☰
గురువారం, ఫిబ్రవరి 25, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram
భారత్‌ విజయ లక్ష్యం 49

తాజా వార్తలు

  • స్పిన్‌ మాయ: ఇంగ్లాండ్‌ 81 ఆలౌట్‌[18:50]

  • రూట్‌ ‘పంచ్’: టీమ్‌ఇండియా 145కే ఆలౌట్‌‌[16:19]

  • పింక్‌ టెస్టు: 13 వికెట్లతో కొత్త రికార్డు  [14:36]

  • సెక్యూరిటీ కళ్లు గప్పి.. కోహ్లీని కలిసేందుకు  [12:34]

  • ఇలాగైతే గిల్‌ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది[11:55]

  • అంపైర్‌ నిర్ణయాలతో అసహనం..![10:23]

  • మోదీ స్టేడియంలో కోహ్లీ ఆందోళన ఇదే![03:40]

  • సాహా కోసమే ధోనీ రిటైర్మెంట్‌: ఇషాంత్‌[01:43]

  • అనుకూలించినప్పుడే అందిపుచ్చుకోవాలి: అక్షర్‌[01:26]

కథనాలు

  • టీమ్‌ఇండియా ‘అన్న’

    భారత్‌కు ఎందరో స్పిన్నర్లు దొరికారు. అందులో ఈతరం మేటి రవిచంద్రన్‌ అశ్విన్‌. వికెట్లు అవసరమైన ప్రతిసారీ బంతితో మెరిసే అతడు జట్టుకోసం బ్యాటుతోనూ విధ్వంసం సృష్టించగలడు. నడుం నొప్పి వేధిస్తున్నా.. కాళ్లు లాగేస్తున్నా.. ప్రత్యర్థి పరీక్షిస్తున్నా.. గంటలకొద్దీ బంతులు వేయగలడు.....
  • ‘రూట్’‌ను తప్పించడం ఎందుకింత కష్టం!

    అనుకున్నదే జరిగింది..! విధ్వంసకర ఫామ్‌లో ఉన్న జోరూట్‌ ద్విశతకం బాదేశాడు. తన కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్‌ను పటిష్ఠ స్థితిలో నిలిపాడు. టీమ్‌ఇండియాకు కొరకరాని కొయ్యగా మారిపోయాడు. ఆసియా గడ్డపై తనను మించిన విదేశీ ఆటగాడు మరొకరు లేరని చాటాడు....
  • ద్రవిడ్‌పై సచిన్‌ అలిగిన వేళ..!

    2004.. చిరకాల శత్రువు పాకిస్థాన్‌లో భారత్‌ అడుగుపెట్టి అప్పటికే 15 ఏళ్లు గడిచింది. అందుకే రెండు దేశాల క్రికెటర్లే కాదు అభిమానులు, రాజకీయ నాయకులూ అత్యంత ఉత్కంఠను అనుభవించారు. ఆ హోరాహోరీ సిరీసులో ద్విశతకం చేసే అవకాశం దొరికితే ఎవరు వదిలేస్తారు చెప్పండి! దాయాదిని సొంతగడ్డపై....
మరిన్ని

ప్రధానాంశాలు

  • మొతేరాలో వికెట్ల జాతర

    భారత్‌తో టెస్టు సిరీస్‌లో  ఇంగ్లాండ్‌ గెలవడానికి  మంచి అవకాశమున్నది మొతేరాలోనే’’ సిరీస్‌ ఆరంభానికి ముందు చాలామంది విశ్లేషకుల మాట ఇది. అహ్మదాబాద్‌ రావడానికి ముందే చెన్నైలో ఓ అనూహ్య విజయాన్నందుకున్న ఇంగ్లిష్‌ జట్టు.. మొతేరా మనదేలే అన్న ఆశతోనే ఇక్కడ అడుగు పెట్టి ఉంటుందేమో! గులాబి బంతితో భారత జట్టును దెబ్బ తీద్దామని ముగ్గురు స్పెషలిస్టు పేసర్లనూ
  • విమర్శలొస్తే రానీ..

    చెన్నై చెపాక్‌లో రెండో టెస్టులో  స్పిన్‌ పిచ్‌పై గింగిరాలు తిరిగే బంతుల్ని ఎదుర్కోలేక ఉక్కిరిబిక్కిరైపోయింది ఇంగ్లిష్‌ జట్టు. దీంతో ఇంగ్లాండ్‌ మద్దతుదారులు ఇది టెస్టు మ్యాచ్‌కు సరిపోయే పిచ్‌ కాదని, మరీ ఇంతగా స్పిన్నర్లకు
  • ఈ వెలుగులో కొంచెం కష్టమే

    స్టేడియంలో లైట్ల  వెలుతురులో గులాబి బంతిని గుర్తించడంతో ఇబ్బందులున్నాయని భారత కెప్టెన్‌ కోహ్లి అన్నాడు. ‘‘స్టేడియంలో వాతావరణం చాలా ఉత్తేజితంగా ఉంది. కానీ లైట్ల వెలుతురే నాకు కాస్త ఆందోళన కలిగిస్తోంది.
  • జ్యోతి సంచలనం

    స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నీలో భారత క్రీడాకారిణి జ్యోతి గులియా సంచలనం సృష్టించింది. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ నజిమ్‌ కిజైబే (కజకిస్తాన్‌)కు షాకిచ్చింది. బుధవారం జరిగిన
  • వంద టెస్టులు గొప్ప మైలురాయి: సచిన్‌

    వందో టెస్టు ఆడుతున్న టీమ్‌ఇండియా పేసర్‌ ఇషాంత్‌శర్మను దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ ప్రశంసించాడు. ‘‘ఏ ఆటగాడికైనా వంద టెస్టులు ఆడటం గొప్ప మైలురాయి. మరీ ముఖ్యంగా ఫాస్ట్‌ బౌలర్‌కు. అండర్‌-19 క్రికెట్‌
  • సింధుకు సులువు.. సైనాకు కష్టం

    ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణులు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. మార్చి 17 నుంచి 21 వరకు బర్మింగ్‌హామ్‌లో జరిగే ఈ టోర్నీలో
  • టైగర్‌కు ప్రాణాపాయం లేదు

    గోల్ఫ్‌ స్టార్‌ టైగర్‌వుడ్స్‌ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం వుడ్స్‌ నడిపిస్తున్న కారు బోల్తా కొట్టి రహదారి పక్కన లోతుగా ఉన్న ప్రదేశంలో పడిపోయింది. ప్రమాద సమయంలో అతడొక్కడే కారులో
  • భారత్‌ × బంగ్లాదేశ్‌

    రహదారి భద్రత ప్రపంచ సిరీస్‌ క్రికెట్‌ టోర్నీ ఆరంభ పోరులో భారత దిగ్గజాల జట్టుతో బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది. మార్చి 5న రాయ్‌పూర్‌లోని షహీద్‌ వీర్‌ నారాయణ్‌సింగ్‌ అంతర్జాతీయ స్టేడియంలో
  • హైదరాబాద్‌ ఓటమి

    విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌కు తొలి ఓటమి ఎదురైంది. వరుసగా రెండు విజయాలతో అలరించిన హైదరాబాద్‌కు మూడో మ్యాచ్‌లో చుక్కెదురైంది. బుధవారం గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో బరోడా
  • ఆట మొదలు..

    మొతేరాలోని ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంలో సందడి మొదలైంది.  ‘నరేంద్ర మోదీ స్టేడియం’గా పేరు మారిన సర్దార్‌ పటేల్‌ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలున్న...
  • మైదానంలో కోహ్లి అభిమాని..

    ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా విరాట్‌ కోహ్లి అభిమాని అందరి దృష్టిని ఆకర్షించాడు. తన అభిమాన క్రికెటర్‌ను సమీపంగా చూసేందుకు ఆ అభిమాని భద్రతను ఛేదించుకుని మైదానంలోకి దూసుకెళ్లాడు.
  • బెడిసికొట్టిన‘బ్యాక్‌ఫుట్‌’

    స్పిన్‌ ఆడటంలో ఇంగ్లాండ్‌ బలహీనత తెలిసిందే. అయితే మొతేరాలో మరీ ఇలా కుప్పకూలిపోతుందని ఎవరూ అనుకోలేదు. పిచ్‌పై పచ్చికంతా తొలగిపోవడం చూడగానే ఇది స్పిన్‌ పిచ్‌ అని ఆ జట్టుకు అర్థమయ్యే ఉంటుంది.
  • బంతికి ఉమ్ము రాసిన స్టోక్స్‌

    కరోనా కారణంగా బంతిపై ఉమ్ము రాయడాన్ని ఐసీసీ గత జూన్‌లోనే నిషేధించింది. అయినా అలవాటు వల్ల అప్పుడప్పుడు ఆ పని చేస్తూనే ఉన్నారు. తాజాగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా

జిల్లాలు

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.