ప్రధానాంశాలు
-
అత్యాచార కేసులో మా వ్యాఖ్యలను వక్రీకరించారు
ఒక అత్యాచార కేసు విచారణ సందర్భంగా గతవారం తాము చేసిన కొన్ని వ్యాఖ్యలు ‘పూర్తిగా వక్రీకరణ’కు గురయ్యాయని సుప్రీం కోర్టు సోమవారం పేర్కొంది.
-
హెలికాప్టర్ ప్రమాదంలో ‘దసో’ వారసుడు ఒలీవియర్ మృతి
రఫేల్ యుద్ధవిమానాలు, ఫాల్కన్ ప్రైవేటు జెట్లు వంటి లోహ విహంగాలను తయారుచేసే శక్తిమంతమైన వ్యాపార కుటుంబ.....
-
మోసపూరిత మత మార్పిడికి పదేళ్ల జైలు
వంచన, ప్రలోభం, అవాస్తవాలతో కూడిన సమాచారం, బెదిరింపు, వివాహం తదితర మోసపూరిత విధానాలతో మత మార్పిడికి పాల్పడిన
-
రిజర్వేషన్ల తీర్పును పునఃసమీక్షించాలా?
దేశంలో విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు 50% మించరాదంటున్న మండల్ తీర్పు (ఇందిరా సాహ్నీ కేసు)ను పునఃసమీక్షించాల్సి ఉందా
-
మహారాష్ట్రను వణికిస్తున్న వైరస్
దేశంలో గత మూడు రోజులుగా 18వేలకు పైగానే కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 18,599 కేసులు రావడం.. వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది.
-
నారీ శక్తికి నీరాజనం
మానవ జీవన కథ ఆరంభానికి కారణమైన అతివల శక్తి సామర్థ్యాలను కొనియాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు సోమవారం దేశవ్యాప్తంగా జరిగాయి. దేశ రాజధానిలో రైతు ఉద్యమం, పోలీస్ స్టేషన్ల నిర్వహణ తదితరాలన్నిటినీ మహిళలే చేపట్టారు. పలు రాష్ట్రాలు మహిళల అభ్యున్నతి కోసం పథకాలను ప్రకటించాయి. పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలలో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని, తద్వారా చట్టసభల్లో వారికి సముచిత ప్రాధాన్యం కల్పించాలని పలువురు ఎంపీలు రాజ్యసభలో డిమాండ్ చేశారు.
-
క్యూఎస్ ర్యాంకింగ్స్లో సత్తాచాటిన ‘వీఐటీ’
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఐటీ) ఈ ఏడాది క్యూఎస్ సబ్జెక్ట్ ర్యాంకింగ్స్లో సత్తా చాటిందని, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో దేశంలో 12వ స్థానంలో....
-
మహిళలకు సమాన హోదాపై చట్టం తీసుకురండి
అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశం కల్పించడంపై కేంద్రం నిర్ణయం తీసుకుని చట్టం చేయాలని....
-
ఈక్వెటోరియల్ గనియా సైనిక శిబిరాల్లో భారీ పేలుళ్లు
మధ్య ఆఫ్రికా దేశం ఈక్వెటోరియల్ గనియాలో ఆదివారం సైనిక శిబిరాల వద్ద వరుస పేలుళ్లు సంభవించాయి.
జిల్లాలు
-
-