☰
గురువారం, ఏప్రిల్ 22, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Updated : 03/03/2021 05:20 IST
అద్దె అడిగినందుకు హత్య

పాలకొల్లు పట్టణం, న్యూస్‌టుడే: ఇంటి అద్దె అడిగిన యజమానిని ఓ వ్యక్తి రాయితో బాది హత్య చేసిన దారుణ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంగళవారం వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు... పట్టణంలోని ముచ్చర్లవారి వీధిలో వంగా రామప్రసాద్‌కు (50) రెండంతస్తుల ఇల్లు ఉంది. అందులోని 3 వాటాలను వేర్వేరు వ్యక్తులకు అద్దెకిచ్చారు. వీరిలో ఒకరైన అడపా చినకొండయ్య ఒంటరిగా ఉంటున్నాడు. ఇతడు రెండు నెలల నుంచి అద్దె సరిగా ఇవ్వట్లేదు. ఇదే విషయమై యజమానికి, చినకొండయ్యకు సోమవారం ఉదయం వాగ్వాదం చోటుచేసుకుంది. రాత్రి సైతం ఘర్షణ జరగ్గా... విచక్షణ కోల్పోయిన చినకొండయ్య రాయితో రామప్రసాద్‌పై దాడి చేయడంతో తల, ముఖంపై తీవ్రగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ సంఘటన చోటుచేసుకున్నప్పుడు రామప్రసాద్‌ భార్య, కుమారుడు, కుమార్తె ఇంట్లో లేరు. అదే సమయంలో పక్కనే ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తుండటంతో ఎవరూ గుర్తించలేకపోయారు. మంగళవారం ఉదయం స్థానికులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

Tags:

మరిన్ని

  • 30 వేల కట్నం కోసం.. ముగ్గురి ప్రాణాలు బలి ఓ కుటుంబంలో కట్నం కోసం అత్తింటి వారి వేధింపులు, మరో ఇంట్లో మనస్పర్థలు.. ఈ కారణాలతో ఇద్దరు తల్లులు, ముగ్గురు బోసినవ్వుల చిన్నారుల ప్రాణాలు గంగలో కలిసిపోయాయి. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా.. మరో మహిళ తన రెండేళ్ల కుమార్తెతో సహా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో దూకి ప్రాణాలు విడిచింది. శ్రీరామనవమి పండుగ రోజు ఈ ఘటనలు ఆయా గ్రామాల్లో తీరని విషాదం నింపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
  • బొల్లినేని శ్రీనివాసగాంధీకి రిమాండ్‌ హైదరాబాద్‌ జీఎస్టీ పూర్వ సూపరింటెండెంట్‌ బొల్లినేని శ్రీనివాసగాంధీకి సీబీఐ న్యాయస్థానం వచ్చే నెల 7వ తేదీ వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.
  • మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకటరావుపై సీబీఐ కేసు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)ను మోసగించారనే ఫిర్యాదుపై గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకటరావు,....
  • నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ అధికారులతో కొందరు కుమ్మక్కై నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు పొంది జిల్లా సహకార సంఘాల ద్వారా....
  • రూ.వెయ్యి కోట్ల కొకైన్‌ స్వాధీనం తమిళనాడు తూత్తుకుడి పోర్టుకు వచ్చిన ఓ నౌకలోని కంటైనర్‌లో 400 కిలోల కొకైన్‌ ఉండటాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ).....
  • వివాహానికి తీసుకెళ్లలేదని? మెదక్‌ జిల్లా పాపన్నపేట్‌ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పావని(28)కి నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం లెఫ్ట్‌ పోచంపాడ్‌కు చెందిన సిద్దురాములుకు....

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ‘వీరూ భాయ్‌.. నా జీతం పెంచండి’
  • Horoscope: ఈ రోజు రాశి ఫలం
  • ‘మా అమ్మను కౌగిలించుకోవాలని ఉంది’
  • దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు: సుప్రీం
  • కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడి మృతి
  • Corona: ఆక్సిజన్‌ అందక భార్య ఒడిలోనే..
  • 18 ఏళ్లు పైబడినవారికి.. 28 నుంచి రిజిస్ట్రేషన్‌
  • ఒంటిని పట్టి... మనసును మెలిపెట్టి!
  • ఆ నిర్ణయం బాధాకరం: ఈటల
  • పెళ్లి చూపులకు వెళ్లొస్తూ పరలోకాలకు..
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.