☰
ఆదివారం, మార్చి 07, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 02/12/2020 15:55 IST
గల్వాన్‌ ఘర్షణ.. చైనా పక్కా ప్లాన్‌!

అమెరికా-చైనా ఆర్థిక భద్రత సమీక్ష కమిషన్ నివేదిక

వాషింగ్టన్‌: భారత్ పొరుగుదేశం చైనా కుతంత్రాలు, కవ్వింపులు మరోసారి బయటపడ్డాయి. సరిహద్దుల్లో రెచ్చగొడుతూ డ్రాగన్‌ కావాలనే పక్క దేశాలతో ఘర్షణలు దిగుతోందని అమెరికా నిఘా సంస్థల కమిటీ ఒకటి తాజా నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన గల్వాన్‌ ఘర్షణలకు కూడా చైనా పక్కా పథకం రూపొందించినట్లు ఆ నివేదిక వెల్లడించింది. 

అమెరికా-చైనా ఆర్థిక భద్రత సమీక్ష కమిషన్‌(యూఎస్‌సీసీ) తాజాగా అక్కడి కాంగ్రెస్‌కు ఓ నివేదిక సమర్పించింది. అందులో భారత్‌-చైనా మధ్య జరిగిన గల్వాన్‌లోయ ఘర్షణపై కీలక విషయాలు వెల్లడించింది. గల్వాన్‌ లోయలో చైనా ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా దాడులకు పాల్పడినట్లు నివేదిక పేర్కొంది. ఇందుకు కొన్ని ఆధారాలు కూడా ఉన్నట్లు తెలిపింది. 

‘జూన్‌ 15 ఘర్షణలకు కొన్ని వారాల ముందు చైనా రక్షణమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే చైనా ప్రభుత్వ అధీనంలో నడిచే గ్లోబల్ టైమ్స్‌ పత్రిక తన సంపాదకీయంలో గల్వాన్‌ లోయపై భారత్‌ను హెచ్చరిస్తూ ఓ వివాదాస్పద కథనం ప్రచురించింది. అమెరికా-చైనా శత్రుత్వంలో జోక్యం చేసుకుంటే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తప్పదని, చైనాతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు దెబ్బతింటాయని గ్లోబల్‌ టైమ్స్‌ తన కథనంలో హెచ్చరించింది. మరోవైపు గల్వాన్‌ సంఘటనకు వారం ముందు డ్రాగన్‌ ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయుధ కార్యకలాపాలకు పాల్పడినట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాలు ధ్రువీకరించాయి. చైనా ఆర్మీకి చెందిన దాదాపు 1000 మంది జవాన్లు గల్వాన్‌ లోయలో మోహరించినట్లు శాటిలైట్‌ చిత్రాలు వెల్లడించాయి. వీటన్నింటిని చూస్తే డ్రాగన్‌ ఓ పథకం ప్రకారం హింసకు పాల్పడినట్లు అర్థమవుతోంది’ అని యూఎస్‌సీసీ నివేదిక పేర్కొంది. 2012లో చైనా అధ్యక్షుడు  జిన్‌పింగ్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌- చైనా మధ్య ఐదు సార్లు పెద్ద స్థాయిలో ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పిన అమెరికా.. ఈ ఏడాది వాస్తవాధీన రేఖ వెంబడి చైనా రెచ్చగొట్టే ధోరణి వెనుక అసలు ఉద్దేశమేంటో స్పష్టం కావట్లేదని తెలిపింది. 

లద్ధాఖ్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత జూన్‌ 15న గల్వాన్‌ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలతో పరిస్థితి మరింత జటిలమైంది. ఆ సంఘటనలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. చైనా వైపు కూడా చాలా మందే మరణించారు. అయితే ఆ సంఖ్యను చైనా ఇప్పటికీ వెల్లడించకపోవడం గమనార్హం. మరోవైపు 1975 తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి.  

Tags: ChinaIndiaGlawan ValleyLadakhచైనాభారత్‌గల్వాన్‌ లోయలద్దాఖ్‌

రాజకీయం

  • ఒక్క అవకాశమంటే ట్రాప్‌లో పడ్డారు: చంద్రబాబు[16:20]
  • బెంగాల్‌ ప్రజలను దీదీ మోసగించారు: మోదీ[16:06]
  • ప్రతిపక్షాలు గెలిస్తే ప్రగతి ఉండదు: వెల్లంపల్లి[15:56]
  • ‘విజయవాడలో ఓట్లకోసం ఎలా వచ్చారు?’[15:34]
  • జగన్‌ పాలనే తెదేపాను గెలిపిస్తుంది: జేసీ[14:18]
  • ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారు: భట్టి[13:23]
  • కొలిక్కి వచ్చిన ‘హస్తం’ కసరత్తులు![10:37]
  • ఈ బడ్జెట్‌ ఆశాజనకంగా ఉంటుంది: కేసీఆర్‌[01:34]
  • టీఎంసీ Vs భాజపా.. ఇద్దరు మాజీ ఐపీఎస్‌లు![01:27]
  • వారి నుంచి విశాఖను కాపాడాలి: చంద్రబాబు[01:24]
  • డీఎంకే కూటమిలో ఎప్పుడైనా చీలిక: మురుగన్‌[01:16]
  • తమిళనాడు ఎన్నికల్లో సత్తా చాటుతాం: షా[15:45]
  • భాజపాలో చేరిన మిథున్‌ చక్రవర్తి[15:11]
  • భాజపా నేతలు నోరు మెదపరెందుకు?: కేటీఆర్‌[13:55]
  • స్టీల్‌ప్లాంట్‌పై వైకాపా నాటకాలు ఆడుతోంది: పవన్‌[12:50]

జనరల్‌

  • కాంగోలో బయటపడిన బంగారు కొండ[17:40]
  • మహిళలకు అవకాశమిస్తే అద్భుతాలే: కేసీఆర్[17:31]
  • టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM[16:58]
  • డీఎస్సీపై త్వరలోనే నిర్ణయం: ఏపీ విద్యాశాఖ[16:50]
  • మీ నోటి నుంచి దుర్వాసన? అయితే జాగ్రత్త..![16:40]
  • అసోం ‘టీ’.. దాని కథేంటీ?[14:38]
  • టీకా కేంద్రంలో శతాధిక వృద్ధురాలి జన్మదిన వేడుకలు[14:07]
  • టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM[13:02]
  • హైకోర్టుకు చిత్తూరు మున్సిపల్‌ పంచాయతీ[12:17]
  • తెలంగాణలో కొత్తగా 158 కరోనా కేసులు[09:35]
  • టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM[09:00]
  • మాయలేడీ చిక్కింది..![08:03]
  • 14 నెలలకే వధువు ఆత్మహత్య[07:29]
  • ఫొటోలో చూసినట్లు వరుడు లేడని పెళ్లికి నిరాకరణ[01:34]
  • గోదావరిఖనిలో సుడిగాలితో ఆటగాళ్ల పరుగులు[01:31]
  • మాయదారి మ్యూటేషన్లు[01:25]
  • బెంగళూరులో వేగంగా కరోనా ఉత్పరివర్తన[01:19]
  • విద్యాశాఖలో పలువురికి పోస్టింగ్‌లు[00:00]
  • కుక్కపిల్లను ఎత్తుకెళ్లిన వానరం [15:00]
  • ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన కల్పిస్తూ వీడియో [13:49]
  • టార్గెట్‌ 2153: 180 ఏళ్లు బతకాలని..![11:14]
  • గన్నవరంలో విమానానికి ల్యాండింగ్‌ సమస్య[09:19]
  • విశాఖలో వాలంటీర్ల రహస్య సమావేశం[08:53]
  • బాబోయ్‌ పులులు..[08:40]

సినిమా

  • దీపిక టాలీవుడ్‌ ఎంట్రీ ఎప్పుడో ఇవ్వాల్సింది![16:50]
  • రెండో పెళ్లిపై మంచు మనోజ్‌ ట్వీట్‌[13:42]
  • నవీన్‌ని నేనే పరిచయం చేయాల్సింది![01:51]
  • పక్కా... ప్రణాళికతో![01:51]
  • చిటికేసే ఆ చిరుగాలి[01:51]
  • ఇలాంటి కథలు మళ్లీ మళ్లీ రావు[01:51]
  • బన్ని జంటకు పదేళ్లు.. సమంత సవాల్‌[01:28]
  • పిచ్చి..పిచ్చి రాతలు రాయకండి: అషూరెడ్డి[01:26]
  • చిత్రసీమలో నాకు గాడ్‌ ఫాదరెవరూ లేరు![01:19]
  • నటుడిగా చంద్రబోస్‌![15:41]
  • ఆఫర్‌ కోసం చిరు, పవన్‌లకు కాల్‌ చేశా: కోట[12:07]
  • ఆ సినిమా ఫ్లాప్‌..నితిన్‌కి ముందే తెలుసు[09:57]
  • శాకుంతల.. దుష్యంతుడు[08:11]

క్రైమ్

  • కాణిపాకం వెళ్తూ ఇద్దరు బీటెక్‌ విద్యార్థుల మృతి[17:10]
  • మహమూద్‌ అలీ మనవడిపై ర్యాగింగ్‌ కేసు[13:08]
  • జంగారెడ్డిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం[10:49]
  • నిర్బంధం.. ఆపై అత్యాచారం[07:46]
  • నా కుమారుడికి తండ్రి పేరేం చెప్పను..?[01:35]
  • డబ్బులేక, ఆస్పత్రి ముందే చిన్నారి మృతి[01:29]
  • విశాఖలో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి [01:21]
  • తోడబుట్టిన వారినే తెగనరికాడు[10:27]
  • ఆ ఐదుగురిది ఆత్మహత్యా.. హత్యా?[09:30]
  • టీవీ కోసం బయల్దేరి.. ప్రాణాలు విడిచి[08:14]

స్పోర్ట్స్

  • దేశం కోసం ఆడేటప్పుడు దేనికైనా సిద్ధపడాలి  [15:21]
  • ఏప్రిల్‌ 9 నుంచి ఐపీఎల్‌[13:58]
  • ‘జాంబీ’ల్లా మారిన టీమ్‌ఇండియా క్రికెటర్లు![01:36]
  • గర్జించిన టీమ్‌ఇండియా ‘యంగ్‌ గన్స్‌’[01:29]
  • వారసత్వం వదిలి వెళ్లాలనే: యాష్‌[01:26]
  • కోహ్లీకి సంతోషాన్నిచ్చింది ఇదే[01:19]
  • టెయిలెండర్లు నిలవలేకపోవడం బాధ కలిగించింది  [11:57]
  • ఇంగ్లాండ్‌లో గెలిస్తే భారత్‌ అత్యుత్తమ జట్టు  [11:04]

బిజినెస్

  • వెనక్కి తగ్గుతున్న ఎఫ్‌పీఐలు![17:20]
  • స్టీలు కంపెనీల సిబ్బందికి కొవిడ్‌-19 టీకా[12:40]
  • తొలి ట్వీట్‌కు రూ.18.30 కోట్లు![11:44]
  • బీపీసీఎల్, ఎయిరిండియాలతో ప్రైవేటీకరణ ప్రక్రియకు శ్రీకారం[11:24]
  • నాకు జీతం, బోనస్‌ వద్దు: బోయింగ్‌ సీఈఓ[10:55]
  • రూ.1,500 కోట్లతో బీపీసీఎల్‌ పైప్‌లైన్‌[01:59]
  • వ్యూహాత్మక తయారీతోనే సత్వర ఆర్థికాభివృద్ధి[01:59]
  • ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు మారుతున్నాయి[01:58]
  • సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్మన్‌ సీకే రంగనాథన్‌[01:58]
  • చౌక‌గా విద్యా రుణాలు అందిస్తున్న ప్ర‌భుత్వ‌ బ్యాంకులు[14:50]
  • సార్వ‌భౌమ ప‌సిడి బాండ్లే ఎందుకు?[12:32]
  • ప్రై‘వేటు’పై విమర్శలొస్తున్నా పట్టుదల ఎందుకు?[20:00]

జాతీయ-అంతర్జాతీయ

  • హిరేన్‌ మృతికి కారణాలేమిటి?[14:53]
  • మయన్మార్‌లో ఆగని హింస[13:32]
  • జనౌషధితో రూ.3వేల కోట్లు ఆదా: మోదీ[13:15]
  • దేశంలో పెరుగుతున్న యాక్టివ్‌ కేసులు![09:46]
  • అతడి మృతికి గల కారణాలు తేలుస్తాం[01:36]
  • రామ మందిరానికి ఇంటింటి చందాలు నిలిపేశాం  [01:29]
  • నాలుగో అంతస్తు నుంచి పడి ముత్తూట్‌ ఛైర్మన్‌ మృతి[01:27]
  • పక్క పక్క ద్వీపాలు.. 21 గంటలు తేడా![01:23]
  • సరిహద్దు సైనికులకు శక్తిమంతమైన ఆయుధం[12:26]
  • వారంలో 10 లక్షల మందికి వైరస్‌[11:35]
  • పిల్లల మానసిక ఆరోగ్యంపై కరోనా ప్రభావం   [10:06]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • పిచ్చి..పిచ్చి రాతలు రాయకండి: అషూరెడ్డి
  • ఆఫర్‌ కోసం చిరు, పవన్‌లకు కాల్‌ చేశా: కోట
  • ఆ సినిమా ఫ్లాప్‌..నితిన్‌కి ముందే తెలుసు
  • బుమ్రాతో పెళ్లిపై అనుపమ కుటుంబ సభ్యుల క్లారిటీ
  • రెండో పెళ్లిపై మంచు మనోజ్‌ ట్వీట్‌
  • నాలుగో అంతస్తు నుంచి పడి ముత్తూట్‌ ఛైర్మన్‌ మృతి
  • వాళ్లను కొట్టి.. వాళ్లింటికి
  • ఫొటోలో చూసినట్లు వరుడు లేడని పెళ్లికి నిరాకరణ
  • అంబానీ గ్యారేజ్‌లో చేరిన కొత్త కారిదే..!
  • వారసత్వం వదిలి వెళ్లాలనే: యాష్‌
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.