☰
శుక్రవారం, జనవరి 22, 2021
home
జాతీయం
సినిమా
క్రీడలు
క్రైమ్
బిజినెస్
పాలిటిక్స్
వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్
క్రీడలు
సినిమా
ఫీచర్ పేజీలు
వసుంధర
చదువు
సుఖీభవ
ఈ-నాడు
మకరందం
రయ్.. రయ్
సిరి
ఈ తరం
హాయ్ బుజ్జీ
స్థిరాస్తి
కథామృతం
దేవతార్చన
టెక్ కబుర్లు
వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ
ఇంకా..
వెబ్ ప్రత్యేకం
సండే మ్యాగజైన్
పాంచ్ పటాకా
రిజల్ట్స్
E Paper
మ్యాగజైన్స్
విపుల
చతుర
అన్నదాత
తెలుగువెలుగు
బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
Facebook
Twitter
Instagram
తొలి ఆదేశంలోనే తన ప్రణాళికను ఆవిష్కరించిన బైడెన్
తాజా వార్తలు
క్షీణించిన శశికళ ఆరోగ్యం
[11:02]
టీకా అనుభవాలు తెలుసుకోనున్న మోదీ
[10:30]
కరోనా: 2శాతానికి దిగువనే క్రియాశీల రేటు
[10:08]
కరోనాపై యుద్ధంలో బైడెన్ అస్త్రాలివే..!
[10:00]
వారానికి మూడు రోజులు సెలవులివ్వండి!
[09:45]
ట్రంప్కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
[01:54]
కొవిడ్ దెబ్బకు..ప్రధాని పదవికి రాజీనామా
[01:51]
రైతుల ఆందోళన..రూ.50వేల కోట్ల నష్టం!
[01:48]
ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
[01:42]
ప్రధానాంశాలు
శశికళకు కరోనా
శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు కరోనా సోకింది. బెంగళూరులోని బౌరింగ్ ఆసుపత్రిలో ఆమెకు తొలుత రెండుసార్లు...
అత్యాధునిక ఆయుధ పరీక్ష విజయవంతం
కేంద్ర రక్షణ శాఖకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ) అభివృద్ధి చేసిన స్వదేశీ స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్(సా) అత్యాధునిక ఆయుధాన్ని హెచ్ఏఎల్కు చెందిన యుద్ధ విమానం హాక్-ఐ నుంచి విజయవంతంగా
మరమ్మతులు చేసుకొని ముందుకెళ్దాం
ట్రంప్ హయాంలో దెబ్బతిన్న సంబంధాలను సరిచేసుకుంటూ ముందుకెళ్దామని అమెరికా అధ్యక్షుడు బైడెన్కు పంపిన సందేశాల్లో పలువురు ప్రపంచ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
డ్రగ్స్ కేసులో కన్నడ నటి రాగిణి ద్వివేదికి బెయిల్
కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ రాకెట్ కేసులో నటి రాగిణి ద్వివేదికి గురువారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిరుడు సెప్టెంబర్లో పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో రాగిణి అరెస్టయ్యారు
బాగ్దాద్లో బాంబు పేలుళ్లు
ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని మార్కెట్ ప్రాంతంలో గురువారం జంట ఆత్మాహుతి బాంబు దాడులు జరగడంతో కనీసం 32 మంది మరణించారు. 110 మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. సెంట్రల్ బాగ్దాద్లోని
రామమందిర నిర్మాణానికి గంభీర్ రూ.కోటి విరాళం
అయోధ్య రామమందిర నిర్మాణానికి మాజీ క్రికెటర్, భాజపా పార్లమెంట్ సభ్యుడు గౌతమ్ గంభీర్ రూ. కోటి రూపాయల విరాళం ప్రకటించారు. రామ మందిర నిర్మాణం భారతీయుల స్వప్నమని పేర్కొన్న గంభీర్.. ఇందుకోసం
కొవిడ్ టీకాలను అరుదుగా కలపొచ్చు
అనేక దేశాల్లో ఇప్పుడు కొవిడ్-19 టీకాలు వేసే కార్యక్రమం మొదలైంది. చాలాచోట్ల ఒకటి కన్నా ఎక్కువ రకాల వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఒక్కొక్కరికి రెండు డోసులు వేయాల్సి ఉంటుంది. రెండింటికి మధ్య కొన్ని వారాల విరామం ఉంటుంది
భారత్ పురోగతిపై ప్రపంచం విస్మయం
కరోనా నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న తీరును ప్రపంచ దేశాలు ఆశ్చర్యంతో గమనిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మహమ్మారి వచ్చిన తొలినాళ్లలో ఆర్థిక ప్రగతి దిగజారినా, తరువాత క్రమేణా కోలుకుందని ఇది ఆంగ్ల అక్షరం ‘వి’ రూపంలో
రెండో దశలో ప్రధానికి, సీఎంలకూ టీకా
రెండో దశలో జరిగే కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీకా వేయించుకోనున్నారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ జాబితాలో
అమ్ముడుపోని లాటరీ టికెట్తో జాక్పాట్
అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. కానీ అదృష్టం ఒక్కసారి పలకరిస్తే.. ఆ మనిషి జీవితం పూర్తిగా మారిపోతుంది. కేరళలో లాటరీ టికెట్లు అమ్ముకునే 46ఏళ్ల వ్యక్తి జీవితంలోనూ ఇదే జరిగింది
దత్తత నిబంధనల్లో వైరుధ్యాలను తొలగించండి
దత్తత, సంరక్షణకు సంబంధించిన నిబంధనల్లో ఉన్న వైరుధ్యాలను తొలగించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై వచ్చే వారం విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.
అది మా భూభాగం!
అరుణాచల్ ప్రదేశ్లో ఒక కొత్త గ్రామాన్ని నిర్మించడాన్ని చైనా అడ్డంగా సమర్థించుకుంది. అది తన భూభాగమని బుకాయించింది. సొంత నేలపై తాను అభివృద్ధి, నిర్మాణ పనులు చేపట్టడం సహజమేనని పేర్కొంది. దానిపై విమర్శలు
ఫిలిప్పీన్స్లో 7.0 తీవ్రతతో భూకంపం
దక్షిణ ఫిలిప్పీన్స్లోని వివిధ ప్రాంతాల్లో గురువారం రాత్రి శక్తిమంతమైన భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 7.0 నమోదైనట్లు ప్రాథమిక సమాచారం. సముద్రానికి 60 మైళ్ల లోతున భూకంప కేంద్రం
భారత్, ఫ్రాన్స్ రఫేల్ జెట్ల విన్యాసాలు
భారత్, ఫ్రాన్స్ వైమానిక దళాలకు చెందిన రఫేల్ యుద్ధవిమానాలు గురువారం సంక్లిష్ట యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. పోరాట సన్నద్ధత, సమన్వయాన్ని మరింత మెరుగుపరచుకోవడంలో భాగంగా వీటిని చేపట్టాయి
మరిన్ని
జిల్లాలు
ఆంధ్రప్రదేశ్
అమరావతి
అనంతపురం
చిత్తూరు
తూర్పు గోదావరి
గుంటూరు
కడప
కృష్ణ
కర్నూలు
ప్రకాశం
నెల్లూరు
శ్రీకాకుళం
విశాఖపట్నం
విజయనగరం
పశ్చిమ గోదావరి
- రాష్ట్రాలు -
కర్ణాటక
ఒడిశా
తమిళనాడు
తెలంగాణ
ఆదిలాబాద్
భద్రాద్రి
హైదరాబాద్
జగిత్యాల
జనగామ
జయశంకర్
జోగులాంబ
కామారెడ్డి
కరీంనగర్
ఖమ్మం
కుమురం భీం
మహబూబాబాద్
మహబూబ్ నగర్
మంచిర్యాల
మెదక్
ములుగు
నాగర్ కర్నూల్
నల్గొండ
నారాయణపేట
నిర్మల్
నిజామాబాద్
పెద్దపల్లి
రాజన్న
సంగారెడ్డి
సిద్దిపేట
సూర్యాపేట
వికారాబాద్
వనపర్తి
వరంగల్ రూరల్
వరంగల్ అర్బన్
యాదాద్రి
- రాష్ట్రాలు -
కర్ణాటక
ఒడిశా
తమిళనాడు
Subscribe to Notifications