కెరీర్ గైడెన్స్
-
వ్యవధి తక్కువే.. శ్రద్ధతో సాధ్యమే!అరకొరగా విన్న ఆన్లైన్ తరగతులు.. కొంతలో కొంత మేలన్నట్టు సిలబస్ తగ్గింపు. క్రమంగా దగ్గరపడుతున్న పరీక్షలు. సమయమేమో తక్కువ. చాలామంది ఇంటర్ విద్యార్థుల పరిస్థితి ఇది! అయితే నిరాశ పడనక్కర్లేదు. సబ్జెక్టులను అవగాహన చేసుకుని పట్టు సాధించడానికి పూర్తిస్థాయిలో నిమగ్నం కావాలి. అందుకు ఉపకరించే సూచనలు ఇవిగో!
-
మూసను వదులు.. కొత్తగా కదులు!సాంకేతిక పరిజ్ఞానం... సృజనాత్మకత- ఈ రెండింటిలో ఏది ముందంటే.. సృజనాత్మకతకే పెద్దపీట! ఎందుకంటే నూతన సృష్టి ఏదైనా సృజనాత్మక ఆలోచనలనుంచే కదా జనించేది.
-
తొలి అడుగులో తడబడొద్దు!ఈ విద్యాసంవత్సరానికి విదేశీవిద్యపై దృష్టి పెడుతున్నవారికి ఇది కీలక సమయం. ఫాల్ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
-
ఇంటర్తో సాఫ్ట్వేర్ ఉద్యోగంఇంటర్ విద్యార్థులు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల్లు అయ్యే అవకాశం వచ్చింది. ఇందుకోసం ప్రముఖ దేశీయ ఐటీ సంస్థ హెచ్సీఎల్...
-
అడుగడుగునా అండగా.. ఉపాధి దండిగా!అడుగడుగునా అండగా ఉండేవి పాదరక్షలు. ప్రతి ఒక్కరి అవసరాలు తీరేలా, ఎన్నో ఆకృతుల్లో వీటిని రూపొందిస్తున్నారు. వీటి వెనుక ఎందరో నిపుణుల సృజనాత్మకత దాగి ఉంది. ఆసక్తి ఉన్నవారి కోసం కొన్ని కోర్సులు
-
నేర్చుకునేందుకు నేడే సిద్ధం కండి! ప్రతి రంగంలోనూ టెక్నాలజీ ప్రాధాన్యం ఏటా పెరుగుతోంది. వినియోగదారులకు అత్యుత్తమ సేవలను
-
ఆతిథ్య నిర్వహణలో ప్రామాణిక శిక్షణ!ఇంజినీరింగ్ విద్యకు ఐఐటీలు... మేనేజ్మెంట్ చదువులకు ఐఐఎంలు పేరొందినవని మనందరికీ తెలుసు. మరి ఆతిథ్య (హాస్పిటాలిటీ) కోర్సుల సంగతి? దీనికి సమాధానమే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఐహెచ్ఎం)లు.
-
ఒదిగిపోతే.. ఎదుగుదల!చాలా కంపెనీలు ఉద్యోగ ప్రకటనల్లో ‘క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అడాప్టబిలిటీ స్కిల్ ఇన్ ఎనీ వర్క్ ఎన్విరాన్మెంట్’ అని పేర్కొనడం చూస్తున్నాం. సిచ్యుయేషన్ను బట్టి సింక్ అయిపోవాలన్నా, వర్క్ ఎన్విరాన్మెంట్లో అడాప్టబిలిటీ ఉండాలన్నా ఒక్కటే. సర్దుకుపోవడం.
-
ఆకళించుకుంటే సులువే!పరిస్థితులపై గట్టి పట్టు సాధిస్తేనే విజయం వరిస్తుంది. కెరియర్లో ఎదగాలనుకునే విద్యార్థులకూ ఈ జీవన నైపుణ్యం ఎంతో అవసరం!
-
ఎదిగేందుకు రక్ష.. ఈ దక్షత!నేటి ఆధునిక కార్పొరేట్ ఐటీ కార్యకలాపాల్లో మల్టీటాస్కింగ్ అనివార్యమవుతోంది.
-
సన్నద్ధతలో సవాళ్లేమిటి?ఆర్థిక సర్వే అనగానే వివిధ రకాలైన స్థూల ఆర్థిక (మాక్రో ఎకనామిక్స్) గణాంకాలను గుర్తుంచుకోవాలని చాలామంది అభ్యర్థులు భావిస్తుంటారు. దాదాపు 50 శాతం ప్రశ్నలను స్థూల ఆర్థిక అంశాల నుంచి ఆబ్జెక్టివ్ కోణంలో అడగటం జరుగుతూ వస్తోంది....
-
అత్యున్నత పోటీకి అడుగెలా వెయ్యాలి?ప్రతిభావంతులైన, చురుకైన యువతను సూదంటురాయిలా ఆకర్షించే అత్యున్నత స్థాయి పోటీ పరీక్ష - సివిల్ సర్వీసెస్. ప్రతి సంవత్సరం మాదిరే సివిల్స్ ప్రాథమిక....
-
లక్ష్య సాధనకు దివిటీ!వీటన్నింటి వెనుక ఉన్నది... ప్రేరణ! జీవన నైపుణ్యాల్లో ఒకటిగా, అత్యంత ముఖ్యమైనదిగా ఇది భాసిల్లుతోంది.
-
వినిపించినా.. కనిపించినా ఇదీ వ్యూహం!గత ఏడాది ఎన్నో కొత్త మార్పులను తెచ్చింది. వాటిలో ఉద్యోగ నియామక ఎంపిక ప్రక్రియ ఒకటి. రాతపరీక్షతోపాటు ఇంటర్వ్యూలు టెలిఫోన్, వర్చువల్ బాట పట్టాయి. పేరుకు పాతవే అయినా.. గతంలో కొన్ని పెద్ద సంస్థలు మినహా వీటిని ఉపయోగించినవి తక్కువేే! ముఖ్యంగా ఫ్రెషర్ల విషయంలో ఈ అవకాశం మరీ
-
విజ్ఞానానికి చుక్కాని!నీళ్లలో ఎలా ఈదాలో తెలిసుండటం విజ్ఞానం. నిజంగా ఈదగలగడం నైపుణ్యం! ఈ రెండింటిలో ఏది ముఖ్యం? రెండూ అవసరమే. దేనినైనా ముందు తెలుసుకుని ఆపై నేర్చుకోవాలి. అలాగే విజ్ఞానం వేరు, విజ్ఞత వేరు. విజ్ఞానాన్ని ఎక్కడ, ఎప్పుడు ఉపయోగించాలో
-
ఏక దృష్టి.. ఎదురులేని అస్త్రం!చీకట్లో నడుస్తున్నపుడు మన వెంట వచ్చే కాగడా లాంటిది- ఫోకస్ (ఏక దృష్టి). ఈ జీవన నైపుణ్యం మన సంకల్పానికి వజ్రాయుధం. ఈ మార్గంలో ప్రయాణించిన వారంతా విజయపథంలోనే ఉన్నారు. వివిధ
-
ఎగరొచ్చు... ఎదగొచ్చు!అంతరిక్ష రంగంలో ఉద్యోగం చేయాలనే ఆసక్తీ, అభిరుచీ మీకున్నాయా? అయితే సాంకేతికంగా అన్ని రంగాల విజ్ఞానం పెంపొందించుకుంటూ ఎదగొచ్చు. ఆకర్షణీయమైన భవిష్యత్తు ఉన్న ‘ఏవియానిక్స్’
-
లక్ష్య దిశగా..మీ బలాలు ఏమిటి? పరిమితులేమిటి? మీకు ఆసక్తి ఉన్న రంగాల అవసరాలపై అవగాహన ఉందా? వాటిలో రేపటి అవకాశాలకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మలచుకోగలరా?
-
కొత్త ఏడాదిలో కొట్టాలి కొలువు!‘కొత్త సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాల’నే లక్ష్యం పెట్టుకున్నవారు ఆ లక్ష్యం సాధించే మార్గంలో ముందుకు సాగాలి! సర్కారీ కొలువు ఆశించేవారి సంఖ్య మన దేశంలో చాలా ఎక్కువ. అయితే ఈ అవకాశాలు
-
దీని తీరే వేరు‘సహానుభూతి’ అనేది సహజసిద్ధంగా పెంపొందించుకోవాల్సిన జీవన నైపుణ్యం. భావవ్యక్తీకరణ లాంటి నైపుణ్యాలను శిక్షణ ద్వారా నేర్చుకోవచ్చు. కానీ సహానుభూతి చాలావరకూ వ్యక్తిత్వంలో పొదిగివుండే
-
టమేటో టెక్నిక్!పాఠ్యపుస్తకాలను కొంత సమయం చదవగానే ఇతర అంశాలపై దృష్టి మళ్లటమో, అలసిపోవటమో జరుగుతుంది. మరి ఎక్కువ సమయం ఏకాగ్రతŸతో చదవటం ఎలా? ఇందుకో చిట్కా
-
అన్నిటికీ పునాది ఆ నేర్పు! చాలామంది మరిచిపోయేదీ, విజేతలు మాత్రమే గుర్తుంచుకునేదీ అయిన విషయం ఒకటుంది. అదే- ముందు తనను తాను అర్థం చేసుకోవడం; ఎదుటివారిని అర్థం
-
మెరిపించే మెలకువలుకళాశాలలో, తర్వాత కెరియర్లో... మొత్తంగా జీవితంలో అద్భుతంగా ఎదగాలంటే.. కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితమైపోతే సరిపోదు. అంతకుమించినవెన్నో నేర్చుకోవాలి. వాటిలో ముఖ్యమైనవి జీవన నైపుణ్యాలు (లైఫ్ స్కిల్స్). బతుకు దెరువుతో పాటు మెరుగైన జీవితానికి పునాది వేసే ఈ నైపుణ్యాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా అధ్యయనం చేసింది. పది నైపుణ్యాలు అవసరమని తేల్చింది. వీటిని ఎంత త్వరగా నేర్చుకుని, అవగాహన ఏర్పరచుకుంటే అంత త్వరగా జీవితంలో రాణించవచ్చు!
-
కొత్త తరహా ఉద్యోగాలకు.. మీరెంత సిద్ధం?నూతన తరహా కొలువులు పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో బ్యాంకింగ్, ఆర్థిక, బీమా, ఐటీ ఆధారిత సేవలు, ఇంటర్నెట్-వ్యాపార రంగాల్లో ఉద్యోగ నియామకాల విషయంలో భారీ మార్పులు జరిగి ఉద్యోగావకాశాలు భారీగా పెరిగాయని జాతీయస్థాయి అధ్యయన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా ఇంజినీరింగ్ విద్యార్థులు కళాశాల దశలోనే నవతరం ఉద్యోగాలకు అవసరమైన మెలకువలు నేర్చుకోవటానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
-
అవుతారా..డిజిటల్ బ్యాంకర్?ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకూ అంతా ఆన్లైన్ వ్యవహారమే. కొనుగోళ్లది దీనిలో ప్రధాన పాత్ర. కూరగాయల నుంచి ఖరీదైన వస్తువులూ, సేవల వరకు ప్రతిదానికీ ఆన్లైన్ వేదిక......
-
అన్నీ నేర్చుకో.. ఆన్లైన్లో!ఆసక్తి ఉంటే చాలు.. విద్యార్హతలతో సంబంధం లేకుండా ఆన్లైన్లో ఉచితంగా వీడియో పాఠాలు వింటూ నేర్చుకోవచ్చు. వివిధ సబ్జెక్టుల్లో పట్టు సాధించడానికి 500కు పైగా నాణ్యమైన కోర్సులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
-
పిలుస్తోంది ప్రేమ్జీ వర్సిటీమేటి సంస్థల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రామాణిక విద్యను అభ్యసించాలనుకునేవారికి అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం వేదికగా నిలుస్తోంది. తక్కువ ఆదాయం ఉన్నవారు బోధన, వసతిని ఉచితంగా ఈ సంస్థలో పొందవచ్చు
-
లక్షణమైన ఉద్యోగ మార్గండిగ్రీ అర్హతతో ఉన్న ముఖ్యమైన ఉద్యోగ పరీక్షల్లో ఏర్ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏఎఫ్ క్యాట్) ఒకటి. ఈ పరీక్షను వాయుసేనలో ఉన్నతోద్యోగాల భర్తీకి ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తున్నారు. ఎంపికైనవారు ఏర్ఫోర్స్లో పైలట్, గ్రౌండ్ డ్యూటీ- టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులను సొంతం చేసుకోవచ్చు.
-
నెగ్గితే నేర్పిస్తారు!బ్యాంకింగ్ సేవల ఉత్తమ శిక్షణను మేటి బ్యాంకులో పొందే అవకాశం ఇప్పుడొచ్చింది! దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఎస్బీఐ.. గ్రాడ్యుయేట్లను ఎంచుకుని అప్రెంటిస్ శిక్షణను అందించబోతోంది. దేశవ్యాప్తంగా 8500 అప్రెంటిస్ అవకాశాలను ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్కు 620, తెలంగాణకు 460 కేటాయించారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. డిసెంబరు 10లోగా దరఖాస్తు చేసుకోవాలి.
-
‘పది’లమైన కొలువులు!పదోతరగతి విద్యార్హతతో నావిక్ పోస్టుల భర్తీకి ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రకటన విడుదలచేసింది.
-
ప్రతి చోటా.. డేటాసాంకేతిక విద్యా ఉద్యోగ రంగాల్లో వేగంగా దూసుకొచ్చి చర్చనీయంగా నిలిచిన అంశం... డేటా సైన్స్! హైదరాబాద్లో డేటా కేంద్రాల క్లస్టర్ ఏర్పాటుకు అమెజాన్ వెబ్సర్వీసెస్ ముందుకు రావటం, డేటా కేంద్రాల విస్తరణ లాంటి పరిణామాలతో భారీగా డేటా ఉద్యోగాలు లభించనున్నాయి.
-
స్వాగతిస్తున్నాయ్.. త్రివిధ దళాలు!డిగ్రీ అర్హతతోనే ఉన్నత స్థాయి ఉద్యోగాలు రక్షణ దళాల్లో ఎన్నో ఉన్నాయి. వాటిలో యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) ముఖ్యమైంది. డిఫెన్స్లో దూసుకుపోవడానికి ఇది దారిచూపుతుంది. పరీక్ష, ఇంటర్వ్యూలో విజయం సాధించినవారిని శిక్షణలో సానబెడతారు. అనంతరం లెవెల్-10 వేతనశ్రేణితో లక్షణమైన ఉద్యోగంలోకి తీసుకుంటారు....
-
నేరాల లోగుట్టు విప్పే... ఫోరెన్సిక్ సైన్స్ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతోన్న పరిణామాల కారణంగా ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులకు గిరాకీ పెరుగుతోంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఫోరెన్సిక్ సైన్స్ కోర్సుల్లో చేరి భవితకు బాటలు వేసుకోవచ్చు! సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నాడా? హత్య జరిగిందా? హథ్రస్ బాధితురాలిని హత్య మాత్రమే చేశారా? అత్యాచారమూ జరిగిందా? ఇటీవలి కాలంలో దేశంలో తీవ్ర
-
ఏ బ్రాంచిలో ఏముంది?దేశ ఆర్థిక ప్రగతిని నిర్దేశించే సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకునే మార్గం- ఇంజినీరింగ్. ఈ వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసినవారు సరైన నైపుణ్యం సంపాదించి చిన్నతరహా పరిశ్రమల నుంచి బహుళ జాతి సంస్థల వరకు ప్రతిచోటా ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ఇంజినీరింగ్ విద్యార్థులు పాఠ్యాంశాలను ఆచరణాత్మకంగా నేర్చుకుంటారు....
-
ఇంటర్తో కేంద్ర కొలువుకేంద్ర కొలువులపై ఆసక్తి ఉన్న ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్న విద్యార్థులు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డిలో తమకు ఇష్టమైన పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రెండు పోస్టులకూ కలిపి పోటీ పడవచ్చు. విభాగాల వారీ ఖాళీల వివరాలను తర్వాత ప్రకటిస్తారు. ...
-
ఇంజినీరింగ్లో ఇవి ప్రత్యేకం!తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల తరుణం వచ్చేసింది. ఈ సందర్భంగా నూతన తరానికి చెందిన బీటెక్/ బీఈ కోర్సులపై విద్యార్థులు అవగాహన పెంచుకోవడం అవసరం. ఈ అత్యాధునిక టెక్నాలజీలకున్న ఆదరణ, విస్తృతి, ప్రయోజనాల దృష్ట్యా బీటెక్ స్థాయిలో ఎన్నో కళాశాలలు వీటిని ప్రవేశపెడుతున్నాయి.
-
కంటి వెలుగును కాపాడే కొలువులు!ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందితో కంటి ఆసుపత్రికి వెళితే ముందుగా బోర్డు మీద విభిన్న పరిమాణాల్లో ఉన్న అక్షరాలను చదవమని అడుగుతారు. కనిపించకపోయినా.. కాస్త మసక అనిపించినా.. రకరకాల ఆప్టిక్స్ పెట్టి పరీక్షిస్తుంటారు. ఆ తర్వాతే ప్రధాన వైద్యుడిని కలవడానికి పంపుతారు. వాళ్లే ఆప్టోమెట్రీషియన్లు. నాణ్యమైన జీవనానికి అవసరమైన కంటి చూపును కాపాడటంలో వీరి పాత్ర ప్రధానమైంది.
-
ప్లాస్టిక్ టెక్నాలజీలో డిప్లొమాలుప్యాకింగ్, కంటెయినర్లు, ఆటోమొబైల్ తదితర ఎన్నో విభాగాల్లో ప్లాస్టిక్ వినియోగం పెద్ద ఎత్తున పెరిగింది. ప్లాస్టిక్ లేని జీవనాన్ని ఊహించు కోవడం కష్టమే. అందుకే పాలిమర్ల ప్రాసెసింగ్, డిజైనింగ్, డెవలప్మెంట్, ఉత్పత్తుల్లో కొత్త కొత్త విధానాలు అమలులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కిందిస్థాయి నిపుణుల అవసరాలు ఎక్కువయ్యాయి.
-
సృజనాత్మకతకు స్వాగతం!అద్భుత డిజైన్లతో ఆకర్షించే వస్తువులు.. అలరించే రుచులతో అందంగా అందే ఆహారాలు.. కాలాన్ని కళాత్మకంగా బంధించే ఛాయా చిత్రాలు.. ప్రతి సూర్యోదయంతో చురుక్కుమనిపించే వేడి వేడి వార్తలు .. ఇవన్నీ సృజనాత్మక రూపాలు. ఆసక్తులు, అభిరుచులతో ముడిపడిన రంగాలు. హాబీల్లాగా కనిపిస్తూ మంచి ఆదాయాన్నిచ్చే ఉద్యోగాలు. మనసుకు నచ్చినట్లు పనిచేసుకోడానికి వీలుకల్పించే అవకాశాలు. వాటిని అందుకోవాలంటే కొన్ని కోర్సులు చేయాలి. అందుకు ....
-
చికిత్సలో ఫిజియో టచ్శరీరంలో ఏదైనా అవయవం ప్రమాదానికి గురైనా, చచ్చుబడినా దాన్ని మునుపటి స్థితికి తీసుకురావడానికి చేసే ప్రయత్నమే ఫిజియోథెరపీ (భౌతిక చికిత్స). నిర్దేశిత పద్ధతులు, వ్యాయామాలు, ఉపకరణాల ద్వారా ఫిజియోథెరపిస్టులు సాంత్వన చేకూరుస్తారు....
-
కొత్త పరిస్థితుల్లో కెరియర్ వ్యూహంతరగతులు ఆగిపోయి.. పరీక్షలు వాయిదా పడి.. నియామకాలు నిలిచిపోయి.. కొలువులు కరిగిపోయి... కరోనా మహమ్మారి విద్యా ఉద్యోగ రంగాల్లో కల్లోలమే నింపింది. పరిస్థితులు కుదుటపడటం ఎంతోకొంత మొదలయింది. రేపటి కోసం.. మెరుగైన భవిత కోసం.. విద్యార్థులూ.. ఉద్యోగార్థులూ ఏం చేయాలి? ఏం నేర్చుకోవాలి? నిపుణుల సూచనలివిగో!
-
జల రవాణా.. కొలువు ఖజానా!ప్రపంచాన్ని జలమార్గంలో చుట్టే అవకాశం.. దానికితోడు ఆకర్షించే వేతనాన్ని అందించగల కెరియర్! ఈ రెండింటికీ అవకాశాన్ని కల్పిస్తాయి మారిటైమ్/ మర్చంట్ నేవీ కోర్సులు. సముద్రాలపై ఆసక్తి, కొంత సాహసోపేత జీవనంపై ఆకర్షణ ఉన్నవారు వీటిని ఎంచుకోవచ్ఛు డిప్లొమా, బీఎస్సీ, బీటెక్, మేనేజ్మెంట్ కోర్సులున్నాయి.
-
తగ్గిన పేపర్లలో.. నెగ్గాలంటే..!కొత్త విధానంలో పదోతరగతి సంవత్సరాంత పరీక్షల్లో ఇచ్చే పేపర్ల సంఖ్య తగ్గింది. ఇంకా తగినంత సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇంకొద్దిగా దృష్టిపెడితే మార్కులు పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్నింటిలో అధ్యాయాలు తగ్గాయి, పలు ప్రశ్నలకు కేటాయించిన మార్కులు పెరిగాయి. సూచించిన మేరకు సమాధానాల పరిమాణం ఉంటే సరిపోతుంది. పూర్తిస్థాయిలో సన్నద్ధమైన తర్వాతే గత మార్చిలో పరీక్షలు వాయిదా పడ్డాయి. కాబట్టి ఈ దశలో అప్పుడు చదివిన వాటిని ప్రణాళికాబద్ధంగా గుర్తుకు తెచ్చుకుంటే చాలు మంచి మార్కులు తేలిగ్గా తెచ్చుకోవచ్ఛు.
-
గుర్తుకు తెచ్చుకుంటే.. మార్కులు పెరిగినట్టే!ఒక వాహనం గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. అకస్మాత్తుగా ఎవరైనా అడ్డం వచ్చి బ్రేకు పడింది. ఫలితంగా.. వేగం తగ్గిపోయింది. మళ్లీ అంతకు ముందు వేగం అందుకోవాలంటే కొన్ని సెకన్ల సమయం సరిపోతుంది. ఇప్పుడు పదో తరగతి విద్యార్థులదీ ఇదే పరిస్థితి. అందరూ పరీక్షలకు బాగా సన్నద్ధమయ్యారు. తెలుగు, హిందీ పరీక్షలు పూర్తయ్యాయి. మిగతావి కరోనా కల్లోలంతో ఆగిపోయాయి. రెండు నెలల తర్వాత జూన్ 8 నుంచి జరగబోతున్నాయి.
-
తరలి రమ్మంటోంది.. తారాలోకం!సృజనాత్మకతకు నిలువెత్తు వాణిజ్య రూపం సినిమా. ఇప్పుడు టీవీలు, వెబ్ సిరీస్లు వంటి వేదికలు అదనంగా చేరాయి. అవకాశాలను పెంచాయి. ఆ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని..అందరి అభిమానాన్ని పొందాలని.. ఆదాయంతోపాటు పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఎందరో ఎదురుచూస్తుంటారు. ‘ఒకే ఒక్క చాన్స్’ అంటూ స్టూడియోల చుట్టూ తిరుగుతుంటారు. ఆ చాన్స్ అందాలంటే సహజమైన ఆసక్తితోపాటు నైపుణ్యాలనూ పెంచుకోవాలి. అందుకు కొన్ని కోర్సులు చేయాలి. అవి ఇంటర్మీడియట్ అర్హతతో అందుబాటులోఉన్నాయి.
-
నైపుణ్యాల విద్యతో.. నేరుగా కొలువులోకి!ఇలా చదువు పూర్తికాగానే అలా ఉద్యోగం వచ్చేస్తే ఎంత బాగుంటుంది. నిజానికి వృత్తివిద్యల రూపకల్పనలో పరమార్థం అదే. వాటి పట్ల ఆసక్తి, అభిరుచి ఉన్నవారికీ, త్వరగా ఉపాధి కోరుకునే వారికీ బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ స్టడీస్ సరిగ్గా సరిపోతుంది. వీటిల్లో ప్రాక్టికల్ అప్రోచ్కి ప్రాధాన్యం ఎక్కువ.
-
క్యాంపస్కి వెళ్లకున్నాకూపీ లాగొచ్చు!వృత్తివిద్యకైనా, సాధారణ డిగ్రీకైనా ఉత్తమ కళాశాలలోనే చేరాలనేది విద్యార్థుల కోరిక. వారి తల్లిదండ్రుల ఆకాంక్ష. లాక్డౌన్ కారణంగా ప్రవేశపరీక్షలన్నీ ఆలస్యంగా జరగబోతున్నాయి. ఒకసారి పరిస్థితి మెరుగయ్యిందంటే అడ్మిషన్ప్రక్రియల్లో వేగం పెరుగుతుంది. అప్పుడు తీరా కాలేజీలకు నేరుగా వెళ్లి చూసి, నిర్ణయం తీసుకునేంత వ్యవధి ఉండకపోవచ్ఛు అందుకే ఇప్పటినుంచే కళాశాలల ఎంపికపై దృష్టిపెట్టటం మేలు. విద్యాసంస్థలు తెరుచుకునేదాకా వేచి ఉండకుండా కళాశాలల ...
-
బాల బోధనలో శిక్షణబోధన వృత్తికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పడంపై కొందరు అమితమైన ఆసక్తి చూపుతారు....
-
చేరతారా... సెంట్రల్ వర్సిటీలో!పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అర్హతలతో పలు కోర్సులను సెంట్రల్ యూనివర్సిటీలో చేసే అవకాశం వచ్చింది. డిప్లొమా మొదలు పీహెచ్డీ వరకూ వివిధ విభాగాల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వనిస్తున్నారు.
-
కళకళలాడే కోర్సులు!కుంచె పడితే కనువిందు చేసే చిత్తరువు.. కెమెరా క్లిక్మంటే మెరుపులాంటి ఛాయాచిత్రం.. రాతిని చెక్కితే మనోహరమైన శిల్పం.. దుస్తులపై ఆకర్షణీయమైన డిజైన్.. ఇవన్నీ లలిత కళా నైపుణ్యాలే. ఈ కళలతో మనసులను రంజింపజేయడమే కాకుండా మంచి ఆదాయాన్నీ పొందవచ్ఛు వివిధ యూనివర్సిటీలు, సంస్థలూ అందించే శిక్షణ పూర్తిచేసి ఫైన్ ఆర్ట్స్లో పట్టాలు సాధిస్తే ఉద్యోగాల్లోనూ
-
పునరావాస సేవలకూ కొన్ని డిగ్రీలు!దివ్యాంగుల పునరావాసానికి సంబంధించిన జాతీయస్థాయి సంస్థలు థెరపీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. తాజాగా బీపీటీ, బీపీవో, బీవోటీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. కోర్సును బట్టి ఇంటర్మీడియట్
-
ఏది చదివినా.. మీరు డాక్టరే!డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్, బీడీఎస్ చదవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయుష్ కోర్సులు చేసినా డాక్టర్ అయిపోవచ్చు. వీటికీ నీట్ ద్వారానే ప్రవేశాలు లభిస్తాయి. ఆయుష్ విభాగాలైన ఆయుర్వేదం, యునానీ, హోమియో, నేచురోపతి, సిద్ధ వైద్యాలు ఇప్పుడు అలోపతికి దీటుగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రతి ఒక్కదానికీ ప్రత్యేకమైన విధానం ఉంది. అందరికీ ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం. ఇంటర్మీడియట్ను బైపీసీ గ్రూప్తో పూర్తిచేసిన అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఈ కోర్సులనూ ఎంచుకోవచ్చు.
-
నిర్లిప్తానికి లాక్డౌన్!వారాల తరబడి లాక్డౌన్ అనిశ్చితిలో చిక్కుకుని, ప్రవేశ పరీక్షలకు తయారవ్వాల్సిరావటం ఇప్పుడు విద్యార్థులకు ఎదురవుతున్న సవాలు! లేనిపోని ఆందోళనలకూ, ఒత్తిడికీ తావివ్వకుండా, తొట్రుపాటుకు గురవ్వకుండా సబ్జెక్టుల అధ్యయనంపై పూర్తి దృష్టిని కేంద్రీకరించాల్సిన సమయమిది. అయితే.. పాఠ్యాంశాల సారం గ్రహించే సందర్భంగా చేసే పొరపాట్లతో సన్నద్ధతలో అవరోధాలు ఏర్పడే అవకాశముంది. అవేమిటో... తెలుసుకుని లోపాలను సవరించుకుంటే ...
-
సైన్స్తో సంగీతం... తత్వంతో తర్కం!పోటీలో నిలబడాలంటే ప్రపంచ దృక్పథంతో చదువులు సాగాలి. ఆ లక్ష్యంతోనే లిబరల్ స్టడీస్ను ప్రవేశపెట్టారు. వైవిధ్యమైన సబ్జెక్టుల కాంబినేషన్లతో నచ్చిన వాటిని ఎంచుకునే స్వేచ్ఛ ఇందులో ఉంటుంది. సైన్స్ కోర్సులో మ్యూజిక్ తీసుకోవచ్ఛు తత్వశాస్త్రంతోపాటు తర్కమూ అధ్యయనం చేయవచ్ఛు మన దేశంలో ఇప్పుడిప్పుడే ఈ రకమైన కోర్సులకు ప్రాధాన్యం పెరుగుతోంది. కొన్ని విశ్వవిద్యాలయాలు ప్రత్యేకంగా లిబరల్ స్టడీస్ విభాగాలను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం వివిధ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటనలు వెలువడ్డాయి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు వాటికి దరఖాస్తు చేసుకోవచ్ఛు.
-
నేరుగా మన ఇంటికి.. కోరుకున్న కోర్సులుకారణాలు ఏవైనా... ఏటా వేలాదిమంది దూరవిద్యలో అడ్మిషన్లు తీసుకోడానికి మొగ్గు చూపుతున్నారు. రోజు రోజుకీ ఆదరణ పెరుగుతుండటంతో సాధారణ కోర్సులు సహా సంప్రదాయ సంస్థల్లో లేని ఎన్నో రకాల వైవిధ్య కోర్సులను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అందిస్తున్నారు. రెగ్యులర్ పట్టాలతో సమానంగా ఈ డిగ్రీలకూ ప్రాధాన్యం లభిస్తోంది.
-
అదను దొరికింది..పదును పెంచుకోండి!మన గురించి మనం మంచిగా మార్కెట్ చేసుకోడానికి అవకాశం ఇస్తుంది రెజ్యూమె. అది ఎంత ఆకర్షణీయంగా ఉంటే అంత వేగంగా తర్వాతి దశకు చేరుకుంటుంది. లేదంటే వెంటనే బుట్టదాఖలవుతుంది. అలా అని దాన్ని ఆకట్టుకునే వాక్యాలతో తీర్చిదిద్దితే సరిపోదు. ఆసక్తికరమైన, ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకొని అందులో పొందుపరచాలి. లాక్డౌన్లో కావాల్సినంత సమయం దొరుకుతోంది. ...
-
మోగింది నగారా.. పారాహుషార్!సందిగ్ధత పోయింది...అనిశ్చితి తొలగింది! వాయిదా పడిన ప్రవేశపరీక్షల తేదీలను ప్రకటించేశారు! ఇంటర్ బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు పఠన ప్రణాళికను పకడ్బందీగా మల్చుకుని ప్రిపరేషన్ను పదునెక్కించాల్సిన తరుణమిది.అందుకు ఏం చేయాలో నిపుణుల మార్గదర్శకత్వం.. ఇదిగో!
మామూలుగా అయితే ఈ పాటికి అన్ని పోటీ పరీక్షలు పూర్తవ్వటంతో పాటు కొన్నింటికి ఫలితాలు కూడా వచ్చి ఉండేవి.
-
కేంద్రీయ వర్సిటీలో యూజీలు.. పీజీలు!నాణ్యమైన విద్యకు, వసతులకు సెంట్రల్ యూనివర్సిటీలు ప్రసిద్ధి. వీటికి నిధుల కొరత లేకపోవడంతో దాదాపు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందుకే చాలామంది ఈ సంస్థల్లో చేరడానికి
-
కనిపించని జీవులపై అలుపెరుగని పరిశోధన!అతి చిన్న సూక్ష్మజీవి కరోనా వైరస్.. భూగోళాన్ని గడగడలాడిస్తోంది. జనజీవనాన్ని స్తంభింపజేసింది. మందులు లేని రోగాన్ని సృష్టించి అందరికీ సవాలు విసురుతోంది. తగిన మెడిసిన్, వ్యాక్సిన్ కనుక్కునే ప్రయత్నాల్లో ఇప్పుడు ప్రపంచంలోని శాస్త్రజ్ఞులంతా నిమగ్నమై ఉన్నారు. వారిలో ప్రధాన భాగస్వాములు మైక్రోబయాలజిస్టులు. వీరు కరోనాలాంటి వైరస్లపైనే కాకుండా బ్యాక్టీరియా,
-
సర్కారు కొలువులకూ సై!ఇంటర్మీడియట్ విద్యాపరంగా చిన్న అర్హతే అయినా ప్రభుత్వ ఉద్యోగాలను అందుకోడానికీ, పెద్ద స్థానాలకు చేరుకోడానికీ సాయపడుతుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రక్షణ రంగాలు, రైల్వేలు సహా రాష్ట్ర స్థాయుల్లోనూ ఎన్నో పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణులు పోటీపడవచ్ఛు దాదాపు అన్ని నోటిఫికేషన్లూ రెగ్యులర్గా వస్తుంటాయి. సిలబస్లు, పరీక్షా విధానాలపై అవగాహన పెంచుకుని సిద్ధమైతే సర్కారు కొలువులో స్థిరపడిపోవచ్చు...
-
‘తెర’గతులు.. ఇక చకచక!ఒకప్పటి కంటే జోరుగా బోధన, శిక్షణ, ప్రవేశపరీక్షలు ఆన్లైన్ బాట పడుతున్నాయి. అంతర్జాలంతో అనుసంధానమైన కంప్యూటర్/ స్మార్ట్ఫోన్ల ‘తెర’లు విషయ బోధనకు వేదికలవుతున్నాయి. వర్తమాన స్థితే కాదు, విద్యారంగ భవిష్యత్ చిత్రం కూడా ఆన్లైన్ తరగతుల అనివార్యతనే స్పష్టం చేస్తోంది. అందుకే వీటి ప్రయోజనాలను గ్రహించి విద్యార్థులు అన్ని రకాలుగా సంసిద్ధం కావాలి. దానిలో భాగంగా...
-
19 కోర్సుల్లో ఉచిత ఆన్లైన్ శిక్షణచదువులో ప్రతిభావంతులై ఆర్థికంగా వెనుకబడినవారికి ఇంటర్న్శాల చేయూతను ఇస్తోంది. అలాంటివారికి ఉచితంగా ఆన్లైన్ శిక్షణ ప్రోగ్రామ్లను అందుకునే వీలు కల్పిస్తోంది. ‘యంగ్ అచీవర్ స్కాలర్షిప్’ పేరుతో దీనిని అందిస్తోంది. అర్హులైనవారు అందుకోవచ్ఛు.
-
పరికరాల రూపకల్పనకు ఫెలోషిప్లువైద్య, బయో మెడికల్ రంగాలకు ఉపయోగపడే వినూత్న పరికరాల డిజైన్, సేవల కోసం ఒక ఫెలోషిప్ లభిస్తోంది. హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన హెల్త్కేర్ ఆంత్రప్రెన్యూర్షిప్ సెంటర్ ఈ
-
గణాంకాలతో వైరస్పై పోరు!కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలాన్ని కట్టడి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. లక్షల కేసులు వేల మరణాలు. ఇవి రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలూ ఎందరో ఈ మహమ్మారిని నిరోధించేందుకు కాలంతో పోటీపడి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితోపాటు ప్రాణాంతకమైన ఆ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మరికొందరు పరిశ్రమిస్తున్నారు.
-
సేద్యం కోర్సులతో ఉద్యోగాల పంట!ఆధునిక జీవితంలో ఆహారం, ఆరోగ్యంపై ప్రజల్లో శ్రద్ధ, అవగాహన పెరుగుతున్నాయి. శాస్త్రీయమైన, వినూత్న పద్ధతుల్లో సాగుచేసిన పంటలకు ఆదరణ ఎక్కువవుతోంది. దీంతో వ్యవసాయం, అనుబంధరంగాలు, కొత్త రకాల ఉత్పత్తులు, ప్యాకింగ్, సరఫరా, మార్కెటింగ్.. ఇలా ఎన్నో రకాల ఉద్యోగాలకు అవకాశం ఏర్పడింది. అందుకే యువత ఆధునిక సేద్యం వైపు దృష్టిసారించి అనువైన కెరియర్ను నిర్మించుకోడానికి ఆసక్తిని చూపుతోంది. అలాంటి వారికి బైపీసీ లేదా ఎంపీసీ గ్రూప్లతో ఇంటర్మీడియట్ తర్వాత పలు రకాల అగ్రి కోర్సులు ఆహ్వానం పలుకుతున్నాయి....
-
పంచదార సంస్థలో తియ్యని కోర్సులుపంచదార సంస్థలో చదివితే ఉద్యోగాల తీపి కబురు వెంటనే అందుతోంది. అందుకే కాన్పూర్లోని నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న పలు రకాల కోర్సుల పట్ల విద్యార్థులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. చక్కెర, ఆల్కహాలు
-
ఉచితంగా చదివిస్తాం.. ఉద్యోగం ఇచ్చేస్తాం!ఇంట్లో పిల్లలకి ఇంటర్మీడియట్ పూర్తయితే ఆ తర్వాత ఖర్చు గురించి చాలా మందికి కాస్త ఆందోళన మొదలవుతుంది. ఎన్ని వేలు, లక్షల రూపాయలను ఫీజులు, ఇతర వ్యయాల కింద వెచ్చించాలో అని. అంతేకాదు ఉద్యోగాలు సాధించుకోడానికి ఎలాంటి కోర్సులు చదవాలో అనే ప్రశ్న ఎదురవుతుంది. కానీ అలాంటి ఇబ్బందులేమీ లేకుండా ఉచితంగా చదివించేసి, ఉద్యోగాన్నీ ఇచ్చేస్తాం....
-
పాఠాల బోధనలోఉన్నతంగా.. ఉత్తమంగా!ఆచార్య దేవోభవ అంటూ గురువుకి అత్యున్నత స్థానాన్ని అందించింది మన సంస్కృతి. అందుకే బోధన రంగానికి ఎప్పటికీ తరగని డిమాండ్ ఉంటోంది. మంచి ఆదాయంతోపాటు ఉన్నతమైన ఉద్యోగ జీవితాన్ని ప్రసాదించే ఈ కెరియర్లోకి ప్రవేశించాలని ఎంతోమంది కలలుకంటూ ఉంటారు. అలాంటి వాళ్లంతా ఇంటర్మీడియట్ అర్హతతోనే ఆ లక్ష్యం వైపు సాగిపోవచ్ఛు డీఎడ్తోపాటు ...
-
కలల కొలువులకు కళాత్మక కోర్సులు!ఒక వస్తువు ఎంతో గొప్పదని ఎంతమంది చెప్పినా.. కంటికి నచ్చకపోతే కొనాలనిపించదు. అందుకే చూడగానే ఆకర్షించే విధంగా వాటిని రూపొందించేందుకు సంస్థలు, కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. అందులో భాగంగా సృజనాత్మక నిపుణులను నియమించుకుంటాయి. వీళ్లు డిజైనింగ్లో శిక్షణ పొంది ఉంటారు. మొబైళ్లు, మోటారు వాహనాల మొదలు నగల వరకు అన్నింటికీ డిజైనర్లు ఉంటారు...
-
వేసవిలో నైపుణ్యాలు పెంచుకుందాం!ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్, ఐఐటీ బాంబే పూర్వవిద్యార్థులు సంయుక్తంగా సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను అందిస్తున్నారు. ఇదో అడ్వాన్స్డ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంటర్న్షిప్ కమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఆన్లైన్, ఆఫ్లైన్ల్లో విద్యార్థి తనకు నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు.
-
అన్ని గ్రూపులకూ సరిపోయే లా!న్యాయం.. ఆ పదంలోనే ఔన్నత్యం కనిపిస్తుంది. అదే జీవనంగా మారితే ఎంత ఉన్నతంగా ఉంటుందో తేలిగ్గా ఊహించవచ్చు. ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ న్యాయమే గీటురాయిగాసాగే ఈ వృత్తికి ఎప్పటికీ తరగని డిమాండ్ ఉంటోంది. సమాజంలో గౌరవం, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా నిలవడం, మంచి ఆదాయం ప్రధాన ఆకర్షణగా ఉండటంతో యువత న్యాయవిద్య వైపు నడుస్తోంది. అలాంటి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్మీడియట్ తర్వాత నుంచే తమ కెరియర్ను ఈ దిశగా కొనసాగించవచ్చు. అన్ని గ్రూప్లవారికీ ఆ అవకాశం ఉంది.
-
తీరిక వేళ.. తీర్చిదిద్దుకునేలా!అనుకోని చిక్కులు ఎదురైనపుడే అంతర్గత శక్తులు వెలికివస్తాయి. వాటిని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి వినియోగిస్తే కెరియర్కు ఢోకా ఉండదు. కొవిడ్-19 మహమ్మారి మూలంగా దేశవ్యాప్త లాక్డౌన్ అందరినీ ఇళ్లకే పరిమితం చేసేసింది. విద్యాసంస్థలు మూతబడటంతో పాటు ప్రవేశ పరీక్షల, నియామక పరీక్షల తేదీలు వాయిదా పడ్డాయి....
-
వాణిజ్య కొలువులకు వారధులుఅకౌంటింగ్ లేని సంస్థ దాదాపు ఉండనే ఉండదు. వ్యవస్థీకృతంగా లేదా అవ్యవస్థీకృతంగానైనా ఖాతాల లెక్కలు ఉంటాయి. వాటి కోసం ఉద్యోగులూ ఉంటారు. అందుకే అమ్మకాలు.. కొనుగోళ్లు ప్రధానంగా సాగే వాణిజ్యరంగంలో అవకాశాలు అపారంగా ఉన్నాయి. పెట్టుబడులు, లాభాలు, నష్టాలు.. అంటూ సవాలుగా సాగే ఈ వ్యాపార సామ్రాజ్యంలో కెరియర్ను డిగ్రీ నుంచే ప్రారంభించవచ్ఛు.
-
అదనపు సమయంతో అధ్యయనానికి మెరుగులుజూనియర్ ఇంజినీర్ల నియామక పరీక్షను స్టాఫ్సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) వాయిదా వేసింది. దీంతో పూర్తిస్థాయిలో సిద్ధమైనవారు కొందరు నిరాశపడ్డారు. కానీ అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయానికి మరింత చేరువకావచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
-
యూజీలోనే మేనేజ్ చేస్తారా?ఇంజినీరింగ్, మెడిసిన్ల తర్వాత దేశంలో దాదాపు అంతటి ఆదరణ మేనేజ్మెంట్ కోర్సులకే ఉంది. అందుకే డిగ్రీలతో సంబంధం లేకుండా పీజీలో వీటివైపు మొగ్గు చూపుతుంటారు. ప్రతి రంగంలోనూ నిర్వహణ నిపుణులకు ప్రాధాన్యం పెరగడమే అందుకు కారణం. ఆసక్తి ఉన్నవారు పీజీ వరకూ ఆగనక్కర్లేదు. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోనే మేనేజ్మెంట్ కోర్సులు చేస్తే ఎన్నో అవకాశాలున్నాయి. వాటిపై అవగాహన పెంచుకుంటే తగిన కెరియర్లోకి ప్రవేశించవచ్చు!
-
ఆన్లైన్లో టీసీఎస్ ఉచిత కోర్సులులాక్డౌన్ కాలాన్ని విద్యార్థులు సమర్థంగా సద్వినియోగం చేసుకోవటం కోసం టీసీఎస్ ప్రత్యేకంగా ఉచిత ఆన్లైన్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్లను అందిస్తోంది. వీటిని తమ వెబ్సైట్- టీసీఎస్ ఐఓఎన్ కెరియర్ ఎడ్జ్లో అందుబాటులో ఉంచింది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు...
-
ఎంపీసీలోనే ఎదగాలంటే?ఇంటర్ ఎంపీసీ గ్రూప్తో పూర్తిచేసి అదే మార్గాన్ని కొనసాగించాలనుకునే వాళ్లకు ప్రత్యేకమైన కోర్సులు ఉన్నాయి. వీటిల్లో సీట్లను ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా వాటిలో కొన్ని సబ్జెక్టులను చదివిన వారికి మాత్రమే కేటాయిస్తారు. ఇంజినీరింగ్ మొదలు ఆర్కిటెక్చర్ నుంచి సైన్స్, మ్యాథ్స్ల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సుల వరకూ ఉన్నత విద్యకు ఎన్నో రకాల అవకాశాలు ఈ అభ్యర్థులకు ఉన్నాయి. ఒక్క వైద్యవిద్య తప్ప మిగిలిన అన్ని కోర్సులనూ ఎంచుకునే అవకాశం ఇంటర్ ఎంపీసీ గ్రూపు విద్యార్థులకు ఉంటుంది.
-
శిక్షణ మీకే... పర్యవేక్షణా మీదే!రివిజన్ పూర్తిచేయాలి.. మాక్ టెస్టులు రాయాలి.. సబ్జెక్టు పాఠాలు నేర్చుకోవాలి... ప్రీ రిక్విజిట్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి.. ఆన్లైన్ అయినా- ఆఫ్ లైన్ అయినా.. విద్యార్థుల తపన ఇదే!
వీరందరి కార్యస్థలం ఇప్పుడు ఇల్లే! సొంతింటి నుంచి సాగించే అభ్యాసంలో కొన్ని చిక్కులు లేకపోలేదు. వీటిని అధిగమించి ప్రిపరేషన్ ఫలవంతం అయ్యేందుకు ఏయే మెలకువలు పాటించాలి? నిపుణులు ఏం సూచిస్తున్నారు?
-
బైపీసీ దారిలో భేషైన కోర్సులు!బయాలజీతో ఇంటర్మీడియట్ చేస్తే తర్వాత ఏం చేయాలి? ఆలోచిస్తే డాక్టర్ కోర్సులు తప్ప వేరే ఏమీ వెంటనే తోచవు. వాస్తవానికి కాస్త పరిశీలిస్తే ఇతర విభాగాలు ఎన్నో కనిపిస్తాయి. మెడికల్ రంగం అంటే ఒక్క వైద్యులే కాదు. వారితోపాటు ఎంతోమంది పనిచేస్తుంటారు. ఆ అనుబంధ ఉద్యోగాలన్నింటినీ చాలా వరకు బైపీసీ కొనసాగింపు కోర్సుల ఆధారంగానే భర్తీ చేస్తారు. వాటితోపాటు అగ్రికల్చర్ వంటి ఇతర మార్గాలు ఉన్నాయి.
-
బీఏ.. బీఎస్సీల్లోభిన్నంగా..ప్రత్యేకంగా!డిగ్రీ అనగానే సాధారణ, సంప్రదాయ కోర్సులు గుర్తుకొస్తాయి. దాదాపు అన్ని కళాశాలల్లో అవి అందుబాటులో ఉంటాయి. చాలామంది వాటిలో చేరుతుంటారు. కానీ ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఈ డిగ్రీల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. పలు యూనివర్సిటీలూ, సంస్థలూ స్పెషలైజేషన్లను ప్రవేశపెట్టాయి. రెగ్యులర్కి భిన్నంగా డిగ్రీలు చేయాలనుకునేవాళ్లు వీటిని ప్రయత్నించవచ్ఛు ఇవి పూర్తి చేస్తే ప్రత్యేకమైన అవకాశాలనూ అందిపుచ్చుకోవచ్చు....
-
బోధనలో ఇంటిగ్రేటెడ్ కోర్సులుబోధనా కోర్సులపై ఆసక్తి ఉన్న వారికి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్సీఈఆర్టీ) ఆహ్వానం పలుకుతోంది. ...
-
ప్యాకేజింగ్లో పీజీ డిప్లొమానాణ్యతతోపాటు ప్యాకింగ్కీ ప్రాధాన్యం ఉంటుంది. అందుకే అన్ని సంస్థలూ వస్తువులను భద్రంగా, ఆకర్షణీయంగా వినియోగదారులకు అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో ప్యాకింగ్ రంగంలో నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది....
-
పాతవైనా...ప్రామాణికాలే!ఇంటర్ తర్వాత డిగ్రీలో చేరాలనుకోగానే ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. అసలు ఏయే గ్రూప్లు ఉన్నాయి? ఏం తీసుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి? సంప్రదాయ కాంబినేషన్లు తీసుకోవాలా? స్పెషల్ కోర్సులకు వెళ్లాలా? ఏ నిర్ణయం తీసుకుంటే ఎక్కువ ఉపయోగం? మామూలు సబ్జెక్టులు చదివితే వెనుకబడి పోతారా? ప్రత్యేక విభాగాలను ఎంచుకుంటే ఎటూ కాకుండా అవుతారా?
-
అన్నీ ఆగినా.. ఆన్లైన్ ఉందిగా!రోజూ వెళ్లి నేర్చుకుంటున్న కోర్సులు మధ్యలోనే ఆగిపోయాయి..
పరీక్షల వాయిదాతో ప్రిపరేషన్ జోరు తగ్గింది..
ఫోన్లో చాటింగులే కానీ.. మిత్రులతో మీటింగుల్లేవు... ఎక్కడివారు అక్కడే!
మరి ఈ విరామ సమయాన్ని విద్యార్థులూ.. ఉద్యోగార్థులూ మెరుగ్గా, ప్రయోజనకరంగా ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దామా!? కొవిడ్-19 విపత్తు కారణంగా విద్యాసంస్థలన్నీ తాత్కాలికంగా మూతబడ్డాయి. జాతీయస్థాయి ప్రవేశపరీక్షలనూ వాయిదా వేశారు....
-
ఆరోగ్యరంగానికి అడుగడుగునా అండగా..!కొవిడ్-19 లాంటి కొత్త కొత్త వైరస్లు, వ్యాధులతో ప్రపంచ ఆరోగ్యరంగం ఎప్పటికప్పుడు సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. వాటి నివారణకు, నిరోధానికి ఔషధాలను కనిపెట్టడం తప్పనిసరిగా మారింది. అందుకే ఫార్మాసంస్థలు వేగంగా విస్తరిస్తున్నాయి. దేశ, విదేశాల్లో పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. దీంతో ఆరోగ్య పరిశ్రమకి అండగా ఉండే నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది....
-
ఇంటర్తో ఐసర్లలో డ్యూయల్ డిగ్రీలుసైన్స్, మ్యాథ్స్ కోర్సులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐసర్లు) దేశంలో పేరున్న సంస్థలు. పరిశోధనల దిశగా అడుగులేయాలనుకుంటున్న ఇంటర్ విద్యార్థులను అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్ కోర్సుల్లోకి ఈ సంస్థలు ఆహ్వానిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి ఆప్టిట్యూడ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
-
ఒకటే పరీక్ష..18 సంస్థల్లోకి ప్రవేశం!కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యూజీ, పీజీ, రిసెర్స్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీయూ సెట్ ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో చూపిన ప్రతిభతో 14 కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు 4 రాష్ట్రస్థాయి సంస్థలు అందిస్తున్న కోర్సుల్లో చేరడానికి వీలవుతుంది. ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులు, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ సంస్థల్లో విస్తృతంగా ఉన్న రకరకాల కోర్సుల్లో చేరటానికి సీయూ సెట్ స్కోరు ఉపయోగపడుతుంది....
-
వసతి.. విద్య.. అన్నీ ఉచితం!ప్రతిభకు పేదరికం ప్రతిబంధకం కాదని నిరూపిస్తున్నాయి గురుకుల కళాశాలలు. ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో పాటు కార్పొరేట్ సంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యను బోధిస్తున్నాయి. పోటీ పరీక్షల్లోనూ తమ విద్యార్థులు సత్తా చాటేలా తీర్చిదిద్దుతున్నాయి. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ప్రకటనలు వెలువడ్డాయి. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి.
-
నెట్లో పట్టండి.. మార్కులు!నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే యూజీసీ జాతీయ అర్హత పరీక్ష (నెట్) ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో చూపిన ప్రతిభతో స్టైపెండ్తో కూడిన పీహెచ్డీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
-
నేర్చుకుంటూ చదువు నేరుగా కొలువుపదో తరగతి పూర్తవగానే ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరే అవకాశాన్ని పాలీసెట్ కల్పిస్తోంది. ఉద్యోగంలో త్వరగా స్థిరపడాలనుకునే వారికి ఇది చక్కని దారి. ర్యాంకు సాధించి పాలిటెక్నిక్ కోర్సులో చేరితే చదువుకుంటూనే ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. ఈ డిప్లొమా అందుకున్న వెంటనే కొన్ని రకాల కొలువుల్లో చేరేందుకు అర్హత లభిస్తుంది. ప్రవేశ పరీక్షకు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ ఎంట్రన్స్ల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మెరుగైన కళాశాలలో సీటు పొంది, సాంకేతిక కెరియర్కు మేలైన బాట వేసుకోవచ్చు!......
-
వాయిదా పరీక్షకే.. సన్నద్ధతకు కాదు!వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 3న జరగాల్సిన ‘నీట్’ వాయిదా పడింది. ఇతర పరీక్షలదీ అదే బాట. స్వదేశంలోనే కాదు, విదేశాల్లో వైద్య విద్యలో చేరాలనుకునే భారతీయ విద్యార్థులు కూడా నీట్ ద్వారానే ప్రవేశార్హత పొందాలి. దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా అనివార్యంగా జరిగిన జాప్యం గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేసుకోకూడదు. వ్యవసాయ, పశువైద్య,
-
గణితం, కంప్యూటర్లలో మేటి కోర్సులుగణితం, కంప్యూటర్ సైన్స్ కోర్సులకు జాతీయ స్థాయిలో మేటి సంస్థ చెన్నై మ్యాథమేటికల్ ఇన్స్టిట్యూట్ (సీఎంఐ). ఇందులో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్డీ కోర్సులను అందిస్తున్నారు. ప్రకటన వెలువడింది.
-
అదనపు సమయం..చేద్దాం సద్వినియోగంపరీక్ష వాయిదా పడింది కదా అని ప్రిపరేషన్ని నిలిపివేయకూడదు. అందివచ్చిన అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఏప్రిల్ 5-11 తేదీల్లో జరగాల్సిన జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తారు. మిగతా పరీక్షలు కూడా నిర్దిష్ట తేదీల్లో జరిగినా, తర్వాత జరిగినా అందుకు మానసికంగా సిద్ధం కావాలి. ఈ రకంగా జాతీయస్థాయి ఇంజినీరింగ్ ప్రవేశపరీక్షలైన జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్, రాష్ట్రస్థాయి ఎంసెట్ల కోసం పునశ్చరణ, ప్రశ్నల సాధనల కృషిని కొనసాగించాలి! ఇందుకు ఆచరణయోగ్యమైన ప్రణాళిక.. ఇదిగో!...
-
చక్కగా చెప్పేలా..వివరంగా వినేలా!సాధారణ విద్యార్థులకు బోధించటం వేరు. దివ్యాంగులకు బోధించటం వేరు. సరిగా పలకలేని, వినికిడి సరిగా లేనివారి భావవ్యక్తీకరణ లోపాలను సరిదిద్దాలంటే ప్రత్యేకమైన శిక్షణ అవసరమవుతుంది. ఇందుకోసం ఏర్పాటైన అటానమస్ సంస్థ..
-
అదనం నేర్చుకుంటే అభయం!ఇప్పుడు నేర్చుకున్న నైపుణ్యాలు ఇంకొన్ని రోజులకు పనికిరాకపోవచ్ఛు కానీ అప్పటికి తెలుసుకోవాల్సిన వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటేనే ఉద్యోగం ఉంటుంది. ఇదే ఇప్పటి ట్రెండ్. అంటే ఎప్పటికీ నేర్చుకుంటూ ఉండాల్సిందే. అలాంటి అభ్యర్థులకే సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ ఒరవడిని ఒడిసిపట్టుకున్న వాళ్లు మాత్రమే ఉద్యోగాల పరుగులో ఉంటారు. కొలువులు నిలబెట్టుకోగలుగుతారు...
-
వైరస్లనే వణికిస్తారు వీళ్లు!కరోనా... ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. అప్పుడో.. ఇప్పుడో.. ఎప్పుడూ ఏదో ఒక వైరస్ లేదా బ్యాక్టీరియాలు ప్రజలపై దాడికి పాల్పడుతూనే ఉన్నాయి. వాటిని అదుపు చేయడానికి.. అరికట్టడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తూనే ఉన్నారు. ఒకదాన్ని ఎదుర్కొనేలోపు.. ఇంకొకటి పుట్టుకొస్తోంది.
-
అవుతారా.. ఆర్థిక ఇంజినీర్లు!యంత్రాల నిర్మాణం, లోపాల సవరణ చేసేది సాధారణ ఇంజినీర్లు. అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థలను ఆరోగ్యకరమైన బాటలో నడిపేది ఫినాన్షియల్ ఇంజినీర్లు. గణితం.. గణాంక శాస్త్రాల్లో పట్టు ఉంటే ఆర్థిక ఇంజినీర్లుగా అవకాశాలను అందుకోవచ్ఛు పొదుపులు, పెట్టుబడులు, అప్పులు, రిస్క్లు,
-
దేశంలో ఎక్కడైనా వ్యవసాయ కోర్సుల్లోకి!వేగంగా ఉద్యోగావకాశాలను అందించే కోర్సుల్లో వ్యవసాయం ఒకటి. దేశ ఆర్థికవ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించే ఈ రంగం పట్ల ఆసక్తి ఉంటే డిగ్రీ నుంచే
-
మౌలికంపై పట్టు.. ఆపై ‘మాక్’ పనిపట్టు!తెలుగు రాష్ట్రాల్లోని అత్యుత్తమ కళాశాలల్లో ఎంబీఏ/ ఎంసీఏ చేసేందుకు ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ పరీక్ష (ఐసెట్) రాయాల్సి ఉంటుంది. దీనిలో మంచి మార్కులు సాధిస్తే ఉత్తమ కళాశాలల్లో సీటు సంపాదించవచ్ఛు విజయవంతంగా కోర్సును పూర్తిచేసి పట్టా పొందితే మంచి భవిష్యత్తు ఉంటుంది. మరి ఇంత ముఖ్యమైన ఐసెట్కు
-
నిలకడ చూపితే.. గెలుపు నీదే!అఖిల భారత స్థాయిలో ప్రథముడిగా రావాలంటే... మామూలు కృషి సరిపోదు. పేదరికం అతడికి కష్టపడటం నేర్పించింది. త్వరగా స్థిరపడి తల్లిదండ్రుల
-
విలువైన కోర్సులకు విశిష్ట గమ్యాలు!విదేశాల్లో చదువుకోవాలంటే అయిదో.. ఆరో దేశాలు ఠక్కున గుర్తుకొస్తాయి. కానీ ప్రపంచ ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో పేరు సంపాదించుకున్న మరెన్నో దేశాలూ నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. వాటిలో స్వీడన్, నెదర్లాండ్స్, డెన్మార్క్, నార్వే ఇప్పుడు భారతీయ విద్యార్థులకు సరికొత్త గమ్యస్థానాలుగా మారుతున్నాయి. అవసరాలు, అందుబాటు ఫీజులు, బోధన విధానాలు, జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు వీటిని ఎంచుకుంటున్నారు.
-
కోరుకున్న కొలువుకు కొట్టండి కోడింగ్!విద్యార్హతలతో పని లేదు.. గరిష్ఠ వయసుతో నిమిత్తం లేదు.. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా పోటీలో పాల్గొనవచ్ఛు బహుమతులు.. కొలువులు సాధించుకోవచ్ఛు కోడింగ్లో ప్రావీణ్యాన్ని పెంపొందించుకుంటే.. అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అవే ఎదురు వస్తాయి. గూగుల్లాంటి ప్రసిద్ధ సంస్థలూ రెడ్కార్పెట్తో ఆహ్వానం పలుకుతాయి. సాంకేతిక ప్రతిభ, సరికొత్త ఆలోచనలు, ఉత్సాహం ఉంటే చాలు..
-
చేయండి.. ఎన్ఐటీల్లో ఎంసీఏ!దేశంలోని ప్రసిద్ధ ఎన్ఐటీల్లో కంప్యూటర్ విద్యను అభ్యసించడానికి మరో మార్గం ఉంది. అదే నిమ్సెట్. నిర్ణీత సబ్జెక్టుల్లో లేదా ఇంజినీరింగ్లో డిగ్రీ పూర్తి చేసినవారు ఈ పరీక్ష రాసి ప్రవేశాలు పొందవచ్చు. మూడేళ్లలో పీజీ పట్టాను అందుకోవచ్చు.
-
స్పష్టత ఉంటే సగం గెలిచినట్టే!కామర్స్ కోర్సులంటే చాలా కష్టమనే అపోహను దూరం చేస్తూ జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు దీపక్ జైన్ కాంకరియా. ఈ గుంటూరు కుర్రాడు వాణిజ్యప్రపంచంపై పరిజ్ఞానం పెంచుకోవాలనే..
-
చదివితే చాలదు.. చక్కగా రాయాలి!‘పేపర్ ఈజీగా వచ్చింది. కానీ టైమే సరిపోలేదు. కొన్ని వదిలేయాల్సివచ్చింది’
‘సమాధానం అంతా రాసిన తర్వాత చూసుకుంటే అడిగిన ప్రశ్న వేరు. నేను రాసింది వేరు’
‘ఏదీ వదలకుండా అన్నీ రాశాను. కానీ మార్కులే సరిగా రాలేదు’
పరీక్షలు రాసిన విద్యార్థుల నుంచి తరచూ ఇలాంటి మాటలు వింటుంటాం. మంచి మార్కులు రావాలంటే ప్రశ్నలకు జవాబులు తెలిస్తే సరిపోదు.
-
ఓడించేయ్...ఒత్తిడిని!పరీక్షలు దగ్గరకొచ్చేస్తున్నాయి. ఒక్కో రోజు గడుస్తూ .. వ్యవధి తగ్గిపోతున్నకొద్దీ విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగి పోతూ ఉంటుంది. ఇది పరిమితుల్లో ఉంటే అనుకూల ఫలితాన్నే ఇస్తుంది. లక్ష్యం దిశగా ముందుకు వెళ్లడానికి సహకరిస్తుంది. కానీ మితిమీరితే మాత్రం దుష్పరిణామాలు ఏర్పడతాయి. ఆరోగ్యంతోపాటు మార్కులపైనా వ్యతిరేక ప్రభావం పడుతుంది. అందుకే పరీక్షల సన్నద్ధత సమయంలో కొన్ని మెలకువలు పాటించటంతో పాటు తగిన జాగ్రత్తలూ తీసుకోవాలి!...
-
ఆహ్వానిస్తోంది... ఐఎస్ఐ!మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులకు పేరుపొందిన అత్యున్నత సంస్థల్లో కోల్కతాలోని...
-
ఐఐఎంలో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏగత ఏడాది నుంచి ఐఐఎం రోహ్తక్ ఎంబీఏలో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ను అందిస్తోంది. ఇంటర్ తర్వాత మేనేజ్మెంట్ ...
-
అమ్మాయిలూ..అందిపుచ్చుకోండి!సహనానికే కాదు, సాహసానికీ చిరునామాగా నిలుస్తూ..అన్నిరంగాల్లో పురుషులకు దీటుగా దూసుకువెళ్తున్నారు ఆధునిక నారీమణులు. వీరికి రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాలెన్నో ఉన్నాయి. చిన్నవయసులోనే తిరుగులేని కెరియర్ను తీర్చిదిద్దుకునే అవకాశాన్ని ఇవి అందిస్తాయి. మొన్నటివరకూ అవి నిర్ణీత వ్యవధి (షార్ట్ సర్వీస్ కమిషన్)కే పరిమితం...
-
లిబరల్ స్టడీస్లో పీజీఐఐఎం కోజికోడ్ కొత్త కోర్సుకు శ్రీకారం చుట్టింది. పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ - లిబరల్ స్టడీస్ అండ్ మేనేజ్మెంట్ను 2020-2021 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తోంది. ఇందులో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. గ్రాడ్యుయేట్లు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
-
ఆ తిరస్కారాలు ఇప్పుడు ప్రభావం చూపుతాయా?అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికా యానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి...
-
క్యాట్ లేకున్నా.. మేటి ఎంబీఏఒక బిజినెస్ లేదా ఆఫీసు సక్రమంగా, సమర్థంగా సాగాలంటే మంచి నాయకత్వం కావాలి. ఆ నాయకులు వినూత్న ఆలోచనలు చేయగలగాలి, సృజనాత్మకత ప్రదర్శించాలి. దార్శనికత కలిగి ఉండాలి. అభ్యర్థుల్లో అలాంటి లక్షణాలను మేనేజ్మెంట్ విద్య పెంపొందిస్తుంది.
-
అపోహలొద్దు...ఆకాశమే హద్దు!ఐఏఎస్కో, ఐపీఎస్కో ఎంపికవ్వాలనేది ఎందరో గ్రాడ్యుయేట్ల బంగారు కల! రాయాలనే ఆసక్తీ, అభిలాషా ఉన్నా కొందరు తమ స్థాయిపై అనుమానాలతో, పరీక్ష సన్నద్ధతపై అపోహలతో వెనుకంజ వేస్తుంటారు. వాటిని తొలగించుకుంటే దేశంలోనే అత్యుత్తమ సర్వీసులకు పోటీపడే నిర్ణయం తీసుకోవచ్చు. అప్పుడు సన్నద్ధతకు ఆకాశమే హద్దు! లక్ష్యం బలంగా నిర్దేశించుకుంటే దాన్ని సాధించేలా పరిస్థితులూ సానుకూలమవుతాయి. తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్ ప్రకటన సందర్భంగా.. విద్యార్థుల సందేహాలూ- అపోహలూ.. వాటి వాస్తవాలూ తెలుసుకుందాం!
-
నాటా బాటలో.. ఆర్కిటెక్చర్!సుప్రసిద్ధ కట్టడాలు... గృహాలు.. వాణిజ్య సముదాయాలు.. రహదారులు.. అన్ని రకాల నిర్మాణాలూ ఆర్కిటెక్చర్ల సృజనాత్మక ఊహల నుంచి రూపొందినవే. ఠీవిగా నిలిచే అద్భుత నిర్మాణాలకు వీరి నైపుణ్యమే వెన్నెముక....
-
ఉద్వేగానికి పగ్గమేస్తే..ఉద్యోగం!ఉద్యోగాన్ని సాధించుకోవాలంటే చాలినంత ఐక్యూ (ఇంటలిజెన్స్ కోషంట్ - ప్రజ్ఞాసూచి) ఉంటే సరిపోదు. ఇప్పుడు ఈక్యూ (ఎమోషనల్ కోషంట్ - భావోద్వేగ సూచి)నీ పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆటోమేషన్ యుగంలో యంత్రాల మధ్య యాంత్రికంగా కాకుండా మనసుతో పనిచేయగలిగిన సామర్థ్యాన్ని లెక్కగడుతున్నారు. అందుకే అభ్యర్థులు ఆఫీసులో సమర్థంగా విధులు నిర్వహించడానికి అవసరమైన తెలివితేటలు, నైపుణ్యాలతోపాటు భావోద్వేగాలపైనా పట్టు సాధించాలి...
-
ఈ-ఆటలు ఆడుకో.. ఉద్యోగం అందుకో!‘మొబైల్లో లేదా కంప్యూటర్లో కాసేపు ఆడుకుంటాం..’ అనగానే కళ్లెర్రజేసి ‘చదువుకో పో..’ అని పేరెంట్స్ కోపగించుకునే కాలం చెల్లుతోంది. ఆడినంత ఆడుకో.. ఉద్యోగం తెచ్చుకోమంటూ దగ్గరుండి ఆడించే రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ-స్పోర్ట్స్ మంచి కెరియర్గా ఎదుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా
-
కోరుకున్న కోర్సులకు గూగుల్ గురువుఇంగ్లిష్ నేర్చుకోవాలన్నా.. కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలన్నా.. డిజిటల్ మార్కెటింగ్లో మెరవాలన్నా.. పైథాన్ ప్రోగ్రామింగ్లో పట్టు సాధించాలన్నా.. ఇంకా కోడింగ్, గ్రాఫిక్ డిజైన్, ఎస్ఈవో, క్లౌడ్ కంప్యూటింగ్, మెషీన్ లర్నింగ్, డేటా సైన్స్.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు..
-
తర్వాత కాదు...నేడే చదవండి!ఫలానా తేదీ నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టాలనుకుంటారు. కానీ అది ఆచరణలోకి రాదు. రోజులు దొర్లిపోతూనే ఉంటాయి. పునశ్చరణ కోసం పుస్తకాలు ముందేసుకు కూర్చుంటారు. ఫేస్బుక్ అప్డేట్స్ మీదకో, తాజా క్రికెట్ స్కోరు మీదకో మనసు మళ్లుతుంటుంది. రివిజన్ ముందుకు సాగదు. సకాలంలో పూర్తికాదు...
-
గజగజ మాయం మార్కులు ఖాయంఅమ్మో లెక్కలా.. అనే భయం చాలామంది నుంచి వ్యక్తమవుతూ ఉంటుంది. నూరుశాతం మార్కులకు నిజమైన హామీ ఇచ్చే గణితం అంటే గజ గజ వణుకుతుంటారు. పాఠ్యపుస్తకం నిండా పరిష్కరించాల్సిన సమస్యలు చూసి సతమతమైపోతుంటారు. అంత ఆందోళన అవసరం లేదంటున్నారు నిపుణులు.
-
అవుతారా.. యంగ్ సైంటిస్ట్!హైస్కూలు విద్యార్థులను యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంలోకి ఆహ్వానిస్తోంది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో. ఎంపికైనవారికి 12 రోజులపాటు
-
మీ కొలువుల ప్రాజెక్ట్ మీరే కట్టుకోండి!ఇంజినీరింగ్ ట్రెండ్ మారుతోంది. పట్టా పొందితే చాలనుకునే రోజులకు కాలం చెల్లుతోంది. పరిశ్రమల అవసరాలకు తగినంత పరిజ్ఞానం అభ్యర్థుల్లో ఉందో లేదో పరీక్షించే విధానం వచ్చేస్తోంది. అందుకే ప్రాజెక్ట్ వర్క్ను అత్యంత శ్రద్ధతో పూర్తి చేయాలని నిపుణులు చెబుతున్నారు. అదే బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందంటున్నారు. నేర్చుకున్న అంశాలను సమాజ ప్రయోజనాలకు వినియోగించగల శక్తిసామర్థ్యాలను విద్యార్థులకు అందించడమే
-
బిట్స్ సీటు.. ఇదిగో రూటు!ఐఐటీలతో సరితూగే ఉత్తమ విద్యాసంస్థల్లో ప్రముఖమైనది...బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్). అంతర్జాతీయ స్థాయి బోధన పద్ధతులను దేశీయంగా అవలంబిస్తున్న ఈ విశిష్ట సంస్థ.. అడ్మిషన్ల ప్రకటనను ఇటీవలే వెలువరించింది. ఇక్కడ ఇంజినీరింగ్ తోపాటు బీఫార్మసీ, ఎమ్మెస్సీ కోర్సులున్నాయి.
-
అడుగు అడుగులో కొలువుపిలుపుసౌకర్యాన్ని.. హుందాతనాన్ని అందరికీ అందిస్తాయి పాదరక్షలు. వినియోగదారులు కోరుకున్న విధంగా కొత్త కొత్త డిజైన్లలో వీటిని ఉత్పత్తి సంస్థలు రూపొందిస్తుంటాయి. ఫుట్వేర్కి ఎప్పటికీ గిరాకీ తగ్గనట్లే ఆ రంగంలో నిపుణులకూ డిమాండ్ తరగడం లేదు. తగిన నైపుణ్యాలను పెం
-
ప్లాస్టిక్ ప్రపంచంలోకి స్వాగతం!ప్రతి రోజూ ప్లాస్టిక్తోనే ప్రారంభమవుతుంది... ముగుస్తుంది. అంతగా అందరి జీవితాలతో అనుబంధాన్ని పెనవేసుకుంది ప్లాస్టిక్.
-
కోరుకున్న మార్కులు తెలివిగా.. తేలికగా..!తెలుగు రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్మీడియట్ ఫైనల్ పరీక్షల వేడి మొదలైంది. ఇప్పటికేబాగా చదివేసినవాళ్లు.. ఇప్పుడే మొదలు పెట్టినవాళ్లు.. ఇంకా ప్రిపరేషన్ పారంభించాల్సిన వాళ్లు.. ఇలా విద్యార్థులు రకరకాలుగా ఉన్నారు. అన్నీ గుర్తుంటాయో లేదో.. సమయం సరిపోతుందా.. ఎంత చదివితే ఈసారికి గట్టేక్కేస్తాం.. అనే ఆలోచనలతో అయోమయంలో పడిపోతున్నారు. అంత ఆందోళన అవసరం లేదంటున్నారు నిపుణులు.
-
అల.. మేఘాలవీధిలో..!ఫేస్బుక్ స్టేటస్ మార్చారు.. వాట్సాప్ చూసి స్మైలీ పెట్టారు.. ఆన్లైన్లో వీడియో చూశారు.. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశారు.. షాపింగ్ చేద్దామని కాసేపు వెబ్లో వెతికారు.. ఇలా ఏదో ఒకటి నిమిషానికో.. గంటకో.. కనీసం రోజులో ఒకసారో చేస్తూనే ఉంటారు. అంటే క్లౌడ్ టెక్నాలజీని వాడుతున్నట్లే. తెలియకుండానే చాలామంది ప్రతి రోజూ అలా మేఘాల్లోకి వెళ్లి అక్కడి సాంకేతిక సౌకర్యాలను వినియోగించుకొని వస్తుంటారు.
-
శిక్షణ పొందితేలక్షల కొలువులు!‘రానున్న అయిదేళ్లలో ఒక్క భారత్లోనే పది లక్షల ఉద్యోగాలను అందించనున్నా’మని ప్రకటించింది.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ! ఇంటర్నెట్పై ఆధారపడి చేసే వ్యాపారాన్నే ఈ-కామర్స్గా వ్యవహరిస్తారు. ఇది కొనుగోళ్లు, అమ్మకాలను సులభతరం చేయడమే కాదు, ఎన్నో ఉద్యోగావకాశాలనూ తెచ్చిపెడుతోంది. రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగాలను అందించే సత్తా ఉన్న రంగమిది. వీటిని చేజిక్కించుకునేలా విభిన్న కోర్సులు అందుబాటులోకి వచ్చాయి!...
-
విజయానికి రివిజన్చార్టర్డ్ అకౌంటెన్సీపై చిన్నప్పటినుంచే ఇష్టం పెంచుకున్నాడు. ఇంటర్తో పాటే సీఏపై దృష్టిపెట్టాడు. సీఏలోని వివిధ దశల్లో ప్రతిభ ...
-
ఏప్రిల్లో ఏం చేయాలి?ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం.. జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షను జనవరి 7 నుంచి 9 వరకు రోజుకు రెండు స్లాట్లలో నిర్వహించారు. ఫలితాలూ వెలువడ్డాయి. ఇక రెండోవిడత పరీక్ష ఏప్రిల్లో ఉంటుంది. తొలి పరీక్ష తీరుతెన్నులు గమనించి, విశ్లేషించుకుని.. వాటి ఆధారంగా రెండో విడత పరీక్షలో మెరుగైన స్కోరుకు మార్గాలు వేసుకోవాలి.
-
డమ్మీ పరీక్షలే అని..డుమ్మా కొడితే!ప్రాక్టీస్ లేకుండా క్రికెట్ మ్యాచ్లో నేరుగా బ్యాటింగ్కి వెళితే ఎలా ఉంటుంది? కుదిరితే పరుగులు కొడతారు. కాదంటే డకౌటై పెవిలియన్ దారిపట్టేస్తారు. అంతేకానీ పద్ధతిగా ప్రణాళిక ప్రకారం ఆడే అవకాశం ఉండదు. ప్రీ-ఫైనల్స్ రాయకుండా తుది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల పరిస్థితీ దాదాపు ఇంతే. డమ్మీ ఎగ్జామ్స్ కదా అని తేలిగ్గా తీసుకుంటే అసలు పరీక్షలో అడ్రస్లు మారిపోవచ్చు.
-
నాణ్యమైన పీజీకి..నెస్ట్!బోధన, పరిశోధన రంగాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఫ్యాకల్టీ, విదేశీ శాస్త్రవేత్తల బోధన, అధునాతన ప్రయోగశాల సౌకర్యాలు, ఉన్నత ప్రమాణాలు... ఇవన్నీ ఉన్నచోట విద్యాభ్యాసమంటే బంగారు భవితకు పునాదులు వేసుకున్నట్లే కదా!
-
సుస్థిర ఉపాధి!భారత ఆర్థిక వ్యవస్థకు రియల్ ఎస్టేట్ వెన్నెముక లాంటిది. దేశంలో ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తోన్న రంగాల్లో ఇదొకటి. విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉండటంతో నిర్మాణ రంగం జోరు పెరిగింది. 2022 నాటికి రియల్ ఎస్టేట్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 7.5 కోట్ల మంది ఉద్యోగాలు పొందుతారని అంచనా.
-
మౌఖిక వ్యూహం!సివిల్స్ సర్వీసెస్ ప్రధాన పరీక్ష (మెయిన్స్)లో అర్హత సాధించినవారు పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)ను త్వరలో ఎదుర్కొనబోతున్నారు. అభ్యర్థి ప్రవర్తన, తీరు, విలువ ఆధారిత అంశాలను అంచనా వేసేలా ఇంటర్వ్యూ బోర్డు ప్రశ్నలను అడుగుతోంది. మౌఖిక పరీక్ష పద్ధతినీ, మెలకువలనూ తెలుసుకుని తగ్గట్టుగా తయారైతే.. అత్యుత్తమ సర్వీసును సొంతం చేసుకున్నట్టే!
-
సచివాలయ ప్రవేశం చేద్దామా?ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల్లో 16,207 పోస్టుల నియామకం కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్, పురపాలక శాఖలు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ఉద్యోగాలు గ్రామ సచివాలయాల్లో 13 రకాలు, వార్డు సచివాలయాల్లో 6 రకాలు ఉన్నాయి.
-
మేటి సంస్థల్లో మెరిసే‘లా’!విఖ్యాత సంస్థల్లో న్యాయవిద్యలో ప్రవేశం కోసం నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్టు (క్లాట్) ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 22 జాతీయ సంస్థల్లో అయిదేళ్ల బీఏ ఎల్ఎల్బీ, ఏడాది వ్యవధి ఉండే ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష ప్రామాణికం. ఈ సంస్థల్లో చదివినవారు
-
గేట్ దాటే వేళ...ఇంజినీరింగ్లో పీజీ, పీహెచ్డీ ప్రవేశాలకు అఖిలభారత స్థాయిలో నిర్వహించే పరీక్ష- గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్). నాణ్యమైన
-
అవుతారా.. నైటింగేల్!ఆసుపత్రిలో అడుగుపెడితే డాక్టర్ కంటే ఎక్కువగా ‘సిస్టర్.. సిస్టర్’ అనే పదమే వినపడుతుంది. అందరి అవసరాలకూ ఆమె సేవలే కావాలి. అందుకే ఆ నామస్మరణే చేస్తుంటారు. ఎంతమంది ఎలా కోరితే అలా సర్వీస్ చేసే ఈ నర్సులు
-
ఆతిథ్యమే ఉద్యోగం!దేశంలో ఎక్కువ మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న వాటిలో ముందు వరసలో ఉండేవి.. ఆతిథ్య, సేవారంగాలు. కొన్నేళ్ల్లుగా ఈ విభాగాల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. మానవ వనరుల కొరతను ఈ పరిశ్రమ ఎదుర్కొంటోంది. దీంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వంటి మేటి సంస్థల్లో కోర్సులు పూర్తిచేసిన వారికి వెంటనే అవకాశాలు లభిస్తున్నాయి. బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. రాత పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారు....
-
ఉపాధినిచ్చే వస్త్రాలువస్త్రపరిశ్రమకు సంబంధించిన వృత్తిశిక్షణలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంస్థ- అపెరల్ ట్రెయినింగ్ అండ్ డిజైన్ సెంటర్ (ఏటీడీసీ). సదరన్ రీజియన్లోని హైదరాబాద్లో ఈ సంస్థ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పాసైనవారికి ఎన్నో కోర్సులున్నాయి.
-
పాల ఉత్పత్తిలో ప్రథమం?ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్ సర్వీసులూ, టీఎస్ఎస్పీడీసీఎల్ మొదలైన నియామక పరీక్షల సిలబస్లో భారతదేశ భౌగోళిక వ్యవస్థ ఓ భాగం. దీనిపై సమగ్ర అవగాహన తెచ్చుకోవటం పోటీపరీక్షార్థుల కర్తవ్యం.
-
స్టేట్ బ్యాంక్లో కొలువు ఖాతా!
బ్యాంకు ఉద్యోగం కొట్టాలనుకునే అభ్యర్థులకు ఓ శుభవార్త! దేశంలో ప్రథమ స్థానంలో, ప్రపంచ స్థాయిలో మొదటి వంద బ్యాంకుల్లో ఒకటిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు పేరు. దీన్నుంచి తాజాగా ఎనిమిది వేలకు పైగా జూనియర్ అసోసియేట్స్ (క్లరికల్ కేడర్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయింది. గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రణాళికతో శ్రద్ధగా సిద్ధమై తగిన సాధన చేస్తే విజయం తథ్యం!
-
కొత్త ఏడాది ఈ కొలువులదే హవా!ఆలోచనల అవసరం లేకుండా లక్షల రిక్వెస్టులను అలవోకగా పరిష్కరించే ఆర్పీఏకి ఆదరణ పెరుగుతోంది. కొత్త దశాబ్దంలో దీనికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తోడై యంత్రాలే నిర్ణయాలు తీసేసుకుంటాయి. పనుల వేగం పదుల రెట్లు పెరుగుతుంది. ఎన్నో రంగాలపై దీని ప్రభావం పడనుంది. అందుకే ఇరవై ఇరవై నుంచి కొన్ని రకాల కొలువులకు డిమాండ్ ఎక్కువకాబోతోందని అంచనా. అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకుంటే కొన్నేళ్లపాటు నిలకడగా ఉండే ఆ అవకాశాలను అందుకోవచ్చు.
-
డిగ్రీ ఉంటే.. ఆర్బీఐ ఆహ్వానం!దేశంలోనే అత్యున్నత బ్యాంకులో అసిస్టెంట్ పోస్టును సాధించుకునే అవకాశం వచ్చింది. సాధారణ డిగ్రీతో లభించే మంచి ఉద్యోగాల్లో ఇదొకటి. రాత పరీక్షలో ప్రతిభ చూపితే కొత్త సంవత్సరంలో కొలువు సొంతం చేసుకోవచ్చు.
-
ఆఫీస్ ట్వంటీ20మార్పు సహజం. మారకుండా ఏదీ ఉండదు. కాలంతోపాటు ప్రపంచం మారిపోతోంది. ఆఫీసులూ అందుకు అతీతం కాదు. అవీ మారిపోతున్నాయి. ఇక్కడి పనులు ఇకనుంచి ఇంతకు ముందులాగా ఉండవు. టెక్నాలజీ ప్రతి దానిపైనా ప్రభావాన్ని చూపుతోంది. మిలేనియల్స్ మిసైల్స్లాగా దూసుకొస్తున్నారు. వీళ్లు పని ప్రదేశాలను మార్చేస్తారు. పనితీరు, పని విధానం, ప్రమోషన్.. ఇలా అన్నింటిలోనూ కొత్త లెక్కలు వచ్చేస్తాయి. నవతరం ఈ ధోరణులను గుర్తించి తగిన విధంగా సన్నద్ధమైతే రాబోయే దశాబ్దంలో చక్కగా రాణించవచ్చు...
-
హ్యాపీ న్యూ కెరిఇయర్!ఏదైనా మంచి అలవాటు చేసుకోవాలన్నా, భవిష్యత్తుకు పనికొచ్చే నిర్ణయం తీసుకోవాలన్నా నూతన సంవత్సరం ఓ చక్కని సందర్భం. ఆటోమేషన్, అవుట్ సోర్సింగ్లు పెరుగుతూ ఉద్యోగ సాధన, దాన్ని నిలుపుకోవటం క్లిష్టంగా మారుతున్న కాలమిది. ఈ పోటీ ప్రపంచంలో కెరియర్ను తీర్చిదిద్దుకుని చక్కగా రాణించాలంటే అదనపు నైపుణ్యాలు పెంచుకోవటంతో పాటు సరికొత్త అంశాలపై అవగాహన, నెట్వర్కింగ్ పెంచుకోవటంలాంటి అంశాలపై దృష్టిపెట్టాలి. ఈ నిర్ణయాలను ఆచరించటానికి 2020ను శుభారంభంగా భావిద్దాం!
-
నేర్చుకోండి.. నెగ్గండి!కొత్త ఏడాది.. కొత్త దశాబ్దం.. ఎన్నెన్నో మార్పులకు వేదిక కానుందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాలపైనా వీటి ప్రభావం ఉండబోతోంది. అందుకు అనుగుణంగా స్కిల్స్ పెంచుకోవాలి. ఆటోమేషన్ను, అభ్యర్థుల మధ్య పోటీని తట్టుకొని నిలబడాలన్నా.. ప్రతిభావంతంగా కెరియర్లో సాగిపోవాలన్నా.. నయా ధోరణులకు దీటుగా నైపుణ్యాలను నేర్చుకోవాలి.
-
ఇంటర్తో ఐఐటీలో ఆర్ట్స్ కోర్సులుఇంటర్ తర్వాత ఐఐటీలో ఆర్ట్స్ కోర్సులు చదివే అరుదైన అవకాశం వచ్చింది. ఇంజినీరింగ్, సైన్సెస్, మేనేజ్మెంట్ విభాగాలకు సంబంధించిన మైనర్ స్ట్రీమ్ ..
-
మర మెప్పునకు మీరు సిద్ధమా!అప్లై చేసిన అయిదు నిమిషాల్లో రిప్లై వచ్చేస్తుంది. సోషల్ మీడియాలో మన తీరును స్కాన్చేసి సమాధానం చెప్పేస్తుంది. అసలు.. నకిలీ అభ్యర్థులను ఇట్టే పసిగట్టేస్తుంది. మొబైల్లో దరఖాస్తు చేసిన వెంటనే ఫోన్ చేసి ఇంటర్వ్యూ చేసేస్తుంది. ఇవన్నీ.. ఇరవై ఇరవైలో ఉద్యోగార్థులకు ఎదురవ్వబోయే అనుభవాలు. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్,
-
కొత్త కోర్సుల వైవిధ్యం!దూరవిద్య అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయమే. వైవిధ్యమైన కోర్సులు, నాణ్యమైన స్టడీ మెటీరియల్, ఆన్లైన్లో నేర్చుకునే సౌలభ్యం, కాంటాక్ట్ తరగతులు, అందుబాటు ధరల్లో ఫీజు, సర్టిఫికెట్కు విలువ... తదితర కారణాలతో ఎక్కువమంది
-
నేర్చుకుంటున్నారు వేగంగా.. ఒడుపుగా!కాలంతో పాటు వచ్చే మార్పులను సాదరంగా ఆహ్వానించాలి. పాత, మూస పంథాను వదిలేసి సరికొత్త విషయాలను ఉత్సాహంగా నేర్చుకోవాలి. విద్యార్థులకైనా, ఉద్యోగార్థులకైనా ఇదిప్పుడు
-
స్టెమ్కు దీటుగా..!ఇంటర్మీడియట్ తర్వాత.. ఎక్కువమంది విద్యార్థుల చూపు స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) కోర్సులపైనే. వీరికి భిన్నంగా వైవిధ్యభరితమైన క్రిియేటివ్, లిబరల్ ఆర్ట్స్ కోర్సులు చేయాలనుకునే వారి సంగతేమిటి? రకరకాల ఎంట్రన్సులు రాయాల్సిందేనా? ఇలాంటి వారి కోసమే డీఏఎల్హెచ్ఏఎం ఫౌండేషన్ ‘డీ-ఆర్ట్’ అనే ఒక ఉమ్మడి ప్రవేశపరీక్షను నిర్వహిస్తోంది. రెండు విభాగాలుగా జరిగే ఈ పరీక్షలో ప్రశ్నలు వైవిధ్యంతో ఉండి, విద్యార్థులు తమకు దేనిలో ....
-
ఈ ఏటి గోల్డెన్ ట్వీట్ ఏది?పోటీ పరీక్షల్లో వర్తమాన అంశాలపై అవగాహనను పరీక్షిస్తుంటారు. వీటిని తెలుసుకుంటూనే అవి పరీక్షల్లో ఏ రకమైన ప్రశ్నలుగా అడుగుతారో గమనిస్తుండాలి. ఇటీవల అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయుల్లో విభిన్న రంగాల్లో జరిగిన ముఖ్య సంఘటనలను ప్రశ్నల రూపంలో తెలుసుకుందాం!
-
కోడింగ్ కొలువులకుకొత్త అడ్డా!కోడింగ్ నైపుణ్యాలను ప్రామాణికంగా అంచనా వేయడానికి ఇప్పుడో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే హ్యాకథాన్. ప్రతిభావంతులైన అభ్యర్థులు పెద్ద సంస్థల దృష్టిలో పడటానికి ఇదో చక్కటి వేదిక. వీటికి హాజరైతే టాలెంట్ను రుజువు చేసుకోవడంతోపాటు ఉద్యోగాలను వేగంగా పొందవచ్ఛు అందుకే హ్యాకథాన్లకు ఆదరణ పెరుగుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ఎన్నో పోటీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్, ఐహ్యాక్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు....
-
ప్రపంచాన్ని చుట్టేసి రండి!మొన్న ఉల్లి ధరలు ఉట్టికెక్కాయి.. నిన్న కొంత దిగొచ్చాయి.. ఎలా? విదేశాల నుంచి దిగుమతి కావడంతో కాస్తంత ధరలు తగ్గాయి. ఇంతలోనే ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు తీసుకొచ్చారు? ఒక్క ఉల్లిపాయలే కాదు.. లక్షల టన్నుల్లో సరుకుల రవాణా ఒక దేశం నుంచి మరో దేశానికి
-
ఈ కేంద్ర కొలువులకు ఇంటర్ చాలు!కేంద్రప్రభుత్వ ఉద్యోగాలంటే యువతకెంతో ఆసక్తి. వీటికోసం ఉన్నతవిద్యా కోర్సులు పూర్తిచేయాలి కదా అనుకుంటారు. అయితే కేవలం ఇంటర్ అర్హతతో కేంద్రప్రభుత్వ విభాగాల్లో చేరే అవకాశం ఇప్పుడొచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్
నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్) ప్రకటన వెలువడింది. మూడంచెల్లో నిర్వహించే ఈ పరీక్షలో నెగ్గితే ఎల్డీసీ, పోస్టల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కొలువుల్లో చేరొచ్చు.
-
వీరులుగా..వాయుసేనలోకి!పెద్దయిన తర్వాత ఏమవుతావు? అని పదిమంది పిల్లల్ని అడిగితే కనీసం నలుగురు పైలట్ అవుతా.. అంటారు. ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూసి ఆనందంతో గంతులేస్తుంటారు. ఆ ఆశలను నెరవేర్చుకోవడం తేలికే. ఒక్క పరీక్షలో నెగ్గితే పైసా ఖర్చు లేకుండా పైలట్ కావచ్చు. వాయుసేనలో వీరులుగా ఎదగవచ్చు....
-
ప్రాంతాలుగా ప్రత్యేకం.. అయినా అంతర్భాగం!భారతదేశం భిన్న సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం. ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, భౌగోళిక సామీప్యత ఉన్న కొన్ని ప్రాంతాల ...
-
ఊహలకు రెక్కలు తొడిగే ఉద్యోగాలు!సముద్రం ఒడ్డున చార్మినార్ .. మన ఊళ్లోనే మధుర మీనాక్షి దేవాలయం.. మళ్లీ కళ్ల ముందుకు మాహిష్మతీ రాజ్యం.. కర్నూలు కొండారెడ్డి బురుజు హైదరాబాద్లో ప్రత్యక్షం.. ఇవన్నీ సెట్ డిజైనర్ల మాయలు. అమెరికాలో అనకాపల్లిని.. అనకాపల్లిలో అమెరికాని సృష్టించేస్తారు. విజువల్ ఆర్ట్స్లో కోర్సులు చేస్తే ఇలాంటి మ్యాజిక్లు చేయవచ్చు. వీళ్లు ఉన్నది ఉన్నట్లు చూపిస్తారు. ఊహలకు అద్భుతమైన రూపాన్నీ ఇస్తారు. ఎంతపెద్ద ఎగ్జిబిషన్ అయినా సందర్శకులు ఎలాంటి ఇబ్బంది పడకుండా నిర్మిస్తారు.
-
కొలువుల తీరానికి పరిశోధనల ఫెలోషిప్ఉన్నత విద్యలో భాగంగా పరిశోధనల్లో భాగస్వాములై.. కోరుకున్న కొలువుల తీరానికి చేరుకోడానికి ఫెలోషిప్లు చక్కటి మార్గాలు. వీటికి ఎంపికైతే నలుగురితో కలిసి నచ్చిన రంగంలో సేవలు చేసుకుంటూ .. చదువుకుంటూ ఆర్థిక సాయాన్ని అందుకోవచ్చు. కాలవ్యవధి పూర్తికాగానే ఉద్యోగ సాధనలో ప్రాధాన్యాన్నీ పొందవచ్చు. ప్రతిభావంతులైన గ్రాడ్యుయేట్లకు పలు సంస్థలు ఈ ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
-
సాంకేతిక విద్యకు జయహో జపాన్!టెక్నాలజీ పరంగా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, గ్రీన్ టెక్నాలజీలకు ఈ దేశం ప్రసిద్ధి పొందింది. ఇక్కడి విద్యాసంస్థల్లో కోర్సులను పరిశ్రమల ఆధారంగానే రూపొందిస్తారు. దీంతో ఉద్యోగావకాశాలు వేగంగా అందుతున్నాయి. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఇదో ముఖ్య కారణం. అందుకే సాంకేతిక కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు ఈ దేశాన్నీ పరిగణనలోకి తీసుకోవచ్చు...
-
ప్రాంతాలుగా విభజించి.. పాలనలో ఏకం చేసి!మన దేశంలో ఇన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎలా ఏర్పడ్డాయి? ఇంతకు ముందు ఈ నిర్మాణం ఏవిధంగా ఉండేది? వివిధ సంస్కృతులతో విస్తరించి, భిన్నత్వాన్ని ప్రదర్శించే ఈ....
-
నిరుద్యోగం జోరు.. జీఎస్టీ డీలా!దాదాపు అన్ని పోటీ పరీక్షల్లోనూ వర్తమాన వ్యవహారాల నుంచి తప్పకుండా ప్రశ్నలు ఉంటాయి. తమ సబ్జెక్టులకే పరిమితం కాకుండా వివిధ రంగాల్లో తాజాగా సంభవిస్తున్న పరిణామాలనూ, వార్తల్లోకెక్కిన ప్రముఖ సంఘటనలనూ...
-
ఇంటర్తో నేవీలో సెయిలర్ కొలువుఆకర్షణీయమైన తెల్లటి యూనిఫాంలో సముద్రంలో తిరుగుతూ దేశరక్షణలో భాగస్వాములై.. సమాజంలో సమున్నత గౌరవాన్ని అందుకోవాలని ఆశించే వారికి భారత నావికాదళం ఆహ్వానం పలుకుతోంది. సెయిలర్ ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది.
-
పేద విద్యార్థులకు కోర్సులు ఉచితంపేరున్న సంస్థ.. ప్రసిద్ధ కోర్సులు. రూ. లక్షల్లో ఫీజు. అయినా అల్పాదాయ వర్గాలకు అంతా ఉచితం. ప్రామాణిక విద్యకు ప్రఖ్యాతి చెందిన అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు అందిస్తున్న అద్వితీయ అవకాశం. వచ్చే విద్యాసంవత్సరం యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువరించింది. ఆదాయాన్ని అనుసరించి కొందరికి ఉచితంగా, ఇంకొందరికి రాయితీలతో కోర్సులను అందిస్తోంది.
-
విద్య.. శిక్షణల్లో కొలువుల కళ!యువతరానికి ఆసక్తినీ, ఉత్సుకతనూ కలిగించేవైవిధ్యమైన కెరియర్లకు విద్యా, శిక్షణ రంగాలు వేదికలవుతున్నాయి. అందరికీ తెలిసిన బోధన, బోధనేతర ఉద్యోగాలతో పాటు ఎడ్టెక్, అడ్మినిస్ట్రేషన్ వర్క్, ఫైనాన్స్, మార్కెటింగ్ మొదలైన విభిన్న విభాగాల్లో సవాళ్లతో కూడుకున్న ఎన్నో కొలువులు ఈ రంగంలో ఏర్పడ్డాయి. విద్యాసంస్థల్లోనే కాకుండా ఆ రంగానికి సేవలందించే వివిధ స్టార్టప్ కంపెనీల్లోనూ ఉపాధికి ద్వారాలు తెరుచుకున్నాయి....
-
పట్టు పడితే..విజ్ఞానం.. వినోదం!రోబోటిక్స్.. ఆటోమేషన్ ఆధునిక పరిశ్రమల అభివృద్ధి మంత్రాలు. అందుకే ఆ విభాగాల్లో కొలువులకు డిమాండ్ పెరుగుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులూ సంబంధిత కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సంస్థలు పిల్లలను టెక్నాలజీ దిశగా ప్రోత్సహించేందుకు రోబోటిక్ పోటీలను నిర్వహిస్తున్నాయి. వీటి వల్ల సైన్స్, మ్యాథ్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అభ్యర్థులు భవిష్యత్తు....
-
పట్టుదల.. శ్రద్ధ.. ఓపిక!పోటీపరీక్షల్లో విజేతగా నిలవాలంటే ఒక ప్రత్యేక వ్యూహం అవసరం. నిపుణుల, సీనియర్ల సూచనలను అనుసరించి సొంత ప్రిపరేషన్ పద్ధతిని రూపొందించుకోవాలి. సర్వీస్ సాధించాలనే తపన, పట్టుదల ఉండాలి.
-
వీర కొలువులకు పిలుపువీరత్వంతో కూడిన జీవితం.. విశేష గౌరవం.. ఈ రెండింటినీ అందుకునే అవకాశం వచ్చింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ...
-
రండి.. రండి.. రంగుల లోకంలోకి!ఫ్యాషన్ అంటే ర్యాంప్లపై మోడళ్ల వయ్యారపు నడకలు.. సినీ తారల తళుకులు.. అదో రంగుల ప్రపంచం. గ్లామర్, సృజనాత్మకత, గుర్తింపుల మేలు కలయిక. అందుకే ఆ రంగానికి ఎంతో క్రేజ్. దుస్తులు, హెయిర్ క్లిప్స్ నుంచి కాళ్ల చెప్పుల వరకు అన్నింటినీ ఆకర్షణీయంగా ఫ్యాషన్ నిపుణులు రూపొందిస్తారు. కాలానుగుణంగా.. కళాత్మకంగా తీర్చిదిద్దుతారు. ఫ్యాషన్ రహస్యాలను యువతరానికి పంచే ఈ కెరియర్లోకి ప్రవేశించాలంటే కొన్ని కోర్సులు చేయాలి.
-
బిట్లు బట్టీ పడితే ఉద్యోగం రాదు!పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంటుంది. వేటిని ఎలా చదవాలో స్పష్టత కలిగి ఉంటారు. విజేతలు అనుసరించిన ప్రిపరేషన్ పద్ధతులు మిగతా అభ్యర్థులకు ప్రేరణనిస్తాయి.
-
లెఫ్టినెంట్ హోదా... బీటెక్ పట్టా!ఇంటర్ ఎంపీసీ గ్రూప్ విద్యార్థులకు కొలువులను అందించడానికి ఇండియన్ ఆర్మీ ముందుకొచ్చింది. ఇందుకోసం టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రకటన విడుదల చేసింది. షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులకు వివిధ పరీక్షలు నిర్వహిస్తారు.
-
అపోహలు వీడి... ఖండాంతరాలకు!ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లాలంటే అదేదో అంతుపట్టని విషయంగా చాలామంది భావిస్తుంటారు. కన్సల్టెంట్ల చుట్టూ తిరుగుతూ కలవర పడుతుంటారు. మార్కులు తక్కువ.. బ్యాక్లాగ్స్ ఎక్కువ.. అడ్మిషన్ అందదేమో అని ఆందోళన చెందుతుంటారు.
-
ఇంజినీర్లకు పవర్ డిప్లొమా!ఇంజినీరింగ్ అభ్యర్థులకు నేషనల్ పవర్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ (ఎన్పీటీఐ) మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. పవర్ సిస్టమ్స్పై పట్టు సాధించేందుకు ఒక పీజీ డిప్లొమాను ప్రవేశపెట్టింది. ఇరవై ఆరు వారాల వ్యవధి ఉండే ఈ కోర్సును పూర్తిచేస్తే విద్యుత్తు రంగంలో ఉద్యోగం పొందవచ్చు.
-
సత్తా చూపితే కొలువుల వెలుగు!తెలంగాణ నిరుద్యోగ యువతకు విద్యుత్శాఖ తీపి కబురు తెచ్చింది. జూనియర్ లైన్మెన్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు విడివిడిగా ప్రకటనలు విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 3025. పోస్టును బట్టి ఐటీఐ, డిగ్రీ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే మంచి జీతంతో కూడిన ప్రభుత్వ కొలువును చేజిక్కించుకున్నట్లే!
-
ప్రణాళిక పాటిస్తే10/10విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమైన మలుపు. ఈ సంవత్సరం టెన్త్ పబ్లిక్ పరీక్షలను నూతన విధానంలో నిర్వహించబోతున్నారు. ప్రధానంగా గతంలో ఉన్నట్లు బిట్ పేపర్ ఉండదు. అంతర్గత మూల్యాంకనం (20 మార్కులు) కూడా ఉండదు. ఈ మార్పులపై అవగాహన పెంచుకుని గరిష్ఠ మార్కులు సాధించటానికి విద్యార్థులు కృషి చేయాలి; తగిన ప్రణాళికతో పాఠ్యాంశాలను అధ్యయనం చేయాలి. ...
-
పరిశోధనలకు ప్రతి నెలా ప్రోత్సాహం!సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో పరిశోధనల వైపు ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పీఎంఆర్ఎఫ్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశ ప్రయోజనాల కోసం కృషి చేయాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ ఫెలోషిప్కి ఎంపికైతే ప్రసిద్ధ సంస్థల్లో రిసెర్చ్ చేయవచ్చు...
-
ప్రాజెక్టు మీది..ప్రోత్సాహం మాది!అందరిలాగా ఉద్యోగాలు వెతుక్కోవడం కాదు.. అధినేతలుగా ఎదగాలనే తపన ఇప్పటి యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. కళాశాల దశలోనే అందుకు తగిన ఆలోచనలు చేస్తున్నారు. మిత్రబృందంతో కలిసి మథిస్తున్నారు. కానీ ముందుకు సాగాలంటే ఆర్థిక వనరులు అడ్డంకులుగా మారుతున్నాయి. అలాంటి ఇబ్బందులను తొలగించి తోడ్పాటును అందిస్తామంటున్నాయి కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు. పెట్టుబడి పెట్టడంతోపాటు....
-
భాష బాగుంటే.. ఆఫర్ అందినట్లే!ప్రతి ఒక్కరి శరీరానికి ఒక భాష ఉంటుంది. అది ఎలాంటి ప్రమేయం లేకుండా ఎదుటి వాళ్లకు ఎన్నో విషయాలను చెప్పేస్తుంది. అందుకే కొందరు మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది. ఇంకొందరు ఏం చెప్పినా చిరాకొస్తుంది. ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్లలో ఈ ప్రభావం మరీ ఎక్కువ. బాడీ లాంగ్వేజ్ బాగోకపోతే ఆశించిన కొలువు అందకుండా పోతుంది. హావభావాలను మెరుగుపరుచుకుంటే అందరినీ ఆకట్టుకోవచ్చు. అనుకున్న ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు.
-
కెరియర్ డిజైన్కు కొన్ని కోర్సులుఅగ్గిపెట్టెలు అలాగే ఎలా ఉంటాయి? సబ్బుబిళ్లలకు అంత సొగసెందుకు? కంపెనీకో తీరుగా కార్లు ఉండటానికి కారణం ఏమిటి? అన్నింటికీ సమాధానం ఒక్కటే. అవన్నీ వినియోగదారుడిని ఆకట్టుకోవడానికి మార్కెట్ చేసే మాయలు. వాటి వెనుక ఎందరో నిపుణులు ఉంటారు. ఏ వస్తువు ఏ ఆకారంలో ఉండాలో డిసైడ్ చేస్తారు. శాస్త్రీయంగా డిజైన్ చేస్తారు.
-
ఫాల్ ప్రవేశాలకుసిద్ధమేనా?అమెరికా విశ్వవిద్యాలయాల్లో వివిధ కోర్సుల్లోకి ప్రవేశాలు ఫాల్ సీజన్లో ఎక్కువగా జరుగుతాయి. మన విద్యార్థులకు అనువైన తరుణమూ ఇదే. రాబోయే విద్యా సంవత్సరానికి కోర్సుల్లో చేరాలంటే ఇప్పుడే ప్రయత్నాలు ప్రారంభించాలి. ఫాల్ సీజన్ ప్రవేశ దరఖాస్తులకు గడువు దగ్గరపడుతోంది. ఎక్కువ సంస్థలు డిసెంబరు/ జనవరి వరకు అవకాశాలు కల్పిస్తాయి. వచ్చే ఆగస్టు/ సెప్టెంబరులో తరగతులు...
-
సైన్స్లో బోధనకు.. పరిశోధనకూ!నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే సీఎస్ఐఆర్- యూజీసీ నెట్కు ప్రకటన వెలువడింది. ఈ పరీక్షను మొదటిసారి ఆన్లైన్ ...
-
కొత్తవి తెలియాలి.. కలిపి చదవాలి!సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష ఇటీవలే ముగిసింది. మెయిన్స్ జనరల్ స్టడీస్-2లో పాలిటీ, గవర్నెన్స్ల తాజా పరిణామాలకు ప్రాముఖ్యం లభించింది. ఎప్పటిలాగే గవర్నెన్స్, కానిస్టిట్యూషన్....
-
చేరండి... ఆర్థిక సైన్యంలో!అప్పట్లో బ్యాంకు అప్పు పుట్టాలంటే నానా అవస్థలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు మూడే నిమిషాల్లో లోన్ ఇస్తారో.. ఇవ్వరో తేల్చేస్తున్నారు. కరెన్సీ కాగితం కనిపించకుండా అన్ని రకాల అమ్మకాలు, కొనుగోళ్లు ఆన్లైన్లో జరిగిపోతున్నాయి. లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు, పెట్టుబడుల ప్రవాహాలు వేగంగా సాగిపోతున్నాయి. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థలో పెరిగిన ఆధునిక టెక్నాలజీ వినియోగం మహిమలు. అదే ఫైనాన్షియల్ టెక్నాలజీ - ఫిన్టెక్. దీని వల్ల కొత్త కొత్త కొలువులు వస్తున్నాయి.
-
జియో సైంటిస్టు పోస్టుకు సిద్ధమేనా?యూపీఎస్సీ నుంచి జియో సైంటిస్ట్- జియాలజిస్ట్ పోస్టులకు ప్రకటన వెలువడింది. ఎంపికైనవారికి గ్రూప్-ఎ హోదాతో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ), మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్... తదితర విభాగాల్లో పనిచేసే అవకాశాలు ఉంటాయి...
-
ఐఈఎస్...అయ్యే దారి!ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్ఈ) ప్రకటన ఇటీవలే విడుదలైంది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ రాయాలని ఉత్సాహపడే పరీక్ష ఇది. యూపీఎస్సీ దీన్ని ఏటా నిర్వహిస్తుంది. ఐఏఎస్ తరహాలో దీన్ని ఐఈఎస్ అని వ్యవహరిస్తారు. తాజా నోటిఫికేషన్ ద్వారా కేంద్రప్రభుత్వ సర్వీసుల్లో 495 ఖాళీలు పూర్తి చేయనున్నారు. సమాజంలో మంచి గౌరవం, అత్యున్నత స్థాయికి చేరుకొనే పదోన్నతులు, ఉద్యోగ భద్రత, సంతృప్తి... ఐఈఎస్ ప్రత్యేకతలు! మూడు దశల్లో జరిగే ఈ పరీక్ష నెగ్గటానికి అనుసరించాల్సిన వ్యూహం, మెలకువలను తెలుసుకుందాం!
-
రాకెట్ సైంటిస్టుగారాణించాలంటే..!విక్రమ్ ల్యాండర్ చందమామను చేరే క్షణంలో... అఖిల భారతావని సహా ప్రపంచం మొత్తం అనంత విశ్వంలోకి తీక్షణంగా దృష్టిసారించింది. ఆఖరి దశలో అది విఫలమైనా.. అప్పటిదాకా ప్రయోగాన్ని పరిశీలిస్తున్న ప్రధాని మన శాస్త్రవేత్తల శ్రమను పొగడ్తలతో ముంచెత్తారు. నాసా వంటి ప్రముఖ సంస్థలూ ఇస్రో ప్రయత్నాన్ని ప్రశంసించాయి. దేశం కీర్తిని అంతరిక్షానికి చేర్చిన అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలంటే.. స్పేస్ సైంటిస్టులుగా చేరాలంటే....
-
మేనేజ్మెంట్లోమేటి కోర్సులుఎప్పటికీ డిమాండ్ తగ్గని వాటిలో మేనేజ్మెంట్ విద్య ఒకటి. మారుతున్న అవసరాలను అనుసరించి ఈ రంగంలో కోర్సులను ప్రవేశపెడుతున్నారు. ...
-
పరీక్ష దాటితే బీమా కొలువుదేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీలోకి ఉద్యోగులుగా ప్రవేశించేందుకు సాధారణ డిగ్రీ అభ్యర్థులకు అవకాశం వచ్చింది. అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఎల్ఐసీ ప్రకటన విడుదల చేసింది.
-
వ్యూహాలు పన్నడమే వీరి ఉద్యోగం!లాభాలు పెంచుకోవాలి.. ఖర్చులు తగ్గించుకోవాలి.. పోటీలో ముందు ఉండాలి.. కస్టమర్ల అభిరుచులను కనిపెట్టి వారిని కలకాలం కాపాడుకోవాలి.. ఎలా? వినియోగదారుల అవసరాల మేరకు వస్తువులు మార్కెట్లోకి ఏవిధంగా వస్తాయి? ట్రెండ్స్ అందరూ ఫాలో అవుతారు.
-
ఉద్యోగ ఖాతా తెరుస్తారా!బ్యాంకు కొలువు...ఎందరో ఉద్యోగార్థుల కల! విధుల తీరు, చక్కని జీతం, ఆకర్షణీయమైన రుణ సదుపాయాలు దీని ప్రత్యేకత. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లర్కు పోస్టుల భర్తీ కోసం ఐబీపీఎస్ సంస్థ తాజా ప్రకటన.. బ్యాంకులో పాగా వెయ్యాలనుకునేవారికి చక్కటి అవకాశం. ఎంపిక ప్రక్రియ, పరీక్షా విధానం, సబ్జెక్టులు... అన్నీ గత ఏడాదిలాగే మార్పులేమీ లేకుండా ఉన్నాయి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్లందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
-
పరీక్ష ఒకటే.. ప్రయోజనాలెన్నో!నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తోన్న యూజీసీ-నెట్ ప్రకటన వెలువడింది. డిసెంబరు 2 నుంచి మొదలయ్యే ఈ పరీక్షలకు అక్టోబరు 9లోగా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలి.
-
ఏ వేళలో వెళ్లాలి?ఇప్పుడేగా డిగ్రీ పూర్తయింది. ఇంత హడావిడిగా ఫాల్ అడ్మిషన్లకు పరుగులు పెట్టాలా? సావకాశంగా స్ప్రింగ్ ప్రవేశాలకు ప్రయత్నించకూడదా? విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లే అభ్యర్థులకు ఎదురయ్యే ప్రధానమైన సందేహాల్లో ఇదొకటి. ఏదైతే ఏమిటి.. కాస్త అటూఇటూగా కోర్సు పూర్తయినా అంత మునిగిపోయేదేముంది అనిపించవచ్చు....
-
కోర్సు నేర్పించి.. కొలువులో చేర్పించి!ఇప్పుడే డిగ్రీ పూర్తి చేసినవారు.. ఎప్పుడో చదువు మానేసినవారు.. ఎవరికైనా ఉద్యోగం కావాలి. మంచి జీతం రావాలి. ఏం చేయాలి? తగిన నైపుణ్యాలను నేర్చుకోవాలి. అందుకు ఆర్థిక స్తోమత ఉండాలి కదా! అవసరం లేదు.. కోర్సులు నేర్పించి, కొలువులు ఇప్పిస్తాం.. రమ్మంటున్నాయి కొన్ని సంస్థలు. ఉద్యోగంలో చేరిన తర్వాత నెలకు కొంత మొత్తం చొప్పున చెల్లించమని చెబుతున్నాయి. ఎలాంటి వడ్డీ అవసరం లేదంటున్నాయి.....
-
కొట్టేద్దాం... కేంద్ర కొలువుకేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నో ప్రాజెక్టులు, మరెన్నో పరిశోధన సంస్థలు, రక్షణ రంగ విభాగాలు. వీటిలో ఇంజినీరింగ్ పనుల పర్యవేక్షణ, పథకాల అమలుకు సిబ్బంది అవసరం ఉంటుంది. ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఏటా
-
సర్కారీ ఉద్యోగులకు ప్రత్యేక ఎంబీఏకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేవలను అత్యంత వేగంగా, మరింత పారదర్శకంగా అందించేందుకు అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం అధికారులు, ఉద్యోగులకు...
-
అపోహలు పక్కనపెట్టి ధీమాగా.. ధైర్యంగా!పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల్లో రకరకాల మానసిక పరిస్థితులు కనిపిస్తుంటాయి. అంతా చదవలేకపోయామనీ, ఏదీ గుర్తుండటం లేదనీ, పేపర్లు లీకవుతాయనీ.. ఇలా ఏవేవో ఊహించుకుంటూ
-
అసహాయ వర్గాలకు సమానత్వం.. సాధికారత!సమాజంలో రకరకాల వివక్షల కారణంగా కొన్ని వర్గాలు సాంఘిక బహిష్కరణకు గురవుతున్నాయి. వారికి అదనపు హక్కులు, అవకాశాలు, సౌకర్యాలను అందించి సమానత్వం, సాధికారత కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం రాజ్యాంగ పరమైన రక్షణలను ఏర్పాటు చేసింది.
-
రేపటికి రెడీనా?మార్పు సహజం.. అనివార్యం. రేపు ఎప్పటికీ నిన్నటిలాగా ఉండదు. జాబ్ మార్కెట్ కూడా అంతే. ఆటోమేషన్ మహిమతో రోజు రోజుకీ అప్డేట్ అవుతూనే ఉంది. కొత్త అభ్యర్థులు కొలువు సాధించుకోవాలంటే కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందే. ఉద్యోగాల్లో ఉన్నవాళ్లూ దాన్ని కాపాడుకోవాలంటే స్కిల్స్ పెంచుకోవాల్సిందే. అందుకే కాలేజీ రోజుల నుంచే రేపటి సవాళ్లకు దీటుగా సిద్ధం కావాలి. కొన్నేళ్ల క్రితం వరకూ ఉద్యోగం అంటే నిలకడగా, దీర్ఘకాలం ఒకేచోట పనిచేయడం ప్రధాన లక్షణంగా ఉండేది....
-
పాలనలో పారదర్శకత..సేవల్లో సంక్షేమం!ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు పాలనలో అధునాతన విధానాలను అమలు చేస్తున్నారు. సంక్షేమ నిబంధనల రీ-ఇంజినీరింగ్ ...
-
Cat’s paw.. ప్రయోగం ఎలా?కొత్త వ్యక్తీకరణలను గమనించటం, వాటిని మాటల్లో, రాతల్లో సందర్భానుసారం ప్రయోగించటం వల్ల భాషాజ్ఞానం వృద్ధి చెందుతుంది. ...
-
The included angle of a hexagon is?Which of the following process is used to produce finished (smoothly accurate) surfaces, is...
-
Advantage of linked-list over array..?1. The Breadth First Search (BFS) algorithm has been implemented using the queue data structure. Which one of the following is a possible order of visiting the nodes in the graph below?
-
అధ్యయనంలో నదులు.. నేలలు..కొండలు.. కోనలుగ్రామ, వార్డు సచివాలయ పరీక్షల సిలబస్లో భౌతిక భూగోళ శాస్త్రం అని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా భారత ఉపఖండానికి సంబంధించిన భౌగోళికాంశాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. ప్రాంతాల ఉనికి, నేలలు, శీతోష్ణస్థితి, నదులు తదితర వివరాలను తెలుసుకోవాలి...
-
Carburising flame is used to weld..The most common mold material is (a mixture of sand, clay, and water)....
-
పాలన విధానాలకు పద్ధతులున్నాయ్!గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పరిపాలనలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. అందుకే వీరికి ప్రభుత్వం విధాన నిర్ణయాలను ఏ విధంగా తీసుకుంటుందో అవగాహన అవసరం. పబ్లిక్ పాలసీని ప్రభావితం చేసే అంశాలు, రూపకల్పనలో
-
అదిరేటిస్టైల్ మీదైతే..!లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్లపై ఓ కన్నేస్తుంటారా? సరికొత్త స్టైల్స్ ఇట్టే పట్టేస్తుంటారా? అందంగా కనిపించేలా చేయడం మీకు ఇష్టమా? సృజనాత్మకత అన్నా, కొత్త వాటిని రూపొందించడమన్నా ఆసక్తి ఉందా? వీటన్నిటికీ ‘అవును’ అనేది మీ సమాధానమయితే..
-
విద్యాభివృద్ధికి విలువైన పథకాలుజనరల్ స్టడీస్ అధ్యయనంలో భాగంగా మానవాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న వివిధ రంగాలు, పథకాల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. పథకాలు, కేటాయింపులు, లబ్ధిదారులకు అందే ప్రయోజనాలపై స్థూల అవగాహన కలిగి ఉండాలి.
-
మిస్టరీ ఛేదించే నౌకరీ!ఆధారాలేమీ దొరక్కుండా పకడ్బందీగా నేరాలూ, మోసాలూ చేసి చట్టం నుంచి తప్పించుకుంటున్నవారు పెరుగుతున్నారు. దీంతో ఎన్నో కేసులు మిస్టరీగా మిగులుతున్నాయి. ఇలాంటి జటిలమైన కేసుల పరిష్కారంలో ఆధునిక అస్త్రం.. ఫోరెన్సిక్ సైన్స్! రోజురోజుకూ దీని ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ రంగంలో నైపుణ్యం ఉన్నవారి సేవలు నేర పరిశోధనలో కీలకమవుతున్నాయి.
-
చాయిస్ వద్దు.. రివిజన్ మరవొద్దు!‘విభిన్నమైన కోర్సులో చేరి, ప్రత్యేకత చూపాలనుకున్నపుడు ముందుగా పలకరించేది కష్టమే. దాన్ని అధిగమిస్తే జయం మనదే’ అంటున్నాడు చల్లా సత్యసాయి సుజిత్ రెడ్డి.
-
ఏడు మిషన్లతో రెండంకెల వృద్ధిరేటు!ఆంధ్రప్రదేశ్ ఆర్థికవ్యవస్థ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు రాష్ట్ర జీడీపీ, రంగాల వారీగా వృద్ధి రేట్లు తదితర వివరాలను తెలుసుకోవాలి. అన్నదాతల ఆదాయాన్ని పెంచడానికి, పారిశ్రామిక ప్రగతికి, సేవారంగంలో ముందంజలో ఉండటానికి ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు, మిషన్ల గురించి అవగాహన పెంచుకోవాలి. సంబంధిత గణాంకాలనూ గుర్తుంచుకోవాలి.
-
స్థానిక అభ్యర్థులకే ఉపాధిరాష్ట్రంలో వ్యవసాయ రంగ సంక్షోభానికి పరిష్కార మార్గాలను కనుక్కునేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ మిషన్ను 2019 జులై 1న ఏర్పాటుచేసింది.
-
ఆరోగ్య గణాంకాల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ?2020 సంవత్సరానికి యునెస్కో ఏ నగరాన్ని వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఆర్కిటెక్చర్గా ఎంపిక...
-
ఓడించి.. ఆక్రమించి.. పాలనా పగ్గాలు చేపట్టి!ఐరోపా దేశాల వారు సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చారు. అనంతరం యుద్ధాలు, ఒప్పందాలు, దుష్పరిపాలన నెపంతో వలసవాదం, వాణిజ్య వాదం, సామ్రాజ్య వాదం; బిరుదులు, భరణాల రద్దు లాంటి పద్ధతుల ద్వారా దేశాన్ని ఆక్రమించారు. మూడు కర్ణాటక యుద్ధాల ద్వారా ఫ్రెంచివారి ప్రాబల్యాన్ని అంతం చేయడమే కాకుండా కర్ణాటక, హైదరాబాద్ రాజ్యాలపై
-
ఆంగ్ల ప్రశ్నలే ప్రామాణికం!గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల తేదీలు సమీపిస్తున్నాయి. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు, ప్రశ్నపత్రాల మాధ్యమాలు, ఓఎంఆర్ షీట్లకు సంబంధించిన జాగ్రత్తలు, రిజర్వేషన్లు, ఫలితాలు తదితర విషయాలపై అభ్యర్థులు వ్యక్తంచేస్తున్న పలు సందేహాలకు ...
-
అంతరిక్షంలోకి మార్కుల మార్గాలుఅంతరిక్ష సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చి దేశ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ అంతరిక్ష, గ్రహాంతర పరిశోధనలే లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను 1969, ఆగస్టు 15న స్థాపించారు. గతంలో ఇస్రోను INCOSPAR (ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్) అని పిలిచేవారు. దీన్ని 1962లో స్థాపించారు.
-
సాధిద్దాం.. సర్వేయర్ కొలువుఉమ్మడి రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్లో భారీగా 11,158 గ్రామ సర్వేయర్ (గ్రేడ్-3) ఉద్యోగాల భర్తీ జరగబోతోంది. సేవాదృక్పథంతో
-
అవుతారా.. మంచి దొంగలు?టెక్నాలజీతో ఎన్నో పనులు ఎంతో సులువుగా జరిగిపోతున్నప్పటికీ సమాచార భద్రత విషయంలో కొత్త ప్రమాదాలు ఎదురవుతున్నాయి. వెబ్సైట్లు హ్యాక్ చేస్తున్నారు. ఆన్లైన్లో డబ్బులు దోచేస్తున్నారు. సంస్థలకు, వినియోగదారులకు కొందరు సైబర్ దొంగలు పెద్దఎత్తున నష్టాలు కలిగిస్తున్నారు. ఈ ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలి... దీనికి సమాధానమే ఎథికల్ హ్యాకింగ్. మన సైట్ను మనమే హ్యాక్ చేయించుకోవడం,
-
సొంతం చేసుకో... మొత్తం మార్కులుగ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించి దాదాపు అన్నింటి సిలబస్లోనూ జనరల్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్తో కూడిన క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉన్నాయి. వీటి నుంచి కనీసం 20 నుంచి 30 ప్రశ్నలను ఆశించవచ్చు. బేసిక్స్పై పట్టు సాధించి వీలైనన్ని నమూనా ప్రశ్నలను సంక్షిప్త పద్ధతులతో సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
-
మెకానికల్.. నానో ఏది మేలు?టీఎస్ పీజీఈసెట్లో మెకానికల్లో 46వ ర్యాంకు, నానో టెక్నాలజీలో 3వ ర్యాంకు సాధించాను. ఈ రెండింటిల్లో దేన్ని ఎంచుకుంటే భవిష్యత్తు బాగుంటుంది?..
-
పారదర్శకతకు పరిపూర్ణ మార్పులుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం పలు రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కమిషన్లను ఏర్పాటు చేస్తోంది. చట్టాలను రూపొందిస్తోంది. వీటిపై పరీక్షార్థులు అవగాహన ఏర్పరచుకోవాలి...
-
నేటి ఆశలు తీరుస్తూ.. రేపటి క్షేమం ఆశిస్తూ..జనాభా విస్ఫోటం, అడవుల నిర్మూలన, పారిశ్రామికీకరణ, భూతాపం, భూగర్భ జలాలు అంతరించిపోవడం.. తదితర ఎన్నో పరిణామాల వల్ల పర్యావరణానికి ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుత అవసరాలను తీర్చుకుంటూ.. భావితరాల భవిష్యత్తును రక్షించేందుకు సుస్థిరాభివృద్ధి పేరుతో సాగుతున్న ప్రపంచ దేశాల ప్రయత్నాలపై అభ్యర్థులు అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా 20వ శతాబ్దం మధ్యకాలంలో శాంతి, స్వాతంత్య్రం, అభివృద్ధి, పర్యావరణం అనే నాలుగు అంశాలను ప్రపంచ సమాజం...
-
కలల కొలువుకుకొన్ని ప్రశ్నలు..!అందరూ దాదాపు కనెక్టయ్యే విషయం ఒకటుంది. అదేంటంటే ఉద్యోగం వచ్చే వరకూ ఉద్యోగం.. ఉద్యోగం.. అని కలవరిస్తారు. ఒకసారి ఉద్యోగంలో చేరగానే రోజూ ఏంటీ రొటీన్ వర్క్ అని రొద పెడతారు. ఈ పరిస్థితి అటు ఆర్గనైజేషన్కీ¨ ఇటు ఉద్యోగులకీ ఏ మాత్రం మంచిది కాదు. చేసే జాబ్ ఎప్పటికప్పుడు ఉత్సాహంగా, సృజనాత్మకంగా సాగాలంటే దానిపై ఆసక్తి, అభిరుచి ఉండాలి. అలా ఉండాలంటే ఉద్యోగాన్ని వెతుక్కునేటప్పుడే ఎవరికి వా
-
ముందు నుంచే ముందడుగు!ఏటా లక్షల మంది ఇంజినీర్లు మార్కెట్లోకి వచ్చేస్తున్నారు. దీంతో ఉద్యోగాలకు పోటీ ఎక్కువైపోతోంది. ఈ పరిస్థితుల్లో విజయం సాధించాలంటే ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం నుంచే కెరియర్ను మలచుకోవాలి. డిగ్రీ చేతికొచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటే దెబ్బతింటారు. అందుకే ప్రారంభం నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు...
-
సిలబస్ కొండను ఢీ కొట్టడమెలా?సాంకేతిక విద్యార్హతలతో, ఉద్యోగ బాధ్యతలు ప్రత్యేక తరహావి టెక్నికల్ పోస్టులు. గ్రామ ఫిషరీస్ అసిస్టెంట్, గ్రామ పశు సంవర్ధక అసిస్టెంట్, గ్రామ హార్టీకల్చర్ అసిస్టెంట్, గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్, గ్రామ సెరికల్చర్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, గ్రామ సర్వేయర్ గ్రేడ్-2, డిజిటల్ అసిస్టెంట్, వార్డ్ శానిటేషన్ సెక్రటరీ
-
ముందే వేసుకోండి మూడేళ్ల ప్లాన్ఉన్నత విద్యకు, పలు ఉద్యోగాలకు కనీస అర్హత డిగ్రీ. దీనితో కలెక్టర్ ఉద్యోగాల నుంచి క్లర్కు పోస్టుల వరకు పోటీపడవచ్చు. ఎన్నో రకాల పీజీలు చేయవచ్చు. పరిశోధనలు చేసి డాక్టరేట్లు సంపాదించుకోవచ్చు. ఎన్ని మార్గాలు ఉన్నా...
-
పాలన పట్టం ప్రజలదే!గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉంది. పరీక్షలన్నింటిలోనూ జనరల్ స్టడీస్లో పలు విభాగాలు కామన్గా ఉన్నాయి. వీటిపై పట్టు సాధిస్తే విజయావకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. అందుకోసం అందరికీ ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తున్నాం.
-
జామ్ అంటూ ప్రఖ్యాత సంస్థల్లోకి..ఐఐటీలు, ఐఐఎస్సీ వంటి ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్లల్లో సైన్స్లో పీజీ చేసే అవకాశాన్ని జామ్ పరీక్ష కల్పిస్తోంది. ఆసక్తి ఉన్న విభాగాల్లో అంతర్జాతీయ పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంచుకోడానికి ఇదో మంచి వేదిక. డీఆర్డీఓ, ఇస్రో వంటి ఉన్నతస్థాయి సంస్థలు, ప్రభుత్వ నిధులతో నడిచే రిసెర్చ్ ఆర్గనైజేషన్లు ఈ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
-
సాధన చేద్దాం.. సాధించేద్దాం!బ్యాంకు ఆఫీసర్ కొలువు... ఎందరో ఉద్యోగార్థుల కల! ఇలాంటివారికి శుభ వర్తమానం అందిస్తూ 4336 పోస్టుల భర్తీ కోసం ఐబీపీఎస్ ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ అర్హత, 20-30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడంచెల పరీక్షలో నెగ్గటం కోసం ఇప్పటినుంచే సమగ్రంగా సన్నద్ధం కావాలి. ప్రిలిమినరీ, మెయిన్స్ రెండింటిలోనూ ఒకే విధమైన సబ్జెక్టులున్నాయి. కాబట్టి ప్రిపరేషన్ కూడా కలిసే ఉండాలి. మెయిన్స్కు సిద్ధమైతే ప్రిలిమ్స్కూ సిద్ధమైనట్లే. చివరివరకూ నేర్చుకోవడం కాకుండా సాధనపైనా దృష్టిపెట్టాలి. ఇలా చేస్తే బ్యాంకులో పాగా సాధ్యమే! ...
-
ఏపీ సెట్.. ఇదిగో రూట్!ఏపీ సెట్ ప్రకటన వెలువడింది! ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో సహాయ ఆచార్యుల, అధ్యాపకుల ఉద్యోగాల్లో...
-
మెప్పించే.. మొదటి ముద్ర!ఉద్యోగానికి ఇంటర్వ్యూ అనగానే అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పడమే అనుకుంటారు అందరూ. అంతకంటే ముందు కొన్ని అంశాలు ఎంపికపై ప్రభావాన్ని చూపుతాయని గ్రహించరు. చిన్నవిగా కనిపించినా అవి కోరుకున్న కొలువును దక్కనీయకపోవచ్చు.. దగ్గరా చేయవచ్చు. అందుకే వాటిని తెలుసుకొని అప్రమత్తంగా వ్యవహరించడం అన్నివిధాలా మంచిది.
-
ఆర్మీ.. నేవీల్లోకి ఆహ్వానంరక్షణ రంగాల్లో చేరాలనుకునే వారి కోసం ఆర్మీ, నేవీల నుంచి కొన్ని ప్రకటనలు వెలువడ్డాయి. పదోతరగతి, డిగ్రీ, వెటర్నరీ కోర్సులు చేసిన అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. రాత, శరీరదార్ఢ్య పరీక్షల ఆధారంగా ఎంపికలు జరుగుతాయి...
-
కలిపి కొట్టండి క్యాట్! + జీమ్యాట్అత్యున్నతస్థాయి మేనేజ్మెంట్ విద్యను అందించే ఐఐఎంల్లోనూ, ఇతర ప్రఖ్యాత బి-స్కూళ్లలోనూ ప్రవేశాలు క్యాట్ ద్వారా లభిస్తాయి. ప్రతిభావంతులైన అభ్యర్థుల ఎంపిక కోసం ప్రశ్నల స్థాయిని పెంచి, పరీక్షను కాస్త కఠినంగానే నిర్వహిస్తారు. అయితే దశలవారీ ప్రిపరేషన్తో సులువుగా క్యాట్లో ర్యాంకు సాధించవచ్చు. అదే సన్నద్ధత జీమ్యాట్కు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు...
-
ప్రయోగ పద్ధతులే ప్రత్యేకత!ప్రపంచం సాంకేతికత చుట్టూ తిరుగుతున్న రోజులివి. ఆ సాంకేతికతను సరైన రీతిలో పరిశ్రమలకు అందించే వ్యాపార నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకూ, ప్రపంచీకరణ సవాళ్లను అధిగమించేందుకూ నాణ్యమైన విద్య అవసరం...
-
అవకాశాలు లెక్కలేనన్ని!ప్రతి సబ్జెక్టుకీ ప్రత్యేకమైన కెరియర్ మార్గం ఉంటుంది. నైపుణ్యం గడించిన కొద్దీ ప్రాధాన్యం పెరుగుతుంది. పరిధి విస్తరిస్తుంది. అవకాశాలు అందుతాయి. అలాంటి వాటిలో గణిత శాస్త్రాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు.
-
నవతరానికి నవీన ఎంబీఏలుఎప్పటికప్పుడు రూపురేఖలు మార్చుకుంటున్న కోర్సుల్లో ఎంబీఏ ఒకటి. ఆధునిక అవసరాలకు అనుగుణంగా పలు సంస్థలు మేనేజ్మెంట్ విద్యలో స్పెషలైజేషన్లను అందిస్తున్నాయి. బిజినెస్ మార్కెట్ అవసరాలపై అవగాహన పెంచుకొని ఆసక్తికి అనుగుణమైన కోర్సును
-
ఎదగడానికి.. ఏడు సూత్రాలుఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హతలు, అనుభవం సరిపోతాయి. ఎంపిక కావడానికీ, విజయం సాధించడానికీ మాత్రం కొన్ని నైపుణ్యాలు అవసరమవుతాయి. నియామక సంస్థలు వీటిని ప్రత్యేకంగా ఉద్యోగ అర్హతల్లో పేర్కొనకపోవచ్చు.
-
ఏదశకైనాఎంపికలే కీలకంతెలంగాణ తుది రౌండు తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లోకి అడ్మిషన్ల ప్రక్రియలు కొనసాగుతున్నాయి. మొదటి విడత కౌన్సెలింగ్ ముగిసింది. తుది రౌండుకి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఎన్ని దశల్లో కౌన్సెలింగ్ జరిగినా ఆప్షన్ల నమోదే కీలకం అని నిపుణులు చెబుతున్నారు.
-
కోటి కొలువుల కొత్తకారు!ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకూ ఇంధన భద్రత అతి పెద్ద సమస్యగా మారడంతో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ మొదలైంది. ఇందులో భాగంగా మన దేశం చాలా ముందు చూపుతో 2013లోనే నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ -2020 (ఎన్ఈఎంఎంపీ)ని రూపొందించింది. దీనికి సంబంధించి ఇటీవల మరో అడుగు పడింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ పరిశ్రమకు అవసరమైన వర్క్ ఫోర్స్పై ఒక బ్లూప్రింట్ను మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంత్రప్రిన్యూర్షిప్ విడుదల చేసింది.
-
బడి నుంచి పీజీ దాకా..!ఉన్నత విద్య.. వృత్తి విద్య ఏం చేయాలన్నా వ్యయం గురించి ఆలోచించాల్సి వస్తోంది. రకరకాల ఫీజులు, ఇతర ఖర్చులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 2022 నాటికి ఉన్నతవిద్యకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 25 శాతం వరకూ తగ్గుతుందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి.
-
ఉన్నత విద్య.. ఉద్యోగాలకుఒకటే గేట్ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్ విభాగాల్లో పీజీ, పీహెచ్డీ ప్రవేశాలకు ప్రాతిపదికగా తీసుకుంటున్న గేట్-2020కి షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్ష స్కోరు అటు ఉన్నత విద్యకూ, ఇటు ఎన్నో రకాల ఉద్యోగాలను సాధించుకోడానికీ సాయపడుతుంది. దీని ప్రిపరేషన్ ఇతర పోటీపరీక్షలను రాయడానికీ ఉపయోగపడుతుంది. కాబట్టి సరైన ప్రణాళికతో మంచి ర్యాంకు పొందితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
-
ఎక్కువ జీతంతో కొలువు పొందాలంటే..?బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన ఫ్రెషర్... అత్యధిక పే ప్యాకేజీతో కూడిన ఉద్యోగం సాధించాలంటే ఏం చేయాలి?
-
చిన్న కోర్సులు.. పెద్ద జీతాలు!
అభ్యర్థులు అప్డేట్ అవుతున్న కొద్దీ ఆర్థికరంగం ఆకర్షణీయమైన వేతనాలను అందిస్తుంది. ప్రొఫెషనల్ కోర్సులు, ప్రత్యేక డిగ్రీలు చేస్తేనే ఆ అవకాశాలు అందుతాయనుకుంటే పొరపాటు. కొన్ని సర్టిఫికేషన్ కోర్సులు చేసినా మంచి ఉద్యోగాలు లభిస్తాయి. అకౌంటింగ్, ఆడిటింగ్, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ల విశ్లేషణ తదితర ఎన్నో విభాగాల్లో ఈ సర్టిఫికేషన్ కోర్సులు ఉన్నాయి. ఆసక్తి ఉన్నదాన్ని ఎంచుకొని, నేర్చుకొని వృత్తిపరమైన అభివృద్ధిని సాధించవచ్చు.
-
ఎగిరే ముందు ...ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అందుబాటులో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దీంతో ముందస్తు ప్రణాళిక లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఏ దేశానికి వెళ్లాలి, ఏయే యూనివర్సిటీలు ఉన్నాయి, ప్రామాణిక పరీక్షలేవి, వాటికి ఎప్పటి నుంచి సిద్ధం కావాలి, ఎంత ఖర్చవుతుంది..? ఇలాంటి విషయాలపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. వచ్చే ఏడాది విదేశాల్లో డిగ్రీ లేదా పీజీ చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం. అందుకే ఏయే అంశాలపై దృష్టిపెట్టాలో ఇప్పటి నుంచే తెలుసుకోవాలి....
-
ప్రభుత్వ ఉద్యోగాలువిజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ (ఆప్కాబ్)... కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....
-
పరిశోధనల ప్రోత్సాహానికి ఉపకారంవిద్యార్థుల్లో సైన్స్ పట్ల అభిరుచిని, ఆసక్తిని పసిగట్టి, పెంపొందించి వారిని పరిశోధనల దిశగా నడిపించాలనే లక్ష్యంతో కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భావిపౌరులను దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయడమే పథకం ఉద్దేశం. దీని ద్వారా బేసిక్ సైన్సెస్లో ప్రతిభను....
-
ఓదార్చి.. సేదతీర్చి మనోబలాన్నిచ్చి!సాంకేతికత శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే.. మానవ సంబంధాలు రోజు రోజుకీ సంక్లిష్టమవుతున్నాయి. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం... ఇలా జీవితంలోని ప్రతి దశలోనూ ఒత్తిడి, ఆందోళన. నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ప్రవర్తనపై నియంత్రణ కోల్పోవడం, ఏది సరైందో.. ఏది కాదో తేల్చుకోలేక బాధలతో నలిగిపోతున్నారు. ఒక్కోసారి జీవితాన్ని ముగించడానికి సిద్ధమైపోతున్నారు...
-
మెయిన్స్ పోటీకి దీటైన వ్యూహం!ఏపీపీఎస్సీ గ్రూప్-1లో ఆర్డీవోలాంటి ఉన్నతస్థాయి పోస్టుల సంఖ్య కొద్దిగా ఎక్కువగా ఉండటంతో ఈసారి పోటీ పెరిగింది. ముఖ్యంగా సాధారణ అభ్యర్థులు సివిల్స్ వారితో తలపడాల్సి ఉంది. ఇంకా పరీక్షలకు దాదాపు 150 రోజులుంది. ప్రిపరేషన్ లోపాలను పసిగట్టి తగిన వ్యూహాలను రూపొందించుకోడానికి ఈ సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.
-
సంప్రదాయ రీతిలోను.. సరికొత్తగానూ!టీఎస్పీఎస్సీ గ్రూప్-2 ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. సంప్రదాయ రీతులను, సరికొత్త పద్ధతులను మేళవించి పరీక్షిస్తున్నారు. గతానికంటే భిన్నంగా జరుగుతున్నాయి. అందుకే బోర్డు ప్రశ్నల సరళి ఎలా సాగుతుందో అవగాహన తెచ్చుకుంటే మరింత మెరుగ్గా సిద్ధం కావచ్చు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్- 2 సర్వీసులకు మౌఖిక పరీక్షలు కొనసాగుతున్నాయి. మొత్తం 1032 పోస్టులకు 2142 మంది హాజరవుతారు. రోజుకి 48 మందికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆగస్టు 26 వరకు జరుగుతాయి. ఇప్పటివరకు జరిగిన మౌఖిక పరీక్షలను పరిశీలిస్తే... అభ్యర్థుల బయోడేటా, వర్తమాన అంశాలు, తెలంగాణ ప్రాథమిక అంశాలు, తాజా విషయాల నుంచి అత్యధిక ప్రశ్నలు వస్తున్నాయని తెలుస్తోంది.
-
ప్రిలిమ్స్ నేర్పే పాఠాలేమిటి?ఈ ఏడాది జరిగిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ కీలక అంశాలు- బహుళ సమాధానాలుఉన్న ప్రశ్నల సంఖ్య పెరగటం, సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రాధాన్యం.వడపోత పరీక్షే కదా, సులువుగానే నెగ్గేయొచ్చ’ని తేలిగ్గా తీసుకుంటే కష్టమని మరోసారి రుజువయింది. వచ్చే ఏడాది పరీక్ష రాయబోయేవారు....
-
ఆలోచించదగిన.. 5 బ్రాంచిలు!ఇంజినీరింగ్లో ఎప్పుడు ఏ బ్రాంచికి డిమాండ్ ఉంటుందో చెప్పడం కష్టం. కొన్నింటికి ఎప్పటికీ వన్నె తరగదు. ఇంకొన్నింటికి ఆధునిక అవసరాలకు అనుగుణంగా డిమాండ్ పెరుగుతుంది. అలాంటి బ్రాంచిలకు సంబంధించి ఏయే నైపుణ్యాలు నేర్పుతారు, ఎక్కడ ఉద్యోగాలు లభిస్తాయి, ఉన్నత విద్యకు ఉన్న అవకాశాలు ఏమిటి.. తదితర వివరాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. అప్పుడే తగిన విభాగాన్ని ఎంచుకోవడం సులువవుతుంది. ఇం జినీరింగ్లో విస్తృత పరిధి కలిగివుండి ఎప్పటినుంచో ఉన్న బ్రాంచిలు సివిల్, మెకానికల్. ఈఈఈ, బయోమెడికల్ ఇంజినీరింగ్లు ...
-
మీ రెజ్యూమె... ఎంత సృజనాత్మకం?ప్రతి రంగంలోనూ మార్పులు సహజం. వాటిని గమనించి తగిన నైపుణ్యాలను పెంపొందించు కుంటేనే రా...
-
సానపెడుతూ.. సాయపడుతూ..!అందరూ పనుల్లోనే మునిగిపోకుండా అప్పుడప్పుడూ ఆటల్లాంటివి పెట్టుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటుంటారు. కానీ ఆటలే ఉద్యోగమైతే ఆనందంతోపాటు ఆదాయమూ ఉంటుంది కదా. ఒక మ్యాచ్ జరుగుతుంటే ప్రేక్షకుల్లో జట్ల జయాపజయాలపై ఉత్కంఠ, ఉద్వేగం కనిపిస్తుంటాయి. కానీ అంతమందిలోనూ కొందరు మాత్రం ఆటగాళ్ల బలాబలాలను అంచనా వేస్తుంటారు.
-
అవకాశాలు ఆకాశమంత!సాఫ్ట్వేర్ విస్తరించని రంగమూ, ఐటీ చొచ్చుకురాని చోటూ కనిపించడం లేదు. ఎలక్ట్రానిక్స్ రంగానికీ ఇదే జోరు. ఆర్థికంగా స్థిరపడేకొద్దీ గృహోపకరణాల కొనుగోలు అధికమవుతోంది. గృహోపకరణాలంటే ఇప్పుడు అంతా టీవీ, ఫ్రిజ్, సెల్ఫోన్లు, కంప్యూటర్లు...ఇలా లెక్కలేనన్ని వస్తువులు. అవన్నీ సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్ ఆధారంగా రూపొందించేవే. వాటి వినియోగం పెరుగుతుందంటే ఆ రంగంలో మానవ వనరుల అవసరం పెరుగుతున్నట్లే లెక్క...
-
భవిష్యనిధిలో ఉపాధిఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) 2189 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. డిగ్రీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు వీటికి పోటీ పడవచ్చు. మూడు దశల్లో పరీక్షలు నిర్వహించి వాటిలో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాలు చేస్తారు. ఎంపికైనవారిని లెవెల్-3 వేతనాలతో ఉద్యోగంలోకి తీసుకుంటారు...
-
ఇంటర్తోనే రక్షణ కొలువులునేవీలో సెయిలర్లు, ఎయిర్ఫోర్స్ ఎయిర్మెన్ పోస్టుల భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. ఇంటర్ విద్యార్హతతో వీటికి పోటీపడవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. వాయుసేన, నౌకాదళం ఏ విభాగానికి ఎంపికైనప్పటికీ లెవెల్-3 ప్రారంభవేతనాలు అందుకోవచ్చు...
-
విలక్షణ మార్గంలో.. విలువైన కోర్సులుకోర్ లేదా సాఫ్ట్వేర్.. ఇంజినీరింగ్లో ఇంతకు మించి డిమాండ్ ఉన్న కోర్సులు లేవా? విలక్షణంగా.. విభిన్నంగా డిగ్రీ చేయడానికి ఇంకా ఏం దారులు ఉన్నాయని వెతికేవాళ్లకు కొన్ని కోర్సులను సూచిస్తున్నారు నిపుణులు. సీట్లు తక్కువ, పోటీ తక్కువ, అవకాశాలూ పరిమితమే అయినా... పట్టా చేతికందగానే ఉద్యోగం దొరుకుతుందని చెబుతున్నారు. వైవిధ్యంగా కెరియర్ను ప్లాన్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు వీటిని పరిశీలించవచ్చు.
-
తగిన బ్రాంచి.. తెలుసుకునేదెలా?ఇంజినీరింగ్లో చేరాలి.. అని అనుకోగానే వెంటనే ఎదురయ్యే ప్రశ్న.. ఏ బ్రాంచి? అన్నీ మంచి బ్రాంచీలే. అయితే మనకు తగినది ఏది? బంధువులు బోధించిన బాటలో నడుద్దామా.. స్నేహితులతో సాగిపోదామా.. తోచింది తీసుకుందామా? సరైన నిర్ణయం అవుతుందా.. తర్వాత జీవితాంతం చింతించాల్సి ఉంటుందా? ఎవరి మాట వినాలి.. ఏ దారిలో వెళ్లాలి? తగిన బ్రాంచిని తెలుసుకోడానికి కొలమానాలు ఏమైనా ఉన్నాయా? కొన్ని చెక్పాయింట్లు చూసుకుంటే కొంత వరకు తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు.
-
ఫార్మసీ @ ఎంపీసీ.. బైపీసీఔషధ పరిశోధనల్లో, వాటి ఉత్పత్తిలో ప్రధానపాత్ర వహిస్తూ... వైద్యుడి ప్రిస్క్రిప్షన్ను అర్థం చేసుకొని, సరైన మందులను అందించేవారే..ఫార్మాసిస్టులు. మందుల మోతాదు.. అవి రోగి శరీరంపై పనిచేసే తీరుపై వీరికి పరిజ్ఞానం ఉంటుంది. ఈ వృత్తిలో స్థిరపడాలనుకునేవారు ముందుగా దీనికి సంబంధించిన కోర్సులను అభ్యసించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్లో ఎంపీసీ లేదా బైపీసీ..ఏ గ్రూపుతో ఇంటర్ పూర్తిచేసినవారైనా ఫార్మసీ రంగంలో ప్రవేశించవచ్చు.
-
పది అర్హతతో పాడిపంటల కోర్సులుతెలుగు రాష్ట్రాల్లో పదో తరగతితో చదువులు ఆపేసి పనులు వెతుక్కునే యువత ఎక్కువగానే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ శాతం ఇంకాస్త పెరుగుతుంది. ఇటువంటి వారికి వ్యవసాయ, దాని అనుబంధరంగాల్లోని పాలిటెక్నిక్ కోర్సులు ఎంతో ఉపయోగకరం. టెన్త్ అర్హతతో వీటిల్లోకి ప్రవేశం లభిస్తుంది. ఆ మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయిస్తారు. వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ కోర్సులు చేసి గ్రామాల్లోనే స్థిరపడవచ్చు.
-
బ్యాంకు కొలువుల పల్లెబాట!గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్ల్ల, ఆఫీస్ అసిస్టెంట్ల నియామకానికి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది...
-
మెరుగైన ప్యాకేజీకి మేటి మార్గాలు!లక్షలు.. వేల మందిని దాటి విజేతగా నిలవాలంటే కొన్ని అదనపు నైపుణ్యాలను నేర్చుకోవాలి. అందులోనూ ఏడాదికి పాతిక లక్షలకు పైగా వేతనం ప్యాకేజీని పొందాలంటే కొంత ప్రత్యేకతను ప్రదర్శించాలి. సరదాగా చదువుకుంటూ.. నైపుణ్యాలను పెంచుకుంటూ..
-
కోర్.. సాఫ్ట్వేర్?ఎటువైపు వెళ్లాలి?ఇంజినీరింగ్కు ఆయువుపట్టు మెకానికల్, సివిల్, ఈఈఈ బ్రాంచీలు. వాటిల్లో నుంచి పుట్టుకొచ్చినవే మిగిలిన బ్రాంచీలు. వీటిల్లో ఉద్యోగావకాశాలు సాఫ్ట్వేర్తో పోల్చుకుంటే చాలా తక్కువ. అందుకే ఈ బ్రాంచీలతో ప్రైవేట్ కళాశాలల్లో బీటెక్ పూర్తి చేసినవారిలో ఎక్కువమంది ఏదో ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకొని ఐటీ వైపు వెళ్తున్నారు...
-
అడుగేసే ముందు.. అన్నీ చూసుకో!ప్రవేశపరీక్షల ర్యాంకులు ప్రకటించేశారు. ఇప్పుడు ఇంజినీరింగ్ అభ్యర్థులకు కొత్త ప్రశ్న ప్రారంభమైంది. ఇష్టమైన బ్రాంచి తీసుకోవాలా... మంచి కాలేజీలో చేరాలా? చిక్కు సమస్యే. ఒక్కొక్కరూ ఒక్కోరకంగా చెబుతుంటారు. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధత. ఇది ఏటా...
-
ఐచ్ఛికాల్లో జాగ్రత్త!వైద్యవిద్య ప్రవేశాల్లో కళాశాలలు, కోర్సులకు సంబంధించిన ఐచ్ఛికాలను ఎంపిక చేసుకునేటప్పుడే..అప్రమత్తంగా వ్యవహరించాలనీ, లేదంటే విద్యార్థులు నష్టపోయే అవకాశాలున్నాయని కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కరుణాకరరెడ్డి అన్నారు....
-
ఆటగాళ్ల ఆహారంపై కోర్సులుస్పోర్ట్స్ న్యూట్రిషన్ కోర్సు విభిన్నమైనది. దేశంలోని క్రీడాకారుల ఆహారపు అలవాట్లను మార్చి, ఆట తీరును అంతర్జాతీయ స్థాయికి మెరుగుపరిచే విధంగా ఇందులో శిక్షణ పొందుతారు. ఆటగాళ్లను మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంచేే శిక్షణ ఈ కోర్సులో ఉంటుంది....
-
గ్రీన్ కోర్సులు.. క్లీన్ కొలువులు!పీల్చేగాలీ, తాగే నీరూ, తినే ఆహారం... అన్నీ కలుషితమవుతున్నాయి. పారిశ్రామికీకరణతో పర్యావరణపు భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. అయితే ప్రగతిని అడ్డుకుంటే మానవాళి మనుగడ ప్రమాదంలో పడుతుంది. అభివృద్ధికి ఆటంకం లేకుండా పర్యావరణాన్ని ఎలా...
-
సప్లై చైన్లో ఐఐఎం కోర్సుఎక్కడో విదేశాల్లో తయారవుతున్న వస్తువులను కూడా మనం వినియోగిస్తున్నాం. ఇదెలా సాధ్యమని అనిపించిందా? వస్తువు తయారవడానికి ముడిసరుకును ఫ్యాక్టరీకి తరలించడం నుంచి వినియోగదారుడికి చేరేవరకు వివిధ దశలుంటాయి...
-
లక్షణమైన కొలువులు! వాయుసేనలో విలువైన ఉద్యోగాలు, నౌకాదళంలో నాణ్యమైన కొలువులు యువతరం కోసం ఎదురుచూస్తున్నాయి. ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో పోస్టుల భర్తీకి నిర్వహించే ఉమ్మడి పరీక్ష ఏఎఫ్ క్యాట్ తో పాటు నేవీలో ఇంజినీర్ ఉద్యోగాలకోసం యూనివర్సిటీ ఎంట్రీ స్కీం ప్రకటనలు వెలువడ్డాయి...
-
జేఈఈ స్కోరుతో బీటెక్ + ఉద్యోగంజేఈఈ మెయిన్లో అర్హత సాధించిన ఇంటర్మీడియట్ అభ్యర్థులకు...
-
ఈ గణకులకు గిరాకీ!అంకెలతో ఆడుకోవడం ఇష్టమా.. సాంఖ్యకశాస్త్రం అంటే సరదానా.. మ్యాథ్స్ మీద మక్కువా.. అయితే ఈ కోర్సు మీ కోసమే. అందరికంటే భిన్నంగా అధిక ఆదాయంతో జీవించాలనుకుంటే యాక్చూరియల్ సైన్స్ చదవాలి. బీమా పాలసీల నిర్ణయంలోనూ, కంపెనీలు ఆర్థికంగా...
-
కాంబినేషన్లు పెరిగాయ్! ‘డిగ్రీ కోర్సా?’ అని చాలామంది తేలిగ్గా చూస్తారు గానీ ఇంటర్మీడియట్ పాసైనవారిలో 60 శాతానికిపైగా విద్యార్థులు చేరేది డిగ్రీలోనే! అందుకు కారణం డిగ్రీ కోర్సులను నిత్యనూతనంగా తయారు చేస్తుండటమేనని అంటున్నారు నిపుణులు. బీఏ, బీకాం, బీఎస్సీలే కాదు... బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఎస్డబ్ల్యూతోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్...
-
ధీమానిచ్చే బీమా కొలువులు ఆధునిక జీవనంలోని అనిశ్చితి కారణంగా భద్రతకు ప్రాధాన్యం పెరిగింది. దీంతో ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టుగా బీమా చేస్తున్నారు. మనుషులతోపాటు పెంపుడు జంతువులు, ప్రియమైన వస్తువులు... అన్నింటికీ ఇది వర్తిస్తుంది. అయితే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనదేశంలో బీమాదారుల సంఖ్య తక్కువే. ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది....
-
నిప్పుతో చెలగాటమాడే కొలువులు వేసవికాలం వస్తే.. పేపర్ల నిండా అగ్నిప్రమాదాల వార్తలే. అలాంటి విపత్తులు సంభవించకుండా కొందరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. కొన్ని కోర్సులు చేయడం, శిక్షణ తీసుకోవడం వల్ల అది వారికి సాధ్యమవుతుంది. ప్రజారక్షణలో భాగస్వాములు కావాలనుకునే వారు ఫైర్ ఇంజినీరింగ్ కోర్సులు చేయవచ్చు. మంచి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు...
-
సకల కళా కోర్సులు మధురమైన సంగీతం విన్నా.. చక్కటి చిత్రలేఖనాన్ని చూసినా.. అపురూపమైన శిల్పం కనిపించినా.. కాస్త ఆగి ఆలకించి.. అవలోకించి.. ఆస్వాదించి వెళతాం. ఆ నైపుణ్యాలను మెచ్చుకుంటాం. ఇంకా ఉత్సాహం అనిపిస్తే మనమూ సరదాగా ప్రయత్నిస్తాం. ఆనందంతోపాటు ప్రేరణనూ ఇవ్వడమే కళల గొప్పదనం. అంతేకాదు.. మంచి అవకాశాలతోపాటు ఆదాయాన్నీ అందిస్తున్నాయి....
-
ముందే తెరవండి గేట్గేట్.. అమ్మో మన వల్ల కాదు.. అనే భావన చాలామంది ఇంజినీరింగ్ విద్యార్థుల్లో కనిపిస్తుంది. కంప్యూటర్ సైన్స్, ఐటీ అభ్యర్థులైతే ఆ పరీక్షతో లాభం లేదని అటువైపే చూడటం లేదు. ఈ రెండు అభిప్రాయాలూ సరైనవి కావంటున్నారు నిపుణులు. ముందుగానే ప్రిపరేషన్...
-
ఇంజినీరింగ్కు ఇంకో దారి! ఇంజినీరింగ్ విద్య అనగానే పదో తరగతి విద్యార్థులకు రెండు దారులు కనిపిస్తాయి. ఇంటర్లో ఎంపీసీ తీసుకుని ఎంసెట్ కానీ, జేఈఈ కానీ రాసి, సీటు పొందడం. ఇంకోటి.. పాలీసెట్ ర్యాంకుతో ఇంజినీరింగ్ డిప్లొమా చేశాక, లేటరల్ ఎంట్రీలో బీటెక్లో చేరడం. ఈ రెండూ కాకుండా ఇంకో మార్గం-..
-
ఆ మూడూ కాకున్నా.. మార్గాలున్నాయ్! పదోతరగతి, ఇంటర్మీడియట్ తర్వాత కాస్త భిన్నంగా కామర్స్ ప్రొఫెషనల్ కోర్సుల వైపు వెళదామనుకునే వాళ్లను ఒక భయం వెంటాడుతుంటుంది. అనుకోని పరిస్థితుల్లో అవి పూర్తి చేయలేకపోతే... అటూ ఇటూ కాకుండా పోతామేమో అని. అలాంటి అపోహలేమీ అవసరం లేదు....
-
ప్యాకేజింగ్కీ ప్రామాణిక కోర్సులుఎవరికైనా బహుమతి ఇచ్చేటప్పుడు దాన్ని చక్కగా అలంకరించి ఇస్తాం. ఎందుకంటే చూడగానే ఆకట్టుకొని ఎదుటివారిని ఆనందింపచేయాలని! పరిశ్రమలూ అంతే. తమ వస్తువుల నాణ్యత పాడైపోకుండా ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి పంపుతాయి...
-
ఎంబీఏలు యాభై ఆధునిక అభివృద్ధికి అనుగుణంగా ఎంబీఏ రూపురేఖలు మార్చుకుంటోంది. రకరకాల ఐచ్ఛికాలతో కోర్సులు రూపొందుతున్నాయి. అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలు, ఆసక్తి, అభిరుచులను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులు కోర్సును ఎంచుకోవాలి....
-
బ్యాంకింగ్ టెక్నాలజీలో పీజీ డిప్లొమాయువతకు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉద్యోగం సంపాదించాలనే కోరిక, ఉత్సుకత అధికంగా ఉంటుంది. కచ్చితమైన ప్రణాళిక, అవగాహన ఉండి సరైన కోర్సులను ఎంచుకుంటే వాటిల్లోని అనేక విభాగాల్లో ఉన్నతమైన భవిష్యత్తును అందుకోవచ్చు.
-
ఆటాడించేద్దాం... రా!వీధుల్లో, చిన్న చిన్న మలుపుల్లో రయ్ మంటూ రేసింగ్ చేయడం.. వెంటపడుతున్న పోలీసుల నుంచి చిటికెలో తప్పించేసుకోవడం.. బంగారు నాణేలను సులువుగా కొల్లగొట్టేయడం.. అడ్డు వచ్చిన విలన్లను చిటికెలో చంపేస్తూ ముందుకు సాగడం..
-
కొలువుకు కొత్త భాష!ఆంగ్లం వచ్చేస్తే చాలు.. ప్రపంచంలో ఎక్కడైనా రాణించవచ్చు అనేది ఒకప్పటి మాట. ఫ్రెంచి, స్పానిష్లాంటి ఎన్నో భాషలకు ప్రాధాన్యం పెరుగుతోంది. విదేశీ భాషానైపుణ్యం.. కెరియర్గానూ విస్తృత ఉపాధి అవకాశాలను అందిస్తోంది. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో బహుళజాతి సంస్థలు విదేశీ భాషానిపుణులను నియమించుకుంటున్నాయి....
-
డిగ్రీ ఓకే..డీక్యూ ఉందా?ఐక్యూ తెలుసు.. ఈక్యూ గురించి విన్నాం.. ఇప్పటి ట్రెండ్ డీక్యూ. అంటే డిజిటల్ కోషెంట్. వ్యక్తులు, కంపెనీల సామర్థ్యాన్ని లెక్కగట్టడంలో దీని ప్రాధాన్యం పెరిగింది. దీంతో తాజా టెక్నాలజీకీ అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ఉద్యోగార్థులకు తప్పనిసరైంది.
-
ఎదుగుదాం.. వెలుగుదాం!వేసవి సెలవులంటే విద్యార్థులందరికీ ఇష్టం. తెల్లారకముందే హడావుడిగా నిద్రలేచి స్కూలుకో, కాలేజీకో పరుగులు పెట్టనవసరం లేదు. సరదాగా, సంతోషంగా, తీరిగ్గా కబుర్లతో, ఆటపాటలతో గడిపేయవచ్చు. అయితే... వినోదానికి చోటిస్తూనే బహుముఖ వికాసానికి ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు....
-
పది తర్వాత ఏ హ్యాకింగ్ కోర్సులు?హ్యాకింగ్ మనదేశంలో చట్టబద్ధమైనది కాదు. చాలావరకూ సంస్థల్లో నేర్పించేది ‘ఎథికల్ హ్యాకింగ్’. హ్యాకింగ్తో ఉన్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఎంతవరకూ నేర్పిస్తే మంచిదో దానివరకే బోధిస్తారు. ఇది స్వతహాగా ఒక నైపుణ్యం...
-
అంచనా వేస్తే.. అన్నీ అవకాశాలే!ఆ పరిశ్రమ పెట్టొద్దు.. అదుగో ఆ గ్రామాలన్నీ దెబ్బతింటాయి. ఈ ప్రాజెక్టుతో ఇక్కడి అడవులు, ఇందులోని ఎన్నో రకాల చెట్లు, జంతువులు కనుమరుగైపోతాయి.. అంటూ రకరకాల ఉద్యమాలు జరుగుతుంటాయి. చిప్కో.. నర్మదా బచావో పోరాటాలు అలాంటివే. మన దగ్గర కూడా..
-
నోటీస్బోర్డుమైసూరులోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ (ఏఐఐఎస్హెచ్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు-ఖాళీలు: ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (గ్రేడ్ 2)-04, క్లినికల్...
-
కోర్సా? కొలువా?విద్యా సంవత్సరం దాదాపుగా ముగిసిపోయింది. ఇంజినీరింగ్ నాలుగో సంవత్సర విద్యార్థులు త్వరలోనే పట్టాతో బయటకు వచ్చేస్తున్నారు. కళాశాల వదిలి రాబోతున్న వీరిలో చాలామంది భవిష్యత్తు గురించిన ఊగిసలాటతో ఉన్నారు. డిగ్రీ అర్హతతో ఉద్యోగంలోకి చేరితే తర్వాత పీజీ చేసే అనుకూల పరిస్థితులు ఉండవేమో; ఒకవేళ పీజీలో చేరితే....
-
ఏడు విశ్వవిద్యాలయాలకు ఏకైక పరీక్షతెలంగాణలోని ఏడు ప్రధాన విశ్వవిద్యాలయాలైన ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, జేఎన్టీయూ హైదరాబాద్లో వివిధ
-
ఆసుపత్రి మంచీ చెడూ చూసుకుంటారు!ఆధునిక యుగంలో ఆరోగ్యం పట్ల అందరికీ అవగాహనతోపాటు శ్రద్ధ కూడా పెరిగింది. ప్రతి సమస్యకీ ప్రత్యేక వైద్య నిపుణులు ఉంటున్నారు. సేవలు కూడా ఏడాది మొత్తం.. ఇరవైనాలుగు గంటలూ అందుతున్నాయి. స్పెషాలిటీలు, సూపర్ స్పెషాలిటీలు పెరిగిపోతున్నాయి. దీంతో డాక్టరే ఆసుపత్రి పాలనను చూసుకునే పరిస్థితి లేదు. ఆ బాధ్యతలన్నీ ఇప్పుడు కొత్త సిబ్బంది నిర్వహిస్తున్నారు.
-
పరిశోధనలకు పక్కా రూటు!పరిశోధనల దిశగా అడుగేయాలనుకుంటున్న ఇంటర్ సైన్సు విద్యార్థులను ఐఐఎస్ఈఆర్లు ఆహ్వానిస్తున్నాయి. ఈ సంస్థలు అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ విధానంలో బీఎస్-ఎంఎస్ కోర్సులు అందిస్తున్నాయి. ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్డ్, కేవీపీవైల్లో ప్రతిభావంతులకు నేరుగా ప్రవేశాలు లభిస్తాయి.
-
మనసున్న వారికి..దివ్యమైన కోర్సులు!అందరితోపాటే.. కానీ అందరిలో కలవలేరు. అందరిలాగానే.. కానీ అన్నీ గ్రహించలేరు. మాటలో స్పష్టత.. చూపులో నాణ్యత ఉండవు. భావం.. ఉద్వేగం ఉంటాయి. వ్యక్తీకరణ ఉండదు. సహజ కారణాలతో లేదా అసహజ సందర్భాల వల్ల ఏర్పడిన లోపాలతో ఇబ్బందులు పడుతుంటారు. జీవన నైపుణ్యాలు లేక సతమతమవుతుంటారు. అలాంటి దివ్యాంగులకు సాధారణ బోధన సరిపోదు. కొన్ని వనరులు, పరికరాలతో శిక్షణ ఇస్తే ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలుగుతారు.
-
బ్రాంచి ఏదైనా భలే కోర్సులే!అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు దీటుగా సాంకేతిక విద్యలో డొమైన్ స్పెషలైజేషన్లను తెలుగు రాష్ట్రాల్లోని అయిదు యూనివర్సిటీల కన్సార్టియమ్ అందిస్తోంది. ఎంఎస్ఐటీ (మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఐటీ) పేరుతో రెండేళ్ల కోర్సును ఇది నిర్వహిస్తోంది. ఏ బ్రాంచి నుంచి అయినా ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ నెట్వర్క్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, ఈ-కామర్స్లలో తమకు ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్ తీసుకొని పీజీ పూర్తి చేసుకోవచ్చు.
-
అందం.. పోషకం.. ఆరోగ్యం!ఆహారం రుచి చూడకముందే అలంకరణ నోరూరించేస్తుంది. కాస్త గార్నిష్ చేసి అలా టేబుల్ మీద పెడితే లొట్టలేసుకుంటూ లాగించేయడానికి సిద్ధమైపోతారు. అందుకే ఏదైనా తినేదేగా అని ఎలాపడితే అలా తినేయకుండా కొద్దిగా అందంగా అమర్చుకొని తిని చూడండి.. కచ్చితంగా అందులో ఆనందం తెలుస్తుంది.
-
పారామిలటరీలో గెలుద్దాం గెజిటెడ్ హోదాయూనిఫాం ఉద్యోగం అనగానే శరీరంలోకి ఒక రకమైన ఠీవి వచ్చేస్తుంది. అలాంటిది సాధారణ డిగ్రీ అర్హతతో పారామిలటరీలో గెజిటెడ్ హోదా దక్కుతుందంటే ఇంకా ఎంతో ఉత్సాహం అనిపిస్తుంది. యూపీఎస్సీ ఏటా నిర్వహించే అసిస్టెంట్ కమాండెంట్స్ పరీక్ష ఆ అవకాశాన్ని అందిస్తోంది. రాత, శారీరక సామర్థ్య, ఇంటర్వ్యూ పరీక్షలు దాటితే గ్రూప్-ఎ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు.
-
మేధా హక్కుల రక్షకులు!దేశ ఆర్థిక వ్యవస్థలను బలంగా నిర్మించేందుకు ఎప్పటికప్పుడు సంపద సృష్టి జరుగుతోంది. అందుకోసం కొత్త కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిపై హక్కుల రక్షణకు ప్రాధాన్యం పెరిగింది. దీంతో మేధాసంపత్తి హక్కుల (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ - ఐపీఆర్) పరిరక్షణ కోర్సులకు డిమాండ్ ఎక్కువైంది. ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లోనూ అందుబాటులో ఉన్న ఈ కోర్సులను చేస్తే పలు రకాల ఉద్యోగాలను అందుకోవచ్చు. ఏప్రిల్ 26 ప్రపంచ మేధా హక్కుల దినోత్సవం సందర్భంగా ఐపీఆర్ కోర్సుల గురించి తెలుసుకుందాం
-
కొట్టేద్దాం.. కేంద్రం కొలువు!ఆఫీసు అంటే అన్ని రకాల సిబ్బంది ఉంటారు. ఎవరి పాత్ర మేరకు వాళ్లు ప్రధానమే. అర్హతలను బట్టి ఉద్యోగ స్థాయి మారుతుంది అంతే. కేవలం పదో తరగతి ఉత్తీర్ణతతో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో కిందిస్థాయి ఉద్యోగాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) భర్తీ చేస్తోంది. దీని కోసం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పేరుతో ఏటా
-
సముద్ర కోర్సుల్లోకి స్వాగతందేశ ఆర్థిక వ్యవస్థలో సముద్ర వాణిజ్యానికి విశిష్టస్థానం ఉంది. నౌకల ద్వారా జరిగే ఈ కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించడానికి తగిన శాస్త్రీయ శిక్షణను మారిటైమ్ సంస్థలు అందిస్తాయి. సరుకుల రవాణాలో సాగర సంబంధంగా ఎదురయ్యే అనేక సమస్యలను సమర్థంగా పరిష్కరించడాన్ని నేర్పిస్తాయి.
-
పదిలంగా పాఠాల బాటలో..!ఆదర్శవంతమైన ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడానికి ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ డిగ్రీతోపాటు ఏకకాలంలో ఎడ్యుకేషన్లోనూ బ్యాచిలర్ పట్టా పొందడానికి ఇంటిగ్రేటెడ్ కోర్సులను రూపొందించారు. ఇంజినీరింగ్, మెడికల్ తదితర సంప్రదాయ రీతులకు భిన్నంగా కెరియర్ ఎంచుకోవాలనుకునే వారికి ఇదో చక్కటి మార్గం.
-
పది చాలు.. కొలువులు వేలుపదేగా పాసైంది... అని తీసేయడానికి వీల్లేదు. ఆ అర్హతతోనే ఎన్నో ఉద్యోగాలు ఎదురుచూస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రక్షణ దళాలు, రైల్వేలు, పోస్టల్శాఖ, పారామిలటరీ తదితర విభాగాల నుంచి ఏటా ప్రకటనలు వెలువడుతున్నాయి. టెన్త్తో ముందు ఉద్యోగం సంపాదించుకొని తర్వాత దూరవిద్య తదితర మార్గాల్లో పైచదువులకూ వెళ్లవచ్చు. అనుభవంతో ప్రమోషన్లు అందుకోవచ్చు. డిపార్ట్మెంట్ పరీక్షల సాయంతో ఉన్నతస్థాయికీ చేరుకోవచ్చు.
-
చక్కెర సంస్థలో చక్కని దారులు!పంచదార, ఆల్కహాల్ సంబంధిత పరిశ్రమల్లో పనిచేయాలనే ఆసక్తి ఉన్నవారి కోసం కాన్పుర్లోని జాతీయ చక్కెర సంస్థ (నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్) కొన్ని కోర్సులను నిర్వహిస్తోంది. వేగంగా ఉద్యోగావకాశాలను అందించే ఈ కోర్సుల్లో ప్రవేశానికి ఆ సంస్థ ప్రకటన విడుదల చేసింది.
-
కొలువుల కోర్సులుఅందరికంటే భిన్నంగా ఉండాలి అనుకున్నా... అభిరుచులు.. అభిప్రాయాలు.. వేరుగా ఉన్నా... ఆ వైవిధ్యానికి తగిన సంప్రదాయేతర కోర్సులు కొన్ని పాలిటెక్నిక్ విభాగంలో ఉన్నాయి. టెక్నికల్ అంశాలపై ఆసక్తి ఉన్నవారు, త్వరగా ఉద్యోగంలో చేరి స్థిరపడాలనుకునే వారు వీటిని ఎంచుకోవచ్చు. పదోతరగతి అర్హతతో అందుబాటులో ఉన్న ఈ కోర్సులకు
-
అన్వేషకులకు అవకాశాలు!భూకంపాలు.. సునామీలు.. అగ్నిపర్వతాల పేలుడు.. కొండచరియలు విరిగి పడటం.. వీటిని ముందుగా పసిగట్టడం ఎలా? ఈ ప్రమాదాలను తప్పించేది ఎవరు? అలాంటి పరిజ్ఞానాన్ని సంపాదించాలంటే ఏం చదవాలి? ఈ ప్రశ్నలకు సమాధానం జియాలజిస్టులు. అలాగే పర్వతాలు
-
క్లర్కు కొలువులకు ఎస్బీఐ పిలుపుప్రపంచంలోని తొలి వంద అతి పెద్ద బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి. మన దేశంలో ఇదే అన్నిటి కంటే పెద్దది. సాధారణ డిగ్రీ అర్హతతో ఆ అత్యున్నత బ్యాంకులోకి ఉద్యోగిగా అడుగుపెట్టే అవకాశం ఈ సంవత్సరానికి మళ్లీ వచ్చింది. దాదాపు తొమ్మిది వేల క్లర్కుల (జూనియర్ అసోసియేట్స్) ఖాళీలతో ప్రకటన వెలువడింది. రెండు వారాల్లో బ్యాంకు ఉద్యోగార్థులకు ఇది రెండో తీపికబురు. ఇటీవల రెండువేల పీవో పోస్టులకు
-
వృత్తి నైపుణ్య ప్రాప్తిరస్తు!పదో తరగతి పూర్తయిన విద్యార్థుల ముందు ఉన్న అవకాశాల్లో ఒకేషనల్ విద్య ఒకటి. చదువు పూర్తిచేసుకున్న వెంటనే ఉపాధి ఆశించే విద్యార్థులకు ఈ కోర్సులు తగినవి. రెండేళ్ల ఒకేషనల్ కోర్సులు పూర్తయిన తర్వాత ఆసక్తి ఉన్నవారు ఉన్నత విద్యలోనూ చేరవచ్చు. బ్రిడ్జ్ కోర్సులు పూర్తిచేసుకుని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీఎస్సీ తదితర
-
వ్యవసాయ కోర్సులకు ఐకార్ ఆహ్వానంసాఫ్ట్వేర్, సేవా రంగాల్లో దూసుకుపోతున్నా మనదేశంలో వ్యవసాయరంగం ప్రాధాన్యం తగ్గలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో వివిధ కోర్సుల నిర్వహణ వ్యవసాయ రంగ అభ్యున్నతిలో భాగమే.
-
ఉపాధికి వారధి!ఏం చదివినా... ఎంతటి పుస్తక పరిజ్ఞానాన్ని సంపాదించినా.. ఆచరణాత్మక శిక్షణ ఇచ్చే ఆత్మవిశ్వాసం వేరు. సరిగ్గా ఇదే లక్ష్యంతో పనిచేస్తున్నాయి ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్లు (ఐటీఐ). ఇవి నైపుణ్యాభివృద్ధికి ప్రధాన కేంద్రాలుగా మారాయి.
-
కొత్త కోర్సులు అదనపు సీట్లుప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) కొన్ని కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది సుమారు 300 సీట్లు పెరిగాయి. కేంద్రప్రభుత్వం తాజాగా అమలులోకి తెచ్చిన రిజర్వేషన్ ప్రకారం 10 శాతం సీట్లు ఆర్థిక బలహీనవర్గాలకు ఇవ్వనున్నారు.
-
అగ్రి కొలువులకు డిప్లొమార్గాలు!కండలు కరిగించి.. శ్రమ ధారలు కురిపించి.. పొలాల్లో పచ్చదనం పరిచి.. అందరి కడుపులు నింపే అన్నదాతకు అండగా నిలిచే వృత్తి ఎంత సంతృప్తినిస్తుందో కదా! మొక్కల పెంపకంతో మొదలు పెట్టి.. మట్టి రకాలను గుర్తుపట్టి.. విత్తనాలను వృద్ధి చేసి.. అధిక పంట ఉత్పత్తిని అందించడంలో రైతుకు అడుగడుగునా సాయం చేసే కొలువులకు ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు సంబంధించిన కోర్సులతో ఆ అవకాశాలను అందుకోవచ్చు. అలాంటి పలు రకాల డిప్లొమాలను పదో తరగతి తర్వాత కొన్ని సంస్థలు అందిస్తున్నాయి.
-
దశ తిరిగేది ఏ దిశలో?విద్యార్థి జీవితంలో మిగిలిన పరిస్థితులన్నీ ఒకెత్తు! పదో తరగతి పూర్తయినవేళ ఎదురయ్యే స్థితి ఒకెత్తు! పాఠశాల నుంచి బయటపడి... నాలుగు రోడ్ల కూడలి కాదు, జీవితంలో ఎటువెళ్ళాలో నిర్ణయించుకోవాల్సిన..
-
అన్ని గ్రూపులకూ న్యాయం!న్యాయమూర్తి.. న్యాయవాది.. విలువలతో కూడిన జీవితం. గౌరవప్రదమైన సామాజిక హోదా. ఎందరికో న్యాయాన్ని అందించే ఉత్తమ స్థానం. మంచి ఆదాయం.. సంతృప్తిని సంపూర్ణంగా ఇచ్చే వృత్తి. అవును.. ఎవరినైనా ఇంతటి ఉన్నతంగా ఉంచగలిగేది న్యాయవిద్యే. అందుకే ఆ కోర్సుకు అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది.
-
ఈ కొలువులకు ఇంటర్ చాలు!ఇంటర్మీడియట్ పూర్తయింది. ఇప్పుడేం చేయాలి? ఇక డైరెక్ట్గా జాబ్లోకి వెళ్లిపోవచ్చు. విద్యార్హత చిన్నదే అయినా పెద్ద జీతాలిచ్చే కొన్ని ఉద్యోగాల్లో చేరవచ్చు. అంతేకాదు నాణ్యమైన ఉన్నత విద్యతోపాటు కొలువులను ఇచ్చే అవకాశాలనూ అందిపుచ్చుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు త్రివిధ దళాలు, ఇంకా ఎన్నో సంస్థలు ప్రకటించే పోస్టుల భర్తీకి పోటీపడవచ్చు.
-
డిగ్రీతోనే ' మేనేజ్ ' చేయొచ్చు!మేనేజర్ ఉద్యోగం... మాట వినగానే ఛాతీ కొంత ఆటోమేటిగ్గా పెరుగుతుంది. ఆ హోదాకి ఉన్న ప్రభావం అలాంటిది. బ్యాంకులు, కార్పొరేట్ కంపెనీలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో అడ్మినిస్ట్రేటర్ అంటే మంచి జీతం, ఎన్నో రకాల ఇతర సౌకర్యాలు ఉంటాయి. అలాంటి ఉన్నతమైన జీవితాన్ని అందుకోవాలని ఇంటర్మీడియట్ నుంచే లక్ష్యంగా పెట్టుకోవచ్చు. డిగ్రీ స్థాయిలో మేనేజ్మెంట్
-
ఫార్మాలో పీజీ.. పరిశోధనతరచూ అంతు తెలియని వ్యాధి ఏదోÅ ప్రబలుతోంది అప్రమత్తంగా ఉండమని ప్రపంచవ్యాప్తంగా ప్రకటనలు వస్తుంటాయి. మరి తగిన ఔషధాలను కనిపెట్టేది ఎవరు? ఈ ప్రశ్నకు ఫార్మాస్యూటికల్ పరిశోధన సంస్థల్లో సమాధానం లభిస్తుంది. అక్కడి శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తూ మానవాళి సంరక్షణకు ఔషధాలను తయారు చేస్తున్నారు. ఇలాంటి ఉన్నతమైన విధుల్లో భాగస్వాములు
-
వైద్యరంగం వద్దనుకుంటే..!బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వారికి ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి మెడికల్ కోర్సులే కాకుండా ఇంకా ఎన్నో రకాల ఇతర డిగ్రీలు అందుబాటులో ఉన్నాయి. అవి చేస్తే సైన్స్ రిసెర్చ్, నేర పరిశోధన రంగాల్లోకి ప్రవేశించవచ్చు. అడవుల పెంపకాలను ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావచ్చు. ఆహార సంస్థలు, ఫార్మా కంపెనీలు, బయోటెక్నాలజీ
-
గ్రూపు ఏదైనా సరే!ఇంటర్లో ఏ గ్రూపు చదివితే సాధారణంగా ఆ మార్గంలోనే కెరియర్ ప్రయాణం సాగుతుంది. కానీ చదివిన గ్రూప్తో సంబంధం లేకుండా, ఏ గ్రూపు చదివినవారైనా చేరటానికి వీలైన కొన్ని కోర్సులున్నాయి. ప్రతి విద్యార్థికీ ఇవి అనువుగా ఉంటాయి. సీఏ, సీఎంఏ, కంపెనీ సెక్రటరీ లాంటి కామర్స్ కోర్సులు అందరికీ తెలిసినవే. వీటితో పాటు న్యాయవిద్య, ఉపాధ్యాయవిద్య, హోటల్
-
వైద్యానికి ముందూ... వెనకా!ఏదైనా ఆరోగ్య సమస్యతో డాక్టర్ దగ్గరకు వెళితే రోగ నిర్ధారణకు టెస్ట్లు చేయిస్తారు. మెడిసిన్ ఇస్తారు. పూర్తి చికిత్స కోసం ఏం చేయాలో చెబుతారు. నయం చేయడంలో ప్రత్యక్షంగా మనకు డాక్టర్ మాత్రమే కనిపించినప్పటికీ రకరకాల పరీక్షలు, స్కానింగ్లు, ఎక్స్రేలు తదితరాల కోసం ఎందరో సాయం చేస్తారు. వీరందరినీ పారామెడికల్ సిబ్బంది అంటారు. కొన్ని ప్రత్యేకమైన కోర్సులు
-
వాణిజ్యయమ్ము నిశ్చయమ్ముగా!దేశం అంటే ఆర్థిక వ్యవస్థ.. మిగతావన్నీ ఆ తర్వాతే. అంత అత్యంత ముఖ్యమైన ఆ వ్యవస్థను భుజాలకెత్తుకునే నిపుణులందరినీ కామర్స్ విభాగమే అందిస్తుంది. దేశాల స్థితిగతులను శాసించగలిగిన శక్తి ఈ ఆర్థికవేత్తల అదుపులో ఉంటుంది. అందుకే ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులకు దీటుగా వాణిజ్యశాస్త్రం ఎదిగింది. జీఎస్టీ వంటి ఆధునిక అనువర్తనలతో మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. కామర్స్ సబ్జెక్టుగా ఉన్న సీఈసీ, ఎంఈసీ తదితర గ్రూప్లతోపాటు ఇతర గ్రూప్లతో ఇంటర్ పూర్తిచేసిన అభ్యర్థులకు వాణిజ్య విద్య వరంలాంటిది.
-
అధిక ఉపాధికి వ్యవ'సాయం'!వ్యవసాయం పల్లెవాసుల వృత్తి అనేది పాతకాలపు మాట. అగ్రికల్చర్.. ఆధునిక టెక్నాలజీతో కార్పొరేట్ కల్చర్గా మారడం కొత్త బాట. పంట విధానం నుంచి నూతన ఉత్పత్తి రీతుల పరిశోధనల వరకు... మార్కెటింగ్ నుంచి ఆర్థిక సూత్రాల అన్వయం వరకు ఎన్నో విభాగాల్లో ఎంతోమంది విధులు నిర్వహిస్తున్నారు. అధిక ఉపాధి అవకాశాలను అందించే రంగంగా వ్యవసాయం విస్తరించింది. దీనికి సంబంధించిన కోర్సులు, ఉద్యోగాలన్నీ బైపీసీ/ఎంపీసీ గ్రూప్లతో
-
సీటొస్తే డిగ్రీ + పీజీ!టెన్త్ కాగానే ఇంటర్... ఇంటర్ తర్వాత డిగ్రీ... ఆ తర్వాత పీజీ... ప్రతి దశలోనూ ఎంట్రన్సులు... స్కోర్లు.. ర్యాంకులు! చాలామందికి ఇవన్నీ ‘అబ్బా!’ అనిపిస్తాయి. కానీ ఈ పరీక్షల, మజిలీల, అడ్మిషన్ ఎదురుచూపుల గోల లేకుండా ఇంటర్ తర్వాత ఒక్కసారి సీటు కొడితే ఏకంగా పీజీతో బయటకు వచ్చే అవకాశం కల్పిస్తున్నాయి.. కొన్ని సంస్థలు! హ్యుమానిటీస్, ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ, మేనేజ్మెంట్, బీఎడ్... ఒకటేమిటి! ఆసక్తికరమైన సబ్జెక్టుల్లో భిన్నరకాల వైవిధ్యభరితమైన ఇంటిగ్రేటెడ్ కోర్సులు విద్యార్థులను స్వాగతిస్తున్నాయ్!
-
మెడికల నెరవేరాలంటే!జాతీయస్థాయి మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష.. ‘నీట్’. రెండు తెలుగు రాష్ట్రాల బైపీసీ విద్యార్థులు ఇంటర్ పరీక్షలు ముగించుకుని, ఇప్పుడు దీనిపై దృష్టిపెట్టారు. వారి సన్నద్ధత చివరి అంకంలోకి ప్రవేశించింది. ఈ సమయంలో సబ్జెక్టులవారీగా అనుసరించాల్సిన మెలకువలను తెలుసుకుందాం!
దేశవ్యాప్తంగా 15.19 లక్షలమంది విద్యార్థులు మే 5న జరగబోయే నీట్- 2019కు దరఖాస్తు చేశారు.
-
ఆయుష్మాన్ భవ!డాక్టర్ కావాలనే లక్ష్యంతోనే చాలామంది ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకుంటారు. విపరీతమైన పోటీలో ఎంబీబీఎస్, బీడీఎస్ల్లో సీటు రాకపోతే నిరాశచెందుతుంటారు. ఖర్చులు భరించలేక కొందరు వెనకడుగేస్తుంటారు. కానీ ఇంకా ఎన్నో డాక్టర్ కోర్సులు ఉన్నాయి. అల్లోపతికి దీటుగా ఆయుర్వేదం, యునానీ, హోమియో వంటివి ఇప్పుడు పూర్తిస్థాయిలో ఆదరణ పొందుతున్నాయి.
-
లైబ్రరీపోటీ పరీక్షలకు హాజరయ్యే వారికోసం ఇటీవల మార్కెట్లోకి విడుదలైన పుస్తకాల వివరాలు.
-
లెక్కలేనన్ని... దారులు!ఎంపీసీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన తర్వాత ఇంజినీరింగ్ లేదా బీఎస్సీ తప్ప మరొకటి వెంటనే తోచదు. కానీ దాదాపు అన్ని రకాల మార్గాల్లోకి ప్రవేశించే అవకాశం ఈ విద్యార్థులకు ఉంది. విభిన్న బ్రాంచీలతో ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లు చేసుకోవచ్చు. బీఎస్సీ, ఎంఎస్సీలతో పాటు బీఎడ్, ఎంఎడ్లు పూర్తి చేసుకునే వీలుంది. కొన్ని పరీక్షలతో ఆర్మీ, నేవీ...
-
జంక్షన్లో టెన్షన్ వద్దు!భవితకు దారితీసే మార్గాన్ని ఎంచుకునే అవకాశం పదోతరగతి తర్వాత వస్తుంది. ఏ కెరియర్ వైపు అడుగులు వేయాలో ఇంటర్లో చేరేటపుడే దాదాపు నిర్ణయమైపోయివుంటుంది. అక్కడ ఏమైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడానికి మరో అవకాశం ఇంటర్మీడియట్ తర్వాత ఏర్పడుతుంది. నిజమైన ఆసక్తి, స్పష్టత ఉంటేనే కోర్సుపై పూర్తి నిమగ్నతతో దృష్టిపెట్టటానికైనా, రాణించటానికైనా వీలుంటుంది. కెరియర్ జంక్షన్లో టెన్షన్ పడకుండా మంచి నిర్ణయం తీసుకోవాలంటే ఏ విషయాలు గమనించాలి? ముందుకు ఎలా సాగాలి?
-
ఆట పాటలతో ఉత్తమ విద్యమంచి బడిలో చేరిస్తే చిన్నారుల భవితకు భరోసా ఉంటుంది. ఎంచుకోవడానికి ఎన్నో ఆప్షన్లు ఉన్నా అందరికీ అనువైనవిగా కేంద్రీయ విద్యాలయాలు గుర్తింపు పొందాయి. ఒత్తిడి లేని విద్యావిధానం, ఆటపాటలకు ప్రాధాన్యం కేవీల ప్రత్యేకత. పిల్లలను బహుముఖ ప్రజ్ఞాశాలురుగా తీర్చిదిద్దాలని ఆశించే తల్లిదండ్రులకు ఇవి తగినవని చెప్పొచ్చు.
-
ఎనిమిది ఫెయిలైనా.. ఇంజినీరింగ్ పాసైనా..నిర్మాణరంగంలో ఉపాధి అవకాశాలు నిరంతరం ఉంటాయి. అయితే వాటిని అందుకోడానికి తగిన నైపుణ్యాలను నేర్చుకోవాలి. అలాంటి స్కిల్స్కి సంబంధించిన పలు రకాల కోర్సులను హైదరాబాద్లోని ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్’ నిర్వహిస్తోంది.
-
ఒత్తిడిని ఓడిద్దాం!పదోతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రోహిణి రాత్రింబవళ్లు చదివేస్తోంది. నిద్రాహారాలు మానేసి నిరంతరం ప్రిపేరవుతున్నా ఏదో భయం. పూర్తి చేయాల్సిన సిలబస్ ఇంకా మిగిలిపోయిందనే ఆందోళన. అప్పటి వరకు చదివినదంతా మర్చిపోయానేమోననే మథనం. ఇదంతా చూస్తున్న తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు.
-
పైసా ఖర్చు లేకుండా ప్రామాణిక విద్య!పదోతరగతి పూర్తయింది.. మంచి మార్కులు వచ్చినా పైచదువులకు ఆర్థిక పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. భారీ ఫీజు, వసతి, ఇతర ఖర్చులు.. భరించడం కష్టం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతులైన పేద విద్యార్థుల ఇబ్బందులు ఇవి. ఇందుకు ఒక పరిష్కారం ఉంది. ప్రభుత్వాలు ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసి కార్పొరేట్ తరహా విద్యను అందిస్తున్నాయి. వీటిలోని సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నాయి.
-
ఐటీఐతో నేవీ కొలువు!భారత నౌకాదళం 554 ట్రేడ్స్మెన్ మ్యాట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. పదోతరగతి అనంతరం ఐటీఐ కోర్సులు పూర్తిచేసినవారు వీటికి పోటీపడవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు నేవల్ కమాండ్స్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
-
పదితో ఇంజినీరింగ్!పదో తరగతి పూర్తవగానే ఇంజినీరింగ్ కోర్సుల్లోకి ప్రవేశించే దారి.. పాలిటెక్నిక్ విద్య. చిన్నవయసులోనే వీలైనంత త్వరగా ఉద్యోగంలో చేరి, స్థిరపడాలనుకునేవారికి ఇది మేలైన మార్గం! ఈ డిప్లొమా కోర్సులకు నిర్వహించే ఎంట్రన్స్.. పాలిసెట్ ప్రకటన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే విడుదల అయింది. త్వరలో తెలంగాణలో విడుదల కానుంది. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ విద్య ప్రత్యేకత, ప్రధాన కోర్సుల ముఖ్యాంశాలు చూద్దాం!
-
ఫౌండేషన్ అవసరమా కాదా?‘అయిదో తరగతి నుంచే మావాడికి ఐఐటీ కోచింగ్ ఇప్పించేస్తున్నాం’ అని కొందరు తల్లిదండ్రులు గర్వంగా తలలెగరేస్తే.. ‘అయ్యో మనం ముందుగా మేల్కొనలేకపోయామా.. తప్పు జరిగిపోయిందా..’ అని ఇంకొందరు తల్లడిల్లుతుంటారు. ‘శిక్షణ సంస్థలు, స్కూళ్ల మార్కెటింగ్ మాయాజాలంలో పడి పిల్లలపై అనవసరమైన ఒత్తిడిని పెంచవద్దు’ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంతకీ ఐఐటీ ప్రవేశ పరీక్షల కోసం ఎప్పుడు శిక్షణ ప్రారంభించాలి.. ఎలాంటి బోధనను పిల్లలకు అందించాలి.. తదితరాంశాలను వివరించే కథనం ఇది.
-
ఇంటర్తో సెంట్రల్ కొలువులుప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ సెంట్రల్ గవర్నమెంట్ అంటే అందరికీ ఆకర్షణే. అలాంటి కొలువు ఇంటర్ అర్హతతోనే అందుతుందంటే ఇంకెంత మంచి అవకాశామో... ఆలోచించండి. ఇప్పుడు ఆ తరుణం వచ్చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ పరీక్షకు ప్రకటన విడుదల చేసింది.
-
సలహాలరావుకు స్వాగతం!తర్వాత ఏంటి..? ప్రతి ఒక్కరి జీవితంలో తరచూ ఎదురయ్యే ప్రశ్న ఇది. విద్య, ఉద్యోగాలకు సంబంధించి అందరూ తప్పకుండా తర్జనభర్జన పడే సమస్య కూడా. అయితే దీనికి సరైన సమాధానాన్ని పొందడం అంత తేలిక కాదు. మనకు ఏం కావాలి.. ఏది సరిపోతుంది.. ఏ కోర్సులో చేరాలి.. ఎలాంటి ఉద్యోగం వస్తుంది?
-
భావనలపై పట్టుంటే హిట్టే!ఒకే సమయంలో రెండు కోర్సులూ చదువుతూ రెండిట్లోనూ రాణించడమంటే ఆషామాషీ విషయం కాదు. పైగా... కావాలని కష్టమైనది ఎంచుకుని, విజయపతాకం ఎగురవేయటం మరింత ప్రత్యేకం! గుంటూరు కుర్రాడు మలిశెట్టి సూర్యప్రకాష్ సీఏతో పాటు సమాంతరంగా చదివిన కంపెనీ సెక్రటరీ కోర్సు ఎగ్జిక్యూటివ్ పరీక్షలో అఖిలభారత ...
-
కొలువు ఏదైనా.. సిలబస్ అదే!అవకాశాలు తలుపు తడుతున్నవేళ అన్నిరకాలుగా తయారుగా ఉండాలి. లేకపోతే అవి చేజారిపోతాయి. సర్కారీ ఉద్యోగాలు కూడా ఇంతే! ఇప్పుడు భారీగా కొలువులు ప్రకటిస్తున్న బీఎస్ఐఆర్ (బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇన్సూరెన్స్, రైల్వే) నియామక పోటీ పరీక్షలన్నీ కాస్త అటు ఇటుగా ఒకేవిధం! అంటే సబ్జెక్టులు, వాటి సిలబస్ దాదాపుగా ఒకటే. పరీక్షా విధానంలోనే కాస్త మార్పు! ఏదైనా ఒక పరీక్షకు సన్నద్ధమైతే ...
-
సాధిద్దాం.. 100+ఇంజినీరింగ్ కలను సాకారం చేసుకోడానికి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల ముందు ప్రధానంగా మూడు అవకాశాలు ఉన్నాయి. జేఈఈ మెయిన్-2తోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నిర్వహించే ఎంసెట్లు. రాష్ట్రస్థాయిలో కోరుకున్న కోర్సును మంచి కళాశాలలో చేయాలంటే కనీసం వందకు పైగా మార్కులను సాధించుకోవాలి.
-
ఐసెట్ కావాలంటే..!రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐసెట్
నగారా మోగింది. ఎంబీఏ చేయాలనుకునేవారికి ఇదో చక్కని అవకాశం. ఈ పరీక్ష ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఏప్రిల్/ మేలో నిర్వహించనున్నారు. ఒకే సిలబస్ ఉండే ఈ రెండు పరీక్షలూ తక్కువ వ్యవధిలో జరగబోతున్నాయి. ప్రణాళిక ప్రకారం తయారైతే మంచి స్కోరుతోపాటు మంచి కళాశాలలో సీటు సంపాదించొచ్చు.ఐసెట్ రాయడానికి ఈ ఏడాది డిగ్రీ పూర్తిచేసుకున్న వారితోపాటు ఇతర గ్రాడ్యుయేట్లు అర్హులు...
-
అడుగేద్దాం..ఆహార సంస్థలోకిభారతీయ ఆహార సంస్థ (ఎఫ్సీఐ) 4103 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. వీటిలో జూనియర్ ఇంజినీర్లు, గ్రేడ్-2, 3 అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్, టైపిస్టు పోస్టులు ఉన్నాయి. అన్ని విభాగాల్లోనూ కలిపి సౌత్ జోన్లో 540 పోస్టులున్నాయి. అభ్యర్థులు తమకు నచ్చిన జోన్ను ఎంచుకోవచ్చు. ఆ జోన్లో ఏదో ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
-
పౌరసేవకు..అటవీ సర్వీసుకు..రెండు అత్యున్నత సర్వీసుల పరీక్షలకు సన్నద్ధత ఒకచోట నుంచే మొదలవుతుంది. సరైన వ్యూహంతో సాగితే లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఏ దశలో ఏం చదవాలో నిర్ణయించుకోవడం.. దాన్ని అమలు చేయడంలోనే అందరు అభ్యర్థుల నుంచి విజేతలు వేరవుతారు. రెండు పడవలపై కాళ్లు పెట్టవద్దనేది పాత సామెత.
-
ట్రిపుల్ ఐటీలో పంచతంత్రంకంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సులకు ప్రసిద్ధికెక్కిన సంస్థల్లో ఐఐఐటీ-హెచ్ ముఖ్యమైంది. బీటెక్, ఎంఎస్ అయిదేళ్ల డ్యూయల్ డిగ్రీ; జనరల్ బీటెక్, లేటరల్ ఎంట్రీ విధానంలో బీటెక్, ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ సంస్థ ప్రకటన విడుదలచేసింది
-
వృద్ధుల సేవలో వీరు స్పెషలిస్టులుజీవితానుభవంతో తర్వాతి తరాలకు మార్గదర్శనం చేసే వయో వృద్ధులు సమాజాభివృద్ధిలో ముఖ్య భాగం. సీనియర్ సిటిజన్ల సంరక్షణ, వారి బాగోగులు చూసుకోవటం ఇప్పుడు ఉపాధి మార్గంగా ఉంది. వైద్యరంగంలో డిగ్రీ గానీ డిప్లొమా గానీ ఉన్నవారు దీన్ని ఎంచుకోవచ్చు. వీరికోసం విభిన్న రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి
-
డేటా శాస్త్రం.. అవకాశాల అస్త్రం!2020 నాటికి డేటా సైంటిస్ట్లకు డిమాండ్ 28 శాతం వరకు పెరగనుందని, దాదాపు మూడు లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఐబీఎం అంచనా వేసింది.
డ్రైవర్ లేని కారు.. పెనుతుపానులోనూ దారి తప్పకుండా గమ్యం చేరే విమానం.. ఎన్నికల్లో ఫలానా నాయకుడిదే విజయం.. ఆ టీవీ సీరియల్స్కే ఆదరణ, ఈ వస్తువులకే డిమాండ్.. అంటూ ముందే అంచనాలు వేసే శాస్త్రం అందుబాటులోకి వచ్చేసింది. అదే డేటా సైన్స్. దూరాలను, మలుపులను సరిగ్గా లెక్కలేసి సాగిపోతుంది కారు. వాతావరణ మార్పులను ముందే పసిగట్టి రూటు మార్చుకొని వెళ్లిపోతుంది విమానం. గత పోలింగ్లో తేడాలను
-
ఎక్కడ ఉంటే అక్కడే ఉద్యోగం!వచ్చే సంపాదన సరిపోవడం లేదు.. ఆర్థిక ఇబ్బందులు. పిల్లల పెంపకం బాధ్యత.. రెగ్యులర్ ఉద్యోగం చేయలేరు. ఇల్లు కదలలేరు.. ఉన్న ఊరు వదలలేరు.. ఏవో కష్టాలు. ఆదాయం కావాలంటే ఆఫీసుకి వెళ్లాల్సిందేనా.. ఆస్తులు ఉండాల్సిందేనా.. వ్యాపారం చేయాల్సిందేనా..! ..అవసరం లేదు.
-
కలివిడిగానా? విడివిడిగానా?ప్రతి సబ్జెక్టులో ఎంతో సిలబస్... ఏకధాటిగా చదువుతూపోతే సరిపోతుంది కదా? వాటిని మళ్లీ ఇంకోసారి చదవాలా? దానిబదులు మరో చాప్టర్ కవర్ చేయొచ్చుగా? ఒంటరిగా ప్రిపేరవటం కంటే గ్రూప్ స్టడీ మంచిదేనా? పరీక్షల సమయంలో ఇలాంటి సందేహాలెన్నో విద్యార్థులను సతమతం చేస్తుంటాయి.
-
కొత్త కోణం.. గెలుపు బాణంవచ్చే మూడు నెలల్లో నియామక పరీక్షలు రాసేందుకు సన్నద్ధమవుతున్న ఏపీపీఎస్సీ ఉద్యోగార్థులకు శుభవార్త! దాదాపు అదే సన్నద్ధతతో పోటీపడగలిగే ఏడు రకాల ప్రత్యేక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. అన్నీ కలిపి 590 ఖాళీలు! ఈ ప్రత్యేక పోస్టుల పరీక్షా సిలబస్లో
-
కెనడా పీజీ పిలుస్తోంది!విదేశీ విద్య అనగానే అమెరికాతో పాటు స్ఫురించే దేశాల్లో కెనడా ముందువరసలో ఉంటుంది. నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలపరంగా మన విద్యార్థులు ఈ దేశంలో చదవటానికి మొగ్గు చూపుతున్నారు. కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ పీజీ కోర్సులు ఇక్కడ ప్రాచుర్యం...
-
గణిత.. గణాంక శాస్త్రాలకు ఘన వేదికమనదేశంలో గణాంక శాస్త్ర, గణితశాస్త్ర (స్టాటిస్టిక్స్, మ్యాథ్స్) కోర్సులకు శిఖరాగ్ర సంస్థ- ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ). ఈ సబ్జెక్టుల్లో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి నుంచే అత్యున్నత బోధన ఇక్కడ లభిస్తుంది. 2019 -20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు తాజాగా ఐఎస్ఐ ప్రకటన వెలువడింది. ఈ సంస్థ అందిస్తోన్న కోర్సులు, పరీక్షల గురించి వివరంగా తెలుసుకుందామా?
-
ఉపాధి ధగధగఆభరణాలు అందాన్నీ, ఆకర్షణనూ పెంచడమే కాదు... నలుగురిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. అందుకే వినూత్నమైన నగలకు విశేషాదరణ. ఒకప్పటితో పోలిస్తే వివిధ సందర్భాల పేరుతో ఉత్సవాలూ, ఫంక్షన్లూ ఏడాది పొడవునా జరుగుతున్నాయి. ఈ పరిస్థితి జ్యూయెలరీ డిజైనింగ్కి గిరాకీ పెంచుతోంది. దీన్ని వృత్తిగా ఎంచుకుంటున్నవారి సంఖ్యా ఎక్కువ అవుతోంది!
ఎప్పుడూ ఒకేలా ఉండే సంప్రదాయ ఆభరణాలను ధరించాలని ఇప్పుడు ఎవరూ అనుకోవడం లేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధునాతనంగా కనిపించే ఆభరణాలనే కోరుకుంటున్నారు.
-
రాయడం వస్తే.. ఆదాయం మస్తే!సంస్థల వివరాలు.. విజయాలు.. ఫోన్లు.. బైక్లు.. కొత్త ఉత్పత్తులు.. పుస్తకాలు.. ప్రాజెక్టులు.. ఇలా దేని కోసమైనా.. వెబ్లో వెతికేస్తుంటాం. ఎట్టకేలకు పట్టేస్తుంటాం.అలాంటి సమాచారమంతా ఎక్కడి నుంచి వస్తుంది? కంటెంట్ రైటర్లు అందిస్తారు. వాళ్లెవరు? ఉద్యోగులే.. పార్ట్టైమ్.. ఫుల్టైమ్ లేదా ఫ్రీలాన్సర్లు. ఇప్పుడు కంటెంట్ రైటింగ్ నయా కెరియర్గా వేగంగా ఎదుగుతోంది. ఈ ఉద్యోగాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్లో గాలిస్తున్న వాళ్లలో మూడొంతుల మంది మన వాళ్లేనని...
-
సాహస నారికి స్వాగతంతెగువ చూపే మహిళల కోసం రక్షణ దళాలు ఎదురు చూస్తున్నాయి. చిన్నా చితకా ఉద్యోగాల్లోకి కాదు.ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ అన్నింటిలోనూ నవతరం యువతుల కోసం వైట్ కాలర్ ఉద్యోగాలెన్నో ఉన్నాయి. త్రివిధ దళాల్లోనే కాదు పారా మిలటరీలోనూ పేరున్న పోస్టులున్నాయి. యూపీఎస్సీ నిర్వహించే సీడీఎస్ఈ, అసిస్ట్టెంట్ కమాండెంట్స్ (ఏసీ) పరీక్షలతోపాటు ఎయిర్ఫోర్స్ ఏఎఫ్ క్యాట్్, ఆర్మీ, నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఉమెన్ ఎంట్రీ... ఇలా ఎన్నో ప్రవేశమార్గాల ద్వారా అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు...
-
మెచ్చిన రంగంలో మేనేజ్మెంట్అడ్మినిస్ట్రేషన్ కోసం దాదాపు అన్ని ఆర్గనైజేషన్లు ఎంబీఏ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాయి. కానీ కొన్ని ప్రత్యేక సంస్థలు వాటి ప్రత్యేకతకు అనుగుణంగా మేనేజర్లను ఎంచుకుంటాయి. అలాంటి ఆఫర్లను అందుకోవాలంటే ప్రత్యేక మేనేజ్మెంట్ కోర్సులు చేయాల్సిందే. వాటినే సెక్టోరల్ (రంగాలవారీ) ఎంబీఏలు అంటారు. అభ్యర్థులు తమ అభిరుచులకు అనుగుణంగా కూడా వీటిని చేసుకోవచ్చు. ఇష్టమైన విభాగంలో ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు.
-
మలి గెలుపు మార్గం!దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్ ఏటా రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న అనంతరం మొదటిసారి గత జనవరిలో పరీక్ష జరిగింది. విభిన్న ప్రమాణాలతో కూడిన ప్రశ్నల స్థాయులు సులభంగా, మధ్యమంగా ఉన్నాయి. మొదటి పరీక్ష తీరుతెన్నులను గ్రహించి మలి విడత విజయానికి మార్గాలు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సబ్జెక్టుల వారీగా ప్రశ్నల సరళిని గ్రహిస్తే ఏప్రిల్లో జరగబోయే పరీక్ష ప్రిపరేషన్కు మరింత పదును పెట్టుకోవచ్చు.
-
దాటొద్దు.. చట్టబద్ధమైన దారి!నకిలీ యూనివర్సిటీలో ప్రవేశం పొందేందుకు కొందరు తెలుగు విద్యార్థులు ప్రయత్నించి యు.ఎస్. ఇమిగ్రేషన్ అధికారులకు పట్టుబడటం, తర్వాతి పరిణామాలు కలకలం కలిగించాయి. కారణాలు ఏవైనా కోటి కలలతో సుదూర దేశం వెళ్లి, ఇలాంటి అనూహ్య పరిస్థితుల్లో చిక్కుకోవటం దుర్భరం. మన విద్యార్థులు అమెరికా వెళ్లాలని చేస్తున్న ప్రయత్నాల్లో లోపాలేమిటి? ఎక్కడ పొరపాటు జరుగుతోంది? ఇలా జరగకుండా ఉండాలంటే.. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?
-
కేంద్రప్రభుత్వంలో ఇంజినీర్ కొలువులుఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమాలు చేసిన నిరుద్యోగులకూ, చిరుద్యోగులకూ ఓ బంగారు అవకాశం వచ్చింది! కేంద్ర ప్రభుత్వ పరిధిలో జూనియర్ ఇంజినీర్ల పోస్టుల నియామకాల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసి, వెంటనే సన్నద్ధత ప్రారంభించటం శ్రేయస్కరం. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షకు సమగ్రంగా తయారై మెరుగైన ప్రతిభ చూపితే చక్కటి ఉద్యోగం అందుకోవచ్చు!
-
కేంద్ర బలగాలు కొలువు మార్గాలురక్షించాలి అనుకుంటే చాలు.. గుప్పెడు గుండెలో కొండంత ధైర్యం వచ్చి చేరుతుంది. అదే ఒక మెషిన్ గన్ మన చేతికి ఇచ్చి కాపలా కొలువును అప్పగిస్తే కంటికి రెప్ప కూడా పడదు. సరిగ్గా అలాంటి ఉద్యోగాలనే అందిస్తున్నాయి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. పదోతరగతి, డిగ్రీ అర్హతలతో వీటిని సాధించుకోవచ్చు. ఇటీవల కేంద్రప్రభుత్వం 2.5 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించబోతున్నట్లు ప్రకటించింది. అందులో కేంద్ర బలగాల కొలువులు లక్షకు పైగా ఉన్నాయి. వాటిని అందుకోవాలంటే ఇప్పటి నుంచే సన్నద్ధత మొదలుపెట్టాలి.
-
సివిల్స్ వయా గ్రూప్స్రెండు పడవలపై కాళ్లెందుకు.. ఒక లక్ష్యానికే గురిపెట్టి సరిపెట్టుకుందాం అనుకుంటారు చాలామంది. అలా నిరాశపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే గ్రూప్-1 ని టార్గెట్ చేసుకుంటే సివిల్స్ కూడా సాధించొచ్చని చెబుతున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్స్ కొత్త సిలబస్ సివిల్స్కి దగ్గరగా ఉండటమే అందుకు కారణం.
-
ఉపాధి దారిలో పాదరక్షలుకాళ్లకు రక్షణ కల్పిస్తూనే, హుందాతనాన్ని పెంపొందించేలా తోడ్పడుతున్నాయి పాదరక్షలు. ఆకర్షణీయ డిజైన్లలో పాపాయి నుంచి పెద్దాయన వరకూ అందరినీ ఇవి ఆకట్టుకుంటున్నాయి. పర్వాలేదు అనుకున్నవారికి పై స్థాయిలో, లేనివాళ్లకు అందుబాటు ధరల్లో ఇప్పుడివి అన్నిచోట్లా దొరుకుతున్నాయి.
-
పదిలో పదికి పది!విద్యార్థుల జీవితంలో పదో తరగతి పరీక్షలు చాలా ముఖ్యమైనవి. వీటిలో 10/10 జి.పి.ఎ. లక్ష్యంగా పెట్టుకుని చాలామంది కష్టపడి చదువుతున్నారు. శ్రద్ధగా పునశ్చరణ చేస్తున్నారు. ఈ లక్ష్యసాధన కష్టమనే అభిప్రాయం కొందరిలో ఉంది. ఇది అపోహ మాత్రమే. ప్రణాళిక ప్రకారం చదువుతూ.. విషయం అర్థం చేసుకుంటూ... దానిపై పట్టు సాధించటం దీనికి మొదటి మెట్టు.
-
మెరుగైన మార్కులకు సరైన మార్గాలు!అందరికీ అదే సిలబస్.. అంతే సమయం.. అయినా కొందరికే మంచి మార్కులు. కారణం చదవడంలో తేడాలే. ఏది ముఖ్యం.. దేన్ని వదిలేయాలి.. తెలుసుకొని ప్రిపేర్ కావడమే విజయసూత్రం. అతిస్వల్ప సమాధాన ప్రశ్నలేగా అని ఆదమరిస్తే.. అత్యున్నత స్థానం అందకుండా పోతుంది. చేతిరాతను పట్టించుకోకపోతే తలరాత మారిపోతుంది. ఇలాంటి ఇబ్బందులు తొలగాలంటే ఇప్పటి నుంచైనా శ్రద్ధపెట్టాలి.
-
కొలువుల వేటలో అపూర్వ ఆయుధంకళాశాల జీవితమంటే ‘దోస్త్ మేరా దోస్త్’ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం, నోట్స్ ఇచ్చి పుచ్చుకోవడం, మరెన్నో తీపి జ్ఞాపకాలు. ‘ఆ సినిమా బాగుంది, ఫలానా సంస్థలో ప్రాజెక్టు చేసే అవకాశం దొరుకుతుంది, నయా దుస్తుల ట్రెండ్ మార్కెట్లోకి వచ్చింది...’ కళాశాలలో ఉన్నంతవరకూ ఇదే రకం సమాచారం మార్పిడి అవుతుంది.
-
ఎన్ని చాలు? ఏవి మేలు?ఇంజినీరింగ్ విద్యను చదవాలనుకునేవారికి ప్రవేశ మార్గాలు ఎన్నో! జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో పాతిక వరకూ ఇంజినీరింగ్ ప్రవేశపరీక్షలున్నాయి. దాదాపు ఇవన్నీ ఆన్లైన్ పరీక్షలే. సిలబస్ దాదాపు ఒకటే. మరి వీలైనన్ని ఎక్కువ పరీక్షలకు దరఖాస్తు చేసి, రాయటం మంచిదేనా? ఏమాత్రం కాదు! ఇలా చేయటం విద్యార్థులకూ, వారి తల్లిదండ్రులకూ ఆర్థికంగా, మానసికంగా ఎంతో భారం!
-
పటం గీయగలరా?ఉత్తరాన హిమాలయాలు.. దక్షిణాన హిందూ మహాసముద్రం.. పైన చైనా.. అడుగున ఆస్ట్రేలియా.. ముందుకెళితే అమెరికా.. వెనక్కి మళ్లితే ఆఫ్రికా.. మనం వెళ్లి చూశామా? కాదు.. మ్యాప్ ఆధారంగా చెప్పేశాం. మందిరాలు, మసీదులు, రోడ్లు, రైలు పట్టాలు, కుంటలు, కాలువలు, చెరువులు... ఒకటేమిటి భూమి మీద కనిపించే అన్నింటినీ కచ్చితమైన దూరంలో.. కరెక్టయిన దిక్కులో అలా రాసి పెట్టేశారు. ఎవరు? ఇంకెవరు మన కార్టోగ్రాఫర్లే. అంటే మ్యాపులను (పటాలు) అధ్యయనం చేసేవారు. భూగోళాన్ని చుట్టేసి ఎప్పటికప్పుడు పటాలపై పెట్టేయాలంటే ఎంత మంది కావాలో ఊహించండి. జాగ్రఫీని ఎంజాయ్ చేసేవారికి ఇది ఆసక్తికరమైన ఉద్యోగం.
-
యువర్ ఆనర్!కామన్ లా అడ్మిషన్ టెస్టు (క్లాట్) స్కోరుతో దేశవ్యాప్తంగా 21 జాతీయస్థాయి సంస్థలు అయిదేళ్ల బీఏ ఎల్ఎల్బీ, ఏడాది వ్యవధి ఉండే ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఎన్నో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు సైతం ప్రవేశానికి అవకాశం ఇస్తున్నాయి.
-
విజయానికి వర్తమానంగ్రూప్స్, సివిల్స్, ఇతర పోటీ పరీక్షల్లో వర్తమాన అంశాలకు ప్రాముఖ్యం ఏటా పెరుగుతోంది. ఇటీవల వీటి సరళి మారింది. సంపూర్ణమైన అవగాహన ఉంటేనే జవాబు గుర్తించగలిగేేలా ప్రశ్నలను లోతుగా అడుగుతున్నారు.‘ కరెంట్ అఫైర్సే కదా, పరీక్షలకు కొద్దిరోజుల ముందు చూసుకుంటే చాలు’ అని తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుంది. ఉద్యోగార్థులు ఈ విషయం గుర్తుంచుకుని, చదివే పద్ధతిలో మార్పు చేసుకోవాలి. అప్పుడే పోటీలో ముందు నిలిచి, విజయానికి పునాది వేసుకోగలుగుతారు!
-
ఏడాదికి వేతనం 15-52 లక్షలు!దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ భారీ వేతనాలను అందించే స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. స్టాటిస్టిక్స్, ఇంజినీరింగ్, న్యాయవిద్యల్లో తదితరాల్లో పట్టాలు పొందిన అనుభవజ్ఞులైన అభ్యర్థులకు రూ. 15 లక్షల నుంచి రూ. 52 లక్షల వరకు వార్షిక వేతనాన్ని ఇవ్వనుంది.
-
అవకాశాల పాలపుంత.. అంతరిక్షం!ఒక చిన్న ఉపగ్రహాన్ని స్పేస్లోకి ప్రవేశపెట్టగానే ఇంత పెద్ద దేశం పండగ చేసుకుంటుంది. శాస్త్రవేత్తలను ప్రధాని ప్రశంసలతో ముంచెత్తుతారు. వేల కోట్ల ఖర్చు.. క్షణ క్షణం నరాలు తెగే ఉత్కంఠ.. అంతరిక్ష విజయంతో అందరిలోనూ ఆనందం. అలా విశ్వవీధిలోకి చేరిన శాటిలైట్ల సహకారంతోనే మన టీవీలు, రేడియోలు, ఫోన్లు, విమానాలు... ఇలా ఎన్నో పనిచేస్తుంటాయి. వీటి వెనుక ఎందరో పరిశోధకులు, ఎన్నో రకాల నిపుణుల కృషి ఉంటుంది. వారిలో ఒకరిగా ఆ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలంటే అంతరిక్షాన్ని అర్థం చేసుకోవాలి. పాలపుంతలపై పరీక్షలు రాయాలి.
-
అందరి బంధువు!సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం మీదే సమస్త ప్రపంచ లావాదేవీలు సాగుతుంటాయి. అలా అందుకోడానికైనా.. అందించడానికైనా దాదాపు అన్ని సంస్థల్లోనూ అందరికీ ఒక బంధువు అందుబాటులో ఉంటారు.. వారే ప్రజాసంబంధాల అధికారి. మల్టీనేషనల్ కంపెనీలైనా.. మనదేశంలోని సంస్థలైనా కస్టమర్లతో కనెక్ట్ కావడానికి వీరు సాయం చేస్తారు. వస్తువులు, సేవలు.. సంస్థల కార్యకలాపాలు ఏమైనా ప్రజల్లో బలమైన ప్రభావాన్ని కలిగిస్తారు. పాలసీ నిర్ణయాలను, ఉత్పత్తుల వివరాలను ఎప్పటికప్పుడు జనానికి తెలియజేసి సంస్థలకు అదనపు ‘గుడ్విల్’ను ఈ అధికారులు జోడిస్తారు.
-
4 కొత్త కోర్సులుఉద్యోగాలను ఎక్కువగా అందిస్తున్న రంగాల్లో వైద్యం, విద్య, గ్రామీణాభివృద్ధి ప్రధానమైనవి. వీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని హెచ్సీయూ వృత్తి విద్యలో సాధారణ డిగ్రీ అభ్యర్థులు చేయదగిన నాలుగు కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. హస్పిటల్ మేనేజ్మెంట్లో నైపుణ్యాలను పెంచుకోడానికీ, విద్యారంగంలో సరికొత్త టెక్నాలజీ వినియోగాన్ని..
-
ఐదేళ్ళ పీజీ.. ఐదువేల స్టైపెండ్బేసిక్ సైన్స్ సబ్జెక్టుల్లో కెరియర్ను ఎంచుకోవాలనుకునేవారు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ చదవటం ప్రయోజనకరం. ఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష- నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్) ప్రకటన ఇటీవలే విడుదలైంది. దీనిలో అర్హత సాధిస్తే ప్రతిష్ఠాత్మకమైన నైసర్, ముంబయి యూనివర్సిటీల్లో కోర్సులను అభ్యసించే అవకాశం కలుగుతుంది.
-
పైసా ఖర్చవకుండా పైలట్!యువతలో క్రేజ్ ఉన్న రక్షణ రంగ ఉద్యోగాలకు చిరునామాగా నిలుస్తోంది... ఎయిర్ఫోర్స్! సంఘంలో గుర్తింపు, మంచి వేతనాలు, సౌకర్యాలు.. ఇవన్నీ ఆకర్షణీయమే. ఉచితంగా పైలట్ కావడానికైనా, పదో తరగతితోనే ఎయిర్మెన్ ఉద్యోగం పొందటానికైనా ఇదే వేదిక. ఇంటర్ ఉంటే చాలు ఫ్లయింగ్ ఆఫీసర్ కోసం ప్రయత్నించవచ్చు. డిగ్రీ, డిప్లొమా...విద్యార్హత ఏదైనప్పటికీ అందుకు తగ్గ ఉద్యోగాలెన్నో వాయుసేనలో ఉన్నాయి. వాటిలో ప్రవేశానికి ఆరు నెలలకు ఒకసారి ప్రకటనలూ వెలువడుతున్నాయి.
-
కాంతులీనే కొత్త కెరియర్లు!ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి? పాత దారుల్లో వెళితే ఉద్యోగాన్వేషణ ప్రయాణం సుదీర్ఘంగా సాగవచ్చు. ఒక్కోసారి ఎంతకూ గమ్యం చేరలేకపోవచ్చు. అదే కొత్త మార్గంలో వెళితే నాలుగు అడుగులు వేయకముందే ఉద్యోగ వరమాల మీ మెడలో పడవచ్చు. ఉద్యోగం కావాలంటే మంచి కంపెనీలో చేరడం పాత పద్ధతి. ఆ మంచి కంపెనీ సరైన మార్గంలో లేకపోతే కొంతకాలానికే కనుమరుగై పోవచ్చు. అందుకే పదికాలాలపాటు నిలబడే ఉద్యోగం కావాలంటే కొత్త దృష్టి అవసరం. అలాంటి అంతర్నేత్రంతో చూస్తే సంక్షోభం, నియంత్రణ, విస్తరణ, భద్రత వంటివి కూడా ఉద్యోగాన్నిచ్చే అమృత కలశాలే! వీటిలో నిమగ్నమైన వేలాది కంపెనీలు లక్షల ఉద్యోగావకాశాలతో....
-
మర్యాద రామన్నలకు ఆహ్వానం!బిజీ బిజీ జీవితాల్లో కాస్త విశ్రాంతి కోసం అలా ఎక్కడికైనా వెళ్లివద్దామని ఎప్పుడైనా అనిపించడం సహజం. అలా వెళ్లినప్పుడు సరైన వసతి సౌకర్యాలు లేక అవస్థలు పడాల్సి వస్తే.. అబ్బో చాలా కష్టం. సందర్శకులు అలాంటి కష్టాలపాలు కాకుండా కాపాడటానికే ఆతిథ్యరంగం అవతరించింది. విహారాలను వీలైనంత మనోహరంగా మారుస్తోంది. కొత్త కొత్త రుచులతో ఆహారాన్ని అందించి మళ్లీ మళ్లీ రమ్మని స్వాగతిస్తోంది. స్వదేశమైనా.. విదేశమైనా.. విహారమైనా.. విధినిర్వహణలో భాగమైనా.. అవసరాలకు అందుబాటులో ఉండి అన్ని వసతులతో అతిథులను ఆహ్వానించి ఆనందింపజేస్తున్నారు ఈ మర్యాద రామన్నలు. వీరంతా హోటల్ మేనేజ్మెంట్లోని వివిధ విభాగాల్లో శిక్షణ పొందిన నిపుణులు.
-
తీరంలో వీరులు!శాంతికి చిహ్నమైన ధవళ వస్త్రాలను ధరించి.. అణ్వాయుధాలు సహా అన్ని రకాల అస్త్రాలను సంధించి.. సముద్రాల్లో కన్ను రెప్పపడకుండా దేశానికి కాపలా కాసే ఉద్యోగం ఎంత గొప్ప యోగం. యువతకు ఎన్నో మార్గాల్లో భారత నౌకాదళం (ఇండియన్ నేవీ) ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హతలు ఉన్నవారిని... సెయిలర్ నుంచి ఆఫీసర్ వరకు పలు రకాల ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటోంది. ....
-
కొలువుల నిఘంటువు.. భాషాశాస్త్రం!మాటల్లేని ప్రపంచాన్ని ఊహించగలమా! మాట అంటే భాషే. భూగోళం నిండా భాషలే. ప్రతి భాషకూ ఎన్నో మాండలికాలు. వాటి మధ్య మరెన్నో పోలికలు, భేదాలు. ఎవరైనా ఒక భాష నేర్చుకోవాలంటే శాస్త్రీయమైన మార్గాలు ఉండాలి. పదాల పుట్టుక, అభివృద్ధి, ఇతర భాషలతో ఉన్న సంబంధం తదితరాలు తెలియాలి. ఇలాంటి వాటన్నింటినీ అధ్యయనం చేసేదే భాషాశాస్త్రం (లింగ్విస్టిక్స్). ప్రతి రంగంలోనూ భాషా శాస్త్ర నిపుణుల అవసరం ఉంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక టెక్నాలజీల వినియోగంలో కూడా లింగ్విస్టిక్స్ తెలిసినవారి అవసరం పెరుగుతోంది.
-
అంతకు మించి...!కళాశాల విద్య అనగానే విద్యార్థులందరికీ కొత్తగా రెక్కలొచ్చేశాయన్న భావన. అప్పటిదాకా ఉన్న చదువుల ఒత్తిడికి కొంత బ్రేక్ పడుతుంది. అయితే అంతిమంగా పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవటం ఒక్కటే సరిపోదు. అంతకుమించి అదనపు నైపుణ్యాలను సాధించే ప్రయత్నం చేయాలి. పోటీ పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో ప్రతిభచూపేలా కెరియర్కు చక్కని పునాది వేసుకోవాలి. అందుకు గ్రాడ్యుయేషన్ రోజులే తగిన సమయం మరి!....
-
కడలి... ఉపాధి కూడలి!భూమ్మీదున్న మానవాళికి సముద్రంతో విడదీయరాని సంబంధం! పెను తుపాన్లూ, సునామీలూ కలిగించే నష్టం నాణేనికి ఒక వైపే. అపారమైన చమురు, ఖనిజ, మత్స్యసంపదలకు నిలయమిది. అసంఖ్యాకమైన జీవులకు తన గర్భంలో చోటిస్తోంది. ఈ జలనిధిని శోధించి, దాని రహస్యాలను ఛేదించాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. ఈ ఆసక్తినే ఆకర్షణీయమైన కెరియర్గా మలచుకోవచ్చు!
-
సైన్యంలో... స్థైర్యంగా!‘ఆర్మీలో ఉద్యోగం’ అంటే దేశానికి సేవ చేస్తున్నామన్న సంతృప్తితో సరిపెట్టుకోవాల్సిన అవసరం లేదిప్పుడు. ఆకర్షణీయ వేతనం, పదోన్నతులు, భత్యాలు, ప్రోత్సాహకాలు, వసతులు... ఎన్నో ఉన్నాయి. ఎనిమిదో తరగతి విద్యార్హతతోనే సైన్యంలో అడుగెట్టవచ్చు. పది నుంచి పీజీ వరకు పలు ఉద్యోగాలున్నాయి. ఇంటర్ విద్యార్హతతో లక్షణమైన లెఫ్టినెంట్ కొలువు సొంతం చేసుకోవచ్చు.
-
కొలువులిచ్చే వాయుసేనయువత క్రేజీగా భావించే కెరియర్లలో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు ముందు వరుసలో ఉంటాయి. వాయుసేనలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలైతే ఆ ప్రత్యేకతల గురించి చెప్పనవసరం లేదు.
-
గరిటె తిప్పితే.. కొలువుల వంట! మహారాజైనా.. మామూలు పౌరుడైనా.. ఎవరైనా.. ఎంతవారైనా తిండికి దాసులే. కమ్మని రుచి కాస్త నోటికి తగిలితే మైమరచి మరింత లాగించేస్తుంటారు. ఫైవ్స్టార్ హోటలైనా.. పేవ్మెంట్ బండి అయినా టేస్ట్ పడ్డారా... వెతుక్కుంటూ వచ్చేస్తారు. వెయిట్ చేసి మరీ తింటారు. అందుకే వంట చేయడం గొప్పకళ అని తేల్చేశారు. ఇప్పుడు ఈ కళ ఎన్నో రకాల...
-
ఎయిర్ఫోర్స్లో ఎక్స్... వై!] ఇంటర్, డిప్లొమా కోర్సులు పూర్తిచేసినవారికి భారత వైమానిక దళం (ఇండియన్ ఎయిర్ఫోర్స్) ‘గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై ట్రేడు’ల్లో ఉద్యోగాలకు ఆహ్వానిస్తోంది. ఎంపికైనవారు ఆయా విభాగాల్లో ఫిట్టర్ లేదా టెక్నీషియన్ హోదాతో కెరియర్ ప్రారంభించి మాస్టర్ వారంట్ ...
-
ఇదో.. 24 ఫ్రేముల కోర్సు కథ! ప్రతి ఒక్కరిని ఆకర్షణతో కట్టిపడేసే రంగుల ప్రపంచం. లక్షలాదిమందికి ఉపాధి కల్పించే కల్పతరువు. నటులు, దర్శకులు, రచయితలు, సంగీత నిపుణులు, టెక్నీషియన్లు... ఇలా ఎందరో ఈ చలనచిత్ర ఛత్రం కింద లైట్స్.. కేమెరా.. యాక్షన్.. కట్ అనే సినీ బీజాక్షరాలతో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. వెండితెరతోపాటు బుల్లితెర కూడా ఇప్పుడు ప్రేక్షకులకు ...
-
పది పాసైతేే... పదిలమైన కొలువులు! చిన్న వయసులోనే చక్కని ఉద్యోగాలకు భారత నౌకాదళం (ఇండియన్ నేవీ) చిరునామాగా నిలుస్తోంది. పదో తరగతి, ఇంటర్ విద్యార్హతలతోనే ఆరు నెలలకోసారి క్రమం తప్పకుండా ప్రకటనలు విడుదల చేయడంతో యువతరం వీటిపై ఆసక్తి చూపుతోంది. తాజాగా 3400 సెయిలర్ (నావికుల) పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. రాతపరీక్ష, ఫిజికల్ టెస్టుల్లో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు.
-
ఆటలూ ఉపాధి బాటలే! గత కొన్నేళ్లుగా భారత క్రీడారంగంలో వేగవంతమైన వృద్ధి కనిపిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ప్రో కబడ్డీ లీగ్ విజయవంతం కావడంతో రెజ్లింగ్, బ్యాడ్మింటన్లలో సైతం లీగ్లు మొదలయ్యాయి. భారత అథ్లెట్లు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటడంతో దేశీయంగా మంచి ఆదరణ లభిస్తోంది.
-
చిల్లర వ్యాపారంలో కొల్లలు కొలువులుఅవసరమైన వస్తువు ఏదైనా కొనాలని అనుకోవడమే ఆలస్యం... అడుగు బయట పెట్టగానే సూపర్ మార్కెట్.. బిగ్బజార్.. ఆ మాల్.. ఈ స్టోర్ అంటూ ఎన్నో అందుబాటులో ఉంటున్నాయి.
-
ఇంజినీర్లూ.. ఇవిగో కొలువులు!వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఇంజినీరింగ్ సర్వీసుల్లో ఏఈఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించింది. తెలుగు రాష్ట్రాల ఇంజినీరింగ్ పట్టభద్రులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్లో జనరల్ స్టడీస్ కామన్గా ఉంది. టెక్నికల్ సబ్జెక్టుపై పట్టుసాధిస్తే కొత్త సంవత్సరంలో సర్కారీ కొలువులో ఉత్సాహంగా చేరిపోవచ్చు.
-
మంచి టీ లాంటి ఉద్యోగం!మన జీవనశైలిలో తేనీరు ఎప్పుడో భాగంగా మారిపోయింది. అంతేకాదు మన డార్జిలింగ్ టీ ఖ్యాతి దేశ సరిహద్దులను దాటి ప్రపంచమంతటా విస్తరించింది. తేనీటిని సేవించి, ప్రేమించి మురిసిపోవడమే కాదు... టీ తోనే ముడిపడిన ఒక ఉద్యోగమూ ఉంది. అదే... టీ టేస్టర్. టీని రుచి చూడటం, ఆ రుచిని పెంపొందించే సలహాలు, సూచనలు ఇవ్వడం ఈ ఉద్యోగ విధులు.
-
తిరస్కరణలుతప్పాలంటే..! ‘మళ్లీ కబురు చేస్తాం... అయిపోయింది ఇక మీరు వెళ్లొచ్చు... సారీ మీరు సెలెక్ట్ కాలేదు...’ ఉద్యోగం కోసం వెళ్లిన అభ్యర్థికి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది. కొంతమంది ఇక తాము ఎందుకు పనికిరామేమో అన్నంత ఆత్మన్యూనతకు గురవుతుంటారు. రెజ్యూమెను ఎంత జాగ్రత్తగా చెక్కినా...
-
ఇందులో క్లిక్ కావచ్చు! కాలేజ్ ఫెస్ట్ అయినా.. ఇంట్లో వేడుక అయినా.. టూర్కి వెళ్లినా.. కొత్తగా ఏది రుచి చూసినా.. అన్నింటికీ ఫొటోలు క్లిక్ మనిపించడమే! అరచేతిలోకి మొబైల్ వచ్చాక ఇది మరీ సాధారణమైంది. ఛాయాచిత్రాలు తీయటంలో కొందరికి చక్కని నేర్పు ఉంటుంది. ఇంకాస్త ముందుకెళ్లి...
-
ఐఐటీ మద్రాస్లో ఇంటిగ్రేటెడ్ ఎంఏఇంటర్ తరువాత ఐఐటీల్లో ఇంజినీరింగ్ కాకుండా ఇతర కోర్సు చదవాలనుకునేవారికి శుభవార్త! అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ ప్రోగ్రామ్ ద్వారా ఐఐటీ మద్రాస్ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. దీనికి సంబంధించిన ప్రవేశపరీక్ష (హెచ్ఎస్ఈఈ-2019) ప్రకటన ఇటీవల విడుదలైంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్...
-
ఫిజిక్స్లో పైచదువులకు.. ఈ పరీక్షలో ప్రతిభ చూపినవారికి పీజీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. నెలనెలా స్టైపెండ్ వస్తుంది. భౌతికశాస్త్రంలో సత్తా చాటాలనుకున్న గ్రాడ్యుయేట్లకు ఇదో మంచి అవకాశం!
డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ) పరిధిలో దేశవ్యాప్తంగా వివిధ సంస్థలున్నాయి. విద్యార్థులను పరిశోధన దిశగా ప్రోత్సహించడానికి...
-
సేవకు తోవ! పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్యసేవల కొరత, వ్యసనాలు, సమాజ వ్యతిరేక ప్రవర్తనలు మొదలైన ఎన్నో సమస్యల తీవ్రతను తగ్గించటమూ, వాటి పరిష్కారానికి కృషి చేయటమూ సోషల్వర్కర్ల విధులు. వ్యక్తులు, కుటుంబాలు, సంస్థలు, బృందాలు- ఇలా అందరికీ వీరి సేవల అవసరం...
-
అమ్మాయిలకు ఆర్మీలో నర్సింగ్
ఆర్మీ కాలేజీల్లో నాలుగేళ్ల నర్సింగ్ కోర్సు, ఆ తర్వాత ఆఫీసర్లుగా ఉద్యోగం. ఉచిత వసతి, భోజన సౌకర్యాలు.. ఇంకా స్టైపెండ్. మిలటరీలో ప్రవేశించి దేశానికి సేవ చేయాలనుకునే అమ్మాయిలకు చక్కటి అవకాశం. బీఎస్సీ నర్సింగ్ కోర్సు-2019లో ప్రవేశానికి ఇండియన్ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. ఈ కోర్సు కేవలం ఆడవారికి మాత్రమే. సేవా దృక్పథంతో సవాళ్లకు దీటుగా ...
-
కళకు వెలుగు అదే కొలువు!
‘తీన్మార్’ చూశారా... పవన్ కల్యాణ్ పలకరించడానికి వచ్చేసరికి త్రిష తాడు సాయంతో వేలాడుతూ ఒక పాత కట్టడానికి మెరుగులు దిద్దుతుంటుంది. దాన్నే ఆర్ట్ రెస్టొరేషన్ అంటారు. శతాబ్దాల నాటి కట్టడాలు కాలుష్యం తదితర కారణాలతో ప్రాభవాన్ని కోల్పోకుండా కాపాడుకోవడానికి వచ్చిన కొత్తరకం ఉద్యోగం. చారిత్రక చార్మినార్, తరాలనాటి తాజ్మహల్, విఖ్యాత విరూపాక్ష దేవాలయం...
-
మూగజీవులూ.. కొలువులిస్తాయ్!
దారిలో ఓ బుజ్జి కుక్కపిల్ల కనిపిస్తే చాలామంది కాసేపు ఆగి దాన్ని ముద్దుచేసి పోతుంటారు. పక్కింట్లో పిల్లి అటూ ఇటూ పరుగులు పెడుతుంటే చూసి పరవశిస్తుంటారు. పెంపుడు చిలుక పలకడం మొదలెడితే, దాని గురించి ఫుల్స్టాప్ లేకుండా వచ్చిన వాళ్లందరికీ చెప్పేస్తుంటారు. పెట్ల పట్ల ప్రేమ, అభిమానం ...
-
ఏ బోర్డులో చేరాలి?
పక్కింటి పిల్లాడు ఇంటర్నేషనల్ స్కూలు, ఎందురింటి బాబు సీబీఎస్ఈ, పైపోర్షన్లో పాప ఐసీఎస్ఈ... మనకేమో స్టేట్ బోర్డా... చిన్నతనంగా లేదూ? ఇదీ సగటు తల్లిదండ్రుల ఫీలింగ్. అయినా ఎక్కడ చదివినా ఆఖరికి రాష్ట్ర సిలబస్కి రావాల్సిందేలే.. అని ఇంకొందరి నిష్ఠూరాలు.
-
క్రియా కోర్సుల్లోకి ఆహ్వానం
కార్పోరెట్ ప్రపంచం, అకడమిక్స్ కలిసి ఏర్పరిచిన కొత్త ప్రైవేటు యూనివర్సిటీనే క్రియా. లిబరల్ స్టడీస్, సైన్స్ కోర్సులపైనే ఈ విశ్వవిద్యాలయం దృష్టిసారిస్తోంది. దీనికి సంబంధించిన తరగతులు ఆగస్టు 2019లో ప్రారంభం కానున్నాయి. దరఖాస్తుల స్వీకరణ మొదలైంది.
-
అవుతారా ఘన గణకులు?
అత్యాధునికమైన డేటా సైన్స్, మెషిన్ లర్నింగ్, బిజినెస్ అనలిటిక్స్ లాంటి¨వి స్టాటిస్టిక్స్ను ఆధారం చేసుకుని అభివృద్ధి చెందినవే. ఇంతటి ప్రాముఖ్యమున్న గణాంకశాస్త్ర అంశాలపై ఆసక్తీ, అభిరుచి ఉన్నవారిని మొగ్గ దశలోనే గుర్తించి ప్రోత్సహిస్తే ఈ రంగంలో అద్భుతంగా రాణిస్తారు. ఈ కృషిలో భాగంగా ఏటా నిర్వహించే ‘స్టాటిస్టిక్స్...
-
కలిపి చదివితే కలదు ఫలం!
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -(ఈఎస్ఈ ప్రిలిమ్స్-2019) నాలుగు బ్రాంచీల్లో నిర్వహిస్తారు. ఆఫ్లైన్లో జరిగే ఈ పరీక్షకు దాదాపు 45 రోజుల సమయం ఉంది. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ -(గేట్ - 2019) 24 బ్రాంచీల్లో జరుగుతుంది. ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షకు సుమారు రెండు నెలల సమయం మిగిలుంది. సబ్జెక్టుల వెయిటేజిని విస్మరించకుండా చదవగలిగితే రెండు పరీక్షలకూ ఏకకాలంలో...
-
ఎక్స్టర్న్షిప్
ఒకటి వింటారు.. మరొకటి అనుకుంటారు.. ఇంకో పది తెలుస్తాయి. ఏది ఎంచుకోవాలో తెలియక తికమకపడి సతమతమవుతుంటారు. అదే అయోమయంలో చివరకు ఏదో తేల్చేస్తారు. అది వాళ్లకు సరిపోతే పర్లేదు. కాకపోతే డిప్రెస్ అయిపోతారు. కెరియర్కి సంబంధించి ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సందర్భం తప్పకుండా ఎదురవుతుంది. ఈ సమస్యకు ఇప్పుడిప్పుడే మన దేశంలో పరిష్కారం దొరుకుతోంది. అదే ‘ఎక్స్టర్న్షిప్’. సంపూర్ణ పరిజ్ఞానంతో సరైన ఉద్యోగంలోకి చేరడానికి సాయపడే నయా ట్రెండ్.
-
సబ్జెక్టుపై పట్టు... పట్టుదల ఉంటే చాలు!
తాజాగా వెలువడిన ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్ఈ) -2018 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు అఖిలభారత స్థాయిలో విశిష్ట ప్ర£తిభ చూపారు. ఈసీఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణానికి చెందిన చెరుకూరి సాయి దీప్ 2వ ర్యాంకు సాధించగా...
-
ఫార్మసీ పీజీకి జాతీయ రహదారి
ప్రఖ్యాత సంస్థల్లో పీజీ కచ్చితంగా ప్రత్యేకమే. అక్కడ చదివిన అభ్యర్థులకు అటు కంపెనీలూ ఇటు పరిశోధన సంస్థలూ పెద్దపీట వేస్తాయి. ఫార్మసీలో పోస్టుగ్రాడ్యుయేషన్ ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో జీప్యాట్ నిర్వహిస్తారు.
-
ఆఫర్.. అసలా..నకిలీయా?
ద్యోగాల పేరుతో అన్ని కోట్లకు టోకరా.. ఇన్ని లక్షలు హాంఫట్.. నిరుద్యోగులతో చెలగాటం.. అంటూ తరచూ వార్తలు వింటుంటాం. ఇలాంటివి ఎన్నో ఆశలతో ఉద్యోగాలకు అప్లై చేసుకునే యువతకు నిరుత్సాహాన్ని కలిగిస్తుంటాయి. అమాయకుల అసహాయతను డబ్బు చేసుకోడానికి ఎందరో నకిలీలు ఎప్పుడూ పొంచి ఉంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వారి వలలో పడకుండా తప్పించుకోవచ్చు.
-
అందుకోండి ఐఐటీ ఉచిత సాయం!
సాంకేతిక రంగంలో ప్రతిభ చూపాలంటే పైథాన్ నుంచి బిగ్డేటా వరకూ ప్రాథమికాంశాలైనా నేర్చుకోవాల్సిందే. ఈ విధంగా కంప్యూటర్ సైన్స్లో నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలని చాలామంది ఆశిస్తుంటారు. వీరికి ఆన్లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ బాంబే ఈ క్రమంలో కొత్తగా ఏడు కోర్సులనూ, దిల్లీకి చెందిన ఎకోవేషన్ మూడు కోర్సులనూ...
-
సాగర తీరమున...
ధైర్యసాహసాలూ, అంకితభావం ఉన్న ఉత్సాహవంతులైన పట్టభద్రుల కోసం భారతీయ సాగర తీరదళం ఎదురుచూస్తోంది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) / డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) స్థాయులకు సమాన హోదాలో ఉండే ‘అసిస్టెంట్ కమాండెంట్’ ఉద్యోగానికి యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ...
-
తిప్పి అడిగినా.. తిప్పలు లేకుండా!
నీట్-2019 అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటివరకు చేసిన అధ్యయనాన్ని అంచనా వేసుకొని ప్రిపరేషన్లో అవసరమైన మార్పులు చేసుకోవాలి. ఇంటర్ బోర్డు ప్రశ్నలకు, సీబీఎస్ఈ అడిగే తీరుకు తేడాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తడబడుతున్నారు.
-
అందంగా.. భద్రంగా..!
అవసరానికి తగిన వస్తువు కొందామని మార్కెట్కి వెళ్లినా.. లేదా ఆన్లైన్లో వెతికినా.. అక్కడ ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. అన్నింటి నుంచి మొట్టమొదట మనల్ని ఆకర్షించేది మంచి ప్యాకింగ్ ఉన్నది మాత్రమే. అందమైన లేదా భద్రమైన ప్యాకింగ్ చూసిన తర్వాతే వస్తువు, దాన్ని తయారు చేసిన కంపెనీ తదితర వివరాల్లోకి వెళుతుంటాం. అలా
-
ఖాకీ కొలువు కావాలా?
పోలీసు కొలువులంటే యువతకు క్రేజ్! నేరాలను నియంత్రించి ‘హీరో’ మాదిరి పౌరులకు రక్షణ కల్పించే పోలీస్ శాఖలో పనిచేయాలని ఎందరో అభిలషిస్తుంటారు. ఈ శాఖలో 334 కీలకమైన సివిల్ ఎస్ఐ, ఆర్ ఎస్ఐ, డిప్యూటీ జైలర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టుల...
-
పదితో ప్రభుత్వ ఉద్యోగం!
ఉన్నత విద్యార్హత లేదా? అయినా కేంద్రప్రభుత్వ కొలువు కొట్టొచ్చు! ఎంపికైతే ఏటా వేతనంలో పెరుగుదల, మూడేళ్లకోసారి పదోన్నతి.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా త్వరలో విడుదలవుతున్న ఎంటీఎస్ నోటిఫికేషన్ ఈ అవకాశం కల్పిస్తోంది. రాతపరీక్షలో నెగ్గినవారిని....
-
సన్నద్ధతకు ఏది సరైన సమయం?
విద్యార్థి కెరియర్ దిశనూ, దశనూ నిర్ధారించేవి ప్రవేశపరీక్షలు. కానీ అకడమిక్ పరీక్షల్లో అత్యధికంగా స్కోరు చేసేవారిలో కూడా కొందరు ప్రవేశపరీక్షల్లో సరైన ర్యాంకులు తెచ్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే పోటీపరీక్షల ప్రత్యేక స్వభావాన్ని గుర్తించకపోవటం, వాటికి తగ్గట్టుగా మారకపోవటం వల్లనే! ఈ ఆబ్జెక్టివ్ పరీక్షల్లో కరెక్ట్ జవాబును వేగంగా గుర్తించే నేర్పు అవసరం. అది...
-
సైకాలజీ సాధనే కీలకం!
ఉపాధ్యాయ శిక్షణ పొందిన నిరుద్యోగ యువత ఎదురుచూపులు ఫలించాయి. ఆంధ్రప్రదేశ్లో వివిధ రకాల టీచరు పోస్టుల భర్తీకి రంగం సిద్ధమయింది! అధిక సంఖ్యలో ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు ఈసారి బీఈడీ ఉత్తీర్ణులు కూడా అర్హులే.
-
సమకాలీనం జోడిస్తే స్కోరు జోరు!
తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాల్లో తొలి దశ అయిన ప్రిలిమ్స్ ముగిసింది; శారీరక దృఢత్వ పరీక్షలకు రంగం సిద్ధమవుతోంది. ఆపై జరిగే మెయిన్స్ చాలా ముఖ్యం. దీనిలో నెగ్గాలంటే మూస విధానం పనికిరాదు. వివిధ అంశాలను సమకాలీన సామాజిక అంశాలతో పోల్చి చదవాలి. ఈ తరహాలో ఇప్పటినుంచే సన్నద్ధత ఆరంభిస్తే విజయ పథంలో ....
-
అదిరే... కళ్లు చెదిరే ఆహార్యం!
ఆటగా.. ఆసక్తిగా.. హాబీగా జీవితం సాగితే ఎలా ఉంటుంది? ఆహా.. అంతకంటే ఆనందం ఏముంటుంది? నిజమే! సరిగ్గా అలాంటిదే డిజైనింగ్. వాస్తవానికి ఉద్యోగమే అయినా మన హాబీకి కొనసాగింపుగా కనిపిస్తుంది. ఒక డిజైనర్ లేదా ఒక ఆర్టిస్టు తన జాబ్లో ఎలా ఉంటాడో... ఊహిస్తే ఒక అందమైన చిత్రమే కళ్ల ఎదుట నిలుస్తుంది. అది కేవలం ఉద్యోగంలా...
-
ఏది.. ఎప్పుడు ఎలా మాట్లాడాలి?
దేశంలోనే అత్యున్నత సర్వీసులోకి ప్రవేశించే అధికారి అంటే.. లోతైన పరిజ్ఞానం.. ఆత్మవిశ్వాసాలకు మారుపేరు.. సామాజిక సేవకు సదా సిద్ధంగా ఉండే సేవకుడు.. ధీరోదాత్త నాయకుడు.. నిజాయతీకి నిలువుటద్దం. ఈ లక్షణాలన్నింటినీ పసిగట్టి వడగట్టే పరీక్ష పర్సనాలిటీ టెస్ట్. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు ..
-
నచ్చిన కోర్సు నిశ్చింతగా!
పేనచ్చిన కోర్సు.. మెచ్చిన సంస్థ. చేరాలంటే అవసరమైన మార్కులు, ర్యాంకులు తెచ్చుకోగలిన తెలివితేటలు ఉన్నప్పటికీ అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు. వాటిని దాటి ముందుకెళ్లలేక అసహాయ స్థితిలో అస్త్ర సన్యాసం చేసేస్తున్న ఎందరో ప్రతిభావంతులు. వీరి కోసం కొన్ని సంస్థలు స్టైపెండ్ రూపంలో ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. ..
-
సీమ్యాట్పై ఎంబీఏ
ప్రసిద్ధ విద్యాసంస్థల్లో మేనేజ్మెంట్ కోర్సులు చదివే అవకాశాన్ని కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీ-మ్యాట్) ఇస్తోంది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 1 నుంచి మొదలు కానుంది.హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, పుణెలోని జేవియర్...
-
మేలైన పీజీ దీటైన పరిశోధన!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఐఐటీల మాదిరే.. సైన్స్ విద్యార్థులు చేరాలని కలలుగనే ప్రతిష్ఠాత్మక విద్యా, పరిశోధన సంస్థలు కొన్ని ఉన్నాయి. వాటిలో సీటు సంపాదిస్తే నాణ్యమైన పీజీ, ప్రామాణిక పరిశోధనలు ఎంచక్కా చేసేయవచ్చు! అందుకు వీలు కల్పించే జీఎస్-2019 ప్రవేశపరీక్ష ప్రకటన విడుదలైంది. దీనిలో మంచి స్కోరు తెచ్చుకుంటే.. దేశంలోని సుప్రసిద్ధ సంస్థల్లో నేరుగా ..
-
మొదటి పట్టు హిట్టు కొట్టు!
ఏడాదికి రెండుసార్లు జేఈఈ నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మొదటిసారి మొదటి విడత పరీక్ష జనవరిలో జరగబోతోంది. మొదటి పట్టే గట్టిగా పట్టాలని సూచిస్తున్నారు నిపుణులు. రాబోయే రెండున్నర నెలల్లో ఏయే అంశాలను ఏ విధంగా అధ్యయనం చేయాలో చెబుతున్నారు. గతంలో మాదిరిగా పరీక్షలో గరిష్ఠ మార్కులు ...
-
విమానాశ్రయాల్లో విలువైన కొలువులు
విమానం అనగానే చిన్నా పెద్దా అంతా ఆసక్తిగా తలెత్తి చూస్తారు. మరి ఆ విమానానికి సంబంధించిన ఉద్యోగం అంటే మరింత ఉత్సాహం కనిపిస్తుంది. దర్పానికి మారుపేరులా కనిపించే విమానాశ్రయంలో పైలట్ల వంటివే కాకుండా ఇంకా ఎన్నో రకాల పోస్టులు ఉన్నాయి. ..
-
పదునెక్కిన ప్రశ్నలు!
సివిల్ సర్వీసెస్ పరీక్ష అంటేనే సునిశిత పరిశీలనకు మారుపేరు. ఆ పరీక్ష ఏటా పదునెక్కుతోందనే విషయం ఈ సంవత్సరం కూడా రుజువైంది. నిర్దిష్ట అధ్యయనాలతోపాటు విస్తృతమైన ప్రిపరేషన్ సాగించాల్సిందేనని స్పష్టం చేస్తోంది. సివిల్స్ యజ్ఞాన్ని డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే మొదలుపెట్టాలని ...
-
బీకామ్లో ఫిజిక్స్ ఉందండీ బాబూ!
ఆ మధ్య ఒక రాజకీయ నాయకుడు బీకామ్లో ఫిజిక్స్ సబ్జెక్టు ఉందంటే టీవీలు, పేపర్లు గోల గోల చేశాయి. సోషల్ మీడియా ఆగమాగం చేసి రచ్చకీడ్చింది. ఆయన తెలిసి అన్నా... తెలియక అన్నా నిజంగానే బీకామ్లో ఫిజిక్స్ ఉందండి. అదే నయా ట్రెండ్. లిబరల్ స్టడీస్ (ఉదార అధ్యయనాలు) పేరుతో కొత్తగా వస్తున్న డిగ్రీల్లో బీఎస్సీ ..
జిల్లాలు
-
-
ఎక్కువ మంది చదివినవి (Most Read)