☰
గురువారం, ఫిబ్రవరి 25, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • టెక్ కబుర్లు ‌
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram
అంతిమయాత్రపై ‘పంచాయితీ’

రాష్ట్ర వార్తలు

  • అనంతపురం, నెల్లూరు జిల్లాలకు పీఎం కిసాన్‌ పురస్కారాలుప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన (పీఎం-కిసాన్‌) అమలులో మెరుగైన పని తీరు కనబర్చిన రాష్ట్రాలు, జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం పురస్కారాలు అందజేసింది. పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా
  • అంతిమయాత్రపై ‘పంచాయితీ’తనను సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని మాట ఇచ్చి... గ్రామస్థులు మోసం చేశారని,  తన పొలం మీదుగా మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లనీయనంటూ ఓ మహిళ అడ్డగించిన ఉదంతమిది. చిత్తూరు జిల్లా
  • ఆరోపణలున్న సెలెక్టర్లను దూరం పెట్టండిజాతీయ కబడ్డీ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసే విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ ప్రక్రియలో పాల్గొనకుండా చూడాలని క్రీడలశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ స్పోర్ట్‌ అథారిటీ(శాప్‌) వైస్‌ ఛైర్మన్‌,
  • పుష్ప శ్రీవాణి చిన్నారికి ముఖ్యమంత్రి ఆశీస్సులుఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్‌ రాజు బుధవారం సీఎం జగన్‌ను కలిశారు. పుష్ప శ్రీవాణి ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఉప
  • రేషన్‌ బండిపై అప్పీల్‌ విచారణగ్రామీణ ప్రాంతాల్లో వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కొనసాగింపును సవాల్‌ చేస్తూ తాము వేసిన అప్పీల్‌లో విచారణ కొనసాగించాలా లేదా అనేది ఎన్నికల కమిషనర్‌తో చర్చించి కోర్టుకు తెలియజేసేందుకు
  • పోలవరంపై జస్టిస్‌ శేషశయనారెడ్డి కమిటీపోలవరం ప్రాజెక్టులో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల పరిశీలనకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.శేషశయనారెడ్డి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేస్తూ జాతీయ హరిత
  • చట్టాలను తెలుగులోకి అనువదించేందుకు ఉత్తర్వులుఏపీ సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలతో పాటు మొత్తం 15 రాష్ట్ర చట్టాలను తెలుగులోకి అనువాదం చేసేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఆ విషయాన్ని
  • విమాన సర్వీసులకు అంతరాయంవిజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఫలితంగా ఉదయం పలు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాలు నిర్ణీత
  • రాష్ట్రమంతా ఒకే విధమైన చర్యలుమందుల దుకాణాల్లో తనిఖీల నిర్వహణ, లైసెన్సు సస్పెండ్‌, విచారణ, జరిమానాలు, ఇతర చర్యల విషయంలో అధికారులు అమలు చేయాల్సిన నియమ నిబంధనలపై వైద్య ఆరోగ్య శాఖ.. ప్రామాణిక నిర్వహణ
  • మూడు లక్షల మాత్రలు సీజ్‌రాష్ట్రానికి నాణ్యత లేని మందుల సరఫరా గురించి పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు ప్రత్యేక అధికారిక బృందాన్ని ఉత్తరాఖండ్‌ పంపుతున్నట్లు రాష్ట్ర ఔషధ నియంత్రణ, పరిపాలనా శాఖ తెలిపింది. మందుల
  • సమగ్ర దర్యాప్తు చేయండిఆర్టీసీ బస్సులో ప్రాణాలొదిలిన వృద్ధుడి మృతదేహాన్ని, ఆయన భార్యను మార్గమధ్యంలో దించేసిన ఘటనపై రవాణాశాఖ మంత్రి పేర్నినాని స్పందించారు. సిబ్బంది తీరుపై ఆరా తీసి, దీనిపై సమగ్ర నివేదిక
  • పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వేగవంతమైన నెట్‌ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అత్యంత వేగంతో కూడిన ఇంటర్‌నెట్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో 86 పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వర్చువల్‌, డిజిటల్‌ తరగతి గదుల్ని
  • ఎన్నికల నేపథ్యంలో పరిశ్రమల శాఖ జీఎం బదిలీ?శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ మారుతీప్రసాద్‌ బదిలీ అయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ముత్తుకూరు మండలంలోని పైనంపురం పంచాయతీ
  • పోలీసు సిబ్బందికి టీకాలురాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి కొవిడ్‌ టీకా వేసే ప్రక్రియ మొదలైంది. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం సిబ్బందికి బుధవారం టీకాలు వేశారు. ఈ ప్రక్రియను
  • రేపు రాష్ట్ర వ్యాప్తంగా ‘ఉక్కు’ ఉద్యమంవిశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ’ ఈ నెల 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ‘రాస్తారోకో’లు నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం
  • రైల్వే ప్రాజెక్టుల సమన్వయ అధికారిగా ఆర్జా శ్రీకాంత్‌రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రంతో సమన్వయం చేసే అధికారిగా రవాణా, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా డాక్టర్‌ ఆర్జా శ్రీకాంత్‌ వ్యవహరిస్తారని ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు
  • వచ్చే ఏడాది నుంచి పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలురానున్న విద్యా సంవత్సరం(2021-22) నుంచి పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు జరగనున్నాయి. ఈ మేరకు బుధవారం నిర్వహించిన పారామెడికల్‌ బోర్డు సమావేశంలో నిర్ణయం
ముఖ్యాంశాలురాజకీయంకథనాలు సంపాదకీయం ఈనాడు ప్రత్యేకం ఇదీ సంగతి

జిల్లాలు

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.