☰
సోమవారం, ఏప్రిల్ 19, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 27/02/2021 20:50 IST
ఆ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

అహ్మదాబాద్‌: దేశ వ్యాప్తంగా కొద్ది రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత మూడు రోజులుగా దేశంలో 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో గుజరాత్‌లోని నాలుగు ప్రధాన నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూను మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అహ్మదాబాద్‌, సూరత్‌, వడోదర, రాజ్‌కోట్‌లలో కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఈ నాలుగు నగరాల్లో నవంబర్‌ నుంచి నిరవధిక కర్ఫ్యూ అయిదు దఫాలుగా పొడిగించారు. ఈ నెల 28తో కర్ఫ్యూ ముగియనున్న నేపథ్యంలో కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించి పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.

అమరావతిలో 8 వరకు లాక్‌డౌన్
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ విధించారు. అమరావతిలో విధించిన లాక్‌డౌన్‌ను మార్చి 8 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అకోలా, అకోట్‌, ముర్జీత్‌పుర్‌లలో సైతం ప్రజలు తప్పనిసరిగా లాక్‌డౌన్‌ నియమాలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. ఇక్కడ మార్చి 5, 6 తేదీల్లో పరిస్థితిని సమీక్షించిన అనంతరం తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని అధికారులు వివరించారు.

ఇవీ చదవండి

  • 86శాతం కేసులు.. ఆ 6 రాష్ట్రాల్లోనే

  • కరోనా కలవరం..కారణమేంటి..?

Tags: National Newsజాతీయ వార్తAhmedabadఅహ్మదాబాద్‌Covid-19కొవిడ్‌-19Night curfewరాత్రి కర్ఫ్యూVaccineవ్యాక్సిన్‌Maharashtraమహారాష్ట్రLockdownలాక్‌డౌన్‌

మరిన్ని

  • కొవిడ్‌ విలయం: ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష[13:10]
  • దిల్లీలో ఆరు రోజుల లాక్‌డౌన్‌..[12:08]
  • భారత విమాన రాకపోకలపై హాంకాంగ్‌ నిషేధం[10:59]
  • India Corona: 3లక్షలకు చేరువగా కొత్త కేసులు[09:43]
  • రెమ్‌డెసివిర్‌పై ‘మహా’ జగడం[07:53]
  • టెక్సాస్‌లో కాల్పులు: ముగ్గురి మృతి[02:10]
  • కొవిడ్‌ కట్టడికి మిలటరీ కావాలి: సోరెన్‌[01:21]
  • టీకా పంపిణీకి ఆంక్షలు ఆటంకం కావద్దు![01:19]
  • ఆసక్తి రేకెత్తించిన కేంద్ర మంత్రి ట్వీట్‌[00:06]
  • కరోనాపై ‘ప్యాకేజీ’గా పోరాడకపోతే ఇంతే..![12:04]
  • ఇక oxygen express[08:38]
  • ఈజిప్ట్‌లో ఘోర ప్రమాదం: 11 మంది మృతి [06:32]
  • కొవిడ్‌ ఆంక్షలు: రోజుకు రూ.315కోట్ల నష్టం![01:17]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • Horoscope: ఈ రోజు రాశి ఫలం
  • ఆశ్రయమిచ్చి అక్క, చెల్లెలిని వేధించి..
  • కళ్లలోంచీ వైరస్‌ చొరబాటు
  • విలియమ్సన్‌కు ఏమైంది?
  • మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడి మృతి..
  • కృత్రిమ కాలితో.. లైసెన్సు లేకుండా డ్రైవింగ్‌
  • India Corona: 3లక్షలకు చేరువగా కొత్త కేసులు
  • Weight Loss: చాలామంది చేస్తున్న తప్పులివే!
  • దిల్లీలో ఆరు రోజుల లాక్‌డౌన్‌..
  • హనుమంతుడు మనవాడే!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.