సంబంధిత వార్తలు
-
Top Ten News @ 9 PMఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
-
Lockdown ఆఖరి అస్త్రం కావాలి: మోదీ కొవిడ్ రెండో వేవ్ దూసుకొచ్చిందని.. ఈసారి అది మరింత తీవ్రమైన సవాలు విసురుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.
-
కాసేపట్లో జాతినుద్దేశించి మోదీ ప్రసంగందేశంలో కరోనా ఉద్ధృతి, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ కాసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కొవిడ్ పాజిటివ్
-
వ్యాక్సిన్ సంస్థల ప్రతినిధులతో ప్రధాని భేటీదేశంలో కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల ప్రతినిధులతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ బయోటెక్, సీరం సంస్థల
-
రాహుల్ త్వరగా కోలుకోవాలి: మోదీకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్ తేలడంపై ప్రధాని మోదీ స్పందించారు. రాహుల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘ లోక్సభ ఎంపీ రాహుల్ గాంధీ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ట్విటర్లో పోస్టు చేశారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కొవిడ్ పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్ తేలినట్లు రాహుల్....
-
ఎన్నికలపై ఉన్న శ్రద్ధ కరోనా నియంత్రణపై లేదేం?ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల్లో గెలవడంపై పెట్టిన శ్రద్ధ.. కరోనాపై పోరులో ఎందుకు పెట్టడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ ట్విటర్ వేదికగా మోదీని విమర్శించారు.
-
బ్రిటన్ ప్రధాని భారత పర్యటన రద్దు..!బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దైంది. కరోనావైరస్ తీవ్రత భారత్ అధికంగా ఉండటంతో ‘డౌనింగ్ స్ట్రీట్’ ఈ నిర్ణయం తీసుకొంది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం అయితే వచ్చే వారం ఆయన పర్యటన జరగాల్సి ఉంది. ఈ పర్యటనలో
-
కరోనా వ్యాప్తికి మీరే కారణం: దీదీరాష్ట్రవ్యాప్తంగా కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో పశ్చిమ్బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్లు, మెడిసిన్ అందించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారం కోసం కొన్ని పార్టీలు ఇతర రాష్ట్రాల నుంచి జనాలను రప్పిస్తున్నారని...
-
వారణాసిలో కరోనా పరిస్థితులపై సమీక్షించిన మోదీయూపీలోని వారణాసిలో కరోనా వైరస్ ముప్పు నుంచి ప్రజల్ని రక్షించేందుకు అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీ తెలిపారు. తాను ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్సభ
-
బహిరంగ మార్కెట్లోకి టీకాలు.. మోదీకి లేఖదేశంలో కరోనా వ్యాప్తి ఉగ్రరూపం దాల్చిన వేళ కొవిడ్ టీకాలను బహిరంగ మార్కెట్లోకి తీసుకురావాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు....
-
మమతకు గర్వం.. సమావేశాలకు హాజరుకారు!
పశ్చిమ్బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి గర్వం ఎక్కువని ప్రధాని నరేంద్ర మోదీ ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశాలకు ఏవో సాకులు చూపించి ఆమె రావడంలేదని విమర్శించారు. బెంగాల్లో ఐదో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అసన్సోల్లో ప్రసంగించారు.
-
కుంభమేళాను ప్రతీకాత్మకంగానే జరపండి: మోదీ
దేశంలో కరోనా రెండో దశ విజృంభణ ఉద్ధృతంగా ఉన్న సమయంలో హరిద్వార్లోకుంభమేళా నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి
-
ఆక్సిజన్ లభ్యతపై మోదీ కీలక సమీక్ష
కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో దేశంలో మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ లభ్యత, సరఫరాపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. వైద్య, ఉక్కు, రవాణా శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ పలు కీలక సూచనలు చేశారు. కేంద్రమంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సమన్వయంతో వ్యవహరించడం ఎంతో ముఖ్యమన్నారు.
-
CBSE పరీక్షలపై మోదీ కీలక భేటీకరోనా ఉద్ధృతి దృష్ట్యా వచ్చే నెలలో జరగబోయే సీబీఎస్ఈ బోర్డు వార్షిక పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు
-
అంబేడ్కర్ ఆలోచనలు ఎందరికో స్ఫూర్తి: రాష్ట్రపతిసమాజంలో అసమానతలు తొలగించేందుకు భారత రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డా. బీఆర్ అంబేడ్కర్ జీవితకాల కృషి చేశారని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొనియాడారు.
-
టీకా ఉత్సవ్.. కరోనాపై రెండో యుద్ధానికి నాందిదేశవ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కానున్న ‘టీకా ఉత్సవ్’ను కరోనాపై చేయబోతున్న రెండో యుద్ధానికి నాందిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఏప్రిల్ 11, జ్యోతిబా ఫులే జయంతి రోజు ప్రారంభమవుతున్న.....
-
దీదీ..ఇది 2021: మోదీతదుపరి దశ పోలింగ్ నిమిత్తం.. పశ్చిమ్ బెంగాల్లో ప్రధాని నరేంద్రమోదీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తమ ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతంగా నిర్వహిస్తున్నారు.
-
కోచ్బిహార్ ఘటన బాధాకరం: మోదీపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ కొనసాగుతున్న వేళ కోచ్బిహార్లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
-
టీకా ఎగుమతులను తక్షణమే నిలిపివేయండిదేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్న వేళ టీకాల ఎగుమతి సరికాదంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. తాజాగా ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.
-
వ్యాక్సిన్ల కొరత అంటుంటే.. టీకా ఉత్సవమా?
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న వేళ దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కొవిడ్ టీకాలను ఎగుమతి చేయడం ఎంతవరకు సమంజసం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు
-
ఒకరికి కరోనా వస్తే.. 30మందిని ట్రేస్ చేయాలి: మోదీ
దేశంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో సమీక్షించారు. ...
-
సీఎంలతో మోదీ భేటీకి దీదీ దూరం..!దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు వర్చువల్గా
-
రోజుని అలా ప్రారంభించడమే నాకిష్టం: మోదీ విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తే వారికి పరీక్షలపై భయం చాలా వరకు తగ్గిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్న వేళ విద్యార్థుల్లో ఆందోళనను తగ్గించి ధైర్యం నింపడంలో భాగంగా......
-
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. మోదీ విజ్ఞప్తిధనలను కట్టుదిట్టంగా పాటించాలని బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. మరోసారి కరోనా ఉద్ధృతి తీవ్రమవుతోన్న తరుణంలో.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా ఈ విజ్ఞప్తి చేశారు.
-
ఎన్నికల వేళ నాలుగు భాషల్లో మోదీ ట్వీట్లుపశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలో మంగళవారం ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రధాని మోదీ ఓటర్లును అభ్యర్థించారు. బెంగాలీ, మళయాళం, తమిళం, ఆంగ్లంలో ట్వీట్లు చేస్తూ....
-
కొవిడ్ ఉద్ధృతి.. మరోసారి సీఎంలతో మోదీ భేటీ
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఏప్రిల్ 8న గురువారం వీడియో
-
కరోనా ఉద్ధృతిపై మోదీ ఉన్నతస్థాయి సమావేశం!దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలో జరుగుతున్న టీకా పంపిణీ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు....
-
ఏసుక్రీస్తు బోధనలు గుర్తుంచుకోవాలి: మోదీఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి కృప అందరి మీద ఉండాలని పేర్కొన్నారు. ‘ఈస్టర్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు ధర్మబద్ధమైన బోధలను మనం గుర్తుంచుకోవాలి....
-
దీదీ.. వాళ్లని అదుపులో పెట్టండి: మోదీ హెచ్చరిక
పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ భాజపా నేతలను ‘బయటి వ్యక్తులు’గా పేర్కొన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోదీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
-
పదేపదే అంపైర్ను ప్రశ్నిస్తుంటే..ఆటగాడిలోనే సమస్య! పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ప్రధాని మోదీ, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి.
-
కార్యకర్తకు అస్వస్థత.. ప్రసంగం ఆపిన మోదీఅసోంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓ కార్యకర్త కోసం తన ప్రసంగాన్ని కొంతసేపు ఆపారు. ఆ కార్యకర్త అస్వస్థతకు గురవడంతో
-
యూఎస్ ఆహ్వానాన్ని స్వాగతించిన మోదీ!అమెరికా అధ్యక్షుడు బైడెన్ నేతృత్వంలో త్వరలో నిర్వహించనున్న వాతావరణ సదస్సు ఆహ్వానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. బైడెన్ ఆహ్వానం మేరకు ఏప్రిల్ 22, 23 తేదీల్లో అమెరికాలో వర్చువల్గా
-
వారితో ప్రజలు విసిగిపోయారు: మోదీ
కేరళలో అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ కూటములపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ రెండు కూటములతో......
-
మహిళలను గౌరవించని డీఎంకే, కాంగ్రెస్!మహిళలకు భద్రత, వారి గౌరవాన్ని కాపాడడంలో డీఎంకే, కాంగ్రెస్ హామీ ఇవ్వలేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఆ రెండు పార్టీలు మహిళలను ఎప్పుడూ అవమానపరుస్తూనే ఉంటాయని దుయ్యబట్టారు.
-
మోదీజీ.. నేను మీ పార్టీ కాదు..!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్తో పాటు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీచేయాలని భావిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై దీదీ తీవ్రంగా
-
దీదీ.. మరో సీటు నుంచి పోటీ చేస్తున్నారా?యావత్ దేశ దృష్టిని ఆకర్షిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వాడీవేడీగా సాగుతున్నాయి. గురువారం రెండో దశ పోలింగ్లో భాగంగా నందిగ్రామ్ సహా 30 నియోజకవర్గాల్లో ఓటింగ్
-
నేను సీజనల్ భక్తుడిని కాను: మోదీపశ్చిమ్ బెంగాల్లో భాజపా గాలులు బలంగా వీస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం జయ్నగర్లో పర్యటించిన ఆయన.. తాను సీజనల్ భక్తుడిని కాదని వ్యాఖ్యానించారు. బెంగాల్లో భాజపా 200కి పైగా...........
-
రాజకీయ హింస ఆమోదయోగ్యం కాదు: మోదీప్రజాస్వామ్యంలో రాజకీయంగా బేధాభిప్రాయాలు ఉండొచ్చు.. కానీ హింస ఆమోదయోగ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేరళలో రాజకీయ హింసకు ఎంతోమంది భాజపా కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
-
ఆ గాయం దీదీని ఎప్పటికీ వెంటాడుతుంది: షాబెంగాల్లో ఇటీవల టీఎంసీ నేతల దాడిలో గాయాల పాలైన భాజపా కార్యకర్త తల్లి మృతి చెందడం తనను ఆవేదనకు గురిచేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు.
-
దేశ ప్రజలకు ప్రధాని హోలీ శుభాకాంక్షలుహోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలందరికీ భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండగతో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
-
‘మన క్రమశిక్షణ.. ప్రపంచానికే ఉదాహరణ’గతేడాది దేశవ్యాప్తంగా చేపట్టిన జనతా కర్ఫ్యూలో భారతీయులు చాటిన క్రమశిక్షణ ప్రపంచానికి ఉదాహరణగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
-
మోదీ ‘బంగ్లా’ పర్యటన కోడ్ ఉల్లంఘనే: దీదీ
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లడాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తప్పుపట్టారు......
-
కరోనా పోవాలని కాళీమాతను ప్రార్థించా: మోదీబంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండో రోజు బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా షట్ఖిరా జిల్లాలోని ఈశ్వరీపూర్లో గల ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయాన్ని
-
యూఎస్లో వాతావరణ సదస్సు.. మోదీకి ఆహ్వానం!పర్యావరణ పరిరక్షణ దిశగా అమెరికా మరో ముందడుగు వేసింది. వాతావరణ మార్పులపై తీసుకోవాల్సిన చర్యలు, తద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి చర్చించడానికి ఏప్రిల్ 22, 23న సదస్సు నిర్వహించనుంది.
-
మోదీ ‘బంగ్లా’ టూర్: నిరసనల్లో నలుగురి మృతిభారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటన నేడు ప్రారంభమైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ......
-
బంగబంధు రెహ్మాన్ బతికుంటే..బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు, బంగబంధు షేర్ ముజిబుర్ రెహ్మాన్ హత్య దక్షిణాసియా పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపించిందని, ఆయన బతికుంటే బంగ్లాదేశ్, ఈ ప్రాంతం మరోలా ఉండేదని
-
కరోనా తర్వాత తొలిసారి ‘బంగ్లా’ వెళ్తున్నా:మోదీబంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆహ్వానం మేరకు రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటనకు వెళ్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ నెల 26, 27తేదీల్లో .....
-
‘కేజ్రీవాల్ని అడ్డుకోవాలనే మోదీ ఆ బిల్లు తెచ్చారు’
దేశ రాజధాని నగరాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చూస్తున్నారని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు........
-
మేనల్లుడిని సీఎం చేయడమే దీదీ లక్ష్యం: షాబెంగాల్లో డెంగీ, మలేరియా వ్యాధులతో దీదీ స్నేహం చేస్తున్నారని అందుకే అవి రాష్ట్రాన్ని వదిలిపెట్టడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్షా విమర్శించారు. రాష్ట్రంలో ఆ వ్యాధులు నిర్మూలన కావాలంటే భాజపాకు ఓటెయ్యాలని ఆయన తెలిపారు.
-
ఏ భారతీయుడూ బయటివాడు కాదు: ప్రధాని
‘వందేమాతరం’తో బెంగాల్ యావత్ దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అలాంటి నేలపై ప్రజలను సీఎం మమతా బెనర్జీ బయటివారిగా పేర్కొంటున్నారని ధ్వజమెత్తారు. భాజపా అధికారంలోకి........
-
అసోంలో సీఏఏ అమలు కానివ్వం: రాహుల్కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అసోంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను అమలు చేయమని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ వెల్లడించారు. కాంగ్రెస్ ద్వేషాన్ని నిర్మూలిస్తుంటే..
-
మోదీకి కృతజ్ఞతలు తెలిపిన క్రిస్ గేల్కరేబియన్ దీవుల్లోని పలు దేశాలకు కరోనా టీకా అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, భారత ప్రజలకు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కృతజ్ఞతలు తెలిపాడు. తమ దేశానికి ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్లు సరఫరా........
-
దీదీది ‘ఆట’.. మాది ‘అభివృద్ధి’అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పశ్చిమ బెంగాల్లో ప్రచారం రోజురోజుకీ వేడెక్కుతోంది. ఇక్కడ అధికార పగ్గాలు చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న భాజపా.. ప్రచారంలో వేగం పెంచింది.
-
టెస్ట్లు.. టీకా కేంద్రాలు పెంచండి: మోదీదేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో సెకెండ్ వేవ్ మొదలైందన్న వార్తల నేపథ్యంలో వైరస్ కట్టడికి అవసరమైన చోట్ల మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటుపై.......
-
కరోనా ఉద్ధృతి.. సీఎంలతో మోదీ భేటీకొన్ని రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం రాష్ట్రాలు మఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న
-
ప్రధాని ప్రిన్సిపల్ అడ్వైజర్ పీకే సిన్హా రాజీనామా
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్య సలహాదారుగా పీకే సిన్హా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే బాధ్యతల నుంచి తప్పుకొన్నట్టు సమాచారం......
-
ఒక్క రాష్ట్రంలోనే 58% యాక్టివ్ కేసులు!దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. మహారాష్ట్రలోనే గత కొన్ని రోజులుగా 15వేలకు పైగా కొత్త కేసుల రావడంతో భారత్లో కేసుల గ్రాఫ్ మళ్లీ........
-
కేంద్రం పట్టపగలే దోచేస్తోంది: రాహుల్దేశంలో చమురు ధరలు, ప్రైవేటీకరణ అంశంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తాజాగా మరోసారి ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. దేశాన్ని ఫణంగా పెట్టయిన సరే.. స్నేహితులకు లాభం చేకూర్చాలని మోదీ సంకల్పించారని
-
‘ఆత్మహత్యకు ముందు మోదీకి, షాకు లేఖ’దాద్రా, నగర్ హవేలీ స్వతంత్ర్య ఎంపీ మోహన్ దేల్కర్ ఆత్మహత్యకు ముందు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖలు రాశారని కాంగ్రెస్ ఆరోపించింది. మహారాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ సచిన్ సావంత్ ఓ మీడియా...
-
‘అమృత్ మహోత్సవ్’కు మోదీ శ్రీకారందేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం శ్రీకారం చుట్టారు. గుజరాత్లోని
-
ప్రధాని మోదీ తల్లికి కరోనా టీకాప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘‘ఈ రోజు మా అమ్మ కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు
-
‘భగవద్గీత స్ఫూర్తితోనే ప్రపంచానికి సహకారం’భగవద్గీత మనిషిని ఆలోచింపజేసి.. ప్రశ్నించే స్ఫూర్తిని కలిగిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం స్వామి చిద్భవానంద భగవద్గీత కిండిల్ వర్శన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు.
-
‘అప్పటివరకు ఉద్యమిస్తాం’మోదీ ప్రభుత్వం పదవీ కాలం ముగిసే వరకు దిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారని రైతు నాయకుడు నరేంద్ర తికాయిత్ తెలిపారు.
-
క్వాడ్లో తొలిసారిగా దేశాధినేతల భేటీ!చతుర్భుజ దేశాల(క్వాడ్) కూటమి సదస్సులో భాగంగా శుక్రవారం తొలిసారిగా నాలుగు దేశాల అధినేతలు పాల్గొననున్నారని అమెరికా వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్రమోదీ,
-
స్టీల్ ప్లాంట్పై మోదీకి మరోసారి జగన్ లేఖ విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి మరోసారి ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటనపై మాట్లాడేందుకు ..
-
దేశానికి కూడా మోదీ పేరే పెడతారేమో!బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రచారం రోజురోజుకీ వేడెక్కుతోంది. నిన్న ప్రధాని మోదీ కోల్కతాలో భారీ ర్యాలీ చేపట్టి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై తీవ్ర స్థాయిలో
-
బెంగాల్ ప్రజలను దీదీ మోసగించారు: మోదీబెంగాల్ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ ఇక్కడి ప్రజల్ని మోసం చేశారని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నారని......
-
భాజపాలో చేరిన మిథున్ చక్రవర్తిప్రముఖ బెంగాళీ, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి భాజపాలో చేరారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ ప్రారంభానికి కొద్దిసేపు ముందు ముందు ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.......
-
వాటిపై మోదీ ఫొటో తొలగించండిఎన్నికల వేళ కరోనా వ్యాక్సిన్ ధ్రువీకరణ పత్రాలపై మోదీ చిత్రం ఉండటాన్ని తప్పుబడుతూ తృణమూల్ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఎన్నికల కోడ్
-
ఎక్కడికైనా ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధంఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ప్రచారానికి ఎక్కడికి పిలిచినా వెళ్తామని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ శుక్రవారం తెలిపారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తోన్న నాయకులు (జీ-23) తరపున ఆయన మాట్లాడారు.
-
ప్రతిభావంతులకు మెండుగా అవకాశాలు: మోదీదేశంలో ప్రతిభ కలిగిన యువతకు చాలా రంగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. విద్యారంగంలో బడ్జెట్ కేటాయింపుల అమలు అంశంపై బుధవారం నిర్వహించిన వెబినార్లో మోదీ ఈ మేరకు మాట్లాడారు.
-
బెంగాల్లో 20.. అసోంలో 6 ర్యాలీలకు మోదీ!
దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సందడి మొదలైంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కీలక నేతలంతా ......
-
ఉద్యమాన్ని అణచివేసేందుకే ఈ నిశ్శబ్దంశాంతియుతంగా రైతులు చేసే ఉద్యమాన్ని అణచివేసేందుకే గత కొన్ని వారాలుగా ప్రభుత్వం నిశబ్దంగా ఉందని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయిత్ అన్నారు.
-
అపోహలు తొలగించేందుకే ముందుగా ప్రధానికి టీకాప్రజల్లో టీకాపై ఉన్న అపోహలను తొలగించేందుకే ప్రధాని ముందుగా టీకా తీసుకున్నారని ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. సోమవారం నుంచి దేశంలో రెండోదశ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.
-
కొవిడ్ టీకా తీసుకున్న ఉపరాష్ట్రపతిదేశంలో రెండోదశ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి ఈ రోజు నుంచి టీకా ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం చెన్నైలో కొవిడ్ టీకా తొలి డోసును తీసుకున్నారు.
-
భాజపా తమిళ సంస్కృతిని గౌరవించదు: రాహుల్తమిళనాడులో ఎన్నికల వేళ భాజపా, కాంగ్రెస్ నేతల మధ్య విమర్శల పర్వం తారా స్థాయికి చేరుకుంది. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ భాజపాపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాలంటే గౌరవం లేదని మండిపడ్డారు.
-
హైదరాబాదీ రైతుపై మోదీ ప్రశంసలుహైదరాబాద్కు చెందిన అభ్యుదయ రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డికి మరో అరుదైన గౌరవం లభించింది. సంప్రదాయ పద్ధతుల్లో వెంకటరెడ్డి చేస్తున్న వ్యవసాయం గురించి ప్రధాని మోదీ మన్ కీ బాత్లో ప్రస్తావించారు....
-
‘రాబోయే ఎన్నికల్లో భాజపాతోనే కలిసి నడుస్తాం’త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో భాజపాతో తమ పొత్తు కొనసాగుతుందని కేంద్ర మంత్రి, ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ)’ అధినేత రామ్దాస్ అఠవాలే తెలిపారు.
-
8 దశల్లో ఎన్నికలా?.. మోదీ, షా చెప్పారా?పశ్చిమ బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహించడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. భాజపా ఎన్నికల ప్రచారానికి వీలుగా ప్రధాని మోదీ, హోంమంత్ర........
-
సామాజిక మాధ్యమాలు చట్టాలకు లోబడి ఉండాలిఅన్ని సామాజిక మాధ్యమాలు, ఓటీటీ సంస్థలకు పూర్తి సహకారం అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. అదే విధంగా అన్ని డిజిటల్ సంస్థలూ దేశ చట్టాలకు లోబడి ఉండాలని ఆయన సూచించారు.
-
రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం: మోదీరైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం సాధ్యమైనంత వరకు కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్రం తరపున ఇచ్చే పీఎం కిసాన్ పథకం ప్రారంభించి నేటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది.
-
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన!శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పుదుచ్చేరిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్రానికి సిఫారసు చేశారు.
-
థాంక్యూ గుజరాత్.. మోదీ ట్వీట్
తమ స్వరాష్ట్రమైన గుజరాత్లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపాకు దక్కిన విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ....
-
కరోనా విజృంభణపై మోదీ సమీక్ష
దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు వైరస్ పరిస్థితిపై సమీక్ష చేపట్టారు. ప్రధానమంత్రి కార్యాలయంలో
-
మన ఆరోగ్యరంగ బలాన్ని ప్రపంచం గుర్తించిందిదేశ ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం సమగ్ర విధానాలు చేపడుతోందని, కేవలం చికిత్సపైనే కాకుండా సంరక్షణపై కూడా దృష్టిపెట్టిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. 2021-22 కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య కేటాయింపులపై
-
అసోంకు.. దిల్లీ ఎంతోదూరంలో లేదు: మోదీ
ఈశాన్య రాష్ట్రాలపై గత ప్రభుత్వాలు సవతి ప్రేమ చూపించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. నేడు ఆయన అసోంలో పర్యటించారు. రాష్ట్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు
-
‘రక్షణ ఉత్పత్తుల సామర్థ్యం పెంచేందుకు కృషి’ఆయుధాల తయారీలో భారత్కు పూర్వ కాలం నుంచే గొప్ప అనుభవం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కానీ స్వాతంత్ర్యం తర్వాత ఆ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఎవరూ కృషి చేయలేదని ఆయన అన్నారు.
-
కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతోనే ఆర్థికవృద్ధికేంద్రం, రాష్ట్రాలు కలిసి పయనిస్తేనే సమాఖ్య స్ఫూర్తికి అర్థమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలకమండలి శనివారం భేటీ అయ్యింది. వర్చువల్ విధానంలో
-
వైద్యులకు ప్రత్యేక వీసా పథకం తేవాలి.. మోదీప్రపంచాన్ని గజగజ వణికించిన కరోనా వైరస్ నిర్మూలనకు టీకాల అభివృద్ధిలో పొరుగు దేశాలన్నీ పరస్పర సహకార స్ఫూర్తిని కొనసాగించాలని..
-
మోదీ ‘పరీక్షా పే చర్చ’.. ఈసారి ఆన్లైన్లోవిద్యార్థుల్లో పరీక్షలపై ఒత్తిడి, భయం పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం వచ్చే నెలలో జరగనుంది. అయితే కొవిడ్ వైరస్ కారణంగా ఈ ఏడాది
-
కరోనాపై మన పోరాటం ప్రపంచానికే ప్రేరణ: మోదీ
కరోనా వైరస్పై భారత్ చేసిన పోరాటం ప్రపంచ దేశాలకే ప్రేరణగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మహమ్మారి ప్రవేశించిన సందర్భంలో.......
-
అనాథకు కిడ్నీ దానం.. మోదీ ప్రశంసఅవసరం లేకపోతే అయినవాళ్లే దగ్గరకు రాని ఈ రోజుల్లో.. చావుబతుకుల్లో ఉన్న అనాథకు కిడ్నీ దానం చేసి ప్రాణం పోశారు ఓ మహిళ. ఈ విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమె
-
తమిళ రైతుల కృషి ప్రశంసనీయం: మోదీతమిళనాడు రైతులు రికార్డు స్థాయిలో ఆహారధాన్యాల్ని ఉత్పత్తి చేస్తున్నారని భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భాగంగా ఆదివారం ఆయన తమిళనాడుకు విచ్చేశారు.
-
సైన్యంలోకి సరికొత్త అర్జునుడొచ్చాడు..!సైన్యం అమ్ములపొదిలోకి అర్జున్ ట్యాంక్ చేరింది. నేడు ప్రధాని మోదీ తమిళనాడు పర్యాటనలో భాగంగా అర్జున్ ట్యాంక్ను అధికారికంగా సైన్యాధిపతి ఎంఎం నరవాణేకు అప్పగించారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా
-
ఆ చట్టాలతో గ్రామీణ ఆర్థికానికి దెబ్బ: రాహుల్దేశంలోని పారిశ్రామికవేత్తలు అపరిమితంగా ఆహారధాన్యాలు కొనుగోలు చేయడానికే నూతన సాగు చట్టాలు ఉపయోగపడతాయని కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్గాంధీ ఆరోపించారు. ఆయా చట్టాలను ఉద్దేశిస్తూ ఆయన గురువారం లోక్సభలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా దేశాన్ని కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే పరిపాలిస్తున్నారంటూ రాహుల్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు.
-
సాగు చట్టాలకు జై కొట్టిన నీతీశ్
కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ సమర్థించారు....
-
ప్రభుత్వ మార్పు మా లక్ష్యం కాదు: తికాయిత్నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు కేంద్రంలో ప్రభుత్వ మార్పు లక్ష్యం కాదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయిత్ తెలిపారు. కేవలం సమస్యల పరిష్కారమే రైతుల ఉద్యమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
-
రైతులను కలిసేందుకు సమయమే లేదా?దేశాన్ని ఆత్మనిర్భర్గా నిలిపిన రైతుల సమస్యలు తెలుసుకొనేందుకు ప్రధాని మోదీకి సమయమే దొరకడంలేదా అని కాంగ్రెస్పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా అన్నారు. రైతులకు సంఘీభావంగా ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ సమావేశంలో ప్రియాంక పాల్గొని ప్రసంగించారు.
-
కొత్త సాగు చట్టాలతో ఒక్క రైతుకూ నష్టం జరగదుకరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచానికే భారత్ ఓ ఆశాకిరణంలా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ దేశాల్లో మన దేశానికి ప్రాధాన్యం బాగా .....
-
బెంగాల్లో హ్యాట్రిక్ సాధిస్తాం: మమతాబెంగాల్ రైతులకు పీఎం కిసాన్ లబ్ది చేకూర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం అబద్దాలు చెబుతోందంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులకు పీఎం కిసాన్ ఇవ్వాలని తాము జాబితా పంపినప్పటికీ కేంద్రం నిధులు ఇవ్వడానికి నిరాకరించిందని ఆమె విమర్శించారు.
-
ఉత్తరాఖండ్లో నిరంతర పర్యవేక్షణ: అమిత్షాఉత్తరాఖండ్లోని ధౌలిగంగా నది వరద విపత్తు ప్రాంతాల్లోని పరిస్థితుల్ని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు పర్యవేక్షిస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తెలిపారు. ఈ మేరకు విపత్తు ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల గురించి అమిత్షా మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు.
-
ఆజాద్కు వీడ్కోలు.. మోదీ కన్నీళ్లుకాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ త్వరలో పదవీ విరమణ పొందుతున్నారు. ఈ సందర్భంగా పెద్దల సభలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ..
-
ఎంఎస్పీపై చట్టం చేయాల్సిందే: టికాయత్కొత్త సాగు చట్టాల్ని రద్దు చేయడంతో పాటు పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంపై చట్టం చేయాల్సిందేనని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ డిమాండ్ చేశారు. ఆకలిపై వ్యాపారం చేయడాన్న......
-
సాగుచట్టాలపై ప్రతిపక్షాలది యూటర్న్రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టి కొత్త సాగు చట్టాలు తీసుకొచ్చామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి స్పష్టం చేశారు. గతంలో ఈ సంస్కరణలకు
-
దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు: మోదీదేశంలోని టీ పరిశ్రమను భంగపరచడం ద్వారా.. దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు విదేశాల నుంచి కుట్రలు చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ మేరకు మోదీ ఆదివారం అసోంలోని సొంటిపూర్ జిల్లాలో నిర్వహించిన టీ కార్మికుల సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ ఆ రాష్ట్ర రహదారుల అభివృద్ధి కోసం రూ.8వేల కోట్లతో తలపెట్టిన ‘అసోం మాల’ పథకానికి శంకుస్థాపన చేశారు.
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మోదీకి సీఎం లేఖవిశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని కోరారు..
-
మన విలువలకు న్యాయవ్యవస్థే ఆధారం మన దేశ న్యాయవ్యవస్థ ఎంతో గొప్పదని, ప్రజల హక్కులను పరిరక్షించడంలో, వ్యక్తిగత స్వేచ్ఛను నిలబెట్టుకోవడంలో నిబద్ధతతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. గుజరాత్ హైకోర్టు
-
రైతుల వల్లే దేశాభివృద్ధి: మోదీదేశ స్వాతంత్ర్య సమరంలో కీలక ఘట్టంగా ఉన్న చౌరీ చౌరా ఘటన జరిగి వచ్చే ఏడాదికి వందేళ్లు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి ఏడాది పాటు కార్యక్రమాలు చేపట్టనుంది.
-
ఇది.. మోదీ స్టైల్ పరిపాలననూతన సాగు చట్టాలపై గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించారు. రైతు
-
మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని థాంక్స్!ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ఫోన్ చేశారు. ఇటీవల దిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో......
-
త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం బాధించింది‘జనవరి 26న దిల్లీలో త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానాన్ని చూసి యావత్ భారతతావని దుఃఖించింది’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గణతంత్ర దినోత్సవం రోజు రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో భాగంగా కొంతమంది ఎర్రకోటప........
-
ఈ దశాబ్దం భారత్కు చాలా కీలకం: మోదీకరోనా మహమ్మారి అంతం తర్వాత ప్రపంచం కొత్త రూపు సంతరించుకోబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందులో భారత్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని తెలిపారు...........
-
గణతంత్ర ఘటనలపై మోదీ ఏమన్నారంటే..గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనలను యావత్ దేశం ముక్తకంఠంతో ఖండిస్తోంది. శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ
-
గాంధీ మార్గం.. అదే విజయ సూత్రంజాతిపిత మహాత్మగాంధీ వర్థంతి నేడు. ఈ సందర్భంగా యావత్ భారతావని బాపూజీని స్మరించుకుంటోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా
-
2020లో 4-5 మినీ బడ్జెట్లు ప్రవేశపెట్టాంపార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. శుక్రవరం ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగంతో సమావేశాలు
-
కరోనాపై పోరులో సవాళ్లను అధిగమించాం: మోదీ
కరోనాపై పోరాటంలో అన్నింటినీ అధిగమించి వైరస్ కట్టడి చేయగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో......
-
షింజో అబెకు పద్మవిభూషణ్ పురస్కారంజపాన్ మాజీ ప్రధాని షింజో అబెను భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషన్ పురస్కారం వరించింది. ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి అందించే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులు సోమవారం ప్రకటించారు.
-
దేశవ్యాప్తంగా 19.5 లక్షల మందికి వ్యాక్సిన్భారత్లో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్లో 10వ రోజైన సోమవారం సాయంత్రం 7గంటల వరకూ 19,50,183 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ను అందించినట్లు కేంద్రం వెల్లడించింది.
-
32 మందికి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారంవివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన 32 మంది పిల్లలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం -2021 అందించనున్నట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. నూతనావిష్కరణలు, విద్యా, క్రీడలు, కళలు, సంస్కృతి, సామాజిక సేవ, ధైర్య సాహసాల వంటి రంగాల్లో విజయం సాధించిన బాలలకు అవార్డు ప్రదానం చేస్తారు...
-
మోదీ చిత్రం: 24 గంటల్లో మిలియన్ లైక్స్గతవారం పశ్చిమ్బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ షేర్ చేసిన చిత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.
-
దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకం: మోదీ‘ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తితో ‘ఓకల్ ఫర్ లోకల్’ కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. కళాకారులు, ఎన్సీసీ క్యాడెట్లతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మోదీ ఈ మేరకు వెల్లడించారు.
-
ఒకే వేదికపై మోదీ.. దీదీప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం పశ్చిమబెంగాల్లో పర్యటిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన నేడు కోల్కతా వచ్చారు
-
భూమి.. భాష.. సంస్కృతిని కాపాడుతాంప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఈశాన్య రాష్ట్రమైన అసోంలో పర్యటించారు. శివసాగర్ జిల్లాలో 1.06లక్షల మంది ఆదివాసీలు, నిర్వాసితులకు భూమి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. కొందరికి స్వయంగా పట్టాలను
-
భారత్కు బ్రెజిల్ అధ్యక్షుడి వినూత్న కృతజ్ఞత!భారత్ పంపిన కొవిషీల్డ్ టీకాలు శనివారం బ్రెజిల్కు చేరుకున్నాయి. 20 లక్షల డోసులతో శుక్రవారం ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం బ్రెజిల్కు బయలుదేరిన విషయం తెలిసిందే.......
-
కొవిడ్ టీకాపై భయం తొలగించాలి: మోదీకరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకొచ్చిన టీకాల సామర్థ్యత, భద్రతపై నెలకొన్న భయాలు, అపోహలను పారదోలాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. తన లోక్సభ నియోజకవర్గమైన వారణాసిలో కరోనా టీకా తీసుకున్న లబ్ధిదారులు,
-
టీకా అనుభవాలు తెలుసుకోనున్న మోదీకరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 10లక్షల మందికి పైగా టీకా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ అనుభవాలను తెలుసుకునేందుకు
-
మైదానంలోనే భారత్-ఆసీస్ పోటీదారులుభారత్.. ఆస్ట్రేలియా మైదానంలోనే పోటీదారులని, బయట మాత్రం రెండు దేశాల బంధం దృఢమైనదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ గడ్డపై బుధవారం చిరస్మరణీయ
-
కొత్త చట్టాలతో వ్యవసాయం సర్వనాశనం: రాహుల్కొత్త సాగు చట్టాల వల్ల దేశంలోని వ్యవసాయం రంగం మొత్తం ముగ్గురు లేదా నలుగురు పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నూతన చట్టాల్ని వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేందుకు రూపొందించారంటూ ఘాటు విమర్శలు చేశారు.........
-
భారత్ విజయం అమితానందాన్నిచ్చింది: మోదీ: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ చారిత్రక విజయం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ట్విటర్ వేదికగా టీమిండియాపై
-
‘పరాక్రమ దివస్’గా సుభాష్ చంద్రబోస్ జయంతిఆంగ్లేయులపైకి దూసుకొచ్చిన బుల్లెట్గా అభివర్ణించే స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ఏటా ఘనంగా నివాళులర్పించేందుకే కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆయన జన్మదినమైన జనవరి 23న ప్రతి సంవత్సరం ‘పరాక్రమ దినోత్సవం’గా జరపాలని నిర్ణయించింది......
-
సోమ్నాథ్ ఆలయ ట్రస్ట్ ఛైర్మన్గా మోదీ
ప్రపంచ ప్రఖ్యాత సోమ్నాథ్ ఆలయ ట్రస్ట్ కొత్త ఛైర్మన్గా ప్రధాని నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలోని ప్రభాస్ పటాన్ పట్టణంలో ఉన్న......
-
మోదీజీ.. జీ-7 సదస్సుకి అతిథిగా రండి!ఈ ఏడాది జరగబోయే జీ-7 సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని యునైటెడ్ కింగ్డమ్ ఆహ్వానించింది. భారత్తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాకు కూడా ఆహ్వానం పంపింది. జూన్లో జరగబోయే ఈ సదస్సుకు బ్రిటన్ తీర ప్రాంతంలో.......
-
‘జన్ శతాబ్ది’ విస్టాడోమ్ కోచ్లు చూశారా?
దేశంలోని పలు ప్రాంతాల నుంచి గుజరాత్లోని కెవాడియాకు ఎనిమిది రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు.......
-
వ్యాక్సినేషన్పై భూటాన్ ప్రధాని అభినందనలుప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి భారత్ నేడు శ్రీకారం చుట్టింది. కరోనా వ్యాప్తిని నిరోధించే టీకా పంపిణీని ప్రారంభించింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ, దేశ ప్రజలకు భూటాన్
-
టీకా తీసుకున్న ఎయిమ్స్ డైరెక్టర్!ఏడాది కాలంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ మహమ్మారి అంతం భారత్లో ఆరంభమైంది. యావత్తు వ్యవస్థని ఛిన్నాభిన్నం చేసిన కరోనా కోరల్ని తుంచేసే మహాక్రతువు ప్రారంభమైంది. విచ్చలవిడిగా విస్తరించిన వికృత రూపానికి ఇక సంకెళ్లు పడనున్నాయి.......
-
కన్నీటి పర్యంతమైన మోదీ‘కరోనా మహమ్మారి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఎంతో మంది తల్లుల కడుపుకోతకు కారణమైంది’ అని టీకా పంపిణీ ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రపంచంలోనే
-
‘మీ త్యాగాలకు భారతావని రుణపడి ఉంటుంది’దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో అహర్నిశలు శ్రమిస్తున్న జవాన్లకు ఆర్మీ డేను పురస్కరించుకుని యావత్ భారతావని కృతజ్ఞతలు చెబుతోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ
-
తొలి రోజు 3లక్షల మందికి టీకా: కేంద్రంకరోనా వైరస్ నిరోధానికి దేశ వ్యాప్తంగా ఈ నెల 16న కొవిడ్ టీకా పంపిణీ జరగనుంది. ఈ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ........
-
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మోదీదేశంలో వివిధ పేర్లతో జరుపుకొనే పంటల పండుగల సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
-
వస్తున్నాయ్.. 83 తేజస్లు..!
దేశ భద్రత విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత వైమానిక దళాన్ని.......
-
తెలుగులో భోగి శుభాకాంక్షలు చెప్పిన మోదీనేడు భోగి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మోదీ తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. ‘‘ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు......
-
వివేకానందుని స్ఫూర్తితోనే నూతన విద్యావిధానం..స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకునే భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని తీసుకువచ్చిందని ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో మంగళవారం నిర్వహించిన జాతీయ యూత్ పార్లమెంట్ వేడుకల్లో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు
-
సోనియాజీ పాత ప్రసంగాలు గుర్తుతెచ్చుకోండి!ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం ఎప్పుడూ రైతుల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గతంలో తాము ఇచ్చిన ప్రసంగాలను మరోసారి గుర్తు తెచ్చుకోవాలని ఆయన విమర్శలు చేశారు.
-
ఫ్రంట్లైన్ యోధుల టీకా ఖర్చు కేంద్రానిదేకరోనా కోరల నుంచి విముక్తి కల్పించే టీకా పంపిణీ కార్యక్రమం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి దశలో భాగంగా మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు
-
‘స్టార్టప్ ఇండియాలో యువత భాగస్వాములు కావాలి’జనవరి 15, 16 తేదీల్లో జరిగే ‘స్టార్టప్ ఇండియా’ ఇంటర్నేషనల్ సమ్మిట్లో యువత భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విటర్లో పోస్టు చేశారు.
-
మన టీకాల కోసం ప్రపంచం ఎదురుచూస్తోందిమానవజాతిని రక్షించేందుకు రెండు స్వదేశీ టీకాలతో భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మన టీకాల కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తుండటమేగాక, అతిపెద్ద వ్యాక్సినేషన్
-
టీకా వద్దని.. ఇప్పుడు ఆయనే కావాలంటూ!‘‘కరోనాకు వ్యాక్సిన్ అవసరం లేదు.. నేను టీకా తీసుకోను.. అది నా హక్కు’’ అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో ఇప్పుడు స్వయంగా టీకా కోసం ఎదురుచూస్తున్నారు
-
గుజరాత్ మాజీ సీఎం కన్నుమూతమాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మాధవ్సిన్హా సోలంకీ(93) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గాంధీనగర్లో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. మాధవ్ సిన్హా గుజరాత్ ముఖ్యమంత్రిగానూ సేవలందించారు...........
-
అమెరికా ఘటనపై ప్రధాని మోదీ స్పందన అమెరికాలోని క్యాపిటల్ భవనం వద్ద చోటు చేసుకున్న ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు.
-
మూగ, బధిర యువతికి మోదీ లేఖదీపావళి పండగనాడు మోదీ చిత్రంతో రంగుల ముగ్గు వేసి ఆ చిత్రాన్ని పంపిన ఓ మూగ, బధిర యువతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యుత్తరం పంపారు. ఆ యువతి కళను అభినందించిన ప్రధాని.
-
అతిపెద్ద టీకా పంపిణీ.. త్వరలో ప్రారంభం: మోదీప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం భారత్లో త్వరలో ప్రారంభం కానుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. జాతీయ మెట్రాలజీ కాంక్లేవ్లో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
-
ఆంధ్రప్రదేశ్కు 3 అవార్డులుపేదలు సౌకర్యంగా నివసించే సొంతింటి కోసం సుదీర్ఘకాలం నిరీక్షించే పరిస్థితిని తమ ప్రభుత్వం మార్చివేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అంతర్జాతీయ గృహ సాంకేతిక సవాళ్ల కార్యక్రమం ..
-
విందామా..! నవ వసంతానికి మోదీ కవితకాలగమనంలో మరో ఏడాది వచ్చేసింది. 2020లో కరోనా మిగిల్చిన చేదు జ్ఞాపకాలు పోయి.. కొత్త సంవత్సరంలోనైనా మంచి రోజులు రావాలని కోరుకుంటూ యావత్ ప్రపంచం నవ వసంతాన్ని ఆహ్వానించింది.
-
భారత ప్రజలకు స్వదేశీ టీకానే: మోదీకరోనాకు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, మాస్క్లు ధరించడం, భౌతికదూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గుజరాత్లోని
-
పట్టాలెక్కిన కిసాన్ రైలు @100దేశంలో వందో కిసాన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మహారాష్ట్రలోని సంగోలా నుంచి బెంగాల్లోని షాలిమార్ వరకు ప్రయాణించే ఈ రైలుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ......
-
బువ్వ పెట్టే రైతన్న.. బువ్వ గిన్నె మోగించే!గత నెల రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో బైఠాయించిన రైతులు తమ నిరసన దీక్షను ఇంకా కొనసాగిస్తున్నారు. వణికించే చలిని సైతం లెక్కచేయకుండా ఉద్యమిస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని భీష్మించుకు కూర్చుకున్నారు......
-
2021కి మోదీ సూచించిన తీర్మానాలు..భారత యువతను చూసినప్పుడల్లా తనలో భరోసా పెరుగుతుందని, మనసు ఉల్లాసంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఏదైనా సాధించగలం, చేయగలమన్న వారి సంకల్పం స్ఫూర్తినిస్తుందన్నారు........
-
ఒకే దేశం- ఒకే ఎన్నికపై భాజపా సమావేశాలుఒకే దేశం-ఒకే ఎన్నిక అంశంపై రానున్న వారం రోజుల్లో భాజపా 25 వెబినార్లు (వీడియో సమావేశాలు) నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
-
జమ్మూకశ్మీర్ సంక్షేమం దిశగా మరో అడుగు..జమ్మూకశ్మీర్ను సంక్షేమం దిశగా నడిపేందుకే ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ను అక్కడ కూడా ప్రారంభించారని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు.
-
నాకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పుతున్నారు: మోదీఇటీవల జమ్మూ-కశ్మీర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో అక్కడ ప్రజాస్వామ్య మూలాలు మరింత బలపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యువకుల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ ఓటింగ్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్నారన్నారు.........
-
రైతులతో నేరుగా మాట్లాడే ధైర్యం ప్రధానికి లేదునూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎలాంటి నష్టం జరగదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించిన వేళ ప్రతిపక్ష కాంగ్రెస్ మరోసారి ప్రభుత్వంపై విమర్శలకు దిగింది. ప్రధానికి రైతులతో నేరుగా మాట్లాడే ధైర్యం లేదని
-
రైతుల జీవితాలతో ఆడుకోవద్దు: మోదీప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు అందించే పెట్టుబడి సాయం కింద ప్రధాని నరేంద్ర మోదీ నేడు రూ.18వేల కోట్లు విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఇవి జమకానున్నాయి.......
-
ఇకపై జమ్మూకశ్మీర్లోనూ ఆయుష్మాన్ భారత్కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్లో శనివారం ప్రధాని నరేంద్రమోదీ ఆయుష్మాన్ భారత్ను ప్రారంభించనున్నారు.
-
25న రైతులతో మాట్లాడనున్న మోదీమాజీ ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ డిసెంబరు 25న రైతులను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించనున్నారు.
-
23లక్షల మందికి టీకా..మరి భారత్లో ఎప్పుడు.?భారత్లో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు.
-
మోదీని సాయం అడిగిన గొంతు మూగబోయింది..!‘‘నిన్ను మా సోదరుడిగా భావించి సాయం అడుగుతున్నాం. మా ప్రాంతంలో జరుగుతున్న నరమేధం, యుద్ధనేరాలపై అంతర్జాతీయ వేదికలపై బలోచ్ చెల్లెళ్ల గొంతుకగా మారు. మేము ఈ పోరాటాన్ని సొంతగానే కొనసాగిస్తాము
-
మోదీకి అమెరికా ప్రసిద్ధ పురస్కారంప్రధాని మోదీ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు చేరింది. అమెరికా సైన్యం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన లెజియన్ ఆఫ్ మెరిట్ను మోదీకి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం బహూకరించారు.......
-
బౌద్ధ గ్రంథాలయం ఏర్పాటు చేయాలి..ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు బుద్ధుడి బోధనలు ఉపకరించేలా పరిశోధనలు జరగాలని ప్రధాని నరేంద్ర అన్నారు. భారత్-జపాన్ సంవాద్ కాన్ఫరెన్స్ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...
-
జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
-
తోమర్ లేఖను దహనం చేసిన రైతులువ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో జరుగుతున్న ఆందోళనలకు విపక్షాలు మద్దతిస్తున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలను రైతు సంఘాలు ఖండించాయి....
-
దిల్లీ గురుద్వారాకు ప్రధాని ఆకస్మిక సందర్శనప్రధాని నరేంద్ర మోదీ నేడు దిల్లీలోని గురుద్వారా రకబ్ గంజ్ సాహిబ్ను ఆకస్మికంగా సందర్శించారు. సిక్కు మత బోధకుడు గురు తేజ్ బహదూర్కు నివాళులర్పించి.. ఆయన సేవలను స్మరించున్నారు. షెడ్యూల్లో లేని పర్యటన కావడంతో.......
-
దేశ అభివృద్ధిలో టాటా గ్రూప్ పాత్ర కీలకం..భారతదేశ అభివృద్ధిలో టాటా గ్రూప్ కీలకపాత్ర వహించిందని ప్రధాని మోదీ ప్రశంసించారు. శనివారం జరిగిన అసోచామ్ ఫౌండేషన్ వీక్ 2020 కార్యక్రమంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు.
-
రైతు చట్టాలను చదవండి.. షేర్ చేయండినూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం విడుదల చేసిన బుక్లెట్ను చదవాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు. కేంద్రం రూపొందించిన ఈ-బుక్లెట్లో వ్యవసాయ చట్టాల గురించి విస్త్రృత సమాచారం ఉందని....
-
‘భారత్ ఎందుకు’ అనుకున్నవారే ఇప్పుడు..తయారీ, పన్ను చెల్లింపులు, కార్మిక రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంస్కరణలతో భారత్పై ప్రపంచ దృక్కోణం మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఒకప్పుడు ‘భారత్ ఎందుకు’ అనుకున్న
-
మళ్లీ అవే అబద్ధాలా: రాహుల్సాగు చట్టాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎప్పటిలాగే మళ్లీ అబద్ధాలు చెప్పారని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ విమర్శించారు. నూతన వ్యవసాయ చట్టాలపై దిల్లీ సరిహద్దుల్లో రైతులు తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్న
-
ఆ చట్టాలను రాత్రికి రాత్రే రూపొందించలేదు..కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు ఆందోళన చేస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ రైతులతో మాట్లాడారు. చట్టాలను రాత్రికి రాత్రే తీసుకురాలేదని, వాటిని రూపొందించేందుకు దశాబ్దాలుగా చర్చలు....
-
‘స్వర్ణ విజయ జ్యోతి’ వెలిగించి మోదీ నివాళి
దాయాది దేశం పాక్ నడ్డివిరిచి బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం కల్పించిన భారత్ విజయానికి నేడు 50ఏళ్లు. ఈ సందర్భంగా దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద విజయ్ దివస్ 2020 వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ
-
ఆ చట్టాల్ని రద్దు చేసి..కొత్తవి తేవాలి: చిదంబరంకేంద్రం నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ప్రభుత్వాన్ని కోరారు. చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులతో ఒప్పందానికి వచ్చి కొత్తగా బిల్లుల్ని రూపొందించాలని ఆయన పేర్కొన్నారు.
-
రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి
నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు ఉద్యమం చేస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి సాగు సంస్కరణలను సమర్థించారు. రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పిన ప్రధాని
-
మోదీ ఆహ్వానాన్ని అంగీకరించిన బ్రిటన్ ప్రధాని!2021లో భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ అంగీకరించారు. ఈ విషయాన్ని బ్రిటన్ విదేశాంగ మంత్రివెల్లడించారు. ఇది తమకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. గతేడాది బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన.............
-
సర్కార్పై గళమెత్తితే దేశద్రోహులా?: రాహుల్మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ విధానాలపై తరచూ విరుచుకుపడే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. తాజాగా ఆయన విమర్శలకు మరింత పదునుపెట్టారు. ప్రభుత్వంపై గళమెత్తే వర్గాలపై దేశద్రోహ ముద్ర వేస్తున్నారని ఆరోపించారు..........
-
మద్దతుధరకు ప్రత్యేక చట్టం అవసరం లేదుదేశరాజధాని సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు డిమాండ్ చేసినట్లు మద్దతు ధరకు ప్రత్యేక చట్టం అవసరం లేదని కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి పరషోత్తం రూపాల అన్నారు.
-
‘ఆకలితో అలమటిస్తుంటే నూతన పార్లమెంటా?’దేశంలో సగం మంది ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే ఇప్పుడు నూతన పార్లమెంట్ భవనం అవసరమా అని తమిళ విలక్షణ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కేంద్రాన్ని ప్రశ్నించారు....
-
ఈ రోజుని ఎప్పటికీ మరువలేం: మోదీసరిగ్గా 19 ఏళ్ల క్రితం ఇదే రోజు పార్లమెంటుపై ఉగ్రమూకలు జరిపిన దాడిని ఎవరూ మరువలేరని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఆనాడు ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఆయన నివాళులర్పించారు........
-
ఇప్పుడు అన్నింటికీ సమాధానం ఉంది :మోదీకరోనా మహమ్మారి నుంచి భారత్ క్రమంగా కోలుకుంటోందని మోదీ అన్నారు. దేశ ఆర్థిక వృద్ధిని సూచించే గణాంకాలు రోజురోజుకీ ప్రోత్సాహకరంగా మారుతున్నాయని తెలిపారు. ఆరేళ్లుగా భారత్పై పెరుగుతున్న ప్రపంచ దేశాల విశ్వాసం గత ఐదారు నెలల్లో మరింత ఇనుమడించిందని పేర్కొన్నారు....
-
రైతుల ఆదాయం పెంచడానికే కొత్త చట్టాలు: మోదీవ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు మధ్య ఉన్న అడ్డుగోడలు నూతన సాగు చట్టాలతో తొలగిపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొత్త చట్టాలతో రైతులు కొత్త అవకాశాలు, మార్కెట్లు, ప్రత్నామ్నాయాలను అందిపుచ్చుకోనున్నారన్నారు...........
-
పుట్టినరోజు శుభాకాంక్షలు రజనీ జీ: మోదీసూపర్స్టార్ రజనీకాంత్ శనివారం తన 70వ పుట్టినరోజు జరుపుకోనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
-
భారతీయార్ ప్రేరణతో మహిళల ఉన్నతికి కృషిప్రముఖ తమిళ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు సుబ్రమణ్య భారతి మహిళా సాధికారతకు చేసిన కృషిని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. శుక్రవారం సుబ్రమణ్య భారతి 138 జయంత్యుత్సవాల్లో భాగంగా వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ప్రసంగించారు.
-
వారు నియంతల్లా వ్యవహరిస్తున్నారు: మమతభాజపా నాయకత్వాన్ని నియంతలు అడాల్ఫ్ హిట్లర్, ముస్సోలినీలతో పోల్చుతూ వారిపై పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై జరిగిన రాళ్ల దాడిని వారే ఆడిన నాటకంగా ఆమె అభిప్రాయపడ్డారు.
-
మోదీకి చంద్రబాబు అభినందనలుభారత పార్లమెంట్ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు...
-
ఆత్మనిర్భర్ భారత్కు ఇది పునాది: మోదీఈ రోజు భారతీయులకు చరిత్రాత్మక దినం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నూతన పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన అనంతరం మోదీ ప్రసంగించారు. ‘భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం. 130 కోట్ల మంది భారతీయులు గర్వించదగ్గ సుదినం ఇది దేశ..
-
పార్లమెంట్ భవనానికి మోదీ శంకుస్థాపనప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంట్ కొత్త భవనానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు శంకుస్థాపన చేశారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలో పూజాకార్యక్రమాలు
-
3 నెలల్లో 101 ఆన్లైన్ కార్యక్రమాల్లో మోదీమూడు నెలలు.. 101 కార్యక్రమాలు. సగటున రోజుకు ఒకటికి పైనే. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నవంబరు మధ్య కాలంలో సాంకేతికతను వినియోగించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ఆన్లైన్ కార్యక్రమాల సంఖ్య ఇది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 25 శాతం ఎక్కువే..........
-
ఈ ఏడాది ట్విటర్లో సందడి వీరిదేఈ ఏడాది ట్విటర్లో సందడి చేసి ట్రెండింగ్లో నిలిచిన ట్వీట్లను ట్విటర్ ఇండియా సంస్థ మంగళవారం ప్రకటించింది. భారత్లో జనవరి 1 నుంచి నవంబరు 15 మధ్య విశేషాదరణ పొందిన ట్వీట్లకు ఈ జాబితాలో స్థానం కల్పించింది........
-
కొత్త పార్లమెంటు భవనానికి 10న శంకుస్థాపనభారత నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్రమోదీ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి లోకసభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు, పలు దేశాల రాయబారులు సహా సుమారు 200 మంది అథిధులు హాజరు కానున్నారు.
-
ట్విటర్లో మోత మోగించారు!మరో మూడు వారాల్లో 2020 ముగుస్తున్న నేపథ్యంలో ఈ ఏడాదిలో ట్విటర్ వేదికగా అత్యధికంగా చర్చనీయాంశమైన వ్యక్తులు, అంశాలకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాదిలో అమెరికా అధ్యక్ష..........
-
మంచి మిత్రుడితో మాట్లాడా.. హ్యాపీగా ఉంది: మోదీ ఖతార్ దేశాధినేత తమిమ్ బిన్ హమీద్కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఖతార్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు..........
-
మోదీజీ.. రైతులను దోచుకోవడం ఆపండికేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు పిలుపునిచ్చిన భారత్ బంద్కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆ పార్టీ నేతలు రోడ్లపైకి చేరి రైతుల ఆందోళనలో
-
‘టీకా అందజేతలో మొబైల్ సాంకేతికత’కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్ తొందరలో అందుబాటులోకి రానున్న వేళ దాన్ని ప్రజలకు అందజేయడంలో మొబైల్ సాంకేతికతను భారీ ఎత్తున వినియోగించనున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు......
-
రైతులకు అమెరికా నేతల మద్దతు!నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు వివిధ వర్గాల నుంచి మద్దతు కొనసాగుతోంది. తాజాగా అమెరికాకు చెందిన పలువురు శాసనకర్తలు దిల్లీలో అన్నదాతల నిరసనకు సంఘీభావం ప్రకటించారు........
-
మోదీజీ మీ పెద్దమనసు చాటుకోండి: బాదల్కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు యావత్తు దేశాన్ని తీవ్ర గందరగోళంలోకి తీసుకెళ్లాయని శిరోమణి అకాళీ దళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ ఆరోపించారు. వెంటనే వీటిని రద్దు చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు...........
-
పాత చట్టాలతో నవశకాన్ని నిర్మించలేం: మోదీదేశం అభివృద్ధి చెందడం కోసం సంస్కరణలు చేపట్టడం ఎంతో కీలకమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఓ వైపు దిల్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తున్న క్రమంలో.. మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
-
పార్లమెంట్ కొత్త భవనం శంకుస్థాపన ఎప్పుడంటేపార్లమెంట్ కొత్త భవనం శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. భవిష్యత్తు అవసరాల కోసం ప్రస్తుత భవనం చాలదన్న ఉద్దేశంతో నిర్మించ తలపెట్టిన ఈ భారీ భవనం నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన .........
-
50ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది: కేంద్రమంత్రికాంగ్రెస్ యాభై ఏళ్ల పాటు దేశాన్ని పాలించింది.. కానీ వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టడంలో విఫలమైందని కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆరోపించారు. రైతుల ఆందోళనలను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
-
వ్యవసాయ చట్టాల్లో సవరణలకు కేంద్రం ఓకేనా?నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం శనివారం మరోసారి భేటీ కానుంది. అయితే రైతుల ప్రతిపాదనలకు ఒప్పుకుంటూ చట్టాల్లో కొన్ని సవరణలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు
-
రైతుల ఆందోళన: రంగంలోకి మోదీనూతన వ్యవసాయ చట్టాలపై రైతులు, కేంద్రం మధ్య ప్రతిష్టంభన ఇంకా వీడలేదు. ఇప్పటికే రెండు సార్లు కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్ అన్నదాతలో సంప్రదింపులు జరపగా.. చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో
-
లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ దినేశ్వర్ మృతిలక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్, ఇంటలీజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ దినేశ్వర్ శర్మ(66) మృతికి శుక్రవారం ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు.‘ప్రభుత్వ కార్యకలాపాలు, దేశ భద్రతలో దినేశ్వర్ శర్మ జీ ఎనలేని సేవలందించారు. ఆయన ఉద్యోగ కాలంలో ఎన్నో తిరుగుబాటు శక్తులను ఎదుర్కొన్నారు. సున్నితమైన కేసులను పరిష్కరించారు...
-
మరికొన్ని వారాల్లో భారత్లో టీకా: మోదీకొవిడ్ కోరల నుంచి విముక్తి కల్పించే టీకా కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభవార్త చెప్పారు. కొద్ది వారాల్లో భారత్లో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు
-
కొవిడ్పై మోదీ అఖిలపక్ష భేటీ ప్రారంభందేశంలో కొవిడ్ మహమ్మారి పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ భేటీ
-
కేంద్రం తగ్గకపోతే ఆందోళనలు విస్తృతం చేస్తాంఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు, విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా అఖిలపక్ష రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి.దిల్లీలో రైతులపై నిర్బంధానికి వ్యతిరేకంగా రైతు సంఘాల పిలుపు మేరకు హైదరాబాద్-గోల్కొండ క్రాస్రోడ్డు వద్ద రైతులు పెద్ద ఎత్తున...
-
మోదీతో ఆనాటి ఫొటోలను పంచుకున్న ఇవాంకాసరిగ్గా మూడేళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంకా భారత్కు వచ్చారు. ఈ సందర్భంగా భారత పర్యటనను గుర్తుచేసుకున్న ఇవాంకా తన సోషల్మీడియా ఖాతాలో ఆనాటి ఫొటోలను
-
గతేడాది కంటే ఎక్కువ ధరకే అమ్మారుగతేడాదితో పోల్చుకుంటే పంజాబ్ రైతులు ఎక్కువ ధరకే వరిని అమ్మారని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రైతులు అపార్థం చేసుకున్నారని ఆయన సోమవారం ఒక ట్వీట్లో పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
-
రైతుల లబ్ధి కోసమే కొత్త వ్యవసాయ చట్టాలుకేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన వేళ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల లబ్ధి కోసమే చట్టాలను
-
తేలికైన భాషలో టీకా సమాచారం ఇవ్వాలికరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేస్తున్న మరో మూడు సంస్థల ప్రతినిధులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సమావేశమయ్యారు. జెనోవా బయోఫార్మా, బయోలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ సంస్థల ప్రతినిధులతో మోదీ వీడియోకాన్ఫరెన్స్
-
18వేల కి.మీ రైల్వేమార్గం విద్యుద్దీకరణ పూర్తి2014 నుంచి 2020 మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 18,065 కిలో మీటర్ల రైల్వే మార్గం విద్యుద్దీకరణ జరిగిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. దేశంలో ఇప్పటి వరకు 41,500 కిలో మీటర్ల రైల్వే మార్గం విద్యుద్దీకరణ పూర్తయిందని, అందులో ఎక్కువ శాతం.....
-
తాజా చట్టాలతో రైతులకు మరిన్ని అవకాశాలుప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా నేడు ప్రధాని తన అభిప్రాయాలను పంచుకున్నారు...........
-
‘కొవిషీల్డ్’ ప్రయోగాలను పరిశీలించిన మోదీకరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై సమీక్షించేందుకు మూడు నగరాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శించారు. అక్కడ ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్తో కలిసి
-
రైతులపై దాడి దుర్మార్గపు చర్య: రాహుల్గాంధీనూతన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘చలో దిల్లీ’ నిరసన కార్యక్రమం తీవ్రరూపం దాలుస్తోంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్తో పాటు పలు రాష్ట్రాలనుంచి వచ్చిన రైతులు వివిధ మార్గాల గుండా రాజధానిలోకి...
-
‘కొవాగ్జిన్’ శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలుప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని..
-
జైడస్ బయోటెక్ పార్క్లో మోదీకరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడు నగరాల పర్యటన ప్రారంభమైంది. శనివారం ఉదయం గుజరాత్లోని అహ్మదాబాద్ చేరుకున్న మోదీ.. అక్కడి జైడస్ క్యాడిలా బయోటెక్
-
టీకా టూర్: అహ్మదాబాద్ చేరుకున్న మోదీకరోనా వ్యాక్సిన్ అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడు నగరాల పర్యటన ప్రారంభమైంది. శనివారం ఉదయం ఆయన గుజరాత్లోని అహ్మదాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా జైడస్
-
ప్రధాని మోదీకి స్వాగతం పలికేది ఎవరంటే!శనివారం హైదరాబాద్ రానున్న ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు అయిదుగురు అధికారులకు అవకాశం..
-
28న హైదరాబాద్కు ప్రధాని మోదీప్రధాని మోదీ త్వరలో హైదరాబాద్ రానున్నారు. ఆయన పర్యటన ఖరారైంది. ఈనెల 28న దిల్లీ నుంచి నేరుగా హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని
-
మనోహర్జీ.. లెక్కలొద్దు, చర్యలేంటో చెప్పండిదేశంలో కరోనా పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు సమీక్ష జరిపారు. కరోనా కేసులు అధికంగా ఉన్న 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో
-
రికవరీ రేటు చూసి నిర్లక్ష్యం పెరుగుతోందికొవిడ్ మహమ్మారి వల్ల ఎదురైన తీవ్ర సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని, ఇలాంటి సమయంలో నిర్లక్ష్యం తగదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ భవిష్యత్తు కార్యాచరణపై అన్ని
-
మోదీ ఎన్నికపై సవాలు..తిరస్కరించిన సుప్రీంవారణాసి లోక్సభ స్థానం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పోటీ చేసేందుకు ప్రయత్నించి విఫలమైన మాజీ జవాను పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
-
కాలుష్యం వల్లే దిల్లీలో కొవిడ్ విజృంభణకాలుష్యం వల్లే దేశ రాజధానిలో కొవిడ్ మూడో దశలో విజృంభించిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కొవిడ్ కేసులు అధికంగా ఉన్న 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్
-
జవాబులు కావాలి..ప్రజలకు కరోనా వాక్సిన్ పంపిణీపై ఉన్న సందేహాలను కేంద్ర ప్రభుత్వం తీర్చాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ అన్నారు. సోమవారం ఈ మేరకు కేంద్రానికి నాలుగు ప్రశ్నలు సంధించారు.
-
‘PR మీడియా వ్యూహాలతో చైనాను ఎదుర్కోలేం’ఓవైపు కాంగ్రెస్ అధినాయకత్వంపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వెళ్లగక్కుతుండగా.. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం కేంద్ర ప్రభుత్వంపై విమర్శల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా వివాదాస్పద డోక్లామ్ పీఠభూమి
-
టెక్నాలజీ వల్లే పేదలకు సత్వర సాయం‘మా పాలనా విధానంలో సాంకేతికతకే తొలి ప్రాధాన్యం’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే అన్ని పథకాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. కర్ణాటకలో జరుగుతున్న బెంగళూరు
-
భారత్, చైనాలోనే స్పుత్నిక్ టీకా ఉత్పత్తి!రష్యా తయారుచేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఉత్పత్తి భారత్, చైనా దేశాల్లోనే జరుగనుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టంచేశారు.
-
ఆ దేశాలను దోషులుగా నిలబెట్టాల్సిందే..: మోదీప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఉగ్రవాదమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలో ప్రారంభమైన బ్రిక్స్ దేశాల.........
-
స్థానిక ఆర్థిక వ్యవస్థల్ని ప్రోత్సహించండి: మోదీదేశ ప్రజలంతా స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. ఇందుకోసం ‘ఓకల్ ఫర్ లోకల్’ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాజస్థాన్లోని పలి జిల్లాలో నిర్వహించిన జైన ఆచార్యులు విజయ్ వల్లభ్ సురీశ్వర్ 151వ జయంతి కార్యక్రమానికి వర్చువల్గా హాజరయ్యారు.
-
యుద్ధ ట్యాంకర్పై మోదీసరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వీర జవాన్లతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపావళి పండగ జరుపుకున్నారు. ఈ ఉదయం రాజస్థాన్లోని జైసల్మేర్ వెళ్లిన ప్రధాని.. అక్కడి లోంగేవాలా పోస్ట్లోని జవాన్లను కలిశారు.
-
సరిహద్దులో పరీక్షిస్తే.. దీటైన జవాబు తప్పదు
దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సరిహద్దు జవాన్లతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపావళి పండగ జరుపుకున్నారు. ఈ ఉదయం రాజస్థాన్లోని జైసల్మేర్ చేరుకున్న మోదీ.. అక్కడి లోంగేవాలా పోస్ట్లో సరిహద్దు జవాన్లను
-
దేశప్రజలకు ప్రధాని దీపావళి శుభాకాంక్షలుదీపావళి పండుగను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిఒక్కరి జీవితంలో ఈ పండుగ మరిన్ని వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలంతా ఆరోగ్యంతో సుసంపన్నంగా జీవించాలని ప్రార్థించారు..........
-
ఆయుర్వేదం.. భారత వారసత్వ సంపద
ఆయుర్వేదం.. భారత వారసత్వ సంపద అని, దానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించడం గర్వంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సంప్రదాయ వైద్యం కోసం భారత్లో ప్రపంచస్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు
-
మోదీ.. ప్రధాన సంస్కర్త: ఒబామాభారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘ప్రధాన సంస్కర్త’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఒకప్పుడు తండ్రికి సాయం చేసేందుకు, కుటుంబానికి అండగా ఉండేందుకు ఛాయ్ అమ్మిన వ్యక్తి.. నేడు ప్రపంచంలోనే
-
ఆసియన్తో సంబంధాలే భారత్కు ప్రాధాన్యం: మోదీఆసియన్(ఆగ్నేయాసియా దేశాల సంఘం) బృంద దేశాలతో సంబంధాల్ని మెరుగుపరచడానికి భారత్ ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. భారత్తో ఆసియన్ దేశాల బృందం గురువారం నిర్వహించిన వర్చువల్ సదస్సులో మోదీ పాల్గొన్నారు.
-
మోదీ వల్లే మాంద్యంలోకి భారత్వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధిరేటు క్షీణించడంతో భారత్ ఆర్థిక మాంద్యంలోకి జారుకుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ విధానాల
-
బిహార్లో వికసించిన కమలం..!రాజకీయాల్లో శాశ్వుత మిత్రులు.. శాశ్వుత శత్రువులు ఉండరు.. అన్న నానుడికి ఈ సారి బిహార్ ఎన్నికలే నిలువుటద్దం. 2015 ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేశాయి. 2020 నాటికి ఆ కూటమిలోని ప్రధాన పార్టీ భాజపాతో
-
తేజస్వీ ముందు మోదీ, నితీశ్ నిలువలేరుబిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమెరికా తరహా ఫలితమే వస్తుందని శివసేన అభిప్రాయం వ్యక్తం చేసింది. యూఎస్లో ట్రంప్ ఓటమిపాలైనట్లుగా బిహార్లో జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ కూడా గద్దెదిగడం తప్పదని అంటోంది
-
నౌకాయాన శాఖ పేరు మార్పునౌకాయాన శాఖ పేరును మార్చుతున్నట్లు ప్రధాని ప్రకటించారు. దీనిని మినిస్టరీ ఆప్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్గా మార్పు చేస్తున్నట్లు వెల్లడించారు. సూరత్లోని హజారియా-భావ్నగర్లోని ఘోఘా మధ్య రోపెక్స్ జలమార్గ సేవలను ఆదివారం ఆయన ప్రారంభించారు. దీనివల్ల ఈ రెండు ప్రాంతాల మధ్య దాదాపు 370 కిలోమీటర్ల...
-
ఆయన ఓ సజీవ ప్రేరణ: మోదీభాజపా కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అడ్వాణీకి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజానీకానికి, భాజపా శ్రేణులకు అడ్వాణీ ఓ సజీవ ప్రేరణ అని ప్రధాని కొనియాడారు. 93 ఏళ్ల పుట్టిన రోజులు వేడుకలు జరుపుకొంటున్న ఆయన.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్...
-
జో బైడెన్కు ప్రధాని మోదీ అభినందనలుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్కు, ఉపాధ్యక్షరాలిగా బాధ్యతలు చేపట్టనున్న కమలా హారిస్కు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. క్షణక్షణం ఉత్కంఠగా సాగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ మ్యాజిక్ ఫిగర్ 270ను దాటి పోయారు. ట్రంప్ 214 దగ్గరే
-
నవంబరు 10న మోదీ.. జిన్పింగ్ ముఖాముఖీ!లద్దాఖ్ సరిహద్దు ఉద్రిక్తతలతో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఇరు దేశాధినేతలు తొలిసారి ముఖాముఖీ కలుసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నెల 10న జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) వార్షిక సదస్సులో
-
ఆ నిర్ణయం చరిత్రాత్మకం: మోదీమాజీ సైనికోద్యోగులకు ఒకే ర్యాంకు ఒకే పింఛన్ నిర్ణయం చరిత్రాత్మకమని ప్రధాని మోదీ అన్నారు. ఈ విధానానికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మాజీ సైనికులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇది సైనికుల అభ్యున్నతికి దోహదం చేస్తుందని అన్నారు. ‘‘ సరిగ్గా ఐదేళ్ల క్రితం దేశాన్ని రక్షిస్తున్న సైనికుల అభ్యున్నతి కోసం భారత్ ఓ చారిత్రక నిర్ణయం..
-
కొవిడ్ తర్వాత సాంకేతికతదే కీలక పాత్రకొవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచంలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అందులో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. దిల్లీలో జరుగుతున్న ఐఐటీ 51వ వార్షిక సదస్సులో ప్రధాని
-
మోదీజీ.. ఇచ్చిన హామీలను మరిచిపోవద్దు: తేజస్విబిహార్ ప్రతిపక్ష నేత, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఎన్నికల ప్రచారంలో మీరిచ్చిన హామీలను మరిచిపోవద్దని ప్రధానిని కోరారు...
-
మీరు చెప్పిందే నిజమైతే వలసలు ఎందుకు?బిహార్లో జేడీయూ-భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని డబుల్ ఇంజన్ ప్రభుత్వంగా పేర్కొంటూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్రమోదీ చెప్పిన నిమిషాల్లోనే ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ విమర్శలు ప్రారంభించాయి. ఇవాళ ఉదయం చాప్రాలో మాట్లాడుతూ.. ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ చెప్పినట్లుగా మాది డబుల్ ఇంజన్ ప్రభుత్వమే.. అదే రాష్ట్రాభివృద్ధికోసం పాటుపడుతోందంటూ...
-
అక్కడ పట్టిన గతే ఇక్కడా: మోదీబిహార్ రెండోదశ ఎన్నికల ప్రచారం వాడీ వేడిగా సాగుతోంది. అధికార విపక్షాలు విమర్శలకు పదును పెడుతున్నాయి. గత వారం కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించగా.. తాజాగా ఎన్డీయే అభ్యర్థుల తరఫున ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ చాప్రాలో ప్రచారం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లో గత శాసనసభ ఎన్నికల్లో..
-
ప్రధానిని ఆకట్టుకున్న చిన్నారి గేయంఓ చిన్నారి పాడిన వందేమాతర గేయం ప్రధాని నరేంద్ర మోదీని విపరీతంగా ఆకట్టుకుంది. మిజోరంకు చెందిన నాలుగేళ్ల ఎస్తేర్ హమ్నాటే పాడిన గేయం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగాతోపాటు..
-
ఏపీ అభివృద్ధిని కాంక్షించిన ప్రముఖులుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని, దీని కోసం అన్ని రకాలా సహాయసహకారాలు..
-
సీ ప్లేన్లో మోదీ విహారంఅహ్మదాబాద్, కేవడియా మధ్య చక్కర్లు కొడుతూ, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించే సీ ప్లేన్ సేవలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. అనంతరం సీ ప్లేన్లో తొలి ప్రయాణం చేశారు.
-
ఆనాడు పుల్వామాపై రాజకీయం చేశారే..గతేడాది జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి సమయంలో ప్రతిపక్ష పార్టీలు దారుణంగా వ్యవహరించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. యావత్ భారతావని తమ బిడ్డల్ని కోల్పోయామన్న వేదనలో
-
ఆరోగ్య వనంలో ప్రధాని మోదీప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్లో పర్యటిస్తున్నారు. కొవిడ్ విజృంభణ తర్వాత తొలిసారిగా సొంత రాష్ట్రానికి వెళ్లిన మోదీ అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఐక్యతా విగ్రహానికి సమీపంలోని ఆరోగ్య వనం
-
ఆయన ప్రధాని.. ఏదైనా మాట్లాడొచ్చు: తేజస్విబిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ తనపై చేసిన ‘జంగిల్ రాజ్ కా యువరాజ్’ వ్యాఖ్యలపై మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్పై స్పందించారు. అవినీతి, నిరుద్యోగం, వలస కార్మికుల సంక్షోభం వంటి అసలైన సమస్యలను.............
-
3లక్షల మంది వీధివ్యాపారులకు చేయూతకరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురైన వీధి వ్యాపారులను కేంద్రం ఆదుకోనుంది.
-
‘దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా’బిహార్ ప్రజలకు ఉచితంగా కరోనా టీకా అందజేస్తామన్న భాజపా ఎన్నికల హామీ రాజకీయ దుమారాన్ని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తానని ప్రకటించారని తెలిపారు..........
-
అలా మాట్లాడి ఓట్లడుగుతారా.. ఎంత ధైర్యం?బిహార్లో తొలి విడత ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. భాజపా, కాంగ్రెస్ హేమాహేమీలు ప్రచారం రంగంలోకి దూకడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రధాని నరేంద్ర మోదీ...........
-
మాస్క్లు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టేకరోనాతో భారత్ పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందని తెలిపారు. మరణాల రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో జాతినుద్దేశించి ఆయన ........
-
6 గంటలకు మీకో విషయం చెప్తా: మోదీప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.‘‘ సాయంత్రం 6 గంటలకు దేశ ప్రజలతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ...
-
మోదీ వల్ల వాళ్లకూ మేలే: ఫడణవీస్ప్రధాని మోదీపై ప్రజలకున్న నమ్మకం వల్ల భాజపాకు మాత్రమే కాకుండా మిత్రపక్ష పార్టీలకూ మేలు కలుగుతోందని బిహార్ భాజపా ఎన్నికల బాధ్యుడు, మహారాష్ట్ర
-
‘మోదీకి నేను హనుమంతుడిని’బిహార్ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తున్న ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి తాను వీరాభిమానినన్నారు. ఎల్జేపీకి వ్యతిరేకంగా మాట్లాడేలా.........
-
బిహార్ పోల్స్:12 ర్యాలీల్లో మోదీ ప్రచారంబిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచార పర్వం కొనసాగుతోంది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నెల 28న తొలి విడత ఎన్నికలు జరగనున్న వేళ ఆయా రాజకీయ పార్టీలు .......
-
రూ.75 నాణేన్ని విడుదల చేసిన ప్రధానిఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) 75 వసంతాలు పూర్తి చేసున్న సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల్లో రూ.75 స్మారక నాణేన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. దేశంలో పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి అవసరమైన పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి చేసిన 17 రకాల కొత్త పంటలను మోదీ ఆవిష్కరించారు...
-
తక్షణ సాయంగా రూ.1350 కోట్లివ్వండి:కేసీఆర్హైదరాబాద్ సహా తెలంగాణలో భారీ వర్షం, వరదల వల్ల తీవ్రంగా నష్టం జరిగిందని..
-
మోదీ.. సగటు వేతనజీవిలానే..!గత 15 నెలల కాలంలో ఆయన చర ఆస్తులు రూ.36.53 లక్షలు పెరిగి, మొత్తం చరాస్తుల విలువ రూ.1,39,10,260 నుంచి రూ.1,75,63,618కి చేరింది.
-
కేసీఆర్, జగన్కు మోదీ ఫోన్తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలతో నెలకొన్న
-
జాతీయవిపత్తుగా ప్రకటించాలి: కోమటిరెడ్డితెలంగాణలో వర్షం సృష్టించిన బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ట్విటర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి...
-
నేనెవర్ని?ప్రశ్న అడగకపోయినా.. దానికి సమాధానం మాత్రం కచ్చితంగా ఇవ్వాల్సిందే. ఏంటది?
-
దేవిక పాట.. మోదీ ఫిదా!రళ రాష్ట్రం తిరువనంతపురానికి చెందిన దేవిక తొమ్మిదో తరగతి చదువుతోంది. రాష్ట్రాల మధ్య సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించేలా ప్రధాని మోదీ 2015లో ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో
-
రైతుల్ని.. ప్రధాని చర్చలకు ఆహ్వానించాలి: బాదల్వ్యవసాయ బిల్లులపై చర్చించేదుకు రైతులను ఆహ్వానించాలని శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం అమృత్సర్లో మీడియాతో మాట్లాడారు.
-
బిహార్ ఎన్నికలు.. భాజపా కీలక భేటీబిహార్ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు భారతీయ జనతా పార్టీ (భాజపా) కేంద్ర ఎన్నికల కమిటీ దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశమైంది. ఈ భేటీకి ....
-
మన్ కీ బాత్.. ఆలోచనలకు ప్రధాని పిలుపు ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడే ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఈ నెల 25న జరగనుంది. దీనికి సంబంధించి కార్యక్రమంలో మాట్లాడటానికి సరికొత్త ఆలోచనలు పంచుకోవాలని ప్రధాని శనివారం ట్విటర్....
-
విద్యార్థిని పాటకు మోదీ ఫిదాకేరళకు చెందిన 9వ తరగతి విద్యార్థిని దేవిక పేరు ఇప్పుడు సోషల్మీడియాలో మార్మోగుతోంది. ఆమె పాడిన హిమాచలీ పాటకు నెటిజన్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా...........
-
మోదీ మంత్రి వర్గంలో ‘ఒకే ఒక్కడు’ప్రధాని నరేంద్ర మోదీ భాజపాలో కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. 1999 తర్వాత 2014లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన భాజపా ఎన్డీయే కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్డీయే కూటమి 336 స్థానాలను సాధించగా యూపీఏ కేవలం 60 స్థానాలకే పరిమితమైపోయింది. అప్పటి నుంచి మోదీ ప్రభంజనం కొనసాగుతూనే....
-
మోదీకి కొత్త విమానం.. జవాన్లకు వట్టి ట్రక్కా
రాష్ట్రపతి, ప్రధాని వంటి వీవీఐపీల ప్రయాణాల కోసం అత్యాధునిక విమానాలు కొనుగోలు చేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. సరిహద్దుల్లో ఉన్న సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా ఇవ్వని ప్రభుత్వం.. ప్రధాని మోదీ విమానం
-
పాసవాన్కు రాష్ట్రపతి, ప్రధాని నివాళి
అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్ పాసవాన్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఇటీవల గుండెకు శస్త్రచికిత్స చేసుకున్న పాసవాన్ గురువారం సాయంత్రం ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు.
-
అట్టహాసంగా వైమానిక దళ దినోత్సవంభారత వైమానిక దళం 88వ వ్యవస్థాపక దినోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. దిల్లీ సమీపంలోని ఘజియాబాద్ హిండన్ ఎయిర్స్టేషన్లో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఎయిర్ఫోర్స్డేను పురస్కరించుకుని వైమానిక దళం పరేడ్ నిర్వహించింది. ఇందులో వాయుసేనకు చెందిన 56
-
కొత్త కేసులు 78వేలు.. రికవరీలు 83వేలుదేశంలో కరోనా రికవరీ రేటు ఊరటనిస్తోంది. గత రెండు వారాలుగా కొత్త కేసులంటే కోలుకున్న వారి సంఖ్య అధికంగా నమోదవుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 78,524 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 83,011 మంది వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. వీరితో ఇప్పటివరకు కరోనా
-
ట్వీట్తో ‘జన్ ఆందోళన్’ ప్రారంభించనున్న మోదీ రానున్నది పండుగల సీజన్.. జనం పెద్ద ఎత్తున గుమిగూడే అవకాశాలు చాలా ఎక్కువ. దీనికితోడు చలికాలం సమీపిస్తున్న వేళ కరోనా వైరస్ మరింతగా విజృంభించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కొవిడ్............
-
హాథ్రస్ ఘటనపై మోదీ మాట్లాడరేం..?: రాహుల్హాథ్రస్ ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. 19ఏళ్ల యువతి మృగాళ్ల అకృత్యానికి బలైతే దేశ ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని దుయ్యబట్టారు. నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా
-
వచ్చే నెల ఒకే వేదికపై మోదీ-జిన్పింగ్?వచ్చే నెల జరగబోయే బ్రిక్స్ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తొలిసారి ఆన్లైన్లో ముఖాముఖీ కలుసుకునే అవకాశం ఉంది. ఇటీవలి సరిహద్దు ఘర్షణలు చెలరేగిన తర్వాత వారివురు ఇలా నేరుగా తలపడడం ఇదే తొలిసారి...........
-
ప్రధానితో జగన్ సమావేశంప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర సమస్యలపై ఈ సమావేశంలో
-
‘ఐపీసీ, సీఆర్పీసీ మార్పుపై ప్రధాని యోచన’దేశంలోని అన్ని నగరాల్లో జనాభా పెరుగుతోందని.. ఎంతో మంది ఉపాధి, ఉద్యోగాల కారణంగా వలసలు వస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి అన్నారు.
-
కేంద్ర మంత్రి రాంవిలాస్ పాసవాన్కు శస్త్రచికిత్సఅస్వస్థతపాలైన కేంద్ర మంత్రి రాంవిలాస్ పాసవాన్కు వైద్యులు గుండె శస్త్ర చికిత్స నిర్వహించారు...
-
‘ఆడబిడ్డలపై అకృత్యాలు దేశానికి అవమానం’దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై నోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మన ఆడబిడ్డలపై జరుగుతున్న దారుణాలు యావత్ దేశానికే అవమానకరమన్నారు. ఇలాంటి ఘటనల్లో మహిళలు, చిన్నారులు న్యాయపరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని,
-
అటల్ టన్నెల్.. సరిహద్దులకు అదనపు బలంఅటల్ సొరంగ మార్గ నిర్మాణంతో మాజీ ప్రధాని వాజ్పేయీ కల సాకారమైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఫిర్ ఫంజల్ పర్వత శ్రేణిలో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ సొరంగ మార్గాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా
-
అటల్ సొరంగాన్ని ప్రారంభించిన మోదీహిమాలయ పర్వత సానువుల్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాన్ని(అటల్ టన్నెల్) ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. అనంతరం సొరంగంలో కాసేపు నడిచారు. మోదీ వెంట రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్
-
రాజ్ఘాట్ వద్ద ప్రధాని మోదీ నివాళిజాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘన నివాళులర్పించారు. ధిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి పూలమాలతో అంజలి ఘటించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించాలన్న గాంధీజీ కలలను ‘ఆత్మనిర్భర భారత్’ ద్వారా సాకారం..
-
ట్రంప్ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే: చిదంబరంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ముఖాముఖిలో చెప్పిన మాటలు .. భారత్లో ఎవరినో గుర్తుచేస్తున్నాయి అంటున్నారు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం. ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ మధ్య ఇటీవల తొలి ముఖాముఖి చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చలో ట్రంప్ మాట్లాడుతూ
-
ఆ చర్యతో రైతులను అవమానించారు:మోదీరైతులు పూజించుకునే యంత్రాలు, పరికరాలకు నిప్పంటించి కొందరు వ్యక్తులు వారిని అవమానిస్తున్నారంటూ మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ దిల్లీ ఘటనను ఖండించారు.
-
కరోనా నేర్పిన పాఠం.. ఇక అలా ఆధారపడొద్దు!అంతర్జాతీయ సప్లై చైన్ ఒకే దేశంపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో కరోనా వైరస్ మనకు నిరూపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. డెన్మార్క్ ప్రధాని మెటి ఫ్రెడరిక్సన్తో సోమవారం జరిగిన వర్చువల్ ద్వైపాక్షిక సమావేశంలో ఏ దేశం పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా చైనాను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
-
స్ఫూర్తిదాయక కథలతో మానసికోల్లాసం : మోదీ అస్ఫూర్తిదాయక కథలతో మానసికోల్లాసం ఏర్పడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రతి నెలా నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మోదీ మన దేశంలో కథలకు ఉన్న
ప్రాముఖ్యాన్ని వివరించారు. ఇండియాలో
-
స్వయం సమృద్ధి భారత్లో రైతులది కీలక పాత్రదేశ వ్యవసాయ రంగాన్ని రైతులు రోజురోజుకీ మరింత బలోపేతం చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. స్వయం సమృద్ధి భారత్ లక్ష్య సాధనలో కర్షకులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కొవిడ్-19 సంక్షోభ కాలంలో మన దేశ వ్యవసాయ రంగ శక్తి ఎంటో తెలిసిందన్నారు..........
-
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూతకేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు....
-
ప్రపంచ ఆరాధ్య వ్యక్తుల్లో మోదీ, అమితాబ్, కోహ్లి, షారుక్ప్రపంచంలోనే అత్యంత ఆరాధ్యులైన 20 మంది పురుషుల జాబితాలో.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నాలుగో స్థానం దక్కింది. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ (14వ స్థానం), భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి (16వ స్థానం)...
-
శ్రీలంక ప్రధానితో మోదీ కీలక చర్చలుప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక ప్రధానమంత్రి మహీంద రాజపక్సేతో..
-
88వ వసంతంలోకి మన్మోహన్ సింగ్దేశానికి మన్మోహన్ సింగ్ లాంటి ప్రధాని లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని..
-
మోదీజీ నా కుమారుడితో సమానం‘ప్రధాని నరేంద్ర మోదీ నా కుమారుడు వంటి వారే’ అని టైమ్ మ్యాగజైన్ జాబితాలో స్థానం పొందిన ‘షహీన్ బాగ్ దాదీ’ బిల్కిస్ అన్నారు.
-
‘ఆత్మనిర్భర్ భారత్’ మంచి ప్రయత్నం: ఐఎంఎఫ్భారతదేశ స్వయం సమృద్ధి సాధనకు ‘ఆత్మ నిర్భర్ భారత్’ పేరిట ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మంచి ప్రయత్నమంటూ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) పేర్కొంది.
-
3Tపై దృష్టి పెట్టండి: మోదీ సూచన
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, సర్వైలెన్స్ పద్ధతులను సమర్థంగా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు,...........
-
రైతుల సంక్షేమమే ధ్యేయం: స్మృతి ఇరానీమోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. స్వామినాథన్ నివేదికను గుర్తు చేస్తూ అందులో పేర్కొన్న విధంగా మోదీ ప్రభుత్వం 1.5 శాతం రెట్టంపుతో రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తుందని చెప్పారు.
-
కరోనా.. ఆ 7రాష్ట్రాల సీఎంలతో మోదీ సమీక్షకరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష ప్రారంభమైంది. ఏడు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా.........
-
మోదీ పర్యటించిన దేశాలెన్ని? ఖర్చెంత? ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు సంబంధించిన వివరాలను కేంద్రం వెల్లడించింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015 నుంచి ఆయన మొత్తం.........
-
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ నిరాహార దీక్షఎంపీల ప్రవర్తనకు నిరసనగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరిశంశ్ నారాయణ్ సింగ్ ఒకరోజు నిరాహార దీక్షకు దిగారు. వ్యవసాయ బిల్లులపై విపక్ష సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని వాపోయారు. అంతకుముందుకు.........
-
మారితేనే మంచిరోజులు..!ఏ లక్ష్యాలతో అయితే ఐక్యరాజ్య సమితి(ఐరాస) పురుడు పోసుకుందో వాటిని ఇంకా పూర్తి స్థాయిలో సాధించలేకపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పటికే సంస్థ ‘విశ్వసనీయత సంక్షోభం’లో పడుతుందని.............
-
భివాండీ ఘటనలో 20కి చేరిన మృతుల సంఖ్యమహారాష్ట్రలోని థానే జిల్లా భివాండీలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. సోమవారం తెల్లవారుజూమున మూడు అంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. శిథిలాల కింద చిక్కుకుపోయిన 20 మందిని రక్షించినట్లు జాతీయ విపత్తు ప్రతిస్పందనా(ఎన్డీఆర్ఎఫ్) బృందాలు వెల్లడించాయి.........
-
విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి: మోదీకేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యవసాయ రంగ బిల్లులు చరిత్రాత్మకమని, రైతులకు రక్షణ కవచంలా ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విపక్షాలు మాత్రం వీటిపై రైతులను తప్పుదోవ పట్టించొద్దని మండిపడ్డారు. ఈ బిల్లులతో రైతులకు సరైన ధర లభించదంటూ.........
-
మోదీకి బర్త్డే గిఫ్ట్గా ఇవి కావాలట!ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఎలాంటి..
-
మోదీ గొప్ప నేత: ట్రంప్ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ‘గొప్ప నేత’గా అభివర్ణించారు. విశ్వాసం కలిగిన నాయకుడంటూ ప్రశంసలు గుప్పించారు. గురువారం మోదీ 70వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ట్రంప్ శుభాకాంక్షలు తెలియజేస్తూ......
-
ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి లేఖదేశం కోసం పనిచేస్తున్న సైనికుల్లో కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు ‘భారత్ కే వీర్’ నిధుల నుంచి అదనంగా మరో రూ.15లక్షల సాయం అందజేయాలని
-
ప్రధాని బర్త్డే స్పెషల్: వర్చువల్ వీడియోప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ
-
మోదీకి అంతర్జాతీయ ప్రముఖుల శుభాకాంక్షలుప్రధాని మోదీ 70వ జన్మదినం సందర్భంగా అంతర్జాతీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి తదితరులు...
-
ప్రధాని 70వ పుట్టిన రోజు.. 70 వేల మొక్కలు భవిష్యత్తు తరాలకు మనం దాచి అందించే గొప్ప అంశాలు జీవవైవిధ్యం, పచ్చదనం. గుజరాత్లోని
-
మోదీయే మాకు పెద్ద స్టార్..మహారాష్ట్ర మాజీ సీఎం, భాజపా సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీయే తమకు పెద్ద సూపర్ స్టార్ అని, భాజపాకు మరే ఇతర స్టార్లూ........
-
‘అమరావతిపై పార్లమెంటులో ప్రకటన చేయండి’రాజధాని రైతులపై ఏపీ ప్రభుత్వం వేధింపులు ఆపేలా చూడాలని అమరావతి ప్రాంతంలోని మందడం రైతులు, మహిళలు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
-
నేరుగా ఎదుర్కోలేక చైనా కొత్త కుట్ర!భారత్లోని ప్రముఖులపై చైనా నిఘా వేసిందంటూ ప్రముఖ జాతీయ పత్రిక ప్రచురించిన ఓ కథనం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా నేడు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడంతో దీన్ని ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది........
-
పెట్రోలియం ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధానిబిహార్ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి నితీశ్కుమార్ అహర్నిశలూ శ్రమిస్తున్నారని ప్రధాని మోదీ కితాబిచ్చారు. గతంలో బిహార్ అభివృద్ధికి దూరమైందని ఆర్థిక మాంద్యం, రాజకీయాలే దానికి కారణం కావచ్చని మోదీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా సహాయపడుతుందని హామీ ఇచ్చారు...
-
రాఖీ పంపిన మహిళకు మోదీ ధన్యవాదాలుఇటీవల రక్షాబంధన్ సందర్భంగా తనకు రాఖీ పంపిన ఓ మహిళకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ రాసిన లేఖకు సామాజిక మాధ్యమాల్లో లైకులు వెల్లువెత్తుతున్నాయి.
-
కొవిడ్ కాలంలోనూ 1.75లక్షల ఇళ్లు నిర్మించగలిగాం!దేశాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్నప్పటికీ.. పేదవారి కోసం 1.75 లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేవలం 45-60 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతాయన్నారు.........
-
వారిని అనుసరిస్తే 9/11 విధ్వంసం జరిగేది కాదుసకల మానవాళి నేర్చుకోవడానికి ఎన్నో పాఠాలు కలిగిన గొప్ప వ్యక్తులు ఆచార్య వినోబాభావే, స్వామి వివేకానంద అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
-
కరోనాను అంత తేలిగ్గా తీసుకోకండి: మోదీదేశంలో కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ ప్రజలంతా మాస్క్లు ధరించి, భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరనా వైరస్ను అంత తేలిగ్గా తీసుకోవద్దన్నారు.......
-
నితీశ్ హయాంలోనే బిహార్ అభివృద్ధి: మోదీబిహార్లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పలు పథకాలకు శ్రీకారం చుట్టారు. దేశంలో మత్స్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ.20,050కోట్లతో చేపట్టనున్న పీఎం మత్స్య సంపద యోజన పథకాన్ని బిహార్లో ప్రారంభించారు.
-
భారత గళాన్ని ప్రపంచం శ్రద్ధగా వింటోందిభారత ఉత్పత్తులతోపాటు, దేశ గళం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోందని..
-
‘చదువు ఒత్తిడి తగ్గాలి..విశ్లేషణాత్మక ధోరణి పెరగాలి’విద్యార్థులపై చదువు ఒత్తిడి తగ్గించి.. వారిలో విశ్లేషణాత్మక ధోరణి అలవర్చాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నూతన జాతీయ విద్యా విధానంపై నేడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో కలిసి మోదీ రాష్ట్రాల గవర్నర్లతో వర్చువల్ సమావేశం నిర్వహించారు..........
-
ఆర్థిక వ్యవస్థ వైఫల్యంపై దేవుళ్లను నిందిస్తారా?కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను ఉద్దేశిస్తూ శివసేన ఎంపీ సంజయ్రౌత్ పలు విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ వైఫల్యం చెందడానికి సీతారామన్ దేవుళ్లని నిందించడం సరైన పద్ధతి కాదని ఆరోపించారు.
-
జీఎస్టీ అంటేనే ఆర్థిక వ్యవస్థ సర్వనాశనంమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ విధానాలను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శల పరంపర కొనసాగుతోంది. తాజాగా వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ని ఉద్దేశించి ఆయన సర్కార్పై విమర్శలు గుప్పించారు.........
-
జాతీయ పోలీస్అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్శిక్షణ పూర్తి చేసుకున్న 131 మంది ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ను నగరంలోని జాతీయ పోలీస్ అకాడమీలో నిర్వహించనున్నారు...
-
ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా హ్యాక్!ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా (@narendramodi_in) హ్యాకింగ్కు గురైంది. ఈ విషయాన్ని ట్విటర్ ఈరోజు ఉదయం నిర్ధారించింది. ప్రధాని ట్విటర్ ఖాతాను తిరిగి.........
-
‘మోదీ వల్లభారత్ ఎదుర్కొంటున్న విపత్తులివే’మోదీ ప్రభుత్వ విధానాలను తరచూ విమర్శిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా వాటిలో పదును పెంచారు. చైనాతో ఘర్షణలు, కుంగిన వృద్ధిరేటు, పెరిగిన నిరుద్యోగిత వంటి అంశాల్ని ప్రస్తావిస్తూ భాజపా ప్రభుత్వంపై విరచుకుపడ్డారు...........
-
‘సాయం చేయాల్సింది పోయి కోత విధిస్తారా?’రాష్ట్రాలకు కేంద్రం జీఎస్టీ పరిహారాన్ని తగ్గించడం సరికాదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా గతంలో జీఎస్టీకి మద్దతిచ్చామని
-
ప్రణబ్.. భారత రత్న బంధం..!‘‘గతేడాది ఆగస్టు 8.. నా తండ్రికి భారత రత్న లభించింది.. అది నాకు చాలా సంతోషకరమైన రోజు.. ఈ ఏడాది ఆగస్టు 10న ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు’’.. ..
-
ప్రణబ్ అంతిమయాత్ర ప్రారంభంమాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అంతిమయాత్ర మొదలైంది. దిల్లీ 10 రాజాజీ మార్గ్లోని ఆయన నివాసం నుంచి లోధి శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర కొనసాగనుంది. ..
-
ప్రణబ్కు ప్రముఖుల నివాళిఅనారోగ్యంతో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రముఖులు నివాళులర్పించారు. దిల్లీ 10 రాజాజీ మార్గ్లోని ప్రణబ్ నివాసంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్........
-
మోదీజీ.. మీ మాటలు నన్నెంతో హత్తుకున్నాయ్!జపాన్ ప్రధాని షింజో అబె అనారోగ్యానికి గురికావడంపై ఆవేదన వ్యక్తంచేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.........
-
మోదీజీ.. ఇంకెప్పుడు సమాధానం ఇస్తారు!గత కొద్ది కాలంగా భారత సరిహద్దుల్లో చైనా ఆక్రమణలకు తెగబడుతుంటే..
-
శ్రీశైలం ఘటనపై ప్రధానికి రేవంత్ ఫిర్యాదుశ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై సీబీఐతోపాటు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ)తో శాఖాపరమైన విచారణకు ఆదేశించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్రమోదీకి ...
-
విదా, సోఫీ సేవలు అమోఘం: మోదీదేశ భద్రత అంశంలో జాగిలాల ప్రాధాన్యతను ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. 74వ స్వాతంత్ర్య వేడుకల్లో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్ ‘ కమెండేషన్ కార్డ్స్’ అందుకున్న విదా, సోఫీ జాగిలాల సేవల్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్కీ బాత్ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కొత్తగా పెంపుడు జంతువుల్ని...
-
ఏటికొప్పాక బొమ్మలపై మోదీ మనసులో మాట!స్థానిక బొమ్మల తయారీలో భారత దేశానికి గొప్ప చరిత్ర ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మాట్లాడిన ఆయన దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మల విశిష్టతను వివరించారు...........
-
బొమ్మలనూ మనమే తయారుచేసుకుందాం: మోదీకరోనా వేళ కూడా రైతులు కష్టపడి సాగుచేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ అన్నదాతలపై ప్రశంసలు కురిపించారు. రైతుల కృషిని కొనియాడుతూ మన వేదాల్లోనూ శ్లోకాలున్నాయని గుర్తుచేశారు. ఈ ఖరీఫ్లో గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు........
-
మాతృభాషపై ప్రేమంటే ఏ భాషా నేర్చుకోవద్దనికాదు!మాతృభాషపై ప్రేమ పెంచుకోవడమంటే ఇతర భాషలు నేర్చుకోవద్దని కాదని, అన్ని బాషలు నేర్చుకొని మాతృభాషను మనసులో నిలుపుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు భాషా దినోత్సవం ........
-
హాకీస్టిక్తో నీ మాయాజాలం మరువలేనిది: మోదీహాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్చంద్ 155వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ..
-
కరోనా ఎఫెక్ట్.. ‘మోదీ గుహ’ వెలవెల!కరోనా వైరస్ దెబ్బకు పర్యాటక రంగం కుదేలైంది. సందర్శకుల రాకతో నిత్యం సందడిగా ఉండే ప్రాంతాలు బోసిపోయాయి. దీంతో ఉత్తరాఖండ్లోని..............
-
నీట్, జేఈఈ మెయిన్స్ వాయిదా వేయండికరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ఆమె ప్రధాని..........
-
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే శ్రీశైలం దుర్ఘటన:రేవంత్రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే శ్రీశైలం దుర్ఘటన జరిగిందని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు
-
మయూరాలతో మోదీప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో నెమళ్లకు ఆహారం వేస్తున్న ఓ వీడియోను సామాజిక మాధ్యమంలో ఆదివారం పోస్టు చేశారు. స్వల్ప నిడివి ఉన్న ఆ వీడియోలో ప్రధాని ఉదయపు నడక, నెమళ్లకు దాణా తినిపిస్తుండటం వంటివి చిత్రీకరించారు. మోదీతో నెమళ్లు చనువుగా ఉండే దృశ్యాలు
-
అర్జున పొందాలంటే ఇంకేం సాధించాలిఅర్జున అవార్డులు అందించేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిరాకరించడంతో..
-
రాష్ట్రపతి, ప్రధాని వినాయక చవితి శుభాకాంక్షలుదేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు..
-
మోదీజీ.. నీట్, జేఈఈ వాయిదా వేయండిసెప్టెంబర్లో జరగాల్సిన జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలను వాయిదా వేసేలా ఆదేశాలివ్వాలని భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రధాని మోదీని కోరారు. దీపావళి వరకు వాయిదా.......
-
శ్రీశైలం ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని విచారంశ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటన జరగడం......
-
రామమందిర నిర్మాణం ప్రారంభం!ఎన్నో ఏళ్లుగా భారతీయులు ఎదురుచూస్తోన్న రామమందిర నిర్మాణ పనులు ఈ రోజు(ఆగస్టు 20వతేదీ) అయోధ్యలో ప్రారంభమైనట్లు రామజన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది.
-
ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖరాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోందని ప్రధాని మోదీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు.
-
వాజ్పేయి సేవలు చిరస్మరణీయం: మోదీమాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి రెండో వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖ నేతలు..
-
PICS: ఎర్రకోటపై రెపరెపలాడిన త్రివర్ణ పతాకందేశవ్యాప్తంగా 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడులకు ఘనంగా నిర్వహించారు. దిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండా రెపరెపలాడింది......
-
ఆత్మనిర్భర్ భారత్ సాధించాలి: మోదీ74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దిల్లీలో ఘనంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎర్రకోటపై నుంచి మోదీ ప్రసంగించారు. ‘‘స్వాతంత్ర్య సంగ్రామ ప్రేరణతో దేశం ముందుకు..
-
ఎర్రకోట వద్ద జాతీయజెండాను ఆవిష్కరించిన మోదీపంద్రాగస్టు వేడుకలు దిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజ్ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ప్రధాని మోదీ ఎర్రకోట వద్దకు చేరుకున్నారు.
-
సీఎంలతో రేపు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రేపు......
-
వరద సహాయక చర్యల్లో కరోనాతో జాగ్రత్త:మోదీదేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. భారీ వర్షాలు, వరదలు మరికొన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత రాష్ట్రాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై ప్రధాని ......
-
ప్రధానిజీ దృష్టిసారించండి:ఐఎంఏకరోనా వైరస్పై చేస్తోన్న యుద్ధంలో ముందుండి పోరాడి, మనకు అండగా నిలుస్తున్నది వైద్యులే.
-
కొత్త విద్యావిధానం భావితరాలకు ఉపయుక్తంనూతన విద్యా విధానం సవాలుతో కూడుకున్నదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. జాతీయ నూతన విద్యావిధానంలో సస్కరణలపై నిర్వహించిన సదస్సులో మోదీ పాల్గొని ప్రసంగించారు. విద్యావిధానంపై నాలుగైదేళ్లుగా
-
మొదట హనుమాన్ ఆలయదర్శనం..ఎందుకంటే?రామ మందిర భూమిపూజ కార్యక్రమాన్ని దేశమంతా ఆసక్తిగా గమనించింది.
-
PICS: అయోధ్య రామధామ భూమిపూజ అయోధ్యలో రామధామానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది. నక్షత్రాకారంలో ఉన్న అయిదు వెండి ఇటుకలను ఉపయోగించారు. హరిద్వార్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలం, పుణ్యనదీ జలాలను భూమిపూజలో వినియోగించారు. భూమి పూజకు సంబంధించిన ఫొటోలు ఇవీ...
-
దేశమంతా రామమయం: ప్రధాని మోదీఅయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ...
-
అయోధ్యలో మోదీ సాష్టాంగ నమస్కారం!రామ జన్మభూమిలోని అయోధ్యలో శ్రీ రామ ధామానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ......
-
500 ఏళ్ల సంఘర్షణ ఫలితం రామమందిరం: యోగిఅయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన
-
అయోధ్యలో వైభవంగా భూమిపూజ అయోధ్యలో రామధామానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి
-
అయోధ్యలో భూమిపూజ ప్రారంభంఅయోధ్యలో రామధామానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. రామమందిర నిర్మాణానికి భూమి పూజ ప్రారంభమైంది. వేద పండితులు
-
అయోధ్యలో మోదీ నాటిన మొక్క ఇదే..అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన కొనసాగుతోంది. హనుమాన్గఢీ ఆలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజల అనంతరం ప్రధాని అయోధ్య రామాలయం...
-
హనుమాన్గఢీలో మోదీ ప్రత్యేక పూజలుఅయోధ్య చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదట హనుమాన్గఢీ ఆలయానికి వెళ్లి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం
-
అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీఅపురూప ఘట్టానికి అయోధ్యాపురి సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాసేపట్లో రామధామానికి శ్రీకారం చుట్టనున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక
-
రాజ్యాంగ ప్రతిలో రామాయణ ఘట్టంఅయోధ్యలో ఈరోజు జరగనున్న రామమందిర నిర్మాణ భూమి పూజ కోసం అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్ లగ్నంలో ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
-
అయోధ్యకు బయలుదేరిన ప్రధాని మోదీప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి అయోధ్యకు బయల్దేరారు. 11.30గంటలకు ప్రధాని అయోధ్య చేరుకుంటారు. మొదట హనుమాన్గఢీ
-
మహిళల ఆశీస్సులతోనే దేశ పురోగతి: మోదీభారతదేశ అభివృద్ధి, పురోగతికి నారీశక్తి ఆశీస్సులు ఎంతో అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ దేశ మహిళల ఆశీర్వాదాలే తనకి బలాన్నిస్తున్నాయని వ్యా్ఖ్యానించారు. నేడు రక్షాబంధన్ని పురస్కరించుకొని.......
-
రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు ఆయన మాట్లాడనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2020’ గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో పాల్గొననున్నారు........
-
మానవ వనరుల శాఖ ఇకపై విద్యాశాఖకేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో నూతన విద్యా విధానానికి ఆమోదం తెలిపింది. అలాగే మానవ వనరుల శాఖ పేరును విద్యాశాఖగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది..........
-
రండి.. భారత్లో పెట్టుబడులు పెట్టండి భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయమనీ.. ఈ అవకాశాన్ని అమెరికా సంస్థలు ఉపయోగించుకోవాలని......
-
రామమందిరం భూమిపూజకు 150 మంది అతిథులుఅయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్నారు. అయితే కరోనా మహమ్మారి ఉద్ధృతి దృష్ట్యా..
-
రాహుల్ గాంధీ చెప్పిన మోదీ ప్రభుత్వ విజయాలు!కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిసారి రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై స్పందించారు. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఇదొకటంటూ తనదైన శైలిలో విమర్శించారు. గతకొన్ని రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని........
-
ప్రధానిపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
తనని తాను బలమైన నేతగా ప్రచారం చేసుకొని మోదీ అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కానీ, ఆ ప్రచారమే ఇప్పుడు భారత్కు బలహీనతగా పరిణమించిందని విమర్శించారు.......
-
ఆగస్టు 5న రామమందిరం భూమిపూజఅయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ..
-
అసోం వరదలు: జలదిగ్బంధంలో 2700 గ్రామాలు!భారీ వర్షాలకు అసోం రాష్ట్రం మరోసారి వణికిపోతోంది. వరదల ప్రభావంతో బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతాలు నీటమునిగిపోతున్నాయి. తాజా వరదల ప్రభావం దాదాపు 26జిల్లాలపై పడింది. వీటిలో దాదాపు 2700 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయినట్లు అసోం రాష్ట్ర విపత్తుల నిర్వహణ అథారిటీ వెల్లడించింది. అంతేకాకుండా బ్రహ్మపుత్ర నది ప్రమాదకరస్థాయికి మించి ప్రవహిస్తున్నట్లు హెచ్చరికలు జారీచేసింది.
-
‘భాజపా అబద్ధాల్ని ఇలా వ్యవస్థీకృతం చేసింది’కొవిడ్-19 కట్టడి, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాల్లో భాజపా అనుసరిస్తున్న విధానాలపై చేస్తున్న విమర్శల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రోజురోజుకీ పదును పెంచుతున్నారు............
-
ఆగస్టులో రామమందిరం నిర్మాణం ప్రారంభంఅయోధ్యలో రామమందిరం నిర్మాణంపై శనివారం సాయంత్రం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో..
-
మూడు బీమా సంస్థలకు రూ.12వేల కోట్లుప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్ వరకు పొడిగించినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రకటించారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన దిల్లీలో కేంద్ర మంత్రి వర్గం సమావేశమైంది.
-
రాహుల్ చెప్పిన 3 ప్రభుత్వ వైఫల్యాలివే!కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. నోట్లరద్దు, జీఎస్టీ అమలును విఫల ప్రయోగాలుగా అభిర్ణించిన ఆయన........
-
భారత్ను అమెరికా ప్రేమిస్తోంది: ట్రంప్అమెరికా 244వ స్వాతంత్ర్య దినోత్స వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీకి అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ‘భారత్ను అమెరికా ఎప్పటికీ ప్రేమిస్తుంటుందం’టూ ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని.......
-
లద్దాఖ్లో మోదీ సర్ప్రైజ్ (In Pics)సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ భద్రతా దళాల్లో నైతిక స్థైర్యం పెంచడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ.....
-
మీ వీరత్వంతో దేశం గర్వపడుతోందిగల్వాన్ వ్యాలీలో చైనాతో ఘర్షణలో గాయపడ్డ వీర సైనికులను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కలుసుకున్నారు. మీ పరాక్రమంతో 130 కోట్ల ప్రజలు..
-
2030 వరకు మోదీయే ప్రధాని: రామ్మాధవ్కరోనాను అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ అన్నారు.
-
తల్లి జన్మనిస్తే.. వైద్యులతో పునర్జన్మ: మోదీజాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కరోనాపై చేస్తున్న స్ఫూర్తిమంతమైన పోరులో వైద్యులదే కీలక పాత్ర అని కొనియాడారు.......
-
కేంద్రం తీరును తప్పుబట్టిన రాహుల్దేశంలో కరోనా కేసులు 5లక్షలు దాటేసిన వేళ కేంద్ర ప్రభుత్వం పని తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ .....
-
మిజోరంలో భూకంపం.. ప్రధాని ఆరామిజోరంలోసోమవారం తెల్లవారుజామున 4:10 గంటలకు భూకంపం సంభవించింది.కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ(ఎన్సిఎస్) పేర్కొంది.......
-
దాచి ఉంచడం దౌత్యనీతి కాదు: మన్మోహన్సంక్షోభ సమయంలో ఏకతాటిపై నిలబడి సవాళ్లను ఎదుర్కోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఇటీవల సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.......
-
ఎవరూ చొరబడకపోతే సైనికులెలా చనిపోయారు?భారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శల దాడిని ......
-
‘ప్రాణాయామం జీవన విధానంలో భాగం కావాలి’కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ సంవత్సరం ఇంట్లోనే ఉండి యోగా దినోత్సవం జరపుకోవాల్సి వస్తోందని ప్రధాని మోదీ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి యోగా చేయాలని పిలుపునిచ్చారు. తద్వారా ఇంట్లో సభ్యుల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందన్నారు......
-
‘ప్రధాని వ్యాఖ్యలను వివాదాస్పదం చేస్తున్నారు’దేశ సరిహద్దుల్లోకి ఎవ్వరూ చొరబడలేదన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు దురుద్దేశాన్ని ఆపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. 20 మంది సైనికుల వీర మరణం తర్వాత నెలకొన్న పరిస్థితులను.......
-
వలస కూలీలకు స్వస్థలాల్లోనే ఉపాధివలస కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.50వేల కోట్లతో ఓ సరికొత్త ఉపాధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్’ పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం.......
-
మరి మన సైనికులెందుకు మరణించారు?దేశ సరిహద్దుల్లోకి ఎవ్వరూ చొరబడలేదని, భారత భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ‘చైనా దురాక్రమణకు తలొగ్గిన ప్రధాని భారత భూభాగాన్ని వారికి అప్పగించారు’.........
-
గల్వాన్ ఘటనపై అఖిలపక్ష భేటీకి 20 పార్టీలు!భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరగనున్న అఖిలపక్ష భేటీకి 20 పార్టీలు హాజరుకానున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.......
-
సరిహద్దు ఘర్షణలపై 19న అఖిలపక్ష భేటీభారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీల అధ్యక్షులతో గాల్వాన్ ఘర్షణలు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు.......
-
మోదీజీ.. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే..!తూర్పు లద్దాఖ్లోని గాల్వాన్ లోయలో చైనా బలగాల దాడిలో భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై........
-
ఆలోచనలు పంచుకోండి!కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు తమ ఆలోచనలు, సమస్యలను పంచుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈనెల 28న
-
‘మోదీ-షా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు’ఓవైపు యావత్తు దేశం కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే పనిలో ఉన్నారని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించారు.......
-
పస్తులుండి దాచారు... పంచేశారు!నమ్మినవారు నట్టేట ముంచారు. డబ్బు పోయినందుకు బాధపడలేదా తండ్రి. కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించాడు. తనకు తెలిసిన క్షౌర వృత్తినే నమ్ముకున్నాడు. పైసా పైసా కూడబెట్టాడు. బిడ్డ చదువు కోసం ఐదు లక్షల రూపాయలు జాగ్రత్త చేశాడు.నమ్ముకొని వచ్చిన వారికి సాయం చేయాలనుకుందా బంగారుతల్లి.
-
సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుందాం:మోదీప్రధాని నరేంద్రమోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్తో ఆన్లైన్లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలపై సమీక్షించారు. సమావేశంలో
-
వచ్చేవారం భారత్కు అమెరికా వెంటిలేటర్లుభారత్కు విరాళంగా ఇస్తామన్న వెంటిలేటర్లలో కొన్నింటిని వచ్చేవారం పంపనున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వెల్లడించింది. ప్రధాని మోదీతో నిన్న జరిగిన ఫోన్ సంభాషణలో అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని తెలియజేసినట్లు తెలిపింది..........
-
కరోనాపై పోరాడుతూనే..ఆర్థిక వ్యవస్థపై దృష్టికరోనాపై పోరాడుతూనే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంపై దృష్టి సారించామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్థిక వ్యవస్థ కచ్చితంగా తిరిగి పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక రంగాన్ని తిరిగి పట్టాలెక్కించటమే........
-
తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు: రాష్ట్రపతి, ప్రధానితెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాన నరేంద్రమోదీ ట్విటర్ వేదికగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
-
ఈ పోరులో అంతిమ విజయం వైద్యులదే: మోదీకరోనా వైరస్పై పోరులో వైద్యుల పాత్ర అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. వైద్యులు సహా ఇతర వైద్య సిబ్బందిని ఆయన సైనికులుగా అభివర్ణించారు. వారి కృషి వల్లే కరోనా వ్యాప్తి నివారణలో భారత్ ముందుందన్నారు.........
-
ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి: మోదీకరోనాపై చేస్తున్న పోరాటం మరింత సమర్థంగా కొనసాగాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని తెలిపారు.......
-
60 ఏళ్లలో కానిది ఆరేళ్లలో చేశాం: నడ్డాప్రతిపక్షాల 60 ఏళ్ల పాలనలో కాని పనులు ప్రధానిగా మోదీ ఆరేళ్లలో సుసాధ్యం చేశారని భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా అన్నారు. మోదీ రెండో దఫా ఏడాది పాలన విజయాలకు చిరునామాగా నిలిచిందని వ్యాఖ్యానించారు....
-
వలసకూలీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారుదేశంలో కరోనా సంక్షోభంతో నెలకొన్న పరిస్థితుల వల్ల వలసకూలీలు, కార్మికులు సహా ఇతర వర్గాలకు చెందిన వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ప్రధాని మోదీ గుర్తుచేశారు. అయితే, ఈ సమస్యలు విపత్తులుగా రూపాంతరం చెందకుండా....
-
‘గ్లోబల్ లీడర్’ కల సాకారం దిశగా..భారత్ను ‘గ్లోబల్ లీడర్’గా మార్చాలన్న కలను సాకారం చేసే దిశగా తమ తొలి ఏడాది పాలన సాగిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సంవత్సర కాలంలో తన ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు.....
-
మోదీతో అమిత్ షా భేటీ.. లాక్డౌన్పై చర్చదేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. దిల్లీలోని 7 లోక్కల్యాణ్ ......
-
మోదీ అసంతృప్తితో ఉన్నారు: ట్రంప్ భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై తాను ప్రధాని మోదీతో మాట్లాడినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. చైనా తీరుపై మోదీ అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చారు...
-
సరిహద్దులో ఉద్రిక్తత.. మోదీ కీలక సమీక్షదేశ సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ........
-
‘అంపన్’ బీభత్సం.. 84మంది మృతి బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్ పెను తుపాను బెంగాల్లో బీభత్సం సృష్టించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్లను తీవ్ర స్థాయిలో కుదిపేసింది. ఈ తుపాను దాటికి బెంగాల్లో భారీ......
-
కోటి దాటిన ‘ఆయుష్మాన్’ లబ్ధిదారులుకేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా కోటి దాటింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తాజా లబ్ధిదారుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు........
-
‘అంపన్’.. సూపర్ సైక్లోన్గా మారే అవకాశం!పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అంపన్ అతి తీవ్ర తుపానుగా కొనసాగుతోంది. ప్రస్తుతం పారాదీప్కు దక్షిణంగా 780 కి.మీల దూరంలో, బెంగాల్లోని దిఘాకు 930 కి.మీల దూరంలో.......
-
వలసకూలీల మృతిపై ప్రధాని దిగ్భ్రాంతివలస కూలీలు మృతిచెందిన ఉత్తర్ప్రదేశ్ రోడ్డు ప్రమాద దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.........
-
కొవిడ్పై బిల్గేట్స్తో మోదీ చర్చప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న కొవిడ్-19 పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్తో చర్చించారు. ఈ సంక్షోభంలో ప్రపంచ దేశాలూ సరస్పరం సహకరించుకుంటూ కలిసికట్టుగా......
-
మోదీ ఆదేశించారు.. షా పాటించారు..!కరోనా కష్ట కాలంలో స్థానికత, దేశీయ ఉత్పత్తి జీవన మంత్రం కావాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు.......
-
ప్యాకేజీతో ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవందేశ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ.20లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్టు ఉప రాష్ట్రపతి
-
‘బలంగా మారేందుకు ఇదో అవకాశం’కొవిడ్-19 సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊపరిలూదేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీని పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి.....
-
ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: సంజయ్కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించేందుకు ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని భాజపా స్వాగతిస్తోందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి
-
కొత్త నిబంధనలతో లాక్డౌన్ 4.0: ప్రధాని మోదీకరోనాను కట్టడి చేసే క్రతువులో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇటీవల మూడోసారి లాక్డౌన్ను మే 17వ తారీఖు
-
రూ. 20లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ: మోదీకరోనాతో దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రధాని మోదీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట రూ.20లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇది మన దేశ జీడీపీలో 10 శాతమని తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన
-
జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీఈనెల 17తో లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇవాళ రాత్రి 8గంటలకు
-
అలాంటి చోట్లే సమస్యలు పెరిగాయ్: మోదీకరోనా కట్టడి, లాక్డౌన్పై భవిష్యత్తు కార్యాచరణ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు సాగాల్సిన తీరు, ఎదుర్కొంటున్న సవాళ్లుకు సంబంధించి
-
కేంద్రమే ఆర్థికంగా సహకరించాలి: మోదీతో జగన్లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలు మందగించాయని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానితో అన్నారు. రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ .......
-
రాజకీయాలకు ఇది సమయం కాదు: మమతపశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేంద్రం ఓ పథకం ప్రకారం పనిచేస్తోందని.. రాజకీయాలకు ఇది సమయం కాదన్నారు. కరోనా వైరస్ను.......
-
లాక్డౌన్ కొనసాగింపా.. సడలింపా?దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ విశ్వ మహమ్మారిని.......
-
ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖవిశాఖ గ్యాస్లీక్ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ‘‘ఎల్జీ పాలిమర్స్లో...
-
విశాఖ ఘటనపై ప్రముఖుల దిగ్ర్భాంతివిశాఖ పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలో ఎల్జీ పాలీమర్స్ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకేజీ దుర్ఘటనపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం...
-
ప్రధాని మోదీ కీలక సమావేశంకరోనా వైరస్ నివారణ, దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కీలక సమావేశం
-
ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం అంబులెన్సు నిలిపివేత తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కాన్వాయ్ వెళ్లడానికి అంబులెన్సును నిలిపేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సుకు హాజరు కావడానికి ముఖ్యమంత్రి వెళ్లగా వాహనాలను..
-
మే 3 తర్వాత ఏం చేద్దాం? సీఎంలతో ప్రధాని కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతున్న వేళ దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో
-
కాసేపట్లో సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు...
-
ఎక్కడివారిని అక్కడికి పంపిస్తే మంచిది:గెహ్లోత్లాక్డౌన్ నేపథ్యంలో జనజీవనం స్తంభించి పోయింది. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైపోతున్నారు. స్వస్థలాలకు వెళ్లాలనుకున్నప్పటికీ ప్రజారవాణా నిలిచిపోవడంతో తప్పనిపరిస్థితుల్లో ఎక్కడి వారు అక్కడే ఉండాల్సి వస్తోంది...
-
ఉగ్రవాదంలాగే కరోనాపై కలిసి పోరాడదాంఉగ్రవాదంలానే కరోనాపై కూడా కలిసి పోరాడదామని ప్రధాని నరేంద్ర మోదీ అఫ్గానిస్తాన్కు పిలుపునిచ్చారు. భారత్ ఇటీవల ఆ దేశానికి ఔషధాలు, గోదుమలు సరఫరా చేసిన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ గనీ ట్విటర్ వేదికగా.....
-
రాహుల్పై శివసేన ప్రశంసలుకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై శివసేన ప్రశంసల వర్షం కురిపించింది. కరోనా వైరస్ విజృంభిస్తు్న్న వేళ ప్రతిపక్ష పార్టీ అనేది ఎలా ఉండాలో చాటి చెప్పారని....
-
ఆర్బీఐ నిర్ణయాలతో పేదలకు ఎంతో మేలుదిల్లీ: ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి నేడు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) తీసుకున్న నిర్ణయాలు పేదలు, రైతులను ఎంతగానో ఉపయోగపడనున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.........
-
చిన్నారులు భలే చెప్పారు : ప్రధాని మోదీఇప్పుడు దేశప్రజలంతా ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉండి దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం. కరోనా మహమ్మారి నుంచి బటయపడాలంటే అధికారులు చెప్పిన
-
ప్రధాని మోదీతో కేంద్ర ఆర్థికమంత్రి భేటీప్రధానమంత్రి నరేంద్రమోదీతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. దేశ ఆర్థిక పరిస్థితి, మరో ప్యాకేజీపై చర్చిస్తు్నట్టు సమాచారం.ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 మహమ్మారి ప్రభావం తగ్గించేందుకు
-
లాక్డౌన్ పొడిగింపుపై బోయపాటి కామెంట్కరోనా వైరస్ కట్టడి కోసం వైద్యులు, పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారని, వారికి పాదాభివందనం చేస్తున్నానని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ను పొడిగించడం పట్ల తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.....
-
ఇక, నా దేశం ఏడవాల్సిందే: చిదంబరంలాక్డౌన్ను మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాని మోదీ ప్రకటన చేసిన వెంటనే కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు..........
-
ఈ 7 సూత్రాలు పాటిస్తే విజయం మనదే: మోదీదేశంలో కరోనా ప్రభావం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో వైరస్ను నియంత్రించేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న 21 రోజుల లాక్డౌన్ను మే 3 వరకు ...
-
ప్రతి పౌరుడు సహకరించాలి: మోదీదేశ వ్యాప్తంగా మే 3 వరకూ పొడిగించిన లాక్డౌన్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు.
-
కాసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీదేశంలో కరోనా వ్యాప్తి నానాటికీ పెరుగుతోంది. వైరస్ను నియంత్రించేందుకు ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్డౌన్ నేటితో ముగియనుంది. అయితే...
-
కేంద్రం నిర్ణయమేదైనా మద్దతిస్తాం: జగన్లాక్డౌన్ పరిస్థితులు నేపథ్యంలో దేశ ఆర్థిక రథచక్రాన్ని కనీస వేగంతోనైనా నడపాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. మంగళవారంతో లాక్డౌన్ గడువు ముగుస్తున్నందున దేశాన్ని మూడు జోన్లుగా విభజించి కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రతిపాదించారు.
-
లాక్డౌన్పై రేపు ప్రధాని మోదీ ప్రసంగందేశంలో రేపటితో ముగియనున్న లాక్డౌన్ కొనసాగింపుపై రేపు స్పష్టత రానుంది. ప్రధాని నరేంద్రమోదీ రేపు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
-
24X7 అందుబాటులో ఉంటా: మోదీకొవిడ్-19 పోరులో భాగంగా తాను 24x7 అందుబాటులో ఉంటానని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఎప్పుడు ఎవరైనా తను ఫోన్ చేసి సలహాలు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు........
-
లాక్డౌన్పై సీఎంలతో ప్రధాని సమీక్షకరోనా కట్టడికి దేశంలో విధించిన 21రోజుల లాక్డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నాయని గట్టి సంకేతాలు వస్తున్న వేళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో
-
ఉద్యోగుల వితరణలను ఫారం 16లో చూపాలిఉద్యోగుల వేతనాల నుంచి ప్రధాన మంత్రి సిటిజెన్ అసిస్టెంట్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచువేషన్స్(పీఎమ్-కేర్స్) నిధికి వితరణలు చేసిన పక్షంలో ఆయా కంపెనీలు ఆ వివరాలను ఫాం 16 టీడీఎస్ సర్టిఫికెట్లో పొందుపరచాలని ఆదాయ పన్ను విభాగం స్పష్టం చేసింది.
-
మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని కృతజ్ఞతలుకీలక సమయంలో ప్రపంచ దేశాలకు అవసరమైన ఔషధాలను పంపుతున్న భారత్కు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. కొవిడ్-19 చికిత్సలో ఆశాజనక ఫలితాలు......
-
అలా చేస్తే భారత్పై ప్రతీకారం ఉండొచ్చు: ట్రంప్కొవిడ్-19 వ్యాధిగ్రస్తులకు చికిత్స చేయడం కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల్ని సరఫరా చేయాలన్న అమెరికా విజ్ఞప్తిని భారత్ మన్నించకపోతే అది తనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు........
-
‘బ్రిటన్ ప్రధాని త్వరగా కోలుకోవాలి’కరోనా వైరస్ సోకి ఐసీయూలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ‘‘బోరిస్ జాన్సన్ అతిత్వరలో ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి బయటకు..........
-
‘గో కరోనా గో’ వైరల్ అవుతోంది: అథవాలేప్రపంచమంతా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో తాను పలికిన ‘గో కరోనా గో’ స్లోగన్ వైరల్ అవుతోందని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే అంటున్నారు. ఈ అంశంపై ఆయన
-
కరోనాపై విజయం సాధించి తీరతాం: మోదీకరోనా తీవ్రతను దేశ ప్రజలంతా అర్థం చేసుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. మహమ్మారిపై పోరులో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. నిన్న రాత్రి 9 గంటలకు లైట్లు ఆపి దేశ ప్రజలంతా దీపాలు.........
-
‘ఒకపూట భోజనం మానెయ్యాలి’దేశవ్యాప్తంగా కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు చేస్తున్న పోరులో భారతీయులందరినీ ఏకం చేసేందుకు వివిధ కార్యక్రమాలకు పిలుపునిస్తున్న ప్రధాని మోదీ తాజాగా.......
-
‘కరోనా నియంత్రణకు చర్యలు కొనసాగిస్తాం’ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం ముగిసింది. దాదాపు ఐదు గంటల పాటు ఈ సమీక్ష సాగింది. రాష్ట్రంలో వరికోతలు, ధాన్యం సేకరణపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. లాక్డౌన్ అమలులో
-
దేశవ్యాప్తంగా దీపప్రజ్వలన:పాల్గొన్న ప్రముఖులుప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కరోనాపై పోరుకు స్ఫూర్తినిస్తూ యావత్ జాతి ఒక్కటైంది. సమైక్యతను చాటుతూ దేశవ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి 9.09 నిమిషాల వరకు దీపాల వెలుగులు ప్రసరించాయి.
-
హైడ్రాక్సీక్లోరోక్విన్ను మాకివ్వరా..!కరోనా వైరస్ చికిత్సలో ప్రభావం చూపుతుందని భావిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ మందుల్ని తమకు అందించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు........
-
ప్రధాని పిలుపునకు సినీ ప్రముఖుల మద్దతుకరోనా పోరుకు సంఘీభావంగా దేశ ప్రజలు ఆదివారం రాత్రి దీపాలు వెలిగించాలనే ప్రధాని మోదీ పిలుపునకు సినీ, రాజకీయ, పారిశ్రామిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్ధతు లభిస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ఐక్యంగా ఉన్నామని చాటేందుకు ఆదివారం రాత్రి 9 గంటలకు దీపం వెలిగిస్తానని బాలీవుడ్ దర్శకుడు శేఖర్కపూర్ ట్వీట్ చేశారు.
-
చిరు-నాగ్లకు మోదీ అభినందనప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లోనూ చాప కింద నీరులా ప్రవహిస్తోంది. బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పలువురు
-
సంకల్పంతో కరోనాను ఎదురించండి: మోదీ భారతీయులంతా ఏకమై కరోనాను తరిమికొడతారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. శుక్రవారం ఉదయం దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘‘
-
సీఎంలతో ముగిసిన ప్రధాని వీడియోకాన్ఫరెన్స్దేశంలో కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తి, లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. కొవిడ్-19 వ్యాప్తి నియంత్రణలో రాష్ట్రాలు...
-
ఆదాయం తగ్గిపోయింది...ఆదుకోండి: జగన్కరోనా పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి.. కరోనా వ్యాప్తిని
-
రాముడి జీవితం అందరికీ ఆదర్శం: మోదీశ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాముడి జీవితం అందరికీ...
-
ఆరోగ్యం, రోగ నిరోధక శక్తికి ఇవి వాడండి: మోదీకరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి వేల మంది ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. కొవిడ్-19 వైరస్పై పోరాడేందుకు....
-
పీఎం-కేర్స్కు లక్ష్మీ మిత్తల్ రూ.100 కోట్ల విరాళంకరోనా వైరస్పై పోరుకు యావత్తు భారతావణి చేయూనందిస్తోంది. ప్రధాని పిలుపు మేరకు పీఎం-కేర్స్ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, వ్యాపార, మీడియా వర్గాలతో పాటు........
-
మీ రక్షణ కోసమే లాక్డౌన్ : మోదీతప్పని పరిస్థితుల్లోనే దేశంలో లాక్డౌన్ విధించాల్సి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆంక్షల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అందుకు తనని క్షమించాలని వేడుకున్నారు.....
-
మీ దాతృత్వాన్ని చాటుకునే సమయమిదే!ప్రపంచాన్ని తన విషపుకోరలతో బెంబేలెత్తుస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలంతా కలిసికట్టుగా పోరాడుతున్నారు. ఈ సమయంలోనే కొందరు ప్రముఖులు,
-
‘ఆయుష్’ ఉత్పత్తులు పెంచండి: ప్రధాని మోదీకొవిడ్19 వంటి విషపువైరస్ను ఎదుర్కొంటున్న ఈ విపత్కరపరిస్థితుల్లో ‘ఆయుష్’ ఔషధ ఉత్పత్తిదారులు తమ సరఫరాను పెంచాలని ప్రధాని మోదీ
-
రికార్డు సృష్టించిన మోదీ లాక్డౌన్ స్పీచ్!కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధాని మోదీ చేసిన లాక్డౌన్ ప్రకటన రికార్డులు తిరగరాసింది. ఇప్పటి వరకు అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన టెలివిజన్ ప్రసంగంగా.....
-
ఆర్బీఐ నిర్ణయాలు ఎంతో ప్రయోజనకరం: మోదీఆర్థిక వ్యవస్థ, సామాన్య ప్రజలపై కరోనా వైరస్ ప్రతికూల ప్రభావం పడకుండా ఆర్బీఐ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలను పలువురు ప్రముఖులు స్వాగతించారు.......
-
తెలుగు రాష్ట్రాల బాధ్యతలు ఇద్దరు మంత్రులకుకరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఇద్దరు
-
కేంద్రం నిర్ణయానికి సంపూర్ణ మద్దతు: సోనియా లాక్డౌన్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వెల్లడించారు. ఈమేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి గురువారం లేఖ రాశారు. కరోనా వైరస్...
-
కరోనాపై యుద్ధానికి జీ-20 నేతల సమావేశంప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణపై చర్చించేందుకు... భారత ప్రధాని మోదీ సహా జీ-20 దేశాధినేతలు అత్యవసరంగా సమావేశం కానున్నారు. గురువారం దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించే సమావేశం (వీడియో కాన్ఫరెన్స్)లో వీరంతా పాల్గొంటారు. అసాధారణ రీతిలో....
-
పోలీసుల నోట.. కరోనా పాట!కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు భారతప్రభుత్వం గట్టిచర్యలు తీసుకొంటుంది. అందులో భాగంగానే 21 రోజులపాటు దేశమంతా లాక్డౌన్
-
సామాజికదూరం పాటించిన కేంద్రమంత్రులుకరోనా వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. కరోనాకట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే వైద్యులు పలు సూచనలు
-
పర్వదినాలున్నా పోరాడుతూనే ఉందాం:మోదీనేడు దేశంలో పలు రాష్ట్రాల్లో వివిధ పర్వదినాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన......
-
నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధానికరోనా మహమ్మారి దేశంలో అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాత్రి ఎనిమిది గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు.....
-
ఈ పోరులో మీడియా కూడా భాగస్వామి: మోదీకరోనాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో మీడియా కూడా భాగస్వామి అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రభుత్వానికి మీడియా తరఫున ఆశించిన మేర సహకారం లభిస్తోందని ఆయన..
-
పాక్ వక్రబుద్ధి.. కరోనా నిధికి మొండి చేయిపాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధి చూపించింది. భారత ప్రధాని మోదీ ప్రతిపాదించిన కరోనా అత్యవసర నిధికి సాయం చేసేందుకు తిరస్కరించింది. ఇటీవల మోదీ పిలుపు మేరకు ఏర్పాటు చేసిన సార్క్ సమావేశానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
-
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. ఇప్పటికే లాక్డౌన్ నియమాలను కచ్చితంగా అమలు చేయాలంటూ ప్రధాని మోదీ రాష్ట్రాలకు సూచించారు. దీంతో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోమని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది.
-
5గంటలకు 5 నిమిషాలు: ప్రధాని మోదీకరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని పిలుపును యావత్భారతావని స్వాగతించింది.
-
జనతా కర్ఫ్యూపై పాట.. షేర్ చేసిన మోదీకరోనా వైరస్ కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ విధించిన జనతా కర్ఫ్యూపై బాలీవుడ్ గాయని మాలినీ అవస్థీ పాట పాడారు. దీన్ని మోదీ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ‘జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు వారికి తోచిన విధంగా కృషి చేస్తున్నారు. గాయని మాలినీ అగస్థీ.....
-
జనతా కర్ఫ్యూ: అభిమానులకు ఎన్టీఆర్ పిలుపుప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కు సినీ ప్రముఖులు ఎస్.ఎస్. రాజమౌళి, ఎన్టీఆర్, రాజశేఖర్ మద్దతు తెలిపారు. అంతేకాదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సోషల్మీడియా వేదికగా ప్రజలను కోరారు. ఇప్పటివరకూ మందులేని కరోనా వైరస్ రోగం నుంచి రక్షించుకోవడానికి....
-
చిన్నచిన్న జాగ్రత్తలే ప్రాణాల్ని కాపాడతాయ్ప్రంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా.. ఎవరి నోటి వెంబడ విన్నా.. కరోనా.. కరోనా.. కరోనా.. ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోందీ మహమ్మారి. ఇప్పటికే 190 దేశాలకు పైగా విస్తరించిన .......
-
సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభంకరోనా వైరస్ (కొవిడ్-19) ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా వ్యాపిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ..
-
ఫార్మాసిటీని వ్యతిరేకించట్లేదు కానీ..:కోమటిరెడ్డితెలంగాణ అభివృద్ధిని తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. ఈ విషయంలో చొరవ తీసుకుని సహకరించాలని ప్రధాని మోదీని కోరినట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. దిల్లీలో ప్రధానితో ఆయన భేటీ అయ్యారు.
-
కరోనా: మీడియా పాత్రపై ప్రధాని కితాబుదేశమంతా క్రమంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రజల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ తరుణంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో విశేష కృషి చేస్తున్న వివిధ రంగాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు........
-
కరోనా అప్డేట్స్: బాధితులు @ 114దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో కొత్తగా మరో నాలుగు కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 37కు....
-
‘కరోనా’పై మోదీ వీడియో సందేశంకరోనా మహమ్మారిపై ప్రజలు ఆందోళన చెందవద్దని అంటున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కరోనాపై వదంతులు ఎంతమాత్రం నమ్మొద్దని చెబుతున్నారు. అయితే వైరస్పై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పిన ప్రధాని.. చిన్న చిన్న చిట్కాలతో
-
కలిసి పోరాడదాం: సార్క్ దేశాలతో మోదీకరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై చర్చించేందుకు సార్క్ సభ్య దేశాలు ఆదివారం సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, అఫ్గానిస్థాన్, భూటాన్, నేపాల్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
-
మోదీ ప్రతిపాదనను అంగీకరించిన పాక్!కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సార్క్ కూటమి దేశాలన్నీ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలన్న ప్రధాని మోదీ ప్రతిపాదనపై పాకిస్థాన్ సానుకూలంగా స్పందించింది.......
-
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో మోదీ బిజీమధ్యపద్రేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఎట్టకేలకు స్పందించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులకు ప్రధాని మోదీనే కారణమని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా
-
మోదీని కలిసిన సింధియా.. ఏం జరుగుతోందిమధ్యప్రదేశ్ సంక్షోభం తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు ఉదయం కేంద్రం హోం మంత్రి అమిత్ షాతో కలిసి ప్రధాని మోదీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.
-
క్విజ్లో పాల్గొనండి.. పద్మ అవార్డులకు రండిదేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకుంటున్నారా.. అలాంటి వారి కోసం మంచి అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. పద్మ అవార్డులపై ఓ క్విజ్ పోటీ నిర్వహిస్తోంది
-
కుంటిసాకులతో ఏపీకి అన్యాయం: కేవీపీఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను చట్టబద్ధంగా అమలు చేయించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సీఎం జగన్ కేంద్రాన్ని నిలదీయాలన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీతో
-
చాలు..చాలు.. మరి మీరేం చేశారు?ప్రధాని మోదీ ‘షీ ఇన్స్పైర్స్ అజ్’ ఉద్యమంలో పాల్గొనడానికి తిరస్కరించిన పర్యావరణ కార్యకర్త లిసీప్రియా కంగజం కాంగ్రెస్ నాయకులకూ చురకలంటించింది. తనని రాజకీయాలకు వాడుకోవద్దని హితవు పలికిన.......
-
ప్రధాని ప్రశంసించిన మహిళలు..ఎందరికో స్ఫూర్తిఒకరు అనాదల ఆకలి తీరిస్తే, మరొకరు సంప్రదాయ కళల కోసం కృషి చేశారు, ఇంకొకరు జీవితంలో గాయపడినా కుంగిపోకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఇలా ఒక్కో మహిళది ఒక్కో స్ఫూర్తి వంతమైన కథ.
-
ఆకలిలేని సమాజం కోసం...వివిధ రంగాల్లో ప్రతిభ చాటుతున్న మహిళలు సామాజిక సేవలోనూ దూసుకెళ్తున్నారు. సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నారు......
-
తన ఖాతాలను మహిళలకు అప్పగించిన మోదీ!అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా చెప్పినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తన సామాజిక మాధ్యమ ఖాతాలను ఏడుగురు స్ఫూర్తివంతమైన మహిళలకు అప్పగించారు. ఈ మేరకు ఆయన స్త్రీమూర్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ...........
-
ప్రధాని మోదీ మెచ్చిన రుచిశర్మఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఆ ఒక్కరోజు తన ఖాతాలను చూసుకునే అవకాశం ఒక స్పూర్తిదాయక మహిళకు కల్పిస్తానని కూడా చెప్పారు.
-
కరోనా ఎఫెక్ట్.. ఇండిగో కీలక నిర్ణయంకరోనా వైరస్ నేపథ్యంలో ఇండిగో ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు విమానాల క్యాన్సిలేషన్, రీషెడ్యూలింగ్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు.....
-
కరోనాపై వదంతులు నమ్మొద్దు: మోదీకరోనా వైరస్(కొవిడ్-19) వ్యాప్తికి సంబంధించి అనేక వదంతులు చక్కర్లు కొడుతున్నాయని.. వాటిని నమ్మొద్దని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఎప్పటికప్పుడు వైద్యులు సలహాలు పాటించాలని సూచించారు........
-
స్వచ్ఛభారత్-2ను ప్రారంభించిన కేంద్రంభారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన స్వచ్ఛభారత్ పథకం రెండో విడత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో అన్ని గ్రామ పంచాయతీల్లో తడి, పొడి చెత్త నిర్వహణ తప్పనిసరి చేయడమే లక్ష్యంగా పనిచేయనున్నారు.
-
బాధ్యులు ఏ పార్టీ వారైనా వదలొద్దు: కేజ్రీవాల్దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం భారత ప్రధాని నరేంద్రమోదీతో ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇటీవల ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దాదాపు అరగంట పాటు ఆయన ప్రధానితో చర్చించారు.
-
కరోనా గురించి భయపడనక్కర్లేదు: మోదీభారత్లో కరోనా ఘంటికలు మోగుతుండటంతో దేశ వ్యాప్తంగా అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు దేశంలో ఐదుగురికి కరోనా వైరస్ సోకినట్లు తేలిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ....
-
పార్టీ కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యం: మోదీదేశాభివృద్ధికి శాంతి, సామరస్యం, సమైక్యతే పునాదులని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్టీ కంటే దేశ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ ఎంపీలకు ఉద్బోధ చేశారు...........
-
నేడు మోదీని కలవనున్న కేజ్రీవాల్దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ప్రధానిని కలవడం ఇదే తొలిసారి.........
-
సోషల్ మీడియాకు మోదీ గుడ్బై..! సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన ప్రధాని మోదీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి తాను సామాజిక మాధ్యమాల్లో.....
-
బంగ్లాపై ఎన్ఆర్సీ ప్రభావం ఉండదు: భారత్జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) వల్ల బంగ్లాదేశ్పై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆ దేశానికి భారత్ భరోసా ఇచ్చింది. ఇది పూర్తి అంతర్గత వ్యవహారమని మరోసారి...
-
భారత్ను పొగడకుండా ఉండలేకపోతున్న ట్రంప్!భారత్ ఇచ్చిన అద్భుతమైన ఆతిథ్యాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడి ప్రజల ముందు ప్రశంసించకుండా ఉండలేకపోయారు. సౌత్ కరోలినాలో జరిగిన ఓ ర్యాలీలో వేలాది మంది అమెరికన్ల ముందు.........
-
అందరికీ న్యాయం చేయడం మా కర్తవ్యం:మోదీప్రజల కోసం తమ ప్రభుత్వం శ్రమిస్తున్నంతగా.. గత ప్రభుత్వాలేవీ పనిచేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు సమానంగా పనిచేయడమే తమ తొలి ప్రాధాన్యం అన్నారు...........
-
మెలానియా మదిని వీడని భారత్ జ్ఞాపకాలు..!భారత పర్యటన ముగిసి మూడు రోజులు గడుస్తున్నా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ఇక్కడి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం మరోసారి ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సహా పర్యటన విజయవంతమవడానికి.........
-
దిల్లీ ఘర్షణలపై అమెరికా ఆందోళన
ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో 30 మందికి పైగా మృతిచెందడంపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. దిల్లీలో
-
JKలో కేంద్ర చట్టాల అమలుకు కేబినెట్ ఆమోదంకేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ ఉమ్మడి జాబితాలో కేంద్ర చట్టాల అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో ఈ చట్టాలు అమలవ్వాలంటే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ....
-
ఒక గుజరాతీ 70మంది అమెరికన్స్తో సమానం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటన అనంతరం ట్రంప్ మంగళవారం అమెరికాకు తరలివెళ్లారు. అయితే ట్రంప్కు స్వాగతం పలుకుతూ అహ్మదాబాద్లోని మోతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు...
-
దిల్లీ ప్రజలు సోదరభావాన్ని పాటించాలి:మోదీదిల్లీలో నెలకొన్న పరిస్థితులపై విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహంచినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అక్కడ శాంతినెలకొల్పేందుకు భద్రతాబలగాలు ఎంతో శ్రమిస్తున్నాయన్నారు..........
-
దిల్లీ చేరుకున్న ట్రంప్..తొలిరోజు సాగిందిలా!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు దిల్లీ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా వాషింగ్టన్ నుంచి బయల్దేరి ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న ట్రంప్, మెలానియా దంపతులు తొలి రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
-
ట్రంప్ పర్యటన: ఈనాడు.నెట్ క్విజ్ ఫలితాలు!రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ గురించి, ఆయన పర్యటన గురించి ఈనాడు.నెట్ ప్రత్యేకంగా
-
ట్రంప్ పర్యటన కోసం 300 ఏళ్ల తర్వాత..!అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే ప్రత్యేకత కోరుకొంటారు. ఆయన పర్యటిస్తున్నారంటే ఏర్పాట్లు కూడా ఆ స్థాయిలో.....
-
తాజ్ చెంత ట్రంప్ దంపతులుభారత చారిత్రక కట్టడం, ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందర్శించారు. తన సతీమణి మెలానియాతో కలిసి తాజ్ అందాలను వీక్షించారు. అక్కడి ప్రఖ్యాత బెంచ్
-
హెలికాప్టర్లు ఓకే.. ఎయిర్ డిఫెన్స్ సందిగ్ధమే..!భారత్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న చాలా రక్షణ పరికరాల డీల్స్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ట్రంప్ పర్యటనలో భారత్ గగనతల రక్షణ వ్యవస్థ, రోమియో, అపాచే హెలికాప్టర్లు, డ్రోన్లకు సంబంధించిన డీల్స్ కదుర్చుకోవాలని భావించింది.
-
ట్రంప్ నోట భారతీయ పదాలుభారత గడ్డపై తొలిసారిగా అడుగుపెట్టిన అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచంలోనే అతిపెద్దదైన మోతెరా స్టేడియంలో ప్రసంగించారు. దాదాపు 26 నిమిషాలకు పైగా సుదీర్ఘ ప్రసంగం చేసిన ట్రంప్..
-
‘నమస్తే ట్రంప్’లో ఇవాంక తళుకులు..!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూఎస్ ప్రథమ మహిళ మెలానియాల భారత పర్యటనలో వారి కుమార్తె ఇవాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ట్రంప్కు మోదీ స్వాగతం పలికే సమయంలో ఆమె ధరించిన ఫ్లోరల్ డ్రెస్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
-
ఈ స్నేహం చిరకాలం కొనసాగుతుంది:మోదీభారత్-అమెరికా మధ్య స్నేహం చిరకాలం కొనసాగుతుందని ప్రధాని నరేంద్రమోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. మోతెరా స్టేడియంలో ట్రంప్ ప్రసంగం అనంతరం మోదీ మాట్లాడారు. భారత్ పట్ల ట్రంప్ చూపించిన
-
నా నిజమైన స్నేహితుడు మోదీ :ట్రంప్అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన కొనసాగుతోంది. మోతెరా స్టేడియంలో ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ దంపతులతోపాటు,
-
ఈ బంధం కలకాలం వర్థిల్లాలి: మోదీఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన కొనసాగుతోంది. అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన అనంతరం ట్రంప్ దంపతులు నేరుగా మోతెరా ..
-
చరఖాతిప్పి నూలు వడికిన ట్రంప్భారత పర్యటనకు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సబర్మతీ ఆశ్రమం వద్ద ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీ, ఆశ్రమ ప్రతినిధి ఆత్మీయ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన మెలనియాతో ..
-
సందర్శకుల పుస్తకంలో ట్రంప్ ఏం రాశారంటే..భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా ఆశ్రమానికి వెళ్లిన ట్రంప్.. అక్కడి మహాత్ముడి
-
ట్రంప్ పవర్ స్టీరింగ్ వాళ్ల చేతుల్లో..!ట్రంప్ ఒట్టి బోళా మనిషి.. నోటికి తోచింది నిస్సంకోచంగా బయటకు అనేసి వివాదాలను నెత్తిమీదేసుకుంటారు. అందుకే వారిద్దరు ఆయన్ను ఓ కంట కనిపెట్టుకొని ఉంటారు. కీలక నిర్ణయాల్లో ట్రంప్ దుందుడుకు వైఖరికి కళ్లెం వేస్తుంటారు.
-
ట్రంప్ పర్యటనకు వ్యతిరేకం: సీపీఐదిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటనను వ్యతిరేకిస్తున్నామని భారత కమ్యూనిస్టు పార్టీ తెలిపింది. ఇతర దేశాల పట్ల అమెరికా సామ్రాజ్యవాద, ఆధిపత్య విధానాలననుసరిస్తుందని, అలాంటి దేశాధినేత భారత్ పర్యటనకు తాము వ్యతిరేకమని సీపీఐ జనరల్ సెక్రటరీ డీ.రాజా పేర్కొన్నారు.
-
వెల్కం ట్రంప్.. In Picsతొలిసారిగా భారత్లో అడుగుపెట్టిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఘన స్వాగతం లభించింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన ట్రంప్ దంపతులకు మోదీ సాదర స్వాగతం పలికారు.
-
అడుగడుగునా ఘన స్వాగతంరెండ్రోజుల భారత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులకు ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయం
-
భారత్లో అడుగుపెట్టిన ట్రంప్అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్లో అడుగుపెట్టారు. భార్య మెలానియా, కుమార్తె ఇవాంక, అల్లుడు జేర్డ్ కుష్నర్, ఇతర ప్రతినిధుల బృందంతో నిన్న సాయంత్రం బయల్దేరిన ట్రంప్ ఎయిర్ఫోర్స్ వన్ విమానం
-
ట్రంప్ పర్యటన: ఆసక్తికర చిత్రాలుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనలో నేపథ్యంలో గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో ఎక్కడ చూసినా సందడి నెలకొంది. ట్రంప్ వెళ్లే మార్గంలో కళాకారుల నృత్యాలు హోరెత్తాయి.
-
అహ్మదాబాద్ చేరుకున్న మోదీభారత్కు విచ్చేయనున్న అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్నకు స్వాగతం పలికేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ చేరుకున్నారు. అహ్మదాబాద్లో దిగిన మోదీకి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్
-
హిందీలో ట్రంప్ ట్వీట్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొద్ది గంటల్లో భారతలో అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా తన రాకపై ట్రంప్ ట్విటర్లో ఒక అప్డేట్ ఇచ్చారు. అయితే ఆ ట్వీట్ను హిందీలో పోస్ట్ చేయడం విశేషం
-
తాజ్మహల్.. సందర్శకులకు నో ఎంట్రీ!ఆగ్రా: భారత్ లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో సహా ఈ సాయంత్రం తాజ్మహల్ను సందర్శించనున్నారు. దీంతో ఇప్పటికే భద్రత ఏర్సాట్లు చేసిన అధికారులు సందర్శకులను మాత్రం మధ్యాహ్నం వరకు మాత్రమే అనుమతించనున్నారు.
-
ట్రంప్..భారత్ మీ కోసం వేచిచూస్తోందిఅగ్రరాజ్యాధిపతి ఆగమనానికి సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో ట్రంప్ భారత్లో అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాకపై యావత్తు భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.........
-
ట్రంప్జీ.. అర్థమవుతోందా!అమెరికాలో ఉన్నత చదువులు.. కొలువులు జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు మార్గమని అధిక శాతం యువత నమ్మకం. తెలుగు నేలపై ఏ మూలన చదువు పూర్తిచేసినా.. డాలర్ల దేశానికి...
-
ఎటుచూసినా మోదీ, ట్రంప్లే!గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇప్పుడు ఏ రహదారిపై చూసినా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిత్రాలతో కూడిన భారీ హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో ఇరువురు...
-
‘ట్రంపేమైనా రాముడా..ఎందుకంత ఖర్చు’అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనపై కాంగ్రెస్ లోక్సభాపక్షనేత అధిర్ రంజన్ చౌధురి పలు విమర్శలు గుప్పించారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారం కోసం భారత గడ్డకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు..........
-
మాటిచ్చా.. వస్తున్నాగొప్ప స్నేహితులను కలిసే తరుణం కోసం ఉత్సుకతతో వేచి చూస్తున్నా. ప్రధాని నరేంద్రమోదీ నాకు స్నేహితుడు. భారత్ పర్యటనకు వెళ్లాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. మాట ఇచ్చి చాలా...
-
ఓటుచాటు పర్యటన?‘‘మీరు మా దేశ సంస్కృతిని సమున్నతం చేశారు. మా విలువల్ని పాటించారు. మా సామాజిక సముదాయాల్ని మరింత బలోపేతం చేశారు’’ గత ఏడాది ‘హౌడీ మోదీ’ సభలో ప్రవాస భారతీయులను పొడుగుతూ
-
కీలక పర్యటన!అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన అంటే, చిరకాల చెలిమిని ఉమ్మడి బలిమిగా మార్చుకునే అపురూప సందర్భం. శ్వేత సౌధాధిపతిగా ఇండియాపై ప్రేమ పగ, స్నేహం ద్వేషాలను...
-
భారత్ పర్యటనకు బయల్దేరిన ట్రంప్రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు బయల్దేరారు. శ్వేతసౌధం నుంచి సతీమణి మెలానియాతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో విమానాశ్రయానికి చేరుకుని
-
ఎందుకీ గజిబిజినెస్?భారత్ అధిక పన్నుల్ని బాదేస్తోందని, రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల మెరుగుదలకు అదే ప్రధాన అడ్డంకిగా నిలుస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ ఆరోపిస్తున్నారు. భారత్ కొత్తగా విధిస్తున్న వాణిజ్య ఆంక్షలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని, అందువల్ల ట్రంప్ పర్యటనలో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాల్లేవని అమెరికా వైట్హౌస్ ప్రతినిధి తాజాగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఉభయదేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో విభేదాలు, ఉద్రిక్తతల్ని స్పష్టంగా చాటుతున్నాయి. వాణిజ్య సుంకాలపై పరస్పరం అవగాహనకు రాకపోవడం దీనికి ప్రధాన కారణం.
-
గతంలో భారత్ను సందర్శించిన ప్రథమ మహిళలు వీరే...అమెరికా అధ్యక్షుడు విదేశీ పర్యటనకు వెళ్లినపుడు సతీమణి(ప్రథమ మహిళ)ని వెంట తీసుకువెళ్లడం ఆనవాయితీ. ఇప్పుడు కూడా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి
-
సంబంధాల బలోపేతానికేసూరత్కు చెందిన కళాకారులు 12 రంగులను ఉపయోగించి తీర్చిదిద్దిన త్రీడీ చిత్రమిది. అహ్మదాబాద్లోని మోతెరా స్టేడియంలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడికి ‘నమస్తే ట్రంప్’ అంటూ అభివాదం చేస్తున్నట్టు దీన్ని రూపొందించారు. 20 అడుగుల పొడవు, వె
-
ట్రంప్ పర్యటనపై మోదీ ట్వీట్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్వాగతం పలికేందుకు యావత్ భారతదేశం ఎదురుచూస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడి రెండు రోజుల పర్యటనను.....
-
‘ట్రంప్ నుంచి ఈ హామీలు రాబట్టగలరా?’భారత్కు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీలో హెచ్1బీ వీసా, ప్రధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ) పునరుద్ధరణ వంటి సమస్యల్ని మోదీ లేవనెత్తుతారా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.........
-
‘ఖేలో ఇండియా’ అథ్లెట్లకు సరైన వేదిక: మోదీదేశంలోనే తొలిసారిగా ‘ఖేలో ఇండియా’ యూనివర్శిటీ క్రీడా పోటీలకు శనివారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఒడిశాలోని జవహార్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్న ఈ క్రీడలను మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొదలుపెట్టారు.
-
ట్రంప్కు చేయి ఊపే ఉద్యోగం.. HurryUp ట్రంప్ భారత పర్యటన ఏర్పాట్లపై కాంగ్రెస్ పార్టీ మరోసారి విమర్శలు గుప్పించింది. నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం అంశాలను ప్రస్తావిస్తూ కేంద్రంపై ఘాటు విమర్శలు చేసింది. ‘ట్రంప్నకు చేయి ఊపడం కోసం 69
-
సుప్రీం తీర్పులకు విశేష స్పందన: మోదీదేశంలో సంక్లిష్ట పరిస్థితుల పరిష్కారానికి న్యాయవ్యవస్థ ఎంతగానో కృషిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దిల్లీలోని సుప్రీంకోర్టులో జరుగుతున్న అంతర్జాతీయ న్యాయ సదస్సును మోదీ ప్రారంభించారు.
-
ట్రంప్ తాజ్ పర్యటనలో మోదీ ఉండరట!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నెల 24న అహ్మదాబాద్ రానున్న ట్రంప్..
-
ప్రధానికి ఇద్దరు సలహాదారుల నియామకంప్రధాని నరేంద్ర మోదీకి సలహాదారులుగా ఇద్దరు విశ్రాంత ఐఏఎస్ అధికారులు నియమితులయ్యారు. భాస్కర్ కుల్బే, అమర్జీత్ సిన్హాలను ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు .....
-
సీఏఏపై భయం అవసరం లేదు: ఉద్ధవ్పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. దేశవ్యాప్త..........
-
భారతీయుల్లో ఉన్న క్రేజ్ ఎన్నారైల్లో లేదు!ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్కు దేశంలో లభించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. దేశ ప్రధాని నుంచి సామాన్యుడి దాకా అంతా భాగస్వాములు కావడంతో.......
-
ట్రంప్ ‘మెరైన్ వన్’కు ఐదు డికాయ్లు..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. ఆయన వాహనశ్రేణి నెమ్మదిగా గుజరాత్ చేరుకొంటోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆయన వాడే ‘ఎయిర్ఫోర్స్ వన్’ విమానం,
-
ఇక్కడ లక్ష అంటుంటే..ట్రంప్ కోటి అంటున్నారు!భారత్లో తనకు దాదాపు 70 లక్షల మంది స్వాగతం పలకబోతున్నారన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.........
-
భారత్తో బ్రహ్మాండమైన డీల్ కుదరొచ్చు:ట్రంప్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్తో వాణిజ్య ఒప్పందంపై మాట్లాడారు. ‘బ్రహ్మాండమైన డీల్’ కుదుర్చుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు........
-
ప్రధానిని కలిసిన రామాలయ ట్రస్టు సభ్యులుఅయోధ్య రామాలయ ట్రస్టు సభ్యులు గురువారం ప్రధాని నరేంద్రమోదీని దిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అయోధ్యకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
-
రోడ్షోకు 70లక్షలు కాదు.. ఎంతమందంటే? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు దాదాపు లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నట్టు అధికారులు స్పష్టంచేశారు........
-
మోదీ సర్ప్రైజ్: మేళాకు వెళ్లి ఛాయ్ తాగిఎంతో బిజీగా ఉండే ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన షెడ్యూల్ నుంచి కాస్తంత విరామం తీసుకున్నారు. దిల్లీలోని రాజ్పథ్లో జరుగుతున్న ‘హునర్ హాట్’ మేళాకు వెళ్లి కాసేపు సరదాగా గడిపారు. అక్కడి దుకాణదారులతో
-
భారత్పై అలక వీడని ట్రంప్..?భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఆశలపై నీలి నీడలు కమ్ముకొంటున్నాయి. ఇప్పట్లో ఇది కుదిరే అవకాశం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ‘‘భారత్తో ఒప్పందం చేసుకోవచ్చు.
-
భారత్పై అలక వీడని ట్రంప్..?భారత్-అమెరికా మధ్య వాణిజ్యం ఒప్పందం ఆశలపై నీలి నీడలు కమ్మకొంటున్నాయి. ఇప్పట్లో ఇది కుదిరే అవకాశం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి...........
-
మోదీజీ.. అన్నిచోట్లా ఒకే ప్రసంగాలొద్దుఎన్డీయే మాజీ మిత్రపక్షమైన శివసేన మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రప్రభుత్వంపై విమర్శల దాడికి దిగింది. సీఏఏ, ఆర్టికల్ 370 రద్దు వంటి నిర్ణయాలతో రాజకీయ మైలేజ్ పొందడం మాని కేంద్ర ప్రభుత్వం
-
వలస జాతుల సంరక్షణకు ప్రణాళిక సిద్ధం: మోదీభూతాపం తగ్గించే విషయంలో పారిస్ ఒప్పందానికి లోబడి పనిచేస్తున్న దేశాల్లో భారత్ ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో నిర్వహించిన వలస జాతుల...
-
ఫేస్బుక్ రారాజులం..త్వరలో కలవబోతున్నాం!భారత పర్యటనపై తనకు ఉన్న ఆసక్తిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యక్తపరిచారు. ఈసారి ప్రధాని మోదీకి తనకు మధ్య ఉన్న ఓ కామన్ పాయింట్ని తెరమీదరకు తెచ్చారు...........
-
మోదీకి కేజ్రీవాల్ ఆహ్వానంవరుసగా మూడోసారి దిల్లీ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ఫిబ్రవరి 16 ఆదివారం చారిత్రక రామ్లీలా మైదానంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా.
-
పుల్వామా దాడి: రాహుల్ మూడు ప్రశ్నలుపుల్వామా దాడి జరిగి సరిగ్గా నేటికి ఏడాది అవుతున్న సందర్భంగా అధికార భాజపాపై విమర్శల దాడికి దిగారు కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ. ఈ దాడి వల్ల ఎవరికి ప్రయోజనం కలిగిందంటూ
-
మోదీజీ..రాష్ట్రానికి రండి:ఆహ్వానించిన జగన్హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్.. ప్రధాని నరేంద్రమోదీతో ఆయన నివాసంలో గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ప్రధానికి ఆయన నివేదించారు.
-
మోదీ భద్రతకు రోజుకు రూ. 1.62కోట్లుదేశంలో ఎస్పీజీ భద్రత పొందుతున్న ఒకే ఒక్క వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మరి ప్రధాని భద్రత కోసం రోజుకు
-
ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. దిల్లీలోని ప్రధాని నివాసంలో మోదీతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, మండలి రద్దు అంశాలపై ప్రధానితో జగన్ చర్చించనున్నట్లు సమాచారం.
-
నేడు దిల్లీకి సీఎం జగన్ఏపీ సీఎం జగన్ నేడు దిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో ఆయన భేటీ కానున్నారు. ప్రధానంగా మూడు రాజధానులు, మండలి రద్దు అంశాలపై ప్రధానితో సీఎం చర్చించే
-
భాజపా జాతీయవాదానికి తెలివిగా చెక్..భాజపా జాతీయవాదానికి దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ తెలివిగా చెక్పెట్టారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో బాలాకోట్పై ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తే..
-
‘లోక్సభ’కు జై.. ‘అసెంబ్లీ’కి నైనై!!2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ హవా. దేశవ్యాప్తంగా కమల వికాసం. దిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలూ కైవసం. 2015లో జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్స్వీప్. కాలచక్రం మళ్లీ ఐదేళ్లు....
-
చీప్ పాలిటిక్స్ను చీపురుతో చిమ్మి..!దిల్లీ ఎన్నికల్లో మరోసారి చరిత్ర పునరావృతమైంది. ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) మరోసారి విజయకేతనం ఎగరేసింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మేజిక్ పనిచేసింది. మరోసారి ఆప్ మెజారిటీ సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైపోతోంది. సామాన్యూడి ముఖ్యమంత్రిగా ముద్రపడిన అరవిందుడినే ప్రజలు ఆదరించారు.
-
ఐదు రెట్లు పెరిగిన భాజపాదేశ రాజధానిలో మరోసారి సామాన్యుడి ప్రభుత్వం కొలువుదీరేలా కన్పిస్తోంది. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఆప్ 52 చోట్ల ముందంజలో
-
వరుసగా మూడోసారి విజయం దిశగా ఆప్ఆమ్ ఆద్మీ పార్టీ దిల్లీలో ప్రభంజనం సృష్టిస్తోంది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి మొత్తం 70 సీట్లున్న దిల్లీలో 55 స్థానాల్లో ఆప్, 13 స్థానాల్లో భాజపా, ఇతరులు ఒక
-
దిల్లీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపుదేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బరిలో దిగిన 672 మంది అభ్యర్థుల భవితవ్యం మరో రెండు,మూడు గంటల్లో తేలిపోనుంది............
-
ట్రంప్ భారత పర్యటన ముహూర్తం ఖరారు..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై శ్వేతసౌధం కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 24-25 తేదీల్లో ఆయన భారత్లో పర్యటించనున్నట్లు మంగళవారం వెల్లడించింది........
-
రాష్ట్రాలను కేంద్రం సంప్రదించట్లేదు: మమతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాజకీయాలను పక్కనపెట్టి ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలను కలుపుకొని ముందుకు సాగాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ .......
-
‘కరోనాను ఎదుర్కొనేందుకు చైనాకుసహకరిస్తాం’కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు చైనాకు తమవంతు సహకారాన్ని అందిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు లేఖ రాసినట్లు మీడియా వర్గాల సమాచారం.
-
‘దిల్లీ బాధ్యతల్ని మీ భుజాలపై మోయండి’దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఇప్పటికే మాజీ ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ, కేంద్ర మంత్రి జైశంకర్, కాంగ్రెస్ నాయకురాలు............
-
‘మోదీ.. ప్రధానిలా వ్యవహరించడం లేదు’ప్రధాన మంత్రిలా నరేంద్రమోదీ వ్యవహరించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ నుద్దేశించి ‘ట్యూబ్లైట్’ అని ప్రధాని గురువారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో....
-
దేశమంతా మీతో సంబరాలు చేసుకుంటోందిగువాహటి: ప్రధాని నరేంద్రమోదీ బోడో ఒప్పందంలో భాగస్వాములైన వారందరినీ అభినందించారు. అసోంలోని కక్రోజర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘దేశప్రజలందరూ మీకు కృతజ్ఞతలు చెబుతూ మీతో పాటు సంబరాలు జరుపుకుంటున్నారు
-
కేజ్రీవాల్ ప్రభుత్వంపై శివసేన ప్రశంసలుమరికొన్ని గంటల్లో దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై శివసేన ప్రశంసల వర్షం కురిపించింది. గత ఐదేళ్ల పాలనలో ఆప్ ప్రభుత్వం..........
-
దేశాన్ని తప్పుదోవ పట్టించడం సరైనదేనా: మోదీపౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ ప్రధాని నరేంద్రమోదీ వాటిపై గురువారం మండిపడ్డారు. పార్లమెంటు ఉభయసభల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా రాజ్యసభలో ఆయన మాట్లాడారు.
-
గాంధీజీ మీకు ట్రైలర్ కావొచ్చు.. మాకు జీవితంరాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం నవీన భారత నిర్మాణాన్ని ఆవిష్కరించిందని ప్రధాని మోదీ కొనియాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా
-
తుపాకీలు ఎక్కుపెట్టిన ప్రధాని మోదీ, రాజ్నాథ్దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తుపాకీలు ఎక్కుపెట్టారు. అదేంటీ వాళ్లు తుపాకులు పట్టుకోవడమేంటి అనుకుంటున్నారా? ఉత్తర్ప్రదేశ్లోని లఖ్నవూలో బుధవారం 11వ డిఫెన్స్ఎక్స్పో2020ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ
-
ట్రస్టు ఏర్పాటును ఎన్నికలతో ముడిపెట్టడం సరికాదుఅయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు విషయాన్ని దిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో ముడిపెట్టవద్దని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ కోరారు. ఈ ట్రస్టులో 15 మంది సభ్యులుగా ఉంటారని కేంద్ర హోం మంత్రి అమిత్షా వెల్లడించిన సంగతి..
-
‘నిర్మలను తొలగించి.. నిందలు మోపేయండి’దిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఉపయోగించుకొని ఆమెనే తొలగించాల్సిందిగా కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ప్రధాని మోదీకి సూచించారు. ఆర్థికమందగమనానికి ప్రధాని మోదీనే కారణమని ఆయన ఆరోపించారు. ‘డియర్ పీఎం.. ఆర్థికవ్యవస్థ క్షీణిస్తోంది.
-
రామమందిర ట్రస్ట్లో 15 మంది సభ్యులుఅయోధ్యలోని రామమందిరంపై పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మందిర నిర్మాణం కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ట్రస్ట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు
-
సీఏఏపై రజనీకాంత్ ఏమన్నారంటే..కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి తన మద్దతు ప్రకటించారు ప్రముఖ నటుడు రజనీకాంత్. సీఏఏ వల్ల ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదని అన్నారు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే వారి
-
అయోధ్యపై ప్రకటన.. కోడ్ ఉల్లంఘన కాదుఅయోధ్య రామ మందిర ఏర్పాటుకు సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ లోక్సభలో కీలక ప్రకటన చేశారు. మందిర నిర్మాణం కోసం ట్రస్ట్ను ఏర్పాటు చేసినట్లు మోదీ ప్రకటించారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాగా.. దిల్లీ ఎన్నికలుకు రెండు రోజుల
-
అయోధ్యలో రామమందిరం కోసం ట్రస్ట్ ఏర్పాటుఅయోధ్యలో రామమందిరంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేశారు. మందిర నిర్మాణం కోసం ట్రస్ట్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ‘రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ఏర్పాటు
-
ఓట్లకోసం మభ్యపెట్టే ప్రభుత్వం కావాలా?: మోదీదేశ రాజధానిలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో రాజకీయపార్టీలు తమ విమర్శలకు పదును పెట్టాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ అధికార ఆమ్ ఆద్మీపై తన విమర్శలు కొనసాగించారు. ఓట్ల కోసం ప్రజలను...
-
‘తాజ్మహల్ను కూడా అమ్మేయగలరు’దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒకే రోజు అటు ప్రధాని మోదీ, ఇటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వేర్వేరు చోట్ల ప్రచారంలో పాల్గొన్నారు. జాంగ్పురాలో
-
‘ఇదే ఉత్తమ బడ్జెట్’: మోదీకేంద్ర బడ్జెట్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. మంగళవారం జరిగిన భాజపా పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీ ఎంపీలనుద్దేశించి ప్రసంగించారు. బడ్జెట్పై
-
ప్రధాని భద్రతకు రూ.600 కోట్లుకేంద్ర బడ్జెట్లో ఈసారి ప్రధానమంత్రి రక్షణ కోసం ఉండే ప్రత్యేక రక్షణ బృందాని(ఎస్పీజీ)కి కేటాయించాల్సిన నిధులను మరింత పెంచారు. గతేడాది బడ్జెట్లో ఇందుకోసం రూ.540 కోట్లు కేటాయించగా..
-
కేంద్ర బడ్జెట్: రూపాయి రాక, పోక ఇలా2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శనివారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తోంది? ఎలా పోతోంది? అన్న వివరాలు.. కింది ఛార్ట్లో!
-
ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖచైనాలో కరోనా వైరస్ వ్యాపి చెంది గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. ఈ నేపథ్యంలో చైనాలోని వుహాన్లో చిక్కుకున్న
-
ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికవ్యవస్థపై చర్చిద్దాం!దిల్లీ: బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే ముందు ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటు బయట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థపై చర్చిద్దామని ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు.‘బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికవ్యవస్థకు సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తాం. ఉభయ
-
చర్చకు మేం రెడీ: మోదీపార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. గత పార్లమెంట్ సమావేశంలో ఆమోదించిన పౌరసత్వ సవరణ........
-
మహాత్ముడికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులుదిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. నేడు ఆయన 72 వర్ధంతి. ఈ సందర్భంగా మహాత్ముడిని స్మరించుకుంటూ మోదీ ట్వీట్ చేశారు. ‘దేశ పితామహుడు మహాత్ముడుకి నా నివాళి. బలమైన, సమర్థమంతమైన, సంపన్నమైన
-
బడ్జెట్ 2020: 6 ఏళ్లలో వచ్చిన 6 మార్పులురెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్కు సిద్ధమవుతోంది. అధికారంలో వచ్చిన ఆరేళ్లలో ఎన్నో మార్పులకు ఈ ప్రభుత్వం శ్రీకారం...
-
‘ఈ మూడింటిపై ప్రధాని సమాధానం చెప్పాలి’మరో పదిరోజుల్లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పుని నిక్షిప్తం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భాజపాపై స్వరం పెంచింది. ‘మంచి రోజులు’ తెస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైందని..........
-
‘చారిత్రక తప్పిదాన్ని సరిచేయడానికే సీఏఏ’చారిత్రక తప్పిదాన్ని సరిచేయడానికే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పొరుగు దేశాల్లో హింసకు గురవుతున్న మైనారిటీలకు...........
-
దేశ ప్రతిష్ఠను మోదీ దెబ్బతీస్తున్నారు: రాహుల్ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ఆర్థిక వ్యవస్థపై సరైన అవగాహన లేదని కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. గత యూపీయే హయాంలో.......
-
రైతులకు రూ. 12వేల కోట్లు.. ఓ రికార్డుకిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 6 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ. 12వేల కోట్లు బదిలీ చేసి ఈ ఏడాది ఆరంభంలో కొత్త రికార్డు సృష్టించామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గుజరాత్లోని
-
ఆరేళ్లలో ఆదాయపు పన్ను ఇలా..అధికారం చేపట్టి ఆరేళ్లలో నరేంద్ర మోదీ సర్కారు బడ్జెట్లో చాలా కీలక మార్పులను చేసింది. ముఖ్యంగా ఎంతోమందిపై నేరుగా ప్రభావం చూపే ఆదాయపు పన్ను విభాగంలో సవరణలు చేసింది. మరోపక్క బడ్జెట్ తేదీని కూడా ఫిబ్రవరి 1కి మార్చింది. మరోపక్క బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న ‘బడ్జెట్ సూట్కేసు’ను మార్చి ఎర్రటి గుడ్డ సంచితో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చే సంప్రదాయం మొదలుపెట్టారు.
-
మోదీకి రాజ్యాంగ ప్రతి పంపిన కాంగ్రెస్పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రధాని మోదీకి రాజ్యాంగ ప్రతిని పంపింది. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా....
-
అందుకే మోదీ ముఖం వెలిగిపోతుందట!తన ముఖం ప్రకాశవంతంగా మెరవడానికి గల కారణాన్ని ప్రధాని మోదీ బయటపెట్టారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా కేంద్ర...
-
దావోస్లో మోదీపై బిలియనీర్ విమర్శలుదావోస్: భారత ప్రధాని నరేంద్రమోదీపై బిలియనీర్ జార్జ్ సోరోస్ తీవ్ర విమర్శలు చేశారు. పౌరసత్వ చట్టంతో భారత్ను హిందూ దేశంగా మార్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దావోస్లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఆయన మాట్లాడుతూ భారత్, ట్రంప్ గురించి తీవ్ర విమర్శలు చేశారు.
-
మోదీజీ.. ఆ సాధ్వి పరిస్థితి చూడండి!గంగానది ప్రక్షాళన కోసం గత డిసెంబర్ 15 నుంచి నిరాహార దీక్ష చేస్తున్న సాధ్వి పద్మావతి ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచించాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. పద్మావతి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించిపోతోందని నితీశ్ ఆందోళన వ్యక్తం చేశారు. పద్మావతి..
-
అలాంటి వాళ్లే అబద్ధాలు ప్రచారం చేస్తారుదిల్లీ: భాజపా జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయాధ్యక్షుడిగా నడ్డా ఎన్నిక కావడం గర్వించదగిన విషయమని మోదీ పేర్కొన్నారు. భాజపా జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన
-
పారిశ్రామికవేత్తలూ... భయమక్కర్లేదుకార్పొరేట్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తోందన్న భయాలు వీడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అవినీతిపరులపై ప్రభుత్వ ఏజెన్సీలు తీసుకుంటున్న కఠిన చర్యలను కొంత మంది తప్పుగా ప్రచారం చేస్తున్నారని వివరించారు. సోమవారమిక్కడ కిర్లోస్కర్ బ్రదర్స్ శతవార్షిక సంబరాల్లో ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం భారత పరిశ్రమలో పారదర్శక
-
లైఫ్ ‘లక్ష్మణ్-ద్రవిడ్ ఇన్నింగ్స్లా’ ఉండాలి: మోదీదిల్లీ: బోర్డు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయనగానే భయపడాల్సిన పనేమి లేదని ఏకాగ్రతతో ఆ భయాన్ని అధిగమించాలని ప్రధాని నరేంద్రమోదీ విద్యార్థులకు సూచించారు. దేశరాజధాని దిల్లీలోని తాల్కతోరా స్టేడియంలో నిర్వహించిన పరీక్షా పే చర్చా కార్యక్రమానికి ఆయన హాజరై
-
మోదీ ప్రభుత్వంలోకి కేవీ కామత్..?ప్రముఖ బ్యాంకర్, బ్రిక్స్ బ్యాంక్ ఛైర్మన్ కేవీ కామత్ను కేంద్ర మంత్రి మండలిలోకి తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. త్వరలోనే ఆయనను ఆర్థికశాఖ సహాయ మంత్రిగా తీసుకోనున్నట్లు అభిజ్ఞవర్గాలు వెల్లడించాయి.
-
‘రాహుల్ని ఎన్నుకొని ఘోరం చేశారు’ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ని ఎన్నుకొని కేరళ ప్రజలు ఘోరమైన పని చేశారని వ్యాఖ్యానించారు.........
-
ఈ స్టేషన్కు రూ.20 ఆదాయంప్రధాని నరేంద్రమోదీ ఏడాది క్రితం ప్రారంభించిన రైల్వే స్టేషన్లో కేవలం ఇద్దరే ప్రయాణికులు ఉన్నారు. ఆ స్టేషన్కు వస్తున్న ఆదాయం రూ.20 మాత్రమే. ఇంతకీ అది ఎక్కడుందా అని అనుకుంటున్నారా? ఒడిశాలోని బొలంగిర్ జిల్లాలోని బిచ్చుపాలిలో ఈ రైల్వేస్టేషన్ ఉంది. దాదాపు రూ.115కోట్లు
-
భారత్- చైనా పక్కపక్కనే ఉంటాయా: ట్రంప్వాషింగ్టన్: భారత్-చైనా సరిహద్దులను పంచుకుంటుందనే విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తెలియదట. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్కు చెందిన ఇద్దరు పాత్రికేయులు ఫిలిప్ రుకర్, కరోల్ లియోనిగ్ రాస్తున్న పుస్తకం ద్వారా బయటకు వచ్చింది. ‘ఏ వెరీ స్టేబుల్ జీనియస్’
-
హిమపాతంలో.. గర్భిణిని మోస్తూ..దేశ రక్షణ కోసం భారత సైనికులు చేసే కృషి ఎనలేనిది. ఎండ, వాన, చలి అనే తేడా లేకుండా మన రక్షణ కోసమే నిరంతరం శ్రమిస్తుంటారు. సరిహద్దులో శత్రుమూకల ఆగడాలకు దీటుగా సమాధానం చెబుతూ
-
ట్రంప్ భారత పర్యటన ఫిబ్రవరిలోనేనా?అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై ఇరువైపుల నుంచి కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు పర్యటన తేదీలను ఖరారు చేసే పనిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది........
-
దేశ ఆర్థిక పరిస్థితిపై రఘురాం రాజన్ ఆందోళనప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితిపై ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను............
-
సీఏఏపై మోదీకి చిదంబరం సూచన..!పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రజలు లేవనెత్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రధాని మోదీ సిద్ధంగా లేరని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఆరోపించారు........
-
కోల్కతా ట్రస్ట్ పోర్టు పేరు మార్పు దేశంలోని పురాతన ఓడరేవుల్లో ఒకటిగా పేరొందిన కోల్కతా పోర్టు ట్రస్ట్కు పేరు మార్చారు. ఆదివారం కోల్కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది.
-
యువతను తప్పుదారి పట్టిస్తున్నారు: మోదీపాకిస్థాన్ వంటి దేశాల్లో హింసకు గురవుతున్న ప్రజలకు అండగా నిలవడం కోసమే పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.........
-
‘సీఏఏ’పై చర్చించేందుకు దిల్లీ రమ్మన్నారు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాని, సీఏఏ, ఎన్ఆర్సీ విషయాల్లో పునరాలోచించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని కోరినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.
-
విభజన రాజకీయాలను వ్యతిరేకించాలి..మోదీ అవలంభిస్తున్న విభజన రాజకీయాలను వ్యతిరేకించాలని కోరుతూ జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషే ఘోష్ కోరారు.
-
మోదీతో దీదీ సమావేశంకోల్కతా: రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్ చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం సాయంత్రం ఎన్ఎస్సీ బోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రాజ్భవన్కు చేరుకున్న మోదీని ......
-
బెంగాల్ పర్యటన ఎంతో ప్రత్యేకం: మోదీకోల్కతా: పశ్చిమ బెంగాల్ వెళ్లడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రెండు రోజుల పాటు బెంగాల్లో మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈరోజు, రేపు..
-
ఆ మృతదేహాల్ని గుర్తించడానికి డీఎన్ఏ పరీక్ష..!ఉత్తర్ప్రదేశ్లో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అనేక మంది కుటుంబాల్లో విషాదఛాయల్ని మిగిల్చింది. మృతదేహాల్ని కూడా గుర్తుపట్టలేని స్థాయిలో మంటలు చెలరేగాయి........
-
ఇది ‘సూట్ బూట్ బడ్జెట్’ : రాహుల్కేంద్ర బడ్జెట్లో మెరుగైన ప్రతిపాదనల కోసం వివిధ వర్గాల నిపుణులు, ప్రముఖులతో ప్రధాని మోదీ సమావేశమవడంపై కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. తన సంపన్న స్నేహితుల కోసమే మోదీ
-
5 ట్రిలియన్లు సాధించాలంటే ఏం చేయాలి?భారత్ 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించేందుకు తమ వంతు సహకారం అందించాలని ఆర్థికవేత్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. గురువారం దిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన ఆర్థికవేత్తల సమావేశానికి 30 మంది ఆర్థిక నిపుణులు హాజరయ్యారు.
-
అమరావతికి మద్దతుగా ‘మన్కీ బాత్’కు ఫోన్లురాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 23వ రోజుకు చేరాయి. అమరావతి పరిధిలోని రైతులు, యువకులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో
-
బొగ్గు రంగంలోకి విదేశీ పెట్టుబడులుబొగ్గు గనుల రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్డీఐ) వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. బొగ్గు గనుల తవ్వకాల వేలంలో ఎఫ్డీఐలకు అనుమతిచ్చేలా మైనింగ్ చట్టాలను సులభతరం చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చేందుకు పచ్చజెండా ఊపింది.
-
సమయం లేదు.. రాలేకపోతున్నా: మోదీగువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్రమోదీ హాజరుకావడం లేదని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరుకావడం లేదని క్రీడా మంత్రిత్వశాఖ, అసోం ప్రభుత్వానికి మోదీ సమాచారం అందించారు. ఈ విషయాన్ని అసోం భాజపా
-
బడ్జెట్కు మీ సలహాలు ఇవ్వండిదిల్లీ: మరికొన్ని రోజుల్లో కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్కు సంబంధించి ప్రజల తమ అభిప్రాయాలను తెలియజేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ ద్వారా కోరారు. ‘130కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
-
ట్రంప్తో మాట్లాడిన మోదీ..!భారత్-అమెరికా మధ్య సంబంధాలు పటిష్ఠమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం మరింత బలోపేతం......
-
వాళ్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి: షాపౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు కూడగట్టేందుకు భాజపా విస్తృతస్థాయిలో చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఒక టోల్ఫ్రీ నంబర్ ఇచ్చి.. ఆ నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని ప్రజలను కోరింది. ఆదివారం దిల్లీలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో భాజపా
-
మోహన్బాబుతో భేటీపై మోదీ ట్వీట్ప్రముఖ సినీ నటుడు మోహన్బాబు తనతో సమావేశం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘మీ కుటుంబంతో, మీతో సమావేశం కావడం ఎంతో ఆనందంగా ఉంది..........
-
మోదీతో పారిశ్రామిక దిగ్గజాల కీలక భేటీదేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ దేశంలోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. సోమవారం మధ్యాహ్నం ప్రధాని కార్యాలయంలో వీరంతా........
-
ఆస్ట్రేలియ ప్రధాని భారత పర్యటన రద్దుఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు అక్కడి ప్రధాని కార్యాలయం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది........
-
మీరు ప్రధానా? పాక్ రాయబారా?: మమతపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఎప్పుడూ పాకిస్థాన్తో మన దేశాన్ని పోల్చడమేంటని.....
-
‘యువ శాస్త్రవేత్తలు సృజనాత్మకంగా ఉండాలి’యువ శాస్త్రవేత్తలు సృజనాత్మకంగా ఆలోచించాలని, అప్పుడే దేశం వేగంగా అభివృద్ధివైపు దూసుకెళ్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ...
-
ఆయన మాటలు భారత్కు మూలస్తంభాలుప్రముఖ సిక్కు గురువు గురుగోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బోధనలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో పోస్టు చేశారు. గురుగోవింద్ సింగ్ బోధనలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ.. ఆయన బోధనలు..
-
3,4 తేదీల్లో కేంద్ర మంత్రిమండలి కీలక భేటీఈ నెల 3, 4తేదీల్లో కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రవాసీ భారతీయ కేంద్రంలో ఈ సమావేశం జరగనుంది. ......
-
ఇవి చరిత్రాత్మక సంస్కరణలు: మోదీరక్షణ శాఖ పరిధిలో కొత్తగా సైనిక వ్యవహారాల విభాగం ఏర్పాటు, త్రివిదళాధిపతి(సీడీఎస్) పదవితో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడాన్ని ప్రధాని మోదీ చరిత్రాత్మక సంస్కరణలుగా అభివర్ణించారు........
-
ప్రముఖుల నూతన సంవత్సర శుభాకాంక్షలునేడు కొత్త సంవత్సరంలోకి అడుగుడితున్న సందర్భంగా ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఏడాదిలో అంతా మంచి జరగాలని ఆకాక్షించారు. దేశప్రజలంతా సుభిక్షంగా.......
జిల్లాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)