సంబంధిత వార్తలు
-
సీఎస్కేపై బ్యాటింగ్.. 8/10 రేటింగ్
ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభానికి ముందు తన బ్యాటింగ్లోని తప్పులు సరిదిద్దుకొని, టెక్నిక్లో స్వల్ప మార్పులు చేసుకున్నట్లు దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీషా చెప్పాడు...
-
ఆయన తన కొడుకులా చూసుకుంటాడు: సిరాజ్టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తనను సొంత కొడుకులా చూసుకుంటాడని ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. బెంగళూరు టీమ్ గురువారం విడుదల చేసిన ఓ వీడియోలో మాట్లాడిన...
-
ధోనీ సిక్స్తో ఊపిరిపీల్చుకున్నాం: సైమన్ టౌఫెల్
టీమ్ఇండియా 2011లో వన్డే ప్రపంచకప్ సాధించి పదేళ్లు గడిచాయి. అయినా ఆ జ్ఞాపకాలు అభిమానుల గుండెల్లో ఇంకా పదిలంగా ఉన్నాయి. అయితే, అప్పుడు సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్లకు అంపైరింగ్...
-
భారత క్రికెటర్లే గట్టోళ్లు!మానసిక ఆరోగ్య సమస్యలను తట్టుకోవడంలో విదేశీయులతో పోలిస్తే భారత క్రికెటర్లు మరింత మెరుగని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. బయో బుడగల్లో ఉంటూ క్రికెట్ ఆడటం ఎవరికైనా కష్టమేనని పేర్కొన్నారు. ఏ రంగంలో ఉన్నా ఒడుదొడుకులు తప్పవని స్పష్టం చేశారు....
-
ఆ దెబ్బతో ధోనీ అంటే ఏంటో తెలిసొచ్చింది
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలిసిందే. తన రికార్డులు, పరుగుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే, అతడి కెరీర్ మలుపు తిరిగింది మాత్రం ఈరోజే...
-
ఇంకో రెండు, మూడేళ్లు నెట్టుకొస్తా: ఉమేశ్
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో తుది జట్టులో చోటు సంపాదించుకొని మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయాలని ఉందని టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశాడు...
-
అక్తర్ అడిగితే 2011 సెమీస్ టికెట్లు ఇప్పించా
2011 వన్డే ప్రపంచకప్ సందర్భంగా పాకిస్థాన్ పేసర్ షోయబ్ అక్తర్.. తనని సెమీఫైనల్స్, ఫైనల్స్ టికెట్లు అడిగాడని టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్సింగ్ గుర్తు చేసుకున్నాడు...
-
టీమ్ఇండియాను ఇలా చూసి గర్వపడుతున్నా
2011 ప్రపంచకప్లో టీమ్ఇండియా విజయం సాధించి పదేళ్లు పూర్తైన సందర్భంగా నాటి కోచ్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్స్టెన్ సంతోషం వ్యక్తం చేశాడు. గతరాత్రి ఓ ట్వీట్ చేస్తూ భారత జట్టును కొనియాడాడు...
-
టీమ్ఇండియా ఆటగాళ్లకు ఆ కోరిక ఉంది: మోర్గాన్
టీమ్ఇండియాలో చాలా మంది ఆటగాళ్లకు ఇంగ్లాండ్లో నిర్వహించే ‘ది హండ్రెడ్’ బాల్ క్రికెట్ లీగ్లో పాల్గొనాలని ఉందని ఆ జట్టు పరిమిత ఓవర్ల సారథి, కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్...
-
శ్రేయస్ అయ్యర్ భుజానికి సర్జరీటీమ్ఇండియా ఆటగాడు, దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వచ్చేవారం తన భుజానికి సర్జరీ చేయించుకోనున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్తో తలపడిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ...
-
ధోనీ సిక్స్ ముందు.. యువీ కనుమరుగు
2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ కొట్టిన సిక్సరే ప్రజలు గుర్తించుకుంటారని.. ఆ టోర్నీలో ఆల్రౌండర్గా గొప్ప ప్రదర్శన చేసిన యువరాజ్ను ఎవరూ పట్టించుకోరని నాటి బ్యాట్స్మన్...
-
భారత్, సచిన్ కోసం గెలవాలనుకున్నాం2011 ఏప్రిల్ 2. భారత క్రికెట్లో అత్యంత కీలకమైన రోజు. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షిణకు తెరదించిన రోజు. సగటు భారత క్రికెట్ అభిమాని ఎన్నటికీ మరులేని రోజు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్...
-
పంత్ టీమ్ఇండియా కెప్టెనైనా ఆశ్చర్యపోను
వచ్చేవారం ప్రారంభమయ్యే ఐపీఎల్ 14వ సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా రిషభ్ పంత్ పేరును ప్రకటించడంపై పలువురు మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువ బ్యాట్స్మన్, వికెట్ కీపర్ ఆ జట్టుకు కెప్టెన్గా...
-
అందుకే గతేడాది ఐపీఎల్ ఆడలేదు: హర్భజన్తాను కొత్తగా ఎవరికీ నిరూపించుకోవాల్సింది ఏం లేదని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్సింగ్ అన్నాడు. ఐపీఎల్లో బెంగళూరు, ముంబయి, చెన్నై సూపర్కింగ్స్కు ఆడిన అతడు ఈ ఏడాది కోల్కతా నైట్రైడర్స్ తరఫున...
-
రోహిత్-ధావన్ అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ
టీమ్ఇండియాలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ అని, రాబోయే టీ20 ప్రపంచకప్లో వాళ్లిద్దరే బరిలోకి దిగాలని మాజీ క్రికెటర్, సెలెక్టర్ శరన్దీప్ అభిప్రాయపడ్డారు...
-
సచిన్ ఆడకపోతే.. పాక్ దెబ్బకొట్టేది!
క్రికెట్ ప్రేక్షకుల్లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే సహజంగానే అమితాసక్తి నెలకొంటుంది. అలాంటిది ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్లో ఇరు జట్లూ కీలకమైన సెమీ ఫైనల్స్లో తలడపడటమంటే మాటలా..!...
-
టీమ్ఇండియాకు షాక్: హర్మన్ప్రీత్కు కరోనాటీమ్ఇండియా టీ20 మహిళా జట్టు సారథి హర్మన్ప్రీత్ కౌర్కు కరోనా సోకింది. ఆమెకు తేలికపాటి లక్షణాలు ఉన్నాయని తెలిసింది. గత నాలుగు రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతుండటంతో...
-
ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యపు బాటలో టీమ్ఇండియా..ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చెలాయించే దారిలో టీమ్ఇండియా సాగుతోందని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ ఛాపెల్ అన్నారు. విదేశాల్లో జట్లు తడబడుతున్న తరుణంలో భారత్ దానిని తిరగరాస్తోందని పేర్కొన్నారు. బ్యాటింగ్, ఫీల్డింగ్ సహా అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉండటమే ఇందుకు కారణమని వెల్లడించారు....
-
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. మరికొద్దిసేపట్లో వన్డే సిరీస్ నిర్ణయాత్మకమైన ఫైనల్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది...
-
కోహ్లీ అభ్యర్థనపై బీసీసీఐ కీలక నిర్ణయం..
మరో రెండు వారాల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 14వ సీజన్లో ఫీల్డ్ అంపైర్ ‘సాఫ్ట్ సిగ్నల్’ విధానాన్ని బీసీసీఐ తొలగించింది. ఏదైనా ఔట్ విషయంలో స్పష్టత కోసం ఫీల్డ్ అంపైర్ నిర్ణయాధికారాన్ని...
-
విరాట్ విధ్వంసం.. చిన్నబోయిన మొహాలిటీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ కెరీర్లో ఎన్ని గొప్ప ఇన్నింగ్స్ ఉన్నా 2016 టీ20 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై చెలరేగిందే అత్యుత్తమ ప్రదర్శన...
-
40 ఓవర్లు ఇలా ఆడితే.. ప్రపంచకప్లో అంతే!
గతరాత్రి టీమ్ఇండియాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ గెలవడంతో ఆ జట్టు మాజీ సారథి మైఖేల్ వాన్ సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే టీమ్ఇండియాపై తీవ్ర విమర్శలు చేశాడు...
-
సచిన్కు కరోనాక్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేసి చెప్పాడు. తేలిక పాటి లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టులు చేసుకున్నానని...
-
టీమ్ఇండియా పాఠం నేర్చుకుంది
ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా బ్యాటింగ్ శైలిపై మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించే ముందు...
-
ఆ నవ్వే.. నన్ను యువీ అభిమానిని చేసింది
భారత క్రికెట్లో యువరాజ్సింగ్కు విశేషమైన అభిమానగణం ఉంది. తన ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమ్ఇండియాకు ఎన్నో ఒంటి చేతి విజయాలు అందించాడు...
-
ప్రసిద్ధ్ కృష్ణ కాదు.. కరిష్మా: అక్తర్టీమ్ఇండియా నయా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్అక్తర్ ప్రశంసలతో ముంచెత్తాడు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో ప్రసిద్ధ్ అంతర్జాతీయ క్రికెట్లో...
-
ఐపీఎల్లో కోహ్లీ ఓపెనింగ్ కోసం ఎదురుచూస్తున్నా
మరో రెండు వారాల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెసన్...
-
ఎంత ఎదురుదెబ్బ తగిలితే అంత బలంగా తిరిగొస్తామరింత బలంగా తిరిగి వస్తానని గాయపడ్డ భారత బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. భుజం గాయం కారణంగా ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ పాటు ఐపీఎల్ మొత్తానికి దూరమైన...
-
చరిత్రలో అత్యుత్తమ టీమ్ఇండియా ఇదేరెండు నెలల క్రితం ఆస్ట్రేలియాలో చారిత్రక విజయం సాధించిన టీమ్ఇండియాను వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్లాయిడ్ ప్రశంసించాడు. కంగారూ గడ్డపై జరిగిన రసవత్తర పోరులో కోహ్లీసేన ప్రదర్శన తననెంతో ...
-
తొలి అడుగుతోనే అదరగొట్టారు..!ఏ మాత్రం విశ్వాసమున్నా... అక్షర్ పటేల్, ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్య, ప్రసిద్ధ్ కృష్ణ.. ఇంగ్లాండ్ జట్టు ఫొటోను తమ ఇళ్లలో పెట్టుకుని రోజూ పూజించాలి...
-
కేఎల్ రాహుల్ను మూడు వన్డేల్లోనూ ఆడించాలి
టీమ్ఇండియా టాప్ఆర్డర్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ను నేటి నుంచి ఇంగ్లాండ్తో జరగబోయే మూడు వన్డేల్లోనూ ఆడించాలని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు...
-
ధోనీసేనకు ముచ్చెమటలు పట్టించిన బంగ్లా..
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు అప్పుడప్పుడు సంచలనాలు సృష్టిస్తుంది. ఎప్పుడు ఎలా చెలరేగుతుందో ఎవరికీ అంతుబట్టదు. తనదైన రోజు ఏ బలమైన జట్టునైనా ఓడించగలదు...
-
హర్భజన్ స్పిన్ సుడిగుండంలో ఆసీస్..!ప్రపంచ క్రికెట్లో ఏ జట్టుకైనా ఆస్ట్రేలియాతో పోరంటే అటు ఆటగాళ్లకే కాకుండా ఇటు అభిమానులకూ తీవ్ర ఆసక్తి కలుగుతుంది...
-
మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్ర
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇంగ్లాండ్తో టీమ్ఇండియా టీ20 సిరీస్ కైవసం చేసుకుంటే అక్షర్ పటేల్ లాంటి కళ్లద్దాలతో ఫొటో...
-
అదంతా కోహ్లీపైనే ఆధారపడి ఉంది.. : రోహిత్
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఓపెనింగ్ చేయడంపై స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ బ్యాటింగ్ ఆర్డర్తో విజయం సాధించడం బాగుందని అన్నాడు...
-
ఇంగ్లాండ్పై టీమ్ఇండియాదే కొత్త రికార్డుగతరాత్రి ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టీ20లో టీమ్ఇండియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో కోహ్లీసేన ఈ సిరీస్ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది...
-
రోహిత్తో కచ్చితంగా ఓపెనింగ్ చేస్తా: కోహ్లీటీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి కచ్చితంగా ఓపెనింగ్ చేస్తానని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. గతరాత్రి ఇంగ్లాండ్తో జరిగిన చివరి టీ20లో భారత్ 36 పరుగుల తేడాతో...
-
అది తప్ప శ్రేయస్కు మరో దారి లేదు: చోప్రాదిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టీమ్ఇండియాలో ఎక్కడ ఆడమంటే అక్కడ ఆడాలని, అది తప్ప వేరే దారి లేదని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్చోప్రా అభిప్రాయపడ్డాడు...
-
జస్ప్రీత్ బుమ్రాపై నెటిజెన్ల ‘ఫైర్’టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఒక ప్రత్యేకత ఉంది. సహజంగా అతడిని ఎవరూ పెద్దగా కోపగించుకోరూ, అసహ్యించుకోరు. మంచి వ్యక్తిత్వంతో అందర్నీ ఆకట్టుకోవడమే అందుకు కారణం...
-
అలా చేస్తే.. జీవితంలో పనిచేయాల్సిన రోజే ఉండదుటీమ్ఇండియా యువ పేసర్ నటరాజన్ మళ్లీ జట్టుతో కలిశాడు. ఇటీవల భుజం గాయం కారణంగా జట్టుకు దూరమైన అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పూర్తి ఫిట్నెస్ సాధించాడు...
-
కొన్ని విషయాలు నా చేతుల్లో ఉండవు: సూర్య
ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టీ20లో తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కడంతో టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్(57; 31 బంతుల్లో 6x4, 3x6) రెచ్చిపోయాడు...
-
రవిశాస్త్రినే టీమ్ఇండియాకు ఆపాదించాడు
టీమ్ఇండియా హెడ్కోచ్ రవిశాస్త్రి తన దూకుడును భారత జట్టుకు ఆపాదించాడని, అది కెప్టెన్ విరాట్ కోహ్లీకి అంటిందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమిజ్ రాజా అభిప్రాయపడ్డారు...
-
థర్డ్ అంపైర్.. ఇదెలా ఔట్?
ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టీ20లో సూర్యకుమార్ యాదవ్(57; 31 బంతుల్లో 6x4, 3x6) వివాదాస్పద ఔట్ తీర్పుపై టీమ్ఇండియా మాజీలు వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు...
-
కోహ్లీసేన బ్యాటింగ్ ఆర్డర్ బాగాలేదు!ప్రస్తుత టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్ అత్యుత్తమ ప్రయోజనాల మేరకు లేదని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నాడు. కోహ్లీసేన బ్యాటింగ్ ఆర్డర్, మేళవింపు సరిగ్గా లేదని విమర్శించాడు. ఇంగ్లాండ్ పేసర్లను ఎదుర్కోలేకపోవడానికి కారణమిదేనని వెల్లడించాడు. నాలుగో టీ20కి ముందు ఆయన మీడియాతో...
-
తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది అదే: యాష్ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో జరిగిన టెస్టు సిరీస్ల్లో అత్యద్భుత ప్రదర్శన చేసిన టీమ్ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతున్నాడు...
-
సచిన్ @ 100 @ 100 @ 9
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఎవర్గ్రీన్ బ్యాట్స్మన్ అనే విషయం అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాలు బాదిన ఏకైక ఆటగాడు...
-
బుమ్రా బౌలింగే కాదు.. స్టెప్పులూ వేయగలడుటీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా మైదానంలో నిప్పులు చెరిగే బంతులేయడం, పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను పెవిలియన్ పంపడం మనం ఇన్నాళ్లూ చూశాం...
-
సచిన్ కూడా నాకు అదే చెప్పేవాడు: సెహ్వాగ్
టీమ్ఇండియా యువ బ్యాట్స్మెన్ రిషభ్పంత్, ఇషాన్ కిషన్.. కెప్టెన్ విరాట్ కోహ్లీని చూసి ఒక విషయం నేర్చుకోవాలని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు...
-
సంజనకు బదులు సంజయ్ బంగర్ను ట్యాగ్ చేసి..టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా సోమవారం వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ క్రీడాఛానెల్లో వ్యాఖ్యాతగా పనిచేస్తున్న సంజన గణేశన్తో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో గోవాలో ఏడడుగులు వేశాడు...
-
కోహ్లీసేనకు జరిమానా వేసిన జవగళ్ శ్రీనాథ్ఇంగ్లాండ్తో రెండో టీ20లో స్లో ఓవర్రేట్ కారణంగా టీమ్ఇండియా ఆటగాళ్లపై జరిమానా విధించారు. మ్యాచు ఫీజులో 20% కోత విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. నిర్దేశించిన సమయంలో కోహ్లీసేన 19 ఓవర్లను మాత్రమే వేయగలిగింది. ఒక ఓవర్ వేసేందుకు అదనపు సమయం తీసుకోవడంతో మ్యాచ్ రిఫరీ...
-
అవే ఇషాన్ను వేరు చేస్తాయి: డీకేమొతేరా వేదికగా జరిగిన రెండో టీ20లో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్మన్ ఇషాన్కిషన్(56; 32 బంతుల్లో 5x4, 4x6) అరంగేట్రం మ్యాచ్లోనే దంచికొట్టాడు...
-
బుమ్రాను బౌల్డ్ చేసిన సంజనా..!టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వివాహంపై బీసీసీఐతో పాటు సహచర ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితమే సంజనను వివాహమాడిన ...
-
బుమ్రా వివాహం.. వధువు ఆమెనేటీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వివాహంపై కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి సోమవారం తెరపడింది. ఓ క్రీడాఛానెల్లో వ్యాఖ్యాతగా పనిచేస్తున్న సంజన గణేశన్ను అతడు వివాహమాడాడు...
-
ఇంతకుముందూ ఇదే జరిగింది: సెహ్వాగ్
టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్ ఇషాన్కిషన్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. గతరాత్రి ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో ఇషాన్(56; 32 బంతుల్లో 5x4, 4x6) అదరగొట్టిన సంగతి తెలిసిందే...
-
బ్లూ జెర్సీ ధరించి భారత జెండాను చూశాక..: ఇషాన్ కిషన్ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ బరిలోకి దిగినప్పుడు ఆందోళనకు గురయ్యానని చెప్పాడు...
-
ఏబీ డివిలియర్స్ చెప్పిందే చేశా: కోహ్లీఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో కెప్టెన్ విరాట్ కోహ్లీ(73 నాటౌట్; 49 బంతుల్లో 5x4, 3x6) మునుపటిలా రెచ్చిపోయాడు. ‘కింగ్ ఈజ్ బ్యాక్’ అనేలా అభిమానులను అలరించాడు...
-
రికార్డులతో చెలరేగిన కోహ్లీపొట్టి సిరీస్ తొలి మ్యాచ్లో ఓటమి చవి చూసిన టీమ్ఇండియా.. రెండో మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆ లెక్కసరిచేసింది. మొతేరాలో జరిగిన రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను కోహ్లీ సేన చిత్తుచేసింది.
-
కోహ్లీ, ఇషాన్ మెరుపు బ్యాటింగ్
ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్ ఇప్పుడు 1-1తో సమం అయింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలో
-
టీమ్ఇండియా టార్గెట్ 165
రెండో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్.. టీమ్ఇండియా ముందు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఓవర్లోనే జాస్ బట్లర్(0)ను భువనేశ్వర్ డకౌట్ చేశాడు...
-
టాస్గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా
అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో టీమ్ఇండియా మరికాసేపట్లో ఇంగ్లాండ్తో రెండో టీ20లో తలపడనుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు...
-
చాలా మందికి సాధ్యం కానిది.. పంత్ చేశాడుటీమ్ఇండియా యువ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ రెండు నెలల్లో మూడు టెస్టుల పరిస్థితులు మార్చాడని, చాలా మంది తమ జీవిత కాలంలో అలా చేయలేరని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ ఛాపెల్ పేర్కొన్నాడు...
-
పృథ్వీషా కొడితే.. రికార్డు బద్దలే!
టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్, ముంబయి సారథి పృథ్వీషా దేశవాళి క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. విజయ్ హజారె ట్రోఫీలో ఒకే సీజన్లో 800కు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్గా నిలిచాడు...
-
రాహుల్, వరుణ్కు అంకితభావం లేదు: బ్రాడ్ఇంగ్లాండ్తో పొట్టి సిరీస్కు ఎంపికై.. ఆపై ఫిట్నెస్ పరీక్షల్లో నెగ్గలేకపోయిన యువ క్రికెటర్లు వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాతియాలకు అంకితభావం లేదని ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ బ్రాడ్ హాగ్...
-
కోహ్లీని అలా చేయడం ఇంగ్లాండ్కు బోనస్..!టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీని ఈ పర్యటనలో చాలాసార్లు త్వరగా ఔట్ చేయడం ఇంగ్లాండ్కు బోనస్ అని ఆ జట్టు ఫాస్ట్బౌలర్ జోఫ్రాఆర్చర్ అభిప్రాయపడ్డాడు...
-
కోహ్లీ డకౌట్.. పోలీసుల వినూత్న సందేశం టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఉత్తరాఖండ్ పోలీస్ విభాగం ఓ ఛమత్కార ట్వీట్ చేసింది. శుక్రవారం రాత్రి ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో కోహ్లీ డకౌటైన సంగతి తెలిసిందే...
-
మా పద్ధతి మార్చుకోం: శ్రేయస్ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో ఓటమిపాలైనా తమ బ్యాటింగ్ పద్ధతిలో మార్పులు చేసుకోమని టీమ్ఇండియా మిడిల్ ఆర్డ్ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ తేల్చిచెప్పాడు....
-
ఓహో.. ఇందుకేనా రోహిత్ ఆడలేదు..!
ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా వైస్కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ ఆడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తుది జట్టులో రోహిత్ పేరు కనిపించకపోవడంతో ..
-
బౌండరీ లైన్పై రాహుల్ సూపర్మ్యాన్ షో.. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ చేసిన ఓ విన్యాసం అభిమానులను కట్టిపడేసింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో అక్షర్ పటేల్ అయిదో ఓవర్ బౌలింగ్ చేయగా...
-
ఆరోజు గదిలోకెళ్లి ఏడ్చాను.. : పృథ్వీషాఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఏమీ అర్థంకాని పరిస్థితికి చేరుకున్నానని, తన జీవితంలో ఏం జరుగుతుందని ప్రశ్నించుకున్నానని టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్ పృథ్వీషా అన్నాడు...
-
తొలి మ్యాచ్లోనే సూర్యకుమార్ యాదవ్..!ముంబయి ఇండియన్స్ కీలక బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ నిరీక్షణకు తెరపడే క్షణాలు దగ్గరయ్యాయి. టీమ్ఇండియా తరఫున ఆడాలనే కోరిక ఇంగ్లాండ్తో నేడు జరగబోయే తొలి టీ20తో...
-
అతడిని తలచుకుంటే భయమేస్తుంది: మోర్గాన్అంతర్జాతీయ క్రికెట్లో తమ బ్యాట్స్మన్ డేవిడ్ మలన్ సాధించేది తలచుకుంటే భయమేస్తుందని ఇంగ్లాండ్ జట్టు పరిమిత ఓవర్ల సారథి ఇయాన్ మోర్గాన్ అన్నాడు...
-
అతడు @ హర్భజన్ 2.0..
టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంటే తెలియని క్రికెట్ ప్రేమికుడు ఉండరు. మైదానంలో అతడి వికెట్ల ప్రదర్శనకే కాకుండా బౌలింగ్ యాక్షన్కు సైతం మంచి...
-
సచిన్లా నేనుంటే.. ఎంతో సంతోషించేవాడిని
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ అంత ఫిట్నెస్తో తానుంటే చాలా సంతోషంగా ఉంటానని ఇంగ్లాండ్ మాజీ బౌలర్ క్రిస్ ట్రెమ్లెట్ అన్నాడు. రోడ్ సేఫ్టీ సిరీస్లో భాగంగా ఇండియా లెజెండ్స్, ఇంగ్లాండ్ లెజెండ్స్ జట్లు...
-
కోహ్లీ-బాబర్: ఎవరు గొప్పో తెలియాలంటే..
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ బ్యాట్స్మన్ బాబర్ అజామ్ మధ్య ఎవరు గొప్ప బ్యాట్స్మన్ అనే విషయం తెలియాలంటే ఇరు జట్ల మధ్య మ్యాచ్లు నిర్వహించాలని ఆ జట్టు మాజీ...
-
టీమ్ఇండియా-ఏ, టీమ్ఇండియా-బిని దించొచ్చు: శాస్త్రిబయో బుడగల్లో ఉండటం కష్టమే అయినప్పటికీ టీమ్ఇండియాకు మాత్రం కాస్త మేలే జరిగిందని కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ఆరు నెలల క్రితం ఊహించలేని విధంగా ఎందరో ఆటగాళ్లకు అవకాశాలు వచ్చాయని పేర్కొన్నాడు. మైదానంలోకి భారత్ రెండు జట్లను పంపగలదని వెల్లడించారు...
-
టీ20ల్లో పంత్ హీరో కాగలడు: లక్ష్మణ్టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్ రిషభ్పంత్ పొట్టి క్రికెట్లో మ్యాచ్ విన్నర్గా నిలుస్తాడని, అందుకు అతడికి సరైన అవకాశాలు ఇవ్వాలని మాజీ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు...
-
గోవాలో బుమ్రా వివాహం..!టీమ్ఇండియా పేస్ బౌలర్ జస్ప్రీత్బుమ్రా ఈనెల 14న గోవాలో వివాహం చేసుకోబోతున్నాడని తెలిసింది. అతికొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది...
-
ఈయన మన దేవుడు: సెహ్వాగ్
క్రికెట్లో ఆట్టైమ్ అత్యుత్తమ ఓపెనర్లలో టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మెన్ సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ జోడీ ఒకటి. వీరిద్దరూ బరిలోకి దిగారంటే పరుగుల వరద పారాల్సిందే...
-
తీయటి తలనొప్పిఇంటా బయటా అద్భుత విజయాలు.. టెస్టుల్లో నంబర్వన్ ర్యాంకు.. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ చక్కటి ఫలితాలు.. టీమ్ఇండియాకు ఎదురే లేదు...
-
సెహ్వాగ్ లెఫ్ట్హ్యాండ్తో ఆడినట్లు ఉంది
టీమ్ఇండియా యువ క్రికెటర్ రిషభ్పంత్ బ్యాటింగ్ చూస్తుంటే మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎడమ చేతితో ఆడుతున్నట్లు అనిపించిందని పాక్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసించాడు...
-
పంత్, సుందర్, అక్షర్.. టీ20ల్లో ఉంటారా?
ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్లో టీమ్ఇండియా తొలి టెస్టులో భారీ ఓటమి చవిచూశాక బలంగా పుంజుకుంది...
-
ఆటగాళ్లు చిన్నపిల్లలై ఆడుకుంటే..?
జీవితంలో ఎంత పెద్దవాళ్లమైనా అప్పుడప్పుడూ అందరిలోనూ చిన్నపిల్లల మనస్తత్వాలు బయటపడుతుంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యంలో తోటి పిల్లలతో చేసిన అల్లరి, వారితో కలిసి ఆడుకున్న జ్ఞాపకాలు...
-
సచిన్ వదిలేశాడు.. ధోనీ అందిపుచ్చుకున్నాడు
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ సత్తాని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ముందే పసిగట్టాడని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు...
-
నా పేరు చెప్పుకొని డ్రింక్ తాగండి: రవిశాస్త్రిసామాజిక మాధ్యమాల్లో తనపై వచ్చే మీమ్స్ను సరదాగా తీసుకుంటానని, వాటి గురించి పెద్దగా ఆలోచించనని టీమ్ఇండియా హెడ్కోచ్ రవిశాస్త్రి అన్నాడు. నెటిజన్లు సరదా కోసం తనపై అలాంటివి చేస్తారని...
-
టెయిలెండర్లు నిలవలేకపోవడం బాధ కలిగించింది
ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా టెయిలెండర్లు కొద్దిసేపు క్రీజులో నిలవలేకపోవడం నిరాశకు గురిచేసిందని వాషింగ్టన్ సుందర్ తండ్రి ఎం సుందర్ విచారం వ్యక్తం చేశారు...
-
ఇంగ్లాండ్లో గెలిస్తే భారత్ అత్యుత్తమ జట్టు
స్వింగ్ బౌలింగ్కు అనుకూలించే ఇంగ్లాండ్ గడ్డపై టీమ్ఇండియా గెలిచినప్పుడు టెస్టుల్లో అత్యుత్తమగా జట్టుగా నిలుస్తుందని, అప్పుడు అందులో ఎలాంటి ...
-
ఎప్పటికీ ఆయనే నా హీరో: సచిన్టీమ్ఇండియా బ్యాటింగ్ దిగ్గజం, మాజీ సారథి సునీల్ గావస్కర్ భారత క్రికెట్లో అడుగుపెట్టి నేటికి 50 ఏళ్లు. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ తన......
-
ఎన్ని పరుగులు చేశావన్నది మాత్రమే కాదు..
టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్, వికెట్ కీపర్ రిషభ్పంత్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో పంత్ ఒత్తిడిలోనూ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు...
-
టెస్టు ఛాంపియన్షిప్లో రోహిత్ @ 1000టీమ్ఇండియా బ్యాట్స్మన్ రోహిత్ శర్మ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఓపెనర్గా రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో...
-
కోహ్లీ ఖాతాలో అనవసరపు రికార్డు..
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ అనసవరపు రికార్డు నమోదైంది. అది కూడా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ సరసన చేర్చడం గమనార్హం...
-
భారత్కు ఇలా కొనసాగడం నమ్మశక్యంగా లేదు
అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన టీమ్ఇండియా కెప్టెన్గా మహేంద్రసింగ్ ధోనీ (60 మ్యాచ్లు) రికార్డును ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ సమం చేశాడు...
-
భారత్తో ఆడి తప్పు చేశానేమో : వార్నర్భారత్తో చివరి రెండు టెస్టులు ఆడి బహుశా తప్పు చేశానేమోనని, అందువల్లే గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతోందని ఆస్ట్రేలిలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు...
-
అశ్విన్ ఆల్టైమ్ గ్రేటెస్ట్ బౌలరవుతాడు!
సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీమ్ఇండియా తరఫున ఆల్టైమ్ గ్రేటెస్ట్ బౌలర్ అవుతాడని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు...
-
రోజుల కోసం కాదు.. గెలవడానికి ఆడతాం: విరాట్టీమ్ఇండియా మ్యాచ్లు గెలవడానికి ఆడుతుందని, ఎన్ని రోజులు ఆడామని లెక్కపెట్టడానికి కాదని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. నాలుగో టెస్టుకు ముందు నిర్వహించిన వర్చువల్ మీడియా...
-
ఉఫ్.. మళ్లీ అదే పిచ్చా: రూట్..!
అసలే స్పిన్కు అనుకూలించే పిచ్లపై వరుసగా రెండు టెస్టులు ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టును టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్ వసీమ్ జాఫర్ ఓ ఆట ఆడుకున్నాడు...
-
మీరే ఈ ప్రయాణాన్ని అందంగా మలిచారు
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ తాజాగా ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ల (10 కోట్ల) మంది ఫాలోవర్లను సంపాదించుకున్న సందర్భంగా అభిమానుకు కృతజ్ఞతలు చెప్పాడు...
-
కొవిడ్-19 వాక్సిన్ తీసుకున్న రవిశాస్త్రిటీమ్ఇండియా హెడ్కోచ్ రవిశాస్త్రి మంగళవారం కరోనా వైరస్ వాక్సినేషన్ వేయించుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు...
-
ఇన్స్టాలో విరాట్ రికార్డుటీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ మరో మైలురాయి చేరుకున్నాడు. ఇది క్రికెట్లో కాకుండా వ్యక్తిగతంగా రికార్డు కావడం విశేషం...
-
జడేజా ఆ విషయం ఆలోచిస్తుండొచ్చు.!
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడిన టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయం నుంచి ఇంకా ఎందుకు కోలుకోలేదనే విషయంపై ఆలోచిస్తుండొచ్చని...
-
రోహిత్ కెరీర్లోనే అత్యుత్తమ టెస్టు ర్యాంక్..టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టు కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. ఆదివారం ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో అతడు ఆరు స్థానాలు మెరుగుపర్చుకొని 8వ ర్యాంక్ సాధించాడు...
-
కొండంత లక్ష్యం పిండి చేసి..
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీకి ఛేదనలో రారాజు, కింగ్ కోహ్లీ అనే పేర్లున్నాయి. ప్రత్యర్థి ఎవరైనా లక్ష్యం ఎంత పెద్దదైనా చిత్తుచేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య...
-
అశ్విన్.. ఇంగ్లాండ్ను ఎక్కడా వదలట్లేదు
టీమ్ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ వాళ్లను ఎక్కడా వదలట్లేదని.. అటు మైదానంలో, ఇటు మీడియా సమావేశంలో నోరు మెదపనీయడం లేదని మాజీ బ్యాట్స్మన్...
-
పిచ్ను నిందించడం సరికాదుఅహ్మదాబాద్లో జరిగిన డే/నైట్ టెస్టులో ఇంగ్లాండ్ ఘోర పరాభవానికి స్పిన్కు అనుకూలించే పిచ్చే కారణమని అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ జొనాథన్ ట్రాట్ స్పందించాడు...
-
యువీ ట్వీట్లో తప్పేమీ కనపడలేదు
మొతేరా పిచ్పై టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ చేసిన ట్వీట్లో తప్పేమీ లేదని సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పష్టంచేశాడు. ఇటీవల జరిగిన డే/నైట్ టెస్టులో టీమ్ఇండియా...
-
మా సత్తాకు ఇదో పరీక్షఒలింపిక్స్కు వ్యూహాత్మకంగా, శారీరకంగా, మానసికంగా ఎంత సన్నద్ధమయ్యామో తెలుసుకొనేందుకు నాణ్యమైన జర్మనీ, బ్రిటన్ జట్లతో ఆడటం ఒక పరీక్ష అని భారత హాకీ గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్ అంటున్నాడు. కరోనా మహమ్మారి వల్ల ఏడాది కాలంగా అంతర్జాతీయ పోటీల్లో ఆడలేకపోయామని...
-
సమయం కోసం వేచిచూశా: అక్షర్ పటేల్ఇంగ్లాండ్తో జరిగిన పింక్బాల్ టెస్టులో అక్షర్ పటేల్ 11/70 అత్యుత్తమ ప్రదర్శన చేయడం ద్వారా తన రెండో టెస్టులోనే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు...
-
2 రోజుల్లో.. ఖేల్ ఖతం దుకాణ్ బంద్!
క్రికెట్ అంటేనే టెస్టు క్రికెట్. కాలక్రమంలో వివిధ ఫార్మాట్లు అందుబాటులోకి వచ్చినా అసలు సిసలు మజానిచ్చేది ఐదు రోజుల సాంప్రదాయ క్రికెటే...
-
భారత్ కూడా తప్పులు చేసింది: రోహిత్
ఇంగ్లాండ్తో జరిగిన డే/నైట్ టెస్టులో పిచ్ను తప్పుపట్టాల్సిన పని లేదని, నేరుగా వికెట్లకు విసిరిన బంతులకే చాలా మంది బ్యాట్స్మెన్ ఔటయ్యారని టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు...
-
రవిశాస్త్రి @ 40 ఏళ్లు.. ప్రయాణం కొనసాగుతోందిటీమ్ఇండియా హెడ్కోచ్ రవిశాస్త్రి భారత క్రికెట్లోకి అడుగుపెట్టి నేటికి 40 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ట్విటర్లో తన అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం...
-
చాహల్ ఫోన్ చేసి చెబితే జోక్ అనుకున్నాఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు ఎంపికయ్యానని యుజువేంద్ర చాహల్ ఫోన్ చేసి చెబితే జోక్ చేస్తున్నాడని అనుకున్నానని రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మన్ రాహుల్ తెవాతియా అన్నాడు...
-
రాబోయే రెండూ.. భారత్కు అత్యంత కీలకంఅహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరగబోయే మిగిలిన రెండు టెస్టులూ టీమ్ఇండియాకు అత్యంత కీలకమని స్పెషలిస్టు బ్యాట్స్మన్ చెతేశ్వర్ పుజారా అన్నాడు. మరీ ముఖ్యంగా బుధవార...
-
సూర్య.. ఎట్టకేలకు నిరీక్షణ ఫలించిందిమార్చి 12 నుంచి ఇంగ్లాండ్తో జరగబోయే ఐదు టీ20ల సిరీస్కు ముంబయి ఇండియన్స్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్.. ఇద్దరు ఎంపికవ్వడం పట్ల ఆ ఫ్రాంఛైజీ సంతోషం వ్యక్తం చేసింది...
-
T20: సూర్యకుమార్, ఇషాన్ కిషన్కు చోటుఇంగ్లాండ్తో జరిగే ఐదు మ్యాచుల టీ20 సిరీసుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 19 మందితో కూడిన బృందంలో యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ తెవాతియా చోటు దక్కించుకున్నారు. మార్చి 12 నుంచి అహ్మదాబాద్ వేదికగా పొట్టి క్రికెట్ సిరీస్ ఆరంభమవుతున్న సంగతి....
-
పంత్ స్పైడర్ మ్యాన్.. పాండ్య సెల్ఫీమ్యాన్టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్, వికెట్ కీపర్ రిషభ్పంత్ మారోసారి స్పైడర్మ్యాన్గా వార్తల్లో నిలిచాడు. ఇంగ్లాండ్తో మూడో టెస్టుకు ముందు మొతేరా స్టేడియంలో ప్రాక్టీస్...
-
అశ్విన్, కుల్దీప్, పాండ్య ‘వాతి’ స్టెప్పులు..
ఇంగ్లాండ్పై రెండో టెస్టు గెలిచాక టీమ్ఇండియా ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఓటమి చవిచూసిన కోహ్లీసేన తర్వాతి టెస్టులో...
-
కోహ్లీని చూసి ఇంగ్లాండ్ ఆటగాళ్లు నేర్చుకోవాలి
ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ కఠిన పరిస్థితుల్లో పట్టుదలతో బ్యాటింగ్ చేశాడని, అతడి ఫుట్వర్క్ అద్భుతంగా ఉందని మాజీ క్రికెటర్...
-
సిరాజ్.. నీ పనికి గర్వపడుతున్నా: సచిన్
టీమ్ఇండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ పట్ల క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ శతకం...
-
భారత్.. ఇంకొక్క విజయం సాధిస్తే..ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో న్యూజిలాండ్తో తుది పోరుకు అర్హత సాధించాలంటే టీమ్ఇండియా ఇంకొక్క విజయం సాధించాలి. ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్లో...
-
ఇవి విరాట్ మార్క్ విజయాలు..టెస్టుల్లో టీమ్ఇండియా 300 పైచిలుకు పరుగుల తేడాతో గెలుపొందడం చరిత్రలో ఇది ఆరోసారి. చెన్నై వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో భారత్ 317 పరుగుల తేడాతో...
-
సినిమా కోసం స్టెప్పులేస్తున్న హర్భజన్
టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ త్వరలో సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు అంతర్జాతీయ క్రికెట్ ఆడటంలేదనే సంగతి తెలిసిందే...
-
భారత్ను చూడండి.. టాప్లోకి వెళ్తోంది..
పాకిస్థాన్ ప్రధాని, మాజీ సారథి ఇమ్రాన్ఖాన్ భారత క్రికెట్ను కొనియాడారు. ప్రపంచంలో మేటి జట్టుగా టీమ్ఇండియా ఎదుగుతోందని కితాబిచ్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా అనూహ్య...
-
వావ్.. ఇంగ్లాండ్ గ్రేట్.. ఎందుకో తెలుసా?చెపాక్ వేదికగా టీమ్ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఒక ఇన్నింగ్స్లో ఒక్క అదనపు పరుగు(ఎక్స్ట్రా రన్) ఇవ్వకుండా అత్యధిక...
-
పంత్ అర్ధశతకం.. భారత్ 329 ఆలౌట్టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 329 పరుగులకు ఆలౌటైంది. యువ బ్యాట్స్మన్ రిషభ్పంత్(58; 77 బంతుల్లో 7x4, 3x6) అర్ధశతకం సాధించాడు...
-
కోహ్లీ విషయంలో అలా అనుకోను.. కానీ..!
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీకి అండగా ఇంగ్లాండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ నిలిచాడు. కోహ్లీ సారథ్యంలో భారత్ గత నాలుగు టెస్టుల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే...
-
నాకింకా 38 ఏళ్లే.. ఇప్పుడు కాకపోతే వచ్చే ఏడాదివచ్చే ఐపీఎల్ వేలంకు సంబంధించి గురువారం రాత్రి బీసీసీఐ ప్రకటించిన తుది జాబితాలో తన పేరు లేకపోవడంపై వెటరన్ పేసర్ శ్రీశాంత్ స్పందించాడు...
-
రెండో టెస్టుకు అక్షర్పటేల్ అందుబాటులోకిఇంగ్లాండ్తో రెండో టెస్టు తుది జట్టు ఎంపికకు యువ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అందుబాటులోకి వచ్చాడని బీసీసీఐ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది...
-
విరాట్ కోహ్లీని అర్థం చేసుకోవడం కష్టం..
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీని అర్థం చేసుకోవడం కాస్త కష్టమని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా...
-
‘కోహ్లీ వెళ్లిపోయాక.. అతడిపైనే గురి’ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెళ్లిపోయాక సీనియర్ బ్యాట్స్మన్, నయావాల్ చెతేశ్వర్ పుజారాపైనే గురిపెట్టానని ఆ జట్టు పేసర్ పాట్ కమిన్స్...
-
అడగ్గానే నటరాజన్ను ఇచ్చేశారు..
విజయ్ హజారె ట్రోఫీలో ఆడాల్సిన టి.నటరాజన్ను విడిచిపెట్టాలని బీసీసీఐ కోరడంతో తమిళనాడు క్రికెట్ సంఘం(టీఎన్సీఏ) అందుకు అంగీకరించింది. దేశవాళీ క్రికెట్లో భాగంగా...
-
అదే జరిగితే.. కోహ్లీ తప్పుకుంటాడేమో..!టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడే అయినా, అతడి సారథ్యంలో భారత్ సరిగ్గా ఆడలేకపోతోందని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ పేర్కొన్నాడు...
-
సచిన్ పేరుతో సిరీస్ బాగుంటుంది కదా!భారత్×ఇంగ్లాండ్ టెస్టు సిరీస్కు ‘తెందూల్కర్ - కుక్ ట్రోఫీ’గా నామకరణం చేస్తే బాగుంటుందని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ సూచించాడు. ఆయా జట్ల తరఫున వారిద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లు, అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లని వివరించాడు. పరస్పరం ఎక్కువ క్రికెట్ ఆడారని వెల్లడించాడు....
-
రెండో టెస్టు: జట్టు.. పిచ్లో మార్పులుఇంగ్లాండ్తో జరగబోయే రెండో టెస్టుకు టీమ్ఇండియాలో మార్పులు పక్కా! ఎన్ని మార్పులు చేస్తారన్న దానిపై స్పష్టత లేకపోయినా షాబాజ్ నదీమ్ స్థానంలో అక్షర్ పటేల్ రానున్నాడని తెలిసింది. స్వల్ప గాయంతో తొలి టెస్టుకు దూరమైన అతడు పూర్తిగా కోలుకున్నాడు.....
-
‘ఇదిగో.. ఈ యెటకారాలే వద్దనేది వాన్’ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ను నెటిజన్లు విమర్శిస్తున్నారు. అతడు నోటి దురుసు తగ్గించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఎత్తి పొడుపులు, అపహాస్యం చేయడం తగదని హితవు పలికారు....
-
చెన్నె టెస్టు: భారత్ ఘోర ఓటమి..
నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా టీమ్ఇండియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. 420 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 192 పరుగులకు...
-
2018 తర్వాత ఇషాంత్ ఎలా ఆడుతున్నాడంటే...
అరంగేట్రం నుంచి సుదీర్ఘ ఫార్మాట్లో 300 వికెట్లు పడగొట్టిన మూడో భారత పేసర్గా నిలిచే వరకూ ఇషాంత్ శర్మ ప్రయాణంలో ఒడుదొడుకులు ఎన్నో. 18 ఏళ్ల వయసులో జట్టులోకి దూసుకొచ్చి...
-
అందుకే సుదీర్ఘంగా బౌలింగ్ చేస్తా..ఆటపై అజరామరమైన ప్రేమతో శారీరక పరిమితులు ఎదురైనా సుదీర్ఘంగా బౌలింగ్ చేస్తానని టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. రోజూ 40-45 ఓవర్లు విసిరాక నెట్స్లో సాధన చేయడం యువకుడిగా ఉన్నప్పటి నుంచే అలవాటైందని వెల్లడించాడు. ఇంగ్లాండ్తో తొలి టెస్టు నాలుగో రోజు ఆట
-
ఇదేం వ్యూహం? ఇంగ్లాండ్ది పిరికి క్రికెట్టీమ్ఇండియాతో తొలి టెస్టులో ఇంగ్లాండ్ వ్యూహాలను ఆసీస్ దిగ్గజం షేన్వార్న్ ప్రశ్నించాడు. చెపాక్లో ఇంగ్లిష్ జట్టు రక్షణాత్మక, పిరికి క్రికెట్ ఆడుతోందని విమర్శించాడు. రూట్సేన విజయం కోసం కాకుండా ఓడిపోవద్దన్న వైఖరితో ఆడుతోందని తెలిపాడు. ఆస్ట్రేలియాలో భారత్ నిర్భయంగా క్రికెట్ ఆడింది...
-
ఉత్తరాఖండ్ బాధితుల కోసం పంత్ ముందడుగుఉత్తరాఖండ్లో ఆదివారం అనూహ్యంగా సంభవించిన జల ప్రవాహంలో ఇప్పటికే 8 మంది మృతిచెందగా సుమారు 170 మంది గల్లంతయ్యారు...
-
కుంబ్లే ది గ్రేట్: పదికి పది అతడివే..!
తన స్పిన్ బౌలింగ్తో భారత క్రికెట్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన గుర్తింపు సాధించిన దిగ్గజం అనిల్కుంబ్లే. టెస్టుల్లో ఇప్పటివరకూ అత్యధిక వికెట్లు(619) తీసిన మూడో బౌలర్...
-
ధోనీ లాగే కోహ్లీ చేశాడు..
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలిరోజు మూడో సెషన్లో పర్యాటక జట్టు సారథి జోరూట్ గాయపడడంతో కోహ్లీ సాయం చేశాడు...
-
600-700 కొట్టేయడమే లక్ష్యం: రూట్టీమ్ఇండియాతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 600-700 పరుగులు చేయడమే తమ లక్ష్యమని ఇంగ్లాండ్ సారథి జో రూట్ అన్నాడు. వందో టెస్టులో శతకం సాధించడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. గొప్ప క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన భారత సారథి విరాట్ కోహ్లీని ప్రశంసించాడు. తొలి రోజు ఆట ముగిసిన....
-
‘బోర్’ కొట్టిస్తేనే టీమ్ఇండియాను కొట్టగలం!టీమ్ఇండియాపై విజయవంతం అవ్వాలంటే స్పిన్నర్ జాక్ లీచ్ ‘బోరింగ్’ లైన్ అండ్ లెంగ్త్ను అనుసరించాలని ఆ జట్టు మాజీ ఆటగాడు గ్రేమ్స్వాన్ సూచించాడు. భారత్పై గత అనుభవం లేకపోవడం లీచ్, డామ్ బెస్కు సవాలేనని పేర్కొన్నాడు. 2012లో సిరీసులో స్పిన్నర్లు స్వాన్, మాంటీ పనేసర్ కీలక పాత్ర....
-
వాళ్ల బ్యాండ్ బజాయించి వచ్చాం : రవి శాస్త్రి
ఆస్ట్రేలియా గడ్డపై టీమ్ఇండియా వరుసగా రెండు టెస్టు సిరీస్లు గెలుపొందడం ఎవరూ ఊహించి ఉండరని హెడ్కోచ్ రవిశాస్త్రి అన్నాడు. తాజాగా ఆయన ఓ క్రీడాఛానెల్తో మాట్లాడుతూ...
-
1994 తర్వాత చెన్నై టెస్టులోనే ఇలా..ఆస్ట్రేలియాపై టీమ్ఇండియా అద్భత విజయం సాధించాక అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ శుక్రవారం ప్రారంభమైంది...
-
12 ఓవర్లకు ఇంగ్లాండ్ 26/0టీమ్ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లీ ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు...
-
కోహ్లీ 31లోనైనా 71 చేరుకుంటాడా?టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీకి మరో పేరు పరుగుల యంత్రం. ప్రస్తుత క్రికెట్లో ఆల్టైమ్ అత్యుత్తమ బ్యాట్స్మన్. ఏడాదికి కనీసం నాలుగైదు సెంచరీలు సాధించే ఘనుడు...
-
తొలి టెస్టుకు ముందు ఇంగ్లాండ్కు ఎదురుదెబ్బటీమ్ఇండియాతో రేపటి నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందే ఇంగ్లాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ ఓపెనర్ జాక్ క్రాలే చెన్నైలో జరిగే రెండు టెస్టులకూ దూరమయ్యాడు...
-
ఇది ఇంగ్లాండ్పై విరాట్ ద్విశతకం..ఇంగ్లాండ్ గత పర్యటనలో టీమ్ఇండియా చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంది. ఐదు టెస్టుల సిరీస్లో 4-0 తేడోతో ఓటమి పాలైంది. అప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు మ్యాచ్ల్లో శతకాలు సాధించి...
-
అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు: రాహుల్గాయం నుంచి కోలుకొని మళ్లీ టీమ్ఇండియాతో కలవడం సంతోషంగా ఉందని స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ అన్నాడు. అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదని చెప్పాడు...
-
కుల్దీప్ లాంటోడు అంత తేలిగ్గా దొరకడు..
కుల్దీప్ యాదవ్ లాంటి ఎడమ చేతివాటం మణికట్టు మాంత్రికుడు అంత తేలిగ్గా దొరకడని టీమ్ఇండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. రాబోయే టెస్టు సిరీస్లో అతడికి కచ్చితంగా...
-
క్రికెట్ వదిలి గోల్ఫ్ ఆడుతున్న సచిన్, యువీతమ ఆటతో ఎన్నో మధురానుభూతులు మిగిల్చారు టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ సచిన్ తెందూల్కర్, యువరాజ్ సింగ్. వాళ్లిద్దరూ భారత జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించారు...
-
రిషభ్ పంత్ గుండెపోటు తెప్పించగలడు..
టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్, గబ్బా టెస్టు హీరో రిషభ్పంత్ ఏదైనా చేయగలడని ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ అన్నారు. పంత్ తన బ్యాటింగ్తో గుండెపోటు తెప్పించగలడని, అలాగే ఊపిరి బిగపట్టేలా...
-
ఇంగ్లాండ్ ఒక్క టెస్టు అయినా గెలుస్తుందనుకోవట్లేదు..భారత్తో నాలుగు టెస్టుల సిరీస్లో తలపడనున్న ఇంగ్లాండ్.. కనీసం ఒక్క మ్యాచ్లోనైనా గెలుస్తుందని తాను అనుకోవట్లేదని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు...
-
కేంద్ర బడ్జెట్లో టీమ్ఇండియా ముచ్చటలోక్సభలో ప్రవేశపెట్టిన 2021 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ టీమ్ఇండియా క్రికెట్ జట్టును కొనియాడారు. ఇటీవల ఆస్ట్రేలియాపై భారత్ సాధించిన...
-
‘కోహ్లీ మాట దాటాలంటే ఆటగాళ్లకు భయం’విరాట్ కోహ్లీ నేతృత్వంలో టీమ్ఇండియా ఆటగాళ్లు కాస్త భయపడతారని, అదే రహానె సారథ్యంలో ప్రశాంతంగా ఆడతారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ లీ వ్యాఖ్యానించాడు...
-
విరాట్-అనుష్కల కుమార్తె తొలి ఫొటో ఇదే..
అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విరాట్ కోహ్లీ, అనుష్కశర్మ దంపతుల కుమార్తె తొలి ఫొటో ఎట్టకేలకు బయటకు వచ్చింది. తమ గారాల పట్టి తొలి ఫొటోను అనుష్క సామాజిక మాధ్యమాల్లో.....
-
దేశం గర్వపడేలా చేయడానికి నిరంతరం కృషిచేస్తాం
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ సిరీస్లో టీమ్ఇండియా చారిత్రక విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించిన సంగతి తెలిసిందే. మోదీ మాట్లాడుతూ...
-
ఆసీస్పై గెలుపు.. ఎక్కువ క్రెడిట్ రవిశాస్త్రికి.. ఎందుకంటే?ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ సిరీస్లో టీమ్ఇండియా విజయంలో హెడ్కోచ్ రవిశాస్త్రికే ఎక్కువ క్రెడిట్ ఇస్తానని పాకిస్థాన్ మాజీ బ్యాట్స్మన్ రమిజ్రాజా అన్నారు...
-
టీమ్ఇండియానే ఫేవరెట్.. ఎందుకో తెలుసా?రాబోయే టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ కన్నా టీమ్ఇండియానే ఫేవరెట్గా కనిపిస్తోందని ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్ ఛాపెల్ అన్నాడు. భారత్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పటిష్ఠంగా...
-
అది చరిత్ర.. ఇప్పుడు నేను కెప్టెన్ కాదు
ఇప్పుడు తాను టీమ్ఇండియా కెప్టెన్ కాదని, ఆ బాధ్యత అయిపోయిందని వైస్ కెప్టెన్ అజింక్య రహానె అన్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్-గావస్కర్ సిరీస్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ...
-
కోహ్లీ.. ఈ రికార్డులు కూడా కొట్టేసెయ్..!టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఏ అంతర్జాతీయ సిరీస్ ఆడినా ఏదో ఒక రికార్డుకు చేరువలో ఉంటాడు. తన బ్యాటింగ్, కెప్టెన్సీలతో ఇప్పటికే అనేక రికార్డులు బద్దలు కొట్టిన అతడు...
-
బాబర్ అజామ్ను వెనకేసిన పుజారాఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్మన్ ఛెతేశ్వర్ పుజారా (760) పాయింట్లతో పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్మన్ బాబర్...
-
పృథ్వీషా విషయంలో అదే నమ్ముతున్నా: ఆమ్రెఫామ్ కోల్పోయి సతమతమవుతున్న యువ ఓపెనర్ పృథ్వీషా తిరిగి గాడిలో పడేందుకు సహాయం చేయాలని దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ప్రవిణ్ ఆమ్రెను సంప్రదించింది...
-
ప్రాక్టీస్ మొదలెట్టిన ఇంగ్లాండ్ ఆటగాళ్లుఇంగ్లాండ్ ఆటగాళ్లు బెన్స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, రోరీబర్న్స్ శనివారం చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇంతకుముందు శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్లో ఈ ముగ్గురూ ఆడలేని సంగతి...
-
ద్రవిడ్ నుంచి ఆణిముత్యాలను చూస్తున్నాంరాహుల్ ద్రవిడ్ కోచ్గా ఉంటే యువ క్రికెటర్లు తప్పులు చేసినా ఆగ్రహం వ్యక్తం చేయడని, వారికి అర్థమయ్యేలా వివరిస్తాడని టీమ్ఇండియా మాజీ మానసిక వైద్య నిపుణులు పాడీ ఆప్టన్ అన్నారు...
-
భారత్-ఇంగ్లాండ్ టెస్టులకు అంపైర్లు ఎవరో తెలుసా?మరో వారం రోజుల్లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుతో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్కు బీసీసీఐ ముగ్గురు భారత ఐసీసీ ప్యానెల్ అంపైర్లను ఖరారు చేసింది. వీరేందర్ శర్మ, అనిల్ చౌదరితో పాట...
-
పంత్ చిన్నప్పటి నుంచి మార్చుకోలేదేమో!టీమ్ఇండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ రిషభ్పంత్ను నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తన సంతకాన్ని మార్చుకోలేదని ఆటపట్టిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు...
-
పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాలని ఉంది: పుజారాటీమ్ఇండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాలనే ఆకాంక్ష బలంగా ఉందని టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్మన్, నయావాల్ చెతేశ్వర్ పుజారా అన్నాడు. తాజాగా అతడు ఓ జాతీయ మీడియాతో...
-
ఇంట్లో వాళ్లు తొందరపెడుతున్నారు: పంత్ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని వచ్చినప్పటి నుంచీ కొత్త ఇల్లు కొనుక్కోవాలని తమ ఇంట్లోవాళ్లు తొందరపెడుతున్నట్లు టీమ్ఇండియా యువ హీరో రిషభ్పంత్ పేర్కొన్నాడు...
-
ఆసీస్ బౌలర్లతో అందుకే దెబ్బలు తిన్నా: పుజారా
ఆస్ట్రేలియా పర్యటనలో తన బ్యాటింగ్పై విమర్శలు వచ్చినా కావాలనే నెమ్మదిగా ఆడినట్లు టీమ్ఇండియా బ్యాట్స్మన్ ఛెతేశ్వర్ పుజారా అన్నాడు. ఈ పర్యటనలో మూడు అర్ధశతకాలు సాధించి...
-
బౌలర్లు బౌండరీలు ఇస్తే.. శాస్త్రి అరిచేస్తాడుటీమ్ఇండియాలో ఏ బౌలరైనా ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు బౌండరీలు సమర్పిస్తే ప్రధాన కోచ్ రవిశాస్త్రికి నచ్చదని, అప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో అరుస్తారని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పేర్కొన్నారు...
-
ఓ ఇంటివాడైన విజయ్ శంకర్భారత ఆల్రౌండర్ విజయ్ శంకర్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి వైశాలి విశ్వేశ్వరణ్ను అతడు పెళ్లాడాడు. బుధవారం చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో కొద్ది...
-
కష్టమే.. భారత్తో జాగ్రత్త : ఫ్లవర్రాబోయే టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ జట్టు టీమ్ఇండియాను ఓడించడం అంత తేలిక కాదని జింబాబ్వే మాజీ ఆటగాడు, ఇంగ్లాండ్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్ అభిప్రాయపడ్డాడు...
-
సిరాజ్కు నాతో చీవాట్లు పెట్టించుకోవడం ఇష్టం
టీమ్ఇండియా నయా పేసర్ మహ్మద్ సిరాజ్కు తనతో చీవాట్లు పెట్టించుకోవాలంటే ఇష్టమని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నారు. తాజాగా ఆయన రవిచంద్రన్ అశ్విన్...
-
థాంక్యూ.. టీమ్ఇండియా అంటున్న లైయన్ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ నేథన్ లైయన్ టీమ్ఇండియాకు ధన్యవాదాలు తెలియజేశాడు. తన వందో టెస్టు సందర్భంగా సంతకాలు చేసిన టీమ్ఇండియా జెర్సీ అందజేసింనందుకు కృతజ్ఞతలు తెలిపాడు. కెరీర్లో మరిన్ని పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాల్సిన సమయం...
-
టీమ్ ఇండియాను ఆయనే బలంగా తయారుచేశాడు..ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుని ఓడించిన టీమ్ఇండియాను కెప్టెన్ విరాట్ కోహ్లీయే బలమైన జట్టుగా తీర్చిదిద్దాడని ఇంగ్లాండ్ మాజీ సారథి నాసర్ హుసేన్ ప్రశంసించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడే కసిని ప్రస్తుత...
-
ఎవరడిగినా భారతీయులమని గర్వంగా చెబుతాం..
దేశ ప్రజలకు టీమ్ఇండియా క్రికెటర్లు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. భారత్ నేడు 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సచిన్...
-
స్మిత్ విషయంలో నన్నెవరూ నమ్మలేదు: అశ్విన్ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో స్టీవ్స్మిత్ను తాను ఔట్చేస్తాననే విషయం ఎవరూ నమ్మలేదని టీమ్ఇండియా ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. తాజాగా అతడు మీడియాతో మాట్లాడుతూ...
-
పంత్ను ఆటపట్టించిన చాహల్, రషీద్టీమ్ఇండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ రిషభ్పంత్ను యుజువేంద్ర చాహల్, అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ఖాన్ ట్రోల్ చేశారు. తాజాగా పంత్ ఇన్స్టాగ్రామ్లో ఒక ఫొటో పంచుకోగా, అందులో ఎర్ర రంగు...
-
బెయిర్స్టో విషయంలో పునరాలోచించాలిమరికొద్ది రోజుల్లో టీమ్ఇండియాతో జరగబోయే తొలి రెండు టెస్టులకు జానీ బెయిర్స్టో లాంటి కీలక ఆటగాడికి విశ్రాంతినివ్వడం సరికాదని ఇంగ్లాండ్ మాజీ సారథి నాసర్ హుసేన్ పేర్కొన్నాడు...
-
ఓపిక పడితే టీమ్ఇండియా వికెట్లు పడతాయివచ్చేనెలలో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ స్పిన్నర్లు ఓపిక పడితే టీమ్ఇండియా వికెట్లు వాటంతట అవే పడతాయని మాజీ స్పిన్నర్ గ్రేమ్స్వామ్ అన్నాడు...
-
మేం గెలవడానికి కారణం టిమ్పైనే..
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో టీమ్ఇండియా 2-1 తేడాతో గెలుపొందడానికి ఆ జట్టు కెప్టెన్ టిమ్పైనే కారణమని రవిచంద్రన్ అశ్విన్ మరోసారి సెటైర్లు వేశాడు...
-
‘301’ క్యాప్.. వెలకట్టలేని సంపదటీమ్ఇండియా టెస్టు క్యాప్ ధరించడమంటే వెలకట్టలేని సంపద అని వాషింగ్టన్ సుందర్ పేర్కొన్నాడు. సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన అనంతరం శుక్రవారం ఇంటికి చేరుకున్న అతడు...
-
రవిశాస్త్రి చెప్పమన్నా.. శార్దూల్ చెప్పలేదు..
బోర్డర్-గావస్కర్ సిరీస్లో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమ్ఇండియా ఎంతో కష్టపడి మ్యాచ్ను డ్రా చేసుకుంది. రెండో ఇన్నింగ్స్లో చివరి రోజు ఓటమి అంచున నిలిచిన...
-
ప్రేక్షకులు లేకుండానే చెన్నై టెస్టులుమరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్తో ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్లో చెన్నైలో జరిగే తొలి రెండు మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. కరోనా వైరస్ పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ...
-
‘ఏం కావాలంటే అది చేసుకోండి.. మేం వెళ్లం’ఆస్ట్రేలియాతో సుదీర్ఘ పర్యటనకు ముందు టీమ్ఇండియా ఆటగాళ్ల కుటుంబాలను అక్కడికి అనుమతించకపోవడంపై హెడ్కోచ్ రవిశాస్త్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడని ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ పేర్కొన్నారు...
-
చిరకాల కోరిక నెరవేర్చుకున్న సిరాజ్..!ఇటీవల టెస్టు సిరీస్లో సత్తా చాటిన టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ మాంచి జోష్ మీద ఉన్నాడు. భారత్ తరఫున టెస్టుల్లో ఆడాలనే తన తండ్రి కలను నిజం చేసుకున్న అతడు...
-
నాటి పెట్టుబడుల ఫలితమే నేటి టీమ్ఇండియాగత దశాబ్దంలో క్రికెట్ వ్యవస్థపై భారత్ పెట్టిన పెట్టుబడులే ప్రస్తుతం అత్యుత్తమ ఫలితాలను అందిస్తున్నాయని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్ అన్నాడు. ఆస్ట్రేలియాపై టీమ్ఇండియా అద్భుత విజయానికి ఇదే కారణమని పేర్కొన్నాడు. పాకిస్థాన్ క్రికెట్ బాగుపడాలంటే ఆటగాళ్లు, బోర్డు శక్తికిమించి శ్రమించాలని...
-
ఆసీస్ సిరీసులో సిరాజ్ దొరికాడు: రవిశాస్త్రిఆస్ట్రేలియా సిరీసులో తాము మహ్మద్ సిరాజ్ను కనుగొన్నామని టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి అన్నాడు. పోటాపోటీగా జరిగిన సిరీసులో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. తండ్రి మరణం కుంగదీసినా, జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కొన్నా.. వాటన్నిటినీ వికెట్లు తీసేందుకు......
-
టీమ్ఇండియాకు కొత్త ఫిట్నెస్ టెస్టు?అంతర్జాతీయ క్రికెట్లో పెరుగుతున్న ఫిట్నెస్ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేపట్టేందుకు బీసీసీఐ సిద్ధమైంది. టాప్ ఆటగాళ్ల దేహదారుఢ్యం, వేగాన్ని కొలిచేందుకు రెండు కిలోమీటర్ల టైమ్ ట్రయల్స్ను నిర్వహించనుంది. కాంట్రాక్టు ఆటగాళ్లు, టీమ్ఇండియాలో చోటుకోసం శ్రమిస్తున్న...
-
ఇంటికి చేరుకున్న అశ్విన్, సుందర్టీమ్ఇండియా ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ శుక్రవారం తమ ఇళ్లకు చేరుకున్నారు. ఐపీఎల్ తర్వాత యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లిన వీరు అక్కడ..
-
ఆసీస్ కాదు.. టీమిండియాపై దృష్టిపెట్టండి
ఆస్ట్రేలియా ఇకపై మేటి జట్టు కాదని, అదెప్పుడో గతంలో ఉండేదని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్స్వాన్ విమర్శించాడు. ఇటీవల జరిగిన బోర్డర్-గావస్కర్ సిరీస్లో టీమ్ఇండియా యువ ఆటగాళ్ల...
-
జీవితంలో ఎప్పుడూ ఇలాంటి జట్టు చూడలేదుఆస్ట్రేలియాను సొంత గడ్డపై టీమ్ఇండియా ఓడించడం అద్భుతమని, తన జీవితంలో ఇలాంటి జట్టును ఎప్పుడూ చూడలేదని పాకిస్థాన్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ అన్నాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్....
-
ఆటగాళ్లకు క్వారంటైన్ నిబంధనల్లో సడలింపుఆస్ట్రేలియా నుంచి ముంబయి చేరుకున్న పలువురు టీమ్ఇండియా ఆటగాళ్లు, హెడ్కోచ్ రవిశాస్త్రికి బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు క్వారంటైన్ నిబంధనల్లో సడలింపులిచ్చారు...
-
ఇండియా అంటే ఇది: సెహ్వాగ్
ఆస్ట్రేలియాలో అద్భుత విజయం సాధించి తిరిగొచ్చిన టీమ్ఇండియా పేసర్ నటరాజన్కు సొంత ఊర్లో ఘన స్వాగతం లభించింది. గురువారం ఉదయం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న...
-
విశ్రమించను.. విజయం తలకెక్కించుకోను: సిరాజ్తండ్రి మరణం మానసికంగా తననెంతో కలచివేసిందని టీమ్ఇండియా యువపేసర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. ఇంటికి రాగానే అమ్మ ఏడ్చిందని పేర్కొన్నాడు. ఆమెను ఓదార్చడం వింత అనుభూతిని ఇచ్చిందని వెల్లడించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అంతులేని ఆత్మవిశ్వాసం లభించిందని స్పష్టం చేశాడు....
-
తరాల పాటు ఈ సిరీస్ను గుర్తుంచుకుంటారు..!
టీమ్ఇండియా ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటన దిగ్విజయంగా సాగడానికి కృషిచేసిన బీసీసీఐకి ఎప్పటికీ రుణపడి ఉంటామని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. తాజాగా బీసీసీఐ అధికారులకు...
-
ధోనీతో పోల్చడం అద్భుతమే కానీ..
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీతో తనని పోల్చడం సరికాదని యువ వికెట్కీపర్, బ్యాట్స్మన్ రిషభ్పంత్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా నుంచి గురువారం ఉదయం దిల్లీకి...
-
శంషాబాద్లో సిరాజ్కు ఘన స్వాగతం..ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసి అద్వితీయ సిరీస్ విజయంలో కీలక బౌలర్గా సేవలందించిన టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ విమానాశ్రయానికి...
-
ఆస్ట్రేలియన్ నోట ‘భారత్ మాతా కీ జై’ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా భిన్న అనుభూతుల్ని పొందింది. ఊహించని గాయాలు, 36 పరుగులకే ఆలౌటవ్వడం, చారిత్రక విజయం,
-
గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. విజయంలో రిషభ్ పంత్, శుభ్మన్ గిల్, పుజారా, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ కీలక పాత్ర పోషించారు. టీమిండియాతోపాటు...
-
మాటల్లో చెప్పలేను: రహానెఆస్ట్రేలియాపై భారత్ చారిత్రక విజయం సాధించింది. గత 32 ఏళ్లగా గబ్బాలో ఓటమెరుగని ఆసీస్ను మట్టికరిపించి టెస్టు సిరీస్ను 2-1తో సాధించింది. అయితే పోటాపోటీగా సాగిన ఈ సిరీస్ క్రికెట్ అభిమానులకు జ్ఞాపకంగా నిలిచిపోతుంది....
-
ఆసీస్ పొగరుకు, గర్వానికి ఓటమిదికుడోస్ టీమిండియా! సువర్ణాక్షరాలతో చరిత్రను లిఖించారు. సగం జట్టు గాయాలతో దూరమైనా, బయోబబుల్ వివాదాలు చుట్టుముట్టినా, జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురైనా.. మీ విజయాన్ని ఎవరూ..
-
టీమిండియాకు బోనస్ ప్రకటించిన బీసీసీఐ
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో అపూర్వ విజయం సాధించిన టీమిండియాపై బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా......
-
భారత్ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులుబోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమ్ఇండియా 3 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని 97 ఓవర్లలో...
-
ధోనీని అధిగమించి పంత్ కొత్త రికార్డు..
టీమ్ఇండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ రిషభ్పంత్ టెస్టు క్రికెట్లో మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి చెందిన ఓ రికార్డును బద్దలుకొట్టాడు. టెస్టుల్లో భారత వికెట్ కీపర్గా...
-
అదే మన ఆఖరి ఫొటో అవుతుందని తెలియదు..
టీమ్ఇండియా, ముంబయి ఇండియన్స్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్య తన తండ్రి హిమాన్షు పాండ్యను తలుచుకొని బాధపడ్డాడు. తమ సోదరుల ఎదుగుదలకు ఎంతో కృషి చేశారని, తన తండ్రి...
-
ఆఖరి రోజు ఓపిక పడితే..!టీమ్ఇండియాతో నాలుగో టెస్టు ఆఖరి రోజు సహనంతో ఉండాలని ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్స్మిత్ తమ బౌలర్లకు సూచించాడు. గబ్బా పిచ్ విచిత్రంగా ప్రవర్తించడం మొదలైందని పేర్కొన్నాడు. ఏదేమైన మంగళవారం పర్యాటక జట్టు పట్టుదలతో బ్యాటింగ్ చేస్తుందని అంచనా వేశాడు. సోమవారం ఆట ముగిశాక ....
-
మరో 6 పరుగులు చేసుంటే..
భారత క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ అంటే తెలియని వారుండరు. ఇద్దరూ భిన్న ధ్రువాలు అనడంలో సందేహం లేదు. ఒకరు దూకుడుకు
-
పాండ్య బ్రదర్స్.. ధైర్యంగా ఉండండిటీమ్ఇండియా ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య తండ్రి హిమాన్షు పాండ్య శనివారం ఉదయం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాండ్య బ్రదర్స్కు ధైర్యం చెబుతూ మాజీలు...
-
గబ్బా టెస్టు: రెండో రోజు ఆట రెండు సెషన్లేబోర్డర్-గావస్కర్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుతున్న నాలుగో టెస్టు శనివారం రెండు సెషన్లే జరిగింది. టీ విరామం అనంతరం వర్షం కురవడంతో ఆట తిరిగి ప్రారంభంకాలేదు...
-
రోహిత్ శర్మ ఆరోసారిటీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గావస్కర్ సిరీస్లో నిలకడగా ఆడుతున్నాడు. గాయం కారణంగా తొలి రెండు టెస్టులు ఆడని హిట్మ్యాన్ మూడో టెస్టు...
-
ఆర్పీసింగ్ తర్వాత నటరాజన్టీమ్ఇండియా యువ పేసర్ నటరాజన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో కొత్త రికార్డు నమోదు చేశాడు. అరంగేట్రం టెస్టులో రెండో అత్యుత్తమ ప్రదర్శన (3/78) చేసిన భారత ఎడమచేతి...
-
పాండ్య సోదరులకు పితృ వియోగం..టీమ్ఇండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య శనివారం ఉదయం తమ తండ్రిని కోల్పోయారు. హిమాన్షు పాండ్యకు శనివారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు...
-
రోహిత్ను సరదాగా ట్రోల్ చేసిన డీకేటీమ్ఇండియా సీనియర్ బ్యాట్స్మన్, వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ట్రోల్ చేశాడు. గబ్బా టెస్టులో శుక్రవారం భారత పేసర్ నవ్దీప్ సైని బౌలింగ్ చేస్తూ...
-
60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గావస్కర్ సిరీస్లో టీమ్ఇండియా ఆటగాళ్లు చాలా మంది గాయాల బారిన పడ్డారు. అడిలైడ్లో తొలి టెస్టు ప్రారంభం కాకముందే ఇషాంత్ శర్మ జట్టుకు దూరమయ్యాడు...
-
బుమ్రా ఊపిరి పీల్చుకునే సమయమివ్వాలిటీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు తగిన విశ్రాంతి ఇవ్వాలని, అతడిని బాగా చూసుకోవాలని మాజీ బ్యాట్స్మన్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. ఐపీఎల్ ప్రారంభమైన...
-
గావస్కర్ ఏమైనా అనుకోని.. పర్లేదు: టిమ్పైన్టీమ్ఇండియా మాజీ సారథి సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు తనని ఏమాత్రం ప్రభావితం చేయవని, తన గురించి ఏమైనా అనుకోవచ్చని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్పైన్ అన్నాడు...
-
నాలుగో టెస్టుకు దూరమైన పకోస్కీటీమ్ఇండియాతో ఆడే నాలుగో టెస్టుకు ఆస్ట్రేలియా యువ ఓపెనర్ విల్ పకోస్కీ దూరమయ్యాడు. అతడి స్థానంలో మార్కస్ హారిస్ తుది జట్టులో చేరాడు...
-
స్మిత్ ఎంతో అమాయకుడట..భారత ఆటగాడు రిషభ్ పంత్ గార్డ్ మార్క్ను చెరిపివేశాడని నిందలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్స్మిత్కు ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ మద్దతుగా...
-
ఇది సిగ్గుచేటు: వివాదంపై స్పందించిన స్మిత్డ్రింక్స్ బ్రేక్లో టీమిండియా బ్యాట్స్మన్ రిషభ్ పంత్ గార్డ్ మార్క్ను ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ చెరిపివేశాడని వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వక్రబుద్ధితో స్మిత్ అలా చేశాడని ...
-
బాబోయ్.. టీమిండియా పరిస్థితేంటి?ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ప్రత్యర్థి జట్టు కంటే గాయాలతోనే తీవ్ర పోరాటం చేస్తోంది. ఇది కాస్త అతియోశక్తి అనిపించినా, కాదనలేని వాస్తవం! ఒకరా, ఇద్దరా.. జట్టు ఎంపిక నుంచి ఇప్పటివరకు 13 ...
-
విరుష్క దంపతుల కుమార్తె ఫొటో అంటూ వైరల్!టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ, సతీమణి అనుష్క శర్మ సోమవారం తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. అనుష్క నిన్న ఆడ పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కోహ్లీయే స్వయంగా సామాజిక...
-
స్మిత్ ఛీటర్ కాదు: ఆసీస్ కెప్టెన్
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు చివరి రోజు స్టీవ్స్మిత్.. టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్ రిషభ్పంత్(97; 118 బంతుల్లో 12x4, 3x6) చేసుకున్న బ్యాటింగ్ గార్డ్ మార్క్ను చేరిపేసి మరోసారి...
-
టీమ్ఇండియా, సిరాజ్కు క్షమాపణలు: వార్నర్మూడో టెస్టులో టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పట్ల పలువురు ఆస్ట్రేలియా ప్రేక్షకులు జాత్యంహకారం వ్యాఖ్యలు చేయడం తప్పని ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు...
-
టీమ్ఇండియాకు మరో ఎదురుదెబ్బ..ఆస్ట్రేలియా పర్యటన మొదలైనప్పటి నుంచి టీమ్ఇండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు గాయాలబారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే టెస్టు సిరీస్ ఆరంభమయ్యాక...
-
నా మాటలతో తప్పుడు సంకేతాలిచ్చా..
మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా బ్యాట్స్మన్ రవిచంద్రన్ అశ్విన్(39*) బ్యాటింగ్ చేసేటప్పుడు స్లెడ్జింగ్కు పాల్పడిన ఆస్ట్రేలియా సారథి టిమ్పైన్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు...
-
అశ్విన్ పెద్దన్నలా సలహాలిచ్చాడు: విహారిఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమ్ఇండియా మరో ఓటమి నుంచి తప్పించుకుంది. దీంతో మూడు టెస్టులు పూర్తయ్యేసరికి భారత్ 1-1తో సమానంగా నిలిచింది. చివరి రోజు హనుమ...
-
టీమ్ఇండియా అంటే అదే..: కేటీఆర్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టును టీమ్ఇండియా డ్రా చేసుకోవడంపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఇదో అద్భుతమైన టెస్టు అని, భారత ఆటగాళ్ల తెగువ...
-
విహారి ఇన్నింగ్స్ శతకంతో సమానం
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో హనుమ విహారి(23*; 161 బంతుల్లో 4x4) ఇన్నింగ్స్ శతకంతో సమానమని సహచర ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్(39; 128 బంతుల్లో 7x4) ప్రశంసించాడు...
-
సరిలేరు నీకెవ్వరు..టీమ్ఇండియా మాజీ సారథి, జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్(43) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులు, పలువురు క్రికెటర్లు అతడికి శుభాకాంక్షలు చెప్పారు...
-
విహారి, అశ్విన్ కాపాడారు..
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడిన మూడో టెస్టును భారత్ డ్రాగా ముగించింది. 407 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా చివరికి 334/5 స్కోర్ సాధించింది...
-
క్రీజుకే అతుక్కుపోయిన విహారి, అశ్విన్ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు చివరి రోజు భారత బ్యాట్స్మెన్ హనుమ విహారి(15), రవిచంద్రన్ అశ్విన్(33) పట్టుదలతో ఆడుతున్నారు...
-
ఆసీస్ బౌలర్ల భుజాలు నొప్పెట్టేలా..!ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ హనుమ విహారి(23*; 161 బంతుల్లో 4x4) ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు...
-
300 దాటిన టీమ్ఇండియామూడో టెస్టులో ఆస్ట్రేలియా నిర్దేశించిన 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్ఇండియా డ్రా దిశగా సాగుతోంది. ప్రధాన బ్యాట్స్మెన్ అంతా ఔటవ్వడంతో టెయిలెండర్లే మిగిలారు...
-
ఉత్కంఠగా సాగుతున్న సిడ్నీ టెస్టుఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు ఉత్కంఠగా సాగుతోంది. ఐదో రోజు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా తొలి సెషన్లో ఆధిపత్యం చెలాయించగా రెండో సెషన్లో విఫలమైంది...
-
డ్రింక్స్ బ్రేక్.. భారత్ 262/4ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 84 ఓవర్లకు 262/4తో నిలిచింది. భోజన విరామం తర్వాత ధాటిగా ఆడిన రిషభ్ పంత్(97; 118 బంతుల్లో 12x4, 3x6)...
-
పుజారా అర్ధశతకం @ 6000
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా నయావాల్ ఛెతేశ్వర్ పుజారా (52; 172 బంతుల్లో 7x4) అర్ధశతకం సాదించాడు...
-
క్రికెటెప్పుడూ వివక్ష చూపదు: సచిన్ఆటలనేవి అందర్నీ కలుపుతాయని, మనుషుల్ని విడదీయవని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ పేర్కొన్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ఇండియా...
-
భారత్ విజయానికి 201 అవసరం
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు చివరి రోజు టీమ్ఇండియా తొలి సెషన్లో ఒక వికెట్ కోల్పోయి 108 పరుగులు చేసింది. రిషభ్ పంత్(73; 97 బంతుల్లో 8x4, 3x6), పుజారా (41; 147 బంతుల్లో 5x4) క్రీజులో ఉన్నారు...
-
బుమ్రా అలా చేయడంతో అంపైర్ ఆశ్చర్యంటీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంటాడు. బౌలింగ్ చేసేటప్పుడు అతడు అసహనానికి గురవ్వడం చాలా అరుదు. అలాంటిది ఈమధ్య ఆస్ట్రేలియాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో...
-
టీమ్ఇండియా గెలవాలంటే 309 కొట్టాలి..
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ఇండియా గెలవాలంటే సోమవారం చివరి రోజు 309 పరుగులు చెయ్యాలి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లు కోల్పోయి...
-
రోహిత్ శర్మ అర్ధశతకం.. ఔట్ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ(52; 98 బంతుల్లో 5x4, 1x6) అర్ధశతకం సాధించి ఔటయ్యాడు. లైయన్ వేసిన 30వ ఓవర్...
-
తొలి వికెట్ కోల్పోయిన టీమ్ఇండియాఆస్ట్రేలియా నిర్దేశించిన 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమ్ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. హేజిల్వుడ్ వేసిన 22.1 ఓవర్కు శుభ్మన్ గిల్...
-
సిరాజ్పై మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలుఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్కు ఆదివారం మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురయ్యాయి. రెండో సెషన్లో కామెరాన్ గ్రీన్(84; 132 బంతుల్లో 8x4, 4x6) ధాటిగా...
-
16 ఓవర్లకు టీమ్ఇండియా 42/0మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. 16 ఓవర్లకు 42/0తో కొనసాగుతున్నారు. రోహిత్ శర్మ(18), శుభ్మన్గిల్(23) బ్యాటింగ్ చేస్తున్నారు...
-
టీమ్ఇండియా టార్గెట్ 407.. ఆసీస్ 312/6 డిక్లేర్డ్ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో భారత్ లక్ష్యం 407గా నమోదైంది. ఆస్ట్రేలియా నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ను 312/6 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. కామెరాన్ గ్రీన్(84; 132 బంతుల్లో 8x4, 4x6)...
-
ఆస్ట్రేలియా 312/6 డిక్లేర్.. భారత్ లక్ష్యం 407భారత్తో జరుగుతోన్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా 312/6 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. కామెరాన్ గ్రీన్(84; 132 బంతుల్లో 8x4, 4x6) ఔటయ్యాక టీ విరామ సమయంలో...
-
గ్రీన్ తొలి అర్ధశతకంభారత్తో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ కామెరాన్ గ్రీన్(51) అర్ధశతకం సాధించాడు. బుమ్రా వేసిన 83వ ఓవర్ ఐదో బంతికి బౌండరీ బాదిన...
-
భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియాభారత్తో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఆదివారం 103/2 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆ జట్టు తొలి...
-
పుజారా బ్యాటింగ్తో ఇతరులపై ఒత్తిడి..ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా సీనియర్ బ్యాట్స్మన్ ఛెతేశ్వర్ పుజారా(50; 176 బంతుల్లో 5x4) అర్ధశతకం సాధించాడు...
-
మూడో టెస్టుపై పట్టు బిగించిన ఆస్ట్రేలియాభారత్తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో ఆ జట్టు 103/2 స్కోర్తో నిలిచింది...
-
25 ఓవర్లకు ఆస్ట్రేలియా 92/2భారత్తో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మార్నస్ లబుషేన్(40), స్టీవ్స్మిత్(26) నిలకడగా ఆడుతున్నారు...
-
ధాటిగా ఆడుతున్న లబుషేన్, స్మిత్ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మార్నస్ లబుషేన్(33), స్టీవ్స్మిత్(6) రెండో ఇన్నింగ్స్లో ధాటిగా ఆడుతున్నారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 244 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే...
-
మళ్లీ విఫలమైన వార్నర్ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (13) మళ్లీ విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో ఆచితూచి ఆడుతున్న అతడిని రవిచంద్రన్ అశ్విన్ బోల్తా కొట్టించాడు...
-
సిరాజ్కి మళ్లీ తొలి వికెట్ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో తొలి వికెట్ కోల్పోయింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో అర్ధ శతకంతో మెరిసిన యువ ఓపెనర్ విల్ పకోస్కి(10) సిరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు...
-
పంత్, జడేజాకు గాయాలు.. ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో టీమ్ఇండియా బ్యాట్స్మెన్ రిషభ్ పంత్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయపడ్డారు. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తుండగా తొలుత పంత్...
-
టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ 244 ఆలౌట్ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 244 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆతిథ్య జట్టు 94 పరుగుల కీలక ఆధిక్యం సంపాదించింది. 96/2 ఓవర్నైట్ స్కోర్తో శనివారం...
-
టీమ్ఇండియా 225/9ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా తొమ్మిది వికెట్లు కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్(10), నవ్దీప్ సైని(3), జస్ప్రీత్ బుమ్రా(0) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు...
-
85 ఓవర్లకు టీమ్ఇండియా 189/4ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 85 ఓవర్లకు 189/4తో కొనసాగుతోంది. పుజారా(45), పంత్(35) బ్యాటింగ్ చేస్తున్నారు...
-
జడ్డూ నాలుగు కాదు ఐదు వికెట్లుటీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి ఏదో ఒక రూపంలో ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న...
-
రెండో రోజు మెరిసిన భారత్ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ దీటుగా బదులిస్తోంది. 166/2 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజును ఆరంభించిన కంగారూలు 338 పరుగులకు ఆలౌటయ్యారు. తర్వాత టీమ్ఇండియా సైతం బ్యాటింగ్లో...
-
గిల్ అర్ధశతకం.. ఔట్
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్(50; 101 బంతుల్లో 8x4) అర్ధశతకం సాధించి ఔటయ్యాడు...
-
ప్చ్.. రోహిత్ శర్మ ఔట్..ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. గాయం నుంచి కోలుకొని నేరుగా ఈ మ్యాచ్లోనే ఆడుతున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(26; 77 బంతుల్లో 3x4, 1x6)...
-
ఆచితూచి ఆడుతున్న రోహిత్, గిల్ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ(22), శుభ్మన్ గిల్(27) ఆచితూచి ఆడుతున్నారు. వీరిద్దరూ పూర్తిగా డిఫెన్స్ ఆడుతూ...
-
నాలుగో టెస్టుపై నీలి నీడలు..బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య ఈనెల 15 నుంచి ప్రారంభం కావాల్సిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ చివరి టెస్టుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. తాజాగా అక్కడ మూడు రోజుల పాటు లాక్డౌన్ విధించడమే...
-
కోహ్లీ సరసన స్మిత్టీమ్ఇండియాతో తలపడుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్స్మిత్(131; 226 బంతుల్లో 16x4) శతకంతో చెలరేగాడు. అడిలైడ్, మెల్బోర్న్ టెస్టుల్లో విఫలమైన అతడు సిడ్నీలో ఆత్మవిశ్వాసంతో...
-
స్మిత్ శతకం.. ఆస్ట్రేలియా 338
టీమ్ఇండియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 337 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్స్మిత్(131; 226 బంతుల్లో 16x4) శతకంతో కదం తొక్కాడు. 166/2 ఓవర్ నైట్ స్కోర్తో శుక్రవారం రెండో...
-
ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియాటీమ్ఇండియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 255 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. భోజన విరామ సమయానికి 249/5తో ఉన్న ఆ జట్టు కాసేపటికే కెప్టెన్ టిమ్పైన్ వికెట్ను...
-
రెండో వికెట్ పడగొట్టిన జడేజాఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు రెండో రోజు టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తొలి సెషన్లో రెండు వికెట్లు తీశాడు. తొలుత శతకానికి చేరువైన మార్నస్ లబుషేన్...
-
తొలిరోజు ఆస్ట్రేలియాదే.. 166/2వారం రోజుల విరామం తర్వాత భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. గురువారం ఉదయం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు తొలి రోజు పూర్తి ఆధిపత్యం చెలాయించింది...
-
భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియాటీమ్ఇండియాతో ఆడుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా కొనసాగుతోంది. ఓపెనర్ విల్ పకోస్కీ(62; 110 బంతుల్లో 4x4) అర్ధశతకం బాదాక, వన్డౌన్ బ్యాట్స్మన్ మార్నస్ లబుషేన్...
-
మూడో టెస్టు: ఆస్ట్రేలియా రెండో వికెట్టీమ్ఇండియాతో జరుగుతోన్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. అరంగేట్రం మ్యాచ్లోనే అర్ధశతకం బాదిన యువ బ్యాట్స్మన్ విల్ పకోస్కీ(62*; 110 బంతుల్లో 4x4)...
-
ఆస్పత్రి నుంచి గంగూలీ డిశ్ఛార్జ్బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్ఇండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. శనివారం ఇంట్లో ఉండగా గుండెపోటు రావడంతో వెంటనే కోల్కతాలోని...
-
భారత బౌలర్లు శభాష్: మెక్గ్రాత్తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్స్మిత్ను అడ్డుకోవడంలో భారత బౌలర్లు విజయవంతమయ్యారని ఆ జట్టు మాజీ పేసర్ గ్లెన్ మెక్గ్రాత్ ప్రశంసించాడు...
-
మూడో టెస్టు: మ్యాచ్ పునఃప్రారంభంఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తిరిగి ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి సెషన్లో 21/1తో నిలిచింది. వర్షం కారణంగా ఆ సెషన్లో 7.1 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది...
-
జాతీయ గీతం ఆలపిస్తూ సిరాజ్ కంటతడి..టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ కంటతడి పెట్టాడు. ఇటీవలే తండ్రిని కోల్పోయిన అతడు ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు ప్రారంభం సందర్భంగా భావోద్వేగం చెందాడు. సీనియర్ పేసర్ మహ్మద్ షమి తొలి టెస్టులో...
-
మూడో టెస్టు: అరగంట ముందే భోజన విరామంఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో భోజన విరామ సమయాన్ని అరగంట ముందుగా తీసుకున్నారు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్ 21/1గా నమోదైంది...
-
జూలో జంతువుల్లా చేస్తారా:టీమ్ఇండియాఆస్ట్రేలియా పర్యటనలో తమ స్వేచ్ఛను హరించడంపై టీమ్ఇండియా క్రికెటర్లు తీవ్ర అసహనంతో ఉన్నారని సమాచారం. ప్రదర్శనశాలలో జంతువుల్లా తమతో వ్యవహరించొద్దని కోరినట్టు తెలిసింది. మైదానంలోకి వేలాది మందిని అనుమతించాక తమను మాత్రం హోటల్ గదులకే పరిమితం చేయడమేంటని....
-
ఓటమి వల్లే ఆసీస్ మీడియా దుష్ప్రచారంటీమ్ఇండియా క్రికెటర్లు కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆస్ట్రేలియాలోని ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని విమర్శించింది. నగరంలోని ఓ రెస్టారెంటుకు వెళ్లిన భారత క్రికెటర్లకు కొవిడ్-19 ప్రొటోకాల్పై పూర్తి అవగాహన ఉందని వెల్లడించింది....
-
తండ్రైన క్రికెటర్ ఉమేశ్ యాదవ్టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్ తండ్రయ్యాడు. అతడి సతీమణి తాన్యా వధ్వా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను ఉమేశ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. ‘ఈ ప్రపంచానికి స్వాగతం.. చిన్నారి రాకుమారి! నువ్వొచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది...
-
ఆనందంగా.. సురక్షితంగా.. ఆశావహంగా 2021ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల సంవత్సరాది వేడుకలు ప్రశాంతంగా సాగాయి. పరివర్తన చెందిన కరోనా వైరస్ ముప్పు పొంచి ఉండటంతో ఎలాంటి హంగు ఆర్భాటాలకు ప్రజలు తావివ్వడం లేదు. టీమ్ఇండియా క్రికెటర్లు సైతం అత్యంత సాధారణంగా కొత్త ఏడాది వేడుకలు జరుపుకున్నారు...
-
రోహిత్ ఇప్పుడే మొదలెట్టాడు..టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఎప్పుడెప్పుడు జట్టుతో కలుస్తాడా.. ఎప్పుడెప్పుడు మైదానంలోకి దిగుతాడా.. అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఆ సమయం రానే వచ్చింది...
-
మూడో టెస్టుకు ఉమేశ్ ఔట్.. శార్దుల్ ఇన్!ఆస్ట్రేలియాతో జనవరి 7 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టులో టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానంలో శార్దుల్ ఠాకుర్ను తీసుకోవాలని భావిస్తున్నట్లు ఓ బీసీసీఐ అధికారి చెప్పారు...
-
మహిళల భారత్xఆస్ట్రేలియా సిరీస్ వాయిదా2021 జనవరిలో టీమ్ఇండియా, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య జరగాల్సిన 3 వన్డేల కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ వాయిదా పడింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది...
-
ఎంసీజీలో రహానెకు అరుదైన గౌరవంటీమ్ఇండియా తాత్కాలిక సారథి అజింక్య రహానెకు ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో అరుదైన గౌరవం లభించింది. ఇటీవల జరిగిన బాక్సింగ్డే టెస్టులో అతడు శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే...
-
కోహ్లీసేన.. 2021లో మారాలిక! ప్రపంచం మెచ్చిన పరుగుల రారాజులకూ కొదవలేదు. ప్రపంచస్థాయి బ్యాట్స్మెన్ను వణికించే పేసర్లూ ఉన్నారు. బ్యాటుతో సిక్సర్లు బాది బంతితో వికెట్లు తీసే ఆల్రౌండర్లూ ఫర్వాలేదు. ఆటగాళ్లెవరూ వ్యక్తిగత ప్రతిష్ఠకు పాకులాడటం లేదు. బృందస్ఫూర్తికీ తిరుగులేదు. ..
-
బ్యాటర్లూ... భయపడటం ఆపండి: పాంటింగ్టీమ్ఇండియాతో రెండో టెస్టులో చెత్తగా ఆడిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ను ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్ తీవ్రంగా విమర్శించాడు. భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు ఏమాత్రం తెగువ చూపలేదన్నాడు. తొలుత వారు ఔటవుతారన్న భయం నుంచి బయటపడాలని...
-
కంగారూలకు అప్పుడే షాకిచ్చాడు..
టీమ్ఇండియా తాత్కాలిక సారథి అజింక్య రహానె టెస్టుల్లో తనదైన నాయకత్వంతో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు అతడు భారత్కు మూడు మ్యాచ్ల్లో కెప్టెన్సీ వహించగా అన్నింటిలోనూ...
-
కోహ్లీ, రహానె కెప్టెన్సీలో అదే తేడా: శాస్త్రిటీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె బ్యాటింగే బాక్సింగ్ డే టెస్టులో టర్నింగ్ పాయింటని హెడ్కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. రెండో టెస్టు అనంతరం అతడు మాట్లాడుతూ రహానెను...
-
ఈ విజయం మధుర జ్ఞాపకం..!టీమ్ఇండియా ఎట్టకేలకు 2020లో తొలి టెస్టు విజయం సాధించింది. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్లో వైట్వాష్కు గురైన భారత్ తర్వాత 9 నెలలు టెస్టులే ఆడలేదు...
-
రెండో టెస్టులో విజయం మనదేఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది...
-
13 పరుగుల చేరువలో భారత్బాక్సింగ్ డే టెస్టులో భారత్ విజయానికి చేరువైంది. 70 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండు వికెట్లు కోల్పోయి విజయం దిశగా సాగుతోంది. కెప్టెన్ అజింక్య రహానె(19)...
-
భారత్ గెలవాలంటే 70 కొట్టాలిబాక్సింగ్డే టెస్టులో భారత్ గెలవాలంటే 70 పరుగులు చెయ్యాలి. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 200 పరుగులకు ఆలౌటైంది. 133/6 ఓవర్నైట్ స్కోరుతో మంగళవారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన...
-
100 ఓవర్లకు ఆస్ట్రేలియా 196/9బాక్సింగ్డే టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ పోరాడుతున్నారు. 133/6 ఓవర్నైట్ స్కోర్తో మంగళవారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆ జట్టు 100 ఓవర్లు పూర్తయ్యేసరికి...
-
ఇలాగైతే ఐసీసీ దృష్టిసారించాల్సిందే: సచిన్అంతర్జాతీయ క్రికెట్లో అమలు చేస్తున్న డెసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్ఎస్)లో ‘అంపైర్స్ కాల్’ విధానాన్ని లోతుగా సమీక్షించాలని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఐసీసీకి విజ్ఞప్తి చేశాడు. బాక్సింగ్ డే టెస్టులో సోమవారం...
-
పంత్పై నోరు పారేసుకున్న మాథ్యూవేడ్ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆ జట్టు బ్యాట్స్మన్ మాథ్యవేడ్ టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ రిషభ్పంత్పై నోరు పారేసుకున్నాడు. ‘‘మళ్లీ నిన్ను నువ్వు పెద్ద స్క్రీన్ మీద చూసుకుంటున్నావా?
-
ఆధిపత్యం ఇలాగే ఉంటే.. విజయం మనదే
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమ్ఇండియా విజయానికి చేరువలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో 326 పరుగులకు ఆలౌటైన భారత్.. రెండో ఇన్నింగ్స్లోనూ కంగారూలను మరోసారి కట్టడి చేసింది...
-
భారత్ సత్తా చాటింది: అక్తర్అడిలైడ్లో ఘోర పరాభవం పాలైన టీమ్ఇండియా మెల్బోర్న్ టెస్టుతో తమ సత్తా నిరూపించుకుందని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కొనియాడాడు. అజింక్య రహానె సారథ్యంలో బలంగా పుంజుకుందని చెప్పాడు...
-
ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియాటీమ్ఇండియాతో ఆడుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా మరోసారి తడబడుతోంది. 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ మాథ్యూవేడ్(40), ట్రావిస్ హెడ్(17), కెప్టెన్ టిమ్పైన్(1)...
-
స్టీవ్స్మిత్ను బౌల్డ్ చేసిన బుమ్రాఆస్ట్రేలియా ప్రమాదకర బ్యాట్స్మన్ స్టీవ్స్మిత్ ఔటయ్యాడు. బుమ్రా వేసిన 33 ఓవర్ రెండో బంతికి బౌల్డయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 71 పరుగుల వద్ద మూడో వికెట్...
-
రెండో సెషన్లో ఆస్ట్రేలియా 65/2ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 28 ఓవర్లకు 65/2 పరుగులతో కొనసాగుతోంది. రెండో సెషన్ పూర్తయ్యేసరికి మాథ్యూవేడ్(27), స్టీవ్స్మిత్(6) క్రీజులో ఉన్నారు...
-
మార్నస్ లబుషేన్ ఔట్..రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. ప్రమాదకర బ్యాట్స్మన్ మార్నస్ లబుషేన్(28; 49 బంతుల్లో 1x5) ఔటయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 17.5 ఓవర్కు స్లిప్లో...
-
జడ్డూకు టెస్టుల్లో వీరాభిమానిని: మంజ్రేకర్టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు టెస్టుల్లో తానెప్పుడూ వీరాభిమానినేనని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. జడ్డూ ఎప్పుడు మంచి ప్రదర్శన చేసినా అది మంజ్రేకర్కు...
-
పట్టు బిగించిన భారత్ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టుపై భారత్ పట్టు బిగించింది. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె(112; 223 బంతుల్లో 12x4) శతకానికి రవీంద్ర జడేజా (57; 159 బంతుల్లో 3x4) అర్ధశతకం తోడవ్వడంతో...
-
జింక్స్ ఒక సెంచరీ.. పలు రికార్డులు..టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె రెండో టెస్టులో అదరగొడుతున్నాడు. శనివారం తన వ్యూహాలతో బౌలింగ్ త్రాయన్ని సమృద్ధిగా ఉపయోగించుకున్న అతడు ఆస్ట్రేలియాను తక్కువ...
-
రహానె శతకం.. భారత్ ఆధిపత్యంఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలిరోజు ఆస్ట్రేలియాను 195కే పరిమితం చేసిన టీమ్ఇండియా రెండో రోజు బ్యాటింగ్లోనూ మంచి ప్రదర్శనే చేసింది...
-
200 దాటిన టీమ్ఇండియాకెప్టెన్ అజింక్య రహానె(70) బాధ్యతాయుతంగా ఆడుతుండడంతో టీమ్ఇండియా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 200 పరుగులు దాటింది. అతడికి ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(12)...
-
ఆస్ట్రేలియాపై పంత్ కొత్త రికార్డు..టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్, వికెట్ కీపర్ రిషభ్పంత్ ఆస్ట్రేలియాలో కొత్త రికార్డు సృష్టించాడు. ఆ గడ్డపై వరుసగా 8 ఇన్నింగ్స్ల్లో 25, అంతకన్నా ఎక్కువ పరుగులు సాధించిన విదేశీ ఆటగాడిగా...
-
రెండో సెషన్ పూర్తి.. భారత్ 189/5ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 63.3 ఓవర్లకు 189/5తో నిలిచింది. ఆదివారం రెండో సెషన్ పూర్తయ్యే సమయానికి అజింక్య రహానె(51*; 121 బంతుల్లో 5x4)...
-
పంత్ ఔట్.. రహానె అర్ధశతకంఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. యువ బ్యాట్స్మన్ రిషభ్ పంత్(29; 40 బంతుల్లో 3x4) ఔటయ్యాడు...
-
కోహ్లీ కన్నా బుమ్రాకే ఎక్కువ పారితోషికంచూస్తుండగానే 2020 పూర్తి అయింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాదంతా గందరగోళంగా మారింది. ఆటలు కూడా పూర్తి స్థాయిలో సాగలేదు. టీమ్ఇండియా సైతం ఈ ఏడాది పరిమిత సంఖ్యలోనే మ్యాచ్లాడింది...
-
50 ఓవర్లకు టీమ్ఇండియా 134/4ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె(21)తో కలిసి నిలకడగా ఆడుతున్నట్లు కనిపించిన...
-
భోజన విరామానికి భారత్ 90/3భోజన విరామ సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రహానె(10), హనుమ విహారి(13) ఉన్నారు. 64 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును వీరిద్దరూ...
-
నాడు సెహ్వాగ్ చేసిందే.. నేడు ఆస్ట్రేలియా చేసిందిటీమ్ఇండియా మాజీ ఓపెనర్, స్టార్ బ్యాట్స్మన్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టెస్టులు, వన్డేలనే తేడా లేకుండా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తాడు...
-
బాక్సింగ్ డే టెస్టు: టీమ్ఇండియా 36/1ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు టీమ్ఇండియా ఆకట్టుకునే ప్రదర్శ చేసింది. తొలుత ఆస్ట్రేలియాను 195 పరుగులకే కట్టడి చేసిన భారత్ తర్వాత బ్యాటింగ్లో ఫర్వాలేదనిపించే ప్రదర్శన చేసింది...
-
ఆదిలోనే టీమ్ఇండియాకు షాక్ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతికి మయాంక్ అగర్వాల్...
-
ఆస్ట్రేలియా 195 ఆలౌట్బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 195 పరుగులకు ఆలౌటైంది. జస్ప్రీత్ బుమ్రా 4/56, రవిచంద్రన్ అశ్విన్ 3/35, మహ్మద్ సిరాజ్...
-
జడేజా.. నిన్ను సూపర్ అనేది ఇందుకే!టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జట్టులో ఎంత ముఖ్యమైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి సెషన్లో ఓ అద్భుత క్యాచ్ అందుకొని...
-
8 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియారెండో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ తడబడుతున్నారు. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు చేజార్చుకున్నారు. దీంతో 63 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేశారు...
-
సిరాజ్కు తొలి వికెట్టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ టెస్టుల్లో తొలి వికెట్ తీశాడు. అతడు వేసిన 49.3 ఓవర్కు ప్రమాదకర బ్యాట్స్మన్ మార్నస్ లబుషేన్(48; 132 బంతుల్లో 4x4) ఔటయ్యాడు. లెగ్సైడ్ వెళ్లే బంతిని...
-
స్టీవ్స్మిత్ ఇలా ఔటవ్వడం ఇదే తొలిసారిటీమ్ఇండియాపై రెచ్చిపోయే ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్స్మిత్(0) తొలిసారి ఆ జట్టు చేతిలో డకౌటయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో అతడిలా ఔటవ్వడం అంతర్జాతీయ క్రికెట్లోనూ ఇదే తొలిసారి...
-
బుమ్రా విడగొట్టాడు..బాక్సింగ్డే టెస్టులో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. దీంతో ఆస్ట్రేలియా 124 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన 41.5 ఓవర్కు అర్ధశతకం వైపు పయనిస్తున్న ట్రావిస్...
-
భువి వచ్చే ఐపీఎల్కూ కష్టమే! టీమ్ఇండియా పేసర్ భువనేశ్వర్ వచ్చే ఐపీఎల్ ఆడటం కూడా కష్టమే. పిక్క కండరాల గాయంతో ఐపీఎల్-13 నుంచి అర్ధంతరంగా తప్పుకున్న అతను.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు...
-
భారత్ భారీ స్కోరు చేస్తేనే..టీమ్ఇండియా భారీస్కోరు సాధిస్తే బౌలర్లే గెలిపిస్తారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అభిప్రాయపడ్డాడు. బాక్సింగ్ డే టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసి భారీస్కోరు సాధిస్తే టీమ్ఇండియా పుంజుకోవచ్చని...
-
తొలి సెషన్లో భారత్ శుభారంభంఆస్ట్రేలియాతో ప్రారంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బతీశాడు. తొలి సెషన్ పూర్తయ్యేసరికి అతడు...
-
38కే మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్బోర్డర్-గావస్కర్ సిరీస్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా 14.3 ఓవర్లకు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్...
-
అనుకున్నామా.. అమ్మాయిల కోసం ఏడుస్తామని!ఎప్పుడైనా కలగమన్నామా..! మహిళల క్రికెట్ మ్యాచ్కు లక్షమంది హాజరవుతారని. ఎప్పుడైనా ఊహించామా..! మహిళల క్రికెట్ను కోట్లాది మంది అనుసరిస్తారని. ఎప్పుడైనా అనుకున్నామా..! మహిళల క్రికెట్ ఫైనల్ కోసం పురుషులు టీవీలకు అతుక్కుపోతారని. ఎప్పుడైనా అనుకున్నామా..! అమ్మాయిలు ఓటమిపాలైతే భావోద్వేగంతో అభిమానులూ కన్నీరు కారుస్తారని. ఇవన్నీ నిజం చేసింది 2020....
-
టీమ్ఇండియా రెండో టెస్టు జట్టు ఇదే..మెల్బోర్న్ వేదికగా శనివారం నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే రెండో టెస్టుకు టీమ్ఇండియా కొద్దిసేపటి క్రితమే తుది జట్టును ప్రకటించింది. అందరూ అనుకున్నట్లుగానే ఫామ్ కోల్పోయి ఇబ్బంది...
-
కోహ్లీ, రోహిత్ను అలా దెబ్బతీశా..2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ప్రణాళిక ప్రకారమే టీమ్ఇండియా టాప్ఆర్డర్ను కుప్పకూల్చానని పాక్ పేసర్ మహ్మద్ అమిర్ పేర్కొన్నాడు. తాజాగా అతడు కమ్రన్ అక్మల్తో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ...
-
రెండో టెస్టులో భారత్ అంత తేలిగ్గా తలొగ్గదుఅడిలైడ్లో చేతులెత్తేసినట్లు టీమ్ఇండియా మెల్బోర్న్లో తలవంచదని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్పైన్ అన్నాడు. క్రికెట్ను ప్రతిష్ఠాత్మకంగా భావించే భారత్ రెండో టెస్టులో అంత తేలిగ్గా లొంగదని చెప్పాడు...
-
ధోనీ చెప్పినట్లే చేశాడు.. ఆశ్చర్యపోయా
2007 టీ20 ప్రపంచకప్ ముందు భారత జట్టును ఎంపిక చేసినప్పుడు ధోనీ చెప్పిన మాటలను అక్షరాలా నిలబెట్టుకున్నాడని మాజీ సెలెక్టర్ సంజయ్ జగ్దాలే పేర్కొన్నారు...
-
జడ్డూకు ఫిట్నెస్ టెస్ట్: జట్టుకు సరికొత్త సాధనఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ముందు టీమ్ఇండియా నెట్స్లో కఠోరంగా శ్రమిస్తోంది. గురువారం భిన్నమైన సాధన చేసింది. ఇద్దరు ఆటగాళ్లు కలిసి కుస్తీపోటీ తరహాలో సరికొత్త కసరత్తులు చేశారు. ఇక ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అందరికన్నా ముందు శిక్షణా శిబిరానికి వచ్చాడు....
-
పంత్ను తీసుకుంటే సాహాకేం చెప్తారు?బాక్సింగ్డే టెస్టులో టీమ్ఇండియా చేసే మార్పులపై మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. తాజాగా తన ఫేస్బుక్లో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...
-
టీమ్ఇండియా అది గుర్తుంచుకోవాలి: గంభీర్ఆస్ట్రేలియాతో తలపడిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాభవానికి బాధపడి ఉండొచ్చని, అయితే.. ఆటలో తొలి రెండు రోజులు ఆధిపత్యం చెలాయించిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని...
-
బాక్సింగ్డేలో ఆస్ట్రేలియాదే ఆధిపత్యంశనివారం నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టులో టీమ్ఇండియాపై ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తుందని మాజీ స్పిన్నర్ షేన్వార్న్ ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా అతడు మీడియాతో...
-
మరిచిపోలేని మధుర జ్ఞాపకాలు..
టీమ్ఇండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ తాజాగా ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. ధనశ్రీ అనే ఓ యూట్యూబర్తో మంగళవారం చడీచప్పుడు లేకుండా వివాహమైంది...
-
కోహ్లీ స్థానంలో సెహ్వాగ్ ఉంటే..?టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగి భారత్కు చేరుకున్నాడు. సతీమణి అనుష్క శర్మ వచ్చేనెలలో తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే...
-
కోహ్లీ కోసం ధోనీ త్యాగం.. !భారత క్రికెట్లో మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ ఎంత గొప్ప ఆటగాళ్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లిద్దరూ దిగ్గజాలనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మైదానం లోపలా...
-
రాహులో రాహులా.. 2020 సూపర్ హిట్కేఎల్ రాహుల్.. ది ఫీనిక్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్! సొగసు ఉట్టిపడే క్రికెటింగ్ షాట్లు.. చూడచక్కని శరీర సౌష్ఠవం.. విరాట్ కోహ్లీకి దీటైన టెక్నిక్ అతడి సొంతం. అనతి కాలంలోనే శిఖరాగ్రానికి చేరుకొని ఆపై నిలకడ లేమితో జట్టులో చోటు కోల్పోయాడు. విరామంలో...
-
కోహ్లీని ఆ విషయంలో మెచ్చుకోవాలిటీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పితృత్వపు సెలవులు తీసుకోవడాన్ని మెచ్చుకోవాలని ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్స్మిత్ పేర్కొన్నాడు. కోహ్లీ తొలి టెస్టు తర్వాత భారత్కు తిరుగు...
-
ఇవి 2020 క్రికెట్ సిత్రాలు..
చూస్తుండగానే మరో ఏడాది కాల గర్భంలో కలిసిపోయింది. కరోనా వైరస్ ప్రభావంతో 2020 ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు వెళ్లిందో కూడా గుర్తులేదు. ఈ ఏడాది ప్రపంచంలో సగం మందికి పైగా సగం జీవితం ఇంటికే పరిమితమైంది...
-
టీమ్ఇండియా మర్చిపోవాలి.. అవన్నీ సహజంఅడిలైడ్లో టీమ్ఇండియా నమోదు చేసిన అత్యల్ప టెస్టు స్కోరును మర్చిపోవాలని ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్స్మిత్ పేర్కొన్నాడు. తొలి టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్లో 36/9కే పరిమితమై సుదీర్ఘ ఫార్మాట్లో...
-
ఇండియా చితక్కొడితే ఇండోర్ దద్దరిల్లింది..
భారత్లో పేరు మోసిన క్రికెట్ స్టేడియాలు ఏవని అడిగితే వెంటనే గుర్తొచ్చే పేర్లు ఈడెన్ గార్డెన్స్, వాంఖడే, చెపాక్, చిన్నస్వామి, రాజ్కోట్, ఫిరోజ్ షా మైదానాలే. కానీ, ఇండోర్లోని హోల్కర్ స్టేడియం...
-
రహానె నువ్విలా చెయ్: గంభీర్మరో నాలుగు రోజుల్లో ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే రెండో టెస్టుకు ముందు కెప్టెన్ అజింక్య రహానెకు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పలు సలహాలు, సూచనలు చేశాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీ పితృత్వపు...
-
2020.. కోహ్లీ ఏంటి?ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్. ఫార్మాట్తో సంబంధం లేని మొనగాడు. ఛేదనలో రారాజు. అత్యంత నిలకడకు మరోపేరు. ఆధునిక క్రికెట్కు వివ్ రిచర్డ్స్ అంతటివాడు. అరంగేట్రం ఏడాదిని పక్కన పెడితే శతకం చేయని సంవత్సరమే లేదు. రికార్డులు బద్దలు కొట్టని కాలం లేదు. అలాంటిది...
-
పృథ్వీకి ఇప్పుడే సలహాలు ఇవ్వను..ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న టీమ్ఇండియా ఓపెనర్ పృథ్వీషాకు తాను ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వనని ఆస్ట్రేలియా ఓపెనర్ జో బర్న్స్ అన్నాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన అతడు భారత్-ఆస్ట్రేలియా...
-
బాక్సింగ్డే టెస్టులో ప్రతిష్ఠాత్మక పతకం..డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా జరిగే బాక్సింగ్డే టెస్టులో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైన ఆటగాడికి ప్రతిష్ఠాత్మక ‘జానీ ముల్లఘ్ పతకాన్ని’ బహుకరిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించింది...
-
బాక్సింగ్ డే టెస్టుకు ‘ఆ నలుగురు’
అడిలైడ్లో ఘోర పరాభవం తర్వాత టీమ్ఇండియా బలంగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. సిరీస్లో నిలవాలంటే రెండో టెస్టు కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది...
-
నిన్నెప్పటికీ ప్రేమిస్తుంటా: రోహిత్ శర్మటీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ సోమవారం సతీమణి రితికా సజ్దేహ్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. నేడు ఆమె 33వ జన్మదినం జరుపుకొంటున్న సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రత్యేకంగా విష్ చేశాడు...
-
విమర్శలకు నేరుగా స్పందించలేక పృథ్వీ ఇలా..ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన యువ బ్యాట్స్మన్ పృథ్వీషా.. తనపై వచ్చే విమర్శలకు నేరుగా స్పందించలేక ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు పెట్టాడు. ‘ఏదైనా చేయడానికి తాము...
-
తొలి ఆస్ట్రేలియా పర్యటన చాలా నేర్పింది
1991-92 సీజన్లో తన తొలి ఆస్ట్రేలియా పర్యటన ఎంతో నేర్పిందని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం టీమ్ఇండియా ఆసీస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే...
-
స్మిత్కు చేరువలో కోహ్లి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ బ్యాట్స్మెన్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ను అందుకునే దిశగా టీమ్ఇండియా సారథి కోహ్లి మరింత చేరువయ్యాడు...
-
ఆస్ట్రేలియా కన్నా భారత్కే తలనొప్పి ఎక్కువతొలి టెస్టులో టీమ్ఇండియాపై విజయం సాధించిన ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ను క్లీన్స్వీప్ చేసే అవకాశం ఉందని ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్ అన్నాడు. శనివారం అడిలైడ్లో తొలి టెస్టు పూర్తయ్యాక...
-
ధోనీ లాగే సాహా చేశాడు..టీమ్ఇండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా శనివారం జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ మాథ్యూవేడ్(33; 53 బంతుల్లో 5x4)ను రనౌట్ చేసి మాజీ సారథి...
-
టీమ్ఇండియా @ 2020 అంతంతే..!
2020 ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. కరోనా పరిస్థితుల ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా జరిగిందేమీ లేదు. అన్ని రంగాల్లాగే క్రీడలు సైతం సుమారు 6 నెలలు నిలిచిపోయాయి...
-
నిద్రమత్తులో టీమిండియా స్కోర్ 369 అనుకున్నా..!ఆస్ట్రేలియాతో ఆడిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాభవం పాలవ్వడంపై పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్ స్పందించారు. ఆస్ట్రేలియా బౌలర్లు పాట్ కమిన్స్...
-
ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఇతరులను పట్టించుకోకండి..టీమ్ఇండియా ఆటగాళ్లు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఇతరుల మాటలు పట్టించుకోకుండా కలిసికట్టుగా ఉంటూ ముందుకు సాగాలని మాజీ బ్యాట్స్మన్ మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు...
-
దాదా రక్షించు.. శాస్త్రీ దిగిపో!ఆస్ట్రేలియాతో జరిగిన గులాబి టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూసింది. రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే కుప్పకూలింది. ఇలాంటి చెత్త ప్రదర్శనకు కారణం కోచ్ రవిశాస్త్రే అని నెటిజన్లు విమర్శిస్తున్నాడు. ఆయనను కోచ్గా తొలగించి రాహుల్ ద్రవిడ్ లేదా...
-
‘36’తో టీమ్ఇండియాకు తలనొప్పేతమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరుకే చాపచుట్టేయడం టీమ్ఇండియాకు తలనొప్పులు తెప్పిస్తుందని ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్వుడ్ అన్నాడు. అత్యుత్తమ ఆటగాడైన విరాట్ కోహ్లీ వెళ్లిపోవడమూ పెద్ద లోటని పేర్కొన్నాడు. గులాబి టెస్టులో విజయం తర్వాత అతడు....
-
ఆస్ట్రేలియా ఘన విజయం
అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టు మూడున్నర రోజుల్లోనే పూర్తయింది. టీమ్ఇండియా ఘోర పరాభవం చవిచూసింది. కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్లో 36/9 అత్యల్ప స్కోరు నమోదు చేయడంతో...
-
2008 తర్వాత కోహ్లీకిదే తొలిసారిటీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ 2020ని ఒక్క శతకం లేకుండా పూర్తి చేశాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో నాలుగు పరుగులే చేసిన...
-
రెండో ఇన్నింగ్స్: టీమ్ఇండియా 36/9
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా ఘోరంగా విఫలమైంది. 36 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి టెస్టు చరిత్రలో అతి తక్కువ స్కోరు నమోదు చేసింది...
-
టీమ్ఇండియా.. 7 ఓవర్లు 5 వికెట్లుఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు మూడో రోజు టీమ్ఇండియా పూర్తిగా తడబడింది. ఆట మొదలైన 40 నిమిషాలకే ఐదు వికెట్లు కోల్పోయి పీలకల్లోతు కష్టాల్లో పడింది...
-
రెండో ఇన్నింగ్స్: ఆరంభంలోనే బుమ్రా ఔట్ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు మూడో రోజు ఆరంభంలోనే టీమ్ఇండియా వికెట్ కోల్పోయింది. నైట్వాచ్మెన్గా బరిలోకి దిగిన జస్ప్రీత్ బుమ్రా(2) మ్యాచ్ ఆరంభమైన రెండో ఓవర్లోనే ఔటయ్యాడు...
-
బుమ్రా అలా గొప్పలు చెప్పుకుంటాడు
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు రెండో రోజు ఆఖర్లో టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్బుమ్రా నైట్వాచ్మన్గా రావడంపై మాజీ సారథి సునీల్ గావస్కర్ సరదా వ్యాఖ్యలు చేశాడు...
-
నిలకడగా ఆడుతున్న పుజారా, మయాంక్టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా ఆదిలోనే వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ రెండో బంతికే అతడు డకౌటయ్యాడు...
-
కోహ్లీ టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లే..!టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, టెస్టుల్లో అతడు టాస్ గెలిచాక భారత్ మ్యాచ్ ఓడిపోయిన దాఖలాలు లేవు...
-
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియాభారత్-ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి సమయం ఆసన్నమైంది. మరికొద్దిసేపట్లో అడిలైడ్ వేదికగా ఇరు జట్లూ తొలి టెస్టులో...
-
నాన్న కన్నుమూసినప్పుడే నిర్ణయించుకున్నా
తన తండ్రి ప్రేమ్కోహ్లీ కన్నుమూసినప్పుడే క్రికెట్ను సీరియస్గా తీసుకున్నానని, అప్పుడే దీన్ని కెరీర్గా ఎంచుకున్నానని టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. తొలిసారి క్రికెట్ ఆడింది తన తండ్రి తోనేనని...
-
కోహ్లీని కాపాడిన ధోనీ: మంజ్రేకర్ఒకానొక సందర్భంలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో స్థానం కోల్పోయే వాడని, ఆ ప్రమాదం నుంచి మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రక్షించాడని మాజీ క్రికెటర్...
-
మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలఐసీసీ 2022 మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. కొద్దిసేపటి క్రితం ఐసీసీ స్వయంగా ట్విటర్లో ఆ సమాచారం పంచుకుంది. మొత్తం 8 జట్లు 31 రోజులు, 31 మ్యాచ్లు ఆడనున్నట్లు తెలిపింది...
-
పుజారా ఉండగ.. భయమెందుకు దండగ!
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ అంటే వెంటనే గుర్తొచ్చేవి రెండే టోర్నీలు. ఒకటి యాషెస్ సిరీస్, రెండోది బోర్డర్-గావస్కర్ ట్రోఫీ. ఈ రెండూ ఆ జట్టుకు ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఇంగ్లాండ్తో యాషెస్లో తలపడితే టీమ్ఇండియాతో...
-
కోహ్లీ లేకున్నా రహానెపై ఒత్తిడి ఉండదుతొలి టెస్టు తర్వాత టీమ్ఇండియాను నడిపించే బాధ్యత వస్తే అజింక్య రహానెపై ఎలాంటి ఒత్తిడి ఉండదని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నాడు. అతడు ఇంతకుముందే రెండుసార్లు...
-
హార్దిక్పాండ్య మనసులు గెలిచాడు: కనేరియాటీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్, జీవితకాల నిషేధానికి గురైన ఆటగాడు డానిష్ కనేరియా ప్రశంసించాడు. గతవారం ఆస్ట్రేలియాపై భారత్ మూడు టీ20ల...
-
కోహ్లీని రెచ్చగొడితే.. నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాడుటీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీని ఎక్కువగా రెచ్చగొడితే ప్రత్యర్థులు ఎవరనేది చూడకుండా నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాడని
-
బ్యాట్తో చుక్కలు.. బంతితో నిప్పులు..
టీమ్ఇండియాలో కపిల్ దేవ్ ఎంతటి విశేషకరమైన ఆటగాడో అందరికీ తెలిసిందే. 1983లో భారత్ ప్రపంచకప్ గెలవడంలో ముఖ్య భూమిక పోషించిన దిగ్గజం అతడు. ఆ టోర్నీలో జింబాబ్వే కపిల్ సాధించిన...
-
మరిన్ని డబుల్ ధమాకాలు రానున్నాయి: రోహిత్
ప్రపంచ వన్డే క్రికెట్లో ఎంత గొప్ప బ్యాట్స్మెన్కైనా ఇప్పటివరకూ ఇతరులెవరికీ సాధ్యంకాని రీతిలో టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్శర్మ పలు రికార్డులు నమోదు చేశాడు...
-
స్మిత్కు ఇంకో ఛాన్స్ ఎందుకివ్వకూడదు?
స్టీవ్ స్మిత్ తిరిగి కెప్టెన్ అవుతాడా లేదా అన్న ఊహాగానాలకు తెరదించాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అడమ్ గిల్క్రిస్ట్ జాతీయ సెలక్టర్లను కోరాడు. 2018 బాల్ టాంపరింగ్ కుంభకోణం కారణంగా అప్పటి ఆసీస్ కెప్టెన్ స్మిత్...
-
డేనైట్ టెస్టులో మాతో కష్టమే
ఫ్లడ్లైట్ల వెలుతురులో స్పిన్నర్లను ఎదుర్కోవడం బ్యాట్స్మెన్కు కష్టంగా ఉందని, కాబట్టి ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా ఆడే తొలి టెస్టులో (డేనైట్) తనకు ఆడే అవకాశం వస్తుందనే ఆశాభావంతో ఉన్నట్లు స్పిన్నర్ కుల్దీప్ తెలిపాడు...
-
ఎంతెంత లాభం?విదేశాల్లో తొలిసారి డేనైట్ టెస్టుకు.. అది కూడా ఆస్ట్రేలియా గడ్డపై గులాబి బంతి పోరుకు టీమ్ఇండియా సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఆస్ట్రేలియా- ఎ జట్టుతో డేనైట్ వార్మప్ మ్యాచ్ ఆడేసింది...
-
చివరి వరకూ నాటౌట్గా నిలవాలని..
టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్శర్మ-సతీమణి రితికా సజ్దేహ్ ఆదివారం ఐదో వివాహ వార్షికోత్సవం జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో శుభాకాంక్షలు చెప్పుకున్నారు...
-
పంత్ గిల్క్రిస్ట్ లాంటోడు: చోప్రాటీమ్ఇండియా యువ బ్యాట్స్మన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ తిరిగి ఫామ్ అందుకోవడంపై మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సంతోషం వ్యక్తం చేశాడు. పంత్.. ఆస్ట్రేలియా మాజీ కీపర్, బ్యాట్స్మన్...
-
రోహిత్.. నీ నుంచి మరో డబుల్ ధమాకా కావాలి..!టీమ్ఇండియా బ్యాట్స్మన్ రోహిత్శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ వన్డే ఆటగాళ్ల జాబితా తీస్తే ముందువరుసలో ఉంటాడు. తన బ్యాటింగ్తో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తాడు...
-
ముందు ఆస్ట్రేలియా సంగతి చూసుకో : జాఫర్టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్ వసీం జాఫర్ తాజాగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్హాగ్ను ట్రోల్చేశాడు. తొలుత హాగ్ ట్వీట్ చేస్తూ భారత టాప్ఆర్డర్ను విమర్శించాడు...
-
ఎన్నాళ్ల కెన్నాళ్లకు.. యువరాజ్ సిక్సర్!టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ శనివారం 39వ పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా అతడికి తోటి క్రికెటర్లు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి...
-
‘ఇంగ్లాండ్తో మ్యాచ్లకు ఇషాన్, సూర్యకుమార్’ఇటీవల యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్లో అద్భుత ప్రదర్శన చేసిన ముంబయి ఇండియన్స్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్కు త్వరలోనే టీమ్ఇండియా పిలుపు వస్తుందని...
-
మీ ఇంట్లోవాళ్లు అదే చెబుతున్నారు: ధావన్టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్స్టాగ్రామ్లో ఓ ఆసక్తికర పోస్టు పెట్టాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్లు పూర్తి చేసుకున్న అతడు తిరిగి స్వదేశం బాటపట్టాడు...
-
నీ ప్రయాణం అజరామరం..టీమ్ఇండియా ఆల్టైమ్ ఆల్రౌండర్గా, రెండు ప్రపంచకప్ల ఛాంపియన్గా యువరాజ్సింగ్ ప్రతీ ఒక్క క్రికెట్ అభిమానికీ సుపరిచితమే. 19 ఏళ్లకే బ్లూ జెర్సీ ధరించిన అతడు సుదీర్ఘకాలం భారత...
-
తండ్రి వ్యాఖ్యలను వ్యతిరేకించిన యువీటీమ్ఇండియా ఛాంపియన్ యువరాజ్సింగ్ శనివారం 39వ జన్మదినం జరుపుకొంటున్నాడు. అయితే, ఈసారి వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు. తాజాగా ట్విటర్లో ఓ పోస్టు పెట్టిన...
-
ఇప్పుడైనా ఆస్ట్రేలియాపై చెలరేగుతాడా?
రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫిట్నెస్ పరీక్షలు పాసవ్వడంతో ఇక ఆస్ట్రేలియా విమానం ఎక్కడమే తరువాయి. శుక్రవారం బెంగళూరులోని ఎన్సీఏలో రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో రోహిత్ ఫిట్నెస్...
-
రిషభ్ పంత్.. ఇంతేనా!ధనాధన్ బ్యాటింగ్తో.. వికెట్ల వెనుక మంచి ప్రదర్శనతో ఒకప్పుడు భారత జట్టుకు భవిష్యత్ ఆశాకిరణంలా కనిపించాడు పంత్. కానీ తర్వాత తనపై ఉన్న అంచనాలను అందుకోవడం లేదు...
-
బుమ్రా అర్ధశతకం.. టీమ్ఇండియా 194సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో ప్రాక్టీస్ (డే/నైట్) మ్యాచ్లో టీమ్ఇండియా తేలిపోయింది. జస్ప్రీత్బుమ్రా(55*; 57 బంతుల్లో 6x4, 2x6) బ్యాట్స్మన్ అవతారమెత్తి అర్ధశతకం బాదడంతో భారత్ కుదురుకుంది...
-
ఫిట్నెస్ పరీక్ష పాసైన రోహిత్శర్మటీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ శుక్రవారం నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో పాసయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనకు అనుమతించడానికి బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన...
-
టీమ్ఇండియా ఇలా ఎందుకు చేసింది?ఆస్ట్రేలియా ఎ జట్టుతో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన పింక్బాల్ ప్రాక్టీస్ మ్యాచ్లో టీమ్ఇండియా అనుహ్య నిర్ణయాలు తీసుకుంది. ఈ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్ లాంటి...
-
‘ఈ ఇద్దరం.. త్వరలోనే ముగ్గురం’టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ దంపతులు శుక్రవారం మూడో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విరాట్ తన ప్రియసఖిని గుర్తు చేసుకుంటూ వివాహంబంధం...
-
అదే నా ప్రయాణాన్ని అందంగా మలిచింది: సచిన్మానవులంతా తప్పులు చేస్తారని, తాను కూడా క్రికెట్ ఆడే రోజుల్లో చాలా తప్పులు చేశానని, వాటిని సరిచేసుకొనే ముందుకు సాగానని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ పేర్కొన్నాడు...
-
సచిన్.. సారా.. సముద్రంలో సరదా..!క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ప్రస్తుతం కుటుంబంతో సహా విహారయాత్రకు వెళ్లాడు. ఎక్కడికి వెళ్లాడనే సమాచారం చెప్పకపోయినా తన కుమారుడు, కుమార్తెతో కలిసి దిగిన ఫొటోలను...
-
పంత్ పర్యాటకుడిలా వెళ్లినట్లు ఉన్నాడు: చోప్రాటీమ్ఇండియా యువ బ్యాట్స్మన్, వికెట్ కీపర్ రిషభ్పంత్ ఇప్పటివరకు ఆస్ట్రేలియా పర్యటనకు ఓ పర్యాటకుడిలా వెళ్లినట్లు ఉన్నాడని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్చోప్రా పేర్కొన్నాడు...
-
వార్నర్ లేకపోవడం ఆస్ట్రేలియాకు పరీక్షమరో వారంలో టీమ్ఇండియాతో తలపడే తొలి టెస్టులో డేవిడ్ వార్నర్ లేకపోవడం ఆస్ట్రేలియాకు పెద్ద పరీక్ష అని ఆ జట్టు మాజీ సారథి, బ్యాట్స్మన్ స్టీవ్స్మిత్ పేర్కొన్నాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన అతడు భారత...
-
నెట్బౌలర్ నుంచి టీమ్ఇండియా పేసర్గా..సన్రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ టి.నటరాజన్.. నెట్బౌలర్ నుంచి టీమ్ఇండియా పేసర్గా ఎదిగాడని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసించాడు...
-
రోహిత్కు పగ్గాలిస్తే కోహ్లీపై భారం తగ్గుతుందిటీమ్ఇండియా ఓపెనర్, ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మకు పొట్టి ఫార్మాట్ బాధ్యతలు అప్పగిస్తే విరాట్కోహ్లీపై భారం తగ్గుతుందని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు...
-
గంగూలీ, షా కొనసాగింపుపై ఉత్కంఠబీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, సెక్రటరీ జైషాల పదవీకాలం పొడిగింపుపై సుప్రీంకోర్టు తీర్పును వచ్చేనెలకు వాయిదా వేసింది. తమ పదవీ కాలం పొడిగింపుపై బీసీసీఐ జులైలో సుప్రీంకోర్టును...
-
అలాంటి షాట్లు ఆడాలంటే చాలా బలముండాలిఏ బ్యాట్స్మెన్ అయినా ‘స్విచ్హిట్’ లాంటి సాహసోపేతమైన షాట్లు ఆడాలంటే ఫుట్వర్క్, టైమింగ్తో పాటు అనేక విషయాలు కలిసి రావాలని టీమ్ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు...
-
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్మరికాసేపట్లో టీమ్ఇండియా, ఆస్ట్రేలియా మూడో టీ20 ఆడనున్నాయి. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న కోహ్లీసేన ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి ఆసీస్ను వైట్వాష్ చేయాలని చూస్తోంది...
-
ధోనీ రికార్డుపై ‘కోహ్లీ’సేన కన్ను..ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా ఎంతటి బలమైన జట్టో అందరికీ తెలిసిందే. సొంతగడ్డపై ఆ జట్టును ఓడించాలంటే అంత ఆషామాషీ కాదు. ఫార్మాట్ ఏదైనా స్వదేశంలో కంగారూలు చెలరేగిపోతారు...
-
ఛెతేశ్వర్ పుజారా క్లీన్బౌల్డ్..
టీమ్ఇండియా టెస్టు బ్యాట్స్మన్ ఛెతేశ్వర్ పుజారా మంగళవారం క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో అతడు డకౌట్గా వెనుతిరిగాడు...
-
సచిన్ జల విన్యాసాలు చూశారా?క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ప్రస్తుతం సరదాగా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ అద్భుతమైన వీడియో పంచుకున్నాడు...
-
అది టెస్టు సిరీస్పై ప్రభావం చూపుతుంది..ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్లో విజయం సాధించడం రాబోయే టెస్టు సిరీస్పై ప్రభావం చూపుతుందని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. తొలి రెండు వన్డేల్లో ఓటమిపాలైన టీమ్ఇండియా తర్వాత అనూహ్యంగా...
-
ధోనీ, కోహ్లీ తర్వాత హార్దిక్ పాండ్యనే..టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య వచ్చే మూడేళ్లలో గ్లోబల్ స్టార్గా ఎదుగుతాడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ముంబయి క్రికెటర్...
-
ప్రాక్టీస్ మ్యాచ్లో పృథ్వీషా ‘వావ్’ క్యాచ్ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్ పృథ్వీషా వావ్ అనిపించే క్యాచ్ పట్టాడు. సోమవారం ఆ జట్టు వికెట్ కీపర్ టిమ్పైన్(44) పరుగుల వద్ద బ్యాటింగ్...
-
ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్న రోహిత్?ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్లో టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్శర్మ చివరి రెండు మ్యాచ్లు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 11న బెంగళూరులోని ఎన్సీఏలో అతడికి ఫిట్నెస్ పరీక్షలు జరుపుతున్నట్లు...
-
ఏడాదిగా కోహ్లీసేన జైత్రయాత్ర..
ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా తొలి రెండు వన్డేలు ఘోరంగా ఓటమిపాలయ్యేసరికి అంతా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వాన్ని విమర్శించారు. కానీ, అదే కోహ్లీ ఇప్పుడు రెండు గొప్ప ఘనతలు సాధించి...
-
రసెల్ కన్నా పాండ్య ఉత్తమం: భజ్జీవెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండ్రూ రసెల్ కన్నా టీమ్ఇండియా బ్యాట్స్మన్ హార్దిక్ పాండ్య ఒకింత మెరుగైన ఆటగాడని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు...
-
కాసిన్ని కవ్వింపులుంటే బాగుండుభారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్లో కాసిన్ని కవ్వింపులుంటే బాగుండని మాజీ క్రికెటర్లు అజిత్ అగార్కర్, సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు...
-
నమ్మండి.. ఇతను శిఖర్ ధావనే.. సెహ్వాగ్ ట్వీట్లో..టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ శనివారం 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు చెప్పారు...
-
సంజూ, మనీష్ను తొలగించొద్దు..తొలి టీ20లో విఫలమైన సంజూ శాంసన్, మనీష్ పాండేను మిగిలిన మ్యాచ్ల్లో తొలగించొద్దని, వారికి సమయం ఇవ్వాలని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు...
-
11 ఏళ్లైనా జడ్డూను చిన్నచూపు చూస్తున్నారుటీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి 11 ఏళ్లు గడుస్తున్నా ఇంకా అతడిని చిన్నచూపు చూస్తున్నారని, తనకు దక్కాల్సిన గుర్తింపు లభించడం లేదని...
-
గబ్బర్ చెలరేగాల్సిన సమయం ఇది..
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తొలి వన్డేలో మినహా మిగతా మూడు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు...
-
జడేజా కంకషన్ సబ్స్టిట్యూట్పై రచ్చ?
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా రవీంద్ర జడేజాకు బదులు స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ను కంకషన్ సబ్స్టిట్యూట్గా తీసుకోవడంపై క్రికెట్ వర్గాల్లో వివాదం నెలకొంది...
-
వాళ్లకు గుర్తుగా.. కొత్త జెర్సీతో
ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల జట్లు అనగానే ముందుకు గుర్తుకు వచ్చేది పసుపు రంగు జెర్సీ. కానీ టీమ్ఇండియాతో తొలి టీ20లో వాళ్లు వేరే రంగు జెర్సీతో బరిలో దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది...
-
వైద్యుల మాటలను కాదనలేం: ఫించ్భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో రవీంద్ర జడేజాకు బదులు యుజువేంద్ర చాహల్ను కంకషన్ సబ్స్టిట్యూట్గా ఆడించడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్పందించాడు...
-
చాహల్ను తీసుకోవాలనే ఆలోచనే లేదుఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో చాహల్ను తీసుకోవాలనే ఆలోచనే లేదని టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. భారత్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కంగారూ జట్టు...
-
టీమ్ఇండియా బోణీ కొట్టింది..ఆస్ట్రేలియాతో తలపడిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. కోహ్లీసేన నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు 150/7కే పరిమితమైంది....
-
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నఆరోన్ ఫించ్మరికాసేపట్లో టీమ్ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే 2-1తో వన్డే సిరీస్ గెలుపొందిన...
-
సెహ్వాగ్ చెప్పిన ‘నటరాజన్’ ఐపీఎల్ కథతమిళనాడు యువ పేసర్ టి.నటరాజన్ టీమ్ఇండియాకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అతడి సత్తా తెలుసు కాబట్టే ఐపీఎల్ 2017 సీజన్లో పంజాబ్ జట్టులోకి తీసుకున్నానని పేర్కొన్నాడు....
-
టీ20లకు ముందు భారత్కు సానుకూల అంశాలుఆస్ట్రేలియాపై మూడో వన్డేలో గెలుపొందిన టీమ్ఇండియాకు పొట్టి సిరీస్ ముందు భారీ ఉపశమనం లభించింది. తొలి రెండు వన్డేల్లో ఘోరంగా విఫలమైన కోహ్లీసేన బుధవారం విజయం సాధించి...
-
మరో వెయ్యి పరుగుల కోసం ఎదురుచూడాలి
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలకడైన బ్యాటింగ్ను దిగ్గజ బ్యాట్స్మన్, మాజీ సారథి సునీల్ గావస్కర్ ప్రశంసించాడు. అతడిలా మరెవరూ ఆడలేరని చెప్పాడు...
-
రవీంద్ర జడేజాకు హ్యాట్సాఫ్: మంజ్రేకర్గతేడాది వన్డే ప్రపంచకప్ సమయంలో టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ‘బిట్స్ అండ్ పీసెస్’ క్రికెటర్ అని సంబోధించి అందరి చేతా విమర్శలకు గురైన క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తాజాగా...
-
టీమిండియా పుంజుకొంటుంది..! హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా దీర్ఘ కాలంలో టీమ్ఇండియాకు ముఖ్యమైన ఆటగాళ్లని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీసేన 13 పరుగులతో...
-
బుమ్రా ఇలా అయ్యాడేంటి?
అతడు ప్రపంచంలోనే మేటి పేసర్. పవర్ప్లే, డెత్ఓవర్ల స్పెషలిస్టు. తనవైన యార్కర్లతో అత్యుత్తమ బ్యాట్స్మెన్ను గడగడలాడించగల సిద్ధహస్తుడు. క్లిష్ట పరిస్థితుల్లో నేనున్నానంటూ ఆదుకునే పేసు గుర్రం...
-
కోహ్లీ బ్యాటింగ్ అంటే నా కుమారుడికి ఇష్టంటీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అంటే తన కుమారుడికి అమితమైన ఇష్టమని ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ చెప్పాడు. అతడు బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి...
-
వార్నర్ తొలి టెస్టుకూ అనుమానమే..ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టీమ్ఇండియాతో తొలి టెస్టు ఆడడానికి కూడా అనుమానంగా ఉందని ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు. ఆదివారం జరిగిన రెండో వన్డేలో వార్నర్ ఫీల్డింగ్ చేస్తూ మైదానంలో...
-
రెండో వన్డేలో ఆడతాననుకోలేదు భారత్తో రెండో వన్డేలో బరిలో దిగుతానని అనుకోలేదని ఆ మ్యాచ్లో సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ చెప్పాడు...
-
100 మంది చిన్నారులకు సచిన్ సాయం
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న ఆరు రాష్ట్రాలకు చెందిన 100 మంది పేద చిన్నారులకు ఓ సేవా సంస్థ...
-
అవును.. స్మిత్ చెప్పింది అక్షరాల నిజంటీమ్ఇండియాతో వన్డే సిరీస్కు ముందు ఆస్ట్రేలియా బ్యా్ట్స్మన్ స్టీవ్స్మిత్ చెప్పిన మాటలు అక్షరాల నిజమని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్లో...
-
కోహ్లీ లేకుండా గెలిస్తే ఏడాది సంబరాలు..కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకున్నా టీమ్ఇండియా టెస్టు సిరీస్ గెలిస్తే ఏడాది పాటు సంబరాలు చేసుకోవచ్చని ఆస్ట్రేలియా మాజీ సారథి మైఖేల్ క్లార్క్ అన్నాడు. తాజాగా అతడు ఇండియా టుడేతో మాట్లాడుతూ...
-
టీమ్ఇండియాపై పగబట్టాడా?బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకొని అప్రతిష్ట మూటగట్టుకొని ఏడాది పాటు ఆటకు దూరమైనా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్స్మిత్ తిరిగి సత్తా చాటుతున్నాడు...
-
కోహ్లీ కెప్టెన్సీ అర్థం కావడం లేదు: గంభీర్
ఆస్ట్రేలియాతో వరుసగా రెండో వన్డే ఓటమిపాలవ్వడంపై టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్ గౌతమ్ గంభీర్.. కెప్టెన్ విరాట్ కోహ్లీపై మరోసారి విరుచుకుపడ్డాడు. అతడి కెప్టెన్సీ అర్థం కావడం లేదని విమర్శించాడు...
-
విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ భారం కాదుటీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ భారం కాదని, అతడు సవాళ్లను ఎదుర్కోడానికే ఇష్టపడతాడని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. తాజాగా భారత్ రెండో వన్డేలోనూ చిత్తవ్వడంతో...
-
ఆస్ట్రేలియా అభిమానులకు చేదు వార్త..వరుసగా రెండు వన్డేల్లో టీమ్ఇండియాపై అర్ధశతకాలతో రాణించిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా మిగిలిన పరిమిత ఓవర్ల మ్యాచ్లకు దూరమయ్యాడు....
-
వార్నర్ గాయం ఎక్కువ రోజులుంటే బాగుండుఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్కు అయిన గాయం పెద్దదైతే బాగుండని టీమ్ఇండియా బ్యాట్స్మన్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఆదివారం జరిగిన రెండో వన్డేలో కోహ్లీసేన బ్యాటింగ్ చేస్తుండగా వార్నర్ ఫీల్డింగ్లో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మ్యాచ్ అనంతరం స్పందించిన
-
స్టీవ్స్మిత్ మరో మెరుపు శతకం..భీకర ఫామ్లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ టీమ్ఇండియాపై మరోసారి దండయాత్ర చేశారు. స్టీవ్స్మిత్(104; 64 బంతుల్లో 14x4, 2x6) మెరుపు శతకానికి తోడు డేవిడ్ వార్నర్...
-
ఇలాంటి జట్టుతో భారత్కు ప్రపంచకప్పా?
భారత్ బ్యాటింగ్ లైనప్లో లోతు లేదని, ప్రస్తుత జట్టుతో ప్రపంచకప్ గెలవడం కష్టమని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అన్నాడు. ‘‘ఆరో బౌలింగ్ ప్రత్యామ్నాయం లేకపోవడమే భారత్కు ఆందోళన కలిగించే విషయం...
-
రాహుల్కు క్షమాపణలు చెప్పా: మాక్స్వెల్టీమ్ఇండియాతో ఆడిన తొలి వన్డేలో కేఎల్ రాహుల్కు క్షమాపణలు చెప్పానని ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ పేర్కొన్నాడు. ఇటీవల యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్లో మాక్సీ పంజాబ్ తరఫున...
-
పాండ్య నాణ్యమైన బ్యాట్స్మన్: ఆకాశ్నైపుణ్యం గల బ్యాట్స్మెన్ కన్నా అతడేం చేయగలడో నిరూపించాడని టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ తీరును మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ప్రశంసించాడు...
-
ఫిలిప్ హ్యూస్ ఫొటో కనిపించగానే..ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్, ఫిలిప్ హ్యూస్లకు మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా, టీమ్ఇండియా క్రికెటర్లు నివాళులర్పించారు. మైదానంలో ఇరుజట్ల ఆటగాళ్లు నిలబడి మౌనం పాటించారు...
-
ఫీల్డర్లు సహకరించకపోతే బౌలర్లు నొచ్చుకుంటారుఫీల్డర్లు సహకరించకపోతే ఫలితాలు ఇలాగే ఉంటాయని టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్సింగ్ అన్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడిన తొలి వన్డేలో భారత్ అన్ని విభాగాల్లో విఫలమైన సంగతి తెలిసిందే...
-
ఫీల్డింగ్ చేస్తూ బుట్టబొమ్మా పాటకు స్టెప్పులు
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇప్పట్లో ‘బుట్టబొమ్మా’ పాటను మర్చిపోయేలా లేడు. అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ఈపాట ఇప్పటికే విశేష ఆదరణ సంపాదించిన సంగతి తెలిసిందే...
-
దంచికొట్టిన ఆస్ట్రేలియా.. భారత్ లక్ష్యం 375తొమ్మిది నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న టీమ్ఇండియాకు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ చుక్కలు చూపించారు. సిడ్నీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన...
-
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియామరికొద్దిసేపట్లో టీమ్ఇండియా, ఆస్ట్రేలియా జట్లు తొలి వన్డే ఆడనున్నాయి. సిడ్నీ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు...
-
కోహ్లీ, రోహిత్ పాక్ లీగ్లో ఆడితే బాగుంటుంది..భారత్-పాకిస్థాన్ జట్లు రాజకీయాలను పక్కనపెట్టి ఆటలాడాలని దాయాది పేసర్ మహ్మద్ అమిర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోవడంతో కొన్నేళ్లుగా...
-
సచిన్ తెందూల్కర్కు సాయం చేసిన ఆటో డ్రైవర్క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్కు ఓ ఆటో డ్రైవర్ సాయం చేశాడు. ఈ ఘటన ఈ ఏడాది జనవరిలో జరిగినా అదిప్పుడు వెలుగులోకి వచ్చింది. సచిన్ బుధవారం తన సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను...
-
మీకోసమే ఫుట్బాల్ చూశాము..ఫుట్బాల్ దిగ్గజం డీగో మారడోనా మృతిపై పలువురు భారత క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున సొంతం చేసుకున్న డీగోకు టీమ్ఇండియాలోనూ...
-
బుమ్రా ఇప్పుడు అలాంటి బంతులు వేయాలి..ఈనెల 27 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే వన్డే, టీ20 సిరీసుల్లో టీమ్ఇండియా విజయాలు సాధించకపోతే తర్వాత జరిగే టెస్టుల్లో ఘోర పరాభవం చవిచూస్తుందని కంగారూల మాజీ కెప్టెన్...
-
కోహ్లీ మంచి కెప్టెనే కానీ రోహిత్ అత్యుత్తమం
ఐపీఎల్ 13వ సీజన్లో బెంగళూరు టీమ్ మరోసారి బోల్తాపడగా, ముంబయి ఐదోసారి విజేతగా నిలిచింది. దీంతో అప్పటి నుంచీ టీమ్ఇండియాకు ఇద్దరు కెప్టెన్లు ఉండాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి...
-
పుట్టిన రోజు నాడు నవ్దీప్ తప్పించుకున్నాడు..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, టీమ్ఇండియా క్రికెటర్ నవ్దీప్ సైని సోమవారం 28వ వసంతంలోకి అడుగెట్టాడు. ఈ సందర్భంగా తోటి క్రికెటర్ల నుంచి అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు...
-
సూర్యను తప్పించడానికి ఏ కారణం లేదు..సుదీర్ఘమైన ఆస్ట్రేలియా పర్యటనలో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ కచ్చితంగా ఉండాల్సిన ఆటగాడని వెస్టిండీస్ దిగ్గజం బ్రయన్ లారా అభిప్రాయపడ్డాడు...
-
రోహిత్ లేకపోయినా మంచి ఆటగాళ్లున్నారుమరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్శర్మ లేకపోయినా టీమ్ఇండియాకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉందని ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు...
-
కోహ్లీ త్వరలో ప్రపంచకప్ సాధిస్తాడు: భజ్జిటీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతటి గొప్ప బ్యాట్స్మనో అంత గొప్ప కెప్టెన్ కూడా ఐదేళ్లుగా అటు టెస్టుల్లో మూడేళ్లుగా ఇటు వన్డేల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు...
-
ఆస్ట్రేలియాపై ఇద్దరివీ ఒక్కటే..!క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రెండు దశాబ్దాల పాటు తన ఆటతో అలరించాడు. 24 ఏళ్లు భారత జట్టుకు ఎనలేని సేవలు అందించడమే కాకుండా ఎన్నో రికార్డులు నెలకొల్పాడు...
-
ఈసారీ సత్తా చాటుతాఆస్ట్రేలియాలో సత్తాచాటాలంటే గంటకు 140 కిమీ వేగంతో బంతులు సంధించే పేస్ అవసరమని ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి అన్నాడు. 2018-19 ప్రదర్శనను భారత బౌలర్లు పునరావృతం చేయొచ్చని తెలిపాడు...
-
మీరు చూసే విరాట్ కోహ్లీ వేరు..!టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మైదానంలో చూసే దానికి బయట చూసే దానికి పోలికే ఉండదని అంటున్నాడు ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా. ఇటీవల యూఏఈలో జరిగిన టీ20 లీగ్ 13వ...
-
ఎక్కడైనా ఆడేందుకు సిద్ధం : రోహిత్గతేడాది టెస్టు ఓపెనర్గా బరిలోకి దిగి శతకాలతో అలరించిన టీమ్ఇండియా బ్యాట్స్మన్ రోహిత్ శర్మ రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియాతో తలపడే సందర్భంగా ఏ స్థానంలో బరిలోకి దిగేందుకైనా సిద్ధమని...
-
కోహ్లీ ఆడకపోవడం ఇతరులకి మంచి అవకాశంత్వరలో ఆస్ట్రేలియాతో ఆడబోయే టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్ తర్వాత టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడకపోవడం ఆ జట్టుకు పూడ్చలేని లోటని దిగ్గజ క్రికెటర్ ఇయాన్ ఛాపెల్ పేర్కొన్నాడు...
-
కోహ్లీ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదుటీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అతడే మ్యాచ్ ఆడినా 110 శాతం కష్టపడతాడని ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ అన్నాడు...
-
కోహ్లీ లేకపోతే భారత్కు మంచిదే: గావస్కర్ఆస్ట్రేలియాతో డిసెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే 4 టెస్టుల సిరీస్లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్ మాత్రమే ఆడనున్న విషయం తెలిసిందే. ఆపై పితృత్వపు సెలవుల మీద భారత్కు తిరిగి వచ్చేస్తాడు...
-
అందుకే ఇప్పుడు ఎన్సీఏలో ఉన్నా: రోహిత్తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్నానని, త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధిస్తానని టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్శర్మ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు ముందు తనలో ఎలాంటి లోపాలు...
-
రోహిత్ శర్మను విమర్శిస్తే జాఫర్ ట్రోల్ చేశాడు..మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే 4 టెస్టుల సిరీస్లో రోహిత్ శర్మను తుది జట్టులో ఎంపిక చేయడం సందేహమని మాజీ స్పిన్నర్ బ్రాడ్హాగ్ పేర్కొనడంతో టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్...
-
కోహ్లీ తర్వాత మెచ్చుకున్నాడు: సూర్యకుమార్ఇటీవల ముగిసిన ఐపీఎల్ 13వ సీజన్లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ మ్యాచ్లో ముంబయి బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ను స్లెడ్జింగ్ చేయబోయిన వీడియో సోషల్మీడియాలో...
-
గంగూలీ విషయంలో నిజం చెప్పిన ఇంజమామ్1999లో పాకిస్థాన్తో తలపడిన చెన్నై టెస్టులో టీమ్ఇండియా బ్యాట్స్మన్ సౌరభ్ గంగూలీ వివాదాస్పదమైన ఔట్పై నాటి క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ స్పందించాడు...
-
రవిశాస్త్రి మాట నిలబెట్టుకుంటాడా.. లేదా?ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమ్ఇండియా కుల్దీప్ యాదవ్ను ఆడించే అవకాశాలు లేవని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. 2019 జనవరిలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో అతడు...
-
అడిలైడ్లోనే తొలి టెస్టు..!వచ్చేనెల 17 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రారంభమయ్యే తొలి (డే/నైట్) టెస్టు అడిలైడ్లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల ఆరంభంలో అక్కడ కరోనా కేసులు పెరగడంతో వారం రోజుల...
-
ధోనీకి కోపం తెప్పించేది నేనే..టీమ్ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఎంతటి ప్రశాంతమైన ఆటగాడో అందరికీ తెలిసిందే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భావోద్వేగాలను నియంత్రించుకునే నైజాం అతడిది...
-
సెహ్వాగ్లాగే రోహిత్ నుంచి ఆశించొచ్చు: భజ్జీటీమ్ఇండియా ఓపెనర్ రోహిత్శర్మ ప్రస్తుతం గాయం కారణంగా ఎన్సీఏలో శిక్షణ పొందుతున్నాడు. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్కు ఎంపికైన అతడు కీలక ఆటగాడని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు...
-
పుజారా.. మా ఆశలు నువ్వేనయ్యా!ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన రోజు నుంచి కోహ్లీసేన ముమ్మురంగా సాధన చేస్తోంది. గురువారం సైతం ఆటగాళ్లు నెట్స్లో కఠోరంగా శ్రమించారు. సమయానికి మించి శిక్షణ పొందుతున్నారు. టీమ్ఇండియా నయావాల్ ఛెతేశ్వర్ పుజారా తిరిగి తన...
-
బుమ్రాను ముందే కట్టడిచేయాలి.. లేదంటే అంతే!టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఆదిలోనే కట్టడి చేయాలని లేదంటే కష్టమని ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్వుడ్ అభిప్రాయపడ్డాడు. బుమ్రా ప్రత్యేకమైన బౌలర్ అని, అతడి యాక్షన్ వేరుగా ఉంటుందని...
-
‘ప్రతి పాత్రలోనూ సరిగ్గా సరిపోతావు రైనా’దేశం గర్వించదగ్గ ఆటగాడిగా, భర్తగా, కుమారుడిగా, తండ్రిగా అన్ని పాత్రల్లో సరిగ్గా సరిపోతాడని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను ఉద్దేశించి ఆయన సతీమణి ప్రియాంక పేర్కొన్నారు...
-
సౌరవ్ గంగూలీ లాగే విరాట్ కోహ్లీటీమ్ఇండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ లాగే ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య క్రికెట్ పోరును మరో స్థాయికి తీసుకెళ్లాడని మాజీ కోచ్ జాన్ బుచానన్ పేర్కొన్నాడు...
-
కోహ్లీ ప్రపంచంలోనే శక్తిమంతమైన క్రికెటర్టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే శక్తివంతమైన క్రికెటర్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అన్నాడు. ఆస్ట్రేలియా పత్రిక సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొన్న కథనం ప్రకారం...
-
సచిన్ ప్రయాణం మొదలైంది ఈరోజేసచిన్ తెందూల్కర్.. ఇదొక క్రికెట్ దిగ్గజం పేరు మాత్రమే కాదు. అంతకుమించి. భారత్లో ఈ ఆటకే వన్నె తెచ్చిన క్రికెటర్. క్రికెట్ను క్రీడలా కాకుండా మతంలా మార్చిన ఘనుడు. తనదైన బ్యాటింగ్తో ప్రపంచంలోనే మేటి...
-
బుమ్రా రిటైరయ్యేసరికి సూపర్స్టార్ అవుతాడుప్రస్తుత టీమ్ఇండియా పేస్ దళం ప్రపంచంలోనే మేటిగా ఉందని ఆస్ట్రేలియా మాజీ పేసర్ జేసన్ గిలెస్పీ అన్నాడు. త్వరలో భారత్ ఆ జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్న సంగతి తెలిసిందే...
-
సచిన్ తన ఫొటోనే చూసి ఎవరని అడిగాడుక్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ను తొలిసారి కలవడం ఎప్పటికీ ప్రత్యేకమేనని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. అప్పుడు తన క్రికెట్ కిట్లో లిటిల్ మాస్టర్...
-
ఇషాంత్ శర్మ వదిలేయడం వల్లే..క్రికెట్ మ్యాచ్లో ఫలితాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరూ ఊహించలేరు. ఒక్కోసారి కళ్లు మూసుకొని గెలుస్తుందనుకునే జట్టు అనూహ్యంగాఓటమిపాలౌతుంది. మరోసారి కచ్చితంగా ఓడిపోతుందనుకునే...
-
ఇది నాకెంతో ప్రత్యేకమైన దీపావళిఈ దీపావళి తనకెంతో ప్రత్యేకమని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అన్నాడు. ఈసారి వేడుకల్లో తన కుమారుడు రియో కుటుంబ సభ్యులతో కొత్తగా చేరడం సంతోషంగా ఉందన్నాడు...
-
విరాట్ కోహ్లీ నచ్చడు కానీ..టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలిసిందే. అతడు ఆడుతుంటే ఇష్టపడని క్రికెట్ అభిమనులు ఉండరు. తన బ్యాటింగ్ నైపుణ్యంతో పరుగుల వేటలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు...
-
కోహ్లీలేనంత మాత్రాన కప్పు గెలిచినట్టు కాదు
రాబోయే టెస్టు సిరీస్లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్ మినహా మిగతావి ఆడనంత మాత్రాన తాము కప్పు గెలిచినట్టు కాదని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ అన్నాడు...
-
యువీ..! ఎందుకంత క్యూట్గా ఉన్నావ్?టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఎందుకంతా క్యూట్గా ఉన్నావంటూ ఎప్పుడూ అతడితో మాటల యుద్ధం చేసే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అన్నాడు...
-
సచిన్, బ్రయన్ లారా గోల్ఫ్ ఆడితే..!క్రికెట్ ప్రపంచంలో సచిన్ తెందూల్కర్, బ్రయన్ లారా ఎంతటి దిగ్గజాలో అందరికీ తెలిసిందే. మైదానంలో ప్రత్యర్థులుగా బరిలోకి దిగి ఎన్నో మ్యాచ్లు గెలిపించారు...
-
కోహ్లీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా: ఆస్ట్రేలియా కోచ్ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు తర్వాత టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్కు తిరిగి రావాలనే నిర్ణయం సరైందని, ఆ విషయంలో అతడిపై గర్వాపడుతున్నానని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్...
-
ఆసీస్లో కోహ్లీకి ప్రత్యేక మర్యాదలు!టీమ్ఇండియా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. 25 మందితో కూడిన కోహ్లీసేన గురువారం సాయంత్రం సిడ్నీ నగరానికి చేరుకుంది. వీరంతా నగర శివార్లలోని ప్రత్యేక కేంద్రంలో 14 రోజులు క్వారంటైన్లో ఉండనున్నారు. అక్కడే సాధన చేయనున్నారు....
-
బ్లూ కాదు నేవీ బ్లూ: కోహ్లీసేన కొత్త జెర్సీ ఇదేనా?టీమ్ఇండియా మళ్లీ సరికొత్త జెర్సీలు ధరించబోతోందా? ప్రస్తుతం ఉపయోగిస్తున్న నీలం రంగు నుంచి నేవీ బ్లూకు మారనుందా? అవి 1992 ప్రపంచకప్ రెట్రో జెర్సీల్లా దర్శనమిస్తాయా? అంటే ఔననే అంటున్నాయి అభిజ్ఞవర్గాలు!..
-
భారత్తో టెస్టు సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు ఎంపికభారత్తో త్వరలో ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం ఉదయం తమ జట్టును ప్రకటించింది. మొత్తం 17 మంది సభ్యులను ఎంపిక చేయగా అందులో...
-
ఏప్రిల్, మేలోనే తర్వాతి సీజన్: గంగూలీయూఏఈ వేదికగా సుమారు రెండు నెలల పాటు జరిగిన టీ20 మెగా క్రికెట్ లీగ్ ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. ఇంకో రెండు మ్యాచ్లతో ఈ సీజన్ పూర్తి కానుంది...
-
కోహ్లీ.. ఈ గుండెకోత తీరేదెలా?ఆధునిక క్రికెట్లో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్.. నిలకడకు మరో పేరు.. కొండంత లక్ష్యాన్నైనా సునాయసంగా కరిగించే ఛేదన రారాజు.. ఫీల్డింగ్లో చిరుత.. ఫిట్నెస్లో సాటిలేని మేటి. ఆటగాడిగా అంతా ఓకే...
-
గంభీర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనాటీమ్ఇండియా మాజీ క్రికెటర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్ శుక్రవారం ఐసోలేషన్లోకి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్గా తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు...
-
అతడు బంతులేస్తే వికెట్లు ఎగిరిపడతాయ్..యూఏఈలో జరుగుతున్న టీ20 లీగ్లో అందరికన్నా ముందు ముంబయి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. గతరాత్రి తొలి క్వాలిఫయర్లోనూ విజయం సాధించి ఫైనల్ కూడా చేరింది...
-
కోహ్లీ సంతోషంగా ఉండు: యువీటీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గురువారం అతడి 32వ జన్మదినం సందర్భంగా అభిమానులు, తోటి క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు చెబుతున్నారు...
-
కోహ్లీ ముందు పెను సవాల్..!యూఏఈలో జరుగుతున్న టీ20 లీగ్ అత్యంత కీలక దశకు చేరుకుంది. నాలుగు ప్రధాన జట్లు ప్లేఆఫ్స్కు చేరగా అందులో ఒకటి బెంగళూరు నిలిచింది. నాలుగేళ్ల తర్వాత ఆ జట్టు ప్లేఆఫ్స్కు చేరడం విశేషం...
-
రోహిత్ మళ్లీ గాయపడే ప్రమాదముంది
సరైన ఫిట్నెస్ లేకపోవడం వల్లే రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటనకు సెలక్టర్లు ఎంపిక చేయలేదని టీమ్ ఇండియా కోచ్ రవిశాస్త్రి చెప్పాడు. రోహిత్ మళ్లీ గాయపడే ప్రమాదం ఉందని బీసీసీఐ వైద్య బృందం...
-
రోహిత్×కోహ్లీ: నిజంగానే అంత చెడిందా?విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. టీమ్ఇండియాకు రెండు కళ్లు. ప్రతిభాపాటవాల్లో, జట్టును నడిపించడంలో ఎవరికి వారే సాటి. అంతర్జాతీయ వేదికపై భారత జట్టు అఖండ విజయాలు అందుకోవాలన్నా.. ఐసీసీ ట్రోఫీల్ని ముద్దాడాలన్నా...
-
ధోనీని ఔట్ చేసి.. అతడి నుంచే సలహాలు!!క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోనీని ఒక్కసారి ఔట్ చేస్తేనే ఏ బౌలరైనా సంతోషంతో ఎగిరి గంతేస్తాడు. అలాంటిది కోల్కతా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ సీజన్లో చెన్నై కెప్టెన్ను...
-
మీ ట్వీట్ చూసి సూర్య సంతోషిస్తాడుతాను శతకం బాదిన సిరీస్లో టీమ్ఇండియా కోచ్గా రవిశాస్త్రి ఉండాల్సి ఉండేదని వెటరన్ క్రికెటర్ మనోజ్ తివారి ఆశాభావం వ్యక్తం చేశాడు. గతరాత్రి బెంగళూరుతో తలపడిన మ్యాచ్లో ముంబయి...
-
సూర్యకుమార్ ఎంపికపై మాటల యుద్ధంఆస్ట్రేలియా పర్యటనకు భారత క్రికెట్ జట్ల ఎంపికపై దుమారం రేగుతోంది. సునీల్ జోషి సారథ్యంలోని సెలెక్షన్ కమిటీపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు.
-
ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయిన కపిల్దేవ్ 1983 ప్రపంచకప్ హీరో, టీమ్ఇండియా మాజీ సారథి కపిల్ దేవ్ ఇటీవల గుండెపోటుకు గురై ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకోవడంతో ఆదివారం...
-
ధోనీ జెర్సీలిస్తున్నాడు.. ఇదే ఆఖరి సీజనా?ఆగస్టు 15న టీమ్ఇండియా క్రికెటర్గా రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ త్వరలోనే టీ20 మెగా లీగ్ నుంచి కూడా తప్పుకుంటాడా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి...
-
కోలుకుంటున్న కపిల్ దేవ్
టీమ్ఇండియా దిగ్గజ సారథి కపిల్ దేవ్ శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇప్పుడు కోలుకుంటున్నారని మాజీ క్రికెటర్ చేతన్ శర్మ వెల్లడించారు...
-
ధావన్ ఉద్వేగపూరిత ట్వీట్ ఎందుకో తెలుసా.?భారతజట్టు డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ మొదటిసారిగా టీమ్ ఇండియా జెర్సీ వేసుకొని పదేళ్లవుతోంది. ఈ సందర్భంగా గబ్బర్ ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘టీమ్ ఇండియాతో పదేళ్లు. నా దేశం కోసం ఆడుతున్నాను. ఇంతకంటే గొప్ప గౌరవం ఇంకేం ఉండదు.
-
డీన్జోన్స్ ఉదయం బాగానే ఉన్నారు: పఠాన్ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డీన్జోన్స్ ఆకస్మిక మృతిపట్ల పలువురు క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఈ ఉదయం బాగానే ఉన్నారని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్పఠాన్ అన్నాడు..
-
లీగ్లో ఏ భారత క్రికెటర్కు నా రికార్డు లేదులీగ్లో తన పేరిట ఉన్న ఓ రికార్డు టీమ్ఇండియాలో ఏ ఆటగాడికీ లేదని హైదరాబాద్ బ్యాట్స్మన్ విజయ్ శంకర్ అన్నాడు. తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో పోస్టు చేసిన ఓ వీడియలో పలు ప్రశ్నలకు ఈ టీమ్ఇండియా ఆల్రౌండర్ సమాధానమిచ్చాడు. తొలి ప్రశ్నగా..
-
ఆశిష్ నెహ్రా అంకితభావం అంటే ఇదీ!వన్డే ప్రపంచకప్ చరిత్రలో టీమ్ఇండియా తరఫున ఇప్పటివరకూ ఎవరికీ సాథ్యంకాని ఓ రికార్డును మాజీ పేసర్ ఆశిష్నెహ్రా 2003లో తన పేరిట రాసుకున్నాడు...
-
ధోనీతో కలిసి ఆడడం కన్నా ఇంకేం కావాలి?దాదాపు 8 ఏళ్ల తర్వాత ధోనీ కెప్టెన్సీలో మళ్లీ క్రికెట్ ఆడటం తనకు సంతోషంగా ఉందని, ప్రపంచంలోనే అత్యుత్తమ సారథితో కలిసి ఆడటం కన్నా ఇంకేం కావాలని సీనియర్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అన్నాడు. 2012లో చివరిసారి...
-
బీసీసీఐ మాట్లాడే వరకు స్పందించం: పీసీబీ భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ పునరుద్ధరణ కోసం బీసీసీఐ స్పందించేవరకు తాము చర్చలు జరపబోమని పీసీబీ ఛైర్మన్ ఎహ్సన్ మని పేర్కొన్నాడు...
-
భారత్ చేసినట్లు పాకిస్థాన్ చేయలేకపోయిందిభారత క్రికెట్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు విజయవంతం అవ్వడానికి మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్...
-
లంక ప్రీమియర్ లీగ్పై మునాఫ్ మనసునవంబర్లో నిర్వహించ తలపెట్టిన లంక ప్రీమియర్ లీగ్పై టీమ్ఇండియా మాజీ పేసర్ మునాఫ్ పటేల్ మనసుపడినట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ బోర్డు తొలిసారి నిర్వహిస్తున్న...
-
టీమ్ఇండియాను ఏమనాలి.. మీరే చెప్పండి!క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న టీమ్ఇండియాను, కెప్టెన్ విరాట్ కోహ్లీని ఏమని విమర్శించాలో మీరే చెప్పండంటూ పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మరోసారి తనని విమర్శించేవారికి చురకలు...
-
నేనింకా ఆశలు వదులుకోలేదు: ధావన్బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమ్ఇండియా టెస్టు క్రికెట్లో పునరాగమనం చేసేందుకు ఇంకా ఆశలు వదులు కోలేదని సీనియర్ బ్యాట్స్మన్, ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు...
-
నిజమే.. పదేళ్లలో చేయలేకపోయా : మయాంక్
దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్నా ఐపీఎల్లో రాణించకపోవడంపై బాధగా ఉందని కర్ణాటక బ్యాట్స్మన్ మయాంక్ అగర్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 2011 నుంచీ ఈ మెగా టోర్నీ...
-
షమి మధుర జ్ఞాపకం: తొలి మ్యాచ్లో 14 సిక్సులు!
టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమి అత్యుత్తమ ఫాస్ట్బౌలర్ అని అందరికీ తెలిసిందే. అతడు బంతితో మాయ చేసి ప్రత్యర్థుల వికెట్లు అవలీలగా తీసేయగలడు...
-
‘కోహ్లీ భారతీయుడు అయినందుకే ద్వేషించాలా?’పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడూ సమకాలిన క్రికెట్ వ్యవహారాలు, ఆటగాళ్లపై తన అభిప్రాయాలు వ్యక్త పరుస్తుంటాడనే...
-
ధోనీ క్రికెట్లో యోగి.. అందులో ఆరితేరాడుటీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్లో ఒక యోగి అని, అతడు ఆటను అర్థం చేసుకునే తీరు అలాంటిదని మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ అభివర్ణించాడు...
-
మా కుటుంబానికి జరిగింది దారుణం కంటే ఘోరం
టీమ్ఇండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ సురేశ్ రైనా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాక తొలిసారి నోరు విప్పాడు. కొద్ది సేపటి క్రితమే రెండు ట్వీట్లు చేసిన ఆయన...
-
551 వికెట్ల వీరుడికి 51 ఏళ్లు..టీమ్ఇండియా తరఫున వన్డేల్లో 300 వికెట్లు తీసిన ఒకే ఒక్క పేసర్ అతడు. కెరీర్ మొత్తంలో 551 వికెట్లతో అదరగొట్టాడు. పురుషుల ప్రపంచకప్లో భారత్ తరఫున జహీర్ఖాన్తో సమానంగా...
-
గంగూలీ టీ20ల్లో పనికొస్తాడని అనిపించలేదు..
టీమ్ఇండియా మాజీ సారథి సౌరభ్గంగూలీ ఎంత గొప్ప కెప్టెనో అందరికీ తెలిసిందే. తన దూకుడుతనంతో భారత జట్టుకే కొత్త వన్నె తీసుకొచ్చిన సారథి అతడు...
-
కోహ్లీ అందుకోసం ఎంతో ఓపిక పట్టాడుటీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లాంటి అత్యుత్తమ బ్యాట్స్మన్ను ఔట్ చేయడం సరదాగా ఉంటుందని, దాన్నెంతో ఆస్వాదిస్తానని ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ అన్నాడు...
-
రోహిత్ను ఫ్రీగా చేర్పిస్తేనే ఇలా అయ్యాడు.. లేకపోతే
టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్శర్మను తొలిసారి చూసినప్పుడు చాలా పేదవాడని అతడి చిన్నప్పటి కోచ్ దినేశ్ లాడ్ పేర్కొన్నారు. అతడికి స్కూల్ ఫీజ్ కట్టేందుకు కూడా డబ్బులు లేకపోయాయని...
-
దినేశ్ కార్తిక్ అలా చేయగలడా అనేదే సందేహం!కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తిక్ ఒక్కసారి క్లిక్ అయితే మళ్లీ టీ20ల్లో టీమ్ఇండియాకు ఎంపికయ్యే అవకాశముందని, అయితే అతడలా చేయగలడా అనేదే ప్రశ్నగా మిగిలిందని మాజీ క్రికెటర్...
-
నేటి తరానికి ఆయన కెరీర్ నిలువెత్తు నిదర్శనం
రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఏళ్ల పాటు క్రికెట్కు దూరమైనా క్రికెట్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు సర్ డొనాల్డ్ బ్రాడ్మన్ టెస్టుల్లో అత్యుత్తమైన బ్యాటింగ్ సగటు కలిగి ఉన్నాడని...
-
విరుష్క అభిమానులకు శుభవార్త!
టీమ్ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం శుభవార్త చెప్పాడు. తాను త్వరలోనే తండ్రిని కాబోతున్నట్లు వెల్లడించాడు...
-
అన్ని సిక్సర్లు బాదాలంటే..!టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ వీరుడని వెస్టిండీస్ దిగ్గజం మైకెల్ హోల్డింగ్ అన్నారు. మిడిలార్డర్లో అతనెప్పుడూ నియంత్రణలోనే ఉన్నాడని, విఫలం కాలేదని ప్రశంసించారు. టెస్టుల్లో వికెట్ కీపింగ్ చేస్తూ దాదాపు 5000 పరుగులు చేయడం సులభమేమీ కాదని పేర్కొన్నారు....
-
బాలీవుడ్ భామతో.. కేఎల్ రాహుల్ క్లారిటి!బాలీవుడ్ నటి అతియా శెట్టి, టీమ్ఇండియా బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ మధ్య ఏదో ఉందనే అభిమానుల అనుమానం నిజమైనట్లే అనిపిస్తోంది. ఎందుకంటే రాహుల్ తమ బంధంపై శనివారం...
-
అభిమానులారా కొట్లాడకండి.. సెహ్వాగ్ ఆగ్రహంటీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ, ఓపెనింగ్ బ్యాట్స్మన్ రోహిత్శర్మ అభిమానులు కొట్లాడటంపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు...
-
ధోనీ విషయంలో బీసీసీఐ ప్రవర్తన సరిగ్గా లేదు
గతేడాది వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలయ్యాక మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. తర్వాత ఐపీఎల్ ఆడి జట్టులోకి వస్తాడని
-
ధోనీ దెబ్బకు పాక్ క్రికెటర్ ‘డేటింగ్’ రద్దు
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ గతవారం రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ అతడి గురించి, అతడి కెప్టెన్సీ గురించి అనేక మంది ప్రశంసిస్తున్నారు...
-
రిటైరైన దిగ్గజాల కోసం.. ఇర్ఫాన్ ఏమన్నాడంటే?గత దశాబ్దంలో ఎంతో మంది టీమ్ఇండియా దిగ్గజ ఆటగాళ్లు రిటైరయ్యారు. విధ్వంసక వీరుడు వీరేంద్ర సెహ్వాగ్ మొదలు కొని ఇటీవల మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ వరకు చాలా...
-
అప్పుడే ధోనీ అంటే ఏంటో అర్థమైంది: ఆర్పీక్రికెట్ను అర్థం చేసుకోవడం, అనూహ్య నిర్ణయాలు తీసుకోవడంలో మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి మించిన వారుంÙడరు. వికెట్ల వెనుక కీపింగ్ చేస్తూనే బ్యాట్స్మన్ కదలికల్ని గమనించి వారు...
-
ఈ ఘనతలోనూ రోహిత్ నంబర్ 1టీమ్ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్మన్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్శర్మ క్రీడల్లో అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్రత్నకు ఎంపికయ్యాడు. శుక్రవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించిన...
-
ధోనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేది అతడే..టీమ్ఇండియా క్రికెట్లో మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో పూర్తి స్థాయిలో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అనే విషయం ఇప్పుడు ప్రధానాంశంగా మారింది...
-
అది కళ్లారా చూశాను.. అదృష్టవంతుడినిస్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గత శనివారం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి ప్రత్యేకంగా లేఖ రాసిన ప్రధాని నరేంద్రమోదీ తాజాగా...
-
ధోనీది కంప్యూటర్ లాంటి క్రికెట్ బ్రెయిన్టీమ్ఇండియా దిగ్గజ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఆటకు వీడ్కోలు పలికి నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా ప్రశంసల జల్లులు కురుస్తూనే ఉన్నాయి. తన ఆటతో, కెప్టెన్సీతో కేవలం భారత్లోనే...
-
రైనా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసి ఉంటే..టీమ్ఇండియా బ్యాట్స్మన్ సురేశ్ రైనా అర్ధాంతరంగా వీడ్కోలు పలకడంపై భారత లెజెండరీ క్రికెటర్, ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్ భావోద్వేగం చెందాడు. ద్రవిడ్ సారథ్యంలోనే 19 ఏళ్ల యువకుడిగా...
-
రైనాను ఎక్కడ ఆడించినా గెలుపే అందించాడు!
మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీతో పాటు రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపర్చిన సురేశ్ రైనా టీమ్ఇండియా ఎడమ చేతివాటం క్రికెటర్లలో గొప్పవాడని మాజీ క్రికెటర్ ఆకాశ్చోప్రా ప్రశంసించాడు...
-
ప్రధాని ఫోన్ చేసి.. ధోనీని ఒప్పించాలి
వచ్చే ఏడాది భారత్లో నిర్వహించే టీ20 ప్రపంచకప్ ఆడాకే ధోనీ వీడ్కోలు పలకాలని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఏడాది కాలంగా ఆటకు దూరమైన మహీ స్వాతంత్ర్య ...
-
రైనా.. ఇందుకోసమైనా మళ్లీ ఆడితే బాగుండు..!టీమ్ఇండియాలో ఎంతో మంది గొప్ప క్రికెటర్లు ఆడారు. అటు బ్యాటింగ్తో పాటు ఇటు బౌలింగ్ విభాగంలోనూ పేరొందిన ప్రముఖులున్నారు. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా...
-
18వ నంబర్కి 12 ఏళ్లు..!
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరంగేట్రం చేసి నేటికి 12 ఏళ్లు పూర్తయ్యాయి. మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ చేతుల మీదుగా భారత జట్టు 18వ నంబర్ జెర్సీ ధరించిన అతడు...
-
ధోనీ.. క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది..టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి రెండు రోజులు గడుస్తున్నా ఇంకా అభినందనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇంగ్లాండ్తో రెండో టెస్టు ముగిశాక...
-
రైనా.. ఆటగాడే కాదు మంచి పాటగాడు కూడా!టీమ్ఇండియాలో అడుగుపెట్టడం అంత సులభం కాదు. దేశ జనాభా 130 కోట్లు దాటితే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేది మాత్రం 11 మందే. అలాంటప్పుడు ఎంత కసి.. ఎంత తపన.. ఎంత కఠోర సాధన చేసి వుండాలి ఎంపికవ్వాలంటే!..
-
‘పంత్, రాహుల్ బాగా నిద్రపోయి ఉంటారు’భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాజీ సారథి, కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్జోన్స్ హాస్యాస్పదంగా స్పందించాడు...
-
2006లోనే రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు: లక్ష్మణ్కెప్టెన్ కూల్గా పేరుతెచ్చుకున్న మహేంద్రసింగ్ ధోనీ అంతే కూల్గా రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ సందర్భంగా ప్రతీఒక్కరూ అతడు టీమ్ఇండియాకు...
-
నీ తరంలోనే అథ్లెట్ అయినందుకు: సానియాభారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్పై స్పందించింది. అతడు ఆడిన తరంలోనే తాను కూడా ఒక అథ్లెట్ అయినందుకు గర్వపడుతున్నట్లు...
-
‘ఎంత కూల్ కెప్టెనో అంత అగ్రెసివ్ ప్లేయర్’
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ బయటకు ఎంత కూల్గా ఉంటాడో లోపల అంత అగ్రెసివ్గా ఉంటాడని పాకిస్థాన్ హెడ్కోచ్ మిస్బాఉల్ హక్ అన్నాడు...
-
నాకు తెలుసు.. కచ్చితంగా కంటతడి పెట్టి ఉంటావని..
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ సాధించిన విజయాల పట్ల అతని సతీమణి సాక్షి సంతృప్తి వ్యక్తం చేశారు. మహీ గతరాత్రి అర్ధాంతరంగా అంతర్జాతీయ ఆటకు వీడ్కోలు...
-
ధోనీ.. ఇవి చిరకాలం మా వెంటే..
టీమ్ఇండియా మాజీ సారథి, బ్యాట్స్మన్ మహేంద్రసింగ్ ధోనీ తిరిగి ఎప్పుడెప్పుడు జట్టులోకి వస్తాడా అని ఆశిస్తుండగా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు...
-
భార్యా పిల్లలున్నారు.. బౌన్సర్లతో కొట్టొద్దనే వాళ్లుపాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మరోసారి టీమ్ఇండియాపై తన మాటలగారడి ప్రదర్శించాడు. అతడు విసిరే బౌన్సర్లతో తమని కొట్టొద్దని, కావాలంటే ఔట్ చేసుకోమని టీమ్ఇండియా...
-
తొలి శతకం బాదాక ఇంకా 99 ఉన్నాయని తెలియదు
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఇంగ్లాండ్పై తొలి శతకం బాది నిన్నటికి 30 ఏళ్లు. 1990లో ఇంగ్లాండ్ పర్యటనలో ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్టులో అతడు తొలి అంతర్జాతీయ...
-
క్రికెటర్ల స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలునేడు 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని టీమ్ఇండియా క్రికెటర్లు దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. బీసీసీఐతో పాటు సెక్రటరీ జైషా, కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, మయాంక్ అగర్వాల్...
-
భారత్,పాక్.. రెండుజట్లకూ ఆడిన క్రికెటర్లు వీరేఏ క్రీడాకారులైనా దేశం తరఫున ఆడాలని కలలుకంటారు. అందుకోసం ఎంతో శ్రమిస్తారు. ఏళ్లకు ఏళ్లు కష్టపడతారు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా రాణిస్తారు...
-
‘ఒక్క బౌన్సర్ ఆడకుండా 8 వేల పరుగులు’టీమ్ఇండియా మాజీ ఓపెనర్, విధ్వంసక బ్యాట్స్మన్ వీరేందర్ సెహ్వాగ్ దారుణమైన నిజాయతీపరుడని, అదే అతడి బలమని మాజీ బ్యాట్స్మన్, క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు...
-
ధోనీ కనురెప్ప వేయకుండా ఓకే అన్నాడు2007 తొలి టీ20 ప్రపంచకప్ ఉత్కంఠ పోరు ఫైనల్ మ్యాచ్లో టీమ్ఇండియా పాకిస్థాన్పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, అంతకన్నా ముందే చిరకాల ప్రత్యర్థితో లీగ్స్టేజ్లోనే ధోనీసేన తలపడింది...
-
సచిన్ భాయ్.. పాజీ ఎలా అయ్యాడంటే..క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్కు ఎన్నో పేర్లున్నాయి. అభిమానులు ముద్దుగా లిటిల్మాస్టర్, మాస్టర్ బ్లాస్టర్, బ్యాటింగ్ మ్యాస్ట్రో అంటూ పిలుచుకుంటారు. అయితే, అతడికి మరో...
-
గంభీర్ కెరీర్ ముగింపుపై ఎందుకలా అన్నానంటే?పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కెరీర్ తనవల్లే ముగిసిపోయిందని గతేడాది సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ ఎందుకలా...
-
అసలు.. ధోనీకి ఆడాలని ఉందా? టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ భవితవ్యంపై రోజుకో వార్త ప్రసారం అవుతోంది. అతడు ఆటకు దూరమై ఇప్పటికే ఏడాది దాటిపోయింది. దాంతో అభిమానుల్లో అనేక సందేహాలు...
-
దాదా ఎలాంటి వాడంటే.. అక్తర్ ఏమన్నాడు?టీమ్ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఎలాంటి వాడో పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. వీలు చిక్కినప్పుడల్లా సొంత డబ్బా కొట్టుకుంటూ...
-
అలాంటి విషయాల్లో ప్రజలే ముందుకు రావాలిబాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య లాంటి సామాజిక అంశాలపై క్రికెట్ ప్రముఖులు ఎందుకు స్పందించరో తాను అర్థం చేసుకోగలనని కోల్కతా నైట్ రైడర్స్ మాజీ క్రికెటర్...
-
పాక్పై ఆ మ్యాచ్లో సచిన్ ఎంత లక్కీనో!!2011 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై విజయం సాధించి ఫైనల్కు చేరిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్(85; 115బంతుల్లో 11x4)...
-
కోహ్లీ లేదా స్మిత్.. నేను మాత్రం వెళ్లను
ఒక టెస్టు మ్యాచ్లో గెలవాలంటే కచ్చితంగా శతకం చేయాల్సిన పరిస్థితి వస్తే స్టీవ్స్మిత్ లేదా విరాట్కోహ్లీని పంపిస్తానని, అంతేకాని తాను మాత్రం వెళ్లనని శ్రీలంక మాజీ సారథి...
-
విరాట్ కోహ్లీనే అంటారు కానీ ధోనీని అనరు..టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి, ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీకి ఎంతో తేడా ఉందనడం అతిశయోక్తి కాదు. ఇద్దరూ అద్భుతమైన కెప్టెన్లే కానీ వారి వ్యవహార శైలిలో...
-
వాహ్ కుంబ్లే.. మేమింకా అది మర్చిపోలేదు..!టీమ్ఇండియా స్పిన్ దిగ్గజం అనిల్కుంబ్లే మ్యాచ్ విన్నర్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన బౌలింగ్ మాయాజాలంతో ఒంటి చేత్తో భారత జట్టుకు అతడు అందించినన్ని...
-
అప్పుడు సచిన్.. ఇప్పుడు కోహ్లీ, బాబర్ప్రస్తుత క్రికెట్లో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ బ్యాట్స్మన్ బాబర్ అజామ్ ఎంతో మెరుగ్గా రాణిస్తూ అందరి చేతా ప్రశంసలు అందుకుంటున్నారు...
-
విరాట్ కోహ్లీ ఫామ్ అందుకుంటాడా లేదా?వచ్చేనెల 19 నుంచి యూఏఈలో ఆరంభమయ్యే ఐపీఎల్ పదమూడో సీజన్ కోసం టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఆగలేకపోతున్నానని చెప్పాడు...
-
ధోనీకి కావాలనే అలా వేశాను: అక్తర్టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి 2006లో ఫైసలాబాద్ టెస్టులో ఉద్దేశపూర్వకంగానే అతడిపైకి బంతిని సంధించినట్లు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ వెల్లడించాడు...
-
లిటిల్ పాండ్య.. మీ నాన్నలా కావోయ్..!టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య గతవారమే తండ్రిగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. తన భార్య నటాషా స్టాంకోవిచ్ జులై 30న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే...
-
సచిన్ను అదొక్కసారే కాదు.. చాలాసార్లు ఔటిచ్చాక్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ను ఒక్కసారి మాత్రమే తప్పుడు నిర్ణయంతో ఔటివ్వలేదని, చాలా సార్లు ఇచ్చానని ప్రముఖ అంపైర్ సైమన్ టౌఫెల్ అన్నాడు. లిటిల్ మాస్టర్ ఆడే రోజుల్లో పలు సందర్భాల్లో...
-
లాక్డౌన్ ప్రాక్టీస్కు ఆటంకం కాకూడదని.. టీమ్ఇండియా సారథి, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు క్రీజులో ఉండే బ్యాట్స్మన్ బంతులు వృథా చేయొద్దని యువ క్రికెటర్ సంజూ...
-
ద్రవిడ్ అంటే ఏమనుకున్నావ్ అక్తర్?టీమ్ఇండియా మాజీ సారథి, ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్ను ఒకసారి ఔట్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యామని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు...
-
సచిన్ సరిగ్గా అంచనా వేయలేకపోయాడు.. దాంతోక్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ లాంటి బ్యాట్స్మన్ను ఔట్ చేయాలని ఏ బౌలర్కైనా ఉంటుంది. అందులో ఒకరు ఇంగ్లాండ్ వెటరన్ స్పిన్నర్ మాంటీ పనేసర్. 2012లో ఇంగ్లాండ్ భారత పర్యటనకు...
-
యువీ, భజ్జీ, సెహ్వాగ్ నోరు విప్పాల్సింది..తమ భవిష్యత్పై టీమ్ఇండియా వెటరన్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్, హర్భజన్ సింగ్ నోరు విప్పాల్సిందని దిల్లీ క్యాపిటల్స్ లెగ్స్పిన్నర్ అమిత్ మిశ్రా అభిప్రాయపడ్డాడు...
-
అక్తర్.. ఆర్మీ కోసం అంత పని చేస్తావా?పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ తమ దేశ సైన్యం కోసం గడ్డి తినేందుకైనా సిద్ధమని చెప్పాడు. ప్రస్తుత ఆర్థికంగా చితికిపోయిన పాకిస్థాన్ సరైన...
-
భజ్జీ ఔట్చేస్తే చాలు.. ఫీల్డర్లు ఏదో అనేవాళ్లుఆస్ట్రేలియా ఆటగాళ్లపై టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఎప్పుడూ ఆధిపత్యం చెలాయించేవాడు. 2001 నుంచీ అతడికి అది అలవాటుగా మారింది...
-
జమ్మూకశ్మీర్ క్రికెట్ బాధ్యతలంటే దేశానికి సేవేతన కెరీర్లో పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ స్ఫూర్తిగా నిలిచాడని, అయితే టీమ్ఇండియా మాజీ ఛాంపియన్ కపిల్దేవ్ కన్నా పెద్ద హీరో లేడని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు...
-
వామ్మో.. టీమ్ఇండియాపై 952/6 స్కోరా?ఒకప్పుడు టెస్టు క్రికెటే అసలైన క్రికెట్. ఐదు రోజుల ఆటలో ఎన్ని మలుపులు తిరగాలో అన్ని తిరిగేవి. ఆటగాళ్లు నిలకడగా ఆడుతూ, ఎండలో ఓపిగ్గా నిలవాలంటే అంత తేలిక కాదు...
-
కోహ్లీ ఉంటే.. ప్రత్యర్థులకు అదే పనిటీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లు అతని మీదే ధ్యాస పెడతారని, దాంతో తనపై ఒత్తిడి తగ్గుతుందని టెస్టు బ్యాట్స్మన్ ఛెతేశ్వర్ పుజారా అన్నాడు...
-
ధోనీకి ఈ ఐపీఎల్ ముఖ్యం కాదంట..!
ఒక ఆటగాడిగా, బ్యాట్స్మన్గా, కెరీర్ పరంగా చూస్తే టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి ఈ ఐపీఎల్ అంత ప్రాధాన్యం కాదని మాజీ ఓపెనర్ ఆకాశ్చోప్రా అభిప్రాయపడ్డాడు...
-
కపిల్ అలా అన్నాడు.. గావస్కర్ సరే అన్నాడు..ఇంగ్లాండ్లో జరిగిన 1983 ప్రపంచకప్లో కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమ్ఇండియా తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పుడు తమ తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యాక...
-
గర్ల్ఫ్రెండ్కు ఫోన్ చేసి చిన్నపిల్లాడిలా ఏడ్చాను..టీమ్ఇండియా పేసర్ ఇషాంత్ శర్మ చాలా కాలం నుంచి వన్డే జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. 2013లో ఆస్ట్రేలియా భారత పర్యటన సందర్భంగా చివరి వన్డేలో...
-
ధోనీ సంతోషంగా చివరి మ్యాచ్ ఆడేశాడుటీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సంతోషంగా చివరి మ్యాచ్ ఆడేశాడని, ఐపీఎల్తో అతడి అంతర్జాతీయ క్రికెట్ ముడిపడలేదని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు...
-
ఆ విషయంలో కోహ్లీ ఒక్కడే కాదు.. లాక్డౌన్ కన్నా ముందు టీమ్ఇండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సుదీర్ఘ టూర్లో భారత్ కేవలం పొట్టి క్రికెట్లోనే మెరిసింది...
-
నేను బాగా ఆడకపోవడం.. భారత్కు లక్కే!పాకిస్థాన్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది టీమ్ఇండియాపై కామెంట్ చేస్తూ మరోసారి సెల్ఫ్గోల్ వేసుకున్నాడు. ఇటీవల ట్విటర్లో తన అభిమానులతో ముచ్చటించిన అతడిని ఒకతను ఆసక్తికర...
-
సెహ్వాగ్పై నోరు పారేసుకున్న అక్తర్టీమ్ఇండియా మాజీ ఓపెనర్, డాషింగ్ బ్యాట్స్మన్ వీరేందర్ సెహ్వాగ్పై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ నోరుపారేసుకున్నట్లు ఆ దేశ పాత్రికేయుడు సజ్సాదిక్ గతరాత్రి ట్వీట్ చేశాడు...
-
‘విరుష్క’ జంటకు 150 రోజుల ఎడబాటు!టీమ్ఇండియా క్రికెటర్లకు విచిత్రమైన అనుభవం ఎదురవ్వనుంది! ఏడాది పొడవునా క్రికెట్ ఆడటం వల్ల సాధారణ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం దొరికేది కాదు. అయితే కొవిడ్-19 మహమ్మారితో దాదాపు నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబీకులతో కాలాన్ని ...
-
యువకులు వస్తున్నారు..టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ మునుపటిలా లేడని, గత కొన్ని సీజన్లుగా తన ఫిట్నెస్ కోల్పోయాడని మాజీ సెలక్టర్, మాజీ ఆల్రౌండర్ రోజర్ బిన్నీ అభిప్రాయపడ్డారు...
-
అంపైర్ విజిటింగ్ కార్డుపై.. కుంబ్లే పది వికెట్లుప్రస్తుతం క్రికెట్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆన్లైన్లో వరుస ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. తన యూట్యూబ్ ఛానల్తో పాటు...
-
కోహ్లీ పాకిస్థాన్పై 183 కొట్టడమే అసలైన రికార్డు..టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్. ఏ ఫార్మాట్లో అయినా, ఏ జట్టు మీదైనా, ఎక్కడైనా పరుగుల వరద పారించగలడు...
-
జూనియర్ పాండ్య ఎలా ఉన్నాడో చూశారా?టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య రెండు రోజుల క్రితమే తండ్రయ్యాడు. గురువారం తన సతీమణి నటాషా మగబిడ్డకు జన్మనిచ్చిందని చెప్పిన అతడు ఆ రోజు కేవలం చిన్నారి...
-
విరాట్ కోహ్లీ, తమన్నాను అరెస్టు చేయాలిటీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, టాలీవుడ్ హీరోయిన్ తమన్నాను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఓ న్యాయవాది శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు...
-
సచిన్లోని యువ నెత్తురు ఉరకలేసింది..!క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ బ్యాటింగ్ గురించి అంతా తెలిసిందే. 16 ఏళ్లకే టీమ్ఇండియాకు ఎంపికై 24 ఏళ్ల పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరించాడు...
-
ఇమ్రాన్ఖాన్ను పొగిడిన కపిల్దేవ్..టీమ్ఇండియా దిగ్గజ సారథి కపిల్దేవ్ పాకిస్థాన్ ప్రధాన మంత్రి, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ను పొగిడాడు. అతను అత్యుత్తమ ఆటగాడని చెప్పబోనని, అయితే...
-
15 ఏళ్లైనా.. ఇంకా పోరాడుతున్నాడుటీమ్ఇండియా వెటరన్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన ప్రయాణంలో...
-
నీ పిచ్చి.. నీ కష్టం.. నీ ప్రేమ చూశాను రైనా!టీమ్ఇండియా వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి గురువారానికి 15 ఏళ్లు. ఈ సందర్భంగా అతడి జీవిత భాగస్వామి ప్రియాంక సోషల్ మీడియాలో హృదయం ద్రవింపజేసే సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆటపై రైనాకు ఉన్న అంకిత భావం, ప్రేమ, కెరీర్లో నిలదొక్కుకొనేందుకు...
-
‘జూనియర్ పాండ్యకు’ హార్దిక స్వాగతం..టీమ్ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య గురువారం మధ్యాహ్నం తండ్రయ్యానని చెప్పగానే టీమ్ఇండియా నుంచి శుభాకంక్షలు వెల్లువెత్తాయి. బీసీసీఐతో పాటు తోటి ఆటగాళ్లు, ముంబయి...
-
పాండ్య చేతిలో చిట్టి పాండ్యటీమ్ఇండియా ఆల్రౌండర్, ముంబయి ఇండియన్స్ క్రికెటర్ హార్దిక్ పాండ్య తండ్రయ్యాడు. గురువారం ఆయన ప్రేయసి నటాషా స్టాంకోవిచ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు...
-
రోజూ ఉదయం అదో కష్టం: గబ్బర్
లాక్డౌన్ కన్నా ముందు నుంచే విశ్రాంతి తీసుకుంటున్న టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కుటుంబంతో మంచి సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ముఖ్యంగా తన కుమారుడు జోరావర్తో...
-
అది తెలిసే అలా చేశాం: కోహ్లీధోనీ సారథ్యంలోని టీమ్ఇండియా 2007 టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు యావత్ దేశం మురిసిపోయింది. ఎందుకంటే అంతకు నాలుగు నెలల ముందే భారత్ వన్డే ప్రపంచకప్లో ఘోరంగా విఫలమైంది...
-
ఈ ఐపీఎల్లో చాలామంది విదేశీయులు తప్పుకుంటారు
కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా ఈసారి ఐపీఎల్లో చాలా మంది విదేశీ ఆటగాళ్లు తప్పుకునే అవకాశం ఉందని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ ఆకాశ్చోప్రా అభిప్రాయపడ్డాడు...
-
ఆమె పరిచయం కాకపోతే ఇలా ఉండకపోతుండే..తన సతీమణి అనుష్కశర్మను కల్వకపోతే ఇలా ఉండకపోతుండేనని టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. ఆమె తన జీవితంలో సంపూర్ణ మార్పు తెచ్చిందన్నాడు...
-
క్యాన్సర్ను జయించాక మునుపటిలా లేనుటీమ్ఇండియా ఆల్టైమ్ ఆల్రౌండర్ల జాబితాలో యువరాజ్ సింగ్ ముందుంటాడు. అతడి వల్లే భారత్ 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్లు గెలిచింది. ఇక ధోనీసేన వన్డేల్లో రెండోసారి విశ్వవిజేతగా...
-
ఆ విషయంలో రోహిత్ వెనుకంజలోనే ఉంటాడుటీమ్ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్మన్ రోహిత్శర్మ టెస్టుల్లో మాజీ ఓపెనర్ సెహ్వాగ్ ఆడినన్ని మ్యాచ్లు ఆడలేకపోవచ్చని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. సెహ్వాగ్ ఈ ఫార్మాట్లో 100 మ్యాచ్లు...
-
ఆ కోహ్లీకి, ఈ కోహ్లీకి చాలా తేడా ఉంది2011 ప్రపంచకప్ జట్టులోని విరాట్ కోహ్లీకి 2019లోని టీమ్ఇండియా సారథికి ఎంతో తేడా ఉందని మాజీ టెస్టు క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు...
-
కరెంట్ బిల్ చూసి అవాక్కయిన హర్భజన్తనకొచ్చిన కరెంటు బిల్ చూసి టీమ్ఇండియా వెటరన్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అవాక్కయ్యాడు. సహజంగా తాను కట్టేదాని కన్నా ఏడింతలు ఎక్కువ...
-
రైనా మళ్లీ భారత్కు ఆడే అవకాశం ఉందా?టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా మళ్లీ జాతీయ జట్టుకు ఆడే అవకాశం ఉందా అని ఓ క్రికెట్ అభిమాని అడిగిన ప్రశ్నకు కచ్చితంగా లేదన్నాడు బ్రాడ్హాగ్...
-
అలా చేస్తేనే రిషభ్ పంత్ రాణిస్తాడుటీమ్ఇండియా యువ బ్యాట్స్మన్ రిషభ్పంత్ను ఒకసారి మందలిస్తేనే మెరుగౌతాడని మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. స్టార్స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో...
-
కోహ్లీని అంత తక్కువ అంచనా వేశావా జునైద్?టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఎక్కడైనా అవలీలగా బ్యాటింగ్ చేయగల సమర్థుడు. ఇప్పటికే క్రికెట్లోని...
-
ప్రతీ కెప్టెన్ అలాంటోడ్నే కోరుకుంటారుఇంగాండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ లాంటి ఆటగాడినే ప్రతీ కెప్టెన్ కోరుకుంటాడని టీమ్ఇండియా మాజీ ఓపెనర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు...
-
భయం లేని యువకులు అసాధ్యాన్ని అందుకుంటారుటీమ్ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మళ్లీ తను ఆడే రోజులను గుర్తుచేశాడు. మైదానంలో చురుగ్గా కదులుతూ దూరంగా వెళ్లే ఎన్నో బంతులను ఒంటి...
-
నిజమైన హీరోలకు జెర్సీల వెనుక పేర్లుండవు1999లో పాకిస్థాన్పై సాధించిన కార్గిల్ యుద్ధ విజయాన్ని పురస్కరించుకొని టీమ్ఇండియా క్రికెటర్లు భారత అమరవీరులకు నివాళులు అర్పించారు. సామాజిక మాధ్యమాల్లో...
-
ధోనీ లాంటి ఆటగాడిపై వాళ్లే ఒత్తిడి తెస్తారుటీమ్ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ లాంటి ఆటగాడిపై చాలా మంది నిపుణులు ఒత్తిడి తెస్తారని, అందుకు కారణం అతడి వయసేనని...
-
పరుగులు, వికెట్లు తీయడం సక్సెస్ కాదు
సక్సెస్ అంటే పరుగులు తీయడం వికెట్లు పడగొట్టడం కాదని, మనం చేసే పనిలో ఉత్తమంగా ఉండడమేనని టీమ్ఇండియా మాజీ సారథి, ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు...
-
సచిన్ విషయంలో అలా చూసి షాకయ్యా..ఒకసారి క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ మైదానంలోకి ఆలస్యంగా రావడంతో మీడియా సమావేశంలో ఒక ఆశ్చర్యకర సన్నివేశం చూశానని దిగ్గజ అంపైర్ డారిల్ హార్పర్...
-
ఒకవేళ ధోనీ ఐపీఎల్లో సరిగ్గా ఆడకపోతే..?లాక్డౌన్ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ పడమూడో సీజన్పై స్పష్టత రావడంతో అందరి కళ్లూ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీపై...
-
పరిస్థితులు చేయిదాటిపోతేనే.. అలా ఆలోచిస్తాఒక కెప్టెన్గా తానెప్పుడూ జట్టు విజయాల గురించి మాత్రమే ఆలోచిస్తానని ఆ విషయంలో రాజీపడడం తనకు ఇష్టం ఉండదని టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ అన్నాడు...
-
ప్లాన్ ఏ ఇంజినీరింగ్.. ప్లాన్ బీ క్రికెటర్ : కుంబ్లేతాను తొలుత ఇంజినీర్ అవ్వాలనుకున్నానని, తర్వాతే క్రికెటర్ అవ్వాలనుకున్నానని టీమ్ఇండియా మాజీ కోచ్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చెప్పాడు. తాజాగా జింబాబ్వే...
-
అందుకోసం బీసీసీఐ వెనుక పరిగెత్తం: పీసీబీభారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు బలపడడానికి తాము బీసీసీఐ వెంట పరిగెత్తమని పీసీబీ ఛైర్మన్ ఎహ్సన్ మణి పేర్కొన్నాడు...
-
చాహల్ అని పిలవాలా లేక చుహా అనాలా?టీమ్ఇండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ఎంతో హుషారైన క్రికెటర్. తన అల్లరి చేష్టలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. మైదానంలో...
-
విరాట్ కోహ్లీ డబుల్ ధమాకా చూశారా? టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అండర్-19 క్రికెట్లో ప్రపంచకప్ గెలిచి నేరుగా భారత జట్టులోకి అడుగుపెట్టాడు. 2008లో జాతీయ జట్టుకు ఎంపికైన అతడు తన బ్యాటింగ్తో...
-
గంగూలీని కెప్టెన్ చేయడానికి చాలా కష్టపడ్డా..!బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీని 2000 సంవత్సరంలో తొలుత టీమ్ఇండియా వైస్ కెప్టెన్గా, తర్వాత కెప్టెన్గా నియమించడం చాలా కష్టంగా జరిగిందని నాటి సెలక్షన్ కమిటి...
-
వీడ్కోలు బాగుండాల్సింది.. కానీ ఫర్వాలేదువైదొలగక తప్పని పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఏడాది కాలం టీమ్ఇండియా కోచ్గా ఆస్వాదించానని దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే అన్నారు. పిల్లలు చిన్నవారు కావడంతో ముంబయి ఇండియన్స్ మెంటార్ పదవి నుంచి తప్పుకున్నానని...
-
భారత్తో టెస్టు సిరీస్ బయోసెక్యూర్ విధానం?
ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో ఆడే టెస్టు సిరీస్ను బయో సెక్యూర్ విధానంలో నిర్వహించడమే తమ తొలి ప్రధాన్యమని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్హాక్లే పేర్కొన్నాడు...
-
రహానె, ఇషాంత్, భువి మాయ చేశారు..ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో టీమ్ఇండియా చారిత్రక విజయం సాధించి నేటికి ఆరేళ్లు పూర్తయ్యాయి. 1986 తర్వాత భారత్ అక్కడ టెస్టు మ్యాచ్ గెలవడం అదే తొలిసారి...
-
గావస్కర్ గురించి ఈ విషయం తెలుసా?టీమ్ఇండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలిసిందే. తన బ్యాటింగ్తో ఎన్నో రికార్డులు నెలకొల్పిన అతడు టెస్టు క్రికెట్లో...
-
దాదాలా యువకులకు అండగా ఉంటాడు
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీలా యువకులకు అండగా ఉంటాడని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అతడు అచ్చం దాదాలా ఉంటాడని చెప్పాడు...
-
320 పరుగులు చేసుంటే భారత్తో పోరాడేవాళ్లం2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో 320 పరుగులు చేసుంటే టీమ్ఇండియాకు గట్టి పోటీ ఇచ్చేవాళ్లమని శ్రీలంక ఆల్రౌండర్ ఏంజిలో మాథ్యుస్ పేర్కొన్నాడు...
-
టీమ్ఇండియా కావాలనుకుంటే ధోనీ ఉంటాడుటీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబి డివిలియర్స్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశాలున్నాయని మాజీ టెస్టు క్రికెటర్ ఆకాశ్చోప్రా అభిప్రాయపడ్డాడు...
-
మా నాన్నని అలా అనేసరికి కోపం వచ్చిందిటీమ్ఇండియాకు విదేశాల్లో తొలి టెస్టు విజయం రుచి చూపించిన కెప్టెన్ అతడు. తనదైన బ్యాటింగ్తో దశాబ్ధం పాటు భారత క్రికెట్కు వెన్నుముకలా నిలిచాడు. ఇక ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఏకంగా 15,425 పరుగులు చేసిన ఘనత అతడిది...
-
ఐపీఎల్ కోసం సాధన మొదలెట్టిన క్రికెటర్లుఐపీఎల్ కోసం టీమ్ఇండియా వెటరన్ క్రికెటర్లు సాధన మొదలెట్టారు. ప్రముఖ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా, పేసర్ మహ్మద్ షమి, లెగ్స్పిన్నర్ పీయూష్ చావ్లా...
-
అందరి కన్నా వాళ్లే జాగ్రత్తగా ఉండాలి: పఠాన్కరోనా వైరస్ కారణంగా కొన్ని నెలలుగా ఆటలన్నీ నిలిచిపోయన వేళ ఇప్పుడిప్పుడే కొన్ని క్రీడలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వెస్టిండీస్...
-
సబా కరీంను తొలగించిన బీసీసీఐఇన్నాళ్లూ బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్గా ఉన్న టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సబా కరీం ఆ పదవికి రాజీనామా చేశాడు. దేశవాళీ క్రికెట్లో ప్రణాళికల...
-
సిడ్నీ టెస్టు తప్పులు ఇంకా వెంటాడుతున్నాయిప్రపంచ క్రికెట్లో స్టీవ్బక్నర్ ఎంత గొప్ప అంపైరో అందరికీ తెలిసిందే. కానీ 2008 సిడ్నీ టెస్టులో భారత్కు రెండు తప్పుడు నిర్ణయాలు ఇచ్చి తన కెరీర్లో...
-
ద్రవిడ్ అలా ఆడాక.. వచ్చి మాట్లాడాడు
టీమ్ఇండియా మాజీ సారథి, ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్ ఒకానొక సందర్భంలో తన బౌలింగ్లె చితక బాది తర్వాత వచ్చి తనతో మాట్లాడాడని వెస్టిండీస్ మాజీ బౌలర్...
-
కరాచీలో ఓ అభిమాని ఉన్నాడు: వినోద్ కాంబ్లిభారత్-పాక్ ఆటగాళ్లు మైదానంలో ఎంత పోటాపోటీగా తలపడినా మైదానం బయట మాత్రం మంచి స్నేహితులుగా ఉండేవాళ్లమని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ...
-
కోహ్లీ ఆడితే ఆలా ఉంటుంది: రిచర్డ్సన్టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎవరూ ఊహించని ప్రదేశాల్లో షాట్లు ఆడతాడని ఆస్ట్రేలియా యువ పేసర్ రిచర్డ్సన్ పేర్కొన్నాడు. వింటర్ సిరీస్ పాడ్కాస్ట్లో...
-
‘ఖేల్రత్న’ దరఖాస్తుకు అర్హుడిని కాదు: భజ్జీఈ ఏడాది ఖేల్ రత్న పురస్కారానికి తాను అర్హుడిని కాదని టీమ్ఇండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఆ నామినేషన్ల ప్రక్రియలో తన పేరును తొలగించడంపై...
-
మంధాన.. భారత పతాకాన్ని రెపరెపలాడించుటీమ్ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్వుమన్ స్మృతి మంధానకు శనివారం పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మాజీ క్రికెటర్ యువరాజ్సింగ్ ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు...
-
అజ్జూ భార్యను అలా అనేసరికి ఇంజమామ్ కోపంతో..పాకిస్థాన్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ ఒకానొక సందర్భంలో ఓ భారత అభిమానిని బ్యాట్తో కొట్టబోయాడని, అది కూడా అజహరుద్దీన్ భార్యను ఏదో అనడంతో...
-
కపిల్దేవ్ వల్లే అలా మారాను: ద్రవిడ్టీమ్ఇండియా ఆటగాడిగా కెరీర్ ముగిసాక ఏం చేయాలనే విషయంపై మాజీ సారథి కపిల్ దేవ్ సూచనలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని జాతీయ క్రికెట్ అకాడమీ...
-
నటాషాతో పాండ్య.. :ఫొటో చూశారా!టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో అద్భుతమైన ఫొటోను పోస్టు చేశాడు. తన ప్రేయసి నటాషా స్టాంకోవిచ్తో పాటు...
-
ధోనీ ఆ మార్పును అద్భుతంగా తీసుకొచ్చాడుటీమ్ఇండియాలో గంగూలీ, ధోనీ ఎంత గొప్ప సారథులో అందరికీ తెలిసిందే. ఒకరు జట్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దితే మరొకరు ఆ జట్టును ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు...
-
గావస్కర్ పదివేల పరుగులకే విలువెక్కువటీమ్ఇండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ను పాకిస్థాన్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ పొగడ్తలతో ముంచెత్తాడు. టెస్టు క్రికెట్లో సన్నీ సాధించిన రికార్డులు కొద్ది...
-
ముందు నుంచే ప్రాక్టీస్ చేశాం: వెంకటేశ్ ప్రసాద్టీమ్ఇండియా మాజీ పేసర్, బౌలింగ్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్ ఇటీవల రవిచంద్రన్ అశ్విన్తో ‘డీఆర్ఎస్ విత్ ఆశ్’ అనే కార్యక్రమంలో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన సంగతి...
-
ధోనీ నుంచే అలా నేర్చుకున్నా: ప్రియమ్ గార్గ్టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీపై అండర్ 19 కెప్టెన్ ప్రియమ్గార్గ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఒత్తిడి పరిస్థితుల్లోనూ మహీ జట్టును ముందుండి నడిపిస్తాడనే...
-
మన పేసర్లు వారికి చుక్కలు చూపిస్తారు..ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా నాలుగు టెస్టుల సిరీస్లో డేవిడ్ వార్నర్, స్టీవ్స్మిత్ తిరిగొచ్చినా టీమ్ఇండియా భయపడదని మాజీ ఓపెనర్...
-
మా కోసం ధోనీ అలా చేశాడుటీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఎంతో నమ్మకమైన వ్యక్తి అని, తాను టీమ్ఇండియా కోచ్గా ఉన్నప్పుడు ఇద్దరి మధ్యా మంచి అనుబంధం ఉండేదని...
-
దుబాయ్లోనే ఐపీఎల్, శిక్షణ శిబిరం?ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020, కాంట్రాక్టు ఆటగాళ్లకు శిక్షణ శిబిరాన్ని దుబాయ్లో నిర్వహించేందుకు బీసీసీఐ యోచిస్తోందని సమాచారం. ముంబయిలో పరిస్థితులు మెరుగవ్వకపోతే యూఏఈనే దిక్కని భావిస్తోందని అభిజ్ఞవర్గాల.......
-
ఆయనకు భయపడి మూలకు నక్కి తినేవాడినిఓ సీనియర్ ఆటగాడికి భయపడి ఆయన కంటపడకుండా ఓ మూలకు నక్కేవాడినని టీమ్ఇండియా మాజీ సారథి కపిల్ దేవ్ అన్నారు. సారథిగా ఎంపికైన తర్వాతా ఆయన తనను మందలించేవాడని పేర్కొన్నారు.......
-
కొడుక్కి గుర్రపు స్వారీ నేర్పిన గబ్బర్లాక్డౌన్ సమయాన్ని అత్యంత సద్వినియోగం చేసుకుంటున్న టీమ్ఇండియా క్రికెటర్లలో శిఖర్ ధావన్ ముందున్నాడు. ఆడుతూ.. పాడుతూ.. కసరత్తులు చేస్తూ కాలం గడిపేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో ఎన్నడూ లేనంతగా...
-
భారత్×ఇంగ్లాండ్ సిరీస్ వాయిదా?భారత్, ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ వాయిదా పడే అవకాశం ఉంది. దాంతోపాటు ఆగస్టులో జరగాల్సిన న్యూజిలాండ్-ఏ పర్యటన సైతం జరగదని తెలుస్తోంది. షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ మాసంలో ఇంగ్లిష్ జట్టు భారత్లో...
-
కోహ్లీ ఆటను మరోస్థాయికి తీసుకెళ్లిన కిర్స్టెన్టీమ్ఇండియా కోచ్లలో గ్యారీ కిర్స్టెన్ కచ్చితంగా అత్యుత్తమ కోచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడి సారథ్యంలోనే భారత్ 2009లో టెస్టుల్లో టాప్ స్థాయికి చేరింది....
-
సోహేల్ రెచ్చగొట్టడంతో తర్వాతి బంతికే.. టీమ్ఇండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ 1996 ప్రపంచకప్లో బెంగళూరులో పాకిస్థాన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ను గుర్తు చేసుకున్నాడు. తాజాగా రవిచంద్రన్ అశ్విన్తో...
-
భారత్-పాక్ క్రికెట్ ప్రపంచ క్రికెట్కు మంచిది..భారత్-పాకిస్థాన్ దాయాది జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరిగితే అది ప్రపంచ క్రికెట్కు మంచిదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎహ్సన్ మణి అభిప్రాయపడ్డాడు...
-
భువనేశ్వర్ తొలి సంపాదన ఎంతో తెలుసా?టీమ్ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇప్పుడైతే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు కానీ ఒకప్పుడు అందరి క్రికెటర్ల లాగే అవకాశాల కోసం ఎదురు చూశాడు...
-
దాదా ట్రీట్మెంట్ చూశాక మళ్లీ కవ్వించలేదుటీమ్ఇండియాను 2000ల్లో ఉన్నత శిఖరాల్లో నిలిపేందుకు సౌరవ్ గంగూలీ ఎంతో శ్రమించాడని దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్స్మిత్ అన్నాడు. ఎవ్వరైనా సరే అనవసరంగా రెచ్చగొడితే బదులిచ్చే తీరు అద్భుతమని ప్రశంసించాడు...
-
ఆరుగురు అత్యుత్తమ ఫీల్డర్లలో కోహ్లీ ఎక్కడ? టీమ్ఇండియా క్రికెట్లో అరుగురు అత్యుత్తమ ఫీల్డర్ల గురించి వివరించాడు మాజీ బ్యాట్స్మన్ ఆకాశ్ చోప్రా. ఆదివారం తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన అతడు మూడు...
-
అందుకు నేనింకా చిన్నవాడినే : గంగూలీ
ఐసీసీ ఛైర్మన్ పదవి చేపట్టడానికి తాను ఇంకా చిన్నవాడినేనని, ఇప్పుడే తనకు ఆ తొందర లేదని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ సారథి సౌరభ్ గంగూలీ స్పష్టం చేశాడు...
-
ద్రవిడ్ టీ20ల్లో అలా ఆడమన్నాడు: రహానెటీమ్ఇండియా టెస్టు క్రికెట్లో అజింక్య రహానె కీలక ఆటగాడు. విదేశాల్లోనూ రాణించే సత్తా కలిగిన బ్యాట్స్మన్. అందుకు తగ్గట్టే ఇప్పటివరకు 65 మ్యాచ్ల్లో 11 శతకాలతో కొనసాగుతున్నాడు...
-
కోహ్లీ: 19 ఇన్నింగ్స్ల్లో 0 శతకాలుశతకాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. గత 19 ఇన్నింగ్స్ల్లో ఒక్క శతకం కూడా సాధించలేకపోయాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో...
జిల్లాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)