☰
శనివారం, ఏప్రిల్ 10, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

సంబంధిత వార్తలు

  • టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న డీసీఐపీఎల్‌-2021లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ టాస్‌ గెలిచిన
  • ధోనీ×పంత్‌: గురుశిష్యుల్లో గెలుపెవరిది?ఒకవైపు సాధించేందుకు ఇంకేమీ లేని దిగ్గజం.. ఇంకోవైపు నిరూపించుకోవాలని ఆరాట పడుతున్న యువ కెరటం. ఒకరేమో 3 ఐసీసీ, 3 ఐపీఎల్‌ ట్రోఫీలు గెలిచిన నాయకుడు. ఇంకొకరేమో తన జట్టుకు తొలి ఐపీఎల్‌ ట్రోఫీ అందించాలని కంకణం కట్టుకున్న కొత్త సారథి‌...
  • ఆరంభ ఓటమి ముంబయికి వరమా!ముంబయి ఇండియన్స్‌.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఎదురేలేని జట్టు. ఇంకా చెప్పాలంటే ఐదుసార్లు విజేత. ఈ సీజన్‌లోనూ డిఫెండింగ్‌ ఛాంపియనే ఫేవరెట్‌ అనడంలో ఎవ్వరికీ సందేహాల్లేవు. అదెంత బలమైన జట్టే అయినా ఓ బలహీనతను మాత్రం వదల్లేకపోతోంది...
  • ముందే చెప్పిన కోహ్లీసేన!తన బాధ్యతలేంటో జట్టు యాజమాన్యం ముందే స్పష్టంగా చెప్పిందని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేసర్‌ హర్షల్‌ పటేల్‌ అన్నాడు. దిల్లీ నుంచి బదిలీ చేసుకున్నప్పుడే ఆఖరి ఓవర్లు వేయాల్సి ఉంటుందని చెప్పిందన్నాడు. చివరి ఓవర్లు కట్టుదిట్టంగా విసిరేందుకు రెండుమూడేళ్లుగా శ్రమిస్తున్నానని వెల్లడించాడు...
  • డెత్‌ స్పెషలిస్టు అతడే.. 20 పరుగుల లోటుగతేడాదీ ఆరంభ పోరులో విజయం సాధించామని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. దిల్లీ నుంచి బదిలీ చేసుకున్న హర్షల్‌ పటేల్‌ తమ డెత్‌ బౌలర్‌గా కొనసాగుతాడని స్పష్టం చేశాడు. తొలి మ్యాచులో గెలిస్తే బాగుండేదని ముంబయి ఇండియన్స్‌ నాయకుడు రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు..
  • బోణీ కొట్టిన బెంగళూరుఐపీఎల్‌ 14వ సీజన్‌ తొలిపోరులో ముంబయి ఇండియన్స్‌పై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఆఖరి బంతికి చేధించింది....
  • బెంగళూరు లక్ష్యం 160  ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఆరంభ పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 159/9 స్కోర్‌ సాధించింది. క్రిస్‌లిన్‌(49; 35 బంతుల్లో 4x4, 3x6), సూర్యకుమార్‌ యాదవ్‌(31; 23 బంతుల్లో 4x4, 1x6) రెచ్చిపోయి ఆడారు...
  • టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న బెంగళూరుక్రికెట్‌ ప్రేమికులంతా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ మొదలైంది. తొలి పోరులో తలపడేందుకు డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సిద్ధమయ్యాయి...
  • ధోనీ, రైనా ముస్తఫా.. నిద్రపోతున్న మనీష్‌  క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ ప్రారంభమైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తొలి పోరుతో ఈ టోర్నీని ప్రారంభిస్తున్నాయి...
  • బ్యాట్‌తో కోహ్లీ × బంతితో బుమ్రాఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రా మధ్య పోటీపై ఆసక్తి నెలకొందని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా అన్నాడు. ఇద్దరు అత్యుత్తమ క్రికెటర్ల మధ్య పోరాటం వీక్షించేందుకు ఆత్రుతగా ఉందని పేర్కొన్నాడు. గతంలో కోహ్లీపై బుమ్రా పైచేయి సాధించాడని వెల్లడించాడు...
  • చెన్నై సూపర్‌కింగ్స్‌లో ఒక మార్పుచెన్నై సూపర్‌కింగ్స్‌లో ఒక మార్పు జరిగింది. ఆస్ట్రేలియా పేసర్‌ జేసన్‌ బెరెన్‌డార్ఫ్‌తో ఆ ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌కు దూరమైన హేజిల్‌వుడ్‌ స్థానంలో అతడిని తీసుకుంది. ఈ మేరకు లీగ్‌ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు....
  • రోహిత్‌×కోహ్లీ: ఆఖరి ఐదు.. అదిరే జోరు!ఐపీఎల్‌‌ 14వ సీజన్‌ సమరభేరీ మోగింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, స్టార్లతో కళకళలాడే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తొలి పోరుకు సిద్ధమయ్యాయి. రెండు జట్ల సారథులు టీమ్‌ఇండియాకు రెండు కళ్లలాంటి వారు కావడంతో మ్యాచ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి....
  • 2, 3 బంతులకో సిక్సర్‌!క్రికెట్లో ఆటగాళ్ల ఎంపిక, వ్యూహరచనలో ‘డేటా’ ఎంతగానో ఉపయోగపడుతోందని టీమ్‌ఇండియా దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు. ఆటలో పోటీని పెంచేందుకు ఇది ఊతమిస్తోందని వెల్లడించారు. ‘బేస్‌బాల్‌ మాదిరిగానే క్రికెట్‌కు సైతం గణాంకాలే ఆధారం. పదిహేనేళ్లలో మనం సగటును పోల్చడాన్ని దాటేశాం...
  • కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అంటున్న రోహిత్‌కరోనా కష్టాల్లోనూ తనకిష్టమైన క్రికెట్‌ ఆడుతున్నందుకు ఆనందంగా ఉందని ముంబయి ఇండియన్స్‌ సారథి రోహిత్‌శర్మ అన్నాడు. వాస్తవంగా బయట ప్రజలు తమకు నచ్చిన పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. బుడగల్లో ఉండటం ఇబ్బందే అయినా ఇష్టమైన పనిని సురక్షిత...
  • సిరాజ్‌, సుందర్‌ రెచ్చిపోతారు: కోహ్లీటీమ్‌ఇండియాకు ఆడిన ఆత్మవిశ్వాసంతో వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ సిరాజ్‌ వంటి యువకులు ఆర్‌సీబీ తరఫున అదరగొడతారని ఆ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. భారత్‌కు ఆడటం సైని, సుందర్‌, సిరాజ్‌, యూజీ వ్యక్తిత్వాలను మార్చేసిందని పేర్కొన్నాడు. తమ జట్టు సరైన దిశలో పయనించేందుకు,..
  • క్యాచ్‌ పట్టి తొడ కొట్టి..ఒక్క క్యాచ్‌ మొత్తం మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేయగలదు. ఆ ఒక్క క్యాచే గెలుస్తుందనుకున్న జట్టును ఓడిపోయేలా చేయగలదు.
  • ఐపీఎల్‌ అలగ్‌.. తొడకొట్టిన గేల్‌..ధోనీ గోలీలాట..ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు మరొక్క రోజే ఉందంటూ ఐపీఎల్‌ ట్వీట్‌ చేసింది. #IndiaKiVibeAlagaHai పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. అదిప్పుడు వైరల్‌గా మారింది....
  • ఆస్పత్రి నుంచి సచిన్‌ డిశ్చార్జిటీమ్‌ఇండియా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జి అయ్యారు. ఇకపై ఇంట్లోనే ఐసోలేషన్‌‌ అవ్వనున్నారు. మార్చి 27న కరోనా పాజిటివ్‌ రావడంతో మాస్టర్‌ ఐసోలేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ ముందు జాగ్రత్తగా కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు..
  • గెలిచినా.. ఓడినా తేడా ఉండనివ్వరు: సూర్యమైదానం ఆవల తమ జట్టు పూర్తి భిన్నంగా ఉంటుందని ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ అంటున్నాడు. విచిత్రమైన మనస్తత్వాలు కనిపిస్తాయని పేర్కొన్నాడు. కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య, ఇషాన్‌ కిషన్‌ గెలిచినా.. ఓడినా సరదాగా ఉంటారని వెల్లడించాడు...
  • చావ్లా.. ఏమివ్వగలడో తెలుసు: రోహిత్‌వెటరన్‌ స్పిన్నర్‌ పియూష్‌ చావ్లాపై ముంబయి ఇండియన్స్‌ ప్రశంసలు కురిపించింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అతడికెంతో అపారమైన అనుభవం ఉందని తెలిపింది. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్నప్పుడు కూడా అతడు కుర్రాళ్లకు చక్కగా మార్గనిర్దేశం చేయగలడని వెల్లడించింది. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో అతడిని ముంబయి కొనుగోలు చేసిన...
  • శ్రేయస్‌.. శస్త్రచికిత్స పూర్తిటీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ శస్త్రచికిత్స విజయవంతమైంది. స్థానభ్రంశమైన అతడి భుజానికి వైద్యులు చికిత్స చేశారు. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే అందరి ముందుకు వస్తానని అతడు ధీమా వ్యక్తం చేశాడు. ‘శస్త్రచికిత్స విజయవంతమైంది. నేను పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాను...
  • ఆయన తన కొడుకులా చూసుకుంటాడు: సిరాజ్‌టీమ్‌ఇండియా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ తనను సొంత కొడుకులా చూసుకుంటాడని ఆర్సీబీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. బెంగళూరు టీమ్ గురువారం విడుదల చేసిన ఓ వీడియోలో మాట్లాడిన...
  • ఆర్సీబీ అప్పుడూ ఇంతే.. ఇప్పుడూ అంతే:కోహ్లీరేపటి నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తొలిపోరులో తలపడనున్నాయి. అయితే, ఆర్సీబీ ఆటగాళ్లందరూ క్వారంటైన్‌...
  • ఈ ఐపీఎల్‌లో హైదరాబాదే తొలి జట్టు!రేపటి నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌) జట్టే ప్లే ఆఫ్స్‌కు చేరబోయే తొలి టీమ్‌గా నిలుస్తుందని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా ఆశాభావం...
  • ఐపీఎల్‌ కోసం ఐసీసీ మ్యాచ్‌లు వదిలేస్తారా?పాకిస్థాన్‌తో జరుగుతున్న పరిమిత ఓవర్ల క్రికెట్‌ నుంచి దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మధ్యలో వైదొలగడం ఏంటని పాక్ మాజీ సారథి షాహిద్‌ అఫ్రిది మండిపడ్డాడు. తాజాగా ఇరు దేశాల మధ్య మూడు వన్డేల సిరీస్‌...
  • ధోనీ సిక్స్‌తో ఊపిరిపీల్చుకున్నాం: సైమన్‌ టౌఫెల్‌  టీమ్‌ఇండియా 2011లో వన్డే ప్రపంచకప్‌ సాధించి పదేళ్లు గడిచాయి. అయినా ఆ జ్ఞాపకాలు అభిమానుల గుండెల్లో ఇంకా పదిలంగా ఉన్నాయి. అయితే, అప్పుడు సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌ మ్యాచ్‌లకు అంపైరింగ్‌...
  • అవసరమైనప్పుడు ఎవర్ని పిలవాలో తెలుసు : ఏబీడీఐపీఎల్ 14వ సీజన్‌ ఫీవర్‌ మొదలైంది. రేపటి నుంచి 50 రోజుల పాటు అతిపెద్ద క్రికెట్‌ పండుగ మొదలుకానుంది. దీంతో అన్ని జట్లూ ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తొలిపోరులో ముంబయి ఇండియన్స్‌తో పోటీపడేందుకు
  • సవాలుకు నిలుస్తారా!సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌, సెహ్వాగ్‌ లాంటి మహామహులు రిటైరయ్యాక భారత క్రికెట్‌ను ముందుకు నడిపించిన ఘనత మహేంద్రసింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లీలదే. అంతర్జాతీయ క్రికెట్‌ అనే కాదు.. ఐపీఎల్‌పైనా వీరి ముద్ర ప్రత్యేకమైంది. వీళ్లకున్న ఆకర్షణ వేరు. వీరి సామర్థ్యం వేరు. తిరుగులేని అభిమాన గణంతో లీగ్‌కే ప్రత్యేక వన్నె తెచ్చే ఆటగాళ్లు వీళ్లు. ...
  • భయం భయంకరోనా పరిస్థితుల్లోనూ యూఏఈలో 2020 ఐపీఎల్‌ను బీసీసీఐ    విజయవంతంగా నిర్వహించింది. అయితే ఉధృతి తగ్గడంతో ...
  • .. కుటుంబం వల్లే ఇలా: హార్దిక్‌ పాండ్యఅంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో గుర్తించానని టీమ్‌ఇండియా, ముంబయి ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. తాను ప్రశాంతంగా ఉండేందుకు కుటుంబ సభ్యులే కారణమని కితాబిచ్చాడు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోదరుడు కృనాల్‌తో కలిసి అతడు..
  • టీ20 ప్రపంచకప్‌పై కరోనా పడగ?భారత్‌ ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్‌నకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని ఐసీసీ తాత్కాలిక సీఈవో జెఫ్‌ అలార్డిస్‌ అన్నాడు. దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా ప్రస్తుతానికి తమ ఆలోచనలు అటువైపు లేవని పేర్కొన్నాడు. పరిస్థితులు నియంత్రించలేనప్పుడు ప్రత్యామ్నాయంపై దృష్టి...
  • క్రికెటర్లకు ఎడతెగని పీడకల ఇది!వరుసగా బయో బుడగలకు పరిమితం అవ్వడం క్రికెటర్లకు ఎడతెగని పీడకలగా మారిందని ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ అంటున్నాడు. తమ కర్తవ్యం నిర్వర్తించేందుకు ఆటగాళ్లు...
  • ధోనీ సలహాలతో రెచ్చిపోయిన నట్టూ చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథి ఎంఎస్‌ ధోనీ తనకు విలువైన సలహాలు ఇచ్చారని యువపేసర్‌ నటరాజన్‌ అన్నాడు. నెమ్మది బౌన్సర్లు,  కట్టర్లు ఎక్కువగా వేయాలని సూచించాడని చెప్పాడు...
  • ధోనీ నేపథ్యంగా ‘కెప్టెన్‌ 7’ సిరీస్‌అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్‌ ధోనీ వివిధ రంగాల్లో అడుగు పెడుతున్నాడు. ఇప్పటికే క్రీడా వ్యాపారంలోకి దిగాడు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు. తాజాగా ‘కెప్టెన్‌ 7’ పేరుతో యానిమేటెడ్‌ సిరీస్‌ను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి....
  • కోహ్లీసేనకు కరోనా షాక్‌!ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2021 సవ్యంగా సాగేలా కనిపించడం లేదు! లీగ్‌ను కరోనా వైరస్‌ వెంటాడుతోంది. తాజాగా మరో ఆటగాడికి కొవిడ్‌-19 సోకింది. ఆల్‌రౌండర్‌ డేనియెల్‌ సామ్స్‌కు పాజిటివ్‌ అని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తెలిపింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించింది...
  • ‘మాక్సీ’మమ్‌ ఆడట్లేదనే వదిలేస్తున్నారు!ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌కు అన్ని ఫ్రాంచైజీలు స్వేచ్ఛనిచ్చాయని మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ అన్నాడు. ఆడటం లేదు కాబట్టే అతడిని వదిలేస్తున్నాయని స్పష్టం చేశాడు. ఈసారి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫునైనా రాణించాలని కోరుకుంటున్నానని తెలిపాడు...
  • రైనాలా.. భజ్జీ కీలకం!కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అత్యంత కీలకమవుతాడని మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా అంటున్నాడు. ముంబయి, చెన్నై తరఫున ఐపీఎల్‌ ట్రోఫీలు గెలిచిన అనుభవం అతడి సొంతమని వివరించాడు. ఒత్తిడిలో ఎలా నడిపించాలో అతడికి తెలుసన్నాడు. వ్యూహరచనలో మోర్గాన్‌ సేనకు...
  • టైటిళ్లతో రోహిత్‌ సిక్సర్‌ బాదేస్తాడురోహిత్‌ శర్మ ‘సిక్సర్‌’ బాదేస్తాడని ముంబయి ఇండియన్స్ యువ‌ స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్ అంటున్నాడు‌. అయితే అది బంతితో కాదని, ఐపీఎల్‌ టైటిళ్ల సిక్సరని పేర్కొన్నాడు. తమ ఆటగాళ్లు ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారని ధీమా వ్యక్తం చేశాడు. సీనియర్లు, జూనియర్లు, కోచింగ్‌ బృందం పూర్తి...
  • మీరు మర్చిపోలేని ఐపీఎల్‌ యుద్ధాలివి!ప్రతి క్రికెట్‌ అభిమాని ఇప్పటివరకు ఎన్నో మ్యాచులను చూసి ఉండొచ్చు. కాని వాటన్నింటిలో ఏం జరిగిందో గుర్తుంచుకోవడం చాలా కష్టమైన పని.
  • గేల్‌ పోజులు.. నాగ్స్‌ మిస్సింగ్‌ సెల్వ లక్ష్మీ.. రోహిత్‌ మంత్రసన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ శిక్షణా శిబిరం సందడిగా సాగుతోంది. సోమవారం సాధనలో జానీ బెయిర్‌స్టో అదరగొట్టాడని ట్వీట్‌ చేసింది. ‘ఆరెంజ్‌ ఆర్మీ’కి రావడం తనకెప్పటికీ ఇష్టమేనని కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌..
  • కోహ్లీ, ధోనీ, రోహిత్‌ సందేశాలు పంపించారురాజస్థాన్‌ రాయల్స్‌ సారథిగా ఎంపికవ్వడం అదృష్టమని యువ క్రికెటర్‌ సంజు శాంసన్‌ అన్నాడు. విషయం ప్రకటించిన వెంటనే విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, ఎంఎస్‌ ధోనీ తనకు సందేశాలు పంపించారని తెలిపాడు. వారు అభినందనలు తెలపడంతో ఆనందం పట్టలేకపోయానని వెల్లడించాడు....
  • ధోనీ పాఠాలతో ధోనీపైనే పోరు!నాయకుడిగా తొలి మ్యాచులో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాడు రిషభ్‌ పంత్‌. శనివారం వాంఖడే వేదికగా సీఎస్‌కేను దిల్లీ క్యాపిటల్స్‌ ఢీకొట్టబోతోంది. ఇందు కోసం తన సొంత అనుభవంతో పాటు తన మార్గనిర్దేశకుడైన మహీభాయ్‌ నుంచి నేర్చుకున్న పాఠాలను ఉపయోగిస్తానని పంత్‌ అంటున్నాడు....
  • భారత క్రికెటర్లే గట్టోళ్లు!మానసిక ఆరోగ్య సమస్యలను తట్టుకోవడంలో విదేశీయులతో పోలిస్తే భారత క్రికెటర్లు మరింత మెరుగని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నారు. బయో బుడగల్లో ఉంటూ క్రికెట్‌ ఆడటం ఎవరికైనా కష్టమేనని పేర్కొన్నారు. ఏ రంగంలో ఉన్నా ఒడుదొడుకులు తప్పవని స్పష్టం చేశారు....
  • ముంబయి ఇండియన్స్‌కు షాక్‌!టీమ్‌ఇండియా మాజీ వికెట్‌కీపర్‌, ముంబయి ఇండియన్స్‌ సలహాదారు కిరణ్‌ మోరె కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తాజా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌ వచ్చిందని ఆ ఫ్రాంచైజీ తెలిపింది. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవంది. నిబంధనల ప్రకారం ఆయనను ఐసోలేషన్‌కు తరలించామని వెల్లడించింది.
  • విధ్వంసానికి సోదరులు.. దక్షిణాఫ్రికా పేసర్లు  దిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లు, దక్షిణాఫ్రికా పేసర్లు కగిసొ రబాడ, ఆన్‌రిచ్‌ నోర్జే మంగళవారం ముంబయికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ జట్టు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక హోటల్లో బస చేస్తున్నారు...
  • ఐపీఎల్‌లో తొలిసారి హ్యాట్రిక్‌ సాధించాలి: పార్థివ్‌డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌ ఈసారి కూడా విజేతగా నిలిచి ఐపీఎల్‌లో తొలిసారి హ్యాట్రిక్‌ టైటిల్స్ సాధించిన జట్టుగా అవతరించాలని మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ ...
  • వాంఖడేలో మరో ముగ్గురికి కరోనాముంబయిలోని వాంఖడే స్టేడియం సిబ్బందిలో మరో ముగ్గురికి తాజాగా కరోనా సోకింది. అక్కడ పనిచేసే ఓ ప్లంబర్‌తో పాటు ఇద్దరు గ్రౌండ్‌ సిబ్బందికి పాజిటివ్‌గా తేలిందని ముంబయి క్రికట్‌ అసోసియేషన్‌ పేర్కొంది...
  • గంభీర్‌ దూకుడు ఇష్టం అంటున్న కేకేఆర్‌ పేసర్‌దూకుడుగా ఉండే గంభీర్‌ కెప్టెన్సీ అంటే తనకెంతో ఇష్టమని ఆస్ట్రేలియా, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పేసర్‌ పాట్‌కమిన్స్‌ పేర్కొన్నాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన...
  • జెర్సీలో నాని ‘ట్రెయిన్‌ సీన్‌’ గుర్తొచ్చింది: హరిశంకర్‌  న్యాచురల్‌ స్టార్‌ నాని నటించిన ‘జెర్సీ’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. క్రికెట్‌తో ముడిపడిన ఒక ఆటగాడి జీవితంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో సాగే చక్కటి భావోద్వేగపూరితమైన సినిమా అది...
  • డికాక్‌ చేసింది మోసమని చెప్పను కానీ.. : అక్తర్‌  దక్షిణాఫ్రికా-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఫకర్‌ జమాన్‌(193) వివాదాస్పద రనౌట్‌ విషయంలో క్వింటన్‌ డికాక్‌ మోసం చేశాడని తాను అననని..
  • మొయిన్‌ అలీ అలా అడగలేదుఈ ఐపీఎల్‌ సీజన్‌ కోసం కొత్తగా రూపొందించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జెర్సీపై ఉన్న ఓ మద్యం కంపెనీ లోగోను తన కోసం తీసేయాలని ఆ జట్టు ఆటగాడు మొయిన్‌ అలీ కోరినట్లు వస్తున్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి...
  • ముంబయిలోనే మ్యాచ్‌లు : గంగూలీమహారాష్ట్రలో కరోనా విజృంభణ నానాటికీ పెరుగుతుండడంతో ఆంక్షలు విధించినప్పటికీ.. వాంఖడె స్టేడియంలోని 10 మంది మైదాన సిబ్బందికి పాజిటివ్‌గా తేలినప్పటికీ.. షెడ్యూల్‌ ప్రకారం ముంబయిలో...
  • కోహ్లి లక్షణాలు నాలో రావాలి : పడిక్కల్‌ఆట పట్ల టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అంకితభావం, సత్తాచాటాలన్న పట్టుదల తనలో ఉండాలని కోరుకుంటున్నట్లు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ అన్నాడు...
  • షారుఖ్‌కు అస్సలు బౌలింగ్‌ చేయను: కుంబ్లేయువ క్రికెటర్‌ షారుక్‌ ఖాన్‌పై పంజాబ్‌ కింగ్స్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే ప్రశంసల వర్షం కురిపించాడు. అతడిలో పొలార్డ్‌ ఛాయలు కనిపిస్తున్నాయని పేర్కొన్నాడు. నెట్స్‌లో బంతిని బలంగా బాదేస్తున్నాడని వివరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పంజాబ్‌ కింగ్స్‌ ట్వీట్‌ చేసింది....
  • గోండు బెబ్బులి.. షారుక్‌లో పొలార్డ్‌.. తండ్రి కష్టంతో..సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సాధన మొదలు పెట్టింది. ఆటగాళ్లంతా సిద్ధమయ్యారు. ‘గోండు బెబ్బులి వాయించడానికి రెడీ అవుతున్నాడు’ అంటూ మనీశ్‌పాండే వీడియోను అభిమానులతో పంచుకుంది....
  • పృథ్వీషా విచిత్రమైన థియరీ!పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నప్పుడు నెట్స్‌లో సాధన చేసేందుకు పృథ్వీషా ఇష్టపడడని దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ చెప్పాడు. బహుశా అతనిప్పుడు తన శిక్షణా పద్ధతులు మార్చుకొని ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత ఐపీఎల్‌ సీజన్లో రెండు అర్ధశతకాలు చేశాక ఫామ్‌ కోల్పోయిన అతడు..
  • ఒక్క పరుగు.. రెండు కప్పులు..ఆఖరి బంతికి సిక్సర్‌ కొడితే ఆ కిక్కే వేరప్పా! నరాలు బిగపట్టే ఉత్కంఠ నడుమ.. చావోరేవో అన్నట్టు సాగే హోరాహోరీ సమరంలో.. ఆఖరి బంతి వరకు పోరాడి.. పరుగు తేడాతో విజయం సాధిస్తే.. ఆ కిక్కు అంతకు  పదింతలు ఉంటుందప్పా! మరి అసలు సిసలు టీ20 మజానిచ్చే ఐపీఎల్‌లో ఎన్ని జట్లు ఎన్నిసార్లు పరుగు తేడాతో గెలిచాయో తెలుసా..
  • ఆ దెబ్బతో ధోనీ అంటే ఏంటో తెలిసొచ్చింది  టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలిసిందే. తన రికార్డులు, పరుగుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే, అతడి కెరీర్‌ మలుపు తిరిగింది మాత్రం ఈరోజే...
  • ముంబయిలో యథాతథంగా ఐపీఎల్‌ మ్యాచ్‌లు..మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్‌ 14వ సీజన్‌ ప్రారంభమౌతున్న సమయంలో ముంబయిలో కరోనా కేసులు అధికంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది...
  • అంతకన్నా ఇంకేం చేయాలి: అమిత్‌ మిశ్రా  గతేడాది గాయం కారణంగా ఐపీఎల్‌ 13వ సీజన్‌కు దూరమైన దిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా ఈసారి తన స్పిన్‌ ఉచ్చును ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు...
  • వచ్చారయ్యో స్వామీ  ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఒకటి. అందులో భారత ఆటగాళ్లలో కెప్టెన్‌ ధోనీ తర్వాత ఉపసారథి సురేశ్‌ రైనా, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఎంతో కీలకమైన ఆటగాళ్లు...
  • లుకేమియాను దాటి.. టోక్యో ఒలింపిక్స్‌కునీటిపైనే ప్రాణం పెట్టుకుని.. స్విమ్మింగ్‌లో అత్యున్నత శిఖరాలకు ఎదగాలని కలలు కన్న ఆ స్విమ్మర్‌కు లుకేమియా (రక్త క్యాన్సర్‌) రూపంలో అడ్డుకట్ట పడింది...
  • అవకాశం అందుకుంటారా..?ఐపీఎల్‌ సీజన్‌ వస్తుందంటే చాలు.. ఈ ప్రతిష్ఠాత్మక లీగ్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న కుర్రాళ్లలో సత్తాచాటేదెవరనే ఊహాగానాలు మొదలవుతాయి...
  • రైజర్స్‌ రైట్‌ రైట్‌ముంబయి ఇండియన్స్‌ మాదిరి జట్టు నిండా స్టార్లు లేరు! చెన్నై సూపర్‌కింగ్స్‌లా అభిమాన నీరాజనం వెన్నంటి లేదు! ఆడినా.. గెలిచినా.. ప్లేఆఫ్స్‌ చేరుకున్నా.. ఫైనల్‌కు వెళ్లినా.. చివరికి విజేతగా నిలిచినా ఎక్కువ హడావుడి ఏం ఉండదు!
  • షెడ్యుల్‌ ప్రకారమే ఐపీఎల్‌షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్‌ను నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నాడు. ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన
  • ఐపీఎల్‌ కోసం హైదరాబాద్‌ సిద్ధంగా ఉంది: అజ్జూముంబయిలో మళ్లీ కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్‌ 2021 సీజన్‌పై ఆందోళనలు నెలకొన్నాయి. వాంఖడే స్టేడియంలో ఇప్పటికే పలువురు సిబ్బంది వైరస్‌ బారిన పడగా.. తాజాగా దిల్లీ ఆటగాడు అక్షర్‌ పటేల్‌, బెంగళూరు ఆటగాడు...
  • మద్యం లోగోలున్న జెర్సీ వేసుకోను: మొయిన్‌ అలీ  చెన్నై సూపర్‌ కింగ్స్‌ జెర్సీపై ఉన్న మద్యం లోగోను తొలగించాలని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ తన యాజమాన్యాన్ని అభ్యర్థించాడు. అందుకు అంగీకరించిన సీఎస్కే అతడి కోసం కొత్త...
  • రికీ పాంటింగ్‌ టీమ్‌నే అధిగమించారు  ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పింది. ఆదివారం న్యూజిలాండ్‌తో తలపడిన తొలి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది...
  • ఆ ఒక్క మెట్టు ఎక్కాలనుకుంటున్నాం: కైఫ్‌గతేడాది ఐపీఎల్‌ 13వ సీజన్‌లో తుదిపోరులో ముంబయి ఇండియన్స్‌ చేతిలో ఓటమిపాలైన దిల్లీ క్యాపిటల్స్‌.. ఈసారి ఆ ఒక్క మెట్టు ఎక్కాలనే లక్ష్యంతో ఉందని అసిస్టెంట్‌ కోచ్‌ మహ్మద్‌ కైఫ్‌ అన్నాడు...
  • పంత్‌కే పగ్గాలెందుకు?  ఐపీఎల్‌లో కప్పు సాధించని జట్లలో దిల్లీ క్యాపిటల్స్‌ ఒకటి. శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాక మెరుగైన ఆ జట్టు గతేడాది తొలిసారి ఫైనల్స్‌ చేరింది...
  • ఆర్సీబీ జట్టులో కరోనా కలవరం..  దేశంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా ఈసారి ఐపీఎల్‌పై గట్టిగానే ప్రభావం చూపేటట్లు అనిపిస్తోంది. ఇప్పటికే దిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు అక్షర్‌ పటేల్‌తో సహా లీగ్‌తో సంబంధమున్న మరో 20 మంది...
  • అయినా.. ముంబయిలోనే ఐపీఎల్‌!నగరంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా ముంబయిలోనే ఐపీఎల్‌ మ్యాచులు నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతోంది. షెడ్యూలు ప్రకారమే ఏప్రిల్‌ 10 నుంచి 25 వరకు మ్యాచులు నిర్వహించనుంది! ఇప్పటికిప్పుడు ఇంత తక్కువ సమయంలో మరోచోట బయో బుడగను సృష్టించడం కష్టమవ్వడమే..
  • యూజీ-ధనశ్రీ పెళ్లి వీడియో చూస్తారా?టీమ్‌ఇండియా లెగ్‌స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ గతేడాది డిసెంబర్‌ 22న ధనశ్రీ వర్మకు తాళి కట్టాడు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సంగీత్‌ నుంచి పెళ్లి వరకు ఒకటే హంగామా. వేడుకగా జరిగిన వీరి వివాహానికి సంబంధించిన చిత్రాలు అప్పట్లో ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి...
  • ఐపీఎల్‌ ఆడకున్నా అయ్యర్‌కు రూ.7 కోట్లుటీమ్‌ ఇండియా క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు శుభవార్త! ఐపీఎల్‌ ఆడనప్పటికీ అతడికి పూర్తి వేతనం అందనుంది. బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టు ఉండటం, మరికొన్ని నిబంధనలే ఇందుకు కారణం. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీసులో శ్రేయస్‌ అయ్యర్‌ భుజానికి గాయమైంది. ఫీల్డింగ్‌ చేస్తుండగా బంతి అందుకొనేందుకు డైవ్‌...
  • అన్ని విభాగాలనూ పటిష్ఠం చేశాం: సీఎస్‌కేగతేడాది ఐపీఎల్‌ వైఫల్యాలను మర్చిపోయి తాజాగా ఆరంభించేందుకు ఎదురు చూస్తున్నామని చెన్నై సూపర్‌కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ మైకేల్‌ హస్సీ అన్నాడు. అన్ని విభాగాల్లో జట్టు బలంగా మారిందని పేర్కొన్నాడు. ఇంతకు ముందుతో పోలిస్తే మరింత సమతూకం పెరిగిందని తెలిపాడు...
  • ధోనీసేనకు  మళ్లీ  కొవిడ్‌ భయం!ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సమీపించే వేళ ఫ్రాంచైజీలకు కరోనా భయం పట్టుకుంది. తాజాగా చెన్నై సూపర్‌కింగ్స్‌ బృందంలోని ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. ఆటగాళ్లు, సహాయ బృందంలోని వారు కాకపోవడంతో ఆ జట్టు  ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికే దిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు అక్షర్‌ పటేల్‌కు వైరస్‌ రావడం...
  • పంత్‌ ఆటపై ‘పిచ్చి’ పట్టింది: దాదాటీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ రిషభ్‌పంత్‌ ఆటపై తనకు ‘పిచ్చి’ పట్టుకుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నారు. అతడు నిఖార్సైన మ్యాచ్‌ విజేతని ప్రశంసించారు. సీనియర్లు విరాట్‌  కోహ్లీ, రోహిత్‌ శర్మ ఆటనూ ఆస్వాదిస్తానని అన్నారు. జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి బాగా ఆడతారని పేర్కొన్నారు...
  • దిల్లీకి షాక్‌: అక్షర్‌ పటేల్‌కు కరోనాఐపీఎల్‌ ఆరంభానికి ముందు దిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ! ఆ జట్టు కీలక ఆటగాళ్లలో ఒకరైన అక్షర్‌ పటేల్‌కు కరోనా వైరస్‌ సోకిందని సమాచారం. దాంతో నిబంధనల ప్రకారం అతడిని ఐసోలేషన్‌కు తరలించినట్టు తెలుస్తోంది....
  • ఇంకో రెండు, మూడేళ్లు నెట్టుకొస్తా: ఉమేశ్‌  ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తుది జట్టులో చోటు సంపాదించుకొని మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన చేయాలని ఉందని టీమ్‌ఇండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు...
  • వార్నర్‌.. రోహిత్‌ చెప్పింది నిజమే కదా..!  వచ్చే వారం ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 14వ సీజన్‌కు ముందు అన్ని జట్ల ఆటగాళ్లు ఇప్పటికే తమ ఫ్రాంఛైజీలు ఏర్పాటు చేసిన హోటల్స్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే వారం రోజుల పాటు ప్రత్యేకంగా...
  • వాంఖడేలో కరోనా.. వచ్చేవారమే ఐపీఎల్‌  వచ్చే వారం ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 14వ సీజన్‌కు ముందు కరోనా వైరస్‌ ఆందోళన కలిగిస్తోంది. దేశంలో రోజురోజుకు కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది...
  • మాక్సీ.. ఆర్సీబీ దాహం తీరుస్తాడా?  ఐపీఎల్‌లో ఏటా ఫేవరెట్‌ జట్లలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఒకటి. ఇప్పటివరకూ ఒక్కసారి టైటిల్‌ సాధించకపోయినా ఆ జట్టుకుండే క్రేజ్‌ తక్కువేమీ కాదు...
  • అక్తర్‌ అడిగితే 2011 సెమీస్‌ టికెట్లు ఇప్పించా  2011 వన్డే ప్రపంచకప్ సందర్భంగా పాకిస్థాన్‌ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌.. తనని సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌ టికెట్లు అడిగాడని టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ గుర్తు చేసుకున్నాడు...
  • టీమ్‌ఇండియాను ఇలా చూసి గర్వపడుతున్నా  2011 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించి పదేళ్లు పూర్తైన సందర్భంగా నాటి కోచ్‌, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. గతరాత్రి ఓ ట్వీట్‌ చేస్తూ భారత జట్టును కొనియాడాడు...
  • ఆటగాళ్ల లాగే అంపైర్లకూ ఫామ్‌ ఉంటుందిక్రికెట్లో ఆటగాళ్లకు మాదిరే అంపైర్లూ ఫామ్‌లో ఉంటారని నితిన్‌ మేనన్‌ అంటున్నాడు. ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌ అంపైర్ల జాబితాలో చోటు దక్కించుకున్న తర్వాత తొలిసారి భారత్, ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో బాధ్యతలు నిర్వర్తించిన అతను...
  • కోహ్లి ముందే హెచ్చరించాడు : ఒలీ పోప్‌భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో విరాట్‌ కోహ్లి తన దగ్గరకు వచ్చి హెచ్చరికలు జారీ చేశాడని ఇంగ్లాండ్‌ యువ బ్యాట్స్‌మన్‌ ఒలీ పోప్‌ అన్నాడు...
  • కొత్త కెప్టెన్‌.. ట్రోఫీ అందించేనా?నూతన సారథి.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర చెల్లించి సొంతం చేసుకున్న ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్‌.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల హిట్లర్లు.. సత్తాచాటగల దేశీయ కుర్రాళ్లు.. వెరసి పూర్తి ఆత్మవిశ్వాసంతో 14వ సీజన్‌కు
  • ఆ ఆరుగురికి కార్లు అందజేతఆస్ట్రేలియాపై సత్తా చాటి భారత్‌ టెస్టు సిరీస్‌ నిలబెట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన ఆరుగురు యువ ఆటగాళ్లు మహ్మద్‌ సిరాజ్‌, నటరాజన్‌,
  • మాస్టర్‌.. కొవిడ్‌ను సిక్సర్‌ బాదేయాలి! టీమ్‌ఇండియా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ను పాక్‌ మాజీ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌ పరామర్శించారు. కొవిడ్‌-19తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాస్టర్‌ బ్లాస్టర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బంతి మాదిరిగా కరోనా వైరస్‌ను సిక్సర్‌గా బాదేయాలన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు...
  • ధోనీ × ధోనీఒకరేమో అప్పుడే టీమ్‌ఇండియాకు వచ్చిన ఆటగాడు. అరె.. బాగా ఆడుతున్నాడే అంటూ ప్రశంసలు. అంతా కొత్త.. ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు.. సీనియర్లతో మాట్లాడాలంటే బెరుకు. ఇంకొకరేమో టీమ్‌ఇండియాకు రెండు ప్రపంచకప్‌లు, ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ, ఆసియా కప్పులు అందించిన...
  • ఐపీఎల్‌: బాహుబలి దిగాడు.. సీఎస్కేతో మధురం..సన్‌రైజర్స్ హైదరాబాద్‌ సారథి డేవిడ్‌ వార్నర్‌ చెన్నై చేరుకున్నాడు. అతడితో పాటు కేన్‌ విలియమ్సన్‌, బ్రాడ్‌ హడిన్‌ సైతం వచ్చారు. భువీ సైతం వారికి జత కలవడంతో హైదరాబాద్‌ శిబిరంలో సందడి పెరిగింది...
  • టీమ్‌ఇండియా ఆటగాళ్లకు ఆ కోరిక ఉంది: మోర్గాన్‌  టీమ్‌ఇండియాలో చాలా మంది ఆటగాళ్లకు ఇంగ్లాండ్‌లో నిర్వహించే ‘ది హండ్రెడ్‌’ బాల్‌ క్రికెట్‌ లీగ్‌లో పాల్గొనాలని ఉందని ఆ జట్టు పరిమిత ఓవర్ల సారథి, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌...
  • శ్రేయస్‌ అయ్యర్‌ భుజానికి సర్జరీటీమ్‌ఇండియా ఆటగాడు, దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ వచ్చేవారం తన భుజానికి సర్జరీ చేయించుకోనున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో తలపడిన తొలి వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తూ...
  • ధోనీ సిక్స్‌ ముందు.. యువీ కనుమరుగు  2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ధోనీ కొట్టిన సిక్సరే ప్రజలు గుర్తించుకుంటారని.. ఆ టోర్నీలో ఆల్‌రౌండర్‌గా గొప్ప ప్రదర్శన చేసిన యువరాజ్‌ను ఎవరూ పట్టించుకోరని నాటి బ్యాట్స్‌మన్‌...
  • భారత్‌, సచిన్‌ కోసం గెలవాలనుకున్నాం2011 ఏప్రిల్‌ 2. భారత క్రికెట్‌లో అత్యంత కీలకమైన రోజు. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షిణకు తెరదించిన రోజు. సగటు భారత క్రికెట్‌ అభిమాని ఎన్నటికీ మరులేని రోజు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్...
  • ధోనీ కెప్టెన్‌గా.. డివిలియర్స్‌ ఐపీఎల్ XI  ఐపీఎల్‌లో అత్యంత ఆకర్షణీయమైన క్రికెటర్లలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ ముందువరుసలో ఉంటాడు. తన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందిన అతడు...
  • ఆనంద్‌ మహీంద్రాకు నటరాజన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌  ఆస్ట్రేలియా పర్యటనలో అరంగేట్రం సిరీస్‌లోనే అద్భుత ప్రదర్శన చేసిన టీమ్‌ఇండియా యువ ఆటగాళ్లకు ప్రముఖ ఆటోమొబైల్‌ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర అప్పట్లో థార్‌ ఎస్‌యూవీ కార్లను బహుమతులుగా...
  • విజయమే లక్ష్యంగా అడుగుపెట్టాం  2011 వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలవాలనే లక్ష్యంతోనే జట్టు అడుగుపెట్టినట్లు టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ తెలిపాడు...
  • ఐపీఎల్‌తో ఇంగ్లాండ్‌కు మేలు : బెన్‌ స్టోక్స్ఐపీఎల్‌లో సత్తాచాటాలన్న నిరంతర ఒత్తిడి టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లాండ్‌ జట్టుకు మేలు చేసేదేనని ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అన్నాడు. ఐపీఎల్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల ప్రాతినిధ్యం పెరగడం గొప్ప విషయమని తెలిపాడు...
  • సచిన్, దాదా, వీవీఎస్‌‌.. యోయో పాసయ్యేవాళ్లు కాదు  ఫిట్‌నెస్‌ పరీక్ష యో- యోను తమ సమయంలో తప్పనిసరి చేసివుంటే సచిన్‌ తెందుల్కర్, సౌరభ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌లు పాసయ్యేవాళ్లు కాదని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు...
  • ఆ సిక్సర్‌ ఆ కప్పుసరిగ్గా పదేళ్ల  క్రితం.. ఇదే రోజు మ్యాచ్‌ను ముగించేందుకు ధోని కొట్టిన ఓ బంతి అమాంతం స్టాండ్స్‌లో పడింది. అంతే స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు దేశంలోని కోట్లాది మంది ప్రజలు పూనకం వచ్చినట్లు ఊగిపోయారు.
  • పేరు మారింది.. మరి రాత?ప్రతిభావంతులకు కొదువ లేదు.. హిట్టర్లేం తక్కువ కాదు.. బౌలింగ్‌లోనూ పటిష్టమే! కానీ ఫలితాలే ప్రతికూలం.. పేపర్‌ మీద ఆ జట్టు అహో.. మైదానంలో మాత్రం తడబాటే! 2008లో మూడో స్థానం,
  • అంపైర్స్‌ కాల్‌ కొనసాగుతుందినిర్ణయ సమీక్షా విధానంలో ‘అంపైర్స్‌ కాల్‌’ భాగంగానే ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసింది. ‘అంపైర్స్‌ కాల్‌’ విషయంలో గందరగోళం ఉందని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు పలువురు
  • క్రికెట్‌ చూడదు.. సచిన్‌, విరాట్‌ అంటే గౌరవంబాలీవుడ్‌ నటీమణి ఊర్వశి రౌటెలా ఎక్కువగా క్రికెట్‌ను వీక్షించనని అంటోంది. కాబట్టి తనకు క్రికెటర్ల గురించి పెద్దగా తెలియదని పేర్కొంటోంది. అయితే సచిన్‌, విరాట్‌ కోహ్లీ అంటే మాత్రం అమితమైన గౌరవం ఉంటందని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబులిచ్చింది....
  • ‘నీదీ నాదీ ఒకే కథ’ అంటున్న నటరాజన్‌ఐపీఎల్‌ బజ్‌ మొదలైంది. మరికొద్ది రోజుల్లో సీజన్‌ మొదలవ్వనుంది. దాంతో అభిమానులతో తాజా విశేషాలు పంచుకోవాలని ప్రాంఛైజీలు ఆరాటపడుతున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా ఆకట్టుకొనే విషయాలు చెబుతున్నాయి...
  • దిల్లీ ఎక్స్‌-ఫ్యాక్టర్‌ అతడే!దిల్లీ క్యాపిటల్స్‌కు ఈ సీజన్లోనూ రిషభ్‌ పంత్‌ ఎక్స్‌-ఫ్యాక్టర్‌గా మారతాడని టీమ్‌ఇండియా మాజీ వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ అంటున్నాడు. స్వతహాగా అతడు ప్రతిభావంతుడని ప్రశంసించాడు. ఎంఎస్‌ ధోనీతో పోలికల వల్ల ఇబ్బంది..........
  • రాహుల్‌ ‘దూకుడు’ చూస్తారు: జాఫర్‌ఈ ఐపీఎల్‌ సీజన్లో కేఎల్‌ రాహుల్‌ దూకుడుగా ఆడటం చూస్తారని పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ వసీమ్‌ జాఫర్‌ అన్నాడు. మాక్స్‌వెల్ ఫామ్‌లేమి, ఐదో నంబర్‌ తర్వాత విధ్వంసకరంగా ఆడేవాళ్లు లేకపోవంతో గతేడాది నిలకడగా ఆడాడని పేర్కొన్నాడు. ఈ సారి జట్టు మరిత సమతూకంగా ఉందన్నాడు....
  • ఐపీఎల్‌ నాయకా.. ఎలా నడిపిస్తావో నీవిక! నడిపించే నాయకుడిని బట్టే బృందం ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అతడు చూపిన తోవలోనే మిగతావాళ్లు  నడుస్తారు. అతడు ప్రదర్శించే వైఖరినే అందరూ అనుసరిస్తారు. అతడు దూకుడుగా ఉంటే బృందమంతా సై.. సై అంటుంది. అతడికి నిరుత్సాహం ఆవహిస్తే జట్టంతా...
  • ఐపీఎల్‌: ఈ రికార్డులు బద్దలుకొట్టగలరా?ఏ ఆటలోనైనా నిత్యం కొత్త రికార్డులు వస్తుంటాయి. పాత రికార్డులు కనుమరుగవుతుంటాయి. రికార్డులున్నదే వాటిని తిరగరాయడానికి కదా!
  • 2021 చెన్నై చెయ్యాల్సిందేమిటి?  ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఒకటి. ముంబయి ఇండియన్స్‌ తర్వాత అత్యధిక టైటిళ్లు సాధించిన ఏకైక జట్టు‌. మెగా లీగ్‌ ఆరంభ సీజన్‌ నుంచి ఏటా కనీసం ప్లేఆఫ్స్‌ చేరిన నిలకడైన టీమ్‌...
  • స్పేస్‌‌షిప్‌ ల్యాండ్‌ అయింది: ఆర్సీబీఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్టుకు ప్రత్యేకమైన అభిమానగణం ఉంది. దానికితోడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు...
  • దానికి ధోనీనే కారణం.. స్టీవ్‌స్మిత్‌ కాదు  2017 ఐపీఎల్‌లో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌ ఫైనల్‌ చేరడంలో అప్పటి కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌ పాత్ర ఏమీలేదని, అందుకు మహేంద్రసింగ్‌ ధోనీయే కారణమని ఆ జట్టు ఆటగాడు రజత్‌ భాటియా పేర్కొన్నాడు...
  • సీఎస్కేకు గట్టి ఎదురుదెబ్బ: హేజిల్‌వుడ్‌ ఔట్‌  ఐపీఎల్‌ 14వ సీజన్‌కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులోని ప్రధాన పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ ఈసారి మెగా ఈవెంట్‌ నుంచి తప్పుకున్నాడు...
  • పుజార సిక్సర్లు కొట్టడం చూశారా?  టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ చెతేశ్వర్‌ పుజార అనగానే.. క్రీజులో గంటలకు గంటలు పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్ల శక్తిని, సహనాన్ని హరిస్తాడని, సెషన్ల పాటు బ్యాటింగ్‌ చేసి ఓవర్లు...
  • పంత్‌ టీమ్‌ఇండియా కెప్టెనైనా ఆశ్చర్యపోను  వచ్చేవారం ప్రారంభమయ్యే ఐపీఎల్ 14వ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌ పేరును ప్రకటించడంపై పలువురు మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువ బ్యాట్స్‌మన్‌, వికెట్ కీపర్‌ ఆ జట్టుకు కెప్టెన్‌గా...
  • సీనియర్‌ బౌలర్లు రిటైరైనా ఫర్వాలేదు: షమిసీనియర్‌ బౌలర్లు రిటైరైతే బాధ్యతలు స్వీకరించడానికి యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ షమి అభిప్రాయపడ్డాడు. ఈ సంధి దశ సాఫీగా సాగుతుందనడానికి...
  • అందుకే గతేడాది ఐపీఎల్ ఆడలేదు: హర్భజన్‌తాను కొత్తగా ఎవరికీ నిరూపించుకోవాల్సింది ఏం లేదని వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ అన్నాడు. ఐపీఎల్‌లో బెంగళూరు, ముంబయి, చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడిన అతడు ఈ ఏడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున...
  • నైట్‌రైడర్స్‌ కప్పు కొడుతుందా.. షారుక్‌ సమాధానం!నటనలోనే కాకుండా క్రీడల్లోనూ ప్రత్యేకత చాటుతుంటారు బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌. ఐపీఎల్‌ వచ్చిదంటే చాలు అటు స్టేడియాల్లో, ఇటు సామాజిక మాధ్యమాల్లో తనదైన సందడితో క్రికెట్‌ అభిమానులను.......
  • కోహ్లీ... మళ్లీ!టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అదరగొట్టాడు. వన్డేల్లో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌ జాబితాలో తిరిగి నంబర్‌ వన్‌ స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. మరోవైపు పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ఒక ర్యాంకు తగ్గి నాలుగో స్థానంలో నిలిచాడు....
  • ధోనీ సాయం చేస్తాడు కాబట్టే ఆ క్రేజ్‌!మహేంద్రసింగ్‌ ధోనీ నాయకత్వం అద్భుతమని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ ప్రశంసించాడు. అతడి సారథ్యంలో తమ ఆటతీరు మెరుగుపడుతుందని చాలామంది క్రికెటర్లు భావిస్తారని తెలిపాడు. సీఎస్‌కే వెబ్‌సైట్‌కు అతడు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సీజన్‌లో మొయిన్‌ ధోనీసేన తరఫున ఆడుతున్న సంగతి....
  • నన్ను గుర్తుతెస్తున్న పంత్‌: వీరూదిల్లీ క్యాపిటల్స్‌ సారథి రిషభ్ పంత్‌పై వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లాండ్‌ సిరీసులో అతడి ప్రదర్శన అద్భుతమని పేర్కొన్నాడు. బ్యాటింగ్‌, భయపడని మనస్తత్వంతో యువకుడిగా తన క్రికెట్‌ రోజుల్ని గుర్తుకు తెస్తున్నాడని తెలిపాడు. భవిష్యత్తు భారత సూపర్‌స్టార్‌గా ఎదిగేందుకు..
  • వీర.. వీర..వీర.. పదివేల పరుగుల ధీర!సచిన్‌.. అభిమానులకు క్రికెట్‌ దేవుడు. యువ క్రికెటర్లకు ఆరాధ్యుడు. అంతర్జాతీయ క్రికెట్లో ఆయన అందుకోని ఘనత లేదు.. బద్దలు కొట్టని రికార్డు లేదు! ఇప్పుడంటే పదవేల పరుగుల క్లబ్బులో పదుల సంఖ్యలో ఆటగాళ్లు ఉన్నారు గానీ తొలిసారిగా ఆ మైలురాయిని చేరుకుంది మాత్రం మాస్టర్‌ బ్లాస్టరే...
  • ధోనీ సారథ్యంలో పునరాగమనం అదృష్టంఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తిరిగి భాగమవుతుండటం ఉద్వేగంగా ఉందని టీమ్‌ఇండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కెప్టెన్‌ ధోనీ కిందే లీగులో పునరాగమనం చేయడం అదృష్టమని పేర్కొన్నాడు. టీ20 క్రికెటర్‌గా తనకు అతిగా రేటింగ్‌ ఇచ్చుకోవడం...
  • కెప్టెన్సీతో పంత్‌కు ఎలా లాభమంటే..!నాయకత్వం చేపట్టడం వల్ల రిషభ్ పంత్‌ మరింత మెరుగైన క్రికెటర్‌గా ఎదుగుతాడని దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ ధీమా వ్యక్తం చేశాడు. తాజా ప్రదర్శనల దృష్ట్యా కెప్టెన్సీకి అతడు అర్హుడేనని పేర్కొన్నాడు. ఈ మేరకు రికీ ట్వీట్‌ చేశాడు....
  • హైదరాబాదీల ప్రేమ.. లావైపోతానంటున్న భువీ!ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సందడి జోరుగా సాగుతోంది. ఫ్రాంచైజీలన్నీ శిబిరాలను ఏర్పాటు చేశాయి. అవన్నీ ఆటగాళ్లతో కళకళలాడుతున్నాయి. ఇదే అదనుగా ఆయా సోషల్‌ మీడియా ఊపందుకున్నాయి. విచిత్రమైన సందేశాలు, మీమ్స్‌, ట్వీట్లతో బజ్‌ పెంచేస్తున్నాయి...
  • ఐపీఎల్‌లో ధోనీసేన లోపమిదే!ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తాజా సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నారు. ఆ జట్టు టాప్‌-7లో నలుగురికి సరైన సన్నద్ధత లేదని పేర్కొన్నారు. ఇది ఆ జట్టు ప్రధాన లోపం అన్నారు. కీలకమైన సురేశ్‌ రైనా విఫలమైతే వారి...
  • జోఫ్రా ఆర్చర్‌ చేతివేలిలో గాజు ముక్క  టీమ్‌ఇండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ కుడిచేతికి గాయం తిరగబెట్టడంతో స్వదేశం వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు సోమవారం శస్త్రచికిత్స చేయించుకున్నాడు...
  • రోహిత్‌-ధావన్‌ అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ  టీమ్‌ఇండియాలో రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీ అని, రాబోయే టీ20 ప్రపంచకప్‌లో వాళ్లిద్దరే బరిలోకి దిగాలని మాజీ క్రికెటర్‌, సెలెక్టర్‌ శరన్‌దీప్‌ అభిప్రాయపడ్డారు...
  • శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌ యాక్షన్‌ వైరల్‌టీమ్‌ఇండియా నయా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ఇటీవల మంచి ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన అతడు తాజాగా ఇంగ్లాండ్‌తో...
  • ముంబయిని కొట్టడం కష్టమే: గావస్కర్‌రాబోయే ఐపీఎల్ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ను ఓడించడం కష్టమని టీమ్ఇండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆ జట్టు...
  • సచిన్‌ ఆడకపోతే.. పాక్‌‌ దెబ్బకొట్టేది!  క్రికెట్‌ ప్రేక్షకుల్లో భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే సహజంగానే అమితాసక్తి నెలకొంటుంది. అలాంటిది ప్రపంచకప్‌ లాంటి మెగా ఈవెంట్‌లో ఇరు జట్లూ కీలకమైన సెమీ ఫైనల్స్‌లో తలడపడటమంటే మాటలా..!...
  • టీమ్‌ఇండియాకు షాక్‌: హర్మన్‌ప్రీత్‌కు కరోనాటీమ్‌ఇండియా టీ20 మహిళా జట్టు సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు కరోనా సోకింది. ఆమెకు తేలికపాటి లక్షణాలు ఉన్నాయని తెలిసింది. గత నాలుగు రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతుండటంతో...
  • విశ్రాంతి లేదు మిత్రమా.. పరుగులు తీయ్‌!  ఇంగ్లాండ్‌తో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ మ్యాచ్‌లు అయిపోయాయి. ఇప్పుడు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి దొరికింది. అయినా, టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ విశ్రమించకుండా కష్టపడుతున్నాడు...
  • సాహో అంటూ.. ధావన్‌కు దండాలు పెట్టి..ఇంగ్లాండ్‌తో జరిగిన నిర్ణయాత్మక చివరి వన్డేలో భారత్‌ 7 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సొంతం
  • టెస్టుల్ని బట్టే ఐపీఎల్‌ సాధన..శిక్షణ!టెస్టు క్రికెట్‌ ఆడటమే తన ప్రధాన లక్ష్యమని టీమ్‌ఇండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అన్నాడు. జూన్‌, జులైలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు మ్యాచులకు ఎంపికవ్వాలని భావిస్తున్నాని తెలిపాడు. పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉండేందుకు, గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఐపీఎల్‌ శిక్షణ కార్యక్రమాన్ని...
  • కరోనా కష్టాల్లో.. జీవితకాలం గుర్తుండే విజయమిదిప్రపంచ విజేత ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్‌ గెలవడంతో టీమ్‌ఇండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో.. కొవిడ్‌ మహమ్మారితో ఇబ్బందులు పడుతున్నా..
  • భువీకి ‘మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌’ ఇవ్వరా: కోహ్లీనిలకడగా రాణించిన భువనేశ్వర్‌ కుమార్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌, ఆఖరి వన్డేలో వికెట్లు తీసిన శార్దూల్‌కు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ రాకపోవడం ఆశ్చర్యం కలిగించిందని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో వారిద్దరూ అదరగొట్టారని ప్రశంసించాడు. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం...
  • మొన్న సచిన్‌.. నిన్న యూసుఫ్‌.. నేడు బద్రీటీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ ఎస్‌.బద్రీనాథ్‌కు కరోనా వైరస్‌ సోకింది. ఆదివారం ఆయనకు పాజిటివ్‌ వచ్చినట్టు తెలిసింది. దాంతో ఆయన ఇంట్లోనే ఐసోలేషన్‌ అయ్యారు. దీంతో రోడ్‌సేఫ్టీ వరల్డ్‌...
  • ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యపు బాటలో టీమ్‌ఇండియా..ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చెలాయించే దారిలో టీమ్‌ఇండియా సాగుతోందని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్‌ ఛాపెల్‌ అన్నారు. విదేశాల్లో జట్లు తడబడుతున్న తరుణంలో భారత్‌ దానిని తిరగరాస్తోందని పేర్కొన్నారు. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ సహా అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉండటమే ఇందుకు కారణమని వెల్లడించారు....
  • సచిన్‌-దాదా తర్వాత శిఖర్‌-రోహితేటీమ్‌ఇండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ అరుదైన రికార్డు సాధించారు. వన్డేల్లో 5000+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతర్జాతీయ వన్డేల్లో ఈ ఘనత అందుకున్న ఏడో ఓపెనింగ్‌...
  • టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. మరికొద్దిసేపట్లో వన్డే సిరీస్‌ నిర్ణయాత్మకమైన ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది...
  • ధోనీ, గిల్‌క్రిస్ట్‌ను పంత్‌ అధిగమిస్తాడుటీమ్ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఇలాగే బ్యాటింగ్‌ చేస్తే దిగ్గజ ఆటగాళ్లు అయిన మహేంద్రసింగ్‌ ధోనీ, ఆడం గిల్‌క్రిస్ట్‌లను అధిగమిస్తాడని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌...
  • క్వారంటైన్‌లోకి వెళ్లిన హర్భజన్‌.. ఎందుకో తెలుసా?టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ తాజాగా క్వారంటైన్‌లోకి వెళ్లాడు. ఐపీఎల్‌ 14వ సీజన్‌ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు అతడిని రూ.2 కోట్ల కనీస ధరకు గతనెలలో కొనుగోలు...
  • కోహ్లీ అభ్యర్థనపై బీసీసీఐ కీలక నిర్ణయం..  మరో రెండు వారాల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఫీల్డ్‌ అంపైర్‌ ‘సాఫ్ట్‌ సిగ్నల్‌’ విధానాన్ని బీసీసీఐ తొలగించింది. ఏదైనా ఔట్‌ విషయంలో స్పష్టత కోసం ‌ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయాధికారాన్ని...
  • నేను సెలెక్టర్‌ అయితే.. అశ్విన్‌ను తెచ్చేవాడిని..!ఇప్పుడు తాను టీమ్‌ఇండియా ఛీఫ్‌ సెలెక్టర్‌గా ఉన్నట్లు అయితే, రవిచంద్రన్‌ అశ్విన్‌ను తిరిగి పరిమిత ఓవర్ల క్రికెట్‌కు తీసుకు వచ్చేవాడినని మాజీ సెలెక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ అన్నారు...
  • అది కాదనలేని నిజం: ప్రసిద్ధ్‌ కృష్ణఇంగ్లాండ్‌తో తొలి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన టీమ్‌ఇండియా యువ పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ తన పేస్, బౌన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు...
  • ఒక్క ఓవరూ పాండ్యకు భారమేనా?: వీరూఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో హార్దిక్‌ పాండ్యతో ఎందుకు బౌలింగ్‌ చేయించలేదని టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పశ్నించాడు. జట్టుకు అవసరమైప్పుడు కాకపోతే...
  • ఆర్చర్‌ చేతికి శస్త్రచికిత్సఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌కు సోమవారం శస్త్రచికిత్స జరగనుంది. ఆ తర్వాత కొన్ని వారాల పాటు అతడు విశ్రాంతి తీసుకోనున్నాడు. టీమ్‌ఇండియాతో వన్డే సిరీస్‌కు అతడు  అందుబాటులో...
  • ధోనీ మాట సాయం వల్లే రెచ్చిపోయా!కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ మాట సాయం వల్లే గతేడాది ఐపీఎల్‌ ఆఖర్లో రాణించానని సీఎస్‌కే యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అంటున్నాడు. మహీతో మాట్లాడాకే స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశానని...
  • ప్రసిద్ధ్‌ను టెస్టుల్లోకి తీసుకోవాలి: సన్నీటీమ్‌ఇండియా యువ పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణను సుదీర్ఘ ఫార్మాట్‌కు పరిగణనలోకి తీసుకోవాలని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ సూచించారు. పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా తరహాలోనే సెలక్టర్లు అతడితోనూ...
  • ‘రంగ్‌ దే’ కోహ్లీసేన!టీమ్‌ఇండియా 50 ఓవర్ల ఫార్మాట్లో వ్యూహాలను మార్చాల్సిన సమయం వచ్చేసింది. ప్రపంచ విజేత ఇంగ్లాండ్‌తో ఆడేటప్పుడు సంప్రదాయ పద్ధతి అచ్చిరాదని అర్థమైంది. ...
  • హార్దిక్‌కు బంతి ఎందుకివ్వలేదంటే?పనిభారం పర్యవేక్షణలో భాగంగానే హార్దిక్‌పాండ్యకు బౌలింగ్‌ ఇవ్వలేదని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. భవిష్యత్తు టోర్నీలను దృష్టిలో పెట్టుకొని ఇలా చేస్తున్నామని పేర్కొన్నాడు....
  • విరాట్‌ విధ్వంసం.. చిన్నబోయిన మొహాలిటీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ కెరీర్‌లో ఎన్ని గొప్ప ఇన్నింగ్స్‌ ఉన్నా 2016 టీ20 ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాపై చెలరేగిందే అత్యుత్తమ ప్రదర్శన...
  • నా ఫోన్‌ ఆన్‌లో ఉంది.. గావస్కర్‌ కాల్‌ చెయ్యొచ్చు  ఇటీవల టీమ్‌ఇండియాతో ఆడిన చివరి రెండు టెస్టుల్లో పూర్తిగా విఫలమైన ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టో(124) గతరాత్రి జరిగిన రెండో వన్డేలో శతకంతో కదంతొక్కాడు...
  • టీమ్‌ఇండియా చరిత్రకు నాంది పడింది ఈరోజే!క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ సుదీర్ఘకాలం టీమ్‌ఇండియాకు సేవలందించాడు. ‘గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌’గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు...
  • 40 ఓవర్లు ఇలా ఆడితే.. ప్రపంచకప్‌లో అంతే!  గతరాత్రి టీమ్‌ఇండియాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ గెలవడంతో ఆ జట్టు మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే టీమ్‌ఇండియాపై తీవ్ర విమర్శలు చేశాడు...
  • సచిన్‌కు కరోనాక్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్‌ చేసి చెప్పాడు. తేలిక పాటి లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టులు చేసుకున్నానని...
  • టీమ్‌ఇండియా పాఠం నేర్చుకుంది  ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ శైలిపై మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించే ముందు...
  • టీమ్ఇండియాపై ఇంగ్లాండ్‌కిదే అత్యుత్తమం..!పుణె వేదికగా టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో పలు రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోహ్లీసేన...
  • రిషభ్‌ పంత్‌ ఒంటి చేతి వీరుడురాహుల్‌ చక్కటి శతకం బాదాడు. కోహ్లి కూడా ఉపయుక్తమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కానీ భారత్‌ అంత స్కోరు చేసిందంటే కారణం పంత్‌ మెరుపులే...
  • బెన్‌స్టోక్స్‌ ఔటా.. నాటౌటా?రెండో వన్డేలో మూడో అంపైర్‌ తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ స్టోక్స్‌ రనౌట్‌ విషయంలో అంపైర్‌ నిర్ణయం చర్చనీయాంశమైంది...
  • అడవిని దాటి.. కొండను ఎక్కిభారత్‌లో క్రికెట్‌ పరిచయం ఉన్న అందరికీ సుధీర్‌ కుమార్‌ తెలిసే ఉంటుంది. త్రివర్ణ పతాక రంగులతో పాటు ‘ఐ మిస్‌ యూ సచిన్‌’ అని ఒంటిపై రాసుకుని, ఓ చేతిలో జాతీయ జెండా...
  • 337 ఉఫ్‌..! ఇంగ్లాండ్‌దే గెలుపుకథ ఇంకా మిగిలే ఉంది. వన్డే సిరీస్ ఎవరిదో తేలాలంటే ఆదివారం దాకా ఆగాల్సిందే. వరుసగా రెండో వన్డేలో నెగ్గాలనుకున్న టీమ్‌ఇండియాకు నిరాశే ఎదురైంది. 337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌..
  • ఆ సంబరాల అర్థం చెప్పిన రాహుల్‌అంతర్జాతీయ క్రికెట్లో శతకాలు చేసినప్పుడు ఒక్కో ఆటగాడు ఒక్కోలా సంబరాలు చేసుకుంటారు. చాలామంది బ్యాటును పైకిలేపి వందనం చేస్తారు. కొందరు పైకి ఎగిరి పంచ్‌ ఇస్తారు. టీమ్‌ఇండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ వీరందరికీ భిన్నంగా వేడుకలు చేసుకుంటాడు. హెల్మెట్‌ తీసి బ్యాటు కిందపెట్టి రెండు...
  • రప్ఫాడించిన రాహుల్‌: భారత్‌ 336/6టీమ్‌ఇండియా అదరగొట్టింది. రెండో వన్డేలోనూ సాధికారికంగా ఆడింది. మొదట్లో ఆచితూచి ఆడుతూనే తర్వాత విధ్వంసం సృష్టించింది. 6 వికెట్లు నష్టపోయి ఇంగ్లాండ్‌కు..
  • ‘అరవింద సమేత మనీశ్‌ పాండే’.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సందడి పెరుగుతోంది. సీజన్‌ సమీపిస్తుండటంతో జట్లన్నీ తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. ఆటగాళ్లతో శిబిరాలు ఏర్పాటు చేశాయి. రాబోయే సీజన్లో ఎలా...
  • అయ్యో..! బెన్‌స్టోక్స్‌కు అంపైర్ల మందలింపుఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ తన అలవాటును మర్చిపోలేక పోతున్నాడు. బంతికి ఉమ్ము రాస్తూ మరోసారి దొరికిపోయాడు. అంపైర్ల ఆగ్రహానికి గురయ్యాడు. టీమ్‌ఇండియాతో జరుగుతున్న రెండో వన్డేలో నాలుగో ఓవర్‌ను టాప్లే వేశాడు. రెండో బంతి తర్వాత స్టోక్స్‌ మర్చిపోయి ఆ బంతికి లాలాజలం రుద్దాడు. దీనిని గమనించిన అంపైర్లు నితిన్‌ మేనన్‌, వీరేందర్‌ శర్మ ఇంగ్లాండ్‌ తాత్కాలిక సారథి జోస్‌ బట్లర్‌ను పిలిచి హెచ్చరించారు. బంతిని శానిటైజ్‌ చేసి ఆటను తిరిగి ఆరంభించారు....
  • టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌పుణె వేదికగా మరికాసేపట్లో టీమ్‌ఇండియా‌తో తలపడే రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే తొలి వన్డేలో ఓటమిపాలైన ఆ జట్టు ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన...
  • ఆ నవ్వే.. నన్ను యువీ అభిమానిని చేసింది  భారత క్రికెట్‌లో యువరాజ్‌సింగ్‌కు విశేషమైన అభిమానగణం ఉంది. తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో టీమ్‌ఇండియాకు ఎన్నో ఒంటి చేతి విజయాలు అందించాడు...
  • ప్రసిద్ధ్‌ కృష్ణ కాదు.. కరిష్మా: అక్తర్‌టీమ్‌ఇండియా నయా పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణను పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌అక్తర్‌ ప్రశంసలతో ముంచెత్తాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ప్రసిద్ధ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో...
  • ఐపీఎల్‌లో కోహ్లీ ఓపెనింగ్‌ కోసం ఎదురుచూస్తున్నా  మరో రెండు వారాల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఓపెనింగ్‌ చేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆ జట్టు క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ మైక్‌ హెసన్‌...
  • ప్రసిద్ధ్‌ గురించి ముందే అనుకున్నా: రాహుల్‌ఇంగ్లాండ్‌తో తొలి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ ఆ మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు...
  • ఎంత ఎదురుదెబ్బ తగిలితే అంత బలంగా తిరిగొస్తామరింత బలంగా తిరిగి వస్తానని గాయపడ్డ భారత బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు. భుజం గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ పాటు ఐపీఎల్‌ మొత్తానికి దూరమైన...
  • ఇంగ్లాండ్‌కు షాక్‌: 2వన్డేలకు మోర్గాన్‌ దూరంటీమ్‌ఇండియాతో నిర్ణయాత్మక వన్డేకు ముందు ఇంగ్లాండ్‌కు పెద్ద షాక్‌! ఆ జట్టు సారథి ఇయాన్‌ మోర్గాన్‌ చివరి రెండు వన్డేలకు దూరమయ్యాడు. అతడి స్థానంలో జోస్‌ బట్లర్‌ ఇంగ్లాండ్‌కు సారథ్యం వహిస్తాడు. మరో ఆటగాడు సామ్‌ బిల్లింగ్స్‌ రెండో వన్డేకు అందుబాటులో ఉండడని ఈసీబీ తెలిపింది. యువ ఆటగాడు..
  • అది కోహ్లీ ఇష్టం.. మా దారి మాదే: స్టోక్స్‌దూకుడైనా దేహభాష కోహ్లీ, టీమ్‌ఇండియాకు పనిచేస్తుందేమో గానీ ఇంగ్లాండ్‌ ఆటతీరుపై ప్రభావం చూపదని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అంటున్నాడు. మైదానంలో ఒక్కో జట్టు, ఒక్కో ఆటగాడు ఒక్కోలా సంబరాలు చేసుకుంటారని తెలిపాడు. బహుశా అదే వారిని విజయవంతం చేయొచ్చన్నాడు....
  • ముంబయికి మకాం మార్చిన సీఎస్‌కేఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సరికొత్త సీజన్‌కు జట్లన్నీ సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే మూడుసార్లు విజేత చెన్నై సూపర్‌కింగ్స్‌ తమ మకాంను ముంబయి నగరానికి తరలించింది. ఇక అక్కడి నుంచే లీగ్‌కు సన్నద్ధం కానుంది. గురువారం తమ శిబిరాన్ని మార్చింది...
  • నర్వస్‌ నైంటీస్‌.. ఎవరెన్నిసార్లు ఔటయ్యారు?క్రికెట్‌లో ఏ ఫార్మాటైనా బ్యాట్స్‌మెన్‌ శతకం సాధిస్తే ఆ అనుభూతే వేరు. అది ఆ ఆటగాడికే కాకుండా అభిమానులకూ సంతోషాన్ని కలిగిస్తుంది. సెంచరీ అంటే అంత విలువ మరి..
  • ఎందుకు విఫలమయ్యానంటే: రాహుల్‌మూడు నెలలు క్రికెటేమీ ఆడకపోవడం వల్లే ఇంగ్లాండ్‌తో టీ20 సిరీసులో విఫలమయ్యానని టీమ్‌ఇండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ అంటున్నాడు. తన సన్నద్ధతపై విశ్వాసం వల్లే వన్డేలో పుంజుకోగలిగానని పేర్కొన్నాడు. రెండో వన్డేకు ముందు మీడియాతో మాట్లాడాడు....
  • బుడగ వీడిన శ్రేయస్‌: త్వరలో శస్త్రచికిత్స!గాయపడ్డ యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ బయో బుడగను వీడాడు. శస్త్రచికిత్స చేయించుకొనేందుకు ఆస్పత్రిలో చేరనున్నాడు. కాగా తాను మరింత బలం పుంజుకొని తిరిగొస్తానని అయ్యర్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తుండగా అతడు డైవ్‌ చేశాడు. ఈ క్రమంలో నేలపై బలంగా పడటంతో..
  • మరో ‘తియ్యని విజయం’ కావాలి బాబూ!తొలి వన్డేలో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన కోహ్లీసేన రెండో పోరుకు సిద్ధమైంది. మరో ‘తియ్యని విజయం’ అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. 2-0తో సిరీస్‌ కొట్టేయాలని భావిస్తోంది. ‘360 డిగ్రీల’ వీరుడు సూర్యకుమార్‌ అరంగేట్రం ఖాయమైంది. టీ20 సిరీస్‌ను త్రుటిలో చేజార్చుకున్న మోర్గాన్‌ సేన...
  • చరిత్రలో అత్యుత్తమ టీమ్‌ఇండియా ఇదేరెండు నెలల క్రితం ఆస్ట్రేలియాలో చారిత్రక విజయం సాధించిన టీమ్‌ఇండియాను వెస్టిండీస్‌ దిగ్గజం క్లైవ్‌లాయిడ్‌ ప్రశంసించాడు. కంగారూ గడ్డపై జరిగిన రసవత్తర పోరులో కోహ్లీసేన ప్రదర్శన తననెంతో ...
  • విరాట్‌ కోహ్లీ జాగ్రత్తగా ఉండాలి  ఇంగ్లాండ్‌ పర్యటనలో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఇటు అంపైర్లు, అటు ప్రత్యర్థి‌ ఆటగాళ్లతో తరచూ వాగ్వాధాలకు దిగుతున్నాడని, తన మాటలు, చేతలతో జాగ్రత్తగా ఉండాలని ఆ జట్టు‌ మాజీ క్రికెటర్‌ డేవిడ్‌ లాయిడ్‌ మండిపడ్డాడు...
  • మహీ.. నాకు L సైజ్‌ కావాలి: జడేజా  మరో రెండు వారాల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీ తమ ఆటగాళ్లకు కొత్త జెర్సీలు తయారు చేసింది. ఈ మేరకు ఆ జట్టు సారథి మహేంద్రసింగ్‌ ధోనీ గతరాత్రి తన నూతన జెర్సీని ఆవిష్కరించాడు...
  • తొలి అడుగుతోనే అదరగొట్టారు..!ఏ మాత్రం విశ్వాసమున్నా... అక్షర్‌ పటేల్, ఇషాన్‌ కిషాన్, సూర్యకుమార్‌ యాదవ్, కృనాల్‌ పాండ్య, ప్రసిద్ధ్‌ కృష్ణ.. ఇంగ్లాండ్‌ జట్టు ఫొటోను తమ ఇళ్లలో పెట్టుకుని రోజూ పూజించాలి...
  • తండ్రి కోసం పాండ్య సోదరులు ఏం చేశారంటే..!పాండ్య సోదరులు మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. తమ తండ్రి తమతో లేకున్నా ఆయన దుస్తులైనా డ్రస్సింగ్‌ రూమ్‌లో ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్‌పై విజయం తర్వాత హార్దిక్ తన సోదరుడు కృనాల్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఆ వీడియోను బీసీసీఐ ట్విటర్లో పంచుకుంది....
  • రాహుల్‌ను వెనక్కి నెట్టేసిన కోహ్లీటీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మరింత మెరుగయ్యాడు. ఒక స్థానం ఎగబాకి నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 3 ర్యాంకులు మెరుగై 14వ స్థానం దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో విరాట్‌ 52 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా...
  • ‘చింకీ’ పసిడి షూట్‌ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత క్రీడాకారులు దుమ్మురేపుతున్నారు. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ పోటీల్లో స్వర్ణం, రజతం, కాంస్య పతకాలు కొల్లగొట్టారు. సీనియర్లను వెనక్కి నెట్టి 23 ఏళ్ల చింకీ యాదవ్‌ పసిడి పతకాన్ని ముద్దాడింది. రహీ సర్నబోత్‌ (30)తో పోటీ పడి అగ్రస్థానంలో నిలిచింది....
  • గిల్‌ వెనకే షా: వేచి చూడక తప్పదు!యువ ఓపెనర్‌ పృథ్వీషా టీమ్‌ఇండియాలో చోటు కోసం మరికొన్నాళ్లు ఆగాల్సి ఉంటుందని మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. ఇప్పటికే జట్టులో నలుగురు ఓపెనర్లు ఉన్నారని పేర్కొన్నారు. శుభ్‌మన్‌ గిల్‌ ఉండటంతో షా వరుసలో వేచిచూడాల్సి వస్తోందని తెలిపారు....
  • శిఖర్‌.. వాటిని దాటేశాడు: సన్నీటీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఫామ్‌లోకి రావడం సంతోషకరమని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అన్నారు. అతడి వయసుపై వచ్చిన విమర్శలన్నీ కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో అతడు ఆడిన షాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు....
  • ‘తప్పు పట్టను’ అంటోన్న మోర్గాన్‌తొలి వన్డేలో ఓటమికి జట్టును తప్పుపట్టడం లేదని ఇంగ్లాండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ అన్నాడు. భారీ లక్ష్య ఛేదనలో తమ జట్టుకు అద్భుతమైన ఆరంభం లభించిందని పేర్కొన్నాడు. మధ్యలో భాగస్వామ్యాలు లేకపోవడం వల్లే  ఓటమి పాలయ్యామని వెల్లడించాడు. 48 గంటలు గడిచాకే తమ గాయాలపై స్పష్టత...
  • ఇలా ‘ప్రసిద్ధ్‌’ చెందాలన్నదే కోరిక!అవసరమైనప్పుడు భాగస్వామ్యాలు విడదీసే బౌలర్‌గా గుర్తించాలని అరంగేట్రం పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ భావిస్తున్నాడు. వికెట్‌పై బంతిని బలంగా విసిరే పేసర్‌గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాడు. ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా 66 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు....
  • ఒత్తిడిని జయించే అనుభవం నా సొంతం: గబ్బర్‌అంతర్జాతీయ క్రికెట్లో ఒత్తిడి ఉంటుందని టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అంటున్నాడు. దాన్నెలా ఎదుర్కోవాలో తనకు తెలుసని ధీమా వ్యక్తం చేశాడు. ఒక అనుభవజ్ఞుడిగా ఎలాంటి పిచ్‌పై ఎలాంటి షాట్లు ఆడాలో తనకు తెలుసన్నాడు. వికెట్లను అధ్యయనం చేసి బ్యాటింగ్‌ విభాగానికి చక్కగా వివరిస్తానని...
  • ‘ఈ విజయం తియ్యనిదీ’ అంటున్న కోహ్లీఇంగ్లాండ్‌పై తొలి వన్డేలో సాధించిన విజయం ఈ మధ్య కాలంలో టీమ్‌ఇండియాకు అత్యంత తియ్యనిదని సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. అద్భుతంగా ఆడిన శిఖర్‌ ధావన్‌ను ప్రశంసించాడు. రాహుల్‌పై తమ నమ్మకం నిజమైందని వివరించాడు. సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు....
  • మైదానంలో కృనాల్‌ కన్నీరు..!ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో టాస్‌కు ముందు మైదానంలో భారత జట్టు శిబిరంలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన కృనాల్‌ పాండ్యకు....
  • కోహ్లీసేన.. వన్డేల్లో విజయంతోనే బోణీటెస్టుల్లో ఓటమితోనే.. టీ20ల్లో ఓటమితోనే.. వన్డేల్లోనూ ఓటమితోనేనా అనిపించింది! కానీ కోహ్లీసేన ఆ పరంపరను అడ్డుకొంది
  • కోహ్లీసేన ‘కేక’: ఇంగ్లాండ్‌ లక్ష్యం 318ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్‌ఇండియా అదరగొట్టింది. 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది....
  • ప్చ్‌..! గబ్బర్‌ సెంచరీ మిస్‌ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (98; 106 బంతుల్లో 11×4, 2×6)ను దురదృష్టం వెంటాడింది. 2 పరుగులు తేడాతో శతకం చేజారింది. అతడు ఆరోసారి 90ల వద్ద ఔటయ్యాడు. బెన్‌స్టోక్స్‌ వేసిన 38.1వ బంతికి ఇయాన్‌ మోర్గాన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. స్టోక్స్ వేగం తగ్గించి షార్ట్‌పిచ్‌లో వేసిన..
  • షెఫాలీ.. మళ్లీ నంబర్‌ వన్‌టీమ్‌ఇండియా టీనేజ్‌ సంచలనం, విధ్వంసకర బ్యాటర్‌ షెఫాలీ వర్మ తిరిగి అగ్రస్థానం చేరుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంకు చేజిక్కించుకుంది. దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై ఆమె మెరుపులు మెరిపించింది. తొలి రెండు టీ20ల్లో 23, 47తో విరుచుకుపడింది....
  • టీవీ అంపైర్.. ఇదెలా నాటౌట్‌?అంతర్జాతీయ క్రికెట్లో అంపైర్ల నిర్ణయాలు, విధానాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ‘అంపైర్స్‌ కాల్‌’, ‘సాఫ్ట్‌ సిగ్నల్‌’ వంటివి వివాదాస్పదంగా మారుతున్నాయి. నిన్నటికి నిన్న టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ సైతం వీటిపై పెదవి విరిచాడు. బాల్‌ ట్రాకింగ్‌లో బంతి కొద్దిగా వికెట్లు తాకినా సరే ఎల్బీడబ్ల్యూ...
  • టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌టీమ్‌ఇండియాతో మరికాసేపట్లో ప్రారంభంకానున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే అటు టెస్టు సిరీస్‌, ఇటు టీ20 సిరీస్‌ కోల్పోయిన ...
  • కేఎల్‌ రాహుల్‌ను మూడు వన్డేల్లోనూ ఆడించాలి  టీమ్‌ఇండియా టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ను నేటి నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడు వన్డేల్లోనూ ఆడించాలని మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు...
  • ధోనీలాగే కోహ్లీ నేర్చుకోవాలి: మంజ్రేకర్‌క్రికెటర్ల గురించి బయటి నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ చేసిన వ్యాఖ్యలను మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌...
  • ధోనీసేనకు ముచ్చెమటలు పట్టించిన బంగ్లా..  బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు అప్పుడప్పుడు సంచలనాలు సృష్టిస్తుంది. ఎప్పుడు ఎలా చెలరేగుతుందో ఎవరికీ అంతుబట్టదు. తనదైన రోజు ఏ బలమైన జట్టునైనా ఓడించగలదు...
  • నీటిపైనే ప్రాణం పోయింది టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారిగా సర్ఫింగ్‌ క్రీడను ప్రవేశపెట్టబోతున్నారని ఆ క్రీడాకారిణి సంతోషంలో మునిగిపోయింది. ఎలాగైనా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని పట్టుదలతో...
  • దాదా, లక్ష్మణ్‌ బాటలో శ్రేయస్‌!టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఇంగ్లిష్‌ కౌంటీ క్లబ్‌ లాంకాషైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2021 రాయల్‌ లండన్‌ కప్‌ టోర్నీలో పాల్గొనున్నాడు. ఈ మేరకు లాంకాషైర్‌ ట్వీట్‌ చేసింది. భారత క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో 2021 రాయల్‌ లండన్‌ కప్‌ కోసం ఒప్పందం కుదుర్చుకున్నందుకు...
  • సూర్య కోసమే అలా చేశానన్న కోహ్లీటీ20 ప్రపంచకప్‌లో తాను ఓపెనింగ్‌ చేస్తానని కచ్చితంగా చెప్పలేనని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. సూర్యకుమార్‌ వంటి యువకులకు అవకాశమిచ్చేందుకే ఆఖరి టీ20లో రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ చేశానని స్పష్టం చేశాడు. జట్టు మేళవింపునకు అవసరమైతే ఎలాంటి పాత్రనైనా స్వీకరిస్తానని...
  • వారికిది గొప్ప అవకాశమే: మోర్గాన్‌టీ20 ప్రపంచకప్‌నకు ఎంపికయ్యేందుకు ఆటగాళ్లకు టీమ్‌ఇండియాతో వన్డే సిరీస్‌ మంచి అవకాశమని ఇంగ్లాండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ అన్నాడు. టీ20 క్రికెట్‌, 50 ఓవర్ల ఫార్మాట్లో పరిస్థితులు దాదాపుగా ఒకే రకంగా ఉంటాయని పేర్కొన్నాడు. టీమ్‌ఇండియాతో మూడో వన్డేకు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు....
  • ‘అంపైర్స్‌ కాల్‌’తో తలనొప్పి: కోహ్లీనిర్ణయ సమీక్ష వ్యవస్థ (డీఆర్‌ఎస్‌)లో ‘అంపైర్స్‌ కాల్‌’ విధానం గందరగోళం సృష్టిస్తోందని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ విమర్శించాడు. బాల్‌ ట్రాకింగ్‌లో బంతి కొద్దిగా వికెట్లను తాకినా ఎల్‌బీడబ్ల్యూ నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకు ముందు అతడు మీడియాతో...
  • కోహ్లీసేన.. ఆరంభమే అదిరిపోయేలా..!పొట్టి క్రికెట్‌ సిరీస్‌ను ఓటమితో ఆరంభించిన టీమ్‌ఇండియా దానిని గెలుపుతో ముగించింది. ఆఖరి టీ20లో బ్యాటు, బంతితో చెలరేగింది. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు వన్డే సిరీసుకు సమరభేరీ మోగిస్తోంది. టీ20 ప్రపంచకప్‌నకు అదనపు సన్నద్ధతే లక్ష్యంగా ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల్లో తలపడనుంది...
  • హర్భజన్‌ స్పిన్‌ సుడిగుండంలో ఆసీస్‌..!ప్రపంచ క్రికెట్‌లో ఏ జట్టుకైనా ఆస్ట్రేలియాతో పోరంటే అటు ఆటగాళ్లకే కాకుండా ఇటు అభిమానులకూ తీవ్ర ఆసక్తి కలుగుతుంది...
  • కోహ్లీ నైజమే అంత: మోర్గాన్‌ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఇంగ్లిష్‌ వికెట్‌ కీపర్‌ జాస్‌బట్లర్‌ మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే...
  • వాళ్లను ఓడిస్తే టీమ్‌ఇండియాదే ప్రపంచకప్‌‌ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఫేవరెట్ జట్టని ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌ అథర్టన్‌ అభిప్రాయపడ్డాడు. జట్టులో నైపుణ్యమైన ఆటగాళ్లకు కొదవలేదని...
  • సూర్యకుమార్‌ వల్లే కోహ్లీ-రోహిత్‌ జోడీ..!ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ పూర్తయ్యాక టీమ్‌ఇండియా కొత్త చర్చకు తెరలేపింది. అదే రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లీ ఓపెనింగ్‌ కాంబినేషన్‌. ఎప్పుడూ లేని విధంగా వీరిద్దరూ...
  • మాట నిలబెట్టుకున్న ఆనంద్‌ మహీంద్ర  ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇంగ్లాండ్‌తో టీమ్‌ఇండియా టీ20 సిరీస్‌ కైవసం చేసుకుంటే అక్షర్‌ పటేల్‌ లాంటి కళ్లద్దాలతో ఫొటో...
  • యువరాజ్‌కు బాహుబలి స్వాగతం..!ఇండియా లెజెండ్స్‌ సూపర్‌స్టార్‌ యువరాజ్‌సింగ్‌కు బాహుబలిలాంటి ఘన స్వాగతం లభించింది. గతరాత్రి శ్రీలంకతో జరిగిన రోడ్‌సేఫ్టీ సిరీస్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సచిన్ జట్టు 14 పరుగుల తేడాతో విజయం...
  • సచిన్‌.. లారా వీడియో.. ఆస్కార్‌ నామినేట్‌: యువీ‘ద్విచక్రవాహనంపై వెళ్లేటప్పుడు, మైదానంలో క్రికెట్‌ ఆడేటప్పుడు హెల్మెట్‌ తప్పకుండా వినియోగించాలి’ అంటున్నారు క్రికెట్‌
  • బంగ్లా బోర్డు నన్ను తప్పుగా చిత్రీకరించింది..!  శ్రీలంకతో టెస్టు సిరీస్‌ కాదని, ఐపీఎల్‌ ఆడేందుకు ప్రాధాన్యత ఇవ్వడంపై బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డు తనని తప్పుగా చిత్రీకరించిందని ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ విచారం వ్యక్తం చేశాడు...
  • ఐపీఎల్‌ను వాడుకోండి: మోర్గాన్‌  వచ్చేనెల నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 14వ సీజన్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఇంగ్లాండ్‌ క్రికెటర్లకు ఆ జట్టు పరిమిత ఓవర్ల సారథి ఇయాన్‌ మోర్గాన్‌ సూచించాడు...
  • అదంతా కోహ్లీపైనే ఆధారపడి ఉంది.. : రోహిత్‌  టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో ఓపెనింగ్‌ చేయడంపై స్టార్‌ ఓపెనర్‌, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. ఈ బ్యాటింగ్‌ ఆర్డర్‌తో విజయం సాధించడం బాగుందని అన్నాడు...
  • రాహుల్‌ ఫామ్‌ లేమి..భారత్‌కు కలిసొచ్చిందిటాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌లో లేకపోవడం టీమ్‌ఇండియాకు కలిసొచ్చిందని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు...
  • ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియాదే కొత్త రికార్డుగతరాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20లో టీమ్‌ఇండియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో కోహ్లీసేన ఈ సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది...
  • రోహిత్‌తో కచ్చితంగా ఓపెనింగ్‌ చేస్తా: కోహ్లీటీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో కలిసి కచ్చితంగా ఓపెనింగ్‌ చేస్తానని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. గతరాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టీ20లో భారత్‌ 36 పరుగుల తేడాతో...
  • వాళ్లకు క్వారంటైన్‌ అవసరం లేదుప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్‌ మధ్య సిరీస్‌లో ఆడుతున్న ఆటగాళ్లలో చాలా మంది ఐపీఎల్‌లో ఆడాల్సిన వాళ్లున్నారు. అయితే ఒక బయో బబుల్‌ నుంచి మరో బయో బబుల్‌కు వెళ్తున్నందున...
  • గీత మళ్లీ వస్తోందిటోక్యో ఒలింపిక్స్‌ బెర్తు సాధించాలన్న లక్ష్యంతో ఉన్న స్టార్‌ రెజ్లర్‌ గీత ఫొగాట్‌ పునరాగమనం చేయబోతోంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైన గీత...
  • దంచేసిన కోహ్లీసేన: ఇంగ్లాండ్‌ లక్ష్యం 225కోహ్లీసేన జూలు విదిలించింది. మొతేరాను మోతెక్కించింది. సిక్సర్ల వర్షం కురిపించింది. బౌండరీల వరద పారించింది. సిరీసులో తొలిసారి పరుగుల తుపాను సృష్టించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (64; 34 బంతుల్లో 4×4, 5×6), విరాట్‌ కోహ్లీ  (80*; 52 బంతుల్లో 7×4, 2×6...
  • ఆఖరి టీ20: భారత్‌దే బ్యాటింగ్‌భారత్‌, ఇంగ్లాండ్‌ ఆఖరి వన్డే సమరానికి వేళైంది. ఇంగ్లాండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ టాస్‌ గెలిచాడు. టీమ్‌ఇండియానే బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సిరీస్‌ 2-2తో సమం కావడంతో నిర్ణయాత్మక మ్యాచుపై ఆసక్తి నెలకొంది. మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి...
  • దిల్లీ క్రికెటర్లకు కొవిడ్‌ టీకా!ఐపీఎల్‌కు ముందు తమ ఆటగాళ్లకు కొవిడ్‌ టీకాలు ఇప్పించాలని దిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ బీసీసీఐని విజ్ఞప్తి చేసింది. తొలుత భారత ఆటగాళ్లు, అంగీకరిస్తే విదేశీ క్రికెటర్లకు వ్యాక్సిన్‌ అందజేస్తారని తెలిసింది. ఏప్రిల్‌ 9 నుంచి సరికొత్త సీజన్‌ ఆరంభమవుతోంది. దేశంలో కొత్త కేసులు సంఖ్య పెరుగుతుండటం,...
  • ప్రసిధ్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలివన్డే జట్టుకు ఎంపికైన యువపేసర్‌ ప్రసిధ్‌ కృష్ణకు సెలక్టర్లు నిలకడగా అవకాశాలు ఇవ్వాలని మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ అన్నారు. అతడు టీమ్‌ఇండియాకు ఎంపికైనందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం టీమ్‌ఇండియాలో ఆరడుగుల ఎత్తున్న పేసర్లు తక్కువగా ఉన్నారని అభిప్రాయపడ్డారు....
  • భారత్‌×ఇంగ్లాండ్‌: వీక్షణల్లో రికార్డులు బద్దలు!భారత్‌×ఇంగ్లాండ్‌ టెస్టు సిరీసు అరుదైన ఘనత సాధించింది. వీక్షణల పరంగా ఐదేళ్ల క్రితంనాటి రికార్డును బద్దలు కొట్టింది. ఆసక్తికరంగా సాగిన టెస్టు సిరీస్‌ను ఏకంగా 10.3 కోట్ల మంది వీక్షించారు. నిమిషానికి సగటు వీక్షకుల (ఏఎంఏ) సంఖ్య 10.3 లక్షలుగా నమోదైందని తెలిసింది. కరోనా వైరస్‌ ముప్పుతో...
  • అది తప్ప శ్రేయస్‌కు మరో దారి లేదు: చోప్రాదిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ టీమ్‌ఇండియాలో ఎక్కడ ఆడమంటే అక్కడ ఆడాలని, అది తప్ప వేరే దారి లేదని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌చోప్రా అభిప్రాయపడ్డాడు...
  • రాహుల్‌ స్థానంలో ఇషాన్‌కు అవకాశం ఇవ్వండి..టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌ తుది అంకానికి చేరింది. నేటి సాయంత్రం జరిగే ఫైనల్లో ఇరు జట్లూ హోరాహోరీ తలపడే అవకాశం ఉంది...
  • ముగ్గురు షూటర్లకు కరోనాదేశ రాజధానిలో జరుగుతున్న షూటింగ్‌ ప్రపంచకప్‌లో ముగ్గురు అథ్లెట్లకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌ఆర్‌ఐఏ)...
  • జస్ప్రీత్‌ బుమ్రాపై నెటిజెన్ల ‘ఫైర్‌’టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు ఒక ప్రత్యేకత ఉంది. సహజంగా అతడిని ఎవరూ పెద్దగా కోపగించుకోరూ, అసహ్యించుకోరు. మంచి వ్యక్తిత్వంతో అందర్నీ ఆకట్టుకోవడమే అందుకు కారణం...
  • శ్రీలంకతో ఇండియా లెజెండ్స్‌ అమీతుమీమాజీ దిగ్గజాలతో జరుగుతున్న రోడ్‌ సేఫ్టీ సిరీస్ ఎట్టకేలకు చివరి అంకానికి చేరింది. ఆదివారం సాయంత్రం రాయ్‌పూర్‌లోని షాహీద్‌వీర్‌ నారాయణ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఇండియా...
  • అలా చేస్తే.. జీవితంలో పనిచేయాల్సిన రోజే ఉండదుటీమ్‌ఇండియా యువ పేసర్‌ నటరాజన్‌ మళ్లీ జట్టుతో కలిశాడు. ఇటీవల భుజం గాయం కారణంగా జట్టుకు దూరమైన అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు...
  • కోహ్లీ ఆధునిక రిచర్డ్స్‌: అది కిషన్‌ అదృష్టంటీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఆధునిక క్రికెట్లో వివ్‌ రిచర్డ్స్‌ అని పాక్‌ మాజీ క్రికెటర్‌ రమీజ్ ‌రాజా ప్రశంసించాడు. అతడితో కలిసి భాగస్వామ్యం నెలకొల్పడం ఇషాన్‌ కిషన్‌ అదృష్టమని తెలిపాడు. యువ క్రికెటర్‌లో విరాట్‌ ఆత్మవిశ్వాసం నింపాడని పేర్కొన్నాడు. మున్ముందు అతడి నుంచి విధ్వంసకర...
  • ఇంగ్లాండ్‌ జట్టుకు జరిమానాటీమ్‌ఇండియాతో నాలుగో టీ20లో నెమ్మదిగా ఓవర్లు వేసినందుకు ఇంగ్లాండ్‌ జట్టుపై జరిమానా విధించారు. ఆటగాళ్ల మ్యాచు ఫీజులో 20% కోత విధిస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. నిర్దేశిత సమయంలోగా పూర్తి ఓవర్లు  వేయకపోవడంతో ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ జవగళ్‌ శ్రీనాథ్ వారిపై‌ జరిమానా వేశారు.....
  • జరీన్‌ పంచ్‌: 2సార్లు ప్రపంచ విజేత ఓటమితెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ అదరగొడుతోంది. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న బోస్ఫోరస్‌ బాక్సింగ్ టోర్నీలో సంచలనాలు సృష్టిస్తోంది. ప్రపంచ విజేతలకు వరుస షాకులిస్తోంది. 51కిలోల విభాగంలో శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ నజిమ్‌ కిజైబేను ఆమె ఓడించింది....
  • ఈ బలం.. బలగం ఐపీఎల్‌ వల్లే: సచిన్‌ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వల్లే టీమ్‌ఇండియా రిజర్వు బెంచ్‌ ఇంత బలంగా ఉందని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లను ఎదుర్కోవడం వల్లే ప్రస్తుత కుర్రాళ్లు అద్భుతంగా ఆడుతున్నారని ప్రశంసించాడు. ముంబయి ఇండియన్స్‌లోని సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్...
  • ఆఖరి అంకం: చావో.. రేవో!ఐదు టీ20ల సమరం ఆఖరి అంకానికి చేరుకుంది. నువ్వా నేనా అన్నట్టు సాగిన సిరీస్‌ 2-2తో సమమైంది. ఉత్కంఠంగా మారిన నిర్ణయాత్మక మూడో టీ20లో కోహ్లీసేన విజయ దుందుభి మోగించింది. చివరి టీ20పై ఆసక్తిని అమాంతం పెంచేసింది...
  • కొన్ని విషయాలు నా చేతుల్లో ఉండవు: సూర్య  ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో బ్యాటింగ్‌ చేసే అవకాశం దక్కడంతో టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(57; 31 బంతుల్లో 6x4, 3x6) రెచ్చిపోయాడు...
  • రవిశాస్త్రినే టీమ్‌ఇండియాకు ఆపాదించాడు  టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి తన దూకుడును భారత జట్టుకు ఆపాదించాడని, అది కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి అంటిందని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ రమిజ్‌ రాజా అభిప్రాయపడ్డారు...
  • మోదీకి కృతజ్ఞతలు తెలిపిన క్రిస్‌ గేల్కరేబియన్‌ దీవుల్లోని పలు దేశాలకు కరోనా టీకా అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, భారత ప్రజలకు యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ కృతజ్ఞతలు తెలిపాడు. తమ దేశానికి ఉచితంగా కొవిడ్‌ వ్యాక్సిన్లు సరఫరా........
  • ఎవరైనా బ్యాట్‌ను రిపేర్‌ చేసేవారు ఉన్నారా?  ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమ్‌ఇండియా ఉత్కంఠ పరిస్థితుల్లో 8 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివర్లో ఇంగ్లాండ్ పేస్‌ బౌలర్‌ జోఫ్రాఆర్చర్‌(18; 8 బంతుల్లో 2x4, 1x6)...
  • ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా ఎంపికఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ అనంతరం ఆ జట్టుతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం బీసీసీఐ కొద్దిసేపటి క్రితమే భారత జట్టును ప్రకటించింది...
  • వాన్‌..! మిమ్మల్ని మీరే కించపర్చుకుంటున్నారుఇంగ్లాండ్‌ను ఆ జట్టు మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ కించపర్చుకుంటున్నాడని టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వసీమ్‌ జాఫర్‌ తనదైనశైలిలో ఎగతాళి చేశాడు...
  • థర్డ్‌ అంపైర్‌.. ఇదెలా ఔట్‌?  ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో సూర్యకుమార్‌ యాదవ్‌(57; 31 బంతుల్లో 6x4, 3x6) వివాదాస్పద ఔట్ తీర్పుపై టీమ్‌ఇండియా మాజీలు వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ స్పందించారు...
  • అంపైర్లకు ఆ అవకాశం ఎందుకు లేదో తెలియదు..!  గతరాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(57; 31 బంతుల్లో 6x4, 3x6) ఔటైన వివాదాస్పద తీర్పుపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు...
  • నిలిచిన కోహ్లీసేన: సిరీస్‌ 2-2తో సమంకోహ్లీసేన నిలిచింది. నిర్ణయాత్మక నాలుగో టీ20లో అద్భుత విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో అదరగొట్టింది. ఇంగ్లాండ్‌ను 8 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 2-2తో సిరీస్‌ను సమం చేసి
  • సూర్య ‘ఫైర్‌’: ఇంగ్లాండ్‌ లక్ష్యం 186నాలుగో టీ20లో టీమ్‌ఇండియా రెచ్చిపోయింది. సిరీస్‌లో తొలిసారి భారీ స్కోరు సాధించింది. 8 వికెట్లు నష్టపోయి ఇంగ్లాండ్‌కు 186 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (57; 31 బంతుల్లో 6×4, 3×6) భీకరమైన షాట్లతో ఆంగ్లేయులను వణికించాడు. అరంగేట్రం ఇన్నింగ్స్‌లోన..
  • టాస్‌ ఓడిన కోహ్లీ: మళ్లీ తొలుత బ్యాటింగేభారత్‌, ఇంగ్లాండ్‌ నాలుగో టీ20 మ్యాచ్‌ టాస్‌ వేశారు. ఇంగ్లిష్‌ జట్టు సారథి మోర్గానే మళ్లీ టాస్‌ గెలిచాడు. తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. నిర్ణయాత్మక పోరులో కోహ్లీసేనను పరీక్షించేందుకే నిర్ణయించుకున్నాడు. ఈ పోరు‌ కోసం తొలి టీ20కి వాడిన పిచ్‌నే ఉపయోగిస్తున్నారు...
  • ‘జస్టిస్‌ లీగ్‌’లోకి విరాట్‌ కోహ్లీట్రెండ్‌ను బట్టి ట్వీట్లు చేయడంలో ఐసీసీ ముందుంటుంది. చాలా సందర్భాల్లో సరదాగా మీమ్స్‌ పెడుతుంది. 2019లో వన్డే ప్రపంచకప్‌ మొదలైనప్పుడు కోహ్లీని ‘కింగ్‌’గా వర్ణిస్తూ పెట్టిన చిత్రం అలరించింది. తాజాగా విరాట్‌ను హాలీవుడ్‌ సూపర్‌హిట్‌ మూవీ ‘జస్టిస్‌ లీగ్‌’ సభ్యుడిగా చేర్చింది. ఆక్వామ్యాన్‌గా...
  • బుమ్రాను టీమ్‌ఇండియా ఎప్పుడూ ప్రశ్నించలేదు!జట్టు యాజమాన్యం వేధింపుల వల్లే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికానని పాక్‌ మాజీ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌ అన్నాడు. జట్టు యాజమాన్యం పనితీరు ఎలావుండాలో చెప్పేందుకు అతడు జస్ప్రీత్‌ బుమ్రా వ్యవహారం ఉదహరించాడు. వికెట్లు తీయనప్పుడు టీమ్‌ఇండియా అతడిని ఒక్కసారీ...
  • కోహ్లీసేన బ్యాటింగ్‌ ఆర్డర్‌ బాగాలేదు!ప్రస్తుత టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌ అత్యుత్తమ ప్రయోజనాల మేరకు లేదని మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా అన్నాడు. కోహ్లీసేన బ్యాటింగ్‌ ఆర్డర్‌, మేళవింపు సరిగ్గా లేదని విమర్శించాడు. ఇంగ్లాండ్‌ పేసర్లను ఎదుర్కోలేకపోవడానికి కారణమిదేనని వెల్లడించాడు. నాలుగో టీ20కి ముందు ఆయన మీడియాతో...
  • ధోనీని క్లీన్‌బౌల్డ్‌ చేసిన ఆంధ్రా కుర్రాడుఐపీఎల్ అనగానే క్రీడాభిమానులకు సిక్సర్లు, ఫోర్లు, టపటపా పడే వికెట్లు, నరాలు తెగే ఉత్కంఠభరితమైన సూపర్‌ ఓవర్లు గుర్తొస్తాయి. ఎందుకంటే ఈ మెగా టోర్నీలో దేశీయ, విదేశీ ఆటగాళ్ల ప్రదర్శన అంతలా ఉంటుంది మరి! ఒక్కోసారి గెలుస్తుందనుకున్న జట్టు ఓడుతుంది. ఓటమి అంచుల్లో ఉన్న జట్టు...
  • రెజ్లర్‌ రితికా ఫొగట్‌ ఆత్మహత్య..!  జూనియర్‌ స్థాయి రెజ్లింగ్‌ క్రీడాకారిణి, స్టార్‌ రెజ్లర్‌ ఫొగట్‌ సోదరీమణుల బంధువు రితికా ఫొగట్‌ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని హరియాణా
  • విరాట్‌ 77* ఓ పాఠం: వీవీఎస్‌వికెట్లు పడుతున్నా పరుగులెలా చేయాలో విరాట్‌ కోహ్లీని చూసి నేర్చుకోవాలని వీవీఎస్ లక్ష్మణ్ యువ క్రికెటర్లకు సూచించాడు. ఇంగ్లాండ్‌తో మూడో టీ20లో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ అద్భుతమని ప్రశంసించాడు. ఒక పక్క  భాగస్వామ్యాలు నిర్మిస్తూనే స్కోరు వేగం పెంచాడని తెలిపారు. ఈ మ్యాచులో...
  • కోహ్లీ 1+.. రాహుల్‌ 1-ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ తిరిగి టాప్‌-5లో ప్రవేశించాడు. ఇంగ్లాండ్‌పై వరుసగా రెండు అర్ధశతకాలు సాధించిన అతడు ఒకస్థానం ఎగబాకి ఐదో ర్యాంకులో నిలిచాడు. రెండు మ్యాచుల్లోనూ 73, 77తో అజేయంగా నిలవడంతో 47 రేటింగ్‌ పాయింట్లు మెరుగు పర్చుకున్నాడు....
  • ఔరా..! 4 బంతుల్లోనే లక్ష్య ఛేదనదేశవాళీ క్రికెట్లో ముంబయి మహిళల జట్టు అద్భుతం చేసింది. ప్రత్యర్థి జట్టును 17 పరుగులకే ఆలౌట్‌ చేయడమే కాకుండా కేవలం 4 బంతుల్లోనే ఛేదనను ముగించేసింది. సీనియర్‌ వన్డే ట్రోఫీ లీగ్‌ మ్యాచుకు ఆతిథ్యమిచ్చిన ఇండోర్‌ ఇందుకు వేదికైంది....
  • మణికట్టు మాయాజాలమేది యూజీ?ఊరించే బంతులేస్తూ బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించడం యుజ్వేంద్ర చాహల్‌ ప్రత్యేకత. ఎన్నో సందర్భాల్లో బ్యాటర్లు సిక్సర్లు బాదేస్తున్నా అతడిదే వ్యూహంతో విజయవంతం అయ్యాడు. ప్రత్యర్థికి భయపడకుండా బంతులేసి వికెట్లు తీస్తాడు. మణికట్టు మాయాజాలం ప్రదర్శిస్తాడు....
  • పంత్‌ వల్లే నాపై నిందలు: అశ్విన్‌వికెట్‌కీపర్‌ రిషభ్‌పంత్‌ వల్లే డీఆర్‌ఎస్‌లు వృథా అవుతున్నాయని టీమ్‌ఇండియా ప్రధాన స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అంటున్నాడు. తననెప్పుడూ పంత్‌ నిరాశ పరుస్తుంటాడని సరదాగా వ్యాఖ్యానించాడు. సమీక్షల్లో వైఫల్యాలపై ప్రశ్నించగా అతడిలా నవ్వుతూ బదులిచ్చాడు. ఇండియాటుడే సదస్సులో యాష్‌...
  • టాస్‌ గెలిస్తే ప్రపంచకప్‌ గెలిచేస్తారేమో!టీ20 సిరీసులో టాస్‌ కీలకం అవుతుండటంపై ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ ఛలోక్తి విసిరాడు. చూస్తుంటే భారత్‌లో జరిగే ప్రపంచకప్‌లో మెరుగైన టాసర్‌ కప్‌ను కైవసం చేసుకుంటారేమోనని ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం భారత్‌, ఇంగ్లాండ్‌ టీ20 సిరీస్‌ గురించి ఆయన ఇలా స్పందించాడు....
  • రాహుల్‌ 3 వైఫల్యాలతో నిజం మారదుగా!మూడుసార్లు పరుగులేమీ చేయనంత మాత్రాన కేఎల్‌ రాహుల్‌ టీమ్‌ఇండియా అత్యుత్తమ టీ20 బ్యాట్స్‌మన్‌ కాకుండా పోడని బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. ఫామ్‌లేమితో సతమతం అవుతున్న అతడికి అండగా నిలవాలని సూచించాడు. రోహిత్‌తో ఓపెనింగ్‌ చేసేందుకు రాహులే అత్యుత్తమం అన్న...
  • రాహుల్‌ విజేత.. అతడే ఓపెనర్‌: కోహ్లీఇంగ్లాండ్‌తో టీ20 సిరీసులో విఫలమవుతున్న కేఎల్‌ రాహుల్‌కు టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అండగా నిలిచాడు. అతడో మ్యాచ్‌ విజేతని పేర్కొన్నాడు. పొట్టి క్రికెట్లో రోహిత్‌శర్మతో కలిసి ఓపెనింగ్‌ చేసేందుకు అతడే అత్యుత్తమని స్పష్టం చేశాడు. మూడో టీ20లో పరాజయం తర్వాత విరాట్‌ మీడియాతో...
  • యూవీ, ఓజా మధ్య కేక్ ఫైట్‌!  కరోనా నేపథ్యంలో చాలా కాలం తర్వాత భారత మాజీ క్రికెటర్లు కలుసుకోవడానికి రోడ్‌ సేప్టీ వరల్డ్‌ టీ 20 సిరీస్‌ వేదికైంది. గతేడాది ప్రారంభమైన ఈ సిరీస్‌ కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే తాజాగా ఈ నెల 5 నుంచి గతేడాది ఎక్కడైతే
  • కోహ్లీ విధ్వంసం: ఇంగ్లాండ్‌ లక్ష్యం 157మొతేరాలో విరాట్‌ కోహ్లీ (77; 46 బంతుల్లో 8×4, 4×6) మోత మోగించాడు. తన కళాత్మక విధ్వంసం కొనసాగించాడు. ఇంగ్లాండ్‌ పేసర్ల వేగాన్ని తనకు అనుగుణంగా మలుచుకున్నాడు. మణికట్టును ఉపయోగిస్తూ అందం ఉట్టి పడే బౌండరీలు.. కళ్లుచెదిరే సిక్సర్లు బాదేశాడు. వరుసగా రెండో అర్ధశతకం చేశాడు....
  • రోహిత్‌ వచ్చేశాడు: సూర్య ఔట్‌భారత్‌, ఇంగ్లాండ్‌ మూడో టీ20 టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన ఇయాన్‌ మోర్గాన్‌ ఛేదనకే మొగ్గు చూపాడు. భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచులో గెలిచి ఆధిక్యంలోకి వెళ్లాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. టీమ్‌ఇండియాలో రోహిత్‌ పునరాగమనం చేశాడు. సూర్యకుమార్‌ యాదవ్‌కు...
  • తొలిసారి పురుషుల క్రికెట్లో మహిళా కోచ్‌ఇంగ్లాండ్‌ మాజీ మహిళా క్రికెటర్‌ సారా టేలర్‌ అరుదైన ఘనత సాధించారు. తొలిసారి పురుషుల క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యారు. ఇంగ్లాండ్‌లోని దేశవాళీ జట్టు ససెక్స్‌కు వికెట్‌ కీపింగ్‌ కోచ్‌గా పనిచేయనున్నారు. పురుషులతో కలిసి అత్యున్నత స్థాయి క్రికెట్‌ ఆడిన మొదటి మహిళా క్రికెటర్‌ సైతం..
  • మ్యాచ్‌ ఫిక్సింగ్‌: క్రికెటర్లపై 8 ఏళ్ల నిషేధంమ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో ఇద్దరు క్రికెటర్లపై ఐసీసీ కొరడా ఝుళిపించింది. 2019 ప్రపంచకప్‌ అర్హత పోటీల్లో ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు యూఏఈ క్రికెటర్లు మహ్మద్‌ నవీద్‌, షైమన్‌ అన్వర్‌పై ఎనిమిదేళ్లు నిషేధం విధించింది. 2019, అక్టోబర్‌ 16 నుంచి శిక్ష అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రాథమికంగా తప్పు చేసినట్టు...
  • ధోనీలా కిషన్‌, పంత్‌: కోహ్లీసేన అదృష్టం!ఎంఎస్‌ ధోనీలా బ్యాటింగ్‌ చేయగల రిషభ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌ దొరకడం టీమ్‌ఇండియా అదృష్టమని మాజీ వికెట్‌ కీపర్‌ సాబా కరీమ్‌ అన్నారు. భవిష్యత్తులోనూ వీరిద్దరూ భారత్‌కు మూడు ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహిస్తారని అంచనా వేశారు. ఇంగ్లాండ్‌తో మూడో టీ20కి ముందు ఆయన మీడియాతో...
  • వేటకు సిద్ధమైన సింధు.. అదే దారిలో శ్రీకాంత్‌ ప్రపంచ విజేత పీవీ సింధు మునుపటి ఫామ్‌ అందుకోవాలని తహతహలాడుతోంది. ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. స్విస్‌ ఓపెన్‌ ఫైనల్లో కరోలినా మారిన్‌ చేతిలో ఆమె ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆకలిగొన్న పులిలా కనిపిస్తున్న...
  • తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది అదే: యాష్‌ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్లతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో అత్యద్భుత ప్రదర్శన చేసిన టీమ్‌ఇండియా సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రస్తుతం కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతున్నాడు...
  • సచిన్‌ @ 100 @ 100 @ 9  క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ ఎవర్‌గ్రీన్‌ బ్యాట్స్‌మన్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద శతకాలు బాదిన ఏకైక ఆటగాడు...
  • బుమ్రా బౌలింగే కాదు.. స్టెప్పులూ వేయగలడుటీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా మైదానంలో నిప్పులు చెరిగే బంతులేయడం, పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌ పంపడం మనం ఇన్నాళ్లూ చూశాం...
  • ఇవాళ రాహుల్‌.. రేపు ఇషాన్‌.. తర్వాత పంత్‌  ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన (1, 0) కేఎల్‌ రాహుల్‌పై విమర్శలు చేయడం తగదని మాజీ ఓపెనర్‌, క్రికెట్‌ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు...
  • సచిన్‌ కూడా నాకు అదే చెప్పేవాడు: సెహ్వాగ్‌  టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మెన్ రిషభ్‌పంత్‌, ఇషాన్‌ కిషన్‌.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని చూసి ఒక విషయం నేర్చుకోవాలని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సూచించాడు...
  • సుందరే లక్ష్యం.. కానీ అతడే ఔట్‌ చేశాడు  మొతేరాలో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌(56; 32 బంతుల్లో 5x4, 4x6) మెరుపు బ్యాటింగ్‌ చూసితానేమీ ఆశ్చర్యపోలేదని ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ అన్నాడు...
  • సంజనకు బదులు సంజయ్‌ బంగర్‌ను ట్యాగ్‌ చేసి..టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా సోమవారం వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ క్రీడాఛానెల్లో వ్యాఖ్యాతగా పనిచేస్తున్న సంజన గణేశన్‌తో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో గోవాలో ఏడడుగులు వేశాడు...
  • కత్తిలా మెరిసింది చరిత్రలో లేదా సినిమాల్లో కత్తి యుద్ధం గురించి చదవడం.. చూడటమే కానీ దీని గురించి మనం పెద్దగా పట్టించుకోం. ఒలింపిక్స్‌లోనూ ఈ క్రీడను చూస్తూనే ఉంటాం...
  • కోహ్లి ఆదేశించాకే బ్యాట్‌ ఎత్తా : ఇషాన్‌అరంగేట్ర టీ20లోనే అర్ధశతకంతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు 22 ఏళ్ల ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌. ఇంగ్లాండ్‌తో రెండో టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన...
  • 3 నెలల్లో 12 కిలోలు తగ్గా: సూర్య కుమార్‌లాక్‌డౌన్‌ సమయంలో 3 నెలల్లో 12 కిలోలు తగ్గానని టీమ్‌ఇండియా ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ తెలిపాడు. నిరుడు ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించి...
  • కచ్చితంగా గీటురాయే అంటున్న దాదానిరంతరాయంగా కొనసాగిన ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఇతర క్రీడలను ఆరంభించేందుకు స్ఫూర్తిగా నిలిచిందని బీసీసీఐ అధ్యక్షుడు, ఏటీకే మోహన్‌ బగాన్‌ సహ యజమాని సౌరవ్‌ గంగూలీ అన్నారు. సవాళ్లు ఎదురైనా ఐఎస్‌ఎల్‌ను అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. భారత క్రీడా పరిశ్రమలో ఇది సరికొత్త...
  • నా ప్రత్యర్థి ఇంకా పిల్లాడే: విజేందర్‌తన కొత్త ప్రత్యర్థి ఆర్టిష్‌ లాప్సన్‌ పొడగరే అయినా తన ముందు మాత్రం పిల్లాడేనని భారత ప్రొ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ అంటున్నాడు. ఓటమెరుగని తన విజయాల రికార్డును ఇలాగే కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. బాక్సింగ్‌లో బలం, వ్యూహం ప్రధానమని పేర్కొన్నాడు...
  • కోహ్లీసేనకు జరిమానా వేసిన జవగళ్‌ శ్రీనాథ్‌ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా టీమ్‌ఇండియా ఆటగాళ్లపై జరిమానా విధించారు. మ్యాచు ఫీజులో 20% కోత విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. నిర్దేశించిన సమయంలో కోహ్లీసేన 19 ఓవర్లను మాత్రమే వేయగలిగింది. ఒక ఓవర్‌ వేసేందుకు అదనపు సమయం తీసుకోవడంతో మ్యాచ్‌ రిఫరీ...
  • కోహ్లీకి సాయం చేసిన కిషన్‌ ఇన్నింగ్స్‌అరంగేట్రం కుర్రాడు ఇషాన్‌ కిషన్ అదరగొట్టడంతో ఒత్తిడిలో ఉన్న విరాట్‌ కోహ్లీ స్వేచ్ఛగా ఆడగలిగాడని ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైకేల్‌ ఆర్థర్‌టన్‌ అన్నాడు. టీమ్‌ఇండియా కెప్టెన్‌ సహజశైలిలో ఆడేందుకు కిషన్‌ ఇన్నింగ్స్‌ ఉపయోగపడిందని పేర్కొన్నాడు. మూడో టీ20కి ముందు ఆయన మీడియాతో మాట్లాడాడు...
  • అవే ఇషాన్‌ను వేరు చేస్తాయి: డీకేమొతేరా వేదికగా జరిగిన రెండో టీ20లో ముంబయి ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్ ఇషాన్‌కిషన్‌(56; 32 బంతుల్లో 5x4, 4x6) అరంగేట్రం మ్యాచ్‌లోనే దంచికొట్టాడు...
  • బుమ్రాను బౌల్డ్‌ చేసిన సంజనా..!టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా వివాహంపై బీసీసీఐతో పాటు సహచర ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితమే సంజనను వివాహమాడిన ...
  • ఇంగ్లాండ్‌ బలహీనత బయటపెట్టిన కోహ్లీసేనరెండో టీ20లో టీమ్‌ఇండియా తమ బలహీనతలను బయటపెట్టిందని ఇంగ్లాండ్‌సారథి ఇయాన్‌ మోర్గాన్‌ అన్నాడు. నెమ్మది పిచ్‌లపై ఇబ్బంది పడే తమ బలహీనతను కోహ్లీసేన సొమ్ము చేసుకుందని పేర్కొన్నాడు. కానీ  ప్రపంచకప్‌కు సన్నద్ధమయ్యేందుకు తమ ముందున్న ఏకైక దారి ఇదేనని వెల్లడించాడు....
  • బుమ్రా వివాహం.. వధువు ఆమెనేటీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా వివాహంపై కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి సోమవారం తెరపడింది. ఓ క్రీడాఛానెల్లో వ్యాఖ్యాతగా పనిచేస్తున్న సంజన గణేశన్‌ను అతడు వివాహమాడాడు...
  • ఇంగ్లాండ్‌పై కోహ్లీసేన కొత్త మంత్రం!టీమ్‌ఇండియా మళ్లీ గెలుపుబాట పట్టింది. రెండో టీ20లో ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఒకవైపు కుర్రాళ్లు చెలరేగడం మరోవైపు కెప్టెన్‌ కోహ్లీ ఫామ్‌ అందుకోవడం జట్టులో ఆత్మవిశ్వాసం నింపింది. ప్రపంచ నంబర్‌వన్‌ జట్టుపై సిరీస్‌ను కైవసం చేసుకొనేందుకు కోహ్లీసే..
  • ఇంతకుముందూ ఇదే జరిగింది: సెహ్వాగ్‌  టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌కిషన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. గతరాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఇషాన్‌(56; 32 బంతుల్లో 5x4, 4x6) అదరగొట్టిన సంగతి తెలిసిందే...
  • మోదీజీ.. మీ దయాగుణానికి కృతజ్ఞతలుభారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీకి విండీస్‌ మాజీ క్రికెటర్లు కృతజ్ఞతలు చెప్పారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొంనేందుకు భారత శాస్త్రవేత్తలు సమర్థమంతమైన...
  • అధిక ధర పలికినంత మాత్రాన బంతి స్వింగ్‌ కాదు  ఐపీఎల్‌లో ఆటగాళ్లు అత్యధిక ధర పలికినంత మాత్రాన బంతి వెంటనే స్వింగ్‌కాదని ఆస్ట్రేలియా, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(కేకేఆర్‌) పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అన్నాడు...
  • కోహ్లీ కెప్టెన్సీ మార్పులో అర్థంలేదు: వీవీఎస్‌  ఫార్మాట్లను బట్టి వేర్వేరు కెప్టెన్ల ఎంపిక అనేది భారత క్రికెట్‌కు సరిపోదని, ఆ వాదనలో అర్థం లేదని టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు...
  • బ్లూ జెర్సీ ధరించి భారత జెండాను చూశాక..: ఇషాన్‌ కిషన్‌ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ బరిలోకి దిగినప్పుడు ఆందోళనకు గురయ్యానని చెప్పాడు...
  • ఏబీ డివిలియర్స్ చెప్పిందే చేశా: కోహ్లీఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(73 నాటౌట్‌; 49 బంతుల్లో 5x4, 3x6) మునుపటిలా రెచ్చిపోయాడు. ‘కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌’ అనేలా అభిమానులను అలరించాడు...
  • రికార్డులతో చెలరేగిన కోహ్లీపొట్టి సిరీస్‌ తొలి మ్యాచ్‌లో ఓటమి చవి చూసిన టీమ్‌ఇండియా.. రెండో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆ లెక్కసరిచేసింది. మొతేరాలో జరిగిన రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను కోహ్లీ సేన చిత్తుచేసింది.
  • కోహ్లీ, ఇషాన్‌ మెరుపు బ్యాటింగ్‌  ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ ఇప్పుడు 1-1తో సమం అయింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలో
  • టీమ్‌ఇండియా టార్గెట్‌ 165  రెండో టీ20లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌.. టీమ్‌ఇండియా ముందు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఓవర్‌లోనే జాస్‌ బట్లర్‌(0)ను భువనేశ్వర్‌ డకౌట్‌ చేశాడు...
  • టాస్‌గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమ్‌ఇండియా  అహ్మదాబాద్‌ వేదికగా మొతేరా స్టేడియంలో టీమ్‌ఇండియా మరికాసేపట్లో ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో తలపడనుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు...
  • చాలా మందికి సాధ్యం కానిది.. పంత్‌ చేశాడుటీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ రెండు నెలల్లో మూడు టెస్టుల పరిస్థితులు మార్చాడని, చాలా మంది తమ జీవిత కాలంలో అలా చేయలేరని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్‌ ఛాపెల్‌ పేర్కొన్నాడు...
  • పృథ్వీషా కొడితే.. రికార్డు బద్దలే!  టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, ముంబయి సారథి పృథ్వీషా దేశవాళి క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. విజయ్‌ హజారె ట్రోఫీలో ఒకే సీజన్‌లో 800కు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు...
  • మిథాలి.. నీకు నువ్వే సాటి!  మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్‌ఇండియా వన్డే జట్టు సారథి మిథాలిరాజ్‌ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ ఫార్మాట్‌లో ఏడు వేల పరుగుల మైలురాయి పూర్తి చేసుకున్నారు...
  • వింటేజ్‌ యువీ: 4 బంతుల్లో 4 సిక్సర్లుటీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ మరోసారి అభిమానులను మురిపించాడు. రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీసులో భాగంగా దక్షిణాఫ్రికా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచులో అదరగొట్టాడు. మునుపటి యువీని చూపించాడు. కేవలం 22 బంతుల్లో 52...
  • విరాట్‌పై డకౌట్‌ ట్వీట్‌.. డిలీట్‌టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ చిత్రాన్ని ఉపయోగించి చేసిన ట్వీట్‌ను ఉత్తరాఖండ్‌ పోలీసులు తొలగించారు. అభిమానుల నుంచి విమర్శలు రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు చేసిన ట్వీట్‌పై కొందరు.....
  • టాప్‌ నుంచి మిడిలార్డర్లో ఎక్కడైనా ఓకే!టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌లో ఎక్కడ చోటిచ్చినా సంతోషమేనని యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ అంటున్నాడు. దేశవాళీ, ఐపీఎల్‌కు ఆడినట్టుగా జాతీయ జట్టుకు ఆడటం సులువైన పనేమీ కాదని పేర్కొన్నాడు. ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్‌ శర్మ, డైరెక్టర్‌ జహీర్‌ ఖాన్‌ తనకు మార్గనిర్దేశం చేయడం...
  • రోహిత్‌ రాగానే కోహ్లీకి విశ్రాంతినిస్తారా: వీరూ సీరియస్‌ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో రోహిత్‌శర్మకు విశ్రాంతినివ్వడంపై మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. ఫామ్‌లో ఉన్న ఆటగాడిని ఎందుకు ఆడించలేదని వీరేంద్ర సెహ్వాగ్‌ అడిగాడు. మరి ఇదే నియమం కెప్టెన్‌ కోహ్లీకీ వర్తిస్తుందా అని తీవ్రంగా ప్రశ్నించాడు. విరామం తీసుకుంటానని విరాట్‌ అడిగిన...
  • బుమ్రా రికార్డు బద్దలు చేసిన చాహల్‌టీమ్‌ఇండియా మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా అవతరించాడు. పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా రికార్డును బద్దలు కొట్టాడు....
  • కోహ్లీ.. డక్‌.. డక్‌.. డక్‌..!‘ఛేదన రారాజు’కు ఏమైంది? పరుగుల యంత్రానికి ఏమైంది? మునుపట్లా పరుగులు ఎందుకు చేయడం లేదు? శతకాల మోత ఎందుకు మోగించడం లేదు? నాయకత్వం అతడికి భారంగా మారిందా? ఒత్తిడికి గురవుతున్నాడా? మానసికంగా తాజాగా లేడా? శారీరకంగా అలసిపోయాడా? బుడగలు...
  • రాహుల్‌, వరుణ్‌కు అంకితభావం లేదు: బ్రాడ్‌ఇంగ్లాండ్‌తో పొట్టి సిరీస్‌కు ఎంపికై.. ఆపై ఫిట్‌నెస్‌ పరీక్షల్లో నెగ్గలేకపోయిన యువ క్రికెటర్లు వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ తెవాతియాలకు అంకితభావం లేదని ఆస్ట్రేలియా మాజీ లెగ్‌ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్...
  • రోహిత్‌ను ఆడించకపోవడం అర్థం చేసుకుంటా.. కానీ!ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మను ఎందుకు ఆడించలేదనే విషయాన్ని అర్థం చేసుకుంటానని, అయితే.. భారత్‌ ఈ పొట్టి సిరీస్‌ గెలవాలంటే అత్యుత్తమ 11 మందితో...
  • పంత్‌ది సాహసోపేతమైన షాటే కాదు..‌: గంభీర్‌గతరాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌(21; 23 బంతుల్లో 2x4, 1x6).. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్కూప్‌ షాట్‌ ఆడిన సంగతి తెలిసిందే...
  • కోహ్లీని అలా చేయడం ఇంగ్లాండ్‌కు బోనస్‌..!టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీని ఈ పర్యటనలో చాలాసార్లు త్వరగా ఔట్‌ చేయడం ఇంగ్లాండ్‌కు బోనస్‌ అని ఆ జట్టు ఫాస్ట్‌బౌలర్‌ జోఫ్రాఆర్చర్‌ అభిప్రాయపడ్డాడు...
  • కోహ్లీ డకౌట్‌.. పోలీసుల వినూత్న సందేశం టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై ఉత్తరాఖండ్‌ పోలీస్‌ విభాగం ఓ ఛమత్కార ట్వీట్‌ చేసింది. శుక్రవారం రాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో కోహ్లీ డకౌటైన సంగతి తెలిసిందే...
  • మా పద్ధతి మార్చుకోం: శ్రేయస్‌ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఓటమిపాలైనా తమ బ్యాటింగ్‌ పద్ధతిలో మార్పులు చేసుకోమని టీమ్‌ఇండియా మిడిల్‌ ఆర్డ్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తేల్చిచెప్పాడు....
  • ఓహో.. ఇందుకేనా రోహిత్‌ ఆడలేదు..!  ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా వైస్‌కెప్టెన్, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఆడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తుది జట్టులో రోహిత్‌ పేరు కనిపించకపోవడంతో ..
  • బౌండరీ లైన్‌పై రాహుల్‌ సూపర్‌మ్యాన్‌ షో.. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ చేసిన ఓ విన్యాసం అభిమానులను కట్టిపడేసింది. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌లో అక్షర్‌ పటేల్‌ అయిదో ఓవర్‌ బౌలింగ్‌ చేయగా...
  • సచిన్‌తో మాట్లాడాక ఆటతీరులో మార్పొచ్చిందిదిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ సలహా తర్వాత తన ఆటతీరులో మార్పొచ్చిందని ముంబయి కెప్టెన్‌ పృథ్వీ షా అన్నాడు. నిరుడు ఐపీఎల్‌లో నిరాశపరిచిన పృథ్వీ.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ విఫలమయ్యాడు...
  • ఆ విజయానికి 20 ఏళ్లు2001 మార్చి 11.. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో కొత్త ఛాంపియన్‌ అవతరించిన రోజు. ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడిన రోజు...
  • కోహ్లీసేన.. ఓటమితోనే ఆరంభంఐదు టీ20ల సిరీస్‌ను టీమ్‌ఇండియా ఓటమితో ఆరంభించింది. ఇంగ్లాండ్‌తో తొలిపోరులో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. భారత్‌ నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు కేవలం 15.3 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌ (49), బట్లర్‌ (28) మెరుపు ఆరంభాన్నిచ్చారు. అంతకు ముందు
  • శ్రేయస్‌ ఒక్కడే: ఇంగ్లాండ్‌ లక్ష్యం 125మొతేరా మోత మోగుతుందనుకుంటే మూగబోయింది! ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమ్‌ఇండియా మోస్తరు స్కోరుకే పరిమితమైంది. 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 12.......
  • రోహిత్‌కు విశ్రాంతి: రాహుల్‌, ధావన్‌ ఓపెనింగ్‌ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం మొతేరాలో తొలి టీ20 పోరుకు భారత్‌, ఇంగ్లాండ్‌ సిద్ధమయ్యాయి. టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ వెంటనే ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. టెస్టుకు ఉపయోగించిన ఎర్రమట్టి పిచ్‌లతో పోలిస్తే టీ20 పిచ్‌లు నల్లరంగులోఉన్నాయి....
  • ఆఖర్లో వర్షం: మిథాలీ సేన ఓటమిదక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో భారత మహిళల జట్టు ఓటమి చవిచూసింది. సఫారీ ఓపెనర్‌ లిజెల్‌ లీ (132*; 131 బంతుల్లో 16×4, 2×6) ఒంటిచేత్తో తన జట్టు విజయానికి బాటలు వేసింది. వర్షంతో మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి ఆ జట్టును మెరుగైన స్థితిలో నిలిపింది....
  • విజేందర్‌ ప్రత్యర్థి ఎవరంటే?ఓటమి ఎరుగని వీరుడు, భారత ప్రొ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ తర్వాతి ప్రత్యర్థి ఎవరో తెలిసిపోయింది. రష్యాకు చెందిన ఆర్టిష్‌ లాప్సన్‌తో సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ (76కిలోలు) విభాగంలో అతడు తలపడనున్నాడు. మార్చి 19న గోవాలోని మెజెస్టిక్‌ క్యాసినో నౌక పైభాగంలో ఏర్పాటు చేసే బౌట్‌లో వీరిద్దరూ ఫైట్‌...
  • టీ20లకు 50% మంది అభిమానులేభారత్‌, ఇంగ్లాండ్‌ టీ20 సిరీసుకు 50% మంది అభిమానులను అనుమతిస్తున్నామని గుజరాత్‌ క్రికెట్ ‌సంఘం (జీసీఏ) తెలిపింది. కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్టేడియం మొత్తాన్ని శానిటైజేషన్‌ చేయించామని పేర్కొంది. కరోనా ఆంక్షలు, నిబంధనలు అమలు చేసేందుకు కార్యదళాల్ని....
  • ఐపీఎల్‌ వల్లే మాకీ విజయాలు: ఈసీబీ ఎండీఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తమకెంతో ఉపయోగపడిందని ఈసీబీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆష్లే గైల్స్‌ అన్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఫార్మాట్లలో ఇంగ్లాండ్‌ ప్రపంచ నంబర్‌వన్‌ అయ్యేందుకు తమ క్రికెటర్లు లీగులో ఆడటమే సాయపడిందని పేర్కొన్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌, యాషెస్‌ సిరీస్‌కు తాజాగా ఉండాలన్న...
  • గిబ్స్‌.. హ్యాంగోవర్‌.. రికార్డు ఛేదన  ప్రపంచ క్రికెట్‌లో వన్డే ఫార్మాట్‌ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం 4,276 వన్డేలు(పురుషుల విభాగం) జరిగాయి. అందులో అన్ని జట్లూ కలిపి 20 సార్లు 400 కన్నా ఎక్కువ స్కోర్లు సాధించాయి...
  • ఆరోజు గదిలోకెళ్లి ఏడ్చాను.. : పృథ్వీషాఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఏమీ అర్థంకాని పరిస్థితికి చేరుకున్నానని, తన జీవితంలో ఏం జరుగుతుందని ప్రశ్నించుకున్నానని టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీషా అన్నాడు...
  • శెభాష్..‌ మిథాలి @ 10,000టీమ్‌ఇండియా మహిళా వన్డే జట్టు సారథి మిథాలి రాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అతిగొప్ప మైలురాయి చేరుకున్నారు. ఫార్మాట్లకు అతీతంగా పదివేల పరుగులు సాధించారు...
  • ఒలింపియన్లకు చైనా టీకాఒలింపియన్లకు టీకాలు అందించే విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ, చైనా జట్టుకట్టాయి. టోక్యో, బీజింగ్‌లలో జరిగే ఒలింపిక్స్‌ (సమ్మర్, వింటర్‌)కు సిద్ధమవుతున్న క్రీడాకారులు, జట్లకు టీకాలు అందించాలని నిర్ణయించాయి....
  • మహీ సిక్సులు‌.. అదిరెను మెరుపులు  మహేంద్రసింగ్‌ ధోనీ మళ్లీ బ్యాట్‌ పట్టి సిక్సులు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గతేడాది రిటైర్మెంట్‌ ప్రకటించిన అతడు ఐపీఎల్‌ 13వ సీజన్‌లో పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే...
  • తొలి మ్యాచ్‌లోనే సూర్యకుమార్‌ యాదవ్‌..!ముంబయి ఇండియన్స్‌ కీలక బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ నిరీక్షణకు తెరపడే క్షణాలు దగ్గరయ్యాయి. టీమ్‌ఇండియా తరఫున ఆడాలనే కోరిక ఇంగ్లాండ్‌తో నేడు జరగబోయే తొలి టీ20తో...
  • అతడిని తలచుకుంటే భయమేస్తుంది: మోర్గాన్‌అంతర్జాతీయ క్రికెట్‌లో తమ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌ సాధించేది తలచుకుంటే భయమేస్తుందని ఇంగ్లాండ్‌ జట్టు పరిమిత ఓవర్ల సారథి ఇయాన్‌ మోర్గాన్‌ అన్నాడు...
  • హస్మతుల్లా రికార్డు డబుల్‌   హస్మతుల్లా షహీదీ (200 నాటౌట్‌; 443 బంతుల్లో 21×4, 1×6) రికార్డు డబుల్‌ సెంచరీ సాధించడంతో జింబాబ్వేతో రెండో టెస్టులో అఫ్గానిస్థాన్‌ భారీ స్కోరు చేసింది...
  • ఫన్నీ: ఈ ఫీల్డింగ్‌కు 100 పరుగులైనా తీయొచ్చు!క్రికెట్లో అప్పుడప్పుడు సరదా సంఘటనలు జరుగుతుంటాయి. వాటిని చూసి అభిమానులను కడుపుబ్బా నవ్వుకుంటారు. ఐపీఎల్‌ సహా అనేక క్రికెట్‌ లీగుల్లో హాస్య సన్నివేశాలను మనం చూసుంటాం. తాజాగా ఐరోపా క్రికెట్‌ లీగులో ఓ జట్టు ఫీల్డింగ్‌ చూస్తే నవ్వు రాకుండా మానదు.
  • ఐపీఎల్‌ ‘వెల’ కట్టలేనిది: మోర్గాన్‌ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడటం వల్ల తమ క్రికెటర్లు ఎంతగానో ప్రయోజనం పొందారని ఇంగ్లాండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ అన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో ఐపీఎల్‌ అనుభవం పనిచేసిందని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ఆడటంపై ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపించడంపై అతడ...
  • ఓపెనర్‌ ఎవరో చెప్పేసిన కోహ్లీఇంగ్లాండ్‌తో టీ20 సిరీసులో రోహిత్‌శర్మకు జోడీగా కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌ చేస్తాడని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. శిఖర్ ధావన్‌ మూడో ఓపెనర్‌గా ఉంటాడన్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌ బాగా ఆడుతున్నంత వరకు రవిచంద్రన్‌ అశ్విన్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో చోటు...
  • తొలి టీ20: సిక్సర్ల పండగే మరి!పొట్టి క్రికెట్లో దూకుడుకు మరోపేరుగా మారింది ఇంగ్లాండ్‌. అవసరమైనప్పుడు గేర్లు మారుస్తూ విజయాలు సాధిస్తోంది భారత్‌. ఈ రెండు జట్లు మొతేరా వేదికగా శుక్రవారం తొలి టీ20లో తలపడుతున్నాయి. ప్రపంచకప్‌కు సన్నద్ధమవ్వడమే కోహ్లీసేన లక్ష్యగా కనిపిస్తుండగా మెగాటోర్నీ...
  • పృథ్వీషా అదరహో..టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ పృథ్వీషా(165; 122 బంతుల్లో 17x4, 7x6) మరోసారి రెచ్చిపోయాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా ముంబయి తరఫున ఆడుతున్న అతడు గురువారం కర్ణాటకతో...
  • ఐసీసీ.. ఇదెలా ఔటని అంటావు?: భజ్జీగతరాత్రి వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్‌ గుణతిలక (55; 61 బంతుల్లో 7x4)ను వివాదాస్పద రీతిలో అంపైర్లు ఔటివ్వడంపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు...
  • అతడు @ హర్భజన్‌ 2.0..  టీమ్ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అంటే తెలియని క్రికెట్‌ ప్రేమికుడు ఉండరు. మైదానంలో అతడి వికెట్ల ప్రదర్శనకే కాకుండా బౌలింగ్‌ యాక్షన్‌కు సైతం మంచి...
  • సచిన్‌లా నేనుంటే.. ఎంతో సంతోషించేవాడిని  క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ అంత ఫిట్‌నెస్‌తో తానుంటే చాలా సంతోషంగా ఉంటానని ఇంగ్లాండ్‌ మాజీ బౌలర్‌ క్రిస్‌ ట్రెమ్‌లెట్‌ అన్నాడు. రోడ్‌ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా ఇండియా లెజెండ్స్‌, ఇంగ్లాండ్‌ లెజెండ్స్‌ జట్లు...
  • పంత్‌ను వదిలేశాం.. మీరూ వదిలేస్తారా?టీమ్‌ఇండియా యువ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌పై ఒత్తిడి లేకుండా వదిలేస్తే మ్యాచ్‌ విన్నర్‌గా నిలుస్తాడని, అందుకోసం టీమ్‌ఇండియా కట్టుబడి ఉందని ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు...
  • కోహ్లీ-బాబర్‌: ఎవరు గొప్పో తెలియాలంటే..  టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ మధ్య ఎవరు గొప్ప బ్యాట్స్‌మన్‌ అనే విషయం తెలియాలంటే ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు నిర్వహించాలని ఆ జట్టు మాజీ...
  • కీరన్‌ పొలార్డ్‌ ‘ప్రత్యేక’ వికెట్లు.. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ రెండు ప్రత్యేక వికెట్లు సాధించాడు. ఇరు జట్ల మధ్య గత రాత్రి జరిగిన తొలి వన్డేలో లంక తొలుత బ్యాటింగ్‌ చేసి 49 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది....
  • పృథ్వీ × పడిక్కల్‌విజయ్‌ హజారె ట్రోఫీ వన్డే ఛాంపియన్‌షిప్‌ సెమీఫైనల్లో గురువారం ముంబయి జట్టు కర్ణాటకను ఢీకొట్టనుంది. అందరికళ్లూ యువ ఓపెనర్లు పృథ్వీ షా, దేవ్‌దత్‌ పడిక్కల్‌లపైనే...
  • యుద్ధానికి వెళ్తున్న ఫీలింగ్‌ అది: గిల్‌అరంగేట్రం మ్యాచులో బ్యాటింగ్‌కు వెళ్తున్నప్పుడు యుద్ధానికి వెళ్తున్న అనుభూతి కలిగిందని టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అన్నాడు. ఒకప్పుడు ఆస్ట్రేలియాలో జరిగే మ్యాచుల్ని చూసేందుకు ఉదయం 4:30 గంటలకు నిద్రలేచేవాడినని చెప్పాడు. ఇప్పుడు అదే ఆసీస్‌పై తన ఆటను చూసేందుకు....
  • జాగ్రత్త మరి: బుమ్రాలాగే భువీ కీలకంటీ20 ప్రపంచకప్‌లో సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కీలకమవుతాడని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. అతడి పనిభారాన్ని జాగ్రత్తగా సమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీసులో రోహిత్‌శర్మకు ఓపెనింగ్‌ భాగస్వామిగా కేఎల్‌ రాహుల్‌ను ఎంచుకుంటానని...
  • ఐసీసీలో ‘కరకు’ ప్రవర్తన కలకలంఅంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)లో కలకలం! ప్రైస్‌వాటర్‌హౌజ్‌  కూపర్స్‌ నిర్వహించిన అంతర్గత దర్యాప్తులో ఐసీసీ సీఈవో మను సాహ్నీ ప్రవర్తన బాగాలేదని తేలింది. ప్రస్తుత ఆయన సెలవుపై వెళ్లారు. ఆయన చేత రాజీనామా చేయించేందుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం....
  • కోహ్లీసేనే ప్రపంచకప్‌ ఫేవరెట్‌.. ఎందుకంటే?ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టైన టీమ్‌ఇండియానే ఫేవరెట్‌ అని ఇంగ్లాండ్‌ విధ్వంసకర ఆటగాడు జోస్‌ బట్లర్‌ అన్నాడు. అన్ని ఫార్మాట్లలో కోహ్లీసేన బలమైన జట్టన్నాడు. టీ20 ఫార్మాట్‌ సైతం ఇందుకు మినహాయింపేమీ కాదని పేర్కొన్నాడు. మెగాటోర్నీలో కీలక పాత్ర పోషించే మొతేరాలో ఐదు టీ20లు...
  • టీ20 ప్రపంచకప్‌ జట్టేదో ఇంగ్లాండ్‌ సిరీసులో తేలుద్ది!టీ20 ప్రపంచకప్‌లో ఆడబోయే టీమ్‌ఇండియాపై ఇంగ్లాండ్‌ సిరీసులో అవగాహన వస్తుందని బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. ఐదు టీ20లు ముగిసేలోపు ఒక అంచనా లభిస్తుందన్నాడు. మ్యాచులు గెలుస్తున్నంత వరకు ఆటగాళ్ల స్ట్రైక్‌రేట్లతో ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశాడు...
  • ఓపెనర్లుగా రోహిత్‌, రాహుల్‌!బీసీసీఐ మాజీ సెలక్టర్‌ దేవాంగ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ తొలిప్రాధాన్య ఓపెనర్లని పేర్కొన్నారు. టీ20 ప్రపంచకప్‌ దృష్ట్యా శిఖర్‌ ధావన్‌ను రిజర్వు ఓపెనర్‌గా ఎంపిక చేశారని అన్నారు. యువ క్రికెటర్‌ సూర్యకుమార్‌కు ఎక్కువ అవకాశాలు...
  • డబ్బులొచ్చే ఐపీఎల్‌ను ఎలా వదిలేస్తాం?పెద్ద మొత్తంలో డబ్బులొచ్చే ఐపీఎల్‌ను విస్మరించలేమని ఇంగ్లాండ్‌ విధ్వంసకర ఆటగాడు జోస్‌ బట్లర్‌ స్పష్టం చేశాడు. దేశానికి ఆడటం గర్వకారణమేనని తెలిపాడు. కొన్నిసార్లు రెండింటి మధ్య సమతూకం కష్టమేనని అంగీకరించాడు. ఐపీఎల్‌ కోసం కొందరు ఆటగాళ్లు న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌ నుంచి...
  • నట్టూ మిస్‌.. చక్రవర్తి, తెవాతియా డౌట్‌ఇంగ్లాండ్‌తో టీ20 సిరీసుకు ముందు టీమ్‌ఇండియాలో ముగ్గురు ఆటగాళ్లపై సందేహాలు నెలకొన్నాయి. యార్కర్ల వీరుడు నటరాజన్‌ జట్టుకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ తెవాతియా దేహదారుఢ్య పరీక్షల్లో విఫలమయ్యారని సమాచారం...
  • సహనానికి సలామ్‌: యువతకు సూర్య ఆదర్శంముంబయి క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ యువకులకు ఆదర్శంగా నిలిచాడని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అంటున్నాడు. సెలక్టర్ల నుంచి పిలుపు ఆలస్యమైనప్పటికీ దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించాడని పేర్కొన్నాడు. ఓపికతో అవకాశం కోసం ఎదురుచూశాడని వెల్లడించాడు....
  • అమ్మో ఎండ: బరువు తగ్గిన ఇంగ్లాండ్‌ క్రికెటర్లు!టీమ్‌ఇండియాతో ఆఖరి టెస్టు సమయంలో తమ ఆటగాళ్లు హఠాత్తుగా బరువు తగ్గారని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అంటున్నాడు. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతతో ఇబ్బందుల పడ్డారన్నాడు. మ్యాచ్‌, సిరీస్‌ ఓటమికి మాత్రం దీనినో సాకుగా చెప్పబోమని వెల్లడించాడు. ఈ సిరీసును రూట్‌ సేన 1-3 తేడాతో...
  • టీమ్‌ఇండియా-ఏ, టీమ్‌ఇండియా-బిని దించొచ్చు: శాస్త్రిబయో బుడగల్లో ఉండటం కష్టమే అయినప్పటికీ టీమ్‌ఇండియాకు మాత్రం కాస్త మేలే జరిగిందని కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. ఆరు నెలల క్రితం ఊహించలేని విధంగా ఎందరో ఆటగాళ్లకు అవకాశాలు వచ్చాయని పేర్కొన్నాడు. మైదానంలోకి భారత్‌ రెండు జట్లను పంపగలదని వెల్లడించారు...
  • కోహ్లీసేన జోష్‌! టీ20లకు సన్నద్ధంఇంగ్లాండ్‌తో 5టీ20ల సిరీసుకు టీమ్‌ఇండియా వేగంగా సన్నద్ధమవుతోంది. కోచ్‌ రవిశాస్త్రి, సహాయ సిబ్బంది ఆధ్వర్యంలో క్రికెటర్లు నెట్స్‌లో సాధన చేస్తున్నారు. పొట్టి క్రికెట్‌ సిరీసులో అదరగొట్టాలని తపిస్తున్నారు. శుక్రవారం తొలి మ్యాచ్‌ ఉండటంతో మైదానంలో విపరీతంగా కసరత్తులు చేస్తున్నారు...
  • కోహ్లీకి లేని రికార్డు ‘స్మృతి’ కొట్టేసింది!టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన అరుదైన ఘనత అందుకొంది. అంతర్జాతీయ క్రికెట్లో మరెవ్వరికీ సాధ్యం కాని రికార్డు సృష్టించింది. ఛేదనల్లో వరుసగా పదోసారి 50+ స్కోరు సాధించింది. ఛేదన రారాజు విరాట్‌ కోహ్లీకి ఇలాంటి రికార్డు లేకపోవడం గమనార్హం...
  • అశ్విన్‌దే ‘ఫిబ్రవరి’టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐసీసీ ఫిబ్రవరి నెలకు గాను మేటి ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీసులో అద్భుత ప్రదర్శనకు అతడికీ పురస్కారం సొంతమైంది. ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ టామీ బ్యూమాంట్‌కు మహిళల విభాగంలో పురస్కారం దక్కింది....
  • టీ20ల్లో పంత్‌ హీరో కాగలడు: లక్ష్మణ్‌టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్ పొట్టి క్రికెట్‌లో మ్యాచ్‌ విన్నర్‌గా నిలుస్తాడని, అందుకు అతడికి సరైన అవకాశాలు ఇవ్వాలని మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు...
  • ఆస్ట్రేలియా అవకాశాలకు గండి పడింది అక్కడే! ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీలో ఆస్ట్రేలియా లేకపోవడం నిరాశకు గురిచేసిందని, అందుకు టీమ్‌ఇండియాతో ఆడిన మెల్‌బోర్న్‌ టెస్టులో తమ స్లో ఓవర్‌ రేట్‌ బౌలింగే కారణమని...
  • గోవాలో బుమ్రా వివాహం..!టీమ్‌ఇండియా పేస్‌ బౌలర్‌ జస్ప్రీత్‌బుమ్రా ఈనెల 14న గోవాలో వివాహం చేసుకోబోతున్నాడని తెలిసింది. అతికొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది...
  • ఈయన మన దేవుడు: సెహ్వాగ్‌  క్రికెట్‌లో ఆట్‌టైమ్‌ అత్యుత్తమ ఓపెనర్లలో టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మెన్‌ సచిన్‌ తెందూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ జోడీ ఒకటి. వీరిద్దరూ బరిలోకి దిగారంటే పరుగుల వరద పారాల్సిందే...
  • తీయటి తలనొప్పిఇంటా బయటా అద్భుత విజయాలు.. టెస్టుల్లో నంబర్‌వన్‌ ర్యాంకు.. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ చక్కటి ఫలితాలు.. టీమ్‌ఇండియాకు ఎదురే లేదు...
  • తెర వెనుక ద్రవిడ్‌.. తెర ముందు టీమ్‌ఇండియాఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను టీమ్‌ఇండియా సౌథాంప్టన్‌లో ఆడుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపారు. జూన్‌ 18-22 మధ్య భారత్, న్యూజిలాండ్‌ అక్కడ తలపడతాయని ధ్రువీకరించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌పై కోహ్లీసేన అద్భుత విజయాలు సాధించిందని ప్రశంసించారు..
  • కోహ్లీసేనకు ‘ధర్మ సంకటం’: రాహుల్‌కు చోటెక్కడ?ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీసు ముందు టీమ్‌ఇండియా యజమాన్యానికి తలనొప్పి మొదలైంది. తుది జట్టులో ప్రతి స్థానానికి ఇద్దరు పోటీపడుతున్నారు. మొత్తం 19 మందిలో ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కావడం లేదు. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రయోగాలు చేస్తారా...
  • జకో ‘జంబో’ రికార్డు: 311 వారాలు  నం.1సెర్బియా దిగ్గజం నొవాక్‌ జకోవిచ్‌ అంతర్జాతీయ టెన్నిస్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అత్యధిక వారాలు ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన ఆటగాడిగా చరిత్రకు ఎక్కాడు. రోజర్‌ ఫెదరర్‌ 310 వారాల రికార్డును బద్దలు కొట్టాడు. ఐదు దఫాల్లో 311 వారాలు అగ్రస్థానంలో నిలిచాడు....
  • పడిక్కల్‌ పదనిసలు: వరుసగా 4వ శతకంకర్ణాటక యువ క్రికెటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ దుమ్మురేపుతున్నాడు. విజయ్‌ హజారే దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంటులో శతకాల మోత మోగిస్తున్నాడు. వీరోచిత ఫామ్‌లో ఉన్న అతడు పరుగుల వరద పారిస్తున్నాడు. సోమవారం కేరళతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో నాలుగో శతకం అందుకున్నాడు....
  • రికీ కవ్వింపు.. హహ్హహ్హ అన్న పంత్‌!దిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి పనిచేసేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా మాజీ సారథి, డీసీ కోచ్‌ రికీ పాంటింగ్‌ అంటున్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీసులో అదరగొట్టిన దిల్లీ కుర్రాళ్లపై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్‌ 2021 షెడ్యూలు రావడంతో ట్వీట్‌ చేశాడు....
  • ఆఖరి 30 సెకన్లలో స్వర్ణం కొట్టేశాడు..భారత కుస్తీవీరుడు బజరంగ్‌ పునియా 65కిలోల విభాగంలో తిరిగి ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. మాటియో పెలికొన్‌ ర్యాంకింగ్‌ సిరీసు పోటీల్లో స్వర్ణ పతకం ముద్దాడాడు. ఫైనల్లో మంగోలియా ఆటగాడు తుల్గా తుమర్‌ ఒచిర్‌ను ఓడించాడు. తొలుత ప్రత్యర్థి 2-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు...
  • సెహ్వాగ్ లెఫ్ట్‌హ్యాండ్‌తో ఆడినట్లు ఉంది  టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ రిషభ్‌పంత్‌ బ్యాటింగ్‌ చూస్తుంటే మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఎడమ చేతితో ఆడుతున్నట్లు అనిపించిందని పాక్‌ మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ప్రశంసించాడు...
  • ఐసీసీ మహిళల క్రికెట్‌లో కొత్త అడుగుఅంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఐసీసీ మహిళల క్రికెట్‌కు సంబంధించి కొత్త అడుగు ముందుకేసింది. 2026 నుంచి జరిగే ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ టోర్నీల్లో మరిన్ని...
  • పంత్‌, సుందర్‌, అక్షర్‌.. టీ20ల్లో ఉంటారా?  ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమ్‌ఇండియా తొలి టెస్టులో భారీ ఓటమి చవిచూశాక బలంగా పుంజుకుంది... 
  • ఆటగాళ్లు చిన్నపిల్లలై ఆడుకుంటే..?  జీవితంలో ఎంత పెద్దవాళ్లమైనా అప్పుడప్పుడూ అందరిలోనూ చిన్నపిల్లల మనస్తత్వాలు బయటపడుతుంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యంలో తోటి పిల్లలతో చేసిన అల్లరి, వారితో కలిసి ఆడుకున్న జ్ఞాపకాలు...
  • సచిన్‌ వదిలేశాడు.. ధోనీ అందిపుచ్చుకున్నాడు  టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ సత్తాని క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ ముందే పసిగట్టాడని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అన్నారు...
  • ఆటే కాదు బంధమూ బలపడిందిటెస్టుల్లో భారత్‌ నంబర్‌వన్‌గా నిలవడం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించడంలో తెరవెనుక ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి పాత్ర ఎంతో ఉంది. కుర్రాళ్లకు పెద్దన్నగా వ్యవహరిస్తూ...
  • పునరాగమనంలో టీమ్‌ఇండియా పరాజయం..  ఏడాది తర్వాత తిరిగి ప్రారంభమైన మహిళల వన్డే క్రికెట్‌లో టీమ్‌ఇండియా మిథాలిరాజ్‌ జట్టు 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం లఖ్‌నవూ వేదికగా...
  • నా పేరు చెప్పుకొని డ్రింక్‌ తాగండి: రవిశాస్త్రిసామాజిక మాధ్యమాల్లో తనపై వచ్చే మీమ్స్‌ను సరదాగా తీసుకుంటానని, వాటి గురించి పెద్దగా ఆలోచించనని టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. నెటిజన్లు సరదా కోసం తనపై అలాంటివి చేస్తారని...
  • సాహాను ఆడిస్తే ఆ లెక్క సరిపోదు..  టెస్టు క్రికెట్‌లో సీనియర్‌ ఆటగాడు వృద్ధిమాన్‌ సాహాను టీమ్‌ఇండియా కొంతకాలం రెండో కీపర్‌గా కొనసాగించాలని వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు...
  • ఇంగ్లాండ్ ఎలా కోలుకుంటుందో తెలియదు..!  ఇంగ్లాండ్‌ జట్టు భారత పర్యటనలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుందని, ఈ ఓటమి నుంచి ఎలా తేరుకుంటుందో తెలియదని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు...
  • దేశం కోసం ఆడేటప్పుడు దేనికైనా సిద్ధపడాలి  దేశం కోసం ఆడేటప్పుడు దేనికైనా సిద్ధపడాలని టీమ్‌ఇండియా మాజీ సారథి, బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి శనివారమే 50 వసంతాలు...
  • టెయిలెండర్లు నిలవలేకపోవడం బాధ కలిగించింది  ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా టెయిలెండర్లు కొద్దిసేపు క్రీజులో నిలవలేకపోవడం నిరాశకు గురిచేసిందని వాషింగ్టన్‌ సుందర్‌ తండ్రి ఎం సుందర్‌ విచారం వ్యక్తం చేశారు...
  • ఇంగ్లాండ్‌లో గెలిస్తే భారత్‌ అత్యుత్తమ జట్టు  స్వింగ్‌ బౌలింగ్‌కు అనుకూలించే ఇంగ్లాండ్‌ గడ్డపై టీమ్‌ఇండియా గెలిచినప్పుడు టెస్టుల్లో అత్యుత్తమగా జట్టుగా నిలుస్తుందని, అప్పుడు అందులో ఎలాంటి ...
  • వారసత్వం వదిలి వెళ్లాలనే: యాష్‌నిత్యం నేర్చుకొంటూ తనకు తాను మరింత మెరుగవుతూ వారసత్వాన్ని వదిలివెళ్లటమే తన ధ్యేయమని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ 417 వికెట్ల రికార్డు బద్దలు కొట్టడంపై తనకు దృష్టి లేదని పేర్కొన్నాడు. రోహిత్‌ అద్భుతంగా..
  • కోహ్లీకి సంతోషాన్నిచ్చింది ఇదేచెన్నైలో రెండో టెస్టులో పుంజుకోవడమే తనకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. తొలి మ్యాచులో ఇంగ్లాండ్‌ తమను చిత్తుగా ఓడించిందని గుర్తు చేసుకున్నాడు. యువకులు తమకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారని పేర్కొన్నాడు....
  • ఏప్రిల్‌ 9 నుంచి మే 30 వరకు ఐపీఎల్‌!ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సరికొత్త సీజన్‌ ఏప్రిల్‌ 9 నుంచి మొదలవుతుందని సమాచారం. ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌ ముగిసిన 12 రోజుల్లోనే లీగ్‌ ఆరంభం కానుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బోర్డు  మాత్రం ఇంకా అధికారికంగా తేదీలు ప్రకటించలేదు....
  • గర్జించిన టీమ్‌ఇండియా ‘యంగ్‌ గన్స్‌’ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్‌ గెలిచి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన టీమ్‌ఇండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒత్తిడిలో భారత జట్టు అద్భుతంగా ఆడిందని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అభినందిస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జే షా, గౌతమ్‌ గంభీర్‌, వీవీఎస్‌...
  • ‘జాంబీ’ల్లా మారిన టీమ్‌ఇండియా క్రికెటర్లు!ఇంగ్లాండ్‌పై 3-1తో సిరీస్‌ దక్కించుకోవడం ఆనందంగా ఉందని టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రి అన్నారు. కఠిన పరిస్థితుల్లో యువకులు రాణించడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఒత్తిడి చిత్తు చేస్తున్నా పంత్‌, సుందర్‌ ఆడిన విధానం, జట్టు స్కోరును 360కి చేర్చడం అద్భుతమని ప్రశంసించారు...
  • ఫైనల్‌కు కోహ్లీసేన: 3-1తో సిరీస్‌ కైవసంఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో గెలుపు ఢంకా మోగించింది. కోహ్లీసేన 365 పరుగులకు ఆలౌటవ్వడంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఇంగ్లాండ్‌...
  • ఎప్పటికీ ఆయనే నా  హీరో: సచిన్‌టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ దిగ్గజం, మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌ భారత క్రికెట్‌లో అడుగుపెట్టి నేటికి 50 ఏళ్లు. ఈ సందర్భంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ తన......
  • టీమ్‌ఇండియా 365 ఆలౌట్‌వాషింగ్టన్‌ సుందర్‌(96*), అక్షర్‌ పటేల్‌(43) రాణించడంతో టీమ్‌ఇండియా నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌటైంది. సుందర్‌ త్రుటిలో తొలి టెస్టు శతకాన్ని కోల్పోయాడు...
  • పంత్‌ స్కూప్‌ షాటా.. మజాకా?  టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ ఆస్ట్రేలియా పర్యటన వరకూ ఫామ్‌ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కోగా, ఇప్పుడు అందరి చేతా శెభాష్‌ అనిపించుకుంటున్నాడు...
  • ఎన్ని పరుగులు చేశావన్నది మాత్రమే కాదు..  టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పంత్‌ ఒత్తిడిలోనూ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు...
  • పంత్‌.. ధోనీ పని చేసేస్తున్నాడు: రోహిత్‌జట్టు యాజమాన్యం చెప్పిన పనిని పూర్తి చేస్తున్నంత వరకు రిషభ్‌ పంత్ ‌బ్యాటింగ్‌ శైలి తమకు ఫర్వాలేదని టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ అంటున్నాడు. అతడి సత్తా ఏంటో అందరికీ తెలుసని పేర్కొన్నాడు. కొన్నిసార్లు విఫలమైనంత మాత్రాన అతడిని విమర్శించకూడదని వెల్లడించాడు...
  • పంత్‌ ‘GOAT’ అవుతాడు: దాదాటీమ్‌ఇండియా యువ ఆటగాడు రిషభ్‌పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో అతడు అత్యంత గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతాడని ప్రముఖులు అభినందిస్తున్నారు. బ్రిస్బేన్‌ నుంచి అతడు మ్యాచ్‌ విజేతగా అవతరించాడని అంటున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, ఇంగ్లాండ్‌ మాజీ...
  • బంతిని బట్టే గౌరవం.. శిక్ష: పంత్‌క్రీజులోకి వచ్చినప్పుడు రోహిత్‌తో కలిసి భాగస్వామ్యం నిర్మించడమే ప్రణాళిక అని టీమ్‌ఇండియా యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్ పంత్‌ అన్నాడు. పిచ్‌ను అర్థం చేసుకున్న తర్వాత తనవైన షాట్లు ఆడాలని  నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు రెండోరోజు ఆట ముగిశాక అతడు...
  • నాలుగో టెస్టు: పట్టు బిగించిన భారత్‌ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టుపై టీమ్‌ఇండియా పట్టుబిగించింది. రెండోరోజు, శుక్రవారం ఓవర్‌నైట్‌ స్కోరు 24/1తో బరిలోకి దిగిన కోహ్లీసేన ఆటముగిసే సరికి 294/7తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగుల ఆధిక్యం సాధించింది. వాషింగ్టన్‌ సుందర్‌...
  • పంత్‌ నిర్దాక్షిణ్యం: శతకంకొట్టేశాడుటీమ్‌ఇండియా యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ (101; 118 బంతుల్లో 13×4, 2×6) అద్భుతం చేశాడు. సొంతగడ్డపై తొలిసారి శతకం అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టాడు. 82 బంతుల్లో అర్ధశతకం చేసిన అతడు శతకాన్ని 115 బంతుల్లోనే...
  • టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రోహిత్‌ @ 1000టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో...
  • కోహ్లీ ఖాతాలో అనవసరపు రికార్డు..  టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఖాతాలో ఓ అనసవరపు రికార్డు నమోదైంది. అది కూడా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ సరసన చేర్చడం గమనార్హం...
  • పాక్‌ పరువు తీశారు: అక్తర్‌  పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుపై ఆ జట్టు మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గతనెల ప్రారంభమైన పాక్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) ఆరో సీజన్‌ను గురువారం అర్థాంతరంగా వాయిదా...
  • గిల్‌ విఫలం.. అదే కారణం: సన్నీటీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ విఫలమవ్వడంతో నిరాశకు గురయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో...
  • రూట్‌, బెయిర్‌స్టోను ఇలా ఉచ్చులో పడేశాఇంగ్లాండ్‌ సారథి జోరూట్‌ను బోల్తా కొట్టించడం తనకెంతో సంతృప్తినిచ్చిందని టీమ్‌ఇండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. జానీ బెయిర్‌స్టోను సైతం చాలా తెలివిగా ఔట్‌ చేశానని పేర్కొన్నాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత వారిద్దరిపై అమలు చేసిన వ్యూహాన్ని బయట పెట్టాడు...
  • నాపై నాకే చిరాకేసింది: బెన్‌స్టోక్స్‌కష్టతరమైన పరిస్థితుల్లో రెండున్నర గంటలు ఆడాక ఔటవ్వడం చిరాకు పెట్టిందని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అన్నాడు. మూడో టెస్టుకన్నా మెరుగైన పిచ్‌పై భారీ స్కోరు చేయలేకపోవడం నిరాశపరిచిందని పేర్కొన్నాడు. టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అద్భుతమైన బౌలరని...
  • వాన్‌ తీవ్ర విమర్శలు.. ఈ సారి పిచ్‌పై కాదు!టీమ్‌ఇండియాతో నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ అస్సలు బాగాలేదని ఆ జట్టు మాజీ ఆటగాడు మైకేల్‌ వాన్‌ అంటున్నాడు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తోందని బంతి మరీ టర్న్‌ అవ్వడం లేదని పేర్కొన్నాడు. గత సిరీసులతో పోలిస్తే జోరూట్‌ సేన బ్యాటింగ్‌ మాత్రం చెత్తగా ఉందని ఘాటుగా...
  • సిరాజ్‌పై స్టోక్స్‌ స్లెడ్జింగ్‌: రంగంలోకి కోహ్లీ!ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌కు నోటి దురుసు ఎక్కువే! ప్రత్యర్థి ఆటగాళ్లను మానసికంగా దెబ్బకొట్టేందుకు అతడు పరుష, అశ్లీల పదజాలం వాడుతుంటాడు. గతంలోనూ ఎన్నోసార్లు చేశాడు. టీమ్‌ఇండియాతో నాలుగో టెస్టులోనూ అతడు తన నోటికి పనిచెప్పాడు. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై స్లెడ్జింగ్‌కు...
  • పొలార్డ్‌ 6 సిక్సర్లపై యువీ స్పందన ఇదేవెస్టిండీస్‌ పొడగరి కీరన్‌ పొలార్డ్‌ ఆరు సిక్సర్లపై టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో, సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్‌ స్పందించాడు. ఆరు సిక్సర్ల క్లబ్‌లోకి అతడికి స్వాగతం చెప్పాడు. ‘ఆరు సిక్సర్ల క్లబ్‌లోకి స్వాగతం కీరన్‌ పొలార్డ్‌. అద్భుతంగా ఆడావ్‌!!!’ అని ట్వీట్‌ చేశాడు....
  • స్పిన్నర్లదే రాజ్యం.. ఆడితే పరుగులుపిచ్‌.. పిచ్‌.. పిచ్‌.. నాలుగో టెస్టు పిచ్‌పై సందిగ్ధం తొలగిపోయింది! పట్టుదలతో ఆడిన బ్యాట్స్‌మెన్‌కు.. కట్టుతప్పని బౌలర్లకు అది సహకరించింది. స్పిన్‌ ద్వయం అక్షర్‌ పటేల్‌ (4/68), రవిచంద్రన్‌ అశ్విన్‌ (3/47)...
  • ధోనీ వచ్చేశాడోచ్‌.. సీఎస్‌కేలో సందడిఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021 సందడి మొదలైంది. చెన్నై సూపర్‌కింగ్స్‌ తమ ఆటగాళ్ల కోసం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసింది. ఆ జట్టు సారథి ఎంఎస్‌ ధోనీ చెన్నైకి చేరుకోవడంతో ఫ్రాంచైజీలో కోలాహలం నిండింది. బుధవారం నగరానికి చేరుకున్న అతడికి హోటల్‌, ఫ్రాంచైజీ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు....
  • అక్షర్‌, యాష్‌ మాయ:ఇంగ్లాండ్‌ 205 ఆలౌట్‌నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ జట్టు 205 (75.5 ఓవర్లకు) పరుగులకు ఆలౌటైంది. ఈ సారీ ఆ జట్టును టీమ్‌ఇండియా స్పిన్నర్లు అక్షర్‌ పటేల్ (4)‌, రవిచంద్రన్‌ అశ్విన్ (3)‌ ఆడుకున్నారు. తమదైన వైవిధ్యం ప్రదర్శిస్తూ చక్కని స్పిన్‌తో వణికించారు...
  • భారత్‌కు ఇలా కొనసాగడం నమ్మశక్యంగా లేదు   అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన టీమ్‌ఇండియా కెప్టెన్‌గా మహేంద్రసింగ్‌ ధోనీ (60 మ్యాచ్‌లు) రికార్డును ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సమం చేశాడు...
  • భారత్‌తో ఆడి తప్పు చేశానేమో : వార్నర్‌భారత్‌తో చివరి రెండు టెస్టులు ఆడి బహుశా తప్పు చేశానేమోనని, అందువల్లే గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతోందని ఆస్ట్రేలిలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు...
  • ఆటగాళ్లకు రొటేషన్‌ పద్ధతి ఉత్తమం :కోహ్లీక్రికెట్‌ అంతా బయో బబుల్‌లో నడుస్తున్న ప్రస్తుత సమయంలో రొటేషన్‌ విధానం ఉత్తమ మార్గమని భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. ప్రస్తుత భారత పర్యటనలో రొటేషన్‌ విధానాన్ని అనుసరిస్తున్న...
  • అశ్విన్‌ ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ బౌలరవుతాడు!  సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టీమ్‌ఇండియా తరఫున ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్ బౌలర్‌ అవుతాడని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు...
  • ఐపీఎల్‌పై వ్యాఖ్యలకు స్టెయిన్‌ క్షమాపణలుఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పట్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన దక్షిణాఫ్రికా స్టార్‌ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో క్వెటా గ్లాడియేటర్స్‌...
  • రోజుల కోసం కాదు.. గెలవడానికి ఆడతాం: విరాట్‌టీమ్‌ఇండియా మ్యాచ్‌లు గెలవడానికి ఆడుతుందని, ఎన్ని రోజులు ఆడామని లెక్కపెట్టడానికి కాదని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. నాలుగో టెస్టుకు ముందు నిర్వహించిన వర్చువల్‌ మీడియా...
  • ఉఫ్‌.. మళ్లీ అదే పిచ్చా: రూట్‌..!  అసలే స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై వరుసగా రెండు టెస్టులు ఓడిపోయిన ఇంగ్లాండ్‌ జట్టును టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వసీమ్‌ జాఫర్‌ ఓ ఆట ఆడుకున్నాడు...
  • మీరే ఈ ప్రయాణాన్ని అందంగా మలిచారు  టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల (10 కోట్ల) మంది ఫాలోవర్లను సంపాదించుకున్న సందర్భంగా అభిమానుకు కృతజ్ఞతలు చెప్పాడు...
  • ఇంగ్లాండ్‌ అలా చేస్తే.. టీమ్‌ఇండియాపై ఒత్తిడి!నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ సాధిస్తే టీమ్‌ఇండియా ఒత్తిడికి గురవుతుందని పర్యాటక జట్టు మాజీ సారథి నాసర్‌ హుసేన్‌ అభిప్రాయపడ్డాడు...
  • పింక్‌బాల్‌ టెస్టులో తప్పు చేశాం: జోరూట్‌అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో ముగ్గురు పేసర్లను తీసుకోవడానికి గల కారణాన్ని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ వివరించాడు. పింక్‌బాల్‌ టెస్టులో తాము పరిస్థితుల్ని తప్పుగా అంచనా...
  • ఇంగ్లాండ్‌కు ఇంకా అవకాశముంది  ఇంగ్లాండ్‌ జట్టుకు పరిస్థితులు ఇంకా చేజారిపోలేదని, నాలుగో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ డ్రా చేసుకునే అవకాశం ఉందని ఆ జట్టు మాజీ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు...
  • పీఎస్‌ఎల్‌లో కరోనా కలవరంపాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌  (పీఎస్‌ఎల్‌)లో కరోనా కలకలం రేపుతోంది. సోమవారం ఆస్ట్రేలియాకు చెందిన ఫవాద్‌ అహ్మద్‌ (ఇస్లామాబాద్‌ యునైటెడ్‌)   పాజిటివ్‌గా తేలడంతో.. క్వెటా గ్లాడియేటర్స్‌తో మ్యాచ్‌ను...
  • ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు అభిమానులొద్దు కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆరంభ మ్యాచ్‌లకు అభిమానులను స్టేడియానికి అనుమతించకపోవడం నయమని పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని నెస్‌ వాడియా అన్నాడు...
  • టీమ్‌ఇండియా భయ పడాల్సిన పనిలేదు: అక్తర్‌  భారత్ ‌x ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన పింక్‌బాల్‌ టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడం పట్ల పలువురు ఇంగ్లాండ్‌ మాజీలతో పాటు పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ సైతం విమర్శలు గుప్పించాడు...
  • అశ్విన్‌ బెస్ట్‌.. అందుకే వాళ్లతో ఆడాలనుకుంటాడుటీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అత్యుత్తమ ఆటగాడని, అందుకే మేటి జట్లతో ఆడాలనుకుంటాడని హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు...
  • కొవిడ్‌-19 వాక్సిన్‌ తీసుకున్న రవిశాస్త్రిటీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి మంగళవారం కరోనా వైరస్‌ వాక్సినేషన్‌ వేయించుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు...
  • ఇంగ్లాండ్‌లోనూ రెండు రోజుల్లో ముగుస్తాయి  ఇంగ్లాండ్‌లోనూ కొన్ని మ్యాచ్‌లు రెండు రోజుల్లో ముగుస్తాయని, అందులో ఆశ్చర్యమేమీ లేదని ఆ జట్టు పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ స్పష్టం చేశాడు...
  • మాల్దీవుల్లో.. చాహల్‌, ధన విహార యాత్ర..!టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ దంపతులు విహారయాత్రలో మునిగిపోయారు. లాక్‌డౌన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వీరు డిసెంబర్‌లో ఒక్కటైన సంగతి తెలిసిందే...
  • ఇన్‌స్టాలో విరాట్‌ రికార్డుటీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ మరో మైలురాయి చేరుకున్నాడు. ఇది క్రికెట్‌లో కాకుండా వ్యక్తిగతంగా రికార్డు కావడం విశేషం...
  • భళా.. నీ నైపుణ్యాన్ని మెచ్చితిమి..!  రూబిక్స్‌ క్యూబ్‌ గురించి అందరికీ తెలిసిందే. అందులోని ఆరు వైపులా ఆరు రంగుల్ని సరిచేయడం మీలో చాలా మంది ప్రయత్నించే ఉంటారు...
  • ఇంగ్లాండ్‌ మాజీలు.. బ్రాడ్‌ 8/15పైనా మాట్లాడండి రెండు రోజుల్లోనే ముగిసిన అహ్మదాబాద్‌ టెస్టు పిచ్‌పై విమర్శలు గుప్పిస్తున్న ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్లు.. స్టువర్ట్‌ బ్రాడ్‌ 15 పరుగులకే 8 వికెట్లు తీసిన పిచ్‌ గురించి...
  • వన్డే సిరీస్‌కు రోహిత్‌ దూరం? ఐపీఎల్‌ 2021కు ఇంకా ఎంతో సమయం లేదు. ఇంకా తేదీలు ప్రకటించలేదు కానీ.. ఏప్రిల్‌ రెండో వారంలో టోర్నమెంట్‌ ఆరంభమయ్యే అవకాశముంది. భారత్‌లోనే  జరుతుందని...
  • కోహ్లీ ఆధునిక క్రికెట్‌ హీరో: స్టీవ్‌ వాటీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఆధునిక క్రికెట్‌ హీరో అని ఆసీస్‌ క్రికెట్‌ దిగ్గజం స్టీవ్‌ వా ప్రశంసించాడు. ఏదీ అసాధ్యం కాదన్న భారత సరికొత్త వైఖరికి అతడు ప్రతినిధి అని పేర్కొన్నాడు. ప్రత్యర్థి జట్టు కవ్వింతలకు లొంగిపోకుండా ఎదురుదాడి చేసే అతడి వైఖరిని అభిమానులు ఎంతగానో ఇష్టపడతారని...
  • రెచ్చిపోయిన శార్దూల్‌: 57 బంతుల్లో 92ముంబయి యువ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ రెచ్చిపోయాడు. విజయ్‌ హాజారె వన్డే టోర్నీలో హిమాచల్‌ ప్రదేశ్‌పై విధ్వంసం సృష్టించాడు. టాప్‌ ఆర్డర్‌ విఫలమైన వేళ కేవలం 57 బంతుల్లో 92 పరుగులు చేశాడు. ఆరు బౌండరీలు, ఆరు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థిపై విజయంలో కీలకంగా నిలిచాడు....
  • వారెవ్వా! స్లిప్‌లోంచి లెగ్‌వైపు క్యాచ్‌ అందుకోవడమా!‘మ్యాచులు గెలిపించేది క్యాచులే’ అని క్రికెట్లో నానుడి! అందులోనూ స్లిప్‌లో అందుకొనే క్యాచులు మరింత ప్రాముఖ్యం ఉంటుంది. ఎందుకంటే మెరుపు వేగంతో వచ్చే బంతిని రెప్పపాటు కాలంలో అందుకోవడం ఎంతో కష్టం. అందుకే ఆ ప్రాంతంలో మంచి ఫీల్డర్లను ఉంచుతారు....
  • టీమ్‌ఇండియా ‘త్రయం’.. సాధనలో ఘనంఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు కోసం టీమ్‌ఇండియా కఠినంగా శ్రమిస్తోంది. సోమవారం నెట్స్‌లో సాధన ఆరంభించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె, సీనియర్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ తీవ్రంగా సాధన చేశారు. గులాబి టెస్టులో 11 వికెట్లు తీసిన అక్షర్‌పటేల్‌ బౌలింగ్‌ చేశాడు...
  • అశ్విన్‌ సమయం వచ్చేసింది.. తీసుకోండి!టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను వన్డే జట్టులోకి తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని ఆసీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ బ్రాడ్‌ హగ్‌ అన్నాడు. బంతితో వికెట్లు తీసే అతడు ఆఖర్లో బ్యాటింగ్‌తో ఆదుకోగలడని సూచించాడు. వన్డేల్లోకి అతడిని తీసుకోవడం కోహ్లీసేనకు ఎంతో మేలు చేస్తుందని ఓ అభిమాని...
  • క్యాసినో నౌక పైకప్పుపై విజేందర్‌ బౌట్‌ఓటమెరుగని ధీరుడు, భారత ప్రొ బాక్సర్‌ విజేందర్‌ తన తర్వాతి పోరుకు సిద్ధమవుతున్నాడు. 2019, నవంబర్‌ తర్వాత తొలిసారి ప్రొఫెషనల్‌ బౌట్‌లో తలపడనున్నాడు. ఎప్పటిలా స్టేడియంలో కాకుండా ఈ బౌట్‌ను గోవాలోని క్యాసినో నౌక పైభాగంలో మార్చి 19న నిర్వహిస్తుండటం గమనార్హం....
  • ఇంతకీ నీ అసలు వయసెంత అఫ్రిది?పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది మరోసారి తన వయసుపై గందరగోళం సృష్టించాడు. తనకిప్పుడు 44 ఏళ్లని అంటున్నాడు. తాను 1975లో జన్మించానని గతంలో ఒకసారి చెప్పాడు. ఆ లెక్కన చూస్తే అతనికిప్పుడు 46 ఏళ్లు అవ్వాలి. ఐసీసీ రికార్డుల ప్రకారమైతే ఇప్పటికీ అతడి వయసు 41..
  • అప్పుడు కోహ్లీ బాగా అర్థం చేసుకున్నాడు తాను మానసిక సమస్యలతో సతమతమైనప్పుడు టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అండగా నిలిచాడని, తన పరిస్థితిని బాగా అర్థం చేసుకున్నాడని ప్రముఖ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌...
  • ఇంగ్లాండ్‌. వివాదాస్పదం చేయొద్దు: వివియన్‌ టీమ్‌ఇండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పిచ్‌ల విషయంలో ఇంగ్లాండ్‌ చేస్తున్న రాద్ధాంతానికి స్వస్తి పలకాలని క్రికెట్‌ దిగ్గజం సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ సూచించారు...
  • ఇంగ్లాండ్‌ కోచ్‌ ఫిర్యాదు చేయొద్దు: పీటర్సన్‌పింక్‌బాల్‌ టెస్టు పిచ్‌పై ఇంగ్లాండ్‌ కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ ఫిర్యాదు చేయాలని తలిస్తే అది మంచిదికాదని ఆ జట్టు మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు....
  • హైదరాబాద్‌కు ఐపీఎల్‌ నిర్వహించే సత్తా ఉంది  రాబోయే ఐపీఎల్‌ సీజన్‌లో హైదరాబాద్‌లోనూ మ్యాచ్‌లు నిర్వహించాలని తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన విజ్ఞప్తికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు...
  • జడేజా ఆ విషయం ఆలోచిస్తుండొచ్చు.!  ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా గాయపడిన టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గాయం నుంచి ఇంకా ఎందుకు కోలుకోలేదనే విషయంపై ఆలోచిస్తుండొచ్చని...
  • వారి స్పిన్‌కు మావద్ద సమాధానం కరవు..!టీమ్‌ఇండియాతో తలపడిన మూడో టెస్టులో తమ జట్టు పూర్తిగా విఫలమైందని, కోహ్లీసేన బాగా ఆడిందని ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ బెన్‌ఫోక్స్‌ అభిప్రాయపడ్డాడు...
  • నాలుగో టెస్టుకు పిచ్‌ ఎలా ఉండనుందో..టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ ఫొటో అభిమానులకు తెగ నవ్వు తెప్పిస్తోంది. అహ్మదాబాద్‌ వేదికగా మొతేరా స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే...
  • సవాళ్లకు పంచ్‌జీవనం సాగించేందుకు నిత్యం పోరాటం చేసే కుటుంబం అతనిది. శరీరానికి శక్తిని అందించే సమతుల ఆహారానికి అతనెంతో దూరం...
  • రోహిత్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ టెస్టు ర్యాంక్‌..టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ సాధించాడు. ఆదివారం ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో అతడు ఆరు స్థానాలు మెరుగుపర్చుకొని 8వ ర్యాంక్‌ సాధించాడు...
  • ఐపీఎల్‌లో హైదరాబాద్‌కు అవకాశమివ్వండి: కేటీఆర్‌ వచ్చే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంను ఒక వేదికగా చేర్చాలని తెలంగాణ మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. బీసీసీఐ, ఐపీఎల్‌ నిర్వాహకులను కోరారు...
  • కొండంత లక్ష్యం పిండి చేసి..  టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీకి ఛేదనలో రారాజు, కింగ్‌ కోహ్లీ అనే పేర్లున్నాయి. ప్రత్యర్థి ఎవరైనా లక్ష్యం ఎంత పెద్దదైనా చిత్తుచేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య...
  • అశ్విన్‌.. ఇంగ్లాండ్‌ను ఎక్కడా వదలట్లేదు  టీమ్‌ఇండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇంగ్లాండ్‌ వాళ్లను ఎక్కడా వదలట్లేదని.. అటు మైదానంలో, ఇటు మీడియా సమావేశంలో నోరు మెదపనీయడం లేదని మాజీ బ్యాట్స్‌మన్‌...
  • పిచ్‌ను నిందించడం సరికాదుఅహ్మదాబాద్‌లో జరిగిన డే/నైట్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ ఘోర పరాభవానికి స్పిన్‌కు అనుకూలించే పిచ్చే కారణమని అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ జొనాథన్‌ ట్రాట్‌ స్పందించాడు...
  • యువీ ట్వీట్‌లో తప్పేమీ కనపడలేదు  మొతేరా పిచ్‌పై టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ చేసిన ట్వీట్‌లో తప్పేమీ లేదని సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పష్టంచేశాడు. ఇటీవల జరిగిన డే/నైట్‌ టెస్టులో టీమ్‌ఇండియా...
  • షెఫాలీకి దక్కని చోటుటీ20ల్లో అదరగొడుతున్న యువ కెరటం షెఫాలీ వర్మకు వన్డే జట్టులో చోటు దక్కలేదు. వచ్చే నెల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్‌లో పోటీపడే భారత మహిళల జట్లను...
  • హైదరాబాద్‌లో ఐపీఎల్‌ లేనట్లేవేసవి వచ్చిందంటే స్టేడియానికి వెళ్లి ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆస్వాదించాలని కోరుకుంటారు క్రికెట్‌ అభిమానులు. గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడ్డ లీగ్‌.. చివరికి భారత్‌ నుంచి యూఏఈకి తరలిపోయింది...
  • 619 వికెట్లు: ఆలోచించడం మానేశానన్న యాష్‌రికార్డుల గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశానని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. జట్టుకు ఆడుతున్నప్పుడల్లా తన వంతు పాత్ర పోషించేందుకే కృషి చేస్తానని పేర్కొన్నాడు. కుంబ్లే 619 వికెట్ల రికార్డు బద్దలు కొడతారా అని ప్రశ్నించగా ‘అదింకా 218 వికెట్ల దూరంలో ఉంది’...
  • యువీ ట్వీట్లో తప్పేం లేదు: యాష్‌టీమ్‌ఇండియా దిగ్గజం యువరాజ్‌ సింగ్‌ ట్వీట్‌ తనకేమీ తప్పుగా అనిపించలేదని సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. అతడి ట్వీట్‌లో ఎలాంటి తప్పుడు ఉద్దేశాలు కనిపించలేదని పేర్కొన్నాడు. కెరీర్లో చాలాకాలం అతడితో కలిసి ఆడానని వెల్లడించాడు. అతడి పట్ల తనకు అత్యున్నత గౌరవం ఉందని....
  • మొతేరాలోనే ఐపీఎల్‌ 2021 ప్లేఆఫ్స్‌!ఐపీఎల్‌‌ - 2021 కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌ భారత్‌లోనే జరిగే అవకాశాలు మెండుగా ఉండటంతో వారిలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అంతేకాకుండా స్టేడియాల్లోకి 50% మందికి అనుమతి ఇస్తుండటంతో తమ అభిమాన జట్లకు ప్రత్యక్షంగా మద్దతు తెలపాలని...
  • మా సత్తాకు ఇదో పరీక్షఒలింపిక్స్‌కు వ్యూహాత్మకంగా, శారీరకంగా, మానసికంగా ఎంత సన్నద్ధమయ్యామో తెలుసుకొనేందుకు నాణ్యమైన జర్మనీ, బ్రిటన్‌ జట్లతో ఆడటం ఒక పరీక్ష అని భారత హాకీ గోల్‌కీపర్‌ పీఆర్ శ్రీజేశ్‌ అంటున్నాడు. కరోనా మహమ్మారి వల్ల ఏడాది కాలంగా అంతర్జాతీయ పోటీల్లో ఆడలేకపోయామని...
  • ఎలా ఆడాలో రోహిత్‌ చూపించాడుగా!మొతేరా పిచ్‌పై పరుగులు ఎలా చేయాలో టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ చూపించాడని సునిల్‌ గావస్కర్‌ అన్నారు. టెస్టు బ్యాట్స్‌మెన్‌ అన్నప్పుడు బంతి టర్నైనా, ఎదురుగా వచ్చినా ఆడాల్సిందేనని స్పష్టం చేశారు. డే/నైట్‌ టెస్టులో బంతి మరీ విపరీతంగా ఏమీ టర్నవ్వలేదని పేర్కొన్నారు....
  • మళ్లీ మైదానంలోకి ‘ఇండియా లెజెండ్స్‌’టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు యూసుఫ్‌ పఠాన్‌, నమన్‌ ఓజా, వినయ్‌కుమార్‌ మళ్లీ ‌మైదానంలో అడుగు పెట్టనున్నారు. ఆయా దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు తలపడుతున్న ‘రహదారి భద్రతా ప్రపంచ సిరీసు’లో భాగస్వాములు కానున్నారు. ఈ మధ్యే అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు ప్రకటించిన వీరంతా...
  • మమ్మల్ని ఒక్కరు మాత్రమే అర్థం చేసుకున్నారుఇంగ్లాండ్‌తో జరిగిన డే/నైట్‌ టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడం పట్ల పలువురు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉందని...
  • నాలుగో టెస్టుకు బుమ్రా దూరం..అహ్మదాబాద్‌ వేదికగా వచ్చేవారం నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే నాలుగో టెస్టుకు టీమ్‌ఇండియా ప్రధాన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా పూర్తిగా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల రీత్యా జట్టు...
  • కోహ్లీ.. అనుష్క ఉండగా కుంగుబాటేలా?  టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ 2014లో కుంగుబాటుకు గురయ్యానని ఇటీవల చేసిన వ్యాఖ్యాలపై మాజీ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ ఫరూక్‌ ఇంజనీర్‌ స్పందించారు...
  •  కోహ్లీ లాగే.. అశ్విన్‌ను నేనూ అలా పిలుస్తాటెస్టుల్లో 400 వికెట్లు సాధించిన టీమ్‌ఇండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఇకపై దిగ్గజమని పిలుస్తానని వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌ అన్నాడు. మొతేరా స్టేడియంలో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో...
  • ఈ టెస్టులో ఎవరూ గెలవలేదు..: వాన్‌అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో టీమ్‌ఇండియాది మిడిసిపడే విజయమని, అసలా టెస్టులో ఎవరూ గెలవలేదని ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ పేర్కొన్నాడు...
  • నా ట్వీట్లకు కల్పితాలు జోడించొద్దు: అశ్విన్‌  టీమ్‌ఇండియా సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కొద్ది గంటల క్రితం చేసిన ట్వీట్లకు అనవసర కల్పితాలు జోడించొద్దని కోరాడు. శుక్రవారం అతడు అర్థంకాని విధంగా వరుసగా మూడు...
  • ఐసీసీకి ఫిర్యాదుపై ఇప్పుడు స్పందించను..ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన డే/నైట్‌ టెస్టులో పిచ్‌ స్పిన్‌కు అనుకూలించడంతో పలువురు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అది టెస్టులకు పనికిరాదని అంటున్నారు...
  • మొతేరా పిచ్‌: కోహ్లీతో విభేదించిన కుక్‌మొతేరా పిచ్‌పై టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ వైఖరిని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ ప్రశ్నించాడు. వికెట్‌ బ్యాటింగ్‌కు అనువుగానే ఉందన్న అతడి వ్యాఖ్యలతో విభేదించాడు. అసలు అలాంటి పిచ్‌పై ఆడటమే ఎంతో కష్టమని పేర్కొన్నాడు. ఈ మ్యాచులో ఇంగ్లిష్‌ జట్టు 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైన...
  • అహ్మదాబాద్‌ను అడిలైడ్‌గా భ్రమపడ్డ ఇంగ్లాండ్‌!మొతేరాలో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను ఆ జట్టు మాజీ క్రికెటర్‌ జెఫ్రీ బాయ్‌కాట్‌ తీవ్రంగా విమర్శించాడు. దాని ఫలితమే పది వికెట్ల తేడాతో పరాజయమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. గులాబి టెస్టును అహ్మదాబాద్‌లో కాకుండా అడిలైడ్‌లో ఆడుతున్నామని ఇంగ్లిష్ జట్టు భావించిందని....
  • ‘మొతేరా’ విజయ రహస్యం చెప్పిన అజ్జూభాయ్‌!మొతేరా తరహా పొడి పిచ్‌లపై విజయవంతం అవ్వాలంటే బ్యాట్స్‌మెన్‌ ఫుట్‌వర్క్‌, షాట్ల ఎంపిక అత్యంత కచ్చితత్వంతో ఉండాలని టీమ్‌ఇండియా మాజీ సారథి మహ్మద్‌ అజహరుద్దీన్‌ అన్నాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై ఆడేటప్పుడు ఆటగాళ్లు రబ్బరు సోల్స్‌ ఉన్న బూట్లను ధరించాలని సూచించాడు....
  • క్రికెటర్‌ పేరెందుకు పెట్టరో మరి!క్రికెట్‌కు ఆతిథ్యమిచ్చే వేదిక ‘స్టేడియం’. గల్లీ క్రికెటర్లు అంతర్జాతీయ స్టార్లుగా ఎదిగేందుకు అదే భూమిక. రకరకాల పిచ్‌లు, సీటింగ్‌ స్టాండ్లు, డ్రస్సింగ్‌ రూమ్‌లు, ఆహార కేంద్రాలకు అది నెలవు. సొగసరి స్ట్రోక్‌ప్లే, కళాత్మక విధ్వంసాలు, సర్రున దూసుకెళ్లే బంతులు, అబ్బుర పరిచే క్యాచులు, హోరాహోరీ పోరాటాలకు అది కాణాచి....
  • టీమ్‌ఇండియా ఇలా చేయదు కదా..!  ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు టీమ్‌ఇండియా పేస్‌ పిచ్‌లపై ఫిర్యాదులు చేయదని, అలాంటప్పుడు స్పిన్‌ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లాండ్‌ జట్టును కాకుండా పిచ్‌ను విమర్శించడం ఏమిటని...
  • సమయం కోసం వేచిచూశా: అక్షర్‌ పటేల్‌ఇంగ్లాండ్‌తో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో అక్షర్‌ పటేల్‌ 11/70 అత్యుత్తమ ప్రదర్శన చేయడం ద్వారా తన రెండో టెస్టులోనే ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు...
  • వాళ్లనెవరూ అడగరు.. స్పిన్నర్ల విషయంలోనే ఇలా!భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడం పట్ల మొతేరా పిచ్‌పై అనేక విమర్శలు వస్తున్నాయి. టెస్టు మ్యాచ్‌కు ఇలాంటి పిచ్‌ ఉండకూడదని పలువురు...
  • 2 రోజుల్లో.. ఖేల్‌ ఖతం దుకాణ్‌ బంద్‌!  క్రికెట్‌ అంటేనే టెస్టు క్రికెట్‌. కాలక్రమంలో వివిధ ఫార్మాట్లు అందుబాటులోకి వచ్చినా అసలు సిసలు మజానిచ్చేది ఐదు రోజుల సాంప్రదాయ క్రికెటే...
  • ఆటగాళ్లు నిజాయతీగా ఉంటే.. ఇదే ఒప్పుకుంటారు..ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో జరిగిన తాజా పింక్‌ బాల్‌ టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడం అటు అభిమానులకే కాకుండా ఇటు మాజీ క్రికెటర్లకూ మింగుడుపడటంలేదు...
  • భారత్‌ కూడా తప్పులు చేసింది: రోహిత్‌  ఇంగ్లాండ్‌తో జరిగిన డే/నైట్‌ టెస్టులో పిచ్‌ను తప్పుపట్టాల్సిన పని లేదని, నేరుగా వికెట్లకు విసిరిన బంతులకే చాలా మంది బ్యాట్స్‌మెన్ ఔటయ్యారని టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు...
  • పిచ్‌తో కాదు బ్యాటింగ్‌ వల్లే 2 రోజులు: కోహ్లీమొతేరా పిచ్‌ బాగానే ఉందని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. గులాబి టెస్టు రెండు రోజుల్లో ముగియడానికి రెండు జట్ల బ్యాట్స్‌మెన్‌ వైఫల్యమే కారణమని స్పష్టం చేశాడు. మరోవైపు నాణ్యమైన బౌలింగ్‌తో తాము ఓటమి పాలయ్యామని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ అంగీకరించాడు....
  • ‘గులాబి’ ఘనతలు: ధోనీ రికార్డుకు కోహ్లీ బీటలుభారత్‌, ఇంగ్లాండ్‌ మూడో టెస్టులో కొన్ని రికార్డులు బద్దలు అయ్యాయి. సొంతగడ్డపై అత్యుత్తమ సారథిగా విరాట్‌ కోహ్లీ అవతరించాడు. అతడు మహీ రికార్డును తిరగరాశాడు. మరోవైపు సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ 400 వికెట్ల ఘనత అందుకొన్నాడు. అక్షర్‌ పటేల్‌ ఆడుతున్న రెండో టెస్టులోనే 10+ వికెట్లను..
  • భారత్‌కే ‘ఫైనల్‌’ అవకాశం: ఇంగ్లాండ్‌ ఎలిమినేట్‌ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటికే 70% విజయాల రేటుతో ఫైనల్‌ చేరుకున్న న్యూజిలాండ్‌ను అధిగమించింది. ప్రస్తుతం 71% విజయాల రేటు, 490 పాయింట్లతో నంబర్‌వన్‌గా అవతరించింది. తాజా అపజయంతో ఇంగ్లాండ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌....
  • రెండు రోజుల సంబరం.. కోహ్లీసేన అంబరంఊహించిందొకటి.. జరిగింది మరొకటి! అంచనా వేసిందొకటి.. అయ్యింది మరొకటి! ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. లక్షాపదివేల సామర్థ్యం. జనాలతో కళకళాడుతున్న స్టాండ్లు. టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యమిచ్చే ప్రత్యర్థులు. గులాబి బంతితో పోరు. ఇంకేముంది! ఐదురోజుల క్రికెట్‌ వేడుక...
  • స్పిన్‌ మాయ: ఇంగ్లాండ్‌ 81 ఆలౌట్‌ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ ముగిసింది. స్విన్‌ ద్వయం అక్షర్‌ పటేల్‌ (5/32), అశ్విన్‌ (4/48) మరోసారి ఆ జట్టును ఘోరంగా దెబ్బకొట్టారు. ప్రత్యర్థిని 81 పరుగులకే ఆలౌట్‌ చేశారు. దాంతో ఇంగ్లిష్‌ జట్టు కోహ్లీసేన ముందు...
  • రూట్‌ ‘పంచ్’: టీమ్‌ఇండియా 145కే ఆలౌట్‌‌ఇంగ్లాండ్‌తో జరుగుతున్న పింక్‌బాల్‌ టెస్టులో రెండో రోజు టీమ్‌ఇండియా 145 పరుగులకు ఆలౌటైంది. 99/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో గురువారం ఆట కొనసాగించిన...
  • పింక్‌ టెస్టు: 13 వికెట్లతో కొత్త రికార్డు  ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానంగా ఇటీవలే అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేసిన నరేంద్రమోదీ స్టేడియం బుధవారం ప్రారంభమైన తొలిరోజే అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డు నమోదు చేసింది...
  • సెక్యూరిటీ కళ్లు గప్పి.. కోహ్లీని కలిసేందుకు  మొతేరా వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. సెక్యూరిటి సిబ్బంది కళ్లు...
  • ఇలాగైతే గిల్‌ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందిఇంగ్లాండ్‌తో జరుగుతున్న డే/నైట్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌(11) ఔటైన విధానం.. అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు...
  • అంపైర్‌ నిర్ణయాలతో అసహనం..!మొతేరా వేదికగా జరుగుతున్న మూడో టెస్టు (డే/నైట్‌)లో థర్డ్‌ అంపైర్‌ నిర్ణయాలు భారత్‌కు అనుకూలంగా వెళ్లడం అసహనం తెప్పిస్తుందని ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జాక్‌ క్రాలే పేర్కొన్నాడు...
  • అనుకూలించినప్పుడే అందిపుచ్చుకోవాలి: అక్షర్‌పరిస్థితులు అనుకూలిస్తున్నప్పుడే అందిపుచ్చుకోవాలని టీమ్‌ఇండియా యువ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ అంటున్నాడు. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌ను ఉపయోగించుకొని వికెట్లకు బంతులు విసరడమే తన లక్ష్యమని అతడు పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో డే/నైట్‌ టెస్టు తొలిరోజు ఆట ముగిసిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు...
  • ‘పింక్‌’ మాయాజాలం: తొలిరోజు టీమ్‌ఇండియాదేమొతెరాలో టీమ్‌ఇండియా అద్భుతం చేసింది. గులాబి బంతితో మాయ చేసింది. అటు బ్యాటింగ్‌ ఇటు బౌలింగ్‌లో అదరగొట్టింది. డే/నైట్‌ టెస్టు తొలిరోజే మ్యాచ్‌పై పట్టు బిగించేసింది. ఇంగ్లాండ్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేసింది. మధ్యాహ్నం బ్యాటింగ్‌ ఆరంభించిన ఆంగ్లేయులను అక్షర్‌ (6/38), అశ్విన్‌ (3/26)....
  • అక్షర్‌ ‘6’ విన్యాసం.. ఇంగ్లాండ్‌ విలవిలటీమ్‌ఇండియా అదరగొట్టింది. మొతెరాను మోతెక్కించింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌  మైదానంలో జరుగుతున్న తొలి డే/నైట్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ను విలవిల్లాడించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టును 112 పరుగులకే ఆలౌట్‌ చేసింది. యువ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ ఆరు వికెట్లతో ఆంగ్లేయులను వణికించాడు....
  • మోదీ స్టేడియంలో కోహ్లీ ఆందోళన ఇదే!మొతెరాలోని కుర్చీల రంగు కన్నా విద్యుద్దీపాల వెలుతురే ఆందోళన కలిగిస్తోందని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. పైకప్పుకు అమర్చిన దీపాల వెలుతురులో బంతి స్పష్టంగా కనిపించదని పేర్కొన్నాడు. ఆటగాళ్లు త్వరగా ఇందుకు అలవాటు పడాలని సూచించాడు. ఇంగ్లాండ్‌తో డే/నైట్‌ టెస్టు టాస్‌...
  • స్టీవ్‌స్మిత్‌ను కావాలనే వదిలేసిన ఆర్సీబీ  గతవారం జరిగిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ వేలంలో ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ను దిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంఛైజీ రూ.2.2కోట్ల తక్కువ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే...
  • షకిబ్‌ ఐపీఎల్‌కు అనుమతి అడిగేసరికి..  బంగ్లదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతివ్వాలని కోరడంతో ఆ జట్టు క్రికెట్‌ బోర్డు విస్తుపోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బంగ్లా...
  • ఆ ఒక్క అడుగేస్తేనే.. నీ విజయం: సచిన్‌ప్రతి ఒక్కరూ తమ కలలను సాకారం చేసుకోవాలని, అవి నిజం అవుతాయని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ సూచించారు. తాజాగా ‘అన్‌అకాడమీ’ ఆన్‌లైన్‌ విద్యాసంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన సందర్భంగా...
  • ఫించ్‌ నువ్విలా చెప్పడం మంచిది కాదు..  ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఏ ఫ్రాంఛైజీ తనని కొనుగోలు చేయకపోవడంలో ఆశ్చర్యపోలేదని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ జట్టు మాజీ సారథి మైఖేల్‌...
  • ఐపీఎల్‌లో లంక ఆటగాళ్లు లేరెందుకు..?ఈసారి ఐపీఎల్‌ వేలంలో ఒక్క శ్రీలంక ఆటగాడినీ తీసుకోకపోవడంపై ఆ దేశ దిగ్గజాలు కుమార సంగక్కర, మహేలా జయవర్దెనె స్పందించారు. అయితే, వీరిద్దరూ భిన్న స్వరాలు వినిపించడం గమనార్హం...
  • భళా శ్రీశాంత్‌..   టీమ్‌ఇండియా మాజీ పేసర్‌, కేరళ ఫాస్ట్‌ బౌలర్‌ శ్రీశాంత్‌ అదరగొట్టాడు. సోమవారం ఉత్తర్‌ ప్రదేశ్‌తో జరిగిన విజయ్‌ హజారె ట్రోఫీ గ్రూప్‌-సీ ఎలైట్‌ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు...
  • ఇది గెలిస్తే.. సిరీస్‌ గెలుస్తాం: ఆర్చర్‌  టీమ్‌ఇండియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లాండ్‌ గెలుస్తుందనే నమ్మకం ఉందని ఆ జట్టు పేసర్‌ జోఫ్రా ధీమా వ్యక్తం చేశాడు. అలా జరగాలంటే మూడో టెస్టులో...
  • పిచ్‌ ఎలా ఉన్నా ఆడాల్సిందేఓ టెస్టు బ్యాట్స్‌మన్‌ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడేందుకు, పిచ్‌లు విసిరే సవాళ్లను తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ అభిప్రాయపడ్డాడు...
  • ఇంకెంత కాలం భయపడతాం?   ప్రాణాంతక కరోనా మహమ్మారికి ఇంకెంత కాలం భయపడాలని, ఎప్పుడో ఒకప్పుడు ఆ వైరస్‌ను దాటి ముందడుగు వేయాల్సి ఉంటుందని భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ అభిప్రాయపడింది...
  • మ్యాచ్‌ మొదలయ్యే సరికి ఆ పరిస్థితి ఉండదుకొత్తగా నిర్మించిన మొతేరా స్టేడియంలోని పిచ్‌ మీద పచ్చిక ఎక్కువగా ఉందని, మ్యాచ్‌ ప్రారంభమయ్యేసరికి ఆ పరిస్థితి ఉండదని ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ పేర్కొ్న్నాడు...
  • మాక్స్‌వెల్‌ విషయంలో ఆర్సీబీ ముందు జాగ్రత్త..  ప్రముఖ ఆస్ట్రేలియా బిగ్‌ హిట్టర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ను ఐపీఎల్‌ 14వ సీజన్‌ కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) వేలం పాటలో భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే...
  • పింక్‌ బాల్‌ టెస్టు: ఇప్పటివరకు ఏమైంది?పిక్‌బాల్‌ టెస్టని పిలిచినా, డే/నైట్‌ టెస్టని పేర్కొన్నా ఏదైనా ఒకటే అర్థం. రోజంతా ఎర్ర బంతితో కాకుండా, సాయంత్ర వేళ ఫ్లడ్‌లైట్ల కింద పింక్‌బాల్‌తో ఆడే టెస్టు మ్యాచ్‌నే డే/నైట్‌ టెస్టని పిలుస్తారు...
  • ధోనీ రిటైరైనా.. ఆ అవకాశం దక్కింది!  చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్రసింగ్‌ ధోనీతో కలిసి ఆడి చాలా కాలమైందని, అతడితో మళ్లీ ఆడాలనే కోరిక బలంగా ఉందని వెటరన్‌ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప పేర్కొన్నాడు. గతేడాది రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున...
  • రోహిత్‌తో పూర్తిగా ఏకీభవిస్తా: వాన్‌చెన్నై పిచ్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ గట్టి కౌంటర్‌ ఇవ్వడంతో ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ స్పందించాడు. రోహిత్‌ మాటలతో పూర్తిగా ఏకీభవిస్తానని చెప్పాడు...
  • డే/నైట్‌ టెస్టులో మాదే ఆధిపత్యం: క్రాలేమరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే డే/నైట్ టెస్టులో టీమ్‌ఇండియా కన్నా తమ ఇంగ్లాండ్‌ జట్టే ఆధిపత్యం చెలాయిస్తుందని యువ బ్యాట్స్‌మన్‌ జాక్‌క్రాలే ధీమా వ్యక్తం చేశాడు...
  • రవిశాస్త్రి @ 40 ఏళ్లు.. ప్రయాణం కొనసాగుతోందిటీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి భారత క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటికి 40 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ట్విటర్‌లో తన అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం...
  • ఆ విషయంలో భారత్‌ను తప్పుబట్టలేం..!  భారత్‌తో జరిగిన రెండో టెస్టులో పిచ్‌ అనూహ్యంగా తిరగడంపై ఇంగ్లాండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ స్పందించాడు. అందులో తప్పుపట్టాల్సిన విషయమేం లేదన్నాడు. తమ జట్టులో పిచ్‌ను విమర్శించే...
  • చాహల్‌ ఫోన్‌ చేసి చెబితే జోక్‌ అనుకున్నాఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యానని యుజువేంద్ర చాహల్‌ ఫోన్‌ చేసి చెబితే జోక్‌ చేస్తున్నాడని అనుకున్నానని రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ తెవాతియా అన్నాడు...
  • రాబోయే రెండూ.. భారత్‌కు అత్యంత కీలకంఅహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగబోయే మిగిలిన రెండు టెస్టులూ టీమ్‌ఇండియాకు అత్యంత కీలకమని స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ చెతేశ్వర్‌ పుజారా అన్నాడు. మరీ ముఖ్యంగా బుధవార...
  • సూర్య.. ఎట్టకేలకు నిరీక్షణ ఫలించిందిమార్చి 12 నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు టీ20ల సిరీస్‌కు ముంబయి ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌.. ఇద్దరు ఎంపికవ్వడం పట్ల ఆ ఫ్రాంఛైజీ సంతోషం వ్యక్తం చేసింది...
  • T20: సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌కు చోటుఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచుల టీ20 సిరీసుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 19 మందితో కూడిన బృందంలో యువ ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రాహుల్‌ తెవాతియా చోటు దక్కించుకున్నారు. మార్చి 12 నుంచి అహ్మదాబాద్‌ వేదికగా పొట్టి క్రికెట్‌ సిరీస్‌ ఆరంభమవుతున్న సంగతి....
  • సంతోషంలో రాహుల్‌, కుంబ్లే!ఐపీఎల్‌ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ల పట్ల కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, కోచ్‌ అనిల్‌ కుంబ్లే సంతోషంగా ఉన్నారని పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని నెస్‌వాడియా అన్నారు. అవసరమైన క్రికెటర్లు దొరకడంతో ఇక మైదానంలోకి దిగి అద్భుతంగా ఆడటమే మిగిలుందని పేర్కొన్నారు. జట్టు పేరును మార్చాలని...
  • అర్జున్‌.. ఉత్సాహాన్ని చంపేయొద్దుయువ క్రికెట్‌ అర్జున్ తెందూల్కర్‌పై ‘ఆశ్రిత పక్షపాతం’ వ్యాఖ్యలు రావడం బాధాకరమని బాలీవుడ్‌ నటుడు, నిర్మాత ఫర్హాన్‌ అక్తర్‌ అన్నాడు. ఐపీఎల్‌కు అతడు ఎంపికవ్వడంపై ‘బంధుప్రీతి’ వంటి వ్యాఖ్యలు చేయడం ‘క్రూరం’ అని పేర్కొన్నాడు....
  • హామీ లేకుంటే.. టీ20 ప్రపంచకప్‌ వేదిక తరలించండి: పాక్‌భారత్‌ రాతపూర్వక హామీ ఇవ్వకుంటే టీ20 ప్రపంచకప్‌ వేదికను యూఏఈకి మార్చాలని ఒత్తిడి చేస్తామని పాక్‌ క్రికెట్ ‌బోర్డు ఛైర్మన్‌ ఎహ్‌సన్‌ మణి అన్నారు. జట్టుకు మాత్రమే కాకుండా అభిమానులు, విలేకరులకు వీసాల మంజూరుపై హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమ అభిప్రాయాలను ఇప్పటికే ఐసీసీకి...
  • ఇషాన్‌ తుపాన్‌: 94 బంతుల్లో 173 బాదేశాడుజాతీయ జట్టుకు ఎంపిక చేయడం లేదన్న కసిమీద ఉన్నాడో ఏమో! ఝార్ఖండ్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ విజయ్‌ హజారే వన్డే టోర్నీ తొలిరోజు సంచలనం సృష్టించాడు. కేవలం 94 బంతుల్లోనే 173 పరుగులు బాదేశాడు. 184.04 స్ట్రైక్‌రేట్‌తో విజృంభించాడు. తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 19 బౌండరీలు, 11 సిక్సర్లు...
  • రూ.2.2 కోట్ల కోసం స్మిత్‌ ఐపీఎల్‌ ఆడడు  ఈసారి ఐపీఎల్‌ వేలంలో అతితక్కువ ధర పలికిన ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ మెగా ఈవెంట్‌లో ఆడడని కంగారూల మాజీ సారథి మేఖేల్‌ క్లార్క్‌ తేల్చి చెప్పాడు...
  • కోహ్లీ ఇందులో నీ కష్టం కనపడుతోంది..!టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఎంత ఫిట్‌నెస్‌తో ఉంటాడో అందరికీ తెలిసిందే. మ్యాచ్‌లున్నా లేకున్నా నిత్యం శారీరక వ్యాయామాలు చేస్తుంటాడు. అతడి నుంచే టీమ్‌ఇండియా ఆటగాళ్లూ చాలా మంది...
  • ధోనీతో ఫొటో దిగితే చాలనుకున్నా..!క్రికెట్టే ధ్యాసగా ఎదిగిన యువకుడికి ఐపీఎల్‌ ఆహ్వానం పలికింది. నిన్నటిదాకా ఊరిలో బంతులు విసిరిన తెలుగు తేజం ఇకపై అంతర్జాతీయ మైదానంలో బౌన్సర్లు వేయనున్నాడు. ఆంధ్రా కుర్రాడు దిగ్గజాల సరసన చెన్నై జట్టులో ఆడనున్నాడు....
  • ధోనీతో మళ్లీ ఆడబోతున్నా.. సంతోషంగా ఉంది  ఐపీఎల్‌లో తిరిగి ఆడబోతున్నందుకు సంతోషంగా ఉందని, తన సారథి మహేంద్రసింగ్‌ ధోనీ నేతృత్వంలో మరోసారి కలిసి ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్‌ పుజారా అన్నాడు...
  • క్రీడాకారులంటే ఎయిర్‌ ఇండియాకు ఎంతో గౌరవం..!  షూటింగ్‌ శిక్షణ కోసం భోపాల్‌ వెళుతున్న తనను దిల్లీ విమానాశ్రయ అధికారులు అకారణంగా ఆపారని, తనని నేరస్తురాలిలా చూశారని భారత యువ షూటర్‌ మను బాకర్...
  • పంత్‌ స్పైడర్‌ మ్యాన్‌.. పాండ్య సెల్ఫీమ్యాన్‌టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌ మారోసారి స్పైడర్‌మ్యాన్‌గా వార్తల్లో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు ముందు మొతేరా స్టేడియంలో ప్రాక్టీస్‌...
  • అశ్విన్‌, కుల్‌దీప్‌, పాండ్య ‘వాతి’ స్టెప్పులు..  ఇంగ్లాండ్‌పై రెండో టెస్టు గెలిచాక టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన కోహ్లీసేన తర్వాతి టెస్టులో...
  • మాటలు రాని ఆనందం కష్టానికి తగిన ప్రతిఫలం దక్కితే.. అహర్నిశలు పడ్డ శ్రమకు కాస్త అదృష్టం తోడైతే.. ఆ ఒక్క అవకాశం వచ్చి చేరితే.. ఆనందంతో మాటలు రావు. ఎన్నో ఏళ్ల కల నెరవేరిన వేళ.. సంతోషం, ఉద్వేగం...
  • తుపాకులు తీసుకెళ్లేందుకు అన్ని అనుమతులున్నా..శిక్షణ కోసం వెళుతున్న తనను విమానాశ్రయ అధికారులు అకారణంగా ఆపి నేరస్తురాలిలా చూశారని భారత యువ షూటర్‌ మను బాకర్‌ ఆరోపించింది...
  • ముంబయి ఇండియన్స్‌ పట్టిన మరో బంగారం?ఐపీఎల్‌ వేలం ఎప్పుడు జరిగినా ముంబయి ఇండియన్స్‌ ఎవరెవర్ని తీసుకుంటుందా అని అందరూ ఆసక్తిగా గమనిస్తారు. ఎందుకంటే ఒక ఆటగాడిలో ఉన్న అసలు సిసలైన సత్తాను నిక్కచ్చిగా అంచనా వేయగల బృందం వారి సొంతం. ఒక్కసారి వారి చూపు పడిందా ఆ ఆటగాడి దశ తిరిగినట్టే....
  • క్రికెటర్‌ షారుక్‌ ఖాన్‌.. రజనీ ఫ్యాన్‌వేలంలో తన పేరు వచ్చినప్పుడు ఏమాత్రం ఆత్రుత పడలేదని తమిళనాడు యువ క్రికెటర్‌ షారుక్‌ ఖాన్‌ అంటున్నాడు. జట్టు సభ్యులతో కలిసి ప్రశాంతంగా వేలం చూశానని తెలిపాడు. చిన్నప్పటి నుంచి సినిమాలు విపరీతంగా చూసేవాడినని వెల్లడించాడు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అంటే అభిమానమని.....
  • రూ.15 కోట్లంటే ఎంతో తెలీదు: జేమీసన్‌ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో కివీస్‌ యువపేసర్‌ కైల్‌ జేమిసన్‌ పంట పండింది. అతడిని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రూ.15 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే న్యూజిలాండ్‌ కరెన్సీలో రూ.15 కోట్లంటే ఎంతో తెలియదని జేమీసన్‌ అంటున్నాడు...
  • కృష్ణప్పను పార్టీ అడిగిన రోహిత్‌, హార్దిక్‌ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021 వేలంలో తన పేరు కనిపించినప్పుడు ప్రతి నిమిషానికీ భావోద్వేగానికి గురయ్యానని కర్ణాటక స్పిన్నర్‌ కృష్ణప్ప గౌతమ్‌ అన్నాడు. రూ.9.25 కోట్లకు చెన్నై సూపర్‌కింగ్స్‌ తనను దక్కించుకున్నందుకు పట్టరాని సంతోషం కలిగిందని వెల్లడించాడు. టీమ్‌ఇండియా క్రికెటర్లు రోహిత్‌ శర్మ,...
  • కుంగుబాటుకు గురైన విరాట్‌ కోహ్లీఇంగ్లాండ్‌లో 2014లో పర్యటించినప్పుడు కుంగుబాటుకు గురయ్యానని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవ్వడంతో ‘ప్రపంచంలో నేన్కొడినే ఒంటరి’ అని బాధపడ్డానని తెలిపాడు. ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు మార్క్‌ నికోలస్‌ నిర్వహించిన ‘నాట్‌ జస్ట్‌ క్రికెట్‌’ పాడ్‌కాస్ట్‌లో తన..
  • అర్జున్‌ ఈ ఘనత నీది.. ఎవరూ తీసుకుపోలేరు  ఐపీఎల్‌ 14వ సీజన్‌లో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌ను ముంబయి ఇండియన్స్‌ గతరాత్రి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే...
  • రూ.5.25 కోట్లు.. బస్సులోనే ఆటగాళ్ల సంబరాలుతమిళనాడుకు చెందిన యువ బ్యాట్స్‌మన్‌ షారుఖ్‌ఖాన్‌ గురువారం జరిగిన ఐపీఎల్‌ వేలంలో రికార్డు స్థాయిలో ధర పలకడంతో ఆ జట్టు దేశవాళీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలారు...
  • స్మిత్‌ను అలా కొని ఉంటే.. సంతోషించేవాడిని కాదు  తాజాగా జరిగిన ఐపీఎల్‌ వేలంలో దిల్లీ క్యాపిటల్స్‌ ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ను కొనుగోలు చేయడంపై మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ స్పందించాడు. ఇప్పటికే చేతినిండా...
  • ఈ సంతోషం పంచుకోడానికి తమ్ముడు లేడు  ఐపీఎల్‌ వేలంలో కోటీశ్వరుడైన శుభ సందర్భంలో ఆ సంతోషాన్ని పంచుకోడానికి తనకెంతో ఇష్టమైన తమ్ముడు లేడని రాజస్థాన్‌ రాయల్స్‌ యువ క్రికెటర్‌ చేతన్‌ సకారియా వాపోయాడు...
  • హర్భజన్‌ భరోసా ఇచ్చాడు.. నిలబెట్టుకుంటాడా?  గతరాత్రి చెన్నైలో జరిగిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ వేలంలో టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కొనుగోలు చేసింది. గత మూడేళ్లుగా...
  • అర్జున్‌ గురించి మహేలా, జహీర్‌ ముందే చెప్పారుక్రికెట్‌ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ వేలం పాట గురువారం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఆటగాళ్లు అనూహ్య ధర పలకగా...
  • ఐపీఎల్‌ వేలం: ఈ హైలైట్స్‌ చూశారా?సంచలనాలకు వేదికైన ఐపీఎల్‌-2021 ముగిసింది. ఎనిమిది ఫ్రాంచైజీలు ఒకటిని మించి మరొకటి ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. తమ జట్ల అంతరాలను పూడ్చగల క్రికెటర్లను ఎంపిక చేసుకున్నాయి. 164 భారతీయులు, 125 విదేశీయులు, ముగ్గురు అసోసియేట్‌...
  • అర్జున్‌ తెందూల్కర్‌ ధర ఎంతంటే?సచిన్‌ తెందూల్కర్‌ కుమారుడు అర్జున్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021లో సందడి చేయనున్నాడు. తొలిసారి వేలంలో పేరు నమోదు చేసుకున్న అతడిని ముంబయి ఇండియన్స్‌ రూ.20 లక్షల కనీస ధరకు సొంతం చేసుకుంది. అతడిని సొంతం చేసుకొనేందుకు మరే ఇతర ఫ్రాంచైజీ ఆసక్తి...
  • వామ్మో..! వీళ్లకు ఎందుకింత ధర?ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో సంచలనాలు నమోదయ్యాయి. యువరాజ్‌ సింగ్‌ అత్యధిక ధర రికార్డును క్రిస్‌ మోరిస్‌ బద్దలు కొట్టాడు. కైల్‌ జేమిసన్‌, రిలె మెరిడిత్‌, షారుక్ ఖాన్‌ వంటి కుర్రాళ్లు కోట్ల రూపాయాలు పలికారు. దేశవాళీ ఆల్‌రౌండర్‌ కృష్ణప్ప గౌతమ్‌ భారీ మొత్తం సొంతం చేసుకున్నాడు. మరి ఆయా జట్లు వీళ్లను ఎందుకింత ధర పెట్టి కొనుగోలు చేశాయో తెలుసా!...
  • కోహ్లీని చూసి ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు నేర్చుకోవాలి  ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ కఠిన పరిస్థితుల్లో పట్టుదలతో బ్యాటింగ్‌ చేశాడని, అతడి ఫుట్‌వర్క్‌ అద్భుతంగా ఉందని మాజీ క్రికెటర్‌...
  • మీ కలల్ని తక్కువ చేసి చూడకండి: హార్దిక్‌ పాండ్యయువత తమ కలల్ని ఎప్పుడూ తక్కువ చేసి చూడొద్దని ముంబయి ఇండియన్స్‌, టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే 2021...
  • అలా అడిగే సరికి.. సెరెనా భావోద్వేగం..  ఆస్ట్రేలియా ఓపెన్‌ 2021 టోర్నీ నుంచి అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరీనా విలియమ్స్‌ నిష్క్రమించింది. ఈ టోర్నీలో గెలుపొంది 24 సార్లు అత్యధిక గ్రాండ్‌ స్లామ్‌ టైటిళ్లు సాధించాలన్న...
  • ఐపీఎల్‌ వేలం: ఏ జట్టుతో ఎంత నగదు మిగిలింది?క్రికెట్‌‌ ప్రేక్షకులను అలరించడానికి ఐపీఎల్‌ 14వ సీజన్‌ దగ్గరపడింది. బహుశా వచ్చేనెల చివర్లో లేదా ఏప్రిల్‌ తొలి వారంలో ఆరంభమయ్యే అవకాశం ఉంది...
  • ఆ డబ్బు నా జీవితాన్ని మార్చేసింది..!   2013 ఐపీఎల్‌ వేలం పాట తన జీవితాన్ని మార్చేసినంత డబ్బు ఇచ్చిందని, అంత మొత్తం ధర పలకడం తాను నమ్మలేకపోయానని ప్రముఖ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ అన్నాడు...
  • సిరాజ్‌.. నీ పనికి గర్వపడుతున్నా: సచిన్‌  టీమ్‌ఇండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ పట్ల క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో రవిచంద్రన్‌ అశ్విన్‌ శతకం...
  • వేలంలో దిల్లీ వ్యూహమిదేఐపీఎల్‌ మినీ వేలంలో బ్యాకప్‌ ఆటగాళ్లను కొనుగోలు చేస్తామని దిల్లీ క్యాపిటల్స్‌ సహాయ కోచ్‌ మహ్మద్‌ కైఫ్‌ అన్నాడు. త్వరలో జరిగే ఐపీఎల్‌ కోసం తగిన బెంచ్‌ బలం పెంచుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. ఇప్పటికిప్పుడు మ్యాచు ఆడేందుకు 11 మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని మరో సహాయ కోచ్‌...
  • ప్చ్‌..! చెదిరిన నాదల్‌ కలఆస్ట్రేలియా ఓపెన్‌లో స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ పోరాటం ముగిసింది. రోజర్‌ ఫెదరర్‌ను అధిగమించాలన్న అతడి కల నెరవేరలేదు. బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ పోరులో స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ చేతిలో ఓటమి చవిచూశాడు. వరుసగా రెండు సెట్లు గెలిచిన అతడు చివరి మూడు సెట్లను చేజార్చుకున్నాడు...
  • మొతెరాలో నీడలు పడకుండా...మొతెరా స్టేడియంలో నీడలు పడకుండా, పైనుంచి వచ్చే బంతిని సులభంగా గుర్తించేలా కొత్తగా ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశామని గుజరాత్‌ క్రికెట్ ‌సంఘం సంయుక్త కార్యదర్శి అనిల్‌ పటేల్‌ అన్నారు. ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య ఫిబ్రవరి 24న మొదలయ్యే డే/నైట్‌ టెస్టుకోసం ఇలా చేశామని పేర్కొన్నారు....
  • ఐపీఎల్‌ వేలంలో ఆకర్ష.. ఆకర్ష..ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021 వేలానికి వేళైంది. 292 మంది భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 164 మంది భారతీయులు, 125 మంది విదేశీయులు, ముగ్గురు అసోసియేట్‌ దేశాల ఆటగాళ్లు ఇందులో పోటీపడుతున్నారు. ప్రస్తుతం జరిగేది చిన్న వేలమే అయినా స్టీవ్‌స్మిత్‌, మాక్స్‌వెల్‌, డేవిడ్‌ మలన్‌, ఆరోన్‌ ఫించ్‌...
  • చెన్నై సూపర్‌కింగ్స్‌కు గంభీర్‌ సూచనలు!ఆటకు వీడ్కోలు పలికిన షేన్‌ వాట్సన్‌, వయసు మీద పడుతున్న డ్వేన్‌ బ్రావో స్థానాలను భర్తీచేయగల ఆటగాళ్లను చెన్నై సూపర్‌కింగ్స్‌ కొనుగోలు చేయాల్సి ఉందని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్‌ అన్నాడు. ప్రస్తుతం జరిగే వేలం చిన్నదే కాబట్టి ఎక్కువ మందిని తీసుకోకూడదని సూచించాడు....
  • ఆరో బౌలర్‌గా ‘అక్షర్’‌ ఘనతటీమ్‌ఇండియా యువ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అరంగేట్రంలోనే ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా ఘనత అందుకున్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో 5+ వికెట్లు తీసిన భారత ఆరో బౌలర్‌గా నిలిచాడు....
  • భారత్‌.. ఇంకొక్క విజయం సాధిస్తే..ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌తో తుది పోరుకు అర్హత సాధించాలంటే టీమ్‌ఇండియా ఇంకొక్క విజయం సాధించాలి. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో...
  • ఇవి విరాట్‌ మార్క్‌ విజయాలు..టెస్టుల్లో టీమ్‌ఇండియా 300 పైచిలుకు పరుగుల తేడాతో గెలుపొందడం చరిత్రలో ఇది ఆరోసారి. చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్‌ 317 పరుగుల తేడాతో...
  • సినిమా కోసం స్టెప్పులేస్తున్న హర్భజన్‌  టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ త్వరలో సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడటంలేదనే సంగతి తెలిసిందే...
  • భారత్‌ను చూడండి.. టాప్‌లోకి వెళ్తోంది..  పాకిస్థాన్‌ ప్రధాని, మాజీ సారథి ఇమ్రాన్‌ఖాన్‌ భారత క్రికెట్‌ను కొనియాడారు. ప్రపంచంలో మేటి జట్టుగా టీమ్‌ఇండియా ఎదుగుతోందని కితాబిచ్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా అనూహ్య...
  • కోహ్లీ టీమ్‌లో ఆడేందుకు సిద్ధం: మాక్స్‌వెల్‌త్వరలో జరగబోయే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తరఫున ఆడాలని ఉందని ఆస్ట్రేలియా క్రికెటర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్ ఆశాభావం...
  • మేం ఫిర్యాదు చేశామా? విమర్శలకు అక్షర్‌ జవాబుస్పిన్‌ అనుకూల పిచ్‌లను విమర్శించేవారి వైఖరి మార్చుకోవాలని టీమ్‌ఇండియా స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ అన్నాడు. విదేశాలకు వెళ్లినప్పుడు పచ్చికతో కూడిన పిచ్‌లపై భారత జట్టు ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్ల విమర్శలపై అతడు స్పందించాడు....
  • చెన్నై సూపర్‌ ‘కింగ్’‌: యాష్‌పై పొగడ్తలుఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో అదరగొడుతున్న రవిచంద్రన్‌ అశ్విన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. బ్యాటు, బంతితో ఆంగ్లేయులను ఆటాడిస్తున్న అతడిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. కష్టతరమైన పిచ్‌పై బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఎలా చేయాలో యాష్‌ స్వయంగా చూపిస్తున్నాడని అంటున్నారు....
  • టీమ్‌ఇండియా ‘అన్న’భారత్‌కు ఎందరో స్పిన్నర్లు దొరికారు. అందులో ఈతరం మేటి రవిచంద్రన్‌ అశ్విన్‌. వికెట్లు అవసరమైన ప్రతిసారీ బంతితో మెరిసే అతడు జట్టుకోసం బ్యాటుతోనూ విధ్వంసం సృష్టించగలడు. నడుం నొప్పి వేధిస్తున్నా.. కాళ్లు లాగేస్తున్నా.. ప్రత్యర్థి పరీక్షిస్తున్నా.. గంటలకొద్దీ బంతులు వేయగలడు.....
  • కోహ్లీ విజిలేస్తే.. చెపాక్ దద్దరిల్లే..  ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ సంతోషంగా ఉన్నాడు. ఇప్పటికే భారత్‌.. ఇంగ్లాండ్‌పై మంచి పట్టు సాధించిన సంగతి తెలిసిందే...
  • పంత్‌ గాడిలో పడినట్టేనా..?బ్యాట్స్‌మన్‌గా పంత్‌ నిలకడగా రాణిస్తున్నప్పటికీ.. వికెట్‌ కీపర్‌గా మాత్రం అతని ప్రదర్శన అంతంతమాత్రమే. ఆస్ట్రేలియాలో సిరీస్‌లో బ్యాట్‌తో గొప్పగా ఆడి టీమ్‌ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన అతను...
  • వావ్‌.. ఇంగ్లాండ్‌ గ్రేట్‌.. ఎందుకో తెలుసా?చెపాక్ వేదికగా టీమ్‌ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఒక ఇన్నింగ్స్‌లో ఒక్క అదనపు పరుగు(ఎక్స్‌ట్రా రన్‌) ఇవ్వకుండా అత్యధిక...
  • పంత్‌ అర్ధశతకం.. భారత్‌ 329 ఆలౌట్‌టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైంది. యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌(58; 77 బంతుల్లో 7x4, 3x6) అర్ధశతకం సాధించాడు...
  • ఇవి రోహిత్ ‘వాలెంటైన్స్‌’ శతకాలు..టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్ శర్మ.. క్రీజులో కుదురుకునే వరకు ఒక లెక్క.. కుదురుకున్నాక మరో లెక్క. హిట్‌మ్యాన్‌ ఫామ్‌లో ఉన్నాడంటే ప్రత్యర్థిని బెంబేలెత్తించడమే పనిగా పెట్టుకుంటాడు...
  • పంత్‌.. రూట్‌.. స్టోక్స్.. గరం గరం..!ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు టీమ్‌ఇండియా 300/6 స్కోర్‌తో మెరుగైన స్థితిలో నిలిచింది. రోహిత్‌(161) భారీ శతకానికి తోడు రహానె(67) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు...
  • స్వీప్‌ అనుకుంటే స్వీప్‌ చేసెయ్‌: రోహిత్‌అతిగా టర్న్‌ అయ్యే పిచ్‌లపై స్వీప్‌షాట్‌ ఆడేందుకు సందేహాలున్నా ఆడాల్సిందేనని నిర్ణయించుకున్నట్టు టీమ్‌ఇండియా ఆటగాడు రోహిత్‌ శర్మ అన్నాడు. చేయాలనుకున్న పనిని ఆలస్యం కాకుండా చేయడం మంచిదని వివరించాడు. ‘స్వీప్‌ చేయాలనుకుంటే స్వీప్‌ చేసెయ్‌’ అని ప్రకటించాడు.
  • పరీక్ష ఎదురైన ప్రతిసారీ అండగా అజింక్య: రోహిత్‌టీమ్ఇండియాకు పరీక్షలు ఎదురైన ప్రతిసారీ పరుగులు చేసేందుకు అజింక్య రహానె ముందుకొస్తాడని సెంచరీ వీరుడు రోహిత్‌శర్మ అన్నాడు. అతడు క్లాస్‌ బ్యాట్స్‌మన్‌ అని ప్రశంసించాడు. మ్యాచులో తాము నెలకొల్పిన భాగస్వామ్యం కీలకమవుతుందని పేర్కొన్నాడు. ఆడుతున్నంత సేపు తామిద్దరం ఎక్కువగా...
  • ‘టర్న్‌’ ముందే తెలుసు: అజింక్యఇంగ్లాండ్‌తో రెండో టెస్టు తొలిరోజు సానుకూల దృక్పథంతో బ్యాటింగ్‌ చేశామని టీమ్ఇండియా వైస్‌కెప్టెన్‌ అజింక్య రహానె అన్నాడు. భారత్‌ టాస్‌ గెలవడం కీలకంగా మారిందని పేర్కొన్నాడు. రోహిత్‌ శర్మ అద్భుతంగా ఆడాలని వెల్లడించాడు. హిట్‌మ్యాన్‌తో పుజారా, తాను నెలకొల్పిన భాగస్వామ్యాలు మేలు చేస్తాయని...
  • సవాళ్లు విసిరే పిచ్‌పై దమ్మేంటో చూపిన రోహిత్‌ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో శతకం బాదిన హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కఠినతరమైన పిచ్‌పై చేసిన ఈ సెంచరీకి ఎంతో విలువుందని మాజీ క్రికెటర్లు అంటున్నారు. జట్టుకు తానెంతో కీలకమైన ఆటగాడినని హిట్‌మ్యాన్‌ నిరూపించుకున్నాడని పేర్కొంటున్నారు....
  • కోహ్లీ ఇలా ఔటవ్వడం ఇదే తొలిసారి  ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ(0) అనూహ్య రీతిలో ఔటయ్యాడు. జట్టు స్కోర్‌ 85 పరుగుల వద్ద పుజారా(21)...
  • అక్షర్‌ అరంగేట్రం.. రెండేళ్ల తర్వాత కుల్‌దీప్‌  ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ మూడు మార్పులతో బరిలోకి దిగింది. తొలి టెస్టులో బ్యాట్‌తో అదరగొట్టి బంతితో విఫలమైన వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌ తుది జట్టులోకి వచ్చాడు...
  • టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌మరికాసేపట్లో ఇంగ్లాండ్‌తో జరగనున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా టాస్‌ గెలిచింది. ఈ సందర్భంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు...
  • సమాజానికి ఏమైంది.. మనం ఎటు పోతున్నాం  ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలా తాజాగా ఆన్‌లైన్‌లో జాత్యహంకార వ్యాఖ్యలకు గురైంది. చైనాలో ఉంటున్న ఆమె అమ్మమ్మ ఇటీవల కన్నుమూసిన నేపథ్యంలో...
  • ఇద్దరు మిత్రులు: అజింక్య × కోహ్లీ కాదుటీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె మంచి మిత్రులని మహిళల క్రికెట్‌ జట్టు మాజీ సారథి అంజుమ్‌ చోప్రా అన్నారు. వారిద్దరూ సహృద్భావంతో ఉంటారని పేర్కొన్నారు. రహానె నాయకత్వం...
  • ఐపీఎల్‌: తప్పుకొనే నిర్ణయం సంక్లిష్టమేఆకర్షణీయమైన ఐపీఎల్‌ వేలం నుంచి తప్పుకోవడం సంక్లిష్టమైన నిర్ణయమేనని ఇంగ్లాండ్‌ సారథి జోరూట్‌ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో విరామం లేకుండా షెడ్యూలు ఉండటంతో తప్పడం లేదని పేర్కొన్నాడు. వేలంలో పాల్గొనేందుకు వచ్చే ఏడాది ప్రయత్నిస్తానని వెల్లడించాడు. రెండో టెస్టుకు ముందు అతడు..
  • మీకు మసాలా దొరకదు: అజింక్య ఆవేశం!తన ఫామ్‌ గురించి ప్రశ్నించే ముందు రెండేళ్ల గణాంకాలను పరిశీలించాలని టీమ్‌ఇండియా వైస్‌కెప్టెన్‌ అజింక్య రహానె అన్నాడు. తన తత్వానికి భిన్నంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆవేశంతో బదులిచ్చాడు. నాయకత్వ మార్పుతో దేహభాష స్థాయి తగ్గిందా అని ప్రశ్నించగా ‘మీకు మసాలా ఏం దొరకదు’ అని...
  • కోహ్లీసేన ‘టర్న్‌’ చేయగలదా?ఆసీస్‌పై చరిత్రాత్మక విజయం సాధించిన టీమ్‌ఇండియాకు ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర ఓటమి ఎదురైంది. జట్టు వెన్నెముక విరాట్‌ కోహ్లీ సహా సీనియర్లు చేరినా ఫలితం అనుకూలంగా రాలేదు. జో రూట్‌ విధ్వంసకర ద్విశతకానికి తోడుగా ప్రత్యర్థి బౌలర్లు చెలరేగడంతో ఆతిథ్య జట్టు విలవిల్లాడింది....
  • కోహ్లీ విషయంలో అలా అనుకోను.. కానీ..!  టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీకి అండగా ఇంగ్లాండ్‌ మాజీ సారథి కెవిన్‌ పీటర్సన్‌ నిలిచాడు. కోహ్లీ సారథ్యంలో భారత్‌ గత నాలుగు టెస్టుల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే...
  • అందుకు ఇంగ్లాండ్‌ సిగ్గుపడాలి: బాయ్‌కాట్‌ఇంగ్లాండ్‌ తమ ఆటగాడు జానీ బెయిర్‌స్టో పట్ల వ్యవహరించిన తీరుపై జట్టు యాజమాన్యం సిగ్గుపడాలని మాజీ సారథి జియోఫ్రే బాయ్‌కాట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు...
  • ఆమె కొడితే గోల్‌ పోస్టులోకే..ఫుట్‌బాల్‌లో తెలుగు క్రీడాకారుల ప్రాతినిధ్యం తీరను లోటుగానే మిగిలిపోయింది. పాతికేళ్లుగా ఒక్క క్రీడాకారిని జాతీయ జట్టులో చోటుదక్కించుకోలేకపోయింది. కాగా ఆ కలను నెరవేరుస్తూ.. ఆ నిరీక్షణకు తెరదించుతూ తెలుగు ప్రజల....
  • నాకింకా 38 ఏళ్లే.. ఇప్పుడు కాకపోతే వచ్చే ఏడాదివచ్చే ఐపీఎల్‌ వేలంకు సంబంధించి గురువారం రాత్రి బీసీసీఐ ప్రకటించిన తుది జాబితాలో తన పేరు లేకపోవడంపై వెటరన్‌ పేసర్‌ శ్రీశాంత్‌ స్పందించాడు...
  • రెండో టెస్టుకు అక్షర్‌పటేల్‌ అందుబాటులోకిఇంగ్లాండ్‌తో రెండో టెస్టు తుది జట్టు ఎంపికకు యువ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ అందుబాటులోకి వచ్చాడని బీసీసీఐ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది...
  • ఇంగ్లాండ్‌ జట్టులో రెండు మార్పులుటీమ్‌ఇండియాతో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్‌ రెండో టెస్టులోనూ అదే ఫలితం పునరావృతం చేస్తుందని ఆ జట్టు సారథి జోరూట్‌ పూర్తి నమ్మకంతో ఉన్నాడు...
  • ఐపీఎల్‌ తుది జాబితాలో 292 మంది ఆటగాళ్లు  ఐపీఎల్‌ 2021 వేలం కోసం 292 మంది క్రికెటర్లతో కుదించిన తుది జాబితాను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. వారిలో 164 మంది భారత క్రికెటర్లు ఉన్నారు...
  • ఈ బంతుల కథేంటి!‘‘ఎస్జీ బంతి సీమ్‌ ఎక్కువ సేపు ఉండట్లేదు.. ఇలాంటి బంతులతో టెస్టుల్లో బౌలింగ్‌ చేయడం కష్టం. 60 ఓవర్లన్నా వేయకముందే కుట్లు చీలిపోయి సీమ్‌ మృదువుగా మారుతోంది’’...
  • రూట్‌ గొప్పే.. కానీ కోహ్లీ, కేన్‌, స్మిత్‌ అంత కాదు!ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడని టీమ్‌ఇండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అన్నారు. విరాట్‌ కోహ్లీ, స్టీవ్‌స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌తో పోలిస్తే మాత్రం వారి తర్వాతి స్థాయేనని అభిప్రాయపడ్డారు. చెపాక్‌ టెస్టులో తొలి బంతి నుంచే అతడెంతో సానుకూలంగా ఆడాడని...
  • పంత్‌ దెబ్బకు మళ్లీ ఆడతానో లేదో అనుకున్నాతొలి టెస్టులో రిషభ్‌ పంత్‌ విధ్వంసం చూశాక మళ్లీ క్రికెట్‌ ఆడాలనుకుంటానో లేదో తెలియలేదని ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ అన్నాడు. అతడి విధ్వంసం నుంచి కోలుకొనేందుకు కాస్త సమయం పట్టిందని పేర్కొన్నాడు. టీమ్‌ఇండియాపై మ్యాచ్‌ గెలిచినందుకు సంతోషంగా అనిపించిందని వెల్లడించాడు....
  • టీమ్‌ఇండియాతో తలపడే ఇంగ్లాండ్‌ టీ20 జట్టిదేటీమ్‌ఇండియాతో ఐదు మ్యాచుల టీ20 సిరీసుకు ఇంగ్లాండ్‌ జట్టును ప్రకటించింది. 16 మందితో జట్టును ఎంపిక చేసింది. మరో ఇద్దరు ఆటగాళ్లను రిజర్వుగా ఎంచుకుంది. పొట్టి క్రికెట్‌ సిరీసుకు ఎంపికైన ఆటగాళ్లంతా ఫిబ్రవరి 26న భారత్‌కు బయల్దేరతారు....
  • కుల్‌దీప్‌ ఎంపికలో పక్షపాతమా?టీమ్‌ఇండియాలో ఆశ్రిత పక్షపాతానికి చోటులేదని మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. సారథి విరాట్‌ కోహ్లీ సైతం వ్యక్తిగత కోణంలో ఆలోచించే రకం కాదని పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో కుల్‌దీప్‌కు చోటివ్వకపోవడానికి కారణం మరేదైనా ఉంటుందని వెల్లడించారు.....
  • రూట్‌ కట్టడికి సరికొత్త వ్యూహంఉపఖండం పిచ్‌లపై స్పిన్‌ను అలవోకగా ఆడేస్తున్నాడు జో రూట్‌. చివరగా ఆడిన మూడు టెస్టుల్లో రెండు ద్విశతకాలు, ఒక శతకం బాదేశాడు. చెపాక్‌ వేదికగా టీమ్‌ఇండియాతో జరిగిన పోరు అతడి కెరీర్లో వందో టెస్టు. అందులో రెండు వందలకు పైగా పరుగులు చేశాడు. జట్టుకు భారీ విజయం అందించి....
  • విరాట్‌ కోహ్లీని అర్థం చేసుకోవడం కష్టం..  టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీని అర్థం చేసుకోవడం కాస్త కష్టమని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా...
  • ‘కోహ్లీ వెళ్లిపోయాక.. అతడిపైనే గురి’ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వెళ్లిపోయాక సీనియర్‌ బ్యాట్స్‌మన్‌, నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారాపైనే గురిపెట్టానని ఆ జట్టు పేసర్‌ పాట్‌ కమిన్స్...
  • అడగ్గానే నటరాజన్‌ను ఇచ్చేశారు..  విజయ్‌ హజారె ట్రోఫీలో ఆడాల్సిన టి.నటరాజన్‌ను విడిచిపెట్టాలని బీసీసీఐ కోరడంతో తమిళనాడు క్రికెట్‌ సంఘం(టీఎన్‌సీఏ) అందుకు అంగీకరించింది. దేశవాళీ క్రికెట్‌లో భాగంగా...
  • ‘రోహిత్‌, రహానె నుంచి అవి కావాలి’  ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ, అజింక్య రహానె.. రెండో టెస్టులో బాగా ఆడాలనే కసి, పట్టుదల చూపించాలని మాజీ బ్యాట్స్‌మన్‌...
  • బంతి నాణ్యతను పరిశీలించండి..  భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఉపయోగించిన ఎస్‌జీ బాల్స్‌ నాణ్యతను సమీక్షించాలని బీసీసీఐ తాజాగా ఆ తయారీ సంస్థ యాజమాన్యాన్ని కోరింది...
  • అదే జరిగితే.. కోహ్లీ తప్పుకుంటాడేమో..!టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడే అయినా, అతడి సారథ్యంలో భారత్‌ సరిగ్గా ఆడలేకపోతోందని ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్‌ మాంటీ పనేసర్‌ పేర్కొన్నాడు...
  • రూట్‌ ఆ రికార్డులన్నింటినీ కొట్టేసెయ్‌..!స్పిన్‌ను బాగా ఆడే తమ దేశ అత్యుత్తమ ఆటగాడు రూట్‌ అని, టెస్టుల్లో ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ రికార్డులన్నీ అతను బద్దలుకొడతాడని మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ అభిప్రాయపడ్డాడు...
  • ఆ వ్యాఖ్యలు బాధించాయి: వసీమ్‌ జాఫర్‌ఉత్తరాఖండ్‌ కోచ్‌గా ఉన్నప్పుడు జట్టు ఎంపికలో ఓ మతానికి చెందిన ఆటగాళ్లకు తాను ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రయత్నించినట్లు ఆ రాష్ట్ర క్రికెట్‌ సంఘం అధికారులు చేసిన ఆరోపణలను...
  • అర్జున్‌ తెందూల్కర్‌కు దక్కని చోటు ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ వేలానికి ముందు దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 18న జరగనున్న ఐపీఎల్‌ వేలంలో పేరు...
  • సచిన్‌ పేరుతో సిరీస్‌ బాగుంటుంది కదా!భారత్‌×ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌కు ‘తెందూల్కర్ ‌- కుక్‌ ట్రోఫీ’గా నామకరణం చేస్తే బాగుంటుందని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మాంటీ పనేసర్‌ సూచించాడు. ఆయా జట్ల తరఫున వారిద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లు, అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లని వివరించాడు. పరస్పరం ఎక్కువ క్రికెట్‌ ఆడారని వెల్లడించాడు....
  • రెండో టెస్టు: అతడికి చోటిచ్చి తీరాల్సిందేఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో కుల్‌దీప్‌ యాదవ్‌కు కచ్చితంగా అవకాశం ఇవ్వాలని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా సూచించాడు. జట్టు కూర్పు కుదరకపోతే వాషింగ్టన్‌ స్థానంలో అక్షరకు చోటివ్వాలని అన్నాడు. చెపాక్‌లో తర్వాతి టెస్టులో టాస్‌కు ప్రాధాన్యం ఉండకపోవచ్చని వెల్లడించాడు....
  • టాస్‌ ఓడితే ఇంగ్లాండ్‌ పని అంతే..!రెండో టెస్టులో టీమ్‌ఇండియా పుంజుకొనే అవకాశం ఉందని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ నాసర్‌ హుస్సేన్‌ అన్నాడు. విరాట్‌ కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో జాగ్రత్తగా ఉండాలని రూట్‌ సేనకు సూచించాడు. టాస్‌ ఓడితే రెండో టెస్టులో ఇంగ్లిష్‌ జట్టు గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టులో కోహ్లీసేన...
  • రెండో టెస్టు: జట్టు.. పిచ్‌లో మార్పులుఇంగ్లాండ్‌తో జరగబోయే రెండో టెస్టుకు టీమ్‌ఇండియాలో మార్పులు పక్కా! ఎన్ని మార్పులు చేస్తారన్న దానిపై స్పష్టత లేకపోయినా షాబాజ్‌ నదీమ్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌ రానున్నాడని తెలిసింది. స్వల్ప గాయంతో తొలి టెస్టుకు దూరమైన అతడు పూర్తిగా కోలుకున్నాడు.....
  • సన్నీలో.. ఇంత ఆవేశమా?అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు బలైన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఆటలో సాంకేతికత ఎంత పెరిగినా ఇప్పటికీ వారు పొరపాట్లు పడుతూనే ఉంటారు. 1981లో ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు టీమ్‌ఇండియాకు ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. అంతగా అనుభవం లేని రెక్స్‌ వైట్‌హెడ్‌ నిర్ణయాలతో ....
  • ‘ఇదిగో.. ఈ యెటకారాలే వద్దనేది వాన్‌’ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ను నెటిజన్లు విమర్శిస్తున్నారు. అతడు నోటి దురుసు తగ్గించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఎత్తి పొడుపులు, అపహాస్యం చేయడం తగదని హితవు పలికారు....
  • పంత్‌: బ్యాటింగ్‌లో శిఖరం.. కీపింగ్‌లో శైశవంబ్యాట్స్‌మన్‌గా రిషభ్‌ పంత్‌ సహజ ప్రతిభాశాలి అని టీమ్‌ఇండియా మాజీ వికెట్‌కీపర్‌ సయ్యద్‌ కిర్మాణి అన్నాడు. వికెట్‌కీపింగ్‌లో మాత్రం ఇంకా శైశవ దశలోనే ఉన్నాడని పేర్కొన్నాడు. వికెట్ల వెనకాల ప్రాథమిక అంశాల్లో అతడు మెరుగవ్వాలని సూచించాడు. తక్కువ వయసే కాబట్టి కాలం గడిచే కొద్దీ పరిణతి....
  • చెపాక్‌ ఓటమి: 5 కారణాలివే!ఆసీస్‌పై ఘన విజయంతో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా అగ్రస్థానానికి చేరుకుంది. జట్టుకు వెన్నెముక అయిన విరాట్‌ కోహ్లీ అందుబాటులోకి వచ్చాడు. సీనియర్‌ బౌలర్లూ జట్టులో చేరారు. సొంతగడ్డపై టెస్టు సిరీసు. ఇంకేముంది ఇంగ్లాండ్‌ క్లీన్‌స్వీప్‌ గ్యారంటీ! అనుకున్నారు అభిమానులు....
  • కసి.. నిలకడ.. కనిపించలేదు: కోహ్లీతమ దేహభాష, ఆటలో స్థాయికి తగిన తీవ్రత కనిపించలేదని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో కొన్ని పొరపాట్లు చేశామని అంగీకరించాడు. మరింత ప్రొఫెషనల్‌, నిలకడగా ఆడాల్సిందని పేర్కొన్నాడు. 420 పరుగుల లక్ష్య ఛేదనలో 227 పరుగుల తేడాతో ఓటమి పాలైన తర్వాత...
  • ప్చ్‌..!  టీమ్‌ఇండియా ర్యాంకు 4ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర పరాజయంతో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా ర్యాంకు మరింత దిగజారింది. సునాయాసంగా ఫైనల్‌కు చేరుకొనే స్థాయి నుంచి కష్టపడితే తప్ప చేరుకోలేని పరిస్థితికి చేరుకుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో కోహ్లీసేన ర్యాంకు నాలుగుకు చేరుకుంది....
  • చెన్నె టెస్టు: భారత్‌ ఘోర ఓటమి..  నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమ్‌ఇండియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది. 420 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు...
  • ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి సుమిత్‌ ఔట్‌ఆస్ట్రేలియా ఓపెన్‌ 2021 నుంచి భారత టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నగల్‌ నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో తొలి రౌండ్‌లో లిథూనియా ఆటగాడు ఆర్‌ బెకరిస్‌ చేతిలో...
  • 2018 తర్వాత ఇషాంత్‌ ఎలా ఆడుతున్నాడంటే...  అరంగేట్రం నుంచి సుదీర్ఘ ఫార్మాట్లో 300 వికెట్లు పడగొట్టిన మూడో భారత పేసర్‌గా నిలిచే వరకూ ఇషాంత్‌ శర్మ ప్రయాణంలో ఒడుదొడుకులు ఎన్నో. 18 ఏళ్ల వయసులో జట్టులోకి దూసుకొచ్చి...
  • మేం ఛేదించగలం: లంబూఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో గెలుపు అవకాశాలు ఉన్నాయని టీమ్‌ఇండియా సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ అన్నాడు. 420 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలమని సానుకూల దృక్పథంతో ఉన్నామని పేర్కొన్నాడు. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానని వివరించాడు....
  • రెండో టెస్టుకు ఫ్యాన్స్‌.. నిబంధనలు తెలుసా?భారత్, ఇంగ్లాండ్‌ తలపడే రెండో టెస్టును వీక్షించేందుకు స్టేడియానికి వచ్చే అభిమానులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని నిర్వాహకులు తెలిపారు. కొవిడ్‌-19 లక్షణాలు ఉన్నవారిని స్టేడియంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. వీక్షకులు పాటించాల్సిన నిబంధనలను వెల్లడించారు....
  • అందుకే సుదీర్ఘంగా బౌలింగ్‌ చేస్తా..ఆటపై అజరామరమైన ప్రేమతో శారీరక పరిమితులు ఎదురైనా సుదీర్ఘంగా బౌలింగ్‌ చేస్తానని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. రోజూ 40-45 ఓవర్లు విసిరాక నెట్స్‌లో సాధన చేయడం యువకుడిగా ఉన్నప్పటి నుంచే అలవాటైందని వెల్లడించాడు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు నాలుగో రోజు ఆట
  • ఇదేం వ్యూహం? ఇంగ్లాండ్‌ది పిరికి క్రికెట్‌టీమ్‌ఇండియాతో తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ వ్యూహాలను ఆసీస్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ ప్రశ్నించాడు. చెపాక్‌లో ఇంగ్లిష్‌ జట్టు రక్షణాత్మక, పిరికి క్రికెట్‌ ఆడుతోందని విమర్శించాడు. రూట్‌సేన విజయం కోసం కాకుండా ఓడిపోవద్దన్న వైఖరితో ఆడుతోందని తెలిపాడు. ఆస్ట్రేలియాలో భారత్‌ నిర్భయంగా క్రికెట్‌ ఆడింది...
  • ఔరా ఇషాంత్‌! త్రిశతకం చేసేశాడుటీమ్‌ఇండియా సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు కెరీర్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌ తరఫున ఈ ఘనత అందుకున్న ఆరో బౌలర్‌గా, మూడో పేసర్‌గా చరిత్ర సృష్టించాడు. దిగ్గజ క్రికెటర్లు కపిల్‌ దేవ్‌, జహీర్ ఖాన్‌ సరసన నిలిచాడు....
  • పంత్‌కే ఐసీసీ తొలి పురస్కారంటీమ్‌ఇండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ మరో ఘనత అందుకున్నాడు. ఐసీసీ కొత్తగా ఆరంభించిన ‘ఈ నెల మేటి ఆటగాడు’ పురస్కారానికి ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో దక్షిణాఫ్రికా అమ్మాయి షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ ఈ పురస్కారాన్ని దక్కించుకుంది.....
  • చెన్నై టెస్టు: టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ 337ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 337 పరుగులకు ఆలౌటైంది. 257/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో సోమవారం నాలుగో...
  • అది దురదృష్టం.. ఏమీ చేయలేను: పుజారాఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడోరోజు టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ చెతేశ్వర్‌ పుజారా(73; 143 బంతుల్లో 11x4) అనూహ్య రీతిలో ఔటయ్యాడు. ఆదివారం మూడో సెషన్‌లో బెస్‌...
  • ఉత్తరాఖండ్‌ బాధితుల కోసం పంత్‌ ముందడుగుఉత్తరాఖండ్‌లో ఆదివారం అనూహ్యంగా సంభవించిన జల ప్రవాహంలో ఇప్పటికే 8 మంది మృతిచెందగా సుమారు 170 మంది గల్లంతయ్యారు...
  • 2012 తర్వాత తొలిసారి..భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ఫిబ్రవరి 13న ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆరంభం కానున్న రెండో టెస్టుకు ఒక  ప్రత్యేకత ఉంది. 2012 నుంచి ఇప్పటిదాకా మూసి ఉంచిన ఐ, జే, కే...
  • 24 గంటలు.. 14 రోజులుఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ నిర్వహణలో భారతీయుల పాత్ర కీలకమని టోర్నీ సీఈఓ క్రెయిగ్‌ టైలీ అన్నాడు. సోమవారం మెల్‌బోర్న్‌లో ప్రారంభంకానున్న...
  • కుంబ్లే ది గ్రేట్‌: పదికి పది అతడివే..!  తన స్పిన్‌ బౌలింగ్‌తో భారత క్రికెట్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన గుర్తింపు సాధించిన దిగ్గజం అనిల్‌కుంబ్లే. టెస్టుల్లో ఇప్పటివరకూ అత్యధిక వికెట్లు(619) తీసిన మూడో బౌలర్...
  • రూట్‌ బ్యాటింగ్‌: అమితాబ్‌కు ఫ్లింటాఫ్‌ చురకతొలి టెస్టులో ఇంగ్లాండ్‌ సారథి జోరూట్‌(218) ద్విశతకం సాధించిన అనంతరం ఆ జట్టు మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌కు చురకంటించాడు...
  • చెన్నై టెస్టు: ఇంగ్లాండ్‌ 578 ఆలౌట్‌టీమ్ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 578 పరుగులకు ఆలౌటైంది. 190.1 ఓవర్‌కు అశ్విన్‌.. అండర్సన్‌(1)ను బౌల్డ్‌ చేయడంతో ఆ జట్టు ఇన్నింగ్స్‌కు తెరపడింది...
  • భారత్‌ ఆతిథ్యానికి ఇంగ్లాండ్‌ జట్టు ఫిదాటీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ సారథి జోరూట్‌(218; 377 బంతుల్లో 19x4, 2x6) శనివారం ద్విశతకం బాదిన సంగతి తెలిసిందే. ఇది అతడికి వందో టెస్టు కావడం విశేషం...
  • బెన్‌స్టోక్స్‌ దాడి చేసేసరికి...ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ స్వీప్‌షాట్లు ఆడటంతో లైన్‌ అండ్‌ లెగ్త్‌ మార్చుకోవాల్సి వచ్చిందని టీమ్‌ఇండియా స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ అన్నాడు. తన బౌలింగ్‌లో కొన్ని సాంకేతిక తప్పిదాలు ఉన్నాయని అంగీకరించాడు. నెట్స్‌లో సాధన చేసి తప్పులు దిద్దుకుంటానని వెల్లడించాడు. చెపాక్‌లో రెండో రోజు ఆట...
  • రూట్‌లా ఆ జట్టులో సగం మంది స్పిన్‌ ఆడలేరువందో టెస్టులో జో రూట్‌ ద్విశతకం చేయడం అద్భుతమని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అన్నాడు. తమ జట్టులో సగం మంది బ్యాట్స్‌మెన్‌ సైతం అతడిలా స్పిన్‌ను ఎదుర్కోలేరని పేర్కొన్నాడు. అతడెంతో వినయశీలి, స్నేహశీలి అని కొనియాడాడు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచాడని వెల్లడించాడు....
  • ‘రూట్’‌ను తప్పించడం ఎందుకింత కష్టం!అనుకున్నదే జరిగింది..! విధ్వంసకర ఫామ్‌లో ఉన్న జోరూట్‌ ద్విశతకం బాదేశాడు. తన కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్‌ను పటిష్ఠ స్థితిలో నిలిపాడు. టీమ్‌ఇండియాకు కొరకరాని కొయ్యగా మారిపోయాడు. ఆసియా గడ్డపై తనను మించిన విదేశీ ఆటగాడు మరొకరు లేరని చాటాడు....
  • సీన్‌ రిపీట్‌: ఇంగ్లాండ్‌దే పైచేయిచెపాక్ టెస్టులో తొలి రోజు సీనే రెండో రోజూ రిపీట్ అయ్యింది. ఇంగ్లాండ్ సారథి జో రూట్‌ (218; 377 బంతుల్లో, 19×4, 2×6) సెంచరీని డబుల్ సెంచరీగా మలుచుకోగా.. సిబ్లీ (87) పాత్రని ...
  • చెన్నై టెస్టు: 500 దాటిన ఇంగ్లాండ్‌ స్కోరుచెపాక్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 500 స్కోరును అందుకుంది. 165 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 501 పరుగులతో పటిష్ఠ స్థితిలో కొనసాగుతోంది. బట్లర్‌ (22), బెస్‌ (3) క్రీజులో..
  • రూట్‌ ఔట్‌: ఆరో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు‌ కోల్పోయింది. పోప్‌ (34)ను...
  • జో రూట్‌ ‘డబుల్‌’!టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ సారథి జోరూట్‌(202*) ద్విశతకం సాధించాడు. అతడికి ఇది వందో టెస్టు కావడం మరో విశేషం. కాగా, గత మూడు టెస్టుల్లో రూట్‌కిది...
  • చెన్నై టెస్టు: రెండో సెషన్‌ పూర్తి.. ఇంగ్లాండ్‌ 454/4టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్‌ జోరూట్‌(209*) ద్విశతకం సాధించాడు.‌ అశ్విన్‌ వేసిన 143వ ఓవర్‌లో సిక్సర్‌ బాదిన అతడు సుదీర్ఘ ఫార్మాట్‌లో...
  • చెన్నై టెస్టు: 400 దాటిన ఇంగ్లాండ్‌ టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 400 స్కోర్‌ చేరుకుంది. నదీమ్‌ బౌలింగ్‌లో బెన్‌స్టోక్స్‌(82; 117 బంతుల్లో 10x4, 3x6) ఔటయ్యాక...
  • చెన్నై టెస్టు: రూట్‌ 150+, స్టోక్స్‌ 60+టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ జోరూట్‌(156), బెన్‌స్టోక్స్‌(63) దూసుకుపోతున్నారు. 263/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శనివారం ఆట ప్రారంభించిన వీరిద్దరూ మరో వికెట్‌...
  • జోరు మీదున్న రూట్‌  ఇంగ్లాండ్‌ సారథి జోరూట్‌ జోరు మీదున్నాడు. వరుసగా 98, 99, 100 టెస్టుల్లో 150కి పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. చెన్నై వేదికగా చెపాక్‌ స్టేడియంలో...
  • చెన్నై టెస్టు: 300 దాటిన ఇంగ్లాండ్‌టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 300 స్కోర్‌ దాటింది. శనివారం 263/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన జోరూట్‌(142), బెన్‌స్టోక్స్(26) నిలకడగా...
  • చెన్నై టెస్టు: బ్యాటింగ్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఇంగ్లాండ్‌ జట్టు బ్యాటింగ్‌ ఆరంభించింది. 263/3 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో శనివారం జోరూట్‌(128*), ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ బరిలోకి దిగారు...
  • ధోనీ లాగే కోహ్లీ చేశాడు..  టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలిరోజు మూడో సెషన్‌లో పర్యాటక జట్టు సారథి జోరూట్‌ గాయపడడంతో కోహ్లీ సాయం చేశాడు...
  • 600-700 కొట్టేయడమే లక్ష్యం: రూట్‌టీమ్‌ఇండియాతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 600-700 పరుగులు చేయడమే తమ లక్ష్యమని ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ అన్నాడు. వందో టెస్టులో శతకం సాధించడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. గొప్ప క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన భారత సారథి విరాట్‌ కోహ్లీని ప్రశంసించాడు. తొలి రోజు ఆట ముగిసిన....
  • భళా రూట్‌: 100 టెస్టులో 100 కొట్టేశాడుఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ అరుదైన ఘనత అందుకున్నాడు. టీమ్‌ఇండియాతో తొలి టెస్టులో రికార్డులు బద్దలు కొట్టాడు. కెరీర్లో వందో టెస్టులో వంద పరుగులు చేసిన తొమ్మిదో ఆటగాడిగా అవతరించాడు. అంతేకాకుండా 98, 99, 100వ టెస్టుల్లో వరుసగా శతకాలు బాదిన మొదటి క్రికెటర్‌గా తిరుగులేని...
  • క్రీడా స్ఫూర్తికి సలామ్‌: రూట్‌కు కోహ్లీ సాయంటీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ క్రికెట్‌ మైదానంలో మరోసారి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ తిమ్మిర్లతో ఇబ్బంది పడుతుండగా అతడికి సాయపడ్డాడు. నేలపై పడుకున్న రూట్‌ కాళ్లను పైకి లేపాడు. బూట్ల వద్ద పట్టుకొని రూట్‌ ఇబ్బందిని తొలగించాడు. బీసీసీఐ పెట్టిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది....
  • చెపాక్‌లో ‘రూట్‌’ వేశాడు!చెపాక్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఇంగ్లాండ్‌దే పైచేయి. సారథి జో రూట్ (128*; 197 బంతుల్లో, 14×4, 1×6) తన...
  • ఎంతైనా మనం మనుషులం కదా: రవిశాస్త్రిఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021 ముగిశాక ఆటగాళ్లకు కనీసం రెండు వారాల విరామం ఇవ్వాలని టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. బయో బుడగల్లో ఉండటం వల్ల మానసికంగా బాగా అలసిపోతున్నారని పేర్కొన్నాడు. అలసట నుంచి కోలుకోవాలంటే సెలవులు తప్పనిసరని వెల్లడించాడు.....
  • ‘బోర్‌’ కొట్టిస్తేనే టీమ్‌ఇండియాను కొట్టగలం!టీమ్‌ఇండియాపై విజయవంతం అవ్వాలంటే స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ ‘బోరింగ్‌’ లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను అనుసరించాలని ఆ జట్టు మాజీ ఆటగాడు గ్రేమ్‌స్వాన్‌ సూచించాడు. భారత్‌పై గత అనుభవం లేకపోవడం లీచ్‌, డామ్‌ బెస్‌కు సవాలేనని పేర్కొన్నాడు. 2012లో సిరీసులో స్పిన్నర్లు స్వాన్‌, మాంటీ పనేసర్‌ కీలక పాత్ర....
  • 100వ టెస్టులో రూట్ @100చెపాక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ (101*) శతకం సాధించాడు. తన కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న రూట్ సూపర్‌ఫామ్‌ను...
  • రూట్‌- సిబ్లీ శతక భాగస్వామ్యం: ఇంగ్లాండ్‌ 185/2చెపాక్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ జో రూట్‌ (71*), సిబ్లీ (64*) నిలకడగా పరుగులు చేస్తున్నారు. మూడో వికెట్‌కు శతక భాగస్వామ్యం
  •  జోరూట్‌ అర్ధశతకం.. ఇంగ్లాండ్‌ 153/2టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌(55) అర్ధశతకం సాధించాడు. అంతకుముందు ఓపెనర్‌ డొమినిక్‌ సిబ్లీ(55) కూడా అర్ధశతకంతో కొనసాగుతున్నాడు...
  • చెన్నై టెస్టు: టీ విరామానికి ఇంగ్లాండ్‌ 140/2టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ తొలిరోజు టీ విరామ సమయానికి 57 ఓవర్లలో 140/2 స్కోర్‌ సాధించింది. ఓపెనర్‌ డొమినిక్‌ సిబ్లీ(53) అర్ధశతకంతో దూసుకెళుతుండగా...
  • వాళ్ల బ్యాండ్‌ బజాయించి వచ్చాం : రవి శాస్త్రి  ఆస్ట్రేలియా గడ్డపై టీమ్‌ఇండియా వరుసగా రెండు టెస్టు సిరీస్‌లు గెలుపొందడం ఎవరూ ఊహించి ఉండరని హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. తాజాగా ఆయన ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడుతూ...
  • 100 దాటిన ఇంగ్లాండ్‌టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు దాటింది. సిబ్లీ(40), జో రూట్‌(24) క్రీజులో ఉన్నారు. 63 పరుగుల వద్ద రెండు వికెట్లు...
  • 35 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 79/2టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ 35 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో సిబ్లీ(30), జోరూట్‌(11) ఉన్నారు. తొలి సెషన్‌లో...
  • సచిన్‌, ఆర్పీ, శ్రీనాథ్‌ కన్నా బుమ్రానే ఎక్కువభారత్‌లో తొలి టెస్టు ఆడడానికి టీమ్‌ఇండియా ప్రధాన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు మూడేళ్లు పట్టింది. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో సుదీర్ఘఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన అతడు ఎట్టకేలకు స్వదేశంలో తొలి...
  • వికెట్లు తీయలేకపోతున్న భారత్‌చెన్నై టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేస్తున్న ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు రోరీబర్న్స్(25)‌, డొమినిక్‌ సిబ్లీ(24) ఆచితూచి ఆడుతున్నారు. దీంతో భారత బౌలర్లు వికెట్లు తీయలేకపోతున్నారు...
  • 1994 తర్వాత చెన్నై టెస్టులోనే ఇలా..ఆస్ట్రేలియాపై టీమ్‌ఇండియా అద్భత విజయం సాధించాక అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ శుక్రవారం ప్రారంభమైంది...
  • 12 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 26/0టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు రోరీ బర్న్స్‌, డొమినిక్‌ సిబ్లీ ఆచితూచి బ్యాటింగ్‌ చేస్తున్నారు...
  • చెన్నై టెస్టు: టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌మరికొద్దిసేపట్లో టీమ్‌ఇండియాతో ప్రారంభమయ్యే తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న ఆ జట్టు సారథి జో రూట్‌ తొలుత బ్యాటింగ్‌...
  • కోహ్లీ 31లోనైనా 71 చేరుకుంటాడా?టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీకి మరో పేరు పరుగుల యంత్రం. ప్రస్తుత క్రికెట్‌లో ఆల్‌టైమ్‌ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. ఏడాదికి కనీసం నాలుగైదు సెంచరీలు సాధించే ఘనుడు...
  • తండ్రవ్వడం.. జట్టుకు దూరమవ్వడంతో పోల్చొద్దు: కోహ్లీఆస్ట్రేలియాపై టీమ్‌ఇండియా విజయం ఎంతో ప్రత్యేకమని సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. అయితే బిడ్డకు తండ్రవ్వడం తన జీవితంలో అత్యంత గొప్ప సందర్భమని పేర్కొన్నాడు. అందుకోసం జట్టుకు దూరమైనందుకు బాధపడటం లేదని వెల్లడించాడు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ముందు అతడు మీడియాతో...
  • పంత్‌కే చోటు.. రహానెతో పటిష్ఠ బంధం: కోహ్లీఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో వికెట్‌ కీపర్‌గా రిషభ్‌ పంత్‌కే అవకాశం ఇస్తున్నామని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. ప్రస్తుతం అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడని పేర్కొన్నాడు. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె తనకు గొప్ప సహచరుడని వెల్లడించాడు. మైదానంలోనే కాకుండా బయటా తమ మధ్య చక్కని....
  • యాష్‌తో మినీ సమరం..పుజారా భారీ వికెట్‌జూనియర్‌ స్థాయి క్రికెట్‌ ఆడుతున్నప్పటి నుంచే స్పిన్‌ను చక్కగా ఎదుర్కొనేవాడినని ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ అన్నాడు. కచ్చితత్వంతో స్వీప్‌ షాట్‌ ఆడటం అక్కడే నేర్చుకున్నానని వివరించాడు. టీమ్‌ఇండియాతో సిరీసులో చెతేశ్వర్‌ పుజారా అత్యంత కీలకమవుతాడని పేర్కొన్నాడు. అద్భుతంగా ఆడే విరాట్‌ కోహ్లీ,...
  • రైతుల ఆందోళనపై చర్చించిన టీమ్‌ఇండియానూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రైతుల ఆందోళనపై జట్టు సమావేశంలో చర్చించామని సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. జట్టులోని ప్రతి ఆటగాడు తమ అభిప్రాయమేంటో వ్యక్తం చేశాడని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ముందు విరాట్‌ మీడియాతో మాట్లాడాడు....
  • ఆస్ట్రేలియా కెప్టెన్సీకి ఓకే.. కానీ..: కమిన్స్‌ఆస్ట్రేలియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోడానికి ఇష్టమేనని, అయితే తనకు అంత అనుభవం లేదని ఆ జట్టు పేసర్‌ పాట్‌ కమిన్స్‌ అన్నాడు. ఇటీవల ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ...
  • తొలి టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బటీమ్‌ఇండియాతో రేపటి నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందే ఇంగ్లాండ్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ ఓపెనర్‌ జాక్‌ క్రాలే చెన్నైలో జరిగే రెండు టెస్టులకూ దూరమయ్యాడు...
  • ఇది ఇంగ్లాండ్‌పై విరాట్‌ ద్విశతకం..ఇంగ్లాండ్‌ గత పర్యటనలో టీమ్‌ఇండియా చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంది. ఐదు టెస్టుల సిరీస్‌లో 4-0 తేడోతో ఓటమి పాలైంది. అప్పుడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రెండు మ్యాచ్‌ల్లో శతకాలు సాధించి...
  • క్రిస్‌గేల్‌ 22 బంతుల్లో 84 పరుగులు  వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ చాలా రోజుల తర్వాత బ్యాట్‌ ఝుళిపించాడు. అబుదాబి వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో టీమ్‌ అబుదాబి తరఫున ఆడుతున్న అతడు గతరాత్రి...
  • సెహ్వాగ్‌ లాగే పంత్‌ భయపెట్టిస్తాడు  ఆస్ట్రేలియాలో గబ్బా టెస్టు గెలిపించినప్పటి నుంచి టీమ్ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అంతకుముందు పేలవ షాట్లతో అనేక సందర్భాల్లో...
  • రైతులు మా దేశ అంతర్భాగం : కోహ్లీరైతు ఉద్యమంపై ఇతర దేశాలకు చెందిన ప్రముఖులు చేస్తున్న ట్వీట్ల నేపథ్యంలో టీమ్ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పందించాడు...
  • గబ్బా టెస్టులో అలా చేసిందెవరో తెలిసింది  ఇటీవల టీమ్‌ఇండియా చేతిలో ఆస్ట్రేలియా ఓటమిపాలయ్యాక ఆ జట్టులోని పలువురు ఆటగాళ్లు కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ పట్ల అసంతృప్తితో ఉన్నారనే విషయం తెలిసిందే...
  • భారత్‌పై మీ ప్రేమకు అమితానందం..  ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌.. భారత్‌పై వ్యక్తపర్చిన ప్రేమకు ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో కొవిడ్‌-19 వ్యాప్తి అధికంగా ఉండటంతో...
  • బుడగలో కష్టమే.. కానీ తప్పదుకరోనా మహమ్మారి కారణంగా బయో సెక్యూర్‌ బబుల్‌ (బుడగ)లో క్రీడా టోర్నీలు నిర్వహించాల్సి వస్తోందని.. క్రీడాకారులకు కఠినమైన క్వారంటైన్‌ ఆంక్షలు విధించినప్పటికీ అది కేవలం ఆట...
  • రిన్నీని పెళ్లాడిన క్రికెటర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌టీమ్‌ఇండియాలో మరో క్రికెటర్‌ ఓ ఇంటివాడయ్యాడు. యువపేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ పెళ్లి చేసుకున్నాడు. రిన్నీ కంటారియా మెడలో మూడు ముళ్లు వేశాడు. గుజరాత్ ఆనంద్‌లోని...
  • విరాట్‌కు సాయం చేయడమే నా కర్తవ్యం: రహానెఆస్ట్రేలియాలో సారథిగా అదరగొట్టాడు అజింక్య రహానె. నాయకుడిగా జట్టును నడిపించి చరిత్రాత్మక విజయం అందించాడు. ఇప్పుడు ఇంగ్లాండ్‌ సిరీసులో విరాట్‌ వెనకే ఉండేందుకు అతడు మొగ్గు చూపుతున్నాడు. హోరాహోరీగా జరగబోయే టోర్నీలో సారథికి అండగా ఉండేందుకు సిద్ధమవుతున్నాడు....
  • కుల్‌దీప్‌కు లైయన్‌, అశ్విన్‌ సలహాలుఆసీస్‌ సీనియర్‌ స్పిన్నర్‌ నేథన్‌ లైయన్‌, టీమ్‌ఇండియా ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ వద్ద మెలకువలు నేర్చుకున్నానని చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ అన్నాడు. వారిద్దరూ గొప్ప సలహాలు సూచించారని పేర్కొన్నాడు. ఐపీఎల్‌ 2020లో తన బౌలింగ్‌ లయ బాగుందని వెల్లడించాడు. తనకు మరిన్ని...
  • పాక్‌ గెలుపు.. ధోనీ ద్విశతకం.. చెపాక్‌ స్మృతులుఎం.ఏ.చిదంబరం స్టేడియంలో తనకెన్నో మధుర స్మృతులు ఉన్నాయని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. భారత జట్టుకు చెపాక్‌ కంచుకోటని పేర్కొన్నాడు. టైడ్‌ టెస్ట్‌.. పాక్‌ విజయం.. ఎంఎస్‌ ధోనీ ద్విశతకం.. తాను 12 వికెట్లు తీయడం.. కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ పోరాటం....
  • ఆ సమయంలో కన్నీళ్లొచ్చాయ్‌బ్రిస్బేన్‌ టెస్టులో ఆస్ట్రేలియాపై టీమ్‌ఇండియా విజయం సాధించినప్పుడు భావోద్వేగానికి గురయ్యానని దిగ్గజ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. ఆ సమయంలో కన్నీళ్లు వచ్చాయని తెలిపాడు...
  • అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు: రాహుల్‌గాయం నుంచి కోలుకొని మళ్లీ టీమ్‌ఇండియాతో కలవడం సంతోషంగా ఉందని స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదని చెప్పాడు...
  • నేను వాటిని విడిచిపెట్టను: జస్టిన్‌ లాంగర్‌తనపై వచ్చిన విమర్శల్ని అంత తేలిగ్గా విడిచిపెట్టనని ఆస్ట్రేలియా కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ అన్నాడు. ఇటీవల ఆ జట్టు టీమ్‌ఇండియా చేతిలో ఘోర పరాభవం పాలయ్యాక కోచ్‌తో ఆసీస్‌ ఆటగాళ్లకు...
  • కుల్‌దీప్‌ లాంటోడు అంత తేలిగ్గా దొరకడు..  కుల్‌దీప్‌ యాదవ్‌ లాంటి ఎడమ చేతివాటం మణికట్టు మాంత్రికుడు అంత తేలిగ్గా దొరకడని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. రాబోయే టెస్టు సిరీస్‌లో అతడికి కచ్చితంగా...
  • క్రికెట్‌ వదిలి గోల్ఫ్‌ ఆడుతున్న సచిన్‌, యువీతమ ఆటతో ఎన్నో మధురానుభూతులు మిగిల్చారు టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సచిన్‌ తెందూల్కర్‌, యువరాజ్‌ సింగ్‌. వాళ్లిద్దరూ భారత జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించారు...
  • రిషభ్‌ పంత్‌ గుండెపోటు తెప్పించగలడు..  టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, గబ్బా టెస్టు హీరో రిషభ్‌పంత్‌ ఏదైనా చేయగలడని ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ అన్నారు. పంత్‌ తన బ్యాటింగ్‌తో గుండెపోటు తెప్పించగలడని, అలాగే ఊపిరి బిగపట్టేలా...
  • అక్షయ్‌ కుమార్‌తో వావ్‌ అనిపించే గబ్బర్‌ సెల్ఫీటీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ను కలిశాడు. ఎప్పుడు ఎక్కడ కలిశాడనే సమాచారం లేకపోయినా సోమవారం ఆ హీరోతో కలిసి దిగిన సెల్ఫీని...
  • ఫీల్డింగ్‌ చేస్తూ జెర్సీ మార్పు.. బంతి బౌండరీకిఅబుదాబి టీ10 లీగ్‌లో సోమవారం అరుదైన, హాస్యాస్పద ఘటన చోటుచేసుకుంది. బహుశా క్రికెట్‌లో ఇంతకుముందెన్నడూ ఇలా జరిగి ఉండకపోవచ్చు...
  • తమిళనాడు.. ‘విజయ్‌’ స్టెప్పులు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీని సొంతం చేసుకున్న తమిళనాడు జట్టు సంబరాల్లో మునిగిపోయింది. విజయానందం పట్టలేక.. దినేశ్‌ కార్తీక్‌ సారథ్యంలోని  ఆటగాళ్లు స్టెప్పులేశారు...
  • ఇంగ్లాండ్‌ ఒక్క టెస్టు అయినా గెలుస్తుందనుకోవట్లేదు..భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో తలపడనున్న ఇంగ్లాండ్‌.. కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలుస్తుందని తాను అనుకోవట్లేదని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు...
  • మా విజయంలో ద్రవిడ్‌ది కీలక పాత్ర: రహానెటీమ్‌ఇండియా మాజీ సారథి, ఎన్‌సీఏ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో తాను చాట్‌ చేస్తానని టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె చెప్పాడు. ఇటీవల ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌ గెలవడంలో ద్రవిడ్‌...
  • కేంద్ర బడ్జెట్‌లో టీమ్‌ఇండియా ముచ్చటలోక్‌సభలో ప్రవేశపెట్టిన 2021 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌ టీమ్‌ఇండియా క్రికెట్‌ జట్టును కొనియాడారు. ఇటీవల ఆస్ట్రేలియాపై భారత్‌ సాధించిన...
  • ‘కోహ్లీ మాట దాటాలంటే ఆటగాళ్లకు భయం’విరాట్‌ కోహ్లీ నేతృత్వంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లు కాస్త భయపడతారని, అదే రహానె సారథ్యంలో ప్రశాంతంగా ఆడతారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ లీ వ్యాఖ్యానించాడు...
  • దేశం గర్వపడేలా చేయడానికి నిరంతరం కృషిచేస్తాం  ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో టీమ్‌ఇండియా చారిత్రక విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రశంసించిన సంగతి తెలిసిందే. మోదీ మాట్లాడుతూ...
  • ఆసీస్‌పై గెలుపు.. ఎక్కువ క్రెడిట్‌ రవిశాస్త్రికి.. ఎందుకంటే?ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో టీమ్‌ఇండియా విజయంలో హెడ్‌కోచ్‌ రవిశాస్త్రికే ఎక్కువ క్రెడిట్‌ ఇస్తానని పాకిస్థాన్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ రమిజ్‌రాజా అన్నారు...
  • కోహ్లీని ఔట్‌ చేయడం ఎలా?రాబోయే టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఎలా ఔట్‌ చేయాలో తెలియడం లేదని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ అన్నాడు. ఇంగ్లాండ్, భారత్‌ మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ల...
  • అశ్విన్‌.. భజ్జీని దాటేస్తాడా?టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ రికార్డుపై రవిచంద్రన్‌ అశ్విన్‌ గురిపెట్టాడు. శుక్రవారం చెన్నైలో ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో భజ్జీ రికార్డును బద్దలు కొట్టాలని అశ్విన్‌ భావిస్తున్నాడు...
  • ఆలస్యంగా వస్తానన్నాడు.. తీసేశారు!గతేడాది పాకిస్థాన్‌ తరపున పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన మహమ్మద్‌ హఫీజ్‌.. దక్షిణాఫ్రికాతో టీ20లకు జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...
  • టీమ్‌ఇండియానే  ఫేవరెట్‌.. ఎందుకో తెలుసా?రాబోయే టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ కన్నా టీమ్‌ఇండియానే ఫేవరెట్‌గా కనిపిస్తోందని ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్‌ ఛాపెల్‌ అన్నాడు. భారత్‌ ఇప్పుడున్న పరిస్థితుల్లో పటిష్ఠంగా...
  • ధోనీకి మనం చెప్పాల్సిన పనిలేదు: తాహిర్‌టీమ్‌ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి అని దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ అన్నాడు...
  • ఆస్పత్రి నుంచి గంగూలీ‌ డిశ్ఛార్జిబీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌‌‌ గంగూలీ ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి‌ అయ్యారు. గుండె కవాటాల్లో పూడిక నిండటంతో గురువారం ఆయనకు రెండోసారి యాంజియోప్లాస్టీ చేసి రెండు స్టెంట్లు అమర్చారు...
  • అది చరిత్ర.. ఇప్పుడు నేను కెప్టెన్‌ కాదు  ఇప్పుడు తాను టీమ్‌ఇండియా కెప్టెన్‌ కాదని, ఆ బాధ్యత అయిపోయిందని వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె అన్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ...
  • కోహ్లీ.. ఈ రికార్డులు కూడా కొట్టేసెయ్‌..!టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఏ అంతర్జాతీయ సిరీస్‌ ఆడినా ఏదో ఒక రికార్డుకు చేరువలో ఉంటాడు. తన బ్యాటింగ్‌, కెప్టెన్సీలతో ఇప్పటికే అనేక రికార్డులు బద్దలు కొట్టిన అతడు...
  • బాబర్‌ అజామ్‌ను వెనకేసిన పుజారాఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా (760) పాయింట్లతో పాకిస్థాన్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌...
  • నేడే గంగూలీ డిశ్ఛార్జి?బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా అతడికి నిర్వహించిన పరీక్షల్లో సాధారణ రిపోర్టులు వస్తే శనివారం సాయంత్రం డిశ్ఛార్జ...
  • పృథ్వీషా విషయంలో అదే నమ్ముతున్నా: ఆమ్రెఫామ్‌ కోల్పోయి సతమతమవుతున్న యువ ఓపెనర్‌ పృథ్వీషా తిరిగి గాడిలో పడేందుకు సహాయం చేయాలని దిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంఛైజీ టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ప్రవిణ్‌ ఆమ్రెను సంప్రదించింది...
  • స్టార్క్‌ అవి బంతులా.. బుల్లెట్లా?  ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ శనివారం 31వ జన్మదినం జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి సోషల్‌మీడియాలో అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి...
  • ప్రాక్టీస్‌ మొదలెట్టిన ఇంగ్లాండ్‌ ఆటగాళ్లుఇంగ్లాండ్‌ ఆటగాళ్లు బెన్‌స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌, రోరీబర్న్స్‌ శనివారం చెపాక్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. ఇంతకుముందు శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఈ ముగ్గురూ ఆడలేని సంగతి...
  • ఆస్ట్రేలియా జట్టులో విభేదాలు.. లాంగరే కారణం?ఆస్ట్రేలియా హెడ్‌కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌తో పలువురు ఆటగాళ్లకు విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. అక్కడి ప్రముఖ వార్త సంస్థ ఒకటి‌ ఈ విషయాన్ని పేర్కొంది. కోచ్‌ వ్యవహారశైలితో...
  • రంజీకి బదులు విజయ్‌ హజారె ట్రోఫీ కరోనా వైరస్‌ పరిస్థితుల కారణంగా 2020-21 సీజన్‌లో రంజీ ట్రోఫీకి బదులు 50 ఓవర్ల విజయ్‌ హజారె ట్రోఫీ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు సెక్రటరీ జై షా శుక్రవారం...
  • ద్రవిడ్‌ నుంచి ఆణిముత్యాలను చూస్తున్నాంరాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా ఉంటే యువ క్రికెటర్లు తప్పులు చేసినా ఆగ్రహం వ్యక్తం చేయడని, వారికి అర్థమయ్యేలా వివరిస్తాడని టీమ్‌ఇండియా మాజీ మానసిక వైద్య నిపుణులు పాడీ ఆప్టన్‌ అన్నారు...
  • భారత్‌-ఇంగ్లాండ్ టెస్టులకు అంపైర్లు ఎవరో తెలుసా?మరో వారం రోజుల్లో ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టుతో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌కు బీసీసీఐ ముగ్గురు భారత ఐసీసీ ప్యానెల్‌ అంపైర్లను ఖరారు చేసింది. వీరేందర్‌ శర్మ, అనిల్‌ చౌదరితో పాట...
  • రబాడా సాధించేది తల్చుకుంటే భయమేస్తుందిదక్షిణాఫ్రికా పేస్‌బౌలర్‌ కగీసో రబాడ టెస్టుల్లో 200 వికెట్లు సాధించడంపై టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వసీం జాఫర్‌ ప్రశంసించాడు. దక్షిణాఫ్రికా ప్రస్తుతం పాకిస్థాన్‌ పర్యటనలో ఉన్న...
  • పఠాన్‌.. పాక్‌పై నీ హ్యాట్రిక్‌ ఇంకా గుర్తుందిటీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ టెస్టుల్లో తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్‌ తీసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు...
  • పంత్‌ చిన్నప్పటి నుంచి మార్చుకోలేదేమో!టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ను నెటిజన్లు ట్రోలింగ్‌ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తన సంతకాన్ని మార్చుకోలేదని ఆటపట్టిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు...
  • పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడాలని ఉంది: పుజారాటీమ్‌ఇండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడాలనే ఆకాంక్ష బలంగా ఉందని టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌, నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా అన్నాడు. తాజాగా అతడు ఓ జాతీయ మీడియాతో...
  • ఇంట్లో వాళ్లు తొందరపెడుతున్నారు: పంత్‌ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని వచ్చినప్పటి నుంచీ కొత్త ఇల్లు కొనుక్కోవాలని తమ ఇంట్లోవాళ్లు తొందరపెడుతున్నట్లు టీమ్‌ఇండియా యువ హీరో రిషభ్‌పంత్‌ పేర్కొన్నాడు...
  • దోషిగా తేలిన శ్రీలంక మాజీ ఆటగాడుశ్రీలంక మాజీ పేసర్‌ దిల్హార లోకుహెట్టిగే మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్లు స్వతంత్ర అవినీతి నిరోధక ట్రైబ్యునల్‌ తేల్చింది. 2017లో యూఏఈలో ఓ టీ20 టోర్నీ సందర్భంగా ఆ జట్టు తరపున ఆడిన అతను...
  • ఇక్కడివాడే.. కంగారూ గడ్డపై!న్యూజిలాండ్‌లో వచ్చే నెలలో జరిగే టీ20 సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించగానే అందరి దృష్టి తన్వీర్‌ వైపే మళ్లింది. ఎవరా ఆటగాడు? అతని ప్రస్థానం ఏమిటీ? అనే ప్రశ్నలు రేకెత్తాయి...
  • ఆసీస్‌ బౌలర్లతో అందుకే దెబ్బలు తిన్నా: పుజారా  ఆస్ట్రేలియా పర్యటనలో తన బ్యాటింగ్‌పై విమర్శలు వచ్చినా కావాలనే నెమ్మదిగా ఆడినట్లు టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా అన్నాడు. ఈ పర్యటనలో మూడు అర్ధశతకాలు సాధించి...
  • బౌన్సర్లు రద్దు చేస్తే ఆటగాళ్లకు మరింత ప్రమాదం18 ఏళ్లలోపు క్రికెటర్లకు బౌన్సర్లు రద్దు చేయాలనే ప్రతిపాదనను ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ ఖండించాడు. అలా చేస్తే యువ క్రికెటర్లకు మరింత ప్రమాదమని పేర్కొన్నాడు...
  • బౌలర్లు బౌండరీలు ఇస్తే.. శాస్త్రి అరిచేస్తాడుటీమ్‌ఇండియాలో ఏ బౌలరైనా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు బౌండరీలు సమర్పిస్తే ప్రధాన కోచ్‌ రవిశాస్త్రికి నచ్చదని, అప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌లో అరుస్తారని బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ పేర్కొన్నారు...
  • ఆ పుకార్లతో అథ్లెట్లకు ఇబ్బంది కలుగుతోందిఈ ఏడాది జపాన్‌లో నిర్వహించ తలపెట్టిన టోక్యో ఒలింపిక్స్‌పై వస్తున్న పుకార్లు అథ్లెట్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటి(ఐఓసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ అన్నారు...
  • ఓ ఇంటివాడైన విజయ్‌ శంకర్‌భారత ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి వైశాలి విశ్వేశ్వరణ్‌ను అతడు పెళ్లాడాడు. బుధవారం చెన్నైలోని ఓ ఫంక్షన్‌ హాల్లో కొద్ది...
  • మిథాలి రాజ్‌గా బ్యాటింగ్‌ చేస్తున్న తాప్సీ ప్రముఖ బాలీవుడ్‌ నటి తాప్సీ సినీ అభిమానులనే కాకుండా క్రికెట్‌ అభిమానులనూ అలరించడానికి సిద్ధమయ్యారు. ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం ‘శభాష్‌ మిథు’...
  • కష్టమే.. భారత్‌తో జాగ్రత్త : ఫ్లవర్‌రాబోయే టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ జట్టు టీమ్‌ఇండియాను ఓడించడం అంత తేలిక కాదని జింబాబ్వే మాజీ ఆటగాడు, ఇంగ్లాండ్‌ మాజీ కోచ్‌ ఆండీ ఫ్లవర్‌ అభిప్రాయపడ్డాడు...
  • సిరాజ్‌కు నాతో చీవాట్లు పెట్టించుకోవడం ఇష్టం  టీమ్‌ఇండియా నయా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు తనతో చీవాట్లు పెట్టించుకోవాలంటే ఇష్టమని బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ అన్నారు. తాజాగా ఆయన రవిచంద్రన్‌ అశ్విన్‌...
  • టీమ్‌ ఇండియాను ఆయనే బలంగా తయారుచేశాడు..ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుని ఓడించిన టీమ్‌ఇండియాను కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీయే బలమైన జట్టుగా తీర్చిదిద్దాడని ఇంగ్లాండ్‌ మాజీ సారథి నాసర్‌ హుసేన్‌ ప్రశంసించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడే కసిని ప్రస్తుత...
  • ఎవరడిగినా భారతీయులమని గర్వంగా చెబుతాం..  దేశ ప్రజలకు టీమ్‌ఇండియా క్రికెటర్లు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. భారత్ నేడు 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సచిన్...
  • ‘అతడు తెందూల్కర్‌ను అధిగమిస్తాడు’ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ టెస్టు క్రికెట్‌లో ఆల్‌టైమ్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ తెందూల్కర్‌ రికార్డులను అధిగమించే వీలుందని, అతడికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మాజీ క్రికెటర్‌ జియోఫ్రే బాయ్‌కాట్‌ అన్నారు...
  • బెన్‌స్టోక్స్‌ను ఇచ్చే ప్రసక్తే లేదు: రాజస్థాన్‌వచ్చే నెలలో నిర్వహించే ఐపీఎల్‌ వేలంలో ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ను ట్రేడింగ్‌ (బదిలీ) చేసే ప్రసక్తే లేదని రాజస్థాన్‌ రాయల్స్‌ స్పష్టం చేసింది. ముంబయి ఇండియన్స్‌ అభిమాని...
  • డబ్బుల కోసమే ఐపీఎల్ ఆడుతున్నాడు  ఇంగ్లాండ్‌ టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టో టీమ్‌ఇండియాతో టెస్టులకు దూరమైన నేపథ్యంలో శ్రీలంక వికెట్‌కీపర్‌ నిరోషన్‌ డిక్‌విల్లా స్లెడ్జింగ్‌ చేశాడు. ఫిబ్రవరి 5 నుంచి భారత్‌తో...
  • పుజారా అలా చేస్తే.. సగం మీసం గీసుకుంటాచెతేశ్వర్‌ పుజారాకు ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ చిత్రమైన సవాలును విసిరాడు. ఇంగ్లాండ్‌తో వచ్చే సిరీస్‌లో ఏ స్పిన్నర్‌ బౌలింగ్‌లోనైనా ముందుకొచ్చి అతడి తలమీదుగ...
  • వేలం ముంగిట కుర్రాళ్లకు పరీక్ష  వచ్చే నెలలో ఐపీఎల్‌ మినీ వేలం ఉండబోతున్న నేపథ్యంలో ఫ్రాంఛైజీలను ఆకట్టుకునేందుకు కుర్రాళ్లకిదే చివరి అవకాశం. నేటి నుంచే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ క్వార్టర్స్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి...
  • భారత పర్యటనకు ఇంగ్లాండ్‌ సిద్ధం: జయవర్దెనెభారత పర్యటనకు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టు సిద్ధంగా ఉందని, అందుకోసం పూర్తిగా సన్నద్ధమైందని శ్రీలంక మాజీ సారథి మహేలా జయవర్దెనె అభిప్రాయపడ్డాడు. లంకతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ సోమవారం...
  • ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు మూడు రోజులే అవకాశంమరో పది రోజుల్లో టీమ్‌ఇండియాతో తలపడనున్న తొలి టెస్టుకు ఇంగ్లాండ్‌ జట్టు ఆటగాళ్లకు మూడు రోజుల ట్రైనింగ్‌ సెషన్‌ లభించనుంది. శ్రీలంకతో టెస్టు సిరీస్‌ పూర్తయ్యాక ఆ జట్టు బుధవారం చెన్నై చేరుకోనుంది...
  • స్మిత్‌ విషయంలో నన్నెవరూ నమ్మలేదు: అశ్విన్‌ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో స్టీవ్‌స్మిత్‌ను తాను ఔట్‌చేస్తాననే విషయం ఎవరూ నమ్మలేదని టీమ్‌ఇండియా ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పేర్కొన్నాడు. తాజాగా అతడు మీడియాతో మాట్లాడుతూ...
  • విమాన ప్రమాదంలో ఆటగాళ్ల దుర్మరణం  కరోనా వైరస్‌ సోకిన నలుగురు ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు విమాన ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన బ్రెజిల్‌లోని టోకాంటిన్స్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. పాల్మాస్‌ క్లబ్‌కు చెందిన నలుగురు ఆటగాళ్లకు...
  • కుంబ్లేను ఎదుర్కోడానికి ద్రవిడ్‌ సాయం: తైబుటీమ్‌ఇండియా మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ తనకూ బ్యాటింగ్‌ విషయంలో సాయం చేశాడని జింబాబ్వే మాజీ సారథి తతెందా తైబు పేర్కొన్నాడు. భారత్‌తో టెస్టు మ్యాచ్‌లు ఆడేటప్పుడు స్పిన్‌...
  • పంత్‌ను ఆటపట్టించిన చాహల్‌, రషీద్‌టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ను యుజువేంద్ర చాహల్‌, అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ ట్రోల్ చేశారు. తాజాగా పంత్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పంచుకోగా, అందులో ఎర్ర రంగు...
  • ఒకే ఆటగాడు. ఒకే బంతి.. రెండుసార్లు రనౌట్‌  క్రికెట్‌లో అప్పుడప్పుడూ కొన్ని సరదా సంఘటనలు.. ఆసక్తికర విశేషాలు చోటుచేసుకుంటాయి. అవి ఫీల్డర్ల మెరుపు విన్యాసాలైనా అవ్వచ్చు.. వికెట్‌ కీపర్ల నైపుణ్యాలైనా ఉండొచ్చు...
  • అంతకంటే గొప్పేముంటుంది?టీమ్‌ఇండియాకు విజయాలు అందించడం కంటే గొప్పేముంటుందని వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ అన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత ప్రదర్శనతో సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన అతను మాట్లాడుతూ...
  • లార్డ్స్‌ శతకం కన్నా మెల్‌బోర్న్‌దే ప్రత్యేకంమెల్‌బోర్న్‌ టెస్టులో శతకం తనకెంతో ప్రత్యేకమైందని, సిరీస్‌ విజయానికి అది బాటలు వేసిందని అజింక్య రహానె అన్నాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఘోరపరాభవం తర్వాత పగ్గాలు అందుకున్న అజింక్య...
  • మనం ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి: సచిన్‌అమ్మాయిలు, అబ్బాయిల పట్ల అన్ని వేళలా అన్ని విషయాల్లో సమానత్వం చూపాలని, లింగ భేదం ఉండకూడదని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ అభిప్రాయపడ్డారు...
  • బెయిర్‌స్టో విషయంలో పునరాలోచించాలిమరికొద్ది రోజుల్లో టీమ్‌ఇండియాతో జరగబోయే తొలి రెండు టెస్టులకు జానీ బెయిర్‌స్టో లాంటి కీలక ఆటగాడికి విశ్రాంతినివ్వడం సరికాదని ఇంగ్లాండ్‌ మాజీ సారథి నాసర్‌ హుసేన్‌ పేర్కొన్నాడు...
  • ఓపిక పడితే టీమ్‌ఇండియా వికెట్లు పడతాయివచ్చేనెలలో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ స్పిన్నర్లు ఓపిక పడితే టీమ్‌ఇండియా వికెట్లు వాటంతట అవే పడతాయని మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌స్వామ్‌ అన్నాడు...
  • మేం గెలవడానికి కారణం టిమ్‌పైనే..  ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1 తేడాతో గెలుపొందడానికి ఆ జట్టు కెప్టెన్‌ టిమ్‌పైనే కారణమని రవిచంద్రన్‌ అశ్విన్‌ మరోసారి సెటైర్లు వేశాడు...
  • ‘301’ క్యాప్‌.. వెలకట్టలేని సంపదటీమ్‌ఇండియా టెస్టు క్యాప్‌ ధరించడమంటే వెలకట్టలేని సంపద అని వాషింగ్టన్‌ సుందర్‌ పేర్కొన్నాడు. సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన అనంతరం శుక్రవారం ఇంటికి చేరుకున్న అతడు...
  • ద్రవిడ్‌ సలహాలు పాటిస్తే మేలు : పీటర్సన్‌శ్రీలంక పర్యటనలో స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న ఇంగ్లాండ్‌ ఓపెనర్లకు ఆ జట్టు మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ విలువైన సూచనలు చేశాడు...
  • సంజూని కెప్టెన్‌ కాకుండా వైస్‌కెప్టెన్‌ చేయాల్సిందిఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాజస్థాన్‌ రాయల్స్‌ ఈ సీజన్‌లో సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా కాకుండా వైస్‌ కెప్టెన్‌గా నియమించాల్సిందని టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ గౌతమ్ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు...
  • అరంగేట్రం ఆటగాళ్లకు కొత్త కార్లు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర ఆరుగురు టీమ్‌ఇండియా ఆటగాళ్లను ఆశ్చర్యపర్చారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో అరంగేట్రం చేసి అత్యుత్తమ ప్రదర్శన చేసిన శార్దూల్‌ ఠాకుర్...
  • రవిశాస్త్రి చెప్పమన్నా.. శార్దూల్‌ చెప్పలేదు..  బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా ఎంతో కష్టపడి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో చివరి రోజు ఓటమి అంచున నిలిచిన...
  • ప్రేక్షకులు లేకుండానే చెన్నై టెస్టులుమరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్‌లో చెన్నైలో జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. కరోనా వైరస్‌ పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ...
  • ‘ఏం కావాలంటే అది చేసుకోండి.. మేం వెళ్లం’ఆస్ట్రేలియాతో సుదీర్ఘ పర్యటనకు ముందు టీమ్‌ఇండియా ఆటగాళ్ల కుటుంబాలను అక్కడికి అనుమతించకపోవడంపై హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడని ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు...
  • సంజూ కెప్టెన్సీలో ఆడడానికి ఎదురుచూస్తున్నా..వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ కోసం రాజస్థాన్‌ రాయల్స్‌ తనని అట్టిపెట్టుకోవడంపై దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మిల్లర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ట్విటర్‌ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు...
  • చిరకాల కోరిక నెరవేర్చుకున్న సిరాజ్‌..!ఇటీవల టెస్టు సిరీస్‌లో సత్తా చాటిన టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మాంచి జోష్‌ మీద ఉన్నాడు. భారత్‌ తరఫున టెస్టుల్లో ఆడాలనే తన తండ్రి కలను నిజం చేసుకున్న అతడు...
  • పంత్‌ బాగా ఆడితే నా కెరీర్‌ ముగిసిపోదు..టీమ్ఇండియా యువ వికెట్‌కీపర్‌, బ్యా్ట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ వికెట్ల వెనుక మెల్లిగా మెరుగౌతాడని, ఎవరూ ఒకటో తరగతిలోనే అన్నీ నేర్చుకోరని సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా అన్నాడు...
  • ఇంటికి చేరుకున్న అశ్విన్‌, సుందర్‌టీమ్‌ఇండియా ఆటగాళ్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, వాషింగ్టన్ సుందర్‌ శుక్రవారం తమ ఇళ్లకు చేరుకున్నారు. ఐపీఎల్‌ తర్వాత యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లిన వీరు అక్కడ..
  • ఆసీస్‌ కాదు.. టీమిండియాపై దృష్టిపెట్టండి   ఆస్ట్రేలియా ఇకపై మేటి జట్టు కాదని, అదెప్పుడో గతంలో ఉండేదని ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌స్వాన్‌ విమర్శించాడు. ఇటీవల జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో టీమ్‌ఇండియా యువ ఆటగాళ్ల...
  • జీవితంలో ఎప్పుడూ ఇలాంటి జట్టు చూడలేదుఆస్ట్రేలియాను సొంత గడ్డపై టీమ్ఇండియా ఓడించడం అద్భుతమని, తన జీవితంలో ఇలాంటి జట్టును ఎప్పుడూ చూడలేదని పాకిస్థాన్‌ మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ అన్నాడు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భారత్‌....
  • ఆటగాళ్లకు క్వారంటైన్‌ నిబంధనల్లో సడలింపుఆస్ట్రేలియా నుంచి ముంబయి చేరుకున్న పలువురు టీమ్‌ఇండియా ఆటగాళ్లు, హెడ్‌కోచ్‌ రవిశాస్త్రికి బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు క్వారంటైన్‌ నిబంధనల్లో సడలింపులిచ్చారు...
  • ఇండియా అంటే ఇది: సెహ్వాగ్‌  ఆస్ట్రేలియాలో అద్భుత విజయం సాధించి తిరిగొచ్చిన టీమ్ఇండియా పేసర్‌ నటరాజన్‌కు సొంత ఊర్లో ఘన స్వాగతం లభించింది. గురువారం ఉదయం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న...
  • ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్‌ పటేల్‌ జోక్..ఐపీఎల్‌ 2021 కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) తనని తొలగించడంపై టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ పార్థివ్‌ పటేల్‌ సరదాగా స్పందించాడు...
  • తరాల పాటు ఈ సిరీస్‌ను గుర్తుంచుకుంటారు..!  టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటన దిగ్విజయంగా సాగడానికి కృషిచేసిన బీసీసీఐకి ఎప్పటికీ రుణపడి ఉంటామని క్రికెట్‌ ఆస్ట్రేలియా పేర్కొంది. తాజాగా బీసీసీఐ అధికారులకు...
  • ధోనీతో పోల్చడం అద్భుతమే కానీ..  టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీతో తనని పోల్చడం సరికాదని యువ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా నుంచి గురువారం ఉదయం దిల్లీకి...
  • శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసి అద్వితీయ సిరీస్‌ విజయంలో కీలక బౌలర్‌గా సేవలందించిన టీమ్‌ఇండియా పేసర్‌‌ మహ్మద్‌ సిరాజ్‌ కొద్దిసేపటి క్రితమే శంషాబాద్‌ విమానాశ్రయానికి...
  • ఇంకా నయం.. వారినీ తీసేస్తారనుకున్నా: గంభీర్‌  మరో రెండు నెలల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఏయే ఆటగాడు ఉండాలో ఏయే ఆటగాడు అవసరం లేదో ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీలు ఒక నిర్ణయానికి వచ్చేశాయి...
  • ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!  ఈ ఏడాది ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికే విదేశీ ఆటగాడిగా ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ నిలుస్తాడని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు...
  • రిషభ్‌ పంత్ కాదు.. స్పైడర్‌ పంత్‌: ఐసీసీటీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ను ఐసీసీ కొనియాడింది. అతడిని ‘స్పైడర్‌ పంత్‌’గా పేర్కొంటూ ట్వీట్‌ చేసింది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన గబ్బా టెస్టులో...
  • మైదానంలోనే భారత్‌-ఆసీస్‌ పోటీదారులుభారత్‌.. ఆస్ట్రేలియా మైదానంలోనే పోటీదారులని, బయట మాత్రం రెండు దేశాల బంధం దృఢమైనదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌ గడ్డపై బుధవారం చిరస్మరణీయ
  • ఆస్ట్రేలియన్ నోట ‘భారత్‌ మాతా కీ జై’ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా భిన్న అనుభూతుల్ని పొందింది. ఊహించని గాయాలు, 36 పరుగులకే ఆలౌటవ్వడం, చారిత్రక విజయం,
  • గబ్బా హీరోస్‌.. సూపర్‌ మీమ్స్‌ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. విజయంలో రిషభ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ కీలక పాత్ర పోషించారు. టీమిండియాతోపాటు...
  • మాటల్లో చెప్పలేను: రహానెఆస్ట్రేలియాపై భారత్‌ చారిత్రక విజయం సాధించింది. గత 32 ఏళ్లగా గబ్బాలో ఓటమెరుగని ఆసీస్‌ను మట్టికరిపించి టెస్టు సిరీస్‌ను 2-1తో సాధించింది. అయితే పోటాపోటీగా సాగిన ఈ సిరీస్‌ క్రికెట్ అభిమానులకు జ్ఞాపకంగా నిలిచిపోతుంది....
  • రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!తనపై వచ్చిన విమర్శలు, దెప్పిపొడుపులకు నేడు తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడు యువ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌. టెస్టు మ్యాచ్‌లో టీ20 తరహా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి ఆస్ట్రేలియా గడ్డపై
  • ఆసీస్‌ పొగరుకు, గర్వానికి ఓటమిదికుడోస్‌ టీమిండియా! సువర్ణాక్షరాలతో చరిత్రను లిఖించారు. సగం జట్టు గాయాలతో దూరమైనా, బయోబబుల్‌ వివాదాలు చుట్టుముట్టినా, జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురైనా.. మీ విజయాన్ని ఎవరూ..
  • టీమిండియాకు బోనస్‌ ప్రకటించిన బీసీసీఐ  బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో అపూర్వ విజయం సాధించిన టీమిండియాపై బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా......
  • భారత్‌ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులుబోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా 3 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఆసీస్‌ నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని 97 ఓవర్లలో...
  • భారత్‌ విజయం అమితానందాన్నిచ్చింది: మోదీ: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ చారిత్రక విజయం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ట్విటర్‌ వేదికగా టీమిండియాపై
  • భారత్‌ చిరస్మరణీయ విజయం..బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది...
  • విజయానికి చేరువలో భారత్‌ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా విజయానికి 5 పరుగుల దూరంలో కొనసాగుతోంది. వాషింగ్టన్‌ సుందర్‌(22) ఔటయ్యాడు
  • ఐదో వికెట్‌ కోల్పోయిన టీమ్‌ఇండియాఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. కమిన్స్‌ బౌలింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌(9) వేడ్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు...
  • గబ్బా టెస్టు: రిషభ్‌ పంత్‌ అర్ధశతకం..ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌(51*) అర్ధశతకం సాధించాడు. పుజారా(56) ఔటయ్యాక మయాంక్‌ అగర్వాల్‌(9*)తో...
  • విజయానికి 80 పరుగుల దూరంలో భారత్‌ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఛేతేశ్వర్ పుజారా(56) ఔటయ్యాడు. లైయన్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు...
  • గబ్బా టెస్టు: పుజారా  హాఫ్‌ సెంచరీఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా(52*) అర్ధశతకంతో కొనసాగుతున్నాడు...
  • ధోనీని అధిగమించి పంత్ కొత్త‌ రికార్డు..  టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్, బ్యాట్స్‌మన్‌‌ రిషభ్‌పంత్‌ టెస్టు క్రికెట్‌లో మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీకి చెందిన ఓ రికార్డును బద్దలుకొట్టాడు. టెస్టుల్లో భారత వికెట్‌ కీపర్‌గా...
  • గబ్బా టెస్టు: టీ విరామానికి భారత్‌ 183/3ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా రెండో సెషన్‌ పూర్తయ్యేసరికి 63 ఓవర్లలో 183/3తో నిలిచింది...
  • మూడో వికెట్‌ కోల్పోయిన టీమ్‌ఇండియాఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా మూడో వికెట్‌ నష్టపోయింది. కెప్టెన్‌ అజింక్య రహానె(24) ధాటిగా ఆడే క్రమంలో కమిన్స్‌...
  • అదే మన ఆఖరి ఫొటో అవుతుందని తెలియదు..  టీమ్‌ఇండియా, ముంబయి ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్య తన తండ్రి హిమాన్షు పాండ్యను తలుచుకొని బాధపడ్డాడు. తమ సోదరుల ఎదుగుదలకు ఎంతో కృషి చేశారని, తన తండ్రి...
  • గబ్బా టెస్టు: రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా రెండో వికెట్ కోల్పోయింది...
  • గబ్బా టెస్టు: 100 దాటిన టీమ్‌ఇండియాబోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఒక వికెట్‌ కోల్పోయి 100 పరుగులు చేసింది. శుభ్‌మన్‌గిల్‌(73*), పుజారా(15*)...
  • గబ్బా టెస్టు: భోజన విరామానికి భారత్‌ 83/1బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 38 ఓవర్లకు 83/1తో కొనసాగుతోంది. శుభ్‌మన్‌గిల్‌(64*), పుజారా(8*) నిలకడగా...
  • గబ్బా టెస్టు: శుభ్‌మన్‌ గిల్‌ అర్ధశతకంబోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ (53*) అర్ధశతకం సాధించాడు...
  • క్రికెట్‌ మైదానంలో అలరించిన స్టార్‌వార్స్‌ టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య గబ్బా వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్టులో శనివారం పలువురు అభిమానులు స్టార్‌వార్స్‌ గెటప్‌లో దర్శనమిచ్చారు...
  • టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ 336 ఆలౌట్‌  ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 336 పరుగులకు ఆలౌటైంది. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వాషింగ్టన్‌ సుందర్‌(62; 144 బంతుల్లో 7x4, 1x6), శార్దూల్‌ ఠాకుర్‌(67; 115 బంతుల్లో 9x4, 2x6)...
  • తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన టీమ్‌ఇండియాఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా తొమ్మిది వికెట్లు‌ కోల్పోయింది. వరుస ఓవర్లలో నవ్‌దీప్‌ సైని(5), వాషింగ్టన్‌ సుందర్‌(62) ఔటయ్యారు...
  • శార్దూల్ ఔట్‌.. టీమ్‌ఇండియా 315/7ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఏడో వికెట్‌ కోల్పోయింది. కమిన్స్‌ వేసిన 102.3 ఓవర్‌కు శార్దూల్‌ ఠాకుర్‌(67; 115 బంతుల్లో 9x4, 2x6) బౌల్డయ్యాడు...
  • శార్దూల్‌, సుందర్‌ రికార్డు భాగస్వామ్యంగబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా లోయర్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ శార్దూల్‌ ఠాకుర్‌(64*), వాషింగ్టన్‌ సుందర్‌(53*) రికార్డు భాగస్వామ్యం...
  • శార్దూల్‌, సుందర్‌ అర్ధశతకాలు..ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ శార్దూల్‌ ఠాకుర్‌(56*), వాషింగ్టన్‌ సుందర్‌(50*) అర్ధశతకాలతో దూసుకెళుతున్నారు...
  • 90 ఓవర్లకు టీమ్‌ఇండియా 262/6ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వాషింగ్టన్‌ సుందర్‌(39*), శార్దూల్‌ ఠాకుర్‌(41*) నిలకడగా ఆడుతున్నారు...
  • గబ్బా టెస్టు: టీ విరామానికి భారత్‌ 253/6ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోర్లు సాధించకపోయినా లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ నిలకడగా ఆడుతున్నారు...
  • మరో 6 పరుగులు చేసుంటే..  భారత క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ అంటే తెలియని వారుండరు. ఇద్దరూ భిన్న ధ్రువాలు అనడంలో సందేహం లేదు. ఒకరు దూకుడుకు