☰
మంగళవారం, మార్చి 09, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Updated : 22/01/2021 14:56 IST
శశికళకు కరోనా

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు కరోనా సోకింది. బెంగళూరులోని బౌరింగ్‌ ఆసుపత్రిలో ఆమెకు తొలుత రెండుసార్లు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. ఆ ఆసుపత్రిలో సీటీ స్కాన్‌ లేకపోవడంతో అక్కడి నుంచి ఆమెను విక్టోరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చేసిన సీటీ స్కాన్‌ పరీక్షలో ఆమెకు కరోనా ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రక్తపోటు, మధుమేహం సమస్యలు ఉన్నాయని వివరించారు.


Tags:

మరిన్ని

  • అత్యాచార కేసులో మా వ్యాఖ్యలను వక్రీకరించారు ఒక అత్యాచార కేసు విచారణ సందర్భంగా గతవారం తాము చేసిన కొన్ని వ్యాఖ్యలు ‘పూర్తిగా వక్రీకరణ’కు గురయ్యాయని సుప్రీం కోర్టు సోమవారం పేర్కొంది.
  • హెలికాప్టర్‌ ప్రమాదంలో ‘దసో’ వారసుడు ఒలీవియర్‌ మృతి రఫేల్‌ యుద్ధవిమానాలు, ఫాల్కన్‌ ప్రైవేటు జెట్‌లు వంటి లోహ విహంగాలను తయారుచేసే శక్తిమంతమైన వ్యాపార కుటుంబ.....
  • మోసపూరిత మత మార్పిడికి పదేళ్ల జైలు వంచన, ప్రలోభం, అవాస్తవాలతో కూడిన సమాచారం, బెదిరింపు, వివాహం తదితర మోసపూరిత విధానాలతో మత మార్పిడికి పాల్పడిన
  • రిజర్వేషన్ల తీర్పును పునఃసమీక్షించాలా? దేశంలో విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు 50% మించరాదంటున్న మండల్‌ తీర్పు (ఇందిరా సాహ్నీ కేసు)ను పునఃసమీక్షించాల్సి ఉందా
  • మహారాష్ట్రను వణికిస్తున్న వైరస్‌ దేశంలో గత మూడు రోజులుగా 18వేలకు పైగానే కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 18,599 కేసులు రావడం.. వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది.
  • నారీ శక్తికి నీరాజనం మానవ జీవన కథ ఆరంభానికి కారణమైన అతివల శక్తి సామర్థ్యాలను కొనియాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు సోమవారం దేశవ్యాప్తంగా జరిగాయి. దేశ రాజధానిలో రైతు ఉద్యమం, పోలీస్‌ స్టేషన్ల నిర్వహణ తదితరాలన్నిటినీ మహిళలే చేపట్టారు. పలు రాష్ట్రాలు మహిళల అభ్యున్నతి కోసం పథకాలను ప్రకటించాయి. పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలలో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని, తద్వారా చట్టసభల్లో వారికి సముచిత ప్రాధాన్యం కల్పించాలని పలువురు ఎంపీలు రాజ్యసభలో డిమాండ్‌ చేశారు.
  • క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన ‘వీఐటీ’ వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ(వీఐటీ) ఈ ఏడాది క్యూఎస్‌ సబ్జెక్ట్‌ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిందని, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో దేశంలో 12వ స్థానంలో....
  • మహిళలకు సమాన హోదాపై చట్టం తీసుకురండి అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశం కల్పించడంపై కేంద్రం నిర్ణయం తీసుకుని చట్టం చేయాలని....
  • ఈక్వెటోరియల్‌ గనియా సైనిక శిబిరాల్లో భారీ పేలుళ్లు మధ్య ఆఫ్రికా దేశం ఈక్వెటోరియల్‌ గనియాలో ఆదివారం సైనిక శిబిరాల వద్ద వరుస పేలుళ్లు సంభవించాయి.

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • మేనకోడలితో హృతిక్‌.. మంచు లక్ష్మి క్రికెట్‌
  • 100% అమ్మేస్తాం
  • తీయటి తలనొప్పి
  • సొంతవాళ్లే నన్ను మోసం చేశారు: రాజేంద్రప్రసాద్‌
  • కోహ్లీసేనకు ‘ధర్మ సంకటం’: రాహుల్‌కు చోటెక్కడ?
  • మధుమేహులు పుచ్చకాయ తినొచ్చా?
  • కారణం లేకుండా నన్ను నిందించారు: సునీత
  • రాజకుటుంబంలోకి వచ్చాక చచ్చిపోదామనుకున్నా!
  • పండంటి కిడ్నీకి 12 సూత్రాలు!
  • గాయకుడు సిద్‌ శ్రీరామ్‌కు అవమానం
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.