గురువారం, ఫిబ్రవరి 25, 2021
-
అజాగ్రత్తే కొంప ముంచుతోంది![25-02-2021]తగ్గినట్లే తగ్గిన కొవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
-
ఎయిడెడ్![24-02-2021]రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థల వ్యవస్థ కనుమరుగు కానుంది. ప్రస్తుతం ఎయిడెడ్లో కొనసాగుతున్న వాటిని ప్రైవేటుగా నిర్వహించుకోవడం..
-
ఇక నాది అంగారకుడి టైమ్![20-02-2021]అంతరిక్షంలో కోట్లాది కిలోమీటర్ల అవతల.. మానవాళి చూడలేని కొత్త ప్రపంచం.. ఎత్తుపల్లాలు, రాళ్లురప్పలు, ఇసుక దిబ్బలు.. ఎక్కడ ఏమున్నాయో తెలియదు. అడుగడుగునా సవాళ్లు.. ఏ మాత్రం తేడా వచ్చినా మొరాయించే పరికరాలు.. సమాచార ప్రసారంలో జాప్యాలు.. ఇలాంటి ప్రతికూల పరిస్థితులన్నింటినీ అలవోకగా చెక్కుచెదరని
-
భారత్ తయారీ టీకాలపై అపోహలొద్దు[19-02-2021]‘‘ఏ దేశంలో తయారైన టీకాకైనా కొన్ని పరిమితులుంటాయి. కేవలం భారత్ ఉత్పత్తులకు మాత్రమే అది పరిమితమన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. భారత్లో తయారైనంతమాత్రాన ఇక్కడి టీకాల సమర్థతను తక్కువగా చూడడం, అనవసర అపోహలు పెంచుకోవడం అవివేకమే.
-
కాల్వల్లో కన్నీటి వరద..[17-02-2021]నిజామాబాద్-జగిత్యాల జాతీయ రహదారిపై తాటిపల్లి వద్ద కాకతీయ కాల్వ వంతెన తీరు ఇది. రక్షణ గోడలు శిథిలమయ్యాయి. నామమాత్రంగా సిమెంటు ఇటుకలతో మరమ్మతులు చేసి చేతులు
-
వ్యవసాయానికి ఐటీ[16-02-2021]‘ఆధునిక పరిజ్ఞానాన్ని రైతులకు, పొలానికి చేర్చేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘అగ్రి హబ్’ ఏర్పాటుచేశాం. కొత్త ఆలోచనలతో
-
అనితర సేద్యులు![15-02-2021]ఉన్నదే ఒకట్రెండు ఎకరాలు. అందులో సేద్యం చేసి బతికేదెలా? అందుకే పొలాన్ని కౌలుకిచ్చా. చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా. నగరాల్లో సెక్యూరిటీ గార్డులు, సేల్స్మెన్, వాచ్మెన్గా పనిచేస్తూ ఉపాధి పొందుతున్న
-
నెత్తురోడ్డుతోంది
[14-02-2021]హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని గుల్బర్గా, బీజాపూర్తోపాటు తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు వెళ్లేందుకు 163 నంబరు జాతీయ రహదారి కీలకం. చిలుకూరు బాలాజీ ఆలయం, అనంతగిరి వంటి పర్యాటక ప్రాంతాలకూ అనుసంధానమిదే. ఇదే మార్గంలో ఇంజినీరింగ్,
-
హక్కు వదలని విక్రమార్కులు[13-02-2021]హైదరాబాద్కు చెందిన కొల్లా కోటేశ్వరరావు తన ప్యాంటు, అతని భార్య చీరను లాండ్రీస్పాలో డ్రైక్లీనింగ్కు ఇచ్చారు. మూడు రోజుల్లో ఉతికి ఇస్తామని చెప్పిన సిబ్బంది ఆ వ్యవధిని పొడిగిస్తూ వచ్చారు. కొన్ని రోజుల తరవాత దుస్తులు సిద్ధమయ్యాయని చెప్పడంతో అక్కడికి వెళ్లారు. అక్కడ రంగు వెలిసిన చీరను చూసి షాక్కు గురైన
-
వ్యవసాయంతో నష్టమే![12-02-2021]సాగువ్యయం ఆకాశాన్నంటుతోంది. రోజురోజుకు పెట్టుబడి ఖర్చు పెరుగుతూపోతోంది. ఈ పరిస్థితుల్లో రైతులకు గిట్టుబాటు దక్కడం అటుంచి, నష్టాలే మిగులుతున్నాయని వ్యవసాయశాఖ లెక్కలే
-
ఆలీబాబా.. 5,000 మంది దొంగలు![08-02-2021]రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్పూర్ జిల్లాలో 100కుపైగా గ్రామాలు, హరియాణా సరిహద్దులోని అల్వార్, మేవాత్, ఉత్తర్ప్రదేశ్లోని మధుర జిల్లాలోని పలు గ్రామాల్లో దొంగలు నివాసముంటున్నారు. మేవాత్ తెగకు చెందిన వీరంతా
-
పంటల బోర్డులు రద్దేనా?[06-02-2021]తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ఉన్నత స్థాయిలో ఎన్నో ఏళ్లుగా ఉన్న పలు రకాల పంటల బోర్డులను
-
ఉద్యమాల ఉక్కుకు... ఇప్పుడెవరయ్యా దిక్కు?[05-02-2021]విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు... అంటూ నలుదిక్కులూ పిక్కటిల్లేలా ఒక్కపెట్టున సాగిన ఉద్యమం... పోరుబాట పరిణామాల్లో ఏకంగా 32 మంది చేసిన ప్రాణత్యాగాలు... విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని తెలుగు నేలకు అందించాయి. ఇప్పుడు 18 వేల మంది శాశ్వత ఉద్యోగులు,
తాజా వార్తలు