☰
ఆదివారం, మార్చి 07, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Published : 22/01/2021 04:41 IST
కిడ్నాప్‌ కోసం మూడు సార్లు రెక్కీ!

15 రోజుల ముందే హైదరాబాద్‌కు గుంటూరు శ్రీను

ఈనాడు, హైదరాబాద్‌: బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు, సోదరుల అపహరణ కేసులో కొత్త అంశం వెలుగుచూసింది. ఈ కిడ్నాప్‌నకు ముందు తాము మూడు సార్లు రెక్కీ నిర్వహించామని కస్టడీలో ఉన్న నిందితులు బోయ సంపత్‌కుమార్‌, మల్లికార్జున్‌రెడ్డి రెండో రోజు విచారణలో పోలీసులకు వివరించారు. కేసులో కీలక సూత్రధారి గుంటూరు శ్రీను తరచూ హైదరాబాద్‌కు రావటం ద్వారా తమకు పరిచయమని, అతను కిడ్నాప్‌నకు 15 రోజుల ముందు ఇక్కడకు వచ్చి వెళ్లినట్టు వారిద్దరు పేర్కొన్నారు. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ద్వారా గుంటూరు శ్రీను పరిచయమయ్యాడని, ఆమెతో మంతనాల అనంతరం తామిద్దరం హోటల్‌కు వెళ్లి మద్యం తాగేవారమని వారు పోలీసుల కస్టడీలో చెప్పారు.

నేడు మళ్లీ విచారణ
అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌ను గురువారం సెషన్స్‌ న్యాయస్థానం విచారించింది. కౌంటర్‌ దాఖలు చేసిన పోలీసులు ఆమెకు బెయిల్‌ మంజూరు చేయవద్దని, బెయిలిస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అఖిలప్రియ పిటిషన్‌తోపాటు, పరారీలో ఉన్న నిందితులు భార్గవ్‌రామ్‌, జగత్‌ విఖ్యాత్‌రెడ్డిల ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది.

Tags:

మరిన్ని

  • తెదేపా కార్యకర్త అరెస్టు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే తెదేపా కార్యకర్త పిల్లి కోటిని శుక్రవారం అర్ధరాత్రి దాటాక పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని పరిణామాల నేపథ్యంలో.. ప్రతిపక్ష నేతను అడ్డుకున్న పులివెందుల ఎలుక పిల్ల జగన్‌రెడ్డి అంటూ ఫేస్‌బుక్‌లో గుంటూరు
  • సర్పంచి ఎన్నికల్లో అప్పుచేసి.. ఆత్మహత్యాయత్నం సర్పంచి అభ్యర్థిగా పోటీచేసి ఓడిన వ్యక్తి అప్పులపాలై మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం తెల్లబాడు దొడ్డవరంలో శనివారం చోటుచేసుకుంది.
  • ఇన్‌ఫార్మర్‌ నెపంతో గిరిజనుడి హత్య మావోయిస్టు పార్టీలో మిలీషియా సభ్యుడిగా పని చేసి గతంలో పోలీసులకు లొంగిపోయిన గిరిజనుడు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడన్న అనుమానంతో మావోయిస్టులు హతమార్చారు. ఈ ఘటన విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం కొత్తపాలెంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
  • కాకినాడలో ర్యాగింగ్‌ కలకలం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ పీఆర్‌ డిగ్రీ కళాశాలలో ర్యాగింగ్‌ భూతం విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసింది. మూడో పట్టణ సీఐ శ్రీరామకోటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. బీకాం మొదటి సంవత్సరంలో చేరిన ఇద్దరు విద్యార్థులపై అదే కళాశాలలో ఎంకాం
  • ఖమ్మం జిల్లాలో వైఎస్‌ విగ్రహం ధ్వంసం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని శివాయిగూడెం స్టేజి వద్ద ఉన్న దివంగత డా.వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శనివారం తెల్లవారుజామున జేసీబీతో ధ్వంసం చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.
  • సన్నబడతారంటూ స్కీం... రూ.1,500 కోట్ల స్కాం ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల పేరుతో మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మోసాలకు తెరలేపి ఏడేళ్లలో రూ.1,500 కోట్లు కొల్లగొట్టిన ఇండస్‌ వివా సంస్థ నిర్వాహకులు అభిలాష్‌ థామస్‌, ప్రేమ్‌కుమార్‌తో సహా 24 మంది నేరస్థులను సైబరాబాద్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఇందులో ముగ్గురు ప్రభుత్వ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • పిచ్చి..పిచ్చి రాతలు రాయకండి: అషూరెడ్డి
  • ఆఫర్‌ కోసం చిరు, పవన్‌లకు కాల్‌ చేశా: కోట
  • ఆ సినిమా ఫ్లాప్‌..నితిన్‌కి ముందే తెలుసు
  • బుమ్రాతో పెళ్లిపై అనుపమ కుటుంబ సభ్యుల క్లారిటీ
  • నాలుగో అంతస్తు నుంచి పడి ముత్తూట్‌ ఛైర్మన్‌ మృతి
  • వాళ్లను కొట్టి.. వాళ్లింటికి
  • ఫొటోలో చూసినట్లు వరుడు లేడని పెళ్లికి నిరాకరణ
  • అంబానీ గ్యారేజ్‌లో చేరిన కొత్త కారిదే..!
  • రెండో పెళ్లిపై మంచు మనోజ్‌ ట్వీట్‌
  • వారసత్వం వదిలి వెళ్లాలనే: యాష్‌
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.