భాగ్యనగరంలో బోనాల సందడి
Updated : 01 Aug 2021 12:45 IST
1/22
అంబర్పేట మహంకాళి ఆలయంలో భక్తుల రద్దీ
2/22
అమ్మవారి ప్రత్యేక అలంకరణ
3/22
అమ్మవారిని దర్శించుకుంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్కుమార్ యాదవ్
4/22
మంత్రి తలసాని, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తదితరులు
5/22
భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్
6/22
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
7/22
అమ్మవారిని దర్శించుకుంటున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
8/22
గౌలిగూడలోని మహంకాళి దేవాలయంలో భక్తుల రద్దీ
9/22
బోనంతో మహిళ
10/22
బోనంతో మహిళ
11/22
అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రి తలసాని
12/22
హైదరాబాద్ : పాతబస్తీ లాల్దర్వాజా సింహవాహిని అమ్మవారికి సమర్పించేందుకు బోనం తీసుకొస్తున్న మహిళ
13/22
దర్శనానికి బారులుతీరిన భక్తులు
14/22
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో కలిసి బోనం తీసుకొస్తున్న ఆ పార్టీ నేత విజయశాంతి
15/22
నృత్యాలు చేస్తూ చిన్నారుల సందడి
16/22
మాస్కు ధరించి బోనం తీసుకొస్తున్న భక్తురాలు
17/22
ఆలయం వద్ద భక్తుల రద్దీ
18/22
అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి
19/22
క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు.. బందోబస్తులో పోలీసులు
20/22
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ
21/22
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటున్న మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
22/22
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!