☰
శనివారం, ఏప్రిల్ 10, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 05/03/2021 02:13 IST
అదృశ్యమైన యువకుల కథ విషాదాంతం

గోదావరిలో మృతదేహాలు గుర్తింపు

ముమ్మిడివరం: అమలాపురంలో అదృశ్యమైన ముగ్గురు యువకుల కథ విషాదంతమైంది. ఆ ముగ్గురూ గోదావరి నదిలో విగతజీవులుగా తేలారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గ్రామీణ మండలం శెట్టిపేటకు చెందిన కూడిపూడి ప్రేమ్‌సాగర్‌ (17), మామిడిశెట్టి బాలవెంకట రమణ(19), డి.ఫణికుమార్ (19) స్నేహితులు. బుధవారం ఈ ముగ్గురూ అమలాపురం నుంచి ముమ్మిడివరం మండలం గేదెల్లంక ఉత్తర వాహిణీ పుష్కర రేవు వద్దకు స్నానాలకు వెళ్లి గోదావరిలో గల్లంతయ్యారు.

అయితే ఈ ముగ్గురూ ఎక్కడికి వెళ్లారనే విషయంపై కుటుంబ సభ్యులకు సమాచారం లేకపోవడంతో ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా జాడ తెలియరాలేదు. దీంతో గురువారం వారి తల్లిదండ్రులు అమలాపురం గ్రామీణ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో యువకుల మొబైల్‌కు కాల్‌ చేయగా ఓ పశువుల కాపరి వాళ్ల ఫోన్‌లో మాట్లాడారు. పుష్కర రేవు వద్ద ద్విచక్రవాహనంపై బట్టలు, ఫోన్లు ఉన్నాయని.. నదిలో ఓ మృతదేహం తేలియాడుతోందని అతడు చెప్పాడు. ఓ వైపు పోలీసులు కూడా ఆ యువకుల సెల్‌ఫోన్‌ సిగ్నళ్లను గేదెల్లంకలో గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం పోలీసులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుల మృతదేహాలను గుర్తించారు. ముమ్మిడివరం, అమలాపురం ఎస్సైలు సీహెచ్‌ రాజేష్‌‌, నాగార్జున ఆధ్వర్యంలో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

ఇవీ చదవండి

  • నిప్పంటుకుని తల్లీకుమార్తె సజీవదహనం

  • దంపతుల హత్యకేసు: మరొకరి అరెస్ట్‌

Tags: Andhrapradesh Crime Newsఆంధ్రప్రదేశ్‌ క్రైమ్‌ న్యూస్‌AP Crime Newsఏపీ క్రైమ్‌ న్యూస్‌Mummidivaramముమ్మడివరంEast Godavariతూర్పు గోదావరి

మరిన్ని

  • ఆన్‌లైన్‌‌లో ఉద్యోగ ప్రకటనలతో మోసం[19:52]
  • లోయలో పడిన ట్రక్కు.. 10 మంది మృతి  [19:28]
  • TS: ఈడీ సోదాల్లో భారీగా నగదు, ఆస్తులు లభ్యం[18:37]
  • విచారణకు వెళ్లిన పోలీసును కొట్టి చంపారు!  [16:44]
  • ఏటీఎమ్‌లో మంటలు.. 4 మిషన్లు దగ్ధం[15:33]
  • అనుమానాస్పదస్థితిలో తండ్రి, కుమార్తె మృతి[15:14]
  • బస్సులో తరలిస్తున్న రూ.3.05కోట్లు స్వాధీనం [14:29]
  • థియేటర్‌లో వీరంగం.. నిలిచిపోయిన షో[13:05]
  • వనస్థలిపురంలో ముగ్గురు బాలికలు అదృశ్యం[11:55]
  • కన్యత్వ పరీక్షలో విఫలమైనందుకు..[10:59]
  • వృద్ధ దంపతుల ఆత్మహత్య[10:14]
  • నల్లమల ఘాట్‌లో వాహనం బోల్తా[05:33]
  • కీలక నేత సహా ఏడుగురు ఉగ్రవాదుల హతం[01:16]
  • ట్రాక్టర్‌-టిప్పర్‌ ఢీ: 18మందికి గాయాలు[01:14]
  • మంత్రి ట్విటర్‌ ఖాతా హ్యాక్‌..అశ్లీలచిత్రాలు పోస్ట్‌[12:30]
  • ఈఎస్‌ఐ కుంభకోణంలో ఈడీ సోదాలు[10:55]
  • ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: నలుగురి మృతి[01:12]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఒక్కటే మాట.. బ్లాక్‌బస్టర్‌
  • రివ్యూ: వకీల్‌ సాబ్‌
  • అలీబాబా.. అరడజను కష్టాలు
  • మూడేళ్ల తర్వాత కూడా అదే పవర్‌ : చిరు
  • ఉద్వేగానికి లోనైన వేణు శ్రీరామ్‌
  • డెత్‌ స్పెషలిస్టు అతడే.. 20 పరుగుల లోటు
  • పవన్‌ అభిమాని తీరుపై అనసూయ అసంతృప్తి
  • దొరికిన ఆభరణాల్లో వాటా ఇవ్వాలి
  • పవన్‌ చూసి నిర్మాతనని మర్చిపోయా: దిల్‌ రాజు
  • విడాకులు తీసుకుంటే OCI హోదా ఉండదు!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.