☰
ఆదివారం, ఏప్రిల్ 18, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Published : 03/03/2021 01:07 IST
ఐపీఎల్‌లో డబ్బు గురించే..

దిల్లీ: ఈసారి ఐపీఎల్‌ నుంచి తప్పుకొన్న    దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టెయిన్‌.. ఈ టోర్నీ గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేశాడు.   పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌), శ్రీలంక ప్రిమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌)లో ఆటగాడిగా ఎక్కువ గుర్తింపు లభిస్తుందన్న అతను..  ఐపీఎల్‌లో డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెప్పాడు. ‘‘పీఎస్‌ఎల్‌, ఎల్‌పీఎల్‌లో ఆటగాడిగా ఎక్కువ గుర్తింపు దక్కుతుంది. ఐపీఎల్‌ విషయానికొస్తే అక్కడ జంబో జట్లుంటాయి. పేరున్న ఆటగాళ్లు కనిపిస్తారు. ఎవరెంత సంపాదిస్తున్నారన్న విషయానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. క్రికెట్‌ మరుగున పడిపోతుంది. పీఎస్‌ఎల్‌ కోసం రాగానే చాలామంది ఆటగాళ్లు నా గదికి వచ్చి ఎక్కడెక్కడ ఆడారు? మీ ప్రయాణం ఎలా సాగింది? అంటూ అడుగుతున్నారు. ఐపీఎల్‌లో ఇలాంటివి కనిపించవు. ఎంతకు అమ్ముడుపోయావన్నదే అక్కడ ప్రధాన చర్చ. అలాంటి వాటికి ఈ ఏడాది దూరంగా ఉండాలని అనుకున్నా’’ అని పీఎఎస్‌లో క్వెటా గ్లాడియేటర్స్‌కు ఆడుతున్న స్టెయిన్‌ అన్నాడు.

Tags:

మరిన్ని

  • ఫుట్‌బాల్‌ దిగ్గజం అహ్మద్‌ హుస్సేన్‌ మృతి భారత ఫుట్‌బాల్‌ స్వర్ణయుగంలో భాగమైన అహ్మద్‌ హుస్సేన్‌ ఇక లేరు. 89 ఏళ్ల ఈ మాజీ ఫుట్‌బాల్‌ ఆటగాడు, ఒలింపియన్‌ కరోనాతో బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆడే రోజుల్లో అత్యుత్తమ డిఫెండర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన
  • పాపం.. ఆర్చరీ జట్టు భారత కాంపౌండ్‌ ఆర్చరీ జట్టు సభ్యులు రాత్రి నడిరోడ్డుపై కొన్ని గంటలపాటు గడపాల్సి వచ్చింది. ఓ తప్పుడు కరోనా పాజిటివ్‌ ఫలితం వల్ల ఆ జట్టు ఆర్చరీ ప్రపంచకప్‌ నుంచి వైదొలగాల్సి వచ్చింది. వాళ్ల గురించి భారత ఆర్చరీ సమాఖ్య (ఏఏఐ) పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి.
  • రవికి స్వర్ణం.. భారత యువ రెజ్లర్‌ రవి దహియా సత్తా చాటాడు. ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అతడు టైటిల్‌ నిలబెట్టుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల 57 కేజీల విభాగం ఫైనల్లో రవి 9-4తో అలీ రజా (ఇరాన్‌)ను ఓడించి పసిడి కైవసం చేసుకున్నాడు. మరోవైపు స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా
  • మీరాబాయి ప్రపంచ రికార్డు భారత స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆసియా వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 49 కేజీల విభాగంలో క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 119 కేజీలు ఎత్తి జియాంగ్‌ (చైనా, 118 కేజీలు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఆమె బద్దలు కొట్టింది.
  • హైదరాబాద్‌లో ప్రపంచకప్‌ సంబరం టీ20 ప్రపంచకప్‌ తొలిసారి హైదరాబాద్‌కు రానుంది. ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో జరగబోయే ఈ మెగా టోర్నీ వేదికల్లో హైదరాబాద్‌ కూడా ఎంపికైంది. మొత్తం తొమ్మిది వేదికల్లో పొట్టి ప్రపంచకప్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
  • సామ్స్‌కు నెగెటివ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆల్‌రౌండర్‌ డేనియల్‌ సామ్స్‌ కరోనా నుంచి కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన రెండు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లోనూ నెగెటివ్‌ రావడంతో అతను బయో బబుల్‌లో ఉన్న ఆర్‌సీబీ బృందంలో చేరాడు.
  • మళ్లీ ఢమాల్‌ లక్ష్యం చిన్నదైనా, పెద్దదైనా.. ఛేదనను ఘనంగా ఆరంభించడం.. లక్ష్యం దిశగా పరుగులు పెట్టడం.. ఇక గెలుపు లాంఛనమే అనుకున్నాక ఉన్నట్లుండి కుప్పకూలిపోవడం.. ఇదీ ఈ ఐపీఎల్‌ సీజన్లో సన్‌రైజర్స్‌ హైదరబాద్‌ వరస! తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇదే జరిగింది. మూడో మ్యాచ్‌లోనూ కథ ఏమీ మారలేదు

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • జూనియర్‌ ఆర్టిస్టుగానూ ఛాన్స్‌ ఇవ్వలేదు!
  • రాశిఫలం
  • ఉన్నదంతా ఊడ్చేసి.. కొన ఊపిరితో వదిలేసి..
  • పెళ్లయ్యాక ప్రేమాయణం.. యువకుడి ఆత్మహత్య
  • ఊరినే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు!
  • Double Maskతో మరింత మేలు!
  • టీకాతో ఇన్‌ఫెక్షన్‌ ఆగదు..!
  • చైతన్యకు నాగబాబు ఖరీదైన గిఫ్ట్‌
  • ప్రేమించిన యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడని..
  • Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.