☰
గురువారం, ఫిబ్రవరి 25, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 16/01/2021 00:23 IST
రామమందిరానికి వజ్రాల వ్యాపారుల భారీ విరాళాలు

సూరత్‌: అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి విరాళాలు పోటెత్తుతున్నాయి. ఆలయ నిర్మాణం కోసం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌, విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) కలిసి శుక్రవారం నుంచి విరాళాల సేకరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్‌ కోవింద్‌ తొలి విరాళం ఇచ్చారు. కాగా.. వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరైన సూరత్‌లోని పలువురు వ్యాపారులు మందిర నిర్మాణం కోసం కోట్లలో విరాళాలివ్వడం విశేషం.

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్‌ భాయ్‌ డోలాకియా.. ఆలయ నిర్మాణం కోసం రూ. 11 కోట్లు విరాళంగా ఇచ్చారు. శుక్రవారం స్థానిక విశ్వహిందూ పరిషత్‌ కార్యాలయానికి వెళ్లి చెక్కును అందజేశారు. ఆయనే కాదు.. సూరత్‌కు చెందిన మరో వ్యాపారి మహేశ్‌ కబూతర్‌వాలా రూ. 5కోట్లు, లవ్‌జీ బాద్‌షా రూ. కోటి విరాళమిచ్చారు.  

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 15 నుంచి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామ జన్మభూమి ట్రస్ట్‌ కోశాధికారి స్వామి గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్‌, వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ తదితరులు ఈ ఉదయం రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా రూ. 5,00,100 చెక్కును రామ్‌నాథ్‌ కోవింద్‌ విరాళంగా ఇచ్చారు. ఫిబ్రవరి 27 వరకు సాగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఐదు లక్షల గ్రామాల్లోని కోటి ఇళ్ల నుంచి విరాళాలు సేకరించనున్నట్లు ట్రస్ట్‌ తెలిపింది. 

ఇవీ చదవండి..

రామమందిరానికి రాష్ట్రపతి విరాళం

మీ త్యాగాలకు భారతావని రుణపడి ఉంటుంది

Tags: National Newsజాతీయ వార్తలుAyodhyaఅయోధ్యRam Templeరామ మందిరంRam JanmaBhoomi Teerath Kshetra Trustరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌

మరిన్ని

  • సామాజిక మాధ్యమాలు చట్టాలకు లోబడి ఉండాలి[20:38]
  • మూడో డోసుపై ప్రయోగాలు ప్రారంభించిన ఫైజర్‌[20:17]
  • ముకేశ్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కలకలం![19:46]
  • కాల్పుల విరమణకు కట్టుబడతాం[19:37]
  • రూ.100 టిక్కెట్‌తో ₹ కోటి గెలుచుకుంది![19:23]
  • రైతులతో ఎప్పుడైనా చర్చలకు సిద్ధమే: తోమర్‌[18:31]
  • ఆకాశానికి పెట్రో ధరలు: ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై సీఎం!  [17:53]
  • సర్జికల్‌ స్ట్రైక్స్‌ అందుకే..![17:43]
  • సోషల్‌ మీడియాకు ఇక కొత్త నియమావళి..![16:55]
  • భారత్‌కు నీరవ్‌ మోదీని అప్పగించండి[16:41]
  • టూల్‌కిట్‌ కేసు: శంతనుకు అరెస్టు నుంచి రక్షణ[16:29]
  • దాత అవయవం నుంచి కరోనా: మహిళ మృతి![15:43]
  • విదర్భ కేంద్రంగా వైరస్‌ ఉద్ధృతి![13:58]
  • ఒకే హాస్టల్‌లో 190 మందికి కరోనా![12:08]
  • ఇక మీడియాకు ఫేస్‌బుక్‌ డబ్బు చెల్లించాల్సిందే![10:11]
  • అంగారకుడిపైకి రహస్య సందేశం![09:57]
  • డాలరు చదువు.. ఇక రూపాయల్లో! [09:36]
  • ఐపీఎస్‌ అధికారిణికి లైంగిక వేధింపులు..[02:04]
  • ‘మాస్క్‌ అక్కర్లేదు.. వచ్చేయండి!’[01:56]
  • ‘నమ్మకం’ అనే కోటాలో అంతరిక్షానికి యువతి![01:56]
  • ఆ రాష్ట్రాల వారికి కొవిడ్‌ నెగెటివ్‌ తప్పనిసరి[01:43]
  • ఆ ప్రతిపాదనకు ఒప్పుకుంటే చర్చలకు సిద్ధమే[01:26]
  • ప్రకటనల్లో వార్తాపత్రికలకు సరైన వాటా ఇవ్వండి![19:55]
  • రేపు భారత్‌ బంద్‌[19:09]
  • సామాన్యుడిపై మరో పిడుగు: ఇక పాల వంతు?  [17:32]
  • ‘విభజించి.. పాలించడం’ కాంగ్రెస్‌ విధానం: మోదీ  [15:32]
  • కడు పేదలు ఇక్కడ లేరు..![14:58]
  • తమిళనాడులో 9,10,11 తరగతుల పరీక్షలు రద్దు[14:08]
  • అమెరికాలో వీసా బ్యాన్‌ ఉపసంహరణ..!  [12:46]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • సుకుమార్‌ ఫ్యామిలీ ఫంక్షన్‌లో తారల సందడి
  • ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేం: మోదీ
  • పాత్రలో లీనం.. నాటకంలో హత్యాయత్నం
  • ప్రేమ తీసిన ప్రాణం
  • అమ్మ స్తనంపై పాముకాటు
  • ప్రియురాలు.. ప్రియుడు.. ఓ బాధితుడు
  • అంపైర్‌ నిర్ణయాలతో అసహనం..!
  • అమెజాన్‌ ప్రైమ్‌ రూ.20 మాత్రమే!
  • బస్సు చక్రాల కింద నలిగి గర్భిణి దుర్మరణం
  • ఒకే హాస్టల్‌లో 190 మందికి కరోనా!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.