☰
సోమవారం, ఏప్రిల్ 19, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 28/02/2021 04:59 IST
2 గంటల్లో దెహ్రాడూన్‌ నుంచి దిల్లీకి

2024 నాటికి ఆరు లైన్ల రహదారి పూర్తి..
 కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ 
 

హరిద్వార్‌: భవిష్యత్తులో దేశ రాజధాని దిల్లీ నుంచి దెహ్రాడూన్‌‌ వరకు కేవలం రెండు గంటల్లోనే రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించవచ్చని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు రెండు నగరాల మధ్య నిర్మాణంలో ఉన్న ఆరు వరుసల రహదారి 2024 నాటికి పూర్తవుతుందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లోని నాలుగు జాతీయ రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం దిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌ రాజధానికి వెళ్లడానికి 5 గంటల సమయం పడుతోంది. ఈ రహదారి పూర్తయితే ప్రయాణ సమయం తగ్గి రెండు గంటల్లోనే దిల్లీ నుంచి దెహ్రాడూన్‌కు చేరుకోవచ్చని మంత్రి వివరించారు. ఈ రెండు నగరాల మధ్య ఎక్స్‌ప్రెస్‌ వే దూరం 210 కిలోమీటర్లు కాగా,  రహదారి నిర్మాణానికి రూ.13,000 కోట్లు  ఖర్చవుతోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇవీ చదవండి

  • అభివృద్ధికి ప్రతిఫలం ఇదేనా

  • 86 శాతం కేసులు.. ఆ 6 రాష్ట్రాల్లోనే

Tags: National Newsజాతీయ వార్తDelhiదిల్లీDehradunడెహ్రాడూన్‌RoadTransport Ministryరోడ్డురవాణా మంత్రిత్వ శాఖNitin Gadkariనితిన్‌ గడ్కరీ

మరిన్ని

  • కొవిడ్‌ విలయం: ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష[13:10]
  • దిల్లీలో ఆరు రోజుల లాక్‌డౌన్‌..[12:08]
  • భారత విమాన రాకపోకలపై హాంకాంగ్‌ నిషేధం[10:59]
  • India Corona: 3లక్షలకు చేరువగా కొత్త కేసులు[09:43]
  • రెమ్‌డెసివిర్‌పై ‘మహా’ జగడం[07:53]
  • టెక్సాస్‌లో కాల్పులు: ముగ్గురి మృతి[02:10]
  • కొవిడ్‌ కట్టడికి మిలటరీ కావాలి: సోరెన్‌[01:21]
  • టీకా పంపిణీకి ఆంక్షలు ఆటంకం కావద్దు![01:19]
  • ఆసక్తి రేకెత్తించిన కేంద్ర మంత్రి ట్వీట్‌[00:06]
  • కరోనాపై ‘ప్యాకేజీ’గా పోరాడకపోతే ఇంతే..![12:04]
  • ఇక oxygen express[08:38]
  • ఈజిప్ట్‌లో ఘోర ప్రమాదం: 11 మంది మృతి [06:32]
  • కొవిడ్‌ ఆంక్షలు: రోజుకు రూ.315కోట్ల నష్టం![01:17]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • Horoscope: ఈ రోజు రాశి ఫలం
  • కళ్లలోంచీ వైరస్‌ చొరబాటు
  • ఆశ్రయమిచ్చి అక్క, చెల్లెలిని వేధించి..
  • విలియమ్సన్‌కు ఏమైంది?
  • మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడి మృతి..
  • కృత్రిమ కాలితో.. లైసెన్సు లేకుండా డ్రైవింగ్‌
  • Weight Loss: చాలామంది చేస్తున్న తప్పులివే!
  • India Corona: 3లక్షలకు చేరువగా కొత్త కేసులు
  • హనుమంతుడు మనవాడే!
  • ధావన్‌ దంచేసెన్‌
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.