☰
ఆదివారం, ఏప్రిల్ 18, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

సంబంధిత వార్తలు

  • యుద్ధానికి వెళ్తున్న ఫీలింగ్‌ అది: గిల్‌అరంగేట్రం మ్యాచులో బ్యాటింగ్‌కు వెళ్తున్నప్పుడు యుద్ధానికి వెళ్తున్న అనుభూతి కలిగిందని టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అన్నాడు. ఒకప్పుడు ఆస్ట్రేలియాలో జరిగే మ్యాచుల్ని చూసేందుకు ఉదయం 4:30 గంటలకు నిద్రలేచేవాడినని చెప్పాడు. ఇప్పుడు అదే ఆసీస్‌పై తన ఆటను చూసేందుకు....
  • సన్నీలో.. ఇంత ఆవేశమా?అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు బలైన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఆటలో సాంకేతికత ఎంత పెరిగినా ఇప్పటికీ వారు పొరపాట్లు పడుతూనే ఉంటారు. 1981లో ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు టీమ్‌ఇండియాకు ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. అంతగా అనుభవం లేని రెక్స్‌ వైట్‌హెడ్‌ నిర్ణయాలతో ....
  • పంత్‌కే ఐసీసీ తొలి పురస్కారంటీమ్‌ఇండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ మరో ఘనత అందుకున్నాడు. ఐసీసీ కొత్తగా ఆరంభించిన ‘ఈ నెల మేటి ఆటగాడు’ పురస్కారానికి ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో దక్షిణాఫ్రికా అమ్మాయి షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ ఈ పురస్కారాన్ని దక్కించుకుంది.....
  • అరంగేట్రం ముందు రాత్రి నిద్రమాత్ర వేసుకున్న గిల్‌!అడిలైడ్‌లో 36 పరుగులకే ఆలౌటైనప్పుడు ఎలా స్పందించాలో జట్టుకు అర్థమవ్వలేదని టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అన్నాడు. దాన్ని అరాయించుకొనేందుకూ సరైన సమయం దొరకలేదని పేర్కొన్నాడు. అరంగేట్రానికి ముందురోజు రాత్రి తనకు నిద్రపట్టలేదని తెలిపాడు. ఫలితంగా నిద్రమాత్ర వేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు. తొలి మ్యాచులో గిల్‌ 45, 35*తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే...
  • థాంక్యూ.. టీమ్‌ఇండియా అంటున్న లైయన్‌ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ నేథన్‌ లైయన్‌ టీమ్‌ఇండియాకు ధన్యవాదాలు తెలియజేశాడు. తన వందో టెస్టు సందర్భంగా సంతకాలు చేసిన టీమ్‌ఇండియా జెర్సీ అందజేసింనందుకు కృతజ్ఞతలు తెలిపాడు. కెరీర్‌లో మరిన్ని పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాల్సిన సమయం...
  • పంత్‌ గొప్పతనం అదే: సైనిటీమ్‌ఇండియా వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ అద్భుతమైన ఆటగాడని యువపేసర్‌ నవదీప్‌ సైని అన్నాడు. గాయపడ్డ తాను క్రీజులోకి వచ్చినప్పుడు అన్నీ అతడే చూసుకుంటానని పంత్‌ తనతో చెప్పాడని పేర్కొన్నాడు. ఏ మాత్రం రిస్క్‌ తీసుకోవద్దని సూచించాడని వెల్లడించాడు....
  • గిల్‌.. బ్యాటింగ్‌లో లోపం అదేటీమ్ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ బ్యాటింగ్‌లో ఒక సాంకేతిక లోపం ఉందని వెస్టిండీస్‌ మాజీ ఆటగాడు ఇయాన్‌ బిషన్‌ అన్నాడు. అతడు లెగ్‌సైడ్‌ ఎక్కువగా ఆడుతున్నాడని పేర్కొన్నాడు. మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చాడు. అయితే తన లోపంపై గిల్‌ అవగాహనతో...
  • సోషల్‌ మీడియాకు పంత్ దూరం‌.. ఎందుకంటే?బయటి ప్రపంచం నుంచి వచ్చే విమర్శల దాడి నుంచి తప్పించుకొనేందుకు సోషల్‌ మీడియాకు తనకు తాను దూరమయ్యానని టీమ్‌ఇండియా యువవికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ అన్నాడు. ఇప్పటికీ ప్రతిరోజూ సెగ తగులుతున్నట్టే అనిపిస్తోందని పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలని....
  • ఆసీస్‌ వాళ్లున్నారని లిఫ్టు ఎక్కనివ్వలేదు: యాష్‌ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌ ఆంక్షలు కఠినంగా విచిత్రంగా అనిపించాయని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. ఒకే బయోబుడగలో ఉన్నప్పటికీ ఆసీస్‌ ఆటగాళ్లున్న లిఫ్ట్‌లోనికి తమను  ఎక్కనివ్వలేదని పేర్కొన్నాడు. ఆ సమయంలో చాలా బాధగా అనిపించిందని వెల్లడించాడు....
  • శార్దూల్‌, సిరాజ్‌ రచించిన గబ్బా బౌలింగ్‌ వ్యూహం!బ్రిస్బేన్‌ టెస్టులో వికెట్‌కు రెండువైపులా ఒత్తిడి పెంచాలన్నది తమ ప్రణాళికని టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. ఆటకు ముందు తాను, శార్దూల్‌ ఠాకూర్‌ ఈ విషయంపై చర్చించుకున్నామని తెలిపాడు. చక్కని ప్రాంతాల్లో బంతులు వేయడంతో ఆసీస్‌ ఆటగాళ్లు త్వరగా ఔటయ్యారని...
  • సూది మందు తీసుకొని ప్యాడ్లు కట్టుకున్నా: జడ్డూసిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆడేందుకు తాను ప్యాడ్లు కట్టుకొని సిద్ధమయ్యానని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అన్నాడు. ఇందుకోసం సూదిమందు సైతం తీసుకున్నానని పేర్కొన్నాడు. కనీసం 10-15 ఓవర్లు ఆడేందుకు మానసికంగా సన్నద్ధమయ్యానని వెల్లడించాడు. రిషభ్ పంత్‌, పుజారా....
  • గాయపడ్డా.. బౌలింగ్‌ ఒప్పుకొన్న కారణమదే!కీలకమైన బ్రిస్బేన్‌ టెస్టులో గాయపడినందుకు బాధగా అనిపించిందని టీమ్‌ఇండియా యువపేసర్‌ నవదీప్‌ సైని అన్నాడు. మరోసారి అలాంటి పెద్ద మ్యాచుల్లో అవకాశం దక్కదేమోనని ఆందోళన పడ్డానని గుర్తు చేసుకున్నాడు.  కెప్టెన్‌ అజింక్య రహానె అడగడంతో నొప్పితో బాధపడుతున్నా బౌలింగ్‌ చేస్తానన్నాని...
  • తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్‌గాయపడ్డ టీమ్‌ఇండియా చేతుల్లో ఓటమి పాలవ్వడం పూడ్చలేని లోటు మిగిల్చిందని ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ అన్నాడు. కెప్టెన్‌ టిమ్‌పైన్‌, బౌలర్ల వ్యూహాలను ప్రశ్నించక తప్పదన్నాడు. రాబోయే రోజుల్లో కొందరిపై వేటు తప్పదని అంచనా వేశాడు. పూర్తి సామర్థ్యంతో బరిలోకి దిగిన కంగారూలు తక్కువ...
  • వీరే ‘గబ్బా’ర్‌ సింగ్‌లు..!ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా తిరుగులేని విజయం అందుకుంది. 328 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. 2-1 తేడాతో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. గబ్బా వేదికగా జరిగిన పోరులో భారత కుర్రాళ్లు కసి, పట్టుదలను...
  • గబ్బా కోటకు టీమ్‌ఇండియా బీటలుసిడ్నీ టెస్టును డ్రా చేసేందుకు వీరోచితంగా పోరాడుతున్న రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఆస్ట్రేలియా సారథి టిమ్‌పైన్‌ కవ్వించిన తీరిది. నిజానికి అతడీ మాటలు ఊరికే అనలేదు. ఎందుకంటే 32 ఏళ్లుగా గబ్బాలో ఆ జట్టు జైత్రయాత్ర సాగిస్తోంది. పిచ్‌ వింత స్వభావాన్ని ఆసరాగా చేసుకొని ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది....
  • ఆఖరి రోజు ఆసీస్‌కు భయం.. ఎందుకంటే!టీమ్‌ఇండియాతో ఆఖరి టెస్టు ఆఖరి రోజుకు ముందు ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురు దెబ్బ! ఆ జట్టు ప్రధాన పేసర్లలో ఒకడైన మిచెల్‌ స్టార్క్‌ మంగళవారం ఆడటం కష్టమే. అతడు కుడికాలి పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడని తెలిసింది. గాయం తీవ్రత గురించి పూర్తి సమాచారం లేదు....
  • ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరంగాయపడ్డ టీమ్‌ఇండియాపై సిరీసు డ్రా చేసుకోవడం గత సిరీసు ఓటమి కన్నా ఘోరమని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాటింగ్‌ అంటున్నాడు. సమయం తక్కువగా ఉండటంతో ఆఖరి టెస్టులో విజయం, డ్రాలో రహానె సేన దేనికోసం ప్రయత్నిస్తుందో చూడాల్సి ఉందన్నాడు. మంగళవారం ఆట తొలి గంటలో ఎవరి...
  • ఆఖరి రోజు ఓపిక పడితే..!టీమ్ఇండియాతో నాలుగో టెస్టు ఆఖరి రోజు సహనంతో ఉండాలని ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ తమ బౌలర్లకు సూచించాడు. గబ్బా పిచ్‌ విచిత్రంగా ప్రవర్తించడం మొదలైందని పేర్కొన్నాడు. ఏదేమైన మంగళవారం పర్యాటక జట్టు‌ పట్టుదలతో బ్యాటింగ్‌ చేస్తుందని అంచనా వేశాడు. సోమవారం ఆట ముగిశాక ....
  • తలకు కుట్లు పడ్డా.. బ్యాటింగ్‌ చేసిన సుందర్‌టీమ్ఇండియా యువ ఆటగాడు వాషింగ్టన్‌ సుందర్‌కు క్రికెట్‌ అంటే పిచ్చి అని అతడి తండ్రి ఎం.సుందర్‌ అన్నారు. తొమ్మిదేళ్ల వయసులో తలకు దెబ్బతగిలి కుట్లు పడ్డా మరుసటి రోజే వెళ్లి క్రికెట్‌ ఆడాడని తెలిపారు. తన కుమారుడిని ఎక్కువ మంది స్పిన్నర్‌గా భావిస్తారని నిజానికి అతడు...
  • ఇంటర్వ్యూయర్‌గా మారిన యాష్‌ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమ్‌ఇండియా తిరుగులేని పోరాటం చేస్తోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఆతిథ్య జట్టుకు దీటుగా బదులిస్తోంది. సీనియర్‌ బౌలర్లు గాయపడటంతో నటరాజన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ అరంగేట్రం చేశారు. తొలి మ్యాచే అయినా అదరగొడుతున్నారు.....
  • టీమ్ఇండియా కష్టాలు నాకూ తెలుసు: పైన్‌ఒంటరి ప్రదేశాల్లో కుటుంబ సభ్యులు లేకుండా బయో బుడగల్లో గడపడం టీమ్‌ఇండియాకు కష్టంగానే ఉంటుందని ఆసీస్‌ సారథి టిమ్‌పైన్‌ అంగీకరించాడు. యూఏఈలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ జరిగినప్పుడు స్టీవ్‌స్మిత్‌, కమిన్స్‌ సహా తన సహచరులు ఇలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారని పేర్కొన్నాడు....
  • పర్యవేక్షణలో బుమ్రా.. మైదానంలోకి బెస్ట్‌ 11టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా గాయాన్ని వైద్యబృందం పర్యవేక్షిస్తోందని బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. గాయపడ్డ ఆటగాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో తుది జట్టులో భారీ మార్పులు ఉంటాయని పరోక్షంగా సూచించాడు. ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టుకు ముందు ఆయన మీడియాతో...
  • గబ్బాలో బుమ్రా ఆడితే టీమ్‌ఇండియాకు మేలుఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ఆడితే మంచిదని మాజీ క్రికెటర్‌ మదన్‌లాల్‌ అన్నారు. భిన్నంగా ఉండే గబ్బా పిచ్‌పై అతడు టీమ్‌ఇండియాకు ప్రయోజనకారి అవుతాడని పేర్కొన్నారు. అతడు 50% ఫిట్‌నెస్‌తో ఉన్నా జట్టులోకి తీసుకొనే అవకాశాలు ఉన్నాయని వెల్లడించాడు....
  • ఆసీస్‌పై కోహ్లీకి లేని రికార్డు పంత్‌ సొంతంటీమ్‌ఇండియా యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పరుగుల రారాజు విరాట్‌ కోహ్లీ, నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా, టెస్టు స్పెషలిస్టులు అజింక్య రహానె, మురళీ విజయ్‌కు సైతం లేని ఘనత సాధించాడు. గత పదేళ్లలో ఆసీస్‌లో కనీసం 500+ పరుగులు...
  • ఆ నొప్పితో మా ఆయన అలా ఎలా ఆడాడబ్బా!ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా అద్భుతంగా పోరాడింది. ఆతిథ్య జట్టు విజయాన్ని అడ్డుకొంది. ఓడిపోయే మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. 407 పరుగుల లక్ష్య ఛేదనలో ఐదో రోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 334 పరుగులతో నిలిచింది. పంత్‌, పుజారా, అశ్విన్‌, విహారి కసి...
  • ‘డ్రా’ కానే కాదిది.. ఆసీస్‌ పొగరుకు ఓటమి!టెస్టు క్రికెట్‌.. బ్యాటు, బంతి మధ్య సిసలైన పోరాటానికి అసలైన వేదిక. జట్టు సమన్వయం, బృంద స్ఫూర్తికి మొక్కవోని దీక్ష. ఆటగాళ్ల నైపుణ్యానికి శిఖరాగ్ర పరీక్ష. అందుకే సుదీర్ఘ ఫార్మాట్లో మ్యాచ్‌ డ్రా అయినా కొన్నిసార్లు గెలుపుతో సమానమే....
  • టీమ్‌ఇండియా: ఒక శుభవార్త..ఒక చేదు వార్తటీమ్ఇండియాకు ఒక శుభవార్త.. ఒక చేదువార్త! ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండడని బీసీసీఐ అధికారి తెలిపారు. అతడి ఎడమచేతి బొటనవేలు పక్కకు తొలిగిందని, ఎముక విరిగిందని పేర్కొన్నారు. బ్యాటింగ్‌ గ్లోవ్స్‌ తొడుక్కోవడమూ కష్టమేనని వెల్లడించారు....
  • ఆసీస్‌పై 100 సిక్సర్లు బాదిన ఒకేఒక్కడుటీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్‌గా అవతరించాడు. ఆ జట్టుపై మరెవ్వరికీ లేని ఘనత సొంతం చేసుకున్నాడు. కెరీర్లో 424వ సిక్సర్‌ను ఖాతాలో వేసుకున్నాడు....
  • ఫుట్‌వర్క్‌లో వేగం పెంచి.. అశ్విన్‌పై ఒత్తిడి పెంచావేగవంతమైన ఫుట్‌వర్క్‌తో ముందుగానే దాడికి దిగడం రవిచంద్రన్‌ అశ్విన్‌పై బాగా పనిచేసిందని ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌స్మిత్‌ అన్నాడు. తన వ్యూహంతో అతడిపై ఒత్తిడి తీసుకొచ్చానని తెలిపాడు. మూడు వారాల క్రితమే రెండు శతకాలు బాదిన తనను ఫామ్‌లేనని అనడం నవ్వుతెప్పించిందని పేర్కొన్నాడు....
  • 200+ డాడీ హండ్రెడ్‌ అయితే 300+ ఏంటి?క్రికెట్లో 50 పరుగులు చేస్తే అర్ధశతకం అంటారు. 100 పరుగులు చేస్తే శతకం అంటారు. 200 పరుగులు సాధిస్తే ద్విశతకం అంటారు. అప్పుడప్పుడు డబుల్‌ సెంచరీని వ్యాఖ్యాతలు, విశ్లేషకులు ‘డాడీ హండ్రెడ్‌’ అని ఛమత్కరిస్తుంటారు. మరి 150, 250, 300 పరుగులు చేస్తే ఏమంటారనే సందేహం మీకు...
  • పంత్‌పై పాంటింగ్‌ రుసరుసటీమ్ఇండియా యువ వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ కీపింగ్‌ మరీ పేలవంగా ఉందని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్‌ అన్నాడు. మూడోటెస్టు తొలిరోజు వికెట్ల వెనకాల అతడి ప్రదర్శన తీసికట్టుగా ఉందని విమర్శించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి మరెవ్వరూ వదలనన్ని ఎక్కువ క్యాచులు...
  • ఆంక్షలు సడలిస్తేనే నాలుగో టెస్టు.. లేదంటే!బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టు ఆడాలంటే టీమ్‌ఇండియా క్రికెటర్లకు కఠిన క్వారంటైన్‌ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని క్రికెట్‌ ఆస్ట్రేలియాకు బీసీసీఐ అధికారికంగా లేఖ రాసింది. ఆస్ట్రేలియాకు వచ్చేముందు భారత జట్టు రెండు నగరాల్లో కఠిన క్వారంటైన్‌ అయ్యేందుకు ఒప్పదం చేసుకోలేదని తెలిపింది. దుబాయ్‌ నుంచి...
  • అశ్విన్‌పై ఒత్తిడి పెంచాలనే స్మిత్‌ దూకుడు..తొలి రెండు టెస్టుల్లో తనపై ఆధిపత్యం చెలాయించిన అశ్విన్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించానని ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ అన్నాడు. అందుకే మూడో టెస్టులో అతడి బౌలింగ్‌లో దూకుడుగా ఆడానని పేర్కొన్నాడు. మరోవైపు లబుషేన్‌ సైతం చక్కగా బ్యాటింగ్‌ చేశాడని వెల్లడించాడు....
  • నాన్న గుర్తొచ్చే.. సిరాజ్‌ కంటతడిజాతీయగీతం ఆలపించేటప్పుడు నాన్న గుర్తొచ్చాడని టీమ్‌ఇండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. అందుకే కాస్త భావోద్వేగానికి గురయ్యానని తెలిపాడు. తాను దేశం తరఫున టెస్టు క్రికెట్‌ ఆడాలన్నది నాన్న కలని  పేర్కొన్నాడు. ‘ఇప్పుడు నాన్న నన్ను చూస్తున్నారనే అనుకుంటున్నా..
  • పంత్‌.. ఇదేం కీపింగ్‌?రిషభ్ పంత్‌‌.. టీమ్‌ఇండియా యువ వికెట్‌కీపర్‌. ఎంఎస్‌ ధోనీకి సరైన వారసుడు. తిరుగులేని బ్యాటర్‌‌. భారత జట్టుకు ఎక్స్‌-ఫ్యాక్టర్‌! ఇవీ పంత్‌ వచ్చిన కొత్తలో వినిపించిన మాటలు. మొదట్లో అతడి ప్రదర్శన సైతం అందుకు తగ్గట్టే  ఉండేది. ఎప్పుడైతే ధోనీ పోలికల మాయలో చిక్కుకున్నాడో అప్పట్నుంచి ప్రదర్శనలో...
  • అరెరె పంత్‌.. ఇదేమి విన్యాసం!టీమ్‌ఇండియా యువ వికెట్‌కీపర్‌ రిషభ్ పంత్‌ అప్పుడప్పుడు మైదానంలో సర్కస్‌ ఫీట్లు చేస్తుంటాడు. బంతిని అందుకొనే క్రమంలో కిందపడ్డప్పుడు తనంతట తానే ఫ్లిఫ్‌ కొడుతూ పైకి లేస్తుంటాడు. గత ఆస్ట్రేలియా సిరీసులోనూ అతడిలా చేయడం ఆకట్టుకుంది. ఆ ఫీట్‌ను చూసిన సహచరులు, అభిమానులు...
  • భారత్‌×ఆసీస్‌ మూడో టెస్టు: ఊహించని ప్రత్యేకత!ఆస్ట్రేలియా × టీమ్‌ఇండియా మూడో టెస్టుకు మరో ప్రత్యేకత! అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో తొలిసారిగా టెస్టు మ్యాచుకు ఒక మహిళ మ్యాచ్‌ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించనుంది.‌ ఆసీస్‌కు చెందిన క్లెయిర్‌ పొలొసక్‌ నాలుగో అంపైర్‌గా విధులు చేపట్టనుంది. ఆమె వయసు 32 ఏళ్లే కావడం గమనార్హం....
  • ప్చ్‌..క్వారంటైన్‌: అండగా యాష్‌,జడ్డూనిరంతరం కొత్త విషయాలు నేర్చుకొనే అశ్విన్‌, బ్యాటింగ్‌లో మరింత మెరుగైన రవీంద్ర జడేజా తొలి రెండు టెస్టుల్లో జట్టుకు అండగా నిలబడ్డారని టీమ్‌ఇండియా సారథి అజింక్య రహానె అన్నాడు. సిడ్నీలో ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. కరోనా నిబంధనలను పాటించేందుకు...
  • సిడ్నీ.. సైనికే తొలి ప్రాధాన్యం: నెహ్రాఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు టీమ్‌ఇండియా మూడో పేసర్‌గా నవదీప్‌ సైనికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మాజీ పేసర్‌ ఆశీశ్‌ నెహ్రా సూచించాడు. అతడి బౌలింగ్‌లో అదనపు వేగం, బౌన్స్‌ ఉన్నాయన్నాడు. పిచ్‌ను అనుసరించి చూస్తే శార్దూల్‌ ఠాకూర్‌, నటరాజన్‌ను ఎంపిక చేయడం సరైన తర్కం కాదని పేర్కొన్నాడు....
  • జూలో జంతువుల్లా చేస్తారా:టీమ్‌ఇండియాఆస్ట్రేలియా పర్యటనలో తమ స్వేచ్ఛను హరించడంపై టీమ్‌ఇండియా క్రికెటర్లు తీవ్ర అసహనంతో ఉన్నారని సమాచారం. ప్రదర్శనశాలలో జంతువుల్లా తమతో వ్యవహరించొద్దని కోరినట్టు తెలిసింది. మైదానంలోకి వేలాది మందిని అనుమతించాక తమను మాత్రం హోటల్‌ గదులకే పరిమితం చేయడమేంటని....
  • ఆమె వ్యాఖ్యలపై  బీసీసీఐ తీవ్ర ఆగ్రహంటీమ్‌ఇండియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన క్వీన్స్‌ల్యాండ్‌ ఆరోగ్య మంత్రి రాస్‌ బేట్స్‌ వ్యాఖ్యల పట్ల బీసీసీఐ ఆగ్రహంగా ఉందని సమాచారం. భారత జట్టు నిబంధనలను పాటించదనే తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని బోర్డు....
  • రోహిత్‌ను అడ్డుకొంటాం!ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ ఒకరని ఆస్ట్రేలియా సీనియర్‌ స్పిన్నర్‌ నేథన్‌ లైయన్‌ అన్నాడు. అతడి రాక ప్రత్యర్థి బౌలర్లకు సవాలేనని పేర్కొన్నాడు. హిట్‌మ్యాన్‌ సవాల్‌కు తాము సిద్ధమేనని వెల్లడించాడు. బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టు పక్కా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తమ...
  • రద్దా? యథావిధిగా బ్రిస్బేన్‌ టెస్టు!కఠిన క్వారంటైన్‌ ఆంక్షల వల్ల నాలుగో టెస్టు ఆడేందుకు టీమ్ఇండియా నిరాకరించిందన్న వార్తలను క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హాక్లీ కొట్టిపారేశారు. క్వీన్స్‌ల్యాండ్‌లో క్వారంటైన్‌ నిబంధనల గురించి భారత క్రికెట్‌ బోర్డుకు పూర్తిగా అవగాహన ఉందన్నాడు. వాటిని పాటించేందుకు పూర్తిగా మద్దతు ప్రకటించిందని...
  • టీమ్‌ఇండియాతో కీలక టెస్టుకు ఆసీస్‌ పేసర్‌ దూరంటీమ్‌ఇండియాతో మూడో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ! ఆ జట్టు పేసర్‌ ప్యాటిన్సన్‌ సిడ్నీ టెస్టుకు దూరమవుతున్నాడు. ఛాతీ కండరాల గాయం వల్ల అతడు జట్టుకు అందుబాటులో ఉండటం లేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే అతడికి ప్రత్యామ్నాయంగా మరో ఆటగాడిని తీసుకోలేదు....
  • ఆసీస్‌ క్రికెటర్లను సొంతంగా చదివిన అజింక్య!రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ తీరును అజింక్య రహానె వ్యక్తిగతంగా అధ్యయనం చేసుంటాడని అతడి కోచ్‌ ప్రవీణ్‌ ఆమ్రె అన్నారు. మ్యాచ్‌ మొదటి రోజే అశ్విన్‌ను ప్రయోగించడం తెలివైన ఎత్తుగడని ప్రశంసించారు. తొలి టెస్టులో కోహ్లీ రనౌట్‌కు కారుకుడై, తక్కువ పరుగులే చేసిన జింక్స్‌ తర్వాతి...
  • టీమ్‌ఇండియా బౌలింగ్‌ సారథి అశ్వినేమైదానంలో ప్రస్తుత టీమ్‌ఇండియాకు రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌ సారథని మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా అంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడు బౌలింగ్‌ చేయగలడని ప్రశంసించాడు. ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడని అన్నాడు....
  • ఓటమి వల్లే ఆసీస్‌ మీడియా దుష్ప్రచారంటీమ్‌ఇండియా క్రికెటర్లు కొవిడ్‌-19 నిబంధనలను ఉల్లంఘించలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆస్ట్రేలియాలోని ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని విమర్శించింది. నగరంలోని ఓ రెస్టారెంటుకు వెళ్లిన భారత క్రికెటర్లకు కొవిడ్‌-19 ప్రొటోకాల్‌పై పూర్తి అవగాహన ఉందని వెల్లడించింది....
  • ఆసీస్‌.. రహానె, గిల్‌ ఆడినన్ని పుల్‌షాట్లూ ఆడలేదు!టీమ్‌ఇండియాతో టెస్టు సిరీసులో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ప్రదర్శనపై దిగ్గజ క్రికెటర్‌ రికీ పాంటింగ్‌ అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. జట్టు మొత్తం కలిపి అజింక్య రహానె, శుభ్‌మన్‌ గిల్‌ ఆడినన్ని పుల్‌షాట్లు సైతం ఆడలేకపోయారని విమర్శించాడు. దీనిని బట్టి భారత బౌలింగ్‌ అద్భుతంగా ఉందని చెప్పొచ్చని...
  • అసలిది ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్పేనా: సచిన్‌ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ లైనప్‌లో స్థిరత్వం లేదని దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ అన్నారు. జట్టులో చోటుకోసమే వారు ఆడుతున్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. రెండో టెస్టులో విజయం అందించిన అజింక్య రహానెపై ప్రశంసల జల్లు కురిపించారు....
  • రోహిత్‌.. నాజూగ్గా కనిపిస్తున్నావ్‌: శాస్త్రిటీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ క్వారంటైన్‌ ముగిసింది. బుధవారం రాత్రి అతడు జట్టుతో కలిశాడు. జట్టు హోటల్‌కు చేరుకున్న అతడికి సహచరులు, కోచింగ్‌ సిబ్బంది సాదర స్వాగతం పలికారు. ఒకర్నొకరు హత్తుకుంటూ అభినందనలు తెలియజేసుకున్నారు....
  • టీమ్‌ఇండియా గెలుపుతో మారిన పాయింట్ల పట్టికఆస్ట్రేలియాపై రెండో టెస్టులో విజయం సాధించిన టీమ్‌ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత పదిల పరుచుకుంది. మరో 30 పాయింట్లు జతకావడంతో మొత్తం 390 పాయింట్లు సాధించింది. పాయింట్ల పరంగా అందరికన్నా ఎంతో...
  • బ్యాటర్లూ... భయపడటం ఆపండి: పాంటింగ్‌టీమ్‌ఇండియాతో రెండో టెస్టులో చెత్తగా ఆడిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్‌ తీవ్రంగా విమర్శించాడు. భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు ఏమాత్రం తెగువ చూపలేదన్నాడు. తొలుత వారు ఔటవుతారన్న భయం నుంచి బయటపడాలని...
  • మూడో టెస్టు వేదికపై సీఏ స్పష్టీకరణటీమ్‌ఇండియాతో మూడో టెస్టు వేదిక సిడ్నీయే అని క్రికెట్‌ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. నాలుగో టెస్టు కోసం సిడ్నీ నుంచి బ్రిస్బేన్‌ వెళ్లడం కష్టం కాబట్టి మూడో టెస్టును మెల్‌బోర్న్‌కు తరలిస్తున్నారన్న వదంతులను కొట్టిపారేసింది. అద్భుతంగా జరుగుతున్న ఈ టెస్టు సిరీసు షెడ్యూలు...
  • ..తప్పులు చేసేలా భారత బౌలింగ్‌ఎంసీజీ పిచ్‌లో ఎలాంటి లోపాలు లేవని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. ఆతిథ్య జట్టు బ్యాటింగ్ మాత్రం అత్యంత‌ పేలవంగా ఉందన్నాడు. రెండో టెస్టులో టీమ్‌ఇండియా బౌలింగ్‌లో చెత్త షాట్లు ఆడారని విమర్శించాడు. మూడో రోజు ఆట ముగిశాక పాంటింగ్‌ మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం ఈ పోరులో ఆసీస్‌ ఓటమివైపు పయనిస్తున్న సంగతి తెలిసిందే...
  • ‘మైండ్‌ గేమ్‌’ ఆడితే ఆడనివ్వండి: రహానెఆసీస్‌ క్రికెటర్ల ‘మైండ్‌ గేమ్‌’ గురించి తాము ఆందోళన చెందడం లేదని టీమ్‌ఇండియా తాత్కాలిక సారథి అజింక్య రహానె అన్నాడు. జట్టు కూర్పు, ప్రణాళికలపై ఎక్కువ దృష్టిసారించామని తెలిపాడు. స్వదేశానికి వెళ్లేముందు విరాట్‌ కోహ్లీ జట్టు సభ్యులతో కాసేపు మాట్లాడి స్ఫూర్తి...
  • కోహ్లీలా దూకుడు కాదనుకోవద్దు సుమా!అజింక్య రహానె నాయకత్వానికి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ మద్దతు పలికారు. విరాట్‌ కోహ్లీ గైర్హాజరీలో అతడు జట్టును సమర్థంగా ముందుకు నడిపిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంతంగా, స్థిరంగా కనిపించే అతడు కోహ్లీలా దూకుడు ప్రదర్శించలేడని పొరపాటు పడొద్దని...
  • జడ్డూకు ఫిట్‌నెస్‌ టెస్ట్‌: జట్టుకు సరికొత్త సాధనఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ముందు టీమ్‌ఇండియా నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తోంది. గురువారం భిన్నమైన సాధన చేసింది. ఇద్దరు ఆటగాళ్లు కలిసి కుస్తీపోటీ తరహాలో సరికొత్త కసరత్తులు చేశారు. ఇక ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అందరికన్నా ముందు శిక్షణా శిబిరానికి వచ్చాడు....
  • టీమ్‌ఇండియాపై ఆశల్లేవ్‌బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో టీమ్‌ఇండియా తిరిగి పుంజుకొనే అవకాశాల్లేవని ఆసీస్‌ మాజీ ఆటగాడు మార్క్‌ వా అన్నాడు. అనువైన పరిస్థితులున్న అడిలైడ్‌లో మూడోరోజే కుప్పకూలిన భారత్‌ మిగిలిన సిరీసులో రాణించడం కష్టమని పేర్కొన్నాడు. ఆతిథ్య జట్టుతో జరిగిన గులాబి...
  • లఘు చర్చ.. ఆపై కోహ్లీ పయనంటీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ మంగళవారం స్వదేశానికి బయల్దేరాడు. విమానం ఎక్కడానికి ముందు జట్టు సభ్యులతో మాట్లాడాడు. వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రయత్నించాడు. మిగిలిన మూడు టెస్టులకు గాను అజింక్య రహానెకు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పాడు....
  • 36/9 ఊహించలేదు: బుద్ధిని వాడాలి!టీమ్‌ఇండియా టెస్టుల్లో మరోసారి 42 కన్నా తక్కువ స్కోరుకు కుప్పకూలుతుందని తానెప్పుడూ అనుకోలేదని టీమ్‌ఇండియా ఒకప్పటి దిగ్గజం గుండప్ప విశ్వనాథ్‌ అన్నారు. ఆసీస్‌తో గులాబి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 36కే పరిమితమవ్వడం బాధించిందని...
  • షమి.. పరిస్థితి ఏంటి? మిగతా సిరీస్‌కు డౌట్‌టీమ్‌ఇండియా ప్రధాన పేసర్‌ మహ్మద్‌ షమి పరిస్థితి తెలియడం లేదు. అతడి గాయానికి సంబంధించిన వివరాలేమీ ఇంకా అందలేదు. పరిస్థితులను గమనిస్తుంటే అతడు మిగతా మూడు టెస్టుల్లో ఆడటం అనుమానంగానే అనిపిస్తోంది. అతడు కనీసం తన చేతికి పైకి ఎత్తలేకపోతున్న....
  • దాదా రక్షించు.. శాస్త్రీ దిగిపో!ఆస్ట్రేలియాతో జరిగిన గులాబి టెస్టులో టీమ్‌ఇండియా ఘోర పరాజయం చవిచూసింది. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలింది. ఇలాంటి చెత్త ప్రదర్శనకు కారణం కోచ్‌ రవిశాస్త్రే అని నెటిజన్లు విమర్శిస్తున్నాడు. ఆయనను కోచ్‌గా తొలగించి రాహుల్ ద్రవిడ్‌ లేదా...
  • ‘36’తో టీమ్‌ఇండియాకు తలనొప్పేతమ టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోరుకే చాపచుట్టేయడం టీమ్‌ఇండియాకు తలనొప్పులు తెప్పిస్తుందని ఆస్ట్రేలియా పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ అన్నాడు. అత్యుత్తమ ఆటగాడైన విరాట్‌ కోహ్లీ వెళ్లిపోవడమూ పెద్ద లోటని పేర్కొన్నాడు. గులాబి టెస్టులో విజయం తర్వాత అతడు....
  • పెద్ద జట్లు.. చిన్న స్కోర్లు: ఎందుకీ విలవిల?‘క్రికెట్‌ విచిత్రమైన ఆట’.. ఈ మాట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఎందుకంటే మళ్లీ మళ్లీ అలా చెప్పుకొనే సందర్భాలు వస్తూనే ఉంటాయి. ఆస్ట్రేలియా, భారత్‌ గులాబి టెస్టు ఇందుకు మరో ఉదాహరణ. తొలి రోజు ఆసీస్‌దే ఆధిపత్యం. రెండో రోజు టీమ్‌ఇండియా పట్టు...
  • పోలికలే కొంప ముంచుతాయి: అశ్విన్‌సహచరులు, పోటీదారులను చూసి నేర్చుకొనేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. అయితే వారిని గుడ్డిగా అనుకరించనని పేర్కొన్నాడు. విజయవంతం అయ్యేందుకు.....
  • ‘ఒకే బంతికి సచిన్‌, వీరూ, లారా ఔట్‌’అద్భుతమైన బ్యాటింగ్‌ టెక్నిక్‌.. సచిన్‌ను తలపించే బ్యాక్‌ఫుట్‌ ఆట‌.. చిన్న వయసులోనే జాతీయ జట్టులో చోటు.. అరంగేట్రంలోనే శతకం.. ఇక టీమ్‌ఇండియా ఓపెనింగ్‌ కష్టాలు తీరినట్టేనని కితాబు.. ఇవీ రెండేళ్ల క్రితం యువ ఆటగాడు పృథ్వీషాపై మాజీ క్రికెటర్లు,...
  • భారత్‌×ఆసీస్‌: సిడ్నీ టెస్టు జరిగేనా?సిడ్నీ నగరంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. అక్కడి స్థానిక అధికారులు, ప్రభుత్వం పరిస్థితిని అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ మరిన్ని కేసులు పెరిగితే ఆస్ట్రేలియా, భారత్‌ మూడో టెస్టు నిర్వహణ సందిగ్ధంగా మారనుంది. అయితే ఎలాంటి ఆటంకాలు....
  • టీమ్‌ఇండియాకు ‘లైయన్‌’ ముప్పుప్రస్తుతం జరుగుతున్న బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియా సీనియర్‌ స్పిన్నర్‌ నేథన్‌ లైయన్‌ టీమ్‌ఇండియా అత్యంత ముప్పుగా పరిణమిస్తాడని ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్‌ అన్నాడు. భారత జట్టుపై మరే స్పిన్నర్‌ కానంతగా అతడు విజయవంతం అయ్యాడని...
  • 148  బంతులకు పుజారా తొలి బౌండరీఆస్ట్రేలియాతో డే/నైట్‌ టెస్టు తొలిరోజు నెమ్మదిగా ఆడినందుకు తానేమీ బాధపడటం లేదని టీమ్‌ఇండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా అన్నాడు. పిచ్‌ బౌలర్లకు అనుకూలిస్తున్నప్పుడు ఆచితూచి ఆడటమే శ్రేయస్కరమని పేర్కొన్నాడు. వికెట్లు పడకుండా ఆడాలన్న తమ వ్యూహం...
  • అలా అంటారా? వార్న్‌ సారీ చెప్పాల్సిందే!భారత్‌, ఆస్ట్రేలియా మధ్య తొలి గులాబి సమరం ఆసక్తికరంగా సాగుతోంది. ఒకరిపై మరొకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. కంగారూ బౌలర్లు చురకత్తుల్లాంటి బంతులు సంధిస్తున్నారు. టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ వాటిని...
  • AUSvsIND: గులాబిపై కెప్టెన్‌ కోహ్లీ 50ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్‌ టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ (53; 133 బంతుల్లో 5×4) అర్ధశతకం సాధించాడు. ఆసీస్‌ పేసర్లు విసురుతున్న చురకత్తుల్లాంటి బంతుల్ని సాధికారికంగా ఎదుర్కొంటున్నాడు. చక్కని బంతుల్ని గౌరవిస్తూ...
  • AUSvsIND: తేనీటి విరామానికి భారత్‌ 107/3ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి డే/నైట్‌ టెస్టులో టీమ్‌ఇండియా ఆచితూచి ఆడుతోంది. తొలి రోజు తొలి ఇన్నింగ్స్‌లో తేనీటి విరామానికి 3 వికెట్లు నష్టపోయి 107 పరుగులు చేసింది. గులాబి బంతిని ఎందుక్కొనేందుకు బ్యాట్స్‌మెన్‌ అంతా రక్షణాత్మక విధానమే అనుసరించారు....
  • కోహ్లీతో స్మిత్‌: ఫ్యాన్స్‌ను నువ్వెందుకు ఆపావ్‌?టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌ మనసు విప్పి మాట్లాడుకున్నారు! కొన్ని విలువైన సంగతుల గురించి ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన వెబ్‌సైట్లో ఉంచింది...
  • అతడిది ‘తెలివైన బుర్ర’ అంటున్న సచిన్‌టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానెది ‘తెలివైన బుర్ర’ అని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ప్రశంసించారు. నియంత్రిత దూకుడుకు మారుపేరైన జింక్స్‌ ఆస్ట్రేలియాతో చివరి మూడు టెస్టుల్లో జట్టును చక్కగా నడిపించగలడని ధీమా వ్యక్తం చేశారు. ధర్మశాలలో కంగారూలపై...
  • కోహ్లీ ‘అర్థరహితం’ × పైన్‌ ‘వెనకడుగు వేయం’కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభించిన 2020 ఎంతో మందికి భిన్నమైన పాఠాలు నేర్పించింది. టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. స్లెడ్జింగ్‌ చేయడంలో అర్థం లేదని తాను గ్రహించానని అన్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసులో అనవసర...
  • అడిలైడ్‌లో గులాబి వేట.. విజయానికి బాట అరె.. ఏం ఆడార్రా బాబూ..! అనిపించే హోరాహోరీ మ్యాచులకు ఆతిథ్యమిచ్చింది అడిలైడ్‌ ఓవల్‌. సుదూరంగా కనిపించే కొండలు.. సమీపంలో ఆకుపచ్చని తోటలు.. చక్కని పచ్చిక బయళ్లు.. అభిమానులు ఇష్టపడే మరెన్నో సౌకర్యాలు ఈ మైదానం సొంతం. ఆస్ట్రేలియాలోని పురాతన మైదానాల్లో ఒకటైన అడిలైడ్లో...
  • ముళ్లను దాటి ‘గులాబీ’ని ముద్దాడేనా? వన్డే సిరీసులో 1-2తో పరాజయం. టీ20ల్లో 2-1తో విజయ దరహాసం. లెక్క సరికావడంతో ఇప్పుడు అందరి చూపూ టెస్టు క్రికెట్‌పై పడింది. ఆటగాడి టెక్నిక్‌, సహనం, సామర్థ్యానికి పరీక్షపెట్టే సుదీర్ఘ ఫార్మాట్‌కు భారత్‌, ఆస్ట్రేలియా సిద్ధమయ్యాయి. సొంతగడ్డ.. నైపుణ్యమున్న పేసర్లు.. లైన్‌కు భిన్నంగా...
  • షమి, బుమ్రా: 20 కంగారూల వేట!ఒక టెస్టు మ్యాచు గెలవాలంటే కేవలం పరుగులు చేస్తే సరిపోదు. 20 వికెట్లు తీయాలి. అలా పడగొట్టని పక్షంలో ఆటగాడి సహనానికి ఆటే పరీక్ష పెడుతుంది. నీ సత్తా ఇంతేనా అని ప్రశ్నిస్తుంది. జట్టును ఓటమి వైపు నడిపిస్తుంది. అందుకే సుదీర్ఘ ఫార్మాట్లో ఓటమిని...
  • అందరి చూపూ రోహిత్‌ వైపు.. ఎందుకంటే?ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు వేళైంది. మరో వారం రోజుల్లో అడిలైడ్‌ వేదికగా టీమ్‌ఇండియా తొలిటెస్టు ఆడనుంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్‌ శర్మ పరిమిత ఓవర్ల సిరీసులకు దూరమయ్యాడు. సుదీర్ఘ ఫార్మాట్‌కైనా పూర్తిగా అందుబాటులో ఉంటాడనుకుంటే అదీ....
  • ఇంటికొచ్చేస్తున్నా: పాండ్యటీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్య తిరిగి స్వదేశానికి రానున్నాడు. టెస్టు సిరీస్‌ ఆడే ఉద్దేశం తనకు లేదని చెప్పాడు. కుటుంబంతో కాస్త నాణ్యమైన సమయం గడపాలని కోరుకుంటున్నానని వెల్లడించాడు. బ్యాటుతో చెలరేగుతున్న అతడు జట్టు యాజమాన్యం ఆదేశిస్తే సుదీర్ఘ...
  • జడ్డూ.. డౌటే!ఆస్ట్రేలియాతో జరిగే తొలి డే/నైట్‌ టెస్టులో టీమ్‌ఇండియాకు అనుకోని ఎదురుదెబ్బ! గులాబి బంతితో తలపడే ఈ పోరులో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆడకపోవచ్చని సమాచారం. మనుక ఓవల్‌ వేదికగా కంగారూలతో జరిగిన తొలి టీ20లో అతడి తలకు బంతి తగలడమే ఇందుకు...
  • కోహ్లీసేన.. పొట్టి క్రికెట్టైనా గెలుస్తారా!మూడు వన్డేల సిరీస్‌ను 1-2 చేజార్చుకున్న కోహ్లీసేన ఆస్ట్రేలియాతో పొట్టి క్రికెట్‌ సమరానికి సిద్ధమైంది. ఆఖరి వన్డేలో గెలిచిన మనుక ఓవల్‌లోనే మొదటి టీ20లో తలపడనుంది. తొలి పోరులోనే విజయం సాధించి ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టాలని గట్టి...
  • శార్దూల్‌.. ఏంటీ ఆవేశం!ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియాపై ఆఖరి వన్డేలో విజయం సాధించిన టీమ్‌ఇండియా జోరుమీదుంది. ఇదే ఊపులో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. యువకుల రాకతో జట్టులో తాజాదనం కనిపించింది. ఆ మార్పులు ఫలించాయని విరాట్‌ కోహ్లీ సైతం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే యువపేసర్లు శార్దూల్‌ ఠాకూర్‌ (3/51), నటరాజన్‌ (2/70) అదరగొట్టారు...
  • యువకులతో జట్టులో తాజాదనం: కోహ్లీఆస్ట్రేలియాపై మూడో వన్డేలో విజయం మిగిలిన టీ20, టెస్టు సిరీసులకు ఉత్సాహం అందిస్తుందని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఆటగాళ్ల మార్పుతో జట్టులో తాజాదనం కనిపించిందని పేర్కొన్నాడు. చివరి మ్యాచులో 13 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత...
  • ఔరా! స్విచ్‌హిట్‌తో 100 మీటర్ల సిక్సా!ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ ముగిసింది. 1-2 తేడాతో సిరీస్‌ను చేజార్చుకొని టీమ్‌ఇండియా అప్రతిష్ఠను మూటగట్టుకుంది. ఈ టోర్నీలో ఆసీస్‌ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడితే కోహ్లీసేన మాత్రం తడబడుతూ ముందుకు సాగింది. స్టీవ్‌స్మిత్‌ రెండు శతకాలు, డేవిడ్‌ వార్నర్‌....
  • హమ్మయ్య! కోహ్లీసేనకు తప్పిన క్లీన్‌స్వీప్‌కోహ్లీసేన పరువు నిలుపుకుంది. ఆసీస్‌తో ఆఖరి వన్డేలో 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌ను 1-2 తేడాతో ముగించి క్లీన్‌స్వీప్‌ తప్పించుకుంది...
  • కాదంటే.. ఔననా పాండ్యా!నా బౌలింగ్‌పై కసరత్తు చేస్తున్నాను. సరైన సమయంలోనే బంతి అందుకుంటా. నా బౌలింగ్‌ సామర్థ్యం 100% ఉండాలని భావిస్తున్నా. అంతర్జాతీయ స్థాయికి సరిపోయే వేగంతో బంతులు వేయాలన్నదే నా లక్ష్యం. మేం టీ20 ప్రపంచకప్‌...
  • నాన్న అయ్యాక ‘కామ్‌’ అయిపోయా: పాండ్యసరైన సమయంలో తాను బౌలింగ్‌కు దిగుతానని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్య అన్నాడు. జట్టు అవసరాల మేరకు ఇతర ఆల్‌రౌండర్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నాడు. ఆసీస్‌ చేతిలో ఓటమి పాలైన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు....
  • పాండ్య మెరిసినా కోహ్లీసేన ఓటమిఆస్ట్రేలియా పర్యటనను టీమ్‌ఇండియా ఓటమితో ఆరంభించింది. తొలి వన్డేలో ఘోర పరాజయం చవిచూసింది. 375 పరుగుల లక్ష్య ఛేదనలో 308/8కే పరిమితమైంది. 66 పరుగుల భారీ తేడాతో అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ఛేదనలో హార్దిక్‌ పాండ్య ...
  • రోహిత్‌ ఎందుకు రాలేదో ఇంకా తెలీదు: కోహ్లీటీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ గాయం పరిస్థితిపై సమాచారం పూర్తిగా లేదని, గందరగోళం నెలకొందని సారథి విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. జట్టు సభ్యులతో కలిసి అతడెందుకు దుబాయ్‌లో విమానం ఎక్కలేదో తెలియదని..
  • కొత్త హోటల్‌కు చేరుకున్న కోహ్లీసేనఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా క్వారంటైన్‌ ముగిసింది. సిడ్నీ శివారు ప్రాంతం నుంచి గురువారం జట్టు సభ్యులంతా కొత్త హోటల్‌కు మారారు. ఇక నుంచి పూర్తిగా బయో బుడగలోనే ఉండనున్నారు. సమవుజ్జీల సమరంలో భాగంగా తొలి....
  • టీమ్‌ఇండియాకు ‘కంగారు’ పెట్టే సత్తా ఉందిఆస్ట్రేలియాలో జరగబోయే టెస్టు సిరీసులో టీమ్‌ఇండియా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ రమీజ్‌ రాజా అన్నాడు. ఒకప్పటితో పోలిస్తే ఆసీస్‌ పిచ్‌లు ప్రమాదకరంగా లేకపోవడమే ఇందుకు కారణమని..
  • కోహ్లీ వెళ్లిపోతే కష్టమే!తొలి టెస్టు తర్వాత విరాట్‌ కోహ్లీ వెళ్లిపోతే బ్యాటింగ్‌ ఆర్డర్‌పై టీమ్‌ఇండియాకు స్పష్టత లేదని ఆసీస్‌ మాజీ సారథి రికీ పాంటింగ్‌ అన్నాడు. కోహ్లీ నిష్క్రమణతో జట్టుపై అదనపు ఒత్తిడి ఏర్పడుతుందని పేర్కొన్నాడు. జనవరిలో సతీమణి అనుష్కశర్మ...
  • ఆసీస్‌లో కోహ్లీకి ప్రత్యేక మర్యాదలు!టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. 25 మందితో కూడిన కోహ్లీసేన గురువారం సాయంత్రం సిడ్నీ నగరానికి చేరుకుంది. వీరంతా నగర శివార్లలోని ప్రత్యేక కేంద్రంలో 14 రోజులు క్వారంటైన్‌లో ఉండనున్నారు. అక్కడే సాధన చేయనున్నారు....
  • కోహ్లీకి లీవ్‌.. టెస్టుల్లోకి రోహిత్‌: బీసీసీఐటీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీకి బీసీసీఐ పితృత్వపు సెలవులను మంజూరు చేసింది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత అతడు భారత్‌కు తిరిగొస్తాడని తెలిపింది. తొడ కండరాల గాయం వల్ల తొలుత ఎంపికవ్వని రోహిత్ ‌శర్మను టెస్టు జట్టులోకి ....
  • రాహుల్‌ ఎంపిక సెలక్టర్ల ఇష్టం:దాదాయువ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ టెస్టు క్రికెట్లో చాలాకాలం ఆడతాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నారు. అతడికి ఆ సత్తా ఉందని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో తన నాయకత్వంతో ఆకట్టుకున్నాడని వెల్లడించాడు. ఇండియాటుడే కార్యక్రమం..
  • మళ్లీ..మళ్లీ.. బుడగ కష్టమే: కోహ్లీఒకే తరహా పరిసరాలుండే బయో బుడగల్లో సుదీర్ఘంగా ఉండటం క్రికెటర్లకు మానసికంగా సవాలేనని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. కొవిడ్‌-19 వల్ల సురక్షితంగా ఉండాలన్న నిబంధనతో పదేపదే బుడగల్లోనే పర్యటనలు ఏర్పాటు చేస్తే...

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • జూనియర్‌ ఆర్టిస్టుగానూ ఛాన్స్‌ ఇవ్వలేదు!
  • రాశిఫలం
  • ఉన్నదంతా ఊడ్చేసి.. కొన ఊపిరితో వదిలేసి..
  • పెళ్లయ్యాక ప్రేమాయణం.. యువకుడి ఆత్మహత్య
  • ఊరినే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు!
  • Double Maskతో మరింత మేలు!
  • టీకాతో ఇన్‌ఫెక్షన్‌ ఆగదు..!
  • చైతన్యకు నాగబాబు ఖరీదైన గిఫ్ట్‌
  • ప్రేమించిన యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడని..
  • Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.