☰
సోమవారం, జనవరి 25, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • రయ్‌.. రయ్‌
  • సిరి
  • ఈ తరం
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • టెక్ కబుర్లు ‌
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 26/08/2020 19:27 IST
‘నీట్‌ వాయిదా లేదా ప్రత్యామ్నాయం చూడాలి’

ప్రపంచవ్యాప్తంగా పరీక్షల విధానం మారుతోందన్న మనీశ్‌ సిసోడియా

దిల్లీ: దేశవ్యాప్తంగా నీట్, జేఈఈ‌ పరీక్షలపై చర్చ నడుస్తోన్న సందర్భంగా తాజాగా దిల్లీ ప్రభుత్వం కూడా స్పందించింది. నీట్‌, జేఈఈ పరీక్షలను వాయిదా వేయడం లేదా పరీక్షల నిర్వహణకు మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేశించడమో చేయాలని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా కేంద్రాన్ని కోరారు. ‘దేశవ్యాప్తంగా 28లక్షల మంది విద్యార్థులు పరీక్షకు సిద్ధమవుతుండగా కేంద్రం మాత్రం చేతులెత్తేసి నిద్రపోతోంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పరీక్షలను వాయిదా వేయడమో లేదా వీటికి ప్రత్యామ్నాయ మార్గాన్ని తప్పనిసరిగా చూడాలి’ అని మనీశ్‌ సిసోడియా కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పరీక్షల విధానం మారుతోందని, పరీక్షలను నిర్వహించడానికి వెయ్యి మార్గాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 1నుంచి 6వరకు నీట్‌, 13వ తేదీన జేఈఈ పరీక్ష జరిపేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే విద్యార్థులు అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది.

ఇదిలా ఉంటే, నీట్, జేఈఈ పరీక్షలు, జీఎస్టీ, ఇతర అంశాలపై చర్చించేందుకు పలు విపక్షపార్టీ ముఖ్యమంత్రులతో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ భేటీ అయ్యారు.

Tags: NEETJEEDelhiManish SisodiaEducationనీట్‌జేఈఈమనీశ్‌ సిసోడియాదిల్లీ

రాజకీయం

  • తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ[09:24]
  • భాజపా హయాంలో అన్ని వర్గాలకు భద్రత: షా[01:18]
  • ప్రభుత్వం టార్గెట్లు పెట్టడం సరికాదు: కిషన్‌రెడ్డి[01:13]
  • నిమ్మగడ్డ కావాలనే వ్యతిరేకిస్తున్నారు: రోజా[01:02]
  • తిరుపతి ఉపఎన్నికే పునాది..: సోము వీర్రాజు[00:56]

జనరల్‌

  • టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM[08:56]
  • విగ్రహాల ధ్వంసం.. అందరికీ నష్టమే[08:24]
  • నిమిషంలో 104 కిక్‌లు[07:13]
  • జాతీయ రహదారిపై ఏనుగుల హల్‌చల్‌[01:19]
  • యాదాద్రి.. కేసీఆర్‌ కలల ప్రాజెక్టు: కేటీఆర్‌[01:15]
  • రెండు శాఖల ప్రాధాన్యం పెరిగింది: కేసీఆర్‌[01:02]
  • కుమార్తెకు ప్రేమతో..[06:38]
  • చిన్నారుల కళ్లకు శానిటైజర్ల ముప్పు![00:58]

సినిమా

  • మహాశివరాత్రి సందడి మామూలుగా ఉండదు[09:34]
  • 30ఏళ్లకు కలిసిన ముగ్గురు అన్నదమ్ములు  [01:19]
  • ఫిబ్రవరి 26న వస్తున్న ‘అక్షర’[01:19]
  • అరవింద్‌స్వామి దొంగావతారం.. రెహమాన్‌ ఫన్నీ పోస్ట్‌[01:15]
  • అందుకే ‘క్రాక్‌’ ప్రమోషన్స్‌కు రాలేకపోయా: శ్రుతి[01:03]
  • వరుణ్‌ పెళ్లిలో సిబ్బంది కెమెరాలకు స్టిక్కర్లు![00:58]

క్రైమ్

  • యూట్యూబ్‌ నటితో డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన[09:16]
  • పొడిచిన వాళ్లు చిక్కారు[07:32]
  • బస్సును ఢీకొన్న బైకు..తండ్రీకుమారుడు మృతి[01:21]
  • సూరత్‌లో హైదరాబాద్‌ వాసులు మృతి[01:18]
  • వద్దు నాన్నా.. అంటున్నా వినకుండా..![01:04]
  • పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లి[00:59]

స్పోర్ట్స్

  • లార్డ్స్‌ శతకం కన్నా మెల్‌బోర్న్‌దే ప్రత్యేకం[09:05]
  • అంతకంటే గొప్పేముంటుంది?[07:42]
  • అసలు ఊహించలేదు..కలలా ఉంది: నటరాజన్‌[01:21]
  • పంత్‌ క్రీజులో ఉంటే బౌలర్లపైనే ఒత్తిడి: సుందర్‌[01:16]
  • బెయిర్‌స్టో విషయంలో పునరాలోచించాలి[01:05]
  • ఆ బాధేంటో నాకు తెలుసు: రహానె[00:59]

బిజినెస్

  • బీపీసీఎల్‌ వినియోగదారులకు అదనపు రివార్డు పాయింట్లు[02:02]
  • స్థూల నిరర్థక ఆస్తులు 20 శాతానికి చేరొచ్చు[02:02]
  • బొమ్మల తయారీలోభారీ అవకాశాలు[02:01]
  • సోయాబీన్‌ కిందకే![02:01]
  • బీమా ప్రీమియం ఖాతాదారే చెల్లించాలి[02:01]
  • 48365 దిగితే దిద్దుబాటు![02:01]
  • కొత్త విభాగంగా పెట్రోరసాయనాల వ్యాపారం:ఆర్‌ఐఎల్‌[02:01]
  • ఊగిసలాటకు అవకాశం[02:01]
  • ద్విచ‌క్ర వాహ‌న బీమాను బ‌దిలీ చేయ‌డం ఎలా?[12:33]
  • ఊరట లభిస్తుందా?[02:22]

జాతీయ-అంతర్జాతీయ

  • కరోనా కష్టాలు పేదలకే![08:49]
  • భాజపా హయాంలో అన్ని వర్గాలకు భద్రత: షా[01:18]
  • దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకం: మోదీ[01:16]
  • పార్టీ నుంచి కేపీ శర్మ ఓలి తొలగింపు![01:11]
  • గనిలోనే 2వారాలు.. 11 మంది సురక్షితం![01:01]
  • ఎన్నికల ముందు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం![00:06]
  • పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య![07:56]
  • ‘మీరు చెప్తే వింటారు’.. మోదీ తల్లికి రైతు లేఖ![01:22]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • కనిపెంచిన చేతులే.. కాటేశాయి
  • 30ఏళ్లకు కలిసిన ముగ్గురు అన్నదమ్ములు 
  • మళ్లీ జయభేరి మోగిస్తున్నా
  • వద్దు నాన్నా.. అంటున్నా వినకుండా..!
  • పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లి
  • పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్‌ ఏమన్నారంటే?
  • ఆ బాధేంటో నాకు తెలుసు: రహానె
  • దుస్తుల మీద నుంచి తాకితే.. లైంగిక వేధింపులు కాదు
  • యువ హవా
  • పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.