సంబంధిత వార్తలు
-
పంత్కే పగ్గాలెందుకు?
ఐపీఎల్లో కప్పు సాధించని జట్లలో దిల్లీ క్యాపిటల్స్ ఒకటి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా నియమితుడయ్యాక మెరుగైన ఆ జట్టు గతేడాది తొలిసారి ఫైనల్స్ చేరింది...
-
టీమ్ఇండియా ‘త్రయం’.. సాధనలో ఘనంఇంగ్లాండ్తో నాలుగో టెస్టు కోసం టీమ్ఇండియా కఠినంగా శ్రమిస్తోంది. సోమవారం నెట్స్లో సాధన ఆరంభించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె, సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ తీవ్రంగా సాధన చేశారు. గులాబి టెస్టులో 11 వికెట్లు తీసిన అక్షర్పటేల్ బౌలింగ్ చేశాడు...
-
పరీక్ష ఎదురైన ప్రతిసారీ అండగా అజింక్య: రోహిత్టీమ్ఇండియాకు పరీక్షలు ఎదురైన ప్రతిసారీ పరుగులు చేసేందుకు అజింక్య రహానె ముందుకొస్తాడని సెంచరీ వీరుడు రోహిత్శర్మ అన్నాడు. అతడు క్లాస్ బ్యాట్స్మన్ అని ప్రశంసించాడు. మ్యాచులో తాము నెలకొల్పిన భాగస్వామ్యం కీలకమవుతుందని పేర్కొన్నాడు. ఆడుతున్నంత సేపు తామిద్దరం ఎక్కువగా...
-
భారత్×ఇంగ్లాండ్: అంపైర్ తీరుపై వివాదంచెపాక్ వేదికగా జరుగుతున్న భారత్×ఇంగ్లాండ్ రెండో టెస్టులో థర్డ్ అంపైర్ అనిల్ చౌదరి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమీక్షలో అజింక్య రహానెను నాటౌట్గా ప్రకటించడంపై...
-
‘టర్న్’ ముందే తెలుసు: అజింక్యఇంగ్లాండ్తో రెండో టెస్టు తొలిరోజు సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేశామని టీమ్ఇండియా వైస్కెప్టెన్ అజింక్య రహానె అన్నాడు. భారత్ టాస్ గెలవడం కీలకంగా మారిందని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాలని వెల్లడించాడు. హిట్మ్యాన్తో పుజారా, తాను నెలకొల్పిన భాగస్వామ్యాలు మేలు చేస్తాయని...
-
హిట్మ్యాన్ షో!ఓపెనర్ రోహిత్ శర్మ (161; 231 బంతుల్లో, 18×4, 2×6) భారీ శతకంతో విజృంభించడంతో తొలి రోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. చెపాక్ వేదికగా ఇంగ్లాండ్తో...
-
ఇద్దరు మిత్రులు: అజింక్య × కోహ్లీ కాదుటీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె మంచి మిత్రులని మహిళల క్రికెట్ జట్టు మాజీ సారథి అంజుమ్ చోప్రా అన్నారు. వారిద్దరూ సహృద్భావంతో ఉంటారని పేర్కొన్నారు. రహానె నాయకత్వం...
-
మీకు మసాలా దొరకదు: అజింక్య ఆవేశం!తన ఫామ్ గురించి ప్రశ్నించే ముందు రెండేళ్ల గణాంకాలను పరిశీలించాలని టీమ్ఇండియా వైస్కెప్టెన్ అజింక్య రహానె అన్నాడు. తన తత్వానికి భిన్నంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆవేశంతో బదులిచ్చాడు. నాయకత్వ మార్పుతో దేహభాష స్థాయి తగ్గిందా అని ప్రశ్నించగా ‘మీకు మసాలా ఏం దొరకదు’ అని...
-
కోహ్లీ విషయంలో అలా అనుకోను.. కానీ..!
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీకి అండగా ఇంగ్లాండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ నిలిచాడు. కోహ్లీ సారథ్యంలో భారత్ గత నాలుగు టెస్టుల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే...
-
‘రోహిత్, రహానె నుంచి అవి కావాలి’
ఇంగ్లాండ్తో తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన టీమ్ఇండియా బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, అజింక్య రహానె.. రెండో టెస్టులో బాగా ఆడాలనే కసి, పట్టుదల చూపించాలని మాజీ బ్యాట్స్మన్...
-
అప్పుడలా..ఇప్పుడిలా..జింక్స్పై సెటైర్లుకోహ్లీ గైర్హాజరీ, వెంటాడుతున్న ‘36’ చేదు జ్ఞాపకాల్లోనూ అజింక్య రహానె జట్టును గొప్పగా నడిపించి ఆస్ట్రేలియా సిరీస్ను సాధించాడు. ప్రతికూలతల నడుమ సత్తాచాటడంతో అతడిపై ప్రశంసలు....
-
పంత్కే చోటు.. రహానెతో పటిష్ఠ బంధం: కోహ్లీఇంగ్లాండ్తో తొలి టెస్టులో వికెట్ కీపర్గా రిషభ్ పంత్కే అవకాశం ఇస్తున్నామని టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. ప్రస్తుతం అతడు మంచి ఫామ్లో ఉన్నాడని పేర్కొన్నాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానె తనకు గొప్ప సహచరుడని వెల్లడించాడు. మైదానంలోనే కాకుండా బయటా తమ మధ్య చక్కని....
-
విరాట్కు సాయం చేయడమే నా కర్తవ్యం: రహానెఆస్ట్రేలియాలో సారథిగా అదరగొట్టాడు అజింక్య రహానె. నాయకుడిగా జట్టును నడిపించి చరిత్రాత్మక విజయం అందించాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీసులో విరాట్ వెనకే ఉండేందుకు అతడు మొగ్గు చూపుతున్నాడు. హోరాహోరీగా జరగబోయే టోర్నీలో సారథికి అండగా ఉండేందుకు సిద్ధమవుతున్నాడు....
-
మా విజయంలో ద్రవిడ్ది కీలక పాత్ర: రహానెటీమ్ఇండియా మాజీ సారథి, ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్తో తాను చాట్ చేస్తానని టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె చెప్పాడు. ఇటీవల ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలవడంలో ద్రవిడ్...
-
‘కోహ్లీ మాట దాటాలంటే ఆటగాళ్లకు భయం’విరాట్ కోహ్లీ నేతృత్వంలో టీమ్ఇండియా ఆటగాళ్లు కాస్త భయపడతారని, అదే రహానె సారథ్యంలో ప్రశాంతంగా ఆడతారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ లీ వ్యాఖ్యానించాడు...
-
ఆసీస్పై గెలుపు.. ఎక్కువ క్రెడిట్ రవిశాస్త్రికి.. ఎందుకంటే?ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ సిరీస్లో టీమ్ఇండియా విజయంలో హెడ్కోచ్ రవిశాస్త్రికే ఎక్కువ క్రెడిట్ ఇస్తానని పాకిస్థాన్ మాజీ బ్యాట్స్మన్ రమిజ్రాజా అన్నారు...
-
అది చరిత్ర.. ఇప్పుడు నేను కెప్టెన్ కాదు
ఇప్పుడు తాను టీమ్ఇండియా కెప్టెన్ కాదని, ఆ బాధ్యత అయిపోయిందని వైస్ కెప్టెన్ అజింక్య రహానె అన్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్-గావస్కర్ సిరీస్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ...
-
బాబర్ అజామ్ను వెనకేసిన పుజారాఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్మన్ ఛెతేశ్వర్ పుజారా (760) పాయింట్లతో పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్మన్ బాబర్...
-
ఆమెతో పరిచయం అలా..: రహానెటీమిండియా వైస్కెప్టెన్ అజింక్య రహానె మైదానంలో చాలా ప్రశాంతంగా కనిపిస్తుంటాడు. ఎంత ఒత్తిడిలో ఉన్నా కూల్గా బ్యాటింగ్ చేస్తుంటాడు....
-
అందుకే కేక్ కట్ చేయలేదు..రహానెగొప్ప విజయం సాధించినా, చరిత్ర సృష్టించినా.. ప్రత్యర్థి జట్టును గౌరవిస్తూనే ఉండాలని టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానె పేర్కొన్నాడు. కంగారు ఉండటం వల్లనే కేక్ను కట్ చేయలేదని తెలిపాడు. ప్రముఖ వ్యాఖ్యాత....
-
దాదా కాల్ చేశాడు..క్రెడిట్ ద్రవిడ్కే: రహానెఅడిలైడ్ టెస్టులో టీమిండియా 36 పరుగులకే కుప్పకూలిన అనంతరం తనకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నుంచి కాల్ వచ్చిందని వైస్కెప్టెన్ అజింక్య రహానె తెలిపాడు. కాల్లో దాదా స్ఫూర్తినిస్తూ మాట్లాడాడని....
-
లార్డ్స్ శతకం కన్నా మెల్బోర్న్దే ప్రత్యేకంమెల్బోర్న్ టెస్టులో శతకం తనకెంతో ప్రత్యేకమైందని, సిరీస్ విజయానికి అది బాటలు వేసిందని అజింక్య రహానె అన్నాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఘోరపరాభవం తర్వాత పగ్గాలు అందుకున్న అజింక్య...
-
ఆ బాధేంటో నాకు తెలుసు: రహానెఆస్ట్రేలియా పర్యటన ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చిందని టీమిండియా వైస్కెప్టెన్ అజింక్య రహానె అన్నాడు. చివరి మూడు టెస్టుల్లో ఆఖరి వరకు
-
అతడి స్థానంలో పంత్కు చోటు ఇవ్వండిసుదీర్ఘ ఫార్మాట్లో సూపర్ ఫామ్లో ఉన్న టీమిండియా వికెట్కీపర్ రిషభ్ పంత్ను పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులోకి కూడా తీసుకురావాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. శ్రేయస్...
-
తిరస్కరించిన రహానె..అభినందిస్తున్న నెటిజన్లుగబ్బాలో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించి స్వదేశానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు ఘనస్వాగతం లభించింది. అభిమానులు నీరాజనాలు పలికారు. కోహ్లీ గైర్హాజరీలో టీమిండియాను గొప్పగా...
-
36 ఆలౌట్: ఆ అర్ధరాత్రి ఏం జరిగిందంటే!ఆస్ట్రేలియాను ఓడించి బోర్డర్-గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకున్న టీమ్ఇండియాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. స్వదేశానికి చేరుకున్న ఆటగాళ్లకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. క్రికెట్ హీరోలను అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అడిలైడ్లో 36కే ఆలౌటైన టీమ్ఇండియా తిరిగి పుంజుకొని...
-
ఆటగాళ్లకు క్వారంటైన్ నిబంధనల్లో సడలింపుఆస్ట్రేలియా నుంచి ముంబయి చేరుకున్న పలువురు టీమ్ఇండియా ఆటగాళ్లు, హెడ్కోచ్ రవిశాస్త్రికి బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు క్వారంటైన్ నిబంధనల్లో సడలింపులిచ్చారు...
-
టీమ్ఇండియా.. క్వారంటైన్కు ఆ ఐదుగురుఆస్ట్రేలియాలో అదరగొట్టిన టీమ్ఇండియా క్రికెటర్లు గురువారం స్వదేశానికి చేరుకున్నారు. దిల్లీ, ముంబయి, చెన్నై నగరాల్లో దిగారు. అక్కడి విమానాశ్రయాలకు చేరుకున్న అభిమానులు క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. పువ్వులు చల్లుతూ.. డప్పులు వాయిస్తూ.. వీర తిలకం దిద్దారు....
-
మాటల్లో చెప్పలేను: రహానెఆస్ట్రేలియాపై భారత్ చారిత్రక విజయం సాధించింది. గత 32 ఏళ్లగా గబ్బాలో ఓటమెరుగని ఆసీస్ను మట్టికరిపించి టెస్టు సిరీస్ను 2-1తో సాధించింది. అయితే పోటాపోటీగా సాగిన ఈ సిరీస్ క్రికెట్ అభిమానులకు జ్ఞాపకంగా నిలిచిపోతుంది....
-
గబ్బా కోటకు టీమ్ఇండియా బీటలుసిడ్నీ టెస్టును డ్రా చేసేందుకు వీరోచితంగా పోరాడుతున్న రవిచంద్రన్ అశ్విన్ను ఆస్ట్రేలియా సారథి టిమ్పైన్ కవ్వించిన తీరిది. నిజానికి అతడీ మాటలు ఊరికే అనలేదు. ఎందుకంటే 32 ఏళ్లుగా గబ్బాలో ఆ జట్టు జైత్రయాత్ర సాగిస్తోంది. పిచ్ వింత స్వభావాన్ని ఆసరాగా చేసుకొని ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది....
-
గబ్బా టెస్టు: టీ విరామానికి భారత్ 183/3ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా రెండో సెషన్ పూర్తయ్యేసరికి 63 ఓవర్లలో 183/3తో నిలిచింది...
-
మూడో వికెట్ కోల్పోయిన టీమ్ఇండియాఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా మూడో వికెట్ నష్టపోయింది. కెప్టెన్ అజింక్య రహానె(24) ధాటిగా ఆడే క్రమంలో కమిన్స్...
-
రహానె.. నీ వ్యూహం అద్భుతంసిడ్నీ టెస్టులో టీమ్ఇండియా సారథిగా అజింక్య రహానె వ్యూహాలు చాలా బాగున్నాయని ఆసీస్ మాజీ వికెట్కీపర్ బ్రాడ్ హడిన్ అన్నాడు. రెండో ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ను ముందుగా పంపించడంతో భారత్ సులువుగా మ్యాచ్ను డ్రా చేయగలిగిందని ప్రశంసించాడు. మూడో టెస్టు డ్రా కావడంతో సిరీస్....
-
‘ఛీటర్ స్మిత్’! ఇంకా మారలేదా?బాల్టాంపరింగ్ ఉదంతాన్ని పూర్తిగా మరవకముందే ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. భారత్తో జరిగిన సిడ్నీ టెస్టులో తన దుర్బుద్ధిని మరోసారి ప్రదర్శించాడు...
-
ప్చ్..క్వారంటైన్: అండగా యాష్,జడ్డూనిరంతరం కొత్త విషయాలు నేర్చుకొనే అశ్విన్, బ్యాటింగ్లో మరింత మెరుగైన రవీంద్ర జడేజా తొలి రెండు టెస్టుల్లో జట్టుకు అండగా నిలబడ్డారని టీమ్ఇండియా సారథి అజింక్య రహానె అన్నాడు. సిడ్నీలో ఆస్ట్రేలియా బౌలింగ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. కరోనా నిబంధనలను పాటించేందుకు...
-
రోహిత్వైపే అందరి చూపు!తొలి టెస్టులో ఘోరపరాజయం, అనంతరం రెండో టెస్టులో అద్వితీయ విజయం. దీంతో ఆస్ట్రేలియాను భారత్ దెబ్బకి దెబ్బతీసి లెక్క సరిచేసింది. అయితే ఇప్పుడు సిరీస్లో పైచేయి సాధించాలంటే సిడ్నీ టెస్టులో టీమిండియా విజయం సాధించాలి....
-
42 ఏళ్ల నిరీక్షణకు రహానె తెరదించుతాడా?నాలుగు టెస్టుల సిరీస్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు చెరో విజయంతో 1-1తో సమంగా నిలిచాయి. కాగా, సిడ్నీ వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ రేసులో ముందుండాలని...
-
ఆసీస్ క్రికెటర్లను సొంతంగా చదివిన అజింక్య!రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీరును అజింక్య రహానె వ్యక్తిగతంగా అధ్యయనం చేసుంటాడని అతడి కోచ్ ప్రవీణ్ ఆమ్రె అన్నారు. మ్యాచ్ మొదటి రోజే అశ్విన్ను ప్రయోగించడం తెలివైన ఎత్తుగడని ప్రశంసించారు. తొలి టెస్టులో కోహ్లీ రనౌట్కు కారుకుడై, తక్కువ పరుగులే చేసిన జింక్స్ తర్వాతి...
-
టీమిండియా గౌరవాన్ని జింక్స్ నిలబెట్టాడు!కఠోర సాధన, ఉత్తమ ప్రణాళికలే ఆస్ట్రేలియా పర్యటనలో అజింక్య రహానెను విజయపథంలో నడిపిస్తున్నాయని అతడి కోచ్ ప్రవీణ్ అమ్రె తెలిపాడు. కరోనాతో వచ్చిన విరామంలో ఒక...
-
మూడో టెస్టుకు ఉమేశ్ ఔట్.. శార్దుల్ ఇన్!ఆస్ట్రేలియాతో జనవరి 7 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టులో టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానంలో శార్దుల్ ఠాకుర్ను తీసుకోవాలని భావిస్తున్నట్లు ఓ బీసీసీఐ అధికారి చెప్పారు...
-
ఎంసీజీలో రహానెకు అరుదైన గౌరవంటీమ్ఇండియా తాత్కాలిక సారథి అజింక్య రహానెకు ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో అరుదైన గౌరవం లభించింది. ఇటీవల జరిగిన బాక్సింగ్డే టెస్టులో అతడు శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే...
-
అసలిది ఆసీస్ బ్యాటింగ్ లైనప్పేనా: సచిన్ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్లో స్థిరత్వం లేదని దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ అన్నారు. జట్టులో చోటుకోసమే వారు ఆడుతున్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. రెండో టెస్టులో విజయం అందించిన అజింక్య రహానెపై ప్రశంసల జల్లు కురిపించారు....
-
ఎంసీజీ భారత్కు వెరీ స్పెషల్: దాదాప్రతికూలతల నడుమ బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించిన టీమిండియాపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తన ఎత్తులు, వ్యూహాలతో, కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును గొప్పగా నడపించిన రహానెపై ప్రశంసల...
-
ఇది భారత్.. ఎవరికీ తలవంచదు: గావస్కర్తొలి టెస్టులో ఘోరపరాజయం అనంతరం టీమిండియా సిరీస్లో దారుణంగా విఫలమవుతుందని అందరూ భావించారని, కానీ బాక్సింగ్ టెస్టులో రహానెసేన అద్భుత విజయం సాధించిందని దిగ్గజ క్రికెటర్ సునిల్ గావాస్కర్ కొనియాడాడు. భారత్ ఎవరికి...
-
కంగారూలకు అప్పుడే షాకిచ్చాడు..
టీమ్ఇండియా తాత్కాలిక సారథి అజింక్య రహానె టెస్టుల్లో తనదైన నాయకత్వంతో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు అతడు భారత్కు మూడు మ్యాచ్ల్లో కెప్టెన్సీ వహించగా అన్నింటిలోనూ...
-
అ‘ద్వితీయ’ పోరాటం స్ఫూర్తిదాయకం!తొలి టెస్టులో చేదు జ్ఞాపకం, భారత్ క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు. అంతేగాక ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీ, టాస్ ఆసీస్ గెలవడం, ఆట మధ్యలోనే ఉమేశ్ యాదవ్ దూరమవ్వడం... ఇన్ని ప్రతికూలాంశాల్లో ....
-
కోహ్లీ, రహానె కెప్టెన్సీలో అదే తేడా: శాస్త్రిటీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె బ్యాటింగే బాక్సింగ్ డే టెస్టులో టర్నింగ్ పాయింటని హెడ్కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. రెండో టెస్టు అనంతరం అతడు మాట్లాడుతూ రహానెను...
-
ఈ విజయం మధుర జ్ఞాపకం..!టీమ్ఇండియా ఎట్టకేలకు 2020లో తొలి టెస్టు విజయం సాధించింది. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్లో వైట్వాష్కు గురైన భారత్ తర్వాత 9 నెలలు టెస్టులే ఆడలేదు...
-
ఆధిపత్యం ఇలాగే ఉంటే.. విజయం మనదే
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమ్ఇండియా విజయానికి చేరువలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో 326 పరుగులకు ఆలౌటైన భారత్.. రెండో ఇన్నింగ్స్లోనూ కంగారూలను మరోసారి కట్టడి చేసింది...
-
భారత్ సత్తా చాటింది: అక్తర్అడిలైడ్లో ఘోర పరాభవం పాలైన టీమ్ఇండియా మెల్బోర్న్ టెస్టుతో తమ సత్తా నిరూపించుకుందని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కొనియాడాడు. అజింక్య రహానె సారథ్యంలో బలంగా పుంజుకుందని చెప్పాడు...
-
మార్నస్ లబుషేన్ ఔట్..రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. ప్రమాదకర బ్యాట్స్మన్ మార్నస్ లబుషేన్(28; 49 బంతుల్లో 1x5) ఔటయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 17.5 ఓవర్కు స్లిప్లో...
-
పట్టు బిగించిన భారత్ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టుపై భారత్ పట్టు బిగించింది. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె(112; 223 బంతుల్లో 12x4) శతకానికి రవీంద్ర జడేజా (57; 159 బంతుల్లో 3x4) అర్ధశతకం తోడవ్వడంతో...
-
రహానె మ్యాజిక్ రిపీట్ అవుతుందా?మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత సారధి అజింక్య రహానె శతకంతో సత్తాచాటాడు. సహచర ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడలేకపోతున్నా అతడు మాత్రం ఆసీస్ బౌలర్లపై...
-
కోహ్లీ కెప్టెన్సీ వదిలేస్తే వాళ్లకి ప్రమాదకరంమెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది. ఆతిథ్య జట్టు కంటే తొలి ఇన్నింగ్స్లో 82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా పైచేయి సాధించడంలో...
-
నాయకుడై నడిపించాడు!తొలి టెస్టులో జీర్ణించుకోలేని ఓటమి, అంతేగాక కోహ్లీ, షమి జట్టుకు దూరమవ్వడం.. ఇలాంటి ప్రతికూలాంశాల్లో ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో భారత్ ప్రదర్శన ఎలా ఉంటుందోనని సందేహాలు మొదలయ్యాయి...
-
జింక్స్ ఒక సెంచరీ.. పలు రికార్డులు..టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె రెండో టెస్టులో అదరగొడుతున్నాడు. శనివారం తన వ్యూహాలతో బౌలింగ్ త్రాయన్ని సమృద్ధిగా ఉపయోగించుకున్న అతడు ఆస్ట్రేలియాను తక్కువ...
-
రహానె శతకం.. భారత్ ఆధిపత్యంఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలిరోజు ఆస్ట్రేలియాను 195కే పరిమితం చేసిన టీమ్ఇండియా రెండో రోజు బ్యాటింగ్లోనూ మంచి ప్రదర్శనే చేసింది...
-
200 దాటిన టీమ్ఇండియాకెప్టెన్ అజింక్య రహానె(70) బాధ్యతాయుతంగా ఆడుతుండడంతో టీమ్ఇండియా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 200 పరుగులు దాటింది. అతడికి ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(12)...
-
రెండో సెషన్ పూర్తి.. భారత్ 189/5ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 63.3 ఓవర్లకు 189/5తో నిలిచింది. ఆదివారం రెండో సెషన్ పూర్తయ్యే సమయానికి అజింక్య రహానె(51*; 121 బంతుల్లో 5x4)...
-
పంత్ ఔట్.. రహానె అర్ధశతకంఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. యువ బ్యాట్స్మన్ రిషభ్ పంత్(29; 40 బంతుల్లో 3x4) ఔటయ్యాడు...
-
50 ఓవర్లకు టీమ్ఇండియా 134/4ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె(21)తో కలిసి నిలకడగా ఆడుతున్నట్లు కనిపించిన...
-
భోజన విరామానికి భారత్ 90/3భోజన విరామ సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రహానె(10), హనుమ విహారి(13) ఉన్నారు. 64 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును వీరిద్దరూ...
-
జింక్స్ అదరహో: సెహ్వాగ్మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో తొలి రోజు భారత్దే ఆధిపత్యం. ఆతిథ్య జట్టును మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 195 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన...
-
నాడు సెహ్వాగ్ చేసిందే.. నేడు ఆస్ట్రేలియా చేసిందిటీమ్ఇండియా మాజీ ఓపెనర్, స్టార్ బ్యాట్స్మన్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టెస్టులు, వన్డేలనే తేడా లేకుండా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తాడు...
-
స్టీవ్స్మిత్ ఇలా ఔటవ్వడం ఇదే తొలిసారిటీమ్ఇండియాపై రెచ్చిపోయే ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్స్మిత్(0) తొలిసారి ఆ జట్టు చేతిలో డకౌటయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో అతడిలా ఔటవ్వడం అంతర్జాతీయ క్రికెట్లోనూ ఇదే తొలిసారి...
-
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాబోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా భారత్తో జరగనున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి టెస్టులో ఘోర పరాభవం తర్వాత బరిలోకి దిగుతున్న భారత్ భారీ మార్పులతో ఆటకు సిద్ధమైంది. పితృత్వ సెలవుల కారణంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, గాయం
-
‘మైండ్ గేమ్’ ఆడితే ఆడనివ్వండి: రహానెఆసీస్ క్రికెటర్ల ‘మైండ్ గేమ్’ గురించి తాము ఆందోళన చెందడం లేదని టీమ్ఇండియా తాత్కాలిక సారథి అజింక్య రహానె అన్నాడు. జట్టు కూర్పు, ప్రణాళికలపై ఎక్కువ దృష్టిసారించామని తెలిపాడు. స్వదేశానికి వెళ్లేముందు విరాట్ కోహ్లీ జట్టు సభ్యులతో కాసేపు మాట్లాడి స్ఫూర్తి...
-
దాదాలా ధోనీ.. మహీలా కోహ్లీ చేయలేరువిరాట్ కోహ్లీ గైర్హాజరీలో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న అజింక్య రహానె తన వ్యక్తిత్వం, శైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. కెప్టెన్సీలో ఎవరి
-
కోహ్లీకి క్షమాపణలు చెప్పా: రహానెఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రనౌటవ్వడం మ్యాచ్ గమనాన్నే మార్చేసింది. తొలి రోజు ఆటలో కోహ్లీ-రహానె భాగస్వామ్యంతో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది...
-
టీమ్ఇండియా రెండో టెస్టు జట్టు ఇదే..మెల్బోర్న్ వేదికగా శనివారం నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే రెండో టెస్టుకు టీమ్ఇండియా కొద్దిసేపటి క్రితమే తుది జట్టును ప్రకటించింది. అందరూ అనుకున్నట్లుగానే ఫామ్ కోల్పోయి ఇబ్బంది...
-
కోహ్లీలా దూకుడు కాదనుకోవద్దు సుమా!అజింక్య రహానె నాయకత్వానికి క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ మద్దతు పలికారు. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో అతడు జట్టును సమర్థంగా ముందుకు నడిపిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంతంగా, స్థిరంగా కనిపించే అతడు కోహ్లీలా దూకుడు ప్రదర్శించలేడని పొరపాటు పడొద్దని...
-
జడ్డూకు ఫిట్నెస్ టెస్ట్: జట్టుకు సరికొత్త సాధనఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ముందు టీమ్ఇండియా నెట్స్లో కఠోరంగా శ్రమిస్తోంది. గురువారం భిన్నమైన సాధన చేసింది. ఇద్దరు ఆటగాళ్లు కలిసి కుస్తీపోటీ తరహాలో సరికొత్త కసరత్తులు చేశారు. ఇక ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అందరికన్నా ముందు శిక్షణా శిబిరానికి వచ్చాడు....
-
పంత్ను తీసుకుంటే సాహాకేం చెప్తారు?బాక్సింగ్డే టెస్టులో టీమ్ఇండియా చేసే మార్పులపై మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. తాజాగా తన ఫేస్బుక్లో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...
-
టీమ్ఇండియా అది గుర్తుంచుకోవాలి: గంభీర్ఆస్ట్రేలియాతో తలపడిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాభవానికి బాధపడి ఉండొచ్చని, అయితే.. ఆటలో తొలి రెండు రోజులు ఆధిపత్యం చెలాయించిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని...
-
ఈ సిరీస్ ఆ ఇద్దరికీ చావోరేవోటీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానెకు తామేంటో నిరూపించుకొనేందుకు ఇదే చివరి సిరీస్ కావొచ్చని మాజీ క్రికెటర్ దీప్దాస్ గుప్తా అన్నారు. వీరిద్దరూ అద్భుతమైన ఆటగాళ్లే అయినా కొంతకాలంగా నిలకడగా రాణించడం లేదని పేర్కొన్నారు....
-
రహానె ప్రత్యేకత అదే!విరాట్ కోహ్లీ గైర్హాజరీతో ఆస్ట్రేలియా పర్యటనలో భారత టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అజింక్య రహానె అందుకున్నాడు. తొలి టెస్టులో ఘోరపరాజయం, కోహ్లీ, షమి జట్టుకు దూరమైన ప్రతికూల పరిస్థితుల్లో....
-
జడ్డూ రెడీ: అస్త్రాలను సిద్ధం చేస్తున్న భారత్ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో జీర్ణించుకోలేని ఓటమిని చవిచూసిన భారత్ బాక్సింగ్ డే టెస్టుకు సిద్ధమవుతోంది. మెల్బోర్న్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో విజయం సాధించాలని...
-
లఘు చర్చ.. ఆపై కోహ్లీ పయనంటీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ మంగళవారం స్వదేశానికి బయల్దేరాడు. విమానం ఎక్కడానికి ముందు జట్టు సభ్యులతో మాట్లాడాడు. వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రయత్నించాడు. మిగిలిన మూడు టెస్టులకు గాను అజింక్య రహానెకు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పాడు....
-
రహానె నువ్విలా చెయ్: గంభీర్మరో నాలుగు రోజుల్లో ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే రెండో టెస్టుకు ముందు కెప్టెన్ అజింక్య రహానెకు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పలు సలహాలు, సూచనలు చేశాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీ పితృత్వపు...
-
రహానెకు సీక్రెట్ మెసేజ్: డీకోడ్ చేస్తారా?ఐపీఎల్ అనంతరం మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ నెట్టింట్లో ఎంతో చురుకుగా ఉంటున్నాడు. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ.....
-
ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఇతరులను పట్టించుకోకండి..టీమ్ఇండియా ఆటగాళ్లు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఇతరుల మాటలు పట్టించుకోకుండా కలిసికట్టుగా ఉంటూ ముందుకు సాగాలని మాజీ బ్యాట్స్మన్ మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు...
-
రెండో ఇన్నింగ్స్: టీమ్ఇండియా 36/9
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా ఘోరంగా విఫలమైంది. 36 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి టెస్టు చరిత్రలో అతి తక్కువ స్కోరు నమోదు చేసింది...
-
టీమ్ఇండియా.. 7 ఓవర్లు 5 వికెట్లుఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు మూడో రోజు టీమ్ఇండియా పూర్తిగా తడబడింది. ఆట మొదలైన 40 నిమిషాలకే ఐదు వికెట్లు కోల్పోయి పీలకల్లోతు కష్టాల్లో పడింది...
-
కోహ్లీ ఒక్కడే: తొలి రోజు రక్షణాత్మకంతొలి సెషన్లో ఆసీస్ బౌలర్ల ఆధిపత్యం. రెండో సెషన్లో టీమ్ఇండియా బ్యాట్స్మెన్ పోరాటం. మూడో సెషన్లో జోరు పెంచిన సారథి, ఉపసారథి నిష్ర్కమణ.. కంగారూల పైచేయి. ఇదీ స్థూలంగా ఆస్ట్రేలియా, భారత్ డే/నైట్ టెస్టు మొదటి రోజు ఆట. గులాబి పోరులో...
-
AUSvsIND: కోహ్లీ రనౌట్.. అజింక్య సారీఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా కీలక వికెట్ చేజార్చుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (74; 180 బంతుల్లో 8×4) అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. లైయన్ వేసిన 76.6 బంతికి అతడు రనౌట్ అయ్యాడు. ఈ బంతిని మిడాఫ్లోకి ఆడగానే రహానె...
-
AUSvsIND: గులాబిపై కెప్టెన్ కోహ్లీ 50ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్ టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ (53; 133 బంతుల్లో 5×4) అర్ధశతకం సాధించాడు. ఆసీస్ పేసర్లు విసురుతున్న చురకత్తుల్లాంటి బంతుల్ని సాధికారికంగా ఎదుర్కొంటున్నాడు. చక్కని బంతుల్ని గౌరవిస్తూ...
-
AUSvsIND: తేనీటి విరామానికి భారత్ 107/3ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి డే/నైట్ టెస్టులో టీమ్ఇండియా ఆచితూచి ఆడుతోంది. తొలి రోజు తొలి ఇన్నింగ్స్లో తేనీటి విరామానికి 3 వికెట్లు నష్టపోయి 107 పరుగులు చేసింది. గులాబి బంతిని ఎందుక్కొనేందుకు బ్యాట్స్మెన్ అంతా రక్షణాత్మక విధానమే అనుసరించారు....
-
అతడిది ‘తెలివైన బుర్ర’ అంటున్న సచిన్టీమ్ఇండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానెది ‘తెలివైన బుర్ర’ అని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ప్రశంసించారు. నియంత్రిత దూకుడుకు మారుపేరైన జింక్స్ ఆస్ట్రేలియాతో చివరి మూడు టెస్టుల్లో జట్టును చక్కగా నడిపించగలడని ధీమా వ్యక్తం చేశారు. ధర్మశాలలో కంగారూలపై...
-
నయా భారత్కు నేను ప్రతినిధిని: కోహ్లీనయా భారత్కు తాను ప్రతినిధి అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఎదురయ్యే సవాళ్లను ఎటువంటి భయం లేకుండా స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నాడు. ఇటీవల విరాట్ను ఆస్ట్రేలియా మాజీ...
-
అతడు లేకపోయినా బలంగానే ఉన్నాం: రహానెఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టు తుదిజట్టుపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, మరో ప్రాక్టీస్ సెషన్ అనంతరం జట్టుకూర్పు గురించి ఆలోచిస్తామని టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె అన్నాడు....
-
కోహ్లీ లేకున్నా రహానెపై ఒత్తిడి ఉండదుతొలి టెస్టు తర్వాత టీమ్ఇండియాను నడిపించే బాధ్యత వస్తే అజింక్య రహానెపై ఎలాంటి ఒత్తిడి ఉండదని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నాడు. అతడు ఇంతకుముందే రెండుసార్లు...
-
ప్రాక్టీస్: రహానె సెంచరీ..భారత్ 237/8ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో భారత్-ఎ జట్టు తొలి రోజు ఆట ముగిసేసరికి ఎనిమిది వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానె
-
రహానె..దాని వల్ల ఉపయోగమేంటి: ధావన్సిడ్నీలో క్వారంటైన్ నిబంధనలు పాటిస్తూ భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనకు సన్నద్ధమవుతున్నారు. సాధనలో భాగంగా నెట్ సెషన్లతో పాటు ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా ఆడుతున్నారు.
-
కోహ్లీ లేకపోతే భారత్కు మంచిదే: గావస్కర్ఆస్ట్రేలియాతో డిసెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే 4 టెస్టుల సిరీస్లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్ మాత్రమే ఆడనున్న విషయం తెలిసిందే. ఆపై పితృత్వపు సెలవుల మీద భారత్కు తిరిగి వచ్చేస్తాడు...
-
రోహిత్ శర్మను విమర్శిస్తే జాఫర్ ట్రోల్ చేశాడు..మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే 4 టెస్టుల సిరీస్లో రోహిత్ శర్మను తుది జట్టులో ఎంపిక చేయడం సందేహమని మాజీ స్పిన్నర్ బ్రాడ్హాగ్ పేర్కొనడంతో టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్...
-
నీ ఆట.. నీ వ్యక్తిత్వం మార్చుకోవద్దు: భజ్జీబోర్డర్-గావస్కర్ టోర్నీలో మూడు టెస్టులకు సారథ్యం వహించనున్న అజింక్య రహానెకు వెటరన్ స్పిన్నర్ హర్భజన్సింగ్ శుభాకాంక్షలు తెలియజేశాడు. కోహ్లీతో పోలిస్తే అతడి నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వం భిన్నంగా ఉంటాయని తెలిపాడు. నాయకత్వం కోసం తన ఆటతీరు,..
-
ఆ జట్లు వీళ్లని వదులుకోవచ్చు..ప్రపంచంలోని ఏ లీగ్లో ఏ ఫ్రాంఛైజీ అయినా తమ జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లు ఉండాలని కోరుకుంటుంది. సహజంగా మంచి ప్రదర్శన చేసేవారిని ఎంత ధరకైనా కొనుగోలు చేస్తాయి...
-
టెస్టు పగ్గాలు రోహిత్కే ఇవ్వాలి: పఠాన్భారత సారథి విరాట్ కోహ్లీ పితృత్వ సెలవుల్లో ఉన్నప్పుడు టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానెకు బదులుగా రోహిత్ శర్మకు టెస్టు పగ్గాలు అందివ్వాలని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. రహానెకు తానేమి
-
రహానె.. అందుకే ఆదర్శంబెంగళూరుపై విజయం అందించిన అజింక్య రహానెపై దిల్లీ బ్యాటింగ్ కోచ్ మహ్మద్ కైఫ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతడు యువ ఆటగాళ్లకు ఆదర్శమని కితాబిచ్చాడు. కష్టపడి పనిచేస్తే ఫలితం కచ్చితంగా ఉంటుందని నిరూపించాడని పేర్కొన్నాడు....
-
రహానెను దిల్లీ జట్టు వదులుకోనుందా?సీనియర్ బ్యాట్స్మన్ అజింక్య రహానెను దిల్లీ జట్టు మిడ్-సీజన్ ఆటగాళ్ల బదిలీ ప్రక్రియలో వదిలేస్తుందని వస్తున్న వార్తలను ఆ జట్టు అధికారి ఒకరు ఖండించారు. ప్రస్తుతం పృథ్వీ షా, శిఖర్ ధావన్ ఓపెనర్లుగా రాణిస్తుండటంతో రహానెకు చోటు దక్కడం లేదని, అతడు తమ జట్టుతోనే
-
అమ్మో.. దుబాయ్ వేడిలో కష్టం: రికీఎడారి వేడిలో అతిగా సాధన చేయడం మంచిది కాదని దిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ అంటున్నాడు. ప్రతి సెషన్ తర్వాత అలసటను బట్టి తర్వాతి సెషన్కు సమయం నిర్దేశించుకుంటామని పేర్కొన్నాడు. శిబిరంలో తక్కువ మందే ఆటగాళ్లు ఉండటంతో జాగ్రత్తగా ...
-
‘ఫినిషర్’గా రహానె!జట్టు అవసరాల మేరకు ‘ఫినిషర్’ పాత్రను పోషించేందుకు సిద్ధమేనని దిల్లీ క్యాపిటల్స్ సీనియర్ ఆటగాడు అజింక్య రహానె అంటున్నాడు. టాప్ఆర్డర్తో పోలిస్తే 5, 6 స్థానాల్లో పరుగులు చేయడం కాస్త కష్టమేనని పేర్కొన్నాడు. పవర్ప్లే తర్వాత అంతర్ వృత్తం బయట ఎక్కువ మంది ఫీల్డర్లు ఉంటారని వెల్లడించాడు....
-
సచిన్ తెందూల్కర్ గణపతి పూజ చూశారా?వినాయక చివితి సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంబయిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్యను పూలు...
-
సందేహామే లేదంటున్న జింక్స్!లాక్డౌన్లో శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించానని సీనియర్ ఆటగాడు అజింక్య రహానె అన్నాడు. బయో బుడగలో ఆడుతున్న ఐపీఎల్-2020 కచ్చితంగా సవాళ్లు విసురుతుందని పేర్కొన్నాడు. ఎక్కువగా ఆలోచించకూడదని సూచించాడు. ముంబయిలోని దిల్లీ క్యాపిటల్స్ శిబిరానికి వచ్చిన....
-
రహానె, ఇషాంత్, భువి మాయ చేశారు..ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో టీమ్ఇండియా చారిత్రక విజయం సాధించి నేటికి ఆరేళ్లు పూర్తయ్యాయి. 1986 తర్వాత భారత్ అక్కడ టెస్టు మ్యాచ్ గెలవడం అదే తొలిసారి...
-
ద్రవిడ్ టీ20ల్లో అలా ఆడమన్నాడు: రహానెటీమ్ఇండియా టెస్టు క్రికెట్లో అజింక్య రహానె కీలక ఆటగాడు. విదేశాల్లోనూ రాణించే సత్తా కలిగిన బ్యాట్స్మన్. అందుకు తగ్గట్టే ఇప్పటివరకు 65 మ్యాచ్ల్లో 11 శతకాలతో కొనసాగుతున్నాడు...
-
చల్లని గాలులే కీలకం అంటున్న రహానె!న్యూజిలాండ్ పర్యటనలో చల్లని గాలులకు తట్టుకోవడమే కీలకమని అజింక్య రహానె అన్నాడు. సాంకేతికంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరమేమీ ఉండదన్నాడు. ఫిబ్రవరిలో కోహ్లీసేన కివీస్తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు....
జిల్లాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)