షేర్లు - ఫండ్లు
-
చైనాలో మదుపు చేస్తారా?ఇటీవల కాలంలో విదేశీ మార్కెట్లలో ఈక్విటీ పెట్టుబడులు పెట్టి దేశీయ మదుపరులకు అధిక లాభాలు ఆర్జించి పెట్టాలనే లక్ష్యంతో కొన్ని వినూత్నమైన పథకాలను మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఆవిష్కరిస్తున్నాయి.
-
నాలుగు రకాల పెట్టుబడి..నిప్పన్ ఇండియా మ్యూచవల్ ఫండ్ నుంచి ఒక ఆసక్తికరమైన పథకం వచ్చింది. ‘నిప్పన్ ఇండియా అసెట్ అలకేషన్ ఫండ్ ఆఫ్ ఫండ్’ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ఫిబ్రవరి 1 వరకూ అందుబాటులో ఉంది. కనీస పెట్టుబడి రూ.5,000....
-
మార్కెట్ జోరులో.. జాగ్రత్త..స్టాక్ మార్కెట్ సూచీలు జీవన కాల గరిష్ఠాలను చేరుకున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 48,000లు దాటేసింది....
-
మల్టీ క్యాప్ ఫండ్లలో..లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో మదుపు చేసే మల్టీ క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ఫండ్ ఆఫ్ ఫండ్స్ను నిప్పన్ ఇండియా ఏఎంసీ ప్రవేశ పెట్టింది.
-
పిల్లల భవితకు ధీమా...తమ పిల్లలకు ఏ లోటూ ఉండకూడదు. ఉన్నత చదువులు, మంచి జీవితం.. ప్రతి తల్లిదండ్రుల కలలు ఇలానే ఉంటాయి. వీటికోసం వారు ఎంతో ఇష్టంగా కష్టపడుతుంటారు.
-
నష్టభయం తక్కువగా..ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఫార్చూన్ క్రెడిట్ కేపిటల్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఐటీఐ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక లార్జ్ క్యాప్ ఫండ్ను ఆవిష్కరించింది. ఈ ‘ఐటీఐ లార్జ్ క్యాప్
-
బ్యాంకుల్లో పెట్టుబడి...మిరే అసెట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఇండియా, ‘మిరే అసెట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్’ పేరుతో ఒక కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఎన్ఎఫ్ఓ డిసెంబరు 4తో ముగియనుంది. ఈ ఫండ్కు హర్షద్ బోరవాకే, గౌరవ్ కొచర్ ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు.
-
ఎఫ్డీలకు ప్రత్యామ్నాయం...బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడి అవకాశాలపై ఆసక్తి ఉన్న మదుపరుల కోసం ‘మోతీలాల్ ఓస్వాల్ 5 ఇయర్ జీ-సెక్ ఈటీఎఫ్’ అనే పేరుతో ఒక కొత్త పథకాన్ని మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) డిసెంబరు 2న ముగుస్తుంది
-
పెట్టుబడి శాస్త్రీయంగా...‘క్వాంటిటేటివ్ మోడల్’ ఆధారంగా పెట్టుబడి అవకాశాలను ఎంచుకునే ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఆవిష్కరించింది. ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ క్వాంట్ ఫండ్’ అనే పేరుతో తీసుకువచ్చిన ఈ కొత్త పథకం ఎన్ఎఫ్ఓకి చివరి తేదీ వచ్చే నెల 7. ఇది ఓపెన్ ఎండెడ్ పథకం.
-
అందుబాటు ధరలో మదుపు...కొన్నిసార్లు నాణ్యమైన కంపెనీల షేర్లు అందుబాటు ధరల్లోకి వస్తుంటాయి. పరిస్థితులన్నీ మెరుగవగానే వాటి విలువ ఒక్కసారిగా పెరుగుతుంది. ఇలాంటి కంపెనీలను గుర్తించి, మదుపు చేయడం ద్వారా
-
లాభాల దీపాలు వెలిగిద్దాం..చాలా సందర్భాల్లో మనం హేతుబద్ధంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని భావిస్తాం. అయితే అది నిజం కాదు. మనం భావోద్వేగ మనుషులం. కొన్నిసార్లు మాత్రమే తార్కికంగా ఆలోచిస్తాం. ఉదాహరణకు ఇటీవలి కాలంలో ఏదైనా షేరు మంచి పనితీరు ...
-
డెట్ ఫండ్లు మేలేనా?నేను పదవీ విరమణ చేశాను. నా దగ్గరున్న కొంత మొత్తాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసి, నెలకు కొంత మొత్తాన్ని తీసుకోవాలనుకుంటున్నాను. ఇది మంచి ఆలోచనేనా?
-
పాలసీకి పంచ సూత్రాలుఒక కుటుంబానికి ఆధారమైన వ్యక్తి అనుకోకుండా దూరమైతే.. ఆ కష్టాలను మాటల్లో చెప్పలేం. మిగతా విషయాల మాట ఎలా ఉన్నా.. ఆర్థికంగా భద్రత కల్పించే ఏర్పాటు చేస్తే.. కొంతలోకొంత నయం. జీవిత బీమా పాలసీల అవసరం ఇక్కడే మనం గుర్తించాలి.
-
డెట్ ఫండ్లలో మదుపు చేస్తున్నారా?నష్టభయం తక్కువగా ఉండాలని కోరుకునే వారు.. స్వల్పకాలిక పెట్టుబడుల కోసం డెట్ ఫండ్లను పరిశీలిస్తుంటారు. ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే.. కాస్త అధిక రాబడి రావడం.. దీర్ఘకాలిక పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు ఉండటంతో చాలామంది వీటిని ఎంచుకుంటారు. తాజాగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ డెట్ విభాగంలోని ఆరు పథకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో డెట్ ఫండ్లలో మదుపు చేసే వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
-
ఇప్పుడు మనమేం చేయాలి?స్టాక్ మార్కెట్ సూచీలు అప్పుడప్పుడూ పడటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ, జీవిత కాల గరిష్ఠాలను చేరుకొని రికార్డులను నమోదు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కోవిడ్-19 మహమ్మారి చుట్టుముట్టింది. మదుపరులకు కనీసం ఆలోచించుకునే సమయమూ ఇవ్వకుండా లక్షల కోట్ల సంపదను ఆవిరి చేసేసింది. ఎన్నో పతనాలను చూసినప్పటికీ.. ఈసారి మదుపరులలో భయాందోళనలు రేకెత్తుతున్నాయి.
-
ఐపీఓకి దరఖాస్తు ఎలా?కొత్తగా రాబోతున్న ఐపీఓలో మదుపు చేస్తే మంచి లాభాలు వస్తాయని మా స్నేహితులు చెబుతున్నారు. అయితే, ఇందులో ఎలా పెట్టుబడి పెట్టాలన్న విషయం నాకు అర్థం కావడం లేదు. ఐపీఓకి దరఖాస్తు చేసేందుకు నేనేం చేయాలి?
-
వైద్య బీమా.. టాపప్ చేయించండి!నేను ప్రభుత్వ ఉద్యోగిని. వైద్య ఖర్చులను చాలా వరకూ ప్రభుత్వమే భరిస్తుంది. అయినప్పటికీ నాకు ఆరోగ్య బీమా పాలసీ అవసరమా? నా భార్య గృహిణి. మాకు ఇద్దరు పిల్లలు. మాకందరికీ కలిసి రూ.3లక్షల వరకూ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అందుతోంది. దీనికి అదనంగా మరో పాలసీ తీసుకోవాలా?
-
డివిడెండ్... భారమే ఇక!పెట్టుబడుల నుంచి క్రమం తప్పని ఆదాయం రావాలని కోరుకునే వారికి కనిపించే మార్గం.. డివిడెండ్.. ప్రస్తుత నిబంధనల్లోని మినహాయింపుల ద్వారా అన్ని వర్గాల వారికీ దీని ద్వారా లభించే ఆదాయం ఎంతో ఉపకరించింది. కానీ, కొత్త బడ్జెట్లో ప్రతిపాదించిన పన్ను విధానం పెను భారం కానుంది. కంపెనీల్లో షేర్లు కొన్నవారికీ.. మ్యూచువల్ ఫండ్లలో డివిడెండ్ ఆప్షన్ కింద మదుపు చేసిన వారికీ ఆయా సంస్థలు, ఫండ్ పథకాలు తమ లాభాల నుంచి కొంత పంపిణీ చేస్తుంటాయి. దీన్నే
-
మిడ్ క్యాప్లలో..మిడ్ క్యాప్ సూచీలో మదుపు చేసే లక్ష్యంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మిడ్క్యాప్ 150 ఈటీఎఫ్ అందుబాటులోకి వచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్. డీమ్యాట్ ఖాతా ఉన్నవారు దీనిలో మదుపు చేయడానికి వీలుంటుంది. జనవరి 20 వరకూ ఎన్ఎఫ్ఓ అందుబాటులో ఉంది. కనీస
-
పెట్టుబడి 250 షేర్లలోమార్కెట్ పెట్టుబడి పరంగా మొదటి 250 స్థానాల్లో ఉన్న భారీ, మధ్య స్థాయి సంస్థల్లో మదుపు చేయడం ద్వారా దీర్ఘకాలంలో
-
వైవిధ్యంగా 30 షేర్లలో..మార్కెట్ విలువ ఆధారంగా వివిధ రంగాల్లోని షేర్లను ఎంచుకొని, మదుపు చేసే వ్యూహంతో వచ్చిన పథకం టాటా మ్యూచువల్ ఫండ్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి అవకాశం ఉన్న వైవిధ్యమైన 30 షేర్లను...
-
ముందస్తు వ్యాధులున్నా.. టర్మ్ పాలసీ..తక్కువ ప్రీమియతో ఎక్కువ రక్షణ కల్పించేవి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు. ముందస్తు వ్యాధులు ఉన్నప్పుడు ఈ బీమా పాలసీలు తీసుకోవడం కష్టమే. దీంతో ఎంతోమంది టర్మ్ పాలసీలకు దూరంగా ఉండిపోతారు...
-
అటు రక్షణ.. ఇటు రాబడిటర్మ్ పాలసీలకు చెల్లించిన ప్రీమియం తిరిగి రాదనుకుని, కొంతమంది వీటిని తీసుకోవడానికి ఆసక్తి చూపించరు. ఇలాంటి వారినీ ఆకర్షించేందుకు ఏగాన్ లైఫ్ వినూత్న
-
కొత్త సంస్థల్లో మదుపుమారుతున్న సాంకేతికతలను ఒడిసిపట్టుకుంటూ.. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలు నిర్వహించే సంస్థలో పెట్టుబడి పెట్టే వ్యూహంతో వచ్చింది. కోటక్ పయనీర్ ఫండ్. కొత్తతరం ఉత్పత్తి సంస్థలు, సాంకేతిక, పంపిణీ, నిర్వహణ తదితర రంగాల్లోని అవకాశాలను వినియోగించుకుంటూ
-
సిప్ చేద్దాం.. కాస్త కొత్తగా!స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ... చిన్న మదుపరులు తమ పెట్టుబడులను కొనసాగించడానికి ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) ద్వారా మదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ముడిపెట్టి, క్రమశిక్షణతో ఇందులో కొనసాగితే మంచి ఫలితాలు వస్తాయన్న సంగతి చాలా సందర్భాల్లో నిరూపితం అయ్యింది. సాధారణ ‘సిప్’ కాకుండా.. కాస్త భిన్నంగా.. అదనపు ప్రయోజనాలు లభించేలా చూసుకుంటే..
-
పెట్టుబడికి రక్షణగా..మార్కెట్లో మదుపు చేసిన మొత్తానికి కనీస రక్షణ కావాలనుకునే వారు ఎస్బీఐ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఓరియంటెడ్ ఫండ్, సిరీస్ ఎ (ప్లాన్ 5)ని పరిశీలించవచ్చు. అత్యంత నాణ్యమైన ఫిక్స్డ్ సెక్యూరిటీల్లో మదుపు చేయడం ద్వారా పెట్టుబడికి భద్రత ఉండేలా చూసుకుంటుందిది. పెట్టుబడి వృద్ధికి తోడ్పడేందుకు
-
నిఫ్టీ సూచీలో మదుపుమార్కెట్ హెచ్చుతగ్గులతో వచ్చే సగటు ప్రయోజనాలను అందుకునేందుకు వీలుగా నిఫ్టీ సూచీలో మదుపు చేయాలనుకునే వారికి.. మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ 500 ఫండ్ అందుబాటులోకి వచ్చింది. నిఫ్టీ 500 సూచీలో ఉండే షేర్ల నిష్పత్తిని బట్టి ఇది పెట్టుబడిని కేటాయిస్తుంది.
-
పెట్టుబడి రూ.100తోనూ..ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల్లో వైవిధ్యంగా మదుపు చేయాలని భావించే వారికి అందుబాటులోకి వచ్చిన పథకం సుందరం మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ ఫండ్. ఇది ఓపెన్ ఎండెడ్, ఈక్విటీ విభాగానికి
-
దీర్ఘకాలిక లక్ష్యాల కోసం..పరిమిత కాలంపాటు ప్రీమియం చెల్లింపుతో దీర్ఘకాలంపాటు బీమా రక్షణ అందించేలా ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ స్మార్ట్ పే ప్లాన్ పేరుతో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పాలసీని 3 ఏళ్ల
-
ప్రైవేటు బ్యాంకుల్లో...ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను చేజిక్కించుకోవాలని అనుకునే వారిని లక్ష్యంగా చేసుకొని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ప్రైవేట్ బ్యాంక్స్ ఈటీఎఫ్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫండ్ ప్రధానంగా ప్రైవేటు బ్యాంకుల షేర్లలోనే పెట్టుబడులు పెడుతుంది. ఇది ఓపెన్ ఎండెడ్ పథకం.
-
పెట్టుబడి విలువ పడిపోతుంటే..భారతీయ స్టాక్ మార్కెట్లో అనిశ్చితి ఏర్పడింది. ఏడాది క్రితం ఎన్బీఎఫ్సీల సంక్షోభం ఏర్పడింది. కొన్ని సంస్థలు తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలం అయ్యాయి. దీనివల్ల వాటి కార్పొరేట్ పత్రాల రేటింగులు తగ్గిపోయాయి. ఈ ఎన్బీఎఫ్సీలు, రుణ పత్రాల్లో పెట్టుబడి పెట్టిన పలు మ్యూచువల్ ఫండ్ సంస్థల పథకాలు...
-
ఈక్విటీల్లో పొదుపు కోసం...ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పథకాలతోపాటు, అవసరాన్ని బట్టి డెట్ పథకాల్లోనూ మదుపు చేసే వ్యూహంతో వచ్చిన ఫండ్.. బరోడా ఈక్విటీ సేవింగ్స్ ఫండ్. హైబ్రీడ్ విభాగానికి చెందిన ఈక్విటీ సేవింగ్స్ ఓపెన్ ఎండెడ్ పథకం ఇది. జులై 16 వరకూ ఎన్ఎఫ్ఓ అందుబాటులో ఉంది.
-
రాబడి హామీతో.. ప్లాటినా అస్యూర్బీమా రక్షణ.. పరిమిత కాలంపాటు ప్రీమియం చెల్లింపు.. చెల్లించిన ప్రీమియానికి కనీస రాబడి హామీ.. ఇలా వినూత్న ప్రయోజనాలతో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త ఎండోమెంట్ పాలసీని తీసుకొచ్చింది. దీని పేరు స్మార్ట్ ప్లాటినా అస్యూర్.
-
ఆరోగ్యంలో పెట్టుబడి...ఔషధ, ఆరోగ్య రంగంలో పనిచేసే సంస్థల షేర్లలో మదుపు చేసే వ్యూహంతో వచ్చిన ఫండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫార్మా అండ్ హెల్త్కేర్ ఫండ్. ఈ కొత్త పథకం ఎన్ఎఫ్ఓ జులై 4 వరకూ అందుబాటులో ఉంటుంది.
-
ప్రీమియం తిరిగిచ్చే.. టర్మ్ పాలసీ..అనుకోని పరిస్థితుల్లో ఆర్జించే వ్యక్తికి ఏదైనా జరిగితే.. కుటుంబానికి ఆర్థిక అండగా ఉండేందుకు టర్మ్ పాలసీని ఎంచుకుంటాం. ఈ టర్మ్ పాలసీల మార్కెట్లోకి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మారుతున్న ఆర్థిక పరిస్థితులకు
-
క్యాన్సర్ కోసం ప్రత్యేక పాలసీ..జీవనశైలి జబ్బులు పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు చికిత్స కోసం అధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పరిహారం ఇచ్చేందుకు ఎడిల్వైజ్ టోకియో లైఫ్ ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది.
-
ఎంపిక చేసిన షేర్లలో..బీఎస్ఈ 200 సూచీలో మంచి వృద్ధి కనబరిచే దాదాపు 50 కంపెనీల షేర్లను ఎంచుకొని, మదుపు చేసే వ్యూహంతో వచ్చిన ఫండ్ డీఎస్పీ క్వాంట్ ఫండ్. సూచీల్లో అన్ని షేర్ల పనితీరూ ఒకేలా ఉండదు. కొన్ని సూచీలతోపాటు పెరుగుతూ ఉంటాయి.
-
సిప్ పంట పండాలంటే..మార్కెట్లో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) ద్వారా మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసిన వారికి గత నాలుగేళ్లుగా మంచి రాబడే కనిపించింది. సూచీల వృద్ధి కొంత మందగించేసరికి అప్పుడు వచ్చిన లాభం ఇప్పుడు కనిపించడం లేదు..
-
చిన్న కంపెనీల్లో మదుపు..దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధి చెందేందుకు వీలుగా.. ఇప్పుడు చిన్న కంపెనీల్లో మదుపు చేసే వ్యూహంతో వచ్చిన పథకం.. ప్రిన్సిపల్ స్మాల్ క్యాప్ ఫండ్. ఈక్విటీ స్మాల్ క్యాప్ ఫండ్ విభాగానికి చెందిన ఈ ఓపెన్ ఎండెడ్ ఫథకంలో కనీస పెట్టుబడి రూ.5,000. ఎన్ఎఫ్ఓ మే 6 వరకూ అందుబాటులో ఉంది.
-
ఎఫ్ఎంపీల్లో మదుపు..డెట్ ఆధారిత పథకాల్లో మదుపు చేయడం ద్వారా పెట్టుబడి వృద్ధికి తోడ్పడే వ్యూహంతో అందుబాటులోకి వచ్చిన పథకం హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఎఫ్ఎంపీ ఏప్రిల్ 2019 (1). ఇందులో కనీస పెట్టుబడి రూ.5,000. ఇన్కం విభాగానికి చెందిన క్లోజ్ ఎండెడ్ పథకంలో ఏప్రిల్ 10 వరకూ మదుపు చేసేందుకు వీలుంది.
-
వినియోగ రంగంలో..వినియోగ వస్తువులు, వినియోగ ఆధారిత రంగాలకు చెందిన కంపెనీల్లో మదుపు చేసే వ్యూహంతో వచ్చిన ఫండ్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ భారత్ కన్సంప్షన్ ఫండ్. ఇది ఒకే రంగానికి పరిమితమ్యే సెక్టోరియల్ ఫండ్. ఇందులో కనీస పెట్టుబడి రూ.5వేలు.
-
లక్ష్య సాధనలో యులిప్ తోడు..ఆర్థిక రక్షణ కల్పించాలి.. పెట్టుబడి వృద్ధికి దోహదం చేయాలి.. అత్యవసరాల్లో ఉపయోగపడాలి.. ఈ మూడూ ఒకేచోట అందించే పథకాన్ని చెప్పుకోవాలని అనుకున్నప్పుడు యూనిట్ ఆధారిత బీమా పాలసీలు (యులిప్) ముందు వరసలో ఉంటాయి.
-
స్వల్పకాలిక లక్ష్యాల కోసం...ప్రభుత్వ బాండ్లు, డెట్ పథకాల్లో స్వల్పకాలంపాటు మదుపు చేయాలని భావించే వారికోసం ఎస్బీఐ డెట్ ఫండ్ సిరీస్ సి-47 అందుబాటులోకి వచ్చింది. ఇందులో కనీస పెట్టుబడి రూ.5,000. వడ్డీ రేట్ల పతనం ద్వారా రాబడి నష్టభయాన్ని తగ్గించే వ్యూహంతో ఇది మదుపు చేస్తుంది.
-
గమనిస్తూ... సాగాలి మదుపుప్రపంచం అంతా ఒక కుగ్రామంగా మారింది.. ఎక్కడ ఏ సంఘటన జరిగినా.. మిగతా ప్రపంచ దేశాలన్నీ ఆ ప్రభావానికి గురవుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలపై ఇది వేగంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో మదుపు చేసేవారు ప్రంపంచాన్నంతా గమనిస్తూ ఉండాల్సిన రోజులివి.
-
సూచీ షేర్లలో మదుపు..మార్కెట్లో హెచ్చుతగ్గులను తట్టుకుంటూ.. పెట్టుబడికి వృద్ధికి తోడ్పడేలా ఎస్బీఐ ఈక్విటీ మినిమం వేరియన్స్ ఫండ్ అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రధానంగా నిఫ్టీ 50 షేర్లలో మదుపు చేస్తుంది. దీనివల్ల పెట్టుబడిలో ఒడుదొడుకులు అంతగా ఉండవు. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ సెక్టోరియల్ పథకం. కనీస పెట్టుబడి రూ.5,000. మార్చి 12 వరకూ...
-
మీ డబ్బును ఫిక్స్ చేయండి!ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? చేతిలో కొంత డబ్బు ఉన్నప్పుడు చాలామంది అడిగే ప్రశ్న ఇదే. దీనికి సమాధానాలు రకరకాలుగా వస్తుంటాయి... అధిక రాబడి రావాలి.. పెట్టుబడి సురక్షితంగా ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం చాలామంది అంగీకరించేది ఫిక్స్డ్ డిపాజిట్లే. ప్రస్తుత పరిస్థితుల్లో వాటికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలో చూద్దామా!
-
మలి వయసులో తోడు..పదవీ విరమణ తర్వాత అవసరమైన నిధి కోసం ఇప్పటి నుంచే మదుపు చేయాలని భావించే వారిని లక్ష్యంగా చేసుకొని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ ఫండ్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫండ్లో కనీసం ఐదేళ్లపాటు లేదా పదవీ విరమణ వయసు ఇందులో ఏది ముందైతే అంత వరకూ పెట్టుబడిని కొనసాగించాల్సి ఉంటుంది.
-
పెట్టుబడి వృద్ధి కోసం..మార్కెట్ పరిస్థితులను బట్టి ఈక్విటీ, డెట్ పథకాల్లో మదుపు వ్యూహాన్ని కొనసాగించే పథకాన్ని బీఎన్పీ పారిబాస్ మ్యూచువల్ ఫండ్ విడుదల చేసింది. ఈ బీఎన్పీ పారిబాస్ డైనమిక్ ఈక్విటీ పథకం.. పెట్టుబడి వృద్ధి కోసం ఈక్విటీలను ఎంచుకుంటూనే..
-
సిప్తో యులిప్నెలనెలా ప్రీమియం చెల్లించే వెసులుబాటుతో కొత్త తరహా యూనిట్ ఆధారిత పాలసీని విడుదల చేసింది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. దీని పేరు స్మార్ట్ ఇన్సూర్ వెల్త్ ప్లస్. 30 రోజుల వయసు నుంచి 55 ఏళ్ల వయసు వారెవరైనా సరే.. ఈ పాలసీని ఎంచుకునే...
-
మ్యూచువల్ ఫండ్లు..చిన్న మదుపరుల నేస్తాలివిపెట్టుబడి ఏదైనా ఎంతోకొంత నష్టభయం ఉంటుంది. దానికి భయపడి, మంచి రాబడి వచ్చే పథకాలను విస్మరించడం సరికాదు. ముఖ్యంగా దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు వీలు కల్పించే మ్యూచువల్ ఫండ్లు చిన్న మదుపరులకు ఎంతో అనుకూలం. మార్కెట్ హెచ్చుతగ్గులను...
-
ఇల్లు కొనాలా? ఫండ్ల బాట పట్టండి..మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ద్వారా సంపదను సృష్టించుకోవచ్చు. ఇదొక్కటే కాదు.. ఆస్తులను కూడబెట్టుకునేందుకూ ఫండ్లలో ...
-
చిన్న కంపెనీల్లో...ఇటీవల చిన్న కంపెనీల షేర్ల ధరలు కొంచెం దిద్దుబాటుకు లోనయ్యాయి. భవిష్యత్తులో వీటిలో మంచి లాభాలకు అవకాశం ...
-
చిన్న కంపెనీల్లో పెట్టుబడి...చిన్న తరహా కంపెనీల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో ఎడిల్వైజ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా స్మాల్ క్యాప్ ఫండ్ను తీసుకొచ్చింది. ఆయా కంపెనీల షేర్లు గత కొంతకాలంగా తక్కువ ధరకు లభిస్తున్నాయనీ, మున్ముందు వాటిలో వృద్ధి బాగుంటుందనే పెట్టుబడి వ్యూహంతో ఈ ఫండ్ను తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది.
-
వచ్చే రాబడి సరిపోతుందా?ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఆర్థిక శాస్త్రం భాషలో చెప్పాలంటే దీన్నే ద్రవ్యోల్బణం అంటారు. మనకు వచ్చే ఆదాయంలో కొంత పొదుపు, పెట్టుబడి తప్పనిసరి. పెరుగుతున్న ఖర్చులను తట్టుకునే శక్తి రావాలంటే.. వాటిని సరైన చోట మదుపు చేయాల్సిందే. సాధారణంగా ఈ ద్రవ్యోల్బణం సందర్భాలను బట్టి మారుతుంటుంది. ......
-
పింఛను ఇచ్చే పాలసీ...ఒకసారి ప్రీమియం చెల్లిస్తే.. జీవితాంతం వరకూ పింఛను ఇచ్చే పాలసీని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి తెచ్చింది. దీనిపేరు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ స్మార్ట్ యాన్యుటీ ప్లాన్. 45 ఏళ్ల వయసు నిండిన వారు ఎవరైనా ఈ పాలసీని ఎంచుకోవచ్చు. కనీస పెట్టుబడి రూ.47,962. ఇందులో మూడు రకాల ఐచ్ఛికాలున్నాయి.....
-
పెట్టుబడి.. నిఫ్టీ50లోమార్కెట్ సూచీలకు సరిసమానంగా పెట్టుబడి వృద్ధి చెందాలని భావించే వారికి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు సరిపోతాయి. ఈ విభాగంలో కొత్త ఫండ్ను టాటా మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. దీని పేరు టాటా నిఫ్టీ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఈ ఓపెన్ ఎండెడ్ పథకం నిఫ్టీ50 సూచీలోని షేర్లలో మదుపు చేస్తుంది.
-
లాభాలతో బయట పడాలిపెట్టుబడిని ఎప్పుడు వెనక్కి తీసుకోవాలనే విషయంలో చాలామందికి అయోమయ పరిస్థితి ఉంటుంది. అదే సమయంలో చాలామంది చేసే ఆర్థిక పొరపాట్లలో సరైన సమయంలో ఈక్విటీ మార్కెట్ల నుంచి బయట పడకపోవడం కూడా ఒకటి. మార్కెట్ వృద్ధి దశలో ఉన్నప్పుడు కొనడం.. తగ్గగానే ఆందోళన పడి...
-
నష్టభయం తక్కువగా ఉండేలా..డెట్ పథకాల్లో మదుపు చేయాలనుకునే వారికి ఫ్రాంక్లిన్ ఇండియా ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్, సిరీస్ 5-ప్లాన్ బి అందుబాటులోకి వచ్చింది. ఇది స్థిరాదాయ సెక్యూరిటీల్లో మదుపు చేయడం ద్వారా పెట్టుబడి వృద్ధికి దోహదం చేసే వ్యూహంతో పనిచేస్తుంది.
-
ఆరోగ్యంలో మదుపు..
ఫార్మా, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ఉన్న అవకాశాలను అందుకునేందుకు పెట్టుబడి పెట్టాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకొని డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిపేరు డీఎస్పీ హెల్త్ కేర్...
-
కొత్త పథకాలివీ..మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఈక్విటీ, స్థిరాదాయ పథకాల్లో మదుపు చేసే వ్యూహంతో వచ్చిన పథకం హెచ్ఎస్బీసీ ఈక్విటీ హైబ్రీడ్ ఫండ్. అగ్రెసివ్ హైబ్రీడ్ విభాగానికి చెందిన ఈ ఓపెన్ ఎండెడ్ పథకం ..
-
అంతర్జాతీయ పెట్టుబడుల కోసం..
దేశీయ ఈక్విటీలతో పాటు, విదేశీ మార్కెట్లో కూడా దీర్ఘకాలం పాటు మదుపు చేయాలనుకునే వారికి యాక్సిస్ మ్యూచువల్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఫండ్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల ..
జిల్లాలు
-
-
ఎక్కువ మంది చదివినవి (Most Read)