బుధవారం, ఏప్రిల్ 21, 2021
సంబంధిత వార్తలు
-
దేశ భద్రతను కేంద్రం ప్రమాదంలోకి నెడుతోంది: రాహుల్గాంధీసరిహద్దుల్లో ఉద్రిక్తల విషయంలో కేంద్ర ప్రభుత్వం దేశ భద్రతను ప్రమాదంలోకి నెడుతోందని కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీ విమర్శించారు. గోగ్రా-హాట్స్ప్రింగ్, డెప్సాంగ్ నుంచి వెనుదిరిగేందుకు చైనా బలగాలు నిరాకరించాయన్న వార్తా కథనాన్ని ప్రస్తావిస్తూ ఈ మేరకు ఆయన కేంద్రంపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
-
తారాజువ్వలా చైనా ఆర్థిక వృద్ధి..!చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు కళ్లు మిరిమిట్లు గొలిపేలా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకొంటే 18.3శాతం వృద్ధి రేటును సాధించింది. 1992లో చైనా త్రైమాసిక వృద్ధిరేటును గణించడం మొదలుపెట్టినప్పటి
-
పాక్ రెచ్చగొడితే.. భారత్ స్పందన గట్టిగానేరాబోయే రోజుల్లో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని, పాక్ కవ్వింపు చర్యలకు భారత్ మరింత బలంగా స్పందించే అవకాశముందని అమెరికా
-
అటవీ జంతువుల విక్రయాలు ఆపండి: WHOమాంసాహార మార్కెట్లలో అడవి జంతువుల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
-
తైవాన్పై దండెత్తిందా అనిపించేట్లు..తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ (ఏడీఐజెడ్)లోకి రికార్డు స్థాయిలో చైనా విమానాలు చొరబడ్డాయి. వీటిల్లో న్యూక్లియర్ బాంబులను జారవిడిచే బాంబర్లు కూడా ఉన్నాయి.
-
టిబెట్ వద్ద 5జీ స్టేషన్..!
భారత్ సరిహద్దుల సమీపంలోని టిబెట్ వద్ద చైనా సరికొత్త 5జీ కమ్యూనికేషన్ సిగ్నల్ స్టేషన్ను దీనిని ఏర్పాటు చేసింది. గన్బాల
-
చైనా వెయ్యి ఇసుక రేణువుల వ్యూహం..!చైనా స్టైలే వేరు.. ఏది చేసినా ఓపిగ్గా.. విభిన్నంగా చేస్తుంది. గూఢచర్యం కూడా అంతే.. అందుబాటులో ఉన్న ప్రతి వనరును వినియోగిస్తుంది.
-
మా కరోనా టీకాలకు అంత సీన్ లేదు!చైనా కరోనా నిరోధక టీకాలపై తొలి నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలు ఎట్టకేలకు నిజమయ్యాయి. తమ టీకాల డొల్లతనాన్ని ఆ దేశ ఉన్నతాధికారే స్వయంగా బయటపెట్టారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే సామర్థ్యం.........
-
కాబోయే కోడలు.. తన కూతురే అని తెలిస్తేమరికొద్ది క్షణాల్లో కొడుకును పెళ్లి చేసుకుని తన ఇంట్లో కాలుపెట్టాల్సిన కోడలు.. తన కడుపున పుట్టిన బిడ్డే అని తెలిస్తే.. చైనాలో ఓ తల్లికి ఇదే పరిస్థితి ఎదురైంది. ఏళ్ల కిందట తప్పిపోయిన తన
-
భారత్-చైనా పదకొండోసారి..!భారత్-చైనా దేశాల మధ్య పదకొండో విడత సైనికాధికారుల స్థాయిచర్చలు మొదలయ్యాయి.
-
నేడు భారత్-చైనాల కీలక సైనిక చర్చలు భారత్, చైనా సైనిక కమాండర్ల మధ్య శుక్రవారం కీలక చర్చలు జరగనున్నాయి. సరిహద్దుల్లో శాంతి స్థాపన దిశగా ఈ దఫా పురోగతి చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ..
-
కిమ్ సామ్రాజ్యంలో కరోనా లేదట..!కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో యావత్ ప్రపంచం అల్లాడిపోతోంది. అయినప్పటికీ కిమ్ సామ్రాజ్యంలో మాత్రం ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదట.
-
సిలికాన్ వ్యాలీ గుండెకాయ ఎక్కడుందంటే..?టెక్నాలజీ ప్రపంచానికి గుండెకాయ ఎక్కడుందంటే సెమీకండక్టర్ చిప్లో ఉందని చెబుతారు. అది కొంత నిజం కావచ్చు. కానీ, ఆ చిప్లు
-
‘ఎస్ బాస్’ అంటేనే చైనాలో..!తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలను ఉక్కుపిడికిట బంధించేందుకు చైనా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
-
భారత్-పాక్ స్నేహ హస్తం మాకు ‘సంతోషం’: చైనాగత కొంతకాలంగా భారత్-పాకిస్థాన్ మధ్య చోటుచేసుకుంటున్న సానుకూల పరిణామాలు మాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని చైనా అభిప్రాయపడింది.
-
కరోనాపై చైనా జవాబుదారీగా ఉండాల్సిందే..!యావత్ ప్రపంచం సంక్షోభంలోకి వెళ్లడానికి కారణమైన కొవిడ్-19 మహమ్మారిపై చైనా జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పష్టం చేసింది.
-
కరోనాపై WHO నోట చైనా మాట ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బయటపడి ఏడాది పూర్తయినా ఇప్పటికీ ఆ వైరస్ ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై స్పష్టత లేదు. కొవిడ్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో)
-
వీటికి కూడా జరిమానా విధిస్తారా??ఈ స్మార్ట్ యుగంలో స్మార్ట్ఫోన్ వినియోగం ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా యువత ఎప్పుడూ మొబైల్లో మునిగిపోతుంటుంది. ఎంతలా అంటే రోడ్డుపై నడుస్తున్నా.. చేతిలో మొబైల్ పట్టుకొని చాటింగ్ చేస్తూ.. సోషల్మీడియా, వీడియోలు
-
మేము ఒప్పుకోం..!భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ల సంయుక్తగా ఏర్పాటు చేసిన క్వాడ్ కూటమిని చైనా వ్యతిరేకించింది. ఏమీ లేని చోట సమస్యలు సృష్టించవద్దని అమెరికాను హెచ్చరించింది. అంతేకాదు.. ఈ ప్రాంతంలో శాంతిని
-
దండెత్తిన చైనా మూక..!‘‘దక్షిణ చైనా సముద్రంలో షీజిన్పింగ్ చేపలు వేటాడతామంటే.. ఎవరు అడ్డుకోగలరు. నేను మా మెరైన్లను చైనా మత్సకారులపైకి పంపితే.. నేను గ్యారెంటీగా చెబుతా ఒక్కరు కూడా సజీవంగా తిరిగి రారు’’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు.
-
డ్రాగన్ ‘కృత్రిమ’ తెలివి..!భారత్ మా మిత్రడు.. ప్రత్యర్థి కాదంటూ రెండు వారాల క్రితం చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ ప్రకటన చేశారు. ఆయన ప్రకటన సారాంశం వాస్తవిక పరిస్థితుల్లో ఎక్కడా కనిపించడంలేదు.. వివాదాస్పద సరిహద్దుల్లో వేగంగా సరికొత్త గ్రామాలను నిర్మిస్తోంది.
-
అమెరికా విదేశీ విద్యార్థుల్లో 47 శాతం చైనా, భారత్ వారే..అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో (2020లో) 47 శాతం మంది భారత్, చైనా దేశస్థులేనని తాజాగా
-
అదే నిజమైతే టెస్లాను మూసేస్తా: ఎలాన్ మస్క్టెస్లా కార్లను గూఢచర్యానికి ఉపయోగించనట్లు తేలితే తమ కంపెనీని శాశ్వతంగా మూసివేస్తామని సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అన్నారు. వినియోగదారులకు సంబంధించిన ఎటువంటి సమాచారమైనా........
-
అమెరికా, చైనా మాటల యుద్ధంఅమెరికా, చైనా ఉన్నత స్థాయి దౌత్యవేత్తలు బహిరంగంగా మాటల యుద్ధానికి దిగారు.
-
కొవిడ్ మూలాలు అక్కడే..! WHOకొవిడ్ మూలాలపై సందిగ్ధత నెలకొన్న సమయంలో.. కరోనా వైరస్కు మూలాలకు చైనాలోని వన్యప్రాణి పెంపకం కేంద్రాలే కారణమై ఉండవచ్చని డబ్ల్యూహెచ్ఓ నిపుణులు భావిస్తున్నారు.
-
భారత్ దిగుమతుల్లో చైనాదే అగ్రస్థానంసరిహద్దు ఘర్షణలతో భారత్, చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ దిగుమతుల్లో చైనాపైనే భారత్ ఎక్కువగా ఆధారపడుతోంది. భారత్ దిగుమతులు చేసుకునే దేశాల జాబితాలో 2020లో చైనా అగ్రస్థానంలో ఉంది....
-
ఆ టెక్ కంపెనీల సంగతేంటో చూడండి..!చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ సారి టెక్కంపెనీలపై దృష్టిపెట్టారు. సామాజిక స్థిరత్వాన్ని సాధించేందుకు టెక్ కంపెనీల నిబంధనలను మరింత పటిష్ఠం చేయాలని ఆయన సోమవారం జరిగిన ఓ సమావేశంలో అధికారులను ఆదేశించారు.
-
రోదసిలోకీ చతుర్భుజం!చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి ఏర్పడ్డ ‘చతుర్భుజ కూటమి’ బలోపేతమవుతోంది. రోదసి రంగానికీ ఈ మైత్రి విస్తరిస్తోంది. ఈ దిశగా కూటమిలోని ఇతర దేశాలైన అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో అంతరిక్ష..
-
ఆ మహిళ.. ఒక మగాడు: పాతికేళ్లకు తెలిసిన నిజం!ఆమెకు వివాహమై సంతోషకరమైన జీవితం గడుపుతోంది కానీ, పిల్లలు కలగట్లేదనే ఒకే ఒక్క బాధ. అందుకే, ఆ దంపతులు ఇద్దరూ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇంతలో ఆమె కాలికి గాయమైంది. ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు జరిపించారు. తీరా
-
మా టీకా తీసుకొనేట్లైతేనే ఇక్కడికి రండి..!చైనాలోకి విదేశీయులను అనుమతించేందుకు మెల్లగా సన్నాహాలు చేస్తోంది. కరోనా వ్యాప్తి కట్టడి నిమిత్తం విదేశీయుల రాకపోకలపై ఇక్కడ ఆంక్షలు విధించారు. తాజాగా అమెరికా, భారత్, పాక్ సహా పలు దేశాల జాతీయులు
-
క్వాడ్ సదస్సు: కలవరపడుతోన్న చైనా..!నాలుగు అగ్ర దేశాధినేతలు పాల్గొంటున్న ‘క్వాడ్’ సదస్సుపై చైనా కలవరపాటుకు గురవుతోంది. దేశాల మధ్య పరస్పర సహకారం కోసమే ప్రత్యేక కూటమి దృష్టిపెట్టాలి కానీ, ఇతరులను (థర్డ్పార్టీని) లక్ష్యంగా చేసుకోవడం కోసం కాదని హితవు పలికింది.
-
చైనా జల జగడానికి సన్నాహాలుభారత్-చైనా మధ్య మరిన్ని వివాదాలు చెలరేగే పరిస్థితి తలెత్తుతోంది. సరిహద్దు వివాదాలకు తోడు భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరిగే పరిస్థితి వచ్చేట్లుంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ వద్ద సమస్యలు సృష్టించడానికి యత్నాలు మొదలుపెట్టింది. టిబెట్ నుంచి
-
హ్యాకర్ల కట్టడి దిశగా భారత్..?ఇటీవల చైనా హ్యాకర్లు ముంబయిలోని పవర్గ్రిడ్ను హ్యాక్ చేసిన విషయం గుప్పుమనడంతో భారత్ అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు సరికొత్త పాలసీని తయారు చేస్తోంది. ఇది అమల్లోకి వస్తే హువావే, జెడ్టీఈ
-
ఒలింపియన్లకు చైనా టీకాఒలింపియన్లకు టీకాలు అందించే విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, చైనా జట్టుకట్టాయి. టోక్యో, బీజింగ్లలో జరిగే ఒలింపిక్స్ (సమ్మర్, వింటర్)కు సిద్ధమవుతున్న క్రీడాకారులు, జట్లకు టీకాలు అందించాలని నిర్ణయించాయి....
-
డ్రాగన్ ‘పైనాపిల్ యుద్ధ ప్రకటన’..!చైనాపై ఆధారపడటం అంటే చేతులు కట్టేసేకోవడమే.. అదేమి చేసినా చూస్తూ ఊరుకోవాల్సిందే. ఎదుటివారి ప్రతి బలహీనతను చైనా ఆయుధంగా మలుచుకొని దాడి చేస్తుంది. వ్యాపారం, పరపతి, రుణాలు,సైన్యం,ఆయుధాలు ఇలా ఏది దొరికితే దానిని వాడుకొంటుంది.
-
వైరస్పై వ్యాక్సిన్ వార్కు ‘క్వాడ్’ సిద్ధం..!చైనా ప్రపంచం మీదకు వదిలిన వైరస్ను ఓడించేందుకు క్వాడ్ కూటమి దేశాధినేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ దేశాలు భారత్లోని వ్యాక్సిన్ తయారీ శక్తిని పెంచి ప్రపంచ దేశాలను ఆదుకోవాలని భావిస్తున్నాయి. క్వాడ్ కూటమిలోని భారత్, అమెరికా,
-
మాటలకు.. చేతలకు పొంతనలేనిదే డ్రాగన్‘భారత్-చైనా మిత్రదేశాలు’ అంటూ చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ నిన్న ప్రకటించారు. అదే సమయంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. భారత్పై నిఘాను చైనా మరింత పటిష్టం చేసిందని తేలింది. ఇది యుకేకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. మరోపక్క డెప్సాంగ్, గోగ్రాపోస్టు వంటి చోట్ల బలగాల
-
చైనా-భారత్ మిత్రదేశాలు: వాంగ్ యీచైనా-భారత్ ఒకరినొకరు తగ్గించుకోకుండా, పరస్పరం అవమానించుకోకుండా సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. సరిహద్దు విభేదాలు చైనా-భారత్ బంధాన్ని వర్ణించలేవన్న ఆయన....
-
చైనాలో భారీగా పెరిగిన ఎగుమతులుకరోనా తగ్గుముఖం పట్టడంతో కర్మాగారాలను తిరిగి తెరిచిన నేపథ్యంలో చైనా ఉత్పత్తులకు అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఎగుమతులు భారీగా పెరిగాయి. 2020 జనవరి, ఫిబ్రవరితో పోలిస్తే 2021లో అదే కాలానికి చైనా ఎగుమతులు....
-
అరుణాచల్ సరిహద్దులకు చైనా బుల్లెట్ రైలువచ్చే జులై నాటికి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు సమీపంలోని టిబెట్ వరకు బుల్లెట్ రైలు నడిపేందుకు చైనా కార్యాచరణ ముమ్మరం చేసింది. చైనాలోని ల్లాసా నగరాన్ని, తూర్పు టిబెల్లోని నింగ్చి నగరాన్ని కలుపుతూ 435 కిలోమీటర్ల పొడవైన హైస్పీడ్....
-
‘రక్షణ’పై డ్రాగన్ గట్టి పట్టు
ఓవైపు భారత సరిహద్దుల్లో ప్రతిష్టంభన.. మరోవైపు అగ్రరాజ్యం అమెరికాతో రాజకీయ, సైనికపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో తమ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు సిద్ధమైంది పొరుగుదేశం
-
భారత్పై సైబర్ దాడి.. స్పందించిన చైనా!భారత్ వ్యవస్థలపై చైనా హ్యాకర్లు దాడి చేశారంటూ వస్తోన్న వార్తలపై డ్రాగన్ స్పందించింది. భారత్కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ ఔషధ సంస్థలపై చైనా సైబర్ దాడులకు పాల్పడిందంటూ...........
-
సైనిక మరణాలపై సందేహం.. బ్లాగర్పై చైనా వేటు!గల్వాన్ ఘటనలో చైనా సైనికుల మరణాల సంఖ్యపై సందేహం వ్యక్తంచేసిన ఓ బ్లాగర్పై చైనా కేసు నమోదు చేసింది.
-
చైనా ముందు ‘వృద్ధ’ సంక్షోభం!చైనాలో పెరిగిపోతోన్న వృద్ధ జనాభా సంరక్షణ అక్కడి ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
-
ఆ చైనా మాజీ జనరల్కు కీలక పదవిలద్దాక్లో భారత్పై కయ్యానికి కాలు దువ్విన చైనా మాజీ సైనిక జనరల్కు కీలక పదవి లభించింది. భారత్తో సరిహద్దుల్లో విధులు నిర్వహించిన జనర్ ఝావో ఝాంగ్కీని అత్యంత కీలకమైన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్లో విదేశీ వ్యవహారాల
-
భారత్ ‘పవర్’పై డ్రాగన్ గురి!సరిహద్దు విషయంలో భారత్తో యుద్ధానికి కాలుదువ్విన చైనా కుతంత్రాలు మరోసారి బయటపడ్డాయి. తూర్పు లద్దాఖ్ ఉద్రిక్తతలతో గతేడాది రెండు దేశాల మధ్య నెలలపాటు ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే.
-
చైనా నుంచి యాంగూన్కు రహస్యంగా విమానాలు!ఒకవైపు తూర్పు లద్దాఖ్లో 9 నెలల పాటు సాగిన సైనిక ప్రతిష్టంభన తర్వాత బలగాల ఉపసంహరణ ఊరట కలిగిస్తున్నప్పటికీ..
-
బలగాల ఉపసంహరణ జరగాలిద్వైపాక్షిక సంబంధాల వృద్ధికి సరిహద్దుల్లో శాంతి నెలకొనాల్సిన అవసరం ఉందని భారత్ శుక్రవారం చైనాకు స్పష్టంచేసింది.
-
కడు పేదలు ఇక్కడ లేరు..!చైనా మరో ఘనత సాధించినట్లు ప్రకటించింది. తమ దేశంలో కడు పేదలు ఎవరూ లేరని అధ్యక్షుడు షీ జిన్ పింగ్ నేడు అధికారికంగా ప్రకటించారు. పేదరికంగాపై సంపూర్ణ విజయం సాధించినట్లు ఆయన గురువారం
-
చైనాకు అమెరికా చెక్.. వయా భారత్!వివిధ రంగాల్లో చైనా నుంచి ఎదురవుతున్న పోటీని అధిగమించాల్సిన అవసరం ఉందని అమెరికాలో సెనేట్ మెజారిటీ నాయకుడు చుక్ షుమర్ తెలిపారు. తద్వారా అమెరికా పౌరుల ఉపాధిని రక్షించడంతో పాటు కొత్త ఉద్యోగాల సృష్టి జరగాలని ఆకాంక్షించారు...........
-
బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు?భారత్ నిర్వహించ తలపెట్టిన బ్రిక్స్-2021 సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
గల్వాన్ లోయలో సైనికులకు సోలార్ టెంట్లుభారత్.. చైనా మధ్య యుద్ధవాతావరణానికి కేంద్రబిందువుగా మారిన ప్రాంతం గల్వాన్ లోయ. గత కొన్ని నెలలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎప్పటికప్పుడు చైనా బలగాల దురాక్రమణలను తిప్పికొడుతూ.. గల్వాన్లోయలో భారత సైన్యం అహర్నిశలు పహారా కాస్తోంది. ఈ క్రమంలో శత్రువులతోనే
-
ఆంక్షలు ఎత్తేయాలి కానీ కల్పించుకోవద్దట..అమెరికాకు పిలుపునివ్వటం ద్వారా చైనా తన లౌక్యాన్ని ప్రదర్శించింది.
-
సుదీర్ఘంగా భారత్-చైనా పదో విడత చర్చలుభారత్, చైనా మిలిటరీ అధికారుల మధ్య పదో విడత సీనియర్ కమాండర్ స్థాయి చర్చలు ఆదివారం ముగిశాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న దెస్పాంగ్, గోగ్రా సహా ఇతర ఎత్తైన ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణే ప్రధాన
-
ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మందికి టీకాలుకరోనా ప్రభావం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. మరో వైపు టీకాల పంపిణీ వేగవంతంగా కొనసాగుతుండటం మంచి పరిణామం. ప్రపంచం మొత్తం మీద 107 దేశాల్లో టీకా పంపిణీ కొనసాగుతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
-
భారత్, చైనా.. పదోసారి భేటీభారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించుకునే దిశగా బలగాల ఉపసంహరణపై రెండు దేశాలు నేడు మరోసారి సమావేశమయ్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు చైనా భూభాగంలోని మోల్దోలో సీనియర్
-
గల్వాన్ ఘటన.. చైనా వీడియోలద్దాఖ్లోని గల్వాన్ లోయలో గతేడాది భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన ఓ వీడియోను డ్రాగన్ దేశం తాజాగా విడుదల చేసింది. ఇరు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతున్న వేళ ఈ వీడియో...
-
భారత్-చైనా పదో విడత చర్చలుభారత్-చైనా మధ్య వాస్తవాధీన రేఖ వద్ద చెలరేగిన వివాదాలను పరిష్కరించుకొనేందుకు మరోసారి సమావేశం కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు చైనా భూభాగంలోని మాల్దో పోస్టు వద్ద జరగనున్నాయి. ఈ విషయాన్ని
-
చైనా నోట అర్ధసత్యం..!ఎట్టకేలకు చైనా నిజాన్ని అంగీకరించింది. భారత్తో గత ఏడాది జూన్లో గల్వాన్లో లోయలో జరిగిన ఘర్షణలో తమ సైనికుల్ని కోల్పోయినట్లు అధికారికంగా ఒప్పుకొంది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) అధికారిక పత్రికలో శుక్రవారం ఈ విషయాన్ని ప్రచురించారు.......
-
ఎయిర్పోర్టు కట్టబోతే.. సమాధులు బయటపడ్డాయి!చైనా ఎంతో చరిత్ర కలిగిన దేశం. అందుకే ఎప్పుడు ఏదో ఒక చోట పురాతన వస్తువులు బయటపడుతూనే ఉంటాయి. తాజాగా షాన్సీ ప్రావిన్స్లో ఎయిర్పోర్టును విస్తరించేందుకు నిర్మాణ పనులు చేపట్టగా వేలకొద్ది సమాధులను బయటపడ్డాయి. దీంతో నిర్మాణ ప్రాంతం కాస్త..
-
ఆ రోజు చైనాతో యుద్ధం జరిగేదే..తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలతో భారత్, చైనా మధ్య తొమ్మిది నెలల పాటు ఏర్పడిన ప్రతిష్టంభన నెమ్మదిగా తొలగుతోంది. ఇరువైపులా బలగాల ఉపసంహరణ ప్రశాంతంగా, వేగంగా సాగుతోంది.
-
కరోనాపై కంగారూ వర్సెస్ డ్రాగన్..!చైనాపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఆస్ట్రేలియాను చూస్తే అర్థమవుతుంది. చైనా తన ఆర్థిక శక్తి బలప్రదర్శనకు వేదికగా ఆస్ట్రేలియాను ఎంచుకొంది. దీంతో ఆసీస్ ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడింది.
-
చైనాలో ఇకపై రాసేందుకు వార్తలుండవట..చైనాలో ఇకపై వార్తలకు సెన్సార్ కష్టాలు తప్పవని పరిశీలకులు అంటున్నారు.
-
చైనాలోనే కొవిడ్ నకిలీ టీకా రాకెట్ సూత్రధారి!మిలియన్ డాలర్ల విలువైన నకిలీ కరోనా టీకా కుంబకోణానికి సూత్రధారి కూడా చైనాలోనే
-
గుడారాలు ఎత్తేసిన డ్రాగన్లద్దాక్లో చైనా సైన్యం మెల్లగా వెనక్కి తగ్గుతోంది. గతవారం కుదిరిన ఒప్పందం ప్రకారం ఆ దేశ దళాలు తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నాయి. ఫింగర్-8 అవతలవైపునకు వెళ్లే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇక్కడ ఏప్రిల్ 2020 నిర్మించిన కట్టడాలను తొలగిస్తున్నారు.
-
చైనా టీకా: పంపిణీ తక్కువ..ఎగుమతి ఎక్కువ!చైనాలో పంపిణీ చేస్తోన్న వ్యాక్సిన్ల కంటే ఇతర దేశాలకే ఎక్కువ డోసులను ఎగుమతి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
-
వుహాన్ వెళ్లి వెతికితే ..! చైనాలో వెళ్లి వెతకడం అంటే.. చీకట్లో తడమడం వంటిదే. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థకు బాగా తెలిసొచ్చింది. కరోనా పుట్టు పూర్వోత్తరాలు కనుక్కొంటామంటూ చైనాకు వెళ్లి ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందానికి మొదటి నుంచి డ్రాగన్ చుక్కలు చూపించింది. చివరికి
-
కరోనా మూలాల శోధనపై యూఎస్ ఆందోళనప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్.. ఒక జంతువు నుంచే మానవుల్లోకి వ్యాపించి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో), చైనా శాస్త్రవేత్తల బృందం చేసిన ప్రకటనపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది..........
-
పాంగాంగ్ వద్ద కొనసాగుతున్న బలగాల ఉపసంహరణతూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సు వెంట భారత్, చైనా సైనిక బలగాల ఉపసంహరణ కొనసాగుతోంది. పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలోని ఘర్షణాత్మక ప్రాంతాలనుంచి యుద్ధ ట్యాంకులు, సాయుధ బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి....
-
తూర్పు లద్దాఖ్కు పార్లమెంటరీ కమిటీ!తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో పాంగాంగ్ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణ కోసం భారత్, చైనా మధ్య జరిగిన ఒప్పందం రాజకీయ వివాదానికి తెరలేపిన నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ ఒకటి సరిహద్దు ప్రాంతాలను
-
బ్రిటన్పై చైనా ప్రతీకారంప్రఖ్యాత వార్తాసంస్థ బీబీసీపై చైనా కొరడా ఝళిపించింది. తమ దేశంలో
-
చైనాకు ఏ భూభాగాన్ని వదల్లేదు: కేంద్రంభారత్ చైనాకు ఏ భూభాగాన్ని వదులుకోలేదని వెల్లడిస్తూ..కేంద్రం విపక్షాలు చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టింది.
-
చైనా.. యూకే.. మీడియా యుద్ధంచైనా.. యూకే దేశాల మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఇటీవల చైనా ప్రభుత్వ మీడియా సీజీటీఎన్ లైసెన్స్ను బ్రిటన్ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు డ్రాగన్ ప్రతీకారం తీర్చుకుంది. ఆ దేశానికి చెందిన బీబీసీ
-
అందంగా మారాలనుకుంటే..!సినీ తారల ఎంత అందంగా ఉంటే.. వారికి అన్ని అవకాశాలు మెండుగా ఉంటాయనేది సినీ పరిశ్రమలో మాట. అందుకే చాలా మంది హీరోయిన్లు తమ శరీరంలో లోపాలున్న చోట శస్త్రచికిత్సతో సరిచేసుకొని మరింత అందంగా తయారేందుకు ప్రయత్నిస్తుంటారు. కొన్ని నెలల కిందట చైనాకు
-
సరిహద్దులో..యథాతథస్థితి లేకుంటే శాంతి కష్టమే!భారత్-చైనా సరిహద్దులో ఇంతకుముందున్న స్థితి లేకుంటే శాంతి, ప్రశాంత వాతావరణము లేనట్లేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
-
‘గల్వాన్’లో 45 మంది చైనా జవాన్ల మృతి!తూర్పు లద్దాఖ్లో గతేడాది భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 45మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా వార్తాసంస్థ పేర్కొంది.
-
జిన్పింగ్కు కాల్ చేసిన బైడెన్: ఏం చెప్పారంటే..!జో బైడెన్, చైనా అధినేత షీ జిన్పింగ్తో తొలిసారి ఫోన్లో సంభాషించారు.
-
బలగాల్ని వెనక్కి తీసుకుంటున్నాం: చైనాఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్, చైనా చర్యలు చేపట్టాయి. వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు.....
-
కరోనా మొదటి రోజులు అత్యంత కీలకం: యూఎస్వాషింగ్టన్: ‘ఈ ప్రపంచం కరోనా మహమ్మారి ప్రారంభమైన రోజుల గురించి సాధ్యమైనంతవరకు తెలుసుకోవడం అత్యంత అవసరం.
-
చైనాలో చిక్కుకున్న నావికులు 14న భారత్కు
చైనాలో చిక్కుకుపోయిన నావికుల కుటుంబాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అక్కడ చిక్కుకుపోయిన 18మంది నావికులు ....
-
భారత్లో ఏటా 27లక్షల మరణాలకు ఇదే కారణం!భారత్లో ప్రతి ఏడాది సంభవిస్తున్న మరణాల్లో 30.7 శాతం శిలాజ ఇంధనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్లేనని ఓ నివేదిక తేల్చింది. అంటే ఏటా దాదాపు 27 లక్షల మంది విషతుల్యమైన గాలిని పీల్చడం ద్వారా చనిపోతున్నారు......
-
ఆ చెట్టును చూడాలంటే రిజర్వేషన్ ఉండాలి!వర్షాలు తగ్గి.. చలి మొదలయ్యే కాలాన్నే శరదృతువు అని పిలుస్తాం. ఈ కాలంలో కొన్నిరకాల చెట్లకు ఆకులు రాలిపోతుంటాయి. ఆకుపచ్చగా ఉండే చెట్ల ఆకులు.. వివిధ రంగుల్లోకి మారి రాలిపడుతుంటే.. నేలంతా పూలపాన్పులా కనిపిస్తుంటుంది. చైనాలోని గునియిన్ గుమియావో
-
కరోనా వైరస్ జీవాయుధం కాకపోవచ్చు!కరోనా వైరస్ జీవాయుధం కాకపోవచ్చు అని కరోనా మూలాలపై అన్వేషణ జరిపిన డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం అభిప్రాయపడింది.
-
తెలియకుండానే భారత్ అంగీకరించింది: చైనాసరిహద్దులో అతిక్రమణలకు పాల్పడినట్లు భారత్ తనకు తెలియకుండానే ఒప్పుకుందని చైనా అడ్డగోలు వ్యాఖ్యలు చేసింది.
-
చైనాలో కళాకారులకు నైతిక మార్గదర్శకాలు!చైనాకు చెందిన నటీనటులు, కళాకారులు సమాజంలో ఎలా ప్రవర్తించాలనే దానిపై ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ‘‘కళాకారులు నైతిక విలువలు, ప్రజల ఆచారాలను ఉల్లంఘించకూడదు. ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపే విధంగా
-
చైనాతో ఇకపై అలా వ్యవహరించబోం: బైడెన్తన పరిపాలనా కాలంలో అమెరికా నుంచి చైనాకు తీవ్రమైన పోటీ ఉండనుందని అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. చైనాతో ఘర్షణాత్మక సంబంధాలను నెలకొల్పాలని భావించడం లేదని ఆయన వెల్లడించారు....
-
చైనాను జవాబుదారీ చేస్తాంఅంతర్జాతీయ వ్యవస్థలను చైనా దుర్వినియోగం చేసిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి
-
బైడెన్ ప్రభుత్వం..ఇక్కడ అన్నీ రిపేర్ చేస్తాం!ప్రపంచ దేశాలతో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్ధరిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. తమ దేశాన్ని, తమ విదేశాంగ విధానాన్ని తిరిగి గాడిన పెడతామని స్పష్టం చేశారు.......
-
చైనాలో మదుపు చేస్తారా?ఇటీవల కాలంలో విదేశీ మార్కెట్లలో ఈక్విటీ పెట్టుబడులు పెట్టి దేశీయ మదుపరులకు అధిక లాభాలు ఆర్జించి పెట్టాలనే లక్ష్యంతో కొన్ని వినూత్నమైన పథకాలను మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఆవిష్కరిస్తున్నాయి.
-
రఫేల్ రాకతో..చైనా క్యాంపులో ఆందోళన!రఫేల్ యుద్ధ విమానాల రాకతో చైనా ఆందోళనకు గురికావడం నిజమేనని భారత వైమానిక దళాధిపతి స్పష్టంచేశారు.
-
యూఎస్ను తలదన్నేందుకు చైనా అడ్డదారులు!వైద్య రంగంలో అమెరికాను తలదన్నేందుకు చైనా అడ్డదారులు తొక్కుతోందని అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సమయంలో హ్యాకింగ్ ద్వారా అమెరికాకు సంబంధించిన వైద్య సమాచారాన్ని తస్కరించడాన్ని చైనా ముమ్మరం చేసిందని యూఎస్ నేషనల్ కౌంటర్ ఇంటలిజెన్స్ సెక్యూరిటీస్ సెంటర్ (ఎన్సీఎస్సీ) వెల్లడించింది.
-
వుహాన్ ల్యాబ్లో డబ్ల్యూహెచ్ఓ బృందంకరోనా వైరస్ పుట్టుకకు కారణమని అనుమానిస్తున్న వుహాన్ నగరంలోని ల్యాబరేటరీని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బృందం సందర్శించింది. కరోనా వైరస్ ఎలా పుట్టింది ఎలా వ్యాప్తి చెందింది? అనే కోణంలో....
-
‘సాగు చట్టాలను రద్దు చేయాల్సిందే’చైనాతో తలెత్తిన ఉద్రిక్తతల విషయంలో యావత్ భారత్ ప్రధాని మోదీ ప్రభుత్వానికి అండగా ఉంటుందని రాజ్యసభలో కాంగ్రెస్పక్ష నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. కానీ, సాగు చట్టాల్ని మాత్రం రద్దు చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు.............
-
కరోనా నకిలీ వ్యాక్సిన్ల సరఫరా..80 మంది అరెస్టుకరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో కరోనా నిరోధక నకిలీ టీకాలు సరఫరా చేస్తున్న 80 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని నకిలీ టీకాలు ఇప్పటికే ఆఫ్రికా చేరినట్లు అధికారులు వెల్లడించారు....
-
చైనా బెదిరింపులను గమనిస్తున్నాంభారత్-చైనా సరిహద్దు వివాదంపై బైడెన్ సర్కారు తొలిసారి స్పందించింది. పొరుగు దేశాలను డ్రాగన్ బెదిరిస్తున్న తీరును నిశితంగా గమనిస్తున్నామని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తమ స్నేహితులు..
-
మయన్మార్లో తిరుగుబాటు ఆందోళనకరం మయన్మార్లో సైనిక తిరుగుబాటు ఆందోళనకరమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులను భారత్ నిశితంగా పర్యవేక్షిస్తుందని వారు తెలిపారు.
-
వుహాన్ మార్కెట్లో కరోనా మూలాల శోధన!కరోనా మూలాలను కనుగొనేందుకు చైనాలో పర్యటిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) నిపుణుల బృందం.. తమ పరిశోధనను ముమ్మరం చేసింది. వైరస్వ్యాప్తికి మూల కేంద్రంగా భావిస్తున్న వుహాన్లోని...........
-
కరోనా మూలాలపై వుహాన్ ఆస్పత్రుల్లో శోధనకరోనా మూలాలపై పరిశోధన చేపట్టేందుకు చైనా చేరుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం ఇటీవలే 14 రోజుల క్వారంటైన్ ముగించుకుంది. క్షేత్రస్థాయిలో కరోనా మూలాలపై పరిశోధనను ప్రారంభించింది...........
-
బెడిసికొడుతున్న చైనా వ్యూహం!కరోనా సంక్షోభాన్ని ఆసరాగా తీసుకొని టీకా దౌత్యం ప్రదర్శించేందుకు ఉవ్విళ్లూరిన చైనా.. చివరకు చతికిలపడుతోంది. ఇచ్చిన మాట ప్రకారం పొరుగు దేశాలకు సకాలంలో టీకా అందించలేక అపప్రదను మూటగట్టుకుంటోంది...........
-
భారత్ సూచనలు పరిగణనలోకి తీసుకున్నాం: చైనాఒడుదొడుకులకు గురైన ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు భారత విదేశాంగ మంత్రి చేసిన సూచనలను తాము పరిగణలోకి తీసుకున్నామని శుక్రవారం చైనా వెల్లడించింది.
-
ద్వైపాక్షిక బంధానికి అష్టోత్తరంభారత్, చైనాల మధ్య క్షీణించిన సంబంధాలను చక్కదిద్దడానికి విదేశీ వ్యవహారాల
-
ఎట్టకేలకు..ప్రారంభమైన కొవిడ్ మూలాల శోధన!చైనాలో కరోనా వైరస్ మూలాలను శోధించేందుకు వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు బృందం ఎట్టకేలకు దర్యాప్తు ప్రారంభించింది.
-
ఆ యాప్లను ఎలా నిషేధిస్తారు.. చైనా చిందులు
టిక్టాక్ సహా 59 చైనా యాప్లపై కేంద్ర ప్రభుత్వం గతంలో విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయంపై చైనా అభ్యంతరం వ్యక్తంచేసింది.....
-
సానుకూలంగానే భారత్, చైనా మధ్య చర్చలుభారత్, చైనాల సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనపై తొమ్మిదో విడత చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని ఇరుదేశాలు వెల్లడించాయి. ఈ మేరకు ఇరు దేశాలు సోమవారం విడుదల చేసిన ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
-
సిక్కిం సరిహద్దుల్లో భారత్, చైనా జవాన్ల ఘర్షణ!తూర్పు లద్దాఖ్ వివాదంతో భారత్, చైనా మధ్య ఓ వైపు ప్రతిష్టంభన కొనసాగుతుండగానే.. మరో సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సిక్కింలోని నకులా
-
భారత్-చైనా: 15గంటలకు పైనే చర్చలుతూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగించుకునే అంశంపై భారత్, చైనా మధ్య దాదాపు రెండున్నర నెలల తర్వాత మళ్లీ చర్చలు జరిగాయి. చైనా భూభాగంలోని మోల్దో సరిహద్దు శిబిరం వేదికగా
-
గనిలోనే 2వారాలు.. 11 మంది సురక్షితం!రెండు వారాల క్రితం చైనాలోని ఓ బంగారు గనిలో చిక్కుకున్న 22 మందిలో.. నేడు 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. వారంతా నీరసించి బలహీనంగా మారడంలో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొంత మందికి గాయాలైనట్లు గుర్తించారు.........
-
చైనా దుశ్చర్యలను తిప్పికొట్టడానికి సిద్ధం!సరిహద్దుల్లో చైనా దూకుడుగా వ్యవహరిస్తే.. భారత్ కూడా అదే రీతిలో స్పందిస్తుందని భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా అన్నారు. డ్రాగన్ కుట్రలను తిప్పికొట్టేందుకు.......
-
చైనా యాప్లపై నిషేధాన్ని పొడిగించిన కేంద్రంటిక్టాక్ సహా వివిధ చైనా యాప్ల వినియోగంపై దేశీయంగా విధించిన నిషేధాన్ని కేంద్రం పొడిగించింది. ఈ మేరకు యాప్ యాజమాన్య సంస్థలకు కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసినట్లు...
-
చైనా తగ్గించేదాకా.. భారత్ తగ్గదుతూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో సైన్యాన్ని వెనక్కి తీసుకొని వెళ్లే తొలి బాధ్యత చైనాదేనని, ఆ ప్రక్రియను డ్రాగన్ మొదలుపెడితేనే భారత్ కూడా సైన్యాన్ని తగ్గిస్తుందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టంగా చెప్పారు.
-
మరింత దృఢంగా.. భారత్-అమెరికా బంధాలుబైడెన్ రాకతో భారత్-అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
-
పాకిస్థాన్కు చైనా వ్యాక్సిన్ సాయంజనవరి 31లోగా చైనా వ్యాక్సిన్ సైనోఫామ్ను పాకిస్థాన్కు చేరనున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి తెలిపారు. చైనా 5లక్షల డోసులను పంపనున్నట్లు ఆయన గురువారం ట్విటర్లో తెలిపారు.
-
‘అక్కడ’ గ్రామం.. చైనా వితండ వాదంతమ ప్రాంతంలో, తమ ప్రజల కోసం నిర్మాణాలు చేపట్టడం తప్పిదమేమీ కాదని చైనా బుకాయిస్తోంది.
-
బంగారు గనిలో 21 మంది.. 2వారాలుగాచైనాలోని ఓ బంగారు గనిలో దాదాపు రెండు వారాల క్రితం జరిగిన ప్రమాదంలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించడం కోసం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. జనవరి 10న షాన్డాంగ్ ప్రావిన్స్లోని క్విజియా ప్రాంతంలో
-
పాక్పై ఒత్తిడి తప్పదు: బైడెన్ బృందంఉగ్రవాద నిర్మూలనకు పాకిస్థాన్ చర్యలు అసంపూర్తిగా ఉన్నాయని అమెరికాకు కాబోయే రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ స్పష్టం చేశారు. అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని తెలిపారు..........
-
అప్పుడు ‘మా’యం.. ఇప్పుడు ప్రత్యక్షంచైనా పాలకుల ఆగ్రహానికి గురై గత కొన్ని నెలలుగా బయటి ప్రపంచానికి కనిపించని ఇ-కామర్స్ దిగ్గజం, అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా.. ఎట్టకేలకు ప్రత్యక్షమయ్యారు. బుధవారం గ్రామీణ ఉపాధ్యాయులతో
-
ఆ దేశాల్లో పాఠశాలలు ఎలా నడుస్తున్నాయ్?కరోనా మహమ్మారి 2020 ఏడాదిని ఒక పీడకలగా మిగిల్చింది. చైనాలో మొదలై ప్రపంచదేశాలకు వ్యాపించి ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఈ వైరస్ను కట్టడి చేయడం కోసం గతేడాది మార్చి-ఏప్రిల్లో దాదాపు అన్ని దేశాలు లాక్డౌన్ విధించాయి. దీంతో అన్ని కార్యాకలాపాలతోపాటు
-
అక్కడ చైనా గ్రామం.. వివరణ కోరిన చిదంబరంభారత భూభాగంలో చైనా ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించిందన్న వార్తలను గురించి కేంద్రం సమాధానం చెప్పాలి
-
ప్రపంచం కష్టాల్లో ఉన్నా.. చైనా వృద్ధిబాటలో..చైనాలో పుట్టి ప్రపంచదేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి ప్రతిచోటా కల్లోలం సృష్టించింది. అనేక రంగాలను ఛిన్నాభిన్నం చేసింది. అన్ని దేశాలను ఆర్థికంగా గట్టిదెబ్బ కొట్టింది. కరోనా కారణంగా ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ
-
చైనా ఐస్క్రీంలో కరోనా ఆనవాళ్లు..!కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిళ్లైన చైనా వైరస్ ఆనవాళ్లపై రోజుకో ప్రకటన చేస్తోంది. తాజాగా అక్కడ తయారైన ఐస్క్రీంలోనూ కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించినట్లు వెల్లడించింది.
-
డ్రాగన్ ‘ప్లాన్’ ప్రకారమే..సముద్ర జలాల్లో చైనా అరాచకాలు మెల్లగా విస్తరిస్తున్నాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవి (ప్లాన్) జలాంతర్గాముల కోసం తరచూ భారత్ చుట్టుపక్కల జలాల్లో కీలక సమాచార సేకరణ చేపడుతోంది
-
చైనాను తిప్పికొట్టి దేశంలో ధైర్యం నింపారు: రాజ్నాథ్భారత్ - చైనా సరిహద్దులో ప్రతిష్టంభన వేళ సైన్యం తన అద్భుతమైన ప్రదర్శనతో దేశంలో ధైర్యాన్ని పెంచిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. అలాగే, మన వీర సైనికులు .........
-
అందుకే చైనాపై మా అనుమానాలు: పాంపియోకరోనా వైరస్ వ్యాప్తి విషయంలో తొలి నుంచి చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలక వర్గం తాజాగా మరోసారి తీవ్ర స్థాయి ఆరోపణలు చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ........
-
‘పేషెంట్ జీరో’ను ఎప్పటికీ కనుక్కోలేము..!కరోనా వైరస్ సోకిన తొలి వ్యక్తి ‘పేషెంట్ జీరో’ను కనుక్కోవడం అసాధ్యమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
-
8నెలల్లో..చైనాలో తొలి కరోనా మరణం!చైనాలో ఇప్పటికే పలు నగరాలు లాక్డౌన్లు, ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎనిమిది నెలల్లో ఇక్కడ తొలి కరోనా మరణం నమోదయ్యింది.
-
చైనా నగరాల్లో ఎమర్జెన్సీ..!కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిళ్లైన చైనాలో వైరస్ ఉద్ధృతి మరోసారి పెరిగింది. దీంతో మూడున్నర కోట్ల జనాభా కలిగిన ఓ ప్రావిన్సులో వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఎమర్జెన్సీ ప్రకటించారు.
-
వుహాన్కు WHO దర్యాప్తు బృందం!కొవిడ్ మూలాలపై దర్యాప్తు చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన పది మంది నిపుణుల బృందం వుహాన్కు బయలుదేరేందుకు మార్గం సుగమమైంది.
-
చైనాపై విశ్వాసం తగ్గింది..!గత ఏడాది దేశ సరిహద్దులో ఏర్పడిన ఘర్షణ వాతావరణంతో చైనాపై ఉన్న విశ్వాసం సన్నగిల్లిందని భారత విదేశాంగ శాఖ అభిప్రాయపడింది.
-
చైనాలో మరోసారి విస్తరిస్తోన్న కరోనా కేసులు!చైనాలో కరోనా వైరస్ మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొద్ది రోజులుగా హెబీ సహా మరికొన్ని ప్రావిన్సుల్లో పెరుగుతున్న కేసుల కారణంగా లాక్డౌన్ను పొడిగిస్తూ డ్రాగన్ దేశం నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే దేశరాజధాని బీజింగ్కు దక్షిణాన ఉన్న గ్వాన్ నగరంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
-
చైనాలో 5మాసాల తర్వాత అత్యధిక కేసులు!కరోనా వైరస్కు పుట్టినిళ్లు అయిన చైనాలో దాదాపు ఐదు నెలల తర్వాత అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 103 కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. చైనాలో చివరిగా గతేడాది జులై 30న అత్యధికంగా 127 కేసులు నమోదు కావడం గమనార్హం.
-
జవాన్ను చైనాకు అప్పగించిన భారత్వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా జవానును భారత సైన్యం సోమవారం తిరిగి ఆ దేశానికి అప్పగించింది. గత శుక్రవారం తెల్లవారుజామున పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ
-
కొవిడ్ మూలాలు: ఏడాదైనా మిస్టరీగానే..!తొలి కరోనా మరణం సంభవించి ఏడాది అయినప్పటికీ ఇంతవరకూ కరోనా వైరస్ మూలాలు తెలియక పోవడం శాస్త్రవేత్తల్లో అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది.
-
భారత్ కరోనా టీకాలు మంచివే: చైనాచైనా అయిష్టంగానే మన కొవిడ్ టీకా సామర్థ్యాన్ని అంగీకరించింది.
-
భారత భూభాగంలోకి చైనా జవాన్సరిహద్దు వివాదంతో లద్దాఖ్లో భారత్, చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ.. పొరుగు దేశం జవాను ఒకరు భారత భూభాగంలోకి రావడం కలకలం సృష్టిస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఓ సైనికుడిని
-
నిద్రాణ దశను వీడిన చాంగే-4 చంద్రుడి ఆవలి భాగంలో పరిశోధనలు సాగిస్తున్న చైనా చాంగే-4 ల్యాండర్, రోవర్లు తాజాగా తమ పనిని పునఃప్రారంభించాయి.
-
‘చైనా టీకా అత్యంత ప్రమాదకరం’చైనా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్పై అదే దేశానికి చెందిన ఓ వైద్యనిపుణుడు టావో లినా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. చైనా ప్రభుత్వ అధీనంలోని సైనోఫామ్ అనే సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ అంత సురక్షితమైంది కాదంటూ సంచలన ఆరోపణలు చేశారు..........
-
చైనా నగరాల్లో లాక్డౌన్..!కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిళ్లైన చైనాలో పాజిటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో పలుప్రాంతాల్లో లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
-
‘వాషింగ్టన్ దాడి’ ఓ అందమైన దృశ్యం..వాషింగ్టన్ అల్లర్ల విషయమై చైనా ఊరంతా ఒక దారైతే.. అన్న సామెత చందంగా వ్యవహరిస్తోంది.
-
జాక్ మాది అజ్ఞాతమా..? నిర్బంధమా?జాక్మా పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అలీబాబాతో అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యం స్థాపించి అతితక్కువ కాలంలోనే గొప్పవ్యాపార వేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు.
-
WHO అసహనంపై స్పందించిన చైనాకరోనా మహమ్మారి మూలాల్ని కనుగొనేందుకు సిద్ధమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) నిపుణుల బృందం చైనాలోకి ప్రవేశించేందుకు అనుమతులు జారీ చేయలేదన్న ఆరోపణలపై ఆ దేశం స్పందించింది..........
-
తప్పు చేశాం: కిమ్ అరుదైన ప్రకటన..ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్.. మరో అరుదైన ప్రకటన చేశారు.
-
చైనా తీరుపై WHO అసహనం!చైనా తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అసహనం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి మూలాలపై పరిశోధన జరిపేందుకు సిద్ధమైన సంస్థ సభ్యులు చైనాలోకి ప్రవేశించేందుకు చివరి నిమిషం వరకు అనుమతులు జారీ చేయలేదు...........
-
ట్రంప్ మరో కీలక నిర్ణయం!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి రోజుల్లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాకు చెందిన మరిన్ని యాప్లపై నిషేధం విధించారు. చైనా బిలియనీర్ జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్ ఆధ్వర్యంలోని అలీపే........
-
చైనా సైన్యం: ఏ పరిస్థితులకైనా సిద్ధంగా ఉండండి!చైనా సైనికులు తమ పోరాట నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంతో పాటు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఏ క్షణమైనా సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పిలుపునిచ్చారు.
-
లంచం కేసులో మాజీ బ్యాంకర్కు మరణశిక్షచైనాలో చట్టాలను ఉల్లంఘిస్తే, నిబంధనలను అతిక్రమిస్తే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో మరోసారి రుజువైంది. అ దేశ ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన హురాంగ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ మాజీ ఛైర్మన్ అవినీతి
-
సంక్షోభంలోనూ స్వయంసమృద్ధి దిశగా భారత్..ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి ఎన్నో దేశాలను సంక్షోభంలోకి నెట్టినప్పటికీ, అవకాశాలు కూడా కలిగిస్తోందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
చైనా కంపెనీలపై చర్యలు..వెనక్కి తగ్గిన అమెరికా!న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజీ నుంచి చైనా టెలికాం కంపెనీలను డీలిస్ట్ చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అమెరికా ప్రకటించింది.
-
లద్దాఖ్లో గడ్డకట్టిన ఉత్కంఠ..!లద్దాక్ మంచు ముద్దగా మారిపోయింది ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి పడిపోయాయి. ఈ చలిలో ఎటువంటి లోహాలను పట్టుకొన్నా శరీరం తీవ్రంగా గాయపడుతుంది. ఒక్కసారి అతిశీతల పరిస్థితుల్లో శరీరం గాయపడితే అది ప్రాణాంతకంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో
-
నెల రోజుల్లో అరుణగ్రహాన్ని అందుకుంటాం:చైనాఅరుణ గ్రహంపైకి చైనా ప్రయోగించిన టియాన్విన్-1 పరిశోధక నౌక ప్రయాణం కొనసాగుతోంది. జులై 23న వెన్ఛాంగ్ అంతరిక్ష ప్రయోగశాల నుంచి లాంగ్మార్చ్-5 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. టియాన్విన్ ఇప్పటి వరకు 400 మిలియన్ కిలోమీటర్లకుపైగా ప్రయాణించినట్లు చైనా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (సీఎన్ఎస్ఏ) వెల్లడించింది...
-
చైనాతో ‘గస్తీ’మే సవాల్!లద్దాఖ్ సరిహద్దుల్లో చైనాతో ప్రతిష్టంభన ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కన్పించట్లేదు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే తూర్పు లద్ధాఖ్లోని పాంగాంగ్
-
చైనాతో ముప్పు.. ఐనా కరోనాను జయించాం!కరోనా వైరస్పై తమ దేశం విజయం సాధించిందని తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్-వెన్ మరోసారి స్పష్టంచేశారు.
-
చైనా నుంచే నేర్చుకుంటాం: పాకిస్థాన్తాజాగా చైనా అభివృద్ధి విధానంపై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు.
-
కొవిడ్-19 పుట్టినింట్లో యూకే కరోనా తొలి కేసు..కరోనా పుట్టినిల్లు చైనాలో యూకే కరోనా తొలి కేసు నమోదైంది. కరోనా కొత్తగా రూపాంతరం చెంది వివిధ దేశాలకు వ్యాపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మేరకు బ్రిటన్ నుంచి చైనాకు వచ్చిన మహిళకు కొత్తరకం కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. యూకే కరోనా స్ట్రెయిన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని నిపుణులు చెబుతున్నారు...
-
కొత్త సంవత్సరం వేళ..మూగబోయిన ప్రపంచం..!ఓవైపు కరోనా వైరస్పై ఆందోళన.. మరోవైపు ప్రభుత్వాల ఆంక్షల నడుమ నిరాడంబరంగానే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు వివిధ దేశాల ప్రజలు సిద్ధమయ్యారు.
-
మరోసారి బయటపడ్డ చైనా కుయుక్తులు!కొరకరాని కొయ్యగా మారిన భారత్పై పొరుగు దేశం చైనా కుయుక్తులు పన్నుతూనే ఉంది. ప్యాంగాంగ్, గాల్వన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తలెత్తక ముందు నుంచే భారత్ కదలికలపై డ్రాగన్ కన్నేసినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. భారత నౌకాదళ కదలికలను, రహస్య వివరాలను సేకరించేందుకు గత డిసెంబరులోనే...
-
కరోనా పరిశోధనలపై డ్రాగన్ కన్ను! ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ తమవద్ద పుట్టలేదని అందరినీ నమ్మించేందుకు చైనా ‘విశ్వ’ప్రయత్నాలూ చేస్తోంది. మహమ్మారి వ్యాప్తికి తాము బాధ్యులం కాదన్న వాదనను బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో చైనాలో కరోనా ఆనుపానులను తెలుసుకునేందుకు చేపట్టే పరిశోధనలన్నింటిపైనా
-
చైనాతో చర్చలు ఎటూ తేలలేదు: రాజ్నాథ్తూర్పు లద్దాఖ్లో నెలకొన్న ఉద్రిక్తతలపై చైనాతో జరిపిన సైనిక, దౌత్యపరమైన చర్చల్లో ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం తేలలేదని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సరిహద్దుల్లో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోందన్నారు.........
-
చైనాలోని ఆ గుహ.. ఇప్పుడో కృష్ణబిలం!అవి చైనా దక్షిణ ప్రాంతంలో ఉన్న పచ్చని లోయలు. కొంచెం లోపలికి వెళితే..ఒకప్పుడు ఖనిజాల కోసం తవ్విన గుహ. ఇక్కడే.. మన కరోనా వైరస్కు దగ్గరి బంధువులను తమ కడుపులో పెట్టి దాచుకున్న గబ్బిలాలు ఉండేవి.....
-
మా టీకా సామర్థ్యం..79శాతంతమ కరోనా వైరస్ టీకా 79శాతం ప్రభావంతంగా పనిచేస్తోందని బుధవారం చైనాకు చెందిన ఔషధ సంస్థ సినోఫార్మ్ వెల్లడించింది.
-
టీకాపై నమ్మకం: తంటాలుపడుతోన్న చైనా!యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన చైనా ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం సన్నగిల్లిందన్న వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.
-
కరోనా పుట్టింట్లో..కొవిడ్ టీకాలుకరోనా వైరస్ పుట్టిల్లు వుహాన్ నగరంలో చైనా ప్రభుత్వం టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది.
-
బాలుడిని వెంటాడుతున్న చైనా..?చైనాకు భూదాహం ఎక్కువ.. దాని ఎదుట నైతిక విలువలు.. విచక్షణ ఏవీ ఉండవు. సాధారణంగా ఒక ప్రదేశాన్ని గుప్పిట పెట్టుకోవడానికి ఏ దేశమైనా ఏమిచేస్తుంది..? సైనిక బలగాలను ప్రయోగిస్తుంది.. లేదా అభివృద్ధిని ఆశపెడుతుంది..? అదీకాకపోతే ప్రజలకు తాయిలాలను ఆశచూపుతుంది.
-
చైనాకు మరోసారి చెక్పెట్టిన ట్రంప్!పదవీకాలం ముగుస్తోన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు చెక్ పెట్టే చర్యలను కొనసాగిస్తూనే ఉన్నారు.
-
చైనీయులకు నో ఎంట్రీ..మేం చెప్పలేదుభారత్లోకి చైనా దేశీయుల ప్రవేశంపై నిషేధం విధించామంటూ మీడియాలో ప్రచారం అవుతోన్న వార్తలను కేంద్రం కొట్టిపారేసింది.
-
రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనాశాస్త్ర సాంకేతిక రంగంలో మరింత ముందుకెళ్లేందుకు చైనా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. వాయువ్య చైనాలోని జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి...
-
ఆ ఒక్క మాట ఆమె పాలిట శాపమైంది!చైనా నియంతృత్వ పోకడలు మరోసారి బయటకొచ్చాయి. కరోనా మహమ్మారి గురించి దేశ పౌరుల్ని అప్రమత్తం చేసిన జర్నలిస్టుకి జైలు శిక్ష విధించి తన నిరంకుశత్వాన్ని చాటుకుంది. వైరస్ వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో వుహాన్ నగరం నుంచి ప్రత్యక్షప్రసారం ఇచ్చిన ఝాంగ్ ఝన్(37) అనే మహిళా.............
-
వింగ్లూంగ్.. తొంగిచూస్తే కూల్చేస్తాం..!సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతూ ప్రస్తుతం వెనక్కి తగ్గిన చైనా.. పాకిస్థాన్ను మనపై ఎగదోసేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తోంది! దాయాది దేశానికి డ్రోన్లు విక్రయించి తన దుష్ట బుద్ధిని బయటపెట్టుకుంటోంది. భారత్ను టార్గెట్ చేసేందుకు పాక్ను పావుగా వాడుకుంటున్న డ్రాగన్......
-
అమోఘం..అద్భుతం..చైనా నేతల సొంతడబ్బా!కరోనా వైరస్ను అద్భుతంగా కట్టడి చేసామని చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ నేతలు గొప్పలు పోయారు.
-
2028నాటికి అమెరికాను అధిగమించనున్న చైనా!ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాను.. రెండో స్థానంలో ఉన్న చైనా 2028 నాటికి అధిగమించనుందని ఓ నివేదిక వెల్లడించింది. తొలుత అంచనా వేసిన దానికంటే ఐదేళ్లు ముందుగానే అగ్రరాజ్యాన్ని చైనా దాటేయనుందని తెలిపింది......
-
చైనా టీకాల సామర్థ్యంపై ఇంకా అనిశ్చితే!ప్రపంచవ్యాప్తంగా ప్రయోగ దశలో ఉన్న టీకాలు ఇప్పటికే తమ వ్యాక్సిన్ సమర్థతలను వెల్లడిస్తున్నాయి. కానీ, ఈ విషయంలో చైనా వ్యాక్సిన్ కంపెనీలు మాత్రం తమ గోప్యతను పాటిస్తున్నాయి.
-
పాక్కు చైనా షాక్!పాకిస్థాన్కు నానాటికీ పెరుగుతున్న అప్పుల కారణంగా ప్రతిష్ఠాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే అంశంలో చైనా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది....
-
చైనా టీకాలు.. పనిచేస్తాయా?కొవిడ్ మహమ్మారి నుంచి విముక్తి కల్పించే వ్యాక్సిన్లు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఫైజర్, మోడెర్నా సంస్థలు తయారుచేసిన టీకాల పంపిణీ జరుగుతోంది. కాగా.. వ్యాక్సిన్ల కొనుగోలులో ధనిక దేశాలు
-
సారీ చెబితే చైనీయులను వదిలేస్తాం..!ఓ చిన్న సైజు ఉగ్రవాద బృందాన్ని నిర్వహిస్తున్న 10మంది చైనీయులను అఫ్గన్ దళాలు కాబూల్లో అదుపులోకి తీసుకొన్నాయి. వీరందరికి ఉగ్రసంస్థ హక్కానీ నెట్వర్క్తో సంబంధాలున్నాయి. ఈ ఘటనతో చైనాకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది.
-
టిబెట్ అంశంపై ఢీ అంటే ఢీ! అమెరికా, చైనా మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. టిబెట్లో దలైలామా వారసత్వానికి సంబంధించిన అంశంలో జోక్యం చేసుకునే చైనా అధికారులపై
-
చైనా నుంచి 120-130 ఎఫ్డీఐ ప్రతిపాదనలుఈ ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి 120-130 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్డీఐ) ప్రతిపాదనలు ప్రభుత్వానికి వచ్చినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. వీటి విలువ సుమారు రూ.12,000-13000 కోట్లు అని తెలిసింది.
-
హైదరాబాద్లో ఓప్పో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఓప్పో హైదరాబాద్లో తన 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. చైనాకు బయట ఏర్పాటు చేసిన మొదటి ల్యాబ్ ఇదేనని వారు వెల్లడించారు.
-
చైనా కుట్ర బయటపడింది!కరోనా వైరస్ విషయంలో చైనాపై ప్రపంచ దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. మహమ్మారికి సంబంధించిన విషయాల్ని డ్రాగన్ తొలినాళ్లలో తొక్కిపెట్టిందని.. అందువల్లే వైరస్ విశృంఖలంగా వ్యాప్తి చెందిందని ఆరోపించాయి...........
-
బెదిరింపులు ఆపండి.. చైనా హెచ్చరిక!చైనాపై ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ కంపెనీలపై ఆంక్షలను విధించే కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
-
రష్యా కాదు, చైనాయే..: ట్రంప్అమెరికా సైబర్ దాడులను గురించి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందించారు.
-
అక్కడికి వెళ్లాలంటే.. 8 వేల మెట్లు ఎక్కాల్సిందే..!సాధారణంగా ఏ ఆలయానికి వెళ్లినా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందులోనూ ఈ ఆలయానికి వెళితే మాత్రం ప్రశాంతతతోపాటు సంతోషం కూడా రెట్టింపవుతుంది. కట్టిపడేసే రమణీయ దృశ్యాలు.. చుట్టూ లోయ.. మధ్యలో కొండ.. ఆ కొండపై బుద్ధుని ఆలయం.. చేతికి అందే మేఘాలు… ఇదీ అక్కడి ప్రకృతి సుందరదృశ్యం. అక్కడి రమణీయతను వర్ణించడానికి మాటలు సరిపోవు.
-
అలా చేయకపోతే..చైనా నుంచి మరో మహమ్మారికరోనావైరస్ మూలాలను శోధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తును చైనా అడ్డుకుంటోందని అమెరికా ఆరోపించింది.
-
బలగాల ఉపసంహరణకు.. ప్రయత్నాలు కొనసాగిద్దాంతూర్పు లద్దాఖ్లో భారీగా మోహరించిన సైనిక బలగాలను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నాలను కొనసాగించాలని భారత్, చైనాలు నిర్ణయించాయి....
-
భారతీయులే లక్ష్యంగా చైనా హ్యాకర్లులక్షల మంది భారతీయులను లక్ష్యంగా చేసుకొని చైనాలోకి హ్యాకింగ్ ముఠాలు ఉచ్చు పన్నుతున్నాయని సైబర్ పీస్ ఫౌండేషన్ అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది. చైనాలోని గ్వాంగ్డాంగ్, హెనాన్ ప్రావిన్స్లు కేంద్రంగా వీరు పనిచేస్తున్నారు. పండుగ
-
కొవిడ్-19: మిస్టరీ మూలాలపై దర్యాప్తు..!కరోనా మూలాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం వచ్చే నెల చైనాలో పర్యటించనుంది.
-
ఒప్పో నుంచి స్లైడ్ ఫోన్!ఫోన్ల తయారీ సంస్థలు వినియోదారులను ఆకట్టుకోవడానికి తమ సాంకేతికతను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి.
-
భారత్ సరిహద్దులో చైనా దురాక్రమణభారత్ విషయంలో చైనా దురాక్రమణ ధోరణితో వ్యవహరిస్తోందని, దీన్ని అడ్డుకోవాలని అమెరికా చట్టసభలు (కాంగ్రెస్) అధికారికంగా తీర్మానించాయి.
-
చైనా విజయం..భూమికి చేరిన చంద్రుడి నమూనాలు!నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా చంద్రుడి నమూనాలు భూమికి చేరాయి. ఇందుకోసం చైనా చేపట్టిన చాంగే-5 ప్రయోగం విజయవంతమైనట్లు ఆ దేశం ప్రకటించింది.
-
జనవరిలో చైనాకు నిపుణుల బృందం: WHOకొవిడ్-19 పుట్టుకపై విచారించేందుకు వచ్చే జనవరిలో అంతర్జాతీయ నిపుణుల బృందం చైనాను సందర్శించనుంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) బుధవారం అధికారికంగా వెల్లడించింది.
-
భారత్- చైనా వివాదం: అమెరికా కీలక చర్యభారత్తో కయ్యాలకు తెగబడుతున్న చైనాకు సంబంధించి, అమెరికా చట్ట సభ ఓ కీలక తీర్మానాన్ని ఆమోదించింది.
-
‘అప్పటి నుంచి చైనా దురాక్రమణలు లేవు’గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్, చైనా సైన్యాల మధ్య ఉన్న విశ్వాసం ఆవిరై పోయిందని తూర్పు కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. మళ్లీ దాన్ని పునర్నిర్మించడానికి సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు..........
-
పాక్ నుంచి ఎన్ని నిధులు అందాయి?ఎవరిచ్చారు?కరోనాపై పోరు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘పీఎం కేర్స్ ఫండ్’ నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ పలు ప్రశ్నలు సంధించింది. విరాళాలు వస్తున్న తీరుపైనా అనేక అనుమానాలు లేవనెత్తింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా ప్రధానికి కొన్ని ప్రశ్నలు సంధించారు..........
-
కొవిడ్ టీకా: పారదర్శకంగా లేని చైనా!కరోనా వ్యాక్సిన్కు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వడంలో చైనా పారదర్శకంగా వ్యవహరించడం లేదని బ్రెజిల్ ప్రకటించింది.
-
‘ప్రపంచం మారుతోందనడానికి అదే నిదర్శనం’యావత్తు ప్రపంచం కరోనాతో పోరాటం చేస్తుంటే.. భారత సైనికులు మాత్రం సరిహద్దు్ల్లో దేశ రక్షణకు పాటుపడ్డారని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఏ మహమ్మారీ మన దేశ సైనికుల స్థైర్యాన్ని దెబ్బతీయలేదని వ్యాఖ్యానించారు.........
-
చైనాను అధిగమించడమే భారత్ లక్ష్యం..!మొబైల్ తయారీ విభాగంలో చైనాను అధిగమించడమే భారత్ లక్ష్యమని కేంద్ర టెలికాం, ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టంచేశారు.
-
చంద్రుడి నుంచి భూమికి బయలుదేరిన క్యాప్సుల్!చంద్రుడుపై నమూనాల సేకరణే లక్ష్యంగా చైనా చేపట్టిన ప్రయోగం తుది దశకు చేరుకుంటోంది.
-
కరోనాతో.. తగ్గిన కర్బన ఉద్గారాలుకరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, పర్యావరణ పరంగా మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది 7 శాతం మేర కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల విడుదల తగ్గినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
-
హిందూ సముద్రంలో 120 యుద్ధనౌకలుచైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ త్రిదళాధిపతి బిపిన్ రావత్ కీలక విషయాన్ని వెల్లడించారు. వివిధ మిషన్లకు మద్దతుగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో 120 యుద్ధ నౌకలను మోహరించినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ భద్రతా సదస్సులో ప్రసంగించిన రావత్.. శాంతి, సార్వభౌమత్వాన్ని
-
విమాన సిబ్బంది డైపర్లు ధరించండి: చైనాకరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ముఖ్యంగా లాక్డౌన్ ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. దీంతో ఇప్పుడిప్పుడే అన్ని దేశాల్లో విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఈనేపథ్యంలో చైనా విమానయానశాఖ తమ సిబ్బందికి 38 పేజీలతో కూడిన కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
-
గాల్వన్ ఘటన..దేశ సెంటిమెంట్ను మార్చిందిభారత్, చైనా సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ అన్నారు. సరిహద్దులో శాంతిని నెలకొల్పే లక్ష్యంతో కుదిరిన ఒప్పందాలను చైనా ఉల్లంఘించడంపై ఆయన మాట్లాడుతూ..ఇరు దేశాల సంబంధాలు క్లిష్ట దశను ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు.
-
ఆ రంగంలో భారత్ అందరికీ ఆదర్శం: బిల్గేట్స్డిజిటల్ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో భారత్ అద్భుతమైన పద్ధతులను అవలంబిస్తోందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. ఇవే విధానాల్ని ఇతర దేశాల్లోనూ అమలుచేసేందుకు తమ.........
-
ఎవరెస్ట్ తాజా ఎత్తు ఎంతో తెలుసా?ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరంగా ప్రఖ్యాతి గాంచిన మౌంట్ ఎవరెస్ట్ తాజా ఎత్తును నేపాల్, చైనా మంగళవారం సంయుక్తంగా ప్రకటించాయి. తాజా సర్వే ప్రకారం ఇప్పుడు ఎవరెస్ట్ ఎత్తు 8,848.86 మీటర్లు. 1954లో భారత్ కొలిచినప్పటి
-
చైనా వ్యాక్సిన్: 60కోట్ల డోసులే లక్ష్యంగా..!కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందున్న చైనా, తాజాగా డోసుల తయారీలోనూ దూసుకెళ్తోంది. వచ్చే సంవత్సరం చివరి నాటికి దాదాపు 60కోట్ల వ్యాక్సిన్ డోసులను సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సినోవాక్ వ్యాక్సిన్ సంస్థ పేర్కొంది.
-
చైనాకు చెక్ పెడదాంజపాన్, ఆస్ట్రేలియాలతో త్రైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. పరస్పర వాణిజ్యం (మ్యూచువల్ ట్రేడ్), ఇన్వెస్ట్మెంట్లను (పెట్టుబడులు) ప్రోత్సహించేందుకే ఈ ఒప్పందానికి తెర తీస్తోంది.........
-
చందమామపై చైనా జెండాజాబిల్లి నుంచి నమూనాలను తెచ్చేందుకు మానవాళి యత్నించడం గత 40ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు అమెరికా చంద్రుడి నమూనాలను తెచ్చేందుకు వ్యోమగాములను పంపింది. 1969లో చేపట్టిన ఆ ప్రయోగంతోనే తొలిసారిగా
-
US రహస్యాలు దోచేస్తున్న చైనా!స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి చైనా అతిపెద్ద ముప్పని అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక, సైనిక, సాంకేతిక రంగాల్లో అమెరికాపై ఆధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంతో రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి అది ఘర్షణకు దిగుతోందని...
-
చైనా మేఘాస్త్రం..!..ప్రయోగాత్మకంగా చేపట్టిన వాతావరణ మార్పుల(వెదర్ మాడిఫికేషన్ ) కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో భారీ స్థాయిలో చేపట్టేందుకు ప్రణాళికలు రచించినట్లు తాజా నివేదిక వెల్లడించింది.
-
చైనా-భారత్ ఉద్రిక్తతల నివారణకు ఇదే మార్గం..ప్రస్తుతం భారత్-చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు అదే ముఖ్య కారణమని భారత్ స్పష్టం చేసింది.
-
‘మేడిన్ చైనా’ ఓ హెచ్చరిక నినాదంచైనాలోని షిన్జియాంగ్ ప్రాంతం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే పత్తిపై నిషేధం విధించారు.
-
గల్వాన్ ఘర్షణ.. చైనా పక్కా ప్లాన్!భారత పొరుగుదేశం చైనా కుతంత్రాలు, కవ్వింపులు మరోసారి బయటపడ్డాయి. సరిహద్దుల్లో రెచ్చగొడుతూ డ్రాగన్ కావాలనే పక్క దేశాలతో ఘర్షణలు దిగుతోందని అమెరికా నిఘా సంస్థల కమిటీ ఒకటి తాజా నివేదికలో
-
30 ఏళ్ల తర్వాత.. చైనాకు మన బియ్యం!భారత్ నుంచి బియ్యం కొనుగోలుకు చైనా ముందుకొచ్చింది. లద్దాఖ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి బియ్యం దిగుమతులను చైనా ప్రారంభించిందని ..........
-
డ్రాగన్ పరిశోధనకు దీటైన జవాబుకొవిడ్-19 మూలాలు భారత్, బంగ్లాదేశ్లలో ఉన్నాయన్న చైనా పరిశోధన అత్యంత లోపభూయిష్టమని భారత్ ఖండించింది.
-
డ్రాగన్ వెన్నులో చలి తూర్పు లద్దాఖ్లో కయ్యానికి కాలుదువ్వుతూ.. ప్రకృతినీ లెక్క చేయకుండా భారీగా సైన్యాన్ని తరలించిన చైనాకు ఇప్పుడు వణుకు మొదలైంది. ఎముకలు కొరికే శీతల వాతావరణాన్ని డ్రాగన్ సేన తట్టుకోలేకపోతోంది. ..
-
చైనాతో జల యుద్ధం: బ్రహ్మపుత్రపై భారత ప్రాజెక్టు!దురాక్రమణ బుద్ధిగల చైనా ఎత్తుగడలకు విరుగుడుగా భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిపై 10 గిగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని తెలిసింది...
-
‘మీటూ’ స్ఫూర్తితో..చైనా మహిళల పోరాటం..!చైనాలో ‘మీటూ’ కేసు రెండు సంవత్సరాల తర్వాత కోర్టుముందుకు విచారణకు వచ్చింది.
-
ఆస్ర్టేలియాకు క్షమాపణ చెప్పడానికి నిరాకరణఅఫ్గానిస్థాన్లో ఓ బాలుడిని ఆస్ట్రేలియా సైనికుడు చంపుతున్నట్టు ఉన్న ఫొటోను ఇటీవల చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ ట్వీట్ చేశారు. ఇది చైనా, ఆస్ట్రేలియా మధ్య వివాదానికి కారణమైంది. ఈ ట్వీట్పై స్పందించిన
-
బైడెన్కు చైనా ‘అరుదైన’ స్వాగతం..!అమెరికాకు సంబంధించిన కీలక ఎగుమతులను చైనా నిలిపివేసే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించడతో దానికి ప్రతిగా చైనా ఈ చర్యలను చేపట్టింది. రక్షణ రంగానికి సంబంధించిన వస్తువులు.. అంశాలు దీనిలో ఉండే అవకాశం ఉంది.
-
అవును.. కిమ్ టీకా వేయించుకున్నారు..!కిమ్ వైపు కరోనా కన్నెత్తి కూడా చూడదు.. ఎందకంటే ఇప్పుడు ఆయన టీకా వేయించుకున్నారు. అవును..కిమ్ సహా ఆయన కుటుంబీకులు, కీలకమైన అధికారులు కరోనా టీకా వేయించుకొన్నారని వాషింగ్టన్లోని సెంటర్ ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్ అనే సంస్థలోని హారీ కజియానిస్ పేర్కొన్నారు.
-
కరోనా అంటే కిమ్కు ఎందుకంత భయం?కరడుగట్టిన నియంత. దేశంలో ఏ ఒక్క పౌరుడు ఆయన మాట జవదాటకూడదు. పేదరికంలో మగ్గుతున్నా.. ఆకలితో అలమటిస్తున్నా దేశంలోనే ఉండాలి. ఆయన విధించే కఠిన నియమాలకు కట్టుబడాలి. ఇప్పటికే ఆయనెవరో అర్థమై ఉంటుంది......
-
అమెరికా బ్లాక్ లిస్ట్లో మరిన్ని చైనా కంపెనీలు..!కరోనా వైరస్కు కారణమైన చైనాపై చర్యలు తప్పవని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశ కంపెనీలపై ఆంక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు.
-
త్వరలోనే భారత్కు టీకా: గడ్కరీభారత్లో సాధ్యమైనంత త్వరగా టీకా లభ్యమవుతుందని, ఆర్థిక యుద్ధంలో విజయం సాధించేందుకు ఈ దేశం మహమ్మారిని అధిగమిస్తుందని సోమవారం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.
-
వేగంగా పుంజుకుంటున్న చైనా ఉత్పత్తిరంగం!కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న చైనాలో పారిశ్రామిక రంగం క్రమంగా పుంజుకుంటోంది. అందులో భాగంగా నవంబరులో ఉత్పత్తి కార్యకలాపాల్లో భారీ వృద్ధి నమోదైంది. అదే అమెరికా సహా ఐరోపా దేశాల్లో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతుండడంతో.....
-
దిగజారిన చైనా క్షమాపణ చెప్పాలి..చైనా తమ దేశానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ డిమాండ్ చేశారు.
-
చైనా చర్యలు రెచ్చగొట్టేవే..!భారత సరిహద్దు ప్రాంతమైన లద్దాఖ్లో చైనా నిర్మాణాలు చేపడుతున్నట్లు వస్తోన్న వార్తలపై అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
-
చైనా గురించి అలా చెప్పడం ఊహాజనితమేకరోనావైరస్ చైనా నుంచి వ్యాప్తి చెందలేదని మేం చెప్పడం అత్యంత ఊహాజనితమవుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అభిప్రాయపడింది.
-
భారత్-చైనాల మధ్య బలమైన అవగాహనభారత్-చైనాల మధ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి అవసరమైన స్పష్టమైన , లోతైన అవగాహన, సమన్వయం ఉన్నాయని గురువారం చైనా సైన్యం వెల్లడించింది. లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ నుంచి సైనిక దళాలను వాపస్ తీసుకొనే విషయంపై స్పందిస్తూ
-
చైనా వ్యాక్సిన్: సమర్థతపైనా గోప్యతే..!యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్కు చైనా పుట్టినిళ్లైన విషయం తెలిసిందే. అయితే, కరోనా విషయంలో పాటించినట్లే వ్యాక్సిన్ విషయంలోనూ చైనా గోప్యతను పాటిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
-
బ్లింకెన్.. మన మిత్రుడే!అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన జో బైడెన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆంటోనీ బ్లింకెన్ను ఎంపిక చేశారు. ఈ శాఖలో బ్లింకెన్కు ఇప్పటికే చాలా అనుభవం ఉంది. బైడెన్తోనూ చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి........
-
బైడెన్ బలహీన అధ్యక్షుడు..! చైనాబైడెన్ చాలా బలహీన అధ్యక్షుడని, ఆయన యుద్ధాలకు సైతం వెనకాడరని చైనా ప్రభుత్వ సలహాదారులు అభిప్రాయపడుతున్నారు.
-
‘PR మీడియా వ్యూహాలతో చైనాను ఎదుర్కోలేం’ఓవైపు కాంగ్రెస్ అధినాయకత్వంపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వెళ్లగక్కుతుండగా.. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం కేంద్ర ప్రభుత్వంపై విమర్శల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా వివాదాస్పద డోక్లామ్ పీఠభూమి
-
చంద్రుడిపై చైనా కీలక ప్రయోగంపొరుగు దేశం చైనా మరో కీలక ప్రయోగాన్ని చేపట్టబోతోంది. మానవరహిత రాకెట్ను నేరుగా చంద్రుడిపైకి పంపి నమూనాలను సేకరించేందుకు సిద్ధమైంది. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే వారంలో ఈ ప్రయోగం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ ఈ ప్రయోగం విజయవంతమైతే 1970ల తర్వాత చంద్రుడి నుంచి నమూనాలను...
-
WHOలో చేరతాం: బైడెన్అమెరికా తిరిగి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)లో చేరుతుందని ఆ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికైన జోబైడెన్ ప్రకటించారు.
-
భూటాన్ భూభాగంలో చైనా హల్చల్నియంత్రణ రేఖ వెంబడి తూర్పు లద్దాఖ్లో ఉద్రిక్తతలు రేపి భారత్తో కయ్యానికి కాలు దువ్విన పొరుగుదేశం చైనా.. ఇప్పుడు మరోసారి సరిహద్దుల్లో అగ్గి రాజేందుకు ప్రయత్నిస్తోంది. విస్తరణవాదంతో రగిలిపోతున్న డ్రాగన్ చిన్న
-
చైనాకు చురకలంటించిన ఆస్ట్రేలియా ప్రధాని!చైనా తెస్తోన్న ఒత్తిడిలకు ఆస్ట్రేలియా తలొగ్గదని ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ స్పష్టంచేశారు.
-
చైనా టీకా: ఇప్పటికే 10లక్షల మందికి పంపిణీ!చైనాలో ఇప్పటివరకు దాదాపు పదిలక్షల మందికి కరోనా టీకా ఇచ్చినట్లు చైనా నేషనల్ ఫార్మా గ్రూప్(సినోఫార్మ్) వెల్లడించింది.
-
భారత్ను చూసి డ్రాగన్ భయపడుతోందా?ప్రపంచ స్థాయిలో భారత్కు వస్తున్న గుర్తింపు, ఎదుగుదలను చూసి పొరుగు దేశం చైనా భయపడుతున్నట్లే కన్పిస్తోంది. భారత్ను తన ప్రధాన ప్రత్యర్థిగా భావించిన చైనా.. అమెరికా, ఇతర ప్రజాస్వామ్య దేశాలతో భారత్కున్న
-
వయసు 14.. ఎత్తు 7.3 అడుగులు!చైనాకు చెందిన 14 ఏళ్ల బాలుడు గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. ఇటీవలే పుట్టినరోజు జరుపుకొన్న రెన్కెయు ప్రపంచంలోనే ఎత్తైన టీనేజర్గా రికార్డు అందుకున్నాడు. పద్నాలుగేళ్ల వయసుకే 7 అడుగుల 3.02 అంగుళాల ఎత్తు...
-
చైనా చేతికి అమెరికా ఆర్మీ రహస్యాలు!అమెరికా ఆర్మీకి చెందిన రహస్య క్షిపణి టెక్నాలజీని చైనాకు అక్రమంగా అందించాడన్న కేసులో నిందితుడికి అమెరికా న్యాయస్థానం 38 నెలల జైలు శిక్ష విధించింది. చైనాకు చెందిన ఉయ్సన్ అనే వ్యక్తి అమెరికాలోని టక్సన్ సంస్థలో ఎలక్ట్రికల్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. ఈ సంస్థ అమెరికన్ ఆర్మీ కోసం రేథియాన్ క్షిపణులు, కొన్ని రక్షణ పరికరాలకు సంబంధించిన టెక్నాలజీని..
-
భారత్కు ట్విటర్ క్షమాపణలుప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. లద్దాఖ్లను చైనాలో భాగంగా చూపడంపై క్షమాపణలు చెప్పింది. తమ తప్పును ఈ నెల 30 నాటికి సరిదిద్దుకుంటామని సంయుక్త పార్లమెంటరీ.............
-
తూర్పు లద్దాఖ్లో జవాన్లకు హీట్ టెంట్లు!తూర్పు లద్దాఖ్లో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్న దేశ జవాన్లకు వసతి సదుపాయాలను మెరుగుపరిచింది భారత సైన్యం. జవాన్ల కోసం బెడ్లు, కబోర్డులతో పాటు
-
చైనా మైక్రోవేవ్ దాడి.. అవాస్తవం: భారత ఆర్మీభారత్, చైనా సరిహద్దులో గత కొద్ది నెలలుగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.
-
‘చైనా టీకా బాగానే పనిచేస్తోంది’చైనాలో అభివృద్ధి చేస్తున్న ‘కరోనావాక్’ వ్యాక్సిన్ సత్ఫలితాలిస్తున్నట్లు ఓ అధ్యయనం పేర్కొంది. తాజాగా జరిపిన ప్రాథమిక ప్రయోగాల్లో వైరస్ను ఎదుర్కొనే సమర్థవంతమైన యాంటీబాడీల్ని ఉత్పత్తి చేసినట్లు తెలిపింది.......
-
భారత్, చైనాలోనే స్పుత్నిక్ టీకా ఉత్పత్తి!రష్యా తయారుచేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఉత్పత్తి భారత్, చైనా దేశాల్లోనే జరుగనుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టంచేశారు.
-
చందమామపైకి సిద్ధమైన చైనా రాకెట్!నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సమయం తర్వాత తొలిసారిగా చంద్రుడిపై పరిశోధనలకు చైనా సిద్ధమైంది. జాబిలిపై ఉన్న మట్టి, రాళ్ల వంటి పదార్థాలను భూమిపైకి తీసుకువచ్చే లక్ష్యంతో చైనా ఈ ప్రయోగాన్ని చేపడుతోంది.
-
ఓ రెండు బిలియన్లు ఇవ్వండి..!పాకిస్థాన్ మరోసారి చైనా వద్ద చెయ్యిచాపింది. తమ దేశంలో నిర్మిస్తున్న చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్లో పాక్యేజీ 1లోని మెయిన్లైన్1(ఎంఎల్1) నిర్మాణ ఖర్చుల కోసం చైనాను అప్పు అడిగింది. ఇటీవల పాకిస్థాన్లోని ఎంఎల్-1 ప్రాజెక్టు
-
ఎట్టకేలకు బైడెన్ గెలుపును గుర్తించిన చైనా!అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలుపును ఎట్టకేలకు చైనా గుర్తించింది. దాదాపు వారం రోజులు ఆచితూచి వ్యవహరించిన డ్రాగన్ మౌనం వీడింది. ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బైడెన్, కమలా హారిస్కు.......
-
చైనా సైన్యం కనుసన్నల్లో ఆ కంపెనీలు..!చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలకవర్గం విధిస్తున్న ఆంక్షల పర్వం కొనసాగుతోంది. డ్రాగన్కు చెందిన ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’(పీఎల్ఏ)తో సంబంధాలున్నట్లు తేలిన కొన్ని కంపెనీలపై ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించింది.........
-
చేపల్లో కరోనా: దిగుమతులు నిలిపేసిన చైనాదిగుమతి చేసుకున్న ఆహార పదార్థాల్లో కరోనా వైరస్ ఉండటం చైనాలో మరోసారి కలకలం సృష్టించింది. భారత్కు చెందిన బసు ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి దిగుమతి చేసుకున్న చేపల్లో కరోనా వైరస్ను గుర్తించడంతో ఆ కంపెనీ
-
చైనా: 11రోజుల్లో రూ.5లక్షల కోట్ల అమ్మకాలు!‘సింగిల్స్ డే’ పేరుతో నిర్వహించే ఈ మెగా షాపింగ్ ఈవెంట్లో మునుపెన్నడూ లేనంతగా చైనీయులు షాపింగ్ చేసినట్లు వెల్లడైంది.
-
ఆసియన్తో సంబంధాలే భారత్కు ప్రాధాన్యం: మోదీఆసియన్(ఆగ్నేయాసియా దేశాల సంఘం) బృంద దేశాలతో సంబంధాల్ని మెరుగుపరచడానికి భారత్ ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. భారత్తో ఆసియన్ దేశాల బృందం గురువారం నిర్వహించిన వర్చువల్ సదస్సులో మోదీ పాల్గొన్నారు.
-
భారత్-చైనా మధ్య ఒప్పందం..?
భారత్-చైనాలు వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆంగ్ల వార్త సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. గత వారం చుషూల్-మాల్దో పోస్టులో
-
దేశాల సమగ్రతను గౌరవించాలి: మోదీషాంఘై సహకార సంస్థ(ఎస్సీవో)లోని సభ్య దేశాలన్నీ ఒకదానినొకటి గౌరవించుకోవాలని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం జరిగిన ఎస్సీవో శిఖరాగ్ర సమావేశంలో వెల్లడించారు. వర్చువల్గా జరిగిన ఈ సమావేశానికి ఎనిమిది సభ్యదేశాలు హాజరయ్యాయి.
-
బైడెన్ను అభినందించని చైనా..ఎందుకంటే?యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ను అభినందించేందుకు సోమవారం చైనా నిరాకరించింది.
-
బ్రహ్మపుత్రను పట్టిన చైనా ‘జల’గ..!ఒక వైపు లద్దాక్లోని చుషూల్ వద్ద చర్చలు జరుగుతుండగానే.. మరో వైపు అరుణాచల్ ప్రదేశ్ వద్ద సమస్యలు సృష్టించడానికి డ్రాగన్ యత్నాలు చేస్తోంది. టిబెట్ నుంచి భారత్లోకి ప్రవహించే బ్రహ్మపుత్రా నదిపై ఒక భారీ డ్యామ్కు
-
ట్రంప్ వెళ్లేలోపు చైనాకు చుక్కలేనా?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో చైనాతో సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేందుకు ఇంకా నిరాకరిస్తున్న ట్రంప్ మిగిలి ఉన్న దాదాపు రెండు నెలల......
-
త్వరలో మరోవిడత భారత్-చైనా చర్చలుభారత్-చైనా మధ్య త్వరలో మరోవిడత కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరగనున్నాయి. గత వారం చివర్లో చుషూల్లో జరిగిన చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి.
-
బైడెన్ గెలుపు..ఊపిరిపీల్చుకున్న చైనా..!అమెరికా ఎన్నికల ఫలితాలపై చైనా అధికారికంగా ఇప్పటివరకు స్పందించలేదు. కానీ, అక్కడి అధికారిక మీడియా మాత్రం ట్రంప్ శకం ముగిసిందని పేర్కొన్నాయి.
-
నవంబరు 10న మోదీ.. జిన్పింగ్ ముఖాముఖీ!లద్దాఖ్ సరిహద్దు ఉద్రిక్తతలతో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఇరు దేశాధినేతలు తొలిసారి ముఖాముఖీ కలుసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నెల 10న జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) వార్షిక సదస్సులో
-
భారత్-చైనా ‘వేలు’ విడవని చర్చలు..! భారత్-చైనా మధ్య లద్ధాక్లో ఉద్రిక్త పరిస్థితిని తగ్గించేందుకు నేడు 8వ విడత కోర్ కమాండ్ స్థాయి చర్చలు మొదలయ్యాయి. వీటిని చుషూల్-మాల్డో పోస్టులో ఉదయం 9.30 గంటలకు మొదలు పెట్టారు. ఇటీవలే ‘14వ కోర్’ కమాండర్ అధికారిక బాధ్యతలు చేపట్టిన చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మేనన్ భారత్ తరపున ఈ చర్చల్లో పాల్గొన్నారు.
-
సరిహద్దు వద్ద ఇప్పటికీ ఉద్రిక్తంగానే: రావత్ తీవ్రస్థాయి ఘర్షణలకు దారితీసే సరిహ్దదు వివాదాలు, రెచ్చగొట్టే చర్యల పట్ల ఉదాసీనంగా ఉండలేమని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ స్పష్టం చేశారు.
-
భారత విమానాలపై చైనా తాత్కాలిక ఆంక్షలు!భారత విమానాలపై చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ నుంచి వెళ్లే అన్ని విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చైనా ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.
-
అమెరికా ఎన్నికలపై చైనా ‘శాంతి’ మంత్రంఅగ్రరాజ్యంతో సంబంధాలు మరింత వికటిస్తున్న వేళ శాంతి మంత్రం పఠిస్తోంది డ్రాగన్ దేశం చైనా. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సాఫీగా ముగియాలంటూ సానుకూల వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో
-
చైనా బొగ్గు గనిలో ప్రమాదం.. నలుగురు మృతిచైనాలోని షాన్జీ ప్రావిన్సులో ఉన్న ఓ బొగ్గుగనిలో విషవాయువు విడుదలైన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గనిలో పని చేస్తున్న మరో నలుగురు వ్యక్తులు ఆచూకీ కోసం సహాయక చర్యలు చేపట్టారు. ఓ ప్రైవేటు కంపెనీ బొగ్గు గనిలో
-
చైనా టీకాపై బహ్రెయిన్ కీలక నిర్ణయం..!మూడో దశ ట్రయల్స్లో ఉన్న చైనా కరోనా వైరస్ టీకా సినోవాక్ విషయంలో బహ్రెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా టీకాను తమ దేశంలో మంగళవారం నుంచి ఫ్రంట్లైన్ వర్కర్స్ అందరికీ అత్యవసరంగా ఉపయోగించడానికి అనుమతించింది.
-
మలబార్ విన్యాసాలపై ఉలిక్కిపడ్డ చైనా!విశాఖ తీరంలో ప్రారంభమైన మలబార్ నౌకాదళ విన్యాసాలపై చైనా ఉలిక్కిపడింది.
-
సైన్యానికి చలి నుంచి రక్షణ కల్పించేందుకు..భారత్, చైనా సరిహద్దులో కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
-
ఆ విమానంలో 19 మంది భారతీయులకు కరోనాభారత్ నుంచి చైనా వెళ్లిన విమానంలో 19మంది భారతీయులకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. వందే భారత్ మిషన్లో భాగంగా దిల్లీ నుంచి చైనాలోని వుహాన్ నగరానికి అక్టోబర్ 30న ఈ విమానం వెళ్లింది. ఆ విమానంలో.......
-
గిల్గిత్, పీఓకేలు భారత భూభాగాలే: రాజ్నాథ్గిల్గిత్ బాల్టిస్థాన్, పీఓకే రెండూ భారత్లోని భూభాగాలే అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. అదేవిధంగా చైనా ఆర్మీ భారత భూభాగంలోకి ప్రవేశించిందంటూ కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు.. నిరాధారమైనవంటూ వాటిని తప్పుబట్టారు.
-
చైనా చేసింది ఎన్నటికీ మర్చిపోం: ట్రంప్కరోనా విషయంలో చైనా చేసిన పనిని అమెరికా ఎన్నటికీ మర్చిపోదని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో డ్రాగన్ విఫలమైందని, దాని వల్లే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలైందని చైనాపై మరోసారి
-
చైనాలో కూలిన రైల్వే వంతెన.. ఏడుగురు మృతిబీజింగ్ : చైనాలోని తియాంజిన్ మున్సిపాలిటీలో ఉన్న 30 మీటర్ల రైల్వే వంతెన కూలిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఆ దేశంలోని ఉత్తర భాగంలో ఉన్న ఈ మున్సిపాలిటీలో ఆదివారం ఉదయం 9 గంటలకు జరిగిన ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడ్డారు
-
చైనాలో ప్రారంభమైన జనగణన!ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా, తాజాగా జనగణనను ప్రారంభించింది. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జాతీయ జనాభా లెక్కల నమోదును నేటి నుంచి(నవంబర్ 1) మొదలుపెట్టింది.
-
వాణిజ్యపరంగా దూరంకాలేదు..వాణిజ్య, ఆర్థికంగా అమెరికా వేరు పడుతోందన్న ప్రచారంపై చైనా స్పందించింది. అలా జరిగితే ఇరు దేశాలకు నష్టమేనని వివరించింది. ఫైనాన్షియల్
-
చైనాతో మేం దృఢంగా వ్యవహరించాం: భారత్ఒకవైపు కరోనా వైరస్ మహమ్మారి దేశంలో అనేక సవాళ్లను విసురుతున్నప్పటికీ..సరిహద్దులో చైనాతో నెలకొన్న దశాబ్దాల తరబడి సంక్షోభం పట్ల భారత్ పరిపక్వత, దృఢత్వంతో వ్యవహరించిందని విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ ష్రింగ్లా అన్నారు.
-
అత్యంత ఎత్తులో.. చైనా డేటా సెంటర్..!అత్యంత ఎత్తైన ప్రదేశంలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు చైనా సమాయత్తమవుతోంది. ఇందుకోసం టిబెట్లోని ఎత్తైన ప్రాంతాన్ని ఎంచుకొంది.
-
ట్విటర్ చర్య..క్రిమినల్ నేరానికి తక్కువ కాదులొకేషన్ సెట్టింగ్స్లో లద్దాఖ్లోని లేహ్ ప్రాంతాన్ని చైనాలో భాగంగా చూపించడంపై ట్విటర్ ఇచ్చిన వివరణ సరిపోదని బుధవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వెల్లడించింది.
-
భారత్ను నమ్ముతాయి.. చైనాను కాదుప్రపంచ క్షేమాన్ని కాంక్షించడం భారతీయ విధానం కాగా.. అధికార పరిధిని విస్తరించుకోవటమే చైనా లక్ష్యమని నితిన్ గడ్కరీ అన్నారు.
-
‘అమెరికా.. మా విషయంలో జోక్యం తగదు’
సరిహద్దు సమస్య రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశమని ఇందులో మూడో పక్షం జోక్యం అనవసరమని అగ్రరాజ్యం అమెరికాను ఉద్దేశిస్తూ చైనా విమర్శల దాడికి దిగింది. భారత్కు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అమెరికా ఉద్ఘాటించిన
-
చైనా, పాక్లతో యుద్ధం.. తేదీలు ఫిక్స్!పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ రెండు దేశాలతో ఎప్పుడు యుద్ధానికి దిగాలన్న దానిపై ప్రధాని మోదీ పూర్తి స్పష్టతతో ఉన్నారని, ఈ మేరకు తేదీలు కూడా ఖరారయ్యాయని ఉత్తర్ప్రదేశ్ భాజపా జాతీయ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు కూడా ఆయన ఇదే తరహాలో మాట్లాడారు...
-
భారత్ చైనాను మించిపోవాలి: మోహన్ భగవత్శక్తిసామర్థ్యాల పరంగా చైనాను భారత్ మించిపోవాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భవగవత్ అన్నారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు విస్తరణ కాంక్షతో ప్రస్తుత చైనాలాగే వ్యవహరిస్తున్నాయని దీనిని దృష్టిలో పెట్టుకొని మరింత జాగ్రత...
-
‘చైనా ఎల్లో డస్ట్’తో..వణుకుతున్న ఉ.కొరియా!చైనా నుంచి వస్తోన్న ‘ఎల్లో డస్ట్’తో ఉత్తర కొరియా వణికిపోతోంది. తాజాగా దేశవ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించడంతోపాటు, నిర్మాణ పనులపై నిషేధం విధించింది.
-
సరిహద్దుల్లో చైనా భారీ నిర్మాణాలుసరిహద్దుల్లో చైనా కుయుక్తులు కొనసాగుతున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) సమీపం నుంచి అధిక సంఖ్యలో బలగాలను వెనక్కి రప్పించుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామంటూ ..
-
ట్రంప్ భాష వల్లే భారతీయ అమెరికన్లపై దాడులుఅమెరికా ఎన్నికలు దగ్గపడుతున్న తరుణంలో భారతీయ అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు భారతీయులు, భారత్ పట్ల ఆయనకున్న మక్కువను తెలిజేస్తూ ఓ ప్రధాన పత్రికలో వ్యాసం రాశారు...........
-
ట్రంప్-బైడెన్.. ఎవరొచ్చినా వైఖరి మారదు!భారత్-అమెరికా మధ్య జరగబోయే 2+2 చర్చల్లో చైనా సరిహద్దు అంశం సైతం చర్చకు వచ్చే అవకాశం ఉందని ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నామన్నారు........
-
భారత్ను కట్టడి చేసేందుకు చైనా ‘ఉగ్ర’ఎత్తుగడ!భారత్ను కట్టడి చేయడానికి చైనా ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా వినియోగించుకోవాలకుంటుందని అమెరికాకు చెందిన పబ్లిక్ పాలసీ రిసెర్చర్ మైకెల్ రూబిన్ అభిప్రాయపడ్డారు.
-
బైడెన్ పైనే చైనా ఆశలు..!ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ ప్రత్యర్థి బైడెన్పైనే చైనా నేతలు ఆశలు పెట్టుకున్నట్టు అంతర్జాతీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు
-
ట్రంప్.. భారత్పై మరోసారిపారిస్ వాతావరణ ఒప్పందం విషయంలో తన నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు మిత్రదేశంగా చెప్పుకొనే భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ నోరుపారేసుకున్నారు.
-
రికార్డు స్థాయిలో స్మార్ట్ఫోన్ దిగుమతులులాక్డౌన్ సడలింపుల తర్వాత దేశంలో ఆర్థిక కార్యకలాపాలు దాదాపు గాడిన పడిన వేళ భారత్లోకి స్మార్ట్ఫోన్ దిగుమతులు ఊపందుకున్నాయి. 2020 జూలై త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ దిగుమతుల విషయంలో ఆల్టైమ్ రికార్డ్ నమోదైంది. ఈ త్రైమాసికంలో దేశంలోకి 5కోట్ల స్మార్ట్ ఫోన్లు దిగుమతి అయ్యాయి.
-
మళ్లీ గెలిస్తే..చైనాపై చర్యలు!మనకు చేసిన అవమానానికి చైనాకు తగిన చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు.
-
చైనాలో ట్రంప్ వ్యాపార లావాదేవీలు చైనాతో జో బైడెన్ కుటుంబానికి వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపించడంతో పాటు, అమెరికాను దోచుకోవడానికి కుయుక్తులు పన్నుతోందంటూ చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న
-
ట్విటర్ను హెచ్చరించిన కేంద్రంలద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని లేహ్ పట్టణాన్ని చైనాలో చూపించే విధంగా ఉన్న ట్విటర్ లొకేషన్ సెట్టింగ్లపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.
-
చైనాకు తగలనున్న మరో షాక్..ప్రభుత్వ అనుమతి లేకుండానే విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకునే విధానానికి స్వస్తి
-
‘8వ సారి’ ఫలితంపై ఆశలు..!భారత్-చైనా మధ్య ఈ నెలలో ఎనిమిదోసారి సైనిక అధికారుల చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇవి సత్ఫలితాలను ఇవ్వవచ్చని భావిస్తు్నారు. ఇప్పటికే భారత్లోకి పొరబాటున చొరబడిన
-
ఆ దేశాలకు పెరుగుతున్న భారతీయుల వలసలు!ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) కూటమిలోని సభ్య దేశాలకు భారత్ నుంచి వలసలు భారీగా పెరిగనట్లు ‘ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఔట్లుక్ 2020’ వెల్లడించింది. ఓఈసీడీకి వలస వెళ్తున్న జాబితాలో చైనా ముందుండగా............
-
చైనా టీకా సురక్షితమేనని వెల్లడి!చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ తుది దశ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు ఇచ్చినట్లు వెల్లడైంది.
-
మలబార్ నేవీ విన్యాసాల్లోకి ఆస్ట్రేలియా: కేంద్రంచైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న క్రమంలో భారత్ మరో కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది మలబార్ నౌకాదళ విన్యాసాల్లో ఆస్ట్రేలియా కూడా పాల్గొననుందని కేంద్రం సోమవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియలో క్వాడ్ బృందానికి
-
వేగంగా పుంజుకుంటున్న చైనా!చైనా ఆర్థిక వృద్ధి రేటు వేగంగా పుంజుకుంటోందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికం నాటికి దేశ జీడీపీ 4.9శాతంగా నమోదైనట్లు తెలిపింది. కరోనా మహమ్మారితో తొలుత వణికిపోయిన దేశం క్రమంగా బలపడుతోందని అభిప్రాయపడింది.............
-
తైవాన్, చైనా అధికారుల మధ్య ఘర్షణ!ఫిజి రాజధాని సువాలో జరిగిన ఓ కార్యక్రమంలో తైవాన్ ప్రభుత్వాధికారులు, చైనా దౌత్యాధికారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో తైవాన్ అధికారి తీవ్రంగా గాయపడ్డట్లు ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది............
-
బైడెన్ వల్ల భారత్కు మంచి జరగదు:జూనియర్ ట్రంప్డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ చైనా పట్ల మెతక వైఖరి ప్రదర్శించే అవకాశం ఉందని ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ తనయుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అభిప్రాయపడ్డారు........
-
తైవాన్పై యుద్ధానికి సిద్ధమవుతోన్న చైనా?తైవాన్పై సైనిక దాడికి దిగేందుకు చైనా సిద్ధమవుతోన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే సరిహద్దులకు భారీ స్థాయిలో బలగాలను, ఆయుధాలు తరలించినట్లు సమాచారం. డీఎఫ్-11, డీఎఫ్-15 క్షిపణుల స్థానంలో అత్యాధునిక హైపర్సోనిక్ డీఎఫ్-17 క్షిపణుల్ని మోహరించినట్లు రక్షణ రంగ నిపుణులు పేర్కొన్నారు..............
-
శీతలీకరించిన ఆహారపదార్థాల ప్యాకేజ్తోనూ వైరస్!శీతలీకరించిన ఆహార పదార్థాల ప్యాకేజ్ కరోనా వైరస్తో కలుషితమైతే.. వాటి నుంచి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉందని తాజాగా చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ) హెచ్చరించింది. నౌకల్లో దూర ప్రాంతాలకు తరలించే శీతలీకరించిన..........
-
చైనా ‘బెదిరింపు దౌత్యం’!అమెరికాలో చైనా స్కాలర్లపై న్యాయశాఖ జరుపుతున్న విచారణను డ్రాగన్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. అందుకు ప్రతీకారంగా చైనాలో ఉన్న అమెరికా పౌరులను బంధించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది..........
-
వారి వెంట్రుకలతో చైనా వ్యాపారం చేస్తోంది..షింజియాంగ్ ప్రావిన్సులోని వీగర్ ముస్లింలపై చైనా ఆకృత్యాలను అమెరికా మరోసారి ఎండగట్టింది.
-
చైనా ఆసుపత్రి నిర్లక్ష్యం..కోటి మందికి టెస్టులు!చైనాలోని కింగ్డావ్ ఆసుపత్రిలో చిన్న నిర్లక్ష్యం కారణంగానే దాదాపు కోటి మందికి కొవిడ్ టెస్టులు నిర్వహించాల్సి వచ్చిందని స్థానిక మునిసిపల్ కమిషన్ స్పష్టంచేసింది.
-
‘చీమ’పై కత్తిగట్టిన ట్రంప్..!చైనాకు చెందిన ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాడార్లోకి వచ్చింది. ఈ సంస్థకు కళ్లెం వేయాలని ఆయన కార్యవర్గం భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే అమెరికా సహా ఐరోపా ఇతర ప్రాంతాల్లో హువావేను కట్టడి చేసిన ట్రంప్ ఇప్పుడు మరో చైనా సంస్థపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన బడా ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ అలీబాబా గ్రూప్నకు
-
‘సరిహద్దు వివాద పరిష్కారానికి చర్చిస్తున్నాం’భారత్, చైనాల సరిహద్దు వివాదం పరిష్కారం కోసం ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన బ్లూంబర్గ్ ఇండియా ఎకనమిక్ ఫోరం సభ్యుడు..........
-
చైనాకు ఆ విషయంలో మాట్లాడే అర్హత లేదుదేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే అర్హత చైనాకు లేదని భారత్ స్పష్టంచేసింది. సరిహద్దుల్లో 44 బ్రిడ్జిలను నిర్మించడంపై చైనా లేవనెత్తిన అభ్యంతరాలపై ఆ దేశానికి ఘాటుగా......
-
అతడు గెలిస్తే.. చైనా గెలిచినట్లే: ట్రంప్ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికలో సరైన వ్యక్తిని ఎంచుకోవటం చాలా సులభమని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తన ప్రత్యర్థి జో బైడెన్ గెలిస్తే చైనా గెలిచినట్టేనని.. అదే తాను గెలిస్తే అమెరికా.........
-
లద్ధాఖ్పై చైనా మళ్లీ పాత పాటే..లద్దాఖ్ విషయంలో దుందుడుకుగా వ్యవహరిస్తూ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం సృష్టిస్తోన్న పొరుగు దేశం చైనా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. లద్దాఖ్ను తాము గుర్తించలేదని పాడిన పాటే పాడుతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు భారతే కారణమంటూ..........
-
మొదట పాకిస్థాన్..ఇప్పుడు చైనా..!భారత్కు ఉత్తర, తూర్పు సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి స్పందించారు.
-
ఆరు కేసులు..ఐదు రోజుల వేటతమ నగరంలో కేవలం ఆరు కేసులు వెలుగుచూశాయని, సుమారు కోటి మంది జనాభాకు ఐదు రోజుల్లో పరీక్షలు నిర్వహించేందుకు చైనా సిద్ధమైంది.
-
‘అమెరికా శక్తితో చైనా వైరస్ను తుడిచిపెట్టేస్తాం’అమెరికా వైద్య, శాస్త్ర పరిజ్ఞాన శక్తితో ‘చైనా వైరస్’ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తనకోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.............
-
చర్చలతో చైనా వైఖరిలో మార్పురాదు: అమెరికాభారత్తో సరిహద్దులు పంచుకుంటున్న చైనా వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిందని అమెరికా స్పష్టం చేసింది. చైనాతో చర్చలు....
-
సరిహద్దుల్లో 60,000 మంది చైనా సైనికులువాస్తవాధీన రేఖ సమీపంలో చైనా 60,000 సైనికులను మోహరించిందని అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో వెల్లడించారు.
-
కరోనా వైరస్పై చైనా కొత్తవాదన!గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ వైరస్ బయటపడిందని, కేవలం చైనా మాత్రమే ఈ విషయాన్ని తొలుత ప్రకటించిందనే కొత్త వాదనను తెరమీదకు తీసుకొచ్చింది.
-
చైనీయుల టూర్: వారంలో రూ.5లక్షల కోట్ల ఖర్చు!ఎనిమిది రోజులపాటు సాగిన ‘గోల్డెన్ వీక్’ హాలీడేలో దాదాపు 63కోట్ల మంది చైనీయులు స్వదేశీ పర్యటన చేశారు.
-
మాకు తెలుసులే.. పని చూసుకో..!తన హద్దులు మరిచిపోయి ఉపదేశాలు ఇవ్వబోయిన చైనాకు భారత విదేశాంగ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. ఇదేం చైనాకాదు.. భారత్.. ఇక్కడ మీడియా
-
ఎట్టకేలకు కోవాక్స్లో చేరిన చైనా!కరోనా వైరస్కు వ్యాక్సిన్ను అభివృద్ధి చేసి అన్ని దేశాలకు సమానంగా అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన కోవాక్స్ కూటమిలో చేరేందుకు చైనా కూడా సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ప్రకటన చేశారు..........
-
చైనా భారీ మూల్యం చెల్లించక తప్పదు.!ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాపించడానికి కారణమైన చైనా భారీ మూల్యం చెల్లించక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
-
దేవుడి ఆశీర్వాదం వల్లే నాకు కరోనా: ట్రంప్‘దేవుడి ఆశీర్వాదం వల్లే నాకు కరోనా వచ్చింది అనుకుంటున్నా. వైరస్ రావడం వల్లే ప్రజలకు ఉచితంగా అందించాలనుకున్న చికిత్స గురించి ముందుగా నేనే అనుభవపూర్వకంగా తెలుసుకున్నా’ అపి అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కొవిడ్ సోకడంతో సైనిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ట్రంప్..
-
చైనాలో మరో వ్యాక్సిన్ సురక్షిత ఫలితాలు!చైనా తయారుచేసిన మరో వ్యాక్సిన్ కూడా ప్రయోగదశలో సురక్షితంగానే కనిపిస్తున్నట్లు ప్రాథమిక ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
-
చైనాకు 40 దేశాల చురకలు!కొవిడ్ నేపథ్యంలో ప్రపంచదేశాల విశ్వాసాన్ని కోల్పోయిన చైనా.. తాజాగా మానవహక్కుల విధానాలపైనా అప్రతిష్ఠను మూటగట్టుకుంది. అమెరికా సహా 40 కీలక దేశాలు, ముఖ్యంగా పశ్చిమ దేశాలు చైనా మానవహక్కుల విధానాలపై పెదవి విరిచాయి..........
-
చైనా వ్యాక్సిన్: అత్యవసర జాబితా కోసం చర్చలు!చైనా వ్యాక్సిన్ను అత్యవసర వినియోగ జాబితాలో చేర్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది.
-
చైనా తిమింగలాల వేట ఇలా ..!ఇటు కుదరకపోతే.. అటు నుంచి నరుక్కురావాలి.. ఈ సూత్రాన్ని యుద్ధాల్లో చాలా దేశాలు వాడుతుంటాయి. చైనా ఇలాంటి పథకాన్నే భారత్పై పన్నుతోంది. దీనికి అవసరమై ఉచ్చును కూడా పన్నుతోంది. భారత్ వ్యూహకర్తలకు ఈ విషయం స్పష్టంగా తెలుసు. భారత్కు ఎప్పుడూ ఒక దేశంపై తొలుత యుద్ధం ప్రకటించిన చరిత్రలేదు. తనపై జరిగే
-
ఒకేసారి చైనా, పాక్లతో యుద్ధానికి సిద్ధం
సరిహద్దుల్లో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు భారత వాయుసేన(ఐఏఎఫ్) సంసిద్ధంగా ఉందని.. అవసరమైతే ఏకకాలంలో చైనా, పాకిస్థాన్లతో యుద్ధం చేయగలమని వాయుసేన దళాధిపతి ఆర్కేఎస్ బదౌరియా స్పష్టం చేశారు. దిల్లీలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో
-
శీతాకాలంలో చైనా సరిహద్దులు భగభగ..!
భారత్-చైనా మధ్య ఎల్ఏసీ వివాదం ఇప్పట్లో తెగేలా లేదు. అక్టోబర్ 12 నుంచి ఇరు దేశాల సైనిక కమాండర్లు ఏడో సారి భేటీ కానున్నారు. ప్రతిభేటీలో ఏదో ఒక కొత్త అంశం తెరపైకి వచ్చి వివాదం చిక్కుముడి పడటమేకానీ.. ఉపశమనం లభించింది లేదు. గత భేటీలో అదనపు దళాలను తరలించ కూడదని ఇరు దేశాలు
-
చైనాకు పాక్ సాయం..?
పర్వత యుద్ధతంత్రలో భారత్ను ఎదుర్కోవడం చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి కష్టంగా మారింది. దీంతో చైనాకు సాయం చేసేందుకు పాకిస్థాన్ తన బలగాలను పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల చైనాకు చెందిన సీజీటీఎన్ న్యూస్ ప్రొడ్యూసర్ షెన్ సీవే ట్విటర్లో ఒక వీడియోను పంచుకొన్నాడు.
-
ట్రంప్కు కరోనా.. చైనా ఎగతాళి..!వైరస్ బారినపడినట్లు ట్రంప్చేసిన ప్రకటనపై కొందరు ఆశ్చర్యం, సానుభూతి వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం ఎగతాళి చేయడం కనిపిస్తోంది.
-
అందం కోసం పాకులాడితే.. చివరికి!ప్రస్తుత అత్యాధునిక వైద్యశాస్త్రంలో మనిషి రూపురేఖలు మార్చడం సర్వ సాధారణ విషయమైపోయింది. కొందరు తమ ముఖం అందంగా లేదని,
-
విద్యార్థులకు విషమిచ్చిన ఉపాధ్యాయురాలికి ఉరిశిక్షవిద్యార్థులకు విషమిచ్చి ఒకరి చావుకు కారణమైన..
-
కొవిడ్ మరణాల్లో భారత్ది తప్పుడు లెక్క: ట్రంప్
భారత్ తదితర దేశాలు మరణాలకు సంబంధించి తప్పుడు లెక్కలు చూపుతున్నాయని ట్రంప్ అన్నారు.
-
అడవిలో చైనా పులి!ఒక ఊరిలో సోమయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. అది ఊరి బీళ్లలో పడి మేసేది. ఎవరూ చూడకపోతే మాత్రం ఎంచక్కా చేలల్లో మేసేది. దాంతో రైతులు దాన్ని కొట్టి, సోమయ్యను తిట్టేవారు. అయినా ఆ గాడిద కానీ, దాని యజమాని సోమయ్య కానీ పట్టించుకునేవారు కాదు.
-
ఎల్ఏసీపై చైనా వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన భారత్!భారత్, చైనా సరిహద్దులోని వాస్తవాధీనరేఖ(ఎల్ఏసీ)ను చైనా ఏకపక్షంగా నిర్వచించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా 1959లో ఏకపక్షంగా ప్రతిపాదించిన ఎల్ఏసీని తాము ఎప్పటికీ అంగీకరించమని...........
-
డ్రాగన్పై ‘నిర్భయ’ గురి..! చైనా సరుకు ఎంత నాణ్యమైందో.. చైనా ఒప్పందాలు కూడా అంతే నమ్మకమైనవి. చైనాతో ఏ ఒప్పందం చేసుకొన్నా.. కళ్లుమూసుకొని నమ్మేయకూడదు. దానిపై వెయ్యికళ్లతో నిఘాపెట్టాలి. గత కొన్నేళ్లుగా భారత్ సరిహద్దుల్లో వాయుసేన స్థావరాలను చైనా క్రమంగా పెంచేసింది. ఇప్పుడు తాపీగా ఇక బలగాలను పంపకూడదని ఒప్పందానికి వచ్చింది.
-
బొగ్గు గనిలో ప్రమాదం.. 16 మంది మృతిచైనాలోని ఓ బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది కార్మికులు..
-
చైనాకు చీవాట్లు..!ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ వ్యవహారంపై విమర్శలు ఎదుర్కొంటున్న చైనాకు అంతర్జాతీయ వేదికగా మరోసారి చుక్కెదురైంది.
-
చైనాలో విచ్చలవిడిగా కరోనా టీకాలు ఇంకా ప్రయోగదశలోనే ఉన్న కరోనా టీకాలను చైనాలో విచ్చలవిడిగా ప్రజలకు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇతరత్రా దుష్ప్రభావాలు కలుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నా దీన్ని ఆపడంలేదని నిపుణులు ...
-
భారత్ షాక్ ఇస్తుంది.. జాగ్రత్త..!చైనా దళాలు బయటకు చెప్పకపోయినా.. భారత్ను వారు చూసే దృష్టి మారింది. 1962 యద్ధం తర్వాత భారత్పై మానసికంగా పై చేయి సాధించామని డ్రాగన్ భావించింది. కానీ, 1967లో భారత్ దళాలు తమ దెబ్బను రుచిచూపించాయి. కానీ, మన వ్యూహాల్లో చిన్నలోపాలను చైనా సొమ్ముచేసుకోంటూ భూభాగాలను ఆక్రమించడం మొదలుపెట్టింది. డోక్లాం..
-
హద్దు మీరితే కాల్పులే!తూర్పు లద్దాఖ్లో భారత శిబిరాలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తే తమ బలగాలు కాల్పులకూ వెనుకాడబోవని మన దేశం.. చైనాకు స్పష్టంచేసింది.
-
16వేల ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసిన చైనా!చైనాలో షిన్జియాంగ్ ప్రాంతంలో దాదాపు 16వేల ముస్లిం ప్రార్థనా మందిరాలను కూల్చివేసినట్లు ఆస్ట్రేలియా నిపుణుల బృందం బయటపెట్టింది.
-
వ్యాక్సిన్ వినియోగానికి WHO మద్దతు: చైనా!కరోనా వైరస్ వ్యాక్సిను వినియోగించుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తమకు అనుమతించినట్లు తాజాగా చైనా ప్రకటించింది.
-
అమెరికా..ఇక చాలు!: చైనాప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణపై అమెరికా చేస్తోన్న విమర్శలను చైనా మరోసారి తిప్పికొట్టింది.
-
శత్రువుల ముందు తల నరుక్కునేవారు!యుద్ధంలో శత్రువులపై విజయం సాధించాలంటే సాయుధబలంతో పాటు బుద్ధిబలం కూడా కావాలి. శత్రువుల బలహీనతలు తెలుసుకోవడమో.. శత్రువులకంటే మేం బలవంతులమని చూపించడమో చేస్తే శత్రువులు భయపడి కాస్త వెనక్కి తగ్గే ఆస్కారం ఉంటుంది. శత్రుసైన్యం
-
చైనా ఖాతాలు తొలగించిన ఫేస్బుక్నకిలీ ఖాతాలు, ఫేస్బుక్ పేజీలు ఉన్న చైనాకు చెందిన నెట్వర్క్ను ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ తొలగించింది. అమెరికా సహా ఇతర దేశాల్లోని రాజకీయ కార్యకలాపాలను ఇబ్బందిపరిచేలా ఈ ఖాతాలు ఉన్నాయని ఫేస్బుక్ వెల్లడించింది
-
మోదీ పర్యటించిన దేశాలెన్ని? ఖర్చెంత? ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు సంబంధించిన వివరాలను కేంద్రం వెల్లడించింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015 నుంచి ఆయన మొత్తం.........
-
చైనా నియంత్రణను అంగీకరించం: ట్రంప్టిక్టాక్ అమెరికా కార్యకలాపాల కొనుగోలు ఒప్పందం తరవాత కూడా ఆ యాప్పై చైనాకు చెందిన మాతృసంస్థ బైట్డ్యాన్స్ నియంత్రణ కొనసాగడానికి ఏమాత్రం అంగీకరించమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు.
-
చైనా ఫ్లాప్ షో ఫలితం..! భారత్-చైనా మధ్య నిన్న కోర్కమాండర్ స్థాయి చర్చలు సుదీర్ఘంగా జరిగాయి. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ చర్చలు రాత్రి 11 వరకు కొనసాగాయి. వీటికి సంభందించిన కీలక అంశాలను నేడు అధికారులు జాతీయ స్థాయి
-
సరిహద్దుల్లో రగిలిన వేడి..!చుషూల్ సెక్టార్లో చైనాకు భారత్ షాక్ ఇస్తూ ఆరు శిఖరాలను స్వాధీనం చేసుకొంది. దీంతో చైనా కీలక స్థావరాలు భారత్ గురిలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో చైనాపై ఒత్తిడి గణనీయంగా పెరిగిపోయింది. మరోపక్క అత్యంత కఠినమైన శీతల పవనాలు హిమసీమలను తాకాయి.
-
అమెరికాలో వీచాట్ నిషేధానికి బ్రేక్అమెరికాలో వీచాట్ మెసేజింగ్ యాప్ డౌన్లోడ్పై ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధం అమలు నిలిపివేత
-
భారత సైన్యం అధీనంలో ఆరు కీలక కొండలు!ఇండో-చైనా సరిహద్దుల్లో భారత సైన్యం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ డ్రాగన్ ఎత్తులను చిత్తు చేస్తోంది. గత మూడు వారాల్లో భారత సైన్యం లద్ధాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఆరు ప్రధాన ఎత్తైన కొండలను స్వాధీనం చేసుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
-
టిక్టాక్ ఇకపై టిక్టాక్ గ్లోబల్గా..ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్పై అమెరికా విధించిన నిషేధాన్ని వారంపాటు వాయిదా వేశారు. ఈ నిషేధం పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. యాప్ కార్యకలాపాలు కొనసాగేలా అమెరికన్ కంపెనీలతో కలిసి టిక్టాక్ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.........
-
చైనాకు లీక్స్.. జర్నలిస్టు సహా ముగ్గురి అరెస్ట్చైనా ఇంటిలిజెన్స్ విభాగానికి రహస్య సమాచారాన్ని చేరవేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది వరకే ఈ కేసులో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రాజీవ్ శర్మను పోలీసులు అరెస్ట్ చేయగా.. తాజాగా చైనాకు చెందిన......
-
అమెరికాపై డ్రాగన్ ఎదురు దాడి..అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య పోరు మరో కీలక మలుపు తీసుకుంది.
-
ట్రంప్ నిర్ణయంపై టిక్టాక్ దావా!అమెరికాలో టిక్టాక్ను నిషేధించడంపై దాని మాతృసంస్థ బైట్డ్యాన్స్ న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలకవర్గంపై అక్కడి కోర్టులో దావా వేసింది. నిబంధనలకు విరుద్ధంగా యాప్పై నిషేధం విధించారని ఫిర్యాదులో పేర్కొంది............
-
అమెరికాపై చర్యలు తప్పవు..చైనాటిక్టాక్, వీచాట్ యాప్లను నిషేధిస్తున్నట్లు అమెరికా ప్రకటనపై చైనా వాణిజ్యశాఖ స్పందించింది. చైనా కంపెనీలపై చర్యలు తీసుకోవడం ద్వారా అమెరికా బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించింది.
-
చైనాకు అమెరికా షాక్.. ఆ యాప్లపై నిషేధంఅమెరికా అన్నంత పనే చేసింది. కరోనా వైరస్ మహమ్మారికి కారణమైన చైనా తీరుపై గుర్రుగా ఉన్న అగ్రరాజ్యం డ్రాగన్కు గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన టిక్టాక్, వియ్ చాట్......
-
చైనాలో వ్యాపిస్తున్న బ్రూసెల్లోసిస్..!ప్రపంచాన్ని కకావికలం చేసిన కరోనా వైరస్కు పుట్టిల్లుగా భావిస్తున్న చైనాలో మరో ప్రమాదకర వ్యాధి విజృంభిస్తోంది. వాయువ్య రాష్ట్రమైన గన్సూలోని ల్యాన్ఝౌ నగరంలో బ్రూసిల్లోలిస్ అనే జబ్బు క్రమంగా విస్తరిస్తున్నట్లు........
-
ఇక పిల్లలపై క్లినికల్ ట్రయల్స్!కరోనా టీకాలను చిన్నారులు, టీనేజీ పిల్లలపై జరిపేందుకు చైనా సంస్థ సినోవాక్ సిద్ధమైంది. మూడు నుంచి 17ఏళ్ల వయస్సు కలిగిన వారిలో తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్కు ఏర్పాట్లు చేస్తోంది.
-
చైనా..చీప్ ట్రిక్స్..!నేరుగా భారత సైన్యాన్ని ఎదుర్కోలేక పోతున్న చైనా అనేక పాతకాలపు యుద్ధతంత్రాలకు తెరతీస్తోంది. ఓవైపు అధికార మీడియాను ఉపయోగించుకొని బెదిరింపు ప్రకటనలు చేస్తోంది. కానీ, భారత సైన్యం వాటిని...........
-
బంతి చైనా కోర్టులోనే ఉంది!లద్దాఖ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చే దిశగా చైనా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. బలగాల ఉపసంహరణకు ఏమాత్రం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. పైగా మాస్కోలో ఇటీవల ఇరు దేశాల విదేశాంగ మంత్రుల భేటీలో కుదిరిన ఒప్పందాలను అమలు చేయడంలో చోటుచేసుకుంటున్న.........
-
పెట్రోలింగ్.. సైన్యాన్ని ఏ శక్తీ ఆపలేదు!భారతదేశ సరిహద్దులోని లద్దాఖ్ ప్రాంతంలో పెట్రోలింగ్ విషయంలో భారత సైన్యాన్ని ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టంచేశారు. సరిహద్దు సమస్యపై .........
-
చైనా చెప్పేదొకటి..చేసేదొకటి..!భారత్-చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు.
-
అలాంటి పరిస్థితి వస్తే.. మేం రెడీ: సైన్యం భారత్ భూభాగాన్ని ఆక్రమించేందుకు దుష్ట పన్నాగాలు రచిస్తున్న చైనాకు భారత్ దీటుగా ప్రతిఘటిస్తోంది. ఇటీవల భారత్ సైన్యం శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేస్తూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ రాసిన.........
-
మోదీజీ.. మీ మద్దతు ఎవరికి?: రాహుల్ భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై తన విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు.
-
మెరుపువేగంతో వెళ్లే టాప్ బుల్లెట్ రైళ్లు ఇవీ..!ప్రయాణాల విషయంలో ప్రజలకు తక్కువ ఛార్జీలతో ఎల్లప్పుడు అందుబాటులో ఉండే వాహనం రైలు. నిత్యం లక్షల మందిని వారి వారి గమ్యాలకు చేరుస్తూ కొన్నేళ్లుగా సేవలు అందిస్తోంది. గతేడాది మన దేశంలో వందే భారత్ పేరుతో అత్యంత వేగవంతమైన రైలు ప్రారంభమైన విషయం
-
ఆ విషయంలో ప్రభుత్వానికి మా మద్దతుఇండో-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం పొరుగు దేశానికి సరైన జవాబు ఇస్తుందని ఆశిస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. భారత ప్రభుత్వానికి, సైన్యానికి ఆమె తన మద్దతు........
-
చైనాపై అమెరికా సుంకాలు చట్టవిరుద్ధం:WTOచైనా వస్తువులపై అధిక సుంకాలు విధించడాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) తప్పుబట్టింది. 200 బిలియన్ డాలర్ల వస్తువులపై ట్రంప్ సర్కార్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని ప్రకటించింది. వివిధ దేశాలపై ట్రంప్ విధిస్తున్న సుంకాలపై.........
-
సరిహద్దు వివాదం:ఎలాంటి చొరబాట్లు లేవుగత ఆరునెలల కాలంలో భారత్, చైనా సరిహద్దులో ఎటువంటి చొరబాట్లు చోటుచేసుకోలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.
-
చైనా సరిహద్దుల్లో 200 రౌండ్ల కాల్పులు..?భారత్ కీలకమైన బ్లాక్టాప్ శిఖరాన్ని స్వాధీనం చేసుకొన్నాక పాంగాంగ్ సరస్సు వద్ద చాలా కీలక పరిణామాలు చోటుచేసుకొన్నట్లు వార్తలొస్తున్నాయి. సరస్సు దక్షిణ భాగంలో భారత్ ఆధిపత్యం ప్రదర్శించడంతో చైనా దళాలు ఉత్తర భాగంలో దురుసుగా వ్యవహరించడం మొదలుపెట్టాయి.
-
ఆ సర్వర్లతో భారత్ డేటా చైనాకు చేరుతోందా?భారతీయుల సమాచారం అంతా చైనాకు చేరుతోందా..? అవుననే అంటున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. భారత్-చైనా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇలాంటి....
-
ఈ చైనా వస్తువులపై అమెరికా నిషేధం!చైనాకు చెందిన ఐదు రకాల వస్తువుల దిగుమతిపై అమెరికా నిషేధం విధించింది. కంప్యూటర్ విడి భాగాలు, దుస్తులు, పత్తి, వెంట్రుకలకు సంబంధించిన ఉత్పత్తులు సహా మరికొన్నింటిని నిషేధిత జాబితాలో చేర్చింది..........
-
భారత్తో కయ్యం.. జిన్పింగ్ సీటుకే ఎసరు!భారత్తో కయ్యానికి విఫలయత్నం చేసిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తన సీటు కిందకు తానే నీరు తెచ్చుకుంటున్నారు. భారత్ని కవ్వించి భంగపడ్డ ఆయన తన ప్రాబల్యం తగ్గిందని తానే బహిర్గతం చేసుకున్నారు.........
-
ఐరాసలో చైనాను కాదని భారత్కు మద్దతు!ఐక్యరాజ్య సమితిలో ఓ కీలక కమిటీలో భారత్ సభ్యత్వం సంపాదించింది. ఐరాసలోని ‘ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్’(ఈసీఓఎస్ఓసీ)కి చెందిన ‘యూఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ వుమెన్’లో సభ్యత్వం కోసం.......
-
చైనా పెట్టుబడులు రూ.1225 కోట్లేచైనా నుంచి ప్రత్యక్ష పెట్టుబడులు గత 3 ఆర్థిక సంవత్సరాలలో తగ్గుతూ వస్తున్నాయి. 2019-20లో సుమారు....
-
చైనా నుంచి ఎఫ్డీఐలు తగ్గాయ్దేశ ఆర్థిక వ్యవస్థలో చైనా నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 163.77 మిలియన్ డాలర్లు మాత్రమే ఈ రూపంలో వచ్చాయని.....
-
చైనీయులు యుద్ధం కోరుకోవట్లేదుభారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్తూనే..కవ్వింపు చర్యలకు పాల్పడి, మనదేశాన్ని చైనా రెచ్చగొడుతూనే ఉంది.
-
నేరుగా ఎదుర్కోలేక చైనా కొత్త కుట్ర!భారత్లోని ప్రముఖులపై చైనా నిఘా వేసిందంటూ ప్రముఖ జాతీయ పత్రిక ప్రచురించిన ఓ కథనం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా నేడు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడంతో దీన్ని ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది........
-
చైనా బ్యాచ్.. మాటలూ నకిలీనే..!చైనా ఏదైనా చెబితే దానికి పూర్తి వ్యతిరేకంగా అర్థం చేసుకోవాలేమో.. పంచశీల ఒప్పందంపై సంతకాలు చేసి పదేళ్లు కూడా కాకమునుపే 1962లో భారత్పై దురాక్రమణ చేసింది. ఆ తర్వాత కూడా చాలా ఒప్పందాలకు
-
అమెరికాలో ‘టిక్టాక్’ మూత? ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ యూఎస్ యాజమాన్య హక్కులను విక్రయించేందుకు చైనా ససేమిరా అంటోంది. విక్రయించడం కన్నా ఆ దేశంలో టిక్టాక్ను పూర్తిగా మూసేయడమే మంచిదని మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ భావిస్తున్నట్లు సమాచారం. అమెరికాలో టిక్టాక్ను కొనసాగించాలా? మూసేయాలా? అన్నదానిపై దాని బైట్డ్యాన్స్కు ఇచ్చిన గడువు పొడిగించేది...
-
ఐదుగురు భారతీయులను అప్పగించిన చైనాఅపహరణకు గురైన ఐదుగురు భారతీయ పౌరులను చైనా ఎట్టకేలకు విడిచిపెట్టింది.
-
నేడు చైనా చెర నుంచి రానున్న అరుణాచల్ పౌరులు!గత వారం భారత సరిహద్దుల వెంట ఉన్న అడవుల్లో అపహరణకు గురైన అరుణాచల్ప్రదేశ్కు చెందిన అయిదుగురు వేటగాళ్లను చైనా నేడు భారత్కు అప్పగించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు.............
-
అక్కడ కనిపిస్తే కాల్చివేతే!కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఉత్తరకొరియా అత్యంత తీవ్రమైన చర్యలకు పూనుకున్నట్లు సమాచారం.
-
అమెరికా ఎన్నికలపై ఆ దేశాల హ్యాకర్ల దాడి!అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని ప్రభావితం చేసేందుకు రష్యా, చైనా, ఇరాన్కు చెందిన హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఎన్నికల ప్రచారంతో సంబంధం ఉన్న పలువురు వ్యక్తులు, సంస్థల వెబ్సైట్లను హ్యాక్ చేసినట్లు తెలిపింది.......
-
ఇది కూడా దేవుడికే వదిలేద్దామా?కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్రం మీద తన విమర్శల పర్వాన్ని కొనసాగించారు.
-
చైనా బలగాల మోహరింపుపై తీవ్ర అభ్యంతరం: సరిహద్దు వెంట చైనా భారీ స్థాయిలో బలగాల్ని మోహరిస్తుండడం పట్ల భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని మాస్కోలో జరుగుతున్న ఎస్సీవో భేటీ సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీకి మన విదేశాంగ మంత్రి జైశంకర్ తెలియజేశారు.................
-
ఉద్రిక్తతలు ఇలా తగ్గించుకుందాం!భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణానికి ముగింపు పలికే దిశగా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు ఐదు అంశాలతో కూడిన ప్రణాళికను ఖరారు చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఉభయ వర్గాలకు మంచిదికాదని చైనా సైతం అంగీకరించింది............
-
వీసాల రద్దు జాతి వివక్షే..! చైనాచైనా విద్యార్థుల వీసాలను రద్దుచేయడం రాజకీయ కక్షతోపాటు జాతి వివక్ష చూపించడమేనని ఆరోపించింది.
-
వెయ్యికిపైగా చైనీయుల వీసాలు రద్దు..!చైనాపై అగ్రరాజ్యం అమెరికా ప్రతీకార చర్యలు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటివరకు వెయ్యి మందికిపైగా చైనీయుల వీసాలను రద్దు చేసినట్లు తాజాగా ప్రకటించింది.
-
టైటానిక్ పరిస్థితే: రాహుల్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రం, ప్రధాని మోదీపై తన విమర్శల పర్వాన్ని కొనసాగించారు
-
పబ్జీ బ్యాన్: సంస్థ కీలక నిర్ణయంయువతలో ఎక్కువగా ఆదరణ పొందిన గేమింగ్ యాప్ పబ్జీని భారత్ నిషేధించిన నేపథ్యంలో పబ్జీ కార్పొరేషన్ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. భారత్లో పబ్జీ మొబైల్ గేమ్, మొబైల్ గేమ్ లైట్ ఫ్రాంఛైజీగా ఉన్న టెన్సెంట్ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. చైనాకు చెందిన...
-
చైనా సెల్ఫ్గోల్..!సరిహద్దుల్లో డ్రాగన్ తెంపరితనం రోజురోజుకూ పెరిగిపోతోంది. తాను నిబంధనలు ఉల్లంఘిస్తే భారత్ ప్రశ్నించ కూడదనే మైండ్సెట్ నుంచి బయటకు రాలేకపోతోంది. తన బెదిరింపులకు ఏమాత్రం భయపడకుండా నిలిచిన భారత్ను చూసి చైనాకు ఏంచేయాలో పాలుపోవండంలేదు.
-
‘భారత్ మమ్మల్ని తక్కువ అంచనా వేస్తోంది’ఓవైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. మరోవైపు కవ్వించే చర్యలతో సరిహద్దుల్లో దురుసు వైఖరిని ప్రదర్శిస్తున్న చైనా.. తన అధికార మీడియా గ్లోబల్ టైమ్స్తో విషయం చిమ్ముతోంది. భారత్తో తేల్చుకోవడానికి సిద్ధమంటూ పరోక్షంగా హెచ్చరికలు చేసే దుస్సాహసం చేసింది.........
-
సైనిక ఘర్షణకు కాలు దువ్వుతున్న చైనా!ఇప్పటికే తన దురుసు వైఖరితో భారత్ను రెచ్చగొడుతున్న చైనా.. తాజాగా తన అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వేదికగా కయ్యానికి కాలు దువ్వుతోంది. పత్రిక సంపాదకీయంలో హెచ్చరికలు చేస్తూ భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది..........
-
ఎటువంటి కాల్పులు జరపలేదు: భారత సైన్యంభారత్-చైనా సరిహద్దులో తూర్పు లద్దాఖ్లో సమీపంలో ఇరుదేశాల బలగాలు గాల్లోకి కాల్పులు జరిపినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో భారత సైన్యం తాజా ప్రకటన చేసింది.
-
కరోనా విషయంలో చైనా మళ్లీ బుకాయింపు..!కరోనా వైరస్ విషయంలో చైనాపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతన్నా ఆ దేశం మాత్రం వాటిని ఏ మాత్రం అంగీకరించడం లేదు. ఆ విషయం తాజాగా మరోసారి రుజువైంది. కరోనా వైరస్పై చైనా బహిరంగంగా, పారదర్శకంగానే వ్యవహరించిందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మంగళవారం మరోసారి సమర్థించుకున్నారు.
-
భారత్-చైనా బలగాల మధ్య కాల్పులు!గల్వాన్ వ్యాలీలో ఇటీవల భారత్- చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగి పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిన విషయం మరిచిపోకముందే మళ్లీ ఇరుదేశాల మధ్య కాల్పుల ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా బలగాల మధ్య
-
అరుణాచల్ప్రదేశ్పై చైనా వివాదాస్పద వ్యాఖ్యలుభారత్తో సరిహద్దుల్లో పట్టు కోసం విఫల యత్నం చేస్తున్న చైనా మరోసారి అరుణాచల్ప్రదేశ్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
-
బీజింగ్ ట్రేడ్ ఫెయిర్లో చైనా వ్యాక్సిన్!కరోనా వ్యాక్సిన్ను ఎదుర్కొనేందుకు తయారుచేసిన వ్యాక్సిన్ను చైనా తొలిసారిగా ప్రపంచదేశాలకు చూపించింది. చైనాకు చెందిన సినోవిక్ బయోటెక్ తయారుచేసిన ఈ వ్యాక్సిన్ను బీజింగ్లో జరుగుతోన్న ట్రేడ్ ఫెయిర్లో ప్రదర్శనకు ఉంచింది.
-
ఆకాశానికి ‘హైపర్’ పంచ్..చైనా నుంచి ఎదురయ్యే హైపర్సోనిక్ ఆయుధ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ కూడా మెల్లగా ముందడుగు వేస్తోంది. భవిష్యత్తులో యుద్ధతంత్రాన్ని శాసించే ఈ టెక్నాలజీలో కూడా భారత్ కీలక దశను దాటింది. ఇప్పటికే పొరుగున డ్రాగన్ చెంతకు ఈ టెక్నాలజీ చేరి కొన్నేళ్లవుతుంది.
-
90శాతం మంది ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్చైనా సంస్థ సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ను ఆ సంస్థకు చెందిన 90 శాతం మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల మీద పరీక్షించారు.
-
అమెరికా: ఆ విత్తనాలపై అమెజాన్ నిషేధం..!అమెరికాకు దిగుమతి అయ్యే విత్తనాలను నిషేధిస్తూ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి కేవలం అమెరికాకు చెందిన అమ్మకందారుల విత్తనాలనే విక్రయిస్తామని స్పష్టంచేసింది.
-
చైనా ఆశలు రెండుగంటల్లోనే ఫసక్..!‘మనోళ్లు చర్చలు జరుపుతూ కాలయాపన చేస్తున్నారుగా.. మనం ఈ లోపు కొత్త ప్రదేశాలు ఆక్రమిద్దాం.. అప్పుడు భారత్ ఎంత అరిచి గీపెట్టినా వెనక్కి తగ్గొద్దు..’ ఇది ఆగస్టు 31కి ముందు చైనా దళాల ప్లాన్..
-
ఐదుగురిని అపహరించిన చైనా బలగాలు!అడవిలో వేటకు వెళ్లిన అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఐదుగురు పౌరులను చైనా పీపుల్స్ లిబరేషన్ (పీఎల్ఏ) ఆర్మీ సైనికులు అపహరించారు. భారత్- చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం. అప్పర్ సుబన్సిరి...........
-
శత్రువులపై మానవత్వం.. భారత సైన్యం తత్వంశత్రుదేశ ప్రజలను కూడా కాపాడే మానవత్వం తమదంటూ భారత సైన్యం ఈ చర్యతో చాటిచెప్పింది.
-
ఒక్క అంగుళం కూడా వదులుకోం: చైనాసరిహద్దుల్లో ఉద్రిక్తతలపై డ్రాగన్ దేశం మరోసారి అసత్యాలను వల్లె వేసింది. మాస్కోలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్తో చైనా రక్షణ మంత్రి ఫెంఘె సమావేశం అనంతరం ఆ దేశం ఓ ప్రకటన జారీ చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు బాధ్యత మొత్తం భారత్దేనని.......
-
దేశ భద్రతపై వెనకడుగు వేసేది లేదు: రాజ్నాథ్షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సమావేశం వేదికగా చైనా రక్షణ మంత్రితో జరిగిన భేటీలో సరిహద్దు వివాదాలపై భారత్ వైఖరిని మన దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ స్పష్టంగా తెలియజేసినట్లు కేంద్రం వెల్లడించింది.......
-
భారత్-చైనా సరిహద్దుల్లో దారుణ పరిస్థితులుభారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్ని ఉద్రిక్త వాతావరణంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరు దేశాల మధ్య పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయని వ్యాఖ్యానించారు. చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోందని తెలిపారు...........
-
సరిహద్దుల నుంచి వెంటనే వెళ్లిపోండి!సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి వెయ్ ఫెంఝెలు మాస్కోలో 2 గంటల 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు......
-
రాజ్నాథ్తో చైనా రక్షణ మంత్రి భేటీభారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చైనా రక్షణ మంత్రి వే ఫెంఝీ సమావేశమయ్యారు. రష్యా రాజధాని మాస్కో వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన వారు శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న తీవ్ర స్థాయి ఉద్రిక్తతల..
-
చైనా అధ్యక్షుడి పాక్ పర్యటన వాయిదాచైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ పాకిస్థాన్ పర్యటన వాయిదా పడింది. కొవిడ్ నేపథ్యంలో ఈ పర్యటన వాయిదా పడినట్లు పాకిస్థాన్లోని చైనా రాయబారి యావో జింగ్ ప్రకటించారు.
-
టిబెటన్ల నోట ‘భారత్ మాతాకీ జై’ నినాదాలుతూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద చైనా దూకుడుకు ముకుతాడు వేసేందుకు భారత్ సిద్ధమైంది. ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉన్న పాంగాంగ్ సరస్సు వద్ద బలగాలను మోహరించింది. ముఖ్యంగా చైనాకు............
-
నేడు రాజ్నాథ్తో చైనా రక్షణ మంత్రి భేటీ?రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చైనా రక్షణ మంత్రి వే ఫెంఝీ నేడు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రష్యా రాజధాని మాస్కో వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన వారు నేడు సాయంత్రం భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది........
-
పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి: ఆర్మీ చీఫ్భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నట్లు ఆర్మీ చీఫ్..
-
దిగొస్తున్న చైనా?మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సదస్సు సందర్భంగా చైనా రక్షణ శాఖ మంత్రి వే ఫెంఝీ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు............
-
రోజువారీ కేసుల్లో ఆ దేశ మొత్తాలను దాటేశాం!దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే అత్యధికంగా 83,883 పాజిటివ్ కేసులు వెలుగుచూడడం దేశంలో కొవిడ్-19 తీవ్రతకు అద్దం......
-
పబ్జీపై నిషేధం.. చైనా తీవ్ర ఆందోళన!సరిహద్దుల్లో దుస్సాహసాలకు పాల్పడుతున్న డ్రాగన్ను దెబ్బకొట్టేలా పబ్జీ సహా 118 యాప్లను భారత్ నిషేధించడంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది...........
-
చైనా: కరోనావేళ..అదను చూసి కవ్వింపులు!సంక్షోభ సమయాన్ని అదనుగా భావించిన చైనా మాత్రం పలు దేశాలపై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇదే విషయాన్ని స్పష్టంచేస్తూ, భారత్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా ఇందులో భాగమేనని అమెరికా అభిప్రాయపడింది.
-
పాంగాంగ్, చుషుల్ రెండూ కీలకమే..భారత్-చైనాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ ప్రాంతంలోని పాంగాంగ్ సరస్సు దక్షిణభాగం, చుషుల్ ప్రాంతాలపై భారత దళాలు పూర్తిగా పట్టుబిగించాయి.....
-
చైనాకు మరోషాక్.. పబ్జీపై కేంద్రం నిషేధంసరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్ మరోసారి షాక్ ఇచ్చింది. డ్రాగన్ దేశానికి చెందిన మరో 118 మొబైల్ యాప్లపై .........
-
సన్ గ్లాసెస్ను అప్పట్లో అందుకు వాడేవారుబయటకు వెళ్తున్నప్పుడు ఎండ ఎక్కువగా ఉంటే సన్ గ్లాసెస్ పెట్టుకుంటారు.. టిప్పుటాపుగా రెడీ అయ్యారా? సన్ గ్లాసెస్ పెట్టుకుంటే ఫ్యాషన్గా కనిపిస్తుంది. ఇలా ఏదో ఒక సందర్భంలో మనం సన్ గ్లాసెస్ను పెట్టుకుంటుంటాం. ఒకప్పుడు సంపన్నులే
-
సాయుధ ఘర్షణకు తావివ్వకుండానే చైనా కుట్రలు!చైనా దురాక్రమణపూరిత వైఖరిని అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఎండగట్టింది. పొరుగుదేశాలైన భారత్, భూటాన్తో పాటు దక్షిణ, తూర్పు చైనా సముద్రంలో కావాలనే వివాదాలు సృష్టిస్తోందని స్పష్టం చేస్తోంది.....
-
అందుకే భారత్తో నిరంతరం వివాదాలు! భారత్-చైనా సరిహద్దుల్ని ఇప్పటి వరకు కచ్చితంగా నిర్ణయించలేదని.. అందువల్లే వివాదాలు తలెత్తుతున్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. ఇరు దేశాధినేతలు నిర్ణయించినట్లుగా విభేదాలు వివాదాలుగా మారకుండా చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.........
-
కొవిడ్ దెబ్బ.. జీడీపీలో 23.9% క్షీణతకొవిడ్-19 మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బకొట్టింది. ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి దిగజార్చింది. కొవిడ్ పుణ్యమా అని ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో..
-
మోదీజీ.. ఇంకెప్పుడు సమాధానం ఇస్తారు!గత కొద్ది కాలంగా భారత సరిహద్దుల్లో చైనా ఆక్రమణలకు తెగబడుతుంటే..
-
ఒక రోజు ముందే డ్రాగన్ యుద్ధవిమానాలుఇప్పటి వరకు పాంగాంగ్ సరస్సు ఉత్తరం వైపు తన సైనిక కార్యకలాపాల్ని ప్రారంభించేందుకు కుట్ర పన్ని తోకముడిచిన డ్రాగన్ సేన.. తాజాగా సరస్సు దక్షిణం వైపు కన్నేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సరిహద్దుల్ని మార్చేందుకు యత్నించినట్లు తెలుస్తోంది
-
చైనాతో ఘర్షణ.. ఉలిక్కిపడ్డ మదుపర్లుస్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి కుంగిపోయాయి. మార్నింగ్ సెషన్లో వచ్చిన లాభాలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయాయి. ఓ దశలో 40,010 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్ ఏకంగా 899 పాయింట్లు కోల్పోయి భారీ నష్టాల్ని మూటగట్టుకుంది...........
-
మరోసారి రెచ్చగొట్టిన చైనా!చైనా మరోసారి తన దురాక్రమణ పూరిత వైఖరిని బయటపెట్టుకుంది. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను మరోసారి తుంగలో తొక్కింది. పాంగాంగ్ సో సరస్సు వద్ద గల వాస్తవాధీన రేఖ వెంట....
-
చైనా ఒప్పుకుంటేనే టిక్టాక్ విక్రయం?వినియోగదారుల భద్రతను కాపాడే విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టిక్టాక్ విక్రయాన్ని అడ్డుకునేందుకు చైనా ఎత్తుగడలు వేస్తోంది. తద్వారా టిక్టాక్ అమెరికా కార్యకలాపాల్ని విక్రయించాలన్న ట్రంప్ డిమాండ్కు..............
-
రెస్టారెంట్ కూలి 29 మంది మృతిచైనాలో ఓ రెస్టారెంట్ కూలిన ఘటనలో 29 మంది మృత్యువాతపడ్డారు. శాంషీ ప్రావిన్సులోని ఓ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఇప్పటి వరకు 57 మందిని శిథిలాల నుంచి వెలికితీశారు. ఓ పుట్టినరోజు వేడుక జరుగుతుండగా.............
-
అక్కడ పాఠశాలలు తెరుస్తున్నారుకరోనావైరస్ పుట్టిల్లుగా భావిస్తోన్న చైనా నగరం వుహాన్లో మంగళవారం నుంచి బడిగంటలు మోగనున్నాయి.
-
‘1962 తరవాత ఇదే తీవ్రమైనది’:జై శంకర్కొద్ది నెలల క్రితం భారత్-చైనా సరిహద్దులో మొదలైన ఉద్రిక్త వాతావారణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
-
కరోనా కాలం.. అక్కడి వృద్ధులకు అలారంచైనా నుంచే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాలో చైనీయులపై అమెరికన్లు కర్కశంగా వ్యవహరించడం.. వేధింపులకు గురి చేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్ సిటీలోని
-
‘అమెరికా చర్యలతో పెద్ద ప్రమాదమే జరిగుండేది’అమెరికాకు చెందిన ఓ నిఘా విమానం ఇటీవల తమ అధీనంలో ఉన్న గగనతలంలోకి ప్రవేశించిందని చైనా ఆరోపించింది. ఆ ప్రాంతం ‘నో ఫ్లై’ జోన్గా ఉందని.. అక్కడ తాము తరచూ ‘లైవ్ ఫైర్ డ్రిల్స్’ నిర్వహిస్తామని చెప్పుకొచ్చింది.........
-
గల్వాన్ ఘటన దురదృష్టకరం: చైనాసరిహద్దులో 20 మంది భారత సైనికుల ప్రాణాలను బలితీసుకున్న గల్వాన్ ఘర్షణను చైనా ‘దురదృష్టకర సంఘటన’గా అభివర్ణించింది. ఘటన జరిగిన రెండు నెలల తర్వాత చైనా ఈ పశ్చాత్తాప వ్యాఖ్యలు చేయడం గమనార్హం.........
-
అప్పుడే చైనాపై సైనిక చర్య: రావత్లద్దాఖ్ ప్రాంతంలో చైనా ఆర్మీ దురాక్రమణను తిప్పికొట్టడానికి సైనిక చర్యకు కూడా సిద్ధంగా ఉన్నామని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ స్పష్టం చేశారు.
-
మా భూభాగాన్ని చైనా ఆక్రమించుకోలేదు: నేపాల్తమ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందంటూ వస్తున్న వార్తలపై నేపాల్ స్పందించింది. చైనాతో సరిహద్దులోని 7 జిల్లాల్లో కొంత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కూడా సహకరించిందని పుకారు. దీనికి మరింత బలం చేకూర్చేలా నేపాల్ ...
-
ట్రంప్ నిషేధించినా ఆ వెబ్సైట్ నడిపిస్తాం!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ యాప్పై నిషేధం విధించినా ఏదో ఒకదారిలో ప్రజలను అలరిస్తామని టిక్టాక్ అమెరికా చీఫ్ వనెస్సా పప్పాస్ అంటున్నారు. టిక్టాక్పై ఆధారపడ్డ అమెరికన్లను వెబ్సైట్ ద్వారా ఆకట్టుకుంటామని అన్నట్టు సమాచారం. ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను...
-
చైనాకు మన ఎగుమతులు భారీగా పెరిగాయ్దేశ ఎగుమతుల్లో భారీ పెరుగుదల కనిపించింది. చైనా, ఇతర ఆసియా దేశాలకు జులైలో మన ఎగుమతులు 78 శాతం మేర...
-
బీజింగ్లో ఇక మాస్కులు అక్కరలేదట..!వైరస్కు మూలకారణమైన చైనాలో మాత్రం నిబంధనలు సడలిస్తుండడం విశేషం. తాజాగా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో మాస్కులపై ఉన్న నిబంధనలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
-
ఏమవుతుందో ఏమో.. చైనా ఆందోళన..!త్రీగోర్జెస్ డ్యామ్.. చైనాకు కలికితురాయి..మానవ సృష్టించిన అతిపెద్ద నీటి నిల్వ.. ఇక్కడ యాంగ్జీ నదిలో నీటి నిల్వ దెబ్బకు భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకన్లు తగ్గిపోయింది. అంతరిక్షం నుంచి సాధారణ
-
ఓ రెస్టారెంట్ అత్యుత్సాహం.. ఆపై క్షమాపణలుఅత్యుత్సాహం.. అనర్థం తెచ్చిపెడుతుందట. ఓ రెస్టారెంట్ విషయంలో అది నిజంగానే జరిగింది. చైనా తీసుకొచ్చిన కొత్త పాలసీని అమలు చేయడంలో అత్యుత్సాహం చూపించిన రెస్టారెంట్.. కస్టమర్లు, నెటిజన్ల నుంచి విమర్శల వర్షం కురిసింది. దెబ్బకు
-
వుహాన్: వేలమందితో వాటర్ పార్కులు కిటకిట..!కరోనా వైరస్కు కేంద్రబిందువైన వుహాన్లో వాటర్ పార్కులు కిక్కిరిసిపోతున్నాయి. లాక్డౌన్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో వేలమంది పార్టీలకు హాజరవుతున్నారు.
-
ప్రధాని ప్రసంగంతో దారికొచ్చిన చైనాఆగస్టు 15న ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగం చైనా గుండెల్లో గుబులు రేపినట్లుగా కనపడుతోంది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేసిన వారికి భారత సైనికులు అదే రీతిలో బదులిచ్చారని....
-
జిన్పింగ్ ‘క్లీన్ప్లేట్’ వెనుక కథ..!చైనా ఏం చేసినా దానికో వ్యూహం ఉంటుంది.. పక్కా లెక్కుంటుంది.. గత వారం చైనా అధ్యక్షుడు షీజిన్పింగ్ ఆహార వృథాను తగ్గించుకోవాలని ప్రకటించారు. ఆహార వృథా సిగ్గుచేటని కఠిన వ్యాఖ్యలు చేశారు. జిన్పింగ్ చెప్పారంటే అక్కడ అది శిలాశాసనం.
-
చైనా టీకాకు పేటెంట్ హక్కులుమొదట రష్యా..ఇప్పుడు చైనా..టీకా రేసులో ముందు వరసలో నిలిచాయి.
-
ఈ చైనా వాడు గుండెలు తీసిన బంటు..!ఇటీవల దిల్లీలో ఐటీ డిపార్ట్మెంట్కు చెందిన ఓ చైనా జాతీయుడిని అధికారులు ‘తమదైన శైలి’లో ప్రశ్నించే కొద్దీ జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలు కూడా బయటపడుతున్నాయి. గత వారం దిల్లీలోని లౌ సాంగ్ అలియాస్ చార్లీ పెంగ్
-
ట్రంప్కు చెలగాటం.. చైనాకు సంకటం..!కరోనా వైరస్.. బ్లాక్ లైవ్స్ మ్యాటర్.. నిరుద్యోగం.. వంటివి ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారడంతో ఇప్పుడు ట్రంప్ వాటిని తిప్పికొటే వజ్రాయుధాన్ని బయటకు తీశారు. దాని పేరు ‘చైనాకు కళ్లెం’..! అమెరికా ఎన్నికల్లో అంతర్గత సమస్యల కంటే యుద్ధాలు.. శత్రుదేశాలపై వ్యూహాత్మక ఆధిపత్యాలే
-
భారత్ రెండు సవాళ్లను ఎదుర్కొంటోందిఈ ఏడాది భారత్ జంట సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇది అసాధారణ సంవత్సరమని చైనాలోని భారత రాయబారి విక్రమ్ మిస్రీ అన్నారు. ఒకటి కొవిడ్-19 కాగా.. రెండోది..........
-
కర్నల్ సంతోష్బాబు విగ్రహావిష్కరణగల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు త్యాగానికి ప్రతీకగా పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు..
-
ఆహార పదార్థాలతో కరోనా వ్యాపించదు: WHOఆహార ఉత్పత్తులు, వాటి ప్యాకేజింగ్ నుంచి కరోనా వ్యాపించే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ఆహార సరఫరాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది...
-
చైనా టోనర్ల దిగుమతిపై సుంకంచైనా, మలేషియా, చైనీస్ తైపీల నుంచి దిగుమతి అయ్యే బ్లాక్ టోనర్(పౌడరు రూపంలో)పై భారత్ తాత్కాలికంగా దిగుమతి నిరోధక సుంకం విధించింది. ప్రింటర్లు, ఫొటోకాపియర్లలో వాడే ఈ బ్లాక్ టోనర్పై ఆరు నెలల పాటు
-
చికెన్ వింగ్స్లో కరోనా.. చైనాలో కలకలం!చైనాలోని జియాన్, షెన్జెన్ నగరాల్లో కరోనా వైరస్ మరోసారి కలకలం రేపింది. ఈక్వెడార్ నుంచి దిగుమతి అయిన రొయ్యలు, అలాగే, బ్రెజిల్ నుంచి వచ్చిన చికెన్ వింగ్స్ .....
-
అమెరికా.. నిప్పుతో గేమ్స్ వద్దు..!అమెరికా, చైనాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఇటీవల అమెరికా ప్రతినిధులు తైవాన్ను సందర్శించడంపై చైనా మండిపడింది. ‘నిప్పుతో చెలగాటం ఆడొద్దు’ అని హెచ్చరించింది. అమెరికా-చైనాల బంధం అధమస్థాయికి పడిపోయిన నేపథ్యంలో
-
భారత్పై నేపాల్ ప్రతికూల వైఖరికి కారణమేంటి..?చిటికెడు ఉప్పు చాలు, కడివెడు పాలు విరగడానికి..ప్రస్తుతం ఇలానే ఉంది పొరుగు దేశం ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ వైఖరి. భారత్ పట్ల ప్రతికూల వైఖరితో రగిలిపోతున్న ఆయన తీరు రాను రాను మరిన్ని వివాదాలకు...
-
క్రీ.శ. 536... ఆ ఏడాది నరకం చూపించింది..2020.. ఎంతో ఆనందోత్సాహాలతో ప్రారంభమైంది.. కోట్లాదిమంది తమ భవిష్య ప్రణాళికలు రచించుకున్నారు... ఎన్నో ఆశలు.. అన్నీ కరోనా మహమ్మారి దెబ్బకు తలకిందులయ్యాయి....
-
జిత్తులమారి డ్రాగన్..!నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లుంటుంది చైనా తీరు.. ఓ పక్క సరిహద్దుల్లో శాంతి కోరుకుంటున్నామని చెబుతూనే మరోపక్క భారీగా ఆయుధాలను తరలిస్తోంది. ఇప్పటికే పాంగాంగ్ సరస్సు వద్ద తిష్ఠవేసిన చైనా
-
టిక్టాక్ బ్యాన్: అమెరికాపై చైనా ఆగ్రహం!దేశంలో టిక్టాక్ను నిషేధించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై చైనా విరుచుకుపడింది. ట్రంప్ తాజా ప్రకటనను చైనా పూర్తిగా వ్యతిరేకించింది.
-
భారత్, చైనాలకు వెళ్లొద్దు..అమెరికా సూచన!అమెరికా తన పౌరులకు సూచించే ప్రయాణ మార్గదర్శకాలను సవరించింది. ఇప్పటివరకు కొనసాగుతోన్న ఆరోగ్య సూచన అత్యధిక స్థాయి(లెవల్-4)ని అమెరికా ఎత్తివేసింది.
-
చైనాకు ఏమైంది..?చైనాలో మరో కొత్త వ్యాధి ప్రబలింది. కరోనావైరస్ తర్వాత ఇదే ప్రమాదకర స్థాయిలో ప్రజలను సోకుతోంది. ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక గ్లోబల్టైమ్స్ పేర్కొంది. ఎస్ఎఫ్టీఎస్ వైరస్ (నావెల్ బునియా) చైనాలోని తూర్పు ప్రాంతంలో వ్యాపించింది.
-
టిక్టాక్..యూఎస్లోనూ నిషేధంసోషల్ మీడియా యాప్ టిక్టాక్ నిషేధంపై పరిశీలిస్తున్నామని ఇప్పటికే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆ దిశగా చర్యలు చేపట్టారు.
-
చైనాకు భారత్ ధనా‘ధన్’ సమాధానం!తూర్పు లద్దాఖ్లో ఒప్పందం మేరకు తన బలగాలను ఉపసంహరించకుండా మడత పేచీలు పెడుతున్న చైనాకు భారత్ ఘాటుగా సమాధానమిచ్చింది. డ్రాగన్ డిమాండ్ చేసినట్లు పాంగాంగ్ సరస్సు వద్ద తాము ..
-
చైనా చీమలు కదలినా తెలిసేలా ఉపగ్రహ నిఘా!దురహంకారపూరిత చైనా కుయుక్తులకు పైఎత్తులు వేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. హిమాలయ పర్వత సానువుల్లో డ్రాగన్పై పటిష్ఠ నిఘా పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా 4-6 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తే బాగుంటుందని యోచిస్తోంది...
-
చైనా నుంచి 233మంది భారతీయులు వెనక్కి!కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా విమానయాణంపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వివిధ దేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే వందే భారత్ మిషన్ ముమ్మరంగా కొనసాగుతోంది.
-
ఆ డాక్యుమెంట్ ఏమైంది..?భారత్-చైనా సరిహద్దుల్లో మూడు నెలలుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన మరింత కాలం కొనసాగవచ్చని పేర్కొంటూ రక్షణ శాఖ కొద్ది రోజుల క్రితం తన వెబ్సైట్లో ఒక డాక్యుమెంట్ను ఉంచింది....
-
చైనా.. ఆ ప్రయత్నాలు మానుకో: కేంద్రంఐరాస భద్రతామండలిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తాలన్న చైనా కుయుక్తులను భారత్ ఎండగట్టింది.
-
మొన్న యాప్స్.. నేడు చైనీస్కి ఎసరుగల్వాన్ ఘటన తర్వాత చైనాకు భారత్ వరుసగా షాక్లిస్తోంది. ఇప్పటికే చైనాకు చెందిన 59 యాప్స్ను నిషేధిస్తూ...
-
JKపై భారత్ది ఏకపక్ష నిర్ణయం: చైనాజమ్మూ-కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించి నేటికి ఏడాది పూర్తయింది....
-
చైనా వంచనతోనే లక్షల మరణాలు: ట్రంప్ కరోనా వైరస్ అమెరికాను కకావికలం చేసిన తర్వాత చైనాపై తమ వైఖరి పూర్తిగా మారిందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అసలు ఈ మహమ్మారిని వుహాన్లోనే అంతం చేయాల్సిందని మరోసారి పునరుద్ఘాటించారు. అప్పుడు ప్రపంచానికి ఈ స్థాయిలో బాధ ఉండేది కాదన్నారు....
-
అదే భారత్కు ఇప్పుడు పెద్ద సమస్య:ట్రంప్ప్రపంచంలోని పెద్ద దేశాలతో పోల్చుకుంటే కరోనా వైరస్ మీద అమెరికా బాగా పోరాడుతోందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
-
టిక్టాక్: చైనా ఏమాత్రం అంగీకరించదుచైనాకు చెందిన టెక్నాలజీ సంస్థ టిక్టాక్ను వాషింగ్టన్ దొంగతనంగా హస్తగతం చేసుకునేందుకు చైనా ఎంతమాత్రం అంగీకరించదని మంగళవారం ఆ దేశ మీడియా పత్రిక పేర్కొంది.
-
‘టిక్టాక్ కొనుగోలుపై తేల్చేస్తాం’చైనాకు చెందిన టిక్టాక్ యాప్ అమెరికా కార్యకలాపాల్ని కొనుగోలు చేయడంపై దాని మాతృసంస్థ బైట్డ్యాన్స్తో చర్చలు జరుపుతున్నట్లు సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటించింది.........
-
నేడు మరోసారి భారత్-చైనా చర్చలువాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట బలగాలను ఉపసంహరించుకునే విషయమై భారత్-చైనా సైన్యాల మధ్య నేడు మరోసారి చర్చలు జరగనున్నాయి. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు వర్గాలు సమావేశమవడం ఇది ఐదోసారి........
-
భారత్కే మా మద్దతు అంటున్న అమెరికన్లుభారత్-చైనా సైనిక, ఆర్థిక వివాదాల్లో భారత్కే అగ్రరాజ్యం మద్దతు ప్రకటించాలని ఎక్కువ మంది అమెరికన్లు..
-
చైనా వద్దు.. భారత్ ముద్దు: అమెరికా ప్రజలుభారత్-చైనా సైనిక లేదా ఆర్థిక వివాదాల్లో భారత్కే అమెరికా మద్దతు ప్రకటించాలని ఎక్కువమంది అమెరికన్లు కోరుకుంటున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్స్టిట్యూట్ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జులై 7న నిర్వహించిన ఈ సర్వేలో 1,012 మంది అగ్రరాజ్య పౌరులు భాగస్వాములు అయ్యారు....
-
కరోనా వ్యాక్సిన్ల రేసులో దేశాల పరుగు..!ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ప్రజల ప్రాణాల్ని హరిస్తున్న ఈ మహమ్మారిని అంతంచేసేందుకు బ్రహ్మాస్త్రంగా భావిస్తోన్న వ్యాక్సిన్ వైపే అందరూ ఆశతో చూస్తున్నారు......
-
ప్రారంభమైన చైనా సొంత దిక్సూచీ వ్యవస్థ!ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఆధారపడుతున్న అమెరికా దిక్సూచీ వ్యవస్థ(నావిగేషన్ సిస్టం) గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ(జీపీఎస్)కు పోటీగా చైనా తయారు చేస్తున్న బెయ్డో నావిగేషన్ సిస్టం ప్రాజెక్టు పూర్తయినట్లు ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్సింగ్ అధికారికంగా తెలిపారు.......
-
భారత్కు మేం ముప్పే కాదు: చైనాభారత్కు చైనా నుంచి ఎలాంటి వ్యూహాత్మక ముప్పు లేదని దిల్లీలోని ఆ దేశ రాయబారి సన్ వేడాంగ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారియే ఇప్పుడు అన్నింటికంటే పెద్ద ప్రమాదం అని తెలిపారు........
-
భారత్, చైనా, రష్యాలకు శ్రద్ధలేదు..:! ట్రంప్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాలపై ఉన్న తన అక్కసును మరోసారి బయటపెట్టారు. భారత్, చైనా, రష్యా దేశాలు వారిదేశ పర్యావరణంపై శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు.
-
చైనా: 3నెలల తర్వాత మళ్లీ విజృంభణ!కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిళ్లైన చైనాలో వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా పదుల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతుండగా తాజాగా ఒకేరోజు 100పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
-
కట్టుకథల చైనా.. ఇకనైనా నిజం చెప్పవా?కరోనా వైరస్కు సంబంధించి చైనా అన్ని వాస్తవాలను దాచి పెడుతోందని ఆ దేశానికి చెందిన వైరాలజిస్టు లిమెంగ్ ......
-
బలగాల ఉపసంహరణ పూర్తయింది: చైనాభారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కేంద్ర బిందువులుగా దాదాపు అన్ని ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయినట్లు చైనా పేర్కొంది....
-
చైనాలోని అమెరికన్ కాన్సులేట్ మూసివేతచైనాలోని తమ కాన్సులేట్ను మూసివేసినట్లు అమెరికా ప్రకటించింది. సోమవారం ఉదయం నుంచి అన్ని కార్యకలాపాలను నిలిపివేసినట్లు..
-
నా రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడ్డా సరే..లద్దాఖ్లో చైనా సైన్యం ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదంటున్న వారు నిజమైన జాతీయవాదులు, దేశభక్తులు కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. పరోక్షంగా ఆయన అధికార భాజపాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.....
-
టిక్టాక్ అయిపోయింది.. పబ్జీ వంతు..!
ఇప్పటికే టిక్టాక్ సహా 59 యాప్లను నిషేధించి చైనాకు కోలుకోలేని షాక్ ఇచ్చిన కేంద్రం మరిన్ని యాప్లనూ నిషేధించేందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ.......
-
చాలమ్మ చైనా.. ఇక వెళ్లు..!అమెరికాలోని హ్యూస్టన్ నగరంలోని చైనా రాయబార కార్యాలయం పూర్తిగా మూతపడింది. అమెరికా అధికారులు ఆ కార్యాలయాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకొన్నట్లు ఆంగ్ల వార్తా సంస్థ సీఎన్ఎన్ ధ్రువీకరించింది. ఈ కార్యాలయంలో గూఢచర్యం జరుగుతున్నట్లు అమెరికా నిర్ధారించుకోవడంతో
-
చైనా స్మార్ట్ఫోన్లకు బహిష్కరణ సెగమనదేశ స్మార్ట్ఫోన్ల విపణిలో చైనా బ్రాండ్లదే హవా. ఒప్పో, వివో, రియల్మీ ఫోన్లకు గణనీయ వాటా ఉంది. అయితే ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో చైనా స్మార్ట్ఫోన్ల మార్కెట్ వాటా బాగా పడిపోయింది.
-
ఆ మాత్రం తెలివి తేటలు మాకున్నాయి: చైనాభారత్-చైనా సరిహద్దు వివాదం పరిష్కారానికి మరొకరి జోక్యం అవసరం లేదని భారత్లో చైనా రాయబారి సన్ వీడాంగ్ అన్నారు. ఇది ద్వైపాక్షిక అంశమని పేర్కొన్నారు. ప్రాంతంతో సంబంధం లేని శక్తుల ప్రవేశం వల్లే దక్షిణ చైనా ...
-
యాజమానిపై బెంగ.. వెనక్కొచ్చిన ఒంటెచైనాకు చెందిన తెమూర్ దంపతులు.. వారు పెంచుకుంటున్న ఓ ఒంటెను గత ఏడాది అక్టోబర్లో మంగోలియా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అమ్మేశారు. అతడు ఒంటెను తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకున్నాడు. కొత్త యజమాని ఇంట్లో ఎనిమిది నెలలపాటు ఉన్న ఒంటె
-
అమెరికాపై చైనా ప్రతీకారం!అమెరికా-చైనా మధ్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయి. హ్యూస్టన్లోని చైనా రాయబార కార్యాలయ అమెరికా మూసివేసిన విషయం తెలిసిందే. దీనికి చైనా ప్రతీకార చర్యలు చేపట్టింది........
-
అందుకే చైనా కాన్సులేట్ను మూసివేయించాంప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య వివాదాలు మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా డ్రాగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న అగ్రరాజ్యం ముందు...........
-
చైనా డ్యామ్లు తుస్స్..!ఇంజినీరింగ్ పరిజ్ఞానంలో ప్రపంచంలో తమని మించిన దేశం లేదని గొప్పలు చెప్పుకుంటున్న చైనా మాటలు వట్టి డొల్లే అని తేలిపోయింది. గత 50ఏళ్లలో నిర్మించిన వేలాది డ్యామ్లు ఒక్కొక్కటిగా కుప్పకూలుతున్నాయి. నాసిరకంగా నిర్మించి
-
మరిన్ని చైనా కాన్సులేట్లు మూసేస్తాం: ట్రంప్అమెరికాలో మరిన్ని చైనా రాయబార కార్యాలయాలను మూసివేసే అవకాశం ఉందని, ఈ అంశాన్ని కొట్టిపారేయలేమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
-
ప్రధాని ధ్యాసంతా సొంతపేరు ప్రతిష్ఠలపైనే: రాహుల్ కొంత కాలంగా ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోమారు ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ప్రధాని వంద శాతం తన సొంత పేరు ప్రతిష్ఠలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని...
-
చైనాను పక్కకు నెట్టే సత్తా భారత్కే ఉంది!చైనా ఏకచత్రాధిపత్యాన్ని పక్కకునెట్టి ప్రపంచ వాణిజ్యాన్ని ఆకర్షించే సత్తా భారత్కే ఉందని అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో అభిప్రాయపడ్డారు.
-
చైనాకు చెందిన 11 బడా కంపెనీలపై అమెరికా ఆంక్షలు!చైనాకు చెందిన మరో 11 భారీ కంపెనీలపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. షిన్జియాంగ్లోని వీగర్ ముస్లింలపై చైనా ప్రభుత్వం జరుపుతున్న అణచివేతలో ఈ కంపెనీలకూ భాగస్వామ్యం ఉందని ఆరోపించింది........
-
అక్కడ థియేటర్లు తెరిచారోచ్...‘ఏంటీ.. ఇది థియేటర్లో తీసిన ఫొటోలా ఉంది. వీళ్లంతా ఎవరు.. ఇంత ధైర్యంగా థియేటర్కి వచ్చారు’ అనుకుంటున్నారా? ఆగండి.. ఆగండి ఆ
-
టిక్టాక్పై చర్యల దిశగా ఆస్ట్రేలియా!చైనా దుందుడుకు వైఖరి టిక్టాక్పై తీవ్రంగా పడింది! డ్రాగన్ మెడలు వంచేందుకు చాలా దేశాలు ఇప్పుడిదే మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. సమాచార భద్రత, భారతీయుల వ్యక్తిగత సమాచారం, గోప్యత, సార్వభౌమత్వానికి భంగం...
-
ప్రధానిపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
తనని తాను బలమైన నేతగా ప్రచారం చేసుకొని మోదీ అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కానీ, ఆ ప్రచారమే ఇప్పుడు భారత్కు బలహీనతగా పరిణమించిందని విమర్శించారు.......
-
‘భాజపా అబద్ధాల్ని ఇలా వ్యవస్థీకృతం చేసింది’కొవిడ్-19 కట్టడి, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాల్లో భాజపా అనుసరిస్తున్న విధానాలపై చేస్తున్న విమర్శల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రోజురోజుకీ పదును పెంచుతున్నారు............
-
అగ్రదేశాల టీకా యుద్ధం..!ఇప్పుడు ప్రపంచలోనే అత్యంత విలువైన వస్తువు కాబోతోందంటే అది భవిష్యత్తులో రాబోయే ‘కరోనావైరస్ టీకా’నే. జనజీవనం కుదేలైపోయేట్లు చేసిన
-
భారత్-చైనా మధ్య శాంతికి సాధ్యమైనంత చేస్తాభారత్-చైనా మధ్య శాంతి నెలకొల్పడానికి సాధ్యమైన మేర కృషి చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో ట్రంప్ పాలకవర్గంలోని........
-
సరిహద్దుల్లో నిరంతర తనిఖీ అవసరం: సైన్యంతూర్పు లద్దాఖ్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ సంక్లిష్టతతో కూడుకుందని భారత సైన్యం తెలిపింది. ఇందుకు నిరంతరం సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టాల్సి ఉంటుందని వెల్లడించింది. భారత్, చైనా మధ్య నాలుగోదఫా సుదీర్ఘమైన చర్చల తర్వాత....
-
బలగాల ఉపసంహరణకు ఇరుపక్షాలు ఓకేభారత్ - చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను పూర్తిగా తగ్గించేందుకు ఇరుపక్షాలు కట్టుబడి ఉండేందుకు అంగీకరించాయని భారత సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరు దేశాలకు చెందిన సీనియర్ సైనికాధికారులు జులై 14 నాలుగో విడత
-
చైనాతో మాట్లాడటం ఇష్టంలేదు: ట్రంప్రెండోదశ వాణిజ్య ఒప్పందం కోసం చైనాతో సంప్రదింపులు జరపడం తనకు ఇష్టం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందానికి తలుపులు మూసుకుపోయాయి. కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కారణంగా చైనాతో మాట్లాడడానికి ఆసక్తి లేదని అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు. ‘జనవరిలో జరిగిన తొలిదశ ఒప్పందంలో చైనాతో గొప్ప వాణిజ్య ఒప్పందం చేసుకున్నాం. కానీ, ఒప్పందంపై చేసిన సంతకం సిరా ఆరిపోకముందే చైనా ప్లేగు(కరోనావైరస్) అమెరికాపై దాడి చేసింది’ అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
-
దేశం కోసం ప్రాణమిస్తే ఇంత నీచమా చైనా!అంతర్జాతీయ సమాజంలో తానో ఎదురులేని శక్తినని చాటుకొనేందుకు చైనా ఎంత కర్కశత్వంగా ప్రవర్తిస్తుందో చెప్పేందుకు మరో ఉదాహరణ. తమ దేశం కోసం అమరులైన సైనికులకు అంతిమ గౌరవమూ ఇవ్వలేని డ్రాగన్ నీచత్వాన్ని అమెరికా....
-
క్రీ.పూ. చైనా వాళ్లు అక్కడ చేపలు పట్టారట..!దక్షిణ చైనా సముద్రంలో అమెరికా డ్రాగన్ మధ్య వివాదాల సుడిగుండం తీవ్రమైంది. ఇటీవల అంతర్జాతీయ జలాల్లో ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ హక్కును దక్షిణ చైనా సముద్రంలో అమెరికా వాడుకోవడం మొదలుపెట్టింది.
-
‘స్థిరత్వం పేరిట ఉద్రిక్తతలు సృష్టించొద్దు’పొరుగు దేశాలపై చైనా దౌర్జన్యానికి, బెదిరింపులకు పాల్పడుతోందన్న అమెరికా ప్రకటనను డ్రాగన్ తప్పుబట్టింది. అలాగే దక్షిణ చైనా సముద్రంలో చైనా అధికారాల్ని అమెరికా వ్యతిరేకించడం తగదని వ్యాఖ్యానించింది......
-
కరోనా వ్యాక్సిన్ మనకెంత దూరం?కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అని ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. 160కి పైగా టీకాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు.............
-
చైనా వ్యాక్సిన్.. విదేశాల్లో క్లినికల్ ట్రయల్స్ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ.. వ్యాక్సిన్ ప్రయోగాల్లో వస్తున్న సానుకూల ఫలితాలు భవిష్యత్పై ఆశలు రేకెత్తిస్తున్నాయి. క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయినట్లు నిన్న రష్యా వ్యాక్సిన్ ప్రకటించిన
-
350 వస్తువులపై ఆంక్షల కత్తి..వివిధ అవసరాల కోసం దిగుమతి చేసుకొనే 350 రకాల వస్తువులపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటిల్లో ఎలక్ట్రానిక్, టెక్స్టైల్స్, బొమ్మలు, ఫర్నిచర్ వంటివి ఉన్నాయి.
-
మోదీ హయాంలో ఏం జరుగుతోంది?: రాహుల్చైనాతో సరిహద్దు వివాదంపై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. చైనాకు మోదీ తలొగ్గారంటూ విమర్శలు చేస్తూ వస్తున్న ఆయన మరోసారి అలాంటి విమర్శలే చేశారు. ‘‘భారత భూభాగాలను చైనా లాక్కుంటోందని, మోదీజీ........
-
మరో అడుగు వెనక్కి..?డ్రాగన్ మెల్లగా దారికొస్తోంది.. సరిహద్దుల్లో ఉద్రికత్తలకు తెరితీస్తే.. భారత్ వ్యాపారంలో.. భౌగోళిక రాజకీయ సమీకరణలతో చైనాకు జవాబిచ్చింది. ఆ ఫలితం మెల్లగా కనిపిస్తోంది. తాజాగా భారత్-చైనా సరిహద్దుల్లో
-
‘భారత్కు ట్రంప్ మద్దతా.. నమ్మకం లేదు’భారత్-చైనా మధ్య ఘర్షణలు పెరిగితే.. అగ్ర దేశాలైన అమెరికా, రష్యా ఎవరి పక్షాన నిలుస్తాయనే అంశంపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ కీలక వ్యాఖ్యలు చేశారు...........
-
భయపెడుతున్న కొత్తరకం న్యుమోనియా!కొవిడ్ కంటే ప్రమాదకరమైన న్యూమోనియో.. కజఖ్స్థాన్లో మరణ మృదంగం మోగిస్తోందని, తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశంలోని చైనా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీచేసింది. పేరు తెలియని న్యూమోనియాతో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే
-
బలగాల ఉపసంహరణకు కట్టబడి ఉన్నాంతూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి సైన్యం ఉపసంహరణకు తాము కట్టుబడి ఉన్నామని ఇరు దేశాలు మరోసారి పునరుద్ఘాటించాయి...
-
చైనాకు బయలుదేరిన WHO నిపుణుల బృందం!ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి మూలాలపై పూర్తి దర్యాప్తు చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ..
-
నేపాల్ అధికార పార్టీలో చీలిక తప్పదా?నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలీ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(ఎన్సీపీ) స్టాండింగ్ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. నేడు జరగాల్సిన భేటీని వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది......
-
రెండు దేశాలు కలిసి నడవాలిభారత్-చైనాలు పక్కపక్కనే నివసించే రెండు బలమైన దేశాలని, ఒకరిని ఇంకొకరు నాశనం చేసేందుకు ప్రయత్నించకూడదని...
-
టిక్టాక్: బీజింగ్కు దూరంగా ప్రధాన కార్యాలయం!భారత్లో కోట్ల మంది యూజర్లకు దూరమైన టిక్టాక్ తనపైపడ్డ మరకలను చెరిపే ప్రయత్నం చేసుకుంటోంది. తాజాగా తన మాతృసంస్థ బైట్డాన్స్లో భారీ మార్పులు చేపట్టే యోచనలో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. దీనిలోభాగంగా తొలుత ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని బీజింగ్ నుంచి దూరంగా తరలించే ప్రయత్నం చేస్తోంది.
-
చైనా మొబైల్ ప్రచారానికి యంగ్ హీరో గుడ్బై?బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ చైనాకు చెందిన ఒప్పొ మొబైల్స్కు ప్రచారకర్తగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ బ్రాండ్తో ప్రచార ఒప్పందాన్ని కార్తీక్ వదులుకున్నాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గల్వాన్ ఘటనతో చైనా, భారత్
-
సరిహద్దుల్లో అంతా బాగానే ఉంది: చైనాభారత్-చైనా సరిహద్దుల్లోని పశ్చిమ ప్రాంతంలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని చైనా తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి...
-
త్వరలో చైనా ఒంటరి: పాంపియోభారతో సరిహద్దు వివాదం విషయంలో చైనా చాలా దూకుడుగా వ్యవహరించిదని, అయితే దీనికి భారత్ అదేస్థాయిలో బదులిచ్చిందని...
-
అమెరికా.. మీ జోక్యం అనవసరం: చైనాటిబెట్లో చైనా మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ ఆ దేశానికి చెందిన అధికారులపై అమెరికా మంగళవారం నుంచి...
-
బలగాల ఉపసంహరణపై వివరణ ఇవ్వండిభారత్-చైనా సరిహద్దుల్లోని ఏయే ప్రాంతాల నుంచి ఎక్కడి వరకు చైనా సైన్యం వెనక్కు వెళ్లిందో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్ సీనియర్..
-
సోనియా గాంధీ కుటుంబానికి కేంద్రం షాక్!గాంధీ కుటుంబానికి చెందిన చారిటబుల్ ట్రస్ట్ల విషయంలో వస్తున్న ఆర్థిక అవకతవకల ఆరోపణలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ అంతర్ మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేసింది...........
-
భారత్ గుర్తుంచుకో.. గల్వాన్ @ 1962 చైనా.. పొరుగుదేశాలకు వెన్నుపోటు.. మిత్రద్రోహం.. వంటి వాటికి ఇది పర్యాయపదం. ఇవేవీ అకారణంగా ద్వేషంతో అనే మాటలు కాదు.. చరిత్ర చెబుతున్న సత్యం. నమ్మించి మోసం చేయడం డ్రాగన్కే సాధ్యం.
-
కొనసాగుతున్న చైనా బలగాల ఉపసంహరణభారత్-చైనా సరిహద్దుల్లో వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ రెండో రోజు కొనసాగినట్లు భారత సైనిక వర్గాలు తెలిపాయి..
-
ఓలీ..మేమున్నాం..ప్రధాని పదవికి రాజీనామా చేయాలని సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలిని కాపాడేందుకు...
-
‘‘లద్దాఖ్లో ఎలాంటి సవాళ్లకయినా సిద్ధం’’భారత్-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు భారత్...
-
చైనా సరిహద్దుల్లో నిర్మాణాలు పూర్తి చేయండి: రాజ్నాథ్చైనా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల నిర్మాణం మరింత వేగవంతం చేయాలని భారత్ నిర్ణయించింది. గల్వాన్ లోయలో రెండు దేశాల సైనికులు వెనక్కి వెళ్లినప్పటికీ నిర్మాణాల్లో అలసత్వం ప్రదర్శించకూడదని భావిస్తోంది.....
-
సరిహద్దు వివాదం: రాహుల్ మూడు ప్రశ్నలుగత కొద్ది కాలంగా భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల విషయమై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు...
-
మూడో దశకు చైనా వ్యాక్సిన్!కరోనావైరస్ను ఎదుర్కోవడం కోసం చైనా సినోవాక్ బయోటెక్ తయారుచేస్తోన్న వ్యాక్సిన్ మూడో దశకు చేరుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ మూడో దశ ట్రయల్స్ బ్రెజిల్లో ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం చైనా కంపెనీ సినోవాక్ బ్రెజిల్కి చెందిన వ్యాక్సిన్ తయారీదారు 'ఇన్స్టిట్యూటో బూటాన్టన్'తో కలిసి పనిచేయనుంది.
-
హాంగ్కాంగ్కు టిక్టాక్ గుడ్బై..జాతీయ భద్రతా చట్టం అమల్లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే హాంగ్కాంగ్ మార్కెట్ను వీడి బయటకు పోవాలని ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్టాక్ నిర్ణయించింది.
-
పీవోకేలో చైనా వ్యతిరేక నిరసనలు!పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో పాకిస్థాన్, చైనాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. నీలం, జీలం నదులపై అక్రమంగా చేపడుతున్న జల విద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ముజఫరాబాద్........
-
గల్వాన్లో స్విచ్చేస్తే కాలాపానీలో వెలిగిందా..?భారత హిమాలయ పర్వతసానువుల్లో టెన్షన్లు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. లద్దాక్లోని గల్వాన్ లోయవద్ద నుంచి భారత్ చైనా బలగాలు వెనక్కిమళ్లడంతో పరిస్థితి కొంత తేలికపడింది.
-
చైనా యాప్లపై నిషేధం దిశగా అమెరికా?టిక్ టాక్తో సహా 59చైనా యాప్లను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. భారత్ దారిలోనే అమెరికా అడుగులు వేస్తోంది. తాజాగా టిక్టాక్తోపాటు చైనా సామాజిక మాధ్యమాల యాప్లను నిషేధించే యోచనలో ఉన్నట్లు అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో వెల్లడించారు.
-
50 చైనా పెట్టుబడులను సమీక్షిస్తున్న భారత్?చైనా కంపెనీలకు చెందిన దాదాపు 50 పెట్టుబడి ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తోందని సమాచారం. కొత్త నిబంధనల ప్రకారం వీటన్నిటినీ ఆచితూచి పరిశీలిస్తోందని తెలిసింది....
-
రంగంలోకి దోబాల్ వెనక్కి తగ్గిన చైనాగల్వాన్ లోయ తమదేనంటూ బీరాలు పలుకుతూ..దాదాపు రెండు నెలలపాటు భారత్తో కయ్యానికి కాలు దువ్వింది డ్రాగన్ దేశం....
-
పాక్కు చైనా డ్రోన్లు: ప్రిడేటర్లపై భారత్ ఆసక్తిదాడి చేయగల నాలుగు డ్రోన్లను తన మిత్రదేశం పాకిస్థాన్కు చైనా సరఫరా చేయనుందని తెలిసింది. రెండు దేశాల ఆర్థిక నడవా, గ్వదర్ పోర్టు వద్ద డ్రాగన్ కొత్తగా ఏర్పాటు చేసిన సైనిక స్థావరం భద్రతకు వీటిని ఉపయోగించనున్నారు.....
-
ఉద్రిక్తతల తగ్గింపులో పురోగతి: చైనాగల్వాన్ ఘటన అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే దిశగా పురోగతి సాధించినట్లు చైనా విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది. జూన్ 30ప జరిగిన కమాండర్ స్థాయి చర్చల్లో .........
-
చైనా బలగాలు వెనక్కి..!గల్వాన్ ఘర్షణ అనంతరం వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం జరిగిన పరిణామాలతో సరిహద్దు ప్రాంతం నుంచి తొలిసారిగా చైనా బలగాలు వెనక్కి తగ్గాయి. ఇరుదేశాల కార్ప్ కమాండర్ స్థాయి అధికారులు జరిపిన చర్చలు పురోగతి సాధించడంతో సరిహద్దు నుంచి చైనా బలగాలు కిలోమీటరు మేర వెనక్కి వెళ్లినట్లు సైనికవర్గాలు వెల్లడించాయి.
-
చైనాలో బుబోనిక్ ప్లేగు వ్యాప్తి..!
బీజింగ్: చైనాలో బుబోనిక్ ప్లేగు మహమ్మారి మరోసారి విజృంభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దీకికి సంబంధించిన కొన్ని కేసులను అక్కడి ఆసుపత్రులు నిర్ధారించాయి
-
దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధంగా దళాలు
భారత దళాల నైతిక స్థైర్యం అత్యున్నత స్థితిలో ఉందని.. దేశం కోసం ప్రాణత్యాగాలకు కూడా సిద్ధమైపోయారని ఇండో-టిబేటియన్ బోర్డర్ పోలీస్ అధిపతి ఎస్ఎస్ దేశ్వాల్ పేర్కొన్నారు.
-
చైనా వంచన విధానమే ప్రపంచాన్ని ముంచింది!ప్రపంచ సంక్షోభానికి కారణమైన కరోనా వైరస్ మహమ్మారికి చైనానే పూర్తి జవాబుదారీగా ఉండాలని అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ...
-
మరో డోక్లాంకు చైనా సన్నాహాలు
ఇళ్ల సరిహద్దు తగాదాలు సాధారణంగా గోడల వరకే పరిమితం అవుతాయి. దేశాలైనా అంతే.. సరిహద్దులు ఉన్నంత వరకే ఉంటాయి. అంతేగానీ పక్కింటివాళ్లు వచ్చి ‘‘మీ వంటిల్లూ మాదే’’.....
-
జీ4 వైరస్ కరోనాలా కాదు: చైనాస్వైన్ఫ్లూ వైరస్ జీ4 స్ట్రెయిన్ కొత్తదేమీ కాదని చైనా అంటోంది. అందరూ భావిస్తున్నట్టు అదంత సులభంగా మానవులు, జంతువులకు సోకదని తెలిపింది. మహమ్మారిగా రూపాంతరం చెందే అవకాశం అస్సలే లేదని పేర్కొంది....
-
వచ్చేవారం చైనాకు డబ్ల్యూహెచ్వో బృందంవచ్చేవారం ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఓ బృందం చైనాలో పర్యటించనుంది. కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన మూలాలతో పాటు అది మానవులకు ఎలా సోకిందనే దానిపై ఈ బృందం అధ్యయనం చేయనుంది.......
-
భారత్కు పెరుగుతున్న అగ్రదేశాల మద్దతు!చైనా దురాక్రమణ వైఖరిని గమనించిన వివిధ దేశాలు భారత్కు బాసటగా నిలుస్తున్నాయి. డ్రాగన్ కుట్రలను పసిగట్టి మన దేశ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తున్నాయి.......
-
మా ఆఫీసే అప్రమత్తం చేసింది: డబ్ల్యూహెచ్వో
వుహాన్లో తొలి దశలో వైరల్ న్యూమోనియా కేసులు వస్తున్న సమయంలో చైనాలోని తమ కార్యాలయమే తొలుత అప్రమత్తమై చైనాను సమాచారం కోరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్
-
విస్తరణవాద శకం ముగిసింది! - మోదీప్రపంచంలో విస్తరణవాద శకం ముగిసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఇంతకాలం విస్తరణకాంక్షకు ప్రయత్నించిన శక్తులు ఓటమి చవిచూడటమో లేక తమ నిర్ణయాలను వెనక్కి తీసుకోవడమో జరిగిన విషయాన్ని చరిత్ర సాక్షాత్కరిస్తోందన్నారు. ఇది విస్తరణ సమయం కాదని, అభివృద్ధే ద్యేయంగా పనిచేయాల్సిన సమయమని చైనాకు పరోక్షంగా చురకలంటించారు.
-
లద్దాఖ్లో మోదీ: ఉలిక్కిపడి స్పందించిన చైనా!ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లద్ధాఖ్లో పర్యటిస్తున్న విషయం తెలియగానే చైనా ఉలిక్కిపడింది. ప్రధాని పర్యటనపై వెంటనే చైనా విదేశాంగశాఖ...
-
కరోనా: అది చైనా ప్లేగు! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ వ్యవహారంలో చైనా తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు. ఈసారి కరోనావైరస్ను 'చైనా నుంచి వచ్చిన ప్లేగు'గా అభివర్ణించారు. ఎప్పటికీ సంభవించకూడదనుకున్న దాన్ని చైనా పునరావృతం చేసిందని ట్రంప్ స్పష్టం చేశారు.
-
అంతా చైనానే చేస్తోంది..!ఆగ్నేయాసియాలో చైనాకు అత్యంత సన్నిహిత దేశం మయన్మార్.
-
ఆ నిర్ణయం చైనా మీద ‘డిజిటల్ దాడి’ వంటిదేచైనాకు చెందిన 59 యాప్లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ‘డిజిటల్ దాడి’గా అభివర్ణించారు.
-
భారత వ్యతిరేక చైనా చర్యను అడ్డుకున్న జర్మనీ, యూఎస్ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలోనూ దుందుడుకు చైనాకు చుక్కెదురైంది! అమెరికా, జర్మనీ ఆ దేశంపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఊహించని విధంగా భారత్కు నిశ్శబ్దంగా మద్దతు ప్రకటించాయి........
-
అవును నిజమే.. కంప్యూటర్కు చైనా కళ్లు..!మా ఇంటికొస్తే మాకేమి తెస్తావు.. మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తావు..? చైనా వ్యవహారశైలి ఈ సామెతకు ఏ మాత్రం తీసిపోదు. భారత్ 59 యాప్స్ భద్రతా కారణాలతో నిషేధించగానే చైనాకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనలు గుర్తుకొచ్చాయి.
-
అదే చైనా నిజస్వరూపం: అమెరికా భారత్ సహా సరిహద్దు దేశాలతో చైనా దుందుడుకు వైఖరిపై అగ్రదేశం అమెరికా తీవ్ర స్థాయిలో మండిపడింది.
-
భారత్ ధైర్యంగా నిలబడింది..!చైనా వ్యవహార ధోరణిపై భారత్ వెనకడుగు వేయకుండా, అలాగే ఉంటూ తన పట్టుదల చూపిస్తోందని భారతీయ అమెరికన్, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీహేలీ ప్రశంసించారు. ఇటీవల డ్రాగన్ దేశంతో లద్ధాఖ్లో నెలకొన్న...
-
చైనా కంపెనీలపై కేంద్రం కీలక నిర్ణయంభారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో చైనాను కట్టడి చేయడానికి సాధ్యమైన మార్గాలన్నింటిని భారత్ అన్వేషిస్తోంది.
-
మేమే ఆ స్థాయికి ఎదుగుతాం: ఆనంద్మహీంద్రాఓ చైనా దినపత్రిక సంపాదకుడు చేసిన వివాదాస్పద ట్వీట్కు.. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా విభిన్నంగా స్పందించారు.
-
ఆ విషయం వెల్లడిస్తే జిన్పింగ్ సీటుకే ఎసరు?గల్వాన్ ఘర్షణలో అమరులైన జనాన్ల సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం వారికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించింది. వారి త్యాగాన్ని యావత్తు దేశం కొనియాడింది. ప్రతి పౌరుడు వారి కుటుంబాలకు సంఘీబావం ప్రకటించారు.........
-
హాంగ్కాంగ్పై చైనా ఉక్కుపంజరం..!
హాంగ్కాంగ్ను రెక్కలు విరిచి ఉక్కు పంజరంలోకి నెట్టింది చైనా. బ్రిటిష్ -సైనో ఒప్పందానికి తూట్లుపొడిచింది. ఉద్యమం చేసే.. ‘విదేశీ శక్తి’ పేరుతో కటకటాల్లోకి పంపించే యాంటీప్రొటెస్ట్ లా
-
నాకు చాలా కోపం వచ్చేస్తోంది...అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై కారాలు మిరియాలు నూరుతున్నారు.
-
హువావే, జెడ్టీఈతో జాతీయ భద్రతకు ముప్పు!కొవిడ్ వ్యాప్తి సహా పలు అంశాల్లో చైనాపై గుర్రుగా ఉన్న అమెరికా దాన్ని దెబ్బకొట్టే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి చెందిన ప్రముఖ మొబైల్ సాంకేతిక దిగ్గజాలు హువావే, జెడ్టీఈ నుంచి భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందని ప్రకటించింది.......
-
లద్దాఖ్ దిశగా బాహుబలులుపుట్ట నుంచి వచ్చే చెదల్లా చైనా సైనికులు భారత సరిహద్దులకు చేరుతున్నారు. మరోపక్క ఆ దేశ విదేశాంగశాఖ చర్చలపేరుతో భారత్ను ఆపుతోంది. మన ప్రభుత్వానికి పరిస్థితి అర్థమైంది. చర్చల కాలహరణ భారత్కు ప్రమాదకరమని గ్రహించింది.
-
‘ఎన్డీఏ హయాంలోనే చైనా దిగుమతులు పెరిగాయ్’చైనా ఉత్పత్తుల్ని నిషేధించాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఓవైపు ‘భారత్లో తయారీ’ అంటూనే మరోవైపు మోదీ నేతృత్వంలో భాజపా సర్కార్ చైనా నుంచి దిగుమతుల్ని పెంచుకుందని ఆరోపించారు.........
-
భారత్ పత్రికలు, వైబ్సైట్లపై చైనా అక్కసుసరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో చైనా మరోసారి భారత్పై తన అక్కసును వెల్లగక్కింది. చైనాలో భారత్కు చెందిన వార్త పత్రికలు, వెబ్సైట్లను ప్రజలకు దూరం చేసేందుకు చర్యలు ప్రారంభించింది. చైనా వార్తాపత్రికలు, వెబ్సైట్లపై భారత్ నిషేధం విధించకపోయినప్పటికీ..
-
యాప్ల నిషేధం.. ఆందోళనలో చైనా!బహుళ ప్రజాదరణ పొందిన టిక్టాక్ సహా 59 ప్రధాన మొబైల్ యాప్లను నిషేధించి..సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాను దారిలోకి తెచ్చుకోవాలన్న మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక చర్యపై డ్రాగన్ స్పందించింది.......
-
టిక్టాక్ తర్వాత ఇవే..టిక్టాక్ తర్వాత ఏమిటీ..? ఇప్పుడు భారత ప్రభుత్వం ఇదే ఆలోచిస్తున్నట్లుంది. దాదాపు 12 రకాల వస్తువులపై కొరడా ఝుళిపించే అవకాశం ఉంది. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటివి ఉన్నాయి.
-
చైనా 5జీ పరికరాల నిషేధం దిశగా కేంద్రం!చైనా దురాక్రమణ, దుందుడుకు తనాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టిక్టాక్ సహా 59 చైనా యాప్లను నిషేధించిన కేంద్రం చైనీస్ 5జీ పరికాలను సైతం నిషేధించేందుకు......
-
భారత్-చైనా: మూడోసారి చర్చలు ప్రారంభం!తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంట చైనా దురాక్రమణపై కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్, చైనా సైనికాధికారులు నేడు మరోసారి భేటీ అయ్యారు. ఇరుదేశాల కార్ప్స్ కమాండర్ స్థాయి అధికారుల సమావేశం ఈ ఉదయం ప్రారంభం అయినట్లు భారత సైనికాధికారులు వెల్లడించారు.
-
నిషేధంపై టిక్టాక్ స్పందన ఇదే..!టిక్టాక్ సహా 59 చైనా యాప్స్పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో ‘టిక్టాక్ ఇండియా’ నేడు ఓ ప్రకటన విడుదల చేసింది. వినియోగదారుల సమాచార భద్రత, గోప్యత విషయంలో భారతీయ చట్టాలకు లోబడి ఉన్నట్లు పేర్కొంది.......
-
గల్వాన్ ఘటన: భారత్కు మద్దతుగా అమెరికా సెనేటర్లుగల్వాన్ ఘర్షణ నేపథ్యంలో అమెరికా చట్టసభ ప్రతినిధులు భారత్కు మద్దతుగా నిలుస్తున్నారు. చైనా కుయుక్తులను పలు వేదికలపై ఎండగడుతున్నారు. తాజాగా రిపబ్లికన్ పార్టీకి చెందిన సీనియర్ సెనేటర్ మార్కో రూబియో.......
-
కరోనా తర్వాత రాబోయే మహమ్మారి ఇదేనా?కరోనా మహమ్మారితో ఇప్పటికే ప్రపంచమంతా బెంబేలెత్తిపోతుంటే.. చైనా పరిశోధకులు మరో చేదు అంశాన్ని ఛేదించారు. రాబోయే కాలంలో మహమ్మారిగా మారే ప్రమాదం ఉన్న మరో వైరస్ను గుర్తించినట్లు తెలిపారు.......
-
చైనాపై భారత నేవీ నిఘాభారత నౌకాదళం అప్రమత్తమైంది. హిందూ మహా సముద్రంలో నిఘా కార్యక్రమాలను పెంచింది. చైనాతో ఉద్రికత్తలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టిందని సమాచారం. మిత్ర నౌకా దళాలైన అమెరికా, జపాన్ సహకారాన్నీ.....
-
భారత్-చైనా మధ్య మరోసారి చర్చలు!తూర్పు లద్దాఖ్లో సరిహద్దు వివాదంపై భారత్-చైనా మధ్య చర్చలు జరపడానికి ఇరు దేశాల సైనికాధికారులు మరోసారి సిద్ధమయ్యారు. గల్వాన్ ఘర్షణ అనంతరం ఇరుదేశాల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్చలు
-
కొవిడ్-19: ప్రతి 18సెకన్లకు ఓ ప్రాణం!గత సంవత్సరం డిసెంబరులో చైనాలో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారి అనతికాలంలోనే ప్రపంచాన్ని చుట్టుముట్టింది. డిసెంబర్ 31తేదీన చైనాలోని వుహాన్ నగరంలో బయటపడ్డ ఈ వైరస్, జూన్ 2020 చివరినాటికి ప్రపంచంలో ఒక కోటి మందికి సోకింది.
-
ఆ అమర జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలంటే...దుందుడుకు చైనా ఆక్రమించిన భూమిని తిరిగి కైవసం చేసుకొంటేనే ఆ ఇరవై మంది అమర జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరుతుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాము భారత సైన్యం, కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అండగా ....
-
వచ్చేనెలలో భారత్కు రఫేల్స్..!లద్దాక్లో చైనాతో వివాదం ముదురుతుండటంతో భారత్ తన అస్త్రశస్త్రాలకు పదునుపెడుతోంది. ఇప్పటికే దిగుమతి కావాల్సి ఉన్న ఆయుధాలను వేగంగా భారత్కు రప్పించేందుకు ప్రయత్నాలు చేపడుతోంది. దీంతోపాటు అవసరమైతే అత్యవసర కొనుగోళ్లు
-
చైనాను దెబ్బకొట్టిన అంతర్జాతీయ గిరాకీ తగ్గుదలఆర్థిక వ్యవస్థ మెల్లగా కోలుకుంటుందని భావించిన చైనాకు మరోసారి ఎదురుదెబ్బ తగలనుంది! కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ గిరాకీ తగ్గిన ప్రభావం దానిపై కనిపిస్తోంది. వరుసగా నాలుగో నెలైన జూన్లో వస్తూత్పత్తి (ఫ్యాక్టరీ ఔట్పుట్)...
-
ఆ అంశంలో మా మద్దతు భాజపాకే: మాయావతిచైనాతో వివాదం అంశంలో భాజపాకు మద్దతుగా ఉంటామని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్-భాజపా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల దేశ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని హితవు పలికారు.......
-
ఘాతక్లు మళ్లీ సిద్ధం..!చైనాతో సరిహద్దుల్లో భారత్ ఘాతక్ బృందాలను మోహరిస్తోంది. ఇప్పటికే చైనా టిబెట్ నుంచి దాదాపు 20 మంది మార్షల్ ఆర్ట్స్ నిపుణులను సరిహద్దులకు తరలించి తమ బలగాలకు శిక్షణ ఇప్పిస్తున్నట్లు ఆదేశ మీడియాలో కథనాలు
-
ఇక ప్రతి వారమూ చైనాతో భారత్ చర్చలుసరిహద్దుల్లో ఉద్రికత్తలు తగ్గించేందుకు ఇకపై భారత్, చైనా ప్రతి వారం చర్చలు జరపనున్నాయి. తూర్పు లద్దాఖ్లో డ్రాగన్ దుందుడుకు వైఖరి కొనసాగిస్తున్న నేపథ్యంలో సంప్రదింపులు, సహకార చర్చలు (డబ్ల్యూఎంసీసీ) కొనసాగుతాయని ప్రభుత్వ...
-
ఆ చైనా ప్రాజెక్టులను భారీగా దెబ్బకొట్టిన కరోనా!చైనా కలల ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ (బీఆర్ఐ)కు కరోనా వెరస్ సెగ బాగానే తగిలింది. ఈ మహా నిర్మాణంలోని చాలా ప్రాజెక్టులపై వైరస్ ప్రతికూల ప్రభావం చూపిందని చైనీస్ అధికారి ఒకరు మీడియాకు వివరించారు....
-
‘కరోనా వ్యాక్సిన్పై కచ్చితమైన ఫలితాలు’..!తాము అభివృద్ధి చేసిన కరోనావ్యాక్సిన్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తొలుత మనుషులపై ప్రయోగించిన వ్యాక్సిన్
-
ఘర్షణకు ముందే మార్షల్ యోధులను పంపిన చైనా!గల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.
-
వైరస్ విజృంభణ: చైనాలో మళ్లీ లాక్డౌన్చైనాలో మరోసారి కరోనా వైరస్ విజృంభించింది. రాజధాని బీజింగ్ సమీప ప్రాంతాల్లో కొవిడ్-19 కేసులు ఒక్కసారిగా పెరగడంతో ఆదివారం లాక్డౌన్ విధించారు.....
-
చైనా క్యాబేజీ వ్యూహం..!రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనా మార్చినన్ని సార్లు మ్యాప్ను మరే దేశం మార్చలేదంటే అంతిశయోక్తికాదేమో. దాదాపు లక్ష చదరపు కిలోమీటర్ల భూభాగాల్ని ఆక్రమించిన ఘనత కూడా డ్రాగన్కే దక్కుతుంది.
-
ఆ రెండు యుద్ధాల్ని మేం గెలుస్తాం: అమిత్ షాకాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శల వర్షం కురిపించారు. ఆ పార్టీ భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతోందని ఘాటుగా విమర్శించారు. సంక్షోభ సమయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చిల్లర రాజకీయాలు ......
-
భారత్లో ఉత్పత్తి పెరిగితేనే అది సాధ్యంచైనా ఉత్పత్తులను బహిష్కరించాలన్న పిలుపుకు భారత్లో తయారీ రంగాన్ని మరింత విస్తరించడమే సమాధానమని మారుతీ సుజుకీ ఛైర్మన్...
-
ఒక చోట ఒప్పు.. మరో చోట తప్పుఒక ప్రాంతంలో చేసిన పని.. మరో ప్రాంతంలో తప్పుగా అనిపించొచ్చు. ఎందుకంటే ప్రదేశాన్ని బట్టి సంప్రదాయాలు, పద్ధతులు మారుతుంటాయి. జీవన విధానంలో, ప్రవర్తనలో ఎన్నో మార్పులు ఉంటాయి. అలా ఒక దేశంలో సర్వసాధారణమైన పద్ధతిని మరో దేశంలో తప్పుగా భావించే అవకాశాలు
-
చైనా విద్యుత్తు సామగ్రితో జాగ్రత్తచైనా నుంచి వచ్చే విద్యుత్తు పరికరాలతో అప్రమత్తంగా ఉండాలని భారత్ హెచ్చరించింది. ముఖ్యంగా విద్యుత్తు సంస్థలు వినియోగించే వాటిల్లో మాల్వేర్, ట్రోజన్ హర్స్లను ప్రవేశపెట్టి చైనా విక్రయించే
-
పీవోకేలో చైనా విమానాలు..!నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లుంది డ్రాగన్ తీరు. ఓ పక్క గల్వాన్లో సమస్యపై చర్చిస్తూనే మరోపక్క బలగాలను మోహరిస్తోంది. ఇప్పటికే డ్రాగన్ తీరు గమనించిన భారత్ కూడా పూర్తిగా తన స్నద్దతను వేగవంతం చేసింది.
-
ఈ చైనా కంపెనీలతో జాగ్రత్త..కయ్యాల చైనా కనుసన్నల్లో నడిచే 20 సంస్థల జాబితాను అగ్రరాజ్యం అమెరికా విడుదల చేసింది. హువాయి టెక్నాలజీస్తో సహా ఆయా సంస్థలన్నీ చైనా ప్రభుత్వం, మిలిటరీ
-
చైనాకు గుణపాఠం చెప్పిన మాజీ ప్రధానిచైనా కుటిట బుద్ధి గురించి ప్రపంచానికి తెలియనిది కాదు. విస్తరణ కాంక్షతో తన పొరుగు దేశాలతో ఎప్పుడూ గిల్లికజ్జాలకు దిగుతుంటుంది....
-
శాంతి ఒప్పందాలకు చైనా తూట్లు: భారత్తూర్పు లద్దాఖ్లో తన దుందుడుకు సైనిక చర్యల ద్వారా చైనా వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ధ పరిస్థితులు కల్పించి ఇరు దేశాల ద్వైపాక్షిక...
-
చైనాకు వ్యతిరేకంగా షికాగోలో నిరసనలుతూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడి హింసాత్మక ఘటనలకు పాల్పడిన చైనాకు వ్యతిరేకంగా విదేశాల్లో...
-
భారత్కు దన్నుగా అమెరికా సైన్యం: పాంపియోభారత్ సహా ఆసియా దేశాలకు చైనా సైన్యం నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు....
-
చైనీయుల ప్రవర్తన అస్సలు బాలేదు: కేంద్రంగల్వాన్ లోయలో చైనా సైనిక బలగాల మోహరింపు, నిర్మాణాలు ప్రస్తుతం అత్యంత ప్రాధాన్య అంశమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నొక్కిచెప్పింది. చైనీయుల మోహరింపు, దుందుడుకు స్వభావం జూన్6న చేసుకున్న ఒప్పందానికి.....
-
రాజీవ్ ఫౌండేషన్కు చైనా భారీ విరాళంరాజీవ్గాంధీ ఫౌండేషన్ 2005-06 మధ్య చైనా నుంచి మూడు లక్షల డాలర్ల భారీ విరాళం స్వీకరించిందని భారతీయ జనతా పార్టీ (భాజపా) ఆరోపించింది. ఇంతకీ ఈ మొత్తాన్ని ఎందుకోసం ఖర్చుపెట్టారో ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించింది.....
-
దేవుడి విగ్రహాలు కూడా చైనా నుంచా..వృద్ధిని పెంచుకునేందుకు దిగుమతులు చేసుకోవడంలో తప్పులేదని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే వినాయకుడి...
-
సరిహద్దులకు భారీగా బలగాలు..!భారత్తో ఒక పక్క శాంతి మంత్రం జపిస్తూనే సరిహద్దుల్లో పెద్ద ఎత్తున తన బలగాలను మోహరిస్తున్న చైనాకు అదే రీతిలో సమాధానం చెప్పాలని...
-
చైనాలో తారుమారైన సంపన్నుల జాబితాచైనాలో అత్యంత సంపన్నుడు ఎవరంటే వెంటనే గుర్తోచ్చే పేరు జాక్మా. అలీబాబా గ్రూపు వ్యవస్థాపకుడిగా ప్రపంచవ్యాప్తంగా ఆయన...
-
సానుకూలంగా భారత్-చైనా డబ్ల్యూఎంసీసీ చర్చలుసరిహద్దు వివాదానికి సంబంధించి నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించేందుకు జూన్ 6న మిలిటరీ కమాండర్ల మధ్య జరిగిన అవగాహన ఒప్పందాన్ని రెండు దేశాలు....
-
గల్వాన్ వీరులకు ప్రశంస బ్యాడ్జీలుతూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ ఘటన తర్వతా భారత సైన్యాధిపతి జనరల్ ఎం. ఎం. నరవణే ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు.....
-
మళ్లీ.. చైనా తొండి వాదనకమ్యూనిస్టు చైనా ప్రభుత్వం మరోసారి తొండి వాదనకు దిగింది. ఒకవైపు సైనిక, దౌత్య పరంగా చర్చలు జరుపుతూనే మరోవైపు తప్పందా భారత్దే అని బుకాయిస్తోంది...
-
భారత్పై వ్యతిరేకత.. నేపాల్ వెనుక ఉన్నదెవరు? తిప్పి కొడితే మూడుకోట్లు కూడా లేని జనాభా.. ఆర్థికంగా అంత బలంగా లేని దేశం. కష్టకాలంలో భారత్ దగ్గర చేయి చాచినా అన్ని మరచి....
-
మద్యం తాగి 18 గంటలు పడుకుంటే...మనం ద్రవ రూపంలో ఏది తాగినా అది మూత్రాశయంలోకి చేరిపోతుంది. అది నిండగానే మనకు మూత్రం పోయాలన్న సంకేతాలు మెదడుకు
-
భారత్-చైనా సరిహద్దులో కూలిన వంతెనభారత్-చైనా సరిహద్దుల్లో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వంతెన...
-
చైనా-భారత్ కావాలని.. ఈజిప్ట్-సూడాన్ వద్దనిభారత్.. చైనా మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. గల్వాన్ ప్రాంతం మాదేనంటూ చైనా ఇప్పటికే ప్రకటించింది. దీనిని భారత్ తీవ్రంగా ఖండిస్తూనే.. గల్వాన్లోకి చైనాను రానివ్వమంటూ హెచ్చరిస్తోంది. ఇలా ఓ ప్రాంతం కోసం భారత్.. చైనానే కాదు.. ప్రపంచంలో అనేక దేశాలు ఘర్షణ పడుతున్నాయి. కానీ ఈజిప్ట్..
-
భారత్-చైనాకు బయటివ్యక్తుల సాయం అక్కర్లేదుబహుముఖ వ్యవస్థలకు మద్దతిస్తూ ఉమ్మడి వస్తువులను ప్రోత్సహించాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పిలుపునిచ్చారు. రష్యా - భారత్ - చైనా త్రైపాక్షిక కూటమి సమావేశం జరిగింది.
-
2021 నాటికి భారత్ వృద్ధి రేటు 6.9%2020కి భారత్ ఆర్థిక వృద్ధి రేటు 3.1 శాతం ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. ఏప్రిల్లో సంవత్సర ఆర్థిక వృద్ధి 0.2 శాతం నమోదు చేసిందని మూడీస్ తెలిపింది
-
చాచి కొడితే చైనా మేజర్ ముక్కు పగిలింది‘ఏయ్ ఇది మా భూభాగం.. వెళ్లిపో వెనక్కి..’ గస్తీలో ఉన్న భారత లెఫ్టినెంట్కు చైనా మేజర్ హెచ్చరింపు అది.. తాను ఉన్న భూభాగం కచ్చితంగా సిక్కింలోదేనని
-
భారత్ -రష్యా- చైనా త్రైపాక్షిక భేటీరష్యా, భారత్, చైనా త్రైపాక్షిక భేటీ ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్గా జరగనున్న ఈ భేటీకి విదేశాంగ మంత్రులు వాంగ్ యి (చైనా), సెర్జ్ లారోవ్ (రష్యా), జైశంకర్ (భారత్) హాజరయ్యారు. త్రైపాక్షిక కూటమికి రష్యా నేతృత్వం వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న
-
ఉద్రిక్త పరిస్థితులపై భారత్-చైనా కీలక నిర్ణయంగల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణ అనంతర సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దే దిశగా భారత్-చైనాలు అడుగులు
-
చైనా పథకం బెడిసికొట్టి..! గల్వాన్ లోయలో జరిగిన ఘటన పక్కా పథకం ప్రకారమే జరిగింది. చైనా దళాలు మన భూభాగంలోకి చొచ్చుకురావడం.. ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లు నటించడం..
-
ప్రధాని మోదీని చైనా ఎందుకు పొగుడుతోందిచైనా-భారత్ సరిహద్దు వివాదంలో ప్రధానిపై ప్రతిపక్షాల ఆరోపణలు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రధాని లక్ష్యంగా విమర్శలు...
-
సరిహద్దులకు మేరునగధీరులు..!ఓ పక్క గల్వాన్ లోయలో చైనా మందలకు మందలు సైన్యాన్ని దించుతున్న భారత దళాలు ఏమాత్రం భయంలేకుండా నిశ్చంతగా
-
చైనా కంపెనీలకు ‘మహా’ షాక్చైనా కంపెనీలకు మహారాష్ట్ర సర్కారు షాకిచ్చింది. మ్యాగ్నటిక్ మహారాష్ట్ర 2.0 పెట్టుబడుల సదస్సులో భాగంగా మహారాష్ట్ర సర్కారు చైనా సంస్థలతో...
-
సరిహద్దు ఉద్రిక్తత: అటూ ఇటూ 1000 మందిభారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది. వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు వేడెక్కుతున్నాయి. తాజాగా భారత్, చైనా
-
భారత్-చైనా మధ్య మరోసారి చర్చలుతూర్పు లద్దాఖ్లో వివాదంపై భారత్-చైనా మధ్య మరోసారి చర్చలు జరుగుతున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ఈరోజు ఉదయం 11:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైనట్లు సమాచారం.......
-
భారత జవాన్ల దెబ్బతో చైనా సైన్యం వణికిందిచైనా సైనికుల చెర నుంచి విడుదలైన పది మంది భారత జవాన్లకు నిర్వహించిన మానసిక, వైద్యారోగ్య పరీక్షల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. గల్వాన్ ఘటన తర్వాత శతృదేశ సైనికులు చాలా భయపడ్డారని తెలిసింది...
-
దాచి ఉంచడం దౌత్యనీతి కాదు: మన్మోహన్సంక్షోభ సమయంలో ఏకతాటిపై నిలబడి సవాళ్లను ఎదుర్కోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఇటీవల సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.......
-
సరిహద్దులో ఉద్రిక్తత: కేంద్రం కీలక నిర్ణయంభారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాలకు ఊతం ఇచ్చేలా
-
భారత్-చైనా మధ్య పెద్ద సమస్య: ట్రంప్భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల్ని పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ మేరకు ఇరు దేశాలతో చర్చలు జరుపుతున్నామని చెప్పుకొచ్చారు.....
-
మరి మన సైనికులెందుకు మరణించారు?దేశ సరిహద్దుల్లోకి ఎవ్వరూ చొరబడలేదని, భారత భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ‘చైనా దురాక్రమణకు తలొగ్గిన ప్రధాని భారత భూభాగాన్ని వారికి అప్పగించారు’.........
-
సైనికుల మృతిపై సమీక్ష కమిటీ నియమించండిలద్దాఖ్లో చైనాతో జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది సైనికుల మృతికి సంబంధించి సమీక్ష కమిటీ నియమించాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్...
-
చైనాకు తల వంచొద్దు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించి యదాస్థితి తిరిగి కొనసాగించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై...
-
దేశం మొత్తం ప్రధానితోనే: శత్రుఘ్న సిన్హాప్రస్తుత పరిస్థితుల్లో దేశం మొత్తం ప్రధాని మోదీతో ఉందని కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ నటుడు, మాజీ ఎంపీ శత్రుఘ్న సిన్హా అన్నారు. సరిహద్దులో చైనా దూకుడుకు...
-
చైనా గొడవ మనతోనే కాదు.. గాల్వన్ ఘటన.. మరోసారి భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలకు తెరలేపింది. భారత భూభాగాన్ని కైవసం చేసుకోవాలని ఎప్పటికప్పుడు కుట్రలు పన్నే చైనా.. ఇటీవల భారత్లోని గాల్వన్ లోయలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నాన్ని మన జవాన్లు ప్రాణాలు
-
మేం ఎవ్వరినీ నిర్బంధించలేదు: చైనాభారత్ సైనికులు ఎవ్వరినీ తాము నిర్భందించలేదని చైనా ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ మీడియా సమావేశంలో...
-
లెహ్లో ఎగిరిన యుద్ధ విమానంభారత్, చైనా మధ్య ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చేలా కనిపిస్తోంది! చైనీయుల కుయుక్తులను తిప్పికొట్టేందుకు సన్నద్ధమవుతోంది. సైన్యానికి తోడుగా భారతీయ వాయుసేన సైతం అత్యంత అప్రమత్తమైంది. కీలకమైన తూర్పు లద్దాక్ ప్రాంతంలోకి తన ఆయుధ సంపత్తిని తరలించింది....
-
మన సైనికులకు మరింత రక్షణ...వాస్తవాధీన రేఖ వెంట గస్తీ విధులు నిర్వహిస్తున్న భారత సైనికులకు రక్షణగా భద్రతా దళాలు మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.
-
గల్వాన్ ఘటనపై అఖిలపక్ష భేటీకి 20 పార్టీలు!భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరగనున్న అఖిలపక్ష భేటీకి 20 పార్టీలు హాజరుకానున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.......
-
ఆప్కు అందని ఆహ్వానం?లద్దాఖ్ అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు ఆహ్వానం అందనందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ విస్మయం వ్యక్తం చేశారు.
-
ఘర్షణను ప్రేరేపించింది చైనానే..?ఇటీవల భారత్-చైనా మధ్య చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించి అమెరికా సెనేట్ మెజారిటీ లీడర్ మిచ్ మెక్ కన్నెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలన్న దురుద్దేశంతోనే చైనాకు........
-
10 మంది భారతీయ జవాన్ల విడుదల?భారత్, చైనాల మధ్య మూడు దఫాల చర్చల అనంతరం.. డ్రాగన్ దేశం ఆధీనంలో ఉన్న పది మంది భారతీయ సైనికులు విడుదలయ్యారు.
-
అందుకే చైనా ఈ కుట్రలు పన్నుతోంది: అమెరికాభారత్పై చైనా చేస్తున్న కుయుక్తులను అగ్రరాజ్యం అమెరికా ఎండగట్టింది. ప్రపంచమంతా కొవిడ్పై దృష్టి సారించిందని భావించిన బీజింగ్ ఇలాంటి దుస్సాహసాలకు పాల్పడుతోందని పేర్కొంది.........
-
గల్వాన్ ఘటనలో 76 మంది సైనికులకు గాయాలు?వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత్-చైనా బలగాలకు మధ్య సోమవారం రాత్రి గల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో భారత సైనికులు 76 మంది గాయపడినట్లు తెలుస్తోంది. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు
-
గల్వాన్ లోయ భారత్దే!గల్వాన్ ప్రాంతం ఎప్పటికీ భారత్దేనని మహ్మద్ అమిన్ గల్వాన్ మనవడు గులామ్ రసూల్ గల్వాన్ అన్నారు. సుమారు ఐదు దశాబ్దాల తర్వాత...
-
అప్పట్లోనే చైనా వణికింది..చైనా అంటే భారీ సైనిక, ఆర్థిక పాటవమున్న దేశమని, అమెరికాతో సైతం పోటీపడుతోందని కొందరు వూదరగొడుతుంటారు. అయితే భారత్ మాత్రం...
-
విమాన టికెట్ల పాలసీ అడ్డుపెట్టి.. ₹కోట్లు కొల్లగొట్టి!విమాన ప్రయాణాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. వాతావరణం.. ఎయిర్ ట్రాఫిక్ను బట్టి అప్పుడప్పుడు ఆలస్యమవుతూ ఉంటాయి. అయితే కొన్ని దేశాల్లో విమానం ఆలస్యమవుతే పరిహారంగా డబ్బు చెల్లించేలా ‘ఫ్లైట్ డిలే ఇన్సూరెన్స్’ ఇస్తుంటారు. టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఆ ఆప్షన్ను ఎంచుకోవాల్సి
-
చైనా యాప్ల నిషేధం: ప్రత్యామ్నాయం ఇవే.. కరోనా... గల్వాన్ ఘటన... వీటి కారణంగా ‘చైనా’అంటే మనవాళ్లకు కోపం వస్తోంది. ఇందులో భాగంగా ‘చైనా యాప్స్ వద్దు’ అంటూ పిలుపునిస్తున్నారు. దీంతో చాలా రకాల యాప్స్ను అన్ఇన్స్టాల్ చేసేస్తున్నారు. ఇలా యాప్స్ తీసేసినవారిలో మీరూ ఉండే ఉంటారు. మరి నిత్యం వాడే అలాంటి యాప్స్కు
-
రాహుల్ వాస్తవాలు తెలుసుకోండిగల్వాన్ ఘటనలో భారత్ సైనికులను నిరాయుధులుగా పంపడం వల్లనే ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జయ్శంకర్ తప్పుబట్టారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయ్శంకర్ ట్విటర్ ద్వారా
-
ఏ ఒక్క సైనికుడు గల్లంతు కాలేదుభారత్-చైనా సరిహద్దులో లద్దాఖ్లోని గల్వాన్ లోయ వద్ద ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో.. ఏ ఒక్క భారత సైనికుడు గల్లంతు కాలేదని, అందరి అచూకీ లభ్యమైందని గురువారం ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
-
రెచ్చగొట్టేందుకే 3 రాజధానుల అంశం: జయదేవ్రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టేందుకే మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం మళ్లీ తెరపైకి తీసుకొచ్చిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. అమరావతి..
-
చైనా సంస్థపై తొలి వేటుచైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన తర్వాత దేశ వ్యాప్తంగా చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే వాదనలు బలపడుతున్నాయి...
-
నిజాయితీగా పరిష్కరించుకుందాంగల్వాన్ లోయలో నెలకొన్న సరిహద్దు వివాదాన్ని న్యాయంగా, నిజాయితీగా పరిష్కిరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకారం తెలిపినట్లు చైనా ఉన్నతాధికారి పేర్కొన్నారు...
-
‘చైనా భయం’ను తరిమిన ఆయన..!పొరుగు దేశంపై యుద్ధంలో విజయానికి ఫలం ఒక్క భూభాగమే కాదు.. మానసికంగా కూడా పైచేయి లభిస్తుంది.. ఈ సైకలాజికల్ అడ్వాంటేజ్ విజేతతో వెర్రి వేషాలు వేయిస్తుంది. తరచూ పొరుగు దేశాన్ని వేధించేలా
-
ఈ ఇనుప చువ్వలతోనే చైనా సైనికుల దాడి?గల్వాన్ లోయలో జరిగిన భీకర ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. అయితే, దాడి సమయంలో ఇరువైపుల సైన్యం ఎటువంటి తుపాకులు ఉపయోగించనప్పటికీ, చైనా సైనికులు ఇనుప చువ్వలు బిగించిన ఇనుప రాడ్లతో దాడిచేసినట్లు తేలింది. పొడవాటి ఇనుప కడ్డీలకు చివరన ఇనుప చువ్వలను వెల్డింగ్ చేసి ఉన్న ఫోటోలను తాజాగా ప్రముఖ రక్షణ రంగ నిపుణులు అజయ్ శుక్లా ట్విటర్లో పోస్టు చేశారు.
-
లాక్డౌన్ తర్వాత వస్తా అన్నాడు.. ఇంతలోనే!అతనికి పెళ్లై ఏడు నెలలే అయ్యింది. లాక్డౌన్ తర్వాత ఇంటికి వస్తానంటూ తన బామ్మతో ఎంతో సంతోషంగా చెప్పాడు. ఇంతలోనే ఊహించని ఉపద్రవం అతన్ని కానరాని లోకాలకు వెళ్లేలా చేసింది. భారత్-చైనా సరిహద్దు వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఉద్రిక్తతలో వీర మరణం పొందిన ఓ సైనికుడి కథ ఇది....
-
భారత్-చైనా మధ్య మరోదఫా చర్చలు!గల్వాన్ ఘటన అనంతరం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా భారత్, చైనా సైనికాధికారుల మధ్య బుధవారం జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా మరోసారి ఇరుదేశాల మేజర్ జనరల్లు గల్వాన్ లోయ ప్రాంతంలో చర్చలు జరుపనున్నారు.
-
మానవుడి రూపంలో ఉన్న దేవుడాయనకొడుకు చనిపోయాడనే బాధ ఆ తండ్రి కళ్లలో ఏమాత్రం కనిపించడంలేదు. అవకాశమిస్తే తన ఇద్దరు మనవళ్లను కూడా దేశ సేవకు పంపేందుకు సిద్ధమని చెప్తున్న ఆయన మాటల్లో ....
-
IN PICS: వీర జవాన్కు ఆశ్రు నివాళిచైనా, భారత్ సరిహద్దు వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఉద్రిక్తతల్లో వీర మరణం పొందిన కర్నల్ సంతోష్బాబు పార్థివ దేహం హైదరాబాద్కు చేరుకుంది. గవర్నర్ తమళసై, మంత్రి కేటీఆర్,
-
‘ఈ 52 చైనా యాప్స్ను నిషేధించండి’వీలైనంతవరకు ఆ యాప్స్ వాడకుండా, వీలైతే వాటిని నిషేధించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు కోరుతున్నాయి...
-
గాల్వన్ ఘటన: ఆ రాత్రి ఏం జరిగింది?భారత్-చైనా బలగాల మధ్య గత కొన్ని దశాబ్దాల తరువాత భారీ ఘర్ఫన వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి గాల్వన్ లోయలో జరిగిన ఘర్షనలో 20మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ ఘర్షనల్లో దాదాపు 43మంది చైనా సైనికులు కూడా మృతిచెందినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే, అక్కడి మరణాలపై చైనా ఇప్పటివరకు పెదవివిప్పకపోవడం గమనార్హం.
-
ఫోన్లో మాట్లాడుకున్న భారత్-చైనా విదేశాంగ మంత్రులుభారత్-చైనా సరిహద్దులో తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న రెండు రోజుల అనంతరం బుధవారం ఇరు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ప్రస్తుత పరిస్థితులపై ఫోన్లో మాట్లాడుకున్నారు.
-
దేశం ఓ గొప్ప దేశభక్తుడిని కోల్పోయింది.. కర్నల్ సంతోష్బాబు కుటుంబానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
-
రెచ్చగొట్టే చర్యలకు బదులిచ్చే సత్తా మనకుందిలద్దాఖ్లోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత్ సైనికులకు ప్రధాని మోదీ రెండు నిమిషాల సేపు మౌనం పాటించి...
-
మరిన్ని ఘర్షణలు కోరుకోవడం లేదు: చైనాసోమవారం భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘర్షణలో ఇరువైపుల ప్రాణనష్టం జరగడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
-
‘మీ త్యాగాలకు మా సెల్యూట్’లద్దాఖ్లోని గాల్వన్ లోయ సమీపంలో భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన భారత జవాన్లకు యవాత్ దేశం కన్నీటి నివాళులర్పిస్తోంది. మాతృభూమి సేవలో జాతి రక్షణ కోసం....
-
సరిహద్దు ఘర్షణలపై 19న అఖిలపక్ష భేటీభారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీల అధ్యక్షులతో గాల్వాన్ ఘర్షణలు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు.......
-
సైనికుల మృతి తీవ్ర మనోవేదనను మిగిల్చింది: రాజ్నాథ్గాల్వాన్ లోయలో భారత సైనికుల వీరమరణం తీవ్ర మనోవేదనను, బాధను మిగిల్చిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం మన సైనికులు అత్యున్నత స్థాయి శౌర్య, ప్రతాపాలను ప్రదర్శించారంటూ వారి త్యాగాల్ని గుర్తుచేసుకున్నారు.....
-
35మంది చైనాసైనికుల మృతి: యూఎస్ మీడియాభారత్-చైనా దళాల మధ్య సోమవారం రాత్రి గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో దాదాపు 35 మంది చైనా సైనికులు మృతి చెందినట్లు అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా
-
బీజింగ్లో మళ్లీ కరోనా: 1200విమానాలు రద్దు చైనా రాజధాని నగరం బీజింగ్ను కరోనా మళ్లీ వణికిస్తోంది. తొలి దశలో ఈ మహమ్మారి పూర్తిగా శాంతించినట్లే కనిపించినప్పటికీ .......
-
సంతోష్ కుటుంబాన్ని పరామర్శించిన ఉత్తమ్దేశం కోసం ప్రాణాలర్పించిన కర్నల్ సంతోష్బాబు కుటుంబ సభ్యుల్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి పరామర్శించారు. సూర్యాపేటలోని విద్యానగర్లో...
-
మరో నలుగురు సైనికుల పరిస్థితి విషమం!చైనా సైన్యంతో తలెత్తిన ఘర్షణలో గాయపడ్డ భారత సైనికుల్లో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సోమవారం గాల్వాన్ లోయలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే......
-
అందుకే భారత్ వివరాలు వెల్లడిస్తుంది..!కార్గిల్లో యుద్ధం ముగిశాక టైగర్ హిల్స్ పర్వతాలపై భారత సైనికులు గాలింపు నిర్వహించగా.. ఓ డైరీ దొరికింది.. అందులో ‘ప్రియమైన గులాం.. నీ నుంచి లేఖ వచ్చి ఎన్నాళ్లైంది. గతంలో కూడా నువ్వు రాసిన అన్ని లేఖలు ఒకే సారి వచ్చాయి. ఈ త్వరలో నువ్వు ఉన్నత శిఖరాలపై ఉంటావని ఆశిస్తున్నాను’ అంటూ ఓ లేఖ
-
భారత్-చైనా ఘర్షణపై విదేశీ మీడియా ఏమందంటే..దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత భారత్-చైనా సరిహద్దుల్లో నెత్తురు చిందింది. లద్దాఖ్లోని గాల్వాన్ లోయలో గత ఆరు వారాలుగా నెలకొన్న ఘర్షణలు చివరకు ప్రాణనష్టానికి దారితీశాయి...
-
జవాన్ల మృతి కలచివేసింది: బండి సంజయ్లద్దాఖ్లోని గాల్వన్ లోయ సమీపంలో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్
-
దేశం వారి త్యాగాలను ఎన్నటికీ మరవదుభారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన కర్నల్ సంతోష్ కుమార్ కుటుంబానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రగాఢ...
-
అదే సైనికులకు నిజమైన నివాళి: ఎస్జేఎంప్రభుత్వ టెండర్ల ప్రక్రియలో పాల్గొనకుండా చైనా సంస్థలను నిషేధించాలని ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్(ఎస్జేఎం) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సరిహద్దులో చైనాతో ఘర్షణలో వీరమరణం పొందిన 20 మంది సైనికులకు ఇదే నిజమైన నివాళి అని వ్యాఖ్యానించింది........
-
భారత్-చైనా ఘర్షణలను గమనిస్తున్నాంభారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై అమెరికా స్పందించింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తర్వాత నెలకొన్న వాతావరణాన్ని నిశితంగా గమనిస్తున్నామని పేర్కొంది. ఉభయ దేశాల మధ్య ఉన్న విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆకాంక్షించింది.......
-
ఈ బాధను మాటల్లో వర్ణించలేను: రాహుల్సరిహద్దుల్లో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో అమరులైన భారత జవాన్లకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో స్పందించారు. ‘‘మన దేశం కోసం
-
గాల్వన్ ఘటన: 20 మంది సైనికుల వీరమరణం!గాల్వన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి చెందారని తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశమూ ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు చైనా సైనికుల్లో 40 మందికిపైగా....
-
భారత్..పరిస్థితిని దిగజారనీయ వద్దు: చైనావాస్తవాధీన రేఖ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంపై డ్రాగన్ నుంచి తొలి స్పందన వచ్చింది. ఏకపక్షంగా సరిహద్దులు దాటడం వంటి చర్యలతో పరిస్థితిని సంక్లిష్టం చేయవద్దని కోరింది.
-
భారత్-చైనా ఘర్షణపై ప్రముఖుల స్పందన..వాస్తవాధీన రేఖ వద్ద భారత్ చైనా బలగాలు ఘర్షణకు దిగడంపై ప్రముఖులు స్పందించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక అధికారులు సమావేశమై లద్దాఖ్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
-
ఎల్ఏసీపై రక్షణ శాఖ మంత్రి సమీక్షవాస్తవాధీన రేఖ వెంట చైనా సరిహద్దుల్లో చోటు చేసుకొన్న ఘర్షణ అనంతరం పరిస్థితిపై రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, జనరల్ ఎంఎం నరవణే,
-
ఐదుగురు చైనా సైనికులు మృతిభారత్-చైనా సరిహద్దుల్లో ఇరు దేశాలకు చెందిన సైనికులు మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు చైనా సైనికులు మరణించారని, 11 మంది గాయపడ్డారని చైనా మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.
-
భారత్-చైనా సరిహద్దుల్లో 45 ఏళ్ల తర్వాత..!భారత్ - చైనా సరిహద్దుల్లో గాల్వన్ లోయ రక్తసిక్తమైంది. సోమవారం రాత్రి చైనా సైనికులు చేసిన దాడిలో భారత్కు చెందిన ఒక కల్నల్తోపాటు మరో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. వాస్తవాధీన రేఖ వద్ద
-
బీజింగ్లో పరిస్థితి తీవ్రరూపం!కరోనా వైరస్ మహమ్మారి పుట్టిన చైనాలో తాజాగా మరోసారి వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తొలుత వుహాన్ను వణికించిన ఈ మహమ్మారి...
-
చైనాతో ఘర్షణ.. అమరులైన ముగ్గురు సైనికులుభారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గల్వాన్ లోయ వద్ద చోటుచేసుకున్న ఈఘటనలో ముగ్గరు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు
-
ప్రియుడు దూరమయ్యాడని.. విమానాన్నే..ప్రేమించిన వ్యక్తి తనను దూరం పెట్టాడని భావోద్వేగానికి లోనైన ఓ యువతి ఏకంగా విమానం అద్దాన్ని పగలగొట్టింది. దీంతో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది....
-
ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు లక్ష కేసులు:WHOగత రెండు వారాలుగా ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా కరోనా కేసులకు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) తెలిపింది. ..
-
బీజింగ్లో లాక్డౌన్: సెకండ్ వేవ్ భయం!కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిళ్లైన చైనాలో మరోసారి వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా దేశ రాజధాని బీజింగ్లోని ఓ అతిపెద్ద ఆహారపు విక్రయశాల...
-
భారత్ కంటే వారి వద్దే ఎక్కువ అణ్వాయుధాలు...
చైనా, పాకిస్థాన్ల వద్ద భారత్ కంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని స్వీడన్కు చెందిన ‘స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ (ఎస్ఐపీఆర్ఐ-సిప్రి) అభిప్రాయపడింది.
-
ఇతర దేశాల భూభాగం అంగుళమైనా వద్దుఇతర దేశాల భూభాగాలను ఆక్రమించుకోవడం పట్ల భారత్కు ఎంతమాత్రం ఆసక్తిలేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. పొరుగు నుంచి మన దేశం ఆశిస్తున్నది కేవలం ‘శాంతి, స్నేహమేనని ఆయన తేల్చిచెప్పారు. గుజరాత్
-
చైనాలో చమురు ట్యాంకర్ పేలి 19మంది మృతిచైనా ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. ఇక్కడ ఒక చమురు ట్యాంకరు పేలి 19 మంది మృతి చెందారు. మొత్తం 166 మంది గాయపడ్డారు. షాన్యాంగ్ హైకూ సమీపంలోని ఒక ఎక్స్ప్రెస్ వే వద్ద ఈ ప్రమాదం జరిగింది. తొలుత ఒక పేలుడు జరిగింది ఈ తీవ్రతకు ట్రక్కు ఒక వర్క్షాప్పై పడింది.
-
సరిహద్దు వివాదాల్ని సరైన సమయంలో వెల్లడిస్తాందేశ ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ రాజీపడేది లేదని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ ఇక ఏమాత్రం బలహీన దేశం కాదని తెలిపారు. గత కొన్నేళ్లలో దేశ రక్షణ వ్యవస్థ అత్యంత పటిష్ఠంగా రూపుదిద్దుకుందని వివరించారు.........
-
‘ఇది మీరిచ్చిన చివరి బహుమతి’కరోనా మహమ్మారి వ్యాప్తి పట్ల ప్రజలను అప్రమత్తం చేసిన చైనా వైద్యుడు లి వెన్లియాంగ్ భార్య ప్యూజుజీ శుక్రవారం ఓ బిడ్డకు జన్మనిచ్చిందని అక్కడి మీడియా పేర్కొంది.
-
ఈసారి బీజింగ్ మార్కెట్లో వైరస్ ఆనవాళ్లు!ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పుట్టిల్లుగా భావిస్తున్న చైనాలో మరోసారి కలవరం మొదలైంది. దేశ రాజధాని బీజింగ్లో పర్యాటకాన్ని పూర్తిగా నిలిపివేశారు. 11 ప్రముఖ నివాస సముదాయాల్లో లాక్డౌన్ విధించారు.........
-
సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయిభారత-చైనా సరిహద్దుల్లో పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నర్వణే తెలిపారు. చైనాతో స్థానిక స్థాయి
-
బీజింగ్లో మరోసారి కరోనా..!దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గిందని చెబుతున్న చైనాలో కొవిడ్-19కేసులు తిరిగి బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా వైరస్కు పుట్టినిళ్లైన వుహాన్ నగరంలో భారీగా చేపట్టిన కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
-
1.7 లక్షల ట్విటర్ ఖాతాల తొలగింపుఇటీవల దాదా0పు లక్షా 70 వేల ఖాతాలను తొలగించినట్లు ట్విటర్ గురువారం ప్రకటించింది. చైనా అనుకూల వదంతులను వ్యాప్తి చేస్తున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది...............
-
శాంతియుతంగా భారత్-చైనా చర్చలుభారత్-చైనాల మధ్య తూర్పు లద్దాఖ్ సరిహద్దుకు సంబంధించి నెలకొన్న ప్రతిష్టంభనను సైనిక, దౌత్యపరమైన ఒప్పందాల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు...
-
విమానాల్లో... వరాహాలు!కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా రకరకాల కొరతలను సృష్టిస్తోంది. విచిత్రమైన ఆహారపుటలవాట్లకు నిలయమైన చైనాలో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది.
-
ఆ ప్రశ్నలు ట్విటర్లో అడగొద్దు: రవిశంకర్ చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తుంటే, ప్రధాని మోదీ నిశ్శబ్దంగా ఉన్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను బుధవారం కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తిప్పికొట్టారు.
-
ఇరు దేశాలు అమలు చేస్తాయి: చైనాభారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల సడలింపునకు రెండు దేశాలు సానుకూల ఏకాభిప్రాయాన్ని అమలు చేయడం ప్రారంభించాయని చైనా వెల్లడించింది.
-
అవును చైనా ఆక్రమించింది: లద్దాఖ్ ఎంపీగత కొద్ది రోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తలు చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలకు చెందిన సైనిక ఉన్నతాధికారులు పలు దఫాలుగా సమావేశమయ్యారు....
-
కరోనా: వుహాన్ను దాటిన ముంబయి!మహారాష్ట్రలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది. తాజాగా నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 2259 పాజిటివ్ కేసులు నమోదుకావడంతోపాటు 120 మరణాలు సంభవించాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. కేవలం ముంబయి నగరంలోనే ఇప్పటివరకు 51,000 పాజిటివ్ కేసులు బయటపడడంతోపాటు 1760 మరణాలు నమోదయ్యాయి.
-
వెనక్కు మళ్లిన ఇరుదేశాల బలగాలుతూర్పు లద్దాఖ్లోని గల్వాన్ ప్రాంతం నుంచి చైనా బలగాలు కొద్దికొద్దిగా నిష్క్రమిస్తున్నాయి. పాంగాంగ్ సెక్టార్లోని బలగాలు కూడా వెనక్కు మళ్లుతున్నట్లు భారత ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. చైనా బలగాలు నిన్నటి నుంచే విరమణ ప్రక్రియ ప్రారంభించాయని, అందుకు అనుగుణంగా భారత్ కూడా తమ బలగాలను వెనక్కి
-
చైనా దాచిపెట్టినా ‘పైవాడు’ బయటపెట్టాడుప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంటున్న కరోనా మహమ్మారిపై చైనా వ్యవహార శైలి మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది.
-
చైనా మైండ్గేమ్..!‘పశ్చిమ మీడియా కొవిడ్-19 పై ఓవర్ యాక్షన్ చేస్తోంది’ ఇది ఫిబ్రవరిలో కరోనావైరస్పై ఐరోపా, అమెరికా మీడియాపై చైనా మౌత్పీస్ గ్లోబల్టైమ్స్ రాసిన కథనం. చైనా మౌత్పీస్గా పేరున్న
-
కవిత్వం పూర్తయితే..ఇక సమాధానం చెప్పండిభారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన..కేంద్రమంత్రులు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.
-
వివాదంగా మారనివ్వం:చైనాసరిహద్దుల్లో నెలకొన్న సైనిక ప్రతిష్టంభన వివాదంగా మారకుండా, పరిష్కరించుకునేందుకు భారత్, చైనా సైన్యాలు ఏకాభిప్రాయానికి వచ్చాయని సోమవారం చైనా వెల్లడించింది.
-
ఈ బ్యాటరీ జీవితకాలం 16 ఏళ్లు..!ప్రస్తుతం మన కార్లలో వాడే బ్యాటరీల జీవితకాలం 4-6 సంవత్సరాలు. ఆపై వాటి సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుంది. అదే విద్యుత్ వాహనాల బ్యాటరీ విషయానికి వస్తే గరిష్ఠంగా 8-10 ఏళ్లు పనిచేస్తుంది........
-
సరిహద్దులో చైనా సైనిక విన్యాసాలు!తూర్పు లద్దాఖ్లో నెలకొన్న వివాదానికి పరిష్కారం దిశగా భారత్తో చర్చలు జరిపిన మరుసటి రోజే చైనా వేలాది మంది సైనికులతో సరిహద్దు వద్ద డ్రిల్ నిర్వహించినట్లు సమాచారం. సెంట్రల్ చైనీస్ ప్రావిన్సు......
-
చైనా బలగాల ప్రదర్శనపై వీడియో విడుదలలద్దాఖ్ సమీప వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్-చైనా సైనిక కమాండర్లు భేటీ అయిన మరుసటి రోజే తమ సైనిక బలగాల ప్రదర్శనపై చైనా ఓ వీడియో విడుదల చేసింది. చైనాకు చెందిన
-
వ్యాక్సిన్ అభివృద్ధికి చైనా అడ్డుపుల్ల!ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారితో లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్ను ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఎన్నో దేశాలు వ్యాక్సిన్ అభివృద్ధిలో నిమగ్నమయ్యాయి. ఈ సమయంలో అమెరికా-చైనా మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా పాశ్చాత్య దేశాలు చేస్తున్న వ్యాక్సిన్ అభివృద్ధిని అడ్డుకోవడం లేదా నెమ్మది పరిచేందుకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా రిపబ్లికన్ సెనెటర్ రిక్ స్కాట్ ఆరోపించారు.
-
కొవిడ్-19పై చైనా ‘శ్వేతపత్రం’!ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని పొట్టనబెట్టుకుంటున్న కరోనా వైరస్పై చైనా వ్యవహారశైలి ఆదినుంచీ అనుమానాస్పదంగానే ఉంది. దీనిపై అగ్రరాజ్యంతోపాటు ఇతర దేశాలు కూడా తప్పుపడుతూనే ఉన్నాయి. అంతేకాకుండా వైరస్ గురించి ప్రపంచ దేశాలకు సమాచారం ఇవ్వకుండా కనీసం అప్రమత్తం కూడా చేయలేదని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
-
‘సరిహద్దులో శాంతి ఇరు దేశాలకు ప్రయోజనం’భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. గతంలో ఉభయ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు....
-
చైనా×భారత్: అమూల్ ట్విటర్ బ్లాక్గుజరాత్లోని పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ ట్విటర్ ఖాతాను బ్లాక్ చేయడం వివాదంగా మారింది. ‘చైనా ఉత్పత్తులను బహిష్కరించాలి’ ....
-
చైనాతో చర్చలు కొనసాగుతున్నాయిచైనాతో ప్రస్తుతం నెలకొన్న సరిహద్దు వివాద పరిష్కారానికి ఇరు దేశాల మధ్య దౌత్య, సైనికపరమైన మార్గాల్లో ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయని భారత సైన్యం శనివారం ప్రకటించింది.....
-
కరోనా.. చైనా ఇచ్చిన చెడ్డ బహుమతి: ట్రంప్కరోనా మహమ్మారి వల్ల అమెరికా తీవ్ర ప్రభానికి గురైందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కరోనా చైనా ఇచ్చిన చెడ్డ బహుమతిగా అభివర్ణించిన ఆయన, ఆ దేశంతో...
-
సముచిత పరిష్కారానికే ప్రాధాన్యం: చైనాభారత్తో నెలకొన్న సరిహద్దు వివాదాన్ని సముచితంగా పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నామని చైనా స్పష్టం చేసింది. ఇరు దేశాలకు చెందిన సైనిక ఉన్నతాధికారుల...
-
విద్యార్థులపై సెక్యూరిటీ గార్డ్ దాడిప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల మీద సెక్యూరిటీ గార్డ్ దాడి చేసిన ఘటన గురువారం చైనాలో చోటుచేసుకుంది.
-
చైనా విమానాలకు నో ఎంట్రీ: అమెరికాకరోనా వైరస్ విషయంలో మొదట్నుంచి చైనాను తప్పుబడుతున్న అమెరికా ఆ దేశంపై ఆంక్షలు విధించడంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా చైనాకు చెందిన నాలుగు విమానయాన సంస్థల రాకపోకలను............
-
ట్రంప్-మోదీ సంభాషణతో ఉలిక్కిపడ్డ చైనా!భారత్-చైనా దేశాల సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని చైనా మరోసారి స్పష్టంచేసింది. వీటిని చక్కబరుచుకునేందుకు కావాల్సిన విధానాలు ఇరుదేశాలకు ఉన్నాయని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝవో లిజియన్ ప్రకటించారు
-
జీ7కు మోదీని పిలిచిన ట్రంప్: చైనా అక్కసుప్రతిష్ఠాత్మక జీ7 సదస్సుకు భారత్ను ఆహ్వానించడం చైనాకు కంటగింపుగా మారింది. రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియానూ ఆహ్వానిస్తామన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించింది. బీజింగ్ చుట్టూ చిన్న వృత్తం గీసే ప్రయత్నాలు కచ్చితంగా విఫలమవుతాయని, జనాదరణ పొందవని అక్కసు వెళ్లగక్కింది....
-
జీ7 సదస్సుకు మోదీకి ట్రంప్ ఆహ్వానంప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఫోన్లో సంభాషించారు. భారత్- చైనా సరిహద్దు సహా, అమెరికాలో నిరసనలు, జీ7 సదస్సు వంటి అంశాలపై ఈ ఇద్దరు...
-
WHO+చైనా: ట్రంప్ చెప్పిందే పచ్చి నిజం!కరోనా వైరస్పై చైనా సరైన సమయంలో సరైన సమాచారం ఇవ్వలేదు. మహమ్మారిని అరికట్టడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైంది. డ్రాగన్ దేశానికి అనుకూలంగా ప్రవర్తించింది. ప్రపంచ దేశాల ప్రయోజనాలను పరిరక్షించలేకపోయింది. అది చైనా ప్రభావం నుంచి బయటపడాలి. -అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్....
-
అసలేంటీ రిమూవ్ చైనా యాప్స్?చైనాకు చెందిన యాప్లను గుర్తించి, తొలగించేందుకు ‘రిమూవ్ చైనా యాప్స్’ పేరుతో ప్లేస్టోర్లో ఓ యాప్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్
-
అమెరికాపై ఎదురుదాడికి దిగిన చైనా!హాంగ్కాంగ్ విషయంలో జోక్యం చేసుకుంటున్న అమెరికాపై తాజాగా చైనా ఎదురుదాడికి దిగింది. హాంగ్కాంగ్లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలుచేయాలని ప్రయత్నిస్తున్న చైనాపై చర్యలు తప్పవని ఈ మధ్యే ట్రంప్ స్పష్టం చేశారు.
-
అమెరికాకు అదో వ్యసనం: చైనాప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా బయటకు రావడంపై సోమవారం చైనా విమర్శలు గుప్పించింది.
-
ఈ యాప్ పేరు ‘రిమూవ్ చైనా యాప్స్’ఈ డిజిటల్ యుగంలో సందేశాలు పంపుకోవడానికి, చెల్లింపుల కోసం, వీడియో మేకింగ్ కోసం..ఇలా ప్రతిదానికి ఒక యాప్ ఉంది.
-
ప్రయోగ దశకు 40కిపైగా వ్యాక్సిన్లుచైనాలోని వుహాన్ నగరంలో పుట్టి అన్ని దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడే వ్యాక్సిన్ల తయారీ కోసం ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి...
-
అప్పుడే డబ్ల్యూహెచ్ఓపై ఆలోచిస్తాం: అమెరికాసంస్థలో నెలకొన్న అవినీతికి ముగింపు పలికి, చైనా మీద ఆధారపడటాన్ని తగ్గిస్తే తిరిగి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)లో చేరే అంశాన్ని పరిశీలిస్తామని శ్వేతసౌధం ప్రకటించింది.
-
ఎన్నెన్నో పుష్పాలు.. అన్నింటా అందాలుప్రకృతి ఎన్నో వింతలు, విశేషాలు, అద్భుతాలు, సోయగాలకు నిలయం. పుడమిపై పచ్చదనాన్ని ఆస్వాదించాలంటే ఒక్కోసారి రెండు కళ్లు చాలవు. ఎత్తైన కొండలు, కొండల నుంచి జాలువారే జలపాతాలు, పక్షుల కిలకిలరావాలు, ఆకాశానికి
-
కొవిడ్-19 వ్యాక్సిన్: చైనా ఏం చేస్తోందంటే!ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి అన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ కనుగొనే పనిలో పడ్డారు
-
డబ్ల్యూహెచ్వోకు అమెరికా రాంరాంప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో)తో తాము పూర్తిగా తెగదెంపులు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
-
చైనాపై ‘3ఇడియట్స్’రియల్ హీరో ఆగ్రహంబాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘3ఇడియట్స్’ గుర్తుంది కదా! దానిలో ఆమిర్ ఖాన్ రీల్ పాత్రకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి సోనమ్ వాంగ్చుక్.
-
ట్రంప్..మాకు ఆ సత్తా ఉంది: చైనాభారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలకడానికి మధ్యవర్తిగా వ్యవహరిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆఫర్ను డ్రాగన్ దేశం తోసిపుచ్చింది.
-
జూన్ 30 వరకు విమానాలపై చైనా ఆంక్షలుకొవిడ్ను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామని చెబుతున్న చైనా అంతర్జాతీయ విమానాలను మాత్రం తమ భూభాగంపైకి అనుమతించడంలేదు. దీనిని మరికొంతకాలం పొడిగించినట్లు చైనాలోని అమెరికా రాయబారకార్యాలయం పేర్కొంది. ప్రస్తుతం విదేశీయులు కరోనా వైరస్ను తమ భూభాగంపైకి మళ్లీ తీసుకొస్తారనే భయంతో ‘ఫైవ్వన్’ పాలసీని అమలు చేస్తోంది.
-
సరిహద్దు వివాదంపై ప్రజలకు చెప్పండిభారత్-చైనా సరిహద్దుల్లో ఏం జరుగుతుందో ఎటువంటి దాపరికం లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని శుక్రవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
-
ఇక చైనా ట్వీట్లపై ఫ్యాక్ట్చెక్!ఈ మధ్యే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్లపై ట్విటర్ ఫ్యాక్ట్చెక్ చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా చైనా అధికారిక కామెంట్లపై ట్విటర్ ఫ్యాక్ట్చెక్ మొదలుపెట్టింది. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ అమెరికాపై ట్విటర్లో చేసిన ఆరోపణలపై ఫ్యాక్ట్చెక్ మార్క్ విధించింది.
-
ఆ వివాదంపై మోదీ, ట్రంప్ మాట్లాడుకోలేదుభారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య తాజాగా ఎలాంటి సంభాషణ చోటుచేసుకోలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొందరు అధికారులు వెల్లడించారు.
-
మోదీ అసంతృప్తితో ఉన్నారు: ట్రంప్ భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై తాను ప్రధాని మోదీతో మాట్లాడినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. చైనా తీరుపై మోదీ అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చారు...
-
మేమే పరిష్కరించుకుంటాం: విదేశాంగ శాఖవాస్తవాదీన రేఖ వెంబడి నెలకొన్న సరిహద్దు వివాదాన్ని చైనాతో కలిసి శాంతియుతంగా పరిష్కరించుకుంటామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత్- చైనా మధ్య సరిహద్దు....
-
చైనాపై పెద్దన్న త్రిశూల వ్యూహం..? పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాపై నెమ్మదిగా అంతర్జాతీయ సమాజం ఒత్తిడిని పెంచుతోంది. చైనాపై గుర్రుగా ఉన్న అమెరికా ఈ అవకాశాలను...
-
భారత్.. చైనా.. ‘మధ్య’లో ట్రంప్!సరిహద్దు విషయంలో భారత్- చైనా మధ్య వివాదం రాజుకుంటున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో అమెరికా మధ్యవర్తిగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని....
-
రెండు వారాల్లో 65లక్షల టెస్టులు..ఫలితమెంత?కరోనా వైరస్కు పుట్టినిళ్లైన వుహాన్లో ఈ వైరస్ రెండోదఫా విజృంభిస్తుందనే ఆందోళన నెలకొంది. లక్షణాలు కనిపించకుండానే పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో దాదాపు కోటి మంది జనాభా కలిగిన వుహాన్ నగరంలో ప్రతి వ్యక్తికి కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయాలని ఈ నెల 14న నిర్ణయించింది.
-
వేళ్ల లెక్కలు మరిచిన చైనా..!
భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదం ముదిరిపాకానపడుతోంది. మరో డోక్లాంగా మారే పరిస్థితులు తలెత్తాయి. 1967 తర్వాత ఒక్క తూటా కూడా పేలని భారత్-చైనా వాస్తవాధీన రేఖ వెంట భారీ బలగాలతో ఎదురుబొదురుగా నిలిచాయి. కరోనావైరస్ ఇరు దేశాల్లో విజృంభించిన సమయంలో కూడా చైనా సైనికులు పొరుగుదేశాల భూభాగాల్లోకి చొరబడటం మానలేదు. ముఖ్యంగా పాంగాంగ్ సరస్సు వద్ద, గాల్వన్ లోయలో, సిక్కింలోని నాకుల వద్ద భారత్-చైనా సైనికుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
-
చైనాపై తీవ్ర చర్యలు ఈ వారంలోనే..! ట్రంప్ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్కు కారణమైన చైనాపై ఇప్పటికే అమెరికా గుర్రుగా ఉంది. ఈ విషయంలో చైనాపై చర్యలు తప్పవని పలుమార్లు స్పష్టం చేసింది. అయితే తాజాగా హాంగ్కాంగ్ విషయంలో మాత్రం చైనాపై చర్యలకు సిద్ధమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
-
పుట్టి ముంచిన ‘వుహాన్ విందు’..!
చైనా పాలకులకున్న ప్రచారం పిచ్చి ఇప్పుడు కరోనావైరస్ రూపంలో ప్రపంచాన్ని కబళిస్తోంది. ఒక పక్క వైరస్ వ్యాపిస్తుంటే మరోపక్క ప్రపంచ రికార్డు స్థాపించాలన్న ‘వుహాన్’నగర అధికారుల ఆరాటం ఫలితంగా దారుణంగా మారింది. అదే కరోనవైరస్ తొలి పెద్ద సూపర్ స్ర్పెడ్ కార్యక్రమంగా మారింది. చైనా అధికారులు దీనిని దాచిపెట్టినా పలు మీడియా సంస్థలు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చాయి.
-
సరిహద్దులో ఉద్రిక్తత.. మోదీ కీలక సమీక్షదేశ సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ........
-
గుర్తించకపోతే మరిన్ని మహమ్మారులుఇప్పటివరకు కనుగొన్న వైరస్ల సంఖ్య చాలా తక్కువని, వాటిని ముందుగానే గుర్తిస్తే ఇలాంటి మహమ్మారులను అడ్డుకోవచ్చన్నారు చైనా బ్యాట్ ఉమెన్ షి ఝెంగ్లి.
-
భారత్-చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతసరిహద్దుల్లో భారత్-చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన మరింత ముదిరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇటు భారత్.. అటు చైనా తమ తమ భూభాగాల్లో బలగాల్ని పెంచుకునే యోచనలో ఉన్నాయి.....
-
భారత్కు సాయం కొనసాగుతుంది: చైనాకరోనా వైరస్ మహమ్మారిపై చేస్తున్న పోరులో భారత్కు సాయం కొనసాగుతుందని చైనా మరోసారి స్పష్టం చేసింది. వైరస్ పోరులో సహకారం, సంఘీభావం ఎంతో కీలక ఆయుధాలుగా పనిచేస్తాయని భారత్లోని చైనా రాయబారి సన్ వీడాంగ్ అభిప్రాయపడ్డారు
-
అది చైనా చెర్నోబిల్ : అమెరికాకరోనా వైరస్ మహమ్మారికి కారణమైన చైనాపై అమెరికా చేస్తున్న ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈసారి రష్యాలో జరిగిన చెర్నోబిల్ దుర్ఘటనతో పోల్చుతూ చైనాపై మరోసారి విమర్శలు గుప్పించింది.
-
హాంగ్కాంగ్లో భారీ ఆందోళనచైనా ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ భద్రతా చట్టానికి వ్యతిరేకంగా ఆదివారం హాంగ్కాంగ్లో భారీ ఆందోళన జరిగింది. నిరసనకారులను అదుపుచేయడానికి పోలీసులు బాష్పవాయువును, జలఫిరంగులను ప్రయోగించారు. ఆందోళన చేయకుండా
-
అమెరికా-చైనా ‘కోల్డ్వార్’పై చైనా ఏమన్నదంటే!చైనా-అమెరికా మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు అమెరికాలోని కొన్ని రాజకీయ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని చైనా విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. ఈ నూతన ప్రచ్ఛన్న యుద్ధం రెండు దేశాల మధ్య తారాస్థాయికి చేరుకున్నట్లు చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ తాజాగా విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
-
చైనా కొత్త చట్టంపై హాంకాంగ్లో నిరసనలుచైనా తీసుకొస్తున్న వివాదాస్పద జాతీయ భద్రతా చట్టంపై హాంకాంగ్ నిరసనలు మిన్నంటాయి. చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్డుపైకి రావడంతో వారిపై పోలీసులు
-
‘వైరస్ లీక్ ఓ కట్టుకథ’ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్(సార్స్-కొవ్2) వుహాన్ ల్యాబ్ నుంచే వచ్చిందన్న ఆరోపణల్ని ఆ ప్రయోగశాల డైరెక్టర్ వాంగ్ యాన్యీ కొట్టిపారేశారు. ఈ విషయంలో అమెరికా చెబుతున్నవి కట్టుకథలేనని తెలిపారు........
-
విదేశీ కంపెనీలకు పంజాబ్ గాలం..!కరోనా సంక్షోభం తర్వాత చైనా కేంద్రంగా పనిచేస్తున్న అనేక కంపెనీలు తమ స్థావరాల్ని మార్చే యోచనలో ఉన్నాయి. ఈ క్రమంలో వాటిని ఆకర్షించేందుకు భారత్లోని అనేక రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి.......
-
చైనా సొమ్ముతో జాగ్రత్త..!చైనా, హాంకాంగ్లను దృష్టిలో పెట్టుకొని భారత్ కొత్తగా ఫారెన్పోర్టు ఫోలియోలపై దృష్టిపెట్టింది. వీటిని కూడా పరిశీలించేలా సరికొత్త నిబంధనలను తయారు చేసిందని ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. భారత్తో భూభాగంపై సరిహద్దులు పంచుకొనే దేశాల నుంచి వచ్చే ఎఫ్డీఐలను పరిశీలించాలన్న నిర్ణయం వచ్చిన కొన్ని వారాలకే ఎఫ్పీఐలపై కూడా దృష్టిపెట్టడం గమనార్హం.
-
రక్షణ రంగానికి చైనా ఎంత ఖర్చు చేస్తోందంటే?కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నప్పటికీ.. చైనా మాత్రం తమ రక్షణ బడ్జెట్ను పెంచడానికే మొగ్గు చూపింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైనిక వ్యవస్థ కలిగిన డ్రాగన్ దేశం.........
-
భారత్పై చైనా కుట్రలను పసిగట్టిన అమెరికా!భారత్తో సరిహద్దు వివాదాలకు తెరలేపుతున్న చైనాపై అమెరికా ఘాటు వ్యాఖ్యలు చేసింది. భారత్ సహా పొరుగు దేశాలతో ‘డ్రాగన్’ కవ్వింపు చర్యలకు దిగుతోందని.. బలవంతపు సైనిక, పారామిలిటరీ.........
-
చైనాను అంత తేలిగ్గా తీసుకోం: ట్రంప్కరోనా వైరస్ ముమ్మాటికీ చైనా నుంచే వచ్చిందని.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ అంశాన్ని అంత తేలిగ్గా తీసుకునే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. చైనాతో సత్సంబంధాలను..........
-
గస్తీకి చైనా ఆటంకాలు..లద్దాఖ్, సిక్కిం వెంబడి ఉన్న సరిహద్దును దాటి భారత భద్రతా బలగాలు తమ భూభాగంలో చొచ్చుకొచ్చాయంటూ చైనా చేసిన ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. సరిహద్దుల విషయంలో బాధ్యతాయుతంగా ఎలా వ్యవహరించాలో.......
-
వుహాన్లో లక్షణాలు లేకుండానే విజృంభణబీజింగ్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి కేంద్రబిందువైన చైనాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజే 33పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని అక్కడి అధికారులు వెల్లడించారు.
-
అదంతా పై నుంచే వస్తుంది: ట్రంప్కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభానికి చైనానే కారణమంటూ తన విమర్శలకు మరింత పదును పెట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
-
చైనా కరోనా: ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా..!ప్రపంచదేశాలనే సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ మహమ్మారి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ప్రభావం చూపిస్తుందా..?అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన విషయాన్ని చైనా వైద్య నిపుణులే ధృవీకరిస్తున్నారు.
-
చైనా కన్నా భారత వైరస్ ప్రమాదకరమట!భారత్పై నేపాల్ ప్రధాని కేపీ ఓలీ మరోసారి విమర్శలు గుప్పించారు. చైనా, ఇటలీలోని కరోనా వైరస్ కన్నా భారత్లోని వైరస్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోందని ఆరోపించారు. తమ దేశంలో కొవిడ్-19 వ్యాప్తికి భారతే కారణమని పార్లమెంటులో చేసిన ప్రసంగంలో నిందించారు....
-
చైనాతో ఒప్పందంపై అభిప్రాయం మారింది: ట్రంప్చైనాతో కొన్ని నెలల క్రితం కుదిరిన తొలి దశ వాణిజ్య ఒప్పందంపై అప్పట్లో సంతోషం వ్యక్తం చేసిన తాను ఇప్పుడు అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయపడ్డారు......
-
చైనా నుంచి భారత్కు జర్మనీ బ్రాండ్వోన్ వెల్ఎక్స్ బ్రాండుతో ఆరోగ్యకర పాదరక్షలు తయారు చేసే జర్మనీ సంస్థ కాసా ఎవర్జ్ జీఎంబీహెచ్ చైనాలో ఉన్న తన ప్లాంట్లను భారత్కు తరలించనుంది. అంతర్జాతీయంగా 18 ప్లాంట్లు కలిగిన ఈ సంస్థకు చైనాలో రెండు
-
ఆమె గుండెపగిలింది:మాజీ ప్రియుడిపై కసితో..!ప్రియుడిపై ప్రేమను తెలుపుతూ పువ్వులు, గ్రీటింగ్ కార్డులు పంపే ప్రియురాలిను చూసే ఉంటాం. అదే ప్రియుడు బ్రేకప్ చెబితే.. కన్నీరుమున్నీరైన అమ్మాయిల్ని చూశాం. మోసం చేశాడంటూ.. న్యాయం కోసం పోరాడిన వారూ ఉన్నారు. కానీ చైనాకు చెందిన ఓ అమ్మాయి దీనికి విభిన్నంగా ప్రవర్తించింది......
-
పంచన్ లామా ఎక్కడ.. బౌద్ద మత అత్యున్నత గురువు పంచన్ లామా ఆచూకీ వెంటనే బహిర్గతం చేయాలని అమెరికా చైనాను డిమాండ్ చేసింది.
-
34కేసులొస్తే.. 10.8కోట్ల మంది లాక్డౌన్!చైనాలో పుట్టిన కరోనా అక్కడ అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ అక్కడ కలకలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో 76 రోజుల ......
-
..లేదంటే డబ్ల్యూహెచ్ఓ నుంచి వెళ్లిపోతాం: ట్రంప్డిసెంబరు 2019లోనే కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు విశ్వసనీయమైన సమాచారం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు......
-
డ్రాగన్ వైఖరితో సమాధానాల్లేని ప్రశ్నలెన్నో..!కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న అమెరికా తాజాగా మరో ఆరోపణ చేసింది. ఈ మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తెలిసీ చైనా తమ ప్రజల్ని ఇతర........
-
వుహాన్ ల్యాబ్పై వెనక్కి తగ్గిన అమెరికా?కరోనావైరస్ వ్యాప్తికి చైనానే కారణమని గతకొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షునితో సహా అక్కడి అధికారులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ వైరస్ కచ్చితంగా వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచే వచ్చిందని ఇప్పటివరకూ ఆరోపిస్తూ వస్తున్నారు.
-
చైనాకు మరోసారి కరోనా ముప్పు?కరోనా వైరస్కు కేంద్ర బిందువైన చైనాలో వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టిందని అక్కడి ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ గతకొన్ని రోజులుగా అక్కడ మళ్లీ కొవిడ్-19 కేసులు బయటపడుతున్నాయి. ఈ సందర్భంలో కరోనా మహమ్మారి నుంచి చైనా ఇంకా బయటపడలేదని అక్కడి నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
-
చైనాలో తెరుచుకున్న మరిన్ని పాఠశాలలుప్రపంచానికి కరోనా వైరస్ను పరిచయం చేసిన చైనా ఆ మహమ్మారిని అదుపులో ఉంచుతోంది. దీంతో అక్కడ అనేక నగరాల్లో పాఠశాలలు, విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి...
-
కొవిడ్-19 పరీక్షలు: వుహాన్ వాసుల్లో ఆందోళన!కరోనా మహమ్మారికి కేంద్ర బిందువైన వుహాన్ నగరంలో నిర్వహిస్తోన్న కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు అక్కడి స్థానికుల్లో ఆందోళనకు గురిచేస్తున్నాయి. లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం వుహాన్లో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
-
చైనాను వదిలొస్తే పన్ను ప్రోత్సాహకాలు!చైనా నుంచి స్వదేశానికి తరలివచ్చే అమెరికన్ కంపెనీలకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు అందించేందుకు వైట్హౌజ్ అధికారులు సుముఖంగా ఉన్నారు. ఇంకా విధానం రూపుదిద్దుకోనప్పటికీ అలా చేస్తే అమెరికా ఆకర్షణీయంగా మారుతుందని భావిస్తున్నారు.....
-
కరోనా కేసుల్లో.. చైనాను దాటేసిన భారత్!ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్కు పట్టినిళ్లైన చైనాలో వైరస్ తీవ్రత గణనీయంగా తగ్గింది. ఈ సమయంలో భారత్లో మాత్రం వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే భారత్లో 3970పాజిటివ్ కేసులు నమోదుకావడంతో పాజిటివ్ కేసుల సంఖ్యలో చైనాను దాటేసింది.
-
డబ్ల్యూహెచ్ఓ నిధులపై వెనక్కి తగ్గిన ట్రంప్?ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు నిధులు అందజేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే, పూర్తి స్థాయి నిధుల్ని కాకుండా పాక్షికంగా అందించేందుకు అంగీకరించినట్లు సమాచారం.....
-
‘ట్రంప్.. ముందు ఐరాస బకాయిలు చెల్లించు’కరోనా వైరస్ విషయంలో చైనాపై అమెరికా సహా మరికొన్ని దేశాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న వేళ డ్రాగన్ దేశం ఆసక్తికర ప్రకటన విడుదల చేసింది. ఐక్యరాజ్య సమితికి వివిధ దేశాలు......
-
కరోనా: పాత ఆయుధంతో చైనా దొంగదెబ్బ!కరోనా వైరస్పై ఇతర దేశాల విమర్శలను ఆపేందుకు చైనా తనకు అలవాటైన ఆయుధాన్ని ఉపయోగిస్తోంది. వాణిజ్య కార్యకలాపాలపై ఆంక్షలు అమలు చేస్తోంది. వైరస్ ఆవిర్భావం, వ్యాప్తిపై స్వతంత్ర దర్యాప్తు చేయాలన్న...
-
అవును, నేనే చెప్పాను: ట్రంప్చైనాలో పెట్టుబడి పెట్టిన అమెరికన్ పెన్షన్ ఫండ్లోని నిధులను ఉపసంహరించుకోవాలని తానే ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు.
-
చైనాపై ఒత్తిడికి అమెరికా వ్యూహం ఇదే..?ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కొవిడ్-19 సంక్షోభానికి చైనాయే కారణమని అమెరికా వాదిస్తోంది. డ్రాగన్ దేశాన్ని దోషిగా నిలిపేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. చైనాకు మద్దతుగా నిలుస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ......
-
‘చైనాతో తెగతెంపులకు వెనకాడబోం’కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనాపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీవ్ర హెచ్చరిక చేశారు. అవసరమైతే చైనాతో సంబంధాల్ని పూర్తిగా తెగతెంపులు.....
-
నేనే నిజమని కరోనా నిరూపించింది: ట్రంప్తాను చెప్పిందే నిజమని కరోనా వైరస్ మహమ్మారి నిరూపించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చైనా నుంచి సరఫరా గొలుసులు తరలించాలని, అమెరికాలోనే తయారీకి ప్రాధాన్యమివ్వాలన్న తన మాటలు సత్యమని ఆయన పేర్కొన్నారు....
-
చైనాలో 15 కొత్త కేసులు..కరోనా వైరస్కు కేంద్ర బిందువైన చైనాలో కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. అందులో 12 మందికి వైరస్ లక్షణాలు లేవని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, వుహాన్లో రెండోసారి...
-
అన్ని వ్యాధులు చైనా నుంచే..మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ చైనానుంచే వచ్చిందని గత 20 ఏళ్లలో ఐదు రకాల వైరస్లు ఆ దేశం నుంచే వచ్చాయని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఒబ్రయన్ తెలిపారు.....
-
చైనాను ఆంక్షలతో బాదేద్దాం..!కరోనా వైరస్ విషయంలో చైనాపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న అమెరికాలో తాజాగా అక్కడి కాంగ్రెస్లో ఓ కీలక బిల్లును ప్రవేశపెట్టారు. మహమ్మారి విజృంభణపై పూర్తి.......
-
చైనా, ఇక చాలు అంటున్న అమెరికాఇరవై సంవత్సరాలలో చైనా నుంచి ప్రపంచ దేశాలకు ఐదు అంటు వ్యాధులు వ్యాప్తించాయని... ఇకనైనా ఈ ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని అమెరికా మండిపడింది.
-
భారత్కు ఆ ప్రయోజనం ఉండకపోవచ్చుచైనా నుంచి తమ ప్లాంట్లను ఇతర దేశాలకు తరలించాలని కంపెనీలు యోచిస్తున్నా, అవి భారత్కు వస్తాయా అనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని...
-
భారత సరిహద్దులో చైనా హెలికాప్టర్ల చక్కర్లు!భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. సిక్కీంలోని నకులా సెక్టార్లో జరిగిన ఈ సంఘటన మరువక ముందే లద్దాఖ్ ప్రాంతంలో చైనా బలగాలు మరోసారి ప్రత్యక్షమయ్యాయి.
-
చైనాకు షాక్ ఇవ్వనున్న అమెరికా?కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న అమెరికా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.....
-
ఎప్పుడూ ఫూల్ చేయడం కుదరదు: చైనాకరోనా వైరస్ కట్టడికి సంబంధించి అమెరికా చేస్తోన్న ఆరోపణలపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుదీర్ఘ ఖండన వెలువరించింది.
-
జిన్పింగ్తో ఫోన్లో ఎప్పుడూ మాట్లాడలేదుచైనా ఒత్తిడి మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కరోనా వైరస్ వ్యాప్తి సమాచారాన్ని తొక్కిపెట్టిందని వస్తున్న ఆరోపణల్ని సంస్థ తీవ్రంగా ఖండించింది.......
-
భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ!భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం తతెత్తింది. ఈ ఘటనలో కొంతమంది సైనికులకు స్వల్ప గాయాలు చోటుచేసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు........
-
వాటిని మూసివేసేలా సిఫారసు చేయలేం: WHOప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతువుల విక్రయశాలలు మూసివేసేలా సిఫారసు చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) తెలిపింది. ఈ మార్కెట్లు చాలా మందికి జీవనోపాధి అని, వీటిని మూసివేయడం కన్నా సౌకర్యాలు మరింత మెరుగు పరుచుకోవాలని సూచించింది. చైనాలోని వుహాన్లో.....
-
డబ్ల్యూహెచ్ఓపై త్వరలో ప్రకటన చేస్తాం: ట్రంప్ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు సంబంధించి త్వరలో తాను ఓ ప్రకటన చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
-
మొత్తానికి ఏదో జరిగింది..: ట్రంప్కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనా మీద తన విమర్శలకు పదును పెడుతూనే ఉన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
-
చైనాను పొగిడిన కిమ్ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో చైనా విజయం సాధించిందని ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. ఈ మహమ్మారిని నియంత్రించిన తీరు అభినందనీయమంటూ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్కు తాజాగా కిమ్ ఓ సందేశాన్ని పంపారు.
-
అలాగైతే అమెరికా శత్రువు వైరస్.. చైనా కాదు!వుహాన్లోని ప్రయోగశాల సినో-ఫ్రెంచ్ సహకార ప్రాజెక్టని చైనా తెలిపింది. మొదటి బ్యాచ్ సిబ్బంది మొత్తం ఫ్రాన్స్లోనే శిక్షణ పొందివచ్చారని వెల్లడించింది. కొవిడ్-19 ఆవిర్భావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ విచారణకు అంగీకరిస్తున్నారో లేదో సూటిగా చెప్పలేదు. వైరాలజీ ప్రయోగశాలపై అమెరికా మంత్రి మైక్.....
-
చైనాలో సంస్థలపై మోదీ ఆపరేషన్ ‘ఆకర్ష’సంక్షోభమే సృజనలకు సరైన సమయం. తలపండిన వ్యాపారవేత్తలు ఎన్నాళ్లుగానో చెబుతున్న పాఠమిదే. విపత్తుల్లో కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి ఉన్నప్పటికీ సరికొత్త అంకురాలు మొలిచే సమయమిదేనని వారు భావిస్తారు. తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ఖర్చుల్లేకుండా భారీ లాభాలు ఆర్జించే పరిశ్రమలకు బీజం పడేది..
-
వైరస్ వ్యాప్తి తగ్గినా నిర్లక్ష్యం వద్దు: జిన్పింగ్ప్రస్తుతానికి కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినా అలసత్వం మాత్రం తగదని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రజలను హెచ్చరించారు.
-
చైనాపై ఆధారపడటం తగ్గించాలి: కేటీఆర్ఫార్మా రంగానికి చేయూతనివ్వాలని.. ఆ రంగంలో అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, సంస్కరణలను సూచిస్తూ కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడకు మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి..
-
US ఆ డాక్టర్పై రెబల్ ముద్ర వేయొద్దు: చైనావుహాన్లో కరోనా వైరస్తో మరణించిన నేత్ర వైద్యుడిపై అమెరికా ‘తిరుగుబాటుదారు’ ముద్ర వేయడం బాధాకరమని చైనా తెలిపింది. ఇది ఆయన కుటుంబాన్ని తీవ్రంగా అవమానించడమే అని పేర్కొంది. డాక్టర్ లీ ఎంతో సౌమ్యుడని వెల్లడించింది.......
-
పాకిస్థాన్, చైనా చేతిలో బందీనే!పాకిస్థాన్కు ఓవైపు అమెరికాతో బీటలువారుతున్న సంబంధాలు, మరోవైపు చైనాతో వ్యాపార, వ్యూహాత్మక ఒప్పందాలతో ధృడపడుతున్న పరిస్థితులు చూస్తుంటే, పాకిస్థాన్ కేవలం చైనాలో ఒక కాలనీ కంటే ఎక్కువేమీ కాదని అమెరికా అభిప్రాయపడింది.
-
కరోనా మరణాల్లో ఇటలీని దాటేసిన బ్రిటన్?నావెల్ కరోనా వైరస్ ఆవిర్భావం తర్వాత ప్రపంచం రోజుకో రకంగా మారుతోంది. ఐరోపాలో అత్యధిక మరణాలు నమోదైన దేశంగా బ్రిటన్ నిలిచింది! రష్యాలో వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. చైనాలో వరుసగా మూడో వారం కరోనా మరణాలేమీ లేవు. దక్షిణ కొరియాలో ప్రొఫెషనల్ బేస్బాల్ సీజన్ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా మంగళవారం నాటి వివరాలివీ....
-
‘చైనాపై అమెరికా ఎలాంటి ఆధారాలివ్వలేదు’కరోనా మహమ్మారి విషయంలో చైనాపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న అమెరికా ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఆధారాలేవీ తమకు ఇవ్వలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర విభాగం అధిపతి మైఖేల్ ర్యాన్ తెలిపారు..........
-
చైనా నుంచి వచ్చేకంపెనీలకు భూమి సిద్ధంకరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ కంపెనీల వైఖరి మారుతోంది. చైనాలో ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్న దిగ్గజ కంపెనీలు.. ఇప్పుడు ఆ దేశాన్ని వీడటానికి మొగ్గుచూపుతున్నాయి. ఇటువంటి కంపెనీలను ఆకర్షించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. భారీగా స్థలాన్ని ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతోంది. పశ్చిమ ఐరోపా దేశమైన లక్సెంబర్గ్ దేశ విస్తీర్ణంతో
-
చైనా నుంచి తరలించే కంపెనీలకు భూమి సిద్ధం!చైనా నుంచి తరలివచ్చే వ్యాపార సంస్థల కోసం భారత్ భారీ స్థాయిలో భూసేకరణ చేపట్టిందని సమాచారం. దీని మొత్తం వైశాల్యం లగ్జెంబర్గ్ (2,43,000 హెక్టార్లు) దేశానికి రెట్టింపు ఉంటుందని తెలుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 4,61,589 హెక్టార్ల భూమిని గుర్తించారని అభిజ్ఞవర్గాలు అంటున్నాయి....
-
చైనా అందుకే నిజాన్ని దాచిపెట్టిందా?కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతను ప్రపంచానికి తెలియజేడంలో చైనా కావాలనే నిర్లక్ష్యం వహించిందని అమెరికా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చైనా అలా ఎందుకు దాచిపెట్టాలని.......
-
చైనాలో కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులుకరోనా పుట్టుకకు కేంద్రంగా భావిస్తున్న చైనాలో ఆదివారం కొత్తగా 14 కరోనా కేసులు నమోదయినట్లు అక్కడి ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే వీరిలో 12 మందికి వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం ఆందోళన కలిస్తోందని పేర్కొన్నారు.....
-
ట్రంప్ విమర్శ: చైనాకు మళ్లీ WHO ప్రశంసలుకరోనా వైరస్ను చైనా అద్భుతంగా కట్టడి చేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రశంసించింది. సమాజం మళ్లీ సాధారణ స్థితికి ఎలా చేరుకుందో వుహాన్ను చూసి ప్రతీ దేశం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. అక్కడ కొత్త కేసులేవీ నమోదు కాకపోవడం సంతోషకరమని వెల్లడించింది.....
-
చైనాపై అలా ప్రతీకారం తీర్చుకోనున్న ట్రంప్?కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనాపై ఆగ్రహంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందుకు ప్రతీకారం తప్పదన్న రీతిలో మరోసారి సంకేతాలు ఇచ్చారు. అందుకుగానూ.....
-
చైనా సరదా వీడియో, అమెరికాకు చురకలుకరోనా వైరస్ ప్రమాదాన్ని గురించి ఎంత హెచ్చరించినా, పెడచెవిన పెట్టిన శ్వేతసౌధం వ్యవహార శైలిని ఆటపట్టిస్తూ చైనా ఓ వీడియోను విడుదల చేసింది.
-
టి-కణాలు తగ్గితే కరోనా తీవ్రరూపంకొవిడ్-19 బాధితుల్లో రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన కొన్ని కణాల క్షీణత కనిపిస్తోందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కణాలు తగ్గడంతో వ్యాధి మరింత ముదురుతోందని పేర్కొన్నారు. కరోనా రోగులకు మరింత సమర్థంగా చికిత్స అందిచేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.....
-
..అందుకు డబ్ల్యూహెచ్ఓ సిగ్గుపడాలి: ట్రంప్కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తీరుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా వాటికి మరింత పదును పెట్టారు....
-
నేను మళ్లీ ఎన్నికవ్వడం చైనాకు ఇష్టంలేదుఈ ఏడాది చివర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ ఎన్నికవ్వడం చైనాకు ఇష్టం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చైనాపై తాను విధిస్తున్న బిలియన్ల డాలర్ల దిగుమతి...
-
వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే వచ్చింది: ట్రంప్కొవిడ్-19 కారక కరోనా వైరస్ మానవుల సృష్టి కాదని అమెరికా నిఘా సంస్థలు స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.......
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యంపై ఆసక్తి లేదుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడంపై ఏ మాత్రం ఆసక్తి లేదని చైనా స్పష్టం చేసింది. రానున్న ఎన్నికల్లో తనను ఓడించేందుకు బీజింగ్ ప్రయత్నిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఆరోపించారు. ప్రత్యర్థి విజయానికి దోహదపడి.. తద్వారా వాణిజ్యం, ఇతర వ్యవహారాలను చక్కబెట్టుకోవాలని చూస్తోందన్నారు. దీనిపై గురువారం చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ....
-
టిక్ టాక్@200కోట్ల డౌన్లోడ్లుప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షిస్తోన్న ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ ‘టిక్ టాక్’ మరో మైలురాయి దాటింటి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్ను 200కోట్ల సార్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు ప్రముఖ అనలెటిక్స్ సంస్థ సెన్సార్ టవర్ వెల్లడించింది.
-
అమెరికన్ కంపెనీలను ఆకర్షించే పనిలో యూపీ!కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో చైనాను విడిచివెళ్లడానికి యోచిస్తున్న 100 కంపెనీలతో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రి సిద్ధార్థ్నాథ్ సింగ్ తెలిపారు.......
-
భారత్పై ఆరోపణలు హద్దులు మీరాయి..!భారత్లో మైనారిటీల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ‘యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషన్ రిలీజియస్ ఫీడ్రం’(యూఎస్సీఐఆర్ఎఫ్) నివేదికను భారత్ తీవ్రంగా ఖండించింది......
-
చైనాపై ఆధారపడొద్దు..!కరోనా మహమ్మారి వ్యాప్తికి చైనాయే కారణమని ఆరోపిస్తున్న అగ్రరాజ్యం అమెరికాలో ఎగుమతుల విషయంలో డ్రాగన్ దేశంపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది........
-
చైనా వస్తువైతే తనిఖీ తప్పనిసరి: మంత్రిఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీకి పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం కల్పించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో వచ్చిన సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకోవాలని వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో రాష్ట్రల ఐటీ మంత్రులకు సూచించారు.....
-
అమెరికాపై ప్రతి దాడికి దిగిన చైనాపదేపదే తమపై విమర్శలు చేస్తున్న అమెరికాపై చైనా ప్రతి దాడికి దిగింది. అక్కడి రాజకీయ నాయకులు నిర్మొహమాటంగా అబద్ధాలు చెప్పేస్తున్నారని విమర్శించింది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది....
-
భారత్లోనే కరోనా టెస్టు కిట్ల తయారీకరోనా టెస్టు కిట్ల సమస్య తీర్చేందుకు కేంద్రం నడుం బిగించింది. స్వదేశంలోనే వీటిని తయారు చేసేందుకు కసరత్తు ఆరంభించింది. మే నెలాఖరుకు భారత్లోనే ఆర్టీ-పీసీఆర్, యాంటీ బాడీ టెస్టు కిట్లను ఉత్పత్తి చేస్తామని కేంద్ర వైద్యశాఖ మంత్రి, డాక్టర్ హర్షవర్దన్ అన్నారు....
-
ఐసీఎంఆర్ నిర్ణయంపై చైనా ఆందోళనకొవిడ్-19 ర్యాపిడ్ టెస్టు కిట్ల పనితీరు, ఫలితాలపై తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని చైనా తెలిపింది. ఈ కిట్లను ఉపయోగించకూడదని ఐసీఎంఆర్ రాష్ట్రాలను ఆదేశించడంతో సమస్య సానుకూలంగా పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది....
-
చైనా ‘చిట్టీ’లు వచ్చేస్తున్నాయ్!కరోనా వైరస్తో అతలాకుతలమైనా.. చైనా తమ సైనిక శక్తి ఆధునికీకరణను మాత్రం ఆపలేదు. తాజాగా మెషిన్ గన్తో కూడిన ఓ రోబో అసాల్ట్ వెహికల్ను రూపొందించింది......
-
చైనా లక్ష్యంగా అమెరికా కఠిన నిర్ణయం!కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనాపై గుర్రుగా ఉన్న అమెరికా ప్రతీకార చర్యలకు దిగింది. ఈ క్రమంలో చైనాతో వాణిజ్యం విషయంలో ఉన్న నిబంధనల్ని కఠినతరం చేసేందుకు సిద్ధమైంది........
-
చైనాపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది:ట్రంప్కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనా పాత్రపై అమెరికా చాలా తీవ్ర స్థాయిలో దర్యాప్తు జరుపుతోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ వైరస్ను మొగ్గలోనే తుంచేసే అవకాశం ఉన్నప్పటికీ......
-
వైరస్ పుట్టుకపై ఏకాభిప్రాయం కష్టం: చైనావుహాన్లో వైరస్ పుట్టుకపై విచారణ చేపట్టేందుకు చట్టబద్ధత లేదని చైనా స్పష్టం చేసింది. మహమ్మారులపై గతంలో చేపట్టిన విచారణ, దర్యాప్తులతో ఫలితాలేమీ రాలేదని వెల్లడించింది. అమెరికా సహా ప్రపంచ దేశాలు డ్రాగన్ దేశంపై విమర్శలు చేస్తుండటంతో ఇలా స్పందించింది....
-
చైనాలో విలక్షణ టోపీలతో బడిబాట....కరోనా వైరస్ పుట్టుకకు కేంద్రమైన చైనాలో పరిస్థితి మెల్లగా కుదుటపడుతోంది. వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకి తగ్గుముఖం పడుతుండంతో అక్కడి పాఠశాలలు తిరిగి తెరుకుంటున్నాయి. విద్యార్థులు క్రమంగా తరగతులకు హాజరవుతున్నట్లు అక్కడి అధికారిక వర్గాలు......
-
దేశం వారిని క్షమించదు..కరోనా టెస్టింగ్ కిట్ల విక్రయాల్లో అక్రమంగా లాభాలు పొందేందుకు యత్నిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇటీవల చైనా నుంచి దిగుమతి చేసుకున్న కిట్లను ఐసీఎంఆర్కు ఎక్కువ ధరలకు విక్రయించారనే వార్తాకథనాన్ని ఆయన ఈ సందర్భంగా తన ట్వీటర్ ఖాతాలో ఉంచారు. ‘ఒకవైపు దేశం మొత్తం కరోనాతో పోరాడుతుంటే...
-
చైనాపై ఆరోపణలకు సమయం కాదు: బిల్గేట్స్కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనాపై ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు దుమ్మెత్తిపోస్తున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వారికి ఉపశమనం కలిగించే వ్యాఖ్యలు చేశారు.......
-
చైనాపై ద్వేషం.. భారత్కు అవకాశం: గడ్కరీకరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చైనాపై ద్వేష భావం నెలకొందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దీన్ని భారత్ అవకాశంగా మార్చుకొని పెద్దయెత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చని అభిప్రాయపడ్డారు......
-
‘వుహాన్లో ఒక్క కరోనా కేసు లేదు’కరోనాతో వణికిపోయిన చైనాలోని వుహాన్ నగరం ఊపిరిపీల్చుకుంటోంది. స్థానిక ఆస్పత్రుల్లో ఒక్క కరోనా కేసూ లేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ‘ఏప్రిల్ 26 వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వుహాన్లో కరోనా కేసుల సంఖ్య సున్నా. స్థానికులు, వైద్య సిబ్బంది సమష్టి కృషితో ఇది సాధ్యపడింది’ అని అక్కడి జాతీయ ఆరోగ్య....
-
కిమ్ అక్కడ ఉన్నారా?ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన కనిపించకుండా పోవడంపై.....
-
కిమ్ను పరీక్షించేందుకు వెళ్లిన చైనా వైద్య బృందం!నియంత పాలకుడు కిమ్ జాంగ్ ఉన్ను పరీక్షించేందుకు వైద్య నిపుణులతో కూడిన ఒక బృందాన్ని చైనా.. ఉత్తర కొరియాకు పంపించిందని సమాచారం. చైనా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ అనుబంధ శాఖ అధికారులూ ఈ బృందంలో ఉన్నారని తెలిసింది. గురువారం రోజు వీరు ప్యాంగ్యాంగ్కు వెళ్లారని....
-
మూడో వ్యాక్సిన్కు చైనా అనుమతికరోనా వైరస్ మూడో వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్కు చైనా అనుమతినిచ్చింది. సినోఫార్మ్ నేతృత్వంలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్ ప్రొడక్ట్స్, వుహాన్ వైరాలజీ ల్యాబ్, చైనా సైన్యానికి చెందిన వైద్య సంస్థలు వేర్వేరుగా రూపొందించిన వ్యాక్లిన్లతో క్లినికల్ ట్రయల్స్ చేపట్టాయని అక్కడి అధికార....
-
భారతీయులను రక్షిస్తోన్న శక్తి అదే!: చైనాకరోనా వైరస్ మహమ్మారిని తట్టుకునే శారీరక శక్తి(రోగనిరోధక శక్తి) భారతీయులకు లేకున్నా వారి మానసిక శక్తే వారిని రక్షిస్తుందని చైనా వైద్య నిపుణులు అంటున్నారు. తాజాగా చైనాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఝాంగ్ వెన్హాంగ్ భారత్లో ఉన్న చైనా విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు.
-
చైనాలో 2,32000 కరోనా కేసులు!విస్తృత ప్రమాణాల ప్రకారం లెక్కిస్తే చైనాలో ఫిబ్రవరి మధ్య నాటికే 2.32 లక్షల కరోనా కేసులు ఉండేవని ఓ అధ్యయనం వెల్లడించింది. ‘మొదటి దశ వైరస్ వ్యాప్తిలో చైనాలో కనీసం 2,32,000 పాజిటివ్ కేసులు ఉండేవని మా అంచనా’ అని ఫెంగ్వూ నేతృత్వంలోని హాంకాంగ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు అన్నారు....
-
చైనా నవంబరులోనే వైరస్ను గుర్తించిందా?ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విషయంలో చైనాపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న అమెరికా తాజాగా మరికొన్ని ఆరోపణలు చేసింది. చైనాకు ఈ మహమ్మారి గురించి నవంబరులోనే తెలిసి ఉంటుందని.....
-
చైనా పెట్టుబడులున్న అంకురాలపైపరిశీలన చేయాలిచైనా సంస్థలు పెట్టుబడి పెట్టిన భారత అంకురాల్లో కొన్ని ఆచరిస్తున్న వ్యూహాలు, దేశీయ కంపెనీల ప్రయోజనాలకు ముప్పు తెచ్చిపెడుతున్నాయని, ఇటువంటి సంస్థల కార్యకలాపాల తీరుపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని మేధో సంస్థగా పేర్కొనే గేట్వే హౌస్ సూచించిందని
-
WHOకు మరోసారి చైనా బాసటప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)కు మరోసారి ఆర్థిక సాయం చేస్తున్నామని చైనా ప్రకటించింది. తమ కోటాకు అదనంగా 30 మిలియన్ డాలర్లను అందజేస్తామని గురువారం వెల్లడించింది. కొవిడ్-19 సమాచారాన్ని సరైన సమయంలో సమగ్రంగా ఇవ్వలేదని విమర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య...
-
చిన్నారుల్లో కొవిడ్ ‘డీకోడ్’కరోనా వైరస్ ప్రభావం చిన్నారులపై ఎలా ఉండనుంది? పెద్దలతో పోలిస్తే లక్షణాల్లో తేడాలేమైనా ఉన్నాయా? నిజంగానే తీవ్రత తక్కువగా ఉందా? ఇలాంటి అంశాలపై కొన్ని సంస్థలు పరిశోధన నిర్వహించాయి. చైనా, సింగపూర్లో 1,065 మందితో నిర్వహించిన 18 అధ్యయనాలను ఈ బృందం...
-
కరోనా...30 జాతులుగా మారిపోయిందా?ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ జన్యుపరంగా వివిధ మార్పులకు గురైనట్లు చైనా శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. ‘సార్స్-కొవ్-2’ వైరస్ ఇప్పటికే 30 కంటే ఎక్కువ జాతులుగా పరివర్తనం చెందిందని,
-
చైనా నుంచి 220 టన్నుల ఔషధాల తరలింపురాబోయే మూడు రోజుల్లో చైనా నుంచి 220 టన్నుల అత్యవసర ఔషధ సరుకులను విమానంలో తరలిస్తామని విమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. చైనా, ఇండియా ఎయిరోబ్రిడ్జ్ నుంచి ఈ నెల్లో ఎయిర్ఇండియా 300 టన్నుల ఔషధ కార్గోను తరలించిందని ఆయన వెల్లడించారు.....
-
70 రోజులకు రెండోసారి కొవిడ్ దాడికరోనా జన్మస్థానమైన వుహాన్లో వైరస్ను కట్టడి చేసిన చైనాకు మరో సమస్య మొదలైంది. వ్యాధి నయమై ఇంటికి వెళ్లిపోయిన వారికి మళ్లీ మళ్లీ పాజిటివ్ రావడం కలవరపెడుతోంది. లక్షణాలు సైతం బహిర్గతం కాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. టెస్టుల్లో నెగెటివ్ వచ్చి...
-
‘వుహాన్ డైరీ’లో నమ్మలేని నిజాలు?చైనాలోని వుహాన్ నగరాన్ని లాక్డౌన్ చేసిన తర్వాత ఏం జరిగింది? ప్రపంచ దేశాలకు తెలిసింది కొద్ది సమాచారమే. ఎందుకంటే ఆ దేశంలో మీడియాపై ఆంక్షలు ఉంటాయి. సాధారణంగా అక్కడేం జరిగినా బయటకు పొక్కదు. చాలా అంశాలు సెన్సార్ అవుతాయి! ఈ నేపథ్యంలో ఓ రచయిత్రి రాసిన వివరాలు........
-
కరోనా వైరస్ చైనాలో ఎక్కడ, ఎలా తయారు చేశారో..ప్రాణాంతక కరోనా వైరస్ను ఎక్కడ, ఎలా అభివృద్ధి చేశారో ‘అసలైన ఆధారాల’తో చైనా ముందుకు రావాలని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్ అన్నారు. ప్రస్తుతం ఆ దేశంపైనే ఒత్తిడి నెలకొందని పేర్కొన్నారు....
-
చైనాపై అమెరికా కోర్టులో దావా!చైనాకు వ్యతిరేకంగా అమెరికాలోని ఓ రాష్ట్రం అక్కడి కోర్టులో దావా వేసింది. కరోనా వైరస్ వ్యాప్తిపై చైనా సమాచారాన్ని తొక్కిపెట్టిందని.. హెచ్చరించిన ప్రజావేగులను..........
-
ర్యాపిడ్ టెస్ట్ కిట్ల నాణ్యతపై స్పందించిన చైనాచైనా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ కిట్ల పనితీరుపై వచ్చిన ఆరోపణలపై తాజాగా చైనా స్పందించింది. ‘ర్యాపిడ్ కిట్లు సరిగా పనిచేయడలేదని వస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది.
-
‘చైనా దాన్ని అమలు చేయాల్సిందే.. లేదంటే’అమెరికాతో కుదిరిన తొలిదశ వాణిజ్య ఒప్పందానికి చైనా కట్టుబడి ఉండాలని అగ్రరాజ్యాధిపతి ట్రంప్ డ్రాగన్ దేశానికి ఘాటుగా చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నెపంతో తప్పించుకుంటే......
-
ఐరాస మెచ్చిన పొలిమేరమ్మచైనా వుహాన్లో కరోనా ఉత్పాతం మొదలైన రోజులవి. అదే దేశంలో కింగాయ్ ప్రావిన్స్. అందులో చిన్న పల్లెటూరు...
-
ఏసీ ప్రభావంతో మూడు కుటుంబాలకు కరోనా?కరోనా సోకిన ఓ వ్యక్తి ఏసీ రెస్టారెంట్కు వెళ్లడంతో తన చుట్టూ కూర్చున్న ఇతరులకు కూడా వైరస్ వ్యాప్తిచెందిన ఆసక్తికర ఘటన చైనాలోని గ్వాంగ్ఝోలో జనవరిలో చోటుచేసుకుంది...
-
అవి ఉల్లంఘన కాదు:చైనాకు భారత్ సమాధానంనిర్దిష్ట దేశాల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ) రాకుండా తీసుకొచ్చిన నిబంధనలపై చైనా అభ్యంతరాన్ని మంగళవారం భారత్ కొట్టిపారేసింది.
-
చైనా మరింత పారదర్శకంగా ఉండాలి: మెర్కెల్కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనాపై పలు దేశాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైరస్ పుట్టుక, వ్యాప్తి విషయంలో డ్రాగన్ దేశం మరింత........
-
ఎఫ్డీఐ నూతన నియమావళిపై చైనా అసంతృప్తినిర్దిష్ట దేశాల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) రాకుండా భారత్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై చైనా అభ్యంతరం తెలియజేసింది. అలా అదనపు అడ్డుగోడలు సృష్టించడం ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలను ఉల్లంఘించడమేనని భారత్లో చైనా రాయబారకార్యలయ
-
మీ నిర్ణయం బాగాలేదు.. వెనక్కు తీసుకోండిదేశంతో సరిహద్దును పంచుకునే అన్ని దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ)కు ప్రభుత్వ ముందస్తు అనుమతులు తప్పనిసరి చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న ....
-
చైనాకు ఓ బృందాన్ని పంపాలనుకుంటున్నాంపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిలో చైనా హస్తం ఉందని తేలితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్........
-
WHO తీరుపై దర్యాప్తు జరపాల్సిందే!: ఆస్ట్రేలియాకరోనా వైరస్ కారణంగా ప్రపంచమే సంక్షోభంలో పడిన నేపథ్యంలో ఆయాదేశాలు వ్యవహరించిన తీరుపై స్వతంత్ర దర్యాప్తు జరపాల్సిందేనని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వివిధ దేశాలు వ్యహరించిన తీరుపై స్వతంత్ర సమీక్ష అవసరమని ఆస్ట్రేలియా పేర్కొంది.
-
‘చైనాలోని ఆ మార్కెట్లను మూసివేయాలి’చైనాలోని మాంస విక్రయశాలల్ని మూసివేయాలని అమెరికాకు చెందిన ఇద్దరు కీలక రిపబ్లికన్ పార్టీ చట్టసభ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు చైనా అధ్యక్షుడు షీ......
-
‘అదే నిజమైతే చైనాపై తీవ్ర పరిణామాలుంటాయ్’కరోనా వైరస్ విషయంలో చైనా తీరుపై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి డ్రాగన్ దేశంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు........
-
ఆ ఆరు రోజుల్లో ఏం జరిగింది?చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపివేస్తోంది. చిన్నదేశం, పెద్దదేశమని లేదు, అన్ని ఖండాల్లోనూ పాకుతోంది. దీని దెబ్బకు సగం ప్రపంచానికి పైగా లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. అయితే ఈ మహమ్మారి...
-
మోదీ ప్రభుత్వానికి రాహుల్ కృతజ్ఞతలుకేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలియజేశారు. తన హెచ్చరిక తర్వాత విదేశీ ప్రత్యక్ష్య పెట్టుబడుల (ఎఫ్డీఐ) విధానాన్ని కఠినతరం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. భారత్తో సరిహద్దులున్న దేశాల్లోని సంస్థలు, యాజమాన్యం, వ్యక్తులు స్థానిక కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా....
-
చైనాకు చెక్: ఎఫ్డీఐ నిబంధనలు కఠినంఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్న వేళ అవకాశవాదంతో భారత కంపెనీల్లో వాటాలు చేజిక్కించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను మరింత కఠినతరం చేసింది. భారత్తో సరిహద్దులు పంచుకొనే దేశాలు, అక్కడి వ్యక్తులు, వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టాలంటే....
-
ఆర్థికం కుదేలు: ఏం చేద్దాం? ఎలా గట్టెక్కుదాం?ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతున్నాయి. మరోవైపు ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. నిరుద్యోగ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇంటి కిరాయి, వడ్డీలు చెల్లించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలన్నీ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. వైరస్కేమో మందులేదు.....
-
‘ఆ విషయంలో అన్ని దేశాలూ చైనాను అనుసరిస్తాయి’చైనా కొవిడ్-19 మరణాల సంఖ్యను సవరించిన విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆ దేశానికి అండగా నిలించింది. ఏ ఒక్క మరణం కూడా అధికారిక లెక్కల్లో నమోదు కాకుండా.......
-
చైనా మరణాలు ఇంకా ఎక్కువే ఉంటాయి:ట్రంప్కరోనా వైరస్ విషయంలో చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిప్పులు చెరిగారు. మరణాల సంఖ్య చైనా ప్రభుత్వం చెబుతున్న దానికంటే చాలా ఎక్కువే ఉంటుందని ఆరోపించారు........
-
6.8% తగ్గిన చైనా జీడీపీ వృద్ధిఈ ఏడాది (2020) మొదటి త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి 6.8 శాతం క్షీణించింది. 1976లో వచ్చిన సాంస్కృతిక విప్లవం తర్వాత చైనా వృద్ధి ఈ స్థాయిలో పడిపోవడం ఇదే ప్రథమం. కరోనా వైరస్ను కట్టడి చేయడానికి తీసుకున్న చర్యలతో చైనా ఆర్థిక వ్యవస్థ ఎక్కడిదక్కడే నిలిచిపోయింది.
-
ఆ ఆరోపణలన్నీ కట్టు కథలు: చైనాకరోనా కేసుల విషయంలో చైనా వాస్తవాలు దాచిపెడుతోందంటూ ఇతర దేశాలు చేస్తున్నవన్నీ ఆరోపణలేనని డ్రాగన్ దేశం కొట్టిపారేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)తో చైనాకు ప్రత్యేక అనుంబంధం ఉందని అమెరికా.....
-
చైనాపై అనుమానం నిజమేనా?కరోనా వైరస్ విజృంభణ విషయంలో చైనాపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో కీలక పరిణామం