☰
సోమవారం, ఏప్రిల్ 19, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 27/02/2021 04:26 IST
ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ..

గుజరాత్ వాసులకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు

అహ్మదాబాద్: మొదటి ప్రయత్నంలోనే గుజరాత్‌లోని సూరత్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌) 27 స్థానాలు గెలుచుకొని సత్తా చాటింది. తమ పార్టీని ఆదరించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సూరత్‌లో రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘మాకు 27 సీట్లు దక్కితే..వారికి 93 స్థానాలు వచ్చాయి. ఈ సంఖ్య పెద్ద విషయం కాదు. మా పార్టీలో ప్రతి ఒక్కరు..పది మంది ప్రత్యర్థులకు సరితూగగలరు. సూరత్‌ ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్రను కట్టబెట్టారు. మా ప్రత్యర్థులను ఏ తప్పు చేయనివ్వం. ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ..అహంకారం, అవమానాన్ని సహించరు. సహాయం కోసం మన చెంతకు వచ్చేవారిని ఎప్పటికీ అవమానించకూడదు’ అంటూ ఆ రోడ్‌షోలో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. పరోక్షంగా భాజపా వైఖరిని ఎండగట్టారు.  

ఇటీవల ముగిసిన గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా క్లీన్‌స్వీప్ చేసింది. అన్ని కార్పొరేషన్లలో భారీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన ఆప్‌ బోణీ కొట్టింది. సూరత్ కార్పొరేషన్లో 27 డివిజన్లు గెలుచుకొని పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేవలం 45 సీట్లకే పరిమితమైపోయింది. 

ఇవీ చదవండి

  • థ్యాంక్యూ గుజరాత్‌..మోదీ ట్వీట్

Tags: political newsరాజకీయ వార్తలుAAP ఆప్ఆమ్ ఆద్మీ పార్టీ

మరిన్ని

  • హ్యూందాయ్‌ కార్లపై భారీ రాయితీలు[14:55]
  • ఆ ఆరు రాష్ట్రాలు సున్నితమైనవి![14:34]
  • కొవిడ్‌ విలయం: ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష[13:10]
  • దిల్లీలో ఆరు రోజుల లాక్‌డౌన్‌..[12:08]
  • భారత విమాన రాకపోకలపై హాంకాంగ్‌ నిషేధం[10:59]
  • India Corona: 3లక్షలకు చేరువగా కొత్త కేసులు[09:43]
  • రెమ్‌డెసివిర్‌పై ‘మహా’ జగడం[07:53]
  • టెక్సాస్‌లో కాల్పులు: ముగ్గురి మృతి[02:10]
  • కొవిడ్‌ కట్టడికి మిలటరీ కావాలి: సోరెన్‌[01:21]
  • టీకా పంపిణీకి ఆంక్షలు ఆటంకం కావద్దు![01:19]
  • ఆసక్తి రేకెత్తించిన కేంద్ర మంత్రి ట్వీట్‌[00:06]
  • కరోనాపై ‘ప్యాకేజీ’గా పోరాడకపోతే ఇంతే..![12:04]
  • ఇక oxygen express[08:38]
  • ఈజిప్ట్‌లో ఘోర ప్రమాదం: 11 మంది మృతి [06:32]
  • కొవిడ్‌ ఆంక్షలు: రోజుకు రూ.315కోట్ల నష్టం![01:17]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • Horoscope: ఈ రోజు రాశి ఫలం
  • ఆశ్రయమిచ్చి అక్క, చెల్లెలిని వేధించి..
  • కళ్లలోంచీ వైరస్‌ చొరబాటు
  • కరోనాపై ‘ప్యాకేజీ’గా పోరాడకపోతే ఇంతే..!
  • మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడి మృతి..
  • దిల్లీలో ఆరు రోజుల లాక్‌డౌన్‌..
  • India Corona: 3లక్షలకు చేరువగా కొత్త కేసులు
  • విలియమ్సన్‌కు ఏమైంది?
  • Weight Loss: చాలామంది చేస్తున్న తప్పులివే!
  • కృత్రిమ కాలితో.. లైసెన్సు లేకుండా డ్రైవింగ్‌
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.