☰
బుధవారం, ఏప్రిల్ 21, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

సంబంధిత వార్తలు

  • ఆ దేశాలపై నిషేధాజ్ఞలు పునరుద్ధరించండి: ట్రంప్‌అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక సూచన చేశారు. దేశాన్ని ఇస్లామిక్‌ ఉగ్రవాదం నుంచి సురక్షితంగా కాపాడేందుకు పలు దేశాలపై ప్రయాణ నిషేధ ఆంక్షల్ని విధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్రంప్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. 
  • భారత్‌ పర్యటనకు దూరంగా ఉండండి: యూఎస్‌భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో యూఎస్‌ ప్రభుత్వం పౌరులకు కీలక సూచనలు చేసింది. కొద్ది రోజుల పాటు భారత పర్యటనలకు దూరంగా ఉండాలని సూచించింది.
  • భారత విమాన రాకపోకలపై హాంకాంగ్‌ నిషేధంభారత్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో హాంకాంగ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి తమ దేశానికి విమాన రాకపోకల్ని తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు హాంకాంగ్‌ ప్రభుత్వం సోమవారం ఓ
  • ఆ నదిలో పాల ప్రవాహంయూకేలోని ఓ నదిలో పాలు ప్రవహించాయి. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, వేల్స్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడున్న దులైస్ నదిలో అకస్మాత్తుగా ఏప్రిల్ 14 నుంచి పాల ప్రవాహం మొదలైంది. ఈ ఘటనతో
  • ‘నావల్నీ ఏ క్షణమైనా చనిపోవచ్చు’జైల్లో ఉన్న రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ మరణించే అవకాశం ఉందని ఆయన వ్యక్తిగత వైద్య బృందం తెలిపింది. మూడు వారాలుగా నిరాహార దీక్షలో ఉన్న ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని వారు తెలిపారు.......
  • మృతదేహాలను ఉంచేందుకు భవనాల నిర్మాణంప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ మృతదేహాలను ఖననం చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రముఖ పట్టణమైన రియోడిజనేరోలో ఇప్పటికే ఉన్న ప్రజా శ్మశానవాటికలు పూర్తిగా నిండిపోవడంతో ఉన్నవాటిని మరింతగా విస్తరిస్తున్నారు....
  • 30 లక్షలు దాటిన కరోనా మరణాలు!బాల్టిమోర్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ పట్టపగ్గాల్లేకుండా వ్యాప్తి చెందుతోంది. దాని బారిన పడి మరణించిన వారి సంఖ్య శనివారం నాటికి 30లక్షలు దాటింది. జాన్‌హాప్కిన్స్‌ వర్శిటీ విడుదల చేసిన గణాంకాల ద్వారా ఈ విషయం వెల్లడైంది.
  • బాధ్యతల నుంచి వైదొలగిన రౌల్‌ క్యాస్ట్రోక్యూబా రాజకీయాలను ఆరు దశాబ్దాలుగా శాసిస్తున్న క్యాస్ట్రో శకం ముగియనుంది. క్యూబన్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రథమ కార్యదర్శి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు రౌల్‌ క్యాస్ట్రో (89) ప్రకటించారు. ఆ పార్టీ 8వ సదస్సు ప్రారంభోపన్యాసంలో ప్రసంగిస్తూ....
  • కాల్పుల్లో మరణించిన వారిలో నలుగురు సిక్కులువాషింగ్టన్‌: అమెరికాలోని ఇండియానాపొలిస్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 మంది మృతిచెందారు. అందులో నలుగురు భారత సంతతికి చెందిన సిక్కులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం రాత్రి ఇండియానాపొలిస్‌లోని ఫెడెక్స్‌ సదుపాయాల కార్యాలయం వద్ద ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో భారత సంతతి సిక్కులు...
  • సామాజిక మాధ్యమాలపై పాక్‌ నిషేధంసామాజిక మాధ్యమాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ పాకిస్థాన్‌ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఫ్రాన్స్ పత్రికలకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో ర్యాడికల్‌ ఇస్లామిక్‌ పార్టీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.....
  • ఆమె మేను పరాధీనం!భాగస్వాములతో శృంగారంలో పాల్గొనాలో వద్దో స్వతంత్రంగా నిర్ణయించుకునే హక్కు మహిళలకు కరవవుతోందని
  • ధూళిలో నెల వరకూ కరోనా మనుగడ! ధూళిలో కరోనా వైరస్‌ ఏకంగా ఒక నెల వరకూ మనుగడ సాగించగలదని తాజా అధ్యయనం పేర్కొంది.
  • అఫ్గాన్‌ శాంతిలో వారికీ భాగస్వామ్యం: బైడెన్‌ అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ విషయంలో అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్‌ 11లోగా ఆ దేశం నుంచి తమ పూర్తి బలగాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం జాతీయ టీవీలో ఇచ్చిన ప్రసంగంలో వెల్లడించారు. 
  • సముద్రంలోకి మిలియన్‌ టన్నుల అణువ్యర్థాలుప్రమాదానికి గురైన ఫుకుషిమా అణు ప్లాంట్‌ నుంచి మిలియన్‌ టన్నుల వ్యర్థ జలాలను త్వరలో సముద్రంలోకి వదిలిపెట్టాలన్న జపాన్
  • మూడువేల ఏళ్ల నాటి ‘బంగారు నగరం’ఈజిప్టు చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పే పురాతన నగరం మరొకటి బయటపడింది. ఇసుక కింద సమాధి అయిన మూడు వేల ఏళ్ల క్రితం నాటి బంగారు నగరాన్ని పురాతత్వ పరిశోధకులు గుర్తించారు. లగ్జోర్‌లో గుర్తించిన ఈ నగరంలోని అద్భుతమైన, అరుదైన కట్టడాలను చూసి....
  • మా కరోనా టీకాలకు అంత సీన్‌ లేదు!చైనా కరోనా నిరోధక టీకాలపై తొలి నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలు ఎట్టకేలకు నిజమయ్యాయి. తమ టీకాల డొల్లతనాన్ని ఆ దేశ ఉన్నతాధికారే స్వయంగా బయటపెట్టారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే సామర్థ్యం.........
  • ప్రిన్స్‌ ఫిలిప్‌ కన్నుమూతబ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌ 2 భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌(99) కన్నుమూశారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో ఆసుప్రతిలో
  • 104ఏళ్ల బామ్మ: 2సార్లు కరోనాను జయించెనమ్మయావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఎత్తులు ఈ బామ్మ ముందు చిత్తయ్యాయి. 104ఏళ్ల వయసులో ఆమె మనోధైర్యం చూసి కొవిడ్‌ తోకముడుచుకుని తుర్రుమంది
  • కొవిడ్‌ రూల్స్‌ అతిక్రమణ: ప్రధానికే భారీ జరిమానా!దేశ వ్యాప్తంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ప్రకటించిన నార్వే ప్రధాన మంత్రి.. చివరకు ఆమె కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించింది. దీంతో నార్వే ప్రధాన మంత్రికి అక్కడి పోలీసులు భారీ జరిమానా విధించారు.
  • కరోనా రోగులకు తోడుగా.. ‘దేవుడి చేయి’కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్‌ సోకినవారు ఒంటరిగా జీవిస్తూ మానవ సంబంధాలకు దూరమవుతున్నారు. ఏకాంతంగా జీవిస్తూ కుంగుబాటుకు గురవుతున్నారు. దీనిని అధిగమించేందుకు బ్రెజిల్‌కు చెందిన నర్సులు....
  • వైన్‌ గ్లాసులతో రైలు పలికించిన సంగీతంఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వ్యాప్తి వేళ లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో జర్మనీకి చెందిన ఓ మ్యూజియం వినూత్నంగా ఆలోచించి గిన్నీస్‌ రికార్డు నెలకొల్పింది. దాదాపు మూడు వేల వైన్‌ గ్లాసులను క్రమబద్ధంగా ఏర్పాటు చేసి వాటి ద్వారా శ్రావ్యమైన సంగీతం వినిపించింది. ఫలితంగా ప్రపంచ రికార్డును సొంత చేసుకుంది.
  • కొవిడ్‌ బాధితుల్లో మానసిక సమస్యలుకరోనా బారిన పడి కోలుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరు నాడీ లేదా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఓ పరిశోధనలో తేలింది. లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఈ అధ్యయ నా న్ని ది లాన్సెట్‌ సైకియాట్రి జనరల్‌
  • బ్రెజిల్‌లో కరోనా మరణమృదంగంకరోనా వైరస్‌ బ్రెజిల్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొవిడ్‌ కేసుల్లో ప్రపంచంలో రెండోస్థానంలో ఉన్న బ్రెజిల్‌లో రికార్డుస్థాయిలో కొత్త మరణాలు సంభవిస్తున్నాయి. 24 గంటల్లో అత్యధికంగా 4195 మరణాలు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది....
  • అబ్బురపరిచిన 4 దేశాల నౌకా విన్యాసాలుపరస్పర సహకారం, యుద్ధ నైపుణ్యం, మార్పిడి లక్ష్యంగా తూర్పు హిందూ మహాసముద్రంలో నాలుగు దేశాల సంయుక్త నౌకా విన్యాసాలు ఆరంభమయ్యాయి. భారత నౌకాదళం నుంచి ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌, ఐఎన్‌ఎస్‌ సాత్పురా నౌకలు, పీ8ఐ హెలికాప్టర్లు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి....
  • యూఎస్‌ ఆహ్వానాన్ని స్వాగతించిన మోదీ!అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ నేతృత్వంలో త్వరలో నిర్వహించనున్న వాతావరణ సదస్సు ఆహ్వానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. బైడెన్‌ ఆహ్వానం మేరకు ఏప్రిల్‌ 22, 23 తేదీల్లో అమెరికాలో వర్చువల్‌గా
  • ఐసీసీ సిబ్బందిపై ఆంక్షలు తొలగించిన అమెరికా!అమెరికా నుంచి వీసాపరమైన ఆంక్షలను ఎదుర్కొంటున్న అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు(ఐసీసీ) అధికారులకు కాస్త ఊరట లభించింది. గతంలో ట్రంప్‌ ప్రభుత్వం వారిపై విధించిన వీసా ఆంక్షల్ని బైడెన్‌ సర్కారు ఎత్తివేసింది.
  • కరోనాపై యుద్ధం కాదు...పోలీసులతో కొట్లాటకరోనా మహమ్మారిపై యుద్ధం మాట ఎలా ఉన్నా, దీని పేరున బెల్జియంలో పోలీసులు, ప్రజలు మధ్య పెద్ద ఘర్షణే జరిగింది. డజన్ల కొద్దీ ప్రజలు, పలువురు పోలీసు అధికారులు గాయపడ్డారు. 22 మందిని అరెస్టు చేశారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా నలుగురికి మించి గుమికూడదన్నది
  • మయన్మార్: పిల్లల్ని ఇళ్లలోనే చంపేస్తున్నారురెండు నెలల క్రితం మయన్మార్‌లో మొదలైన సైనిక తిరుగుబాటు..తీవ్ర రక్తపాతానికి దారి తీస్తోంది.
  • అమెరికాలో పెరిగిపోతున్న నిరుద్యోగంఅగ్రరాజ్యం అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నట్లు ఆ దేశ కార్మికశాఖ వెల్లడించింది. నిరుద్యోగులకు అందించే ప్రయోజనాల కోసం గత వారం 61 వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు....
  • సొరంగంలో పట్టాలు తప్పిన రైలు..!తూర్పు తైవాన్‌లోని ఓ సోరంగంలో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు.
  • జైల్లోనే నిరాహార దీక్షకు దిగిన రష్యా విపక్షనేత!జైలుశిక్ష అనుభవిస్తోన్న రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ నిరాహార దీక్షకు దిగారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న తనకు జైలు అధికారులు సరైన వైద్యం అందించడం లేదని అలెక్సీ నావల్నీ ఆరోపించారు.
  • ఫ్రాన్స్: మూడో ధాటికి మూడోసారి లాక్‌డౌన్‌‌!ఫ్రాన్స్‌ మరోసారి లాక్‌డౌన్‌కు సిద్ధమయ్యింది. ప్రస్తుతం అక్కడ కరోనా మూడో దఫా విజృంభణతో మూడోసారి లాక్‌డౌన్‌ విధించక తప్పడంలేదని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ప్రకటించారు.
  • బ్రెజిల్ కరోనా ‘కొత్త’ కలవరంకరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న బ్రెజిల్‌లో మరో కొత్త రకం వెలుగుచూసింది.
  • భారత ఉత్పత్తులపై పాక్‌ కీలక నిర్ణయంభారత ఉత్పత్తులపై పాక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి పత్తి, చక్కెర దిగుమతి చేసుకొనే విషయంపై 19 నెలలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు పాక్‌ బుధవారం ప్రకటించింది. దీంతో ఈ ఏడాది జూన్‌ 30 నుంచి పత్తి, చక్కెరలను దిగుమతి
  • జంతువులకూ కరోనా వ్యాక్సిన్‌!ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మానవుల్లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయగా, ప్రస్తుతం జంతువులకూ వ్యాక్సిన్ తీసుకువస్తున్నట్లు రష్యా వెల్లడించింది.
  • హెచ్‌1బి వీసాల జారీలో మరో ముందడుగు2022 ఆర్థిక సంవత్సరానికి గానూ హెచ్‌1బి వీసాలకు సంబంధించి ప్రాథమిక ఎలక్ట్రానిక్‌ రిజిస్ట్రేషన్‌ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసినట్లు అమెరికా వెల్లడించింది. సరైన ఆధారాలతో సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి లాటరీ విధానం ద్వారా ఎంపిక చేయనున్నట్లు....
  • సైనిక పాలనలో 500 మందికిపైగా బలిమయన్మార్‌లో సైనిక ప్రభుత్వం సృష్టిస్తున్న మారణహోమంలో ఇప్పటివరకు అధికారికంగా 500 మందికిపైగా పౌరులు మృతిచెందినట్లు అధ్యయనాలు పేర్కొన్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది....
  • జాబిల్లి ఆకర్షణకు కదిలొచ్చిన నౌకాసౌధంమనిషి మనుగడ ప్రకృతితో మమేకమై ఉందని మరోసారి రుజువైంది. మానవాళి ప్రయత్నాలతో పాటు ప్రకృతి సాయం తోడవడం
  • సీడీసీ హెచ్చరికలతో అప్రమత్తమైన బైడెన్‌జాగ్రత్తలు పాటించకుంటే కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందుతుందని అమెరికా వ్యాధుల నియంత్రణ సంస్థ (సీడీసీ) హెచ్చరించిన వేళ అధ్యక్షుడు జో బైడెన్‌ చర్యలకు ఉపక్రమించారు. మాస్కు కచ్చితంగా ధరించాలన్న ఆదేశాలను సడలించినట్లయితే....
  • హమ్మయ్య.. ‘రాకాసి ఓడ‌‌’ కదిలింది!సూయజ్ కాలువలో చిక్కుకున్న భారీ నౌక ముందుకు కదిలేందుకు మార్గం సుగమమైంది. కాలువలో నౌక ఇరుక్కున్న ప్రదేశం నుంచి భారీగా ఇసుకను
  • హమ్మయ్య.. నౌక ముందుభాగం నీటిలోకి..!సూయిజ్‌ కెనాల్‌లో చిక్కుకుపోయిన ఎవర్‌ గివెన్‌ నౌక నీటిలో తేలడం మొదలుపెట్టింది. ప్రమాదం సమయంలో నౌక ముందు భాగం ఒక వైపు ఒడ్డున ఉన్న ఇసుకలో కూరుకుపోయింది
  • కరోనాపై చైనా జవాబుదారీగా ఉండాల్సిందే..!యావత్‌ ప్రపంచం సంక్షోభంలోకి వెళ్లడానికి కారణమైన కొవిడ్‌-19 మహమ్మారిపై చైనా జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పష్టం చేసింది.
  • అమెరికా అధికారుల నోట వెంట హిందీ పాటఅమెరికా నేవీ అధికారులు హిందీ పాటతో అదరగొట్టారు. షారుఖ్‌ పాట పాడి అబ్బురపరిచారు. యూఎస్ నౌకాదళ ఆపరేషన్స్‌ చీఫ్‌ మైకేల్‌ ఎమ్‌ గిల్డే, భారత రాయబారి తరన్‌జిత్‌సింగ్‌ సంధు మధ్య జరిగిన విందు సందర్భంగా అరుదైన ఘటన జరిగింది....
  • శుభమాంటూ పెట్రోల్‌ రేట్లు తగ్గుతుంటే..!కారణాలు ఏమైనాగానీ.. దాదాపు ఏడాది తర్వాత ఇటీవలే పెట్రోల్‌, డీజిల్ ధరలు కొన్ని పైసలు తగ్గాయి.  అంతే ఎక్కడి నుంచి వచ్చిందోకానీ.. ఓ భారీ ఓడ పెట్రోల్ ధరల పతనానికి అడ్డంపడింది. భారత్‌కు అత్యధికంగా చమురు సరఫరా అయ్యే ఓ మార్గాన్ని వారం రోజులుగా మూసేసింది.
  • కరోనాపై WHO నోట చైనా మాట ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బయటపడి ఏడాది పూర్తయినా ఇప్పటికీ ఆ వైరస్‌ ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై స్పష్టత లేదు. కొవిడ్‌ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)
  • కాస్త కదిలిన రాకాసి ఓడఈజిప్టులోని సూయిజ్‌ కాలువలో చిక్కుకుని అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న భారీ కంటైనర్‌ నౌక ‘ఎవర్‌ గివెన్‌’ కాస్త కదిలింది. ఇది పాక్షికంగా నీటిపై తేలియాడుతున్నట్లు
  • టీకా ప్రభావం: ఆ దేశాధ్యక్షుడు ఏమన్నారంటే..కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోస్‌ తీసుకున్న అనంతరం తనకు అసౌకర్యంగా అనిపించిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆ దేశ మీడియాకు తెలిపారు. టీకా తీసుకున్నవారిలో స్వల్ప దుష్పభావాలు ఎదురవుతున్నాయని ఇప్పటికే కొన్ని దేశాల్లో విమర్శలు వస్తున్నాయి. అయితే టీకా పొందిన తర్వాత తనకు కూడా స్వల్పంగా ఆరోగ్య సమస్య తలెత్తిందని పుతిన్‌ పేర్కొన్నారు...
  • రోబో గీసిన చిత్రానికి కాసుల వర్షంకృత్రిమ మేథతో ప్రపంచాన్ని నివ్వెరపరిచిన హ్యూమనాయిడ్‌ రోబో సోఫియా తాజాగా డిజిటల్‌ ఆర్టిస్ట్‌గా మారింది. ఇప్పటికే మ్యుజీషియన్‌గా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా, గాయకురాలిగా, మోటివేటర్‌గా పేరుగాంచిన సోఫియా ఇప్పుడు ఆకట్టుకునే చిత్రాలను గీస్తూ....
  • 8ఏళ్లు.. 14 ఓడలు.. సూయిజ్‌ కాలువలోనేఅంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటిదైన సూయిజ్‌ కాలువలో ఇప్పుడు రాకపోకలు నిలిచిపోయాయి. ఐదు రోజుల కిందట కాలువలో అడ్డం తిరిగిన ఓ భారీ కంటైనర్‌ నౌక..
  • రాకాసి ఓడ.. కదిలేదెన్నడు..?  ఈజిప్టులోని సూయిజ్‌ కాలువలో చిక్కుకున్న భారీ నౌకను కదిలించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి నాటికి దాన్ని తిరిగి నీళ్లలో తేలేట్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు
  • భారత్‌ సేవలు మరువలేనివి: ఐరాసఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాల కోసం 2 లక్షల కరోనా నిరోధక టీకాలను బహుమతిగా ఇచ్చిన భారత్‌కు ఐరాస ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. భారత్‌ సేవలు మరువలేనివి అని కొనియాడింది....
  • ఐరాస సేవలకు.. బహుమతిగా భారత్‌ టీకా!భారత్‌లో తయారు చేసిన వ్యాక్సిన్‌లను ఇప్పటికే ప్రపంచదేశాలకు సరఫరా చేస్తున్నారు. ఈ మేరకు ప్రపంచలోనే అతిపెద్ద ఔషధ....
  • అరాచక పాలనకు 300 మందికి పైగా బలిమయన్మార్‌లో ఆందోళనకారులపై సైన్యం అణచివేత ధోరణి కొనసాగుతోంది. ఇప్పటివరకు 300 మందికిపైగా నిరసనకారులను సైనిక ప్రభుత్వం హతమార్చిందని అక్కడి న్యాయవాదులు, మీడియా విడుదల చేసిన డేటాలో తేలింది....
  • కరోనా సోకినా..సమావేశానికి పాక్‌ ప్రధానికరోనా వైరస్ కలవరం పుట్టిస్తోన్న తరుణంలో..పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చర్య విమర్శలకు దారితీస్తోంది.
  • కరోనా టీకా: చిన్నారులపై ఫైజర్ ట్రయల్స్‌వచ్చే ఏడాది ప్రారంభానికి 12 ఏళ్ల లోపు చిన్నారులకు కరోనా టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్ సిద్ధమవుతోంది.
  • గంటకు రూ.2,896 కోట్ల వ్యాపారంపై ఎఫెక్ట్‌ ‌..!సూయజ్‌ కెనాల్‌ సంక్షోభం ప్రభావం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇక్కడ ఇరువైపలా కలిపి నిత్యం 9.6 బిలియన్‌ డాలర్లు విలువైన సరుకులు, చమురు, గ్యాస్‌  రవాణ అవుతుంటాయి. ఈ లెక్కన గంటకు సగటున 400
  • అమెరికాను రెచ్చగొట్టే చర్యలు: క్షిపణుల ప్రయోగంఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరికల నేపథ్యంలో రెచ్చగొట్టే చర్యలకు పదునుపెట్టింది ఉత్తర కొరియా. మరోసారి క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు ఆ దేశం ప్రకటించింది. అమెరికా, ఉత్తర కొరియా మధ్య అను చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో...
  • యూఎస్ సర్జన్‌ జనరల్గా వివేక్‌ మూర్తిప్రవాస భారతీయ వైద్యుడు వివేక్‌ మూర్తి అమెరికా సర్జన్‌ జనరల్‌గా మరోసారి నియమితులయ్యారు. డాక్టర్‌ వివేక్‌ మూర్తి నియామకాన్ని 57-43 ఓట్లతో అమెరికన్‌ సెనేట్‌ ఆమోదించింది....
  • లిబియాపై దండెత్తిన ఇసుక తుపానుఆఫ్రికా దేశం లిబియాను ఇసుక తుపాన్లు వణికిస్తున్నాయి. దేశంలోని దక్షిణ ప్రాంతాల్లో తుపాన్ల ప్రభావం అధికంగా ఉంది. బలమైన గాలులు వీస్తుండటంతో నగరాలు, పట్టణాల్లో విద్యుత్తు స్తంభాలు పడిపోయి విద్యుత్తు వ్యవస్థ స్తంభించిపోయింది....
  • సూయజ్‌ కాల్వలో అడ్డంతిరిగిన ట్యాంకర్‌ప్రపంచ వ్యాపారానికి జీవనాడి లాంటి సూయజ్‌ కాల్వలో ఒక భాగం దాదాపు మూసుకుపోయింది. ఓ భారీ ట్యాంకర్‌ ప్రమాదవశాత్తు అడ్డం తిరిగింది.
  • బ్రెజిల్‌లో ఒక్కరోజే 3,251 మంది మృతిప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విలయం సృష్టిస్తోంది. బ్రెజిల్‌లో మంగళవారం ఒక్కరోజే 3,251 మంది మృత్యువాత పడినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ స్థాయిలో మరణాలు ఏ దేశంలో కూడా లేవని ఆందోళన వ్యక్తం చేసింది....
  • రోహింగ్యాల శిబిరంలో భారీ అగ్నిప్రమాదందక్షిణ బంగ్లాదేశ్‌లోని కాక్స్‌ బజార్‌ జిల్లాలో గల ఓ రోహింగ్యా శరణార్థుల శిబిరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 15 మంది సజీవదహనమవగా.. 400 మంది గల్లంతయ్యారు. మరో 560 మంది
  • బయట తిరిగినా కాల్చేస్తున్నారు!మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తున్నవారిని కాల్చివేయాలన్న సైనిక ఆదేశాలతో కొందరు పోలీసులు కర్కషంగా వ్యవహరిస్తున్నారు....
  • 60 ఏళ్లలో అత్యధికం.. నీట మునిగిన సిడ్నీఆస్ట్రేలియాలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. సిడ్నీ నగరం నీట మునిగింది. ఇళ్లు, కార్యాలయాలు, షాపింగ్‌ మాళ్లలోకి వరద నీరు చేరింది. నిత్యావసరాలు దొరక్క ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు....
  • జపాన్‌లో భూకంపంఉత్తర జపాన్‌లో భూకంపం సంభవించింది. మియాగి ప్రాంతంలో సంభవించిన ప్రకంపనల ధాటికి భవనాలు కదలాడడంతో ప్రజలు భయాందోళన చెందారు. భూకంప తీవ్రత జపాన్‌.
  • పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కరోనాపాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
  • విమానం మెట్లపై జారిపడ్డ బైడెన్‌అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(78) ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ఎక్కే క్రమంలో మెట్లపై జారిపడ్డారు. శ్వేతసౌధం నుంచి అట్లంటాకు బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది....
  • ఐస్‌లాండ్‌లో‌ బద్దలైన అగ్నిపర్వతం..ఐస్‌లాండ్‌ రాజధాని రేకియావిక్‌కు సమీపంలో భారీ అగ్ని పర్వతం బద్దలైంది. భగభగ మండుతూ లావాను వెదజల్లుతోంది. శుక్రవారం రాత్రి ఈ అగ్నిపర్వతం బద్ధలైనట్లు ఆ దేశ వాతావరణ విభాగం ధ్రువీకరించింది....
  • రెండు నెలల్లో 10 కోట్ల మందికి టీకాలుఅమెరికాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్‌, టీకా పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా 100 రోజుల ప్రణాళికను రూపొందించారు. ఈ వ్యవధిలోనే పది కోట్ల మందికి కొవిడ్‌ టీకాలు అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు...
  • ఆ దేశంలో ఆనందం ఎక్కువ..!ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభిస్తున్నా.. సంతోషకరమైన దేశాలలో ఫిన్‌లాండ్‌ మొదటి స్థానంలో నిలిచిందని ఐక్యరాజ్య సమితి ఓ విభాగం(యూఎన్‌ఎస్‌) ప్రకటించింది. ఈ మేరకు 149  దేశాల్లోని ప్రజల అభిప్రాయాలను సేకరించిన అనంతరం యూఎన్‌ఎస్‌ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ క్రమంలో గత నాలుగు సంవత్సరాలుగా ఫిన్‌లాండ్‌ ప్రజలు ఆనందంగా గడుపుతున్నట్లు సాధారణ గణాంకాలను వెల్లడించింది...
  • కొవిడ్‌ మూలాలు అక్కడే..! WHOకొవిడ్‌ మూలాలపై సందిగ్ధత నెలకొన్న సమయంలో.. కరోనా వైరస్‌కు మూలాలకు చైనాలోని వన్యప్రాణి పెంపకం కేంద్రాలే కారణమై ఉండవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ నిపుణులు భావిస్తున్నారు.
  • థర్డ్‌ వేవ్‌: ఆ దేశంలో నెల రోజులు లాక్‌డౌన్‌ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టించిన కొవిడ్ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ కలవరపెడుతోంది. అయితే ప్రపంచదేశాల్లో
  • బ్రిటన్‌లో నెమ్మదించనున్న వ్యాక్సినేషన్‌వచ్చే నెల బ్రిటన్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నెమ్మదించనుంది. సరిపడా టీకా డోసుల లభ్యత లేకపోవడమే అందుకు కారణం. భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి అందాల్సిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల ఎగుమతిలో.......
  • కమలా హారిస్‌ నివాసం వద్ద తుపాకీతో వ్యక్తి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అధికార నివాసం వద్ద ఓ వ్యక్తి తుపాకీతో సంచరించడం కలకలం రేపింది. వాషింగ్టన్‌లోని మసాచుసెట్స్‌లో ఉన్న కమలా హారిస్‌ అధికార నివాసం వద్ద అత్యాధునిక తుపాకీతో సంచరిస్తున్న ఓ వ్యక్తిని....
  • భారత్‌ దిగుమతుల్లో చైనాదే అగ్రస్థానంసరిహద్దు ఘర్షణలతో భారత్‌, చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ దిగుమతుల్లో చైనాపైనే భారత్‌ ఎక్కువగా ఆధారపడుతోంది. భారత్‌ దిగుమతులు చేసుకునే దేశాల జాబితాలో 2020లో చైనా అగ్రస్థానంలో ఉంది....
  • పుతిన్‌ మూల్యం చెల్లించక తప్పదు: బైడెన్‌ఎన్నికల్లో తనను అణచివేసేందుకు చేసిన ప్రయత్నాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తగిన మూల్యం చెల్లించక తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు.
  • ఆ దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌..ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టించిన కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో ఏకంగా కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రవేశించిందని ఆ దేశ ప్రధానమంత్రి జీన్‌ క్యాస్టెక్స్‌ తెలిపారు. ఈ మేరకు గడిచిన 24 గంటల్లో 29, 975 కొత్త కేసులు నమోదు కాగా, 320 మంది మృత్యువాతపడినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించింది...
  • అమెరికాలో కుప్పకూలిన విమానంఅమెరికాలోని ఫ్లోరిడాలో ఓ చిన్న విమానం రోడ్డుపై కుప్పకూలింది. పెంబ్రోక్‌ పైన్స్‌లోని నార్త్‌ పెర్రీ విమానాశ్రయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు....
  • ఆస్ట్రాజెనెకా సురక్షితమైనది.. ఉపయోగించొచ్చుఆస్ట్రాజెనెకా సంస్థ భాగస్వామ్యంతో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ఉత్పత్తి చేస్తున్న టీకాల వినియోగాన్ని దేశాలు కొనసాగించొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ టీకా వల్ల రక్తం గడ్డకడుతున్నట్లు
  • క్వాడ్‌కు అందరి ప్రశంసలు‘క్వాడ్‌’ దేశాల తొలి సదస్సు చాలా బాగా సాగిందని, అందరూ దీన్ని మెచ్చుకుంటున్నారని అమెరికా
  • మరణాల ముప్పు పురుషుల్లోనే అధికం!యాభై ఏళ్లు పైబడిన పురుషుల్లో అదే వయసు మహిళలతో పోలిస్తే మరణం ముప్పు దాదాపు 60శాతం ఎక్కువని తాజా అధ్యయనం వెల్లడించింది.
  • మాస్క్‌ ధరించలేదో.. రెజ్లర్లు ‘పట్టు’పడతారుప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనాపై పోరాడేందుకు రెజ్లర్లు రంగంలోకి దిగారు. ఎవరైనా మాస్కు పెట్టుకోకుండా కనిపిస్తే వారిని దొరకబుచ్చుకొని మరీ మాస్కులు తొడుగుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు....
  • మయన్మార్‌లో ఆగని విధ్వంసం: ఏడుగురి కాల్చివేతమయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు పౌరులు మరణించారు. మాండలేలలో నలుగురు, పీఐలో ఇద్దరు, యాంగూన్‌లో ఒక్కరిని సైనికులు కాల్చిచంపారు....
  • వారిపై దాడులను ఖండించిన సత్య నాదెళ్లఆసియన్‌ అమెరికన్లపై వరుసగా జరుగుతున్న దాడులు బాధ కలిగిస్తున్నాయంటూ మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లతోపాటు పలువురు అమెరికా చట్టసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసియన్‌ అమెరికన్ల పట్ల ప్రదర్శిస్తున్న వివక్ష, హింస, అసహనం సరికాదని....
  • జాన్సన్‌ టీకాకు అత్యవసర అనుమతులుజాన్సన్‌ అండ్‌ జాన్సన్ సంస్జ రూపొందించిన కరోనా టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చింది. అంతర్జాతీయ కొవాక్స్‌ కూటమిలో ఈ సింగిల్‌ డోస్‌ వ్యా్క్సిన్‌ను ఉపయోగించవచ్చని స్పష్టం చేసింది....
  • ప్రజా ఉద్యమంపై ఉక్కుపాదం:10మంది కాల్చివేతమయన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమంపై ఆ దేశ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. యాంగూన్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 10 మంది పౌరులు మృతిచెందారు....
  • 2020లో 65 మంది జర్నలిస్టుల హత్య!గత ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా 65మంది జర్నలిస్టులు హత్యకు గురైనట్లు ఇంటర్నేషన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్‌(ఐఎఫ్‌జే) నివేదిక వెల్లడించింది.
  • క్వాడ్‌ సదస్సు: కలవరపడుతోన్న చైనా..!నాలుగు అగ్ర దేశాధినేతలు పాల్గొంటున్న ‘క్వాడ్‌’ సదస్సుపై చైనా కలవరపాటుకు గురవుతోంది. దేశాల మధ్య పరస్పర సహకారం కోసమే ప్రత్యేక కూటమి దృష్టిపెట్టాలి కానీ, ఇతరులను (థర్డ్‌పార్టీని) లక్ష్యంగా చేసుకోవడం కోసం కాదని హితవు పలికింది. 
  • ‘నోవావాక్స్‌’ టీకా: 96.4శాతం సమర్థతతో..!అమెరికాకు చెందిన నోవావాక్స్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ 96.4శాతం సమర్థత చూపించినట్లు ప్రయోగ ఫలితాల్లో తేలింది.
  • ఆ సింగిల్‌ డోస్‌ టీకాకు ఐరోపా సమాఖ్య అనుమతికరోనా వైరస్‌ను నిరోధించేందుకు రూపొందించిన జాన్సన్‌ అండ్ జాన్సన్‌ సింగిల్‌ డోస్‌ టీకాకు ఐరోపా సమాఖ్య అనుమతిచ్చింది. ఐరోపా సమాఖ్య ఔషధ నియంత్రణ సంస్థ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది....
  • వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం:20మంది మృతినార్త్‌ ఈజిప్టులోని ఓ వస్త్ర దుకాణాంలో జరిగిన అగ్నిప్రమాదంలో 20 మంది మృతి చెందగా, మరో 23 మందికి...
  • టిక్‌టాక్‌ను నిషేధించండి.. పాక్‌ కోర్టు..!యువతలో మంచి క్రేజ్‌ సంపాదించిన టిక్‌టాక్‌కు మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే భారత్‌, అమెరికా దేశాలు ఈ యాప్‌పై నిషేధం విధించగా... తాజాగా పాకిస్థాన్‌లో కూడా ఎదురుదెబ్బ తగిలింది. టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ పాకిస్థాన్‌ టెలీకమ్యూనికేషన్‌ అథారిటీ(పీటీఏ) ఆదేశాలు జారీ చేసింది...
  • ఫైజర్‌ టీకాకు 97శాతం ప్రభావశీలత!ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ 97శాతం ప్రభావశీలత కనిపించిందని వెల్లడైంది.
  • కరోనా ముప్పు ఎన్నటికీ తొలగిపోదా..?కొవిడ్‌-19కు కారణమయ్యే వైరస్‌ దశాబ్దాల పాటు మనతోనే ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అయితే, రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఉన్నంత ప్రభావాన్ని ఈ వైరస్‌ చూపించకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.
  • కొవిడ్‌-19: ఏడాది గడిచినా..WHO ముందు సవాళ్లే!ప్రపంచాన్ని పీడిస్తోన్న కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ‘మహమ్మారి’గా ప్రకటించి నేటికి ఏడాది అయ్యింది.
  • ట్విటర్‌పై రష్యా ఆంక్షలు..!సామాజిక మాధ్యమం ట్విటర్‌పై రష్యా కూడా ఆంక్షలు మొదలుపెట్టింది. ఫోటోలు, వీడియోలను ట్విటర్‌లో అప్‌లోడ్‌ చేయడంలో స్పీడ్‌ తగ్గించింది.
  • వ్యాక్సిన్‌ తీసుకున్నవారు మాస్క్‌ ధరించాలా..?పూర్తిగా వ్యాక్సిన్‌ తీసుకున్నవారు మాత్రం ఇండోర్‌ ప్రాంతాల్లో మాస్కు లేకుండా మాట్లాడుకోవచ్చని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) సూచిస్తోంది.
  • ఈ ఔషధం ఒక డోసు రూ.18 కోట్లుఅరుదైన జన్యుపర రుగ్మతను నివారించే ఔషధాన్ని బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్‌ఎస్) ఆమోదించింది.
  • US: క్యాపిటల్‌ భవనానికి భద్రత కొనసాగింపుఅమెరికా క్యాపిటల్‌ భవనంపై దాడులకు అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో మరో రెండు నెలల పాటు జాతీయ భద్రతా దళాన్ని అక్కడే మోహరించి ఉంచాలని పెంటగాన్‌ నిర్ణయించింది....
  • హ్యారీ, మేఘన్‌ల ఆవేదన బాధపెట్టిందిబ్రిటన్‌ రాజ కుటుంబానికి వ్యతిరేకంగా యువరాజు హ్యారీ, ఆయన భార్య మేఘన్‌ మార్కెల్‌ ఓ ఇంటర్వ్యూలో చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలపై బకింగ్‌హాం ప్యాలెస్‌ స్పందించింది.
  • హెచ్‌-4 వీసా ప్రక్రియలో సుదీర్ఘ జాప్యంఅమెరికాలో హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్ల లోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్‌-4 వీసాలను కొన్ని వర్గాల వారికి జారీ చేసే విషయంలో సుదీర్ఘ జాప్యం చోటుచేసుకుంటుండటంపై..
  • Viral Pic:.. కావాలంటే నన్ను చంపేయండి!ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కొందరు నినాదాలు చేస్తున్నారు. ఇంతలో అక్కడికి నల్లటి దుస్తులు ధరించిన కొందరు పోలీసులు చేరుకున్నారు. ఆందోళనకారులను అరెస్ట్‌ చేయడం.. మాట వినకపోతే తూటాకు పనిచెప్పడమ..........
  • నాసాతో కలిసి ‘నిసార్‌’ను అభివృద్ధి చేసిన ఇస్రోఅమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)తో కలిసి అత్యంత హై రెజల్యూషన్‌ చిత్రాలు తీసే సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌ (ఎస్‌ఏఆర్‌)ను ఇస్రో అభివృద్ధి చేసింది. సంయుక్త భూ పరిశోధన మిషన్‌ కోసం ఈ రాడార్‌ను ఇరుదేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు అభివృద్ధి చేశాయి....
  • ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ అప్పుడే సాధ్యం..!ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌పై హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడం 2022 లోనే వీలవుతుందని బిల్‌గేట్స్‌ సతీమణి, గేట్స్‌ ఫౌండేషన్‌ సహ వ్యవస్థాపకురాలు మిలిందా గేట్స్‌ అభిప్రాయపడ్డారు.
  • ప్రపంచ దేశాలకు ఆశాజ్యోతిగా భారత్‌ టీకాప్రపంచ టీకా కేంద్రంగా భారత్‌ ఆవిర్భవిస్తోంది. ఔషధ రంగంలో రారాజుగా వెలుగొందుతూ అందుకు అనుగుణంగానే కరోనా టీకాల విషయంలో ముందుకు సాగుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ధనిక, పేద దేశాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు....
  • కుదుటపడుతోన్న అగ్రరాజ్యంకరోనాతో వణికిపోయిన అగ్రదేశం అమెరికా..కాస్త ఊపిరిపీల్చుకుంటోంది.
  • సైనస్‌ సర్జరీ.. ఆ కొవిడ్‌ టెస్టుకు దూరం..!కొవిడ్‌ -19కు కారణమైన సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను నిర్ధారించేందుకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్వాబ్‌ పద్ధతిలో నమూనాలను సేకరిస్తోన్న విషయం తెలిసిందే. పలు శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సి వస్తే తగు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యశాస్త్ర నిపుణులు స్పష్టం చేస్తున్నారు...
  • జాత్యాహంకారానికి తావులేదు: బ్రిటన్తమ దేశంలో జాత్యాహంకారానికి చోటులేదని బ్రిటన్ వెల్లడించింది.
  • చైనా-భారత్‌ మిత్రదేశాలు: వాంగ్‌ యీచైనా-భారత్ ఒకరినొకరు తగ్గించుకోకుండా, పరస్పరం అవమానించుకోకుండా సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ అన్నారు. సరిహద్దు విభేదాలు చైనా-భారత్‌ బంధాన్ని వర్ణించలేవన్న ఆయన....
  • చైనాలో భారీగా పెరిగిన ఎగుమతులుకరోనా తగ్గుముఖం పట్టడంతో కర్మాగారాలను తిరిగి తెరిచిన నేపథ్యంలో చైనా ఉత్పత్తులకు అంతర్జాతీయంగా భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ఎగుమతులు భారీగా పెరిగాయి. 2020 జనవరి, ఫిబ్రవరితో పోలిస్తే 2021లో అదే కాలానికి చైనా ఎగుమతులు....
  • అరుణాచల్‌ సరిహద్దులకు చైనా బుల్లెట్‌ రైలువచ్చే జులై నాటికి అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులకు సమీపంలోని టిబెట్‌ వరకు బుల్లెట్‌ రైలు నడిపేందుకు చైనా కార్యాచరణ ముమ్మరం చేసింది. చైనాలోని ల్లాసా నగరాన్ని, తూర్పు టిబెల్‌లోని నింగ్‌చి నగరాన్ని కలుపుతూ 435 కిలోమీటర్ల పొడవైన హైస్పీడ్‌....
  • మయన్మార్‌లో ఆగని హింసమయన్మార్‌లో సైనిక ప్రభుత్వం ఎంతగా హింసకు పాల్పడుతున్నా.. ప్రజాందోళనలు మాత్రం ఆగడం లేదు.
  • వారంలో 10 లక్షల మందికి వైరస్‌ఐరోపా దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కీలక గణాంకాలు వెల్లడించింది. గత వారం రోజుల్లో ఐరోపా వ్యాప్తంగా 10 లక్షల మంది వైరస్‌ బారిన పడినట్లు తెలిపింది.
  • అమెరికా నిర్ణయంతో టీకా ఉత్పత్తికి ఇబ్బందులు!వ్యాక్సిన్‌ తయారీకి కావాల్సిన కీలక ముడి పదార్థాల ఎగుమతులపై అమెరికా తాత్కాలిక నిషేధం విధించడంతో టీకా తయారీకి తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని భారత వ్యాక్సిన్‌ సంస్థలు వెల్లడించాయి.
  • ఓసీఐ కార్డుదారులకు ప్రత్యేక అనుమతి అవసరంఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డుదారులు ఇకపై దేశంలో చేసే మిషనరీ, తబ్లిగ్‌, పాత్రికేయ కార్యకలాపాలకు ముందుగా భారత ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
  • మనమెంత అన్నం పారేస్తున్నామో తెలుసా..!931 మిలియన్ల టన్నులు.. ప్రపంచవ్యాప్తంగా 2019లో మనం చెత్తపాలు చేసిన ఆహారం లెక్క ఇది.
  • ‘క్వాడ్’‌: త్వరలోనే నాలుగు దిగ్గజాల భేటీ!అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ త్వరలోనే ‘క్వాడ్‌’ సదస్సుల్లో పాల్గొంటారని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌ వెల్లడించారు.
  • ‘రక్షణ’పై డ్రాగన్‌ గట్టి పట్టు  ఓవైపు భారత సరిహద్దుల్లో ప్రతిష్టంభన.. మరోవైపు అగ్రరాజ్యం అమెరికాతో రాజకీయ, సైనికపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో తమ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు సిద్ధమైంది పొరుగుదేశం
  • వరుస భూకంపాలతో వణికిపోయిన న్యూజిలాండ్‌గంటల వ్యవధిలో వెంటవెంటనే సంభవించిన మూడు భారీ భూకంపాలతో న్యూజిలాండ్‌ వణికిపోయింది. పసిపిక్‌ మహా సముద్రంలో 8.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకముందు 7.4, 7.3 తీవ్రతతో మరో రెండు భూకంపాలు సంభవించాయి....
  • యూఎస్‌పై భారత సంతతి ఆధిపత్యం: బైడెన్అమెరికాలో భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం రోజురోజుకూ పెరుగుతుందని ఆ దేశాధ్యక్షుడు జోబైడెన్ అన్నారు.
  • కాక్‌పిట్‌లో పిల్లి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌..!కాక్‌పిట్‌లోకి వచ్చిన పిల్లి పైలట్‌పై దాడి చేయడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. టార్కో ఏవియేషన్‌కు చెందిన విమానం సూడాన్‌ రాజధాని ఖార్టూమ్‌ నుంచి ఖతార్‌ బయలుదేరింది. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కాక్‌పిట్‌లో పిల్లి
  • భారత్‌ ఆశ్రయం కోరుతున్న మయన్మార్‌ పోలీసులు!భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన మయన్మార్‌ పోలీసులు, ఇక్కడ ఆశ్రయం కోరినట్లు భారత అధికారులు వెల్లడించారు.
  • కరోనా: అక్కడ మరోసారి కేసులు పెరుగుతున్నాయిఆరువారాల క్షీణత తరవాత ఐరోపాలో కొత్తగా కరోనా వైరస్ కేసులు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
  • కరోనా: ఇప్పుడు బ్రెజిల్‌ను వణికిస్తోందికరోనా మహమ్మారి ఇప్పుడు లాటిన్ అమెరికన్ దేశం బ్రెజిల్‌ను వణికిస్తోంది.
  • మయన్మార్‌: సైన్యం కాల్పుల్లో 9మంది మృతిమయన్మార్‌లో పాలనను సైన్యం హస్తగతం చేసుకోవడాన్ని నిరసిస్తూ ప్రజలు నిరసనను మరింత ఉద్ధృతం చేశారు. పలు నగరాల్లోని వీధుల్లో నిరసనలు తెలుపుతున్న........
  • సైనిక మరణాలపై సందేహం.. బ్లాగర్‌పై చైనా వేటు!గల్వాన్‌ ఘటనలో చైనా సైనికుల మరణాల సంఖ్యపై సందేహం వ్యక్తంచేసిన ఓ బ్లాగర్‌పై చైనా కేసు నమోదు చేసింది.
  • ఆన్‌లైన్‌కి బానిసగా మారుతున్న కౌమారప్రాయంఒంటరితనాన్ని అనుభవించే కౌమార దశ పిల్లలు అంతర్జాలానికి బానిసలవుతున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. కౌమారదశ పిల్లల్లో అంతరర్జాల వినియోగం ఒక వ్యసనంగా మారుతోందని యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకీ నిర్వహించిన సర్వే వెల్లడించింది....
  • నీరా టాండన్ నియామకంపై  బైడెన్‌ వెనక్కిఅగ్రరాజ్యంలో బడ్జెట్‌ చీఫ్‌గా భారత అమెరికన్‌ నీరా టాండన్‌ నియామకంపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ వెనక్కి తగ్గారు. నీరా నియామకంపై సెనెట్‌తో పాటు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత రావడంతో
  • పాక్‌ ఉగ్రవాదాన్ని ఎండగట్టిన భారత్‌సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలకు ముగింపు పలకాలని పాకిస్థాన్‌ను భారత్‌ హెచ్చరించింది. జెనీవాలో జరిగిన ఐరాస 46వ మానవ హక్కుల మండలిలో భారత దౌత్యవేత్త పవన్‌కుమార్‌ ఉగ్రవాదంపై పాక్‌ వైఖరిని ఎండగట్టారు....
  • లండన్‌ నగరమంత మంచు ఫలకంఅంటార్కిటికాలోని బ్రిటిష్‌ పరిశోధన కేంద్రం సమీపంలో గల భారీ మంచు పలకం పగుళ్లు వచ్చి రెండుగా విడిపోయింది. ఇలా విడిపోయిన మంచు భాగం లండన్‌ నగర విస్తీర్ణమంత ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు....
  • ఆ దేశంలో ఒకే రోజు 1,641 మంది మృతిబ్రెజిల్‌లో కరోనా వైరస్‌ తీవ్రత మరోసారి ఆందోళనకర స్థాయికి చేరుకుంది. అక్కడ తాజాగా నమోదవుతున్న కరోనా కేసులు, మరణాలు గతేడాది మార్చి నాటి పరిస్థితులను తలపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా 1,641 మంది కరోనా కారణంగా మృతి చెందటమే అందుకు నిదర్శనం.
  • కొవాక్స్‌ నుంచి నైజీరియాకు 4మిలియన్ల టీకాలు!పేద, మధ్య తరగతి దేశాలకు వ్యాక్సిన్లు అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కొవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా నైజీరియాకు 4 మిలియన్ల వ్యాక్సిన్లను అందించారు.
  • చైనా ముందు ‘వృద్ధ’ సంక్షోభం!చైనాలో పెరిగిపోతోన్న వృద్ధ జనాభా సంరక్షణ అక్కడి ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
  • బైడెన్..భారత్‌కు అండగా ఉండండిభారత్‌ పవర్‌గ్రిడ్‌పై చైనా సైబర్ దాడులకు పాల్పడిందన్న నివేదిక నేపథ్యంలో.. అమెరికా భారత్‌కు అండగా నిలవాలని యూఎస్ చట్టసభ్యుడు కోరారు. ‘అమెరికా తన వ్యూహాత్మక భాగస్వామి అయిన భారత్‌కు అండగా నిలవాలి. భారత్ విద్యుత్ గ్రిడ్‌లపై చైనా
  • హెచ్‌-1బి వీసాలపై తేలని స్పష్టతఅమెరికాలో విదేశీ నిపుణులకు అందించే హెచ్‌-1బీ వీసాల జారీపై ట్రంప్‌ విధించిన నిషేధాన్ని తొలగించే అంశంపై బైడెన్‌ సర్కారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాన్ని అమెరికా హోంలాండ్‌ భద్రత కార్యదర్శి అలెజాండ్రో మేయర్‌కాస్‌ తెలిపారు....
  • ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ‘సర్కోజీ’కి జైలు శిక్ష!అవినీతి ఆరోపణల కేసులో ఫ్రాన్సు మాజీ అధ్యక్షుడు నికోలస్‌ సర్కోజీకి(62) చుక్కెదురైంది. ఓ కేసులో ఆధారాలు లభించడంతో దోషిగా తేల్చిన పారిస్ న్యాయస్థానం, ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
  • బ్రిటన్‌లో కొత్తరకం: ఆ ఒక్కడి కోసం గాలింపు!ప్రమాదకరంగా భావిస్తోన్న బ్రెజిల్‌ రకం కరోనా సోకిన వ్యక్తి ఆచూకీ అందుబాటులో లేవని తేలడంతో ఒక్కసారిగా కంగుతింది. దీంతో అప్రమత్తమైన బ్రిటన్‌ ప్రభుత్వం.. అతను ఎక్కడ ఉన్నా అధికారుల ముందుకు రావాలని బహిరంగ విజ్ఞప్తి చేసింది.
  • కొవిడ్‌-19కు ఒకే డోసు టీకాకొవిడ్‌-19 నివారణకు ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’  రూపొందించిన ఒకే డోసు టీకాకు అమెరికాకు
  • న్యూయార్క్‌ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు!న్యూయార్క్‌ గవర్నర్‌ కార్యాలయంలో పనిచేసిన మరో మహిళ గవర్నర్‌ లైంగిక వేధింపుల ఆరోపణలతో ముందుకొచ్చింది. అయితే, వరుస ఆరోపణలను ఖండించిన గవర్నర్‌ కార్యాలయం, పూర్తి విచారణ కోసం స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది.
  • చైనా నుంచి యాంగూన్‌కు రహస్యంగా విమానాలు!ఒకవైపు తూర్పు లద్దాఖ్‌లో 9 నెలల పాటు సాగిన సైనిక ప్రతిష్టంభన తర్వాత బలగాల ఉపసంహరణ ఊరట కలిగిస్తున్నప్పటికీ..
  • శ్రీలంక స్వాతంత్ర్య వేడుకల్లో భారత మెరుపులుశ్రీలంక 70వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా నిర్వహించే గగనతల విన్యాసాల్లో భారత వైమానికదళం కూడా పాల్గొననుంది. మార్చి 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే విన్యాసాల్లో భారత వైమానికదళంలోని....
  • సౌదీ యువరాజు అనుమతితోనే ఖషోగీ హత్యసంచలనం సృష్టించిన వాషింగ్టన్‌ పోస్ట్‌ కాలమిస్టు జమాల్‌ ఖషోగీ హత్య ఘటనలో అగ్రరాజ్యం అమెరికా కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ హత్య వెనుక సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌
  • కిమ్‌ ఆంక్షలు.. రష్యా దౌత్యవేత్తల తిప్పలు  కరోనా మహమ్మారి కారణంగా ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోన్‌ ఉంగ్‌ తీసుకొచ్చిన ఆంక్షలు.. ఆ దేశంలోని రష్యా దౌత్యవేత్తలకు తిప్పలు తెచ్చిపెట్టాయి. స్వదేశానికి వెళ్లేందుకు రాకపోకలు లేకపోవడంతో
  • ‘మయన్మార్‌లో హింసపై చర్యలు తీసుకోండి’మయన్మార్‌లో సైనిక పాలన ముగింపునకు అంతర్జాతీయ సమాజం చొరవ తీసుకోవాలని ఐరాసలో ఆ దేశ రాయబారి క్యామోయి టున్‌ వెల్లడించారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టి హింసను తగ్గించాలని ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో  శుక్రవారం  భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు. 
  • నైజీరియాలో 317మంది విద్యార్థినుల కిడ్నాప్‌ఉత్తర నైజీరియాలో దారుణం చోటు చేసుకుంది. సాయుధులైన గుర్తు తెలియని దుండగులు బాలికల వసతి గృహంపై దాడి చేసి  317 పాఠశాల విద్యార్ధినులను అపహిరించారు. వీరంతా 10 నుంచి 13 ఏళ్ల వయసు వారేనని సమాచారం....
  • మమ్మల్ని నమ్మరని తెలుసు: ట్విటర్దేశంలో సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేయకుండా కేంద్రం కట్టుదిట్టమైన నిబంధనలను ప్రకటించిన నేపథ్యంలో.. ట్విటర్ నుంచి స్పందన వెలువడింది.
  • భారత్‌-పాక్‌ నిర్ణయాన్ని ప్రశంసించిన ఐరాససరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటించేందుకు భారత్‌-పాక్‌ మధ్య కుదిరిన అంగీకారాన్ని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని ఐరాస అధినాయకత్వం స్వాగతిస్తున్నట్లు పేర్కొంది....
  • భారత్‌ను ఆదర్శంగా తీసుకుంటారనుకుంటున్నా..కరోనా టీకా పంపిణీ విషయంలో సమానత్వం కోసం కృషిచేస్తోన్న భారత్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ప్రశంసలు కురిపించారు.
  • కరోనా మరణ మృదంగం@ 25లక్షలుకరోనా వైరస్ వెలుగుచూసి ఇప్పటికే ఏడాది పూర్తయినప్పటికీ..అది సృష్టిస్తోన్న విలయం ఇంకా కొనసాగుతోంది
  • మూడో డోసుపై ప్రయోగాలు ప్రారంభించిన ఫైజర్‌జన్యుమార్పిడి చెందుతున్న కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఫైజర్‌ సంస్థ వ్యాక్సిన్‌ మూడో డోసుపై ప్రయోగాలు ప్రారంభించింది. ఈ మేరకు ఫైజర్‌ సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
  • మయన్మార్‌: సైనిక సంబంధ ఖాతాల తొలగింపుమయన్మార్‌లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొనడంతో అక్కడి సైనిక సంబంధిత ఖాతాలను తొలగిస్తున్నట్లు ఫేస్‌బుక్‌ గురువారం ప్రకటించింది. ఫిబ్రవరి 1న మయన్మార్‌లో సైనిక పాలన ప్రకటించినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలపై ఫేస్‌బుక్‌ తీవ్రంగా స్పందించింది.
  • కరోనా ఉద్ధృతి: అమెరికా కీలక నిర్ణయంఅమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ బైడెన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ కట్టడికి దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో మాస్కులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అతి త్వరలోనే మాస్కుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు....
  • అమెరికా అవార్డుకు ఎంపికైన భారత మహిళఅమెరికా అందించే అంతర్జాతీయ అవినీతి నిరోధక ఛాంపియన్‌ అవార్డుకు ప్రముఖ భారత సామాజికవేత్త అంజలి భరద్వాజ్‌ ఎంపికయ్యారు. పారదర్శకత, జవాబుదారీతనం కోసం అంజలి చేస్తున్న కృషికి గానూ ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు....
  • జైళ్లలో అల్లర్లు.. 62 మంది ఖైదీల మృతిఈక్వెడార్‌లోని జైళ్లలోని ఖైదీల మధ్య చెలరేగిన అల్లర్లలో 62 మంది మృతిచెందారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు....
  • ఆదేశ సైన్యం అధికారాన్ని వీడాలి: యూఎస్‌మయన్మార్‌లో మిలిటరీ తన పరిపాలనాధికారాలను వెంటనే వదులుకోవాలని అమెరికా ఆ దేశ సైన్యానికి విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా పౌర పాలన కోసం నిరసనలు చేస్తున్న అక్కడి ప్రజలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
  • కొవాక్స్‌కు వ్యాక్సిన్లు పంపిన సీరంప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కొవాక్స్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా 1.1 బిలియన్ల టీకాలను అందించనున్నట్లు గతంలో ప్రకటించింది.
  • కరోనాతో.. 2కోట్ల ఏళ్ల జీవిత కాలం నష్టం!ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19తో ప్రాణాలు కోల్పోయిన వారివల్ల దాదాపు 2కోట్ల ఏళ్ల జీవిత కాలాన్ని నష్టం సంభవించిందని తాజా అధ్యయనం అంచనా వేసింది.
  • బ్రిక్స్‌ సదస్సుకు చైనా అధ్యక్షుడు?భారత్‌ నిర్వహించ తలపెట్టిన బ్రిక్స్‌-2021 సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
  • చైనా టీకాలకు.. శ్రీలంక రాం రాం!కరోనా టీకా పంపిణీలో చైనా వ్యాక్సిన్లను వాడబోమని శ్రీలంక ప్రకటించింది.
  • అమెరికాలోనే కొవిడ్‌ మరణాలు ఎక్కువ..ఎందుకంటే!ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న అమెరికాలో భారీ స్థాయిలో కరోనా మరణాలు చోటుచేసుకోవడం కలవరపెట్టే విషయమే.
  • ఆస్ట్రేలియాలో ఫేస్‌బుక్‌ : రాజీ కుదిరిందిఆస్ట్రేలియా వార్తల నిషేధాన్ని త్వరలోనే ఎత్తేస్తామ‌ని ఫేస్‌బుక్‌ ప్ర‌క‌టించింది.
  • అమెరికా: కీలక పదవిలో బిదిశా భట్టాచార్యభారత సంతతికి చెందిన మరో మహిళకు బైడెన్‌ ప్రభుత్వంలో కీలక స్థానం దక్కింది. వాతావరణం, ఇంధన నిపుణురాలైన బిదిశా భట్టాచార్యను అమెరికా ప్రభుత్వంలోని ఫార్మ్‌ సర్వీస్‌ ఏజెన్సీకి..
  • కాంగోలో ఇటలీ రాయబారి దారుణ హత్యకాంగోలో శాంతి స్థాపనకు కృషి చేస్తున్న ఇటలీ రాయబారి దారుణ హత్యకు గురయ్యారు. గోమా పట్టణంలో ఐరాస వాహన శ్రేణిలో వెళుతున్న రాయబారి లూకా అటాన్సియాపై సాయుధులు కాల్పులకు తెగబడ్డారు....
  • ఇక్కడికి ఎందుకొచ్చానంటే.. బైడెన్‌జో బైడెన్‌ ఇప్పటివరకు రెండే సార్లు వైట్‌హౌస్‌ వెలుపల పర్యటించారు.
  • ఆంక్షలు ఎత్తేయాలి  కానీ కల్పించుకోవద్దట..అమెరికాకు పిలుపునివ్వటం ద్వారా చైనా తన లౌక్యాన్ని ప్రదర్శించింది.
  • మయన్మార్‌ ప్రజలకు అండగా ఉంటాం: యూఎస్‌మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై అగ్రరాజ్యం స్పందించింది. ఆ దేశంలో శాంతియుత, ప్రజాస్వామ్య పాలన కోసం పోరెత్తిన ప్రజలకు అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది.
  • యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి తప్పిన ముప్పుఅమెరికాలో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి పెను ముప్పు తప్పింది. విమానం కుడి ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో డెన్వర్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. విమానం ఎగురుతున్న సమయంలో కొన్ని శకలాలు కిందపడటం కలకలం రేపింది....
  • దశాబ్దంలోనే అత్యధికం.. గడ్డకట్టిన నెదర్లాండ్స్‌దశాబ్దంలోనే అత్యంత శీతల వాతావరణంతో నెదర్లాండ్స్‌ గడ్డకట్టుకుపోతోంది. ఐరోపా వ్యాప్తంగా అకస్మాత్తుగా ఏర్పడిన అతి శీతల వాతావరణ ప్రభావంతో ఆమ్‌స్టర్‌డ్యామ్‌ ఉత్తరాన ఉన్న ఇజెల్మీర్‌ సరస్సు గడ్డకట్టింది....
  • కొవిడ్‌ టీకా తీసుకున్న ఆస్ట్రేలియా ప్రధానిఆస్ట్రేలియాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. మొట్టమొదట టీకా వేయించుకున్న బృందంలో ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ కూడా ఉండడం విశేషం. ఆ దేశ వైద్య శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులతో కలిసి.......
  • భారత్‌ గ్లోబల్ లీడర్‌: ఐరాసకొవిడ్‌ మహమ్మారిపై యావత్తు ప్రపంచం చేస్తున్న పోరులో భారత్‌ పోషిస్తున్న పాత్రను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కొనియాడారు. ఈ విషయంలో భారత్‌ ‘గ్లోబల్‌ లీడర్‌’గా వ్యవహరిస్తోందని ప్రశంసించారు.........
  • మాస్కు మర్చిపోయిన జర్మనీ ఛాన్సిలర్‌.. ఏం చేశారంటే..!జర్మనీ చాన్సిలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఇవీవల జరిగిన ఆ దేశ పార్లమెంట్‌ సమావేశంలో పొరపాటున మాస్కు పెట్టుకోవడం మర్చిపోయారు. చట్టసభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ఆమె పెట్టుకున్న మాస్కును టేబుల్‌పై మర్చిపోయి వెళ్లి తన స్థానంలో కూర్చున్నారు....
  • ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మందికి టీకాలుకరోనా ప్రభావం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. మరో వైపు టీకాల పంపిణీ వేగవంతంగా కొనసాగుతుండటం మంచి పరిణామం. ప్రపంచం మొత్తం మీద 107 దేశాల్లో టీకా పంపిణీ కొనసాగుతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
  • అంగారకుడి మరిన్ని చిత్రాలు.. చూస్తారా!అరుణ గ్రహం ఉపరితం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా. అంగారకుడిపై జీవం ఆనవాళ్లను అన్వేషించేందుకు నాసా పంపిన పర్సెవరెన్స్‌ రోవర్‌ విజయవంతంగా
  • కొవిషీల్డ్ డోసులకు 3నెలల విరామం మంచిదిఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్‌ రెండు డోసులకు మధ్య మూడు నెలలు విరామంతో మెరుగైన ఫలితాలు నమోదు చేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.
  • కుదుటపడుతున్న టెక్సాస్‌!మంచు తుపాను ధాటికి వణికిపోయిన టెక్సాస్‌ నగరం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ప్రస్తుతం హిమపాతం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న విద్యుత్‌ గ్రిడ్‌ పునరుద్ధరణ జరుగుతోంది.
  • జపాన్‌లో మరో కొత్త రకం కరోనాతమ దేశంలో మరో కొత్త కరోనా వైరస్‌ రకం తలెత్తినట్టు జపాన్‌ నేడు ప్రకటించింది.
  • సీరం నుంచి కొవాక్స్‌కు 1.1 బిలియన్ల టీకాలుప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కొవాక్స్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా, నొవావాక్స్‌ సంస్థలకు చెందిన 1.1 బిలియన్ల టీకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించనుంది.
  • పారిస్‌ ఒప్పందం: రీ-ఎంట్రీ ఇచ్చిన అమెరికా!ట్రంప్‌ హయాంలో పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలిన అమెరికా, తాజాగా మళ్లీ ఒప్పందంలో చేరింది. 107 రోజుల అనంతరం మళ్లీ నేటి నుంచి అధికారికంగా ఈ ఒప్పందంలో చేరింది.
  • ఫైజర్‌ తొలి డోసు 85శాతం సమర్థవంతంఫైజర్ టీకా మొదటి డోసు తీసుకున్న తర్వాత 85శాతం మెరుగైన ఫలితాలు నమోదు చేసినట్లు పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని షెబా మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు తెలిపారు.
  • భారతీయుల గ్రీన్‌కార్డు ఎదురు చూపులకు చెక్‌..అమెరికాలో ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న భారతీయులకు ప్రయోజనం కలగనుంది.
  • పేద దేశాల్లో కొవిడ్‌ టీకాకు అమెరికా భారీ విరాళం!పేద దేశాల్లోని ప్రజలకు కొవిడ్‌ టీకాను అందించేందుకు అగ్రరాజ్యం అమెరికా భారీ విరాళాన్ని ప్రకటించనుంది. కరోనా కట్టడికి నాలుగు బిలియన్‌ డాలర్లను విరాళంగా అందించనుంది....
  • ఇరాన్‌తో చర్చలకు సిద్ధం: అమెరికాఇరాన్‌తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. అణు కార్యక్రమం విషయంలో నెలకొన్ని విభేదాలను పరిష్కరించుకునేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు వెల్లడించింది. తద్వారా 2015 నాటి అణు ఒప్పందాన్ని.......
  • పాప్‌ సింగర్‌ అరెస్టు.. అట్టుడుకుతున్న స్పెయిన్‌పాప్‌ గాయకుడు పాబ్లో హాసిల్‌ అరెస్టును నిరసిస్తూ స్పెయిన్‌లో ఆందోళననలు రోజురోజుకూ ఉద్ధృతమవుతున్నాయి. ప్రధాన నగరాలైన మాడ్రిడ్‌, బార్సిలోనాలో అల్లర్లు చెలరేగాయి. మూడు రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న హాసిల్‌ మద్దతుదారులు....
  • నాసా అంగారక విజయం..!నాసా ప్రయోగించిన రోవర్‌ ‘పర్సెవరెన్స్‌’ అంగారక గ్రహంపై విజయవంతంగా దిగింది.
  • చైనా నోట అర్ధసత్యం..!ఎట్టకేలకు చైనా నిజాన్ని అంగీకరించింది. భారత్‌తో గత ఏడాది జూన్‌లో గల్వాన్‌లో లోయలో జరిగిన ఘర్షణలో తమ సైనికుల్ని కోల్పోయినట్లు అధికారికంగా ఒప్పుకొంది. చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) అధికారిక పత్రికలో శుక్రవారం ఈ విషయాన్ని ప్రచురించారు.......
  • టీకా పంపిణీ: మూడో స్థానంలో భారత్‌!ప్రపంచంలో వేగంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తోన్న దేశాల్లో అమెరికా, బ్రిటన్‌లు ముందుండగా, భారత్‌ మూడో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
  • 40పైగా దేశాలకు భారత్‌ బయోటెక్‌ టీకాకోవాగ్జిన్‌ను నలభైకి పైగా దేశాలకు సరఫరా చేయనున్నట్టు ప్రముఖ భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.
  • ‘మరోసారి ఆ తప్పు జరగదు’2012లో నోబెల్‌ శాంతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌పై కాల్పులు జరిపిన ఘటనకు బాధ్యుడైన ఉగ్రవాది ఇషానుల్లా ఎహ్సాన్‌ మరోసారి మలాలాపై బెదిరింపులకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. ఇంతకు ముందు జరిగిన తప్పు మరోసారి జరగదంటూ మలాలాను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశాడు.
  • భారతీయ మహిళకు ఐరాస ఉన్నత పదవియూఎన్‌డీపీ అండర్‌ సెక్రటరీ జనరల్‌గా ఉషారావు మొనారీ
  • కొవిడ్‌ ముప్పును తగ్గించే ప్రాచీన జన్యువుసుమారు రెండు లక్షల సంవత్సరాల కిందటి నియాండర్తల్‌ మానవుల నుంచి పారంపర్యంగా వస్తున్న
  • మిలటరీ దుస్తుల్లో వచ్చి..విద్యార్థుల అపహరణబోకోహరంకు చెందిన వారుగా అనుమానిస్తున్న కొందరు ఉగ్రవాదులు మిలటరీ దుస్తుల్లో వచ్చి వందలాది మంది విద్యార్థులను అపహరించిన ఘటన నైజీరియాలో చోటు చేసుకుంది. భద్రతా దళాలు తెలిపిన వివరాల ప్రకారం. మంగళవారం రాత్రి కొందరు మిలటరీ దుస్తులు ధరించి కగరలోని ప్రభుత్వ కళాశాల వసతిగృహానికి వెళ్లి
  • కొవిడ్‌ వర్క్‌షాప్‌: పాక్‌ను ఆహ్వానించిన భారత్‌!ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోన్న వేళ.. ఈ సంక్షోభంపై చర్చించేందుకు దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి (సార్క్) వర్స్‌షాప్‌ను నిర్వహించనుంది.
  • నేనెక్కడున్నా అని అడుగుతా: బైడెన్‌తనకు కూడా వైట్‌హౌజ్‌ తనకు బంగారు పంజరంలాగా అనిపిస్తోందన్నారు.
  • చైనాలో ఇకపై రాసేందుకు వార్తలుండవట..చైనాలో ఇకపై వార్తలకు సెన్సార్‌ కష్టాలు తప్పవని పరిశీలకులు అంటున్నారు.
  • ఈ సారి కిమ్‌ సతీమణి వంతు..!ఉత్తర కొరియాలో ఎప్పుడు ఎవరు ప్రత్యక్షమవుతారో.. ఎవరు మాయమవుతారో తెలియదు. కొన్నాళ్లు కిమ్‌  కనిపించక పోతే.. మరికొన్నాళ్లు కిమ్‌ సోదరి కనిపించరు.. వీరిద్దరు కాకపోతే కిమ్‌ భార్య కనిపించరు.
  • సింగపూర్‌ విదేశీ కార్మికుల సంఖ్యలో కోతవిదేశీ కార్మికులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే లక్ష్యంతో సింగపూర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
  • డొనాల్డ్‌ ట్రంప్‌కు కొత్త చిక్కులు! అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై సెనేట్‌లో అభిశంసన వీగిపోయిందనుకునే సరికి మరో చిక్కులో పడ్డారు. జనవరి 6న క్యాపిటల్‌పై దాడిని ప్రోత్సహించడం ద్వారా ట్రంప్‌ ‘కూ క్లుక్స్‌ క్లాన్‌’ చట్టం అతిక్రమణలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సీనియర్‌ డెమోక్రాటిక్‌ నేత బిన్నీ థాంప్సన్‌ ఫెడరల్‌ కోర్టులో కేసు పెట్టారు.
  • కరోనా వేళ.. మరోసారి వణికిస్తోన్న ఎబోలా!ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి కబళిస్తోన్న వేళ.. ప్రాణాంతక ఎబోలా మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఎబోలా కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.
  • సూకిపై మరో నేరం.. అందుకేనా?కోర్టు విచారణ లేకుండా మహిళా నేతను నిరవధికంగా  నిర్బంధంలో ఉంచేదుకే
  • బైడెన్‌ తాతకు భలే బహుమతి!‘ప్రెసిడెంట్‌ డే’ సందర్భంగా తమ తాతయ్యకు బైడెన్‌ మనుమలు ఓ చక్కటి బహుమతినిచ్చారు.
  • కెనడాలో భారతీయులకు బెదిరింపులు..కెనడాలో నివసించే భారతీయులకు బెదిరింపులు ఎదురవటంతో భారత రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది.
  • చైనాలోనే కొవిడ్‌ నకిలీ టీకా రాకెట్‌ సూత్రధారి!మిలియన్ డాలర్ల విలువైన నకిలీ కరోనా టీకా కుంబకోణానికి సూత్రధారి కూడా చైనాలోనే
  • అమెరికాను వణికిస్తున్న మంచు తుపానుఅమెరికాను భారీ మంచు తుపాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా టెక్సాస్‌ రాష్ట్రంలో మైనస్‌ 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అక్కడి రహదారులన్నీ మంచుతో పేరుకుపోయాయి....
  • ఉత్తరాఖండ్‌: బొమ్మలకు అంత్యక్రియలువారి సంప్రదాయాల ప్రకారం మృతుల బొమ్మలకు అంత్యక్రియలకు నిర్వహిస్తున్నారు.
  • వార్తా సంస్థలకు గూగుల్‌ డబ్బులుఆస్ట్రేలియా ప్రభుత్వ ఒత్తిడికి టెక్‌ దిగ్గజ సంస్థలు గూగుల్, ఫేస్‌బుక్‌ తలవంచుతున్నాయి.
  • పేద దేశాల్లో ఆ టీకా పంపిణీకి WHO పచ్చజెండా..కోవాక్స్‌ కార్యక్రమం ద్వారా ఆస్ట్రాజెనెకా టీకాలను పంపిణీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి
  • విదేశీ వైద్య విద్యకు కరోనా దెబ్బకరోనా సృష్టించిన భయానక వాతావరణంతో విదేశాల్లో వైద్య విద్య చదవాలని అనుకుంటున్న వారిలో కొందరు
  • ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో మహిళపై అత్యాచారం..ఆస్ట్రేలియా దేశ పార్లమెంట్‌ వేదికగా ఓ మహిళకు ఘోర అవమానం జరిగింది. సమావేశానికి రమ్మని పిలిచి తోటి ఉద్యోగి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని
  • చైనా టీకా: పంపిణీ తక్కువ..ఎగుమతి ఎక్కువ!చైనాలో పంపిణీ చేస్తోన్న వ్యాక్సిన్‌ల కంటే ఇతర దేశాలకే ఎక్కువ డోసులను ఎగుమతి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
  • మయన్మార్‌: అడ్డొస్తే 20 ఏళ్ల జైలే!సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వారికి కఠిన శిక్షలు
  • బ్రిటన్‌ రకం వైరస్‌ ప్రమాదకరమైనదే..!బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్‌ ప్రమాదకరమైందేనని అక్కడి ప్రభుత్వ నివేదిక వెల్లడించింది.
  • సైన్యం గుప్పిట్లో మయన్మార్‌మయన్మార్‌ సాయుధ బలగాల కవాతులతో దద్దరిల్ల్లుతోంది.
  • కమలా హారిస్‌ ఇమేజ్‌ను వాడుకోవటం ఆపండి..కమలా హారిస్‌ సమీప బంధువు మీనా హారిస్‌పై ఆరోపణలు వస్తున్నాయి.
  • న్యూజిలాండ్‌లో లాక్‌డౌన్‌!ఆక్లాండ్‌ నగరంలో మూడు కరోనా వైరస్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఆ నగరంలో మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు న్యూజిలాండ్‌ ప్రభుత్వం వెల్లడించింది.
  • మయన్మార్:  సైనిక నేత కీలక ఆదేశాలుమయన్మార్‌ సైనిక ప్రభుత్వం, అక్కడి పౌరుల వ్యక్తిగత హక్కులను కాలరాసే దిశగా మరో అడుగు వేసింది.
  • కరోనా మూలాల శోధనపై యూఎస్‌ ఆందోళనప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్‌.. ఒక జంతువు నుంచే మానవుల్లోకి వ్యాపించి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), చైనా శాస్త్రవేత్తల బృందం చేసిన ప్రకటనపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది..........
  • ఆక్స్‌ఫర్డ్‌ ఎన్నికల్లో దుమ్మురేపిన భారతీయ విద్యార్థినిఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో భారతీయ విద్యార్థిని రష్మీ సమంత్‌ చరిత్ర సృష్టించింది.
  • నా రాజకీయ ఉద్యమం ఇప్పుడే మొదలైందితన అసలైన రాజకీయ ఉద్యమం ఇప్పుడే మొదలైందని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.
  • అభిశంసన నుంచి గట్టెక్కిన ట్రంప్‌యూఎస్‌ క్యాపిటల్‌ భవనంపై దాడి ఘటనలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన నుంచి బయటపడ్డారు. రెండో అభిశంసన విచారణలో భాగంగా సెనేట్‌లో ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించగా.. అందులో ట్రంప్‌ నిర్దోషిగా గట్టెక్కారు.
  • ఐరాస చీఫ్: అభ్యర్థిగా భారత సంతతి మహిళఐక్యరాజ్య సమితి(ఐరాస) అత్యున్నత పదవికి పోటీ పడనున్నట్లు భారత సంతతికి చెందిన అరోరా ఆకాంక్ష(34) వెల్లడించారు.
  • కరోనా కేసులు తగ్గుతున్నాయని.. నిర్లక్ష్యం వద్దు!  ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ 19 పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తున్నప్పటికీ నిబంధనల విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో
  • మయన్మార్‌లో నిరసనలపై ఉక్కుపాదంమయన్మార్‌లో పౌర ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న
  • బ్రిటన్‌పై చైనా ప్రతీకారంప్రఖ్యాత వార్తాసంస్థ బీబీసీపై చైనా కొరడా ఝళిపించింది. తమ దేశంలో
  • స్పుత్నిక్‌ టీకాకు 26దేశాల ఆమోదం‌!రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వీ టీకాకు ఇప్పటికే 26 దేశాలు ఆమోదం తెలిపాయని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్) వెల్లడించింది.
  • మెల్‌బోర్న్‌లో మరోసారిలాక్‌డౌన్‌ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నగరం మెల్‌బోర్న్‌లో కరోనా కారణంగా మరోసారి లాక్‌డౌన్‌ విధించారు. శుక్రవారం నుంచి ఐదురోజులపాటు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. విక్టోరియా రాష్ట్రం అంతటా లాక్‌డౌన్‌ను అమలుచేయనున్నారు....
  • కమలా హారిస్‌ పరుగులు.. వీడియో వైరల్‌అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ జాగింగ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. వాషింగ్టన్‌లోని లింకన్‌ స్మారక భవనం మెట్లపై కమల పలుమార్లు కిందకు, పైకి పరుగులు తీశారు....
  • మయన్మార్‌: ‘త్రీ ఫింగర్‌ సెల్యూట్’ అంటే..మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి, కీలక నేత ఆంగ్‌ సాన్ సూకీని నిర్బంధించడంపై ఇప్పుడు ఆ దేశంలో నిరసనలు హోరెత్తుతున్నాయి.
  • అందుకు వారే కారణం.. కిమ్‌నూతన ఆలోచనలు, విధానాల అమలులో వారు విఫలమయ్యారని కిమ్‌ మండిపడ్డారు.
  • చైనా.. యూకే.. మీడియా యుద్ధంచైనా.. యూకే దేశాల మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఇటీవల చైనా ప్రభుత్వ మీడియా సీజీటీఎన్‌ లైసెన్స్‌ను బ్రిటన్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు డ్రాగన్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఆ దేశానికి చెందిన బీబీసీ
  • తుపాను ఎఫెక్ట్‌.. 130 వాహనాలు ఢీఅమెరికాలోని టెక్సాస్‌లో వాహనాలు బీభత్సం సృష్టించాయి. తీవ్రమైన మంచు తుపాను కారణంగా రోడ్డుపై పట్టుకోల్పోయిన 130కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది
  • జిన్‌పింగ్‌కు కాల్‌ చేసిన బైడెన్‌: ఏం చెప్పారంటే..!జో బైడెన్‌, చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో  తొలిసారి ఫోన్‌లో సంభాషించారు.
  • ట్రంప్‌న‌కు శాశ్వతంగా గుడ్‌బై చెప్పిన ట్విటర్‌అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఇంకెప్పుడూ ట్విటర్‌లోకి అనుమతించేది లేదని ఆ సంస్థ తేల్చి చెప్పింది. జనవరి 6న అమెరికా రాజధానిలోని క్యాపిటల్‌ భవంతిపై ట్రంప్‌ మద్దతుదారుల హింసాత్మక దాడి
  • మయన్మార్‌లో నిరసన ప్రదర్శనలపై ఉక్కుపాదంమయన్మార్‌లో నిరసన ప్రదర్శనలపై పోలీసుల అణచివేత ధోరణి కొనసాగుతోంది. రాజధాని నేపిడా సహా పలు నగరాల్లో నిరసనకారులపై మంగళవారం వారు ఉక్కుపాదం మోపారు. జల ఫిరంగులు..
  • చైనాలో చిక్కుకున్న నావికులు 14న భారత్‌కు  చైనాలో చిక్కుకుపోయిన నావికుల కుటుంబాలకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అక్కడ చిక్కుకుపోయిన 18మంది నావికులు ....
  • భారత పౌరసత్వాన్ని వదులుకున్న 6.76 లక్షల మందిదేశంలో గడిచిన ఐదేళ్లలో 6.76 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్రం తెలిపింది. 2015 నుంచి 2019 మధ్య వీరంతా తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌రాయ్‌....
  • ‘అంతర్జాతీయ శక్తిగా భారత్‌ను స్వాగతిస్తున్నాం’భారత్‌ అంతర్జాతీయ శక్తిగా అవతరించడాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పాలకవర్గం స్వాగతించింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికాకు భారత్‌ కీలక భాగస్వామి అని తెలిపింది. ప్రాంతీయంగా శాంతి భద్రతలను నెలకొల్పడంలో
  • రెండో డోసుకూ అదే ప్రాధాన్యత: ఆంటోని ఫౌచీఈ సమయంలో మొదటి డోసును వీలైనంత ఎక్కువ మందికి అందించడంతో పాటు రెండో డోసు వారికీ ప్రాధాన్యత కల్పించాలని అమెరికా అంటువ్యాధుల నిపుణులు డాక్టర్‌ ఆంటోని ఫౌచీ సూచించారు.
  • తెలియకుండానే భారత్ అంగీకరించింది: చైనాసరిహద్దులో అతిక్రమణలకు పాల్పడినట్లు భారత్ తనకు తెలియకుండానే ఒప్పుకుందని చైనా అడ్డగోలు వ్యాఖ్యలు చేసింది.
  • యూకే స్ట్రెయిన్‌లో జన్యుమార్పులుయూకేలో గుర్తించిన కొత్తరకం కరోనా వైరస్‌ మళ్లీ జన్యుమార్పిడి చెందుతోందని పరిశోధకులు గుర్తించారు. ఈ484కే గా పిలిచే ఈ రకాన్ని ఇప్పటికే దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ వేరియంట్స్‌లో ఇప్పటికే గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మార్పు చెందిన
  • శిథిలదశలో పాక్‌లోని హిందూ ఆలయాలుపాకిస్థాన్‌లో ఉన్న ప్రాచీన హిందూ దేవాలయాలు సరైన ఆదరణకు నోచుకోక జీర్ణదశలో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. పరిశీలించిన కమిషన్‌ ఫిబ్రవరి 5న ఈ నివేదికను పాకిస్థాన్‌ సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ ఆలయాలను నిర్వహించాల్సిన బాధ్యత ఎవక్యూ ట్రస్ట్‌ ప్రాపర్టీ బోర్డు(ఈటీపీబీ)దేనని ఆ నివేదికలో పేర్కొన్నారు.
  • టీకా ఉత్పత్తిలో భారత్‌ది వ్యూహాత్మక పాత్ర: ఈయూప్రపంచంలో అతిపెద్ద టీకా ఉత్పత్తిదారుగా భారత్‌ వ్యూహాత్మక పాత్రను గుర్తిస్తున్నట్లు ఐరోపా కూటమి ప్రకటించింది. ఐరోపా కూటమి, భారత్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సహా పెట్టుబడులకు సంబంధించి....
  • న్యూయార్క్‌ అసెంబ్లీలో ‘కశ్మీర్‌’ తీర్మానంఅమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్ర అసెంబ్లీ వివాదాస్పద తీర్మానం చేసింది. ఫిబ్రవరి 5వ తేదీని ‘కశ్మీర్‌ అమెరికన్‌ డే’గా ప్రకటించాలంటూ తీర్మానం చేయగా..
  • చైనాతో ఇకపై అలా వ్యవహరించబోం: బైడెన్‌తన పరిపాలనా కాలంలో అమెరికా నుంచి చైనాకు తీవ్రమైన పోటీ ఉండనుందని అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. చైనాతో ఘర్షణాత్మక సంబంధాలను నెలకొల్పాలని భావించడం లేదని ఆయన వెల్లడించారు....
  • వుహాన్‌: ‘కీలక ఆధారాలు’ లభ్యంవుహాన్‌ నగరంలో కొవిడ్‌ పుట్టుకను గురించి కొన్ని కీలక ఆధారాలు లభ్యమైనట్టు తెలిసింది.
  • నిరసనలతో హోరెత్తిన మయన్మార్‌మయన్మార్‌లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి.
  • చిలీలో హింసాత్మకంగా మారిన ర్యాలీచిలీలో పోలీసుల కాల్పుల్లో మరణించిన నిరసనకారుడు ఫ్రాన్సిస్కో మార్టినెజ్‌కు సంఘీభావంగా నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. సాంటియాగోలో ర్యాలీని అడ్డుకున్న పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు....
  • ఎక్కువ డౌన్‌లోడ్లు టెలిగ్రాంకే..!వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ అప్డేట్‌ తీసుకురావడం, దానిపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రజలు ఇతర యాప్స్‌పై మొగ్గు చూపడం ప్రారంభించారు. దీంతో టెలిగ్రాం, సిగ్నల్‌ యాప్‌లకు డిమాండ్‌ పెరిగింది. తాజాగా సెన్సార్‌ టవర్‌ అనే సంస్థ నివేదికలు విడుదల చేసింది.
  • మయన్మార్‌లో ఇంటర్నెట్ నిషేధంమయన్మార్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం ప్రజలపై ఆంక్షలు అంతకంతకూ పెంచుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి ఫేస్‌బుక్‌ను నిషేధించిన సైన్యం శనివారం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను నిషేధించింది.
  • పేద దేశాల్లో ఇదే ఆఖరి తరం అవుతుందిపేద, అల్పాదాయ దేశాలకు సంపన్న దేశాలు ఆపన్నహస్తం అందించకపోతే అక్కడ ఇదే చివరితరం అవుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టాలినా జార్జివా ఆందోళన వ్యక్తం చేశారు
  • కరోనా:భారత్‌ను ప్రశంసించిన డబ్ల్యూహెచ్‌ఓకరోనా వైరస్ విజృంభణను కట్టడి చేయడంలో భారత్‌ చెప్పుకోదగ్గ పురోగతి సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ అన్నారు.
  • ఊపిరి పీల్చుకుంటున్న అమెరికా!గత కొన్ని నెలల్లో కరోనా విలయతాండవాన్ని చవిచూసిన అగ్రరాజ్యం అమెరికా కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఆ దేశ ప్రజలు కాస్త కుదుటపడుతున్నారు........
  • ట్రంప్‌నకు ఆ విషయాలు చెప్పబోం!అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు దేశ భద్రతకు సంబంధించిన రహస్య విషయాలు చెప్పబోమని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో అనాదిగా వస్తున్న సంప్రదాయానికి స్వస్తి పలకనున్నట్లు తెలిపారు.......
  • మాకు కొవిడ్ టీకాలు అవసరం లేదుప్రపంచమంతా కరోనా వైరస్‌ను కట్టడి చేసే టీకా కోసం ఎదురుచూస్తుంటే..మాకు ఆ టీకా అవసరం లేదంటోంది ఆఫ్రికన్ దేశం బురుండి.
  • కరోనాకు అంతం అప్పుడే..!తొలుత తలెత్తినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రశ్న.. కరోనాకు అంతం ఎప్పుడు అనేదే.
  • సింగిల్‌ డోసు టీకా: అనుమతి కోరిన జే&జేసింగిల్‌ డోసులోనే కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన జాన్సన్ & జాన్సన్‌, తాజాగా దీన్ని అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని అమెరికా నియంత్రణ సంస్థలను కోరింది.
  • విమర్శించినా..ఉదారత చాటుకున్న భారత్‌!కొవిడ్‌ టీకా విషయంలో ఇతర దేశాలకు ఉదారంగా సాయపడుతున్న భారత్‌.. తాజాగా కరీబియన్‌ దేశమైన బార్బడోస్‌కు వ్యాక్సిన్‌ను పంపింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారుచేసిన లక్ష కొవిషీల్డ్‌ డోసులను ఆ దేశానికి పంపింది............
  • H-1B.. ఈ ఏడాది లాటరీ విధానమేఅమెరికాలో పనిచేసేందుకు వీలుగా భారతీయులు సహా ఇతర దేశాల ఉద్యోగ నిపుణులకు ఇచ్చే హెచ్‌-1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో ట్రంప్‌ తీసుకొచ్చిన నూతన నిబంధనలను బైడెన్‌ ప్రభుత్వం కొంతకాలం
  • అరుదైన కమలా హారిస్‌ గాజు చిత్రం: ఎలా చేశారంటే..కమలా హారిస్‌కు చెందిన వైవిధ్యభరితమైన చిత్రాన్ని ఏర్పాటు చేశారు.
  • యాంటీబాడీలను ఏమార్చేలా కరోనాలో మార్పులు!కరోనాలో జరుగుతున్న మార్పు (ఉత్పరివర్తన)ల్లో ఒక నిర్దిష్ట పోకడను శాస్త్రవేత్తలు గమనించారు.
  • అది ‘చైనా సరకే’!కొవిడ్‌-19 నివారణకు చైనా ప్రభుత్వ రంగ సంస్థ సినోఫార్మ్‌ తయారుచేసిన టీకా పనితీరు
  • రిహానాకు ప్రశంసలు..లైక్‌ చేసిన ట్విటర్ సీఈఓరైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపిన పాప్‌ సింగర్ రిహానాకు వచ్చిన ప్రశంసాత్మక ట్వీట్లకు ట్విటర్ సీఈఓ జాక్‌ డోర్సే లైక్‌ కొట్టారు.
  • బైడెన్‌ ప్రభుత్వం..ఇక్కడ అన్నీ రిపేర్‌ చేస్తాం!ప్రపంచ దేశాలతో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్ధరిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. తమ దేశాన్ని, తమ విదేశాంగ విధానాన్ని తిరిగి గాడిన పెడతామని స్పష్టం చేశారు.......
  • ఇకపై హైదరాబాద్‌ నుంచి మాల్దీవులకు నేరుగాహైదరాబాద్‌ నుంచి మాల్దీవులకు మొదటి డైరక్ట్‌ విమానాన్ని ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభించనున్నట్లు గో ఎయిర్‌ విమానయాన సంస్థ ప్రకటించింది.
  • ప్రపంచవ్యాప్తంగా 4,000 కొత్త కరోనా రకాలు!ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 4,000 కరోనా కొత్త రకాలున్నాయని బ్రిటన్ మంత్రి నదీమ్ జహావీ వెల్లడించారు.
  • సౌదీ బాటలో కువైట్‌: విమానాల నిలిపివేతపలు ఎడారి దేశాలు అంతర్జాతీయ రాకపోకలు, తదితర అంశాలపై ఆంక్షలు విధిస్తున్నాయి.
  • మయన్మార్‌: నిరసనల వెల్లువ, ఫేస్‌బుక్‌పై నిషేధంమయన్మార్‌లో సైనిక చర్య ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలిటరీ ఆంక్షల కొరడాను ఝళిపించింది.
  • ‘బ్యాట్‌ ఉమన్‌’ను కలిసిన WHO నిపుణులు!ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం వుహాన్‌లో ‘బ్యాట్‌ ఉమన్‌’ను కలిసారు.
  • సౌదీకి అంతర్జాతీయ విమానాలు నిలిపివేతసౌదీ అరేబియా ప్రభుత్వం భారత్‌ సహా 20 దేశాల నుంచి వచ్చే విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
  • ఒక్క డోసుతోనే మెరుగైన రక్షణఆక్స్‌ఫర్డ్ టీకా కరోనా వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గిస్తుందని, ఒక్క డోసుతోనే మెరుగైన రక్షణ కల్పిస్తుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది
  • వలసల విధానాల్లోని కీలక ఉత్తర్వులపై బైడెన్‌ సంతకంఅమెరికాలో పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న భారత ఐటీ నిపుణులకు మేలు చేసే నూతన వలస విధానానికి అగ్రరాజ్యం అధ్యక్షుడు బో బైడెన్‌ ఆమోదం తెలిపారు. ఈమేరకు మూడు కార్యనిర్వాహక ఉత్తర్వులపై....
  • వుహాన్‌ ల్యాబ్‌లో డబ్ల్యూహెచ్‌ఓ బృందంకరోనా వైరస్‌ పుట్టుకకు కారణమని అనుమానిస్తున్న వుహాన్‌ నగరంలోని ల్యాబరేటరీని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) బృందం సందర్శించింది. కరోనా వైరస్‌ ఎలా పుట్టింది ఎలా వ్యాప్తి చెందింది? అనే కోణంలో....
  • బెజోస్ ప్రకటన: పిచాయ్, నాదెళ్ల ఏమన్నారంటే..అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ నిర్ణయంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల వంటి సహచర ప్రముఖులు స్పందించారు.
  • కరోనా నకిలీ వ్యాక్సిన్ల సరఫరా..80 మంది అరెస్టుకరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో కరోనా నిరోధక నకిలీ టీకాలు సరఫరా చేస్తున్న 80 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని నకిలీ టీకాలు ఇప్పటికే ఆఫ్రికా చేరినట్లు అధికారులు వెల్లడించారు....
  • ‘అందుకే పాలనను చేతుల్లోకి తీసుకున్నాం’మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యాధిపతి మిన్‌ ఆంగ్‌ లయాంగ్‌ తొలిసారి స్పందించారు. ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటు తప్పలేదని చెప్పుకొచ్చారు........
  • నావల్నీకి జైలు శిక్ష.. భగ్గుమన్న రష్యా!రష్యాలో ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీకి మాస్కో కోర్టు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. గతంలో రద్దు చేసిన శిక్షకు సంబంధించిన షరతులను ఉల్లంఘింనిన నేపథ్యంలో ఈ శిక్ష విధిస్తున్నామని తెలిపింది.........
  • అమెజాన్‌ సీఈవోగా తప్పుకోనున్న బెజోస్‌అపరకుబేరుడు, టెక్‌ దిగ్గజం, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ తన సీఈవో పదవి నుంచి తప్పుకోనున్నారు. ఈ ఏడాది చివరికల్లా సీఈవో పదవి నుంచి వైదొలగనున్నట్లు స్వయంగా ప్రకటించారు. బెజోస్‌ స్థానంలో అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ హెడ్‌ ఆండీ జాస్సీ 
  • మహాత్మా మన్నించు .. శ్వేతసౌధం ప్రకటనఘటన పట్ల అమెరికా అధ్యక్ష నివాసం వైట్‌హౌజ్‌ విచారం వ్యక్తం చేసింది.
  • మరోసారి పాక్‌ గుట్టు రట్టయ్యింది!దాయాది దేశం పాకిస్థాన్‌ గుట్టు రట్టయ్యింది. ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడం లేదన్న అక్కడి ప్రభుత్వం, సైన్యం బుకాయింపు వట్టిదేనని మరోసారి నిరూపితమైంది. అమెరికా మట్టుబెట్టిన అల్‌ఖైదా కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌కు.........
  • డ్రాగన్‌ బుసలపై పెద్దన్న గుస్సా!పొరుగుదేశాలపై చైనా ప్రదర్శిస్తున్న దుందుడుకు వైఖరిపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది.....
  • వడివడిగా ప్రైవేట్‌ అంతరిక్ష యాత్ర దిశగా...ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు చేపట్టిన మిషన్‌ విషయంలో స్పేస్‌ఎక్స్‌ మరో ముందడుగు వేసింది. తొలి ప్రైవేటు అంతరిక్ష యాత్రగా భావిస్తున్న ఈ మిషన్‌ను 2021 నాలుగో త్రైమాసికంలో చేపట్టనున్నట్లు తెలిపింది......
  • చైనా నావికా సిబ్బందిలో మానసిక సమస్యలుచైనా నావికా సిబ్బంది మానసిక స్థితి సరిగా లేనట్టు ఇలీవలి ఓ పరిశోధనలో వెల్లడైంది.
  • మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుమయన్మార్​ కీలకనేత ఆంగ్​సాన్​సూకీని ఆ దేశ సైన్యం గృహనిర్బంధంలో ఉంచింది. సూకీ సహా అధికార నేషనల్ లీగ్ ఫర్​డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) పార్టీ ఛైర్మన్‌ను సోమవారం ఉదయం సైన్యం అదుపులోకి తీసుకునట్లు మయన్మార్​ మీడియా తెలిపింది......
  • వీగర్‌లపై చైనా మరోసారి ఉక్కుపాదం!మానవహక్కులను ఉల్లంఘిస్తున్నట్లు అంతర్జాతీయంగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న చైనా, తాజాగా అక్కడి విద్యా సంస్థల్లో బోధనా భాషగా ఉన్న వీగర్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
  • రష్యాలో కొనసాగుతున్న ఆందోళనలు!రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ అరెస్టుకు నిరసనగా భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
  •  కొవిడ్‌ టీకా లభించును..వ్యాక్సిన్‌ సీసాలను నిల్వ ఉంచాల్సిన ఫ్రిజ్‌.. ఉన్నట్టుండి పనిచేయటం మానేసింది.
  • వుహాన్‌ మార్కెట్‌లో కరోనా మూలాల శోధన!కరోనా మూలాలను కనుగొనేందుకు చైనాలో పర్యటిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందం.. తమ పరిశోధనను ముమ్మరం చేసింది. వైరస్​వ్యాప్తికి మూల కేంద్రంగా భావిస్తున్న వుహాన్‌లోని...........
  • అంతర్జాతీయ ప్రయాణాలకు రష్యా అనుమతిభారత్‌తో పాటు పలు దేశాల అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతిస్తున్నట్లు రష్యా శనివారం వెల్లడించింది. ఈ మేరకు రష్యా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
  • అగ్రరాజ్యానికి‘కొత్త రకం’ కలవరం!కరోనా వైరస్‌ వ్యాప్తితో ఇప్పటికే తీవ్ర గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం అమెరికాను కొత్త రకాలు మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న యూకే వేరియంట్‌ కేసులు అక్కడ క్రమంగా పెరుగుతున్నాయి.......
  • కరోనా మూలాలపై వుహాన్‌ ఆస్పత్రుల్లో శోధనకరోనా మూలాలపై పరిశోధన చేపట్టేందుకు చైనా చేరుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం ఇటీవలే 14 రోజుల క్వారంటైన్ ముగించుకుంది. క్షేత్రస్థాయిలో కరోనా మూలాలపై పరిశోధనను ప్రారంభించింది...........
  • బెడిసికొడుతున్న చైనా వ్యూహం!కరోనా సంక్షోభాన్ని ఆసరాగా తీసుకొని టీకా దౌత్యం ప్రదర్శించేందుకు ఉవ్విళ్లూరిన చైనా.. చివరకు చతికిలపడుతోంది. ఇచ్చిన మాట ప్రకారం పొరుగు దేశాలకు సకాలంలో టీకా అందించలేక అపప్రదను మూటగట్టుకుంటోంది...........
  • సింగిల్‌ డోసు టీకాతో 66శాతం సమర్థత!ప్రముఖ ఔషధ సంస్థ జాన్సన్ & జాన్సన్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌, కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో 66శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది.
  • ఆ దేశంలో మహిళలే మహారాణులుమహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులతో పోటీ పడుతూ ముందుకుసాగుతున్నారు. రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు.
  • భారత్ సూచనలు పరిగణనలోకి తీసుకున్నాం: చైనాఒడుదొడుకులకు గురైన ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు భారత విదేశాంగ మంత్రి చేసిన సూచనలను తాము పరిగణలోకి తీసుకున్నామని శుక్రవారం చైనా వెల్లడించింది.
  • ఇస్లామిక్‌ స్టేట్‌ సీనియర్‌ కమాండర్‌ హతం!ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రసంస్థకు చెందిన సీనియర్‌ కమాండర్‌ను తమ దేశ భద్రతా బలగాలు మట్టుబెట్టాయని ఇరాక్‌ ప్రధాని ముస్తాఫా అల్‌ కదామి వెల్లడించారు. ఉత్తర ఇరాక్‌లోని నిఘా విభాగం నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్‌లో....
  • ఆ దేశంలో 40 శాతం మందికి పైగా కరోనా!అధికారిక లెక్కల ప్రకారమే ఇక్కడి ప్రజల్లో 40 శాతం మందికి పైగా కరోనా సోకింది.
  • కరోనా టీకా తీసుకున్న ఐరాస సెక్రటరీ జనరల్‌ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ తొలి డోసు కొవిడ్‌-19 టీకాను తీసుకున్నారు.
  • భారత్‌-యూఏఈల బంధం నిరంతరం..కొవిడ్‌ అనంతరం భారత్‌, యూఏఈల మధ్య పరస్పర సహకారం, సన్నిహిత సంప్రదింపులు కొనసాగనున్నాయి.
  • పాక్‌ సుప్రీంకోర్టు తీర్పుపై అమెరికా ఆగ్రహం!అమెరికా పాత్రికేయుడు డేనియల్‌ పర్ల్‌ హత్య కేసులో నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ పాకిస్థాన్‌ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పును ఖండిస్తూ గురువారం శ్వేతసౌధం ప్రకటన......
  • ప్రపంచానికే గొప్ప ఆస్తి భారత్‌ : ఐరాసకరోనా మహమ్మారిని అంతమొందించేందుకు అంతర్జాతీయంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భారత్‌ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ పిలుపునిచ్చారు...........
  • ఎట్టకేలకు..ప్రారంభమైన కొవిడ్ మూలాల శోధన!చైనాలో కరోనా వైరస్‌ మూలాలను శోధించేందుకు వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు బృందం ఎట్టకేలకు దర్యాప్తు ప్రారంభించింది.
  • త్వరలోనే సింగిల్‌ డోసు టీకా ఫలితాలు!ప్రముఖ ఔషధ సంస్థ జాన్సన్ & జాన్సన్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగ ఫలితాలు వారంలోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయని సంస్థ వెల్లడించింది.
  • ‘హెచ్1బీ’ భాగస్వాములకు బైడెన్‌ గుడ్‌న్యూస్‌!హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ భారీ ఊరట కల్పించారు. హెచ్‌4 వీసాదారుల పని అనుమతులు రద్దు చేసేలా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొచ్చిన నూతన
  • పుతిన్‌కు బైడెన్‌ ఫోన్‌అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జో బైడెన్‌ తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రష్యా-అమెరికా మధ్య సంబంధాల బలోపేతానికి కలిసి పనిచేయాలని...
  • పాక్‌ సరిహద్దు వైపు వెళ్లొద్దుఅధ్యక్షుడు బైడెన్‌ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం దక్షిణాసియాలోని పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లకు వెళ్లాలనుకునే తమ పౌరులకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ..
  • రెండో డోసు తీసుకున్న కమలా హారిస్‌అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కరోనా టీకా రెండో డోసు మంగళవారం తీసుకున్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌(ఎన్‌ఐహెచ్‌) కార్యాలయం నుంచి దీన్ని ప్రత్యక్షప్రసారం చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌.......
  • సారీ ఇండియా.. రాలేకపోయాను!ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశం జరుపుకుంటున్న గణంత్ర వేడుకతకు అతిథిగా హాజరయ్యే అవకాశం చేజారినందుకు బ్రిటన్‌ ప్రధాని ఒకింత విచారం వ్యక్తం చేశారు. అయితే, త్వరలో......
  • మరో దేశాధినేతకు కరోనా: ఈయన తీరే వేరు!మాస్కు ధరించటం తదితర కొవిడ్‌ నిబంధనలు పాటించని ఈయన వైఖరి తరచు చర్చనీయాంశమౌతోంది. 
  • అమెరికాలో 4 లక్షలకు చేరిన కొవిడ్‌ మరణాలుకరోనా తాండవమాడుతున్న అమెరికాలో కేసుల సంఖ్య 2.5 కోట్లు దాటిందని జాన్స్‌ హోప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం వెల్లడించింది. కొవిడ్‌ మరణాలు 4 లక్షలు దాటినట్లు పేర్కొంది....
  • మరో నలుగురు భారతీయ-అమెరికన్లకు కీలక పదవులుఅమెరికా ప్రభుత్వంలో మరికొంత మంది భారతీయ అమెరికన్లకు కీలక పదవులు దక్కాయి. కీలకమైన ఇంధన శాఖలో నలుగురు భారతీయ అమెరికన్లను నియమిస్తూ అధ్యక్షుడు జో బైడెన్‌ ఉత్తర్వులు జారీ చేశారు........
  • ఆస్ట్రేలియాలో కరోనా టీకాకు ఓకే..కరోనా నిరోధానికి ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన టీకా వినియోగానికి ఆస్ట్రేలియా ప్రభుత్వ అనుమతించింది. ఆ దేశంలో అందుబాటులోకి వచ్చిన తొలి టీకా ఇదే. 16 ఏళ్ల పైబడిన వయసు వారందికీ ఈ టీకా ఇచ్చేందుకు......
  • కరోనా కష్టాలు పేదలకే!ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సమస్యల్లో ఆర్థిక అసమానతలు ఒకటి. కరోనా మహమ్మారి ఈ సమస్యను మరింత తీవ్రం చేసినట్లు తాజాగా విడుదల చేసిన ఆక్స్‌ఫామ్‌ నివేదిక వెల్లడించింది. కరోనా తెచ్చిన కష్టాలు..........
  • అట్టుడుకుతున్న రష్యా!ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ విడుదల కోసం జరుగుతున్న ఆందోళనలతో రష్యాలోని ప్రధాన నగరాలు అట్టుడుకుతున్నాయి. నావల్నీని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఆయన మద్దతుదారులు.........
  • అంటార్కిటికాలో భారీ భూకంపం!అంటార్కిటాలోని దక్షిణ షెట్​ల్యాండ్​ దీవులను శనివారం భూకంపం కుదిపేసింది. రిక్టర్​ స్కేలుపై 7.3 తీవ్రత నమోదైంది. భూకంపంతో పాటు సునామీ వచ్చే అవకాశాలు........
  • నిజమైన స్నేహానికి అర్థం భారత్‌: అమెరికావివిధ దేశాలకు వ్యాక్సిన్లను అందించి భారత్‌ స్నేహానికి అర్థం చెప్పిందని అమెరికా ప్రశంసలు కురింపించింది. ఈ మేరకు అమెరికా సౌత్‌ సెంట్రల్‌ ఏసియా విభాగం ట్విటర్‌లో పోస్టు చేసింది.
  • భారత్‌ సహకారానికి కృతజ్ఞతలు: WHOకరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ అందిస్తోన్న సహకారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది.
  • అమల్లోకి అణ్వస్త్ర నిషేధ ఒప్పందంఅణ్వాయుధాల నిషేధానికి సంబంధించిన మొట్టమొదటి ఒప్పందం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది.
  • హాంకాంగ్‌లో తొలిసారి కఠిన ఆంక్షలు!కరోనా కట్టడి కోసం హాంకాంగ్‌ తొలిసారి కఠిన నిర్ణయం తీసుకుంది. వేలాది మందిని లాక్‌డౌన్‌లో ఉండాలని ఆదేశించింది. గత రెండు వారాల్లో దాదాపు 4,300 కరోనా కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది............
  • భారత్‌కు బ్రెజిల్‌ అధ్యక్షుడి వినూత్న కృతజ్ఞత!భారత్‌ పంపిన కొవిషీల్డ్‌ టీకాలు శనివారం బ్రెజిల్‌కు చేరుకున్నాయి. 20 లక్షల డోసులతో శుక్రవారం ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం బ్రెజిల్‌కు బయలుదేరిన విషయం తెలిసిందే.......
  • కొత్త రకం కరోనాతోనే అధిక మరణాలు!గతేడాది చివర్లో లండన్‌లో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్‌కు సంబంధించి యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కీలక ప్రకటన చేశారు. ఇది వేగంగా వ్యాపించడమే కాకుండా పాత వైరస్‌తో పోలిస్తే ప్రాణాంతకం కూడా అయ్యుండొచ్చని తెలిపారు......
  • పగ తీర్చుకుంటాం: ఇరాన్‌ వార్నింగ్‌2020లో ఇరాన్‌ అగ్రశ్రేణి సైనికాధికారి మేజర్‌ జనరల్‌ సులేమానీపై డ్రోన్‌దాడి చేసి హతమార్చిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ కీలక నేత అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు.
  • కొవిడ్‌ పుట్టిల్లు వుహాన్‌పై  సినిమాకరోనా మహమ్మారి తొలుత ఒళ్లు విరుచుకున్న చైనా నగరం వుహాన్‌పై ఆ ప్రభుత్వం ఓ చిత్రాన్ని నిర్మించింది. ‘డేస్‌ అండ్‌
  • సెనేట్‌లో డెమొక్రాట్లదే పైచేయిఅమెరికా అధ్యక్షునిగా బైడెన్‌ బాధ్యతలు స్వీకరించిన క్రమంలోనే... కొ
  • మరింత దృఢంగా.. భారత్‌-అమెరికా బంధాలుబైడెన్‌ రాకతో భారత్‌-అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
  • ట్రంప్‌తో సంభాషణా? ఇప్పట్లో లేదుఅమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌజ్‌ను వీడుతూ నూతన అధ్యక్షుడు జో బైడెన్‌కు ఓ లేఖను విడిచి వెళ్లారు. దీనిపై స్పందించిన బైడెన్‌.. ఆ లేఖ చాలా హుందాగా ఉందని, త్వరలోనే ట్రంప్‌తో మాట్లాడతానని...
  • 24 గంటల్లో సున్నా నుంచి 57 లక్షలకు!బుధవారం నాటికి సున్నా ఫాలోవర్లు ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 57 లక్షలకు చేరుకోవటం విశేషం.
  • కరోనాపై యుద్ధంలో బైడెన్‌ అస్త్రాలివే..!అగ్రరాజ్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే బైడెన్‌ కరోనా మహమ్మారి అంతానికి తన వ్యూహాలేంటో ఆవిష్కరించారు. పెను సవాలుగా మారిన కరోనా నియంత్రణపైనే ఆయన తన తొలి ఆదేశం జారీ చేశారు.........
  • పాకిస్థాన్‌కు చైనా వ్యాక్సిన్‌ సాయంజనవరి 31లోగా చైనా వ్యాక్సిన్‌ సైనోఫామ్‌ను పాకిస్థాన్‌కు చేరనున్నట్లు పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషి తెలిపారు. చైనా 5లక్షల డోసులను పంపనున్నట్లు ఆయన గురువారం ట్విటర్‌లో తెలిపారు.
  • కొవిడ్ దెబ్బకు..ప్రధాని పదవికి రాజీనామాకరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విశ్వరూపం చూపిస్తోంది. కొవిడ్ మహమ్మారి కట్టడిలో విఫలమవడంతో ఓ దేశ ప్రధాని ఏకంగా తన పదవికే రాజీనామా చేయాల్సి వచ్చింది.
  • బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడులు: 28 మంది మృతిఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో గురువారం ఉదయం జంట ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకూ కనీసం 28 మంది మరణించగా, 73 మంది గాయాలపాలయ్యారు.
  • చేతులు కలిపేందుకు సిద్ధం.. ఫౌచీప్రపంచ ఆరోగ్య సంస్థతో మళ్లీ చేతులు కలపాలని అమెరికా కోరుకుంటోంది.  
  • అమెరికా మహిళలు: ఊదా రంగే ఎందుకు ?కమలా హారిస్, మాజీ ప్రథమ మహిళలు మిషెల్‌ ఒబామా, హిల్లరీ క్లింటన్..ఇలా అత్యున్నత స్థానంలో ఉన్న అమెరికన్ మహిళలంతా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఊదారంగుతో మెరిసిపోయారు.
  • ట్రంప్‌ బ్లాక్‌ చేస్తే.. బైడెన్‌ ‘ఫాలో’ అయ్యారు!అగ్రరాజ్య నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన జో బైడెన్‌కు.. అధ్యక్ష అధికార ఖాతా @POTUS నియంత్రణను అప్పగించింది ట్విటర్‌. ప్రస్తుతం ఈ అకౌంట్‌ నుంచే ట్వీట్లు చేస్తున్న బైడెన్‌.. కేవలం 12
  • అందరికీ టీకా లభిస్తుంది: ప్రపంచ ఆరోగ్య సంస్థటీకా కావాలనుకున్న ప్రతి ఒక్కరికీ దానిని అందచేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ హామీ ఇచ్చింది.
  • ట్రంప్‌ లేఖ.. గొప్పగా ఉంది: బైడెన్‌  మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధానికి వీడుతూ తనకు రాసిన లేఖ గొప్పగా ఉందని అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ కొనియాడారు. సంప్రదాయాన్ని పాటిస్తూ ట్రంప్‌ నిన్న ఓవల్‌ ఆఫీస్‌లోని
  • బైడెన్‌.. హారిస్‌ తొలి ట్వీట్లు ఇవే..అగ్రరాజ్యం అమెరికాలో కొత్త ఉషోదయం ప్రారంభమైంది. డెమొక్రాటిక్‌ నేతలు జో బైడెన్‌, కమలా హారిస్‌ నేతృత్వంలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. అక్కడి కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఈ వేడుక జరిగింది
  • కీలక ఆదేశాలపై జో బైడెన్‌ సంతకం అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన జో బైడెన్‌ తొలిరోజే కీలకమైన 15 కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకాలు చేశారు.
  • ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్‌అమెరికాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. అందుకు ప్రజలందరి సహకారం కావాలని కోరారు. ఇటీవల పార్లమెంట్‌.......
  • బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీఅమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఇరు దేశాల భాగస్వామ్యం
  • అధ్యక్షుడిగా బైడెన్‌ ప్రమాణంఅమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ (78) ప్రమాణస్వీకారం చేశారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10.20 గంటలకు ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
  • ట్రంప్‌ ‘గోడ’కు బైడెన్‌ బ్రేక్‌అగ్రరాజ్యం అమెరికాలో మరికొద్ది గంటల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అక్కడి కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత డెమొక్రాటిక్‌ నేత జో బైడెన్‌ 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం
  • వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!శ్వేతసౌధంలో కొలువుతీరిన విచిత్రమైన పెంపుడు జంతువులను గురించిన సమాచారం ఇదిగో..
  • మాల్దీవులకు చేరిన భారత్‌ టీకాలుభాగస్వామ్య దేశాలకు ఔషధ ఉత్పత్తుల సహకార ఒప్పందంలో భాగంగా భారత్‌ ఆరు దేశాలకు భారత్‌ బుధవారం నుంచి టీకాల సరఫరా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాల్దీవులకు కొవిషీల్డ్‌ లక్ష డోసులను ఎగుమతి చేసింది.
  • 60 దేశాలకు పాకిన కొత్తరకం కరోనా!బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్‌ ఇప్పటి వరకు 60 దేశాలకు పాకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. రూపుమార్చుకున్న ఈ కొత్త వైరస్‌ గత వారం రోజుల్లోనే 10 దేశాల్లోకి విస్తరించినట్లు తెలిపింది.......
  • మరో 73 మందికి ట్రంప్‌ క్షమాభిక్ష!అంతా అనుకున్నట్లుగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన చివరి పనిదినమైన బుధవారం రోజు అనేక మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. అయితే, స్వీయ క్షమాభిక్షకు మాత్రం ట్రంప్‌ మొగ్గుచూపలేదు. అలాగే తన కుటుంబ........
  • పాక్‌పై ఒత్తిడి తప్పదు: బైడెన్‌ బృందంఉగ్రవాద నిర్మూలనకు పాకిస్థాన్‌ చర్యలు అసంపూర్తిగా ఉన్నాయని అమెరికాకు కాబోయే రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ స్పష్టం చేశారు. అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని తెలిపారు..........
  • ఆ విషయంలో భారత్‌ది ఓ విజయగాథ: బ్లింకెన్‌అమెరికాతో భారత్‌ కొనసాగిస్తున్న సంబంధాలపై ఆ దేశానికి కాబోయే విదేశాంగ సెక్రటరీ టోనీ బ్లింకెన్‌ ప్రశంసలు కురిపించారు. అమెరికాలో ఏ పార్టీ అధికారంలో ఉందన్న దానితో సంబంధం లేకుండా(ఉభయతారకం) భారత్‌ అగ్రరాజ్యంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోందని వ్యాఖ్యానించారు........
  • బైడెన్‌కు ఇవాంకా ట్రంప్‌ శుభాకాంక్షలుజో బైడెన్‌ ప్రభుత్వం విజయవంతం కావాలని ఈ సందర్భంగా ఇవాంకా పేర్కొన్నారు.
  • ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్‌అమెరికా చరిత్రలోనే వినూత్న పాలనను అందించిన అధ్యక్షుడిగా ముద్ర వేయించుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ పదవీకాలం ఇక ముగిసిపోయింది. మరికొన్ని గంటల్లో ఆయన శ్వేతసౌధాన్ని వీడనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన తన వీడ్కోలు సందేశాన్ని విడుదల చేశారు.............
  • ప్రమాణ స్వీకార విందు.. ఏమున్నాయంటే..అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షుల ప్రమాణస్వీకారానికి రానున్న అతిథులు నోరూరించే వంటకాలను ఆరగించనున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ చెఫ్‌ రాబర్ట్‌ డోర్సీ అతిథులకు నలభీమపాకం రుచిచూపించబోతున్నాడు. ప్రమాణస్వీకారం సందర్భంగా
  • రాజు పట్ల చిన్న తప్పిదానికి అంత శిక్షా!ఓ థాయిలాండ్‌ న్యాయస్థానం.. మాజీ ప్రభుత్వోద్యోగినికి నలభై మూడున్నర సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఆ దేశపు రాజు గురించి అవమానకరంగా మాట్లాడినందుకు 65 ఏళ్ల మహిళకు ఈ శిక్ష
  • ఇక వెళ్లొస్తా.. మెలానియా వీడ్కోలు సందేశంమెలానియా తన వీడ్కోలు సందేశాన్ని ఏడు నిముషాలు సాగే వీడియో రూపంలో వెలువరించారు.
  • ట్రంప్‌ ఆంక్షల్ని ఎత్తేశారు.. బైడెన్‌ కుదరదన్నారు!అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్రెజిల్‌ సహా పలు ఐరోపా దేశాలకు రాకపోకలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. ఈ మేరకు సోమవారం కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు.......
  • వ్యాక్సిన్‌ పంపిణీలో పారదర్శకత అవసరంకరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో ప్రపంచం వైఫల్యం అంచున ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన వార్షిక కార్యనిర్వాహక బోర్డు సమావేశంలో ఆయన ప్రసంగించారు.
  • బైడెన్‌ రాకముందే ట్రంప్‌నకు వీడ్కోలుఅగ్రరాజ్య అధికార పీఠం నుంచి దిగుతున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. కొత్త అధ్యక్షుడు బైడెన్‌కు ముఖాముఖి ఎదురుపడేందుకు ససెమిరా అంటున్నారు. అందుకే ఆయన ప్రమాణస్వీకారానికి కూడా హాజరుకావట్లేదు
  • చీరకట్టుతో కమలా హారిస్‌ ప్రమాణ స్వీకారం?పదవీ ప్రమాణ సమయంలో ఆమె ఏం ధరిస్తారనే విషయం చర్చనీయాంశమైంది.
  • పటిష్ఠ పహారాలో అమెరికా!అమెరికాలో కొత్త పాలకవర్గం కొలువుదీరే సమయం సమీపించింది. ఈ తరుణంలో రాజధాని వాషింగ్టన్​డి.డి ప్రాంతం.. పూర్తిగా మిలిటరీ జోన్‌ను తలపిస్తోంది. అమెరికా చరిత్రలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి........
  • స్వీయ క్షమాభిక్షపై వెనక్కి తగ్గిన ట్రంప్‌!మరికొద్ది గంటల్లో అధికార పీఠాన్ని వీడబోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. చివరి రోజు కరుణరసాన్ని కురిపించేందుకు సిద్ధమవుతున్నారు. మంగళవారం 100 మందికి పైగా వ్యక్తులకు క్షమాభిక్ష పెట్టేందుకు
  • అమెరికాలో అది సాధ్యమే: ఫౌచీలక్ష్యాన్ని చేరటం కచ్చితంగా సాధ్యమని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్నారు.
  • రష్యా ప్రతిపక్ష నాయకుడి అరెస్టు!రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావెల్నీని ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. మాస్కోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే బలగాలు ఆయన్ని అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఘటన ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది.......
  • రష్యా టీకా వినియోగానికి బ్రెజిల్‌ నిరాకరణ!రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా స్పుత్నిక్‌-V అత్యవసర వినియోగానికి బ్రెజిల్‌ ప్రభుత్వం నిరాకరించింది. అనుమతికి కావాల్సిన కనీస వివరాలను సమర్పించలేదని ఆ దేశ జాతీయ ఆరోగ్య నిఘా సంస్థ అన్విసా వెల్లడించింది..........
  • మోదీజీ.. జీ-7 సదస్సుకి అతిథిగా రండి!ఈ ఏడాది జ‌రగ‌బోయే జీ-7 స‌ద‌స్సుకు హాజ‌రు కావాల్సిందిగా ప్రధాని న‌రేంద్ర మోదీని యునైటెడ్ కింగ్‌డ‌మ్ ఆహ్వానించింది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాకు కూడా ఆహ్వానం పంపింది. జూన్‌లో జరగబోయే ఈ సదస్సుకు బ్రిటన్‌ తీర ప్రాంతంలో.......
  • భారతీయులకు బైడెన్‌ పెద్దపీట!అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం అయిన శ్వేతసౌధంలో భారత సంతతి వ్యక్తులు కీలక పాత్ర పోషించనున్నారు. కొత్తగా కొలువుదీరనున్న బైడెన్ యంత్రాంగంలో ఏకంగా 20 మంది భారతీయ అమెరికన్లు చోటు దక్కించుకున్నారు........
  • ఆందోళనలో అగ్రరాజ్యం!కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రమాణస్వీకారానికి ముందు అమెరికాలో గంభీర వాతావరణం నెలకుంటోంది. ముఖ్యంగా దేశ రాజధాని వాషింగ్టన్‌ డి.సిలో వీధులన్నీ భద్రతా బలగాలతో నిండిపోతున్నాయి.......
  • బైడెన్‌ తొలి సంతకం వీటిపైనే..!అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పాలనతో విసిగిపోయిన ఆ దేశ ప్రజల్లో.. బైడెన్‌ ఇచ్చిన కొత్త హామీలతో ఆశలు చిగురించాయి. వాటిని సాకారం చేసుకునే దిశగా ఆయన కార్యాచరణ ప్రారంభించారు. ఈ మేరకు బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పలు కీలక కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసేందుకు సిద్ధమవుతున్నారని.........
  • కమలా హారిస్‌ను అభినందించిన పెన్స్‌..!త్వరలో అమెరికా ఉపాధ్యక్ష పదవీ చేపట్టనున్న కమలా హారిస్‌ను.. ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్స్​పెన్స్ అభినందించారు. ఈ మేరకు ఫోన్​చేసి ఆమెతో మాట్లాడారు. గురువారం మధ్యాహ్నం వీరిరువురి మధ్య సంభాషణ జరిగినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఒక అధికారి తెలిపారు........
  • బైడెన్‌ ప్రమాణం వేళ..అమెరికా తదుపరి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా డెమొక్రాట్‌ నేతలు జో బైడెన్, కమలా హారిస్‌లు ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
  • అందుకే చైనాపై మా అనుమానాలు: పాంపియోకరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో తొలి నుంచి చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పాలక వర్గం తాజాగా మరోసారి తీవ్ర స్థాయి ఆరోపణలు చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో మాట్లాడుతూ........
  • 20లక్షలు దాటిన కరోనా మరణాలు!ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 20లక్షలు దాటింది. జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం శుక్రవారానికే మరణాలు 20 లక్షలు దాటిపోయాయి. వుహాన్‌లో తొలిమరణం నమోదైన సరిగ్గా.........
  • ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు సిద్ధం: వాట్సాప్‌మ ప్రైవసీ పాలసీ గురించి ప్రభుత్వం అడిగే ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వాట్సాప్‌ తెలిపింది.
  • 13 హెలికాప్టర్లతో కొనసాగుతున్న గాలింపు  ఇండోనేసియాలో 62మంది ప్రయాణికులతో ఇటీవల అదృశ్యమైన విమానం సముద్రంలో కూలిపోవడం పెను విషాదం రేపింది. ఈ ఘోర ప్రమాదంలో బాధితులు, విమాన శకలాలను......
  • లండన్‌ను దాటిన బెంగళూరుప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్‌ నగరంగా భారత టెక్నాలజీ రాజధాని బెంగళూరు అవతరించింది. దీని తర్వాతి స్థానాల్లో లండన్‌, మ్యూనిక్‌, బెర్లిన్‌, పారిస్‌ ఉన్నాయి.
  • భారత్‌లో 109కు చేరిన కరోనా కొత్తరకం కేసులుభారత్‌లో కొత్తరకం కరోనా(యూకే స్ట్రెయిన్‌) కేసుల సంఖ్య 109కు చేరిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమశాఖ గురువారం వెల్లడించింది.
  • 10 సెకన్లలోనే యాంటీబాడీ పరీక్షకొవిడ్‌-19 కారక సార్స్‌కోవ్‌2 వైరస్‌ యాంటీబాడీలను చిటికెలో తెలుసుకోవటానికి కార్నెగీ మెలన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొత్త
  • ట్రంప్‌ ఖాతాను నిషేధించడం సరైనదేగతవారం అమెరికా కాపిటల్‌ భవనం వద్ద ట్రంప్‌ మద్దతుదారులు ఆందోళన చేసిన నేపథ్యంలో ట్విటర్‌ ట్రంప్‌ ఖాతాను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ట్విటర్‌ సీఈవో జాన్‌ డోర్సే స్పందించారు. ట్రంప్‌ ఖాతాను ట్విటర్‌ నిషేధించడం సరైన నిర్ణయమని ఆయన అన్నారు.
  • స్ట్రెయిన్‌ ఎన్ని దేశాలకు విస్తరించిందంటే..బ్రిటన్‌లో బయటపడ్డ కొత్తరకం కరోనా వైరస్‌ ఇప్పటికే సుమారు 50 దేశాలకు వ్యాపించింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా కొత్తరకం కరోనా వైరస్‌ కూడా 20 దేశాలకు వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం తెలిపింది.  డబ్ల్యూహెచ్‌వో మంగళవారం  1,750 మంది అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించింది.  ప్రపంచవ్యాప్తంగా క్లిష్టమైన జ్ఞాన అంతరాలు,  అభివృద్ధి చెందుతున్న కొత్తరకం వైరస్‌ల గురించి ఈ సమావేశంలో చర్చించారు...
  • వ్యాక్సిన్‌పై అసత్య వార్తలకు అడ్డుకట్టవ్యాక్సిన్‌పై వచ్చే అసత్యవార్తలకు అడ్డుకట్ట వేసేందుకు గూగుల్‌ న్యూస్‌ గ్లోబల్‌ ఓపెన్‌ ఫండ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికోసం 3 మిలియన్ల డాలర్లను గూగుల్‌ ఖర్చుపెట్టనుంది. ‘కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కౌంటర్‌ మిస్‌ఇన్ఫర్మేషన్‌ ఓపెన్‌ ఫండ్‌’ అనేది వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియలో వ్యాప్తి చెందే అసత్య సమాచారాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని గూగుల్‌ ఒక బ్లాగ్‌ పోస్టులో తెలిపింది.
  • భవిష్యత్తులో..సాధారణ జలుబుగానే కరోనా!ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి రాబోయే రోజుల్లో ఓ సాధారణ జలుబు మాదిరిగానే మారనుందని తాజా పరిశోధన వెల్లడించింది.
  • కొత్త హెచ్‌-1బీ వీసా ఎంపిక ప్రక్రియ: వారికి నష్టమేభారతీయుల సహా, ఇతర దేశాలకు చెందిన నిపుణులు అమెరికాలో పనిచేయాలంటే తప్పనిసరిగా హెచ్‌-1బీ అవసరం. గత కొంతకాలంగా
  • భారత్‌లో 102కు చేరిన కరోనా కొత్తరకం కేసులుభారత్‌లో కొత్తరకం కరోనా(యూకే స్ట్రెయిన్‌) కేసుల సంఖ్య 102కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. జనవరి 11న 96గా ఉన్న ఈ సంఖ్య బుధవారానికి 102గా మారింది.
  • ట్రంప్‌ యూట్యూబ్‌ ఛానల్‌ నిలిపివేతసంస్థ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకుగాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ను వారం పాటు నిలిపేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
  • కిమ్‌ నోట అదే ప్రమాదకర మాట!ప్రమాదకర ఆయుధాలతో పరాచకాలాడే ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నోట మరోసారి ప్రమాదకర మాట వెలువడింది. ఎప్పటిలాగే తమ దేశ అణ్వస్త్ర సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకుంటామని తెలిపారు.........
  • ఇండోనేషియాలో ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ఇండోనేసియాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ప్రచారం పెంచేందుకు అధ్యక్షుడు జోకో విడోడో బుధవారం తొలి వ్యాక్సిన్‌ను వేయించుకున్నారు. ఇండోనేసియాలో చైనీస్‌ వ్యాక్సిన్‌ సినోవాక్‌ బయోటెక్‌కు అత్యవసర వినియోగానికి అనుమతిచ్చారు.
  • ట్రంప్‌ తీరుతో రిపబ్లికన్‌ పార్టీలో చీలికలు!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన ఆయన సొంత పార్టీ రిపబ్లికన్‌లో చీలకలకు కారణమవుతోంది. ట్రంప్‌ తీరుపై ఇప్పటికే గుర్రుగా ఉన్న కొంత మంది రిపబ్లికన్లు.. ఆయనను తొలగించేందుకు ప్రతినిధుల.....
  • సరే..వుహాన్‌కు రావొచ్చు..కరోనా వైరస్ మూలాలపై శోధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిపుణుల బృందం వుహాన్‌లో పర్యటిస్తారని చైనా మంగళవారం వెల్లడించింది.
  • అమెరికా రాజధానిలో ఎమర్జెన్సీ!మరికొన్ని రోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని వాషింగ్టన్‌ డి.సి ప్రాంతంలో అత్యవసర పరిస్థితి విధించారు. జనవరి 20న బైడెన్‌ ప్రమాణస్వీకారం..........
  • వచ్చే ఏడాదిలో 2 బిలియన్ల డోసులుపాశ్చాత్యదేశాల్లో కరోనా వైరస్‌ తొలి వ్యాక్సిన్‌కు అనుమతి పొందిన సంస్థ బయోఎన్‌టెక్‌ వచ్చే ఏడాదిలో 2 బిలియన్ల డోసులను ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది.
  • వుహాన్‌ ప్రపంచంలోనే సురక్షితమైన నగరం !సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున చైనాలో వుహాన్ నగరంలో మొదటి కరోనా మరణం నమోదైంది.
  • స్పుత్నిక్‌ టీకా ఎంతమంది తీసుకున్నారంటే..ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 1.5 మిలియన్ల ప్రజలకు స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ అందించినట్లు రష్యా సోమవారం ప్రకటించింది. స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌కు ఆర్థిక సహకారాన్ని అందించిన రష్యన్‌ డైరక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్డీఐఎఫ్) దీనిని ధ్రువీకరించింది.
  • క్యాపిటల్‌ భవనంలోనే బైడెన్‌ ప్రమాణ స్వీకారం!క్యాపిటల్‌ భవనంలో భద్రతా బలగాలు ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశాయి.
  • అధికార పార్టీ సెక్రటరీగా కిమ్‌: విషయమేంటంటే..ఉత్తర కొరియా అధికార పార్టీ జనరల్‌ సెక్రటరీగా కిమ్‌ జోంగ్‌ ఉన్ ఎన్నికయ్యారు.
  • వుహాన్ ఊసు లేకుండా ఓకే చెప్పిన చైనాకరోనా వైరస్ మూలాలపై దర్యాప్తు చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిపుణుల బృందం గురువారం తమ దేశంలో పర్యటించనుందని చైనా వెల్లడించింది.
  • ట్రంప్‌ ట్విటర్‌ షాక్‌: ఇచ్చింది మనమ్మాయే!  ట్రంప్‌ ట్విటర్‌ ఖాతా రద్దు నిర్ణయం వెనుక ఉన్నది ఓ తెలుగు మహిళ కావటం గమనార్హం.
  • ఆ ద్వీపాలు విమానాలకు శాపమా..!అది 1990 అక్టోబర్‌ 10.. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ ఫ్లైట్‌నెంబర్‌ 5390 .. గాల్లో 17,300 అడుగుల ఎత్తులో ఉండగానే కాక్‌పీట్‌
  • ట్రంప్‌ ‘ముప్పు’ను తొలగించుకుందాం!అమెరికాలో క్యాపిటల్‌ భవనంపై దాడి తర్వాత పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. అధ్యక్షుడు ట్రంప్‌ అభిశంసనకు రంగం సిద్ధమవుతోంది. ఈ విషయంలో డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన స్పీకర్‌ నాన్సీ పెలోసీ కఠినంగా ఉన్నారు........
  • ట్రంప్‌.. ఓ చెత్త అధ్యక్షుడు: ఆర్నాల్డ్‌అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ విఫల నేత అని ప్రముఖ హాలీవుడ్‌ హీరో, కాలిఫోర్నియా మాజీ గవర్నర్‌ ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌ విమర్శించారు. చరిత్రలోనే ఆయనో చెత్త అధ్యక్షుడిగా మిగిలిపోనున్నారని
  • కరోనా జపాన్‌ వెర్షన్‌!ఓవైపు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటుంటే.. వెలుగులోకి వస్తున్న కరోనా వైరస్‌ కొత్త రకాలు ప్రజల్ని కలవరపెడుతున్నాయి. ఇప్పటికే బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, అమెరికాలో రూపం మార్చుకున్న మహమ్మారిని గుర్తించారు.........
  • ఇండోనేసియా విషాదం:బ్లాక్‌బాక్సుల జాడ లభ్యంఅదృశ్యమైన ఇండోనేసియా విమానానికి చెందిన రెండు బ్లాక్‌ బాక్సుల ఆచూకీ లభ్యమైంది.
  • మూణ్నెళ్లా.. ఆర్నెళ్లా.. రెండేళ్లా? ఏ టీకా పవరెంత?భారత్‌ సహా చాలా దేశాల్లో కొవిడ్‌ టీకాలు అందుబాటులోకి వచ్చేశాయి.  మా టీకా వాడితే ఏడాది నిశ్చింతగా ఉండొచ్చు అంటోంది ఓ కంపెనీ. రెండేళ్ల దాకా
  • భారత్‌ కరోనా టీకాలు మంచివే: చైనాచైనా అయిష్టంగానే మన కొవిడ్‌ టీకా సామర్థ్యాన్ని అంగీకరించింది.
  • కమలా హ్యారిస్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా సబ్రీనాకమలా హ్యారిస్‌కు డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా ప్రవాస భారతీయురాలు
  • చిమ్మచీకట్లో పాక్‌..దేశ రాజధాని ఇస్లామాబాద్‌తో సహా పాకిస్తాన్‌ అంధకారంలో మునిగిపోయింది.
  • నీటిలో తేలియాడుతున్న శరీర భాగాలు.. శకలాలు!ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే అదృశ్యమైన విమాన ఘటన దాదాపు విషాదాంతమైనట్లే తెలుస్తోంది. విమాన ఆచూకీ కోసం శనివారం ముమ్మరంగా గాలిస్తున్న సిబ్బంది...............
  • బైడెన్ ప్రమాణస్వీకారానికి వెళ్లనున్న పెన్స్‌!అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ రాకపోయినప్పటికీ.. ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ హాజరుకానున్నారని సమాచారం. తొలి నుంచే పెన్స్‌ ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని.........
  • ‘స్ట్రెయిన్‌’ నిర్ధారణ పరీక్షలపై ఎఫ్‌డీఏ హెచ్చరికఉత్పతరివర్తనం చెందిన కొవిడ్‌-19 వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో తప్పుడు ఫలితాలు చూపించే అవకాశం ఉందని అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరించింది. బ్రిటన్‌లో వెలుగు చూసిన బి.1.1.7 కొత్త స్ట్రెయిన్‌........
  • యూఎస్‌లో ఒక్కరోజే 2.9లక్షల కరోనా కేసులుకరోనా వైరస్‌ విజృంభనతో అమెరికా అల్లాడుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు అగ్రరాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గురువారం 2.65 లక్షల పాజిటివ్‌.......
  • కరోనా బాధితుల్లో ఆరు నెలల తర్వాత కూడా...  కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందిన మూడొంతుల మంది ఆరునెలల తరువాత కూడా ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్నారని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈమేరకు ప్రముఖ వైద్య పత్రిక ‘ద ‌లాన్సెట్’‌లో ఈ విషయం ప్రచురితమైంది. కరోనా పుట్టుకకు వేదికైన చైనాలోని వుహాన్‌లో వందల మంది 
  • వెంటనే ఇమ్మిగ్రేషన్ బిల్లు తెస్తాం: బైడెన్తాను బాధ్యతలు చేపట్టగానే మొట్టమొదటగా ఇమ్మిగ్రేషన్ బిల్లును ప్రవేశపెడతానని అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ స్పష్టం చేశారు.
  • ఇండోనేషియాలో విమానం అదృశ్యంఇండోనేషియాలోని జకార్తా నుంచి పాంటియానక్‌ వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానం అదృశ్యమైంది. జకార్తా నుంచి బయల్దేరిన శ్రీవిజయ ఎయిర్‌ బోయింగ్‌ విమానం
  • ‘క్యాపిటల్‌’పై దాడికి ముందు ట్రంప్‌ పార్టీ?అగ్రరాజ్యానికి తలవొంపులు తెచ్చేలా అమెరికా క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు చేసిన దాడి ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. దాడి నేపథ్యంలో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున
  • మాకు అమెరికాయే అతిపెద్ద శత్రువు: కిమ్‌ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్‌ ఉన్‌ అమెరికాపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమకు అతిపెద్ద శత్రువు అమెరికాయేనని ప్రకటించారు. అగ్రరాజ్య శతృత్వాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు మరింత బలమైన ఆయుధాల్ని సమకూర్చుకుంటున్నామని తెలిపారు......
  • ఇప్పుడు యూఎస్‌ రకం కరోనా..!టీకాలు వచ్చాయని సంతోషపడేలోపే.. కరోనా వైరస్ రూపు మార్చుకుంటూ ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది.
  • వారంతా దేశీయ ఉగ్రవాదులు: బైడెన్‌అమెరికాలోని క్యాపిటల్‌ భవనంపై దాడిని కాబోయే అధ్యక్షుడు బైడెన్ మరోసారి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు కారణమైన వారిని ఆయన ‘దేశీయ ఉగ్రవాదులు’గా అభివర్ణించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని తగిన శిక్ష విధించాలని కోరారు.....
  • ప్రమాణస్వీకారానికి ట్రంప్‌ రాకపోవడమే మంచిదిఅమెరికా చరిత్రలోనే అత్యంత అసమర్థ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అని కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ దుయ్యబట్టారు. ప్రెసిడెంట్‌ పదవిలో కొనసాగేందుకు తగిన వ్యక్తి కాదని అన్నారు. ఈ సందర్భంగా బైడెన్‌
  • టీకా వద్దని.. ఇప్పుడు ఆయనే కావాలంటూ!‘‘కరోనాకు వ్యాక్సిన్ అవసరం లేదు.. నేను టీకా తీసుకోను.. అది నా హక్కు’’ అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో ఇప్పుడు స్వయంగా టీకా కోసం ఎదురుచూస్తున్నారు
  • ట్రంప్‌పై ట్విటర్‌ శాశ్వత నిషేధం!సామాజిక మాధ్యమం ట్విటర్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విటర్‌ ఖాతాను శాశ్వతంంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది............
  • అమెరికా, బ్రిటన్‌ వ్యాక్సిన్లు మాకొద్దు: ఇరాన్‌పశ్చిమ దేశాల పట్ల తమ అపనమ్మకాన్ని ఇరాన్‌ మరోసాని వెలిబుచ్చింది. అమెరికా, బ్రిటన్‌ దేశాలకు చెందిన వ్యాక్సిన్లను ఇరాన్‌లో నిషేధిస్తున్నట్లు ఆ దేశ కీలక నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ తెలిపారు.
  • వ్యాక్సిన్‌ రెండు డోసులకు మధ్య 6 వారాలుఫైజర్‌ టీకా రెండు డోసులకు మధ్య ఆరు వారాల వరకూ గడువును పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం సిఫార్సు చేసింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో సలహా సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
  • ముంబయి పేలుళ్ల సూత్రధారికి 15 ఏళ్ల జైలుముంబయి పేలుళ్ల సూత్రధారికి జైలు శిక్ష పడింది. ఉగ్రవాదులకు నిధులు అందించారనే కేసులో లష్కరే కమాండర్‌ జకీ ఉర్‌ రెహ్మాన్‌ లఖ్వీకి 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పాకిస్థాన్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ఉగ్రవాదులక.........
  • అమెరికా చరిత్రలో చీకటి రోజులు..!అమెరికా పార్లమెంటుపై ట్రంప్‌ మద్దతుదారులు జరిపిన ఘటన నిజంగా అమెరికా చరిత్రలోనే చీకటి రోజులని, అమెరికా ప్రజాస్వామ్యంపై ఇది ఊహించని దాడి అని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ పేర్కొన్నారు.
  • ‘చైనా టీకా అత్యంత ప్రమాదకరం’చైనా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌పై అదే దేశానికి చెందిన ఓ వైద్యనిపుణుడు టావో లినా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. చైనా ప్రభుత్వ అధీనంలోని సైనోఫామ్‌ అనే సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ అంత సురక్షితమైంది కాదంటూ సంచలన ఆరోపణలు చేశారు..........
  • ట్రంప్‌.. క్షమాభిక్ష కోరుకుంటున్నారా?అగ్రరాజ్య క్యాపిటల్ భవనంపై ట్రంప్‌ మద్దతుదారుల దాడితో అధ్యక్షుడిపై వ్యతిరేకత తారాస్థాయికి చేరుకుంది. ఆయనను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ట్రంప్‌
  • హెచ్‌1బి వీసా: మారుతున్న ఎంపిక ప్రక్రియహెచ్‌-1బి వీసాల ఎంపిక ప్రక్రియలో కీలక సవరణలు చేయనున్నట్టు అమెరికా ప్రకటించింది.
  • కరోనా అని.. విమానమంతా బుక్‌ చేసుకుని!కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అయినా కూడా ఇప్పటికీ రద్దీ ప్రాంతాలకు వెళ్లాలన్నా.. నలుగురిలో కలవాలన్నా భయంగానే ఉంటోంది. తప్పనిసరై వెళ్లాల్సి వచ్చేవారు మాస్క్‌లు
  • ట్రంప్‌ను మీరు తప్పిస్తారా..లేదా?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. మరోవైపు ఆయన పాలక వర్గంలోని ఉన్నతాధికారులు ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ 25వ.........
  • దారికొచ్చిన ట్రంప్‌!చట్టవిరుద్ధ విధానాలతో అధ్యక్ష పదవిలో కొనసాగాలని ఉవ్విళ్లూరిన ట్రంప్‌.. ఎట్టకేలకు దారికొచ్చారు. పరోక్షంగా క్యాపిటల్‌ భవనంపై జరిగిన దాడికి కారణమై తీవ్ర అభాసుపాలైన తర్వాత గానీ ఆయన బుద్ధి మారలేదు......
  • వైరస్‌ను జయించిన వారిలో దీర్ఘకాలం రక్షణ!కొవిడ్‌-19 నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి ఎంతకాలం ఉంటాయనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే, కరోనా నుంచి కోలుకున్న తర్వాత యాంటీబాడీలు దాదాపు 8 నెలలు......
  • అమెరికాలో టీకా అలర్జీ కేసులు..!అమెరికాలో ఇప్పటికే ఫైజర్, మోడెర్నా కరోనా వైరస్ టీకాల పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే.
  • ‘క్యాపిటల్‌’కు నిలువెల్లా గాయాలే..యూఎస్‌ క్యాపిటల్‌ హిల్‌.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్య ప్రభుత్వం కొలువుదీరిన ప్రదేశం. అమెరికా సుప్రీంకోర్టు, సెనెట్‌, ప్రతినిధుల సభకు నిలయం. ఇలాంటి భవనంపై నేడు దాడి జరిగింది. ట్రంప్‌ మద్దతుదారుల
  • బైడెన్‌ ఎన్నిక.. కిమ్‌ కీలక నిర్ణయం!ఓ వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయాన్ని అమెరికా కాంగ్రెస్‌ ధ్రువీకరించిన రోజునే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.ఈ మేరకు  పార్టీ కీలక నేతలతో నిర్వహించిన....
  • సారీ ప్రెసిడెంట్‌.. అలా చేయలేకపోయా...మైక్‌ పెన్స్‌ నిష్కర్షగా చేసిన ప్రకటన కూడా ఆయన విజ్ఞతకు, నిజాయితీకి నిదర్శనంగా నిలిచిపోతుంది.
  • నిషేధిత జాబితాలోకి అలీబాబా?చైనాకు చెందిన ప్రముఖ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ అలీబాబాకు మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అధినేత జాక్‌మా అదృశ్యం ఆ సంస్థను ఇబ్బందుల్లో నెట్టేయగా.. తాజాగా ఆ కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టే అంశాన్ని అగ్రరాజ్యం అమెరికా పరిశీలిస్తున్నట్లు సమాచారం...
  • బైడెన్‌కు అధికారాన్ని అప్పగిస్తా: ట్రంప్‌అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల వివాదం సద్దుమణిగింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ పదేపదే ఆరోపణలు చేస్తూ వస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. తదుపరి అధ్యక్షుడు బైడెన్‌కు అధికారాన్ని
  • అమెరికా ఘటనపై ఐరాస ఆందోళన!అమెరికాలో ట్రంప్‌ మద్దతుదారులు సృష్టించిన బీభత్సంతో నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.
  • క్యాపిటల్‌ భవనంలో ఆ 4 గంటలు..అగ్రరాజ్య చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అమెరికా క్యాపిటల్‌ భవనంపై దాడి జరిగింది. కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు కాంగ్రెస్‌ ఉభయ సభలు సమావేశమవగా.. వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు
  • ‘వాషింగ్టన్‌ దాడి’ ఓ అందమైన దృశ్యం..వాషింగ్టన్‌ అల్లర్ల విషయమై చైనా ఊరంతా ఒక దారైతే.. అన్న సామెత చందంగా వ్యవహరిస్తోంది.
  • ‘క్యాపిటల్‌’ దాడి: ట్రంప్‌పై వేటు తప్పదా?మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని వీడబోయే డొనాల్డ్‌ ట్రంప్‌ చివరి రోజుల్లో విపరీత చర్యలకు పాల్పడుతూ భంగపాటుకు గురవుతున్నారు. తాజాగా అమెరికా క్యాపిటల్‌ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి అగ్రరాజ్య ప్రజాస్వామ్యానికే
  • ఇది అసలు అమెరికాయేనా!  వాషింగ్టన్‌ ఘటనను ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి.. తమ స్పందనలను ఈ విధంగా తెలియచేశాయి...
  • ‘క్యాపిటల్‌’ కాల్పుల ఘటన: నలుగురి మృతిఅమెరికా క్యాపిటల్‌ భవనంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. పోలీసుల కాల్పుల్లో ఓ మహిళ చనిపోగా.. మరో ముగ్గురు ఘర్షణల్లో గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు
  • ట్రంప్‌ ‘ట్విటర్‌’ ఖాతా లాక్‌అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఖాతాను ట్విటర్‌ లాక్‌ చేసింది. క్యాపిటల్‌ భవనంలోకి ట్రంప్‌ మద్దతుదారులు దూసుకెళ్లి కాల్పులు జరిపిన నేపథ్యంలో ట్విటర్‌
  • జాక్‌ మాది అజ్ఞాతమా..? నిర్బంధమా?జాక్‌మా పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అలీబాబాతో అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యం స్థాపించి అతితక్కువ కాలంలోనే గొప్పవ్యాపార వేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు.
  • నెమ్మదిగా సడలింపులు ఇస్తాం..బ్రిటన్‌లో బుధవారం నుంచి మూడోసారి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విధించిన లాక్‌డౌన్‌కు ముగింపు నెమ్మదిగా సడలింపుల ద్వారానే ఉంటుందని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు.
  • కోటిన్నర మందికి టీకా పూర్తి!ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 35దేశాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతోంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కోటిన్నర మంది వ్యాక్సిన్‌ పొందినట్లు సమాచారం.
  • సూర్యుడిపై భారీ విస్ఫోటనంజనవరి 2న సూర్యుడి దక్షిణార్ధ గోళంలో రెండు అయస్కాంత ఫిలమెంట్లు విస్ఫోటనం చెందినట్లు నాసా తెలిపింది. ఈ రెండు భారీ పేలుళ్లతో అనేక ఉద్గారాలు అంతరిక్షంలో వెలువడినట్లు శాస్త్రవేత్తలు
  • జులియన్‌ అసాంజేకు మరోసారి చుక్కెదురు!వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజేకు బ్రిటిష్‌ కోర్టులో మరోసారి చుక్కెదురైంది.
  • ‘మాంసం, గుడ్లను బాగా ఉడికించి తినండి’ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) కారణంగా గత పదిరోజులుగా దేశ వ్యాప్తంగా లక్షల పక్షులు మరణిస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ మేరకు పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రం ప్రత్యేక కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసింది.
  • సెనెట్‌లోనూ బైడెన్‌కు పూర్తి ఆధిపత్యం!అమెరికాలోని జార్జియాలో రిపబ్లికన్‌ పార్టీకి మరోసారి భంగపాటు ఎదురైంది. ఇక్కడి రెండు సెనెట్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ పార్టీ ఆధిక్యం ప్రదర్శించింది. ఇప్పటికే ఒక స్థానంలో డెమొక్రాట్‌ నేత
  • WHO అసహనంపై స్పందించిన చైనాకరోనా మహమ్మారి మూలాల్ని కనుగొనేందుకు సిద్ధమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందం చైనాలోకి ప్రవేశించేందుకు అనుమతులు జారీ చేయలేదన్న ఆరోపణలపై ఆ దేశం స్పందించింది..........
  • కరోనా టీకా: డోసుల వ్యవధి ఎంత ఉండాలి?వ్యాక్సిన్‌ డోసుల మధ్య వ్యవధి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
  • ‘గ్రామీ’ అవార్డుల వేడుకలు వాయిదా..సంగీత ప్రపంచంలో ఆస్కార్‌ అవార్డుగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14న నిర్వహించనున్నట్లు గ్రామీ ప్రతినిధులు ప్రకటించారు.
  • పెన్స్‌కు ‘ట్రంప్‌’ తలనొప్పి!అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ విజయాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా యత్నిస్తున్నారు. అందుకు ఉన్న ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ని అందుకు పావుగా వాడుకోవాలనుకుంటున్నారు......
  • ఓ నౌక..7 బిలియన్‌ డాలర్లు..!పర్షియన్‌ గల్ఫ్‌లో వాతావరణం మరోసారి వేడెక్కింది. ఇరాన్‌ జనరల్‌ ఖాసీం సులేమానీ తొలి వర్థంతి నేపథ్యంలో రాజుకున్న నిప్పు దక్షిణ కొరియాకు చెందిన హంకుక్‌ కెమీ అనే చమురు నౌకను ఇరాన్‌ నిర్బంధడంతో మరింత ఊపందుకుంది........
  • చైనా తీరుపై WHO అసహనం!చైనా తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అసహనం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి మూలాలపై పరిశోధన జరిపేందుకు సిద్ధమైన సంస్థ సభ్యులు చైనాలోకి ప్రవేశించేందుకు చివరి నిమిషం వరకు అనుమతులు జారీ చేయలేదు...........
  • ట్రంప్‌ మరో కీలక నిర్ణయం!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చివరి రోజుల్లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాకు చెందిన మరిన్ని యాప్‌లపై నిషేధం విధించారు. చైనా బిలియనీర్‌ జాక్‌ మాకు చెందిన యాంట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలోని అలీపే........
  • గడప దాటితే.. రూ.6.36లక్షలు ఫైన్‌బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో దాన్ని అరికట్టడానికి ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మంగళవారం అర్థరాత్రి నుంచి రెండో
  • భారత్‌లో బ్రిటన్‌ హైకమిషనర్‌గా అలెక్స్‌ ఎలిస్‌భారత్‌లో బ్రిటన్‌ నూతన హైకమిషనర్‌గా అలెక్స్‌ ఎలిస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు  విదేశీ, కామన్‌వెల్త్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయం (ఎఫ్‌సీడీవో) మంగళవారం ప్రకటన విడుదల చేసింది. 53 ఏళ్ల అలెక్స్‌ ప్రస్తుతం బ్రిటన్‌ కేబినెట్‌లో డిప్యూటీ నేషనల్‌ సెక్యూరిటీ సలహాదారుగా...
  • పదవి కోసం ఎంతైనా పోరాడుతా: ట్రంప్‌ప్రజా సంక్షేమం కోసం ఎంతదూరమైనా వెళతా.. దేశ శ్రేయస్సు కోసం ఏ త్యాగానికైనా సిద్ధం.. రాజకీయ నాయకుల నుంచి సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలు వింటుంటాం. కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం తన అధ్యక్ష పదవిని నిలబెట్టుకునేందుకు........
  • భారత్‌లో టీకా..అంతర్జాతీయంగా ప్రశంసలుభారతదేశం కరోనా వైరస్ టీకాలకు ఆమోదం తెలపడంపై అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
  • చైనా కంపెనీలపై చర్యలు..వెనక్కి తగ్గిన అమెరికా!న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్ఛేంజీ నుంచి చైనా టెలికాం కంపెనీలను డీలిస్ట్‌ చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అమెరికా ప్రకటించింది.
  • క్షమాభిక్షలు ముగిశాయి..ఇక అవార్డుల పర్వం!ఎన్నికల ఓటమి తర్వాత దోషులకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ వచ్చిన ట్రంప్‌ తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన మద్దతుదారుడైన అమెరికా ఇంటలిజెన్స్​కమిటీ మాజీ అధ్యక్షుడు డెవిన్​న్యూన్స్‌ని ‘ప్రెసిడెన్షియల్​ మెడల్‌ ఆఫ్​ ఫ్రీడమ్’​ అవార్డుతో సత్కరించారు........
  • ఒహైయో సెనేట్‌కు తొలి భారత సంతతి వ్యక్తి.. ఒహైయో సెనేట్‌కు ఎన్నికైన తొలి ఇండియన్‌ అమెరికన్‌గా ఆయన చరిత్ర సృష్టించారు.
  • ఇంగ్లండ్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ఇంగ్లండ్‌ వ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ విధించారు. కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. బుధవారం నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి............
  • బ్రిటన్‌: అసాంజేను అమెరికాకు అప్పగించం.. ప్రముఖ వికీ లీక్స్‌ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజేను తమకు  అప్పగించాలన్న అమెరికా వాదనను బ్రిటన్‌ కోర్టు తోసిపుచ్చింది.  ఈ మేరకు బ్రిటన్‌లోని జిల్లా జడ్జి వానెస్సా బారైట్సర్‌  తీర్పునిచ్చారు.   అమెరికా కస్టడీలోకి వెళ్తే ఆయన ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు...
  • కరోనా కంటే అమెరికా ప్రభావమే ఎక్కువ..!అమెరికానే సంక్షోభం ఎదుర్కొంటోన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో విపత్కర పరిస్థితులు ఎదురైతే ముందుండి నడిపించడంలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందని యురేసియా గ్రూప్‌ పరిశోధన సంస్థ తాజా నివేదిక పేర్కొంది.
  • అగ్రరాజ్యంలో న్యాయమూర్తిగా భారత సంతతి వ్యక్తిప్రముఖ న్యాయవాది విజయ్‌ శంకర్‌ను డిస్ట్రిక్ట్‌ ఆప్‌ కొలంబియా కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌లో అసోసియేట్ జడ్జిగా నియమించారు.
  • 82ఏళ్ల వ్యక్తికి ఆక్స్‌ఫర్డ్‌ తొలి టీకాబ్రిటన్‌ ప్రభుత్వం అత్యవసరం వినియోగం కోసం అనుమతించిన ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ఆసుపత్రిలో 82ఏళ్ల రిటైర్డ్‌ మేనేజర్‌ బ్రెయిన్‌ పింకర్‌ తొలి
  • అమెరికా ఎన్నికల్లో అలాంటివి 3 లక్షల ట్వీట్లుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠకు తెరపడింది. డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయం సాధించారు. అయితే, ఫలితాల వేళ గందరగోళం నెలకొన్న సంగతి..........
  • చైనాలో ట్రంప్‌ వ్యాపార లావాదేవీలు చైనాతో జో బైడెన్‌ కుటుంబానికి వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపించడంతో పాటు, అమెరికాను దోచుకోవడానికి కుయుక్తులు పన్నుతోందంటూ చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న
  • సోమాలియాలో బాంబు దాడి.. 10 మంది మృతిసోమాలియాలో బస్సుపై ఉగ్రవాదులు మందుపాతరలతో దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు...
  • ‘ఒక్కొక్కరూ ఆరుగుర్ని కనండి’ప్రతి మహిళా ఆరుగురికి జన్మనివ్వాలని వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్‌ ముదురో విజ్ఞప్తి చేశారు. దేశం బాగు కోసం పిల్లల్ని కనాలని సూచించారు. దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న....

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • కరోనా వ్యాక్సిన్‌ ఎవరెవరు వేసుకోకూడదు?
  • భారత ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నాం
  • Tiktok స్టార్‌ భార్గవ్‌ చిప్పాడ అరెస్ట్‌
  • సాహో శిల్పా సాహు.. 
  • Curfew: తెలంగాణలో రోడ్లు నిర్మానుష్యం
  • Lockdown ఆఖరి అస్త్రం కావాలి: మోదీ 
  • Walk test.. ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోండి!
  • పునర్నవి యోగా.. రకుల్‌ ట్రెక్కింగ్‌ కథలు
  • మహారాష్ట్రలో ఇక పూర్తిస్థాయి లాక్‌డౌన్‌?
  • కాశీలో అంత్యక్రియల నిర్వహణ కష్టమే..
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.