడం తీవ్రమైన విషయమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీనిపై తమ స్పందన తెలియజేయాలని
-
కొవిడ్ సెకండ్ వేవ్: ఆంక్షల దిశగా రాష్ట్రాలు!మహారాష్ట్రలో పలు నగరాల్లో లాక్డౌన్ అమలు చేస్తుండగా, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి.
-
కరోనా ఉద్ధృతి.. సీఎంలతో మోదీ భేటీకొన్ని రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం రాష్ట్రాలు మఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న
-
‘రాసలీలల సీడీ’ కేసులో మరో ట్విస్ట్కర్ణాటక మాజీ మంత్రి పేరుతో దుమారం రేపిన రాసలీలల సీడీ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తమ కుమార్తెను కిడ్నాప్ చేశారంటూ ఆ సీడీలో కన్పించిన యువతి తండ్రి నిన్న బెళగావి పోలీసులకు
-
రోదసిలోకీ చతుర్భుజం!చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి ఏర్పడ్డ ‘చతుర్భుజ కూటమి’ బలోపేతమవుతోంది. రోదసి రంగానికీ ఈ మైత్రి విస్తరిస్తోంది. ఈ దిశగా కూటమిలోని ఇతర దేశాలైన అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో అంతరిక్ష..
-
భాజపా ఎంపీ ఆత్మహత్య..!భాజపా నేత, ఎంపీ రామ్స్వరూప్ శర్మ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. దిల్లీలోని ఆయన నివాసంలో విగతజీవిగా కన్పించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు
-
వణుకు పుట్టిస్తున్న ‘మహా’మ్మారిమహారాష్ట్రలో కరోనా రెండో ఉద్ధృతి మొదలైనట్లే కన్పిస్తోంది. అక్కడ నమోదవుతున్న రోజువారీ కేసులు యావత్ దేశాన్ని కలవరపెడుతున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత రాష్ట్రంలో మళ్లీ కొత్త కేసుల
-
కాలుష్య రాజధానుల్లో తొలిస్థానంలో దిల్లీ!ప్రపంచ వ్యాప్తంగా కాలుష్య రాజధానుల్లో దేశ రాజధాని దిల్లీ మళ్లీ తొలిస్థానంలో నిలిచింది. లాక్డౌన్ కారణంగా కాలుష్య పరిమాణం కాస్త తగ్గినప్పటికీ మిగతా దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నట్లు ఐక్యూఎయిర్ నివేదిక వెల్లడించింది.
-
రైల్వేను ఎన్నటికీ ప్రైవేటీకరించంరైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించబోమని, అయితే మరింత మెరుగైన సేవలు అందించడం కోసం ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం స్పష్టం
-
లాభాలు ప్రైవేటుపరం.. నష్టాలు జాతీయం..!ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణ దిశగా నిర్ణయాలు తీసుకుంటోదని.. లాభాలు వచ్చే సంస్థలను ప్రైవేటుకు అప్పగిస్తోన్న కేంద్ర ప్రభుత్వం, నష్టాలను మాత్రం జాతీయం చేస్తున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.
-
24గంటల్లో 30లక్షల టీకాల పంపిణీ!భారత్లో 24గంటల వ్యవధిలో 30లక్షల 39వేల కొవిడ్ టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
-
రక్షణ రంగ సంస్థల్లోనూ వాటాల తగ్గింపు!ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు లాభ నష్టాలతో సంబంధం లేదని కుండబద్దలు కొట్టిన కేంద్ర ప్రభుత్వం.. రక్షణకు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ వాటా తగ్గించుకోవాలని భావిస్తోంది....
-
అవును.. గాంధీజీ పూరీని దర్శించారు!ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రాన్ని జాతిపిత మహాత్మా గాంధీ తన జీవితంలో దర్శించి
-
పాత చట్టం ప్రకారమే విచారించాలి: సుప్రీంవినియోగదారుల రక్షణ చట్టం- 2019 అమలు కంటే ముందు దాఖలైన ఫిర్యాదులను పాత చట్టం ప్రకారమే విచారించాలని
-
మహారాష్ట్రలో కరోనా రెండో దశ..!మహారాష్ట్ర.. కొవిడ్ రెండో దశ ప్రారంభంలో ఉందని, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్లే రాష్ట్రంలో వైరస్ విచ్చలవిడిగా వ్యాపిస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే
-
‘మహారాష్ట్రలో అందరికీ టీకాలు ఇవ్వాలి’దేశంలో గతకొన్ని రోజులుగా కరోనా కేసులు పైపైకి పోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ ఉద్ధృతి విపరీతంగా ఉంది. అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో
-
నిర్లక్ష్యం వీడితే.. కరోనా నియంత్రణ!దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే నిర్లక్ష్యం వల్ల దేశంలో రోజురోజుకీ కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లోనే 80
-
కొవిడ్ టీకా: 3 కోట్ల మార్కును దాటిన భారత్భారత్లో కొవిడ్ టీకా పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జనవరి 16న దేశంలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ ద్వారా ఇప్పటివరకు 3కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
-
అలా చేస్తే.. లాక్డౌన్ అవసరం లేదు..!మహారాష్ట్రలో కొద్ది రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మునుపటి స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే, వైరస్ అరికట్టడానికి కొత్తగా లాక్డౌన్ విధించడం సమస్యకు పరిష్కారం కాదని ఆ రాష్ట్ర.....
-
అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్.. చివరి దశకు..భారతీయ రైల్వేస్ జమ్మూ-కశ్మీర్లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కలల ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు వచ్చింది. ప్రపంచంలోనే..
-
కుట్రలు నన్ను ఆపలేవు..! మమతా బెనర్జీతనలో ఊపిరి ఉన్నంతవరకు భారతీయ జనతా పార్టీపై పోరు కొనసాగిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.
-
టీషర్ట్లో ఎమ్మెల్యే.. బయటకు పంపిన స్పీకర్అసెంబ్లీకి టీషర్ట్లో వచ్చిన ఓ ఎమ్మెల్యేను సభ నుంచి బయటకు పంపేశారు గుజరాత్ శాసనసభ స్పీకర్ రాజేంద్ర త్రివేది. సోమవారం జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని సోమనాథ్ నియోజకవర్గం నుంచి
-
మా టీకా సురక్షితమే.. ఆస్ట్రాజెనెకావ్యాక్సిన్ తీసుకున్న అనంతరం అనారోగ్య సమస్యలు వస్తున్నాయనే ఆరోపణలను ప్రముఖ ఔషధ తయారీ సంస్థ
-
టీఎంసీ ఉపాధ్యక్షుడిగా యశ్వంత్ సిన్హాఇటీవల తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరిన భాజపా సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా, జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు టీఎంసీ ఓ ప్రకటన విడుదల చేసింది....
-
జీఎస్టీలోకి పెట్రోల్.. ప్రస్తుతం ఆ ప్రతిపాదన లేదు!పెట్రోలియం ఉత్పత్తులను వస్తుసేవా పన్నులోకి తెచ్చే విషయంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది.
-
కొవిడ్ రూల్స్ ఉల్లంఘన: బాలీవుడ్ నటిపై కేసు!కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో బాలీవుడ్ నటుడుపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ముంబయి మునిసిపల్ అధికారులు వెల్లడించారు.
-
నోటాపై ఈసీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు!ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం అభిప్రాయాలు తెలపాలని సుప్రీం కోర్టు కోరింది.
-
జైషే టాప్ కమాండర్ అఫ్గానీ హతందక్షిణ కశ్మీర్లోని షోపియాన్లో గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్ ఉగ్రముఠా టాప్ కమాండర్ సజ్జద్ అఫ్గానీ హతమయ్యాడు. సోమవారం ఉదయం రావల్పొరా ప్రాంతంలో
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఎన్ఐఏ సోదాలుదేశంలో దాడులు జరిపి విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్ ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారనే సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అప్రమత్తమైంది. సోమవారం దేశరాజధాని దిల్లీ సహా
-
అంబానీ ఇంటివద్ద వాహనం నిలిపింది వాజేనేనా? ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో పోలీసు అధికారి సచిన్ వాజేను
-
కమల్హాసన్ కారుపై దాడి..మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్హాసన్ కారుపై గుర్తుతెలియని యువకుడు దాడికి పాల్పడ్డాడు.
-
అగ్నిప్రమాదం..అయిదుగురు సజీవదహనంబిహార్ రాష్ట్రం కిషన్గంజ్ జిల్లా సలామ్నగర్లో దారుణం చోటు చేసుకుంది.
-
మమత సెక్యూరిటీ డైరెక్టర్పై ఈసీ వేటునందిగ్రామ్ వ్యవహారంలో మమతా బెనర్జీ సెక్యూరిటీ డైరెక్టర్పై ఎన్నికల సంఘం వేటు వేసింది. జడ్ ప్లస్ భద్రత కలిగిన వ్యక్తికి రక్షణ కల్పించడంలో ఆయన విఫలమయ్యారని....
-
సైనిక నియామకాల్లో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు!సైనిక నియామకాల్లో అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించనున్నట్లు సైన్యం వెల్లడించింది. పంజాబ్లోని కపూర్తలా జిల్లాలోని ఓ సైనిక కేంద్రంలో అభ్యర్థులు మాల్ప్రాక్టీస్కు పాల్పడుతున్నట్లు సైన్యం అంతర్గత నిఘాలో బయటపడింది....
-
గాయపడిన పులి మరింత ప్రమాదకరం: మమతతృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఎన్నికల ప్రచారాన్ని మళ్లీ ప్రారంభించారు. గాయం కారణంగా కాస్త విరామం ఇచ్చిన ఆమె.. వీల్ ఛైర్లోనే
-
కేంద్రం పట్టపగలే దోచేస్తోంది: రాహుల్దేశంలో చమురు ధరలు, ప్రైవేటీకరణ అంశంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తాజాగా మరోసారి ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. దేశాన్ని ఫణంగా పెట్టయిన సరే.. స్నేహితులకు లాభం చేకూర్చాలని మోదీ సంకల్పించారని
-
‘ఆత్మహత్యకు ముందు మోదీకి, షాకు లేఖ’దాద్రా, నగర్ హవేలీ స్వతంత్ర్య ఎంపీ మోహన్ దేల్కర్ ఆత్మహత్యకు ముందు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖలు రాశారని కాంగ్రెస్ ఆరోపించింది. మహారాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ సచిన్ సావంత్ ఓ మీడియా...
-
87శాతం కరోనా కేసులు ఆ ఏడు రాష్ట్రాల్లోనే!దేశవ్యాప్తంగా ఒక పక్క కరోనా వ్యాక్సిన్ పక్రియ కొనసాగుతుంటే కొన్ని రాష్ట్రాల్లో వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటం
-
రెండో పెళ్లి కోసం స్తంభమెక్కిన వృద్ధుడుతను ఇష్టపడ్డ వ్యక్తి తమ ప్రేమను ఒప్పుకోలేదని ప్రేమికులు, తమ డిమాండ్లు నెరవేర్చాలని ఉద్యోగులు, ఉద్యమకారులు సెల్ టవర్లు.. విద్యుత్ స్తంభాలు ఎక్కడం మనం చూశాం. కానీ, ఓ వ్యక్తి 60ఏళ్ల వృద్ధాప్యంలో తనకు రెండో పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ స్తంభం ఎక్కి
-
భారత్లో కరోనా టీకా @ 3 కోట్ల చేరువకు..
దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ఓవైపు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ.. మరోసారి వైరస్ విలయతాండవం చేస్తోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 20 వేలకుపైగా కేసులు బయటపడుతుండటం
-
392 వాయు మార్గాల్లో బిడ్డింగ్కు ఆహ్వానంఉడాన్ 4.1 పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 392 వాయు మార్గాల్లో బిడ్డింగ్ను తెలిచేందుకు పౌర విమానయాన శాఖ సిద్ధమైంది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ ప్రక్రియ చేపడుతున్నారు. ఈమేరకు ఎన్ఐసీ పోర్టళ్లు, బిడ్డింగ్ పత్రాలను....
-
తాగునీటి స్వచ్ఛతకు కేంద్రం మార్గదర్శకాలునీటి నాణ్యతను పరీక్షించేందుకు 2,200 ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తాగునీటి స్వచ్ఛతకు సంబంధించి కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ పలు మార్గదర్శకాలను..
-
జూన్ 28 నుంచి అమర్నాథ్ యాత్రదక్షిణ కశ్మీర్లోని హిమాలయాల్లో ఉన్న మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఉద్దేశించిన వార్షిక అమర్నాథ్ యాత్ర జూన్ 28 నుంచి ప్రారంభం కానుందని అమర్నాథ్ దేవస్థానం...
-
దీదీపై దాడి జరిగినట్టు ఆధారాల్లేవ్: ఈసీకి నివేదికపశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి ఘటనకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఈసీ పరిశీలకులు నివేదిక.......
-
తమిళనాడులో 234 కిలోల బంగారం స్వాధీనంశాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న తమిళనాడులో భారీ ఎత్తున బంగారం రవాణాను గుర్తించడం కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి సేలం-చెన్నై హైవే మార్గంలో అధికారులు నిర్వహించిన
-
దేశంలోనే తొలి ఏసీ రైల్వే టర్మినల్ రెడీవిమానాశ్రయం తరహాలో సెంట్రలైజ్డ్ ఏసీ కలిగిన దేశంలోనే తొలి రైల్వే టర్మినల్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రఖ్యాత సివిల్ ఇంజినీర్, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య.....
-
మరిన్ని కొవిడ్ టీకాలు రాబోతున్నాయ్
ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉండగా.. త్వరలోనే మరిన్ని ఎక్కువ వ్యాక్సిన్లు రాబోతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. అయితే టీకాలు వచ్చినంతమాత్రనా
-
విమాన ప్రయాణికులకు కొత్త రూల్స్దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నట్లే కన్పిస్తోంది. గత కొంతకాలంగా రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉంటున్నప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా
-
శతాబ్ది ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదందిల్లీ-దెహ్రాదూన్ శతాబ్ది ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా సీ-4 బోగీలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి సీ-4 బోగీ పూర్తిగా దగ్ధం అయింది...
-
పిడుగుపడి ఒకరి బలి: దిగ్భ్రాంతికర దృశ్యాలుహరియాణాలోని గురుగ్రామ్లో విషాదం చోటుచేసుకుంది. వర్షంలో తడవకుండా ఉండేందుకు నలుగురు వ్యక్తులు ఓ చెట్టు కిందకు వెళ్లగా ఆ చెట్టుపై పిడుగు పడింది. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి అక్కడే కుప్పకూలి మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు....
-
టీకా తీసుకున్న రతన్ టాటాకరోనా కోరల్ని తుంచేసే బృహత్తర ప్రక్రియలో భాగంగా దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా.. నిరాటంకంగా కొనసాగుతోంది. రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభించిన తర్వాత రాష్ట్రపతి,
-
దిల్లీ సరిహద్దుల్లో రైతుల శాశ్వత నివాసాలు
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం సాగిస్తున్న రైతులు.. ఇప్పుడప్పుడే వెనక్కి తగ్గేలా కన్పించట్లేదు. మోదీ ప్రభుత్వ పదవీకాలం ముగిసే వరకు
-
ఆ పులి కనిపిస్తే కాల్చేయండి..!కర్ణాటకలోని కొడుగు జిల్లాలో అలజడి సృష్టిస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో పులిని కనిపిస్తే కాల్చి చంపేందుకు నాగర్హోళ్ అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు....
-
వామ్మో..! 25 వేల చేరువకు..దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ తిరగబెడుతున్నట్లే కన్పిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. దాదాపు 80 రోజుల తర్వాత మళ్లీ రోజువారీ కేసుల సంఖ్య 25వేలకు చేరువైంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 8.40లక్షల మందికి
-
రేషన్కార్డుదారుల కోసం కొత్త యాప్ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా రేషన్ సరకులు పొందుతున్న లబ్ధిదారుల కోసం కేంద్రం కొత్త యాప్ను విడుదల చేసింది. ‘మేరా రేషన్’ పేరిట తీసుకొచ్చిన ఈ యాప్ ద్వార.....
-
నిఖిలేశ్వర్ ‘అగ్నిశ్వాస’కు కేంద్ర సాహిత్య అవార్డుసాహిత్య రంగంలో విశేష రచనలకు కేంద్ర ప్రభుత్వం అందించే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను ......
-
జాతీయ జెండాను పాక్లో ఎగరేయాలా?కాంగ్రెస్, భాజపాపై దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. నగరవ్యాప్తంగా జాతీయ జెండాలను ఎగరవేయాలన్న తన ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం........
-
టీకా పంపిణీ.. టాప్లో రాజస్థాన్ఓ వైపు దేశంలో కరోనా ఉద్ధృతి పెరిగిపోతున్నా.. మరోవైపు కొవిడ్కు వ్యతిరేకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా ముందుకెళ్తోంది. దీంతో వ్యాక్సిన్ పంపిణీలో భారత్ ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ మేరకు రాజస్థాన్లో ఇప్పటివరకు అత్యధికంగా 25(25,11,418 ) లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయగా...
-
రైతు గుండెల్లో పేలనున్న ఎరువు ధరల బాంబు!అహర్నిషలు శ్రమించినా అప్పులతో సహవాసం చేసే అన్నదాతలపై మరో పిడుగు పడనుంది. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు ఆకాశాన్నంటిన వేళ వ్యవసాయంలో కీలకమైన రసాయన ఎరువుల ధరల పెంపు పరిణామాలు శరాఘాతంగా కనిపిస్తున్నాయి....
-
నందిగ్రామ్లో దీదీకి ఓటమి తప్పదు!బెంగాల్లో కీలకమైన నందిగ్రామ్ స్థానం నుంచి బరిలో ఉన్న భాజపా అభ్యర్థి సువేందు అధికారి తాజాగా నందిగ్రామ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.
-
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా వారు ఉండకూడదు..!కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారి లేదా ఆయా ప్రభుత్వంతో సంబంధమున్న వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేయకూడదని, ఆ స్థానంలో స్వతంత్ర వ్యక్తి ఉండాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
-
కరోనా విజృంభిస్తుంటే పెళ్లికి 700 మంది అతిథులుగత కొద్దిరోజులుగా దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఇక్కడ గత కొన్నిరోజులుగా రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో
-
అత్యంత కనిష్ఠానికి ఇంధన వినియోగం!గడిచిన ఐదు నెలలతో పోలిస్తే ఫిబ్రవరిలో ఇంధన డిమాండ్ అత్యంత కనిష్ఠాన్ని నమోదు చేసింది. గత సెప్టెంబర్ నుంచి దేశంలో పెట్రో ధరలు మండిపోతుండగా అప్పటినుంచి చమురు డిమాండ్ తగ్గుతోంది....
-
‘అమృత్ మహోత్సవ్’కు మోదీ శ్రీకారందేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం శ్రీకారం చుట్టారు. గుజరాత్లోని
-
మీ ఓటు బంగారంగానూ..ఎన్నికలు వచ్చాయంటే చాలు తాయిలాల కార్యక్రమం ఆరంభమవుతుంది. ఓట్లు కొల్లగొట్టడానికి తాయిలాలు ప్రకటించడంలో రాజకీయ నాయకులు పోటీ పడటం సహజం కూడా..
-
మళ్లీ కోరలు చాస్తోన్న కరోనా
దేశంలో ఆ మధ్య తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి .. ఇప్పుడు మళ్లీ కోరలు చాస్తోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
-
నందిగ్రామ్ ఘటన: టీఎంసీ ఆరోపణలపై ఈసీ రియాక్షన్!పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్లో జరిగిన ఘటన దురదృష్టకరమని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అభిప్రాయపడింది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి చేశారని తృణమూల్ కాంగ్రెస్ నేతలు రాసిన లేఖపై ఈసీ స్పందించింది. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు..
-
ఏ రాష్ట్రంలోనూ టీకా కొరత లేదు: కేంద్రందేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకు కొవిడ్ టీకా కొరత రాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది.
-
అయోధ్య రామమందిర పనుల్లో వేగం..!అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుమతులు వచ్చిన తర్వాత పనులు వేగంగా
-
బెంగాల్ బరిలో..యువ రక్తంతో వామపక్షాలు!రాష్ట్రంలో పట్టు నిలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తోన్న కమ్యూనిస్టు నాయకత్వం, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో యువ నాయకులను బరిలోకి దించుతోంది.
-
కరోనా ‘మహా’ విజృంభణపై కేంద్రం ఆందోళనకరోనా వైరస్ కేసులు దేశంలో మళ్లీ పెరుగుతున్నాయని కేంద్రం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు.......
-
జస్ట్ మ్యారీడ్లా జస్ట్ వ్యాక్సినేటెడ్ప్రముఖ వ్యాపారవేత్త, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా గురువారం కరోనా టీకా తీసుకున్నారు.
-
ప్రధాని మోదీ తల్లికి కరోనా టీకాప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘‘ఈ రోజు మా అమ్మ కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు
-
బెంగాల్ ఎన్నికల బరిలో అయిషీ ఘోష్
మరో విద్యార్థి నాయకురాలు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ) విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్ పశ్చిమ బెంగాల్ శాసనసభ
-
గీతకు కన్నవాళ్లు కనిపించారా..?చెవిటి, మూగ యువతి గీత..పొరపాటున సరిహద్దు గీత దాటి పాకిస్థాన్కు వెళ్లింది.
-
మరోసారి విజృంభిస్తోన్న మహమ్మారిదేశంలో కరోనా వైరస్ మరోసారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది.
-
103 ఏళ్ల వృద్ధురాలికి కొవిడ్ టీకాకొవిడ్ మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు శతాధిక వృద్ధులు సైతం టీకా తీసుకునేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన జె. కామేశ్వరి అనే 103 ఏళ్ల బామ్మ కొవిడ్ టీకా తొలి డోసు మంగళవారం.....
-
భాజపాకు వ్యతిరేకంగానే మా ఉద్యమంఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో భాజపాకు ఓటు వేయొద్దనే పిలుపుతో తమ ప్రచారం కొనసాగిస్తామని వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న నాయకులు.....
-
26న భారత్ బంద్వ్యవసాయ చట్టాలపై దిల్లీ సరిహద్దుల్లో అలుపెరగని పోరాటం చేస్తున్న రైతు సంఘాలు తమ తదుపరి కార్యాచరణను ప్రకటించాయి. ఈ నెల 26న పూర్తి స్థాయి భారత్ బంద్ చేపట్టనున్నట్లు తెలిపాయి. వ్యవసాయ చట్టాలపై..
-
మమతా బెనర్జీకి గాయంపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. నందిగ్రామ్లో ఎన్నికల ప్రచార సమయంలో ఆమె కాలికి గాయమైంది. అయితే, తాను కారు ఎక్కుతుండగా కొందరు వ్యక్తులు తనను.....
-
లోక్సభలో బుల్లెట్ రైలు Vs మెట్రో!మహారాష్ట్రకు సంబంధించిన రెండు కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులపై లోక్సభలో బుధవారం ఆసక్తికర చర్చ నడిచింది. ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు రాష్ట్ర ప్రభుత్వం.......
-
భారత్..తొలి కొవిడ్ మరణానికి ఏడాది!భారత్లో తొలి కరోనా మరణం సంభవించి ఏడాది కాగా, ఇప్పటివరకు దాదాపు లక్షా 58వేల మంది కరోనా వల్ల మరణించారు.
-
డీపీఆర్ ఆధారంగానే రైల్వే కారిడార్ల ఆమోదందేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఏడు నూతన హై స్పీడ్ రైల్ కారిడార్ల డీపీఆర్ రూపకల్పన బాధ్యతను భారతీయ రైల్వేకు అప్పగించినట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. లోక్సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు...
-
సుమారు 84 శాతం కేసులు ఆ ఆరు రాష్ట్రాల్లోనే..దేశంలో గత కొద్దిరోజులుగా నమోదవుతున్న కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 17,921 కొత్త కేసులు నమోదవగా, ఇందులో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడులలో ఈ సంఖ్య అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. దీంతో దేశంలో నమోదయిన కేసుల్లో 84 (83.76)శాతం ఈ ఆరు రాష్ట్రాల్లోనే వచ్చినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది...
-
మూడోరోజు.. నడవని పార్లమెంట్పార్లమెంట్ ఉభయ సభలు వరుసగా మూడో రోజు ఎలాంటి చర్చ లేకుండానే వాయిదా పడ్డాయి. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు
-
కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకో రాజీనామా!కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
-
హిరేన్ హత్య: పోలీసు అధికారిపై వేటు!ముకేశ్ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాల వ్యవహారంలో..వాహన యజమాని మన్సుఖ్ హిరేన్ మృతిపై దర్యాప్తు జరుపుతోన్న పోలీసు అధికారిపై వేటు వేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
-
మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్ ఉంటుందా..?కరోనా వైరస్ మహారాష్ట్రను కలవరపెడుతోంది. లాక్డౌన్ విధిస్తారంటూ వార్తలు వస్తున్నాయి.
-
ఉట్టి కొట్టలేని పెట్టుబడుల ఉపసంహరణ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత ఏడేళ్లలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలు రెండేళ్లలో మాత్రమే అంచనాలను మించాయి. మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ అడిగిన..
-
సగటుజీతం రూ.29లక్షలు..100శాతం ప్లేస్మెంట్సగటు జీతం రూ.29లక్షలు..100 శాతం ప్లేస్మెంట్తో ఐఐఎం కోల్కతా 2021 ఎంబీఏ బ్యాచ్ విద్యార్థులు బంపర్ ఆఫర్ కొట్టేశారు.
-
భర్తల చెంతకు పాక్లోని భార్యలు!పాకిస్థాన్ యువతులను పెళ్లి చేసుకున్న ముగ్గురు రాజస్థాన్ యువకుల రెండేళ్ల ఎదురు చూపులకు సోమవారం తెరపడింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) సందర్భంగా వీరి భార్యలు..
-
మన జలాంతర్గాముల సత్తా ఇక అపారండీజిల్తో పనిచేసే సంప్రదాయ జలాంతర్గాముల సమర్థతను ఎన్నో రెట్లు పెంచే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. ఇందుకు అవసరమైన ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఏఐపీ) అభివృద్ధిలో ఒక ముఖ్య మైలురాయిని రక్షణ..
-
పాక్కు భారత కరోనా టీకాలు..!అంతర్జాతీయ సమావేశంలో భారత్ మరోసారి తన సౌభ్రాతృత్వాన్ని చాటుకుంది. కశ్మీర్ విషయంలో దాయాది దేశం పాకిస్థాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. ఆ దేశానికి సాయం చేసేందుకు
-
రికవరీలు..20 వేలపైనేఇటీవలి కాలంలో దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది.
-
అదే జరిగితే ఉక్కు పరిశ్రమలను మూసివేస్తాందేశంలో ప్రైవేటీకరించాలనుకున్న ఉక్కు పరిశ్రమల అమ్మకం జరగకుంటే మూసివేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉక్కు కర్మాగారాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై
-
రైతుల ఆందోళన: చర్చలపై నో కమిటీ!సాగు చట్టాలపై కేంద్రంతో చర్చలు జరిపేందుకు 9మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేశారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది.
-
18 నెలలు.. 3.17 లక్షల సైబర్ నేరాలు!దేశంలో సైబర్ మోసాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడిచిన 18 నెలల కాలంలోనే దేశ వ్యాప్తంగా 3,17,439 సైబర్ నేర ఘటనలు చోటుచేసుకున్నట్టు.......
-
పెట్రోల్, డీజిల్లపై అధిక పన్నులు నిజమే!పెట్రోల్, డీజిల్పై ప్రభుత్వం అధిక పన్నులు వసూలు చేస్తున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే అంగీకరించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
-
230 మందికి వీఐపీ భద్రత: కేంద్రందేశవ్యాప్తంగా 230 మందికి కేంద్ర భద్రతా బలగాలు వీఐపీ రక్షణ అందిస్తున్నాయని, వారిలో 40 మంది జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్నారని మంగళవారం కేంద్రం వెల్లడించింది. పశ్చిమ్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న....
-
దిల్లీ బడ్జెట్: 25శాతం విద్యా రంగానికే..!రూ.69వేల కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన దిల్లీ ప్రభుత్వం, మొత్తం బడ్జెట్లో 25శాతం విద్యకే కేటాయించింది.
-
‘రాహుల్ను స్కూల్కు పంపాలి’కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని స్కూల్ పంపించాలని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఏ శాఖలు, ఏయే విభాగాలో ఉంటాయో ఆయన తెలుసుకోవాలంటూ..
-
పైలట్లు కరోనా టీకా తీసుకుంటే..పైలట్లు, క్యాబిన్ సిబ్బంది కరోనా టీకా తీసుకుంటే 48 గంటల పాటు విమానంలోకి రావొద్దని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ మంగళవారం వెల్లడించింది. ‘‘టీకా తీసుకున్న తర్వాత 48 గంటల పాటు
-
11 రోజుల్లో.. రూ. 18కోట్లు పట్టివేతఅసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రం అసోంలో ముమ్మర తనిఖీలు చేపట్టగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో నగదు, మద్యం, మాదకద్రవ్యాలు లభ్యమయ్యాయి.
-
టీకా రికార్డ్: 24గంటల్లో 20లక్షల డోసులు పంపిణీ!భారత్లో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నిత్యం లక్షల డోసులను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. తాజాగా 24గంటల వ్యవధిలో అత్యధికంగా 20లక్షల 19వేల డోసులను పంపిణీ చేసింది.
-
కొవాగ్జిన్ సురక్షితమైంది: లాన్సెట్భారత్ కేంద్రంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్ సురక్షితమైందని, ఎటువంటి దుష్ప్రభావాలు చూపకుండా రోగనిరోధకతను ఇస్తుందని వెల్లడైంది.
-
నిజాలు తెలుసుకోకుండా భారత్పై నిందలు తగవుభారత్లో శాంతియుత ఆందోళనలు, మీడియా స్వేచ్ఛపై బ్రిటన్ పార్లమెంట్ చేపట్టిన డిబేట్ వివాదానికి దారితీసింది. ఈ చర్చను భారత్ తీవ్రంగా ఖండించింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా
-
కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.
-
త్రివిధ దళాల్లో 42 వేల మందికి కరోనాదేశంలోని త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, వాయుసేనలోని మొత్తం 42,848 మంది కరోనా బారిన పడ్డారని రక్షణశాఖ సహాయక మంత్రి శ్రీపాద నాయక్ తెలిపారు. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సోమవారం లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
-
అప్పుడు ₹52వేల కోట్లు.. ఇప్పుడు ₹2.94 లక్షల కోట్లుదేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ ధరలు భగ్గుమంటున్నాయి. ఎన్నడూలేని రీతిలో వాటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయంగా రేట్లు పెరగడం వల్లే వీటి ధరలు పెరుగుతున్నాయని కేంద్రం.........
-
అలా అయితే..పాక్షిక లాక్డౌన్లోకి ముంబయి!మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాజధాని నగరం ముంబయిలో పాజిటివ్ కేసు
-
‘అంబానీ ఇంటివద్ద వాహనం కేసు’ ఎన్ఐఏకి..ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఈ ఘటనలో
-
50శాతం కోటా: అన్ని రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు!మహారాష్ట్రలో 50శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై అన్ని రాష్ట్రాలు తమ అభిప్రాయం తెలపాలని భారత అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
-
మొసళ్లు, చేపలు పీక్కుతిన్న కుమారుడి అవశేషాలతో..నీరూయాదవ్ కుమారుడు హరైమ్ యాదవ్ (13) గోపాల్పుర్ స్టేషన్ పరిధి తిర్కాందా సమీపంలో బోటులో నది దాటుతూ ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యాడు. కాథైర్ జిల్లా కుర్సెలా పోలీసు స్టేషన్ పరిధి ఘాట్ వద్ద పోలీసులకు హరైమ్ మృతదేహం లభ్యమైంది....
-
బాధితురాలిని పెళ్లి చేసుకోమని చెప్పలేదుఅత్యాచారానికి గురైన బాలికను పెళ్లిచేసుకోవడం ఇష్టమేనా సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన వేళ భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే వాటిపై స్పష్టతనిచ్చారు.
-
లోక్సభ సమావేశాల వేళల్లో మార్పుధరల పెరుగుదల అంశంపై విపక్షాల నిరసనల నేపథ్యంలో..రాజ్యసభ సమావేశాలు రేపటికి వాయిదాపడ్డాయి.
-
మహిళా రైతుల ఆందోళన..హైవేల మూసివేత!దేశ రాజధానిలో చేపట్టిన రైతు ఉద్యమం వంద రోజులు పూర్తిచేసుకోగా, నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో మహిళలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
-
టీకా తీసుకున్న ప్రథమ మహిళదేశ ప్రథమ మహిళ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సతీమణి సవితా కోవింద్ నేడు కరోనా టీకా తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఆమె వ్యాక్సిన్ వేయించుకోవడం విశేషం.
-
ప్లీజ్ సర్..మాస్క్ పెట్టుకోండిమహారాష్ట్రలో కొవిడ్ విజృంభణ తీవ్ర స్థాయిలో ఉంది. అక్కడ పదివేలకుపైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి.
-
ధరల పెరుగుదల.. దద్దరిల్లిన రాజ్యసభరెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన తర్వాత ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రసంగించారు. అంతర్జాతీయ మహిళా
-
కరోనా: మూడో రోజు..18 వేలపైనేదేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది.
-
అబ్దుల్ కలాం సోదరుడు కన్నుమూతమాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సోదరుడు మహమ్మద్ ముత్తుమీరా లెబ్బాయ్ మరాయ్కయార్ (104) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన రామేశ్వరంలోని తన నివాసంలో........
-
భారత్లో 2 కోట్ల డోసుల పంపిణీ!భారత్లో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. జనవరి 16న దేశంలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ ద్వారా ఇప్పటివరకు 2కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
-
కొవిడ్ టీకాతో..ప్రపంచాన్ని రక్షించిన భారత్!దేశంలో కొవిడ్ టీకాను అందుబాటులోకి తేవడంతో పాటు అంతర్జాతీయ సంస్థల ఒప్పందంతో వివిధ దేశాలకు టీకాను ఎగుమతి చేస్తోన్న భారత్ మహమ్మారి బారినుంచి ప్రపంచాన్ని రక్షించిందని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు.
-
‘చట్టాలు రద్దు చేసి నా చివరి కోరిక తీర్చండి’నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైతు ఉద్యమానికి కేంద్రమైన టిక్రి సరిహద్దుకు కొద్ది దూరంలోనే ఈ ఘట.........
-
రేపే రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు!కొవిడ్ నిబంధనల నడుమ పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.
-
ఓ వైపు మోదీ.. మరోవైపు దీదీ!పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఓ వైపు భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖారావం పూరించగా.. అదే రోజు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధరలను నిరసిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధ్యక్షతన తృణమూల.......
-
మాకు ఓటేయకుంటే విద్యుత్తు, మంచినీరు కట్!పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన ఆ రాష్ట్ర వ్యవశాయశాఖ మంత్రి తపన్ దాస్గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....
-
సాగు చట్టాల సవరణకు సిద్ధమే..కానీ..!నూతన వ్యవసాయ చట్టాలకు సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మరోసారి స్పష్టంచేశారు.
-
ఆ పార్టీ వస్తే.. బెంగాల్ మరో కశ్మీరే!పశ్చిమ బెంగాల్ను మరో కశ్మీర్గా మార్చేందుకు తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని తాజాగా భాజపా నేత సువేందు అధికారి దీదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
-
హిరేన్ మృతికి కారణాలేమిటి?ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటికి సమీపంలో ఇటీవల కనుగొన్న పేలుడు పదార్థాల వాహనం యజమానిగా
-
టీకా కేంద్రంలో శతాధిక వృద్ధురాలి జన్మదిన వేడుకలుఓ శతాధిక వృద్ధురాలు కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. ముంబయిలోని బీకేసీ జంబో వ్యాక్సిన్ కేంద్రానికి శనివారం ఓ శతాధిక వృద్ధురాలు టీకా తీసుకునేందుకు వచ్చారు....
-
రామ మందిరానికి ఇంటింటి చందాలు నిలిపేశాం
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఇంటింటికీ వెళ్లి చందాలు స్వీకరించే కార్యక్రమాన్ని నిలిపివేసినట్టు రామజన్మభూమి.....
-
దిల్లీలో స్కూళ్లకు ప్రత్యేక బోర్డుస్కూళ్ల విషయంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో ఉన్న పాఠశాలన్నింటినీ ఒకే బోర్డు పరిధిలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో కొత్త స్కూల్ బోర్డును...
-
అతడి మృతికి గల కారణాలు తేలుస్తాంప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ నివాసానికి దగ్గర్లో పేలుడు పదార్థాల వాహనం కేసు మలుపులు తిరుగుతోంది.
-
మళ్లీ అనారోగ్యం: ఎంపీ ప్రగ్యా ముంబయికి తరలింపు!భోపాల్ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో చికిత్సనిమిత్తం ఆమెను విమానంలో ముంబయికి......
-
కొవిడ్ టెస్టుల సంఖ్యను పెంచండిదేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. గత కొన్ని వారాలుగా కేసులు పెరుగుతున్న ఎనిమిది రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతో శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
-
టీకా పంపిణీలో రికార్డు
కరోనా మహమ్మారిని తరిమికొట్టే బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమం దేశంలో శరవేగంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లు తీసుకున్నవారి సంఖ్య 2 కోట్లకు చేరువవగా.. నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో
-
15 నుంచి న్యాయస్థానాల్లో భౌతిక విచారణలుసుమారు ఏడాది తర్వాత న్యాయస్థానాల్లో భౌతిక విచారణలు జరిపేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. పలు న్యాయస్థానాలు, ట్రిబ్యునల్ల విజ్ఞప్తి మేరకు ఈ నెల 15 నుంచి న్యాయస్థానాల్లో భౌతిక విచారణలు జరిపేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.
-
వెనక్కి తగ్గని అన్నదాతలుకేంద్రం కొత్తగా తీసుకువచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని, తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలని 100 రోజుల క్రితం అన్నదాతలు నిరసనకు దిగారు.
-
ఉత్తరాఖండ్ జలవిలయం..కారణమేంటంటే?ఉత్తరాఖండ్లో సంభవించిన జలవిలయం ఏ స్థాయి ప్రాణ, ఆస్తినష్టాన్ని తెచ్చిపెట్టిందో చూశాం.
-
మళ్లీ కలవరపెడుతున్న కరోనా దేశంలో మరోసారి కరోనా కేసుల్లో పెరుగుదల కంగారు పుట్టిస్తోంది.
-
వాటిపై మోదీ ఫొటో తొలగించండిఎన్నికల వేళ కరోనా వ్యాక్సిన్ ధ్రువీకరణ పత్రాలపై మోదీ చిత్రం ఉండటాన్ని తప్పుబడుతూ తృణమూల్ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఎన్నికల కోడ్
-
ఎల్ఈడీలతో 3.8 కోట్ల టన్నుల CO2 తగ్గించాం!నిర్దేశిత సమయంలోగా పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని భారత్ చేరుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. సమర్థమైన ఇంధన మాధ్యమాలను వినియోగించడంతోపాటు వ్యర్థ పదార్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసే మార్గాలవైపు.........
-
ఎక్కడికైనా ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధంఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ప్రచారానికి ఎక్కడికి పిలిచినా వెళ్తామని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ శుక్రవారం తెలిపారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తోన్న నాయకులు (జీ-23) తరపున ఆయన మాట్లాడారు.
-
రైతుల ఆందోళనలు..భారత్ అంతర్గత వ్యవహారమే!రైతుల నిరసనల వ్యవహారం దేశ అంతర్గత సమస్య అని, వాటిని భారత ప్రభుత్వమే పరిష్కరించుకుంటుందని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టంచేసింది.
-
విమానం బయల్దేరే ముందు షాకిచ్చాడు..కొద్ది సమయంలో గాల్లోకి ఎగరనున్న విమానంలోని ఓ ప్రయాణికుడు తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని షాకివ్వడంతో పైలట్ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దిగమని ప్రకటించాడు. ఈ ఘటన దిల్లీలో జరిగిందని విమానయాన సంస్థ అధికారులు శుక్రవారం తెలిపారు. అసలేం జరిగిందంటే.... 6ఈ-286 నెంబర్ ఇండిగో ఫ్లైట్ దిల్లీ విమానాశ్రయం నుంచి కొద్ది సమయంలో పుణెకు బయలుదేరనుంది...
-
అంబానీ ఇంటి వద్ద వాహనం కేసులో కీలక మలుపుదక్షిణ ముంబయిలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసానికి సమీపంలో కొద్ది రోజుల క్రితం పేలుడు పదార్థాలున్న వాహనం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
-
డాలర్ స్మగ్లింగ్ కేసులో విజయన్ పాత్ర: కస్టమ్స్అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. యూఏఈ కాన్సులేట్ అధికారుల సూత్రధారులుగా ఉన్న డాలర్ స్మగ్లింగ్ కేసులో సీఎం విజయన్......
-
ఒక్కరోజే సుమారు 14 లక్షల మందికి టీకాదేశంలో ఒకవైపు వ్యాక్సిన్ పంపిణీ సాఫీగా సాగుతుండగా.. మరోవైపు రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
-
ఇది ఎగరని రఫేల్ విమానంపంజాబ్కు చెందిన ఓ ఆర్కిటెక్ట్ రఫేల్ యుద్ధ విమానం డిజైన్తో ఓ వాహనాన్ని రూపొందించి ఔరా అనిపిస్తున్నారు. బతిండాకు చెందిన ఆర్కిటెక్ట్ రాంపాల్ బెహానివాల్ రఫేల్ యుద్ధ విమానం స్ఫూర్తితో అదే ఆకారంలో ఉన్న ఓ వాహనాన్ని రూపొందించారు....
-
పీఎల్ఐ పథకం లక్ష్యమదే: ప్రధాని మోదీదేశీయ తయారీ రంగాన్ని విస్తరించడంతో పాటు ఎగుమతులను పెంచే లక్ష్యంతోనే ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టంచేశారు.
-
టైమ్ మ్యాగజైన్పై ‘మహిళా రైతులు’అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ టైమ్ మ్యాగజైన్ ప్రత్యేక సంచిక విడుదల చేసింది. దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమంలో పాల్గొన్న మహిళల ఫొటోతో
-
రైల్వే ప్లాట్ఫాం టికెట్.. ఎంత పెరిగిందంటే?కరోనా వ్యాప్తిని కట్టడించేందుకు రైల్వే శాఖ రైల్వే అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్లాట్ఫాం టికెట్ ధరలను భారీగా పెంచుతూ ప్రకటన జారీ చేసింది. ఇదివరకు రూ.10గా ఉన్న ప్లాట్ఫాం ధరలను ఏకంగా రూ.30కి పెంచింది....
-
భాజపా అంటే.. జనాలపై భారం వేసే పార్టీపెట్రోల్, వంటగ్యాస్, నిత్యావసరాల ధరలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఈ మేరకు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆన్లైన్
-
చేయని నేరానికి 20 ఏళ్లుగా జైలు శిక్షచేయని నేరానికి ఓ వ్యక్తి ఏకంగా 20 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. తాను నేరం చేయలేదని ఎంత మొరపెట్టుకున్నా అతడిని సమాజం, పోలీసులు నమ్మలేదు. దాదాపు 20 ఏళ్లపాటు జరిగిన విచారణలో నిర్దోషిగా తేలడంతో బంధీఖానాలో మగ్గుతున్న...
-
స్టెప్పులతో అదరగొట్టిన ఫరూక్ అబ్దుల్లాజమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా డాన్స్తో అదరగొట్టారు. చండీగఢ్లో పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ మనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఫరూక్ అబ్దుల్లా ప్రముఖ గాయకుడు మహమ్మద్ రఫీ పాటలకు ఉత్సాహంగా చిందులు వేశారు....
-
రైల్వేస్టేషన్లలో రుసుము ఆధారిత వైఫై సేవలుదేశవ్యాప్తంగా 4000 రైల్వేస్టేషన్లలో రుసుము ఆధారిత వైఫై సేవలను రైల్టెల్ ప్రారంభించింది. ఆయా రైల్వేస్టేషన్లలో మరింత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఈ సేవలను ప్రారంభించామని రైల్టెల్ పేర్కొంది....
-
కరోనా మరణాలు@113దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది.
-
ప్రైవేటులో 75% కోటా: ఫిక్కీ ఏమందంటే..!ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని హరియాణా ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టం పారిశ్రామిక రంగానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఫిక్కీ) స్పష్టంచేసింది.
-
కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ నిరసనకర్ణాటక అసెంబ్లీలో గురువారం కాంగ్రెస్ నిరసనగళం వినిపించింది. అసెంబ్లీలో భాజపా ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశాన్ని లేవనెత్తడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి.
-
కరోనా మార్గదర్శకాలు.. కేంద్రం ట్వీట్!దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి కట్టడిలో ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఓ వైపు దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు దేశ వ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా ముందుకెళ్తోంది. అయితే కొన్ని రోజులుగా కేసుల పెరుగుదలలో కాస్త హెచ్చుతగ్గులు కనిపించినా.. గడిచిన 24 గంటల్లో 17,407 కొత్త కేసులు నమోదయ్యాయి...
-
భారత్లో 242కు చేరిన స్ట్రెయిన్ కేసులుభారత్లో యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో వెలుగు చూసిన స్ట్రెయిన్ కేసుల సంఖ్య 242 కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
-
కీచక పర్వం..వాస్తవం లేదుజలగావ్లో ప్రభుత్వం ఆధ్వర్యంలోని వసతిగృహంలోని బాలికలను పోలీసులు బెదిరించి, అసభ్యంగా నృత్యాలు చేయించారనే ఆరోపణల్లో వాస్తవం లేదని గురువారం మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
-
సాగు చట్టాలు విప్లవాత్మకమైనవి: తోమర్కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు విప్లవాత్మకమైనవని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మరోసారి స్పష్టంచేశారు.
-
అసభ్యత పెరిగిపోతోంది..పర్యవేక్షణ అవసరంఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్ఫాంలలో ప్రసారమయ్యే వీడియోలపై పర్యవేక్షణ అవసరమని సుప్రీంకోర్టు గురువారం వెల్లడించింది. ‘తాండవ్’ వెబ్సిరీస్కు సంబంధించిన విచారణలో భాగంగా ఉన్నత న్యాయస్థానం పలు కీలక సూచనలు చేసింది.
-
చైనా, పాక్ ముప్పు: సైన్యం సిద్ధంగా ఉండాల్సిందే!ప్రపంచంలో ఏ దేశ సైన్యం ఎదుర్కోని సవాళ్లను భారత సైన్యం ఎదుర్కొంటుందని త్రివిధ దళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్ అభిప్రాయపడ్డారు.
-
జీవించేందుకు ఉత్తమ నగరం.. బెంగళూరుదేశంలో నివాసయోగ్య నగరాల్లో కర్ణాటక రాజధాని బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ సూచీ జాబితాను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. మొత్తం 111 నగరాలతో ఈ జాబితా
-
బెంగాల్ పాలిటిక్స్: 200స్థానాల్లో గెలుస్తాం!పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికారాన్ని సొంతం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలతో ముందుకెళుతున్నాయి.
-
వృద్ధుల చికిత్సకు ప్రాధాన్యమివ్వండివృద్ధులు కరోనా కారణంగా ఇబ్బంది పడకుండా వారికి ఆస్పత్రుల్లో ప్రాధాన్యమిచ్చి చికిత్సను అందించాలని సుప్రీంకోర్టు గురువారం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆదేశించింది. వృద్ధులు ఏ సమస్యతో వచ్చినా వారికి వెంటనే చికిత్స ప్రారంభించాలని న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొంది.
-
86శాతం కేసులు.. 6 రాష్ట్రాల్లోనే
దేశంలో కరోనా మళ్లీ కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా మహమ్మారి వ్యాప్తి కట్టడిలోనే ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల కొద్ది రోజులుగా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
-
టీకాకు ప్రజలు భయపడాల్సిన పనిలేదుదేశంలో రెండో దశ టీకా కార్యక్రమంలో భాగంగా..దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ టీకా వేయించుకున్నారు.
-
‘ఆమెను పెళ్లాడుతావా’?వ్యాఖ్యపై వివరణబాలికపై అత్యాచారం జరిగిన కేసులో విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే ఆధ్వర్యంలోని ధర్మాసనం
-
కొవిడ్ గుప్పిట్లో మహారాష్ట్రదేశంలో గత కొన్ని రోజులుగా కరోనా తీవ్రత పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి
-
భారత్పై సైబర్ దాడి.. స్పందించిన చైనా!భారత్ వ్యవస్థలపై చైనా హ్యాకర్లు దాడి చేశారంటూ వస్తోన్న వార్తలపై డ్రాగన్ స్పందించింది. భారత్కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ ఔషధ సంస్థలపై చైనా సైబర్ దాడులకు పాల్పడిందంటూ...........
-
గత్యంతరం లేకే కాల్పుల విరమణకు అంగీకారం!భారత్ శాంతి మంత్రాన్ని దాయాది దేశం ఒడిసిపట్టుకుందా అన్నంతగా సరిహద్దుల్లో తుపాకీ మోతలు నిలిచిపోయాయి. వారంరోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ దళాలు తూచా తప్పకుండా పాటిస్తున్నాయి....
-
రాహుల్ మాటలకు నవ్వొస్తోంది: జావడేకర్మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన అత్యయిక పరిస్థితి గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భాజపా స్పందించింది.
-
24×7.. ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చుగడిచిన 24గంటల్లో దేశంలోని 24రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కొవిడ్ మరణం కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
-
కొవిడ్ టీకా వేయించుకున్న రాష్ట్రపతిదేశంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టే బృహత్తర కార్యక్రమంలో భాగంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది. ఇటీవలే రెండో దశ టీకా పంపిణీ ప్రారంభించగా.. దేశ ప్రథమ
-
తాప్సీ, అనురాగ్ కశ్యప్ నివాసాల్లో ఐటీ సోదాలుముంబయిలో పలు సినీ ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. నటి తాప్సీ, నిర్మాత మధు మంతెన, దర్శకుడు వికాస్ బెహల్ నివాసాలు,
-
ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే.. దేశద్రోహం అనలేంప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నమైన భావాలను వ్యక్తపర్చడాన్ని దేశద్రోహంగా పేర్కొనలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్ మాజీ
-
భాజపా ఎంపీ కుమారుడి కాల్పుల నాటకం..!భాజపా నేత, లోక్సభ సభ్యుడు కౌశల్ కిశోర్ కుమారుడు ఆయుష్పై కాల్పులు జరిగాయి. లఖ్నవూలోని మదియావా ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి
-
రెండోరోజు వందలోపు మరణాలుదేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజూవారీ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. మంగళవారం 7,85,220 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..14,989 పాజిటివ్ కేసులు బయటపడ్డాయని...
-
భాజపాకు ఓటేయొద్దని రైతుల్ని కోరతాం!కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు నెలలకు పైగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్న రైతులు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా.........
-
గుజరాత్ ‘స్థానిక’ పోరులోనూ భాజపాదే హవా!గుజరాత్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ భాజపా హవా చాటింది. జిల్లా పంచాయతీలు, మున్సిపాలిటీలు, తాలుకా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు భారీ విజయం అందించారు.......
-
నేడు టీకా తీసుకోనున్న రాష్ట్రపతిరెండో దశ వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం వ్యాక్సిన్ తొలిడోసును తీసుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.
-
ఇంటి దగ్గర టీకా తీసుకున్న కర్ణాటక మంత్రిదేశంలో మార్చి 1 నుంచి రెండో దశ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా 60ఏళ్లు పైబడిన వారికి, 45ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక రోగులకు టీకాను అందిస్తున్నారు.
-
ఒకే మఠంలో 150 మంది భిక్షువులకు కరోనాధర్మశాలలోని ప్రముఖ గ్యుటో మఠంలో 150 మంది బౌద్ధ భిక్షువులకు కరోనా సోకినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఈ మఠం ఉంది.
-
ఒకే పాఠశాలలో 54 మంది విద్యార్థులకు కరోనాహరియాణాలోని కర్నాల్ ప్రాంతంలో ఒకే పాఠశాలలో 54 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ఆ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు.
-
70 కి.మీ.బండిపై వచ్చి..టీకా తీసుకొని..కరోనా వైరస్కు చెక్ పెట్టేందుకు టీకా వేయించుకోవాలని ఓ వృద్ధుడు చూపిన చొరవ ప్రశంసలు అందుకుంటోంది.
-
నోట్లరద్దు వల్లే నిరుద్యోగం పెరుగుతోందినాలుగేళ్ల కింద కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్లే దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతోందని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ఆరోపించారు.
-
టీకా వేయించుకున్న నటాషా పూనావాలా‘టీకా తీసుకోవడం గర్వంగా ఉంది’ అంటున్నారు నటాషా పూనావాలా. ఆమె సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా సతీమణి.
-
పోలీసు ఉద్యోగాలకు 15 మంది ట్రాన్స్జెండర్లుఛత్తీస్గఢ్లో ట్రాన్స్జెండర్లు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇటీవల పోలీసు ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను విడుదల చేసింది....
-
బైక్ ఎత్తి.. బాహుబలిని గుర్తుచేసి!బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని భుజాన ఎత్తుకుంటే హిమాచల్ ప్రదేశ్లో ఓ యువకుడు ఏకంగా స్కూటీని ఎత్తుకున్నాడు. కుల్లూ జిల్లా రాంశిలాలోని గాయమన్ వంతెన వద్ద ఓ యువకుడు స్కూటీని ఎత్తుకొని తీసుకెళుతున్న వీడియో....
-
పబ్జీ గేమ్ ఆ కోవకు చెందినదే: జావడేకర్కొన్ని మొబైల్ గేమ్స్ హింసాత్మకంగా ఉండటంతో పాటు, యూజర్లను వ్యసనపరులుగా మార్చుతున్నాయని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు.
-
2030 నాటికి 23 జల మార్గాలు: ప్రధాని మోదీదేశంలో గత కొంతకాలంగా పెరిగిన పోర్టుల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 2030 నాటికి 23 జల మార్గాలను అందుబాటులోకి తెస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
-
19 రాష్ట్రాల్లో కరోనా మరణాలు లేవు..దేశంలో కరోనా కాస్త తెరిపినిచ్చింది. రోజువారీ కరోనా కేసులు, మరణాల్లో గణనీయమైన తగ్గుదల నమోదు చేస్తోంది. క్రితం రోజులో పోలిస్తే మంగళవారం 20 శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి.
-
వందే భారత్ మిషన్: 60లక్షల మంది వెనక్కికేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ‘వందేభారత్ మిషన్’ కింద విదేశాల్లో చిక్కుకుపోయిన 60లక్షల మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.
-
లోక్సభ.. రాజ్యసభ.. ఇకపై సంసద్ టీవీలో: పార్లమెంట్ ఉభయ సభలకు ఇకపై ఓకే టీవీ ఛానల్ ఉండనుంది. లోక్సభ, రాజ్యసభ ఛానళ్లను కలిపేసినట్లు ఎగువసభ సచివాలయం సోమవారం రాత్రి బులిటెన్ విడుదల చేసింది. ఇకపై సంసద్ టీవీ పేరుతో
-
కాస్త తెరిపినిచ్చిన కరోనా..దేశంలో రోజూవారీ కరోనా కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది.
-
ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా?అత్యాచారానికి గురయిన బాలికను పెళ్లిచేసుకోవడం ఇష్టమేనా? అని సోమవారం సుప్రీంకోర్టు నిందితుడిని ప్రశ్నించింది.
-
మీ దగ్గర్లోని వ్యాక్సిన్ కేంద్రాన్ని తెలుసుకోవచ్చిలా.. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం రెండో దశకు చేరుకుంది. ఇందులో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక రోగులకు వ్యాక్సిన్లు అందిస్తున్నారు. ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో అందరికీ వ్యాక్సిన్ అందించనుంది. ఈ నేపథ్యంలో
-
ఫాస్టాగ్ వల్ల రూ.25వేల కోట్లు ఆదా: గడ్కరీఫాస్టాగ్ను తప్పనిసరి చేయడం వల్ల ఇంధనం వినియోగం తగ్గి తద్వారా ఏడాదికి రూ.20వేల కోట్లు ఆదా అవుతాయని కేంద్ర ఉపరితల
-
టీకా ఎంపికపై స్పష్టతనిచ్చిన కేంద్రం!కొవిడ్ వ్యాక్సిన్ను ఎంపిక చేసుకునే సౌలభ్యం లేదని, వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ మొత్తం కొవిన్ వ్యవస్థ ద్వారానే జరుగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
-
బర్త్ డే రోజునే వ్యాక్సిన్ తీసుకున్న సీఎం..దేశంలో రెండో దశ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 60 ఏళ్లు దాటిన వారికి సోమవారం నుంచి టీకా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 1తో 70 వసంతాలు పూర్తి చేసుకున్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాట్నాలో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ మేరకు పుట్టిన రోజునే టీకా తీసుకోవడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా నితీశ్కు శుభాకాంక్షలు తెలిపారు.
-
ఉద్యమాన్ని అణచివేసేందుకే ఈ నిశ్శబ్దంశాంతియుతంగా రైతులు చేసే ఉద్యమాన్ని అణచివేసేందుకే గత కొన్ని వారాలుగా ప్రభుత్వం నిశబ్దంగా ఉందని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయిత్ అన్నారు.
-
4 గంటలు.. టీకా కోసం 10లక్షల మంది నమోదుకరోనా మహమ్మారిని తరిమికొట్టే బృహత్తర కార్యక్రమంలో భాగంగా దేశంలో రెండో దశ టీకా పంపిణీ సోమవారం ప్రారంభమైంది. ఇందుకోసం కొవిన్ పోర్టల్ను ప్రజలకు నేటి నుంచి అందుబాటులోకి తీసుకురాగా..
-
అమిత్ షా వ్యాఖ్యలకు స్టాలిన్ కౌంటర్శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాట వేసవికి ముందే రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రత్యర్థుల ఆరోపణలు, విమర్శనాస్త్రాలతో అక్కడి ఎన్నికల ప్రచారం కాక......
-
సుప్రీంకోర్టు జడ్జీలకు రేపటి నుంచి టీకాదేశంలో రెండో దశ కరోనా టీకా పంపిణీ నేటి నుంచి ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు కూడా నేడు వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే
-
రాహుల్ బస్కీలు.. ప్రియాంక డ్యాన్స్మరికొద్ది రోజుల్లో జరగనున్న నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ మనుగడకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. దీంతో ఈ ఎన్నికలపై హస్తం పార్టీ గట్టిగా దృష్టిపెట్టింది
-
అపోహలు తొలగించేందుకే ముందుగా ప్రధానికి టీకాప్రజల్లో టీకాపై ఉన్న అపోహలను తొలగించేందుకే ప్రధాని ముందుగా టీకా తీసుకున్నారని ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. సోమవారం నుంచి దేశంలో రెండోదశ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.
-
అక్కడ ప్రైవేటులోనూ ఉచితంగానే టీకా!ప్రైవేటులోనూ ఉచితంగానే టీకా పంపిణీ చేస్తామని బిహార్ ప్రభుత్వం ప్రకటించింది.
-
కొవిడ్ టీకా తీసుకున్న ఉపరాష్ట్రపతిదేశంలో రెండోదశ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి ఈ రోజు నుంచి టీకా ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం చెన్నైలో కొవిడ్ టీకా తొలి డోసును తీసుకున్నారు.
-
నేను 70ల్లో ఉన్నా..యువతకి టీకా ఇవ్వాలి:ఖర్గేకరోనా టీకా అందించే విషయంలో వృద్ధులకు కాకుండా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు.
-
బెంగాల్లో 8 విడతలపై సుప్రీంకు..
పశ్చిమబెంగాల్లో ఎనిమిది విడతల్లో శాసనసభ ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఎంఎల్ శర్మ
-
ఆ రైతుల భాగస్వామ్యం లేనిదే వృద్ధి లేదు - మోదీచిన్న, సన్నకారు రైతుల భాగస్వామ్యం లేనిదే భారత్ వృద్ధి సాధించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
-
భారత్ ‘పవర్’పై డ్రాగన్ గురి!సరిహద్దు విషయంలో భారత్తో యుద్ధానికి కాలుదువ్విన చైనా కుతంత్రాలు మరోసారి బయటపడ్డాయి. తూర్పు లద్దాఖ్ ఉద్రిక్తతలతో గతేడాది రెండు దేశాల మధ్య నెలలపాటు ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే.
-
అమిత్షా తిరుపతి పర్యటన రద్దుకేంద్ర హోంమంత్రి అమిత్షా తిరుపతి పర్యటన రద్దు అయింది. ఈ మేరకు ఏపీ భాజపా నేతలకు ఇవాళ సమాచారం అందింది.
-
నర్సుతో ప్రధాని ఏం మాట్లాడారంటే..?ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దిల్లీ ఎయిమ్స్లో కరోనా టీకా వేయించుకున్నారు.
-
‘కొవిన్’.. నమోదు ఇలాకరోనా మహమ్మారిని తరిమికొట్టే బృహత్తర కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా రెండోదశ టీకా పంపిణీ సోమవారం ప్రారంభమైంది. 60ఏళ్లు పైబడిన వారికి, 45-59 ఏళ్ల మధ్యవయస్కుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో
-
స్వల్పంగా తగ్గిన కరోనా కేసులుదేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అయితే క్రితం రోజుతో పోల్చితే రోజూవారీ కేసుల్లో కొద్దిమేర తగ్గుదల కనిపించింది.
-
కొవిడ్ టీకా తీసుకున్న ప్రధాని మోదీప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం కొవిడ్ టీకా వేయించుకున్నారు.
-
86 శాతం కేసులు ఆ ఆరు రాష్ట్రాల్లోనేదేశంలో కరోనా కేసుల పెరుగుదల కలవరపెడుతోంది. గడచిన 24 గంటల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్టాల్లో కేసుల సంఖ్య పెరిగినట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. తాజా గణాంకాల ప్రకారం గడచిన 24 గంటల్లో...
-
నిర్లక్ష్యం చేస్తే.. మూడో ముప్పు తప్పదు!దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని, కొవిడ్ నిబంధనలు పాటించకపోతే మూడో దఫా(థర్డ్ వేవ్) ప్రమాదం పొంచివుందని కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్ శేఖర్ సీ మండే స్పష్టంచేశారు.
-
రైతు చట్టాలు కావవి.. డెత్ వారెంట్లు: కేజ్రీవాల్కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. అవి చట్టాలు కావని, రైతుల పాలిట డెత్......
-
మోదీ గర్వించదగిన వ్యక్తి: గులాం నబీ ఆజాద్కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై అసమ్మతి వ్యక్తంచేస్తోన్న సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు.
-
హంగ్ ఏర్పడితే భాజపాతో మమత దోస్తీపశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మళ్లీ భాజపా పంచన చేరుతారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారా..........
-
వాట్సాప్ గ్రూప్లకు దూరంగా సుప్రీంకోర్టు!కోర్టు వ్యవహారాలకు సంబంధించి వీడియో కాన్ఫరెన్సుల లింకులను ఇక నుంచి వాట్సాప్ గ్రూప్లలో పంపించకూడదని సుప్రీం కోర్టు నిర్ణయించింది.
-
మహిళ మృతి కేసు.. ‘మహా’ మంత్రి రాజీనామామహరాష్ట్ర అటవీ శాఖ మంత్రి, శివసేన ఎమ్మెల్యే సంజయ్ రాథోడ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సీఎం ఉద్ధవ్తో భేటీ అనంతరం రాజీనామా నిర్ణయాన్ని ఆదివారం.......
-
తగ్గని కొవిడ్ ఉద్ధృతి..పుణెలో కర్ఫ్యూ పొడగింపు!కొవిడ్ ఉద్ధృతి అదుపులోకి రాకపోవడంతో పుణెలో రాత్రి కర్ఫ్యూని మరో రెండు వారాలు పొడగిస్తున్నట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.
-
పేపర్ లీక్.. ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్ష రద్దుఆర్మీ రిక్రూట్మెంట్కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకవ్వడంతో దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన నియామమక పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఆర్మీ ప్రకటించింది. ఈ వ్యవహారంలో ముగ్గురు.......
-
ఒకే వేదిక.. ఒకే ముహూర్తం.. 3,229 పెళ్లిళ్లురాయ్పుర్లోని ఇండోర్ స్టేడియంలో ఒకేసారి 3,229 జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. కుల, మత భేదాలు లేకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ మతాల జంటలు ఒకేసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి....
-
హైదరాబాదీ రైతుపై మోదీ ప్రశంసలుహైదరాబాద్కు చెందిన అభ్యుదయ రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డికి మరో అరుదైన గౌరవం లభించింది. సంప్రదాయ పద్ధతుల్లో వెంకటరెడ్డి చేస్తున్న వ్యవసాయం గురించి ప్రధాని మోదీ మన్ కీ బాత్లో ప్రస్తావించారు....
-
పార్లమెంటులో పంచ్లు లేనట్టే!పార్లమెంటు తదుపరి సమావేశాలపై శాసనసభ ఎన్నికలు ప్రభావం చూపనున్నాయి.
-
సైనికుల కోసం సోలార్ టెంట్.. ఎలా పనిచేస్తుంది?సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైన్యం శత్రువులతోనే కాకుండా అక్కడ ఉండే చల్లని వాతావరణంతో కూడా పోరాడాల్సి ఉంటుంది. అలాంటి శీతల ప్రాంతాల్లో గస్తీ కాసే మన సైనికుల కోసం ప్రముఖ శాస్త్రవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ సోలార్ టెంట్లను తయారుచేశారు....
-
ఆ పాపకు రూ.16 కోట్ల ఇంజెక్షన్..ముంబయిలో అరుదైన వ్యాధి(స్పైనల్ మస్క్యులర్ ఆట్రోపీ)తో బాధపడుతున్న చిన్నారి టీరాకు ఎట్టకేలకు చికిత్స మొదలైంది.
-
టీకా ప్రాధాన్య జాబితాలో డౌన్ సిండ్రోమ్ బాధితులు!జన్యు సంబంధిత సమస్యైన డౌన్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తులకు ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. డౌన్ సిండ్రోమ్ ఉన్నవారు హై-రిస్క్ జాబితాలోకి చెందుతారని వెల్లడిస్తున్న అధ్యయన వివరాలు గతంలో లాన్సెట్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
-
ఆ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ పొడిగింపుదేశ వ్యాప్తంగా కొద్ది రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత మూడు రోజులుగా దేశంలో 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో గుజరాత్లోని నాలుగు ప్రధాన నగరాల్లో రాత్రి.........
-
ఉగ్రవాద నిరోధక చర్యలకు అది అడ్డు కాదుభారత్-పాక్ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం కారణంగా ఉగ్రవాద నిరోధకచర్యలకు ఎటువంటి ఆటకం ఉండబోదని ఆర్మీ ఉత్తర లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి తెలిపారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లోని భద్రతను పర్యవేక్షించే నార్త్ కమాండ్లో శనివారం జరిగిన ఓ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
-
2 గంటల్లో దెహ్రాడూన్ నుంచి దిల్లీకిరానున్నరోజుల్లో దేశ రాజధాని నుంచి డెహ్రాడూన్ వరకు కేవలం రెండు గంటల్లోనే రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించవచ్చు. ఈ మేరకు రెండు నగరాల మధ్య నిర్మాణంలో ఉన్న ఆరు లైన్ల రహదారి 2024 నాటికి పూర్తవుతుందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఉత్తరాఖండ్లోని నాలుగు జాతీయ రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం దిల్లీ నుంచి ఉత్తరాఖండ్ రాజధానికి వెళ్లడానికి 5 గంటల సమయం పడుతోంది...
-
జడ్జిలను దూషించడం ట్రెండ్ అయిపోయిందిన్యాయమూర్తుల పట్ల వ్యక్తిగత దూషణలకు దిగుతుండడం పట్ల కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అసహనం వ్యక్తంచేశారు. తమకు అనుకూలంగా తీర్పు రాని పక్షంలో కొందరు వ్యక్తులు న్యాయమూర్తులను లక్ష్యంగా...
-
ప్రైవేటులో టీకా.. డోసుకు ₹250ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకాకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. కరోనా టీకా ధరను నిర్ణయించింది. ఒక్కో డోసు ధరను రూ.250గా పేర్కొంది. వ్యాక్సిన్ డోసుకు ఒక్కో.
-
మహారాష్ట్ర: 28 జిల్లాల్లో కరోనా విజృంభణగత రెండు వారాలుగా మహారాష్ట్రలోని 28 జిల్లాల్లో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
-
86శాతం కేసులు.. ఆ 6 రాష్ట్రాల్లోనేదేశంలో గత కొంతకాలంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. వరుసగా మూడో రోజు కొత్త కేసుల సంఖ్య 16వేలకు పైనే ఉంది. అయితే ఇందులో 86శాతం కేసులు ఆరు
-
అభివృద్ధికి ప్రతిఫలం ఇదేనాదేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న ప్రధాని మోదీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతులను కలిసేందుకు సమయమేలేదా..? అని కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం ప్రశ్నించారు.
-
అక్కడ కల్తీ చేస్తే జీవితఖైదే..ఆహార కల్తీని అరికట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్కడ ఎవరైనా తినే పదార్థాలను కల్తీ చేసినట్లు తేలితే వారికి జీవితకాల శిక్ష విధించేలా చట్టాల్లో మార్పులు
-
కరోనా: కళ్లద్దాలు ధరిస్తున్నారా..?మీరు కళ్లద్దాలు ధరిస్తున్నారా?..అయితే మీరు కరోనా బారిన పడే అవకాశం తక్కువట.
-
ఇంటికెళ్లే జవాన్లకు హెలికాప్టర్ సౌకర్యంజమ్మూ-కశ్మీర్లో పుల్వామా తరహా ఉగ్రవాద దాడుల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
-
కరోనా కలవరం..కారణమేంటి..?దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్ టీకాలు వచ్చిన తరుణంలో మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, చత్తీస్గఢ్, తమిళనాడు రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత పెరుగుతుండటం కలవరపెడుతోంది.
-
బలగాల ఉపసంహరణ జరగాలిద్వైపాక్షిక సంబంధాల వృద్ధికి సరిహద్దుల్లో శాంతి నెలకొనాల్సిన అవసరం ఉందని భారత్ శుక్రవారం చైనాకు స్పష్టంచేసింది.
-
కరోనా వైరస్ రకాలను ముందే పసిగట్టొచ్చు!ప్రస్తుతం ఏ రకమైన కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది? భవిష్యత్తులో వైరస్లు ఎలా మార్పు చెందనున్నాయి? అన్న విషయాలను ముందుగా అంచనావేసే
-
కరోనా కలవరపెడుతోందిదేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మూడు రోజులుగా 16 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.
-
లైంగిక వేధింపుల కేసులను మరుగుపరచలేంలైంగిక వేధింపుల కేసులను మరుగుపరచడాన్ని తాము సమ్మతించలేమని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టంచేసింది. మధ్యప్రదేశ్లో
-
విజ్ఞాన రాజధానిగా భారత్: పీయూష్ గోయల్జాతీయ విద్యా విధానం 2020 విద్యార్ధుల్లో నైపుణ్య అభివృద్దికి బాటలు వేస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఎఫ్ఐసీసీఐ హైయ్యర్ ఎడ్యుకేషన్ సమ్మిట్లో ఆయన శుక్రవారం ప్రసంగించారు.
-
ఆ గ్రామ క‘న్నీటి’ కష్టాలు తీర్చిన సోనూబాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. తీవ్ర నీటి ఎద్దడితో వెతలు అనుభవిస్తున్న ఓ గ్రామ ప్రజల పాలిట అతడు.....
-
రెండురోజులపాటు టీకా పంపిణీ నిలిపివేతకరోనా వ్యాక్సిన్లు అందించే ప్రక్రియలో కీలకంగా పనిచేస్తున్న కోవిన్ యాప్ను అప్డేట్ చేసే ప్రక్రియలో భాగంగా శని, ఆదివారాల్లో వ్యాక్సిన్ పంపిణీని నిలిపేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
-
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్!భారతీయ రైల్వే శాఖ జమ్మూ-కశ్మీర్లో చేపట్టిన కలల ప్రాజెక్టు నిర్మాణం పూర్తికానుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి చీనాబ్
-
అందరూ చూస్తుండగానే ఆత్మహత్యాయత్నంమహారాష్ట్రలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు రక్షించారు. రైల్వేస్టేషన్లో రైలు ప్లాట్ఫాం మీదకు వచ్చే సమయంలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి హఠాత్తుగా వెళ్లి పట్టాలపై పడుకున్నాడు....
-
‘శీతాకాలం తర్వాత పెట్రోల్ ధరలు తగ్గుతాయ్’దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయ్. కొన్ని రాష్ట్రాల్లో చమురు ధరలు సెంచరీ కొట్టేశాయి. దీంతో వినియోగదారులు వాహనాలు తీయాలంటేనే...........
-
కోర్టు అనుమతితోనే ‘అవని’ని చంపేశారు
మనుషులను తింటున్న ఆడ పులి ‘అవని’ని చంపిన ఘటనలో మహారాష్ట్ర సీనియర్ అధికారులపై ధిక్కార చర్యలకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కోర్టు అనుమతితోనే పులిని చంపినట్లు తేలడంతో
-
అన్నీ చర్చించే నిర్ణయం తీసుకున్నాం: జావడేకర్ఓటీటీకి సంబంధించి గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని కేంద్ర సమాచార, ప్రసారశాఖ
-
స్వచ్ఛ పర్యాటక ప్రాంతాలు 12.. అవేంటో తెలుసా?దేశంలో పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కేంద్రం స్వచ్ఛ పర్యాటక ప్రదేశాలను ఎంపిక చేసింది. స్వచ్ఛభారత్ మిషన్ కింద స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ను గుర్తించాలన్న ప్రధాని సూచన మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
-
భారత్కు నీరవ్ మోదీ.. జైలులో ప్రత్యేక వసతులు..!బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులో భాగంగా భారత్కు రానున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(ఎన్డీఎం)కి ముంబయి ఆర్థర్ రోడ్డులోని సెంట్రల్ జైలులో ప్రత్యేక గదిని ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారి తెలిపారు.
-
ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
సృజనాత్మకతను ప్రోత్సహించడంలో, వినూత్న ఆలోచనలను ప్రశంసించడంలో ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. అలాంటి ఫొటోలు, వీడియోలను తరచూ
-
గవర్నర్ దత్తాత్రేయను నెట్టేసిన ఎమ్మెల్యేలుహిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో అనుచిత ఘటన చోటుచేసుకుంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ బండారు దత్తాత్రేయ
-
కరోనా ఎఫెక్ట్: లాక్డౌన్ లేదు కానీ..దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కట్టడి చర్యలు ప్రారంభించింది. కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు ఇప్పటికే పది రాష్ట్రాలకు ఉన్నత స్థాయి కమిటీలను పంపింది.
-
కేరళ, బెంగాల్లో మోగనున్న ఎన్నికల నగారా
కేరళ, పశ్చిమబెంగాల్ సహా ఐదు నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగనుంది. శుక్రవారం సాయంత్రం 4.30గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది.
-
100 జిలిటెన్ స్టిక్స్, 350 డిటోనేటర్లతో రైల్లోకి..కేరళలో ఓ రైలు ప్రయాణికురాలి వద్ద భారీగా పేలుడు పదార్థాలను అధికారులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఓ మహిళ చెన్నై-మంగళూరు ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు కోజికోడ్ రైల్వేస్టేషన్కు వచ్చారు. ఆర్పీఎఫ్ సిబ్బంది
-
రెండో రోజు..16వేలపైనే కరోనా కేసులుదేశంలో కరోనా వైరస్ మరోసారి కలవరానికి గురిచేస్తోంది.
-
వాట్సప్... ఏం చేసేనో?‘‘మా వినియోగదారుల సమాచారం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అవుతుంది. అంటే ఎవరూ తెలుసుకోలేరు. గోప్యతకు మేం పెద్దపీట వేస్తాం.
-
ఇంటికి తీసుకెళ్తానని నమ్మించి.. దేశంలో రోజురోజుకి మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు చేసిన ఈ నేరాలు ఆగడం లేదు. మరోవైపు బాధితులు, నిందితుల్లో మైనర్ల సంఖ్య పెరిగిపోతుండడం విస్తుగొలిపిస్తోంది. ఇంటిదగ్గర దిగబెడతానని మైనర్ బాలికను నమ్మించి స్నేహితురాలి బంధువు ఒకరు మత్తుమందు ఇచ్చి తన స్నేహితులతో పాటు ఆత్యాచారానికి ఒడిగట్టాడు. వీరిలో ఒకరు మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. ఈ అమానుష ఘటన హరియాణాలోని కురుక్షేత్ర జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన
-
సామాజిక మాధ్యమాలు చట్టాలకు లోబడి ఉండాలిఅన్ని సామాజిక మాధ్యమాలు, ఓటీటీ సంస్థలకు పూర్తి సహకారం అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. అదే విధంగా అన్ని డిజిటల్ సంస్థలూ దేశ చట్టాలకు లోబడి ఉండాలని ఆయన సూచించారు.
-
రైతు శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నాం: మోదీరైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వ్యవసాయ రంగంలో మధ్యవర్తులపై ఆధారపడకుండా రైతుల గౌరవాన్ని కాపాడుతూ.........
-
రూ.100 టిక్కెట్తో ₹ కోటి గెలుచుకుంది!అదృష్టం ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం. అంతా అలా జరిగిపోతుందంతే..! రూ.100లు పెట్టి కొన్న లాటరీ టిక్కెట్ ఓ గృహిణిని......
-
ప్రకటనల్లో వార్తాపత్రికలకు సరైన వాటా ఇవ్వండి!వార్తా పత్రికల కంటెంట్ను వినియోగించుకున్నందున సరైన పరిహారం చెల్లించాలని సెర్చ్ఇంజిన్ దిగ్గజం గూగుల్ను ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) కోరింది.
-
నేడు భారత్ బంద్జీఎస్టీ నిబంధనలను సమీక్షించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 26 శుక్రవారం దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తున్నట్లు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం దేశంలోని అన్ని వాణిజ్య మార్కెట్లు మూసిఉంటాయని వారు గురువారం తెలిపారు.
-
కరోనా.. ముంబయి పోలీసుల విభిన్న ట్వీట్.. !మహారాష్ట్రలో కొవిడ్ వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఈ తరుణంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ మొదలైనట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు నగరాల్లో వైరస్ ఉద్ధృతి క్రమక్రమంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని విదర్భ ప్రాంతంలో తవ్రరూపం దాల్చుతోన్న మహమ్మారి ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు...
-
కాల్పుల విరమణకు కట్టుబడతాంనియంత్రణ రేఖతో పాటు ఇతర సెక్టార్లలో కాల్పుల విమరణ ఒప్పందానికి సంబంధించి కుదిరిన ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని భారత్- పాక్ నిర్ణయించాయి. ఈ మేరకు ఓ.
-
సామాన్యుడిపై మరో పిడుగు: ఇక పాల వంతు?
ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, కూరగాయల ధరలతో బెంబేలెత్తిపోతున్న సామాన్యుడి నెత్తిపై మరో పిడుగు పడనుంది!....
-
సోషల్ మీడియాకు ఇక కొత్త నియమావళి..!సామాజిక మాధ్యమాల్లో చట్టవిరుద్ధమైన, తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు కేంద్రం ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.
-
భారత్కు నీరవ్ మోదీని అప్పగించండిపంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కు రూ.14వేల కోట్లు ఎగవేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి అక్కడి కోర్టు షాకిచ్చింది. భారత్కు తిరిగి రాకుండా ఉండేందుకు నీరవ్ చేసిన ప్రయత్నాలన్నింటికీ అడ్డుపుల్ల...
-
టూల్కిట్ కేసు: శంతనుకు అరెస్టు నుంచి రక్షణగ్రెటా థెన్బర్గ్ ‘టూల్కిట్’ కేసులో అనుమానితుడిగా ఉన్న శంతను ములుక్కు దిల్లీ కోర్టు మార్చి 9 వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. ఈ మేరకు గురువారం అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఉత్తర్వులిచ్చారు.
-
‘విభజించి.. పాలించడం’ కాంగ్రెస్ విధానం: మోదీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలో మత్స్య రంగానికి ప్రాధాన్యమిచ్చేలా ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం తనకు దిగ్బ్రాంతి కలిగించిందని మోదీ తెలిపారు.
-
విదర్భ కేంద్రంగా వైరస్ ఉద్ధృతి!మహారాష్ట్రలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన వైరస్ ఉద్ధృతి, క్రమంగా పుణె, ముంబయి వంటి ప్రాంతాలకు వ్యాప్తిస్తోందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
-
తమిళనాడులో 9,10,11 తరగతుల పరీక్షలు రద్దుకరోనా కారణంగా తమిళనాడులోని 9,10,11 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి గురువారం ప్రకటించారు.
-
ఐపీఎస్ అధికారిణికి లైంగిక వేధింపులు..ఓ పోలీసు ఉన్నతాధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా ఐపీఎస్ అధికారి ఆరోపించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే పలనిస్వామి హాజరైన ఓ సమావేశ కార్యక్రమంలోనే ఈ ఘటన జరగడం అందరి దృష్టికి చేరింది. మహిళా ఐపీఎస్ అధికారి ఫిర్యాదుతో అప్రమత్తమైన రాష్ట్ర హోంశాఖ ఆరుగురు సభ్యులతో కూడిన దర్యాప్తు బృందాన్ని నియమించింది. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నసమయంలోనే ఈ ఘటన వెలుగులోకి రావడం రాజకీయ విమర్శలకు తెరలేపింది...
-
అలా చేయండి.. వ్యవసాయంలో లాభనష్టాలు తెలుస్తాయ్పార్లమెంటులో వ్యవసాయ పరిశోధనాలయాన్ని ప్రారంభించమంటూ భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ అన్నారు. బుధవారం జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు.
-
పీఎం-కిసాన్: రూ.1.15లక్షల కోట్లు బదిలీ!పీఎం-కిసాన్ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.1.15లక్షల కోట్లను రైతులకు బదిలీ చేశామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
-
ఆ ప్రతిపాదనకు ఒప్పుకుంటే చర్చలకు సిద్ధమేనూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం ప్రతిపాదనపై రైతులు స్పందించిన తర్వాతే చర్చలు తిరిగి ప్రారంభిస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు.
-
వారసత్వం పేరుతో పీఎస్యూలను నడపలేంవారసత్వంగా వస్తున్నాయన్న పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్యూ) నడపలేమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వాటి ఆర్థిక పరిపుష్టికి ఆర్థిక సాయం అందించడం భారమని వ్యాఖ్యానించారు. నష్టాల్లో ఉన్న అనేక ప్రభుత్వ......
-
నీటి ప్రాజెక్టులు పర్యావరణానికి హాని కాదు!విద్యుత్ ఉత్పత్తితో పాటు బహుళార్ధక సాధక ప్రాజెక్టుల నిర్మాణం పర్యావరణానికి హానికరమనే వాదనను కేంద్ర విద్యుత్శాఖ మంత్రి ఆర్కే సింగ్ తోసిపుచ్చారు.
-
ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సల్లో శిక్షితులేపోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు చేసేందుకు అర్హులేనని కేంద్ర ఆయుష్శాఖ మంత్రి శ్రీపాద నాయక్ అన్నారు. వారికి శస్త్రచికిత్సల్లో పూర్తి శిక్షణ పొందారని ఆయన పేర్కొన్నారు.
-
25 ఎఫ్ఐఆర్లు..గణతంత్రదినోత్సవం రోజు ట్రాక్టర్ల ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు, ఎర్రకోటపై దాడి ఘటనల్లో ఇప్పటి వరకు 25 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, 19 మందిని అరెస్టు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం దిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది.
-
అది భాజపా టూల్కిట్: కాంగ్రెస్ఉత్తరాది ప్రజలను రాహుల్ గాంధీ తక్కువ చేసి మాట్లాడారంటూ భాజపా నేతలు చేసిన విమర్శల్ని కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఆ పార్టీ ....
-
9 రాష్ట్రాలకు కేంద్ర బృందాలుదేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కట్టడి చర్యలు ప్రారంభించింది. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కేంద్రం బుధవారం ఉన్నతస్థాయి బృందాలను పంపింది.
-
పుదుచ్చేరి: రాష్ట్రపతి పాలనకు కేబినెట్ ఆమోదం!పుదుచ్చేరిలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
-
19 రాష్ట్రాల్లో కరోనా మరణాలు ‘సున్నా’గడచిన 24 గంటల్లో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదవ్వలేదని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది.
-
ఆ రాష్ట్రాల వారికి కొవిడ్ నెగెటివ్ తప్పనిసరివైరస్ తీవ్రత అధికంగా ఉన్న ఐదు రాష్ట్రాల నుంచి వచ్చే వారిని కొవిడ్ నెగటివ్ రిపోర్టు ఉంటేనే అనుమతించాలని దిల్లీ ప్రభుత్వం ప్రకటించేందుకు సిద్ధమయ్యింది.
-
ఆ ఆటోవాలాకు నయా జీవితంఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేస్తానన్న మనవరాలికి ధైర్యం చెప్పి ఆమె చదువు కోసం ఇంటిని అమ్మేసిన ఆటో వాలాకు కొత్త జీవితం లభించింది. ఆయ దీన గాథపై స్పందించిన దాతలు రూ.24 లక్షలు సమకూర్చారు....
-
మళ్లీ వంద దాటిన కరోనా మరణాలు!భారత్లో గడిచిన 24 గంటల్లో 13వేల మందికి పాజిటివ్గా నిర్దారణ అయింది. 8.05లక్షల పరీక్షలు చేయగా.. 13,742 మందికి సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,30,176 కి చేరింది.
-
యువర్ ఆనర్ అనొద్దున్యాయమూర్తులను ‘యువర్ ఆనర్’ అని సంబోధించవద్దని, ఇది అమెరికా న్యాయస్థానం కాదని సుప్రీంకోర్టు మంగళవారం న్యాయ విద్యార్థి ఒకరిని హెచ్చరించింది. ..
-
యూపీలో ఘోర ప్రమాదం: ఏడుగురి మృతిమథురలోని యమునా ఎక్స్ప్రెస్వేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి
-
కరోనా విజృంభణకు కొత్తరకం కారణం కాదు..!రెండు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుదలకు ఈ కొత్తరకం కారణమని చెప్పలేమని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది.
-
జీనోమ్ టెస్టులను పెంచండిగత కొన్ని రోజులుగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల్లో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని నెలలుగా తగ్గుతున్న కరోనా, మరణాలు ఉన్నట్టుండి పెరగడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
‘ఆందోళనకారులకు ప్రవేశం లేదు’దేశరాజధాని సరిహద్దుల్లోని ఆందోళనకారులు వెంటనే ఆయా ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ పోలీసులు మంగళవారం పోస్టర్లు అంటించారు. దీనిపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
-
దీప్ సిద్ధూ కస్టడీని పొడిగించిన దిల్లీ కోర్టుపంజాబీ నటుడు, సామాజిక కార్యకర్త దీప్ సిద్ధూ పోలీస్ కస్టడీని మరో రెండు వారాలపాటు పొడిగిస్తూ దిల్లీ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
-
కరోనా విజృంభణపై మోదీ సమీక్ష
దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు వైరస్ పరిస్థితిపై సమీక్ష చేపట్టారు. ప్రధానమంత్రి కార్యాలయంలో
-
21 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్గడచిన 24 గంటల్లో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదవ్వలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. గత కొన్ని రోజులుగా దేశంలో కేసుల సంఖ్య పెరగటం, రికవరీల్లో తగ్గుదల కనిపించడం ఆందోళన కల్గించింది.
-
మార్చి చివరినాటికి యాక్టివ్ కేసుల్లో తగ్గుదల!మార్చి చివరినాటికి భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని కరోనా వైరస్ తీవ్రతపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన నేషనల్ సూపర్మోడల్ కమిటీ అంచనా వేసింది.
-
తీవ్రస్థాయిలో ఎన్440కే వైరస్ ఉత్పరివర్తనందేశంలో ఏడు వేలకు పైగా కరోనా వైరస్ ఉత్పరివర్తనాలు ఉన్నాయని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు వెల్లడించారు.....
-
మన ఆరోగ్యరంగ బలాన్ని ప్రపంచం గుర్తించిందిదేశ ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం సమగ్ర విధానాలు చేపడుతోందని, కేవలం చికిత్సపైనే కాకుండా సంరక్షణపై కూడా దృష్టిపెట్టిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. 2021-22 కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య కేటాయింపులపై
-
కరోనా ఎఫెక్ట్: పెళ్లి మండపాల్లో మార్షల్స్గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పెళ్లి మండపాల్లో మార్షల్స్ను ఏర్పాటు చేయనుంది....
-
ఆ 136 మంది చనిపోయినట్లే..!ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో జల ప్రళయం సంభవించి పక్షం రోజులు గడిచిపోయినా ఈ వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీంతో వారంతా మరణించి ఉంటారని అధికారులు
-
హమ్మయ్యా.. కరోనా కేసులు కాస్త తగ్గాయ్!దేశంలో గత కొన్నిరోజులుగా మళ్లీ పెరుగుతూ పోయిన కరోనా కేసులు.. తాజాగా కాస్త తగ్గడం ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,584 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల
-
నాడు పాక్ వద్దంది.. నేడు భారత్ ఓకే చెప్పిందికశ్మీర్ విషయంలో భారత్ను రెచ్చగొడుతూ కయ్యానికి కాలుదువ్వుతున్న దాయాది దేశం పాకిస్థాన్ ఆ మధ్య మన విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లకుండా ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఆ దేశానికి
-
కుటుంబం కోసం ఆరాటం..చిరుతతో పోరాటంభార్య, కుమార్తెను కాపాడుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా చిరుతపులితో తలపడి దాన్ని చంపేశాడు.
-
పానీపూరీ వివాదం.. భయానక వాతావరణంవినియోగదారులను ఆహ్వానించే క్రమంలో తలెత్తిన గొడవ లాఠీలు, కర్రలతో కొట్టుకునే వరకు వెళ్లింది.
-
ఎర్రకోట ఘటనలో మరో వ్యక్తి అరెస్ట్!వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన రైతులు.. గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట మీద జెండా ఎగరేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే పలువురిని పోలీసులు గుర్తించగా......
-
అయోధ్య విమానాశ్రయం పేరు ఇదేప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న అయోధ్య విమానాశ్రయానికి ఉత్తర్ప్రదేశ్ సర్కారు పేరు ఖరారు చేసింది. రాముడి పేరు వచ్చేలా మర్యాద పురుషోత్తమ శ్రీరామ్ ఎయిర్పోర్ట్.........
-
పుదుచ్చేరిలో పట్టు కోల్పోయిన కాంగ్రెస్..కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది.
-
దిల్లీ విమానాశ్రయంలో పరీక్షల సామర్థ్యం భారీగా పెంపు దేశంలో కొత్తరకం కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠినతరమైన విధానాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా కరోనా స్ట్రెయిన్ బయటపడిన యూకే, మిడిల్ ఈస్ట్, ఐరోపా దేశాల నుంచి ఇందిరా గాంధీ అంతర్జాతీయ
-
మార్పు వైపు బెంగాల్ చూపు..! మోదీపశ్చిమ బెంగాల్ ప్రజల ఉత్సాహాం, శక్తిని చూస్తుంటే రాష్ట్రం మార్పు కోరుకుంటోదన్న విషయం స్పష్టమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
-
11 నెలల తర్వాత అక్కడ పట్టాలెక్కిన రైలు..కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో రైలు సర్వీసులు అందుబాటులో లేవు. ఈ క్రమంలో 11 నెలల అంతరాయం తర్వాత కశ్మీర్ వ్యాలీలో ..
-
దిశారవికి మరో రోజు కస్టడీ పొడిగింపుట్విటర్లో పర్యావరణవేత్త గ్రెటా థెన్బర్గ్ షేర్ చేసిన ‘టూల్ కిట్’ కేసులో అరెస్టైన సామాజిక కార్యకర్త దిశరవి పోలీసు కస్టడీని మరో రోజు పొడిగిస్తూ దిల్లీ కోర్టు సోమవారం ఉత్తర్వులిచ్చింది.
-
కరోనా ఎఫెక్ట్.. పెళ్లి మండపాల్లో మార్షల్స్
గత కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గానూ పెళ్లి మండపాల్లో
-
మూడు వారాల్లో 36శాతం కేసుల పెరుగుదలదేశంలో కరోనా అదుపులోకి వస్తుందనుకున్న తరుణంలో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మొదటి నుంచీ కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న కేరళ, మహారాష్ట్రల్లో కరోనా తీవ్రంగా ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.
-
నేషనల్ హెరాల్డ్ కేసు విచారణపై స్టేనేషనల్ హెరాల్డ్ కేసులో ట్రయల్ కోర్టు విచారణపై దిల్లీ హైకోర్టు స్టే విధించింది. భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్పై స్పందన తెలియజేయాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కోర్టు ఆదేశించింది....
-
కేంద్రంపై ఒత్తిడితోనే చట్టాల రద్దు సాధ్యంసాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని, వారికి కాంగ్రెస్ పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కేరళ పర్యటనలో
-
20ఏళ్ల తర్వాత..గ్యాంగ్రేప్ నిందితుడి అరెస్ట్!రెండు దశాబ్దాల క్రితం ఒడిశాలో సంచలనం సృష్టించిన గ్యాంగ్రేప్ కేసులో ప్రధాన నిందితుడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు.
-
సైకిల్పై ప్రయాణించి..మోదీని విమర్శించిఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
అసోంకు.. దిల్లీ ఎంతోదూరంలో లేదు: మోదీ
ఈశాన్య రాష్ట్రాలపై గత ప్రభుత్వాలు సవతి ప్రేమ చూపించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. నేడు ఆయన అసోంలో పర్యటించారు. రాష్ట్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు
-
పుదుచ్చేరి సంక్షోభం: ఎల్జీ నిర్ణయంపై ఆసక్తి..!ముఖ్యమంత్రి రాజీనామా అనంతరం, పుదుచ్చేరి రాజకీయాల్లో ఏం జరుగబోతుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది.
-
రూ.2కోట్లు డిపాజిట్ చేసి.. విదేశాలకు మనీ లాండరింగ్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటోన్న కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం విదేశాల్లో పయనించేందుకు సుప్రీం అనుమతించింది.
-
తమిళనాడులో శ్రీవారి ఆలయానికి భూమిపూజతమిళనాడు రాష్ట్రంలోని ఉల్లందూర్పేట్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఈ ఉదయం భూమి పూజ చేశారు.
-
మహారాష్ట్ర: నెలలో 7గురు మంత్రులకు కొవిడ్ఈ నెలలో కరోనా సోకిన రాష్ట్ర మంత్రుల్లో ఛగన్ భుజ్బల్ ఏడవవారు కావటం గమనార్హం.
-
కరోనా ఎఫెక్ట్: రికవరీల్లో తగ్గుదల ఇటీవల కాలంలో కరోనా కేసుల్లో పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.
-
జైలు పేరుతో బెదిరించలేరు: మమతా బెనర్జీతనలో ప్రాణమున్నంతకాలం ఎలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టంచేశారు.
-
చమురు ధరలపై ప్రధానికి సోనియా లేఖదేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు వరుసగా పెరుతుండడంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజల కష్టంతో ప్రత్వం లాభాలను గడిస్తోందని ఆరోపించారు. వెంటనే పెరిగిన చమరు ధరలను..
-
మమతా బెనర్జీ మేనల్లుడి ఇంటిపై సీబీ‘ఐ’!కోల్కతాలోని అభిషేక్ బెనర్జీ ఇంటికి వెళ్లిన సీబీఐ బృందం, కోల్ స్కామ్ కేసులో దర్యాప్తుకు సహకరించాలని ఆయన భార్య రుజిరా బెనర్జీకి నోటీసులు ఇచ్చింది.
-
మహారాష్ట్రలోని అమరావతిలో లాక్డౌన్!అమరావతి జిల్లాలో వారంపాటు పూర్తి లాక్డౌన్ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
-
పెట్రో మంట.. ఆ సర్కారు చలవ ₹1!పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీకి చేరువవుతున్న వేళ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ప్రజలపై కాస్త కనికరం చూపింది. లీటర్ డీజిల్, పెట్రోల్పై చెరో రూపాయి తగ్గించింది. సవరించిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి..
-
చంద్రయాన్-3 వాయిదాచంద్రుని చేరే ప్రయత్నంలో భారత్ తలపెట్టిన అంతరిక్ష యాత్ర చంద్రయాన్ 3 వాయిదాపడింది.
-
వ్యాక్సిన్ సరఫరాపై ఓపికతో ఉండండి..!వ్యాక్సిన్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న భారత్కు కరోనా వ్యాక్సిన్కు ఇతర దేశాల నుంచి భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇతర దేశాలకు ఇప్పటికే ఎగుమతి ప్రారంభించగా, మరికొన్ని దేశాలు వ్యాక్సిన్ కోసం వేచిచూస్తున్నాయి.
-
పుదుచ్చేరిలో కాంగ్రెస్కు గట్టి షాక్!బలపరీక్షకు ఒక రోజు ముందు పుదుచ్చేరిలో కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే లక్ష్మీనారాయణన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో మైనారిటీలో....
-
భాజపా కీలక సమావేశానికి ప్రధాని మోదీశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి కీలక రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ భారతీయ జనతా పార్టీ ఆదివారం కీలక సమావేశం నిర్వహించింది. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీ..
-
పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ!మహారాష్ట్రలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. గత కొన్ని వారాలుగా రోజువారీ కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది.
-
కొత్త కరోనా రకాలు ప్రమాదకరమే..కొత్త కరోనా రకాలు విజృంభిస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-
తేనెలొలికే తెలుగు.. భవితకదే వెలుగుద్రవిడ భాషల్లో తొలిసూరు బిడ్డలాంటి మన తెలుగు భాషను కొత్త తరం మరో తీరానికి తీసుకొని వెళ్తోంది.
-
భారత-విదేశీ విద్యాసంస్థలు ఉమ్మడి డిగ్రీలు ఇవ్వొచ్చుభారత, విదేశీ ఉన్నత విద్యాసంస్థలు కలిసి ఉమ్మడి లేదా డ్యూయల్ డిగ్రీలు ఇచ్చేందుకు అనుమతి లభించింది.
-
వైమానిక విన్యాసాలు.. ముగ్ధులైన వీక్షకులుపాకిస్థాన్తో 1971 జరిగిన యుద్ధంలో విజయానికి గుర్తుగా తమిళనాడులోని సూలూరులో వైమానికదళం నిర్వహించిన స్వర్ణోత్సవాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల ప్రదర్శనలు కట్టిపడేశాయి....
-
పాలక్కడ్లోఏడాది చిన్నారికి షిగెల్లాకేరళలోని పాలక్కడ్లో తొలి షిగెల్లా కేసు బయటపడింది. ఏడాది వయసు చిన్నారికి షిగెల్లా
-
కూలీకి రూ.43 లక్షల పన్ను ఎగవేత నోటీసులుఓ మారుమూల తండాలో కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వ్యక్తికి వస్తు,సేవల పన్ను(జీఎస్టీ) అధికారులు
-
టీచర్లకు, రాజకీయ నాయకులకు వ్యాక్సిన్తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అరవైఏళ్లు పైబడినవారితో పాటు రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులకు వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
-
అయ్యో.. షరీఫ్ చాచా! ఎంత దీన స్థితిఆయన పేరు మహ్మద్ షరీఫ్. వయసు 83 ఏళ్లు. చుట్టుపక్కల వాళ్లంతా షరీఫ్ చాచా అని పిలుస్తుంటారు. ఉత్తర్ ప్రదేశ్ ఫైజాబాద్లో నివాసం. పేద కుటుంబమే. అయితేనేం? ఆయనదో అసాధారణ సంకల్పం. 25 ఏళ్లుగా 25వేలకు పైగా అనాథ శవాలకు తన సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించారు....
-
బెంగాల్ డ్రగ్స్ కేసు చుట్టూ రాజకీయం!పశ్చిమ బెంగాల్లో డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడిన భాజపా యువమోర్చా నేత వ్యవహారం మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పశ్చిమబెంగాల్...
-
కరోనా విజృంభణ.. 1305 భవనాలకు రాకపోకలు నిలిపివేతమహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర రాజధాని ముంబయిలో 2749 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు ప్రకటించారు. దీంతో కొవిడ్-19 విజృంభణ దృష్ట్యా బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ముంబయిలోని 1305 భవనాలకు రాకపోకలు నిలిపివేసినట్లు శనివారం ప్రకటించింది...
-
టీకా పంపిణీలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అవసరంవ్యాక్సిన్ పంపిణీని పెద్దయెత్తున చేపట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం చాలా ముఖ్యమని ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. శనివారం ఓ సమావేశంలో ప్రసంగించిన ఆయన పై విధంగా పేర్కొన్నారు.
-
ఎన్నికల మూడ్ నుంచి దేశం బయటకురావాలినేరాలపై రాజకీయం చేయడం, ప్రభుత్వ చర్యలకు ఎన్నికల రంగు పూయడం దేశాభివృద్ధికి, శాంతి భద్రతలకు పెను ముప్పు అని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన
-
కొవిడ్ తీవ్రతను గుర్తించేందుకు కృత్రిమమేధకరోనా వైరస్ సంక్రమించిన వ్యక్తుల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తీవ్రతను కనుగొనేందుకు బెంగళూరులోని ఐఐఎస్సీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్) పరిశోధకులు ఒక సాఫ్ట్వేర్ పరికరాన్ని కనుగొన్నారు.
-
ఎన్నికల వేళ తృణమూల్ కొత్త నినాదంపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తు్న్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కొత్త పల్లవి అందుకుంది. ‘బంగ్లాకు సొంత కుమార్తె....
-
ఆ 5 రాష్ట్రాల్లో కరోనా విజృంభణదేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి కట్టడిలోనే ఉన్నప్పటికీ మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో
-
రాష్ట్రపతి ముందుకుషబ్నమ్ క్షమాభిక్ష పిటిషన్ప్రియుడితో కలిసి తన కుటుంబ సభ్యులను దారుణంగా హతమార్చిన
-
భారత్, చైనా.. పదోసారి భేటీభారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించుకునే దిశగా బలగాల ఉపసంహరణపై రెండు దేశాలు నేడు మరోసారి సమావేశమయ్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు చైనా భూభాగంలోని మోల్దోలో సీనియర్
-
కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతోనే ఆర్థికవృద్ధికేంద్రం, రాష్ట్రాలు కలిసి పయనిస్తేనే సమాఖ్య స్ఫూర్తికి అర్థమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలకమండలి శనివారం భేటీ అయ్యింది. వర్చువల్ విధానంలో
-
ఉత్తరాఖండ్: మృతులకు గుర్తుగా సంస్మరణ వనంఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో వరదల కారణంగా మరణించిన వారికి గుర్తుగా ఎన్టీపీసీ ఓ సంస్మరణ వనాన్ని అభివృద్ధి చేయనుంది. జోషిమఠ్లోని ఎన్టీపీసీ టౌన్షిప్లో ఆ సంస్థ డైరెక్టర్ యూకే భట్టాచార్య మొక్కలు నాటి ఈ వనాన్ని ప్రారంభించారు....
-
ఫిబ్రవరి 22న 250 జిల్లాల్లో వ్యాక్సినేషన్కరోనా మహమ్మారిని నిలువరించేందుకు విషన్ ఇంద్రధనుష్ ద్వారా కేంద్రం అందించే రోగ నిరోధక టీకాలకు దూరమైన చిన్నారులు, గర్భిణులకు తిరిగి వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
-
ప్రేమను అంగీకరించకే బాలికల హత్య ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా బాబుహరా గ్రామంలో ఇద్దరు బాలికలు మరణించిన
-
భారత్లో కలవరపెడుతున్న కరోనా కేసులుదేశంలో గతకొంతకాలంగా తగ్గుమఖం పట్టిన కరోనా మహమ్మారి తాజాగా మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఇటీవల కొద్ది రోజులుగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. 22 రోజుల తర్వాత కొత్త
-
మహారాష్ట్రలో కొవిడ్ ఉగ్రరూపంమహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతుండం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం అక్కడ రికార్డు స్థాయిలో 6వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. దాదాపు మూడున్నర నెలల
-
దక్షిణాదిన కొత్త కరోనా ‘ఎన్440కె’దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్440కె అనే కొత్త రకం కొవిడ్-19 వైరస్ వ్యాప్తిలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
-
26 సెకన్లలో బాపు బొమ్మ..బోసి నవ్వుల గాంధీ తాత బొమ్మ వేయమంటే.. చిత్రకారులే తడబడతారు.
-
ఆ గ్రామంలో యువతకు పెళ్లి కావట్లేదు..ఆ గ్రామంలో యువతకు పెళ్లి కలగానే మిగిలిపోతోంది.
-
గల్వాన్ ఘటన.. చైనా వీడియోలద్దాఖ్లోని గల్వాన్ లోయలో గతేడాది భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన ఓ వీడియోను డ్రాగన్ దేశం తాజాగా విడుదల చేసింది. ఇరు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతున్న వేళ ఈ వీడియో...
-
స్పుత్నిక్ టీకా.. అనుమతి కోరిన డాక్టర్ రెడ్డీస్భారత్లో త్వరలోనే మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుదిదశ ప్రయోగాలను పూర్తి చేసుకుంటున్న ‘స్పుత్నిక్-వి’ అత్యవసర వినియోగ అనుమతికి సిద్ధమైంది.
-
ఆయుర్వేద రంగంలో 90శాతం వృద్ధి!కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదానికి ఆమోదం పెరగడంతో పాటు ఈ రంగంలో దాదాపు 90శాతం వృద్ధి కనిపించిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు.
-
దిశారవికి మరో మూడు రోజుల కస్టడీట్విటర్లో పర్యావరణవేత్త గ్రెటా థెన్బర్గ్ షేర్ చేసిన ‘టూల్ కిట్’ కేసులో అరెస్టైన సామాజిక కార్యకర్త దిశరవికి మరో మూడు రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ పటియాలా కోర్టు ఉత్తర్వులిచ్చింది.
-
ముంబయి, నాగ్పూర్లలో కఠిన ఆంక్షలుదేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తుంటే మహారాష్ట్రలో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా ప్రారంభం నుంచి ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి.
-
కరోనా బారిన మహారాష్ట్ర మంత్రులు!మహారాష్ట్రలో గత కొన్నివారాలుగా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రితో పాటు పలువురు మంత్రులు, నాయకులు వైరస్ బారినపడుతున్నారు.
-
ప్రభుత్వాధికారులకు విద్యుత్ వాహనాలు?అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలకు విద్యుత్తో నడిచే వాహనాలను అందచేయాలనే అంశం పరిశీలనలో
-
మే 15 నుంచి వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ?భారతీయ చట్టాల అనుగుణంగా వ్యక్తిగత గోప్యత పరిరక్షణకు కట్టుబడి ఉంటామని కేంద్ర ప్రభుత్వానికి వాట్సాప్ స్పష్టంచేసింది. ఈ మేరకు నూతన గోప్యతా విధానంపై తన వైఖరిని తెలియజేస్తూ ప్రకటన విడుదల........
-
టీకా పంపిణీ: కోటి మార్కును దాటిన భారత్!దేశవ్యాప్తంగా ఒక కోటి(1,01,88,007)డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రారంభించిన కేవలం 35రోజుల్లో కోటి మార్కును దాటినట్లు పేర్కొంది.
-
టూల్కిట్ కేసు: మీడియాకు హైకోర్టు సూచనలు!అన్నదాతల ఆందోళనకు సంబంధించిన ‘టూల్ కిట్’ వ్యవహారంలో అరెస్టైన సామాజిక ఉద్యమకారిణి దిశ రవికి సంబంధించిన ఎఫ్ఐఆర్, ఇతర దర్యాప్తునకు సంబంధించి లీకైన వివరాలను ప్రచురించొద్దని మీడియాను దిల్లీ హైకోర్టు ఆదేశించింది....
-
ఉత్తరాఖండ్ విషాదం: 28 శరీర అవయవాల వెలికితీతఉత్తరాఖండ్లో వరదలు సృష్టించిన బీభత్సంలో గల్లంతైనవారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 61 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 28 శరీర అవయవాలను వెలికితీసిన సహాయ సిబ్బంది...
-
‘విశ్వగురు’ భావన సుసాధ్యమే.. మోదీవారిరువురూ విద్యావంతులే కానీ..విశ్వభారతి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ
-
ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతంజమ్మూ కశ్మీర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియన్ జిల్లా బడిగామ్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న సమాచారం మేరకు కశ్మీర్ పోలీసులతో కలిసి సైన్యం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది....
-
కరోనా వైరస్: దేశంలో 13,193 కొత్త కేసులుగడచిన 24 గంటల్లో 13,193 కొత్త కరోనా కేసులు నమోదుకావడంతో.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,09,63,394కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ అందించిన వివరాల ప్రకారం ఈ ఉదయానికి
-
చేతికొచ్చే పంటనైనా త్యాగం చేస్తాం: టికాయత్వ్యవసాయ చట్టాలు రద్దయ్యే వరకూ తాము ఇళ్లకు వెళ్లమని భారతీయ కిసాన్ సంఘం(బీకేయూ) నాయకుడు రాకేష్ టికాయిత్ మరోసారి స్పష్టంచేశారు.
-
అమిత్ షాకు సవాల్ విసిరిన దీదీ!ధైర్యముంటే మొదటి తన అల్లుడు అభిషేక్ బెనర్జీపై ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాతే తనను ఎదుర్కోవాలని అమిత్ షాకు సవాల్ విసిరారు
-
22న పుదుచ్చేరిలో బలపరీక్ష.. కాంగ్రెస్ గట్టెక్కేనా?కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాలతో మైనారిటీలో పడి.
-
భాజపాతో ఏ రాజకీయ పార్టీ సాటిరాదు..!దాదాపు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కుటుంబ నేపథ్యం ఉన్నవేనని.. కొన్ని కోట్లమంది మద్దతు కలిగిన తమ పార్టీతో ఇతర ఏ రాజకీయ పార్టీ సరిపోలదని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు.
-
పంజాబ్లో అన్ని కార్పొరేషన్లు ‘హస్త’గతం! పంజాబ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేసింది. ఏ ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా అక్కడి మొత్తం 8 నగర పాలక సంస్థలను ‘హస్త’గతం చేసుకుంది! తాజాగా వెలువడి.
-
పాక్ తెలివిగా ప్లాన్ చేసింది.. కానీ,యాభై ఏళ్ల క్రితం భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన లోంగేవాలా యుద్ధంలో మనల్ని ఓడించేందుకు దాయాది దేశం తెలివిగా ప్లాన్ చేసిందని భారత వైమానిక దళ అధిపతి చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా అన్నారు.
-
కిల్లర్ పొల్యూషన్: దిల్లీలో 54వేల మంది బలి!కాలుష్య కారకాల్లో ప్రమాదకరమైన ‘పీఎం2.5’ ధూళిరేణువులు గత ఏడాది 54వేల మంది మృతికి కారణమైనట్లు తాజా పరిశోధన వెల్లడించింది.
-
మోదీ ‘పరీక్షా పే చర్చ’.. ఈసారి ఆన్లైన్లోవిద్యార్థుల్లో పరీక్షలపై ఒత్తిడి, భయం పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం వచ్చే నెలలో జరగనుంది. అయితే కొవిడ్ వైరస్ కారణంగా ఈ ఏడాది
-
దేశవ్యాప్తంగా రైల్రోకోనూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ప్రకటించిన దేశవ్యాప్త రైల్రోకో కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు జరపనున్నట్లు రైతు సంఘాలు గత వారం ప్రకటించాయి.
-
మాస్క్లు లేకుండా బర్త్డే పార్టీ.. మంత్రికి కరోనాదేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉన్నప్పటికీ మహారాష్ట్రలో మాత్రం గత కొన్నిరోజులుగా కేసులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ అక్కడి ప్రజలు నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు
-
భాజపాలోకి మెట్రోమ్యాన్ శ్రీధరన్!భారత్లో మెట్రోమ్యాన్గా పేరుగాంచిన ప్రముఖ ఇంజినీర్ శ్రీధరన్ త్వరలోనే రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారు.
-
అన్నాడీఎంకే పదవిపై కోర్టుకెక్కిన శశికళమరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా జైలు నుంచి చిన్నమ్మ శశికళ రాక.. ఎన్నికలపై ఉత్కంఠను పెంచుతోంది. ఇలాంటి
-
ఆ దేశాల నుంచి వస్తే.. కరోనా టెస్ట్ తప్పనిసరియూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరి
-
ఆ రోజు చైనాతో యుద్ధం జరిగేదే..తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలతో భారత్, చైనా మధ్య తొమ్మిది నెలల పాటు ఏర్పడిన ప్రతిష్టంభన నెమ్మదిగా తొలగుతోంది. ఇరువైపులా బలగాల ఉపసంహరణ ప్రశాంతంగా, వేగంగా సాగుతోంది.
-
మహారాష్ట్రపై మళ్లీ కొవిడ్ పంజాదేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్నప్పటికీ మహారాష్ట్రలో మాత్రం వైరస్ వ్యాప్తి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్కరోజే అక్కడ దాదాపు 5వేల కేసులు బయటపడగా
-
బెంగాల్ మంత్రిపై బాంబు దాడిపశ్చిమ బెంగాల్ కార్మికశాఖ మంత్రి జాకీర్ హుస్సేన్పై గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారు. ఈ సంఘటన ముర్షిదాబాద్లో జిల్లాలోని నిమ్తితా రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. దుండగుల దాడిలో జాకీర్ హుస్సేన్కు తీవ్ర గాయాలు
-
ఉత్తరాఖండ్.. సహాయక చర్యలకు ఆటంకం!ఉత్తరాఖండ్లో వరదలు సృష్టించిన విషాద ఘటనలో ఆచూకి తెలియని వారికోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
-
తప్పు అనువాదం.. సీఎంపై విమర్శలు!ఎన్నికల వేళ పుదుచ్చేరిలో రాహుల్ గాంధీ నిర్వహించిన ఓ సభలో సీఎం నారాయణ స్వామి వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. రాహుల్తో సంభాషణ సందర్భంగా ప్రభుత్వంపై ఓ మహిళ ఫిర్యాదు చేయగా...
-
భారత్ టీకాలు: కొత్తరకాలపై పనిచేస్తాయా..?దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకాలపై భారత్ వ్యాక్సిన్లు పనిచేస్తాయా? లేదా? అన్న విషయంపై సందిగ్ధం నెలకొంది.
-
భారత్ ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతోంది: మోదీసరిహద్దు విషయాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తే, భారత్ ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతోందనే విషయం స్పష్టమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టంచేశారు.
-
హెలికాప్టర్లో వచ్చి సర్పంచ్గా ప్రమాణ స్వీకారంఎన్నికల నామినేషన్ల దాఖలు, ప్రచారం మొదలు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం వరకు వివిధ రకాలుగా నేతలు ప్రజలను ఆకర్షిస్తుంటారు. ఒకరు ఒంటె మీద కూర్చొని ప్రచారం చేస్తే.. మరొక్కరు విచిత్ర వేషధారణతో ఓటర్లను ఆకట్టుకుంటారు. ఇదంతా జరిగి గెలిచిన తర్వాత నేతలు ప్రమాణ స్వీకారం చేయాల్సి..
-
ఏడాది చివరినాటికి మార్కెట్లోకి టీకా!కొవిడ్ టీకా భద్రమైనదేనని, మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుందని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. గత నెల కరోనా టీకా తీసుకున్న ఆయన.. నేడు రెండో డోసు వేయించుకున్నారు
-
రైల్రోకో: అప్రమత్తమైన రైల్వేశాఖసాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలో భాగంగా 18వ తేదీన రైల్రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
-
హోదాలో ఉన్న వ్యక్తి.. వేధించడని చెప్పలేంకేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ వేసిన పరువు నష్టం కేసులో ప్రముఖ విలేకరి ప్రియా రమణి నిర్దోషిగా తేలారు. ఈ కేసులో ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి అభియోగాలు రుజువు కాకపోవడంతో కేసును
-
j&kపై పాక్ దుష్ప్రచారం తిప్పికొట్టే అవకాశం!జమ్మూ కశ్మీర్లో ఐరోపా సమాఖ్య దౌత్యవేత్తలు పర్యటిస్తున్నారు. నేడు, రేపు పర్యటించనున్న దౌత్యవేత్తల బృందం క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించనుంది....
-
టూల్కిట్: నికితాజాకబ్కు ముందస్తు బెయిల్దిల్లీలో రైతుల ఆందోళనకు సంబంధించిన ‘టూల్ కిట్’ వ్యవహారంలో అభియోగాలు ఎదుర్కొంటున్న న్యాయవాది నికత జాకబ్కు అరెస్టు నుంచి రక్షణ లభించింది. ఈ కేసులో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోకుండా
-
నో మాస్క్: 15లక్షల మందికి జరిమానా!బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించని 15లక్షల మందిపై చర్యలు తీసుకున్న అధికారులు, దాదాపు రూ.30కోట్లను వసూలు చేసినట్లు వెల్లడించారు.
-
పంజాబ్ పురపోరు: భాజపాకు ‘సాగుచట్టాల’ షాక్నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న వేళ.. ఆ రాష్ట్రంలో భాజపాకు గట్టి షాక్ తగిలింది. అక్కడి పురపాలక ఎన్నికల్లో కాషాయ పార్టీ
-
ఉత్తరాఖండ్ వరదలకు అది కారణం కాదుచార్ధామ్ రోడ్డు విస్తరణకు, ఇటీవల ఉత్తరాఖండ్లో సంభవించిన ఆకస్మిక వరదలకు సంబంధం లేదని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇటీవల ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదల్లో అనేక మంది గల్లంతయ్యారు.
-
‘కొవిడ్’పై ప్రభుత్వానిది అతివిశ్వాసంకరోనా మహమ్మారి పట్ల కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో దక్షిణాఫ్రికా కొత్త రకం కరోనా కేసులు బయటపడిన విషయం
-
ఉత్తరాదిపై మంచు దుప్పటిత్తరాదిన పలు రాష్ట్రాల్లో దట్టంగా పొగ మంచు అలుముకొంది. ఫలితంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దిల్లీ సరిహద్దు ప్రాంతమైన సింఘు వద్ద పొగమంచు కారణంగా దృశ్య నాణ్యత పడిపోయింది....
-
జూనియర్ అధికారిణితో న్యాయమూర్తి సరసాలా!జూనియర్ అధికారిణితో న్యాయమూర్తి సరసాలకు పాల్పడటం ఆమోదయోగ్య ప్రవర్తన కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బాధితురాలు పిటిషన్ను ఉపసంహరించుకున్నా
-
బద్రీనాథ్ ఆలయ పునఃదర్శనం ఎప్పుడంటే..!ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయ ద్వారాలు మే 18వ తేదీన తెరచుకోనున్నాయి. భక్తుల సందర్శనార్థం మే 18న తెల్లవారుజామున 4.15 గంటలకు ఆలయాన్ని తెరవనున్నట్లు చార్దాం దేవస్థానం బోర్డు తెలిపింది....
-
భారత్: మళ్లీ 11వేల పైన కొత్తకేసులుదేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. క్రితం రోజు 10వేల దిగువకు పడిపోయిన కొత్త కేసులు.. తాజాగా మళ్లీ 11వేలకు చేరాయి. గడిచిన 24 గంటల్లో మరో 11,610 వైరస్ కేసులు
-
‘ఓటీటీల నియంత్రణ చర్యలపై యోచిస్తున్నాం’ఓటీటీ (ఓవర్ ది టాప్) ఫ్లాట్ఫాంలపై నియంత్రణ చర్యలు తీసుకొనే యోచనలో ఉన్నట్లు కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనానికి కేంద్రం వెల్లడించింది.
-
టూల్కిట్ కేసు: శంతనుకు ట్రాన్సిట్ బెయిల్స్వీడన్కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థెన్బర్గ్ ‘టూల్కిట్’ కేసు దర్యాప్తులో భాగంగా నికితా జాకబ్, శంతను ములుక్లపై నాన్బెయిలబుల్ వారెంటు జారీ అయిన.......
-
మరోసారి లాక్డౌన్..మీ చేతుల్లోనే ‘నిబంధనలు పాటించకపోతే.. మరోసారి లాక్డౌన్ విధించాల్సి ఉంటుంది’..ముంబయిలో మరోసారి కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మేయర్ కిశోరి పెడ్నెకర్ చేసిన హెచ్చరిక ఇది.
-
అపార్ట్మెంట్లో పార్టీ: 103 మందికి కరోనాఅపార్ట్మెంట్ కాంప్లెక్స్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన వారిలో 103 మంది కరోనా పాజిటివ్గా తేలిన ఘటన బెంగళూరులోని బొమ్మనహళ్లిలో జరిగింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 4న బొమ్మనహళ్లిలోని ఓ అపార్ట్మెంట్ ప్రాంగణంలో ఒక పార్టీ జరిగింది.
-
TV ఉంటే రేషన్కార్డు బంద్పై మంత్రి యూటర్న్టీవీ, ఫ్రిజ్ లాంటి వస్తువులుంటే రేషన్ కార్డులు వదులుకోవాలంటూ కర్ణాటక మంత్రి ఉమేశ్ కత్తి చేసిన ప్రకటన తీవ్ర దుమారానికి దారితీసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై మంత్రి వెనక్కి తగ్గారు. రేషన్
-
గత ప్రభుత్వాల తప్పులను సరిచేస్తున్నాం..!సమాజం కోసం పాటుపడిన వీరులను, మహనీయులను సరైన రీతిలో గౌరవించడంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పులను తమ ప్రభుత్వం సరిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు.
-
‘జూమ్’ వేదికగా టూల్కిట్ పన్నాగం!వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తోన్న ఆందోళనకు మద్దతుగా రూపొందించిన టూల్కిట్ వివాదంపై దిల్లీ పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు.
-
దీప్ సిద్ధూ కస్టడీ పొడిగింపు..పంజాబీ నటుడు, సామాజిక కార్యకర్త దీప్ సిద్ధూ పోలీస్ కస్టడీని మరో వారం రోజులు పొడిగిస్తూ దిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అరెస్టు తర్వాత ఇచ్చిన పోలీసు కస్టడీ గడువు పూర్తవండంతో మంగళవారం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేటు భుజాలి ముందు హాజరు పర్చారు.
-
న్యాయవ్యవస్థలో ఉన్నవారికీ కొవిడ్ టీకా..న్యాయవ్యవస్థలో భాగమైన వారందరికీ వ్యాక్సినేషన్లో ప్రాధాన్యం ఇవ్వాలనే అభ్యర్ధన సుప్రీం కోర్టు ముందుకు వచ్చింది.
-
పీపీఈ కిట్లు ఇస్తుంటే..టూల్ కిట్ చేస్తారా?రైతుల ఆందోళనలో భాగంగా వెలుగుచూసిన ‘టూల్కిట్’ వివాదంపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు.
-
వార్తా సంస్థలకు గూగుల్ డబ్బులుఆస్ట్రేలియా ప్రభుత్వ ఒత్తిడికి టెక్ దిగ్గజ సంస్థలు గూగుల్, ఫేస్బుక్ తలవంచుతున్నాయి.
-
‘లతా మంగేష్కర్, సచిన్లపై విచారణ జరపబోం’లతా మంగేష్కర్, సచిన్ తెందూల్కర్ చేసిన ట్వీట్లపై దర్యాప్తు చేయాలని తాను అనలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ అన్నారు. ప్రముఖుల ట్వీట్ల విషయంలో భాజపా ఐటీ సెల్ పాత్రను పరిశీలిస్తామని మాత్రమే....
-
కరోనా మరణాలు@81దేశంలో మరోసారి కరోనా కేసులు పది వేల దిగువకు పడిపోయాయి. అలాగే మరణాలు 100 లోపునే నమోదయ్యాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
-
2-3 వారాల్లో 50ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్రాబోయే రెండు మూడు వారాల్లో 50 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్-19 వ్యాక్సిన్ అందించే ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభం కానుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్..
-
విద్యావేత్తలతో సుప్రీం నిపుణుల కమిటీ భేటీ!నూతన వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నియమించిన నిపుణుల కమిటీ తాజాగా విద్యావేత్తలు, వ్యవసాయ రంగ నిపుణులతో సమావేశమైనట్లు వెల్లడించింది.
-
రైతులను ప్రభుత్వం అవమానపరుస్తోంది..!వ్యవసాయ చట్టాలపై ఆందోళన చేస్తోన్న రైతులను నరేంద్ర మోదీ ప్రభుత్వం అవమానపరుస్తోందని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు.
-
‘టూల్కిట్’ సూత్రధారులు వారే..!సామాజిక మాధ్యమంలో గ్రెటా థన్బర్గ్ షేర్ చేసిన ‘టూల్కిట్’ను రూపొందించడంలో సామాజిక కార్యకర్త దిశతో పాటు నికితా జాకబ్, శంతనులే కీలక సూత్రధారులని దిల్లీ పోలీసులు వెల్లడించారు.
-
యాక్టివ్ కేసులు ఆ మూడు రాష్ట్రాల్లోనే..!దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం ఊరటిస్తోంది. వ్యాప్తిని కట్టడిచేసే నిబంధనలు పాటిస్తుండటం, వ్యాక్సిన్లు
-
ఉత్తరాఖండ్ వరదలు: దిల్లీకి ఎఫెక్ట్ ..ఉత్తరాఖండ్ వరదలు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిల్లీని కూడా ప్రభావితం చేస్తున్నాయి. వరదల వల్ల దేశ రాజధానిలోని వేల సంఖ్యలో నివాసితులకు నీటి సరఫరా నిలిచిపోయింది. హిమనీ నదంలో నుంచి భారీ మంచు పెళ్లలు విరిగి ధౌలిగంగా నదిలో పడటంతో ఫిబ్రవరి 7 నుంచి ఉత్తరాఖండ్లో వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్లోని రిషిగంగా లోయ దిల్లీకి ఈశాన్య దిశలో 530 కిలోమీటర్ల దూరంలో ఉంది...
-
టీవీ, ఫ్రిజ్ ఉన్నాయా.. రేషన్కార్డు వదులుకోండిపేద ప్రజలకు ఇచ్చిన రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం. టీవీ, ఫ్రిజ్, ద్విచక్రవాహనం లాంటి వస్తువులున్నవారు రేషన్ కార్డు వదులుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది
-
అనాథకు కిడ్నీ దానం.. మోదీ ప్రశంసఅవసరం లేకపోతే అయినవాళ్లే దగ్గరకు రాని ఈ రోజుల్లో.. చావుబతుకుల్లో ఉన్న అనాథకు కిడ్నీ దానం చేసి ప్రాణం పోశారు ఓ మహిళ. ఈ విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమె
-
ఉత్తరాఖండ్: మరో మూడు మృతదేహాల లభ్యంఉత్తరాఖండ్ దుర్ఘటనలో మృతుల సంఖ్య సోమవారం ఉదయం నాటికి 53కు పెరిగింది.
-
గుజరాత్ సీఎంకు కరోనాఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురై సభా వేదికపైనే కుప్పకూలిన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కరోనా బారినపడ్డారు. అనారోగ్యంతో ఆదివారం ఆసుపత్రిలో చేరిన సీఎంకు కరోనా
-
లక్షల కోట్ల కన్నా.. వారికి ప్రైవసీనే విలువైనదిప్రజలు డబ్బు కన్నా వ్యక్తిగత ప్రైవసీకే ఎక్కువ విలువిస్తారని, అందువల్ల వ్యక్తుల గోప్యతను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్
-
ఇద్దరి కోసం ప్రజల్ని దోచుకుంటున్నారుఇటీవలి కాలంలో వంట గ్యాస్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు.
-
మహారాష్ట్రలో మళ్లీ కరోనా విజృంభణదేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్నప్పటికీ మహారాష్ట్రలో మాత్రం పరిస్థితి అదుపుకావట్లేదు సరికదా.. వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా ఐదో రోజు.. రోజువారీ కేసుల సంఖ్య
-
దిశ అరెస్టు ప్రజాస్వామ్యంపై దాడి: కేజ్రీవాల్దిశ రవి అరెస్టు ఘటనను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు.
-
రంగురంగుల కాలీఫ్లవర్లతో కాసుల పంటకాలీఫ్లవర్ను తెలుపురంగులో తప్ప మరో రంగులో ఊహించుకోలేం.! మరి మార్కెట్కి వెళ్లినప్పుడు తెలుపు
-
రగులుతున్న మయన్మార్మయన్మార్లో పాలనను సైన్యం హస్తగతం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల ఆందోళనలు మిన్నంటుతున్నాయి.
-
వరిపొట్టుతో గంగానది ప్రక్షాళనగంగా నదిని శుభ్రపరిచేందుకు ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి ఐఐటీ-బీహెచ్యూ పరిశోధకులు ప
-
అంతరిక్షంలోకి మోదీ ఫొటో..!
ఈ ఏడాదిలో తొలి ప్రయోగానికి సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. అంతేగాక ఇస్రో 50ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. ఇందులోని ఒక శాటిలైట్లో
-
నెమ్మదించిన కొవిడ్..! దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉంది. అయితే రోజూవారీ కేసుల్లో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
-
నేపాల్, శ్రీలంకలోనూ భాజపా విస్తరణ!త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. భాజపాను త్వరలో నేపాల్, శ్రీలంకకు విస్తరింపజేసేందుకు అధిష్ఠానం యోచిస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు తెరలేపాయి.
-
వేదికపైనే కుప్పకూలిన గుజరాత్ సీఎంగుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అస్వస్థతకు గురయ్యారు. వడోదర ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా అనారోగ్యంతో వేదికపైనే ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో తేరుకున్న భద్రతా సిబ్బంది, భాజపా నాయకులు ఆయనను
-
గ్యాస్ సిలిండర్పై ₹50 వడ్డనవంటింట్లో గ్యాస్ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారుతోంది. ఓవైపు పెట్రోల్ ధర ప్రతిరోజూ పెరుగుతూ రూ.వందకు చేరువగా వెళ్తున్న వేళ సామాన్యుడి నడ్డి విరిచేలా రాయితీ గ్యాస్ సిలిండర్ ధర
-
దేశమంతా తిరిగి మద్దతు కూడగడతాంకేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తాము విశ్రమించబోమని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ అన్నారు. ప్రభుత్వాన్ని.
-
పుల్వామా తరహాలో భారీ ఉగ్ర కుట్ర!పుల్వామా దాడి జరిగి రెండేళ్లు పూర్తైన వేళ..ఉగ్రవాదులు మరోసారి భారీ కుట్రకు ప్రయత్నించినట్లు బయటపడింది.
-
శునకాలతో హెలికాప్టర్ డైవ్భారత నౌకాదళం మొదటిసారిగా శునకాలతో హెలికాప్టర్ డైవ్ చేపట్టింది. ఎక్స్ప్లోజివ్, స్పిన్ఫింగ్స్ శునకాలతో ఈ విన్యాసం చేసినట్లు నౌకాదళం ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఇటీవల బాంబు బెదిరింపుల నేపథ్యంలో....
-
సీఏఏను ఎప్పటికీ అమలు చేయం..!కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమలు చేయమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు.
-
ఉత్తరాఖండ్ విషాదం: 41మృతదేహాల వెలికితీత!ఉత్తరాఖండ్లో సంభవించిన వరద ప్రమాదంలో గల్లంతైన వారికోసం ముమ్మర గాలింపు ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.
-
తమిళ రైతుల కృషి ప్రశంసనీయం: మోదీతమిళనాడు రైతులు రికార్డు స్థాయిలో ఆహారధాన్యాల్ని ఉత్పత్తి చేస్తున్నారని భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భాగంగా ఆదివారం ఆయన తమిళనాడుకు విచ్చేశారు.
-
థన్బర్గ్ టూల్కిట్ కేసులో తొలి అరెస్ట్బెంగళూరుకు చెందిన దిశ రవి అనే యువ పర్యావరణ పరిరక్షకురాలిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం వెల్లడించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతు......
-
మూడొంతులకు ముప్పే!మామూలుగానైతే దేవుడు కొలువై భక్తుల ప్రార్థనలు వినేభూమి!కానీ ఇప్పుడది కాలుష్యం నుంచి కాపాడమని
-
ఆ తల్లి ఫోన్ కాల్.. 25 మందిని కాపాడిందికుమారుడి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిసిన ఆ తల్లి హృదయం తల్లడిల్లింది. కుమారుడిని ఎలాగైనా కాపాడుకోవాలని పదేపదే ఫోన్చేసింది. ఆ తల్లి ఫోన్ కాల్స్ 25 మందిని కాపాడాయి....
-
సైనికుల త్యాగాల్ని ఎప్పటికీ మరువం: రాజ్నాథ్సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో రెండేళ్ల క్రితం ఇదే రోజున సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపై ఉగ్ర దాడి జరిగిన విషయం తెలిసిందే.
-
97 శాతానికి చేరిన కరోనారికవరీ రేటుభారత్లో గత 24 గంటల్లో 6,97,114 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,194 కేసులు పాజిటివ్గా తేలినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,04,940 కి చేరింది.
-
రైళ్ల పునరుద్ధరణపై రైల్వేశాఖ క్లారిటీప్రయాణికుల రైళ్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. ఫలానా తేదీ నుంచి రైళ్లను ప్రారంభిస్తారంటూమీడియాలో వస్తున్న కథనాలప.....
-
17 రాష్ట్రాల్లో ‘0’, 13 రాష్ట్రాల్లో 5లోపే మరణాలు
కరోనా మహమ్మారి వలయం నుంచి భారత్ నెమ్మదిగా బయటపడుతోంది. వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం.. నిబంధనలు పాటిస్తుండటంతో దేశంలో కొవిడ్ వ్యాప్తి కట్టడిలోనే ఉంది
-
ట్రాక్టర్ నడుపుతూ సభా వేదికకు రాహుల్కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ నేడు రాజస్థాన్లో పర్యటిస్తున్నారు. అజ్మేర్లోని రూపన్గఢ్లో అన్నదాతలు చేపట్టిన మహాపంచాయతీలో పాల్గొన్న ఆయన.. రైతులను ఉద్దేశించి ప్రసంగించారు
-
అజిత్ ఢోబాల్ ఇంటిపై ఉగ్రవాదుల రెక్కీజాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి కుట్ర పన్నినట్లు తెలిసింది. ఆయన ఇంటిపై రెక్కి నిర్వహించినట్లు పోలీసుల కస్టడీలో ఉన్న ఓ ఉగ్రవాది బయటపెట్టాడు. దీంతో ఢోబాల్ నివాసం,
-
సాగు చట్టాలపై రాహుల్కు ఏ అవగాహన లేదువ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోన్న వారిపై వ్యవపాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
నిరసనలపై క్లారిటీ ఇచ్చిన ధర్మాసనంనిరసన తెలిపే హక్కు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిరసన తెలిపే హక్కు అంటే ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ ఆందోళన చేయడం మాత్రం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది....
-
ఏపీకి రూ.280 కోట్ల నిధుల ముంజూరుకు ఆమోదంకేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ (హెచ్ఎల్సీ) ఐదు రాష్ట్రాలకు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) కింద అదనపు కేంద్ర సహాయాన్ని ఆమోదించింది. 2020లో వరదలు, తుఫాను, తెగులు దాడి వలన ప్రభావితమైన....
-
వివాదాస్పద తీర్పులు.. హోదాకు ఎసరు!చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు వెలువరించిన బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలాకు షాక్ తగిలింది. ఆమెకు శాశ్వత న్యాయమూర్తి హోదాపై సుప్రీంకోర్టు
-
సామాన్యులే మా మిత్రులు..సంపన్నులు, ఆశ్రిత పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్రం బడ్జెట్ తీసుకొచ్చిందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టిగా బదులిచ్చారు. తమకు మిత్రులంటే
-
పాంగాంగ్ వద్ద కొనసాగుతున్న బలగాల ఉపసంహరణతూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సు వెంట భారత్, చైనా సైనిక బలగాల ఉపసంహరణ కొనసాగుతోంది. పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలోని ఘర్షణాత్మక ప్రాంతాలనుంచి యుద్ధ ట్యాంకులు, సాయుధ బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి....
-
5 నెలల చిన్నారితో విధుల్లోకి బస్ కండక్టర్ఉత్తర్ప్రదేశ్లో ఓ మహిళా బస్ కండక్టర్ పడుతున్న పాట్లు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
-
అయోధ్య గుడికి రూ.1,511 కోట్ల విరాళాలురామమందిర నిర్మాణానికి రూ.1,511కోట్ల విరాళాలు వచ్చినట్లు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు
-
కులాంతర వివాహాలతో సామాజిక ఉద్రిక్తతలు తగ్గుముఖంకులాంతర వివాహాలతో సామాజిక, కుల సంబంధ ఉద్రిక్తతలు తగ్గే అవకాశముందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
-
రికవరీ రేటు@ 97.32శాతంగడిచిన 24 గంటల్లో 7,43,614 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,143 కొత్త కేసులు వెలుగుచూశాయి.
-
తూర్పు లద్దాఖ్కు పార్లమెంటరీ కమిటీ!తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో పాంగాంగ్ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణ కోసం భారత్, చైనా మధ్య జరిగిన ఒప్పందం రాజకీయ వివాదానికి తెరలేపిన నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ ఒకటి సరిహద్దు ప్రాంతాలను
-
దిల్లీ, పంజాబ్లో భూప్రకంపనలుదేశ రాజధాని దిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్...
-
ఉత్తరాఖండ్: కలవరపెడుతోన్న ‘డేంజర్ లేక్’!ఉత్తరాఖండ్లో సంభవించిన ఆకస్మిక జల ప్రళయానికి గల కారణాలను అన్వేషించేందుకు ఇప్పటికే శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా హిమాలయ మంచు పర్వతాల్లో ఓ ‘ప్రమాదకర సరస్సు’ ఏర్పడినట్లు....
-
రైళ్లు ప్రారంభమయ్యేది ఆ రోజేనా?కరోనా లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన రైల్వే సేవలు పూర్తిస్థాయిలో త్వరలోనే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక రైళ్ల పేరిట కొన్ని రైళ్లు అందుబాటులోక...
-
సీరం ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంజనవరి 21న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో జరిగిన అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్య్కూటే కారణమని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. ఈ ఘటనలో అన్ని అంశాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన శుక్రవారం వెల్లడించారు.
-
మనవరాలి కోసం ఇల్లు అమ్మి.. ఆటోలో ఉంటూ
బక్కపల్చని శరీరం.. నెరిసిన జుట్టుతో బోసినవ్వులు చిందిస్తున్న ఈ తాత పేరు దేశ్రాజ్. పేరులో ఉన్న రాజరికం ఆయన జీవితంలో లేదు. కల్మషం లేని ఆ నవ్వుల వెనుక భరించలేనన్ని బాధలు
-
చైనాకు ఏ భూభాగాన్ని వదల్లేదు: కేంద్రంభారత్ చైనాకు ఏ భూభాగాన్ని వదులుకోలేదని వెల్లడిస్తూ..కేంద్రం విపక్షాలు చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టింది.
-
మా పార్టీ పేదల కోసం.. అల్లుళ్ల కోసం కాదు!నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. తాము కొందరిలా ‘అల్లుళ్ల’ కోసం పనిచేయడం లేదంటూ పరోక్షంగా...
-
టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు.. 11మంది మృతితమిళనాడులోని విరుధునగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 11 మంది మృతిచెందారు. టపాసుల తయారీ కోసం కొన్ని రసాయనాలు కలుపుతుండగా
-
రాష్ట్రపతి వద్ద రాజోనా క్షమాభిక్ష అభ్యర్థనపంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో మరణశిక్ష పడిన బల్వంత్ సింగ్ రాజోనా క్షమాభిక్ష అభ్యర్థన ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉన్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
-
దిగొచ్చిన ట్విటర్..!రైతు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్న ఖాతాలను కట్టడి చేయాలన్న కేంద్రం ఆదేశాలను ట్విటర్ పాటించినట్లు తెలుస్తోంది.
-
కొవిడ్ టీకా: రక్షణ ఎంతకాలం?టీకా తీసుకున్న తరువాత ఎనిమిది నెలలకు పైగా రక్షణ లభిస్తుందని వివరించారు.
-
రాజ్యసభలో మాట్లాడుతూనే ఎంపీ రాజీనామాపశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు తృణమూల్కు గుడ్బై చెప్పగా
-
ఆపరేషన్ తపోవన్: ఆరో రోజు అదే ఉత్కంఠ!ఆకస్మిక వరదల కారణంగా ఉత్తరాఖండ్ తపోవన్ సొరంగంలో చిక్కుకుపోయిన వారికోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
-
నిరవధికంగా రైతు నిరసనలు : టికాయత్రైతు నిరసనలను నిరవధికంగా కొనసాగిస్తామని బీకేయూ నాయకుడు రాకేశ్ టికాయత్ వెల్లడించారు.
-
కేంద్రం, ట్విటర్కు సుప్రీం నోటీసులుసామాజిక మాధ్యమాల్లో విద్వేష వార్తల వ్యాప్తిని నియత్రించేలా వ్యవస్థ తీసుకురావాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. భాజపా నేత వినిత్ గొయెంకా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు
-
ఆజాద్ స్థానంలో ఖర్గేకాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజ్యసభ సభ్యుడిగా ఈ నెల 15న పదవీ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ సీనియర్ నేత
-
మన భూభాగాన్ని ఎందుకు వదులుకున్నాం: రాహుల్సరిహద్దులో బలగాల ఉపసంహరణపై భారత్, చైనాలు ఒక ఒప్పందానికి వచ్చాయనే కేంద్రం ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
-
మొబైళ్లకు అతుక్కుపోతున్నాం.. మనమే టాప్స్మార్ట్ఫోన్లపై భారతీయులు వెచ్చిస్తున్న సగటు సమయం ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యధికంగా ఉన్నట్లు ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నోకియా వెల్లడించింది. దేశంలో తక్కువ నిడివి గల వీడియోలు చూస్తున్న సమయం....
-
మరోసారి పదివేల దిగువకు కేసులు..దేశంలో కరోనా కేసులు మరోసారి పదివేల దిగువకు పడిపోయాయి.
-
22 ప్రాంతీయ సర్వీసులను ప్రకటించిన ఇండిగోదేశంలో రీజినల్ కనెక్టివిటీని పెంచేందుకు కొత్తగా 22 సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఇండిగో గురువారం ప్రకటించింది. మార్చి 28 నుంచి ఈ సర్వీసులు నడుస్తాయని విమానయాన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
-
మార్చి వరకు 80శాతం విమానాలే..కరోనా ముందు నడిచిన విమానల్లో కేవలం 80శాతం విమానాలే మార్చి 31 వరకూ నడిపేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర విమానయానశాఖ గురువారం ఆదేశాలిచ్చింది.
-
సరిహద్దులో..యథాతథస్థితి లేకుంటే శాంతి కష్టమే!భారత్-చైనా సరిహద్దులో ఇంతకుముందున్న స్థితి లేకుంటే శాంతి, ప్రశాంత వాతావరణము లేనట్లేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
-
సహాయం కోసం..2.47లక్షల మందికిపైగా కాల్ చేశారుకరోనా వైరస్ మహమ్మారి కట్టడికి కేంద్రం విధించిన లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా విమెన్ హెల్ప్లైన్కి 2.47 లక్షల మంది ఫోన్ చేసి తమ బాధలు చెప్పుకున్నారు.
-
26,121 భారత వెబ్సైట్లను హ్యాక్ చేశారు!గతేడాది భారత్కు చెందిన 26వేలకు పైగా వెబ్సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే గురువారం పార్లమెంట్కు తెలిపారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2020లో
-
‘గల్వాన్’లో 45 మంది చైనా జవాన్ల మృతి!తూర్పు లద్దాఖ్లో గతేడాది భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 45మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా వార్తాసంస్థ పేర్కొంది.
-
తపోవన్లో నిలిచిపోయిన సహాయక చర్యలుఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో రిషిగంగ ఉప్పొంగింది. ఈ నది నీటి మట్టం పెరగడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తపోవన్ విద్యుత్తు కేంద్రం సొరంగంలో చిక్కుకున్నవారి కోసం.....
-
మహారాష్ట్రలో మళ్లీ గవర్నర్ vs సీఎంమహారాష్ట్ర గవర్నర్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మధ్య విభేదాలు మరోసారి బయటికొచ్చాయి. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ రాష్ట్ర ప్రభుత్వ విమానంలో ప్రయాణించేందుకు ఠాక్రే సర్కారు అనుమతి నిరాకరించింది
-
అందరిని గౌరవిస్తున్నాం: మోదీరాజకీయ అంటరానితనంపై భారతీయ జనతా పార్టీకి నమ్మకం లేదని, దేశాన్ని ముందుకు నడిపించడంలో ఏకాభిప్రాయాలకు విలువ ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టంచేశారు.
-
ఈ బడ్జెట్ పేదలకా? సంపన్నులకా?పేద ప్రజలకు పక్కనబెట్టి కేవలం సంపన్న వర్గాల కోసమే బడ్జెట్ను రూపొందించారని కాంగ్రెస్ ఎంపీ చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజ్యసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన నేడు
-
స్వేచ్ఛనిచ్చాం.. కానీ చట్టాలను పాటించాల్సిందేఆందోళనలో పాల్గొంటున్న రైతులను రెచ్చగొట్టే విధంగా తప్పుడు సమాచార వ్యాప్తికి పాల్పడే ఖాతాలను బ్లాక్ చేసే అంశంలో.. ట్విటర్ వ్యవహరిస్తోన్న తీరుపై కేంద్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.
-
కరోనాను జయించిన 116 ఏళ్ల బామ్మ ప్రపంచంలోకెల్లా రెండో అత్యంత వృద్ధురాలిగా భావిస్తున్న 116 ఏళ్ల సన్యాసిని సిస్టర్ ఆండ్రే కరోనాను జయించారు. దక్షిణ ఫ్రెంచ్ నగరమైన టౌలాన్లోని ఓ సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఆమెకు..
-
చైనాకు అంగుళం భూమి కూడా ఇవ్వంలద్దాఖ్ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికొచ్చామని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అయితే ఈ ఒప్పందం
-
97.27 శాతానికి పెరిగిన రికవరీ రేటుదేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,99,185 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,923 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే
-
రైతులను కలిసేందుకు సమయమే లేదా?దేశాన్ని ఆత్మనిర్భర్గా నిలిపిన రైతుల సమస్యలు తెలుసుకొనేందుకు ప్రధాని మోదీకి సమయమే దొరకడంలేదా అని కాంగ్రెస్పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా అన్నారు. రైతులకు సంఘీభావంగా ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ సమావేశంలో ప్రియాంక పాల్గొని ప్రసంగించారు.
-
90శాతం తగ్గిన అంతర్జాతీయ ప్రయాణాలుదేశంలో 2019తో పోలిస్తే గతేడాది మార్చి నుంచి డిసెంబరు వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు 90.56 శాతం తగ్గినట్లు కేంద్రం తెలిపింది. కరోనా కారణంగా మార్చి 23 నుంచి భారత్లో విమాన ప్రయాణాలను నిలిపేశారు.
-
ఆ 5 రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికల నగారా!పశ్చిమ బెంగాల్తోపాటు మరో నాలుగు రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికల నగారా మోగనుంది.
-
కరోనా మొదటి రోజులు అత్యంత కీలకం: యూఎస్వాషింగ్టన్: ‘ఈ ప్రపంచం కరోనా మహమ్మారి ప్రారంభమైన రోజుల గురించి సాధ్యమైనంతవరకు తెలుసుకోవడం అత్యంత అవసరం.
-
శబరిమలకు ఎక్కువ మందిని అనుమతించలేంకేరళలోని పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి భక్తుల రాకపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలకు ప్రస్తుతం రోజుకు 5వేల మందిని అనుమతిస్తున్నామని, అంతకంటే ఎక్కువ
-
సైబర్ నేరాల కట్టడికి పౌరుల సేవలుసైబర్ ప్రపంచంపై మరింత సమన్వయంతో, సమగ్ర రీతిలో కన్నేసి ఉంచేందుకు సామాన్య ప్రజలు ‘సైబర్ క్రైమ్ వాలంటీర్లు’గా నమోదు కావాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.
-
19 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్దేశంలో కరోనా ప్రభావం నెమ్మదించింది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు, మరణాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదవలేదని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది.
-
ఐఎన్ఎస్ ‘విరాట్’ విచ్ఛిన్నంపై సుప్రీం స్టేమూడు దశాబ్దాల పాటు భారత నౌకాదళంలో సేవలందించిన విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విరాట్ను విచ్ఛిన్నం చేసే ప్రక్రియపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ చారిత్రక యుద్ధ నౌకను కొనుగోలు చేసి
-
భారత్లో ఏటా 27లక్షల మరణాలకు ఇదే కారణం!భారత్లో ప్రతి ఏడాది సంభవిస్తున్న మరణాల్లో 30.7 శాతం శిలాజ ఇంధనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్లేనని ఓ నివేదిక తేల్చింది. అంటే ఏటా దాదాపు 27 లక్షల మంది విషతుల్యమైన గాలిని పీల్చడం ద్వారా చనిపోతున్నారు......
-
వైరల్గా మారిన జల ప్రళయం వీడియోలుఉత్తరాఖండ్లో సంభవించిన జల ప్రళయం దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. వరద ధాటికి కార్మికులు కొట్టుకుపోతున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి....
-
కరోనా తీరును బట్టే..విమానాల రాకపోకలుపూర్తిస్థాయిలో విమానాల పునఃప్రారంభం కరోనా వైరస్ తీరుపై ఆధారపడి ఉంటుందని విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి వెల్లడించారు.
-
సైబర్ మోసాలతో ‘అణు’సంపదప్రపంచమంతా ఓ దారైతే.. తనదో దారి అంటుంది ఉత్తరకొరియా. ఐక్యరాజ్య సమితి ఆంక్షలను కూడా లెక్కచేయకుండా అణు పరీక్షలు చేసి అగ్రరాజ్యం అమెరికాను భయపెట్టాలని చూస్తోన్న కిమ్ రాజ్యం
-
కొన్ని ఖాతాలను రద్దు చేయలేం: ట్విటర్సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన విషయంలో తప్పుడు, హానికరమైన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఖాతాలను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ స్పందించింది........
-
క్రియాశీల రేటు..1.30 శాతంనిన్న 11,067 కరోనా కేసులు వెలుగుచూశాయని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
-
ఠాగూర్ కుర్చీలో కూర్చోలేదు: అమిత్ షావిశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సమయంలో తాను రవీంద్రనాథ్ ఠాగూర్ కుర్చీలో కూర్చున్నానంటూ కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధురి చేసిన ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
-
స్నేహితుడిని కలవడానికి వెళ్తే.. రూ. కోటి లాటరీ!బెంగళూరు: కేరళలో ఉన్న తన ఫేస్బుక్ మిత్రుడిని కలవడానికి వెళ్లిన వ్యక్తికి.. ఏకంగా రూ.కోటి లాటరీ తగిలింది! ఆ అదృష్టవంతుడే... కర్ణాటకలోని మండ్యకు చెందిన సోహన్ బలరాం. మిత్రుడిని కలుద్దామని శనివారం కేరళ వెళ్లాడు సోహన్. అయితే అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు లాటరీ టికెట్ కొనుగోలు
-
దీప్ సిద్ధూకి 7 రోజుల పోలీస్ కస్టడీ
పంజాబీ నటుడు దీప్ సిద్ధూని న్యాయస్థానం పోలీస్ కస్టడీకి అప్పగించింది. రిపబ్లిక్ డే రోజున దిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల పరేడ్ సందర్భంగా.....
-
ఆ మరణాలు వ్యాక్సిన్ వల్ల సంభవించలేదువ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా 19 మంది మరణించినట్లు చెప్తున్న ఘటనల్లో ఆధారాలు లేవని కేంద్రం తెలిపింది. ఆ మరణాలు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సంభవిచలేదని వెల్లడించింది.
-
కొవిడ్ టీకా: బీమా సదుపాయం లేదుకొవిడ్ టీకా తీసుకోవడం వల్ల తలెత్తే దుష్ప్రభావాలకు సంబంధించి ఎలాంటి బీమా సదుపాయం లేదని కేంద్రం వెల్లడించింది.
-
దేశీ యాప్ ‘కూ’లో పీయూష్ గోయల్విదేశీ సోషల్మీడియా వేదిక ట్విటర్కు పోటీగా తీసుకొచ్చిన యాప్ ‘కూ’లో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చేరారు. ఈ విషయాన్ని గోయల్ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. భారతీయ
-
14.5 మిలియన్ల టీకాలకు ఆర్డరిచ్చిన కేంద్రంకరోనా టీకా కార్యక్రమంలో భారత్ శరవేగంగా దూసుకెళ్తోంది. ఈ టీకా కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు..మరిన్ని టీకా డోసుల కోసం కేంద్రం కొనుగోలు ఉత్తర్వులను జారీ చేసింది.
-
భారత్ హెచ్చరికలపై స్పందించిన ట్విటర్!అసత్య సమాచారం వ్యాప్తి చేస్తోన్న వందల సంఖ్యలో ట్విటర్ ఖాతాలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ట్విటర్ స్పందించింది.
-
25శాతం ఆరోగ్య సిబ్బందిలో యాంటీబాడీలుదేశవ్యాప్తంగా ఉన్న 25శాతం ఆరోగ్య సిబ్బందిలో కొవిడ్-19 సెరోపాజిటివిటీ (యాంటీబాడీల వృద్ధి) ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయక మంత్రి అశ్విని చౌబే తెలిపారు.
-
హిందుస్థానీ ముస్లింగా గర్వపడుతున్నా..!హిందుస్థానీ ముస్లింగా గర్వపడుతున్నానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో విపక్షనేతగా ఉన్న గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు.
-
వరద బీభత్సం.. 31కి చేరిన మృతుల సంఖ్యఉత్తరాఖండ్లో వరద సృష్టించిన బీభత్సంలో మరో రెండు మృతదేహాలను గుర్తించాయి. దీంతో దుర్ఘటనలో మృతుల సంఖ్య 28కి చేరినట్లయింది. ఇప్పటివరకు దాదాపు 30 మందిని కాపాడారు....
-
ఆజాద్కు వీడ్కోలు.. మోదీ కన్నీళ్లుకాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ త్వరలో పదవీ విరమణ పొందుతున్నారు. ఈ సందర్భంగా పెద్దల సభలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ..
-
ఎర్రకోట ఘటన: దీప్సిద్ధూ అరెస్టుగణతంత్ర దినోత్సవం నాడు చారిత్రక ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న అల్లర్ల ఘటనలో అభియోగాలు ఎదుర్కొంటూ గత కొన్నిరోజులుగా కన్పించకుండాపోయిన పంజాబీ నటుడు దీప్సిద్ధూ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు
-
కరోనా కేసులు..పదివేల దిగువకు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య అదుపులోనే ఉంటుంది.
-
ఉద్యమ కేంద్రంలోనే ఉపద్రవం‘చెట్లను హత్తుకో’... ‘చిప్కో’ ఉద్యమం పేరిట హిమాలయాల పర్యావరణ పరిరక్షణకు సాగుతున్న ప్రజా పోరాట నినాదం అది. వృక్షాలపై గొడ్డలివేటు పడకుండా మహిళలు వాటిని గట్టిగా కౌగలించుకుని రక్షణ కల్పించడం
-
ట్రంప్నకు రిపబ్లికన్ సెనేటర్ల బాసటఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను సొంత పార్టీ (రిపబ్లికన్) నేతలు వెనకేసుకొచ్చారు. గత నెల 6న క్యాపిటల్ హిల్ భవనంపై చోటుచేసుకున్న దాడికి ఆయన్ను బాధ్యుడిగా చేయడం సమంజసం..
-
జల విలయం: ఆ నిర్లక్ష్యమే కొంపముంచిందా?ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు ఆర్తనాదాలు.. సహాయక చర్యలు.. నష్ట పరిహారాలు.. ఇవే మనకు ప్రధానంగా కనిపిస్తాయి. కానీ తరచిచూస్తే దాని వెనుక మానవ తప్పిదాలు కోకొల్లలు. తాజాగా ఉత్తరాఖండ్ జల ప్రళయం ..
-
వ్యాక్సిన్ తీసుకున్నా.. జాగ్రత్తగానే ఉండాలివ్యాక్సిన్ తీసుకున్నామన్న విశ్వాసంతో కరోనా నిబంధనల్ని నిర్లక్ష్యం చేయకూడదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్హవర్ధన్ తెలిపారు. భారత రెడ్క్రాస్ సొసైటీ ఛైర్మన్గా ఉన్న ఆయన సోమవారం పలు ప్రాంతాల్లో మాస్కులను పంపిణీ చేశారు.
-
చర్చలకు సిద్ధమే.. తేదీ చెప్పండి: రైతులురైతుల అభ్యంతరాలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అన్నదాతలు తమ ఆందోళన విరమించి.. చర్చలకు రావాలని పార్లమెంట్ నుంచి ప్రధాని మోదీ ఆహ్వానం పలికిన నేపథ్యంలో రైతు
-
ఒక్క ఫోన్కాల్..12 ప్రాణాలుఒక్క ఫోన్ కాల్ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీని తెలిపింది. వారి ప్రాణాలను నిలబెట్టింది. ఉత్తరాఖండ్లో మెరుపు వరదలు విలయం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జలవిద్యుత్కేంద్రంలో పనిచేస్తున్న అనేక మంది కార్మికులు గల్లంతయ్యారు.
-
గుడ్న్యూస్: 17 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్..!కరోనా మహమ్మారి కోరల నుంచి భారత్ మెల్లిమెల్లిగా బయటపడుతోంది. నిబంధనలతో వ్యాప్తిని కట్టడిచేయడంతో పాటు వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి రావడంతో గత కొంతకాలంగా రోజువారీ కేసులు,
-
ఎంఎస్పీపై చట్టం చేయాల్సిందే: టికాయత్కొత్త సాగు చట్టాల్ని రద్దు చేయడంతో పాటు పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంపై చట్టం చేయాల్సిందేనని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ డిమాండ్ చేశారు. ఆకలిపై వ్యాపారం చేయడాన్న......
-
సరిహద్దుల్లోనే తిప్పికొడుతున్నాంతన కుట్రపూరిత చర్యలతో భారత్తో కయ్యానికి కాలుదువ్వుతున్న దాయాది దేశం పాకిస్థాన్ ఆగడాలను దేశ భద్రతాబలగాలు సరిహద్దులకు పరిమితం చేయడమేగాక, వారికి గట్టిగానే బుద్ధిచెబుతోందని
-
డెంటల్ కళాశాలల్లో సీట్ల భర్తీపై సుప్రీం తీర్పుడెంటల్ కళాశాలల్లో సీట్ల భర్తీ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
-
ఇలా తెలియడం.. నిజంగా దురదృష్టమే!దేవభూమి ఉత్తరాఖండ్లో సంభవించిన జల విలయం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలచివేస్తోంది.
-
కేరళలో తొలి తల్లి పాల బ్యాంకుకేరళలో తొలి తల్లి పాల బ్యాంకు ఎర్నాకులం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటైంది. ‘రోటరీ క్లబ్
-
సాగుచట్టాలపై ప్రతిపక్షాలది యూటర్న్రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టి కొత్త సాగు చట్టాలు తీసుకొచ్చామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి స్పష్టం చేశారు. గతంలో ఈ సంస్కరణలకు
-
బ్యాంకుల ప్రైవేటీకరణకు ఆర్బీఐతో పనిచేస్తాంకేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రణాళికను అమలుపరిచేందుకు ఆర్బీఐతో కలిసి పనిచేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రైవేటీకరణకు సంబంధించిన వివరాలు సిద్ధమవుతున్నాయని....
-
తుడిచిపెట్టుకుపోయిన విద్యుత్ కేంద్రాలు!దేవభూమి ఉత్తరాఖండ్లో సంభవించిన జలవిలయం ప్రాణనష్టంతో పాటు భారీ ఆస్తినష్టా్న్ని మిగిల్చింది. ఇప్పటివరకు 14 మృతదేహాలను వెలికితీయగా.. మరో 170 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.......
-
ఆ 1178 ట్విటర్ ఖాతాలు బ్లాక్ చేయండిసాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళన గురించి సోషల్మీడియాలో దుష్ప్రచారం వ్యాప్తి చెందుతుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
-
కరోనా మరణాలు@ 84దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలోనే ఉంది. ఆదివారం 5,32,236 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,831 కొత్త కేసులు వెలుగుచూశాయి.
-
ఉత్తరాఖండ్లో సహాయక చర్యల పునరుద్ధరణఉత్తరాఖండ్లో సహాయక చర్యలు తిరిగి ప్రారంభమయ్యాయి. గల్లంతైన వారితో పాటు తపోవన్ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక దళాలు శ్రమిస్తు్న్నాయి. సొరంగంలో పేరుకుపోయిన బురదను తొలగించేందుక.......
-
వారంతా క్షేమంగా బయటపడాలి: మహేష్బాబు ఉత్తరాఖండ్లో చోటుచేసుకున్న జలప్రళయంపై మహేష్ బాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గల్లంతైన వారు క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు, వారి గురించే ఆలోచిస్తున్నట్లు...
-
ఉత్తరాఖండ్ ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతిఉత్తరాఖండ్లో మంచు చరియలు విరిగిపడి వరద ఉప్పొంగడంతో 150 మంది గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...
-
ఉత్తరాఖండ్ జల ప్రళయానికి కారణమేంటి?దేవ భూమిగా పేరొందిన ఉత్తరాఖండ్లో మరోసారి జల ప్రళయం సంభవించింది. 2013 నాటి వరదలను గుర్తుచేస్తూ ధౌలి గంగా నది ఉప్పొంగింది. నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్ట్ ధ్వంసం చేసింది. సుమారు 125 మంది.
-
మమత నుంచి ‘మమత’ కరవు: మోదీపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు ఊపందుకున్నాయి. తాజాగా హల్దియాలో నిర్వహించిన.....
-
కరోనా టీకా: దూసుకుపోతున్న భారత్కరోనా టీకాల విషయంలో భారత్ అంతర్జాతీయంగా మూడో స్థానంలో నిలిచింది.
-
ట్విటర్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ రాజీనామాట్విటర్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ మహిమా కౌల్ తన బాధ్యతల నుంచి వైదొలిగారు. వ్యక్తిగత కారణాలు చూపుతూ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ధ్రువీకరించింది. అయితే, బాధ్యతల అప్పగిం......
-
‘హెచ్-1బి లాటరీతో అమెరికన్లకు నష్టం’హెచ్-1బి వీసాల జారీ ప్రక్రియను పాత సంప్రదాయ లాటరీ విధానంలో కొనసాగించాలంటూ బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రిపబ్లికన్ సెనేటర్ టామ్ కాటన్ తప్పుపట్టారు. ..
-
దిల్లీ నిరసనలు: మరో రైతు మృతిదిల్లీ శివార్లలో కొనసాగుతున్న పోరాటంలో పాల్గొంటున్న మరో రైతు మృతి చెందారు.
-
ఉత్తరాఖండ్లో జలప్రళయంఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని ధౌలీగంగా నదిని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. పర్వత ప్రాంతాల్లోని మంచుచరియలు విరిగిపడడంతో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగిపోయింది. రైనీ తపోవన్ గ్రామం వద్ద ఉన్న పవర్ ప్రాజెక్టులో భారీ స్థాయిలో నీరు చేరింది......
-
దిల్లీలో కొనసాగుతున్న పటిష్ఠ భద్రత!సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం 72వ రోజుకు చేరుకుంది. శనివారం జరిగిన చక్కా జామ్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన పటిష్ఠ భద్రత ఆదివారమూ కొనసాగుతోంది. ఆందోళనలకు కేంద్రంగా ఉన్న సింఘు.........
-
కేంద్రం ఆ పని చేయాల్సింది కాదు: రాజ్ ఠాక్రేరైతు ఉద్యమానికి మద్దతు తెలిపిన విదేశీ ప్రముఖులను తిప్పికొట్టేందుకు సచిన్ తెందూల్కర్, లతా మంగేష్కర్ను తెరపైకి తీసుకురాకుండా ఉండాల్సిందని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే అన్నారు....
-
కొత్తగా 12,059 కేసులు..78 మరణాలు!భారత్లో గత 24 గంటల్లో 7,50,964 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,052 కేసులు పాజిటివ్గా తేలినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,46,183కి చేరింది. కొత్తగా 13,965 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు...........
-
కరోనా నియంత్రణకు మరో ఏడు వ్యాక్సిన్లుకరోనాను కట్టడించేందుకు దేశంలో ఇప్పటికే కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను అందిస్తుండగా దేశీయంగా మరో ఏడు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు....
-
ఆ గ్రామంలో ఇప్పటికీ పోర్చుగీసు భాష!సమాచార మార్పిడికి భాష ఒక మాధ్యమం. ఇది నిరంతరం పరివర్తనం చెందుతూ స
-
నావికాదళ సైనికుడి దారుణ హత్య!మహారాష్ట్రకు చెందిన ఓ నావికాదళ సైనికుణ్ని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆయన ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. ఇదంతా వారు రూ.10 లక్షల కోసం చేసినట్లు విచారణలో తేలింది...........
-
కొవిడ్ టీకా.. 13 నుంచి రెండో డోస్దేశవ్యాప్తంగా కరోనా టీకాలు వేసే కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది. మరోవైపు ఇప్పటికే టీకా అందుకున్న వ్యక్తులకు రెండో డోసు అందించేందుకు కేంద్రం రంగం సిద్ధం...
-
కాంగ్రెస్ నిర్ణయంపై శివసేన అసంతృప్తి!మహారాష్ట్ర స్పీకర్ రాజీనామా విషయంలో భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్ నిర్ణయంపై శివసేన అసంతృప్తి వ్యక్తంచేసింది. బాలసాహెబ్ థరోట్ను తొలగించి మహారాష్ట్ర పీసీసీ చీఫ్గా నానా పటోలేను నియమించడ........
-
రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారువ్యవసాయ ఉత్పత్తులపై ప్రభుత్వం అందించే కనీస మద్దతు ధర గురించి కొందరు రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మండిపడ్డారు.
-
ఐఆర్సీటీసీ: ఆన్లైన్లో బస్ టికెట్లుభారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆన్లైన్లో బస్ టికెట్ల బుకింగ్ను ప్రవేశపెట్టింది. ఈ బస్ టికెట్ల బుకింగ్ వెబ్సైట్ జనవరి 29 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
-
బడ్జెట్: ఎమ్మెల్యేలకు రూ.50వేలతో ట్యాబ్లు కరోనా మహమ్మారి దృష్ట్యా ఈసారి పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను కాగిత రహితంగా ప్రవేశపెట్టారు. ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ మేడిన్ ఇండియా ట్యాబ్ చూసుకుంటూ బడ్జెట్ పద్దు చదివారు.
-
భారత్ టీకా కోసం వరసలో 25 దేశాలుభారత్లో తయారవుతున్న కరోనా టీకా కోసం మరో 25 దేశాలు వరసలో ఉన్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ అన్నారు.
-
గాంధీ జయంతి వరకు రైతు ఉద్యమంప్రస్తుతం దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల నిరసన అక్టోబరు 2 వరకూ కొనసాగిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయిత్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
-
కోబ్రా దళంలోకి ‘మహిళా వారియర్స్’అత్యంత దట్టమైన అడవుల్లో కార్యకలాపాలు సాగించే నక్సల్స్ పనిపట్టేందుకు కోబ్రా కమాండోలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఈ దళంలో అంతా పురుషులే ఉండగా.. చరిత్రలో తొలిసారి
-
చక్కా జామ్: బెంగళూరు, దిల్లీలో ఉద్రిక్తతకొత్త సాగు చట్టాల రద్దు ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా అన్నదాతలు చేపట్టిన చక్కా జామ్ కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పలు ప్రధాన నగరాల్లో రైతు ఉద్యమ మద్దతుదారులు
-
మోదీతో ఉన్న ఈ చిత్రం..నాకెంతో ఇష్టం‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమం కోసం ప్రఖ్యాత ప్రజెంటర్ బేర్ గ్రిల్స్..ప్రధాని నరేంద్ర మోదీతో చేసిన సాహస యాత్ర గుర్తుందా!
-
దేశం కోసమే రైతుల శాంతియుత ఉద్యమంనూతన వ్యవసాయ చట్టాల ద్వారా దేశాలనికి నష్టం వాటిల్లుతుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. వీటి నుంచి దేశాన్ని రక్షించేందుకే రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారన్నారు.
-
మన విలువలకు న్యాయవ్యవస్థే ఆధారం మన దేశ న్యాయవ్యవస్థ ఎంతో గొప్పదని, ప్రజల హక్కులను పరిరక్షించడంలో, వ్యక్తిగత స్వేచ్ఛను నిలబెట్టుకోవడంలో నిబద్ధతతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. గుజరాత్ హైకోర్టు
-
దీప్ సిద్ధూ: వెలుగులోకి కీలకాంశం!రైతు ఉద్యమాన్ని పక్కదారి పట్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు దీప్ సిద్ధూకు చెందిన వీడియోలను అప్లోడ్ చేసేది ఆయన స్నేహితురాలట.
-
ప్రారంభమైన చక్కాజామ్.. కొత్త సాగు చట్టాల రద్దు ఉద్యమంలో భాగంగా రైతు సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నేడు రాస్తారోకో ప్రారంభమైంది. ‘చక్కా జామ్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా రైతు మద్దతుదారులంత.........
-
100 దిగువకు కొవిడ్ మరణాలుభారత్లో కొవిడ్ మరణాలు మరోసారి 100 దిగువకు చేరాయి.
-
దిల్లీ:50 వేల మంది పోలీసులు.. జల ఫిరంగులునూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గ