☰
శనివారం, ఏప్రిల్ 10, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 03/03/2021 01:23 IST
బైడెన్..భారత్‌కు అండగా ఉండండి

‘డ్రాగన్ పవర్ కుట్ర’ నివేదిక నేపథ్యంలో విజ్ఞప్తి


వాషింగ్టన్: భారత్‌ పవర్‌గ్రిడ్‌పై చైనా సైబర్ దాడులకు పాల్పడిందన్న నివేదిక నేపథ్యంలో.. భారత్‌కు అమెరికా అండగా నిలవాలని యూఎస్ చట్టసభ్యుడు కోరారు. ‘అమెరికా తన వ్యూహాత్మక భాగస్వామి అయిన భారత్‌కు అండగా నిలవాలి. భారత్ విద్యుత్ గ్రిడ్‌లపై చైనా చేసిన సైబర్ దాడులను ఖండించాలి. ఈ దాడి వల్ల మహమ్మారి సమయంలో ఆసుపత్రుల్లో జనరేటర్లను వాడాల్సిన పరిస్థితి తలెత్తింది. బలవంతంగా, బెదిరింపుల ద్వారా చైనా ఆధిపత్యం చెలాయించడాన్ని అనుమతించం’ అని ఫ్రాంక్ పాల్లోన్ అనే చట్టసభ్యుడు ట్వీట్ చేశారు. 

లద్దాఖ్ సరిహద్దులో ఘర్షణలు జరుగుతున్న సమయంలో, భారత్‌ విద్యుత్ గ్రిడ్‌లపై చైనా సైబర్ దాడులకు పాల్పడిందంటూ అమెరికా సంస్థ ‘రికార్డెడ్ ఫ్యూచర్’ సంచలన విషయాలను బయటపెట్టింది. గత అక్టోబర్‌లో ముంబయిలో పవర్ గ్రిడ్ విఫలం వెనక చైనా హస్తం ఉందని ఆ నివేదిక వెల్లడిస్తోంది. సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో భారత్ పవర్ గ్రిడ్‌పై సైబర్ నేరగాళ్లు గురిపెట్టారని, భారత్ వెనక్కి తగ్గకపోతే దేశమంతా అంధకారంలోకి వెళ్తుందని ఓ సంకేతమివ్వడమే చైనా ఉద్దేశమని సదరు సంస్థ తెలిపింది. అయితే ఈ వాదనను చైనా ఖండించింది. 

ఇవీ చదవండి

  • డ్రాగన్ పవర్ కుట్ర

  • అణ్వాయుధాగారానికి చైనా పదును

Tags: international newsఅంతర్జాతీయ వార్తలు chinaచైనాusయూఎస్Indiaభారత్

మరిన్ని

  • పోలింగ్‌ రక్తసిక్తం.. బెంగాల్‌లో 76.16% ఓటింగ్‌‌!  [20:29]
  • కరోనాకు కేంద్ర విధానాలే కారణం: రాహుల్ గాంధీ[19:04]
  • కరోనా కట్టడికి డబ్ల్యుహెచ్‌ఓ సూచనలు[18:22]
  • దీదీ..ఇది 2021: మోదీ[18:12]
  • లాక్‌డౌన్ ఉండదు కానీ..: కేజ్రీవాల్[18:02]
  • 150మంది మాపై దాడి చేయడంతోనే..  [17:26]
  • ఆ 10 జిల్లాల్లోనే 45% యాక్టివ్‌ కేసులు!  [16:56]
  • అంతర్గత వ్యవహారాల్లో  బయటివారి సలహాలు అక్కరలేదు![16:21]
  • కరోనా సెకండ్‌ వేవ్‌: చిన్నారులపైనా ప్రభావం[16:10]
  • అక్కడ.. అదను చూసి కరోనా బుసలు[15:24]
  • మరిన్ని ఆంక్షల దిశగా మహారాష్ట్ర?[13:14]
  • దండకారణ్యంలో దడ[12:40]
  • ఒక్కరోజే 1.45లక్షల మందికి కరోనా[09:53]
  • అంటార్కిటికాలోహిమఫలకానికి ముప్పు[08:00]
  • ఉద్యమ రైతుల్లో కరోనా లేదు![01:19]
  • కరోనా వచ్చింది అతడికి.. నాకు కాదు[01:17]
  • విడాకులు తీసుకుంటే OCI హోదా ఉండదు![01:14]
  • ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు కరోనా[13:22]
  • ఆందోళన కల్గిస్తోన్న టీకా కొరత[08:26]
  • రక్తం గడ్డకట్టిన దాఖలాలు ఉన్నాయా..![01:12]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఒక్కటే మాట.. బ్లాక్‌బస్టర్‌
  • రివ్యూ: వకీల్‌ సాబ్‌
  • అలీబాబా.. అరడజను కష్టాలు
  • మూడేళ్ల తర్వాత కూడా అదే పవర్‌ : చిరు
  • ఉద్వేగానికి లోనైన వేణు శ్రీరామ్‌
  • పవన్‌ అభిమాని తీరుపై అనసూయ అసంతృప్తి
  • డెత్‌ స్పెషలిస్టు అతడే.. 20 పరుగుల లోటు
  • దొరికిన ఆభరణాల్లో వాటా ఇవ్వాలి
  • పవన్‌ చూసి నిర్మాతనని మర్చిపోయా: దిల్‌ రాజు
  • విడాకులు తీసుకుంటే OCI హోదా ఉండదు!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.